Trending:


మళ్లీ వరద ముంపేనా .. ఇంకా పెండింగ్ లోనే ఫేజ్ –1 నాలాల పనులు

మళ్లీ వరద ముంపేనా .. ఇంకా పెండింగ్ లోనే ఫేజ్ –1 నాలాల పనులు వచ్చే వానాకాలంలోపు కంప్లీట్ చేయడం కష్టమే  అధికారుల నిర్లక్ష్యంపై కమిషనర్ సీరియస్ ఫేజ్–2 కు అనుమతిస్తేనే వరద ముంపునకు శాశ్వత చెక్ హైదరాబాద్, వెలుగు : వానాకాలం వస్తే.. సిటీలో మళ్లీ వరద ముంపు తప్పేలా లేదు. ఏండ్లుగా ముంపు బాధితుల కష్టాలు ఈసారి కూడా తొలగేలా కనిపించడంలేదు. ఇటీవల జరిగిన ఒక మీటింగ...


Blind People Voting: అంధులు ఓటు హక్కు ఎలా వినియోగించుకుంటారు? ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది?

Visually Challenged People Voting: ఓటు వేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు చూసుకుని జాగ్రత్తగా మీట నొక్కండి అని చెబుతుంటారు అధికారులు. ఏమైనా కన్‌ఫ్యూజన్ ఉంటే దూరం నుంచే మనకు సూచనలు చేస్తుంటారు. సరిగ్గా చూసుకుని మనకు (How Blind People Do Vote) నచ్చిన అభ్యర్థికి ఓటు వేసేస్తాం. మనకి కళ్లు ఉన్నాయి కాబట్టి ఇంత పద్ధతిగా అన్నీ చూసుకుంటాం. మరి దృష్టిలోపం ఉన్న వాళ్ల సంగతేంటి..? వాళ్లు ఎలా ఓటు వేస్తారు..? వాళ్లు సరిగ్గా ఓటు వేసేలా అధికారులు ఎలాంటి ఏర్పాట్లు...


AP Elections: జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు.. కారణమదే!

Janasena Complaint on YS Jagan To Election Commission: ఏపీలో రాజకీయ నేతల మధ్య విమర్శలు, ప్రతి విమర్ళలు పెరుగుతున్నాయి. ఓటర్లను ఆకర్షించే ప్రయత్నంలో నేతలు ప్రత్యర్థులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో వారు చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదమవుతుండగా.. ప్రత్యర్థి పార్టీలు వీటిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద జనసేన నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. జగన్ వ్యాఖ్యలను తప్పుబడుతూ...


ఈ ప్రాజెక్ట్ నీటి చుక్క కోసం 8500 ఎకరాలు వెయిటింగ్ .. వరుణదేవా కరుణించవయ్యా అంటున్న రైతులు

వేసవి కాలం ఆరంభం కావడంతోనే ఆదిలాబాద్ జిల్లాలో భానుడు తన ప్రతాపం చూపడం మొదలైంది . అయితే వాతావరణ పరిస్థితుల కారణంగా కొద్ది రోజులు వాతావరణం చల్లబడి జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు కురవగా , మళ్లీ భానుడు భగ భగమంటున్నాడు. దీనితో వాతావరణం క్రమంగా వేడెక్కుతోంది.దీనికి తోడు ఉక్కపోత కూడా మొదలైంది. కాగా గత వర్షాకాలంలో కురిసిన వర్షాలకు ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం వడ్డాడి గ్రామంలోని మత్తడివాగు ప్రాజెక్టులోకి భారీగా నీరు చేరి నిండుకుండను తలపించింది. అయితే ఈ యేడు...


తలకొండపల్లిలో తహసీల్దార్ పై కిడ్నాప్ కేసు

తలకొండపల్లిలో తహసీల్దార్ పై కిడ్నాప్ కేసు చేవెళ్ల, వెలుగు : ఓ వ్యక్తి కిడ్నాప్ కేసులో రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి తహసీల్దార్ పై మోకిల పోలీసులు కేసు నమోదు చేశారు. ఏపీలోని భీమవరం జిల్లా చిలుకూరుకు చెందిన శ్రీనివాసరాజుకు రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చంద్రధన గ్రామంలో 50 ఎకరాల భూమి ఉంది. శ్రీనివాస రాజు భూమిపై అదే గ్రామానికి చెందిన అతని ఫ్రెండ్ ...


కేసు కొట్టేయండి .. హైకోర్టులో షకీల్‌‌‌‌ కొడుకు సాహిల్‌‌‌‌ పిటిషన్

కేసు కొట్టేయండి .. హైకోర్టులో షకీల్‌‌‌‌ కొడుకు సాహిల్‌‌‌‌ పిటిషన్ హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్​కు చెంది న బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సాహిల్ అలియాస్ రాహిల్ తనపై పోలీసు లు ఎఫ్ ఐఆర్​ను నమోదు చేయడాన్ని హైకోర్టులో సవాల్ చేశారు. దీనిని జస్టిస్‌‌‌‌ కె.లక్ష్మ ణ్‌‌‌‌ గురువారం విచారించి పోలీసులకు నోటీ సులు జారీ చేశారు. కౌంటర్‌‌‌‌ వేయాలని ఆదేశించారు. వి...


Top Headlines Today: జగన్ పై రాయి దాడికేసు రిమాండ్ రిపోర్టులో ఏముందంటే! కారు షెడ్డు నుంచి రాదంటూ కేసీఆర్‌కు సీఎం రేవంత్ కౌంటర్

Telugu News Today: సీఎం జగన్ పై రాయి దాడి ఘటన - రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలుసీఎం జగన్ (Cm Jagan)పై రాయి దాడి ఘటనకు సంబంధించి పోలీసులు రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెల్లడించారు. ఈ కేసులో ఏ1 గా ఉన్న నిందితుడు సతీష్ ను గురువారం విజయవాడ సెషన్స్ కోర్టులో హాజరు పరచగా.. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో సతీష్ ను నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. సీసీ ఫుటేజీ, వీడియోల ఆధారంగా సతీష్ ను నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేసినట్లు పోలీసులు...


నాగ్‌పూర్‌లో ఓటేసిన ప్రపంచ పొట్టి మహిళ

Jyoti Amge: ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళ, 30 ఏళ్ల జ్యోతి ఆమ్గే లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేశారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో తన కుటుంబంతో కలిసి పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేశారు. ప్రతి ఒక్కరు తప్పకుండా ఓటు వేయాలని ఈ సందర్భంగా జ్యోతి అమ్గే పిలుపునిచ్చారు. పోలింగ్ కేంద్రానికి వచ్చిన జ్యోతి అమ్గేను చూసేందుకు స్థానిక ఓటర్లు ఎగబడ్డారు. ఆమ్గే 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ ఓటు వేశారు. డిసెంబరు 1993లో మహారాష్ట్రలో జన్మించిన ఆమ్గే.. ప్రపంచంలో జీవించి ఉన్న అత్యంత పొట్టి మహిళగా రికార్డు సృష్టించారు. ఆమె పొడవు రెండు అడుగుల ఏడు అంగుళాలు. ప్రపంచంలో పొట్టి మహిళగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సొంతం చేసుకుంది. అంతేకాదు, నటి, మోడల్ అయిన జ్యోతి పలు టెలివిజన్ షోలోనూ నటించారు.


Anchor Vindhya: వాళ్ల ముందే బట్టలిప్పాలి.. ఆ హోటల్‌లో ఇలా చేయిస్తారు: స్పోర్ట్స్ యాంకర్ వింధ్యా షాకింగ్ ఘటన

ఎవరైనా నా ముందు లిమిట్స్ క్రాస్ చేసి రాంగ్ పంచ్‌లు వేస్తే.. వాళ్లు డైరెక్ట్‌గానే చెప్పేస్తా. ఇలాంటివి నాకు నచ్చవు బాస్.. ఇక్కడితే ఆపెయ్ అని. నాకు రాత్రి పూట ఎవరైనా కాల్ చేస్తే నచ్చదు.


కేరళ యువతిని విడిచిపెట్టిన ఇరాన్

కేరళ యువతిని విడిచిపెట్టిన ఇరాన్ మిగతా 16 మంది ఇండియన్ల విడుదలకూ ఓకే న్యూఢిల్లీ: ఇరాన్ ఇటీవల స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కార్గో షిప్పు సిబ్బందిలోని కేరళ యువతి సురక్షితంగా ఇంటికి చేరుకున్నట్లు మన విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ ధీర్ జైస్వాల్ గురువారం వెల్లడించారు. టెహ్రాన్‌‌లోని భారత ఎంబసీ, ఇరాన్ ప్రభుత్వ చొరవతో  షిప్ సిబ్బందిలోని ఇండియన్ డెక్ క్య...


చేనేత కార్మికులకు రూ.50 కోట్ల బకాయిలు విడుదల

చేనేత కార్మికులకు రూ.50 కోట్ల బకాయిలు విడుదల చేనేత కార్మికులకు చెల్లించాల్సిన బకాయిల్లో రూ.50 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. గతేడాది బతుకమ్మ చీరలకు సంబంధించి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు రూ.351 కోట్ల బిల్లులు చెల్లించలేదు. దీంతో వేలాది మంది కార్మిక కుటుంబాలు ఆందోళనకు దిగాయి. మంత్రి పొన్నం కార్మికులతో చర్చించి.. బకాయిల విషయాన్ని ప్రభు...


ముగిసిన లోక్సభ్ ఎన్నికల తొలి విడత పోలింగ్

ముగిసిన లోక్సభ్ ఎన్నికల తొలి విడత పోలింగ్ దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల తొలివిడత పోలింగ్ ముగిసింది. 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 లోక్ సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ శుక్రవారం (ఏప్రిల్19) సాయంత్రం 6గంటలకు ముగిసింది. ఎండల సైతం లెక్కచేయకుండా పోలింగ్ కేంద్రాలకు వచ్చిన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రి 5 గంటల వరకు60 శాతం ...


అయ్యోపాపం : వడదెబ్బతో తెల్ల పులి స్నేహ చనిపోయింది

అయ్యోపాపం : వడదెబ్బతో తెల్ల పులి స్నేహ చనిపోయింది వృద్ధాప్య వ్యాధులతో పాటుగా వడదెబ్బతో తెల్ల పులి స్నేహ చనిపోయింది.  భువనేశ్వర్ నగర శివార్లలోని నందన్‌కానన్ జూలాజికల్ పార్క్‌లోని 14 ఏళ్ల తెల్లపులి స్నేహ శుక్రవారం మరణించినట్లు అధికారులు తెలిపారు.  తెల్లపులి ఏప్రిల్  18వ తేదీ  గురువారం అస్వస్థతకు గురి కావడంతో  మందులు వాడమని సెలైన్ కూడా ఎక్కి్ంచినట్లుగ...


చెరువుల ఆక్రమణలపైతీసుకున్న చర్యలేంటి : హైకోర్టు

చెరువుల ఆక్రమణలపైతీసుకున్న చర్యలేంటి : హైకోర్టు నివేదిక ఇవ్వాలనిప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లోని చెరువులు, కుంటలు ఆక్రమణల నివారణకు తీసుకున్న చర్యలను నివేదించాలని సంబంధిత అధికారులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. చెరువులు, కుంటలు ఆక్రమణలకు గురవుతున్నాయంటూ ఓ పత్రికలో వచ్చిన స్టోరీని హైకోర...


ఇవి రాజ్యాంగాన్ని రక్షించే ఎన్నికలు : రాహుల్ గాంధీ

ఇవి రాజ్యాంగాన్ని రక్షించే ఎన్నికలు : రాహుల్ గాంధీ కాంగ్రెస్ కార్యకర్తలంతా గట్టిగా పోరాడాలె పార్టీ క్యాడర్ కు రాహుల్ గాంధీ పిలుపు కన్నూర్/న్యూఢిల్లీ:  బీజేపీ విధానాలు, పాలసీలను విమర్శిస్తున్నందుకు కొన్ని మీడియా సంస్థలు తనను దూషిస్తున్నాయని కాంగ్రెస్ మాజీ ఛీప్ రాహుల్ గాంధీ ఆరోపించారు. గురువారం కన్నూర్ లో ఎన్నికల ర్యాలీని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ...


Dev Guru Makes Kuber Yog: బలమైన కుబేర యోగం.. ఈ 3 రాశులకు భారీగా ధనం, ప్రమోషన్లు..!

లార్డ్ బృహస్పతి రాశిని కొంత మేరకు మారుస్తాడు . తద్వారా స్థానికుల జీవితాలపై గొప్ప ప్రభావాన్ని చూపుతుంది. కొన్ని సందర్భాల్లో శుభప్రదమైనా కొన్ని సందర్భాల్లో అశుభ ప్రభావం చూపుతుంది . బృహస్పతి రాశి మారడం వల్ల 12 రాశుల వారికి కుబేర రాజయోగం ఏర్పడబోతోంది. ఫలితంగా, స్థానికుల జీవితాల్లో గొప్ప మెరుగుదల పరిస్థితి ఏర్పడబోతోంది . ఏ రాశి వారు స్థానికులకు గొప్ప అభివృద్ధిని తీసుకురాబోతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం సింబాలిక్ చిత్రం ఏ రాశి వారు స్థానికుల జీవితంలో గొప్ప అభివృద్ధిని తీసుకురాబోతున్నారో ఇప్పుడు చూద్దాం సింబాలిక్ చిత్రం వృషభ రాశి స్థానికులకు భారీ మెరుగుదల పరిస్థితి ఉంటుంది వృషభ లగ్నంలో కుబేర యోగం ఏర్పడబోతోంది. ఈ రాజయోగం గురు, శుక్రుల అనుగ్రహంతో నిర్మితమవుతోంది వృత్తికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి వ్యాపారంలో గొప్ప అభివృద్ధి పరిస్థితి వస్తుంది. ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది ఈసారి కొత్త ఆదాయ వనరు ఏర్పడుతుంది డబ్బు సంబంధిత సమస్యలు ఇప్పుడు పరిష్కారమవుతాయి సంబంధం మునుపటి కంటే బలంగా ఉంటుంది సింబాలిక్ చిత్రం శారీరక, మానసిక సమస్యలు ఈసారి పరిష్కారమవుతాయి మొత్తానికి ఇది ప్రజలకు సంతోషాన్ని కలిగించనుంది . కర్కాటక రాశి వారికి మంచి సమయం ఆధ్యాత్మికత ఇప్పుడు మేల్కొంటుంది కుటుంబంలో సంతోషం, ఐశ్వర్యం పెరుగుతాయి . కుబేర యోగం ఫలితంగా ఈ రాశివారి జీవితాల్లో గొప్ప అభివృద్ధి జరగబోతోంది ఉద్యోగంలో పదోన్నతి పొందబోతున్నారు మొత్తానికి మంచి పరిస్థితి రాబోతోంది . కన్య రాశి వారికి బృహస్పతి రాశి మార్పు చాలా డబ్బును ఇస్తుంది మీరు ప్రాపంచిక ఆనందాన్ని పొందుతారు, వృత్తిలో సానుకూల ప్రభావం ఉంటుంది . డబ్బు సంబంధిత సమస్యలు ఇప్పుడు పరిష్కారమవుతాయి కుటుంబంతో మంచి సమయం గడుపుతారు సీనియర్ అధికారులు తమ పని పట్ల సంతృప్తి చెందుతారు ఉన్నత విద్యతో మెరుగైన పరిస్థితి ఏర్పడుతుంది . బృహస్పతి తొమ్మిదవ ఇంట్లో ఉన్నాడు ఏదైనా ఇతర గ్రహం 10 వ ఇంట్లో ఉంచబడుతుంది మొత్తానికి బృహస్పతి రాశి మార్పు బలమైన విజయాన్ని చూడబోతోంది . న్యూస్ 18 తెలుగు పై విషయాలను అంగీకరించడానికి బాధ్యత వహించదు లేదా అభ్యర్థించదు .


అకాల వర్షంతో తడిసిన వరిధాన్యం

అకాల వర్షంతో తడిసిన వరిధాన్యం లింగంపేట, వెలుగు: లింగంపేట మండలంలోని శెట్పల్లి, పర్మల్ల, ఎక్కపల్లి, సజ్జన్​పల్లి గ్రామాల్లో  గురువారం సాయంత్రం అకాల వర్షం కురవడంతో  కొనుగోలు కేంద్రాల్లో  రైతులు ఆరబెట్టిన వరిధాన్యం తడిసి ముద్దయింది. అకస్మాత్తుగా ఈదురు గాలులతో  కూడిన వాన కురవడంతో కల్లాల్లో వరదలు పారాయి.  ఎండిన వడ్లు సైతం తడిసి పోవడంతో రైతులు ఆందోళన చెంద...


వికారాబాద్​ జిల్లా కోర్టుకు భూమిని కేటాయించండి : గడ్డం ప్రసాద్ కుమార్

వికారాబాద్​ జిల్లా కోర్టుకు భూమిని కేటాయించండి : గడ్డం ప్రసాద్ కుమార్ స్పీకర్ గడ్డం ప్రసాద్  కుమార్ కు  బార్ అసోసియేషన్ వినతి వికారాబాద్, వెలుగు :  వికారాబాద్ జిల్లా కోర్ట్ భవన నిర్మాణానికి భూమిని కేటాయించాలని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు.  గురువారం ఎమ్మెల్యే  క్యాంపు ఆఫీసులో ఆయనను మర్యాద పూర్వకంగా కలిసిన వి...


చెరువుల ఆక్రమణపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు..

చెరువుల ఆక్రమణపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు.. హైదరాబాద్ నగర వ్యాప్తంగా చెరువుల ఆక్రమణ అంశంపై తెలంగాణ ప్రభుత్వం, జీహెచ్ఏంసి, చెరువుల పరిరక్షణ కమిటీ అధికారులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. హైకోర్టు జడ్జ్ ఈవీ వేణుగోపాల్ రాసిన లేఖ ఆధారంగా పిల్ దాఖలైన నేపథ్యంలో కోర్టు ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. నగరంలోని పలు చెరువులు, కుంటలు ఆక్రమణకు గురి కావ...


Chandrababu Naidu Birthday: చంద్రబాబు నాయుడు బర్త్ డే.. విద్యార్థి నాయకుడి నుంచి ముఖ్యమంత్రి వరకు రాజకీయ ప్రస్థానం ఇలా..!

Chandrababu Naidu Birthday: చంద్రబాబు నాయుడు బర్త్ డే.. విద్యార్థి నాయకుడి నుంచి ముఖ్యమంత్రి వరకు రాజకీయ ప్రస్థానం ఇలా..!


Women Hostel Scheme : ప్రభుత్వ వర్కింగ్‌ వుమెన్‌ హాస్టల్‌ స్కీమ్‌ గురించి తెలుసా? చాలా తక్కువ ఖర్చుతో అక్కడ ఉండొచ్చు

Women Hostel Scheme : దేశంలో వివిధ వృత్తులు, ఉద్యోగాలు, ఉపాధి నిమిత్తం సొంత ఊళ్ల నుంచి ఇతర ప్రాంతాలకు వెళుతున్న మహిళల సంఖ్య ఏటా పెరుగుతోంది. పట్టణాలు, నగరాలకు ఉపాధి నిమిత్తం వెళుతున్న మహిళలకు రక్షణతో కూడిన వసతి దొరకడం చాలా ఇబ్బందిగా మారుతోంది. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం వర్కింగ్‌ వుమెన్‌ హాస్టల్‌ స్కీమ్‌ను తీసుకువచ్చింది. స్కీమ్‌లో భాగంగా ఇప్పటికే మహిళలకు వసతి కల్పిస్తున్న భవనాలు విస్తరణ, కొత్త భవనాల నిర్మణాలకు ఆర్థిక సహాయాన్ని...


హనుమాన్‌‌‌‌ విజయయాత్ర ర్యాలీకి షరతులతో అనుమతివ్వండి

హనుమాన్‌‌‌‌ విజయయాత్ర ర్యాలీకి షరతులతో అనుమతివ్వండి హైదరాబాద్, వెలుగు: హనుమాన్‌‌‌‌ జయంతి సందర్భంగా ఈ నెల 23న నిర్వహించే ర్యాలీకి షరతులతో అనుమతి ఇవ్వాలని సిటీ పోలీసులను హైకోర్టు ఆదేశించింది. లా అండ్‌‌‌‌ అర్డర్‌‌‌‌ సమస్య రాకుండా షరతులు విధించాలని స్పష్టం చేసింది. ర్యాలీలో వంద బైక్‌‌‌‌లకు మాత్రమే అనుమతి ఇవ్వాలని సూచించింది. ఉదయం 10 గంటలకు మొదలు పెట్టి...


Hyderabad News: సంతానం కోసం గరుడ ప్రసాదం వితరణ - చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం

Heavy Traffic Jam In Chilukuru Balaji Temple Route: హైదరాబాద్ శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో శుక్రవారం ఉదయం భారీగా ట్రాఫిక్ జాం నెలకొంది. సంతానం లేని వారికి గరుడ ప్రసాదం వితరణపై ప్రచారం నేపథ్యంలో ఉదయం నుంచే భారీగా భక్తులు ఆలయానికి పోటెత్తారు. ఈ క్రమంలో దాదాపు 30 కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోగా.. వాహనాదారులు, భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మాసబ్ ట్యాంక్ నుంచి మెహదీపట్నం, నానల్ నగర్, లంగర్ హౌస్, సన్ సిటీ, అప్పా...


తుర్కలషాపురంలో చేపల చెరువు లూటీ

తుర్కలషాపురంలో చేపల చెరువు లూటీ మోత్కూరు, వెలుగు : గ్రామస్తులంతా కలిసి చేపల చెరువును లూటీ చేశారు. ఈ ఘటన యాదాద్రి జిల్లా గుండాల మండలం తుర్కలషాపురంలో గురువారం జరిగింది. గ్రామానికి చెందిన 8 ముదిరాజ్‌ కుటుంబాలు, గుండాల మత్స్య సహకార సొసైటీ సభ్యులు కలిసి ఈ చెరువులో చేపలు పెంచుతున్నారు. చెరువులో గతేడాది కంప చెట్లు భారీగా ఉండడంతో ఒక్కసారి మాత్రమే చేపలు పట్...


హిజాబ్ ధరించాలని దాడులు

ఇరాన్‌లో మహిళలపైన కఠిన ఆంక్షల అమలు


చంద్రబాబు కంటే ఆయన భార్య భువనేశ్వరి ఆస్తులే ఎక్కువ.. 2019తో పోలిస్తే అంత పెరిగాయా!

Nara Chandrababu Naidu Properties:


దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, నా మీద పోటీ చెయ్: కడియం శ్రీహరికి రాజయ్య సవాల్

T Rajaiah challenges Kadiyam srihari to resign as MLA to contest againt him- వరంగల్: తెలంగాణ మొత్తం రాజకీయాలు ఒకలా ఉంటే, వరంగల్ లో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. పార్టీ సీటు ఇచ్చినా కాంగ్రెస్ లో చేరిపోయారు కడియం శ్రీహరి, ఆయన కూతురు కడియం కావ్య. సీటు రాలేదని ఆరూరి రమేష్ బీజేపీలో చేరి ఎంపీ సీటు దక్కించుకున్నారు. ఆశించినట్లుగా వరంగల్ ఎంపీ సీటు దక్కకపోయినా.. బీఆర్ఎస్ ను వీడిన కడియం శ్రీహరిని మాజీ మంత్రి తాటికొండ రాజయ్య టార్గెట్ చేశారు. దమ్ముంటే...


Telugu Students: తీవ్ర విషాదం - ట్రెక్కింగ్ కు వెళ్లి స్కాట్లాండ్ లో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి

Telugu Students Died In Scotland: ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు అక్కడ ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయారు. స్కాట్లాండ్ లో ఉన్నత చదువుల కోసం వెళ్లిన ఇద్దరు విద్యార్థులు స్నేహితులతో కలిసి ట్రెక్కింగ్ కు వెళ్లారు. అలా చేస్తుండగా ప్రమాదవశాత్తు నీటిలో జారిపడి కొట్టుకుపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెలుగు రాష్ట్రాలకు చెందిన జితేంద్రనాథ్ కరుటూరి (26), చాణక్య బొలిశెట్టి (22) స్కాట్లాండ్ లోని డూండీ యూనివర్శిటీలో...


చిలుకూరుకు పోటెత్తిన భక్తులు.. భారీగా ట్రాఫిక్ జామ్

చిలుకూరుకు పోటెత్తిన భక్తులు.. భారీగా ట్రాఫిక్ జామ్ రంగారెడ్డి జిల్లా తెలంగాణ పోలీస్ అకాడమీ దగ్గర భారీగా ట్రాఫిక్ జాం అయింది. కిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయి. ఉదయం 5 గంటల నుండి చిలుకూరు బాలాజీ దేవాలయానికి బారులు తీరారు భక్తులు. సంతానం లేనివారి కోసం ప్రత్యేక తీర్థ ప్రసాదాలు పంపిణీ చేస్తున్నారు పూజారీ. దీంతో హైదరాబాద్ తో పాటు చుట్టు పక్కల నుండి ...


రంగారెడ్డి జిల్లాలో పిడుగుపాటుకు రైతు మృతి

రంగారెడ్డి జిల్లాలో పిడుగుపాటుకు రైతు మృతి రంగారెడ్డి: పొలంలో పనిచేస్తున్న రైతుపై పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది. మహేశ్వరం మండల పరిధిలోని తుమ్మలూరు గ్రామానికి చెందిన జంగయ్య(42) పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. తన వ్యవసాయ పొలంలో పనిచేస్తుండగా ఈ ఘటన జరిగింది. జంగయ్య తన వ్య వసాయ బావి వద్ద సాగు చేసిన...


హైదరాబాద్​లో రికార్డు విద్యుత్ వాడకం

హైదరాబాద్​లో రికార్డు విద్యుత్ వాడకం గురువారం 4,053 మెగావాట్లకు చేరిన డిమాండ్ గత ఏడాది మేలో అత్యధిక వినియోగం 3,756 మెగావాట్లు హైదరాబాద్, వెలుగు: ఎండలు పెరుగుతుండడంతో కరెంట్​ వాడకం కూడా పెరుగుతున్నది. గ్రేటర్ హైదరాబాద్​లో గురువారం రికార్డు స్థాయిలో 4,053 మెగావాట్ల గరిష్ట డిమాండ్ నమోదైంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి విద్యుత్​సరఫరా వ్యవస్థపై అధికారులు ప్...


మహారాష్ట్ర నుంచి మంచిర్యాలకు గ్లైపోసెట్

మహారాష్ట్ర నుంచి మంచిర్యాలకు గ్లైపోసెట్ దొంగచాటుగా తరలిస్తున్న వ్యాపారులు, దళారులు      ఆన్​లైన్​లో ఆర్డర్​ పెడితే సప్లై చేస్తున్న పలు కంపెనీలు      గ్లైపోసెట్​తో క్యాన్సర్​ సహా ప్రమాదకర వ్యాధులు      పత్తిలో కలుపు నివారణకు వినియోగిస్తున్న రైతులు     గ్లైసిల్​కాటన్​ను అరికడితేనే గ్లైపోసెట్​ కంట్రోల్​ మంచిర్యాల, వెలుగు: నిషేధిత గ్లైపోసెట్​గడ్డి ...


రెండు అత్యాచారం కేసుల్లో సంచలన తీర్పులు. దోషులకు 20 ఏళ్లు జైలు

రెండు అత్యాచారం కేసుల్లో సంచలన తీర్పులు. దోషులకు 20 ఏళ్లు జైలు తెలంగాణలో మైనర్ బాలికలపై అత్యాచారానికి పాల్పడిన రెండు వేర్వేరు కేసులకు సంబంధించి .. వేర్వేరు కోర్టులు సంచలన తీర్పులు వెలువరించాయి.  అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తులకు  20 సంవత్సరాలు కఠిన కారాగార శిక్షతో పాటు జరిమానాను కోర్టులు విధించాయి.  అంతే కాకుండా  బాధితులకు నష్ట పరిహారం చెల్లించాలని...


కరీంనగర్ జిల్లాలో మండుతున్న ఎండలు.. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే ఛాన్స్..!

కరీంనగర్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఇన్నిమొన్నటి వరకు ద్రోణి ప్రభావంతో కాస్త చల్లగా ఉంది.. అక్కడక్కడ వర్షాలు కూడా పడ్డాయి. దీంతో ప్రజలు చల్లటి వాతావరణాన్ని ఎంజాయ్ చేశారు. తాజాగా భానుడు మరోసారి భగ్గుమంటున్నాడు. రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరిగింది. ఉదయం 7 తర్వాత కాలు బయటపెట్టడానికి జనం జంకుతున్నారు. మధ్యాహ్నం అయితే చాలు రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఉష్ణోగ్రతలు రోజు రోజుకీ పెరిగే అవకాశం ఉండటంతో.. అవసరమైతే తప్ప బయటకు వెళ్ల వద్దని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఉదయం 11 గంటల తర్వాత బయటకు వెళ్లకపోవటమే ఉత్తమమని అంటున్నారు. కాటన్ దుస్తులు ధరించాలని సూచించారు. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఎండ తీవ్రతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇదిలా ఉండగా ఎండలు మండిపోతుండటంతో.. భూగర్భ జలాలు కూడా అడుగంటి పోతున్నాయి. ఎల్లంపల్లి, కాళేశ్వరం ప్రాజెక్టులలో నీటిమట్టం తగ్గిపోయింది. చెరువులు, కుంటలు ఎండిపోయాయి. రానున్న రోజుల్లో మరింత గడ్డు పరిస్థితి ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇక జిల్లాలో నిత్యం 44 డిగ్రీల కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా బయటకు వెళ్తే టోపీ, గొడుగు వంటివి ఉపయోగించాలని సూచిస్తున్నారు. డీహైడ్రేట్ కాకుండా నీరు ఎక్కువగా తీసుకోవాలని, వడదెబ్బకు గురి కాకుండా చల్లని ప్రదేశాల్లో ఉండాలని అంటున్నారు వైద్యులు. ఇక జిల్లాలో ఎల్లంపల్లి, కాళేశ్వరం ప్రాజెక్టులలో నీటిమట్టం తగ్గిపోయింది. చెరువులు, కుంటలు ఎండిపోయాయి. రానున్న రోజుల్లో మరింత గడ్డు పరిస్థితి ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని ప్రజలు అంటున్నారు.


UPSC CSE Marks: యూపీఎస్సీ ‘సివిల్స్‌’ అభ్యర్థుల మార్కుల వివరాలు విడుదల, టాపర్లకు ఎన్ని మార్కులు వచ్చాయంటే?

UPSC Civil Services Candidates Marks Sheet: యూపీఎస్సీ (UPSC) సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 తుది ఫలితాల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏప్రిల్ 19న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ర్యాంకులవారీగా అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను అందుబాటులో ఉంచింది. తుది ఫలితాల ద్వారా మొత్తం 1,016 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వీరిలో జనరల్-347, ఈడబ్ల్యూఎస్-115, ఓబీసీ-303, ఎస్సీ-165, ఎస్టీ-86 మంది అభ్యర్థులు...


TS TET - 2024 దరఖాస్తు, అప్లికేషన్ ఎడిట్‌కు ముగుస్తోన్న గడువు, వెంటనే పూర్తిచేయండి

TS TET 2024: తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (మార్చి) 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు ఏప్రిల్ 20తో ముగియనుంది. వాస్తవానికి ఏప్రిల్ 10తోనే దరఖాస్తు గడువు ముగియాల్సి ఉన్నప్పటికీ.. ఏప్రిల్ 20 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు. ఇప్పటి వరకూ దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు వెంటనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మార్చి 27న టెట్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. టెట్ దరఖాస్తు ఫీజులను ప్రభుత్వం భారీగా పెంచిన సంగతి తెలిసిందే. గతంలో టెట్ ఒక...


Doordarshan: కాషాయ రంగులోకి మారిన దూరదర్శన్ లోగో.. ఎన్నికల వేళ బీజేపీపై తీవ్ర విమర్శలు

Doordarshan: దూరదర్శన్ ఛానల్ లోగో మార్పు.. సార్వత్రిక ఎన్నికల వేళ తీవ్ర దుమారానికి కారణం అయింది. ఇప్పటివరకు ఎరుపు రంగులో ఉన్న దూరదర్శన్ లోగోను ప్రస్తుతం కాషాయ రంగులోకి మార్చారు. దీంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మోదీ సర్కార్.. అన్నింటి రంగులను కాషాయంలోకి మార్చేస్తోందని మండిపడ్డారు. ఈ రంగు మార్పు తీవ్ర దుమారం రేపుతున్న వేళ.. ఎట్టకేలకు దూరదర్శన్ క్లారిటీ ఇచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే?


BJP Madhavi latha: మసీదు ముందు రామబాణం వేసిన మాధవీలత.. సంచలన వ్యాఖ్యలు చేసిన అసదుద్దీన్ ఓవైసీ..

MP Asaduddin Owaisi: ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్ ఓవైసీ బీజేపీ మాధవీలతపై మండిపడ్డారు. శ్రీ రామనవమి శోభాయాత్ర రోజున.. హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీల ఓల్డ్ సిటీలో మసీదువైపు చూస్తు రామబాణం ఎక్కుపెట్టారు. ఈ ఘటన ప్రస్తుతం రాజకీయాల్లో తీవ్ర దుమారంగా మారింది.


AIIMS NORCET: ఎయిమ్స్‌- నర్సింగ్ ఆఫీసర్ ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే

AIIMS NORCET-6 Results: నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నార్‌సెట్-6)-2024 పరీక్ష ఫలితాలను ఎయిమ్స్-న్యూఢిల్లీ ఏప్రిల్ 19న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు వెబ్‌సైట్ ద్వారా తమ ఫలితాలను చూసుకోవచ్చు. పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఫలితాలను ఎయిమ్స్ విడుదల చేసింది. అభ్యర్థుల మెరిట్ ఆధారంగా ఫలితాలను అందుబాటులో ఉంచారు. నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల కోసం మొత్తం 82,659 మంది దరఖాస్తు...


Karnataka Corporator Daughter Murder: క్యాంపస్ లో ఘోరం.. ప్రేమను ఒప్పుకోలేదని యువతిపై 9 సార్లు కత్తిపోట్లు.. వీడియో వైరల్..

Karnataka Corporator Daughter Murder: కాలేజీలో ఒక యువకుడు అమ్మాయిని క్రూరంగా హతమార్చాడు. అందరు చూస్తుండగానే పరిగెత్తించి మరీ 9 సార్లు కత్తితో ఇష్టమోచ్చినట్లు ఆమె మెడపై పొడిచాడు. ఈ ఘటనతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


నాగ్ దార్ గ్రామంలో చెప్పులు కుడుతూ ప్రచారం

నాగ్ దార్ గ్రామంలో చెప్పులు కుడుతూ ప్రచారం నారాయణ్ ఖేడ్, వెలుగు: జహీరాబాద్ పార్లమెంట్ ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి మచ్చేందర్ గురువారం వినూత్న రీతిలో ప్రచారం నిర్వహించారు. ఖేడ్ నియోజకవర్గంలోని నిజాంపేట్ మండలం నాగ్ దార్ గ్రామంలో చెప్పులు కుట్టే షాప్ వద్దకు వెళ్లి చెప్పులు కుడుతూ ప్రచారం చేశారు. తనను ఎంపీగా గెలిపిస్తే జహీరాబాద్ పార్లమెంట్ లోని అన్ని నియో...


Gottipati Lakshmi: ఎన్నికల ప్రచారం పక్కనపెట్టి, పురుడు పోసిన టీడీపీ అభ్యర్థి - ప్రశంసల వర్షం

TDP candidate Gottipati Lakshmi- దర్శి: ఎన్నికల్లో ప్రచారం చేయడం మాత్రమే కాదు, అవసరమైతే పురుడు సైతం పోసి ప్రాణాల్ని కాపాడతా అంటున్నారు టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తీరిక లేకుండా ఉన్నారు. ఈ కుమంలో కురిచేడు మండలం అబ్బాయి పాలెం గ్రామానికి చెందిన వెంకటరమణ అనే మహిళకు సిజేరియన్ చేసి తల్లీబిడ్డలను కాపాడారు. రాజకీయాల్లోకి వచ్చినా డాక్టర్ గా...


తెలంగాణ చరిత్ర - నిజాం కాలంలో విద్య

తెలంగాణ చరిత్ర - నిజాం కాలంలో విద్య హైదరాబాద్​ రాజ్యాన్ని అస్​ఫ్​జాహీలు 224 సంవత్సరాలు పాలించారు. కానీ, విద్యా సౌకర్యాలు ఏర్పాటు కాలేదు. మొత్తం ఏడుగురు పాలకుల్లో తొలి ఐదుగురి కాలంలో విద్యాభివృద్ధికి పెద్దగా కృషి జరగలేదు.  అయితే, ఆరో నిజాం మీర్​ మహబూబ్​ అలీఖాన్​ కాలంలో బ్రిటీష్ వారి సహకారంతో విద్యా సంస్థల ఏర్పాటు మొదలైంది. ముఖ్యంగా మహబూబ్​ కళాశాల, మ...


Tirumala Alert: శ్రీవారి భక్తులకు గమనిక... తిరుమలలో 3 రోజులు ఈ సేవలు లభించవు

తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 21 నుండి 23వ తేదీ వరకు మూడు రోజులపాటు సాలకట్ల వసంతోత్సవాలు అత్యంత వైభవంగా జరుగనున్నాయి. ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పౌర్ణమికి ముగిసేటట్లుగా ఈ ఉత్సవాలు మూడు రోజులపాటు నిర్వహించడం ఆనవాయితీ. ఏప్రిల్ 21వ తేదీన ఉదయం 6.30 గంటలకు శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారు నాలుగు మాడవీధులలో ఊరేగుతారు. అనంతరం వసంతోత్సవ మండపానికి వేంచేపు చేశారు. ఇక్కడ వసంతోత్సవ అభిషేక నివేదనలు పూర్తయిన అనంతరం తిరిగి ఆలయానికి చేరుకుంటారు. రెండవరోజు ఏప్రిల్ 22న శ్రీ భూ సమేత శ్రీ మలయప్పస్వామివారు ఉదయం 8 నుండి 10 గంటల వరకు బంగారు రథాన్ని అధిరోహించి తిరుమాడ వీధులలో ఊరేగుతారు. అనంతరం వసంత మండపంలో అర్చకులు వసంతోత్సవాన్ని నిర్వహిస్తారు. చివరిరోజు ఏప్రిల్ 23న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారితో పాటుగా శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి ఉత్సవర్లు, శ్రీ రుక్మిణి సమేత శ్రీకృష్ణస్వామి ఉత్సవమూర్తులు వసంతోత్సవ వేడుకల్లో పాల్గొని తిరిగి సాయంకాలానికి ఆలయానికి చేరుకుంటారు. ఈ సందర్భంగా ప్రతి రోజు మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో అభిషేకం చేస్తారు. కాగా ప్రతి రోజు సాయంత్రం 6 నుండి 6.30 గంటల వరకు ఆస్థానం ఘనంగా నిర్వహిస్తారు. వసంత ఋతువులో శ్రీ మలయప్పస్వామివారికి జరిగే ఈ ఉత్సవానికి ‘వసంతోత్సవ’మని పేరు ఏర్పడింది. ఈ క్రతువులో సుగంధ పుష్పాలను స్వామికి సమర్పించటమే కాక వివిధ ఫలాలను కూడా నివేదించడం ఈ వసంతోత్సవంలో ప్రధాన ప్రక్రియ. వసంతోత్సవాన్ని పురస్కరించుకొని ఏప్రిల్ 23న అష్టదళ పాదపద్మారాధన, ఏప్రిల్ 21 నుండి 23వ తేదీ వరకు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.


యూఎన్​ఎఫ్​పీఏ జనాభా నివేదిక

యూఎన్​ఎఫ్​పీఏ జనాభా నివేదిక యునైటెడ్​ నేషన్స్​ పాపులేషన్​ ఫండ్​(యూఎన్​ఎఫ్​పీఏ) స్టేట్​ ఆఫ్​ వరల్డ్​ పాపులేషన్​–2024 నివేదికను ఇటీవల విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం భారతదేశ జనాభా 144 కోట్లకు చేరిందని అంచనా వేసింది. దేశ జనాభాలో 0–14 సంవత్సరాల పిల్లల జనాభా 24 శాతంగా తెలిపింది. 10–19 సంవత్సరాల మధ్య వయసున్న వారి జనాభా 17 శాతం. కాగా, 10 నుంచి 24 ఏళ్ల మ...


రాముడి పేరుతో రాజకీయం చేస్తున్నరు : మంత్రి పొన్నం ప్రభాకర్‌

రాముడి పేరుతో రాజకీయం చేస్తున్నరు : మంత్రి పొన్నం ప్రభాకర్‌ దమ్ముంటే మోదీ ఫొటో పెట్టుకుని ఓట్లు అడగాలి ప్రసాద్‌ స్కీమ్‌లో వేములవాడ, కొండగట్టు, ధర్మపురికి నిధులు ఎందుకు తేలే ? కరీంనగర్‌లో ఓటు అడిగే అర్హత వినోద్‌కుమార్‌కు లేదు కరీంనగర్, వెలుగు : బీజేపీ చేసిన అభివృద్ధి ఏమీ లేకపోవడంతో రాముడి పేరుతో ఓట్లు అడుగుతోందని బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొ...


ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బిగ్ ట్విస్ట్.. కవితకు మరింత బిగిసిన ఉచ్చు..!

Sharat Chandra Reddy: తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోన్న ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఇప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను.. సీబీఐ అరెస్ట్ చేసి.. కస్టడీకి తీసుకుని విచారిస్తోంది. అయితే.. ఈ కేసులో నిందితుడిగా ఉన్న శరత్ చంద్రా రెడ్డిని కవిత బెదిరించిందంటూ కోర్టులో సీబీఐ వాదిస్తోంది. ఈ సమయంలోనే.. సీబీఐ ఎదుట అప్రూవర్‌గా మారిపోయారు. గతంలో ఈడీ కేసులోనూ అప్రూవర్‌‌గా మారగా.. ఇప్పుడు సీబీఐలోనూ మారటం సర్వతార చర్చనీయాంశంగా...


చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్

చేనేత కార్మికలకు రేవంత్ సర్కార్ ఎగిరి గంతేసే వార్త వినిపించింది. గత సర్కార్ హయాంలో చేనేతలకు బకాయి పడిన నిధులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేసింది. గత సంవత్సరం బతుకమ్మ చీరలకు సంబంధించి చేనేతలకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 351 కోట్ల రూపాయలు బకాయి పడింది. కాగా.. చేనేత కార్మికులు పలుమార్లు ఆందోళన చేయగా.. కరీంనగర్‌ జిల్లాకు చెందిన మంత్రి పొన్నం ప్రభాకర్, వేములవాడ ఆది శ్రీనివాస్ విజ్ఞప్తితో రేవంత్ రెడ్డి నిధులు విడుదల చేశారు.


భూగర్భ జలాలు అడుగంటుతున్నయ్!

భూగర్భ జలాలు అడుగంటుతున్నయ్! గతేడాదితో పోలిస్తే ఈసారి భారీగా తగ్గిన లెవల్స్ వానలు పడకపోతే మే నెలలో కష్టాలు తప్పవంటున్న ఆఫీసర్లు అత్యధికంగా శేరిలింగంపల్లిలో16.60 మీటర్లకు పడిపోయిన నీరు హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాల్లో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. గతేడాది మార్చితో పోలిస్తే ఈసారి మూడు జిల్లాల్లో బోర్లు ఎండిపో...


Weather Report: ఏపీ, తెలంగాణకు వర్ష సూచన.. తగ్గనున్న ఎండ తీవ్రత

నిన్న ముంబైలో భారీ వర్షాలు కురిశాయి. నిజానికి ఆ వర్షాలు తెలంగాణలో కురవాల్సి ఉంది. కానీ అరేబియా నుంచి మేఘాలు వేగంగా తెలంగాణ వైపు రాకపోవడంతో.. వర్షం అక్కడే కురిసేసింది. దాంతో.. హైదరాబాద్‌లో కురవాల్సిన వర్షం కురవకుండా పోయింది. మేఘాలు వచ్చినా, అనుకున్నంత చల్లదనం రాలేదు. తెలంగాణలో నిన్న కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు పడ్డాయి. నిజామాబాద్‌లో వడగళ్ల వాన పడింది. ఏపీ మాత్రం భగ్గుమంది. మరి ఇవాళ ఎలా ఉంటుందో చూద్దాం. ఇవాళ్టి (20-4-2024) నుంచి 3 రోజులపాటూ తెలంగాణలో వర్షాలు కురుస్తాయి అని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వానలు పడతాయని చెప్పింది. అందుకే కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ వర్షాలు తేలికపాటి నుంచి మోస్తరుగా ఉంటాయనీ, గాలుల వేగం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు ఉంటుందని చెప్పింది. శనివారం ఆదిలాబాద్, మంచిర్యాల, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, మహబూబ్‌నగర్, జయశంకర్ భూపాలపల్లి, నారాయణపేట కొమరంబీం ఆసిఫాబాద్, నాగర్ కర్నూలు, కరీంనగర్, జనగామ, హన్మకొండ, సిద్ధిపేట, పెద్దపల్లి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేశారు. ఇవాళ ఏపీ, తెలంగాణలో ఉదయం నుంచే మేఘాలు ఉంటాయి. ఉదయం 11 గంటల సమయంలో హైదరాబాద్ పరిసరాల్లో చిరు జల్లులు పడతాయి. మధ్యాహ్నం 2 గంటలప్పుడు 2 రాష్ట్రాల్లో పూర్తిగా మేఘాలు ఉంటాయి. అలాగే ఉత్తర తెలంగాణ, ఉత్తరాంధ్రలో జల్లులు కురుస్తాయి. ఆ తర్వాత రోజంతా మేఘాలు ఉంటాయి. ఐతే.. ఇవాళ పడే వర్షాలు చాలా తక్కువే. చినుకులు మాత్రమే. గాలి వేగం చూస్తే.. బంగాళాఖాతంలో గంటకు 14 నుంచి 33 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి. ఏపీలో గంటకు 9 నుంచి 18 కిలోమీటర్లు, తెలంగాణలో గంటకు తెలంగాణలో గంటకు 11 నుంచి 18 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి. ఉష్ణోగ్రత చూస్తే.. ఇవాళ తెలంగాణలో పగటి ఉష్ణోగ్రత 38 డిగ్రీల సెల్సియస్ నుంచి 41 డిగ్రీల సెల్సియస్ వరకూ పెరుగుతుంది. ఏపీలో ఏపీలో 38 డిగ్రీల నుంచి 42 డిగ్రీల సెల్సియస్ వరకూ పెరుగుతుంది. ఉత్తర తెలంగాణ, కోస్తా, ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమలో ఇవాళ ఎండలు ఎక్కువగా ఉంటాయి. మేఘాలు ఉన్నా, ఉక్కపోత అలాగే ఉంటుంది.