Trending:


హనుమాన్ భక్తులకు రేడియం స్టిక్కర్లు

హనుమాన్ భక్తులకు రేడియం స్టిక్కర్లు జగిత్యాల రూరల్ వెలుగు: కాలినడకన కొండగట్టు హనుమాన్ దర్శనానికి వెళ్లే భక్తులకు సోమవారం తిప్పన్న పేట క్రాస్ రోడ్డు వద్ద రూరల్ ఎస్ఐ సుధాకర్ రేడియం స్టిక్కర్లు అతికించారు. వాహనదారులకు చీకట్లో కూడా నడిచి వెళ్లే భక్తులు కనిపించేలా వీటిని అతికించినట్లు ఎస్‌‌ఐ తెలిపారు. ©️ VIL Media Pvt Ltd.


కొండగట్టులో ఘనంగా అంజన్న చిన్న జయంతి

కొండగట్టులో ఘనంగా అంజన్న చిన్న జయంతి కొండగట్టు, వెలుగు: జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న ఆలయం జై శ్రీరాం నినాదాలతో మారుమోగింది. హనుమాన్‌‌‌‌ చిన్న జయంతి ఉత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా అంతరాలయంలో స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసి, పంచామృతాలతో అభిషేకం చేశారు. హనుమాన్‌‌‌‌ మాలధారులు తెల్లవారుజామునే ఆలయానికి చేసుకొని మాలవిరమణ చేశా...


హైదరాబాద్లో కొనసాగుతున్న నామినేషన్లు

హైదరాబాద్లో కొనసాగుతున్న నామినేషన్లు హైదరాబాద్/కంటోన్మెంట్, వెలుగు: హైదరాబాద్, సికింద్రాబాద్ లోక్​సభ స్థానాలతోపాటు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి సోమవారం పలువురు నామినేషన్లు వేశారు. హైదరాబాద్ స్థానానికి ఆరుగురి నుంచి 8 సెట్లు నామినేషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి సయ్యద్ షా ముజాహిద్ హుసైనీ నామినేషన్ వేశారు. ఇప్పటి వరకు 13 మంది నుంచి నామిన...


రేవంత్​ పనితీరుకు ఫలితాలే గీటురాయి

రేవంత్​ పనితీరుకు ఫలితాలే గీటురాయి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత,  అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లోనూ  లోక్​సభ ఎన్నికలలో  తెలంగాణ ఓటర్లు విలక్షణమైన తీర్పునే ఇస్తున్నారు. 1980లో  ఇందిరాగాంధీ ఆంధ్రప్రదేశ్​లోని  మెదక్ లోక్​సభ స్థానం నుంచి పోటీ చేస్తే .. ఆమె గెలవటమే కాదు రాష్ట్రం నుంచి 42 లోక్​సభ స్థానాలకు గాను 41 లోక్​సభ స్థానాలలో కాంగ్రెస్ పా...


30 మంది అధికారులపై క్రిమినల్ కేసులు

30 మంది అధికారులపై క్రిమినల్ కేసులు హైదరాబాద్, వెలుగు: లోక్​సభ ఎన్నికల విధుల శిక్షణకు గైర్హాజరైన 30 మంది అధికారులపై జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఇటీవల 10 మందిపై కేసులు నమోదు చేయించిన కమిషనర్, తాజాగా 30 మందిపై చర్యలు తీసుకున్నారు. ఆర్పీ యాక్ట్ 1951, సెక్షన్134 ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేస్తునట్లు ...


Hubli Girl Murder: కర్ణాటకలో యువతి హత్య.. యువకుడిని కఠినంగా శిక్షించాలని ముస్లిం సంఘాల డిమాండ్..

Hubli Girl Murder:కర్ణాటకలోని హుబ్బళీలో యువతి హత్య ఘటన తీవ్ర సంచనలంగా మారింది. దీనిపై బాధితులకు మద్దతుగా కర్ణాటకలో విద్యార్థులు, అనేక సంఘాలు నేతలు తమ నిరసలను తెలిపారు. ఇక్కడ ప్రస్తుతం ముస్లిం సమాజంసైతం యువకుడిని కఠినంగా పనిష్మెంట్ చేయాలని తమ నిరసలను తెలిపారు.


కారు ముందు పడుకొని మహిళ హల్ చల్

కారు ముందు పడుకొని మహిళ హల్ చల్ మెహిదీపట్నం, వెలుగు: ఓ మహిళ నడిరోడ్డుపై కారుకు అడ్డంగా పడుకొని, చనిపోతానంటూ హల్ చల్ చేసింది. సోమవారం సాయంత్రం దంపతులు లంగర్ హౌస్ ఫ్లై ఓవర్ పక్కన బాలాజీ స్వీట్ హౌస్ సమీపంలో గొడవపడ్డారు. భార్యపై భర్త ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో క్షణికావేశానికి లోనైన మహిళ రోడ్డుపై వెళ్లే వాహనాలకు అడ్డంగా వెళ్లి ఓ రన్నింగ్ కారు ముందు పడ...


కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలి : ఆర్​కృష్ణయ్య

కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలి : ఆర్​కృష్ణయ్య ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి: ఆర్​కృష్ణయ్య     విద్యార్థి, బీసీ సంఘాలతో కలిసి విద్యా శాఖ ముఖ్య కార్యదర్శికి విజ్ఞప్తి ముషీరాబాద్, వెలుగు: కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని, ఈ విషయంలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు...


మధుమేహంతో బాధపడుతున్న అరవింద్ కేజ్రీవాల్ ఎట్టకేలకు జైలులో ఇన్సులిన్

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ రక్తంలో షుగర్ స్థాయిలు విపరీతంగా పెరగడంతో ఎట్టకేలకు జైలు అధికారులు ఇన్సులిన్ సూదిని ఇచ్చారని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) బీబీసీకి వెల్లడించింది.


Chaitra Pournami 2024 ఛైత్ర పౌర్ణమి విశిష్టతలేంటి.. నిండు పున్నమి వేళ పూజ చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందట..!

Chaitra Pournami 2024 హిందూ మత విశ్వాసాల ప్రకారం, పౌర్ణమికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అయితే ఈసారి ఛైత్ర పౌర్ణమి వేళ హనుమాన్ జయంతి రావడంతో దీని ప్రాముఖ్యత పెరిగింది. ఈ సందర్భంగా ఛైత్ర పౌర్ణమి విశేషాలేంటో తెలుసుకుందాం...


ఘోర ప్రమాదం.. గాలిలోనే రెండు హెలికాప్టర్లు ఢీ..

ఘోర ప్రమాదం.. గాలిలోనే రెండు హెలికాప్టర్లు ఢీ.. మలేషియాలో ఘోర ప్రమాదం జరిగింది. రెండు హెలికాప్టర్లు ప్రమాదవశాత్తు గాలిలోనే ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో పది మంది మృతి చెందినట్టు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. వివరాల్లోకి వెళ్తే మలేషియాలో నేవీ పరేడ్ కోసం రిహార్సల్ లో భాగంగా గాలిలోకి రెండు హెలికాప్టర్లు ఎగిరాయి. ఈ క్రమంలోనే అదుపు తప్పి రెండు ఢీ కొన్నాయి. ...


ప్రధాని మోదీ ముస్లింలపై చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుందా?

రాజస్తాన్‌లో ముస్లింలపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఈ విషయంపై ప్రతిపక్షాలు చేసిన ఫిర్యాదులపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుందా?


బండారు ఉత్సవంలో పాల్గొన్న ఎంపీ క్యాండిడేట్

బండారు ఉత్సవంలో పాల్గొన్న ఎంపీ క్యాండిడేట్ ఊట్కూర్, వెలుగు: మండలంలోని పెద్దపోర్ల గ్రామంలో సోమవారం  కురువ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన రేణుకా ఎల్లమ్మ, కలిమెర లింగేశ్వర స్వామి బండారు ఉత్సవంలో మక్తల్  ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, పాలమూరు కాంగ్రెస్  ఎంపీ క్యాండిడేట్​ వంశీచంద్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. బండారును భక్తులపై చల్లి అమ్మవారి ఆశీస్సుల...


ధృఢ సంకల్పానికి కేపిటల్ సియాచిన్

ధృఢ సంకల్పానికి కేపిటల్ సియాచిన్ బ్యాటిల్​ఫీల్డ్​లో పర్యటన సందర్భంగా రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్     ఆపరేషన్ మేఘదూత్​లో అమరులైన వీరులకు నివాళి     ఆర్మీ చీఫ్ మనోజ్ పాండేతో కలిసి భద్రతా పరిస్థితులపై సమీక్ష న్యూఢిల్లీ: ప్రపంచంలోనే ఎత్తైన యుద్ధ భూమి లడఖ్​లోని సియాచిన్​లో రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్ సోమవారం పర్యటించారు. ఆర్మీ చీఫ్​ జనరల్ మనోజ్ పాండ...


స్కూల్ తర్వాత... పిల్లలు ఏం చేస్తే వారి బ్రెయిన్ షార్ప్ అవుతుందో తెలుసా?

స్కూల్ ని వచ్చిన తర్వాత.. లేదంటే.. ఈ సమ్మర్ హాలీడేస్ లో.. మనం పిల్లలతో కొన్ని పనులు చేయిస్తే.. వారి మెదడు చాలా చురుకుగా తయారౌతుంది. దాని కోసం పేరెంట్స్ ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. తమ పిల్లల బ్రెయిన్ చురుకుగా ఉండాలని, వారికి చాలా తెలివి తేటలు ఉండాలని ప్రతి పేరెంట్స్ అనుకుంటారు. అందుకోసం పిల్లలను ఏవేవో కోర్సుల్లో చేర్పిచడం, ఎక్కువ చదివించడం లాంటివి చేస్తూ ఉంటారు. స్కూల్లో వచ్చే మార్కులతో పిల్లల తెలివితేటలను కొలమానం వేస్తూ ఉంటారు. తమ పిల్లలకు...


ఇది భారతదేశంలోనే అత్యంత పేద రాష్ట్రం ఇదే.. తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏంటంటే..?

భారతదేశంగా మనకు చాలా కాలంగా ఉన్న అభివృద్ధి చెందుతున్న దేశం అనే ఇమేజ్ ఉంది. కరెన్సీ విలువల్లో మార్పులు, ఆర్థిక, వైద్య, విద్య లాంటి ఇతర అంశాలు కీలక పాత్ర పోషిస్తాయి. అయితే మనకున్న విస్తారమైన జనాభా పరిమాణం కూడా ఇందులో ఒక ముఖ్యమైన అంశం. ఇక పేదరిక నిర్మూలనకు భారత్ చేస్తున్న కృషిని ఐక్యరాజ్యసమితి ప్రశంసించింది. UN అంచనాల ప్రకారం, 2005-2006 మరియు 2019-2021 మధ్య.. మన దేశంలో పేదల సంఖ్య దాదాపు 41.5 కోట్ల మేర తగ్గింది. ప్రపంచ పేదరిక పరిశీలనల ప్రకారం దేశంలో పేదలు 4 కోట్ల లోపు ఉన్నారు. భారతదేశ జనాభా పరిమాణాన్ని బట్టి చూస్తే, పేదరికం సంఖ్య చాలా తక్కువ. ఇది దేశానికి శుభవార్తగా పరిగణించవచ్చు. దేశంలో కేవలం 4 కోట్ల మంది పేదలు ఉన్నారని, ఇది కేవలం 3 శాతం మాత్రమేనని తెలిపింది. కొన్నేళ్లుగా పేదరికం పరిమాణం తగ్గుతూ వస్తోంది. ఇది యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (UNDP) ఆక్స్‌ఫర్డ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్‌మెంట్ (OPHI)లో ప్రచురించింది. దేశంలో రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల ఆదాయ స్థాయి MPI ద్వారా కొలవబడుతుంది. దీని ప్రకారం, పేదరిక నిర్మూలనలో భారతదేశంలో అత్యంత వెనుకబడిన రాష్ట్రం బీహార్. తర్వాతి స్థానాల్లో జార్ఖండ్, ఆ తర్వాతి స్థానాల్లో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఉన్నాయి. తర్వాతి స్థానంలో మేఘాలయ నిలిచింది. భారతదేశంలో 51.9% పేదరికంతో బీహార్ అత్యంత పేద రాష్ట్రంగా ఉంది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు 3 మరియు 4 స్థానాల్లో ఉన్నాయి. గోవాలో పేదరికం వేగంగా తగ్గుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి. అదే విధంగా జమ్మూ మరియు కాశ్మీర్, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లోలు ఉన్నాయి. భారతదేశంలో అతి తక్కువ పేదరికం కేరళ. అంటే మొత్తం జనాభాలో కేవలం 0.71% మంది మాత్రమే దారిద్య్రరేఖకు దిగువన నివసిస్తున్నారు. అదేవిధంగా గోవాలో 3.76%, సిక్కింలో 3.82%, తమిళనాడులో 4.89%, పంజాబ్‌లో 5.59% ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణలో 13.7, ఏపీలో 12.3 శాతం మంది దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నారు. నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం బీహార్ భారతదేశంలోనే అత్యంత పేద రాష్ట్రం. ముఖ్యంగా తల్లీబిడ్డల ఆరోగ్యం, విద్య, ఆహారం, కరెంటు విషయంలో వెనుకంజ వేస్తున్నారు.


ఏజన్సీ ప్రాంతాలలో ఐక్యతా రాగం.. ఆధ్యాత్మికతే మూలం అంటున్న గిరిజనులు !

భిన్న సంస్కృతులు, సంప్రదాయాలకు కూడలిగా నిలుస్తున్న ఆదిలాబాద్ జిల్లాలో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తోంది. ఇక్కడి ప్రజలు యేడాది పొడవునా ఏదో ఒక ఉత్సవం, వేడుకను జరుపుకుంటూనే ఉంటారు. అవి ఇక్కడి ప్రజల సంస్కృతులను, సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంటాయి. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పల్లెల్లో ప్రస్తుతం నిర్వహిస్తున్న వేడుకలు, ఉత్సవాలతో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది.గత కొద్ది రోజులుగా నిర్వహిస్తున్న పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పల్లెల్లో సందడి నెలకొంది....


Suryapeta Accident: తీవ్ర విషాదం - కంటెయినర్ కిందకు కారు దూసుకెళ్లి దంపతుల దుర్మరణం, ఎక్కడంటే?

Couple Died in Suryapeta Road Accident: సూర్యాపేట (Suryapeta) జిల్లాలో సోమవారం ఉదయం జరిగిన ఘోర ప్రమాదంలో దంపతులు స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయారు. మునగాల మండలం ముకుందాపురం (Mukundapuram) శివారులో రహదారి పక్కన ఆగి ఉన్న కంటెయినర్ కిందకు కారు దూసుకెళ్లడంతో ప్రమాదం జరగ్గా.. ఈ ఘటన స్థానికంగా భయాందోళన కలిగించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా వైరా మండలం సోమవరం గ్రామానికి చెందిన సామినేని నవీన్ రాజ్ (29)కు ఏపీలోని ఎన్టీఆర్ కృష్ణా జిల్లా...


Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ కేసులో కేజ్రీవాల్‌కు మరో షాక్.. కస్టడీ పొడగించిన కోర్టు

Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయి నెలరోజులకుపైగా తీహార్ జైలులోనే ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి పొడగించింది. మరోవైపు.. తీహార్ జైలులో ఉన్న కేజ్రీవాల్‌కు షుగర్ లెవల్స్ పెరుగుతుండటంతో జైలు అధికారులు ఆయనకు ఇన్సులిన్ అందించారు.


ఘనంగా బండారు ఉత్సవం

ఘనంగా బండారు ఉత్సవం గద్వాల, వెలుగు: ఆదిగొండ వంశస్తుల పసుపు బండారు ఉత్సవం ఉత్సాహంగా సాగింది. ధరూర్ మండల కేంద్రంలోని ఆంజనేయ స్వామి టెంపుల్  ఆవరణలో సోమవారం పసుపు బండారు కార్యక్రమాన్ని నిర్వహించారు. రెండు రోజులుగా జరుగుతున్న బండారు ఉత్సవానికి కర్నాటక, మహారాష్ట్ర, ఏపీతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉంటున్న ఆదిగొండ వంశస్తులు పాల్గొన్నారు. కట్ట బీర...


పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారా.. అయితే ఈ గ్రంథాలయం కల్పించిన సూపర్ ఛాన్స్..

ప్రస్తుతం పోటీ పరీక్షల కాలం ఇది. ఈ నేపథ్యంలో ఎందరో నిరుద్యోగులు ఉచిత కోచింగ్ సెంటర్లలో చేరేందుకు అమిత ఆసక్తి చూపుతుంటారు. మరి కొందరు వేల రూపాయల డబ్బులు వెచ్చించి కోచింగ్ సెంటర్ల బాట పడుతుంటారు. కానీ ఈ గ్రంథాలయంలో గల పుస్తకాలను పఠిస్తే చాలు వారికి ప్రభుత్వ ఉద్యోగం గ్యారెంటీ. అటువంటి గ్రంథాలయం ఎక్కడ ఉందో తెలుసా మన సంగారెడ్డి లో గల జిల్లా కేంద్ర గ్రంథాలయమే..సంగారెడ్డి జిల్లా కేంద్ర గ్రంథాలయంలో జ్ఞానాన్ని పెంపొందించేటటువంటి ఎన్నో పుస్తకాలు ఉన్నాయి....


చిన్నారులతో వెళ్లే విమాన ప్రయాణికులకు శుభవార్త.. DGCA కీలక నిర్ణయం.. ఇక పక్కనే సీటు!

DGCA: చిన్న పిల్లలతో విమాన ప్రయాణాలు చేసే తల్లిదండ్రులకు శుభవార్త అందించింది డీజీసీఏ. తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. విమానాల్లో ఇటీవల జరిగిన పలు సంఘటనలతో కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్లలోపు పిల్లలకు తల్లిదండ్రుల పక్కనే సీటు కేటాయించాలని విమానయాన సంస్థలకు ఆదేశించింది. ఆ వివరాలు తెలుసుకుందాం.


AP vs Telangana: నాగార్జున సాగర్‌ నుంచి నీటి తరలింపుపై తెలంగాణ అభ్యంతరం- కృష్ణా బోర్డుకు ఫిర్యాదు

Telangana Objected To Water Transfer From Nagarjuna Sagar: నాగార్జున సాగర్‌ టెయిల్‌పాండ్‌ నుంచి నాలుగు టీఎంసీల నీటిని ఆంధ్రప్రదేశ్‌ తరలించుకుపోవడంపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. కృష్ణా బోర్డుకు సమాచారం ఇవ్వకుండా తరలించడాన్ని తెలంగాణ ఆక్షేపించింది. ఈ మేరకు తెలంగాణ నీటి పారుదలశాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా.. కృష్ణా బోర్డు చైర్మన్‌ శివ్‌నందన్‌ కుమార్‌కు ఫోన్‌లో ఫిర్యాదు చేశారు. ఇది ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది....


పౌరసత్వానికి మతం ప్రాతిపదికనా: విజయన్

పౌరసత్వానికి మతం ప్రాతిపదికనా: విజయన్ కన్నూర్: ప్రపంచంలోని ఏ దేశం కూడా మతం ఆధారంగా పౌరసత్వం ఇవ్వదని కేరళ సీఎం పినరయి విజయన్ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) లౌకిక విలువలకు విరుద్ధమని తెలిపారు. సీఏఏకు వ్యతిరేకంగా అంతా పోరాడుతుంటే కాంగ్రెస్ మాత్రం ఎలాంటి నిరసనలు చేపట్టలేదన్నారు. సోమవారం మట్టన్నూరులో ఎ...


శివ బాలకృష్ణ అక్రమాస్తుల కేసులో మరో ముగ్గురు అరెస్ట్

శివ బాలకృష్ణ అక్రమాస్తుల కేసులో మరో ముగ్గురు అరెస్ట్ హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ అక్రమాస్తుల కేసులో మరో ముగ్గురిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.  శివబాలకృష్ణ బంధువులైన గోదావర్తి సత్యనారాయణ మూర్తి,పెంట భరత్ కుమార్,పెంట భరణి కుమార్ లను ఏసీబీ అరెస్ట్ చేసింది. వీరు ముగ్గురు శివ బాలకృష్ణకి బినామీలుగా ఉన్నట్లుగా గుర్తించిన ఏసీబీ అధికారులు అదు...


రామాలయంలో డీజీపీ పూజలు

రామాలయంలో డీజీపీ పూజలు భద్రాచలం, వెలుగు: తెలంగాణ డీజీపీ రవిగుప్తా సోమవారం భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు ఈవో రమాదేవి ఆధ్వర్యంలో అర్చకులు స్వాగతం పలికారు. గర్భగుడిలో, లక్ష్మీతాయారు అమ్మవారు, ఆంజనేయస్వామి ఆలయాల్లో  పూజల తర్వాత అర్చకులు ఆశీర్వచనం ఇచ్చారు. డీజీపీకి ఈవో రమాదేవి ప్రసాదం, జ్ఞాపికలను అందజేశారు. ...


ప్రభుత్వ పాఠశాల విద్యార్థినికి టెన్త్‌లో 593 మార్కులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలువడిన పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో కర్నూలు జిల్లాకు చెందిన షైక్ హ్యూమేరా ఇక్బాల్ అనే ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని అత్యుత్తమ ప్రతిభ కనబరిచి సత్తా చాటారు. కర్నూల్ పట్టణంలోని పాతబస్తీలో గల కడపుర వీధిలో నివాసం ఉంటున్న షేక్ ఇక్బాల్ బాషా, షేక్ ఆసియా తాసిన్ దంపతుల కుమార్తె షేక్ హ్యూమేరా ఇక్బాల్ అనే విద్యార్థిని కర్నూల్ పట్టణంలోని కంట్రోల్ రూమ్ సమీపంలో ఉన్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మెమోరియల్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ 10వ...


హనుమాన్ ఆలయంలోని ఆభరణాల దొంగ అరెస్ట్

హనుమాన్ ఆలయంలోని ఆభరణాల దొంగ అరెస్ట్ ముషీరాబాద్,వెలుగు: హనుమాన్ ఆలయంలో దేవతామూర్తుల తిలకం ఆభరణాలు, తాళిబొట్టు చోరీ చేసిన పాత నేరస్తులు అరెస్ట్ అయ్యారు. నిందితుల వద్ద రూ. 6 లక్షల విలువైన సొత్తుతోపాటు 3 బైకులను స్వాధీనం చేసుకుని రిమాండ్ కు పంపారు.  చిక్కడపల్లి ఏసీపీ ఎల్. రమేష్ కుమార్  సోమవారం మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. గాంధీ ఆస్పత్రి ఫుట...


Warangal News: 2017లో కాజీపేట రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ప్రారంభం, కానీ మోక్షం ఎప్పుడో ?

Kazipet Railway Over Bridge works not yet completed- హనుమకొండ, రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు ప్రధాన రోడ్డు మార్గంలో ఉన్న కాజీపేట రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం ఏళ్లు గడుస్తున్నా పూర్తి కావడం లేదు. బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టి, ఏడు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ పనులు ఇంకా నత్త నడకన కొనసాగుతున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రూ.78 కోట్లతో బ్రిడ్జి నిర్మాణం పనులు ప్రజల రాకపోకలు దృష్ట్యా 1972 లో హైదరాబాద్, హనుమకొండ రోడ్డు...


ఏపీ ఎన్నికల్లో ఆసక్తికర ఘటన.. జడ్జి ముందు చంద్రబాబు ప్రమాణం.. ఎందుకంటే?

ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఓ జడ్జి ముందు ప్రమాణం చేశారు. అసలు చంద్రబాబు కోర్టు వద్దకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది.. ఎందుకు ప్రమాణం చేయాల్సి వచ్చిందనేదీ ఆసక్తికరంగా మారింది. విజయనగరం పర్యటనలో ఉన్న చంద్రబాబు.. గజపతినగరం సివిల్ కోర్టులో జడ్జి ముందు ప్రమాణం చేశారు. అందుకు కారణం ఏమిటంటే?


Trains Cancelled: సెలవుల్లో ఊరెళ్తున్నారా? విజయవాడ మీదుగా వెళ్లే ఈ రైళ్లు రద్దు

విజయవాడ మీదుగా రైలు ప్రయాణం చేయాలనుకునే వారికి అలర్ట్. విజయవాడ డివిజన్‌లో మెయింటనెన్స్ పనుల కారణంగా దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. కొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది. మరికొన్ని రైళ్లను డైవర్ట్ చేసింది. విజయవాడ మీదుగా వెళ్లే 14 రైళ్లు రద్దయ్యాయి. బిట్రగుంట నుంచి విజయవాడ వెళ్లే 07977 నెంబర్ గల రైలు ఏప్రిల్ 22 నుంచి ఏప్రిల్ 28 వరకు రద్దైంది. విజయవాడ నుంచి బిట్రగుంట వెళ్లే 07978 నెంబర్ గల రైలు ఏప్రిల్ 22 నుంచి ఏప్రిల్ 28 వరకు రద్దైంది. బిట్రగుంట నుంచి చెన్నై సెంట్రల్ వెళ్లే 17237 నెంబర్ గల రైలు ఏప్రిల్ 22 నుంచి ఏప్రిల్ 26 వరకు రద్దైంది. చెన్నై సెంట్రల్ నుంచి బిట్రగుంట వెళ్లే 17238 నెంబర్ గల రైలు ఏప్రిల్ 22 నుంచి ఏప్రిల్ 26 వరకు రద్దైంది. విజయవాడ నుంచి తెనాలి వెళ్లే 07979 నెంబర్ గల రైలు ఏప్రిల్ 22 నుంచి ఏప్రిల్ 28 వరకు రద్దైంది. తెనాలి నుంచి విజయవాడ వెళ్లే 07575 నెంబర్ గల రైలు ఏప్రిల్ 22 నుంచి ఏప్రిల్ 28 వరకు రద్దైంది. రాజమండ్రి నుంచి భీమవరం జంక్షన్ వెళ్లే 07884 నెంబర్ గల రైలు ఏప్రిల్ 22 నుంచి ఏప్రిల్ 28 వరకు రద్దైంది. నర్సాపూర్ నుంచి రాజమండ్రి వెళ్లే 07883 నెంబర్ గల రైలు ఏప్రిల్ 22 నుంచి ఏప్రిల్ 28 వరకు రద్దైంది. గుంటూరు నుంచి రాయగడ వెళ్లే 17243 నెంబర్ గల రైలు ఏప్రిల్ 29 నుంచి మే 26 వరకు రద్దైంది. రాయగడ నుంచి గుంటూరు వెళ్లే 17244 నెంబర్ గల రైలు ఏప్రిల్ 30 నుంచి మే 27 వరకు రద్దైంది. కాకినాడ పోర్ట్ నుంచి విశాఖపట్నం వెళ్లే 17267 నెంబర్ గల రైలు ఏప్రిల్ 29 నుంచి మే 26 వరకు రద్దైంది. విశాఖపట్నం నుంచి కాకినాడ పోర్ట్ వెళ్లే 17268 నెంబర్ గల రైలు ఏప్రిల్ 29 నుంచి మే 26 వరకు రద్దైంది. విజయవాడ నుంచి సికింద్రాబాద్ వెళ్లే 12713 నెంబర్ గల రైలు ఏప్రిల్ 29 నుంచి ఏప్రిల్ మే 10 వరకు, మే 16 నుంచి మే 22 వరకు రద్దైంది. సికింద్రాబాద్ నుంచి విజయవాడ వెళ్లే 12714 నెంబర్ గల రైలు ఏప్రిల్ 29 నుంచి ఏప్రిల్ మే 10 వరకు, మే 16 నుంచి మే 22 వరకు రద్దైంది.


ఈ జ్యోతిర్లింగాలను దర్శిస్తే.. ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించిన పుణ్యం..

ప్రతి హిందూ సోదరుడు మన భారతదేశంలో గల 12 ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించడం మహా పుణ్యకార్యంగా భావిస్తారు. ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శిస్తే చాలు.. తెలియక చేసిన తప్పులన్నీ క్షమించబడతాయని భక్తుల విశ్వాసం. అందుకే కాబోలు ప్రతి హిందూ సోదరుడు ఈ జ్యోతిర్లింగాలను దర్శించేందుకు అమిత ఆసక్తి చూపుతారు. హిందూ పురాణాల ప్రకారం ఈ జ్యోతిర్లింగాలను దర్శించిన వారికి పరమశివుడు వరాలను ప్రసాదిస్తారని భక్తులు తెలుపుతారు. అందుకే చిన్న, పెద్ద వయసుతో తేడా లేకుండా ప్రతి...


రావణాసురుని ప్రతిమ కూలి ఐదుగురికి గాయాలు

రావణాసురుని ప్రతిమ కూలి ఐదుగురికి గాయాలు జోగిపేట,వెలుగు: జోగిపేట పట్టణంలో జోగినాథస్వామి ఉత్సవాలలో భాగంగా జిల్లా పరిషత్​ ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో  రావణసురుని ప్రతిమకు తుది మెరుగులు దిద్దుతుండగా  ఈదురు గాలికి అది కూలిపోయింది. దీంతో ఐదుగురు కార్మికులకు గాయాలయ్యాయి.   సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది.   ఉత్సవాలలో   చివరి ఘట్టమైన లంకాదహనం కార్యక్రమం క...


బర్రెలక్క నాగర్‌కర్నూల్ నుంచే ఎందుకు పోటీ చేస్తున్నారు?

బర్రెలక్క నాగర్‌కర్నూల్ నుంచే ఎందుకు పోటీ చేస్తున్నారు?


గాజా చిన్నారి

చనిపోయిన తల్లి గర్భంలోంచి పసికందు ప్రాణాలను కాపాడిన గాజా డాక్టర్లు..


25వేల టీచర్ల​ నియామకం చెల్లదు.. తీసుకున్న సాలరీ వడ్డీతోపాటు ఇచ్చేయాలి: హైకోర్టు

25వేల టీచర్ల​ నియామకం చెల్లదు.. తీసుకున్న సాలరీ వడ్డీతోపాటు ఇచ్చేయాలి: హైకోర్టు కోల్​కతా:  బెంగాల్​ రాజకీయాలను కుదిపేసిన టీచర్​ రిక్రూట్​మెంట్​ కుంభకోణం కేసులో మమతా బెనర్జీ సర్కారుకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఈ కేసులో కలకత్తా హైకోర్టు సోమవారం సంచలన తీర్పు వెలువరించింది. 2016 నాటి స్టేట్​ లెవల్​ సెలెక్షన్​ టెస్ట్​ (ఎస్ఎల్ఎస్​టీ) చట్టబద్ధం కాదని జస్...


Bridge Collapsed: మానేరు వాగుపై కూలిన నిర్మాణంలోని వంతెన - తప్పిన ప్రమాదం

Bridge Collapsed At Maneru River: పెద్దపల్లి (Peddapalli) జిల్లాలో మానేరు వాగుపై నిర్మాణంలోని వంతెన కూలిపోయింది. ముత్తారం (Muttaram) మండలంలోని ఓడేడు గ్రామం వద్ద నిర్మిస్తున్న బ్రిడ్జ్ సోమవారం అర్ధరాత్రి ఒక్కసారిగా కూలిపోయింది. అయితే, ఈదురు గాలుల బీభత్సానికే వంతెన కుప్పకూలినట్లు స్థానికులు చెబుతున్నారు. కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షానికి బ్రిడ్జ్ పిల్లర్లు కుంగిపోయాయి. దీనికి తోడు రాత్రి ఈదురు గాలుల ప్రభావంతో బ్రిడ్జిపై ఉన్న గైడర్లు కింద...


రాహుల్ ​కులవివక్ష పేరుతో విభజిస్తారు : స్కృతి ఇరానీ

రాహుల్ ​కులవివక్ష పేరుతో విభజిస్తారు : స్కృతి ఇరానీ అమేథీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: స్కృతి ఇరానీ అమేథీ: కేంద్ర మంత్రి, అమేథీ బీజేపీ లోక్ సభ అభ్యర్థి స్కృతి ఇరానీ.. కాంగ్రెస్​అగ్రనేత రాహుల్​గాంధీపై మరోసారి విమర్శలు గుప్పించారు. ఈ నెల 26 తర్వాత రాహుల్​గాంధీ అమేథీకి వస్తారని.. ప్రజలను కులవివక్ష పేరుతో విభజిస్తారని ఆమె ఆరోపించారు. అలాగే, అమేథీలోని ఆలయ...


వైసిపి ఎమ్మెల్యే నుండి కాపాడండి మహాప్రభో... చేతివేలు కట్ చేసుకుని ఏపీ మహిళ ఆందోళన

ఆంధ్ర ప్రదేశ్ : తన గురువు కోరాడని బొటనవేలును తృణపాయంగా కొసిచ్చాడు ఏకలవ్యుడు. కానీ తమ ప్రాంతంలో జరుగుతున్న అవినీతి, అక్రమాల నుండి ప్రజలను కాపాడాలంటూ ఆనాటి ఏకలవ్యుడిని ఫాలో అయ్యింది ఓ తెలుగు మహిళ. దేశ రాజధాని డిల్లీలోని ఇండియా గేట్ ముందే ఓ తెలుగు మహిళ బొటనవేలు నరుక్కుని నిరసన తెలిపింది. ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల హడావిడి కొనసాగుతున్న వేళ ఈ మహిళ చేసినపని రాజకీయ దుమారం రేపుతోంది. అసలేం జరిగింది : ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరు జిల్లా ప్రత్తిపాడుకు చెందిన...


అరవింద్ కేజ్రీవాల్ కు ఇన్సులిన్ ఇచ్చిన వైద్యులు

అరవింద్ కేజ్రీవాల్ కు ఇన్సులిన్ ఇచ్చిన వైద్యులు లిక్కర్ స్కాంలో అరెస్టైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయనకు జైలులో ఉండటం వల్ల షుగర్ లెవల్స్ 320కి పెరిగాయని అందుకు ఆయనకు ఇన్సులిన్ ఇచ్చామని జైలు అధికారులు తెలిపారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసిన తర్వాత కేజ్రీవాల్‌కు షుగర్ లెవెల్ క్రమ...


ఏప్రిల్ 24 నుంచి ఫ్రీగా సివిల్స్​ కోచింగ్

ఏప్రిల్ 24 నుంచి ఫ్రీగా సివిల్స్​ కోచింగ్ ఓయూ, వెలుగు: కాకతీయ ఐఏఎస్ అకాడమీ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఈ నెల 24 నుంచి ఫ్రీగా సివిల్స్​కోచింగ్​ఇస్తున్నట్లు ఆల్​మాల స్టూడెంట్స్ అసోసియేషన్ ఓయూ అధ్యక్షుడు నామ సైదులు తెలిపారు.  అకాడమీ ఆధ్వర్యంలో 50 మంది ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు అవకాశం కల్పిస్తున్నామని, ప్రముఖ పోటీ పరీక్షల నిపుణులు అమర్​నాథ్​పర్య...


ఈ ఇళ్లే నందనవనం.. రూపకర్త ఎవరో తెలుసుకుందాం..

అది మారుమూల గిరిజన గూడెం. ఆ గూడెంలోని ఆ ఇంటికి వెళితే అది ఒక నందనవనంలా కనిపిస్తుంది. ఒకవైపు రకరకాల పండ్లు, పూల మొక్కలు. మరోవైపు కోళ్లూ, మేకలు సందడి చేస్తూ కనిపిస్తాయి. అవి అంటే ఆ ఇంటి యజమానికి అమితమైన ప్రేమ. అంతేకాదు చేపలు, పశువులను కూడా సాకుతూ సాగు కూడా చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. తానో విశ్రాంత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అయినప్పటికీ.. అవిశ్రాంతంగా వ్యవసాయః పనులు చూసుకుంటున్నారు. పక్కనుండి పనివాళ్ళకు సూచనలు, సలహాలు ఇవ్వడమే కాకుండా అవసరమైతే తానూ కూడా స్వయంగా పొలంలోకి దిగుతారు. అటువైపు వెళ్ళిన అధికారులు గాని, సందర్శకులు గాని త్పపక వారి ఇంటిని, వ్యవసాయ క్షేత్రాన్ని, చేపల చెరువులను చూసి వెళతారు. కొందరైతే ప్రత్యేకంగా వీటిని చూడటానికే ఇక్కడికి వస్తారు. తన స్వయం కృషితో అందరిని ఆకట్టుకుంటున్న ఆ వ్యక్తి మరెవరో కాదు దుర్వ భూమన్న. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందినప్పటికి తాను విశ్రాంత ఉద్యోగినన్న గర్వం ఒక్కింత కూడా లేకుండా సాధారణ రైతు మాదిరి ప్రతిరోజు వ్యవసాయ పనులను దగ్గరుండి చూసుకుంటారు. సాగులో సహాయంగా కొందరు పనివాళ్ళను పెట్టుకొని అన్నీ తానై చూసుకుంటారు. తనకున్న పరిజ్ఞానంతో ఎప్పుడు ఏ పంటలు వేయాలి, ఎలాంటి సాగు పద్దతులు పాటించాలో తెలుసుకుంటూ తదనుగుణంగా పంటలు వేస్తూ మంచి దిగుబడులు సాధిస్తున్నారు. కనీస రవాణా సౌకర్యం కూడా లేని ఆ గిరిజన గూడెంలో తన వద్ద ఉన్న వనరులతో సత్ఫలితాలను సాధిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం కొత్తగూడకు చెందిన దుర్వ భూమన్నకు 40 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అందులో నీటి వసతి ఉన్న భూముల్లో పత్తి, సోయా, జొన్న ఇంకా పలు రకాల పంటలను సాగుచేస్తున్నారు. ఇటీవలే ఆయిల్ ఫాం పంట కూడా వేశారు. ఒక్క వ్యవసాయమే కాకుండా ఇంటి వద్ద మేకలు, కోళ్ల పెంపకం కూడా చేపట్టారు. అటు కొన్ని ఆవులు, పశువులను కూడా సాకుతున్నారు. వ్యవసాయ పనులకు అవసరమయ్యే కొన్ని ఉపకరణాల కోసం ఇతరులపై ఆధారపడకుండా తానే స్వయంగా సేకరించి పెట్టుకున్నారు. తన వ్యవసాయ క్షేత్రంలోనే రెండు చేపల చెరువులను కూడా తోడించి, అందులో పలు రకాల చేపల పిల్లలను పెంపకం చేపట్టారు. అటు ఇంటి వద్ద కూడా పలు రకాల పూలు, పండ్లు, కాయగూరల మొక్కలను పెంచుతున్నారు. మామిడి, సపోటా, పనస, మూడు రకాల జామ, బొప్పాయి, అరటి, కొబ్బరి, ఉసిరి, అంజీర్, నిమ్మ చెట్లు ఉన్నాయి. రెండు మూడు రకాల మల్లెలు, కనకాంబరాలు, ఇంకా పలు రకాల పూల మొక్కలు, ఆకు, కాయ గూరల మొక్కలు కూడా ఉన్నాయి. పూర్తిగా సేంద్రియ పద్దతిలో వాటి పెంపకం చేపట్టారు. అటవీ ప్రాంతానికి దగ్గర ఉన్న పంటపొలం కావడంతో అటవీ జంతువుల నుండి పంటలను కాపాడుకునేందుకు ప్రత్యేకంగా సోలార్ విద్యుత్ ను కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఏదిఏ మైనప్పటికీ తనకున్న పరిజ్ఞానంతో ఎప్పటికప్పుడు సాగులో నూతన పద్దతులను, మెళకువలను తెలుసుకుంటూ, వాటిని ఆచరించి అద్భుతాలు సాధిస్తున్న దుర్వ భూమన్నను అందరు అభినందిస్తున్నారు.


Malaysia: గాలిలో హెలికాప్టర్లు ఢీ - 10 మంది నేవీ సిబ్బంది దుర్మరణం, మలేషియాలో ఘోర ప్రమాదం

Navy Staff Died Due To Helicopters Collided In Malaysia: మలేషియాలో (Malaysia) మంగళవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆ దేశ నావికాదళానికి చెందిన హెలికాప్టర్లు గాలిలోనే ఒకదానికొకటి ఢీకొని 10 మంది సిబ్బంది మృతి చెందారు. రిహార్సల్స్ లో భాగంగా విన్యాసాలు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మలేషియా అధికారుల కథనం ప్రకారం.. ఆ దేశంలో ఈ నెల 26న (శుక్రవారం) రాయల్ మలేషియన్ నేవీ దినోత్సవం జరగనుంది. ఇందులో భాగంగా పెరక్ లోని లుమత్ ప్రాంతంలో మంగళవారం రిహార్సల్స్...


సోషల్ మీడియా వేధింపులపై జగన్ కీలక నిర్ణయం..

సోషల్ మీడియా వేధింపులపై జగన్ కీలక నిర్ణయం.. వైసీపీ సోషల్ మీడియా వారియర్స్ తో ముఖాముఖిలో పాల్గొన్న సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణులపై జరిగే వేధింపులకు అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు జగన్. సోషల్ మీడియాలో ఎవరైనా వేధింపులకు గురైతే సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ కి ఫిర్యాదు చేయటమే కాకుండా పార్టీ తరఫున ఒక యాప్ రూపొంది...


స్టూడెంట్ల పట్ల సెక్యూరిటీ గార్డ్‌‌‌‌ అసభ్య ప్రవర్తన

స్టూడెంట్ల పట్ల సెక్యూరిటీ గార్డ్‌‌‌‌ అసభ్య ప్రవర్తన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మైనార్టీ గురుకులంలో ఘటన బెల్లంపల్లి, వెలుగు : ఎనిమిదో తరగతి చదువుతున్న ఓ బాలిక పట్ల సెక్యూరిటీ గార్డు అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని మైనార్టీ గురుకులంలో సోమవారం జరిగింది. ఉదయం 7 గంటలకు స్కూల్‌‌‌‌ ఆవరణలో ఉన్న బాలిక వద్దకు ఔట్‌‌‌...


TSPSC Group 1 : తెలంగాణ గ్రూప్‌-1 అభ్యర్థులకు అలర్ట్‌.. ప్రిలిమ్స్‌ వాయిదాకు నో ఛాన్స్‌..!

TSPSC Group 1 Exam Date 2024 : టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షకు సంబంధించి నిర్వహణ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. జూన్‌ 9వ తేదీన పరీక్షను నిర్వహించనున్నారు.


Mlc Kavitha: ఢిల్లీ లిక్కర్ కేసు - కవితకు మరోసారి జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

Kavitha Judicial Custody Extended By Rouse Avenue Court: ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు (Kavitha) మరోసారి షాక్ తగిలింది. ఆమె జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు (Rouse Avenue Court) మరో 14 రోజులు పొడిగించింది. మంగళవారంతో ఆమె కస్టడీ ముగియగా.. ఈడీ, సీబీఐ అధికారులు ఆమెను వర్చువల్ గా కోర్టు ముందు హాజరు పరిచారు. కస్టడీ పొడిగించాలని దర్యాప్తు సంస్థలు కోరడంతో న్యాయస్థానం అందుకు అంగీకరించింది. మే 7 వరకూ కవితకు కస్టడీ పొడిగిస్తూ న్యాయమూర్తి...


చింతమనేని ప్రభాకర్‌ ఎన్నికల అఫిడవిట్.. ఎన్ని కేసులున్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Chintamaneni Prabhakar 93 Cases: చింతమనేని ప్రభాకర్ దెందులూరు తెలుగు దేశం పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. చింతమనేని సమర్పించిన అఫిడవిట్‌లో ఆస్తులతో పాటుగా కేసుల వివరాలను వెల్లడించారు. చింతమేనిని భారీగా కేసులు నమోదయ్యాయి. గతంలో 30 వరకు ఉన్న కేసులు ఈసారి సెంచరీకి దగ్గరయ్యాయి. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిపైనా 24 కేసులు ఉన్నాయి.. వీటిలో సీఐడీ నమోదు చేసినవి కూడా ఉన్నాయి.


వీరభద్రేశ్వర ఆలయ హుండీ లెక్కింపు

వీరభద్రేశ్వర ఆలయ హుండీ లెక్కింపు రాయికోడ్, వెలుగు :  రాయికోడ్ లోని భద్రకాళి సామెత వీరభద్రేశ్వర  స్వామి  ఆలయ హుండీని సోమవారం ఎండోమెంట్ అధికారులు   లెక్కించారు.  అక్టోబర్  22  నుంచి ఏప్రిల్  22 వరకు   రూ 3.48 లక్షలు వచ్చినట్లు ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ శివరాజ్, ఈఓ  మోహన్ రెడ్డి  తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ  సిర్గాపూరం మొగులప్ప, టెంపుల్ మాజీ చై...


Hanuman Jayanti 2024: కొండగట్టు కిటకిట.. జై హనుమాన్‌తో మార్మోగిన గిరులు

Kondagattu Hanuman Jayanti 2024: తెలంగాణలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్‌ జయంతి వేడుకలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని కొండగట్టు ఆలయంలో ప్రత్యేక ఉత్సవాలు జరుగుతున్నాయి. హనుమాన్‌ జయంతి సందర్భంగా వేకువజాము నుంచే భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు జరిగాయి. దీక్షాపరులు ఆలయానికి చేరుకుని దీక్షను విరమించారు.