Trending:


సీఏఏను మమత టచ్ చేయలేరు: అమిత్ షా

సీఏఏను మమత టచ్ చేయలేరు: అమిత్ షా కోల్ కతా: పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) టచ్ చేసే ధైర్యం తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నాయకురాలు మమతా బెనర్జీకి లేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఈ చట్టం కింద హిందూ శరణార్థులందరికీ పౌరసత్వం లభిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.  మంగళవారం బెంగాల్​లో షా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలోకి చొరబాటుదార్లను ‘దీదీ’ ఆపలేకప...


'ప్రజల ఆస్తులను కాంగ్రెస్ లాక్కోవాలనుకుంటుంది'

PM Modi : పార్లమెంట్ ఎన్నికల వేళ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షుడు శామ్ పిట్రోడా చేసిన ప్రకటన రాజకీయ దుమారం రేపుతోంది. ఆయన వ్యాఖ్యలతో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకుల మధ్య మాటల యుద్దం జరుగుతోంది. సంపద పంపిణీపై సామ్ పిట్రోడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ సైతం విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నాయకులు అమెరికా వారసత్వ పన్నుకు సంబంధించి భారతదేశంలో కొత్త చట్టం చేయాలని కోరుకుంటున్నారని ప్రధాని విమర్శించారు....


ఓటింగ్ శాతం పెంచేందుకు అవేర్ నెస్ క్యాంపెయిన్

ఓటింగ్ శాతం పెంచేందుకు అవేర్ నెస్ క్యాంపెయిన్ హైదరాబాద్, వెలుగు: స్వీప్ ప్రోగ్రామ్ లోభాగంగా హైదరాబాద్ జిల్లాలో ఓటింగ్ శాతం పెంచేందుకు పెద్ద ఎత్తున ర్యాలీలు, మీటింగ్ లు నిర్వహించి  ఓటు ప్రాముఖ్యత పై ప్రజలకు అవేర్ నెస్ కల్పిస్తున్నారు. మంగళవారం సిటీలో చిరువ్యాపారులు, స్వయం సహాయక మహిళా సంఘలు, బీఎల్ఓలు, బీఎల్ఓ సూపర్ వైజర్లు కూడా ఓటరు అవేర్ నెస్ క్యాంపె...


బీర్కూర్ లో గజ్జెలమ్మ జాతర ప్రారంభం

బీర్కూర్ లో గజ్జెలమ్మ జాతర ప్రారంభం బీర్కూర్, వెలుగు: బీర్కూర్ మండల కేంద్రంలో గజ్జెలమ్మ జాతరను ఎంపీపీ రఘు, గ్రామ పెద్దలు మంగళవారం ప్రారంభించారు.   బుధవారం రథోత్సవం, ఎడ్లబండ్ల ఉరేగింపు ఉంటుందన్నారు.  గురువారం కుస్తీ పోటీలు ఉంటాయన్నారు. ఉత్సవాలు మూ డు రోజుల పాటు కొనసాగుతాయన్నారు. ©️ VIL Media Pvt Ltd.


TS Inter Results 2024: తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల, రిజల్ట్స్ ఇక్కడ చూసుకోండి

TS Inter Results 2024: తెలంగాణలో ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్ష ఫలితాలు నేడు (ఏప్రిల్ 24న) వెలువడ్డాయి. ఉదయం 11 గంటలకు హైదరాబాద్, నాంపల్లిలోని ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఇంటర్‌ బోర్డు కార్యదర్శి శృతి ఓజా ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు. ఇంటర్ ఫలితాలను ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ https://tsbie.cgg.gov.in తోపాటు https://telugu.abplive.com వెబ్‌సైట్‌లోనూ...


చెరువుల రక్షణకు ఏం చేస్తరు?

చెరువుల రక్షణకు ఏం చేస్తరు? హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ చాంద్రాయణగుట్టలోని జల్‌‌‌‌‌‌‌‌పల్లి, మరో చెరువును చెత్తతో కలుషితం చేయకుండా అధికారులు తీసుకునే చర్యలను వివరించాలని రాష్ట్రానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. చెరువుల రక్షణకు తీసుకునే చర్యలతో కౌంటర్‌‌‌‌‌‌‌‌ దాఖలు చేయాలని తెలిపింది. ప్రతివాదులైన పలు శాఖల అధికారులకు నోటీసులిచ్చింది.  తర...


తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల టాప్ ప్లేస్ లో ఆ జిల్లానే

తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల టాప్ ప్లేస్ లో ఆ జిల్లానే తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల చేశారు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేషం. ఒకేసారి ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదల చేశారు.  ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో60.01 శాతం మంది పాస్ అయ్యారని తెలిపారు. సెకండ్ ఇయర్ లో 64.16 శాతం మంది పాస్ అయ్యారని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా రంగారెడ్డి, ...


Nellore Road Accident: నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం - లారీని ఢీకొన్న కారు, ముగ్గురు దుర్మరణం

Severe Road Accident In Nellore: నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం ముసునూరు టోల్ ప్లాజా వద్ద బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లారీని ఓవర్ టేక్ చేయబోయి కారు వెనుక నుంచి ఢీకొన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి...


కుంకుమను ఏ వేళితో పెట్టుకోవాలో తెలుసా?

హిందూమతంలో కుంకుమను చాలా పవిత్రంగా భావిస్తారు. అందుకే పెళ్లైన ప్రతి స్త్రీ నుదిటిన ఖచ్చితంగా పెట్టుకోవాలంటారు పెద్దాలు. సరైన పద్దతిలో కుంకుమను పెట్టుకుంటే భర్త ఆయుష్షు పెరుగుతుందని జ్యోతిష్యులు చెప్తారు. హిందూమతంలో పెళ్లైన ఆడవాళ్లు ఖచ్చితంగా నుదిటిన, పాపిట్లో కుంకుమను ఖచ్చితంగా పెట్టుకుంటారు. కుంకుమకు ధార్మిక, జ్యోతిష శాస్త్రాలలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఆడవాళ్లు తమ భర్తల దీర్ఘాయుష్షు కోసం కుంకుమను పెట్టుకుంటారు. అంతేకాదు దీనివల్ల తమ భర్తలకు...


Medak Teacher Murder: వివాహేతర సంబంధం అనుమానంతో మెదక్‌లో టీచర్ హత్య.. ఆత్మహత్య చేసుకున్న వివాహిత!

Medak Teacher Murder: వివా‍‍‍హేతర సంబంధం రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. తన భార్యతో సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో పొరుగింట్లో ఉంటోన్న టీచర్‌ను ఓ వ్యక్తి కొట్టి చంపేశాడు. ఆ విషయంలో తెలియడంతో నిందితుడు భార్య ఆత్మహత్యకు పాల్పడింది.


ఇక్కడ శివలింగం పచ్చగా ఉంటుంది? అభిషేకం చేస్తే కష్టాలు తొలగినట్టేనట

మన దేవాలయాల్లో ఎక్కువ శాతం గర్భగుడిలోకి ప్రవేశం ఉండదు. కానీ కాకతీయ కాలం నాటి ఈ శివాలయంలో మాత్రం భక్తులు ఏకంగా గర్భగుడిలోకి వెళ్ళి పూజలు నిర్వహిస్తారు. ఎంతో చారిత్రాత్మక చరిత్ర కలిగిన ఈ ఆలయం పై మీ లోకల్18 లో ప్రత్యేక కథనం…. నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలంలోని ఇనుపాముల గ్రామంలో కాకతీయుల కాలం నాటి శివాలయం వెలసి , భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా పేరు గాంచింది. ఈ ఆలయం గర్భగుడిలోకి వెళ్లి పాలాభిషేకం, నెయ్యి అభిషేకం, రుద్రాభిషేకం అన్ని రకాల అభిషేకాలను భక్తులు చేయడం ఇక్కడ విశేషం. ఇంతకు ఈ ఆలయంలో వెలసిన శివలింగం పచ్చగా ఉండడం తో స్వామి వారిని శ్రీ పచ్చల సోమేశ్వర స్వామి గా భక్తులు సంభోధిస్తారు. అందుకే ఈ ఆలయాన్ని పచ్చల సోమేశ్వర స్వామి ఆలయం అంటారు ఇనుపాములలో వెలసిన ఈ శివాలయానికి ప్రతి రోజూ నిత్యం పూజలు చేసేందుకు భక్తులు సుదూర ప్రాంతాల నుండి సైతం వస్తుంటారు. ఈ ఆలయం విశిష్టతపై లోకల్18 తో ఆలయ అర్చకులు వేణు మాట్లాడుతూ ..ఈ ఆలయం రోడ్డు విస్తరణకు ముందు ఎడమ వైపుకు ఉండేదని, రోడ్డు విస్తరణలో భాగంగా దేవాలయం అక్కడ నుండి తీసి జాతీయ రహదారికి కుడివైపు నెలకొల్పడం జరిగిందన్నారు. ఈ దేవాలయం కాకతీయ రాజుల కాలం నాటిదని, కాకతీయులు పానగలును రాజధాని చేసుకొని పరిపాలించే క్రమంలో పానగల్లులోని శ్రీ ఛాయా సోమేశ్వరాలయంతో పాటు నల్గొండ జిల్లాలో పలు దేవాలయాలు నిర్మించారన్నారు. అలాగే ఈ పచ్చల సోమేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించడం జరిగిందన్నారు. కోరిన వారికి కొంగు బంగారమై అనునిత్యం ప్రజలకు అష్టైశ్వర్యాలు , ఆయురారోగ్యాలు నింపే దేవాలయంగా ఈ ఆలయం పేరుగాంచిందన్నారు. ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తులు తిరిగి తమ కోరికలు తీరిన అనంతరం మళ్లీ పునర్దర్శనం కోసం వస్తారన్నారు. ఇక్కడ ప్రతి మహా శివరాత్రి అలాగే కార్తీక పౌర్ణమి రోజు పలు జిల్లాల నుండి భక్తులు రావడం జరుగుతుందన్నారు.


తెలంగాణలో వడదెబ్బతో ముగ్గురు మృతి

తెలంగాణలో వడదెబ్బతో ముగ్గురు మృతి మంథని టౌన్/వేములవాడ రూరల్/ములుగు, వెలుగు: రాష్ట్రంలో వడదెబ్బతో ముగ్గురు చనిపోయారు. పెద్దపల్లి జిల్లాలో ఉపాధి పనులు చేస్తుండగా ఓ మహిళ కుప్పకూలగా..సిరిసిల్ల జిల్లాలో ఓ రైతు, ములుగు జిల్లాలో వ్యవసాయ కూలీ ప్రాణాలు కోల్పోయారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం విలోచవరం గ్రామానికి చెందిన అక్కపాక లక్ష్మీ(55) రోజులాగే మంగళవారం...


కాంగ్రెస్​లో చేరిన ప్రవీణ్​కుమార్​ తమ్ముడు

కాంగ్రెస్​లో చేరిన ప్రవీణ్​కుమార్​ తమ్ముడు గద్వాల, వెలుగు: పార్లమెంట్ ఎన్నికలవేళ బీఆర్ఎస్ పార్టీ నాగర్ కర్నూల్ పార్లమెంటరీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తమ్ముడు ఆర్ఎస్ ప్రసన్నకుమార్ కాంగ్రెస్​లో చేరారు. మంగళవారం హైదరాబాద్​లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ చీఫ్​గా ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ క...


ఏనుగుల గుంపు పట్ల అలర్ట్ గా ఉండాలి : శాంతారామ్

ఏనుగుల గుంపు పట్ల అలర్ట్ గా ఉండాలి : శాంతారామ్ ప్రాణనష్టం జరగకుండా చర్యలు చేపట్టాలి కవ్వాల్ టైగర్ జోన్ ఫీల్డ్ డైరెక్టర్ శాంతారామ్ నస్పూర్, వెలుగు : ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర సరిహద్దుల్లో సంచరిస్తున్న ఏనుగుల గుంపు తెలంగాణ వైపు వచ్చే అవకాశం ఉందని, వాటి రాక పట్ల సంబంధిత అధికారులు అలర్ట్ గా ఉండాలని కవ్వాల్ టైగర్ జోన్ ఫీల్డ్ డైరెక్టర్ శాంతారామ్ అన్నారు. ...


భార్యతో అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో..

భార్యతో అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో.. టీచర్ ను చంపేసి చెరువులో పడేసిన్రు 26 రోజుల తర్వాత హైదరాబాద్ లో దొరికిన డెడ్ బాడీ మూడు రోజుల కింద సూసైడ్  చేసుకున్న నిందితుడి భార్య  ముగ్గురు నిందితులను అరెస్ట్  చేసి రిమాండ్ కు పంపిన పోలీసులు మెదక్, రామాయంపేట, వెలుగు: తన భార్యతో అక్రమ సంబంధం ఉందన్న అనుమానంతో సదరు మహిళ భర్త మరో ఇద్దరితో కలిసి ఓ ప్రభుత్వ టీచ...


TTD: తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త

Tirumala No Rush: తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది.. తక్కువ సమయంలోనే దర్శనం పూర్తవుతోంది. గత రెండు రోజులుగా కొండపై పరిస్థితి మారిపోయింది. ప్రస్తుతం నేరుగా భక్తుల్ని శ్రీవారి దర్శనానికి క్యూ లైన్‌లోకి అనుమతిస్తున్నారు. అయితే ఈ వీకెండ్ నుంచి రద్దీ పెరుగుతుందని టీటీడీ అంచనా వేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో పరీక్షల ఫలితాలు విడుదల కావడంతో రద్దీ మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. మరోవైపు తిరుమల శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు కూడా ముగిశాయి.


పేద వర్గాలను విద్యకు దూరం చేసే.. మోదీ సర్కారుకు గుణపాఠం చెప్పాలి : ఆకునూరి మురళి

పేద వర్గాలను విద్యకు దూరం చేసే.. మోదీ సర్కారుకు గుణపాఠం చెప్పాలి : ఆకునూరి మురళి హసన్ పర్తి, వెలుగు : నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు  చేసి దేశంలోని పేద వర్గాలను విద్యకు దూరం చేసే కుట్రను అడ్డుకోవాలని మాజీ ఐఏఎస్  ఆకునూరి మురళి పిలుపునిచ్చారు. మంగళవారం కాకతీయ యూనివర్సిటీ కామర్స్​ సెమినార్  హాల్​లో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ‘నూతన జాతీయ విద్యా విధ...


గడ్డం వంశీకృష్ణ గెలుపుతో అభివృద్ధి : వివేక్ వెంకటస్వామి

గడ్డం వంశీకృష్ణ గెలుపుతో అభివృద్ధి : వివేక్ వెంకటస్వామి కోల్ బెల్ట్, వెలుగు: పెద్దపెల్లి ఎంపీగా వంశీకృష్ణను గెలిపిస్తే ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తారని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. మంగళవారం మంచిర్యాలలో జైపూర్ మండలం నర్సింగపూర్, మద్దులపల్లి గ్రామాలకు చెందిన బీఆర్​ఎస్ లీడర్లు వేముల శ్రీనివాస్ గౌడ్, మోహన్ గౌడ్, బోయిని మల్లేశ్​తో ప...


లారీని ఢీ కొట్టిన కారు..ముగ్గురు మృతి

లారీని ఢీ కొట్టిన కారు..ముగ్గురు మృతి నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కావలి రూరల్ మండలం ముసునూరు టోల్ ప్లాజా దగ్గర ఆక్సిడెంట్ అయ్యింది. ఓ కారు లారీని ఓవర్ టేక్ చేయబోయి వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురి అక్కడిక్కడే మృతిచెందారు.ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో ఇద్దరు మహిళలున్నారు.బాధితులు పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగ...


మల్లన్న ఆలయ ఆదాయం రూ.18.74 కోట్లు

మల్లన్న ఆలయ ఆదాయం రూ.18.74 కోట్లు కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయ 2023,-24 నికర ఆదాయం రూ.18,74,65,477 వచ్చిందని అధికారులు మంగళవారం వెల్లడించారు. ఈ ఏడాది టికెట్లు, సేవల ఆదాయం రూ.8,77,35,445, ప్రసాదం రూ.5, 61,00,690, హుండీల ఆదాయం రూ.7,53,57,522, క్యాపిటల్స్ డిపాజిట్లు రూ.13,15,59,896, డిపాజిట్ల ఇంట్రెస్టులు రూ.1,31,79,329, టెం...


ఈ ఆలయంలో స్వామి వారికి పసుపును సమర్పిస్తారు... ఈ ఆచారం ఎందుకో తెలుసా?

ఆ పరమశివుడి ప్రతి రూపమే మల్లికార్జునుడు. తెలంగాణ రాష్ట్రంలోని శైవ క్షేత్రాలలో ఒకటైన ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయానికి ఎంతో చరిత్ర కలిగి ఉంది. ఈ ఆలయం హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో కొలువై ఉంది. ఐనవోలు మల్లికార్జున స్వామి దేవాలయం చాళుక్యుల కాలంలోనే నిర్మించబడిందని చరిత్ర చెబుతుంది. పశ్చిమ చాళుక్య చక్రవర్తి త్రిభువనమల్ల భిరుదాంకితుడైన ఆరవ విక్రమాదిత్యుడి ఆ స్థానంలో మంత్రిగా ఉన్న అయ్యన్న దేవుడు 11వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని...


కొండగట్టుకు పోటెత్తిన భక్తులు

కొండగట్టుకు పోటెత్తిన భక్తులు కొండగట్టు, వెలుగు: కొండగట్టుకు హనుమాన్‌‌ దీక్షాపరులు, భక్తులు తరలివచ్చారు. హనుమాన్​ జయంతి సందర్భంగా తెల్లవారుజాము నుంచే దీక్షాపరులు గుట్టకు చేరుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అంతరాలయంలో స్వామిని పండ్లతో అలంకరించారు. దీక్షామండపంలో మాలవిరమణ చేసిన భక్తులు కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి స్వామిని దర్శించుకుని తిరుగు ప్రయా...


వలసలు: కిడ్నాప్‌లు, డ్రగ్స్ ముఠాల నుంచి ప్రాణాలు కాపాడుకుంటూ ఎలా అమెరికాకు చేరుకుంటున్నారంటే...

‘‘మీ దగ్గర డబ్బు లేకపోతే బస్సు దిగమంటారు. ఒంటి మీద దుస్తులు విప్పమంటారు. డబ్బు లేకపోతే మీ దగ్గర ఉండే వస్తువులను తీసేసుకుంటారు. నా డాక్యుమెంట్లను అలాగే లాక్కున్నారు.’’


KCR Bus Yatra: కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభం... మిర్యాలగూడలో రోడ్డు షో..!

తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభించారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో మాజీ సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర, రోడ్ షోలు చేపట్టాలని డిసైడ్ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించి రాష్ట్ర వ్యాప్తంగా బస్ యాత్రకు శ్రీకారం చుట్టారు. బస్ యాత్ర కు బయల్దేరిన కేసీఆర్ కు మహిళలు మంగళ హారతులు...


వామ్మో కుక్కలు : ప్రతి రోజూ 70 కుక్క దాడులు.. నెలలో ఇద్దరు మృతి

వామ్మో కుక్కలు : ప్రతి రోజూ 70 కుక్క దాడులు.. నెలలో ఇద్దరు మృతి హైదరాబాద్ నగర వాసులను వీధి కుక్కలు బెంబేలెత్తిస్తున్నాయి. కుక్క కాటు కేసులు ప్రతి సంవత్సరం పెరుగుతున్నాయే కానీ తగ్గడం లేదు.ఈ ఏడాది ఇప్పటి వరకు ప్రతి రోజూ 70 మంది కుక్క కాటుకు గురయ్యారు. ప్రతి నెలా కనీసం ఇద్దరు వ్యక్తులు రేబిస్ బారిన పడి మృతి చెందుతున్నారు. 2022లో 19 వేల 847 కేసులు నమోద...


తెలంగాణ భవన్లో కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభం

తెలంగాణ భవన్లో కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభం తెలంగాణ భవన్ లో బస్సు యాత్రను ప్రారంభించారు మాజీ సీఎం, గులాబీ బాస్ కేసీఆర్. తెలంగాణ తల్లి విగ్రహానికి నివాళి అర్పించాక యాత్రను మొదలుపెట్టారు. బస్సు ఎక్కి కార్యకర్తలకు అభివాదం చేశారు కేసీఆర్‌.  హైదరాబాద్ నుంచి భారీ కాన్వాయ్ తో మిర్యాలగూడకు బయలుదేరారు కేసీఆర్. కేసీఆర్‌కు మంగళహారతులతో స్వాగతం పలికారు మహిళలు...


Heatwave: నిప్పుల కురిపిస్తోన్న భానుడు.. లోక్‌సభ ఎన్నికలు, రైల్వేలకు ఐఎండీ ప్రత్యేక హెచ్చరిక

IMD Heatwave Forecasts Lok Sabha & Railways: దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 7 డిగ్రీల సెల్సియస్‌కు మించి నమోదవుతున్నాయి. ప్రచండ భానుడు నిప్పులు కురిపించడంతో ఆ వేడికి జనం అల్లాడిపోతున్నారు. మరో ఐదు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హెచ్చరించింది. తూర్పు భారతంలో గతవారం రోజులుగా తీవ్ర ఉష్ణోగ్రత పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇక, ఇవి దక్షిణ భారతానికి వ్యాపించాయని, వేడి గాలుల కారణంగా తీర ప్రాంతంలో...


ఇద్దరు వ్యాపారుల వద్ద రూ. కోటి 15 లక్షలు సీజ్

ఇద్దరు వ్యాపారుల వద్ద రూ. కోటి 15 లక్షలు సీజ్ బషీర్ బాగ్, వెలుగు: లోక్ సభ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈస్ట్ జోన్ , అఫ్జల్ గంజ్ పోలీసులు సోమవారం రాత్రి గౌలిగూడ చౌరస్తాలో తనిఖీల్లో భాగంగా రూ. 50 లక్షల నగదు పట్టుకున్నారు. గౌలిగూడకు చెందిన కుమార్ కు బేగం బజార్ లో కుమార్ జ్యువెలర్స్ షాప్ ఉంది. సోమవారం రాత్రి షాప్ మూసివేసి తన ఇంటికి వాహనంలో అతడు వెళ్తుండగా పో...


చంద్రబాబు నుంచి చింతమనేని ప్రభాకర్‌కు ఫోన్ కాల్.. అర్జంట్‌గా శ్రీకాకుళంకు పయనం

Chintamaneni Prabhakar: తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు పెండింగ్ స్థానాలను క్లియర్ చేశారు. కొద్దిరోజులుగా పెండింగ్‌లో ఉంచిన మూడు స్థానాలపై స్పష్టత ఇచ్చేశారు.. ఉత్కంఠరేపుతోన్న అనపర్తి సీటుపై క్లారిటీ వచ్చింది. అక్కడ నల్లిమిల్లి బీజేపీలో చేరి పోటీ చేస్తున్నారు.. ఆయనకు బీఫామ్ కూడా అందజేశారు. దీంతో టీడీపీకి పెండింగ్‌లో ఉన్న రెండు స్థానాలకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దీంతో చంద్రబాబు ఫోన్ కాల్స్ చేసి బీఫామ్‌ల కోసం అభ్యర్థుల్ని పిలుస్తున్నారు.


యనమల కుటుంబం నుంచి ఈసారి ఎన్నికల్లో మహిళ నామినేషన్..!!

ఆ పార్టీలో ఆ ఉమ్మడి జిల్లాలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లోనే ఆ నాయకుడు ప్రత్యేక పేరు. ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అంత పేరు సంపాదించుకుని సుదీర్ఘ కాలంగా ఆయన అనేక పదవుల్లో ఉంటూ ప్రత్యేక స్థానాన్నితెచ్చుకున్నారు. మొట్టమొదటి సారిగా ఆయన కుటుంబం నుంచి ఒక మహిళను ఈసారి పోటీలోకి దింపారు. ఈ సందర్భంగా నామినేషన్ ప్రక్రియ సైతం ఆ జిల్లాలో కొనసాగుతుంది. ఎవరా నేత.. ఎవరా ఆయన కుమార్తె విశేషాలు ఒకసారి చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశంలోనే రాజకీయాల్లో తనకంటూ...


తపోవన ఆశ్రమంలో ఘనంగా ఆంజనేయస్వామి జయంతోత్సవాలు

తెలుగు రాష్ట్రాలనే కాదు.. దేశంలోనే ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ఆ పరమ పవనమైన పీఠం విరాజిల్లుతూ ఉంది. ఆ పీఠానికి అనుబంధంగా ఉన్న పీఠంలో తెలుగు రాష్ట్రంలో విశేష ఆధ్యాత్మిక కార్యక్రమాల సైతం నిర్వహిస్తూ ఉంటారు. ఇక ఆంజనేయస్వామి జయంతి సందర్భంగా ఆ ఉమ్మడిజిల్లాలో ఉన్న ఆశ్రమంలో ఆశ్రమ పీఠాధిపతులు ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా ఉత్సవాల జరిగాయి. ఆ విశేషాలు ఒకసారి వీక్షిద్దాం.ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే కాదు తెలుగు రాష్ట్రాలలో దేశవ్యాప్తంగా శృంగేరి పీఠం అంటే ఒక...


News Live updates:లోక్ సభ ఎన్నికలపై బీఆర్ఎస్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు .. అప్‌డేట్స్

News Live updates: దేశ వ్యాప్తంగా ఎన్నికల హడావుడి నెలకొంది. కొన్నిరాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో స్థానిక పార్టీలు, జాతీయ పార్టీల అభ్యర్ధులు, కీలక నేతలు ప్రచారంలో జోరు పెంచారు. శుక్రవారం దేశవ్యాప్తంగా తొలి విడత పోలింగ్ ముగిసింది. 102 నియోజకవర్గాల్లో ప్రజలు తమ ఓటు హక్కువినియోగించుకున్నారు. మొత్తం 16.63 కోట్ల మంది ఓటర్లు.. 1.87 లక్షల పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేశారు. ఇందుకోసం మొత్తం 18 లక్షల మంది పోలీసులతో...


JPMorgan CEO: "అమెరికాకు ప్రధాని మోడీ లాంటి నాయకుడు కావాలి"

PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ ఖ్యాతి ప్రపంచంగా వ్యాపిస్తోంది. దేశ విదేశాల్లో ప్రధాని మోదీకి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. తాజాగా JP మోర్గాన్ కంపెనీ CEO జేమీ డామిసన్.. ప్రధాని మోడీ పేరు కేవలం భారత్ లోనే కాకుండా ప్రపంచంలోని అన్ని దేశాల్లో మారుమోగిపోతుందని అన్నారు. ప్రధాని మోడీ తన హయాంలో చేసిన అభివ్రుద్దిపై ప్రశంసలు కురిపించారు.భారత ప్రధాని నరేంద్ర మోదీ లాంటి నాయకుడు అమెరికాకు కూడా ఉండాలని జేపీ మోర్గాన్ సీఈవో జేమీ డిమోన్ అన్నారు. ఆయన నాయకత్వం...


జల సంరక్షణ లేకుంటే సంక్షోభం తప్పదు!

జల సంరక్షణ లేకుంటే సంక్షోభం తప్పదు! వృక్షాలు, జంతువులు, మానవాళి, పెరుగుదలకు గాలి తరువాత ముఖ్యమైనది నీరు. ఇది ప్రకృతి సమస్త జీవులకు ప్రసాదించిన ఒక అపురూపమైన వరం.  ప్రకృతి వనరుల్లో భాగమైన నీరు సకల జీవజాతికి ప్రాణాధారం. పంటలకు, మానవజాతి మనుగడకు జలవనరులు కీలకం. తన అవసరాల నిమిత్తం నీటిని ఇష్టారీతిగా వినియోగిస్తున్నందున భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. గ్...


ఏపీ తాగునీటి కోటా పూర్తి

ఏపీ తాగునీటి కోటా పూర్తి నీటి విడుదల ఆపేయాలని కేఆర్​ఎంబీ ఆదేశం హైదరాబాద్​, వెలుగు : తాగునీటి కోసం ఏపీకి కేటాయించిన కోటాను ఆ రాష్ట్రం పూర్తిగా వాడేసుకుంది. దీంతో నాగార్జునసాగర్​ కుడి కాల్వ నుంచి నీటి విడుదలను ఆపేయాల్సిందిగా ఏపీని కృష్ణా రివర్​ మేనేజ్​మెంట్ బోర్డు (కేఆర్​ఎంబీ) ఆదేశించింది. ఈ మేరకు మంగళవారం ఏపీ ఈఎన్​సీకి లేఖ రాసింది. ఈ నెల 12న జరిగిన ...


దేశం కోసం గాంధీ ఫ్యామిలీ జైలుకెళ్లింది : జగ్గారెడ్డి

దేశం కోసం గాంధీ ఫ్యామిలీ జైలుకెళ్లింది : జగ్గారెడ్డి ప్రజలకోసం మోదీ, కేసీఆర్ ఎప్పుడైనా వెళ్లారా హైదరాబాద్, వెలుగు: సోనియా తెలంగాణ ఇవ్వడంతోనే కేసీఆర్ సీఎం అయ్యాడని.. దీంతో కేసీఆర్, ఆయన కుటుంబం ఎదిగిందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. దేశం కోసం గాంధీ ఫ్యామిలీ జైలు కెళ్లిందని, ఇందిరా గాంధీ కుటుంబం దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిందని గు...


కాంగ్రెస్ లీడర్ నాగయ్య గుండెపోటుతో మృతి .. నివాళులర్పించిన ఎమ్మెల్యేలు

కాంగ్రెస్ లీడర్ నాగయ్య గుండెపోటుతో మృతి .. నివాళులర్పించిన ఎమ్మెల్యేలు నివాళులర్పించిన ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, వివేక్ వెంకటస్వామి, ప్రేమ్ సాగర్ రావు బెల్లంపల్లి, వెలుగు: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీసీ వైస్ ప్రెసిడెంట్ తాటిపాముల నాగయ్య (81) గుండెపోటుతో మృతి చెందారు. కొద్ది రోజులుగా బెల్లంపల్లి టౌన్​లోని బాబు క్యాంపులో గల తన ఇంట్లో ఉంటున్...


AP Weather Updates: నేడు ఏపీలో 47 మండలాల్లో తీవ్ర వడగాల్పులు… 143 మండలాల్లో వడగాల్పుల వార్నింగ్…

AP Weather Updates: ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు మండిపోతున్నాయి. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా 44కుపైబడి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నంద్యాలలో అత్యధికంగా 45డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.


హైదరాబాద్ లో తుక్కు బస్సులు ఎక్కువైతున్నయ్

హైదరాబాద్ లో తుక్కు బస్సులు ఎక్కువైతున్నయ్ గ్రేటర్​ ఆర్టీసీ పరిధిలో 521 కాలం చెల్లిన బస్సులు స్క్రాప్​పాలసీని పట్టించుకోని ఆర్టీసీ అధికారులు పొల్యూషన్​ టెస్టులు చేయకుండానే తిప్పుతున్నారు 15 ఏండ్లు నిండిన బస్సులతో సిటీలో పెరుగుతున్న కాలుష్యం హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ పరిధిలో కాలం చెల్లిన ఆర్టీసీ బస్సులు పెరిగిపోతున్నాయి. 15 ఏండ్లు నిండిన బస్సులన...


నడిగడ్డ రోడ్లను పట్టించుకోలే

నడిగడ్డ రోడ్లను పట్టించుకోలే పదేండ్లుగా రిపేర్లు చేయక తిప్పలు పడుతున్న ప్రజలు గద్వాల, వెలుగు : పదేండ్లుగా జోగులాంబ గద్వాల జిల్లాలో ఒక్క రోడ్డు రిపేరుకు నోచుకోలేదు. కొత్త రోడ్లు వేయకపోవడంతో జిల్లాలోని రోడ్లన్నీ అధ్వానంగా మారి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కొన్ని రోడ్లపై వెట్ మిక్స్ వేసి బీటీ వేయకపోవడంతో, కంకర రోడ్లపై ప్రయాణం చేయాలంటేనే భయపడుతున్నారు. ...


ఎల్ఐసీ స్లోగన్‌తో కాంగ్రెస్‌పై మరోసారి మోదీ విమర్శలు

వరుసగా మూడోసారి అధికారాన్ని అందుకోవాలనే లక్ష్యంగా బీజేపీ దూసుకెళ్తోంది. ఆ పార్టీ 400 సీట్లను టార్గెట్‌గా పెట్టుకుంది. ఈ క్రమంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీపైనే మోదీ ఫోకస్ పెట్టారు. రెండు రోజుల కిందట రాజస్థాన్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మోదీ.. దేశ ప్రజల సంపదను ముస్లింలకు దోచిపెట్టాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ మేనిఫెస్టో నక్సలిజం, తీవ్రవాదంతో నిండిపోయిందని విమర్శించారు. అంతేకాదు, మహిళల మెడలో మంగళసూత్రాలను కూడా ఆ...


కోడెల సంరక్షణలో నిర్లక్ష్యం వహించొద్దు : హనుమంతురావు

కోడెల సంరక్షణలో నిర్లక్ష్యం వహించొద్దు : హనుమంతురావు వేములవాడ, వెలుగు: భక్తులు ఎంతో విశ్వాసంగా చూసే రాజన్న కోడెల సంరక్షణలో ఆలయ ఉద్యోగులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఎండోమెంట్‌‌ కమిషనర్‌‌‌‌ హనుమంతురావు హెచ్చరించారు. మంగళవారం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయానికి సంబంధించిన గోశాలను సందర్శించారు. కోడెలు చాలా ...


బీజేపీ పాలనలో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు : జైశంకర్​

బీజేపీ పాలనలో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు : జైశంకర్​ మోదీ గ్యారంటీలను చూసి ఓటెయ్యాలి: కేంద్రమంత్రి జైశంకర్​ యాదాద్రి/ హైదరాబాద్, వెలుగు :  బీజేపీ పాలనలో దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందాయని విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ అన్నారు. లోక్​సభ ఎన్నికల్లో మోదీ గ్యారంటీలను చూసి ఓటెయ్యాలని ఆయన ప్రజలను కోరారు. బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్...


YS Jagan Stone Pelting Cace : జగన్‌పై రాయి దాడి కేసు నిందితునికి మూడు రోజుల కస్టడీ - థర్డ్ డిగ్రీ ప్రయోగించవద్దన్న కోర్టు

Stone Pelting Case : సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడ్ని మూడు రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది. సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ ను 3 రోజుల పాటు కస్టడీ కి అనుమతి ఇచ్చింది కోర్టు. వారం రోజులు కస్టడీ కి ఇవ్వాలని కోరారు పోలీసులు. జగన్ పై రాయి దాడి కేసులో ఏ 1 గా ఉన్నాడు సతీష్. ప్రస్తుతం విజయవాడ సబ్ జైలు లో రిమాండ్ ఖైదీ గా ఉన్నాడు . అడ్వకేట్ సమక్షంలో పోలీస్ విచారణ జరగాలని వెల్లడించింది కోర్టు. ఇక గురువారం ఉదయం 10 గంటల నుంచి...


కేసీఆర్ సికింద్రాబాద్ సీటును బీజేపీకి తాకట్టు పెట్టిండు: సీఎం రేవంత్

కేసీఆర్ సికింద్రాబాద్ సీటును బీజేపీకి తాకట్టు పెట్టిండు: సీఎం రేవంత్ సికింద్రాబాద్ లో కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దానం నాగేందర్ నామినేషన్ ర్యాలీలో పాల్గొన్న రేవంత్ . సికింద్రాబాద్ లో ఏ పార్టీ గెలిస్తే కేంద్రంలో అదే పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.  సికింద్రాబాద్ లో దానం నాగేందర్ గెలిస్తే కేంద్రంలో కీలక పదవి ఇప్...


స్కూళ్లు తెరిచేలోపు అన్ని పనులు పూర్తి చేయాలి

స్కూళ్లు తెరిచేలోపు అన్ని పనులు పూర్తి చేయాలి లక్ష్మణచాంద(మామడ), వెలుగు: మామడ మండలం న్యూ లింగంపల్లి గ్రామంలోని ప్రైమరీ స్కూల్​ను కలెక్టర్​ఆశిష్ ​సంగ్వాన్ సందర్శించారు. విద్యా సంవత్సరం చివరి రోజు కావడంతో స్టూడెంట్లకు ప్రోగ్రెస్ కార్డులు అందించారు. వేసవి సెలవులను నైపుణ్యాభివృద్ధి కోసం ఉపయోగిచుకోవాలని సూచించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమంలో భాగంగా చ...


కొత్త రేషన్ కార్డ్స్ వచ్చేస్తున్నాయ్..! జారీ అప్పుడే.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎన్నో కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. గత కొన్నేళ్లుగా కొత్త రేషన్ కార్డ్స్ ఇష్యూ చేయకపోవడంతో లక్షలాది కుటుంబాలు వీటి కోసం ఎదురు చూస్తున్నాయి. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నట్లు ప్రకటించి రాష్ట్ర ప్రజానీకానికి గుడ్ న్యూస్ చెప్పిన సంగతి మనందరికీ తెలుసు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు కోసం ప్రజాపాలన అప్లికేషన్స్ తీసుకుంది గవర్నమెంట్. వీటితో పాటు ప్రజల వద్ద నుంచి కొత్త రేషన్ కార్డు అప్లికేషన్స్ కూడా తీసుకున్నారు. అయితే ఆరు గ్యారెంటీల కంటే కూడా రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్న వారి సంఖ్య అధికంగా ఉండటంతో ప్రభుత్వం వెంటనే వీటిపై చర్యలు మొదలుపెట్టింది. రేషన్ కార్డు లేనివారు ఇప్పటికైనా స్థానిక రెవిన్యూ అధికారి వద్దకు వెళ్లి అప్లికేషన్ చేసుకోవచ్చని, అర్హుత ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి రేషన్ కార్డు ఇస్తామని రేవంత్ సర్కార్ చెబుతోంది. అయితే ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడం ఈ ప్రక్రియకు బ్రేకులు పడ్డాయి. ఈ నేపథ్యంలో తాజాగా కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక అప్డేట్ ఇచ్చారు. పార్లమెంటు ఎన్నికలు పూర్తయిన వెంటనే కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ షురూ అవుతుందని, అర్హులైన అందరికీ కొత్త రేషన్ కార్డు అందుతుందని అన్నారు. ఈ ఎన్నికలు ముగియగానే.. కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వడంలో భాగంగా ప్రతీ ఇంటికి ప్రభుత్వ సిబ్బంది వెళ్లి.. క్షేత్ర స్థాయి పరిశీలన చేస్తారట. ఇందిరమ్మ కమిటీలతో కలిసి రేషన్ కార్డుల మంజూరు కార్యక్రమం ప్రారంభించాలనేది ప్రభుత్వ ఆలోచన అని తెలుస్తోంది. అంటే జూన్ నేల రెండో వారం నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ షురూ అవుతుందని చెప్పుకోవచ్చు. ప్రభుత్వం చెప్పినట్లుగా అర్హత ఉన్న అన్ని కుటుంబాలకు రేషన్ కార్డు అందితే.. పేద ప్రజలకు ఎంతో లబ్ది చేకూరుతుంది. ప్రజాపాలనలో దాదాపు 19 లక్షల మంది కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. వీరందరికీ ఇంటింటి సర్వే ఉంటుందని, ఈ సర్వేలో అర్హులైన కుటుంబాల లెక్క తేలుతుందని అంటున్నారు. ఈ రిపోర్ట్ ఆధారంగానే కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ఉంటుందని టాక్.


ఏపీలో కాంగ్రెస్ గెలిచే సీటు అదే..! ఆంధ్రాలో హస్తం పార్టీకి పునర్జీవం పోయనున్న ఆ అభ్యర్థి ఎవరంటే..?

Amanchi Krishna Mohan Confident On Chirala: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల బరిలో నిలిచిన కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే అభ్యర్థుల ప్రకటన.. నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని స్థానాల్లో గెలుస్తుందని చర్చ. ఒక సీటు మాత్రం గన్ షాట్ అంటున్న నేతలు.. అక్కడ గెలుపు ఖాయమంటూ ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఓసారి 2014 ఎన్నికల్ని గుర్తు చేసుకోవాలంటున్నారు.. అభ్యర్థి బలం ప్లస్ అవుతుందని కొత్త లెక్కలు చెబుతున్నారు.


టీడీపీకి ఆ నియోజకవర్గంలో బిగ్ రిలీఫ్.. అన్నదమ్ముల్ని కలిపిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

Vemireddy Kandukur Inturi Brothers: నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గంలో ఇంటూరి సోదరులు.. టీడీపీ రాజకీయంగా ముఖ్యమైన నాయకులు. నువ్వా? నేనా? అన్నట్లుగా సీటు కోసం పోటీపడ్డారు. అయితే, ఒకరిని అదృష్టం వరిస్తే.. మరొకరిని నిరాశపరిచింది. ఈ రాజకీయ పరిస్థితులు వారిని మార్చేసి.. రాజకీయ ప్రత్యర్థుల్లా మారారు. సీటు దక్కని నేత రెబల్‌గా పోటీకి సిద్ధమయ్యారు. దీంతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రంగంలోకి దిగి ఇంటూరి బ్రదర్స్ మధ్య సయోధ్యను కుదిర్చారు.


శిఖం భూములు ఆక్రమిస్తే కేసులు నమోదు చేయాలి

శిఖం భూములు ఆక్రమిస్తే కేసులు నమోదు చేయాలి మంగపేట, వెలుగు: చెరువు శిఖం భూములను ఆక్రమిస్తే కేసులు నమోదు చేయాలని ములుగు కలెక్టర్​ఇలా త్రిపాఠి అన్నారు. మంగళవారం మంగపేట మండలం మల్లూరు సమీపంలో ఉన్న అత్త, కోడలు చెరువులను ఆమె అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చెరువు శిఖం భూములను సర్వే చేసి, ఆక్రమించినట్లయితే వారిపై కేసులు నమోదు...