Trending:


వస్తున్నాం..వస్తున్నాం లింగమయ్య

వస్తున్నాం..వస్తున్నాం లింగమయ్య శివ నామస్మరణతో మార్మోగిన నల్లమల     ప్రారంభమైన సలేశ్వరం జాతర అచ్చంపేట/అమ్రాబాద్: దక్షిణ భారత అమరనాథ్ యాత్రగా భావించే నల్లమల సలేశ్వరం జాతర సోమవారం ప్రారంభమైంది. నల్లమల అభయారణ్యంలో లోయలో కొలువైన సలేశ్వరం లింగమయ్య స్వామి ఉత్సవాలు మూడు రోజుల పాటు జరగనున్నాయి. దీనికి రాష్ట్రంలోని పలు ప్రాంతాలతో పాటు ఏపీ, కర్నాటక నుంచి వే...


MLA Raja Singh: గాల్లో బాణం వేస్తే కేసులు పెడతారా.. సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్..

MLA Raja Singh: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రామనవమి శోభయాత్రలో గౌలీగూడలో రాజాసింగ్ పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీలత గాల్లో బాణం ఎక్కుపెడితే ఆమె మీద కేసు పెట్డడం ఏంటని అన్నారు. పక్కాగా మసీదువైపు ఎక్కుపెట్టిందని ఎలా చెప్తారంటూ కూడా రాజాసింగ్ ఫైర్ అయ్యారు.


వీరభద్రేశ్వర ఆలయ హుండీ లెక్కింపు

వీరభద్రేశ్వర ఆలయ హుండీ లెక్కింపు రాయికోడ్, వెలుగు :  రాయికోడ్ లోని భద్రకాళి సామెత వీరభద్రేశ్వర  స్వామి  ఆలయ హుండీని సోమవారం ఎండోమెంట్ అధికారులు   లెక్కించారు.  అక్టోబర్  22  నుంచి ఏప్రిల్  22 వరకు   రూ 3.48 లక్షలు వచ్చినట్లు ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ శివరాజ్, ఈఓ  మోహన్ రెడ్డి  తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ  సిర్గాపూరం మొగులప్ప, టెంపుల్ మాజీ చై...


Hanuman Jayanti 2024: హనుమాన్ శోభాయాత్ర.. నగరంలో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు..

Hanuman Jayanti 2024 hanuman shobhayatra in hyderabad cp orders traffic restrictions details pa


ఇది భారతదేశంలోనే అత్యంత పేద రాష్ట్రం ఇదే.. తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏంటంటే..?

భారతదేశంగా మనకు చాలా కాలంగా ఉన్న అభివృద్ధి చెందుతున్న దేశం అనే ఇమేజ్ ఉంది. కరెన్సీ విలువల్లో మార్పులు, ఆర్థిక, వైద్య, విద్య లాంటి ఇతర అంశాలు కీలక పాత్ర పోషిస్తాయి. అయితే మనకున్న విస్తారమైన జనాభా పరిమాణం కూడా ఇందులో ఒక ముఖ్యమైన అంశం. ఇక పేదరిక నిర్మూలనకు భారత్ చేస్తున్న కృషిని ఐక్యరాజ్యసమితి ప్రశంసించింది. UN అంచనాల ప్రకారం, 2005-2006 మరియు 2019-2021 మధ్య.. మన దేశంలో పేదల సంఖ్య దాదాపు 41.5 కోట్ల మేర తగ్గింది. ప్రపంచ పేదరిక పరిశీలనల ప్రకారం దేశంలో పేదలు 4 కోట్ల లోపు ఉన్నారు. భారతదేశ జనాభా పరిమాణాన్ని బట్టి చూస్తే, పేదరికం సంఖ్య చాలా తక్కువ. ఇది దేశానికి శుభవార్తగా పరిగణించవచ్చు. దేశంలో కేవలం 4 కోట్ల మంది పేదలు ఉన్నారని, ఇది కేవలం 3 శాతం మాత్రమేనని తెలిపింది. కొన్నేళ్లుగా పేదరికం పరిమాణం తగ్గుతూ వస్తోంది. ఇది యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (UNDP) ఆక్స్‌ఫర్డ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్‌మెంట్ (OPHI)లో ప్రచురించింది. దేశంలో రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల ఆదాయ స్థాయి MPI ద్వారా కొలవబడుతుంది. దీని ప్రకారం, పేదరిక నిర్మూలనలో భారతదేశంలో అత్యంత వెనుకబడిన రాష్ట్రం బీహార్. తర్వాతి స్థానాల్లో జార్ఖండ్, ఆ తర్వాతి స్థానాల్లో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఉన్నాయి. తర్వాతి స్థానంలో మేఘాలయ నిలిచింది. భారతదేశంలో 51.9% పేదరికంతో బీహార్ అత్యంత పేద రాష్ట్రంగా ఉంది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు 3 మరియు 4 స్థానాల్లో ఉన్నాయి. గోవాలో పేదరికం వేగంగా తగ్గుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి. అదే విధంగా జమ్మూ మరియు కాశ్మీర్, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లోలు ఉన్నాయి. భారతదేశంలో అతి తక్కువ పేదరికం కేరళ. అంటే మొత్తం జనాభాలో కేవలం 0.71% మంది మాత్రమే దారిద్య్రరేఖకు దిగువన నివసిస్తున్నారు. అదేవిధంగా గోవాలో 3.76%, సిక్కింలో 3.82%, తమిళనాడులో 4.89%, పంజాబ్‌లో 5.59% ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణలో 13.7, ఏపీలో 12.3 శాతం మంది దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నారు. నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం బీహార్ భారతదేశంలోనే అత్యంత పేద రాష్ట్రం. ముఖ్యంగా తల్లీబిడ్డల ఆరోగ్యం, విద్య, ఆహారం, కరెంటు విషయంలో వెనుకంజ వేస్తున్నారు.


అమెరికా జనాభాలో మనోళ్లు 28 లక్షలు

అమెరికా జనాభాలో మనోళ్లు 28 లక్షలు 1.06 కోట్ల మందితో టాప్ ప్లేస్ లో మెక్సికో     22 లక్షల మందితో మూడో స్థానంలో చైనా     2022లో 65 వేల మంది మనోళ్లకు అమెరికా పౌరసత్వం అమెరికాలో మనోళ్ల సంఖ్య పెరుగుతోంది. అమెరికా జనాభాలో 28,31,330 మంది ఇండియన్ అమెరికన్లు ఉన్నారని 2023 గణాంకాలు వెల్లడించాయి. కోటి 6 లక్షల మందితో మొదటి స్థానంలో మెక్సికన్లు ఉన్నారు. వాషిం...


ఇంకుడు గుంతల నిర్మాణంపై వాటర్​బోర్డు శిక్షణ

ఇంకుడు గుంతల నిర్మాణంపై వాటర్​బోర్డు శిక్షణ ఈపీటీఆర్ఐ ఆధ్వర్యంలో  సంయుక్త నిర్వహణ హైదరాబాద్, వెలుగు: గ్రేటర్​సిటీలో భూగర్భ జలాలను పెంచేందుకు మెట్రోవాటర్​బోర్డు, ఈపీటీఆర్ఐ, జీహెచ్ఎంసీ సంయుక్తంగా చర్యలు చేపట్టాయి. ఇందుకు గుంతల నిర్మాణంపై ప్లంబర్స్, మేస్త్రీలకు 3 రోజుల శిక్షణను సోమవారం బోర్డు ఆఫీసులో ప్రారంభించారు. బోర్డు మేనేజింగ్ ​డైరెక్టర్​ సుదర్శన...


మాదిగల డిమాండ్లను పరిష్కరిస్తాం

మాదిగల డిమాండ్లను పరిష్కరిస్తాం సీఎం రేవంత్ రెడ్డి హామీ ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మాదిగల సమస్యలు పరిష్కరిస్తానని, డిమాండ్లను నెరవేరుస్తానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. సోమవారం తెలంగాణ మాదిగ సంఘాల మహాకూటమి ఆధ్వర్యంలో చైర్మన్ పోకల కిరణ్ మాదిగ నేతృతంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి డిమాండ్లతో కూడిన మెమోరాండాన్ని అందజేశారు. అనంతరం పోకల కిరణ్ మ...


రావణాసురుని ప్రతిమ కూలి ఐదుగురికి గాయాలు

రావణాసురుని ప్రతిమ కూలి ఐదుగురికి గాయాలు జోగిపేట,వెలుగు: జోగిపేట పట్టణంలో జోగినాథస్వామి ఉత్సవాలలో భాగంగా జిల్లా పరిషత్​ ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో  రావణసురుని ప్రతిమకు తుది మెరుగులు దిద్దుతుండగా  ఈదురు గాలికి అది కూలిపోయింది. దీంతో ఐదుగురు కార్మికులకు గాయాలయ్యాయి.   సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది.   ఉత్సవాలలో   చివరి ఘట్టమైన లంకాదహనం కార్యక్రమం క...


ఘోర ప్రమాదం.. గాలిలోనే రెండు హెలికాప్టర్లు ఢీ..

ఘోర ప్రమాదం.. గాలిలోనే రెండు హెలికాప్టర్లు ఢీ.. మలేషియాలో ఘోర ప్రమాదం జరిగింది. రెండు హెలికాప్టర్లు ప్రమాదవశాత్తు గాలిలోనే ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో పది మంది మృతి చెందినట్టు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. వివరాల్లోకి వెళ్తే మలేషియాలో నేవీ పరేడ్ కోసం రిహార్సల్ లో భాగంగా గాలిలోకి రెండు హెలికాప్టర్లు ఎగిరాయి. ఈ క్రమంలోనే అదుపు తప్పి రెండు ఢీ కొన్నాయి. ...


భయపెడుతున్న నోస్ట్రాడమస్ అంచనాలు.. అలా జరిగితే మానవాళికి పెద్ద ప్రమాదం!

ప్రపంచ వ్యాప్తంగా భవిష్యత్తును ఊహించిన వ్యక్తులుగా కొందరు వ్యక్తులు పాపులర్ అయ్యారు. వీరి గురించి ఎన్నో గ్రంథాల్లో ప్రత్యేకంగా పేర్కొన్నారు. అలాంటి వారిలో ఒకరు నోస్ట్రాడమస్. ఆయన 16వ శతాబ్దపు ఫ్రెంచ్ జ్యోతిష్కుడు. నోస్ట్రాడమస్ రచించిన లెస్ ప్రొఫెటీస్ (ది ప్రొఫెసీస్) అనే పుస్తకం చాలా ప్రసిద్ది చెందింది. భవిష్యత్తుకు సంబంధించిన 942 ఘటనలను ఆయన ఈ పుస్తకంలో అంచనా చేశారు. వీటిలో కొన్ని ప్రస్తుత ప్రపంచంలో సంచలనంగా మారాయి. తాజాగా మధ్యప్రాచ్యంలో...


స్కూల్ తర్వాత... పిల్లలు ఏం చేస్తే వారి బ్రెయిన్ షార్ప్ అవుతుందో తెలుసా?

స్కూల్ ని వచ్చిన తర్వాత.. లేదంటే.. ఈ సమ్మర్ హాలీడేస్ లో.. మనం పిల్లలతో కొన్ని పనులు చేయిస్తే.. వారి మెదడు చాలా చురుకుగా తయారౌతుంది. దాని కోసం పేరెంట్స్ ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. తమ పిల్లల బ్రెయిన్ చురుకుగా ఉండాలని, వారికి చాలా తెలివి తేటలు ఉండాలని ప్రతి పేరెంట్స్ అనుకుంటారు. అందుకోసం పిల్లలను ఏవేవో కోర్సుల్లో చేర్పిచడం, ఎక్కువ చదివించడం లాంటివి చేస్తూ ఉంటారు. స్కూల్లో వచ్చే మార్కులతో పిల్లల తెలివితేటలను కొలమానం వేస్తూ ఉంటారు. తమ పిల్లలకు...


25వేల టీచర్ల​ నియామకం చెల్లదు.. తీసుకున్న సాలరీ వడ్డీతోపాటు ఇచ్చేయాలి: హైకోర్టు

25వేల టీచర్ల​ నియామకం చెల్లదు.. తీసుకున్న సాలరీ వడ్డీతోపాటు ఇచ్చేయాలి: హైకోర్టు కోల్​కతా:  బెంగాల్​ రాజకీయాలను కుదిపేసిన టీచర్​ రిక్రూట్​మెంట్​ కుంభకోణం కేసులో మమతా బెనర్జీ సర్కారుకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఈ కేసులో కలకత్తా హైకోర్టు సోమవారం సంచలన తీర్పు వెలువరించింది. 2016 నాటి స్టేట్​ లెవల్​ సెలెక్షన్​ టెస్ట్​ (ఎస్ఎల్ఎస్​టీ) చట్టబద్ధం కాదని జస్...


ధృఢ సంకల్పానికి కేపిటల్ సియాచిన్

ధృఢ సంకల్పానికి కేపిటల్ సియాచిన్ బ్యాటిల్​ఫీల్డ్​లో పర్యటన సందర్భంగా రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్     ఆపరేషన్ మేఘదూత్​లో అమరులైన వీరులకు నివాళి     ఆర్మీ చీఫ్ మనోజ్ పాండేతో కలిసి భద్రతా పరిస్థితులపై సమీక్ష న్యూఢిల్లీ: ప్రపంచంలోనే ఎత్తైన యుద్ధ భూమి లడఖ్​లోని సియాచిన్​లో రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్ సోమవారం పర్యటించారు. ఆర్మీ చీఫ్​ జనరల్ మనోజ్ పాండ...


అరవింద్ కేజ్రీవాల్ కు ఇన్సులిన్ ఇచ్చిన వైద్యులు

అరవింద్ కేజ్రీవాల్ కు ఇన్సులిన్ ఇచ్చిన వైద్యులు లిక్కర్ స్కాంలో అరెస్టైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయనకు జైలులో ఉండటం వల్ల షుగర్ లెవల్స్ 320కి పెరిగాయని అందుకు ఆయనకు ఇన్సులిన్ ఇచ్చామని జైలు అధికారులు తెలిపారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసిన తర్వాత కేజ్రీవాల్‌కు షుగర్ లెవెల్ క్రమ...


స్టూడెంట్ల పట్ల సెక్యూరిటీ గార్డ్‌‌‌‌ అసభ్య ప్రవర్తన

స్టూడెంట్ల పట్ల సెక్యూరిటీ గార్డ్‌‌‌‌ అసభ్య ప్రవర్తన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మైనార్టీ గురుకులంలో ఘటన బెల్లంపల్లి, వెలుగు : ఎనిమిదో తరగతి చదువుతున్న ఓ బాలిక పట్ల సెక్యూరిటీ గార్డు అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని మైనార్టీ గురుకులంలో సోమవారం జరిగింది. ఉదయం 7 గంటలకు స్కూల్‌‌‌‌ ఆవరణలో ఉన్న బాలిక వద్దకు ఔట్‌‌‌...


Suryapeta Accident: తీవ్ర విషాదం - కంటెయినర్ కిందకు కారు దూసుకెళ్లి దంపతుల దుర్మరణం, ఎక్కడంటే?

Couple Died in Suryapeta Road Accident: సూర్యాపేట (Suryapeta) జిల్లాలో సోమవారం ఉదయం జరిగిన ఘోర ప్రమాదంలో దంపతులు స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయారు. మునగాల మండలం ముకుందాపురం (Mukundapuram) శివారులో రహదారి పక్కన ఆగి ఉన్న కంటెయినర్ కిందకు కారు దూసుకెళ్లడంతో ప్రమాదం జరగ్గా.. ఈ ఘటన స్థానికంగా భయాందోళన కలిగించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా వైరా మండలం సోమవరం గ్రామానికి చెందిన సామినేని నవీన్ రాజ్ (29)కు ఏపీలోని ఎన్టీఆర్ కృష్ణా జిల్లా...


హనుమాన్ ఆలయంలోని ఆభరణాల దొంగ అరెస్ట్

హనుమాన్ ఆలయంలోని ఆభరణాల దొంగ అరెస్ట్ ముషీరాబాద్,వెలుగు: హనుమాన్ ఆలయంలో దేవతామూర్తుల తిలకం ఆభరణాలు, తాళిబొట్టు చోరీ చేసిన పాత నేరస్తులు అరెస్ట్ అయ్యారు. నిందితుల వద్ద రూ. 6 లక్షల విలువైన సొత్తుతోపాటు 3 బైకులను స్వాధీనం చేసుకుని రిమాండ్ కు పంపారు.  చిక్కడపల్లి ఏసీపీ ఎల్. రమేష్ కుమార్  సోమవారం మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. గాంధీ ఆస్పత్రి ఫుట...


ఈ ఇళ్లే నందనవనం.. రూపకర్త ఎవరో తెలుసుకుందాం..

అది మారుమూల గిరిజన గూడెం. ఆ గూడెంలోని ఆ ఇంటికి వెళితే అది ఒక నందనవనంలా కనిపిస్తుంది. ఒకవైపు రకరకాల పండ్లు, పూల మొక్కలు. మరోవైపు కోళ్లూ, మేకలు సందడి చేస్తూ కనిపిస్తాయి. అవి అంటే ఆ ఇంటి యజమానికి అమితమైన ప్రేమ. అంతేకాదు చేపలు, పశువులను కూడా సాకుతూ సాగు కూడా చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. తానో విశ్రాంత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అయినప్పటికీ.. అవిశ్రాంతంగా వ్యవసాయః పనులు చూసుకుంటున్నారు. పక్కనుండి పనివాళ్ళకు సూచనలు, సలహాలు ఇవ్వడమే కాకుండా అవసరమైతే తానూ కూడా స్వయంగా పొలంలోకి దిగుతారు. అటువైపు వెళ్ళిన అధికారులు గాని, సందర్శకులు గాని త్పపక వారి ఇంటిని, వ్యవసాయ క్షేత్రాన్ని, చేపల చెరువులను చూసి వెళతారు. కొందరైతే ప్రత్యేకంగా వీటిని చూడటానికే ఇక్కడికి వస్తారు. తన స్వయం కృషితో అందరిని ఆకట్టుకుంటున్న ఆ వ్యక్తి మరెవరో కాదు దుర్వ భూమన్న. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందినప్పటికి తాను విశ్రాంత ఉద్యోగినన్న గర్వం ఒక్కింత కూడా లేకుండా సాధారణ రైతు మాదిరి ప్రతిరోజు వ్యవసాయ పనులను దగ్గరుండి చూసుకుంటారు. సాగులో సహాయంగా కొందరు పనివాళ్ళను పెట్టుకొని అన్నీ తానై చూసుకుంటారు. తనకున్న పరిజ్ఞానంతో ఎప్పుడు ఏ పంటలు వేయాలి, ఎలాంటి సాగు పద్దతులు పాటించాలో తెలుసుకుంటూ తదనుగుణంగా పంటలు వేస్తూ మంచి దిగుబడులు సాధిస్తున్నారు. కనీస రవాణా సౌకర్యం కూడా లేని ఆ గిరిజన గూడెంలో తన వద్ద ఉన్న వనరులతో సత్ఫలితాలను సాధిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం కొత్తగూడకు చెందిన దుర్వ భూమన్నకు 40 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అందులో నీటి వసతి ఉన్న భూముల్లో పత్తి, సోయా, జొన్న ఇంకా పలు రకాల పంటలను సాగుచేస్తున్నారు. ఇటీవలే ఆయిల్ ఫాం పంట కూడా వేశారు. ఒక్క వ్యవసాయమే కాకుండా ఇంటి వద్ద మేకలు, కోళ్ల పెంపకం కూడా చేపట్టారు. అటు కొన్ని ఆవులు, పశువులను కూడా సాకుతున్నారు. వ్యవసాయ పనులకు అవసరమయ్యే కొన్ని ఉపకరణాల కోసం ఇతరులపై ఆధారపడకుండా తానే స్వయంగా సేకరించి పెట్టుకున్నారు. తన వ్యవసాయ క్షేత్రంలోనే రెండు చేపల చెరువులను కూడా తోడించి, అందులో పలు రకాల చేపల పిల్లలను పెంపకం చేపట్టారు. అటు ఇంటి వద్ద కూడా పలు రకాల పూలు, పండ్లు, కాయగూరల మొక్కలను పెంచుతున్నారు. మామిడి, సపోటా, పనస, మూడు రకాల జామ, బొప్పాయి, అరటి, కొబ్బరి, ఉసిరి, అంజీర్, నిమ్మ చెట్లు ఉన్నాయి. రెండు మూడు రకాల మల్లెలు, కనకాంబరాలు, ఇంకా పలు రకాల పూల మొక్కలు, ఆకు, కాయ గూరల మొక్కలు కూడా ఉన్నాయి. పూర్తిగా సేంద్రియ పద్దతిలో వాటి పెంపకం చేపట్టారు. అటవీ ప్రాంతానికి దగ్గర ఉన్న పంటపొలం కావడంతో అటవీ జంతువుల నుండి పంటలను కాపాడుకునేందుకు ప్రత్యేకంగా సోలార్ విద్యుత్ ను కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఏదిఏ మైనప్పటికీ తనకున్న పరిజ్ఞానంతో ఎప్పటికప్పుడు సాగులో నూతన పద్దతులను, మెళకువలను తెలుసుకుంటూ, వాటిని ఆచరించి అద్భుతాలు సాధిస్తున్న దుర్వ భూమన్నను అందరు అభినందిస్తున్నారు.


Tirumala Rs 300 Tickets: తిరుమలలో రూ.300 దర్శనం టికెట్స్ కావాలా? సులువుగా పొందండిలా

తిరుమల తిరుపతి దేవస్థానం జూలై నెల‌కు సంబంధించిన టికెట్ల కోటాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే జూలై మాసంలో శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన లక్కీ డిప్ ముగిసింది. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లు, వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటా కూడా రిలీజ్ అయింది. వీటితో పాటు అంగప్రదక్షిణం టోకెన్లు, శ్రీవాణి ట్రస్టు టికెట్లను కూడా టీటీడీ విడుదల చేసింది. వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా జూలై నెల ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను ఏప్రిల్ 23న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది. ఇవి కాకుండా రూ.300 స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ల కోటాను విడుదల చేయనుంది తిరుమల తిరుపతి దేవస్థానం. జూలై నెల‌కు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఏప్రిల్ 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. తిరుమలలో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కావాలనుకునేవారు ఏప్రిల్ 24న ఉదయం 10 గంటలకు వీటిని బుక్ చేసుకోవచ్చు. జూలైలో దర్శనం కోసం మాత్రమే టికెట్స్ అందుబాటులో ఉంటాయన్న విషయాన్ని శ్రీవారి భక్తులు గుర్తుంచుకోవాలి. ఇక తిరుమల, తిరుపతిలో జూలై నెల గదుల కోటాను ఏప్రిల్ 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. ఏప్రిల్ 27న శ్రీవారి సేవ ఉదయం 11 గంటలకు, న‌వ‌నీత సేవ మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు, ప‌ర‌కామ‌ణి సేవ మ‌ధ్యాహ్నం 1 గంట‌కు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. తిరుమల శ్రీవారి భక్తులు టికెట్స్ బుక్ చేయడానికి ముందుగా https://ttdevasthanams.ap.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. మొబైల్ నెంబర్‌, ఇతర వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి. రిజిస్ట్రేషన్ పూర్తైన తర్వాత లాగిన్ చేయాలి. లాగిన్ అయ్యాక ఇతర వివరాలు నమోదు చేసి టికెట్స్ బుక్ చేయొచ్చు.


రేవంత్​ పనితీరుకు ఫలితాలే గీటురాయి

రేవంత్​ పనితీరుకు ఫలితాలే గీటురాయి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత,  అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లోనూ  లోక్​సభ ఎన్నికలలో  తెలంగాణ ఓటర్లు విలక్షణమైన తీర్పునే ఇస్తున్నారు. 1980లో  ఇందిరాగాంధీ ఆంధ్రప్రదేశ్​లోని  మెదక్ లోక్​సభ స్థానం నుంచి పోటీ చేస్తే .. ఆమె గెలవటమే కాదు రాష్ట్రం నుంచి 42 లోక్​సభ స్థానాలకు గాను 41 లోక్​సభ స్థానాలలో కాంగ్రెస్ పా...


ఏప్రిల్ 24 నుంచి ఫ్రీగా సివిల్స్​ కోచింగ్

ఏప్రిల్ 24 నుంచి ఫ్రీగా సివిల్స్​ కోచింగ్ ఓయూ, వెలుగు: కాకతీయ ఐఏఎస్ అకాడమీ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఈ నెల 24 నుంచి ఫ్రీగా సివిల్స్​కోచింగ్​ఇస్తున్నట్లు ఆల్​మాల స్టూడెంట్స్ అసోసియేషన్ ఓయూ అధ్యక్షుడు నామ సైదులు తెలిపారు.  అకాడమీ ఆధ్వర్యంలో 50 మంది ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు అవకాశం కల్పిస్తున్నామని, ప్రముఖ పోటీ పరీక్షల నిపుణులు అమర్​నాథ్​పర్య...


Bridge Collapsed: మానేరు వాగుపై కూలిన నిర్మాణంలోని వంతెన - తప్పిన ప్రమాదం

Bridge Collapsed At Maneru River: పెద్దపల్లి (Peddapalli) జిల్లాలో మానేరు వాగుపై నిర్మాణంలోని వంతెన కూలిపోయింది. ముత్తారం (Muttaram) మండలంలోని ఓడేడు గ్రామం వద్ద నిర్మిస్తున్న బ్రిడ్జ్ సోమవారం అర్ధరాత్రి ఒక్కసారిగా కూలిపోయింది. అయితే, ఈదురు గాలుల బీభత్సానికే వంతెన కుప్పకూలినట్లు స్థానికులు చెబుతున్నారు. కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షానికి బ్రిడ్జ్ పిల్లర్లు కుంగిపోయాయి. దీనికి తోడు రాత్రి ఈదురు గాలుల ప్రభావంతో బ్రిడ్జిపై ఉన్న గైడర్లు కింద...


Dharmapuri Arvind: హనుమాన్ శోభాయాత్రలో ధర్మపురి అర్వింద్ డ్యాన్స్..

Hanuman Jayanti 2024 dharmapuri arvind mass steps in hanumanshobhayatra pa


ఘనంగా బండారు ఉత్సవం

ఘనంగా బండారు ఉత్సవం గద్వాల, వెలుగు: ఆదిగొండ వంశస్తుల పసుపు బండారు ఉత్సవం ఉత్సాహంగా సాగింది. ధరూర్ మండల కేంద్రంలోని ఆంజనేయ స్వామి టెంపుల్  ఆవరణలో సోమవారం పసుపు బండారు కార్యక్రమాన్ని నిర్వహించారు. రెండు రోజులుగా జరుగుతున్న బండారు ఉత్సవానికి కర్నాటక, మహారాష్ట్ర, ఏపీతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉంటున్న ఆదిగొండ వంశస్తులు పాల్గొన్నారు. కట్ట బీర...


వైసిపి ఎమ్మెల్యే నుండి కాపాడండి మహాప్రభో... చేతివేలు కట్ చేసుకుని ఏపీ మహిళ ఆందోళన

ఆంధ్ర ప్రదేశ్ : తన గురువు కోరాడని బొటనవేలును తృణపాయంగా కొసిచ్చాడు ఏకలవ్యుడు. కానీ తమ ప్రాంతంలో జరుగుతున్న అవినీతి, అక్రమాల నుండి ప్రజలను కాపాడాలంటూ ఆనాటి ఏకలవ్యుడిని ఫాలో అయ్యింది ఓ తెలుగు మహిళ. దేశ రాజధాని డిల్లీలోని ఇండియా గేట్ ముందే ఓ తెలుగు మహిళ బొటనవేలు నరుక్కుని నిరసన తెలిపింది. ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల హడావిడి కొనసాగుతున్న వేళ ఈ మహిళ చేసినపని రాజకీయ దుమారం రేపుతోంది. అసలేం జరిగింది : ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరు జిల్లా ప్రత్తిపాడుకు చెందిన...


TS SSC Results Update: ఏప్రిల్ 30న తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల చేయనున్న సెకండరీ బోర్డు

TS SSC Results Update: తెలంగాణ పదో తరగతి పరీక్షా ఫలితాలను ఏప్రిల్ 30న విడుదల చేయనున్నారు. పాఠశాల విద్యాశాఖ ఆద్వర్యంలో పదో తరగతి ఫలితాలను వెల్లడించనున్నారు.


మంత్రి సురేఖపై హైకోర్టులో దాసోజు శ్రవణ్ పిటిషన్

మంత్రి సురేఖపై హైకోర్టులో దాసోజు శ్రవణ్ పిటిషన్ హైదరాబాద్, వెలుగు: మంత్రి కొండా సురేఖపై బీఆర్‌‌ఎస్‌‌ నాయకుడు దాసోజు శ్రవణ్‌‌ హైకోర్టులో పిటిషన్‌‌ దాఖలు చేశారు. బీఆర్‌‌ఎస్‌‌ వర్కింగ్‌‌ ప్రెసిడెంట్‌‌ కేటీఆర్‌‌పై లేనిపోని అభియోగాలు మోపి.. ఎలక్షన్​కోడ్​ను ఉల్లంఘించారని ఆయన పిటిషన్​లో పేర్కొన్నారు. ఆమెపై చర్యలు తీసుకునేలా ఈసీకి ఉత్తర్వులు జారీ చేయాలని ఆ...


KCR Bus Yatra : పూర్వ వైభవమే లక్ష్యం - కేసీఆర్ బస్సు యాత్రకు సర్వం సిద్ధం

KCR Bus Yatra From Miryalaguda : పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రంగంలోకి దిగనున్నారు. ఈ క్రమంలోనే రేపటి నుంచి నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ నుంచి బస్సు యాత్ర చేయనున్నారు. కేసీఆర్ యాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్, ప్రణాళికలు అన్ని సిద్ధం చేశారు. దీంతో రేపటి నుంచి ప్రారంభం కానున్న ఈ యాత్రకు సంబంధించిన బస్సు కు ఈ రోజు తెలంగాణ భవన్ లో ప్రత్యేక పూజలు చేయించారు. ఏప్రిల్ 24 నుంచి 17 రోజుల పాటు ఈ బస్సు...


బర్రెలక్క నాగర్‌కర్నూల్ నుంచే ఎందుకు పోటీ చేస్తున్నారు?

బర్రెలక్క నాగర్‌కర్నూల్ నుంచే ఎందుకు పోటీ చేస్తున్నారు?


కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదిత నామినేషన్

కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదిత నామినేషన్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా  దివంగత ఎమ్మెల్యే సాయన్న కుమార్తె నివేదిత ఏప్రిల్ 23వ తేదీ మంగళవారం నామినేషన్ వేశారు.  కంటోన్మెంట్ బోర్డు కార్యలయంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పలువురు నాయకులతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు.  నివేదిత తనకు ఎలాంటి స్థిరాస్తులు లేవని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. మొ...


హనుమాన్ భక్తులకు రేడియం స్టిక్కర్లు

హనుమాన్ భక్తులకు రేడియం స్టిక్కర్లు జగిత్యాల రూరల్ వెలుగు: కాలినడకన కొండగట్టు హనుమాన్ దర్శనానికి వెళ్లే భక్తులకు సోమవారం తిప్పన్న పేట క్రాస్ రోడ్డు వద్ద రూరల్ ఎస్ఐ సుధాకర్ రేడియం స్టిక్కర్లు అతికించారు. వాహనదారులకు చీకట్లో కూడా నడిచి వెళ్లే భక్తులు కనిపించేలా వీటిని అతికించినట్లు ఎస్‌‌ఐ తెలిపారు. ©️ VIL Media Pvt Ltd.


పిఠాపురంలో నామినేషన్ దాఖలు చేసిన పవన్ కళ్యాణ్...

పిఠాపురంలో నామినేషన్ దాఖలు చేసిన పవన్ కళ్యాణ్... ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమరం కీలక దశకు చేరుకుంది. నామినేషన్లు దాఖలు చేసేందుకు గడువు మరో రెండు రోజులు మాత్రమే ఉండటంతో నేతలంతా ఒక పక్క ప్రచారంతో మరో పక్క నామినేషన్లతో బిజీ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పటికే పుల...


పత్తిపాక రిజర్వాయర్ నిర్మిస్తాం: గడ్డం వంశీకృష్ణ

పత్తిపాక రిజర్వాయర్ నిర్మిస్తాం: గడ్డం వంశీకృష్ణ ప్రభుత్వరంగ సంస్థలు, పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ     సీఎం రేవంత్ సారథ్యంలో ప్రజలకు న్యాయం చేస్తున్నం: వివేక్ ​వెంకటస్వామి     మంచిర్యాల, పెద్దపల్లి సెగ్మెంట్లలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సన్నాహక సమావేశాలు పెద్దపల్లి/ సుల్తానాబాద్, వెలుగు: తనను ఎంపీగా గెలిపిస్తే కాకా వెంకటస్వామి స్ఫూర్తితో...


కారు ముందు పడుకొని మహిళ హల్ చల్

కారు ముందు పడుకొని మహిళ హల్ చల్ మెహిదీపట్నం, వెలుగు: ఓ మహిళ నడిరోడ్డుపై కారుకు అడ్డంగా పడుకొని, చనిపోతానంటూ హల్ చల్ చేసింది. సోమవారం సాయంత్రం దంపతులు లంగర్ హౌస్ ఫ్లై ఓవర్ పక్కన బాలాజీ స్వీట్ హౌస్ సమీపంలో గొడవపడ్డారు. భార్యపై భర్త ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో క్షణికావేశానికి లోనైన మహిళ రోడ్డుపై వెళ్లే వాహనాలకు అడ్డంగా వెళ్లి ఓ రన్నింగ్ కారు ముందు పడ...


ఏపీ ఎన్నికల్లో ఆసక్తికర ఘటన.. జడ్జి ముందు చంద్రబాబు ప్రమాణం.. ఎందుకంటే?

ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఓ జడ్జి ముందు ప్రమాణం చేశారు. అసలు చంద్రబాబు కోర్టు వద్దకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది.. ఎందుకు ప్రమాణం చేయాల్సి వచ్చిందనేదీ ఆసక్తికరంగా మారింది. విజయనగరం పర్యటనలో ఉన్న చంద్రబాబు.. గజపతినగరం సివిల్ కోర్టులో జడ్జి ముందు ప్రమాణం చేశారు. అందుకు కారణం ఏమిటంటే?


ఇటు సీఎం.. అటు మంత్రులు

ఇటు సీఎం.. అటు మంత్రులు ఎంపీ ఎన్నికల్లో ఉత్సాహంగా నేతల ప్రచారం     నామినేషన్ ర్యాలీలు,కార్నర్ మీటింగ్​లతో కాంగ్రెస్ దూకుడు     అభ్యర్థుల విజయానికి మండుటెండల్లో సైతం ఇంటింటా ప్రచారం     ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల గెలుపు కోసం సీఎం రేవంత్, ఆయా లోక్ సభ స్థానాలకు ఇన్​చార్జ్​లుగా ఉన్న మంత్ర...


Taslima Mohammad:సోషల్ మీడియాలో బిల్డప్ లు.. తస్లీమా మహమ్మద్ ఆస్తులు చూసి కళ్లు తేలేస్తున్న ఏసీబీ అధికారులు..

Taslima Mohammad: సబ్ రిజిస్ట్రార్ తస్లీమామహమ్మద్ ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఈ క్రమంలోనే సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తస్లీమా.. 5 ఇళ్లను,6 ఓపెన్ ప్లాట్స్ లను, 3 ఎకరాల భూమిని కల్గి ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. దీంతో ఈ కేసు తెలంగాణలో సంచలనంగా మారింది.


Chaitra Pournami 2024 ఛైత్ర పౌర్ణమి విశిష్టతలేంటి.. నిండు పున్నమి వేళ పూజ చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందట..!

Chaitra Pournami 2024 హిందూ మత విశ్వాసాల ప్రకారం, పౌర్ణమికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అయితే ఈసారి ఛైత్ర పౌర్ణమి వేళ హనుమాన్ జయంతి రావడంతో దీని ప్రాముఖ్యత పెరిగింది. ఈ సందర్భంగా ఛైత్ర పౌర్ణమి విశేషాలేంటో తెలుసుకుందాం...


ఆశీర్వదించండి.. అభివృద్ధి చేసి చూపిస్తా : గడ్డం వంశీకృష్ణ

ఆశీర్వదించండి.. అభివృద్ధి చేసి చూపిస్తా : గడ్డం వంశీకృష్ణ కాంగ్రెస్‌‌ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ రామగిరి, వెలుగు: పార్లమెంట్​ఎన్నికల్లో ఓటు వేసి ఆశీర్వదిస్తే.. పెద్దపల్లిని మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని కాంగ్రెస్​అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ కోరారు. సోమవారం పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో కాంగ్ర...


తెలంగాణనికి బీజేపీ అగ్రనేతల క్యూ.. అభ్యర్థుల నామినేషన్లకు కేంద్ర మంత్రులు

తెలంగాణనికి బీజేపీ అగ్రనేతల క్యూ.. అభ్యర్థుల నామినేషన్లకు కేంద్ర మంత్రులు ఈనెల 25న సిద్దిపేటకు అమిత్ షా      వచ్చే నెల ఫస్ట్ వీక్​లో ప్రధాని మోదీ      రెండు రోజుల కింద రాజ్​నాథ్  పర్యటన హైదరాబాద్, వెలుగు: లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రానికి బీజేపీ నేతలు క్యూ కడుతున్నారు. రెండు రోజుల కింద రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్  పర్యటించగా, ఈనెల 25న కేంద్...


30 మంది అధికారులపై క్రిమినల్ కేసులు

30 మంది అధికారులపై క్రిమినల్ కేసులు హైదరాబాద్, వెలుగు: లోక్​సభ ఎన్నికల విధుల శిక్షణకు గైర్హాజరైన 30 మంది అధికారులపై జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఇటీవల 10 మందిపై కేసులు నమోదు చేయించిన కమిషనర్, తాజాగా 30 మందిపై చర్యలు తీసుకున్నారు. ఆర్పీ యాక్ట్ 1951, సెక్షన్134 ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేస్తునట్లు ...


రాహుల్ ​కులవివక్ష పేరుతో విభజిస్తారు : స్కృతి ఇరానీ

రాహుల్ ​కులవివక్ష పేరుతో విభజిస్తారు : స్కృతి ఇరానీ అమేథీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: స్కృతి ఇరానీ అమేథీ: కేంద్ర మంత్రి, అమేథీ బీజేపీ లోక్ సభ అభ్యర్థి స్కృతి ఇరానీ.. కాంగ్రెస్​అగ్రనేత రాహుల్​గాంధీపై మరోసారి విమర్శలు గుప్పించారు. ఈ నెల 26 తర్వాత రాహుల్​గాంధీ అమేథీకి వస్తారని.. ప్రజలను కులవివక్ష పేరుతో విభజిస్తారని ఆమె ఆరోపించారు. అలాగే, అమేథీలోని ఆలయ...


నేడు హనుమాన్ జయంతి.. శోభాయాత్ర సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు.. ఏ రూట్లలో అంటే..

లోక్‌సభ ఎన్నికలు వస్తున్న సమయంలో.. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సందర్భం.. ఇలాంటి సమయంలో ఏప్రిల్ 23న హనుమానం జయంతి సందర్భంగా.. హైదరాబాద్‌లో శోభాయాత్ర జరగబోతోంది. ఈ విజయ యాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా, పూర్తి ప్రశాంత వాతావరణంలో ఇది జరిగేలా హైదరాబాద్ పోలీసులు.. పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే.. కొన్ని రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు హైదరాబాద్ సీపీ శ్రీనివాస రెడ్డి తెలిపారు.23-4-2024న ఈ రూట్లలో శోభాయాత్ర:ఉదయం 11.30కి శోభాయాత్ర...


చింతమనేని ప్రభాకర్‌ ఎన్నికల అఫిడవిట్.. ఎన్ని కేసులున్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Chintamaneni Prabhakar 93 Cases: చింతమనేని ప్రభాకర్ దెందులూరు తెలుగు దేశం పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. చింతమనేని సమర్పించిన అఫిడవిట్‌లో ఆస్తులతో పాటుగా కేసుల వివరాలను వెల్లడించారు. చింతమేనిని భారీగా కేసులు నమోదయ్యాయి. గతంలో 30 వరకు ఉన్న కేసులు ఈసారి సెంచరీకి దగ్గరయ్యాయి. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిపైనా 24 కేసులు ఉన్నాయి.. వీటిలో సీఐడీ నమోదు చేసినవి కూడా ఉన్నాయి.


హైదరాబాద్లో కొనసాగుతున్న నామినేషన్లు

హైదరాబాద్లో కొనసాగుతున్న నామినేషన్లు హైదరాబాద్/కంటోన్మెంట్, వెలుగు: హైదరాబాద్, సికింద్రాబాద్ లోక్​సభ స్థానాలతోపాటు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి సోమవారం పలువురు నామినేషన్లు వేశారు. హైదరాబాద్ స్థానానికి ఆరుగురి నుంచి 8 సెట్లు నామినేషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి సయ్యద్ షా ముజాహిద్ హుసైనీ నామినేషన్ వేశారు. ఇప్పటి వరకు 13 మంది నుంచి నామిన...


Malaysia: గాలిలో హెలికాప్టర్లు ఢీ - 10 మంది నేవీ సిబ్బంది దుర్మరణం, మలేషియాలో ఘోర ప్రమాదం

Navy Staff Died Due To Helicopters Collided In Malaysia: మలేషియాలో (Malaysia) మంగళవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆ దేశ నావికాదళానికి చెందిన హెలికాప్టర్లు గాలిలోనే ఒకదానికొకటి ఢీకొని 10 మంది సిబ్బంది మృతి చెందారు. రిహార్సల్స్ లో భాగంగా విన్యాసాలు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మలేషియా అధికారుల కథనం ప్రకారం.. ఆ దేశంలో ఈ నెల 26న (శుక్రవారం) రాయల్ మలేషియన్ నేవీ దినోత్సవం జరగనుంది. ఇందులో భాగంగా పెరక్ లోని లుమత్ ప్రాంతంలో మంగళవారం రిహార్సల్స్...


Hubli Girl Murder: కర్ణాటకలో యువతి హత్య.. యువకుడిని కఠినంగా శిక్షించాలని ముస్లిం సంఘాల డిమాండ్..

Hubli Girl Murder:కర్ణాటకలోని హుబ్బళీలో యువతి హత్య ఘటన తీవ్ర సంచనలంగా మారింది. దీనిపై బాధితులకు మద్దతుగా కర్ణాటకలో విద్యార్థులు, అనేక సంఘాలు నేతలు తమ నిరసలను తెలిపారు. ఇక్కడ ప్రస్తుతం ముస్లిం సమాజంసైతం యువకుడిని కఠినంగా పనిష్మెంట్ చేయాలని తమ నిరసలను తెలిపారు.


సెల్‌‌‌‌ఫోన్‌‌‌‌ రూల్​ సాధారణ భక్తులకేనా ?

సెల్‌‌‌‌ఫోన్‌‌‌‌ రూల్​ సాధారణ భక్తులకేనా ? యాదగిరిగుట్ట ఆలయంలోకి సెల్‌‌‌‌ఫోన్‌‌‌‌తో వెళ్లిన మాజీ ఎమ్మెల్యే సునీత, బీఆర్ఎస్‌‌‌‌ నాయకులు     చూసీచూడనట్లు వ్యవహరించిన ఆఫీసర్లు     ఆగ్రహం వ్యక్తం చేస్తున్న భక్తులు యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట ఆలయంలోకి సెల్‌‌‌‌ఫోన్‌‌‌‌తో ఎవరూ వెళ్లకూడదన్న ఆర్డర్ కాగితాలకే పరిమితమైంది. ఆలయ ఉద్యోగులు, అర్చకులు, అవ...


పౌరసత్వానికి మతం ప్రాతిపదికనా: విజయన్

పౌరసత్వానికి మతం ప్రాతిపదికనా: విజయన్ కన్నూర్: ప్రపంచంలోని ఏ దేశం కూడా మతం ఆధారంగా పౌరసత్వం ఇవ్వదని కేరళ సీఎం పినరయి విజయన్ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) లౌకిక విలువలకు విరుద్ధమని తెలిపారు. సీఏఏకు వ్యతిరేకంగా అంతా పోరాడుతుంటే కాంగ్రెస్ మాత్రం ఎలాంటి నిరసనలు చేపట్టలేదన్నారు. సోమవారం మట్టన్నూరులో ఎ...