Trending:


నీటి ఎద్దడి లేకుండా ప్రత్యేక చర్యలు

నీటి ఎద్దడి లేకుండా ప్రత్యేక చర్యలు గ్రామాల్లో పర్యటించిన కలెక్టర్లు ఆసిఫాబాద్/ఆదిలాబాద్, వెలుగు : జిల్లాలో నీటి ఎద్దడి సమస్య లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఆసిఫాబాద్​ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. గురువారం వాంకిడి మండలం ఎలోని కొలంగూడ గ్రామంలో తాగునీటి సౌకర్యాలను అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, మిషన్ భగీరథ ఈఈ వెంకటపతి, తహసీల్దార్ రోహిత...


ప్రైవేట్​ దవాఖానాలపై నియంత్రణేది?

ప్రైవేట్​ దవాఖానాలపై నియంత్రణేది? అనుమతుల్లేని ఇన్​ఫెర్టిలిటీ సెంటర్లు  ఖమ్మంలో జోరుగా లింగనిర్ధారణ పరీక్షలు, అబార్షన్లు! వరంగల్, నల్గొండ జిల్లాల నుంచి పేషెంట్ల రాక ఫిర్యాదులు వస్తే తప్ప తనిఖీలు చేయని ఆఫీసర్లు! ఖమ్మం, వెలుగు : ఖమ్మం నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రులపై వైద్యారోగ్య శాఖ నియంత్రణ కోల్పోయినట్టుగా కనిపిస్తోంది. ఎలాంటి అనుమతుల్లేకుండానే సంవత...


మోడీ, బిల్ గేట్స్ చర్చ:ఇండియాలో టెక్నాలజీ పురోగతిపై ప్రశంసలు

న్యూఢిల్లీ: ఇండియాలో టెక్నాలజీ పురోగతిని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ ప్రశంసించారు.ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఆవిష్కరణలో ఇండియా పాత్రను బిల్ గేట్స్ అభినందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బిల్స్ గేట్స్ శుక్రవారం నాడు పలు అంశాలపై చర్చలో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేశారు మోడీ. పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను అధిగమించడానికి టెక్నాలజీని వాడాలని తాను భావించినట్టుగా మోడీ చెప్పారు.అలాగే మైండ్ సెట్ను కూడ...


తెలంగాణలో దొంగలు పోయి.. గజ దొంగలు వచ్చిన్రు: కిషన్ రెడ్డి

తెలంగాణలో దొంగలు పోయి.. గజ దొంగలు వచ్చిన్రు: కిషన్ రెడ్డి మరోసారి దేశానికి ప్రధాని కావాలని దేశ ప్రజలు నిర్ణయించుకున్నారన్నారు కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి.  వచ్చే ఎన్నికల తర్వాత దేశంలో కాంగ్రేస్ పార్టీ మరింత బలహీనపడుతుందన్నారు.కర్ణాటకలో 90 శాతం ఎంపీ స్దానాలు బీజేపీ గెలుస్తోందని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ ...


సమ్మక్క- సారక్క హుండీ ఆదాయం రూ.43 లక్షలు, తిరుగువారం తర్వాత రికార్డు ఇన్​కం

సమ్మక్క- సారక్క హుండీ ఆదాయం రూ.43 లక్షలు, తిరుగువారం తర్వాత రికార్డు ఇన్​కం గతంలోనే ముగిసిన జాతర హుండీల లెక్కింపు తాడ్వాయి, వెలుగు: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క–సారలమ్మ  జాతర ముగిసిన తర్వాత కూడా రికార్డు స్థాయిలో ఆదాయం వస్తోంది. మహాజాతర అనంతరం తిరుగువారం జాతర కూడా ముగిసింది. వీటికి సంబంధించిన హుండీలను అప్పట్లోనే లెక్కించారు. తర్వాత ఎ...


బంధువుల చావు.. ఆగిన మనవడి పెండ్లి, ఉరేసుకుని తాత ఆత్మహత్య

బంధువుల చావు.. ఆగిన మనవడి పెండ్లి, ఉరేసుకుని తాత ఆత్మహత్య రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బంధువుల మృతి  తట్టుకోలేక తనువు చాలించిన వరుడి తాత మెదక్​ జిల్లా బాచారంలో విషాదం పాపన్నపేట, వెలుగు : మరికొద్ది గంటల్లో పెండ్లి ఉందనగా బంధువులు రోడ్డు ప్రమాదంలో చనిపోవడం, పెండ్లి ఆగిపోవడంతో మనస్తాపం చెందిన వరుడి తాత పెండ్లి ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ...


కేజ్రీవాల్ అరెస్ట్‌పై స్పందించిన ఐక్యరాజ్య సమితి, అందరి హక్కులు కాపాడాలంటూ వ్యాఖ్యలు

Arvind Kejriwals Arrest News: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌పై ఇప్పటికే అమెరికా, జర్మనీ చేసిన వ్యాఖ్యలపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఆ రెండు దేశాలకూ సమన్లు జారీ చేసింది. ఇప్పుడు ఐక్యరాజ్య సమితి కూడా కేజ్రీవాల్ అరెస్ట్‌పై (UN on Kejriwal arrest) ఓ ప్రకటన చేయడం ఆసక్తికరంగా మారింది. UN సెక్రటరీ జనరల్ ఆంటోనియా గటెర్రస్ ప్రతినిధి ఒకరు కీలక వ్యాఖ్యలు చేశారు. అందరి రాజకీయ, పౌర హక్కులకు ఎలాంటి భంగం కలగకుండా భారత్ కాపాడుతుందన్న నమ్మకం ఉందని...


దేశంలోనే తొలి కేసు: అధికారికంగా ఫోన్ ట్యాపింగ్ పై కేసు నమోదు

దేశంలోనే తొలి కేసు: అధికారికంగా ఫోన్ ట్యాపింగ్ పై కేసు నమోదు హైదరాబాద్ : తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసుపై అధికారికంగా బంజారా హిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. టెలిగ్రాఫ్ యాక్ట్  జతపరుస్తూ నాంపల్లి కోర్టులో మెమో దాఖలు చేశారు. దీంతో  దేశంలోనే తొలిసారిగా టెలిగ్రాఫ్ ఆక్ట్ కింద కేసు నమోదు అయ్యింది. ఈ  ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో...


Bullet Train: గంటకు 320 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే బుల్లెట్ రైలు.. వీడియో విడుదల

Bullet Train: భారతీయులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బుల్లెట్ రైలు మన దేశంలో త్వరలోనే పరుగులు పెట్టనుంది. గంటకు 320 కిలోమీటర్ల మెరుపు వేగంతో దూసుకెళ్లనున్న ఈ బుల్లెట్ రైలు ప్రయాణించేందుకు రైల్వే శాఖ ఇప్పటికే పట్టాలు నిర్మిస్తూ ఉంది. ఈ క్రమంలోనే ఆ పట్టాలను, వాటి నిర్మాణానికి సంబంధించిన వీడియోను తాజాగా కేంద్రమంత్రి ట్వీట్ చేశారు.


కృష్ణా జిల్లా: పోలీసుల్ని చూసి పారిపోయిన వ్యక్తి.. అతడ్ని పట్టుకుని ఆరా తీస్తే, మాములోడు కాదు

Thotlavalluru Inter State Thief Arrest కృష్ణా జిల్లా తోట్లవల్లూరు దగ్గర కృష్ణా కరకట్టపై పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇంతలో అటువైపుగా వచ్చిన వ్యక్తి పోలీసుల్ని చూసి పారిపోయాడు.. అతడ్ని పట్టుకుని ఆరా తీస్తే గుట్టు బయటపడింది.


దెబ్బతిన్న పంటలకు పరిహారం చెల్లించాలి

దెబ్బతిన్న పంటలకు పరిహారం చెల్లించాలి జన్నారం, వెలుగు : అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలని బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్​చార్జి భూక్య జాన్సన్ నాయక్ డిమాండ్ చేశారు. మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో ఇటీవల కురిసిన ఆకాల వర్షాలకు దెబ్బతిన్న మొక్కజొన్న పంటలను గురువారం రైతులతో కలిసి  ఆయన పరిశీలించి మాట్లాడారు...


పట్టా భూముల లెక్కనే .. అసైన్డ్​ భూములకు పరిహారం : సీఎం రేవంత్ రెడ్డి

పట్టా భూముల లెక్కనే .. అసైన్డ్​ భూములకు పరిహారం : సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్​ భూముల విలువ కోకాపేట మాదిరిగా పెరగాలి పరిశ్రమల స్థాపన కోసం భూములు ఇవ్వాలి: సీఎం రేవంత్​రెడ్డి​ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసిన ముఖ్యమంత్రి కొడంగల్, వెలుగు : కొడంగల్​ నియోజకవర్గాన్ని అన్ని విధాలా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్​ రెడ్డి అన్నారు. నియోజకవర్గానికి పరిశ్రమలు రావాల్స...


సూర్యాపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుల ఎన్నిక

సూర్యాపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుల ఎన్నిక సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సీనియర్ అడ్వకేట్ నూకల సుదర్శన్ రెడ్డి ఎన్నికయ్యారు. గురువారం కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. ఈ ఎన్నికల్లో పోటీపడిన మరో న్యాయవాది జటంగి వెంకటేశ్వర్లుపై 24 ఓట్ల అధిక్యంతో సుదర్శన్ రెడ్డి విజయం సాధించారు. ఉపాధ్యక్షుడిగా ఎంఎన...


భద్రాచలం మాదిరి ఏకశిలపై సీతారాములు ఉన్న రామగిరి ఆలయం ఇదే...!!

భద్రాచలం దివ్య క్షేత్రంలో ఏకశిలపై సీతారాముల విగ్రహాలు ఏ విధంగా దర్శనమిస్తాయో మరలా అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రాంతంలో మాత్రమే ఏకశిలపై సీతారాముల విగ్రహాల దర్శనమిస్తాయి. కొన్నివందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయంలో దాదాపు నెల రోజుల ముందే ఆ రాములవారి కల్యాణోత్సవాలు ప్రారంభిస్తారు. ఇంతకీ ఆ ప్రాంతం ఎక్కడుంది..? నెల రోజుల ముందు నిర్వహించే ఆఉత్సవాలు ప్రత్యేకత ఏమిటి ఒకసారి చూద్దాం.ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి రౌతులపూడి మండలం ములగపూడి...


ధర్మాన ప్రసాదరావు: బాల్యం, విద్యాభ్యాసం, వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానం

Dharmana Prasada Rao Biography: ధర్మాన ప్రసాద రావు.. ఏపీ రాజకీయాల్లో కీలక నేత. 2019 ఎన్నికలతో సహా శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం నుండి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ తరుణంలోనే నేదురుమల్లి జనార్ధనరెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి, రోశయ్య, నల్లారి కిరణ్ కుమార్ మరియు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గాలలో పనిచేసిన ఘనత ఆయన సొంతం. రానున్న 2024 ఎన్నికల్లో మరోసారి వైసీపీ తరుపున శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన...


31 నుంచి ఇంటర్ కాలేజీలకు సెలవులు

31 నుంచి ఇంటర్ కాలేజీలకు సెలవులు హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఇంటర్మీడియెట్ కాలేజీలకు ఈనెల 31  నుంచి మే 31 వరకు సమ్మర్  హాలిడేస్  ఇచ్చారు. ఈ మేరకు ఇంటర్ బోర్డు సెక్రటరీ శ్రుతి ఓజా ప్రకటించారు. ప్రైవేటు, ఎయిడెడ్, సర్కారుతో పాటు వివిధ మేనేజ్ మెంట్ల పరిధిలో కొనసాగే కాలేజీలన్నీ సెలవులు అమలు చేయాలని ఆమె ఆదేశించారు. లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు...


హైదరాబాద్‌లో ఈ ప్రదేశాలు చూడటం మర్చిపోవద్దు!

హైదరాబాద్‌లో ఈ ప్రదేశాలు చూడటం మర్చిపోవద్దు!


Chai Pe Charcha: మోదీ-బిల్‌గేట్స్ చాయ్ పే చర్చా.. ఏమేం మాట్లాడుకున్నారంటే?

Chai Pe Charcha: ప్రధాని నరేంద్ర మోదీతో.. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ భేటీ అయ్యారు. చాయ్ పే చర్చాలో భాగంగా ఇద్దరూ చర్చించుకున్నారు. ఈ సందర్భంగా అనేక అంశాలపై ఇరువరూ సమాలోచనలు జరిపారు. టెక్నాలజీపైన ప్రధానంగా చర్చించిన మోదీ, బిల్‌గేట్స్.. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం సహా పలు అంశాలపై కూడా చర్చించారు. ఈ సందర్భంగా ఇటీవలి కాలంలో పెరిగిపోతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డీప్ ఫేక్ వీడియోల గురించి బిల్‌గేట్స్ వద్ద ప్రధాని మోదీ ప్రస్తావించారు.


బిట్​ బ్యాంక్​: తెలంగాణలో భూదానోద్యమం

బిట్​ బ్యాంక్​: తెలంగాణలో భూదానోద్యమం 1948లో మహాత్మా గాంధీ మరణానంతరం ఆయన చేపట్టిన కార్యక్రమాలను కొనసాగించే బాధ్యతను గాంధేయవాది వినోబా భావేకు అప్పగించారు.     ఆంగ్ల తత్వవేత్త సర్​ జాన్​ రస్కిన్​ రచించిన అన్​టూ ది లాస్ట్ అనే ​గ్రంథం మహాత్మా గాంధీని ప్రభావితం చేసింది.     సర్​ జాన్​ రస్కిన్​ రచన అయిన అన్​ టూ ది లాస్ట్ ను మహాత్మా గాంధీ గుజరాతీ భాషలోక...


Jaggayyapeta Assembly Constituency: జగ్గయ్యపేటలో విజయం ఇరుపార్టీల మధ్య దోబూచులాట,ఈసారి పైచేయి సాధించేదెవరో?

Andhra Pradesh News: NTR జిల్లా జగ్గయ్యపేట..పశ్చిమ ఆంధ్రాకు ముఖధ్వారం ఈ నియోజకవర్గం. రెండువైపుల తెలంగాణ(Telangana),మరోవైపు కృష్ణమ్మను సరిహద్దుగా కలిగి ఉన్న ఈ నియోజకవర్గంలో రాజకీయ చైతన్యం ఎక్కువే. తొలుత కమ్యూనిస్టుల కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఆ తర్వాత కాంగ్రెస్ పాగా వేసింది. రెండుసార్లు స్వతంత్రులకు పట్టం కట్టిన జగ్గయ్యపేట‍(Jaggayyapeta Assembly Constituency) ప్రజలు.....తెలుగుదేశం(TDP) ఆవిర్భావం తర్వాత ఆ పార్టీకి కంచుకోటగా మారింది. వరుసగా...


తాళ్లతో కట్టి..కారం చల్లి..వేడినీళ్లు పోసి కరీంనగర్​లో భర్తను చంపిన భార్య

తాళ్లతో కట్టి..కారం చల్లి..వేడినీళ్లు పోసి కరీంనగర్​లో భర్తను చంపిన భార్య రోకలి బండతో తలపై కొట్టడంతో మృతి అడ్డుకోబోయిన తల్లికి వార్నింగ్​ సహకరించిన మరో ఇద్దరు అరెస్ట్​ చేసిన పోలీసులు కరీంనగర్ క్రైం, వెలుగు: కరీంనగర్ ​సుభాష్​నగర్​లో దారుణం చోటుచేసుకుంది. భర్తను తాళ్లతో కట్టి కండ్లల్లో కారం చల్లి, ఒంటిపై, మర్మాంగంపై వేడి నీళ్లు పోసి ..రోకలి బండతో క...


కాళేశ్వరంపై సీబీఐ విచారణ చేయాలని హైకోర్టులో కేఏ పాల్‌ పిటిషన్

కాళేశ్వరంపై సీబీఐ విచారణ చేయాలని హైకోర్టులో  కేఏ పాల్‌ పిటిషన్ హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మాణంలో డొల్లతనం బట్టబయలైందని, ప్రజాధనం దుర్వినియోగం అయినందున సీబీఐ దర్యాప్తు జరిపేలా ఉత్తర్వులు జారీ చేయాలని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్‌ హైకోర్టులో వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీనిని చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ మౌసమీ...


తెలంగాణలో వడ్ల కొనుగోళ్లు షురూ

తెలంగాణలో వడ్ల కొనుగోళ్లు షురూ హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో  వడ్ల కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. గురువారం నాటికి 7149 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా,  నల్లగొండ, నిజామాబాద్ జిల్లాల్లో 19 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయని అధికారులు తెలిపారు. అయితే యాసంగి వరి సేకరణ కార్యకలాపాలు  ఏప్రిల్ 1 నుంచి ప్రారంభంకావాల్సి ఉండగా, కొన్ని జిల్లాల్లో ...


PM Modi: ప్రధాని మోదీ టెక్నాలజీ ఆవిష్కరణలను ప్రపంచం ఎందుకు అభిమానిస్తోంది?

ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో, భారతదేశం గత పదేళ్లలో టెక్నాలజీ ఎక్కడలేని ఘనత సాధించారు. ఈ పని ఇతరులు సాధించడానికి ఒక తరం పట్టింది, కానీ వారు దానిని సాధించలేకపోయారు. నేడు ప్రపంచం మొత్తం ప్రధాని మోదీ సాంకేతిక ఆవిష్కరణలకు అభిమానులుగా మారిన పరిస్థితి నెలకొంది. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ప్రధాని నరేంద్ర మోదీని ఇంటర్వ్యూ చేశారు.ఈ సంభాషణలో AIతో పాటు, డిజిటల్ విప్లవం, ఆరోగ్య సంరక్షణ, విద్య, వ్యవసాయం, పాలన, మహిళా శక్తి , వాతావరణ మార్పు...


భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీస్ కస్టడీ

భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీస్ కస్టడీ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితులైన అడిషనలల్ ఎస్పీలను చంచలగూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసులకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు 2024 ఏప్రిల్ 2 వరకూ వీరిద్దరినీ పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారణ జరపనున్నారు. ఇందులో భాగంగా ఉస్మానియాలో వారికి వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం బంజార హిల్స్ పోల...


11 గంటల ఆపరేషన్.. 12 ఏళ్ల బాలికకు కొత్త జీవితం.. అరీట్ హాస్పిటల్స్ అరుదైన రికార్డు

అరుదైన సమస్యతో బాధపడుతున్న ఓ బాలికకు సుమారు 11 గంటల శస్త్రచికిత్స చేసి.. పూర్తిగా నయం చేసి రికార్డు సృష్టించారు అరీట్ ఆస్పత్రి వైద్య బృందం. కాంప్లెక్స్ స్కోలియోసిస్‌తో పాటు న్యూరోఫైబ్రోమాటోసిస్ టైప్-1తో బాధపడుతున్న 12 ఏళ్ల అమ్మాయికి.. ఆస్పత్రిలోకి పలు విభాగాల వైద్యుల సహాయంలో ఎంతో క్లిష్టమైన ఈ సర్జరీని ఆస్పత్రి వైద్య బృందం విజయవంతంగా పూర్తి చేసింది. ఆ ఆపరేషన్ తర్వాత.. బాలిక పూర్తి ఆరోగ్యవంతంగా మారింది.


కరువుపై బీఆర్ఎస్ తొండాట..

కరువుపై బీఆర్ఎస్ తొండాట.. నాడు మన నీళ్లను ఏపీ ఎత్తుకపోతుంటే వంతపాట కృష్ణా నీళ్లలో వాటా తగ్గించి ఉత్తర తెలంగాణకు అన్యాయం మూలకుపడ్డ కాళేశ్వరం.. ఏడాదిన్నర నుంచి ఎత్తిపోతలు బంద్ నిరుటి నుంచే రాష్ట్రంలో కరువు ఛాయలు..  అయినా అంతా కొత్త సర్కారు వల్లే అని నిందలు హైదరాబాద్, వెలుగు : సాగు, తాగునీటి అంశాలపై బీఆర్​ఎస్​ తీరు ‘నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు’ అ...


ఏప్రిల్ 1 నుంచి సామాన్యులకు భారీ షాక్.. కేంద్రం కీలక నిర్ణయం!

జనాభా ప్రాధాన్యత, ఆరోగ్య సంరక్షణ అవసరాలను తీర్చేవి ఎసెన్షియల్ మెడిసిన్స్. వ్యాధి వ్యాప్తి, సమర్థత, భద్రత, ధరను పరిగణనలోకి తీసుకుని ఈ జాబితా రూపొందిస్తారు. ఇటువంటి మందులు తగిన మోతాదులో, క్వాలిటీతో అందుబాటులో ఉండాలి. ప్రజలు భరించగలిగే విధంగా అందుబాటులో ఉండాలి. అయితే ఏప్రిల్ 1 నుంచి పెయిన్ కిల్లర్, యాంటీబయాటిక్స్, యాంటీ ఇన్ఫెక్టివ్స్ వంటి ముఖ్యమైన మందుల ధరలు స్వల్పంగా పెరగనున్నాయి. హోల్‌సేల్ ప్రైస్‌ ఇండెక్ష్‌(WPI)లో మార్పులకు అనుగుణంగా నేషనల్...


లిక్కర్ బార్ స్లాబ్ కూలిపోయింది.. ముగ్గురు మద్యంప్రియులు మృతి

లిక్కర్ బార్ స్లాబ్ కూలిపోయింది.. ముగ్గురు మద్యంప్రియులు మృతి తమిళనాడు రాష్ట్రంలో గురువారం (మార్చి 28) రాత్రి ఓ బార్ లో పైకప్పు ఊడిపడి ముగ్గురు కస్టమర్స్ చనిపోయారు. చెన్నైలోని ఆళ్వార్‌పేట ప్రాంతంలోని చామియర్స్ రోడ్‌లో సెఖ్‌మెట్ బార్ పైకప్పు నిన్న రాత్రి సుమారు 9 గంటల సమయంలో ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో బార్ లో ఉన్నవారిలో ముగ్గురు వ్యక్తులు కూలిపోయ...


శృంగవరపు కోట అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

ఉమ్మడి విజయనగరం జిల్లాలో రాజకీయంగా ప్రాధాన్యత కలిగిన నియోజకవర్గాల్లో శృంగవరపు కోట ఒకటి. విజయనగరం, విశాఖ జిల్లాలకు సరిగ్గా సెంటర్‌లో వుండటంతో పాటు రెండు జిల్లాలను అనుసంధానం చేస్తుంది శృంగవరపు కోట. ఈ నియోజకవర్గం పరిధిలో శృంగవరపు కోట, లక్కవరపుకోట, కొత్తవలస, వేపాడ, జామి మండలాలున్నాయి. ఈ నియోజకవర్గం చాలాకాలం పాటు ఎస్టీ రిజర్వ్‌డ్‌గా వుంది. 2009లో నియోజకవర్గాల పునర్విభజన సందర్భంగా జనరల్ స్థానంగా మారింది. ఈ సెగ్మెంట్ పరిధిలో కొప్పుల వెలమ, తూర్పు...


రాధా కిషన్ రావును కోర్టులో హాజరుపర్చనున్న పోలీసులు

రాధా కిషన్ రావును కోర్టులో హాజరుపర్చనున్న పోలీసులు ఫోన్ ట్యాపింగ్  కేసులో అరెస్టైన.. మాజీ డీసీపీ రాధా కిషన్ రావును.. కాసేపట్లో కోర్టులో హాజరుపర్చనున్నారు పోలీసులు. బంజారాహిల్స్ లో పోలీసుల విచారణకు హాజరవుతున్నారు టాస్క్ ఫోర్స్, ఎస్ఐబి సిబ్బంది. నలుగురు సీఐలు, ఐదుగురు ఎస్ఐ లు, కానిస్టేబుల్స్ ను విచారించారు పోలీసులు. నిన్ననే(మార్చి 28) పలువురి స్టేట్మ...


పోలింగ్ శాతంలో ములుగు ఫస్ట్​ నిలవాలి : ఇలా త్రిపాఠి

పోలింగ్ శాతంలో ములుగు ఫస్ట్​ నిలవాలి : ఇలా త్రిపాఠి ములుగు, వెలుగు: పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక ఓటింగ్​శాతం నమోదుకు అధికారులు కృషి చేయాలని, రాష్ర్టంలోనే ములుగు నియోజకవర్గం ఫస్ట్​ నిలవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. ఓటరు అవగాహన కార్యక్రమంలో భాగంగా స్వీప్ ఆధ్వర్యంలో ములుగు కలెక్టరేట్ నుంచి గట్టమ్మ వరకు సైకిల్ ర్యా...


Delhi Liquor Case: ఈడీకి అదే కావాలి.. అందుకే కేజ్రీవాల్ ఫోన్‌ వివరాలు అడుగుతోంది: అతిషి

Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ కేసులో సీఎం కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసిన ఈడీ.. ఈ కేసులో మరిన్ని విషయాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే కేజ్రీవాల్ ఇంట్లో సోదాల సమయంలో సీజ్ చేసిన సెల్‌‌ఫోన్లలోని డేటాను సేకరించే పనిలో పడింది. అయితే ఢిల్లీ లిక్కర్ కుంభకోణం జరిగిన సమయంలో కేజ్రీవాల్ ఉపయోగించిన సెల్‌ఫోన్ కావాలని ప్రస్తుతం ఈడీ అడుగుతోంది. దీనిపై ఆప్ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. బీజేపీ రాజకీయ లక్ష్యాల కోసం ఈడీ పనిచేస్తోందని ఢిల్లీ మంత్రి...


కేజ్రీవాల్‌‌ను సీఎంగా తొలగించలేం

కేజ్రీవాల్‌‌ను సీఎంగా తొలగించలేం జైలు నుంచి పాలన సాగించేందుకు చట్టపరంగా అడ్డంకుల్లేవు: ఢిల్లీ హైకోర్టు అర్వింద్ కేజ్రీవాల్ ఢిల్లీ సీఎంగా కొనసాగేందుకు ఎలాంటి చట్టపరమైన అడ్డంకుల్లేవని ఢిల్లీ హైకోర్టు తేల్చి చెప్పింది. లిక్కర్ స్కామ్​లో కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేసినందున ఆయన్ను సీఎం పదవి నుంచి తొలగించాలని సుర్జీత్ సింగ్ యాదవ్ అనే వ్యక్తి ఢిల్లీ హైకోర...


దత్తత పాపను అందించిన కలెక్టర్

దత్తత పాపను అందించిన కలెక్టర్ కరీంనగర్ టౌన్,వెలుగు :  మహిళాభివృద్ధి,శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో  కలెక్టర్‌ పమేలా సత్పతి   హైదరాబాద్ కు  చెందిన  దంపతులకు దత్తత పాపను గురువారం అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడారు.  దత్తత తీసుకున్న దంపతులు చిన్నారులకు  మంచి విద్య, పౌష్టికాహారం అందించాలని సూచించారు.  అడాప్షన్ రెగ్యులేషన్స్- చట్టం 2022 ప్రకారం దత్...


అవసరమైతే అగ్నివీర్ స్కీంలో మార్పులు

అవసరమైతే అగ్నివీర్ స్కీంలో మార్పులు దేశం, బార్డర్స్​ సురక్షితంగా ఉన్నయ్: రక్షణ మంత్రి రాజ్‌‌నాథ్ న్యూఢిల్లీ: అవసరమైతే అగ్నివీర్ స్కీంలో మార్పులకు తమ ప్రభుత్వం రెడీగా ఉందని రక్షణ మంత్రి రాజ్‌‌నాథ్ సింగ్ అన్నారు. మనదేశం, బార్డర్స్ సురక్షితంగా ఉన్నాయని దేశ ప్రజలకు భరోసా ఇచ్చారు. ఢిల్లీలో గురువారం జరిగిన టైమ్స్ నౌ సమ్మిట్‌‌లో రాజ్​నాథ్ మాట్లాడుతూ.. అగ్...


పేదరికాన్ని ప్రణాళికలూ తగ్గించలేకపోతున్నాయి

పేదరికాన్ని ప్రణాళికలూ తగ్గించలేకపోతున్నాయి అధిక సంఖ్యలో మహిళలను శ్రామిక శక్తిగా రూపొందించే ఆవశ్యకతను ప్రస్తుత ప్రభుత్వాలు గుర్తించాయి. వీరికి ఆర్థిక భాగస్వామ్యం కల్పించడంలో ఎదురవుతున్న ఆటంకాలను, అవరోధాలనూ పరిష్కరిస్తున్నాయి. ఉద్యోగాల నాణ్యత, పెరుగుతున్న వేతనాల చెల్లింపు  సకాలంలో చేతికి అందేలా తగిన చర్యలు తీసుకుంటున్నాయి. పచ్చదనం, సమ్మిళిత ప్రగతితో...


మురుగుడు లావణ్య: బాల్యం, విద్యాభ్యాసం, వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానం

Murugudu Lavanya Biography: ఏపీలో మంగళగిరి నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. ఆ రాష్ట్ర రాజధాని ప్రాంతం కావడం, అలాగే మాజీ మంత్రి,టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఇక్కడి నుంచే బరిలో నిలువడంతో అందరీ దృష్టి ఈ సెగ్మెంట్ పై ఉంటుంది. 2024 ఎన్నికల నేపథ్యంలో ఈ నియోజకవర్గంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో నారా లోకేష్ ను ఓడించిన వైసీపీ నేత ఆల రామకృష్ణారెడ్డినే మళ్ళీ బరిలో దించుతారని అందరూ భావించారు. కానీ, గంజి...


చంద్రబాబుకు తలనొప్పిగా మారిన అభ్యర్థి ఎంపిక.. ఆ నియోజకవర్గం నుంచి ఏడుగురి పేర్లు

Darsi Tdp Candidate Selection టీడీపీ పెండింగ్ సీట్లుపై ఫోకస్ పెట్టింది. మొత్తం 8 అసెంబ్లీ స్థానాలతో పాటుగా నాలుగు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేయడంపై ఫోకస్ పెట్టింది.. అధిష్టానం ఈ సీట్లలో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది. అయితే ప్రకాశం జిల్లాలో మిగిలిన ఒక్క సీటు వ్యవహారం తెలుగు దేశం పార్టీకి తలనొప్పగా మారింది. అక్కడి నుంచి బలమైన అభ్యర్థి కోసం ఏకంగా ఏడు పేర్లను పరిశీలించడం విశేషం.


Chandrababu Challenges To CM Jagan | జగన్‌కు సవాల్ విసిరిన చంద్రబాబు | News18 Telugu

Chandrababu Challenges To CM Jagan | జగన్‌కు సవాల్ విసిరిన చంద్రబాబు | News18 Telugu#chandrababu #prajagalam #nandyal #banaganapalle #apelection2024 #news18telugu #news18telugulive #telugunews18 #andhranews18 #telangananews18-----------------------------------------------------------------------------------------Follow us: Website: https://telugu.news18.com/Facebook: https://www.facebook.com/News18Telugu/Twitter: https://twitter.com/News18Teluguinstagram: https://www.instagram.com/news18telugu/


న్యాయవ్యవస్థపై దాడిని సహించొద్దు

న్యాయవ్యవస్థపై దాడిని సహించొద్దు సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ కొందరు న్యాయవ్యవస్థ సమగ్రతను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని వెల్లడి   అడ్వకేట్ల లెటర్​పై ప్రధాని మోదీ, కాంగ్రెస్ ​నేత జైరాం రమేశ్ పరస్పర విమర్శలు న్యూఢిల్లీ: కొన్ని గ్రూపులు న్యాయవ్యవస్థ సమగ్రతను దెబ్బతీసేందుకు, కోర్టులపై ఒత్తిడి తెచ్చేందుకు, న్యాయ ప్రక్రియను ప్రభావితం చేయడానికి ప్ర...


కాంగ్రెస్​ను గెలిపించి, రాహుల్​ను ప్రధాని చేద్దాం : సీతక్క

కాంగ్రెస్​ను గెలిపించి, రాహుల్​ను ప్రధాని చేద్దాం : సీతక్క ములుగు, వెలుగు: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులను ఆగంచేసే నల్ల చట్టాలను తీసుకువచ్చిందని, కార్పొరేట్​కంపెనీలకు రెడ్ కార్పేట్ వేసిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క విమర్శించారు. గురువారం ములుగులో ఏర్పాటు చేసిన మండల కాంగ్రెస్​ ముఖ్య నాయకుల సమ...


నాణ్యమైన మద్యం చౌకగా ఇస్తానంటున్న చంద్రబాబు

నాణ్యమైన మద్యం చౌకగా ఇస్తానంటున్న చంద్రబాబు ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో నేతల హడావిడి ముమ్మరం అయ్యింది. మేమంతా సిద్ధం పేరుతో సీఎం జగన్, ప్రజాగళం పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు ఒకేరోజు ప్రచారం ప్రారంభించటంతో రాష్ట్రంలో ఎన్నికల హడావిడి ఊపందుకుంది. తన హయాంలో సంక్షేమ పథకాల వల్ల జరిగిన మేలు గురించి వివరిస్తూ జగన్ ప్రచారం చేస్తుండగా, తమ...


పోలీస్​స్టేషన్​లో దావత్​.. కానిస్టేబుళ్ల సస్పెన్షన్​

పోలీస్​స్టేషన్​లో దావత్​.. కానిస్టేబుళ్ల సస్పెన్షన్​ మల్లాపూర్ , వెలుగు : మల్లాపూర్ పోలీస్ స్టేషన్ లో  బయట వ్యక్తులతో కలిసి దావత్ చేసుకున్న ఘటనలో  ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెండ్​ అయ్యారు.  ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ గురువారం  ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 17న ఇద్దరు కానిస్టేబుళ్లు ధనుంజయ్, సురేష్ ఒక హెడ్ కానిస్టేబుల్ అశోక్ తో పాటు మరో ఇద్దరు బయట వ్యక్తు...


అక్రమంగా ఇంట్లో నిల్వ చేసిన .. రూ.2 లక్షల విలువైన మందులు సీజ్

అక్రమంగా ఇంట్లో నిల్వ చేసిన .. రూ.2 లక్షల విలువైన మందులు సీజ్ కారేపల్లి, వెలుగు: అక్రమంగా ఇంట్లో నిల్వ చేసిన రూ.2 లక్షల విలువైన అల్లోపతి మందులను గురువారం డ్రగ్ ఇన్​స్పెక్టర్లు సీజ్ చేశారు. ఖమ్మం, కొత్తగూడెం డ్రగ్ ఇన్​స్పెక్టర్లు డీ. దేవేందర్ రెడ్డి, సీహెచ్ సంపత్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని పోలంపల్లికి చెందిన ఈసాల రాజు తన ఇంట్లో 7...


TSWR: ఎస్సీ పైన్‌ఆర్ట్స్ గురుకులంలో ఆరోతరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల, ప్రవేశ పరీక్ష ఎప్పుడంటే?

TSWRFAS - CET 2024 Notification: తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ, 2024-25 విద్యాసంవత్సరానికి మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా ఎదులాబాద్-ఘట్‌కేసర్‌లోని ఎస్సీ వెల్ఫేర్ ఫైన్‌ఆర్ట్స్ స్కూల్‌లో ఆరోతరగతి కో-ఎడ్యుకేషన్‌ ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. ఎంపికైన బాలబాలికలకు చదువుతో పాటు లలిత కళల్లో (ఫైన్‌ఆర్ట్స్) శిక్షణ ఇస్తారు. ఏదైనా గుర్తింపు పొందిన పాఠశాలలో 2023-24 విద్యా సంవత్సరంలో అయిదో తరగతి ఉత్తీర్ణత ఉండాలి....


Holidays: ఇంటర్ విద్యార్థులకు శుభవార్త.. కాలేజీలకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం..!

తెలంగాణ లోని ఇంట‌ర్ కాలేజీ ల‌కు ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు సెల‌వులు ప్ర‌క‌టించింది. ఈ నెల 30వ తేదీ నుంచి మే 31వ తేదీ దాకా సెలవులు కొన‌సాగ‌ నున్నాయి. మ‌ళ్లీ జూన్ 1వ తేదీన కాలేజీలు తెరుచు కోనున్నాయి. ఈ సెల‌వులు రాష్ట్రం లోని ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు, ఎయిడెడ్ ఇంట‌ర్మీడియ‌ట్ కాలేజీల‌కు వ‌ర్తించ‌ నున్నాయి. ఇంట‌ర్ బోర్డు ఆదేశాల‌ను ఉల్లంఘించి కాలేజీ ల‌ను నిర్వ‌హించే వారిపై చ‌ట్ట ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రానికి ఇంట‌ర్ బోర్డు...


ఇక్కడ జూనియర్ లోబో చుట్టూ చిన్నారులు.. ఎందుకో తెలుసుకుందామా!

టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్ది జీవరాశుల మనుగడతగ్గిపోతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో జంతువులన్ని జూ లకే పరిమితమయ్యాయి. మొబైల్ ఫోన్ లోకి అలవాటు పడి పిల్లలు కొంత మేరకు మానసిక ఆందోళన గురవుతున్నారు. ఇటువంటివన్నీ దూరం కావాలంటే పిల్లలను సరదాగా విశాలమైన ప్రదేశాలకు తీసుకెళ్లాలి.పిల్లలు కాలక్షేపం కోసం సరదాగా కాసేపు గడపడానికి హనుమకొండ జిల్లాలోని పబ్లిక్ గార్డెన్ సమీపంలో గత రెండు నెలలుగా జూనియర్ లోబో అనే యువకుడు విజువలైజేషన్ రిఫ్లెక్టింగ్ ఇమేజెస్...


రెండు స్క్రాప్ దుకాణాల్లో మంటలు..పక్కనే 100 గ్యాస్ సిలిండర్లతో ఏజెన్సీ

రెండు స్క్రాప్ దుకాణాల్లో మంటలు..పక్కనే 100 గ్యాస్ సిలిండర్లతో ఏజెన్సీ రంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. స్ర్కాప్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గోదాంకు పక్కనే గ్యాస్ ఏజెన్సీ ఉండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. వివరాల్లోకి వెళ్తే రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం రాళ్లగూడ కేజీఎస్ స్ర్పాప్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చ...


సీఎం అరెస్టు అయితే జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపవచ్చా, చట్టం ఏం చెబుతోంది?

ముఖ్యమంత్రి జైలు నుంచే ప్రభుత్వాన్ని నడపవచ్చా? బీబీసీ దీనిపై న్యాయ నిపుణులతో మాట్లాడింది.