Trending:


29న ఉచిత పాలిసెట్ నమూనా పరీక్ష.. ఎక్కడంటే..

నిరుద్యోగులకు బంపర్ ఆఫర్. ముందస్తుగా ఉచితంగా నమూనా పరీక్ష పెట్టి వారి ప్రతిభను వారే స్వయంగా నిర్ధారణ చేసుకొనే విధంగా డిప్లొమా కోర్సుల్లో వెసులుబాటు కల్పించారు. జరగబోయే మెయిన్ పరీక్షకు ముందస్తుగా రాస్తున్న జనాభాలో మన ర్యాంక్ ఎంతో అని ముందస్తూ అంచనా వేసుకోవచ్చును. అదేవిధంగా పరీక్షలో ఎలాంటి ప్రశ్నలు వస్తాయి, ఎక్కువగా ప్రశ్నలు అడుగుతున్న టాపిక్ ఏది, మనం ఎందులో వీక్ గా ఉన్నామనేది స్పష్టంగా తెలుసుకోవచ్చును. ఇలాంటి నమూనా పరీక్షలు రాయడం వల్ల మనలో మనమే...


Tiruvuru News: స్వామిదాసుపై సానుభూతి చూపేనా? - కొలికలపూడి కుంభస్థలం కొట్టేనా?

Tiruvuru constituency: ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పార్లమెంట్‌ పరధిలోని తిరువూరు(Tiruvuru) అసెంబ్లీ నియోజకవర్గం...ఆంధ్రరాష్ట్రం విభజన చట్టం ప్రకారం 1952లో ఏర్పాటైన ఈ నియోజకవర్గం తొలి ఎన్నికలు మద్రాస్ ప్రెసిడెన్సీలోనే జరిగాయి. అప్పటి నుంచి ఎవరెవరు గెలిచారు..? ఏయే పార్టీలు పైచేయి సాధించాయో ఓసారి చూస్తే.. తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గం తిరువూరు అసెంబ్లీ నియోజవర్గం 1952లో ఏర్పాటు కాగా...తొలిసారి జరిగిన ఎన్నికల్లో సీపీఐ(CPI), కాంగ్రెస్(Congress) పార్టీలు...


వాటిని అనుమతించట్లేదు.. తీహార్ జైలు అధికారుల తీరుపై కవిత సీరియస్, కోర్టులో పిటిషన్

Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. ప్రస్తుతం జ్యూడీషియల్ రిమాండ్ కింద తీహార్ జైలులో ఖైదీగా ఉన్నారు. అయితే.. 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించిన కోర్టు.. కొన్ని ప్రత్యేక వెసులుబాట్లకు అనుమతించింది. ఇంటి భోజనం, బ్లాంకెట్, బెడ్ షీట్స్, మందులు, పెన్నులు, పేపర్లు, పుస్తకాలు.. ఇలా కొన్నింటికి అనుమతించగా.. జైలు అధికారులు వాటిని నిరాకరిస్తున్నారంటూ కోర్టులో కవిత పిటిషన్ వేసింది.


Case On KTR: కేటీఆర్‌పై వరంగల్‌లో కేసు నమోదు, కాంగ్రెస్‌ నేతల ఫిర్యాదుతో జీరో ఎఫ్‌ఐఆర్ కేసు రిజిస్ట్రేషన్

Case On KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పై వరంగల్ నగరంలో కేసు నమోదు అయ్యింది. కాంగ్రెస్‌ నేతల ఫిర్యాదుతో కేటీఆర్‌‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.


Free Bus: ఫ్రీ బస్సు ఎఫెక్ట్‌.. బస్సులో తీవ్ర విషాదం ఊపిరాడక వృద్ధుడి మృతి

Free Bus Effect Old Man Died: ఎన్ని బస్సులు వస్తున్నా కిక్కిరిసి ఉండడంతో రద్దీ ఎక్కువ ఉన్న బస్సు ఎక్కిన ఓ వృద్ధుడు ఊపిరాడక బస్సులోనే కుప్పకూలాడు. ఆస్పత్రికి తరలించేలోపు కన్నుమూసిన విషాద సంఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది.


చదువులో రాణించాలన్నా.. ఉద్యోగంలో ప్రయోషన్ సాధించాలన్నా.. ఈ ఆలయాన్ని సందర్శించాల్సిందే..!

ఆత్మనాథర్ స్వామి ఆలయం.. తమిళనాడు రాష్ట్రంలోని పుదుకోట్టై జిల్లాలో ఔధుయార్కోవిల్ ప్రాంతంలో ఉంది. అరంతంగికి ఆగ్నేయంగా 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. తిరువాసక శ్లోకాలన్నింటిలో తిరుప్పెరుండురై అని పిలువబడే ఈ ఆలయాన్ని ఇప్పుడు అవదైయార్ దేవాలయంగా పిలుస్తున్నారు. దక్షయాగం కోసం శివుడిని ఎదిరించినందుకు క్షమాపణ కోరడానికి అమ్మవారు ఈ ప్రదేశంలో నిరాకార రూపంలో తపస్సు చేశారని.. అందుకే ఈ ప్రాంతాన్ని కొలువైన అమ్మవారికి రూపం లేదని...


TSWR: ఎస్సీ పైన్‌ఆర్ట్స్ గురుకులంలో ఆరోతరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల, ప్రవేశ పరీక్ష ఎప్పుడంటే?

TSWRFAS - CET 2024 Notification: తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ, 2024-25 విద్యాసంవత్సరానికి మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా ఎదులాబాద్-ఘట్‌కేసర్‌లోని ఎస్సీ వెల్ఫేర్ ఫైన్‌ఆర్ట్స్ స్కూల్‌లో ఆరోతరగతి కో-ఎడ్యుకేషన్‌ ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. ఎంపికైన బాలబాలికలకు చదువుతో పాటు లలిత కళల్లో (ఫైన్‌ఆర్ట్స్) శిక్షణ ఇస్తారు. ఏదైనా గుర్తింపు పొందిన పాఠశాలలో 2023-24 విద్యా సంవత్సరంలో అయిదో తరగతి ఉత్తీర్ణత ఉండాలి....


AP Highcourt : స్కిల్ కేసులో అచ్చెన్నాయుడుకు ఊరట - హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఇవే

AP Skill Developement Case : టిడిపి ఏపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడికి స్కిల్ డెవలప్ మెంట్ కేసు(ap skill development case)లో ఊరట లభించింది. ఈ కేసులో ఆయన ముందస్తు బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు గురువారం విచారణ జరిగింది. అదనపు వివరాలు సమర్పించేందుకు సీఐడీ తరపు న్యాయవాది సమయం కోరారు. విచారణ ఏప్రిల్ 2 కి వాయిదా పడింది. అప్పటి వరకూ పిటిషనర్‌పై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. అధికారుల్ని వదిలేసి రాజకీయ...


టిట్​ బిట్స్​: దేశంలోని జాతీయ పార్కులు

టిట్​ బిట్స్​: దేశంలోని జాతీయ పార్కులు పేరు    రాష్ట్రం    సంరక్షణ జంతువులు రణతంబోర్​    రాజస్తాన్    పులులు, చిరుతలు, హైనాలు సిమ్లిపాల్​    ఒడిశా    సాల్​వృక్షాలు, తాబేళ్లు, జింకలు కెలాడియా    రాజస్తాన్​    పక్షులు, జింకలు, నీటి జంతువులు దుద్వా    ఉత్తర్​ప్రదేశ్​    పులులు, చిరుతలు, తోడేళ్లు రాజాజీ    ఉత్తరాఖండ్    పులులు, ఏనుగులు, సాంబార్​ జి...


Rasi Phalalu 28-3-2024: ఈ రాశుల వారు ప్రేమను ఆస్వాదిస్తారు..!

నేటి జాతకం ఒక్కో రాశికి వివిధ రకాల అనుభవాలను సూచిస్తుంది. మేషం, డైనమిక్ ఎనర్జీని అనుభవిస్తుంది, జీవితంలోని అన్ని అంశాల్లో ముందుకు వెళ్తుంది. వృషభం, అందం ఆస్వాదించడానికి, రిలేషన్‌ పెంపొందించడానికి ప్రోత్సాహం అందుకుంటుంది. మిథునం, ఓపెన్‌, నిజాయితీతో కూడిన సంభాషణ ద్వారా సామరస్యాన్ని పెంపొందిస్తుంది. కర్కాటక రాశికి ఎమోషనల్ డెప్త్‌ పెరుగుతుంది, ఏకాంత క్షణాల్లో ఓదార్పుని పొందుతుంది. సింహం, ఆకర్షణ ఉత్తేజకరమైన రొమాంటిక్‌ కనెక్షన్‌లను తీసుకొస్తుంది....


Varun Gandhi : వరుణ్ గాంధీ కాంగ్రెస్‌లో చేరుతారా ? - ఫిలిభిత్ ప్రజలకు బహిరంగ లేఖ

Varun Gandhi wrote an open letter to the people of Philibith : పిలిభిత్‌ ఎంపీ వ‌రుణ్ గాంధీకి రానున్న‌ లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బీజేపీ టికెట్ నిరాక‌రించింది. పిలిభిత్‌ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి వ‌రుణ్ గాంధీ లేఖ రాశారు. ఫిలిబిత్‌తో త‌న సంబంధం రాజ‌కీయాల‌కు అతీత‌మైంద‌ని, పిలిభిత్ బిడ్డ‌నైన తాను ప్ర‌జ‌ల కోసం ఎంత‌టి మూల్యాన్ని చెల్లించేందుకూ సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించారు. సామాన్యుడి గొంతు వినిపించేందుకే తాను రాజ‌కీయాల్లోకి వ‌చ్చాన‌ని, ప్ర‌జ‌ల కోసం త‌న ఇంటి...


బీఆర్ఎస్‌కు షాక్: కాంగ్రెస్‌లోకి కేశవరావు, జీహెచ్ఎంసీ మేయర్

హైదరాబాద్: బీఆర్ఎస్ కు వరుస షాక్ లు తగులుతున్నాయి. బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కె. కేశవరావు ఆ పార్టీని వీడనున్నారు. ఈ నెల 30వ తేదీన కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. ఈ నెల 28న బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ తో కేశవరావు భేటీ అయ్యారు. పార్టీ మారాలని కేశవరావు కేసీఆర్ వద్ద ప్రస్తావించినట్టుగా ప్రచారం సాగుతుంది. అయితే ఈ నిర్ణయంపై కేసీఆర్ అసహనం వ్యక్తం చేసినట్టుగా బీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం సాగుతుంది. కేసీఆర్‌తో భేటీ ముగిసిన తర్వాత హైద్రాబాద్ లో...


ఆప్ అంతమే ఈడీ లక్ష్యం : కేజ్రీవాల్

ఆప్ అంతమే ఈడీ లక్ష్యం : కేజ్రీవాల్ సీబీఐ, ఈడీ చార్జ్ షీట్లలో నా పేరు ఎక్కడా లేదు సీబీఐ స్పెషల్ కోర్టులో స్వయంగా కేజ్రీవాల్ వాదనలు   లిక్కర్ స్కామ్​లో నన్ను ఇరికించాలని చూస్తున్నరు బీజేపీకి శరత్ చంద్రారెడ్డి రూ.55 కోట్లు విరాళం ఇచ్చిండు  రూ.100 కోట్ల అవినీతి జరిగిందనేది అబద్ధం   మాగుంట రాఘవను బెదిరించి తనకు  వ్యతిరేకంగా స్టేట్​మెంట్ తీసుకున్నా...


Viral Video: సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన.. వారణాసిలో భర్త కళ్లముందే భార్యను..

Viral Video:మణికర్ణిక ఘాట్ లో ఇద్దరు దంపతులు వారణాసిలో స్వామివారిని దర్శించుకొవడానికి వచ్చారు. హోలీ నేపథ్యంలో కొందరు ఆకతాయిలు చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.


Arvind Kejriwal: లాయర్‌గా మారిన కేజ్రీవాల్.. తన కేసును తానే వాదించుకున్న ఢిల్లీ సీఎం

Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ కేసులో సీఎం కేజ్రీవాల్‌కు ఈడీ కస్టడీని కోర్టు పొడగించింది. ఈ క్రమంలోనే కోర్టులో వాదనల సందర్భంగా కేజ్రీవాల్ లాయర్ అవతారం ఎత్తారు. ఢిల్లీ లిక్కర్ కేసులో తన వాదనలను తానే వినిపించారు. ఈ సందర్భంగా ఈడీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తనను ఈ కేసులో ఇరికించి.. తన ఆమ్ ఆద్మీ పార్టీని లేకుండా చేయాలనేదే ఈడీ లక్ష్యమని మండిపడ్డారు. ఇక కేజ్రీవాల్ కస్టడీని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు మరో 4 రోజులు పొడగించింది.


Vijayawada City: విజయవాడ పాతనగరంపై పట్టు కోసం పోటాపోటీ - సెంట్రల్ చేజిక్కించుకునేందుకు ఇరుపార్టీల తంటాలు

Vijayawada West: ఎన్టీఆర్ జిల్లా విజయవాడ లోక్‌సభ పరిధిలోని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 1967 నియోజకవర్గాల పునర్విభజన చట్టం అనుసరించి ఏర్పడింది. మొత్తం విజయవాడ (Vijayawada) పాత నగరం పరిధిలో ఉండే ఈ నియోజికవర్గం పూర్తిగా అర్బన్‌ ప్రాంతం. ప్రస్తుతం వెలంపల్లి శ్రీనివాసరావు(Vellampalli Srinivasarao) వైసీపీ నంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇప్పుడు ఆయన సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీపడుతున్నారు. అక్కడ మూడోసారి బొండా ఉమ(Bonda uma) అదృష్టాన్ని...


అమెరికా పక్కనే ఉన్న ఈ చిన్న దేశంలోకి అసలు గన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి?

అక్రమ ఆయుధ రవాణాకు ఎందుకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు?


భర్తపై వేడి నీళ్లు పోసిన భార్య.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాధితుడు మృతి

కరీంనగర్ జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కుటంబ కలహాలతో సలసల మరిగే వేడినీళ్లను భర్తపై పోసింది ఓ భార్య. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన భర్త ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు.


దాడి నిందితులను శిక్షించాలి : బండి సంజయ్

దాడి నిందితులను శిక్షించాలి : బండి సంజయ్ మేడిపల్లి, వెలుగు : హిందువులపై దాడి చేయడమే మైనార్టీ డిక్లరేషనా..? అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ప్రశ్నించారు.  ముస్లింల దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఎస్టీ మహిళలను పరామర్శించడానికి చెంగిచర్లలోని బాధితుల ఇండ్లకు బుధవారం ఆయన పార్టీ కార్యకర్తలతో వెళ్లారు. పోలీసులు వారిని అనుమతించకపోవడంతో ఇరువర్గాల మధ్...


Vemulawada : వేములవాడలో వింత ఆచారం - శివుడితో జోగినిల వివాహం!

Vemulawada Temple: దేవుడిని వివాహం చేసుకునే వింత ఆచారం వేములవాడలో కొనసాగుతూనే ఉంది. ఇందుకు సంబంధించి వేడుక ఇవాళ ఘనంగా జరిగింది.


తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఆ ఒక్క రోజు దర్శనానికి సంబంధించి ఈ మార్పు గురించి తెలుసా!

Tirumala Koil Alwar Thirumanjanam Ugadi తిరుమల వెళ్లే భక్తులకు ముఖ్యమైన గమనిక.. శ్రీవారి ఆలయంలో వచ్చే నెల 2న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఏప్రిల్ 9న ఉగాది ఆస్థానాన్ని నిర్వహించనున్నారు. ఈ క్రమంలో ఆలయ శుద్ధి కార్యక్రమం చేయడం ఆనవాయితీగా ఉంది. మరోవైపు ఏప్రిల్ 4 నుంచి ఏప్రిల్ 8 వరకు తాళ్లపాక అన్నమాచార్యులవారి వర్థంతి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అన్నమయ్య జన్మస్థలమైన తాళ్లపాకలో కార్యక్రమాన్ని నిర్వహించనుంది టీటీడీ.


అమ్మాయి వేధింపులకు యువకుడు బలి

అమ్మాయి వేధింపులకు యువకుడు బలి కరీంనగర్​ కేబుల్‌ బ్రిడ్జిపై పురుగుల మందు తాగి ఆత్మహత్య  సూసైడ్​ నోట్​లో యువతి పేరు కరీంనగర్ క్రైం, వెలుగు : అమ్మాయి వేధింపులతో ఓ యువకుడు బుధవారం కరీంనగర్‌‌ కేబుల్​బ్రిడ్జిపై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యుల కథనం ప్రకారం..రాజన్నసిరిసిల్ల జిల్లా బోయిన్​పల్లి మండలం మల్లాపూర్‌‌ కు చెందిన దూది రాజశేఖ...


జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపలేరు : గవర్నర్ వీకే. సక్సేనా

జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపలేరు : గవర్నర్ వీకే. సక్సేనా న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వాన్ని జైలు నుంచి నడపడం కుదరదని లెఫ్ట్ నెంట్ గవర్నర్ (ఎల్జీ)  వీకే. సక్సేనా భరోసా ఇచ్చారు. అర్వింద్ కేజ్రీవాల్ కటకటాల వెనుక ఉన్నప్పటికీ సీఎంగా కొనసాగుతారని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేతలు పదే పదే ప్రకటనలు చేస్తుండటంతో ఎల్జీ వీకే. సక్సేనా ఈ వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఎల్జ...


ఎంపీ బండి సంజయ్ పై కేసు నమోదు.. ఎందుకో తెలుసా..!

ఎంపీ బండి సంజయ్ పై కేసు నమోదు.. ఎందుకో తెలుసా..! బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ పై కేసు నమోదైంది. మార్చి27 బుధవారం చెంగిచర్లలో జరిగిన ఘటనలో పోలీసు విధులకు ఆటంకం కలిగించారంటూ బండి సంజయ్ పై ఎఫ్ఐఆర్ నమోదైంది. నాచారం సీఐ నందీశ్వర్ రెడ్డి ఫిర్యాదు మేరకు  బండి సంజయ్ తోపాటు మరో 9 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. కేసు ఎందుకు నమోదై...


Girl First Period: 14 ఏళ్ల బాలికకు మొదటి పీరియడ్స్.. ఆత్మహత్య చేసుకున్న చిన్నారి

Girl First Period: మహిళలకు పీరియడ్స్ అనేది చాలా సర్వసాధారణం. ప్రతీ ఒక్కరు కూడా ఆ దశను అనుభవించాల్సిందే. అయితే పీరియడ్స్ సమయంలో నొప్పి, బాధ, చిరాకు ఇవన్నీ ప్రతీ మహిళ అనుభవిస్తూనే ఉంటుంది. అయితే ఓ బాలికకు కూడా తొలిసారి పీరియడ్స్ వచ్చాయి. అయితే ఆ బాధ, నొప్పి భరించలేకపోయింది. దీంతో ఆ విషయం ఎలా చెప్పాలో.. ఎవరికి చెప్పాలో అర్థం కాని ఆ బాలిక ఆత్మహత్య చేసుకుంది.


ఆ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తున్నా.. తేల్చి చెప్పిన రఘురామకృష్ణరాజు

Raghu Rama Krishnam Raju Comments


కరువుపై బీఆర్ఎస్ తొండాట..

కరువుపై బీఆర్ఎస్ తొండాట.. నాడు మన నీళ్లను ఏపీ ఎత్తుకపోతుంటే వంతపాట కృష్ణా నీళ్లలో వాటా తగ్గించి ఉత్తర తెలంగాణకు అన్యాయం మూలకుపడ్డ కాళేశ్వరం.. ఏడాదిన్నర నుంచి ఎత్తిపోతలు బంద్ నిరుటి నుంచే రాష్ట్రంలో కరువు ఛాయలు..  అయినా అంతా కొత్త సర్కారు వల్లే అని నిందలు హైదరాబాద్, వెలుగు : సాగు, తాగునీటి అంశాలపై బీఆర్​ఎస్​ తీరు ‘నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు’ అ...


Savitri Jindal: కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. 84 ఏళ్ల వయసులో బీజేపీలో చేరిన దేశంలోనే రిచెస్ట్ మహిళ

Savitri Jindal: సార్వత్రిక ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. దేశంలోనే రిచెస్ట్ మహిళ అయిన సావిత్రి జిందాల్.. కాంగ్రెస్ పార్టీని వీడారు. ఇటీవలె ఆమె కుమారుడు నవీన్ జిందాల్ కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరి ఎంపీ టికెట్ దక్కించుకోగా.. తాజాగా సావిత్రి జిందాల్, ఆమె కుమార్తె కూడా కాషాయ కండువా కప్పుకున్నారు. 84 ఏళ్ల సావిత్రి జిందాల్ హర్యానా మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామాా చేసిన తర్వాతి రోజే ఆమె బీజేపీలో చేరారు.


సరిహద్దు చెక్ పోస్టుల్లో నిఘా పెంచాలి : స్కాడ్ ఆఫీసర్​ రమణ

సరిహద్దు చెక్ పోస్టుల్లో నిఘా పెంచాలి : స్కాడ్ ఆఫీసర్​ రమణ జూలూరుపాడు, వెలుగు : మండల పరిధిలో ఏర్పాటు చేసిన సరిహద్దు చెక్ పోస్టులో నిఘా పెంచాలని వైరా నియోజకవర్గ ఎన్నికల  ఫ్లయింగ్ స్కాడ్ ఆఫీసర్​ రమణ అధికారులకు సూచించారు. బుధవారం మార్కెట్ యార్డు వద్ద ఏర్పాటు చేసిన తనిఖీ కేంద్రాన్ని పరిశీలించారు. పోలీసులతో కలిసి వాహన తనిఖీలు చేసి పలు సూచనలు చేశారు. నగద...


భాగ్యనగరంలో కల్తీ మందులు స్వాధీనం

భాగ్యనగరంలో కల్తీ మందులు స్వాధీనం దేశంలో ఇప్పుడు కల్తీ రాజ్యం ఏలుతుంది.  ఉప్పుదగ్గరి నుంచి చివరకు ఆరోగ్యాన్ని కాపాడుకొనే మందుల వరకు నకిలీవి మార్కెట్లో చలామణి అవుతున్నాయి.  ఇప్పుడు హైదరాబాద్​  గండిపేటలోని ఓ ఫార్మసీ దుకాణంలో  ఫేక్​ఆయుర్వేద టాబ్లెట్స్​ ను   డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్(DCA ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పుప్పాలగూడలో ఆయుర్వేదా...


కొలుసు పార్థసారథి: బాల్యం, విద్యాభ్యాసం, వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానం

Kolusu Parthasarathy Biography: ఆయన కృష్ణాజిల్లాలో తిరుగులేని నాయకుడు.పార్టీ ఏదైనా విజయం మాత్రం ఆయన సొంతం. అందుకే ఆయనకు టికెట్ ఇచ్చేందుకు పార్టీలు వెనుకాడవు. ఆయనే మాజీ మంత్రి ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి. ఇటీవల వైసీపీ కి గుడ్ బై చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరారు. రానున్న 2024 అసెంబ్లీ ఎన్నికల్లో నూజివీడు నియోజకవర్గం నుంచి టీడీపీ తరుపున బరిలో నిలిచారు. ఈ నేపథ్యంలో మాస్ లీడర్ కొలుసు పార్థసారథి వ్యక్తిగత, రాజకీయ జీవితంపై ప్రత్యేక కథనం. బాల్యం,...


నేరుగా మీ ఇంటికి నెలకు 5 వేలు.. ఈ ప్రభుత్వ పథకానికి అర్హులు వీళ్లే..

దేశంలోని ప్రజలకు ఆర్థిక, సామాజిక భద్రత కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వస్తోంది. ప్రజా లబ్ది చేకూరే పథకాలు ప్రవేశపెడుతూ వారికి భరోసా కల్పిస్తోంది. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం అటల్ పెన్షన్ యోజన (Atal pension Yojana). ఈ పథకాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2015లో ప్రారంభించారు. అసంఘటిత రంగంలోని వ్యక్తుల భవిష్యత్తుకు భరోసా కల్పించేందుకు, వృద్ధాప్యంలో ఆర్థిక తోడ్పాటు అందించేందుకు ఈ స్కీం...


Jaggayyapeta Assembly Constituency: జగ్గయ్యపేటలో విజయం ఇరుపార్టీల మధ్య దోబూచులాట,ఈసారి పైచేయి సాధించేదెవరో?

Andhra Pradesh News: NTR జిల్లా జగ్గయ్యపేట..పశ్చిమ ఆంధ్రాకు ముఖధ్వారం ఈ నియోజకవర్గం. రెండువైపుల తెలంగాణ(Telangana),మరోవైపు కృష్ణమ్మను సరిహద్దుగా కలిగి ఉన్న ఈ నియోజకవర్గంలో రాజకీయ చైతన్యం ఎక్కువే. తొలుత కమ్యూనిస్టుల కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఆ తర్వాత కాంగ్రెస్ పాగా వేసింది. రెండుసార్లు స్వతంత్రులకు పట్టం కట్టిన జగ్గయ్యపేట‍(Jaggayyapeta Assembly Constituency) ప్రజలు.....తెలుగుదేశం(TDP) ఆవిర్భావం తర్వాత ఆ పార్టీకి కంచుకోటగా మారింది. వరుసగా...


పోటీ నుంచి తప్పుకున్న కడియం కావ్య

పోటీ నుంచి తప్పుకున్న కడియం కావ్య కేసీఆర్‌‌‌‌కు లేఖ రాసిన వరంగల్ లోక్ సభ అభ్యర్థి అవినీతి, లిక్కర్ స్కామ్‌‌తో బీఆర్​ఎస్​ ప్రతిష్ట  దిగజారింది జిల్లా నాయకుల సహకారం లేదు ఈ పరిస్థితుల్లో పోటీ చేయలేనని ప్రకటన హైదరాబాద్, వెలుగు : బీఆర్‌‌‌‌ఎస్‌‌కు ఆ పార్టీ వరంగల్ లోక్​సభ అభ్యర్థి కడియం కావ్య షాక్  ఇచ్చారు. ఎన్నికల రేసు నుంచి తప్పుకుంటున్నానని కేసీఆర్‌...


ఎన్టీపీసీలో సీతారామాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ

ఎన్టీపీసీలో సీతారామాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ హాజరైన చిన్నజీయర్​స్వామి జ్యోతినగర్,వెలుగు : పెద్దపల్లి జిల్లా రామగుండం బల్దియా పరిధిలోని ఎన్టీపీసీ భీమునిపట్నం చిలుకలయ్య గుడి  ప్రాంగణంలో కొత్తగా నిర్మించిన శ్రీసీతారామాంజనేయ చంద్రమౌళేశ్వర దేవాలయంలో శ్రీ సీతారామాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ బుధవారం నిర్వహించారు. ఈ వేడుకకు త్రిదండి రామానుజ చిన్నజీయర్...


సెల్‌‌‌‌ఫోన్‌‌‌‌ స్నాచింగ్‌‌‌‌ చేస్తున్న ఏడుగురు అరెస్ట్‌‌‌‌ - నిందితుల్లో ఐదుగురు మైనర్లు

సెల్‌‌‌‌ఫోన్‌‌‌‌ స్నాచింగ్‌‌‌‌ చేస్తున్న ఏడుగురు అరెస్ట్‌‌‌‌ - నిందితుల్లో ఐదుగురు మైనర్లు సెల్‌‌‌‌ఫోన్‌‌‌‌ స్నాచింగ్‌‌‌‌ చేస్తున్న ఏడుగురు అరెస్ట్‌‌‌‌సికింద్రాబాద్‌‌‌‌, వెలుగు : రాత్రి టైంలో ఒంటరిగా వెళ్తున్న వారి వద్ద నుంచి సెల్‌‌‌‌ఫోన్లు లాక్కొని పారిపోతున్న ఏడుగురిని సికింద్రాబాద్‌‌‌‌ గోపాలపురం పోలీసులు బుధవారం అరెస్ట్‌‌‌‌ చేశారు. జగద్గిరిగుట్ట...


కేరళ సీఎం కూతురిపై మనీలాండరింగ్​ కేసు

కేరళ సీఎం కూతురిపై మనీలాండరింగ్​ కేసు కొచ్చి: కేరళ సీఎం పినరయి విజయన్​ కుమార్తె వీణా విజయన్​తోపాటు మరికొందరిపై ఈడీ అక్రమ నగదు చలామణి చట్టం(పీఎంఎల్ఏ)  కింద కేసు నమోదు చేసింది. ఆమె ఐటీ కంపెనీకి ఓ ప్రైవేట్​ సంస్థ నుంచి అక్రమ చెల్లింపులు జరిగినట్టు ఆరోపించింది. ఈ కేసు విచారణకు సంబంధించి వీణాతోపాటు మిగతవారికి సమన్లు జారీచేయనుంది. సీరియస్​ ఫ్రాడ్​ ఇన్వెస...


రాష్ట్రంలో కాంగ్రెస్ 15 ఎంపీ సీట్లు గెలుస్తది

రాష్ట్రంలో కాంగ్రెస్ 15 ఎంపీ సీట్లు గెలుస్తది నిజామాబాద్​ ఎంపీ అభ్యర్థిగా జీవన్ రెడ్డి ప్రకటన హర్షణీయం: వివేక్‌‌‌‌ కాంగ్రెస్‌‌‌‌ పాలనలోనే రాష్ట్రంలో స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు వచ్చాయని వెల్లడి కాకా ఫ్యామిలీ సేవలకు గుర్తింపుగానే వంశీకృష్ణకి పెద్దపల్లి టికెట్: జీవన్ రెడ్డి జగిత్యాల, వెలుగు: నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా జీవన్ రెడ్డిని ప్రకటించడం హర్షణీయమ...


ఏపీ ఎన్నికలు లైవ్ అప్డేట్స్.. నంద్యాలలో జగన్, కర్నూలు జిల్లాలో చంద్రబాబు

Andhra Pradesh Elections 2024 Updates ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో నిమగ్నమయ్యాయి. అభ్యర్థలందరిని దాదాపుగా ప్రకటించగా.. టీడీపీ, జనసేన పార్టీలు మాత్రం కొన్ని స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది. అయితే ఎక్కువశాతం టికెట్లు కేటాయించడంతో వారంతా ప్రచారంలో బిజీ అయ్యారు. వైఎససార్‌సీపీ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఉమ్మడి కర్నూలు జిల్లాలో కొనసాగుతోంది. ఇటు చంద్రబాబు ప్రచారం కూడా అదే జిల్లాలో జరుగుతోంది. ఇటు పవన్ కళ్యాణ్ కూడా ప్రచారానికి...


లావు శ్రీకృష్ణ దేవరాయలు: బాల్యం, విద్యాభ్యాసం, వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానం

Lavu Sri Krishna Devarayalu Biography: నరసరావుపేట మాజీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు అంటే తెలియని వారి ఉండరు. చాలా చిన్న వయస్సులో రాజకీయాల్లోకి అడుగుపెట్టి, తొలి ప్రయత్నంలోనే ఎంపీగా గెలుపొంది భారత పార్లమెంట్ లో అడుగుపెట్టారు. అయితే.. ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, తన లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశాడు. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరాడు. రాజకీయంగా ఆయన తీసుకున్న నిర్ణయం పెను...


Budh Gochar 2024: మేషరాశిలో అరుదైన రాజయోగం.. వచ్చే 10 రోజుల్లో వీరు కోటీశ్వరులవ్వడం ఖాయం..

Budh Gochar 2024: ఇటీవల బుధుడు మేషరాశి ప్రవేశం చేశాడు. దీని కారణంగా పవిత్రమైన కేంద్ర త్రికోణ రాజయోగం మేషరాశిలో రూపొందింది. ఈ అరుదైన యోగం కారణంగా మూడు రాశులవారు ధనవంతులు కాబోతున్నారు. ఆ లక్కీ రాశుల వ్యక్తులు ఎవరో తెలుసుకుందాం.


వృద్ధురాలిని కిడ్నాప్​ చేసి నగలు దోచుకున్న ఇద్దరు అరెస్ట్‌‌‌‌

వృద్ధురాలిని కిడ్నాప్​ చేసి నగలు దోచుకున్న ఇద్దరు అరెస్ట్‌‌‌‌ జీడిమెట్ల, వెలుగు : ఓ వృద్ధురాలిని కిడ్నాప్‌‌‌‌ చేసి నగలు దోచుకున్న ఘటనలో దంపతులను పేట్‌‌‌‌ బషీరాబాద్‌‌‌‌ పోలీసులు బుధవారం అరెస్ట్‌‌‌‌ చేశారు. బోడుప్పల్‌‌‌‌ పీర్జాదిగూడ మాధురి కాలనీకి చెందిన దండుగల మల్లేశ్‌‌‌‌ (36), లక్ష్మి (35) భార్యాభర్తలు. ఇద్దరు దురలవాట్లకు బానిసలుగా మారి, ఈజీగా డబ్బ...


స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి

స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి చెన్నూరు, వెలుగు : పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెన్నూరు ఏసీపీ వెంకటేశ్వర్లు సూచించారు. బుధవారం చెన్నూరు పట్టణంలోని అయ్యప్ప టెంపుల్ నుంచి గాంధీ చౌక్ రాజీవ్ రోడ్డు నుంచి అంబేద్కర్ చౌక్ మీదుగా టీఎస్ఎస్ పీ, సీఆర్పీఎఫ్, బలగాలతో కవాతు నిర్వహించారు. ఏసీపీ మాట్లాడుతూ. అసాంఘి...


ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో మలుపు.. ఆ ఇద్దరు కూడా అరెస్ట్.. ప్రణీత్ రావుతో సమానంగా..!

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రోజుకో ట్విస్ట్ బయటకు వస్తూ.. కేసుపై ఉత్కంఠ పెరుగుతోంది. అయితే.. ఇప్పటికే ఈ కేసులో కీలక పాత్ర పోషించినట్టుగా అనుమానిస్తున్న పలువురు పోలీసు అధికారులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా.. ఇప్పుడు మరో ఇద్దరు పోలీసు అధికారులను అరెస్ట్ చేశారు. అయితే.. వీళ్లు కూడా ప్రణీత్ రావుకు సమానంగా ఫోన్లను ట్యాపింగ్ చేసినట్టు తెలుస్తోంది


Sangareddy Accident: సంగారెడ్డిలో పెళ్లింట విషాదం, ట్రాక్టర్‌ బోల్తా పడి ముగ్గురు దుర్మరణం

Sangareddy Accident: వధువును తీసుకొచ్చేందుకు వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు మృతి చెందడంతో పెళ్లింట తీవ్ర విషాదం నింపింది.


1,300 కిలోలు పేలుడు పదార్థాలు పట్టివేత

1,300 కిలోలు పేలుడు పదార్థాలు పట్టివేత మహబూబాబాద్‌‌‌‌ అర్బన్‌‌‌‌, వెలుగు : అక్రమంగా తరలిస్తున్నపేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు మహబూబాద్‌‌‌‌ ఎస్పీ సుధీర్‌‌‌‌ రాంనాథ్‌‌‌‌ కేకన్‌‌‌‌ చెప్పారు. కేసుకు సంబంధించిన వివరాలను బుధవారం వెల్లడించారు. మరిపెడ పోలీస్‌‌‌‌ స్టేషన్‌‌‌‌ పరిధిలో బుధవారం పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా వెళ్తున...


కాళేశ్వరంపై సీబీఐ విచారణ చేయాలని హైకోర్టులో కేఏ పాల్‌ పిటిషన్

కాళేశ్వరంపై సీబీఐ విచారణ చేయాలని హైకోర్టులో  కేఏ పాల్‌ పిటిషన్ హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మాణంలో డొల్లతనం బట్టబయలైందని, ప్రజాధనం దుర్వినియోగం అయినందున సీబీఐ దర్యాప్తు జరిపేలా ఉత్తర్వులు జారీ చేయాలని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్‌ హైకోర్టులో వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీనిని చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ మౌసమీ...


వైఎస్ భారతీరెడ్డి ఎన్నికల ప్రచారం.. 21 రోజుల పాటు అక్కడే

(Anna Raghu,Senior Correspondent News18,Amaravathi)దేశవ్యాప్తంగా ఎన్నికల సమరం మొదలైంది. ఇందులో భాగంగానే ఏపీలో అసెంబ్లీతో పాటు లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మే(May)13న జరగనున్న ఈ ఎన్నికల కోసం అన్నీ పార్టీలు ప్రచారాన్ని మొదలుపెట్టాయి. అధికార వైసీపీ (YCP)కూడా మార్చి 27 నుంచి మేమంతా సిద్దం అంటూ బస్సు యాత్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తోంది. ఈపర్యటనలో పార్టీ క్యాడర్ ఉత్తేజపరిచి కార్యకర్తలను ఎక్కువ శాతం పార్టీలోకి, అలాగే ఎన్నికల...


కేజ్రీవాల్ అరెస్ట్‌పై మళ్లీ స్పందించిన అమెరికా.. కాంగ్రెస్ ఖాతాల ప్రస్తావన కూడా!

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి స్పందించడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ దేశ రాయబార కార్యాలయం డిప్యూటీ చీఫ్‌ ఆఫ్‌ మిషన్‌ గ్లోరియా బెర్బేనాకు మంగళవారం సమన్లు జారీ చేసింది. ఈ క్రమంలోనే ఆమె బుధవారం సౌత్‌ బ్లాక్‌లోని విదేశాంగ శాఖ కార్యాలయానికి వచ్చి వివరణ ఇచ్చారు. సుమారు 40 నిమిషాలపాటు ఈ సమావేశం కొనసాగగా.. ఆమె వద్ద భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది.


పట్టా భూముల లెక్కనే .. అసైన్డ్​ భూములకు పరిహారం : సీఎం రేవంత్ రెడ్డి

పట్టా భూముల లెక్కనే .. అసైన్డ్​ భూములకు పరిహారం : సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్​ భూముల విలువ కోకాపేట మాదిరిగా పెరగాలి పరిశ్రమల స్థాపన కోసం భూములు ఇవ్వాలి: సీఎం రేవంత్​రెడ్డి​ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసిన ముఖ్యమంత్రి కొడంగల్, వెలుగు : కొడంగల్​ నియోజకవర్గాన్ని అన్ని విధాలా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్​ రెడ్డి అన్నారు. నియోజకవర్గానికి పరిశ్రమలు రావాల్స...