Trending:


దారుణ హత్య : అధికార పార్టీ నేతను కాల్చి చంపిన దుండగులు

దారుణ హత్య : అధికార పార్టీ నేతను కాల్చి చంపిన దుండగులు అధికార పార్టీకి చెందిన కీలక నేత హత్యకు గురికావడం స్థానికంగా కలకలం రేపింది.  బీహార్ సీఎం నితీశ్ కుమార్‌కి చెందిన పార్టీ జనతాదళ్ యునైటెడ్ యువనేత హత్యకు గురయ్యాడు. సౌరభ్ కుమార్ బుధవారం అర్ధరాత్రి పాట్నాలో జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తున్న క్రమంలో పర్సా బజార్ గ్రామం వద్ద బైకుపై వచ్చిన నల...


కేటీఆర్ కంటే లోకేష్ బాగా రిచ్ ... ఎవరి ఆస్తిపాస్తులు ఎంతో తెలుసా?

రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ లో టిడిపి, తెలంగాాణలో బిఆర్ఎస్ అధికారంలో వచ్చాయి. అక్కడ చంద్రబాబు సీఎం, లోకేష్ మంత్రి కాగా ఇక్కడ కేసీఆర్ సీఎం, కేటీఆర్ మంత్రి అయ్యారు. ప్రస్తుతం మాజీ సీఎంల తనయులు, కాబోయే ముఖ్యమంత్రులుగా ప్రచారంలో వున్న లోకేష్, కేటీఆర్ ఆస్తిపాస్తులను పోలిస్తే... ఆంధ్ర ప్రదేశ్ లో ఎలక్షన్ హడావిడి సాగుతోంది. అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికలకు పోటీచేసే అభ్యర్థులు నామినేషన్లు వేస్తున్నారు. ఇలా ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి, టిడిపి...


తిరుపతిలో వైసీపీ, టీడీపీ మధ్య వార్.. నామినేషన్ ర్యాలీలో ఉద్రిక్తత..

తిరుపతిలో వైసీపీ, టీడీపీ మధ్య వార్.. నామినేషన్ ర్యాలీలో ఉద్రిక్తత.. నామినేషన్ల దాఖలుకు చివరి రోజున తిరుపతి కేంద్రంగా అధికార వైసీపీ, టీడీపీల మధ్య వార్ జరిగింది. చంద్రగిరి టీడీపీ, వైసీపీ అభ్యర్థులు ఒకేసారి నామినేషన్ దాఖలు చేసేందుకు రావటంతో తిరుపతి ఆర్డీఓ కార్యాలయం వద్ద ఇరు పార్టీల కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాలు ఒకరిపై ఒక...


సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే

Supreme Court WhatsApp Number: టెక్నాలజీకి తగ్గట్టుగా అప్‌డేట్‌ అయ్యేందుకు సిద్ధమవుతోంది సుప్రీంకోర్టు. ఇకపై అడ్వకేట్స్‌కి ఇవ్వాల్సిన సమాచారాన్నంతా వాట్సాప్ ద్వారా పంపనుంది. కేసుల లిస్టింగ్, ఫైలింగ్, విచారణకు సంబంధించిన వివరాలు ఆయా న్యాయవాదులకు వాట్సాప్‌ ద్వారా పంపుతామని CJI డీవై చంద్రచూడ్ వెల్లడించారు. ప్రైవేట్ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చా లేదా అన్న కేసుపై విచారణ జరుగుతున్న సమయంలోనే చంద్రచూడ్‌ ఇది ప్రకటించారు. 9 మంది సభ్యులతో కూడిన...


Telangana Graduate MLC : తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్

Telangana Graduate MLC election : నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ స్థానం ఎమ్మెల్సీ ఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. మే 2వ తేదీన నోటిఫికేషన్, మే 2వ తేదీ నుంచి 9వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరిస్తారు. 13న నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. 27న పోలింగ్, జూన్ 5వ తేదీన కౌంటింగ్ ఉంటుందని ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. జనగామా నియోజకవర్గం నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో తన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు....


కనీసం నా అంత్యక్రియలకైనా రండి.. ఎన్నికల ప్రచారంలో మల్లికార్జున ఖర్గే భావోద్వేగం

కర్ణాటకలోని కలబురగి నుంచి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. 2019 సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసి ఓటమి చవిచూశారు. ఈసారి అక్కడ నుంచి తన అల్లుడికి కాంగ్రెస్ టిక్కెట్ వచ్చింది. దీంతో తన సొంత జిల్లాలో గెలుపును ఆయన ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. శుక్రవారం అక్కడ పోలింగ్ జరగనుండగా.. బుధవారం సాయంత్రంతో ప్రచారం ముగిసింది. చివరి రోజున ప్రచారం నిర్వహించిన ఆయన.. ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు.


కూలర్‌‌‌‌ ప్లగ్‌‌‌‌పెడుతూ యువకుడు‌‌ మృతి

కూలర్‌‌‌‌ ప్లగ్‌‌‌‌పెడుతూ యువకుడు‌‌ మృతి బెల్లంపల్లి, వెలుగు : కూలర్‌‌‌‌ ప్లగ్‌‌‌‌ పెడుతుండగా కరెంట్‌‌‌‌ షాక్‌‌‌‌ కొట్టి ఓ యువకుడు చనిపోయాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం తాళ్ల గురిజాలలో జరిగింది. తాళ్లగురిజాల గ్రామానికి బొమ్మగోని అనిల్‌‌‌‌ గౌడ్‌‌‌‌ (28) మంగళవారం రాత్రి కూలర్‌‌‌‌ ప్లగ్‌‌‌‌ను జంక్షన్‌‌‌‌ బాక్స్‌‌‌‌లో పెట్టేందుకు ప్రయత్ని...


72ఏళ్ల రికార్డ్ బద్దలు.. ఇక్కడ తొలిసారి మహిళా అభ్యర్థి పోటీ !

ఒకప్పుడు మహిళలను వంటింటికే పరిమితం చేసిన రోజులు మనకు తెలుసు. అలాంటిది ప్రస్తుతం మహిళలు కేవలం వంటింటికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లోనూ తమ సత్తా చాటుకుంటూ తమను తాము నిరూపించుకుంటున్నారు. ఇంటిని చక్కదిద్దడంతోనే ఆగిపోకుండా అంతరిక్షం వరకు అడుగులు వేస్తున్నారు. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తమ ప్రతిభను చాటిచెబుతున్నారు. అన్ని రంగాల మాదిరిగానే రాజకీయాల్లోనూ రాణిస్తున్నారు.ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి పలువురు మహిళా నేతలు శాసన సభకు...


పసుపు చీర కట్టుకుని.. కుట్రలో భాగమైన.. వీళ్లా వైఎ‍స్సార్‌ వారసులు : సీఎం జగన్

పసుపు చీర కట్టుకుని.. కుట్రలో భాగమైన.. వీళ్లా వైఎ‍స్సార్‌ వారసులు : సీఎం జగన్ వైఎస్సార్‌, జగన్‌లపై లేనిపోని ముద్రలు వేసి దెబ్బతీయడానికి చంద్రబాబు, దత్తపుత్రుడు ప్రయత్నిస్తున్నారని సీఎం జగన్ అన్నారు. - పులివెందుల ఒక విజయగాథ. మంచి చేయడం, మాట తప్పకపోవడం మన కల్చర్‌ అని చెప్పారు. టీడీపీ మాఫియా నాలుగు దశాబ్దాల దుర్మార్గాల్ని ఎదురించింది పులివెందుల బిడ్డల...


Nominations Over : తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం- ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !

Election Nominations in Telugu states is over : సార్వత్రిక ఎన్నికల కోసం నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. గురువారం మధ్యాహ్నం మూడు గంటల వరకు రిటర్నింగ్ అధికారులు నామినేషన్లు స్వీకరించారు. గురువారం చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున నిమినేషన్లు దాఖలయ్యాయి. శుక్రవారం నామినేషన్లు పరిశీలించనున్నారు. ఈనెల 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. ఆ తర్వాత పోటీలో ఉండే తుది అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. ఇండిపెండెంట్లకు గుర్తుకు ఖరారు చేస్తారు. వచ్చే నెల...


AP Weather: ఏపీలో మాడు పగిలేలా ఎండలు, ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు - విపత్తుల సంస్థ వార్నింగ్

Heat Waves in AP: ఏపీకి విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. రేపు 56 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 174 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది. ఎల్లుండి (ఏప్రిల్ 27) 64 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 170 వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ ఓ ప్రకటనలో తెలిపారు. రేపు తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు (56) శ్రీకాకుళం 13, విజయనగరం 23, పార్వతీపురంమన్యం 13, అల్లూరి సీతారామరాజు 2 అనకాపల్లి 3,...


అవునా నిజమా: మనల్ని కాదని.. కాంగ్రెస్ సర్కారు నడుస్తదా : తలసాని

అవునా నిజమా: మనల్ని కాదని.. కాంగ్రెస్ సర్కారు నడుస్తదా : తలసాని హైదరాబాద్: ‘గవర్నమెంట్ మారిందని క్యాడర్ సైలెంట్ ఉన్నదా..? హైదరాబాద్ గవర్నమెంట్ మనది.. మనను కాదని హైదరాబాద్ లో గవర్నమెంట్ నడుస్తదా..? గవర్నమెంట్ ఉండొచ్చు.. పోవచ్చు.. సనత్ నగర్ లో శ్రీనివాస్ యాదవ్ మాత్రం శాశ్వతంగా ఉంటడు.’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఇ...


హనుమాన్ ఆలయానికి విరాళంగా భూమి ఇచ్చిన ముస్లిం

హనుమాన్ ఆలయానికి విరాళంగా భూమి ఇచ్చిన ముస్లిం హైదరాబాద్, వెలుగు :  మొయినాబాద్ మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన ఓ ముస్లిం స్థానికంగా నిర్మించిన హనుమాన్​ఆలయానికి 5 గుంటల భూమిని విరాళంగా ఇచ్చాడు. వివరాల్లోకి వెళ్తే.. మేడిపల్లి గ్రామంలో కొత్తగా నిర్మించిన వీరాంజనేయస్వామి ఆలయంలో బుధవారం స్వామివారి విగ్రహాన్ని, ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. చిలుకూరు బా...


ఆమెకు అరుదైన అవకాశం.. నాడు చదివిన కళాశాలకే నేడు ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు..!!

నాడు ఆమె ఆ కళాశాలలో విద్యార్థిని. అందరి మాదిరిగానే కళాశాలకు వచ్చి మూడు సంవత్సరాల డిగ్రీ కోర్సు పూర్తి చేసింది. డిస్టింక్షిన్ సాధించింది. కానీ ఆమె కూడా ఉహించని రీతిలో ఈ రోజు చదివిన కళాశాలలోనే ప్రిన్సిపాల్ గా పనిచేసే అవకాశాన్ని సొంతం చేసుకుంది. నాడు తనకు బోధించిన అధ్యాపకుల ప్రేరణతో ఉన్నత చదువులు చదివి గౌరవప్రదమైన ఉద్యోగం చేపట్టాలని నిర్ణయించుకుంది. పెళ్ళి అయ్యింది కదా ఇంకేం చదువు అని అక్కడికే ఆగి పోలేదు. కష్టపడి చదివి తొలుత ఉపాధ్యాయురాలిగా, ఆ...


పిల్లలకు పేరెంట్స్ కచ్చితంగా నేర్పాల్సిన మంత్రాలు ఇవి...!

పిల్లల్లో ఏర్పడుతున్న ఒత్తిడిని మాత్రం తగ్గించే ప్రయత్నం చేయవచ్చు. దాని కోసం... కొన్ని రకాల మంత్రాలను పేరెంట్స్ తమ పిల్లలకు కచ్చితంగా నేర్పించాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం... ప్రస్తుతం మన ముందు ఉన్నదంతా పోటీ ప్రపంచమే. ఈ పోటీ ప్రపంచంలో నెగ్గాలంటే... పిల్లలకు ఏదో ఒక స్పెషల్ క్వాలిటీ ఉండాలి. కేవలం చదువులో ముందు ఉంటే సరిపోదు. ఆటల్లో, పాటల్లో డ్యాన్స్.. ఇలా ఏదో ఒక దాంట్లో టాలెంట్ ఉండి తీరాలి. ఎందుకంటే... ఎక్కడ చూసినా లక్షల మంది పోటీ పడుతున్నారు....


వాషింగ్టన్ డీసీ చేస్తానని.. రాజధాని లేకుండా చేశావ్.. జగన్ పై షర్మిల ఫైర్..

వాషింగ్టన్ డీసీ చేస్తానని.. రాజధాని లేకుండా చేశావ్.. జగన్ పై షర్మిల ఫైర్.. విజయవాడలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల సీఎం జగన్ పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఒక్క ఛాన్స్ అని అడిగితే ప్రజలు నమ్మి ఛాన్స్ ఇస్తే, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు. గత ప్రభుత్వాలు ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా తయారు చేశాయని అన్నారు షర్మిల. జగన్...


శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి గంటకో ఏసీ బస్సు

శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి గంటకో ఏసీ బస్సు శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ .  వేసవిని దృష్టిలో పెట్టుకుని భక్తుల సౌకర్యార్థం శ్రీశైల పుణ్యక్షేత్రానికి రాజధాని ఏసీ బస్సులను TSRTC నడుపుతోంది.  హైదరాబాద్ నుంచి  ప్రతి గంటకో బస్సును భక్తులకు అందుబాటులో ఉంచింది. ఈ బస్సుల్లో జేబీఎస్ నుంచి రూ.524, బీహెచ్ఈఎల్  నుంచి రూ.564 ట...


దేశ ప్రజలు మోదీ నుండి విముక్తి కోరుకుంటున్నారు: సీతక్క

దేశ ప్రజలు మోదీ నుండి విముక్తి కోరుకుంటున్నారు: సీతక్క దేశ ప్రజలు మోదీ నుండి విముక్తి కోరుకుంటున్నారన్నారు మంత్రి సీతక్క. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ములుగులో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ అధ్యక్షతన జరిగిన ములుగు నియోజక వర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ తోపాటు సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రె...


కుంటాలలో చెట్ల నరికివేతపై అడిషనల్ కలెక్టర్ సీరియస్

కుంటాలలో చెట్ల నరికివేతపై అడిషనల్ కలెక్టర్ సీరియస్ విచారణకు ఆదేశం కుంటాల, వెలుగు: కుంటాల మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో వేప చెట్ల నరికివేతపై అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్) ఫైజాన్​ అహ్మద్ సీరియస్ అయ్యారు. మంగళవారం చెట్ల నరికివేతపై పలువురు జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లగా స్పందించిన అడిషనల్ కలెక్టర్ బుధవారం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. జనావాస...


Rahul Gandhi: అమేథీలో రాహుల్, రాయ్‌బరేలీలో ప్రియాంక.. నామినేషన్లకు ముందు అయోధ్య రాముడి దర్శనం!

Rahul Gandhi: లోక్‌సభ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకోనుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా.. అయోధ్య బాలరాముడిని దర్శనం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ కంచుకోటలైన ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేథీ నుంచి రాహుల్ గాంధీ.. రాయ్‌బరేలీ నుంచి ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేయనున్నట్లు సమాచారం. ఈ స్థానాలకు నామినేషన్ దాఖలు చేయడానికి ముందు వారిద్దరూ అయోధ్యను సందర్శిస్తారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.


Lok Sabha Elections: రేపే రెండోవిడత ఎన్నికలు.. బరిలో రాహుల్ గాంధీ, హేమ మాలిని, శశిథరూర్, ఓం బిర్లా

Lok Sabha Elections: లోక్‌సభ ఎన్నికల రెండో దశ పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. శుక్రవారం దేశంలోని 13 రాష్ట్రాల్లోని 89 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఈ రెండో విడత ఎన్నికల్లో రాహుల్ గాంధీ, హేమ మాలిని, శశిథరూర్, ఓం బిర్లా, గజేంద్రసింగ్ షెకావత్, అరుణ్ గోవిల్ సహా ఎంత మంది ప్రముఖులు బరిలో నిలిచారు. ఇక ఇప్పటికే తొలి విడతలో ఈ నెల 19 వ తేదీన దేశంలోని 102 స్థానాలకు ఎన్నికలు జరిగాయి.


ఏడేళ్ల పాటు దీన్ని మగ హిప్పో అనుకున్నారు, కానీ..

‘‘ఆడ హిప్పోల దగ్గరకు అది వెళ్లేది కాదు. అలానే తన భూభాగాన్ని(టెరిటరీని) మార్క్ చేసుకోవడానికి మలాన్ని ఆ ప్రాంతం చుట్టూ పడేలా వేయడం లాంటివి చేసేది కాదు.’’


HYD: నగరవాసికి అసౌకర్యం.. హైదరాబాద్ మెట్రోకు హైకోర్టు నోటీసులు

హైదరాబాద్ మెట్రో ట్రైన్ లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తనకు అసౌకర్యం కలుగుతోందని ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.


శ్రీశైలం వెళ్లేవారికి శుభవార్త... ఏసీ బస్సులు నడుపుతున్న ఆర్‌టీసీ... ఛార్జీ ఎంతంటే

మండుటెండల్లో శ్రీశైలం వెళ్లాలనుకునే భక్తులకు గుడ్ న్యూస్. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏసీ బస్సుల్ని నడుపుతున్నట్టు ప్రకటించింది. హైదరాబాద్ నుంచి ఈ ఏసీ బస్సులు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే లగ్జరీ, సూపర్ లగ్జరీ బస్సుల్ని శ్రీశైలంకు నడుపుతున్న సంగతి తెలిసిందే. భక్తుల సౌకర్యార్థం శ్రీశైల పుణ్యక్షేత్రానికి సరికొత్త రాజధాని ఏసీ బస్సులను నడుపుతున్నామని TSRTC ప్రకటించింది. హైదరాబాద్ నుంచి ప్రతి గంటకో బస్సును భక్తులకు అందుబాటులో ఉంచింది. ఈ బస్సుల్లోJBS నుంచి రూ.524, BHEL నుంచి రూ.564 టికెట్ ధర. అత్యాధునిక హంగులతో ఘాట్ రోడ్డుకు తగ్గట్టుగా ఈ రాజధాని ఏసీ బస్సులను ప్రత్యేకంగా సంస్థ తయారు చేయించింది. వేసవిలో చల్లదనం అందించే ఈ బస్సులను వినియోగించుకుని శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకోవాలని సంస్థ కోరుతోంది. ఈ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ కోసం http://tsrtconline.in వెబ్‌సైట్ ని సంప్రదించగలరు. http://tsrtconline.in వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత ప్రయాణ వివరాలు ఎంటర్ చేసి బుక్ చేసుకోవచ్చు. ఏసీ బస్సులో హైదరాబాద్ నుంచి శ్రీశైలం కేవలం 5 గంటల్లో వెళ్లొచ్చు. ఇక హైదరాబాద్-బెంగళూరు మార్గంలో వెళ్లే వారికి శుభవార్త చెప్పింది టీఎస్ఆర్‌టీసీ. ఆ మార్గంలో ముందస్తు రిజర్వేషన్ చేసుకునే ప్రయాణికులకు తిరుగు ప్రయాణంపై 10 శాతం రాయితీని అందిస్తోంది. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్లే అన్ని హైఎండ్ సర్వీసుల్లోనూ ఈ రాయితీ వర్తిస్తుంది. ఈ రూట్లలో వెళ్లే ప్రయాణికులు 10 శాతం రాయితీని వినియోగించుకుని, టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సంస్థ కోరుతోంది.


Sajjala Ramakrishna: ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన

Sajjala Ramakrishna Reddy Counters Chandrababu Naidu: పులివెందులో నామినేషన్ సందర్భంగా సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్రంగా దుమారం రేపుతున్నాయి. ఈ వ్యవహారంలో అధికార విపక్ష నేతలు ఒకరిపై మరొకరు కౌంటర్ ఎటాక్ లు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామక్రిష్ణా రెడ్డి కూడా స్పందించారు. తొలుత గురువారం (ఏప్రిల్ 25) జరిగిన అక్కడి బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. వివేకా హత్య కేసుతో పాటు తనకు వ్యతిరేకంగా మారిన తన...


పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం

AP Elections 2024: ఏపీలో ఎన్నికల హడావుడి జోరందుకుంది. ఇవ్వాల్టితో నామినేషన్ల దాఖలుకు గడువు ముగిసింది. కాగా.. అసెంబ్లీ స్థానాలతో పాటు ఎంపీ స్థానాలకు ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు చాలా మంది మిగతా పార్టీల నుంచి అభ్యర్థులు, స్వతంత్రుల నుంచి భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. కాగా.. పిఠాపురం నుంచి జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీలో నిలుస్తుండగా.. ఆయన పేరుతో ఏకంగా మూడు అఫిడవిట్లు దాఖలైనట్టు ప్రచారం సాగుతోంది. మరి ఇందులో నిజమెంత అనేది చూద్దాం.


కామారెడ్డి జిల్లాలో రైల్వే డబుల్​ లైన్ వచ్చేనా?

కామారెడ్డి జిల్లాలో రైల్వే డబుల్​ లైన్ వచ్చేనా? కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లాలో పలు సమస్యలు ఏళ్లుగా పెండింగ్ లో ఉన్నాయి.  ప్రస్తుత ఎంపీ ఎన్నికల నేపథ్యంలో  ప్రధాన పార్టీల అభ్యర్థులు వాటిపై హామీ ఇచ్చి పరిష్కారం దిశగా  అడుగులు వేయాలని స్థానికులు కోరుతున్నారు. వాటిలో రైల్వే డబుల్​ లైన్​ నిర్మాణం, ఉపాధి అవకాశాలకు ఇండస్ర్టీస్​ఏర్పాటు,  బీడి కార్మ...


CM Jagan Files Nomination | పులివెందులలో నామినేషన్‌ వేసిన సీఎం జగన్‌

సీఎం జగన్ పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేశారు. తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. సీఎం జగన్ చరాస్తులు 483 కోట్ల రూపాయలుగా , స్థిరాస్థులుగా 35 కోట్ల రూపాయలున్నట్లు ఎన్నికల అఫడవిట్ లో చూపించారు. జగన్ సతీమణి వైఎస్ భారతి ఆస్తులు 119 కోట్ల రూపాయలు, స్థిరాస్థులుగా 31 కోట్ల రూపాయలున్నాయని తెలిపారు.


స్పెయిన్: భార్యపై అవినీతి ఆరోపణలు, పదవి నుంచి తప్పుకుంటానన్న ప్రధాని, అసలింతకీ ఏం జరిగింది?

స్పెయిన్ రాజకీయాలు మలుపు తిరగనున్నాయా? జూన్‌లో యూరప్‌లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాని పదవి నుంచి తప్పుకోవాలా వద్దో తేల్చుకుంటానని పెడ్రో సాంచెజ్ చెప్పడం సోషలిస్ట్ పార్టీకి ఆందోళన కలిగిస్తోంది.


రామగుండం పోలీస్ కమిషనరేట్ లో.. సోషల్ మీడియా ట్రాకింగ్ సెంటర్

రామగుండం పోలీస్ కమిషనరేట్ లో.. సోషల్ మీడియా ట్రాకింగ్ సెంటర్ పెద్దపల్లి: జిల్లాలోని రామగుండం పోలీస్ కమిషనరేట్ లో సోషల్ మీడియా ట్రాకింగ్ సెంటర్ ను  ప్రారంబించారు సీపీ శ్రీనివాస్. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సామాజిక మాధ్యమాల్లో చట్టవ్యతిరేక పోస్టులు పెట్టేవారిపై ప్రత్యేక నిఘా పెట్టనున్నట్లు తెలిపారు. రెచ్చగొట్టేలా పోస్టులు పెడితే  జైలుకు పం...


గుడి నుంచి వచ్చిన తర్వాత కాళ్లు ఎందుకు కడగకూడదు...!

సనాతన ధర్మంలో దేవుడిని పూజించడానికి ఒక ప్రాధాన్యత ఉంది. అన్ని నియమాల ప్రకారం ఫూజిస్తేనే.. ఆ పూజా ఫలం దక్కుతుంది. గుడికి మనం శుభ్రంగా స్నానం చేసే వెళతాం. కానీ.. గుడిలోకి వెళ్లగానే వెంటనే కాళ్లు కడుక్కుంటాం. దేవుడు ని దర్శించుకోవడానికి వెళ్తున్నాం కాబట్టి.. పాదాలు శుభ్రం చేసుకుంటాం. అది ఒకే కానీ... గుడి నుంచి ఇంట్లోకి వచ్చిన మాత్రం కాళ్లు కడగకూడదు అంటారు. అలా కడుక్కుంటే మనం దేవుడిని దర్శించుకోవడం వల్ల వచ్చిన పుణ్యం అంతా పోతుందని అనుకుంటూ ఉంటారు....


Akshaya Tritiya 2024: అక్షయ తృతీయ ఎప్పుడు - ఈ పండుగ ప్రాముఖ్యత ఏంటి , ఏందుకు జరుపుకోవాలి!

Akshaya Tritiya 2024: ఏటా వైశాఖ శుద్ధ తదియ రోజున అక్షయ తృతీయ జరుపుకుంటారు. హిందువులకు, జైనులకు ఈ పండుగ చాలా ప్రత్యేకం. ఈ ఏడాది (2024)...లో అక్షయ తృతీయ మే 10 శుక్రవారం వచ్చింది. ఉదయం 5.48 నుంది తదియ ఘడియలు ప్రారంభమై...రోజంతా తదియ ఉంది.. Also Rad: అక్షయతృతీయ రోజు బంగారం కొనాల్సిందే అనే మాయలో పడుతున్నారా! అక్షయ తృతీయ ప్రత్యేకత ఏంటి! కొత్తగా ఏదైనా పని ప్రారంభించేముందు ఆ రోజు తిథి, వారం, నక్షత్రం చూసుకుని వర్జ్యం, దుర్ముహూర్తం లేకుండా చూసుకుంటారు....


Post Office : 10వ తరగతి అర్హతతో.. పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌లో భారీగా ఉద్యోగాల భర్తీకి ఏర్పాట్లు!

Post Office Recruitment 2024 : భారత తపాలా శాఖలో ప్రతి ఏడాది గ్రామీణ డాక్‌ సేవక్‌ (GDS) పోస్టుల భర్తీకి వేగంగా కసరత్తు సాగుతున్నట్లు సమాచారం. గత ఏడాది 40 వేల ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేశారు.


గుర్రంగూడ వద్ద ఫైర్ యాక్సిడెంట్.. కారులో నుంచి చెలరేగిన మంటలు

గుర్రంగూడ వద్ద ఫైర్ యాక్సిడెంట్.. కారులో నుంచి చెలరేగిన మంటలు రంగారెడ్డి జిల్లాలో అగ్నిప్రమాదం జరిగింది. ఇబ్రహీంపట్నం నుంచి ఎల్ బీ నగర్ వైపు వస్తున్న ఓ కారు  గుర్రంగూడ వద్దకు రాగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు గమనించిన డ్రైవర్ అప్రమత్తమై కారులో నుంచి ఒక్కసారిగా బయటకు దూకాడు. మంటల్లో కారు పూర్తిగా దగ్దమైంది. స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బంద...


JEE Main 2024 Results: జేఈఈ మెయిన్‌ 2024 తుది ఫలితాలు విడుదల, సత్తాచాటిన తెలుగు విద్యార్థులు

JEE Main 2024 Results: జేఈఈ మెయిన్ 2024 సెషన్-2 పరీక్ష ఫలితాలను ఎన్‌టీఏ(NTA) విడుదల చేసింది. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. రెండు సెషన్లకు కలిపి ఎన్‌టీఏ ర్యాంకులను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 2.5 లక్షల మందిని అడ్వాన్స్‌డ్‌కు ఎంపిక చేసింది. ఫలితాలతోపాటు కేటగిరీల వారీగా కటాఫ్‌ను సైతం ఎన్‌టీఏ ప్రకటించింది. రెండు సెషన్లలో పాల్గొన్న అభ్యర్థుల ఉత్తమ స్కోరును తుది మెరిట్ జాబితాకు పరిగణనలోకి తీసుకుంటారు. మొత్తం 14.1 లక్షల మంది...


మధ్యతరగతికి భారీ శుభవార్త.. కేంద్రం కీలక నిర్ణయం?

భారతదేశంలో ఇప్పటికీ చాలా మంది ప్రజలకు సొంత ఇల్లు లేదు. చాలామంది అద్దెల భారాన్ని మోయలేక కష్టాలు పడుతున్నారు. ఇలాంటి వారు ఇల్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తోంది. దీని కోసం ప్రత్యేకమైన పథకాన్ని అందిస్తోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (PMAY) పరిధిని విస్తరించాలని భారత ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ పరిధిని పెంచితే ఈ పథకం ద్వారా దుకాణదారులు (Shopkeepers), వ్యాపారులు (Traders), స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తులు (Self-employed) సైతం ఇళ్లను కొనుగోలు చేసుకోవడానికి ఆర్థిక సహాయం పొందవచ్చు. ఈ మార్పులు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 'హౌసింగ్ ఫర్ ఆల్' మిషన్‌లో భాగం. ప్రభుత్వం ఇంటి ధర, పరిమాణానికి అనుగుణంగా గృహ రుణ రాయితీలను అందించాలని కూడా పరిశీలిస్తోంది. ఇదే జరిగితే చాలా మందికి ఊరట లభిస్తుందని చెప్పుకపోవచ్చు. భారతదేశంలోని అందరికీ సొంత ఇంటి నిర్మాణానికి సహాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం 2015లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (PMAY) స్కీమ్‌ను ప్రారంభించింది. ఈ పథకం కింద లబ్ధిదారులు గృహ రుణాలపై రాయితీలను పొందవచ్చు. "క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్ (CLSS)" ద్వారా ఈ సహాయం అందుతుంది. PMAY మార్గదర్శకాల ప్రకారం, లబ్ధిదారులను మూడు వర్గాలుగా విభజించారు. వాటిలో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ (EWS), లోయర్ ఇన్‌కమ్ గ్రూప్ (LIG), మిడిల్ ఇన్‌కమ్ గ్రూప్ (MIG) ఉన్నారు. ఈ పథకం ప్రారంభ లక్ష్యం 2022 మార్చి నాటికి "హౌసింగ్ ఫర్ ఆల్" అందించడం. అయితే ఈ గడువును 2024, డిసెంబర్ వరకు పొడిగించారు. బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయింపు. 2024 యూనియన్ బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ PMAY స్కీమ్‌కు కేటాయింపులను 66% పెంచి, రూ.79,000 కోట్లకు పైగా ఖర్చు చేస్తామని ప్రకటించారు. కోవిడ్ వల్ల కొన్ని సవాళ్లు కొనసాగుతున్నా, PM ఆవాస్ యోజన (గ్రామీణ) అమలు కొనసాగుతోందని బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. ‘మూడు కోట్ల ఇళ్ల లక్ష్యాన్ని చేరుకోవడానికి మేం దగ్గరగా ఉన్నా. కుటుంబాల సంఖ్య పెరిగింది. వారి అవసరాలకు వచ్చే ఐదేళ్లలో మరో రెండు కోట్ల ఇళ్లను నిర్మించాలని నిర్ణయించుకున్నాం.’ అని వివరించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని రెండు భాగాలుగా విభజించారు. వాటిలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అర్బన్ ఒకటి. ఈ పథకం పట్టణ ప్రాంతాల్లో నివసించే వివిధ వర్గాలపై దృష్టి పెడుతుంది. దేశవ్యాప్తంగా 4,000కి పైగా పట్టణాలు, నగరాల్లో ఈ పథకం అమలు చేస్తున్నారు. ఈ సంవత్సరం డిసెంబర్ నాటికి, పట్టణ ప్రాంతాల్లో ఈ పథకం పూర్తిగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ పథకం అనేది మరొకటి. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో నివసించే పౌరులందరికీ ఇళ్లను అందించడమే కేంద్రం లక్ష్యం. ఈ పథకం ఒక కాస్ట్-షేరింగ్ మోడల్‌పై ఆధారపడి ఉంటుంది, అంటే లబ్ధిదారులకు ఇళ్లు నిర్మించడానికి అయ్యే ఖర్చులను కేంద్ర ప్రభుత్వం, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి భరిస్తాయి. ఖర్చులను భాగస్వామ్యం చేసుకునే నిష్పత్తి చూసుకుంటే.. మైదాన ప్రాంతాలలో కేంద్ర ప్రభుత్వం 60% ఖర్చు భరిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం 40% ఖర్చు భరిస్తుంది. ఈశాన్య, కొండ ప్రాంతాలు: కేంద్ర ప్రభుత్వం 90% ఖర్చు భరిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం 10% ఖర్చు భరిస్తుంది.


15 ఏండ్లు నిండిన బస్సులను ఎప్పటికప్పుడు తొలగిస్తున్నాం: ఆర్టీసీ

15 ఏండ్లు నిండిన బస్సులను ఎప్పటికప్పుడు తొలగిస్తున్నాం: ఆర్టీసీ హైదరాబాద్, వెలుగు :  గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలో 15 ఏండ్లు నిండిన బస్సులను ఎప్పటికప్పుడు తొలగిస్తున్నామని టీఎస్​ఆర్టీసీ తెలిపింది. ప్రస్తుతం కాలం చెల్లిన బస్సులను సిటీ రోడ్లపై తిప్పడం లేదని స్పష్టం చేసింది. పాత బస్సులను స్క్రాప్​చేసి, వాటి స్థానంలో కొత్తవాటిని అందుబాటులోకి తెస్తున్న...


YS Sharmila: వైఎస్‌ జగన్‌, చంద్రబాబు, మోదీ ముగ్గురినీ ఏకిపారేసిన షర్మిల

YS Sharmila Slams No Capital To Andhra Pradesh: ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల దూకుడు పెంచారు. తన సోదరుడు, సీఎం జగన్‌తోపాటు చంద్రబాబు, ప్రధాని మోదీపై ఘాటు విమర్శలు చేశారు.


కర్నాటక డీజిల్‌ హైదరాబాద్​కు స్మగ్లింగ్

కర్నాటక డీజిల్‌ హైదరాబాద్​కు స్మగ్లింగ్ హైదరాబాద్‌, వెలుగు :  కర్ణాటక నుంచి హైదరాబాద్‌కు డీజిల్ స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఆన్‌లైన్‌ యాప్‌తో డోర్ డెలివరీ చేస్తున్న మినీ ట్యాంకర్స్‌ ‌డ్రైవర్లు ఏడుగురిని బుధవారం అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ.10 లక్షల విలువ చేసే 10,800 లీటర్ల డీజిల్, రూ.35 లక్షలు విలువ చేసే ఏడు మి...


Nalgonda BRS : నల్లగొండ బీఆర్ఎస్‌లో ముసలం - విమర్శలు చేసుకుంటున్న నేతలు !

Rift in Nalgonda BRS : ఎన్నికల్లో పరాజయం తర్వాత బీఆర్ఎస్ లో పరిస్థితి సానుకూలంగా లేదు. నల్లగొండ జిల్లాలో నేతల మధ్య విబేధాలు మరంత పెరిగిపోతున్నాయి. కొద్ది రజుల కిందట శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి కేసీయార్ పై విమర్శలు చేశారు. కేసీయార్ చెప్పుడుమాటలు వింటున్నారని, ప్రజలకు ప్రభుత్వం దూరమయినందునే ఓడిపోయారన్నారు. బచ్చాలు కొంతమంది పార్టీలో చేరి కోట్లకు పడగలెత్తారన్నారు. ఏమైనా సూచనలు, సలహాలు ఇవ్వాలని అనుకున్నా కేసీయార్...


గర్ల్‌ఫ్రెండ్‌ కోసం తెచ్చిన బర్గర్ తిన్నాడని ఫ్రెండ్‌ని కాల్చి చంపిన యువకుడు

Pak Man Kills Friend: పాకిస్థాన్‌లో ఓ యువకుడు ఫ్రెండ్‌ని దారుణంగా హత్య చేశాడు. లవర్‌ కోసం ఆర్డర్ చేసిన బర్గర్‌ని రుచి చూశాడన్న కోపంతో చంపేశాడు. కరాచీలో జరిగిందీ ఘటన. ఫిబ్రవరి 8వ తేదీన జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ARY News ఈ విషయం వెల్లడించింది. బాధితుడు అలీ కీరియో సెషన్స్ జడ్జ్‌ కొడుకు అని పోలీసులు వెల్లడించారు. ఇక నిందితుడు దనియాల్‌ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కొడుకు కావడం వల్ల ఈ ఘటన మరింత సంచలనమైంది. పోలీస్ కొడుకే హత్య...


ఏపీ సీఎం జగన్ కి కూడా ఫండింగ్ చేశా, చంద్రబాబుకు నేనే ఎదురు డబ్బులిచ్చా

చంద్రబాబు నాకు డబ్బులు ఇవ్వడం కాదు. నేను చంద్రబాబుకు డబ్బులిస్తా. బాబు గారికి ఫండింగ్ చేస్తున్నా. నారా రోహిత్ లేటెస్ట్ ఫిల్మ్ ‘ప్రతినిధి 2’. 2018లో వచ్చిన ‘వీరభోగ వసంత రాయలు’ సినిమా తర్వాత చేస్తున్న చిత్రం ఇదే. మళ్లీ ఫిట్‌గా తయారై.. వరుస సినిమాలతో ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీ అవుతున్నారు నారా రోహిత్. ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తోన్న ‘ప్రతినిధి 2’ చిత్రం ఈ నెల 25న గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు సిద్ధమైంది. అయితే అనుకోని విధంగా ఈ సినిమా వాయిదా...


Inter Students Killed: ప్రైవేటు బస్సును ఢీ కొట్టిన బైక్, నలుగురు ఇంటర్‌ విద్యార్ధులు దుర్మరణం

Inter Students Killed: వరంగల్–ఖమ్మం హైవేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్ధులు దుర్మరణం పాలయ్యారు.


చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం, నిందలు.. సీఎం జగన్‌కు వివేకా భార్య సౌభాగ్యమ్మ లేఖ

Ys Sowbhagya Letter To Ys Jagan: సీఎంగా చూడాలని తపించిన చిన్నాన్నను సొంత పత్రిక, ఛానెల్‌లో చెప్పలేనంతగా హహనం చేయడం తగునా జగన్‌ అంటూ వివేకా భార్య సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. 2009లో తండ్రిని కోల్పోయినప్పుడు ఎంత మనోవేదన అనుభవించావో 2019 లో సునీత కూడా అంతే మనోవేదన అనుభవించిందన్నారు. కుటుబంలోనీ వారే వివేకానంద రెడ్డి హత్యకు కారణం కావడం, వారికి సీఎంగా నువ్వే రక్షణం ఉండటం ఎంతో బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు.


ఐపీఎల్‌ వివాదంలో తమన్నా.. అక్రమ స్ట్రీమింగ్‌ కేసులో సమన్లు..

మిల్కీ బ్యూటీ తమన్నా వివాదంలో ఇరుక్కున్నారు. ఐపీఎల్‌ అక్రమ స్ట్రీమింగ్‌ కేసులో ఆమెకి నోటీసులు అందాయి. అనుమతి లేకుండా ఐపీఎల్‌ మ్యాచ్‌లను టెలీకాస్ట్ చేసిన కేసులో మహారాష్ట్ర సైబల్‌ సెల్‌ తమన్నాకి నోటీసులు పంపింది. తమన్నాతోపాటు సీనియర్‌ నటుడు సంజయ్‌ దత్‌కి కూడా నోటీసులు అందుకున్న వారిలో ఉన్నారు. వీరితోపాటు జాక్వెలిన్‌ పేరు కూడా ఈ కేసులో వినిపించింది. తమన్నాని ఈ నెల 29న సైబల్‌ సెల్‌ ముందు విచారణకు హాజరు కావాలని ఈ నోటీసుల్లో తెలిపారు. అలాగే సంజయ్‌...


ఆరు గ్యారంటీలు సునీతను గెలిపిస్తాయి

ఆరు గ్యారంటీలు సునీతను గెలిపిస్తాయి పీర్జాదిగూడలో కాంగ్రెస్ నాయకుల ఇంటింటి ప్రచారం మేడిపల్లి, వెలుగు :  రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారంటీలు మల్కాజిగిరి కాంగ్రెస్​ఎంపీ అభ్యర్థి సునీతామహేందర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపిస్తాయని పీర్జాదిగూడ కాంగ్రెస్ అధ్యక్షుడు తుంగతుర్తి రవి అన్నారు. బుధవారం ఆయన ఆధ్వర్యంలో పీర్జాదిగూడలో కాంగ్రెస్ ఇంటిం...


ఈ ఇంటర్ విద్యార్థినీ ప్రతిభకు, ఆత్మస్థైర్యానికి మెచ్చాల్సిందే...!!

ఒక పక్క కంటికి కనిపించని ప్రాణాంతకమైన వ్యాధితో నిమిషం నిమిషం పోరాటం.. వారాని రెండు సార్లు డయాలసిస్ చేస్తే కానీ ఆరోగ్యం కుదుటుగా ఉండదు. ఇది ఇలా ఉంటే మరో పక్క కటిక పేదరికం పుట్టెడు కష్టాలు పట్టెడు బాధ ,ఇన్ని సమస్యలతో బాధ పడుతున్న ఈ అమ్మాయి ఇటీవల విడుదల అయిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో 927 మార్కులు సాధించి హృదయాలను కదిలించింది. సిరి అంత బాధతో ఎలా చదివింది ఆన్ని మార్కులు రావడానికి ఎలా కృషి చేసింది అనే విషయాలు లోకల్ 18 ద్వారా ప్రత్యేక కథనం..పెద్దపల్లి...


కోతలు విధిస్తే మిల్లర్లపై చర్యలు.. సివిల్‌‌‌‌ సప్లై కమిషనర్‌‌‌‌ చౌహాన్‌‌‌‌

కోతలు విధిస్తే మిల్లర్లపై చర్యలు.. సివిల్‌‌‌‌ సప్లై కమిషనర్‌‌‌‌ చౌహాన్‌‌‌‌ జనగామ, వెలుగు : తడిసిన ప్రతి గింజను కొంటామని, రైతులు అధైర్యపడొద్దని స్టేట్‌‌‌‌ సివిల్‌‌‌‌ సప్లై కమిషనర్‌‌‌‌ డీఎస్‌‌‌‌ చౌహాన్‌‌‌‌ చెప్పారు. బుధవారం జనగామ కలెక్టరేట్‌‌‌‌లో కలెక్టర్‌‌‌‌ రిజ్వాన్‌‌‌‌ బాషా, అడిషనల్‌‌‌‌ కలెక్టర్‌‌‌‌ రోహిత్‌‌‌‌సింగ్‌‌‌‌తో రివ్యూ నిర్వహించారు. ఈ సంద...


నిన్ను సీఎంగా చూడాలని చిన్నాన్న తపించారే.. మరి నువ్వు..:జగన్ కు చిన్నమ్మ ఎమోషనల్ లెటర్

కడప : ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. నామినేషన్లకు ఇవాళే(గురువారం) చివరిరోజు. దీంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల అసెంబ్లీలో పోటీకి నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్దమయ్యారు. ఇందుకోసం ఆయన తన స్వస్థలానికి చేరుకున్నారు. ఇలాంటి సమయంలో జగన్ సొంత చిన్నమ్మ, వైఎస్ వివేకానందరెడ్డి భార్య సౌభాగ్యమ్మ షాక్ ఇచ్చారు. తన ఆవేదనను వ్యక్తం చేస్తూ కొడుకు వైఎస్ జగన్ కు ఓ ఎమోషనల్ లేఖ రాసారు. ఆమె చేతిరాతతో వున్న బహిరంగ లేఖ ప్రస్తుతం సోషల్...


నిరుద్యోగులు, ఉద్యోగుల గొంతుకై పనిచేస్తా:తీన్మార్ మల్లన్న

నిరుద్యోగులు, ఉద్యోగుల గొంతుకై పనిచేస్తా:తీన్మార్ మల్లన్న ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాల గ్రాడ్యూయేట్ ఎమ్మె్ల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ తరపు తీన్మార్ మల్లన్నను ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ..నిరుద్యోగులు, ఉద్యోగుల పక్షాన గొంతుకై వారికోసం పనిచేస్తానని చెప్పారు. గత ఎన్నికల్లో ఇండింపెండెట్ అభ్యర్థిగా పోటీ చేశారు.....