Trending:


హైదరాబాద్‌లో ఈ ప్రదేశాలు చూడటం మర్చిపోవద్దు!

హైదరాబాద్‌లో ఈ ప్రదేశాలు చూడటం మర్చిపోవద్దు!


అక్రమంగా ఇంట్లో నిల్వ చేసిన .. రూ.2 లక్షల విలువైన మందులు సీజ్

అక్రమంగా ఇంట్లో నిల్వ చేసిన .. రూ.2 లక్షల విలువైన మందులు సీజ్ కారేపల్లి, వెలుగు: అక్రమంగా ఇంట్లో నిల్వ చేసిన రూ.2 లక్షల విలువైన అల్లోపతి మందులను గురువారం డ్రగ్ ఇన్​స్పెక్టర్లు సీజ్ చేశారు. ఖమ్మం, కొత్తగూడెం డ్రగ్ ఇన్​స్పెక్టర్లు డీ. దేవేందర్ రెడ్డి, సీహెచ్ సంపత్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని పోలంపల్లికి చెందిన ఈసాల రాజు తన ఇంట్లో 7...


తాళ్లతో కట్టి..కారం చల్లి..వేడినీళ్లు పోసి కరీంనగర్​లో భర్తను చంపిన భార్య

తాళ్లతో కట్టి..కారం చల్లి..వేడినీళ్లు పోసి కరీంనగర్​లో భర్తను చంపిన భార్య రోకలి బండతో తలపై కొట్టడంతో మృతి అడ్డుకోబోయిన తల్లికి వార్నింగ్​ సహకరించిన మరో ఇద్దరు అరెస్ట్​ చేసిన పోలీసులు కరీంనగర్ క్రైం, వెలుగు: కరీంనగర్ ​సుభాష్​నగర్​లో దారుణం చోటుచేసుకుంది. భర్తను తాళ్లతో కట్టి కండ్లల్లో కారం చల్లి, ఒంటిపై, మర్మాంగంపై వేడి నీళ్లు పోసి ..రోకలి బండతో క...


కేజ్రీవాల్ అరెస్ట్‌పై స్పందించిన ఐక్యరాజ్య సమితి, అందరి హక్కులు కాపాడాలంటూ వ్యాఖ్యలు

Arvind Kejriwals Arrest News: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌పై ఇప్పటికే అమెరికా, జర్మనీ చేసిన వ్యాఖ్యలపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఆ రెండు దేశాలకూ సమన్లు జారీ చేసింది. ఇప్పుడు ఐక్యరాజ్య సమితి కూడా కేజ్రీవాల్ అరెస్ట్‌పై (UN on Kejriwal arrest) ఓ ప్రకటన చేయడం ఆసక్తికరంగా మారింది. UN సెక్రటరీ జనరల్ ఆంటోనియా గటెర్రస్ ప్రతినిధి ఒకరు కీలక వ్యాఖ్యలు చేశారు. అందరి రాజకీయ, పౌర హక్కులకు ఎలాంటి భంగం కలగకుండా భారత్ కాపాడుతుందన్న నమ్మకం ఉందని...


ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంచలనం.. దేశంలోనే తొలిసారిగా ఆ కేసు నమోదు

తెలంగాణలో ఓవైపు లోక్ సభ ఎన్నికలు సమీపిస్తుంటే.. మరోవైపు బీఆర్ఎస్ నేతలు వరుసగా కాంగ్రెస్‌లోకి వెళ్తున్న నేపథ్యంలో తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. ఈ క్రమంలోనే.. ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనం సృష్టిస్తోంది. కాగా.. ఇప్పటికే ఇందులో పలువురు సీనియర్ పోలీస్ అధికారులు అరెస్టు కాగా.. ఇప్పుడు అధికారికంగా ఫోన్ ట్యాపింగ్ కేసును నమోదు చేశారు పోలీసులు. మరోవైపు.. దేశంలోనే తొలిసారిగా టెలిగ్రాఫ్ యాక్ట్ కింద కేసు నమోదు చేయటం గమనార్హం.


సీఎం అరెస్టు అయితే జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపవచ్చా, చట్టం ఏం చెబుతోంది?

ముఖ్యమంత్రి జైలు నుంచే ప్రభుత్వాన్ని నడపవచ్చా? బీబీసీ దీనిపై న్యాయ నిపుణులతో మాట్లాడింది.


పోలింగ్ శాతంలో ములుగు ఫస్ట్​ నిలవాలి : ఇలా త్రిపాఠి

పోలింగ్ శాతంలో ములుగు ఫస్ట్​ నిలవాలి : ఇలా త్రిపాఠి ములుగు, వెలుగు: పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక ఓటింగ్​శాతం నమోదుకు అధికారులు కృషి చేయాలని, రాష్ర్టంలోనే ములుగు నియోజకవర్గం ఫస్ట్​ నిలవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. ఓటరు అవగాహన కార్యక్రమంలో భాగంగా స్వీప్ ఆధ్వర్యంలో ములుగు కలెక్టరేట్ నుంచి గట్టమ్మ వరకు సైకిల్ ర్యా...


దక్షిణాఫ్రికాలో లోయలో పడిన బస్సు: 45 మంది మృతి

జోహాన్స్‌బర్గ్: దక్షిణాఫ్రికాలో గురువారం నాడు ఘోర ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో 45 మంది మృతి చెందారు. ప్రయాణీకులతో వెళ్తున్న బస్సు లోయలో పడిపోయింది.ఈ ప్రమాదంలో 45 మంది మృతి చెందారు. బోట్సావానా నుండి మోరియాకు బస్సు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని రవాణా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇదిలా ఉంటే ఈ ప్రమాదం నుండి ఎనిమిదేళ్ల బాలిక ప్రాణాలతో బయపటడింది. ఆ బాలికను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.ఈశాన్య లింపోపో ఫ్రావిన్స్ లో ఈ ఘటన చోటు చేసుకుంది....


Peddapalli : ఆయిల్ ఫామ్ సాగు లో ఆరుతడి పంటలు.. లాభాలు అదుర్స్ !| #local18

#peddapallidistrict #palmoiltree #palmoil జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగు పై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఎప్పటికప్పుడు అధికారులు రైతులతో సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఆయిల్ ఫార్మ్స్ సాగు పై అవగాహన కల్పిస్తున్నారు. పామ్ ఆయిల్ సాగు చేయడం వలన ఎన్నో లాభాలు ఉన్నాయి . #news18telugulive #telugunews18 #andhranews18 #telangananews18-----------------------------------------------------------------------------------------Follow us: Website: https://telugu.news18.com/Facebook: https://www.facebook.com/News18Telugu/Twitter: https://twitter.com/News18Teluguinstagram: https://www.instagram.com/news18telugu/


నూతన హంగులతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న శివాజీ పార్క్

విశాఖ నగరంలో సుందర సాగర తీరంతో పాటు ఎన్నో ఉద్యానవనాలు ఉన్నాయి. అందులో కుటుంబ సభ్యులు , పిల్లలతో గడిపేందుకు సుందర పార్కులు అనేకం ఉన్నాయి. అందులో ఒకటి అద్భుతమైన ఉద్యానవనం శివాజీ పార్క్. విశాఖ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు శివాజీ పార్క్ కి అధిక సంఖ్యలో సందర్శకులు వస్తుంటారు. వీకెండ్ సమయాల్లో , సమ్మర్ సెలవుల్లో ఈ శివాజీ పార్క్ మరింత సందడిగా కనిపిస్తోంది. నూతన హంగులతో ఏర్పాటు చేసిన శివాజీ పార్క్ , వాటర్ ఫౌంటెన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. మూడు...


లిక్కర్ బార్ స్లాబ్ కూలిపోయింది.. ముగ్గురు మద్యంప్రియులు మృతి

లిక్కర్ బార్ స్లాబ్ కూలిపోయింది.. ముగ్గురు మద్యంప్రియులు మృతి తమిళనాడు రాష్ట్రంలో గురువారం (మార్చి 28) రాత్రి ఓ బార్ లో పైకప్పు ఊడిపడి ముగ్గురు కస్టమర్స్ చనిపోయారు. చెన్నైలోని ఆళ్వార్‌పేట ప్రాంతంలోని చామియర్స్ రోడ్‌లో సెఖ్‌మెట్ బార్ పైకప్పు నిన్న రాత్రి సుమారు 9 గంటల సమయంలో ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో బార్ లో ఉన్నవారిలో ముగ్గురు వ్యక్తులు కూలిపోయ...


రెండు స్క్రాప్ దుకాణాల్లో మంటలు..పక్కనే 100 గ్యాస్ సిలిండర్లతో ఏజెన్సీ

రెండు స్క్రాప్ దుకాణాల్లో మంటలు..పక్కనే 100 గ్యాస్ సిలిండర్లతో ఏజెన్సీ రంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. స్ర్కాప్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గోదాంకు పక్కనే గ్యాస్ ఏజెన్సీ ఉండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. వివరాల్లోకి వెళ్తే రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం రాళ్లగూడ కేజీఎస్ స్ర్పాప్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చ...


కేజ్రీవాల్‌‌ను సీఎంగా తొలగించలేం

కేజ్రీవాల్‌‌ను సీఎంగా తొలగించలేం జైలు నుంచి పాలన సాగించేందుకు చట్టపరంగా అడ్డంకుల్లేవు: ఢిల్లీ హైకోర్టు అర్వింద్ కేజ్రీవాల్ ఢిల్లీ సీఎంగా కొనసాగేందుకు ఎలాంటి చట్టపరమైన అడ్డంకుల్లేవని ఢిల్లీ హైకోర్టు తేల్చి చెప్పింది. లిక్కర్ స్కామ్​లో కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేసినందున ఆయన్ను సీఎం పదవి నుంచి తొలగించాలని సుర్జీత్ సింగ్ యాదవ్ అనే వ్యక్తి ఢిల్లీ హైకోర...


ఇక్కడ జూనియర్ లోబో చుట్టూ చిన్నారులు.. ఎందుకో తెలుసుకుందామా!

టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్ది జీవరాశుల మనుగడతగ్గిపోతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో జంతువులన్ని జూ లకే పరిమితమయ్యాయి. మొబైల్ ఫోన్ లోకి అలవాటు పడి పిల్లలు కొంత మేరకు మానసిక ఆందోళన గురవుతున్నారు. ఇటువంటివన్నీ దూరం కావాలంటే పిల్లలను సరదాగా విశాలమైన ప్రదేశాలకు తీసుకెళ్లాలి.పిల్లలు కాలక్షేపం కోసం సరదాగా కాసేపు గడపడానికి హనుమకొండ జిల్లాలోని పబ్లిక్ గార్డెన్ సమీపంలో గత రెండు నెలలుగా జూనియర్ లోబో అనే యువకుడు విజువలైజేషన్ రిఫ్లెక్టింగ్ ఇమేజెస్...


సమ్మక్క- సారక్క హుండీ ఆదాయం రూ.43 లక్షలు, తిరుగువారం తర్వాత రికార్డు ఇన్​కం

సమ్మక్క- సారక్క హుండీ ఆదాయం రూ.43 లక్షలు, తిరుగువారం తర్వాత రికార్డు ఇన్​కం గతంలోనే ముగిసిన జాతర హుండీల లెక్కింపు తాడ్వాయి, వెలుగు: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క–సారలమ్మ  జాతర ముగిసిన తర్వాత కూడా రికార్డు స్థాయిలో ఆదాయం వస్తోంది. మహాజాతర అనంతరం తిరుగువారం జాతర కూడా ముగిసింది. వీటికి సంబంధించిన హుండీలను అప్పట్లోనే లెక్కించారు. తర్వాత ఎ...


ధర్మాన ప్రసాదరావు: బాల్యం, విద్యాభ్యాసం, వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానం

Dharmana Prasada Rao Biography: ధర్మాన ప్రసాద రావు.. ఏపీ రాజకీయాల్లో కీలక నేత. 2019 ఎన్నికలతో సహా శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం నుండి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ తరుణంలోనే నేదురుమల్లి జనార్ధనరెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి, రోశయ్య, నల్లారి కిరణ్ కుమార్ మరియు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గాలలో పనిచేసిన ఘనత ఆయన సొంతం. రానున్న 2024 ఎన్నికల్లో మరోసారి వైసీపీ తరుపున శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన...


చంద్రబాబుకు తలనొప్పిగా మారిన అభ్యర్థి ఎంపిక.. ఆ నియోజకవర్గం నుంచి ఏడుగురి పేర్లు

Darsi Tdp Candidate Selection టీడీపీ పెండింగ్ సీట్లుపై ఫోకస్ పెట్టింది. మొత్తం 8 అసెంబ్లీ స్థానాలతో పాటుగా నాలుగు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేయడంపై ఫోకస్ పెట్టింది.. అధిష్టానం ఈ సీట్లలో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది. అయితే ప్రకాశం జిల్లాలో మిగిలిన ఒక్క సీటు వ్యవహారం తెలుగు దేశం పార్టీకి తలనొప్పగా మారింది. అక్కడి నుంచి బలమైన అభ్యర్థి కోసం ఏకంగా ఏడు పేర్లను పరిశీలించడం విశేషం.


పోలీస్​స్టేషన్​లో దావత్​.. కానిస్టేబుళ్ల సస్పెన్షన్​

పోలీస్​స్టేషన్​లో దావత్​.. కానిస్టేబుళ్ల సస్పెన్షన్​ మల్లాపూర్ , వెలుగు : మల్లాపూర్ పోలీస్ స్టేషన్ లో  బయట వ్యక్తులతో కలిసి దావత్ చేసుకున్న ఘటనలో  ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెండ్​ అయ్యారు.  ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ గురువారం  ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 17న ఇద్దరు కానిస్టేబుళ్లు ధనుంజయ్, సురేష్ ఒక హెడ్ కానిస్టేబుల్ అశోక్ తో పాటు మరో ఇద్దరు బయట వ్యక్తు...


చిన్నాన్న అంటే అర్థం తెలుసా.. నీ పేరు బయటకొస్తుందని భయపడ్డావా: వైఎస్ సునీత

Ys Sunitha On Jagan Comments వైఎస్ జగన్‌ తీరుపై వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు చిన్నాన్న అంటే అన్నారు. తాను కోర్టుల చుట్టూ, పోలీసుల చుట్టూ తిరుగుతున్నా కనీసం స్పందించారా? అన్నారు. చిన్నాన్న చనిపోతే కనీసం న్యాయం చేయలేవా?’ అన్నారు. ఈ హత్య విషయంలో తాను అంతః ఖరణ శుద్దితో చెపుతున్నానని.. జగన్ అలా చెప్పగలరా? అని వైఎస్ సునీతారెడ్డి ప్రశ్నించారు.


Holidays: ఇంటర్ విద్యార్థులకు శుభవార్త.. కాలేజీలకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం..!

తెలంగాణ లోని ఇంట‌ర్ కాలేజీ ల‌కు ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు సెల‌వులు ప్ర‌క‌టించింది. ఈ నెల 30వ తేదీ నుంచి మే 31వ తేదీ దాకా సెలవులు కొన‌సాగ‌ నున్నాయి. మ‌ళ్లీ జూన్ 1వ తేదీన కాలేజీలు తెరుచు కోనున్నాయి. ఈ సెల‌వులు రాష్ట్రం లోని ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు, ఎయిడెడ్ ఇంట‌ర్మీడియ‌ట్ కాలేజీల‌కు వ‌ర్తించ‌ నున్నాయి. ఇంట‌ర్ బోర్డు ఆదేశాల‌ను ఉల్లంఘించి కాలేజీ ల‌ను నిర్వ‌హించే వారిపై చ‌ట్ట ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రానికి ఇంట‌ర్ బోర్డు...


విజయనగరం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

విజయనగరం.. రాజులు, రాజవంశాలు ఏలిన గడ్డ. ఎందరో గొప్ప రాజులకు, కాకలు తీరిన నేతలకు , చారిత్రక సంఘటనలకు విజయనగరం కేంద్రం. రాజులు , రాచరికం అంతరించినా నేటి ప్రజాస్వామ్య కాలంలోనూ రాజులదే ఇక్కడ ఆధిపత్యం. ఈ రోజుల్లోనూ ఇక్కడ రాజులంటే భక్తి అలాగే వుంది. ఎన్నికల సమయంలోనూ ఇది బాగా కనిపిస్తుంది. విశ్వవిఖ్యాతిని ఆర్జించిన మహానుభావులకు విజయనగరం నిలయం. ఇక్కడి నుంచి ఎందరో నాయకులు రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించారు. మరెందరో కవులు, కళాకారులు,...


తెలంగాణలో వడ్ల కొనుగోళ్లు షురూ

తెలంగాణలో వడ్ల కొనుగోళ్లు షురూ హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో  వడ్ల కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. గురువారం నాటికి 7149 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా,  నల్లగొండ, నిజామాబాద్ జిల్లాల్లో 19 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయని అధికారులు తెలిపారు. అయితే యాసంగి వరి సేకరణ కార్యకలాపాలు  ఏప్రిల్ 1 నుంచి ప్రారంభంకావాల్సి ఉండగా, కొన్ని జిల్లాల్లో ...


బాబోయ్ ఎండలు : అన్ని జిల్లాల్లోనూ 40 డిగ్రీలు దాటింది

బాబోయ్ ఎండలు : అన్ని జిల్లాల్లోనూ 40 డిగ్రీలు దాటింది అత్యధికంగా నిర్మల్​ జిల్లాలో 43.1 డిగ్రీలు 13 జిల్లాల్లో 42 డిగ్రీలకుపైగానే టెంపరేచర్లు 21 జిల్లాలకు ఆరెంజ్​ అలర్ట్​ జారీ హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో ఎండలు దంచి కొడుతున్నాయి. ఈ సీజన్ లో తొలిసారిగా అన్ని జిల్లాల్లోనూ టెంపరేచర్లు 40 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. గురువారం అత్యధికంగా నిర్మల్​ జిల్...


PM Modi: ప్రధాని మోదీ టెక్నాలజీ ఆవిష్కరణలను ప్రపంచం ఎందుకు అభిమానిస్తోంది?

ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో, భారతదేశం గత పదేళ్లలో టెక్నాలజీ ఎక్కడలేని ఘనత సాధించారు. ఈ పని ఇతరులు సాధించడానికి ఒక తరం పట్టింది, కానీ వారు దానిని సాధించలేకపోయారు. నేడు ప్రపంచం మొత్తం ప్రధాని మోదీ సాంకేతిక ఆవిష్కరణలకు అభిమానులుగా మారిన పరిస్థితి నెలకొంది. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ప్రధాని నరేంద్ర మోదీని ఇంటర్వ్యూ చేశారు.ఈ సంభాషణలో AIతో పాటు, డిజిటల్ విప్లవం, ఆరోగ్య సంరక్షణ, విద్య, వ్యవసాయం, పాలన, మహిళా శక్తి , వాతావరణ మార్పు...


బిట్​ బ్యాంక్​: తెలంగాణలో భూదానోద్యమం

బిట్​ బ్యాంక్​: తెలంగాణలో భూదానోద్యమం 1948లో మహాత్మా గాంధీ మరణానంతరం ఆయన చేపట్టిన కార్యక్రమాలను కొనసాగించే బాధ్యతను గాంధేయవాది వినోబా భావేకు అప్పగించారు.     ఆంగ్ల తత్వవేత్త సర్​ జాన్​ రస్కిన్​ రచించిన అన్​టూ ది లాస్ట్ అనే ​గ్రంథం మహాత్మా గాంధీని ప్రభావితం చేసింది.     సర్​ జాన్​ రస్కిన్​ రచన అయిన అన్​ టూ ది లాస్ట్ ను మహాత్మా గాంధీ గుజరాతీ భాషలోక...


Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు

చెన్నై: తన దగ్గర డబ్బులు లేకపోవడంతోనే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తాజాగా తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సైతం దాదాపు అలాంటి వ్యాఖ్యలే చేశారు. తన వద్ద డబ్బులు లేకనే పోటీచేసినా, ఎన్నికల్లో ఓడిపోయానని తమిళిసై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దక్షిణ చెన్నై నియోజక వర్గం నుంచి లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ ఆమెకు టికెట్ ఇచ్చింది. దక్షిణ చెన్నై నియోజక వర్గంలో తమిళిసై లోక్‌సభ ఎన్నికల...


Top Headlines Today: అనుకున్నది సాధించిన గంటా శ్రీనివాసరావు - కడియం రాజీనామా చేయాలని బీఆర్ఎస్ డిమాండ్

Telugu News Today: మదనపల్లెలో షాజహాన్ బాషాకు టీడీపీ, జనసేన నేతలు సహకరిస్తారా ? రెబెల్స్‌గా పోటీ చేస్తారా ?ఉమ్మడి చిత్తూరు (Chittoor)జిల్లాలోని మదనపల్లె నియోజకవర్గం టిడిపి (TDP)కి కంచుకోట. అలాంటి చోట అభ్యర్థి ఎంపిక వివాదంగా మారింది. నియోజకవర్గంలో ఐదు సంవత్సరాలుగా పార్టీ నేతలు, కేడర్ డక్కీలు మొక్కీలు తిని రాజకీయపోరాటం చేశారు. వైసీపీ ప్రభుత్వానికి ఎదురొడ్డి నిలిచారు. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రావడంతో...చాలా మంది నేతలు టికెట్ ఆశించారు. ఆశావహుల...


11 గంటల ఆపరేషన్.. 12 ఏళ్ల బాలికకు కొత్త జీవితం.. అరీట్ హాస్పిటల్స్ అరుదైన రికార్డు

అరుదైన సమస్యతో బాధపడుతున్న ఓ బాలికకు సుమారు 11 గంటల శస్త్రచికిత్స చేసి.. పూర్తిగా నయం చేసి రికార్డు సృష్టించారు అరీట్ ఆస్పత్రి వైద్య బృందం. కాంప్లెక్స్ స్కోలియోసిస్‌తో పాటు న్యూరోఫైబ్రోమాటోసిస్ టైప్-1తో బాధపడుతున్న 12 ఏళ్ల అమ్మాయికి.. ఆస్పత్రిలోకి పలు విభాగాల వైద్యుల సహాయంలో ఎంతో క్లిష్టమైన ఈ సర్జరీని ఆస్పత్రి వైద్య బృందం విజయవంతంగా పూర్తి చేసింది. ఆ ఆపరేషన్ తర్వాత.. బాలిక పూర్తి ఆరోగ్యవంతంగా మారింది.


పేదలను పట్టించుకోని పాలకులు అవసరమా... ఎమ్మిగనూరు సభలో సీఎం జగన్

పేదలను పట్టించుకోని పాలకులు అవసరమా... ఎమ్మిగనూరు సభలో సీఎం జగన్ ​మహిళల కోసం గత ప్రభుత్వం ఒక్క పథకం కూడా  చేపట్టలేదని  ఎమ్మిగనూరు సిద్ధం సభలో సీఎం జగన్​ అన్నారు. పేదలను పట్టించుకోని పాలకులు అవసరమా అని ప్రశ్నించారు.   వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ధనికులకు అందే చదువు.. పేద విద్యార్థులు కూడా అందిస్తున్నామన్నారు.  విద్యారంగాన్ని  విస్మరించిన చంద్రబాబ...


విశాఖ తీరంలో అరుదైన చేప.. చూడటానికి అచ్చం మనిషిలాగే!

Vizag Puffer Fish Caught విశాఖ తీరంలో అరుదైన చేప మత్స్యకారుల వలకు చిక్కింది. చూడటానికి మనిషి మొహంలా ఉంది.. ఈ చేపను పఫర్ ఫిష్ అంటారని మత్స్యశాఖ అధికారులు తెలిపారు.


బంధువుల చావు.. ఆగిన మనవడి పెండ్లి, ఉరేసుకుని తాత ఆత్మహత్య

బంధువుల చావు.. ఆగిన మనవడి పెండ్లి, ఉరేసుకుని తాత ఆత్మహత్య రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బంధువుల మృతి  తట్టుకోలేక తనువు చాలించిన వరుడి తాత మెదక్​ జిల్లా బాచారంలో విషాదం పాపన్నపేట, వెలుగు : మరికొద్ది గంటల్లో పెండ్లి ఉందనగా బంధువులు రోడ్డు ప్రమాదంలో చనిపోవడం, పెండ్లి ఆగిపోవడంతో మనస్తాపం చెందిన వరుడి తాత పెండ్లి ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ...


దత్తత పాపను అందించిన కలెక్టర్

దత్తత పాపను అందించిన కలెక్టర్ కరీంనగర్ టౌన్,వెలుగు :  మహిళాభివృద్ధి,శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో  కలెక్టర్‌ పమేలా సత్పతి   హైదరాబాద్ కు  చెందిన  దంపతులకు దత్తత పాపను గురువారం అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడారు.  దత్తత తీసుకున్న దంపతులు చిన్నారులకు  మంచి విద్య, పౌష్టికాహారం అందించాలని సూచించారు.  అడాప్షన్ రెగ్యులేషన్స్- చట్టం 2022 ప్రకారం దత్...


ఇప్తార్​విందుకు హాజరైన మంత్రి​

ఇప్తార్​విందుకు హాజరైన మంత్రి​ జోగిపేట,వెలుగు : జోగిపేటలో ఇప్తార్​విందులో గురువారం వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పాల్గొన్నారు.​ జోగిపేట మున్సిపల్ పరిధిలోని 15వ వార్డులో ఖదీమ్ జాన్మీయ మసీదులో నిర్వహించిన ఇఫ్తార్ విందుకు హాజరయ్యారు. ఆయనతో పాటు మాజీ ఎంపీ సురేశ్ షెట్కార్, పట్టణ కాంగ్రెస్ నాయకుడు వెంకటేశం, కౌన్సిలర్లు సురేందర్​గౌడ్, రంగ సురే...


సూర్యాపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుల ఎన్నిక

సూర్యాపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుల ఎన్నిక సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సీనియర్ అడ్వకేట్ నూకల సుదర్శన్ రెడ్డి ఎన్నికయ్యారు. గురువారం కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. ఈ ఎన్నికల్లో పోటీపడిన మరో న్యాయవాది జటంగి వెంకటేశ్వర్లుపై 24 ఓట్ల అధిక్యంతో సుదర్శన్ రెడ్డి విజయం సాధించారు. ఉపాధ్యక్షుడిగా ఎంఎన...


Jagan Campaign Strategy : కేసీఆర్ ప్రచార వ్యూహమే అమలు చేస్తున్న జగన్ - ఎంత వరకు మేలు చేస్తుంది?

YSRCP : కాంగ్రెస్ వస్తే.. కరెంట్ ఉండదు.. జీతాలివ్వరు..ఉద్యోగాలివ్వరు.. తెలంగాణ ఆత్మగౌరవం ఉండదు.. తాము ఉంటేనే అన్నీ ఉంటాన్నట్లుగా … కేసీఆర్ తెలంగాణలో ప్రచారం చేశారు. మాటకు ముందు మాట తర్వాత కాంగ్రెస్ వస్తే అంటూ.. ఏదో జరిగిపోతుదంని చెప్పారు. కానీ ఆయన మాటలను ఎవరూ వినిపించుకోలేదు.చివరికి కాంగ్రెస్ పార్టీ వచ్చింది. పదేళ్లు అధికారంలో ఉన్న తన పాలన కన్నా.. మళ్లీ గెలిస్తే ప్రజలకు ఏమి చేస్తారో చెప్పడం కన్నా కాంగ్రెస్ వస్తే ఏదో జరిగిపోతుందన్నట్లుగా కేసీఆర్...


Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - తిరుమల నడకదారిలో చిరుత కలకలం

Cheetah Migration in Tirumala Walkway: తిరుమల (Tirumala) నడకదారిలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. గతంలో ఓ బాలుడు, చిన్నారిపై దాడి అనంతరం.. చిరుత, అడవి జంతువుల కదలికలు గుర్తించేందుకు టీడీపీ ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసింది. ఈ నెల 25, 26 తేదీల్లో తెల్లవారుజామున నడకదారికి 150 కి.మీ దూరంలో చిరుత సంచారాన్ని గుర్తించినట్లు టీటీడీ అటవీ శాఖ డీఎఫ్ వో శ్రీనివాసులు వెల్లడించారు. అధునాతన కెమెరాల ఏర్పాటుతో ఎప్పటికప్పుడు చిరుత కదలికలు గమనిస్తున్నామని.....


బెంగళూరులో బాంబు పెట్టింది వీళ్లే.. పట్టిస్తే రూ.10 లక్షల బహుమతి

బెంగళూరులో బాంబు పెట్టింది వీళ్లే.. పట్టిస్తే రూ.10 లక్షల బహుమతి బెంగళూరు సిటీలోని రామేశ్వరం కేఫ్ లో బాంబు పెట్టిన ఇద్దరు అనుమానితుల ఫొటోలను రిలీజ్ చేసింది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ NIA.. వీరి పేర్లు  ముసావీర్ హుస్సేన్, అబ్దుల్ మంతెన్‌. వీరిలో ముసావీర్ హుస్సేన్ కీలక సూత్రధారిగా చెబుతోంది ఎన్ఐఏ. ఈ పేలుళ్ల కేసులో అరెస్ట్ అయిన ముజ్మిల్ ద్వారా ఈ సమ...


నాణ్యమైన మద్యం చౌకగా ఇస్తానంటున్న చంద్రబాబు

నాణ్యమైన మద్యం చౌకగా ఇస్తానంటున్న చంద్రబాబు ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో నేతల హడావిడి ముమ్మరం అయ్యింది. మేమంతా సిద్ధం పేరుతో సీఎం జగన్, ప్రజాగళం పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు ఒకేరోజు ప్రచారం ప్రారంభించటంతో రాష్ట్రంలో ఎన్నికల హడావిడి ఊపందుకుంది. తన హయాంలో సంక్షేమ పథకాల వల్ల జరిగిన మేలు గురించి వివరిస్తూ జగన్ ప్రచారం చేస్తుండగా, తమ...


భద్రాచలం మాదిరి ఏకశిలపై సీతారాములు ఉన్న రామగిరి ఆలయం ఇదే...!!

భద్రాచలం దివ్య క్షేత్రంలో ఏకశిలపై సీతారాముల విగ్రహాలు ఏ విధంగా దర్శనమిస్తాయో మరలా అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రాంతంలో మాత్రమే ఏకశిలపై సీతారాముల విగ్రహాల దర్శనమిస్తాయి. కొన్నివందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయంలో దాదాపు నెల రోజుల ముందే ఆ రాములవారి కల్యాణోత్సవాలు ప్రారంభిస్తారు. ఇంతకీ ఆ ప్రాంతం ఎక్కడుంది..? నెల రోజుల ముందు నిర్వహించే ఆఉత్సవాలు ప్రత్యేకత ఏమిటి ఒకసారి చూద్దాం.ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి రౌతులపూడి మండలం ములగపూడి...


Delhi Liquor Case: ఈడీకి అదే కావాలి.. అందుకే కేజ్రీవాల్ ఫోన్‌ వివరాలు అడుగుతోంది: అతిషి

Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ కేసులో సీఎం కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసిన ఈడీ.. ఈ కేసులో మరిన్ని విషయాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే కేజ్రీవాల్ ఇంట్లో సోదాల సమయంలో సీజ్ చేసిన సెల్‌‌ఫోన్లలోని డేటాను సేకరించే పనిలో పడింది. అయితే ఢిల్లీ లిక్కర్ కుంభకోణం జరిగిన సమయంలో కేజ్రీవాల్ ఉపయోగించిన సెల్‌ఫోన్ కావాలని ప్రస్తుతం ఈడీ అడుగుతోంది. దీనిపై ఆప్ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. బీజేపీ రాజకీయ లక్ష్యాల కోసం ఈడీ పనిచేస్తోందని ఢిల్లీ మంత్రి...


రాధా కిషన్ రావును కోర్టులో హాజరుపర్చనున్న పోలీసులు

రాధా కిషన్ రావును కోర్టులో హాజరుపర్చనున్న పోలీసులు ఫోన్ ట్యాపింగ్  కేసులో అరెస్టైన.. మాజీ డీసీపీ రాధా కిషన్ రావును.. కాసేపట్లో కోర్టులో హాజరుపర్చనున్నారు పోలీసులు. బంజారాహిల్స్ లో పోలీసుల విచారణకు హాజరవుతున్నారు టాస్క్ ఫోర్స్, ఎస్ఐబి సిబ్బంది. నలుగురు సీఐలు, ఐదుగురు ఎస్ఐ లు, కానిస్టేబుల్స్ ను విచారించారు పోలీసులు. నిన్ననే(మార్చి 28) పలువురి స్టేట్మ...


దెబ్బతిన్న పంటలకు పరిహారం చెల్లించాలి

దెబ్బతిన్న పంటలకు పరిహారం చెల్లించాలి జన్నారం, వెలుగు : అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలని బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్​చార్జి భూక్య జాన్సన్ నాయక్ డిమాండ్ చేశారు. మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో ఇటీవల కురిసిన ఆకాల వర్షాలకు దెబ్బతిన్న మొక్కజొన్న పంటలను గురువారం రైతులతో కలిసి  ఆయన పరిశీలించి మాట్లాడారు...


దేశంలోనే తొలి కేసు: అధికారికంగా ఫోన్ ట్యాపింగ్ పై కేసు నమోదు

దేశంలోనే తొలి కేసు: అధికారికంగా ఫోన్ ట్యాపింగ్ పై కేసు నమోదు హైదరాబాద్ : తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసుపై అధికారికంగా బంజారా హిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. టెలిగ్రాఫ్ యాక్ట్  జతపరుస్తూ నాంపల్లి కోర్టులో మెమో దాఖలు చేశారు. దీంతో  దేశంలోనే తొలిసారిగా టెలిగ్రాఫ్ ఆక్ట్ కింద కేసు నమోదు అయ్యింది. ఈ  ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో...


కాంగ్రెస్​ను గెలిపించి, రాహుల్​ను ప్రధాని చేద్దాం : సీతక్క

కాంగ్రెస్​ను గెలిపించి, రాహుల్​ను ప్రధాని చేద్దాం : సీతక్క ములుగు, వెలుగు: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులను ఆగంచేసే నల్ల చట్టాలను తీసుకువచ్చిందని, కార్పొరేట్​కంపెనీలకు రెడ్ కార్పేట్ వేసిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క విమర్శించారు. గురువారం ములుగులో ఏర్పాటు చేసిన మండల కాంగ్రెస్​ ముఖ్య నాయకుల సమ...


మోడీ, బిల్ గేట్స్ చర్చ:ఇండియాలో టెక్నాలజీ పురోగతిపై ప్రశంసలు

న్యూఢిల్లీ: ఇండియాలో టెక్నాలజీ పురోగతిని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ ప్రశంసించారు.ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఆవిష్కరణలో ఇండియా పాత్రను బిల్ గేట్స్ అభినందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బిల్స్ గేట్స్ శుక్రవారం నాడు పలు అంశాలపై చర్చలో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేశారు మోడీ. పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను అధిగమించడానికి టెక్నాలజీని వాడాలని తాను భావించినట్టుగా మోడీ చెప్పారు.అలాగే మైండ్ సెట్ను కూడ...


నిరుద్యోగులకు భారీ శుభవార్త: పరీక్ష లేకుండానే రైల్వే ఉద్యోగాలు..నెలకు రూ.35000 కంటే ఎక్కువ

రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీసెస్ (RITES)లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. RITES రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కింద.. సెక్షన్ ఇంజనీర్, డ్రాయింగ్ అండ్ డిజైన్ స్పెషలిస్ట్/ఎలక్ట్రికల్ వంటి మొత్తం 12 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఆసక్తి,అర్హత ఉన్నవారు అధికారిక వెబ్‌సైట్ rites.com ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లయ్ చేయడానికి చివరి తేదీ...


Kejriwal Arrest: కేజ్రీవాల్ అరెస్ట్‌పై అమెరికా జోక్యం దేనికి సంకేతం? ఇది ఎన్నికల్ని ప్రభావితం చేసే ఎత్తుగడా?

Arvind Kejriwal Arrest: ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇదొక్కటే చర్చ. మామూలు రోజుల్లో అయితే ఈ స్థాయి (Delhi Liquour Policy) అలజడి ఉండేది కాదేమో. కొద్ది రోజుల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి కీలక సమయంలో మొత్తంగా దేశ రాజకీయాల్ని మార్చేసింది ఈ స్కామ్. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌తో (Arvind Kejriwal Arrest) మొత్తం పొలిటికల్ పిక్చర్‌ మారిపోయింది. కావాలనే ప్రతిపక్షాలను టార్గెట్ చేసి దర్యాప్తు సంస్థల్ని...


ఏప్రిల్ 1 నుంచి సామాన్యులకు భారీ షాక్.. కేంద్రం కీలక నిర్ణయం!

జనాభా ప్రాధాన్యత, ఆరోగ్య సంరక్షణ అవసరాలను తీర్చేవి ఎసెన్షియల్ మెడిసిన్స్. వ్యాధి వ్యాప్తి, సమర్థత, భద్రత, ధరను పరిగణనలోకి తీసుకుని ఈ జాబితా రూపొందిస్తారు. ఇటువంటి మందులు తగిన మోతాదులో, క్వాలిటీతో అందుబాటులో ఉండాలి. ప్రజలు భరించగలిగే విధంగా అందుబాటులో ఉండాలి. అయితే ఏప్రిల్ 1 నుంచి పెయిన్ కిల్లర్, యాంటీబయాటిక్స్, యాంటీ ఇన్ఫెక్టివ్స్ వంటి ముఖ్యమైన మందుల ధరలు స్వల్పంగా పెరగనున్నాయి. హోల్‌సేల్ ప్రైస్‌ ఇండెక్ష్‌(WPI)లో మార్పులకు అనుగుణంగా నేషనల్...


బిస్కెట్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం

బిస్కెట్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం తప్పిన ప్రాణాపాయం.. రూ. కోట్లలో ఆస్తినష్టం 8 ఫైర్ ఇంజన్లతో  మంటలు ఆర్పిన పోలీసులు కాటేదాన్ పారిశ్రామికవాడలో ఘటన శంషాబాద్, వెలుగు : కాటేదాన్ పారిశ్రామికవాడలోని ఓ బిస్కెట్ కంపెనీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. విధుల్లో ఉన్న కార్మికుల అప్రమత్తతతో ప్రాణాపాయం తప్పింది. భారీగా ఆస్తినష్టం జరిగిన ఘటన మైలార్ దేవ్ ప...


కృష్ణా జిల్లా: పోలీసుల్ని చూసి పారిపోయిన వ్యక్తి.. అతడ్ని పట్టుకుని ఆరా తీస్తే, మాములోడు కాదు

Thotlavalluru Inter State Thief Arrest కృష్ణా జిల్లా తోట్లవల్లూరు దగ్గర కృష్ణా కరకట్టపై పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇంతలో అటువైపుగా వచ్చిన వ్యక్తి పోలీసుల్ని చూసి పారిపోయాడు.. అతడ్ని పట్టుకుని ఆరా తీస్తే గుట్టు బయటపడింది.