Trending:


Lok Sabha Polls 2024 1st Phase: తమిళనాడు సహా దేశ వ్యాప్తంగా 102 లోక్ సభ స్థానాలకు ప్రారంభమైన తొలి దశ పోలింగ్..

Lok Sabha Polls 2024 1st Phase: ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో 18వ లోక్ సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ మొదలైంది. తమిళనాడులోని 39 లోక్ సభ సీట్లతో పాటు దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత పాలిత ప్రాంతాలు కలిపి 102 సీట్లకు పోలింగ్ ప్రారంభమైంది.


Ridge Gourd Farming | ఈ పద్ధతిలో బీర సాగు చేస్తే.. లాభాల పంట పండినట్టే

టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది రైతులు కూడా కొత్త పద్ధతులను అవలంభిస్తున్నారు. సాధారణ పద్ధతిలో సాగు చేస్తే లాభాలు అంతంత మాత్రంగా ఉంటున్నాయని పరిస్థితులకు అనుగుణంగా సాగు విధానాన్ని మార్పు చేస్తూ వారి నైపుణ్యాన్ని చూపిస్తున్నారు నేటితరం రైతులు. మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండలం బొమ్మకల్లు గ్రామానికి చెందిన నరహరి అనే రైతు గత నాలుగు సంవత్సరాలుగా కూరగాయల సాగు చేస్తున్నాడు. కొత్త పద్ధతులను అవలంబిస్తూ లాభాలు పొందుతున్నాడు. ఏ విధంగా అనేది అతని మాటల్లోనే తెలుసుకుందాం.


AP TS Summer Updates: పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు.. నేడు ఏపీలో 91 మండలాల్లో అలర్ట్

AP TS Summer Updates: ఏపీ తెలంగాణలో అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. శుక్రవారం ఏపీలో 91 మండలాల్లో తీవ్ర వడగాల్పులు నమోదవుతాయని హెచ్చరికలు జారీ అయ్యాయి.


కవితను బయటకు తీసుకురావాలనే బీజేపీకి బీఆర్ఎస్ ​సపోర్ట్: కొండా సురేఖ

కవితను బయటకు తీసుకురావాలనే బీజేపీకి బీఆర్ఎస్ ​సపోర్ట్: కొండా సురేఖ గ్రేటర్​వరంగల్​, వెలుగు:  కేసీఆర్​ బిడ్డ కవితను జైలు నుంచి బయటకు తీసుకురావాలనే బీజేపీకి పార్లమెంట్ఎన్నికల్లో బీఆర్ఎస్​ సపోర్ట్​ చేస్తోందని రాష్ర్ట దేవాదాయ, పర్యావరణ, ఆటవీ శాఖ మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. కాంగ్రెస్​వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య గెలుపు కోసం వరంగల్​తూర్పు నియోజకవర...


ప్రైవేట్ ప్లేన్లు, హెలికాప్టర్లకు ఫుల్‌‌‌‌‌‌‌‌ గిరాకీ

ప్రైవేట్ ప్లేన్లు, హెలికాప్టర్లకు ఫుల్‌‌‌‌‌‌‌‌ గిరాకీ ఎన్నికల టైమ్‌‌‌‌‌‌‌‌ కావడంతో 40 శాతం పెరిగిన బుకింగ్స్ డిమాండ్‌‌‌‌‌‌‌‌కు సరిపడా అందుబాటులో లేకపోవడంతో లీడర్ల తిప్పలు హెలికాప్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు గంటకు రూ.3.5 లక్షలు, ప్లేన్‌‌‌‌‌‌‌‌కు రూ.5.25 లక్షల వరకు చార్జ్ న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల వేళ ప్రైవేట్ ప్లేన్లు, హెలికాప్టర్లకు మస్తు డిమాండ్ పెర...


TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్ - జులై నెల ఆర్జిత సేవా టికెట్లు విడుదల

TTD Released Srivari Seva Tickets: తిరుమల (Tirumala) శ్రీవారి భక్తులకు అలర్ట్. జులై నెలకు సంబంధించి ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ గురువారం ఉదయం 10 గంటలకు విడుదల చేసింది. ఈ నెల 20 వరకు ఆన్ లైన్ లో టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. ఆ రోజు ఉదయం 10 గంటల వరకూ సుప్రభాతం, తోమాల, అర్చన అష్టదళపాదపద్మారాధన టికెట్లు పొందడానికి ఆన్ లైన్ లో పేర్లు నమోదు చేసుకోవాలి. అనంతరం మధ్యాహ్నం లక్కీ డిప్ ఆధారంగా అధికారులు టికెట్లు కేటాయిస్తారు. ఇందులో టికెట్లు పొందిన వారు...


టెట్​కు 2.56 లక్షల అప్లికేషన్లు

టెట్​కు 2.56 లక్షల అప్లికేషన్లు టెట్​కు 2.56 లక్షల అప్లికేషన్లు రేపటితో ముగియనున్న దరఖాస్తు గడువు హైదరాబాద్, వెలుగు: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్)కు దరఖాస్తులు పెరుగుతున్నాయి. గురువారం  సాయంత్రం వరకు 2,56,744 మంది అప్లై చేసుకున్నారు. వీరిలో  పేపర్1 కోసం 92,129 మంది, పేపర్ 2 కోసం 1,64,615 మంది దరఖాస్తు చేశారు.  మరోపక్క 12,829 మంది ఎడిట్ ఆప్షన్​ను...


Railway Staff rescue: ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్.. ఆత్మహత్య చేసుకునేందుకు వెళుతున్న బాలుడిని కాపాడిన టీసీ

Railway Staff rescue: ఇంటర్ పరీక్షల్లో ఫెయిలైనందుకు మనస్తాపంతో ఆత్మహత్య చేసుకునేందుకు వెళుతున్న బాలుడిని రైల్వే సిబ్బంది చాకచక్యంతో కాపాడారు. బాధితులు ఫిర్యాదుపై తక్షణం స్పందించడంతో ఆత్మహత్య చేసుకోకుండా బాలుడిని కాపాడారు.


కేజ్రీవాల్ మామిడిపండ్లు తింటున్నడు .. కోర్టుకు తెలిపిన ఈడీ అధికారులు

కేజ్రీవాల్ మామిడిపండ్లు తింటున్నడు .. కోర్టుకు తెలిపిన ఈడీ అధికారులు బ్లడ్ షుగర్  లెవెల్స్ పెంచుకుంటున్నడు మెడికల్ బెయిల్ కోసం కావాలనే అలా చేస్తున్నడు కోర్టుకు తెలిపిన ఈడీ అధికారులు.. కేజ్రీవాల్ డైట్ వివరాలు కోరిన కోర్టు న్యూఢిల్లీ:  టైప్ 2 డయాబెటిస్ తో బాధపడుతున్న ఢిల్లీ సీఎం అర్వింద్  కేజ్రీవాల్  జైల్లో రోజూ కావాలనే మామిడిపండ్లు, స్వీట్లు, ఆలూ ...


అక్రమంగా స్థలంలోకి వెళ్లిన ఏడుగురు అరెస్ట్

అక్రమంగా స్థలంలోకి వెళ్లిన ఏడుగురు అరెస్ట్ జీడిమెట్ల, వెలుగు: అక్రమంగా స్థలంలోకి వెళ్లిన ఏడుగురిని పేట్​బషీరాబాద్​పోలీసులు అరెస్ట్​ చేశారు. కుత్బుల్లాపూర్ లోని సర్వే నంబర్ 25/1 లోని 3 ఎకరాల భూమిలోకి గతేడాది అక్టోబర్​లో కొందరు వ్యక్తులు అక్రమంగా ప్రవేశించి కాంపౌండ్ వాల్ కూల్చి వేయగా క్రిమినల్ ​కేసు నమోదైంది. గురువారం మరోసారి కూన మాణిక్యం గౌరీశ్​ అతన...


Summer Holidays: విద్యార్థులకు భారీ శుభవార్త.. వేసవి సెలవులు పొడిగింపు..!

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో టెన్త్, ఇంటర్ విద్యార్థులు వేసవి సెలవులను (Summer Holidays) ఎంజాయ్ చేస్తున్నారు. ప్రిప్రైమరీ విద్యార్థులకు కూడా సెలవులు ఇచ్చేశారు. ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు మాత్రం ప్రస్తుతం పరీక్షలు జరుగుతున్నాయి. ప్రస్తుతం వారికి ఒంటిపూట బడులు నడుస్తున్నాయి. ఉదయం 8 గంటల నుంచి 12:30 వరకు క్లాస్‌లు నిర్వహిస్తున్నారు. పరీక్షలు పూర్తయ్యాక.. వీరికి కూడా వేసవి సెలవులు ఇస్తారు. ఇప్పటికే ఏపీ, తెలంగాణ విద్యాశాఖలు వేసవి సెలువను ప్రకటించాయి. తెలంగాణలో ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు విద్యార్థులకు వేసవి సెలవులు ఉండనున్నాయి. మొత్తం 45 రోజులకు పైగా సమ్మర్ హాలీడేస్ వస్తున్నాయి. ఐతే ఈసారి ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. పరిస్థితి ఇలాగే జూన్ మూడో వారం వరకు ఎండలు ఉండొచ్చనే అంచనాలున్నాయి. ఎండల తీవ్రత కొనసాగితే మాత్రం విద్యార్థులకు వేసవి సెలవును పొడిగించే అవకాశముంది. మరో వారం రోజుల పాటు సెలవులు పొడించే ఛాన్స్ ఉంది. దీనిపై త్వరలోనే విద్యాశాఖ అధికారికంగా ప్రకటన విడుదల చేసే సూచనలు కనిపిస్తున్నాయి. అటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఏప్రిల్ 24 నుంచి విద్యార్థులకు సమ్మర్ హాలీడేస్ ప్రకటించారు. జూన్ 13 న స్కూల్స్ అన్ని రీఓపెన్ కానున్నాయి. దాదాపు 50 రోజుల పాటు వేసవి సెలవులు వచ్చాయి. ఐతే ఎండల తీవ్రత ఉంటే.. అక్కడా సెలవులు పొడిగించవచ్చు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటే.. సెలవులు పొడిగించాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఎండల తీవ్రతకు అనుగుణంగా సెలవులు పొడిగించే అంశంపై త్వరలోనే విద్యాశాఖ నిర్ణయం తీసుకోనుంది.


వికారాబాద్​ జిల్లా కోర్టుకు భూమిని కేటాయించండి : గడ్డం ప్రసాద్ కుమార్

వికారాబాద్​ జిల్లా కోర్టుకు భూమిని కేటాయించండి : గడ్డం ప్రసాద్ కుమార్ స్పీకర్ గడ్డం ప్రసాద్  కుమార్ కు  బార్ అసోసియేషన్ వినతి వికారాబాద్, వెలుగు :  వికారాబాద్ జిల్లా కోర్ట్ భవన నిర్మాణానికి భూమిని కేటాయించాలని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు.  గురువారం ఎమ్మెల్యే  క్యాంపు ఆఫీసులో ఆయనను మర్యాద పూర్వకంగా కలిసిన వి...


ఇద్దరు నకిలీ డాక్టర్లపై కేసు

ఇద్దరు నకిలీ డాక్టర్లపై కేసు ఘట్ కేసర్, వెలుగు : రోగులకు ట్రీట్ మెంట్ చేస్తున్న ఇద్దరు నకిలీ డాక్టర్లపై కేసు నమోదైంది. పోచారం ఐటీసీ ఇన్ స్పెక్టర్ రాజువర్మ తెలిపిన   ప్రకారం.. నారపల్లిలోని కొర్రెముల రోడ్డులో  వైద్య వృత్తిలో ఎలాంటి అనుభవం లేకుండానే ఎంబీబీఎస్ డాక్టర్లు గా ఆర్ఆర్ క్లినిక్ ను  రవీందర్ రెడ్డి, డీబీఎం క్లినిక్ ను  నరేందర్ నడుపుతున్నారు.  ...


గ్రేటర్లో బీఆర్ఎస్కు షాక్.. బీజేపీలో చేరిన భేతి సుభాష్ రెడ్డి

గ్రేటర్లో బీఆర్ఎస్కు షాక్.. బీజేపీలో చేరిన భేతి సుభాష్ రెడ్డి గ్రేటర్ హైదరాబాద్లో బీఆర్ఎస్ కు మరో ఎదురు దెబ్బ  తగిలింది. ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి బీజేపీలో చేరారు. కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. ఏప్రిల్ 18న ఉదయం  బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన భేతి సుభాష్ రెడ్డి.. రాజీనామా లేఖను పార్టీ అధినేత కేసీఆర్ పంపారు.  లోక్ స...


అపార్ట్‌మెంట్‍లో అగ్ని ప్రమాదం.. ఫ్లాట్ దగ్ధం

అపార్ట్‌మెంట్‍లో అగ్ని ప్రమాదం.. ఫ్లాట్ దగ్ధం హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలోని ఓ అపార్ట్‌మెంట్‍లోని ఫ్లాట్‌లో శుక్రవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించింది. అల్వాల్ ప్రాంతంలోని మచ్చ బొల్లారంలోని విబిసిటీ అపార్ట్‌మెంట్‍లో ఐదవ అంతస్తులో అగ్నిప్రమాదం జరిగింది. ఫ్లాట్ లోని సామాగ్రి అంతా పూర్తిగా కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున...


తుర్కలషాపురంలో చేపల చెరువు లూటీ

తుర్కలషాపురంలో చేపల చెరువు లూటీ మోత్కూరు, వెలుగు : గ్రామస్తులంతా కలిసి చేపల చెరువును లూటీ చేశారు. ఈ ఘటన యాదాద్రి జిల్లా గుండాల మండలం తుర్కలషాపురంలో గురువారం జరిగింది. గ్రామానికి చెందిన 8 ముదిరాజ్‌ కుటుంబాలు, గుండాల మత్స్య సహకార సొసైటీ సభ్యులు కలిసి ఈ చెరువులో చేపలు పెంచుతున్నారు. చెరువులో గతేడాది కంప చెట్లు భారీగా ఉండడంతో ఒక్కసారి మాత్రమే చేపలు పట్...


గ్రాము బంగారంపై రూ.30 తగ్గింపు

గ్రాము బంగారంపై రూ.30 తగ్గింపు పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. గత కొన్ని రోజులుగా నాన్ స్టాప్ గా పరుగులు పెట్టిన బంగారం, వెండి ధరలకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. కొనుగోలుదారులకు స్వల్ప ఊరట కలిగిస్తూ.. పసిడి ధరలు తగ్గాయి.  ఏప్రిల్ 18వ తేదీ గురువారం బంగారం, వెండి ధరలు దేశవ్యాప్తంగా స్వల్పంగా తగ్గాయి. 22 క్యారెట్ల ఒక గ్రాముపై రూ.30, 24 క్యారెట్ల ఒక గ్రాము బ...


Rasi Phalalu 19-4-2024: ఆ రాశి వారికి ప్రమోషన్‌ రావచ్చు

Rasi Phalalu:జ్యోతిష్య పండితులు గ్రహాలు, నక్షత్రాల గమనం ఆధారంగా రాశి ఫలాలు చెబుతుంటారు. అనేక ఇతర అంశాలను సైతం పరిగణనలోకి తీసుకొని ఏ రాశి వారికి ఎలాంటి రోజు వారీగా ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో విశ్లేషిస్తుంటారు. జ్యోతిష్యం ప్రకారం.. 2024 ఏప్రిల్ 19వ తేదీ, శుక్రవారం నాటి దిన ఫలాలు ఏయే రాశికి ఎలా ఉన్నాయో తెలుసుకోండి. మేషం (Aries):థ్రిల్లింగ్ ఎన్‌కౌంటర్ లేదా ఊహించని కనెక్షన్‌లో మీరు పొరపాట్లు చేయవచ్చు. వర్క్‌లో వివిధ ప్రాజెక్ట్‌లను మేనేజ్‌ చేస్తున్నప్పుడు, ఆర్గనైజ్డ్‌, ఫోకస్డ్‌గా ఉంటే విజయం సాధిస్తారు. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాలని గుర్తుంచుకోండి. బిజీనెస్ మధ్య విశ్రాంతి తీసుకోండి. యోగా లేదా మెడిటేషన్ వంటి మైండ్‌ఫుల్‌నెస్ ప్రాక్టీస్‌లు జీవితంలో సమతుల్యతను తీసుకొస్తాయి. ఆకస్మిక ప్రయాణ అవకాశాలు లభిస్తాయి, అవి సర్‌ప్రైజ్‌లను అందిస్తాయి. అదృష్ట సంఖ్య: 7. అదృష్ట రంగు: రాయల్ బ్లూ. అంతర దృష్టి, సృజనాత్మకతను పెంచడానికి ఆక్వామారిన్ ధరించండి. వృషభం (Taurus):మీ ప్రేమ జీవితంలో లోతైన ఎమోషనల్‌ కనెక్షన్‌ పొందుతారు. మీ భాగస్వామి నుంచి సాన్నిహిత్యం, బలమైన నిబద్ధతను ఆశించవచ్చు. పనిలో, సహనం, పట్టుదలతో విజయాలు, లక్ష్యాలు సాధిస్తారు. బ్యాలెన్స్‌డ్‌ డైట్‌, రెగ్యులర్‌ ఎక్సర్‌సైజ్‌ ద్వారా మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. తోటపని లేదా పెయింటింగ్ వంటి కార్యకలాపాల ద్వారా అంతర్గత శాంతిని కనుగొనడం ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రకృతిని అన్వేషించడం లేదా ప్రశాంతమైన ప్రదేశాలను సందర్శించడం పరిగణించండి. అదృష్ట సంఖ్య: 2. అదృష్ట రంగు: స్కై బ్లూ. అంతర్గత బలం, స్పష్టతను మెరుగుపరచడానికి లాపిస్ లాజులీని ధరించండి. మిథునం (Gemini):ఉత్తేజకరమైన రొమాంటిక్‌ ఆపర్చునిటీలు పొందుతారు. అనుకోని సంఘటనలు ఎదురయ్యే అవకాశం ఉన్నందున ఓపెన్ మైండెడ్‌గా ఉండండి. కెరీర్‌లో కొత్త అవకాశాలు, కొలాబరేషన్‌లు ఉంటాయి. ఎక్సర్‌సైజ్‌, బాగా తినడం ద్వారా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంపై దృష్టి పెట్టండి. మానసిక స్పష్టత, శాంతి కోసం జర్నలింగ్ లేదా రీడింగ్‌ వంటి కార్యకలాపాల్లో పాల్గొనండి. కొత్త నగరాలను అన్వేషించండి లేదా చిన్న ప్రయాణాలు చేయండి. అదృష్ట సంఖ్య: 5. అదృష్ట రంగు: మణి. కమ్యూనికేషన్ స్కిల్స్‌ మెరుగుపరచడానికి, సామరస్యాన్ని ప్రోత్సహించడానికి బ్లూ లేస్ అగేట్ ధరించండి. కర్కాటకం (Cancer):రొమాంటిక్‌ లైఫ్‌లో హార్మనీ, ఎమోషనల్‌ ఫుల్‌ఫిల్‌మెంట్‌ లభిస్తుంది. ఇప్పటికే ఉన్న సంబంధాలు మరింత లోతుగా మారవచ్చు, కొత్త కనెక్షన్లు ఏర్పడవచ్చు. వర్క్‌లో వృద్ధి అవకాశాలు అందుకోవడానికి స్కిల్స్‌ పెంచుకోవడంపై దృష్టి పెట్టండి. మీ ఆరోగ్యం కోసం మానసిక శ్రేయస్సు, సెల్ఫ్‌ కేర్‌కి ప్రాధాన్యత ఇవ్వండి. మీ జీవితంలో ఆనందాన్ని తీసుకురావడానికి వంట చేయడం లేదా ప్రియమైన వారితో గడపడం వంటివి ఆస్వాదించండి. బీచ్‌ల సందర్శన లేదా కుటుంబ సభ్యులతో మళ్లీ కనెక్ట్ అవ్వడాన్ని పరిగణించండి. అదృష్ట సంఖ్య: 3. అదృష్ట రంగు: బేబీ బ్లూ. అంతర దృష్టి, అంతర్గత శాంతిని మెరుగుపరచడానికి మూన్‌స్టోన్ ధరించండి. సింహం (Leo):మీ రొమాంటిక్‌ లైఫ్‌లో ఉత్సాహం వేచి ఉంది. వర్క్‌లో మీ సృజనాత్మక, నాయకత్వ నైపుణ్యాలకు గుర్తింపు లభిస్తుంది. ప్రమోషన్‌ అందుకోవచ్చు. ఆరోగ్యకరమైన జీవనశైలిని నిర్వహించడం, ఆరోగ్యం కోసం మీ శరీర అవసరాలను వినడంపై దృష్టి పెట్టండి. డ్యాన్స్ లేదా పెయింటింగ్ వంటి కార్యకలాపాలతో విశ్రాంతి తీసుకోండి. పెద్ద నగరాలు లేదా ఈవెంట్‌లు మీ ప్రయాణ ప్రణాళికలలో భాగం కావచ్చు. అదృష్ట సంఖ్య: 1. అదృష్ట రంగు: నేవీ బ్లూ. విశ్వాసాన్ని పెంచడానికి, విజయాన్ని ఆకర్షించడానికి నీలిరంగు పుష్పరాగాన్ని ధరించండి. కన్య (Virgo):రొమాన్స్‌లో స్థిరత్వం, సామరస్యం మీ కోసం వేచి ఉన్నాయి. ఇప్పటికే ఉన్న రిలేషన్‌లు మరింతగా పెరగవచ్చు, అయితే కొత్త కనెక్షన్లు ఏర్పడవచ్చు. డీటైల్స్‌పై ఫోకస్‌ ఉంచండి, ఆర్గనైజ్డ్‌గా ఉండంటం ద్వారా పనిలో విజయం సాధిస్తారు. వ్యాయామం, స్ట్రెస్‌ మేనేజ్‌మెంట్‌ ద్వారా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ప్రశాంతమైన డెస్టినేషన్‌లు, సుందర ప్రదేశాలను అన్వేషించండి. అదృష్ట సంఖ్య: 6. అదృష్ట రంగు: పాస్టెల్ బ్లూ. నీలమణిని ధరించడం వల్ల కమ్యూనికేషన్ స్కిల్స్‌ మెరుగుపడతాయి. తుల (Libra):రొమాంటిక్‌ లైఫ్‌లో ఆనందం ఉంటుంది. ఇప్పటికే ఉన్న సంబంధాలు మరింత లోతుగా మారవచ్చు, కొత్త కనెక్షన్లు వికసించవచ్చు. కొలాబరేషన్‌లు, పార్ట్‌నర్‌షిప్‌లతో వర్క్‌లో విజయం అందుకుంటారు. ఆరోగ్యం, మానసిక క్షేమం కోసం సెల్ఫ్‌కేర్‌కి ప్రాధాన్యత ఇవ్వండి. అంతర్గత శాంతిని కనుగొనడానికి ధ్యానం లేదా కళ వంటి మైండ్‌ఫుల్‌ యాక్టివిటీస్‌లో పాల్గొనండి. మనోహరమైన పట్టణాలను అన్వేషించడం లేదా సోషల్‌ ఈవెంట్స్‌కి హాజరుకావడాన్ని పరిగణించండి. అదృష్ట సంఖ్య: 4. అదృష్ట రంగు: పెరివింకిల్ బ్లూ. సృజనాత్మకత, అంతర్గత శాంతిని మెరుగుపరచడానికి అజురైట్ ధరించండి. వృశ్చికం (Scorpio):మీ కోసం ఇంటెన్స్‌, ట్రాన్స్‌ఫర్మేటివ్‌ ఎక్స్‌పీరియన్స్‌లు వేచి ఉన్నాయి. మీ భావోద్వేగాలను స్వీకరించండి, ప్రక్రియపై నమ్మకం ఉంచండి. వర్క్‌లో మీ సంకల్పం, ప్యాషన్‌ విజయాన్ని అందిస్తాయి. మీ లైఫ్‌స్టైల్‌ బ్యాలెన్స్‌ చేసుకోండి, మీ ఆరోగ్యానికి అవసరమైన విరామాలు తీసుకోండి. ఆధ్యాత్మిక ప్రదేశాలను అన్వేషించడం లేదా ప్రకృతిలో ఏకాంతాన్ని కోరుకోవడం గురించి ఆలోచించండి. అదృష్ట సంఖ్య: 8. అదృష్ట రంగు: మిడ్‌నైట్‌ బ్లూ. అంతర దృష్టిని మెరుగుపరచడానికి, శక్తిని రక్షించడానికి అబ్సిడియన్ ధరించండి. ధనస్సు (Sagittarius):అడ్వెంచరస్‌, స్పాంటేనియస్‌ రొమాంటిక్‌ ఎక్స్‌పీరియన్స్‌లు పొందుతారు. కొత్త కనెక్షన్‌లను స్వీకరించండి, మీ ప్రేమ జీవితంలో ఉత్సాహాన్ని పొందండి. పనిలో మీ ఆశావాద, ఉత్సాహభరితమైన విధానం వృద్ధి అవకాశాలను ఆకర్షించవచ్చు. శారీరక కార్యకలాపాలపై దృష్టి పెట్టండి. మీ శ్రేయస్సు కోసం ఆరోగ్యకరమైన జీవనశైలిని మెయింటైన్‌ చేయండి. థ్రిల్లింగ్ అడ్వెంచర్‌లను ప్రారంభించడం లేదా మీ ప్రయాణాల కోసం ఫారిన్‌ కంట్రీలు సందర్శించడం గురించి ఆలోచించండి. అదృష్ట సంఖ్య: 9. అదృష్ట రంగు: ఎలక్ట్రిక్‌ బ్లూ. సమృద్ధిని ఆకర్షించడానికి నీలిరంగు పుష్పరాగాన్ని ధరించండి. మకరం (Capricorn):మీకిది స్థిరమైన, సురక్షితమైన రొమాంటిక్‌ ఫేజ్‌. మీ రిలేషన్‌లో బలమైన పునాదిని నిర్మించడంపై దృష్టి పెట్టండి. పనిలో మీ క్రమశిక్షణతో లక్ష్యాలను సాధిస్తారు. సమతుల్య దినచర్యను నిర్వహించాలని గుర్తుంచుకోండి. మీ ఆరోగ్యం కోసం విశ్రాంతికి ప్రాధాన్యత ఇవ్వండి. చారిత్రక ప్రదేశాలను సందర్శించడం లేదా ప్రియమైన వారితో మళ్లీ కనెక్ట్ అవ్వడాన్ని పరిగణించండి. అదృష్ట సంఖ్య: 10. అదృష్ట రంగు: స్టీల్‌ బ్లూ. అంతర దృష్టి, స్పష్టతను మెరుగుపరచడానికి అజూరైట్ లేదా నీలమణి ధరించండి. కుంభం (Aquarius):ఉత్తేజకరమైన, అసాధారణమైన రొమాంటిక్‌ ఎక్స్‌పీరియన్స్‌లు వేచి ఉన్నాయి. మీ ప్రత్యేక లక్షణాలను స్వీకరించండి, కొత్త కనెక్షన్‌లను స్వాగతించండి. పనిలో మీ వినూత్న ఆలోచనలు విజయం, గుర్తింపుకు దారితీయవచ్చు. మీ శ్రేయస్సు కోసం వ్యాయామం, ఆరోగ్యకరమైన అలవాట్లను మీ దినచర్యలో చేర్చుకోండి. ఆఫ్‌బీట్ డెస్టినేషన్‌లు సందర్శించడం లేదా మేధోపరమైన సమావేశాలకు హాజరుకావడాన్ని పరిగణించండి. అదృష్ట సంఖ్య: 11. అదృష్ట రంగు: మణి. సృజనాత్మకత, అంతర దృష్టిని మెరుగుపరచడానికి ఆక్వామారిన్ లేదా బ్లూ అవెన్చురిన్ ధరించండి. మీనం (Pisces):మీ దయగల స్వభావాన్ని స్వీకరించండి, ప్రేమ ప్రవాహంపై నమ్మకం ఉంచండి. వర్క్‌లో మీ అంతర దృష్టి, ఆర్టిస్టిక్‌ ఎబిలిటీస్‌తో విజయం సాధిస్తారు, సంతృప్తి పొందుతారు. ఆరోగ్యం కోసం పని, విశ్రాంతి మధ్య సమతుల్యతను మెయింటైన్‌ చేయండి. మీ ప్రయాణ ప్రణాళికల్లో భాగంగా నదులు, సముద్ర తీర ప్రాంతాలు, ఆధ్యాత్మిక కేంద్రాలను సందర్శించండి. అదృష్ట సంఖ్య: 12. అదృష్ట రంగు: సీ బ్లూ. అంతర దృష్టిని మెరుగుపరచడానికి, హీలింగ్‌ కోసం లారిమార్ ధరించండి. Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.


చిరు జల్లులతో చల్లబడిన నగరం

చిరు జల్లులతో చల్లబడిన నగరం హైదరాబాద్, వెలుగు: గ్రేటర్​పరిధిలోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. మధ్యాహ్నం 3 గంటల వరకు ఎండ దంచికొట్టగా, ఆ తర్వాత వాతావరణం మారిపోయింది. సాయంత్రం 5 గంటల తర్వాత కాప్రా, మల్కాజిగిరి, ఉప్పల్, సికింద్రాబాద్, ముషీరాబాద్, బోయిగూడ, పద్మారావునగర్, బన్సీలాల్ పేట తదితర ప్రాంతాల్లో వర్షం కురి...


ట్రేడర్లు, కమీషన్ ఏజెంట్ల చేతిలో పల్లి రైతులు విలవిల

ట్రేడర్లు, కమీషన్ ఏజెంట్ల చేతిలో పల్లి రైతులు విలవిల పల్లి రైతులు ప్రతిసారి ట్రేడర్లు, కమీషన్​ ఏజెంట్ల చేతిలో మోసపోతున్నారు. మన రాష్ట్రంలోని ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్​నగర్​జిల్లాల్లో పల్లి ఎక్కువగా సాగవుతోంది. ఉమ్మడి పాలమూరులో గత వానకాలం 3.80 లక్షల ఎకరాల్లో పల్లి సాగైంది. డిసెంబరు చివరి వారం నుంచి పంట మార్కెట్​కు రాగా,  మొదట ప్రభుత్వం నిర్ణయించిన ఎ...


మళ్లీ వరద ముంపేనా .. ఇంకా పెండింగ్ లోనే ఫేజ్ –1 నాలాల పనులు

మళ్లీ వరద ముంపేనా .. ఇంకా పెండింగ్ లోనే ఫేజ్ –1 నాలాల పనులు వచ్చే వానాకాలంలోపు కంప్లీట్ చేయడం కష్టమే  అధికారుల నిర్లక్ష్యంపై కమిషనర్ సీరియస్ ఫేజ్–2 కు అనుమతిస్తేనే వరద ముంపునకు శాశ్వత చెక్ హైదరాబాద్, వెలుగు : వానాకాలం వస్తే.. సిటీలో మళ్లీ వరద ముంపు తప్పేలా లేదు. ఏండ్లుగా ముంపు బాధితుల కష్టాలు ఈసారి కూడా తొలగేలా కనిపించడంలేదు. ఇటీవల జరిగిన ఒక మీటింగ...


ఇవి రాజ్యాంగాన్ని రక్షించే ఎన్నికలు : రాహుల్ గాంధీ

ఇవి రాజ్యాంగాన్ని రక్షించే ఎన్నికలు : రాహుల్ గాంధీ కాంగ్రెస్ కార్యకర్తలంతా గట్టిగా పోరాడాలె పార్టీ క్యాడర్ కు రాహుల్ గాంధీ పిలుపు కన్నూర్/న్యూఢిల్లీ:  బీజేపీ విధానాలు, పాలసీలను విమర్శిస్తున్నందుకు కొన్ని మీడియా సంస్థలు తనను దూషిస్తున్నాయని కాంగ్రెస్ మాజీ ఛీప్ రాహుల్ గాంధీ ఆరోపించారు. గురువారం కన్నూర్ లో ఎన్నికల ర్యాలీని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ...


ఆ 106 ఎకరాలు అటవీ శాఖవే.. తీర్పు వెలువరించిన సుప్రీం కోర్టు

ఆ 106 ఎకరాలు  అటవీ శాఖవే.. తీర్పు వెలువరించిన సుప్రీం కోర్టు జయశంకర్ భూపాలపల్లి భూముల వ్యవహారంపై విచారణ రివ్యూ పిటిషన్ లో హైకోర్టు పరిధి దాటి వ్యవహరించిందని అసహనం న్యూఢిల్లీ, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రం కొంపల్లి శివారు భూములు అటవీ శాఖకే చెందుతాయని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. సర్వే నంబర్ 171లో ఉన్న 106.34 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వాన...


మావోయిస్టుల కోటలో ‘సింగం’.. కాంకేర్ ఘటనకు ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ లక్ష్మణ్ నాయకత్వం

ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 29 మంది మావోయిస్ట్‌లు చనిపోగా... ఉద్యమ చరిత్రలోనే ఒకేసారి ఈస్థాయిలో నక్సల్స్‌కు ప్రాణనష్టం జరగడం ఇదే మొదటిసారి. మృతి చెందారని, వారిలో 15 మంది మహిళ నక్సల్స్ ఉన్నారు. ఘటన స్థలంలో ఏకే–47, ఎల్‌ఎంజీ, ఇన్‌సాస్‌ లాంటి అత్యాధునిక ఆయుధాలను స్వాదీనం చేసుకున్నారు. అయితే, ఈ ఆపరేషన్‌‌కు ప్లాన్ చేసింది లక్ష్మణ్ కేవత్ అనే ఓ ఎస్ఐ. అతడు టార్గెట్ చేశాడని మావోలు తప్పించుకోవడం కష్టం.


నేటి నుంచే నామినేషన్లు 25 వరకు స్వీకరణ

నేటి నుంచే నామినేషన్లు 25 వరకు స్వీకరణ కరీంనగర్ లో 17,88,218 మంది  ఓటర్లు  పెద్దపల్లిలో 15,92,996 మంది ఓటర్లు కరీంనగర్/పెద్దపల్లి, వెలుగు: కరీంనగర్, పెద్దపల్లి లోక్ సభ స్థానాల్లో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం మొదలుకానుంది. ఈనెల 18 నుంచి 25 వరకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 26న  నామినేషన్ల పరిశీలన, ...


తలకొండపల్లిలో తహసీల్దార్ పై కిడ్నాప్ కేసు

తలకొండపల్లిలో తహసీల్దార్ పై కిడ్నాప్ కేసు చేవెళ్ల, వెలుగు : ఓ వ్యక్తి కిడ్నాప్ కేసులో రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి తహసీల్దార్ పై మోకిల పోలీసులు కేసు నమోదు చేశారు. ఏపీలోని భీమవరం జిల్లా చిలుకూరుకు చెందిన శ్రీనివాసరాజుకు రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చంద్రధన గ్రామంలో 50 ఎకరాల భూమి ఉంది. శ్రీనివాస రాజు భూమిపై అదే గ్రామానికి చెందిన అతని ఫ్రెండ్ ...


6 జిల్లాల్లో 45 డిగ్రీలు.. తెలంగాణ వ్యాప్తంగా మరింత పెరిగిన టెంపరేచర్లు

6 జిల్లాల్లో 45 డిగ్రీలు.. తెలంగాణ వ్యాప్తంగా మరింత పెరిగిన టెంపరేచర్లు అత్యధికంగా నల్గొండ, మంచిర్యాలో 45.2 డిగ్రీలు​ ములుగు, వరంగల్​, వనపర్తి, జగిత్యాలలో 45 పైనే రాష్ట్రమంతటా వడగాలుల ఎఫెక్ట్, మరో రెండ్రోజులు ఇదే పరిస్థితి అన్ని జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్​ అలర్ట్​ హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎండల తీవ్రత మరింత పెరిగింది. ఈ ఎండాకాలంలో తొలిసారి...


నల్గొండ జిల్లాలో వాళ్ల మధ్య పవర్​ వార్​!

నల్గొండ జిల్లాలో వాళ్ల మధ్య పవర్​ వార్​! యాదాద్రి పవర్​ప్లాంట్​అక్రమాలపై నిలదీస్తున్న  బ్రదర్స్     వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డాడని ఆరోపణ     తాడోపేడో తేల్చుకుందాం రమ్మంటూ మాజీ మంత్రి​ సవాల్     వ్యక్తిగత దూషణలతో రచ్చ రచ్చ నల్గొండ, వెలుగు:  నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్​, మాజీ మంత్రి జగదీశ్​రెడ్డి మధ్య ‘పవర్’​ వార్​మొదలైంది. పార్...


అమ్మ పాపోయ్.. బికినీతో బస్సులోకి.. వీడియో చూసి నెటిజన్ల ఫైర్

ఢిల్లీలో కొంతమంది ప్రవర్తన.. దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. వాళ్లు చేసే తప్పుడు పనులు.. నెటిజన్లకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి. ఇప్పటివరకూ ఢిల్లీ మెట్రో రైళ్లలో అసభ్య ప్రవర్తనల ఘటనలు చూశాం. ఇప్పుడు ఢిల్లీ బస్సుల్లో కూడా ఇలాంటి దృశ్యాలు కామనవుతూ.. ఛిఛీ అనిపిస్తున్నాయి.ఈ ఘటన ఢిల్లీ డీటీసీలో జరిగింది. ప్రజా రవాణా బస్సులోకి ఓ మహిళ బికినీతో రావడం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. ఈ ఘటనకి సంబంధించిన వీడియోని ట్విట్టర్ (X)లో @DELHIBUSES1 అకౌంట్...


యూఎన్​ఎఫ్​పీఏ జనాభా నివేదిక

యూఎన్​ఎఫ్​పీఏ జనాభా నివేదిక యునైటెడ్​ నేషన్స్​ పాపులేషన్​ ఫండ్​(యూఎన్​ఎఫ్​పీఏ) స్టేట్​ ఆఫ్​ వరల్డ్​ పాపులేషన్​–2024 నివేదికను ఇటీవల విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం భారతదేశ జనాభా 144 కోట్లకు చేరిందని అంచనా వేసింది. దేశ జనాభాలో 0–14 సంవత్సరాల పిల్లల జనాభా 24 శాతంగా తెలిపింది. 10–19 సంవత్సరాల మధ్య వయసున్న వారి జనాభా 17 శాతం. కాగా, 10 నుంచి 24 ఏళ్ల మ...


కేజ్రీవాల్ కావాలనే మామిడి పండ్లు, స్వీట్లు తింటున్నారు: ఈడీ

ఢిల్లీ లిక్కర్ కేసులో బెయిల్ పొందేందుకు ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్.. విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని ఈడీ ఆరోపించింది. డయాబెటిక్ పేషంట్ అయిన కేజ్రీవాల్.. తన షుగర్ లెవల్స్ పెంచుకుని.. ఆ తర్వాత మెడికల్ ఎమర్జెన్సీ కింద బెయిల్ పొందేలా చూస్తున్నారని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ తరఫు న్యాయవాది వాదించారు. ఇక జైలులో ఉన్న కేజ్రీవాల్.. తన షుగర్ లెవల్స్ పెంచుకోవడానికి మామిడి పండ్లు, స్వీట్లు, చక్కెర కలిపిన టీ తాగుతున్నారని పేర్కొన్నారు. ఆయన ఉద్దేశపూర్వకంగానే ఈ పదార్థాలు అన్నీ తీసుకుంటున్నారని.. ఈడీ లాయర్ గురువారం కోర్టులో వాదనలు వినిపించారు. అయితే ఈడీ తరఫు లాయర్ చేస్తున్న వాదనలను కేజ్రీవాల్ తరఫు న్యాయవాది కొట్టిపారేశారు. తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న అరవింద్ కేజ్రీవాల్.. తనకు షుగర్ లెవల్స్‌ పడిపోతున్నాయని ఇటీవల కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. తన షుగర్ లెవల్స్‌ను క్రమం తప్పకుండా తనిఖీ చేసేందుకు వారానికి 3 సార్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తన రెగ్యులర్ డాక్టర్‌ను సంప్రదించేందుకు అనుమతి ఇవ్వాలని ఆ పిటిషన్‌లో కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే తాజాగా కేజ్రీవాల్ షుగర్ లెవల్స్ గురించి.. ఈడీ కోర్టులో వాదనలు వినిపించింది.


లింగంపేట శివారులో ఎలుగుబంటి సంచారం

లింగంపేట శివారులో ఎలుగుబంటి సంచారం లింగంపేట, వెలుగు:  కామారెడ్డి జిల్లా లింగంపేట గ్రామ శివారులో మత్తడిపోచమ్మ ఆలయ సమీపంలో ఎలుగుబంటి సంచారం కలకలం రేపుతోంది.  ఏటా ఉగాది పర్వదినం మొదలుకొని ఐదు రోజుల పాటు మత్తడిపోచమ్మ జాతర ఉత్సవాలు జరుగుతాయి. ఉత్సవాలు ముగిసిన నాటి నుంచి నెలరోజుల పాటు ఆయా ప్రాంతాలకు చెందిన భక్తులు ఆలయానికి చేరుకుని అమ్మవారికి మొక్కులు తీ...


భూగర్భ జలాలు అడుగంటుతున్నయ్!

భూగర్భ జలాలు అడుగంటుతున్నయ్! గతేడాదితో పోలిస్తే ఈసారి భారీగా తగ్గిన లెవల్స్ వానలు పడకపోతే మే నెలలో కష్టాలు తప్పవంటున్న ఆఫీసర్లు అత్యధికంగా శేరిలింగంపల్లిలో16.60 మీటర్లకు పడిపోయిన నీరు హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాల్లో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. గతేడాది మార్చితో పోలిస్తే ఈసారి మూడు జిల్లాల్లో బోర్లు ఎండిపో...


Civil Ranker Kiran | పేదరికంలో పుట్టినా లక్ష్యాన్ని అందుకున్నాడు

చదువుకు పేదరికం అడ్డు కాదని నిరూపించాడు కరీంనగర్ జిల్లా, రామడుగు మండలం,వెలిచాల గ్రామానికి,చెందిన నందల సాయికిరణ్ అనే యువకుడు. ఇతని తండ్రి నందాల కాంతయ్య క్యాన్సర్ తో మరణించాడు. పిల్లలను చదివించుకుంటూ తల్లి లక్ష్మీ జీవనం సాగించారు. బీడీలు చుడుతూ వచ్చిన ఆదాయంతో అటు కుటుంబాన్ని పోషిస్తూ..ఇటు పిల్లలను చదివించారు. తల్లి కష్టం చూసిన ఆ పిల్లలు కూడా కష్టాలకు పుల్ స్టాప్ పెట్టాలన్న లక్ష్యంతోనే చదువులో రాణించారు. కూతురు స్రవంతి బాసర ట్రిపుల్ ఐటీలో చదువుకుని మిషన్ భగీరథలో ఏఈఈగా ఉద్యోగం చేస్తున్నారు.


కేసీఆర్ అన్న కొడుకు కన్నారావుపై మరో కేసు నమోదు..

కేసీఆర్ అన్న కొడుకు కన్నారావుపై మరో కేసు నమోదు.. మాజీ సీఎం కేసీఆర్ అన్న కొడుకు, కల్వకుంట్ల కన్నా రావుపై మరో కేసు నమోదైంది. ఒక  ల్యాండ్ సెటిల్మెంట్ కోసం వెళ్లిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఇంట్లోనే దొంగతనం చేశారని బంజారాహిల్స్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విజయ వర్ధన్  రావు అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగి లాండ్ సెటిల్మెంట్ కోసం కన్...


ఇండియా కూటమిపై నోరు పారేసుకోవద్దు : బీవీ రాఘవులు

ఇండియా కూటమిపై నోరు పారేసుకోవద్దు : బీవీ రాఘవులు హైదరాబాద్, వెలుగు: ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలను విమర్శించే బదులు, తెలంగాణలో బీజేపీ ఒక్క స్థానం గెలవకుండా చూస్తే బాగుంటుందని సీఎం రేవంత్ రెడ్డికి సీపీఎం పొలిట్‌‌‌‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు హితవు పలికారు. 'కేరళలో కాంగ్రెస్, సీపీఎం ప్రధాన ప్రత్యర్థులుగా ఉండి బీజేపీని ఆపగలిగాయి. బీజేపీ తెలంగాణల...


BJP Madhavi latha: మసీదు ముందు రామబాణం వేసిన మాధవీలత.. సంచలన వ్యాఖ్యలు చేసిన అసదుద్దీన్ ఓవైసీ..

MP Asaduddin Owaisi: ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్ ఓవైసీ బీజేపీ మాధవీలతపై మండిపడ్డారు. శ్రీ రామనవమి శోభాయాత్ర రోజున.. హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీల ఓల్డ్ సిటీలో మసీదువైపు చూస్తు రామబాణం ఎక్కుపెట్టారు. ఈ ఘటన ప్రస్తుతం రాజకీయాల్లో తీవ్ర దుమారంగా మారింది.


మోదీ గెలిస్తే దేశం నాశనమే : జూలకంటి రంగారెడ్డి

మోదీ గెలిస్తే దేశం నాశనమే : జూలకంటి రంగారెడ్డి నకిరేకల్, వెలుగు : ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద మోసగాడు అని, మూడోసారి ఆయన గెలిస్తే దేశాన్ని నాశనం చేస్తారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. బుధవారం పట్టణంలోని నర్రా రాఘవరెడ్డి భవనంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బీజేపీ ఎన్నికల ముందు ప్రకటించిన మేనిఫెస్టోకు, అధికారంలో...


కేరళ యువతిని విడిచిపెట్టిన ఇరాన్

కేరళ యువతిని విడిచిపెట్టిన ఇరాన్ మిగతా 16 మంది ఇండియన్ల విడుదలకూ ఓకే న్యూఢిల్లీ: ఇరాన్ ఇటీవల స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కార్గో షిప్పు సిబ్బందిలోని కేరళ యువతి సురక్షితంగా ఇంటికి చేరుకున్నట్లు మన విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ ధీర్ జైస్వాల్ గురువారం వెల్లడించారు. టెహ్రాన్‌‌లోని భారత ఎంబసీ, ఇరాన్ ప్రభుత్వ చొరవతో  షిప్ సిబ్బందిలోని ఇండియన్ డెక్ క్య...


తెలంగాణ చరిత్ర - నిజాం కాలంలో విద్య

తెలంగాణ చరిత్ర - నిజాం కాలంలో విద్య హైదరాబాద్​ రాజ్యాన్ని అస్​ఫ్​జాహీలు 224 సంవత్సరాలు పాలించారు. కానీ, విద్యా సౌకర్యాలు ఏర్పాటు కాలేదు. మొత్తం ఏడుగురు పాలకుల్లో తొలి ఐదుగురి కాలంలో విద్యాభివృద్ధికి పెద్దగా కృషి జరగలేదు.  అయితే, ఆరో నిజాం మీర్​ మహబూబ్​ అలీఖాన్​ కాలంలో బ్రిటీష్ వారి సహకారంతో విద్యా సంస్థల ఏర్పాటు మొదలైంది. ముఖ్యంగా మహబూబ్​ కళాశాల, మ...


హనుమాన్‌‌‌‌ విజయయాత్ర ర్యాలీకి షరతులతో అనుమతివ్వండి

హనుమాన్‌‌‌‌ విజయయాత్ర ర్యాలీకి షరతులతో అనుమతివ్వండి హైదరాబాద్, వెలుగు: హనుమాన్‌‌‌‌ జయంతి సందర్భంగా ఈ నెల 23న నిర్వహించే ర్యాలీకి షరతులతో అనుమతి ఇవ్వాలని సిటీ పోలీసులను హైకోర్టు ఆదేశించింది. లా అండ్‌‌‌‌ అర్డర్‌‌‌‌ సమస్య రాకుండా షరతులు విధించాలని స్పష్టం చేసింది. ర్యాలీలో వంద బైక్‌‌‌‌లకు మాత్రమే అనుమతి ఇవ్వాలని సూచించింది. ఉదయం 10 గంటలకు మొదలు పెట్టి...


మహారాష్ట్ర నుంచి మంచిర్యాలకు గ్లైపోసెట్

మహారాష్ట్ర నుంచి మంచిర్యాలకు గ్లైపోసెట్ దొంగచాటుగా తరలిస్తున్న వ్యాపారులు, దళారులు      ఆన్​లైన్​లో ఆర్డర్​ పెడితే సప్లై చేస్తున్న పలు కంపెనీలు      గ్లైపోసెట్​తో క్యాన్సర్​ సహా ప్రమాదకర వ్యాధులు      పత్తిలో కలుపు నివారణకు వినియోగిస్తున్న రైతులు     గ్లైసిల్​కాటన్​ను అరికడితేనే గ్లైపోసెట్​ కంట్రోల్​ మంచిర్యాల, వెలుగు: నిషేధిత గ్లైపోసెట్​గడ్డి ...


నిరుద్యోగులకు ప్రభుత్వ ప్రత్యేక పథకం.. జీవితాంతం డబ్బు పోగేసే బంపర్ ఆఫర్

బాగా చదివినా ఉద్యోగం రాని కొందరు, కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల చదువు మధ్యలో ఆపేసి.. జాబ్ ఆఫర్స్ కోల్పోయే వారు ఇంకొందరు. ఇలాంటి వారు నిత్య జీవితంలో ఎక్కడోచోట తారసపడుతూనే ఉంటారు. అయితే అలాంటి వారందరి కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా కొన్ని పథకాలు అమలు చేస్తోంది. వీటి ద్వారా వారి భవిష్యత్తుకు భరోసా ఇస్తోంది. అలాంటి ఓ పథకం గురించి ఇప్పుడు చూద్దాం. అకడమిక్ కాలపరిమితి మధ్యలో స్కూలు లేదా కాలేజీ నుంచి డ్రాప్ అవుట్ అయిన వారికి నైపుణ్య శిక్షణ ఇవ్వడం కోసం ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన (PMKVY- Pradhan Mantri Kaushal Vikas Yojana) అనే పథకాన్ని ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఇది భారత ప్రభుత్వం స్కిల్ డెవలప్ మెంట్ ఇనిషియేటివ్ స్కీం. ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన పథకాన్ని 2015 సంవత్సరంలో ప్రారంభించారు. యువతకు ఉచితంగా నైపుణ్య శిక్షణ అందించి అందరికీ ఉపాధి కల్పించడమే ప్రధాన లక్ష్యంగా ఈ స్కీం అమలు లోకి వచ్చింది. యువకులు ఉద్యోగాల కోసం ఆశ పడకుండా సొంత కాళ్లపై ఎదిగేలా చూడడం ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన టార్గెట్. ఇందుకోసం ప్రభుత్వమే ప్రత్యేకంగా వారికి శిక్షణ ఇస్తుంది. PMKVY కింద శిక్షణ ఇవ్వడానికి ప్రత్యేక ట్రైనింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేశారు. యువతకు మెరుగైన జీవనోపాధిని పొందడానికి సహాయపడే పరిశ్రమ సంబంధిత నైపుణ్య శిక్షణను, సాఫ్ట్ స్కిల్స్, ఫైనాన్షియల్, డిజిటల్ లిటరసీ, ఇంగ్లీష్‌ వంటి అంశాల్లో ట్రైనింగ్ ఇస్తారు. PMKVY ద్వారా పాఠశాల లేదా కళాశాల నుంచి మధ్యలో డ్రాప్ అయిన వారికి ఉచితంగా శిక్షణ ఇవ్వడంతో పాటు నైపుణ్యాన్ని పెంచేందుకు క్యాష్‌ ప్రైస్‌లు కూడా ఇచ్చి ప్రోత్సహిస్తారు. అంతేకాదు శిక్షణ అనంతరం స్కిల్ సర్టిఫికెట్ కూడా ఇస్తారు. ఇది ఆ వ్యక్తికి మెరుగైన వ్యాపార, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది. 15- 45 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారు ఈ శిక్షణ పొందడానికి అర్హులు. దివ్యంగులకు కూడా ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఆసక్తి గలవారు https://www.pmkvyofficial.org/trainingcenter లింక్‌ ద్వారా ఆన్‌లైన్‌ లో అప్లై చేసుకోవచ్చు. ఈ శిక్షణకు దరఖాస్తు చేసుకోవడానికి ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా లేదా ఓటరు ఐడి వంటి గుర్తింపు రుజువ తప్పనిసరి. PMKVY శిక్షణ ద్వారా భారతీయ యువత అంతర్జాతీయ ఉపాధి అవకాశాలను కూడా వెతుక్కోవచ్చు. కోర్సు నేర్చుకునే వాళ్లకు 70% హాజరు కూడా ఉండాలి. శిక్షణ పూర్తయి సర్టిఫికేట్ పొందిన అభ్యర్థులందరికీ PMKVY ఆర్థిక, ఉద్యోగం కలిపించే (ప్లేస్ మెంట్) సాయాన్ని అందిస్తుంది. ఇది నిరుద్యోగులకు భరోసా కల్పించే స్కీం.


కామారెడ్డిలో కాంగ్రెస్​లో పలువురి చేరిక

కామారెడ్డిలో కాంగ్రెస్​లో పలువురి చేరిక కామారెడ్డి టౌన్​, వెలుగు: బీఆర్​ఎస్​ పార్టీకి చెందిన పలువురు లీడర్లు  ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​అలీ సమక్షంలో కాంగ్రెస్​ పార్టీలో  చేరారు.  పార్టీ లీడర్​ మామిండ్ల అంజయ్య,  గర్గుల్​ మాజీ సర్పంచి రవితేజగౌడ్​, విండో వైస్​ చైర్మన్​ శంకర్​గౌడ్​లతో పాటు పలువురు కార్యకర్తలు కాంగ్రెస్​లో చేరారు.  పార్టీ మండల శాఖ ప్రెస...


కాంగ్రెస్-సర్వే రిపోర్టులు | కేసీఆర్-20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గడ్డం వంశీ -సింగరేణి కార్మికులు | V6 తీన్మార్

కాంగ్రెస్-సర్వే రిపోర్టులు | కేసీఆర్-20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గడ్డం వంశీ -సింగరేణి కార్మికులు | V6 తీన్మార్ ©️ VIL Media Pvt Ltd.


రూ.60 లక్షల డబ్బు, 97 తులాల బంగారం దోపిడీ.. కల్వకుంట్ల కన్నారావుపై మరో కేసు

కల్వకుంట్ల కన్నారావుపై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో దోపిడీ కేసు నమోదైంది. ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు ఫైల్ చేశారు. తనను గెస్ట్ హౌజ్‌లో బంధించి రూ. 60 లక్షల నగదు 90 తులాల బంగారం దోపీడి చేసినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.


రాముడి పేరుతో రాజకీయం చేస్తున్నరు : మంత్రి పొన్నం ప్రభాకర్‌

రాముడి పేరుతో రాజకీయం చేస్తున్నరు : మంత్రి పొన్నం ప్రభాకర్‌ దమ్ముంటే మోదీ ఫొటో పెట్టుకుని ఓట్లు అడగాలి ప్రసాద్‌ స్కీమ్‌లో వేములవాడ, కొండగట్టు, ధర్మపురికి నిధులు ఎందుకు తేలే ? కరీంనగర్‌లో ఓటు అడిగే అర్హత వినోద్‌కుమార్‌కు లేదు కరీంనగర్, వెలుగు : బీజేపీ చేసిన అభివృద్ధి ఏమీ లేకపోవడంతో రాముడి పేరుతో ఓట్లు అడుగుతోందని బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొ...


ఖమ్మంలో బీజేపీ ప్రచారానికి కాకతీయుల వారసుడు!

ఖమ్మంలో బీజేపీ ప్రచారానికి కాకతీయుల వారసుడు! క్యాంపెయిన్​ కు ప్రధాని మోదీ కూడా వస్తారని ప్రచారం ​ ​      ఇవాళ ర్యాలీకి రానున్న కేంద్రమంత్రి రాజ్​నాథ్​      పలువురు బీజేపీ సీఎంలు వస్తారంటున్న నేతలు ఖమ్మం, వెలుగు :  ఖమ్మం పార్లమెంట్ సీటుపై బీజేపీ ఫోకస్​  పెట్టింది. సంస్థాగతంగా ఏ మాత్రం బలంలేని సెగ్మెంట్ అయినా ఈ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది....


AP EDCET 2024: ఆంధ్రప్రదేశ్ ఎడ్‌ సెట్‌ 2024 నోటిఫికేషన్ వచ్చేసింది... ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్లు ప్రారంభం

AP EDCET 2024: ఏపీ ఎడ్‌ సెట్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యా మండలి తరపున విశాఖపట్నం ఆంధ్రా యూనివర్శిటీ ఆధ్వర్యంలో ఈ ఏడాది ఎడ్‌ సెట్ నిర్వహించనున్నారు.


Ayodhya Ram Lalla Getup | బాల రాముని వేషధారణలో బాలుడు

రామ్ లల్లా వేషం ధరించి, రామనవమి సందర్భంగా అయోధ్యకు వచ్చాడు. బాలుడు చత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌ నుంచి నగరానికి వచ్చాడు.