Trending:


వలసలు: కిడ్నాప్‌లు, డ్రగ్స్ ముఠాల నుంచి ప్రాణాలు కాపాడుకుంటూ ఎలా అమెరికాకు చేరుకుంటున్నారంటే...

‘‘మీ దగ్గర డబ్బు లేకపోతే బస్సు దిగమంటారు. ఒంటి మీద దుస్తులు విప్పమంటారు. డబ్బు లేకపోతే మీ దగ్గర ఉండే వస్తువులను తీసేసుకుంటారు. నా డాక్యుమెంట్లను అలాగే లాక్కున్నారు.’’


TTD: తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త

Tirumala No Rush: తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది.. తక్కువ సమయంలోనే దర్శనం పూర్తవుతోంది. గత రెండు రోజులుగా కొండపై పరిస్థితి మారిపోయింది. ప్రస్తుతం నేరుగా భక్తుల్ని శ్రీవారి దర్శనానికి క్యూ లైన్‌లోకి అనుమతిస్తున్నారు. అయితే ఈ వీకెండ్ నుంచి రద్దీ పెరుగుతుందని టీటీడీ అంచనా వేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో పరీక్షల ఫలితాలు విడుదల కావడంతో రద్దీ మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. మరోవైపు తిరుమల శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు కూడా ముగిశాయి.


నిర్లక్ష్యంతో జరిగే అగ్ని ప్రమాదాలే ఎక్కువ .. అవేంటో తెలుసుకోండి మరి!

వేసవి నేపథ్యంలో పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా అధికంగా అగ్ని ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది. అయితే అగ్ని ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి.. ప్రమాదాలు జరిగినప్పుడు ఎలాంటి ప్రాణనష్టాలు, ఆస్తి నష్టం జరగకుండా ఉండాలంటే ఏం చేయాలనే అంశాలపై లోకల్ 18 ప్రత్యేక కథనం మీకోసం అందిస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల పట్టణంతో పాటు వేములవాడ పట్టణంలో కూడా ఫైర్ స్టేషన్ ఆధ్వర్యంలో అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించామని వేములవాడ ఫైర్ స్టేషన్...


Teenmaar Mallanna: తీన్మార్ మల్లన్నకు జాక్ పాట్.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆ స్థానం నుంచి పోటీ..

Teenmaar Mallanna: తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించింది. వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఎమ్మెల్సీ ఉపఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న పేరును కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది.


పాము కరిచిందా? కంగారులో ఈ తప్పులు అస్సలు చేయొద్దు

ప్రస్తుతం పాము కాటు వల్ల చాలామంది చనిపోవడానికి కారణం పాము కరిచిన వెంటనే వారు చేసేటటువంటి పొరపాట్లే. తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు పాము కాటుకు గురైన అనంతరం వారు స్పందించే తీరును బట్టి ప్రాణాపాయస్థితికి చేరుకోవడం. లేదా అపాయము నుంచి తప్పించుకోవడం లాంటివి జరుగుతుంటాయని వైద్య నిపుణులు సైతం అంటున్నారు. కొందరు పాముకాటుకు గురైన వెంటనే నాటు వైద్యం చేసే వాళ్ళని ఆశ్రయించడం చేస్తుంటారు.‌ముఖ్యంగా ఏజెన్సీ జిల్లాగా పేరొందిన భద్రాద్రి...


లారీని ఢీ కొట్టిన కారు..ముగ్గురు మృతి

లారీని ఢీ కొట్టిన కారు..ముగ్గురు మృతి నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కావలి రూరల్ మండలం ముసునూరు టోల్ ప్లాజా దగ్గర ఆక్సిడెంట్ అయ్యింది. ఓ కారు లారీని ఓవర్ టేక్ చేయబోయి వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురి అక్కడిక్కడే మృతిచెందారు.ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో ఇద్దరు మహిళలున్నారు.బాధితులు పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగ...


కేసీఆర్ వల్లే ఇరిగేషన్ రంగం నాశనమైంది: ఉత్తమ్ కుమార్

కేసీఆర్ వల్లే ఇరిగేషన్ రంగం నాశనమైంది: ఉత్తమ్ కుమార్ కేసీఆర్ తప్పుడు నిర్ణయంతో ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు తీవ్ర నష్టం జరిగిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మంగళవారం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి ఉత్తమ్ కుమా రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ మైండ్ గేమ్ ఆడుతున్నాడని.. అబద్దాలతో గ్లోబల్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఏప్రిల్ 24వ తేదీ బుధవారం ఆ...


TS Inter Supplementary Exam 2024 : తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ఇదే!

TS Inter Supplementary Exam 2024 : తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. సప్లిమెంటరీ, రీకౌంటింగ్, రీవాల్యూయేషన్ దరఖాస్తు తేదీలను ఇంటర్ బోర్డు ప్రకటించింది.


వైభవంగా తత్తూరు రంగనాథ స్వామి రథోత్సవం..

నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలో తత్తూరు గ్రామం నందు శ్రీశ్రీశ్రీ తత్తూరు రంగనాథ స్వామి వారి రథోత్స కార్యక్రమాన్నిఅంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ రథోత్సవ కార్యక్రమాన్ని తిలకించేందుకు ఉమ్మడి నంద్యాల జిల్లాల నుంచి వేలాది సంఖ్యలో భక్తాదులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రథాన్ని చూడ ముచ్చటగా మొత్తం రకరకాల పూలతో అలకరించారు. మెుత్తం ఆ ప్రాంతమంతా ఆధ్మాత్మిక శోభను సంతరించుకుంది. స్వామి వారి నామస్మరణలతో మారుమ్రోగింది.తత్తురు...


కాంగ్రెస్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీన్మార్‌ మల్లన్న

కాంగ్రెస్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీన్మార్‌ మల్లన్న నల్గొండ-ఖమ్మం-వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్‌ అభ్యర్థిగా తీన్మార్‌ మల్లన్న పేరును అధిష్టానం ప్రకటించింది. ఈ స్థానానికి పల్లా రాజేశ్వర్‌రెడ్డి 2021 మార్చిలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2027 మార్చి వరకు పదవీకాలం ఉంది. అయితే గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన బీఆర్ఎస్ నుంచి జనగామ ఎ...


3పార్లమెంట్, 11అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్..

3పార్లమెంట్, 11అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు గాను నామినేషన్ల స్వీకరణకు ఒక్క రోజే గడువు మిగిలి ఉన్న క్రమంలో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్. 3ఎంపీ, 11ఎమ్మెల్యే స్థానాలకు ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం. నరసాపురం ఎంపీ స్థానానికి బ్రహ్మానందరావు, రాజంపేట ఎంపీ స్థానానికి ఎస...


Weather Latest Update: తెలంగాణ, కోస్తా మీదుగా ఆవర్తనం - నేడు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఇదీ - ఐఎండీ

Weather Latest News: ఉపరితల ఆవర్తనం ఒకటి తెలంగాణ, పరిసర కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరం వద్ద సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ద్రోణి / గాలి విచ్చిన్నతి ఒకటి తెలంగాణ, పరిసర కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరం వద్ద ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నుండి దక్షిణ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో కొనసాగుతుంది. నిన్న మధ్య మహారాష్ట్ర నుండి కర్ణాటక మీదుగా కేరళ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9...


శిఖం భూములు ఆక్రమిస్తే కేసులు నమోదు చేయాలి

శిఖం భూములు ఆక్రమిస్తే కేసులు నమోదు చేయాలి మంగపేట, వెలుగు: చెరువు శిఖం భూములను ఆక్రమిస్తే కేసులు నమోదు చేయాలని ములుగు కలెక్టర్​ఇలా త్రిపాఠి అన్నారు. మంగళవారం మంగపేట మండలం మల్లూరు సమీపంలో ఉన్న అత్త, కోడలు చెరువులను ఆమె అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చెరువు శిఖం భూములను సర్వే చేసి, ఆక్రమించినట్లయితే వారిపై కేసులు నమోదు...


నడిగడ్డ రోడ్లను పట్టించుకోలే

నడిగడ్డ రోడ్లను పట్టించుకోలే పదేండ్లుగా రిపేర్లు చేయక తిప్పలు పడుతున్న ప్రజలు గద్వాల, వెలుగు : పదేండ్లుగా జోగులాంబ గద్వాల జిల్లాలో ఒక్క రోడ్డు రిపేరుకు నోచుకోలేదు. కొత్త రోడ్లు వేయకపోవడంతో జిల్లాలోని రోడ్లన్నీ అధ్వానంగా మారి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కొన్ని రోడ్లపై వెట్ మిక్స్ వేసి బీటీ వేయకపోవడంతో, కంకర రోడ్లపై ప్రయాణం చేయాలంటేనే భయపడుతున్నారు. ...


ఇంగ్లిష్ చానెల్ ద్వారా వలసదారులను బోట్లలో తరలిస్తున్న స్మగ్లర్ల ఆపరేషన్‌ను చిత్రీకరించిన బీబీసీ

వలసదారుల్లో పిల్లలు కూడా ఉండటంతో వారిని అడ్డుకోవడం కష్టమవుతోందంటున్న ఫ్రెంచ్ పోలీసులు


Qఅండ్ R ల మధ్య చూడండి: వైరల్ ట్రెండ్లో..రోడ్ సేఫ్టీపై ఢిల్లీ పోలీసుల వార్నింగ్

Qఅండ్ R ల మధ్య చూడండి: వైరల్ ట్రెండ్లో..రోడ్ సేఫ్టీపై ఢిల్లీ పోలీసుల వార్నింగ్ సోషల్ మీడియాలో ఢిల్లీ పోలీసులు పోస్టు చేసిన ‘కీ బోర్డులో Q మరియు R అక్షరాల మధ్య చూడండి’ అనే వైరల్ ట్రెండ్ X ఫ్లాట్ ఫాంలో సంచలనం సృష్టిస్తోంది. అదేంటంటే ఏదైనా మేసేజ్ చెప్పాలనుకున్నపుడు.. కీబోర్డులో కొన్ని అక్షరాల మధ్య చూడండి అంటూ కోడింగ్ ను ఉపయోగిస్తున్నారు. విషయం మొత్తం...


హైదరాబాద్ లో తుక్కు బస్సులు ఎక్కువైతున్నయ్

హైదరాబాద్ లో తుక్కు బస్సులు ఎక్కువైతున్నయ్ గ్రేటర్​ ఆర్టీసీ పరిధిలో 521 కాలం చెల్లిన బస్సులు స్క్రాప్​పాలసీని పట్టించుకోని ఆర్టీసీ అధికారులు పొల్యూషన్​ టెస్టులు చేయకుండానే తిప్పుతున్నారు 15 ఏండ్లు నిండిన బస్సులతో సిటీలో పెరుగుతున్న కాలుష్యం హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ పరిధిలో కాలం చెల్లిన ఆర్టీసీ బస్సులు పెరిగిపోతున్నాయి. 15 ఏండ్లు నిండిన బస్సులన...


సీఎం జగన్ పై దాడి కేసులో కోర్టు కీలక ఆదేశాలు..

సీఎం జగన్ పై దాడి కేసులో కోర్టు కీలక ఆదేశాలు.. విజయవాడలో సీఎం జగన్ పై జరిగిన రాయి దాడి కేసు రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపుతోంది. ఈ కేసులో నిందితుడిని గుర్తించి రిమాండ్ కి తరలించారు పోలీసులు. తాజాగా నిందితుడు సతీష్ ను కస్టడీకి అప్పగించాలంటూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ పై విజయవాడ కోర్టు కీలక ఆదేశాలిచ్చింది. సతీష్ ను వారం రోజుల పాటు కస్టడీకి అప్పగించా...


Nellore Road Accident: నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం - లారీని ఢీకొన్న కారు, ముగ్గురు దుర్మరణం

Severe Road Accident In Nellore: నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం ముసునూరు టోల్ ప్లాజా వద్ద బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లారీని ఓవర్ టేక్ చేయబోయి కారు వెనుక నుంచి ఢీకొన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి...


NEET UG 2024: నీట్‌ యూజీ - 2024 సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులు విడుదల, ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

NEET UG 2024 Exam City Slip: దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌ యూజీ పరీక్షను మే 5న నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నీట్-యూజీ సిటీ ఇంటిమేషన్‌ స్లిప్స్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఏప్రిల్ 24న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. విద్యార్థులు తమ అప్లికేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలతో నమోదుచేసి సిటీ ఇంటిమేషన్‌ స్లిప్‌ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సిటీ ఇంటిమేషన్‌ స్లిప్‌లో...


YS Jagan: డబుల్‌ సంచరీకి మీరంతా సిద్ధమా? 175 స్థానాలు గెలవాల్సిందే - సీఎం జగన్

Memantha Siddham Yatra: ఈ "సిద్ధం" వైఎస్సార్‌ సీపీ జైత్రయాత్రకు సంకేతం అని.. ప్రజలను మోసం చేస్తున్న ప్రతిపక్షాల కూటమి చెంపచెళ్లుమనిపించేందుకు మీరు సిద్ధమా అంటూ సీఎం జగన్ అడిగారు. సిక్కోలు ప్రజలు సింహాల్లా కదలి వచ్చారని అన్నారు. సిక్కోలులోని జనసునామి చూస్తుంటే 25కు 25 ఎంపీలు, 175కు 175 ఎమ్మెల్యే స్థానాలు గెలవడం ఖాయం అని సీఎం జగన్ అన్నారు. వైఎస్సార్‌ జిల్లా నుంచి శ్రీకాకుళం వరకూ జన సముద్రాలే కనిపించాయని.. శ్రీకాకుళం జిల్లాలో జన సముద్రం...


Congress List: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్

Congress List: తెలంగాణలో మిగిలిన 3 స్థానాలకు.. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. నామినేషన్లు దాఖలు చేసేందుకు గడువు ముగియనున్న ఒకరోజు ముందు ముగ్గురు అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ హై కమాండ్ విడుదల చేసింది. ఖమ్మం, హైదరాబాద్, కరీంనగర్ లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేశారు. ఇక ఖమ్మం పార్లమెంటు స్థానాన్ని తన బంధువుకు ఇప్పించుకోవడంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సఫలం అయ్యారు.


Medak Teacher Murder: వివాహేతర సంబంధం అనుమానంతో మెదక్‌లో టీచర్ హత్య.. ఆత్మహత్య చేసుకున్న వివాహిత!

Medak Teacher Murder: వివా‍‍‍హేతర సంబంధం రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. తన భార్యతో సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో పొరుగింట్లో ఉంటోన్న టీచర్‌ను ఓ వ్యక్తి కొట్టి చంపేశాడు. ఆ విషయంలో తెలియడంతో నిందితుడు భార్య ఆత్మహత్యకు పాల్పడింది.


కొండగట్టుకు పోటెత్తిన భక్తులు

కొండగట్టుకు పోటెత్తిన భక్తులు కొండగట్టు, వెలుగు: కొండగట్టుకు హనుమాన్‌‌ దీక్షాపరులు, భక్తులు తరలివచ్చారు. హనుమాన్​ జయంతి సందర్భంగా తెల్లవారుజాము నుంచే దీక్షాపరులు గుట్టకు చేరుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అంతరాలయంలో స్వామిని పండ్లతో అలంకరించారు. దీక్షామండపంలో మాలవిరమణ చేసిన భక్తులు కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి స్వామిని దర్శించుకుని తిరుగు ప్రయా...


గంపతో నామినేషన్ కేంద్రానికి అభ్యర్థి.. గంపలో అంత చిల్లర చూసి అందరూ షాక్ !

పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ దాఖలు గడువు దగ్గర పడుతుందడంతో పలు పార్టీల అభ్యర్థులు నామినేషన్లు సమర్పించేందుకు ముందుకు వస్తున్నారు. అందులో భాగంగా స్వతంత్ర అభ్యర్థులు కూడా నామినేషన్ల పర్వంలో మేము కూడా ఉన్నాం అంటూ పలు చోట్ల నామినేషన్ల పర్వాన్ని కొనసాగిస్తున్నారు. ఎవరైనా ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయాలంటే రూ.25 వేలు సెక్యూరిటీ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఓ స్వతంత్ర అభ్యర్థిని నామినేషన్ సమయంలో నగదు డిపాజిట్ చేసేందుకు చేసిన పనికి అందరూ షాక్ కు గురయ్యారు. ఇంతకు ఆ అభ్యర్థి నామినేషన్ ను ఎలా సమర్పించారంటే ..! కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన మానస రెడ్డి సామాన్యుల గొంతుకగా ఎంపీ ఎన్నికల బరిలో నిలుస్తానని ఇటీవల ప్రకటించారు. ఇలా ప్రకటించిన మానస ప్రచార పర్వాన్ని కొనసాగించగా, ప్రజలు రూపాయి.. రూపాయి అందించి తమ వంతు సహకరించారు. కాగా స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్న తరుణంలో ప్రజలు అందించిన చిల్లరను లెక్కించారట మానస. కాయిన్లన్నిలెక్కిస్తే రూ.30 వేలు రాగా, అందులో రూ.25 వేలు సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించేందుకు నామినేషన్ సెంటర్ కు గంపలో చిల్లరను తీసుకొచ్చారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రోత్సహించి చిల్లర నాణెంలను ప్రజలు అందించారని, ఆ చిల్లరనే డిపాజిట్ కోసం వినియోగించాలని భావించి వాటినే తీసుకొచ్చి ఎన్నికల అధికారులకు అప్పగించినట్లు లోకల్18 తో మానస రెడ్డి తెలిపారు. అయితే మానసారెడ్డి చిల్లర తో గల గంప నెత్తిన పెట్టుకొని, రహదారి గుండా నామినేషన్ కేంద్రానికి వస్తుండగా.. ప్రజలు సైతం ఆ గంపలో ఏముందో అంటూ జోరుగా చర్చలు సాగించారు. ఇలా మానసా రెడ్డి కేంద్రానికి చేరుకున్న క్రమంలో అక్కడి సెక్యూరిటీ సిబ్బంది షాక్ కు గురై ముందుగా తనిఖీలు నిర్వహించారు. అనంతరం అసలు విషయాన్ని గ్రహించి ఆమెను నామినేషన్ కేంద్రంలోకి అనుమతించారు. నామినేషన్ అనంతరం మానసా రెడ్డి మాట్లాడుతూ.. తనకు ప్రజలు ఇచ్చిన ప్రోత్సాహం మరువలేనిదని, అందుకే వారు ఇచ్చిన చిల్లర నాణెంల తోనే నామినేషన్ దాఖలు చేయడం జరిగిందన్నారు. ఏది ఏమైనా మానసా రెడ్డి గంపతో నామినేషన్ వేసేందుకు రావడం ఒక వెరైటీ అనుకుంటే.. నామినేషన్ డిపాజిట్ కు ఏకంగా రూ. 25 వేల చిల్లర సమర్పించడం మరో వెరైటీ అంటూ కరీంనగర్ వాసులు చర్చించుకున్నారు.


పేద వర్గాలను విద్యకు దూరం చేసే.. మోదీ సర్కారుకు గుణపాఠం చెప్పాలి : ఆకునూరి మురళి

పేద వర్గాలను విద్యకు దూరం చేసే.. మోదీ సర్కారుకు గుణపాఠం చెప్పాలి : ఆకునూరి మురళి హసన్ పర్తి, వెలుగు : నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు  చేసి దేశంలోని పేద వర్గాలను విద్యకు దూరం చేసే కుట్రను అడ్డుకోవాలని మాజీ ఐఏఎస్  ఆకునూరి మురళి పిలుపునిచ్చారు. మంగళవారం కాకతీయ యూనివర్సిటీ కామర్స్​ సెమినార్  హాల్​లో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ‘నూతన జాతీయ విద్యా విధ...


ఇంద్రవెల్లి ఘటనకు 43 ఏళ్లు…

జల్.. జమీన్… జంగిల్ నినాదంతో ఆదివాసి గిరిజనుల హక్కుల కోసం అడవి బిడ్డలు చేసిన పోరాటంపై కురిసిన తుపాకీ గుండ్ల వర్షం కురిసింది. ఈ పోరాటంలో 13 మంది అమరులయ్యారు. ఇది నెత్తుటి గాయన్ని మిగిల్చింది. 43 సంవత్సరాల క్రితం జరిగిన ఈ సంఘటన ఆదివాసి గిరిజనుల గుండెల్లో మాత్రం అది మానని గాయంగానే మిగిలిపోయింది. మరోవైపు ఈ ఘటనకు నిదర్శనంగా నిలుస్తున్నఇంద్రవెల్లిలోని నిలువెత్తు స్మారక స్థూపం ఆ దారి వెంట వచ్చి పోయే వారికి నాడు జరిగిన సంఘటనలో అమరత్వం పొందిన ఆదివాసీ...


హిందువులు భయపడేలా కాంగ్రెస్​ మేనిఫెస్టో : ధర్మపురి అర్వింద్​

హిందువులు భయపడేలా కాంగ్రెస్​ మేనిఫెస్టో : ధర్మపురి అర్వింద్​ బోధన్​,వెలుగు: కాంగ్రెస్​ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో  హిందుసమాజం భయపడే విధంగా ఉందని నిజామాబాద్​ ఎంపీ ధర్మపురి అర్వింద్​ అన్నారు. మంగళవారం బోధన్​ పట్టణంలోని రాకాసిపేట్​లో బీజేపీ  ఆఫీస్​ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.   కాంగ్రెస్​   దేశంలోని సంపదను దోచిపెట్టి, ముస్లింలక...


2014లో ప్రధాని మోదీ ‘చాయ్ పే చర్చ’ చేసిన గ్రామంలో రైతుల సమస్యలన్నీ తీరిపోయాయా, అక్కడి రైతులు ఏమంటున్నారు?

‘చాయ్ పే చర్చ’ కార్యక్రమంలో మోదీ రైతు కుటుంబాలతో మాట్లాడారు. మరి ఈ పదేళ్ళలో ఆ కుటుంబాలలో ఎలాంటి మార్పులు వచ్చాయి? ఈ విషయాన్ని తెలుసుకోవడానికి బీబీసీ బృందం దబాడీ గ్రామాన్ని సందర్శించింది.


Rapido: ఓటర్లకు ర్యాపిడో గుడ్‌న్యూస్.. పోలింగ్ రోజు వారికి ఉచిత ప్రయాణాలు

Rapido: ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా సార్వత్రిక ఎన్నికల గురించే చర్చ జరుగుతోంది. ఇక ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనేక రకాల చర్యలను చేపడుతోంది. ఈ నేపథ్యంలోనే రైడ్ షేరింగ్ సంస్థ ర్యాపిడో సంచలన ప్రకటన చేసింది. ఓటింగ్ రోజు ఉచిత ప్రయాణాలు కల్పించనున్నట్లు ప్రకటించింది. ఓటర్లను ఇంటి దగ్గరి నుంచి పోలింగ్ స్టేషన్ల వరకు ర్యాపిడో వాహనాలపై ఉచితంగా చేరవేయనున్నట్లు తెలిపింది. అయితే ఈ అవకాశం కొందరికే అని తెలిపింది. ఆ కొందరు ఎవరో ఈ స్టోరీలో...


కొత్తగూడ అటవీ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం

కొత్తగూడ అటవీ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం మహబూబాబాద్ జిల్లా  కొత్తగూడ మండల కేంద్రం  అటవీ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఏప్రిల్ 24వ తేదీ బుధవారం మధ్యాహ్నం ఒక్కసారిగా అటవీ ప్రాంతంలో  మంటలు చేలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. గాలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఊరి వరకు మంటలు ప్రవేశించాయి. దీంతో కొత్తగూడ ప్రజలు భయందోళనకు గురయ్యారు. వెంటనే ...


సీఏఏను మమత టచ్ చేయలేరు: అమిత్ షా

సీఏఏను మమత టచ్ చేయలేరు: అమిత్ షా కోల్ కతా: పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) టచ్ చేసే ధైర్యం తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నాయకురాలు మమతా బెనర్జీకి లేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఈ చట్టం కింద హిందూ శరణార్థులందరికీ పౌరసత్వం లభిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.  మంగళవారం బెంగాల్​లో షా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలోకి చొరబాటుదార్లను ‘దీదీ’ ఆపలేకప...


కేరళలో ముగిసిన ఎన్నికల ప్రచారం.. 26న పోలింగ్

కేరళలో ముగిసిన ఎన్నికల ప్రచారం.. 26న పోలింగ్ కేరళలో ఏప్రిల్ 24వ తేదీ బుధవారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగిసింది.  ఇప్పటివరకు నియోజకవర్గాల వారీగా సభలు, సమావేశాలతో దద్దరిల్లిన కేరళలో ఇప్పుడు మైకులు మూగబోయాయి.  సాయంత్రం ఆరు గంటలకు ప్రచార పర్వం ముగియడంతో  సోషల్ మీడియా లోనూ ఎలాంటి ప్రచారం చేయొద్దంటూ ఎన్నికల  ప్రధాన అధికారి సంజయ్ కౌల్ తెలిపారు.   కాంగ్...


రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్: 20రూపాయలకే భోజనం...

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్: 20రూపాయలకే భోజనం... ఇకపై జనరల్ ప్రయాణికులకు కూడా భోజనం అందించనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. ఇందుకోసం స్టేషన్లో జనరల్ భోగీలు నిలిచే చోట ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు అధికారులు. వేసవి పూర్తయ్యే వరకూ ఈ కౌంటర్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది రైల్వే శాఖ. జనరల్ బోగీల్లో ప్రయాణించే ప్రయాణికుల కోసం ఎకానమీ ...


Passengers hit RTC bus సీటు కోసం ఆర్టీసీ బస్సులో చెప్పులతో కొట్టుకున్న ప్రయాణికులు

భారతదేశం, April 24 -- మహబూబాబాద్ జిల్లా తొర్రూరు నుంచి ఉప్పల్‌కు వస్తున్న ఆర్టీసీ బస్సులో ఒకరు కర్చీఫ్ వేసిన సీట్లో ఇంకొకరు కూర్చున్నారు. దీంతో ఇద్దరు మహిళల మధ్య మొదలైన గొడవ, అది కాస్త వారి భర్తలు చెప్పులతో కొట్టుకునే వరకు వెళ్లింది.ప్రస్తుతం వీడియో వైరల్ గా మారింది.


బీజేపీ చేతిలో కేసీఆర్ ఓడిపోలేదా : కిషన్ రెడ్డి

బీజేపీ చేతిలో కేసీఆర్ ఓడిపోలేదా : కిషన్ రెడ్డి హైదరాబాద్​: పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఒక్క సీటు గెలవన్న కేసీఆర్.. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయిన విషయం మర్చిపోయారా అని  కేంద్రమంత్రి కిషన్ రెడ్డి   ప్రశ్నించారు. ఇవాళ మీడియాతో మాట్లాడుతూ  కేసీఆర్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీజేపీ గురించి మాట్లాడే హక్కు అసలు కేసీఆర్‌కు లేనే లే...


భారతీయ హిందూ-ముస్లింలలో అత్యంత ధనవంతులు ఎవరు? 30% మందికి కుక్కర్ కూడా లేదు!

లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఎవరు ఎక్కువ అభివృద్ధి చేశారు, ఏ పార్టీ మ్యానిఫెస్టో ఏమిటి అనే వాదన - వివాదం మొదలైంది. రాజకీయ పార్టీలు, నేతల వాదనలు ఏమైనా కొన్ని సర్వే నివేదికలను బట్టి మన దేశ ప్రస్తుత పరిస్థితిని తెలుసుకోవచ్చు. భారతదేశ సంపదలో ఎవరి వాటా ఎక్కువగా ఉందనే దానిపై ఓ సర్వే జరిగింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, భారతదేశంలోని బిలియనీర్లు 20 శాతం మంది ఉన్నారు. అంతర్జాతీయ సంస్థల నివేదిక ప్రకారం,...


తపోవన ఆశ్రమంలో ఘనంగా ఆంజనేయస్వామి జయంతోత్సవాలు

తెలుగు రాష్ట్రాలనే కాదు.. దేశంలోనే ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ఆ పరమ పవనమైన పీఠం విరాజిల్లుతూ ఉంది. ఆ పీఠానికి అనుబంధంగా ఉన్న పీఠంలో తెలుగు రాష్ట్రంలో విశేష ఆధ్యాత్మిక కార్యక్రమాల సైతం నిర్వహిస్తూ ఉంటారు. ఇక ఆంజనేయస్వామి జయంతి సందర్భంగా ఆ ఉమ్మడిజిల్లాలో ఉన్న ఆశ్రమంలో ఆశ్రమ పీఠాధిపతులు ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా ఉత్సవాల జరిగాయి. ఆ విశేషాలు ఒకసారి వీక్షిద్దాం.ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే కాదు తెలుగు రాష్ట్రాలలో దేశవ్యాప్తంగా శృంగేరి పీఠం అంటే ఒక...


అమెరికా వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో పాలస్తీనా అనుకూల ప్రదర్శనలు

తీవ్రంగా అణచివేస్తున్న పోలీసులు – ఇప్పటి వరకు 133 మంది విద్యార్థుల అరెస్టు


JPMorgan CEO: "అమెరికాకు ప్రధాని మోడీ లాంటి నాయకుడు కావాలి"

PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ ఖ్యాతి ప్రపంచంగా వ్యాపిస్తోంది. దేశ విదేశాల్లో ప్రధాని మోదీకి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. తాజాగా JP మోర్గాన్ కంపెనీ CEO జేమీ డామిసన్.. ప్రధాని మోడీ పేరు కేవలం భారత్ లోనే కాకుండా ప్రపంచంలోని అన్ని దేశాల్లో మారుమోగిపోతుందని అన్నారు. ప్రధాని మోడీ తన హయాంలో చేసిన అభివ్రుద్దిపై ప్రశంసలు కురిపించారు.భారత ప్రధాని నరేంద్ర మోదీ లాంటి నాయకుడు అమెరికాకు కూడా ఉండాలని జేపీ మోర్గాన్ సీఈవో జేమీ డిమోన్ అన్నారు. ఆయన నాయకత్వం...


Thursday Fasting Rules గురువారం ఉపవాసం దీక్షను ఆచరిస్తే.. ఎలాంటి ఫలితాలొస్తాయంటే...

Thursday Fasting Rules హిందూ మత విశ్వాసాల ప్రకారం, గురువారం రోజున ఉపవాస దీక్షను కొనసాగించే వారు కొన్ని నియమాలను పాటించాలి.. ఇలా చేయడం వల్ల ప్రత్యేక ఫలితాలొస్తాయని చాలా మంది నమ్ముతారు. ఈ సందర్భంగా ఏయే నియమాలు పాటించాలనే ఆసక్తికరమైన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం...


ఓటింగ్ శాతం పెంచేందుకు అవేర్ నెస్ క్యాంపెయిన్

ఓటింగ్ శాతం పెంచేందుకు అవేర్ నెస్ క్యాంపెయిన్ హైదరాబాద్, వెలుగు: స్వీప్ ప్రోగ్రామ్ లోభాగంగా హైదరాబాద్ జిల్లాలో ఓటింగ్ శాతం పెంచేందుకు పెద్ద ఎత్తున ర్యాలీలు, మీటింగ్ లు నిర్వహించి  ఓటు ప్రాముఖ్యత పై ప్రజలకు అవేర్ నెస్ కల్పిస్తున్నారు. మంగళవారం సిటీలో చిరువ్యాపారులు, స్వయం సహాయక మహిళా సంఘలు, బీఎల్ఓలు, బీఎల్ఓ సూపర్ వైజర్లు కూడా ఓటరు అవేర్ నెస్ క్యాంపె...


Anaparthy Politics: ఏపీలో విచిత్ర రాజకీయాలు, టికెట్ కోసం అభ్యర్ధుల్ని మార్చుకుంటున్న పార్టీలు

Anaparthy Politics: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో విచిత్ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కూటమి ఏర్పడినా సీట్ల సర్దుబాటు సాధ్యం కాకపోవడంతో పరస్పర అంగీకారంలో పార్టీలు మారుతున్నారు. టికెట్ చేజిక్కించుకుంటున్నారు.


Ap Elections Live Updates: వైఎస్ జగన్ నామినేషన్.. కడప జిల్లాలో చంద్రబాబు, పవన్ ప్రచారం

AP Assembly Election 2024 News Live Updates: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల హడావిడి కనిపిస్తోంది.. ఇవాళ నామినేషన్ల ప్రక్రియ ముగుస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. అలాగే పులివెందులలో జరిగే సభలో పాల్గొంటారు. అలాగే ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ ఉమ్మడి కడప జిల్లాల్లో పర్యటిస్తున్నారు.. ప్రజా గళం సభల్లో పాల్గొనున్నారు.


UPSC CAPF 2024 : డిగ్రీ అర్హతతో 506 ప్రభుత్వ ఉద్యోగాలు

Government Jobs : డిగ్రీ ఉత్తీర్ణులై ప్రభుత్వ ఉద్యోగాలను సన్నద్ధమవుతున్న యువతీ యువకులకు గుడ్‌న్యూస్‌. యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ మరో ప్రకటన విడుదల చేసింది.


కోడెల సంరక్షణలో నిర్లక్ష్యం వహించొద్దు : హనుమంతురావు

కోడెల సంరక్షణలో నిర్లక్ష్యం వహించొద్దు : హనుమంతురావు వేములవాడ, వెలుగు: భక్తులు ఎంతో విశ్వాసంగా చూసే రాజన్న కోడెల సంరక్షణలో ఆలయ ఉద్యోగులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఎండోమెంట్‌‌ కమిషనర్‌‌‌‌ హనుమంతురావు హెచ్చరించారు. మంగళవారం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయానికి సంబంధించిన గోశాలను సందర్శించారు. కోడెలు చాలా ...


Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ కేసులో కల్వకుంట్ల కవితపై ఈడీ కీలక విషయాలు.. బెయిల్ పిటిషన్ రిజర్వ్

Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు.. తీర్పును రిజర్వ్ చేసింది. ఈ క్రమంలోనే ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో వాదనలు వినిపించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు.. ఈ ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక విషయాలను వెల్లడించారు. ఈ ఢిల్లీ లిక్కర్ కేసులో కల్వకుంట్ల కవిత పాత్రపైనా కోర్టుకు వివరించారు. ఈ క్రమంలోనే కల్వకుంట్ల కవితకు.. ఈ కేసులో బెయిల్...


భార్యతో అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో..

భార్యతో అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో.. టీచర్ ను చంపేసి చెరువులో పడేసిన్రు 26 రోజుల తర్వాత హైదరాబాద్ లో దొరికిన డెడ్ బాడీ మూడు రోజుల కింద సూసైడ్  చేసుకున్న నిందితుడి భార్య  ముగ్గురు నిందితులను అరెస్ట్  చేసి రిమాండ్ కు పంపిన పోలీసులు మెదక్, రామాయంపేట, వెలుగు: తన భార్యతో అక్రమ సంబంధం ఉందన్న అనుమానంతో సదరు మహిళ భర్త మరో ఇద్దరితో కలిసి ఓ ప్రభుత్వ టీచ...


Hindu Festivals: వైశాఖ మాసంలో అదృష్ట రాశులు ఇవే.. ఇందులో మీ రాశి ఉందా?

Hindu Festivals: ఇటీవల వైశాఖ మాసం ప్రారంభమైంది. ఈ నెలలో నాలుగు రాశులవారి పంట పండనుంది. వీరి పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆ లక్కీ రాశులు గురించి తెలుసుకుందాం.


మరోసారి అంతరిక్ష యాత్రకు సునీత విలియమ్స్

మరోసారి అంతరిక్ష యాత్రకు సునీత విలియమ్స్ సునీత ఎల్. విలియమ్స్..ప్రఖ్యాత నాసా అంతరిక్ష వ్యోమగామి మరోసారి అంతరిక్ష యాత్రకు సిద్దమవుతున్నారు. ఇప్పటికే రెండు సార్లు అంతరిక్ష యాత్ర చేసిన సునీత విలియమ్స్..మూడోసారి అంతరిక్ష యాత్రకు శిక్షణ పొందుతున్నారు. మే 6న సాయంత్రం 10.34 ని మిషాలకు NASA  వ్యోమగాములు బచ్ విల్మోర్, సునీత విలియమ్స్ బోయింగ్ స్టార్ లైనర్  స...