Trending:


వృద్ధురాలిని కిడ్నాప్​ చేసి నగలు దోచుకున్న ఇద్దరు అరెస్ట్‌‌‌‌

వృద్ధురాలిని కిడ్నాప్​ చేసి నగలు దోచుకున్న ఇద్దరు అరెస్ట్‌‌‌‌ జీడిమెట్ల, వెలుగు : ఓ వృద్ధురాలిని కిడ్నాప్‌‌‌‌ చేసి నగలు దోచుకున్న ఘటనలో దంపతులను పేట్‌‌‌‌ బషీరాబాద్‌‌‌‌ పోలీసులు బుధవారం అరెస్ట్‌‌‌‌ చేశారు. బోడుప్పల్‌‌‌‌ పీర్జాదిగూడ మాధురి కాలనీకి చెందిన దండుగల మల్లేశ్‌‌‌‌ (36), లక్ష్మి (35) భార్యాభర్తలు. ఇద్దరు దురలవాట్లకు బానిసలుగా మారి, ఈజీగా డబ్బ...


సెల్‌‌‌‌ఫోన్‌‌‌‌ స్నాచింగ్‌‌‌‌ చేస్తున్న ఏడుగురు అరెస్ట్‌‌‌‌ - నిందితుల్లో ఐదుగురు మైనర్లు

సెల్‌‌‌‌ఫోన్‌‌‌‌ స్నాచింగ్‌‌‌‌ చేస్తున్న ఏడుగురు అరెస్ట్‌‌‌‌ - నిందితుల్లో ఐదుగురు మైనర్లు సెల్‌‌‌‌ఫోన్‌‌‌‌ స్నాచింగ్‌‌‌‌ చేస్తున్న ఏడుగురు అరెస్ట్‌‌‌‌సికింద్రాబాద్‌‌‌‌, వెలుగు : రాత్రి టైంలో ఒంటరిగా వెళ్తున్న వారి వద్ద నుంచి సెల్‌‌‌‌ఫోన్లు లాక్కొని పారిపోతున్న ఏడుగురిని సికింద్రాబాద్‌‌‌‌ గోపాలపురం పోలీసులు బుధవారం అరెస్ట్‌‌‌‌ చేశారు. జగద్గిరిగుట్ట...


పదవి నుంచి తొలగించాలని పిటిషన్.. కేజ్రీవాల్‌కు హైకోర్టులో ఊరట

సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌‌పై ఆప్ నేతలు బీజేపీ నేతృత్వంలోని కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఈడీ కస్టడీ నుంచి కేజ్రీవాల్‌ను విడుదల చేయాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు.


ఫోన్​ ట్యాపింగ్​ వెనుక ఓ ఎంపీ .. విచారణలో గుర్తించిన పోలీసులు!

ఫోన్​ ట్యాపింగ్​ వెనుక ఓ ఎంపీ .. విచారణలో గుర్తించిన పోలీసులు! ఆయన ఆధ్వర్యంలోనే సాఫ్ట్​ వేర్స్​ కొనుగోలు ఇజ్రాయెల్​, మలేషియా నుంచి దిగుమతి ఇందుకు సొంత డబ్బులు ఖర్చు చేసిన ఓ ఎమ్మెల్సీ హైదరాబాద్, వెలుగు : సంచలనం సృష్టిస్తున్న ఫోన్​ ట్యాపింగ్​ కేసులో రోజుకో కొత్త కోణం వెలుగుచూస్తున్నది. ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల నేతలే లక్ష్యంగా గత బీఆర్​ఎస్​ సర్కార్...


1,300 కిలోలు పేలుడు పదార్థాలు పట్టివేత

1,300 కిలోలు పేలుడు పదార్థాలు పట్టివేత మహబూబాబాద్‌‌‌‌ అర్బన్‌‌‌‌, వెలుగు : అక్రమంగా తరలిస్తున్నపేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు మహబూబాద్‌‌‌‌ ఎస్పీ సుధీర్‌‌‌‌ రాంనాథ్‌‌‌‌ కేకన్‌‌‌‌ చెప్పారు. కేసుకు సంబంధించిన వివరాలను బుధవారం వెల్లడించారు. మరిపెడ పోలీస్‌‌‌‌ స్టేషన్‌‌‌‌ పరిధిలో బుధవారం పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా వెళ్తున...


నౌకలను ఎలా నడుపుతారు, ఇరుకైన బ్రిడ్జ్‌‌లు, కాలువలను ఎలా దాటిస్తారు?

నౌకల వేగాన్ని నాట్స్‌తో కొలుస్తారు. అయితే ఇరుకైన కాలువలు, బ్రిడ్జిలను దాటేందుకు దేని ఆధారంగా నౌకలకు అనుమతి లభిస్తుంది? ఆ సమయంలో నౌకలు ఎలా ప్రయాణించాల్సి ఉంటుంది?


ఎంపీ బండి సంజయ్ పై కేసు నమోదు.. ఎందుకో తెలుసా..!

ఎంపీ బండి సంజయ్ పై కేసు నమోదు.. ఎందుకో తెలుసా..! బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ పై కేసు నమోదైంది. మార్చి27 బుధవారం చెంగిచర్లలో జరిగిన ఘటనలో పోలీసు విధులకు ఆటంకం కలిగించారంటూ బండి సంజయ్ పై ఎఫ్ఐఆర్ నమోదైంది. నాచారం సీఐ నందీశ్వర్ రెడ్డి ఫిర్యాదు మేరకు  బండి సంజయ్ తోపాటు మరో 9 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. కేసు ఎందుకు నమోదై...


జగద్గిరిగుట్టలో రెండు కిలోల గంజాయి సీజ్..

జగద్గిరిగుట్టలో రెండు కిలోల గంజాయి సీజ్.. హైదరాబాద్ లో భారీగా గంజాయి పట్టుబడింది. రూ.50 వేల విలువ చేసే గంజాయిని పట్టుకున్నారు ఎస్ఓటీ సిబ్బంది. వివరాల్లోకి వెళ్తే జగద్గిరిగుట్టలో గంజాయి స్మగ్లర్ ను నిందితుడి నుంచి 2 కిలోల గంజాయి, ఒక స్మార్ట్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు ఎస్ఓటీ, బాలానగర్ పోలీసులు. నిందితుడు ఒడిశాకు చెందిన  శ్రీకాంత్ లీమా అని విచారణలో త...


ఆస్తులను కాపాడుకునేందుకే కాంగ్రెస్​లో చేరుతున్నరు

ఆస్తులను కాపాడుకునేందుకే కాంగ్రెస్​లో చేరుతున్నరు లోక్​సభ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయం     బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి నిర్మల్, వెలుగు : రాబోయే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెడం నగేశ్ రెండు లక్షలపైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందుతారని ఆ పార్టీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన నిర్మల్​లోని తన క్యాంప్ ఆఫీసులో ఎంపీ అభ్య...


రాహుల్ X సురేంద్రన్?

రాహుల్ X సురేంద్రన్? కేరళలోని వయనాడ్​ స్థానంపై బీజేపీ గురి  పార్టీ స్టేట్ చీఫ్​ను బరిలోకి దింపిన కమలనాథులు సీపీఐ నుంచి బరిలోకి డి.రాజా సతీమణి యానీ రాజా ఇప్పటికే ప్రచారం షురూ చేసిన సురేంద్రన్, యానీ రాజా తిరువనంతపురం: కాంగ్రెస్ మాజీ చీఫ్ ​రాహుల్ గాంధీ సిట్టింగ్ ఎంపీగా ఉన్న కేరళలోని వయనాడ్ లో ఈ సారి ఎన్నికలు హోరాహోరిగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి...


చత్తీస్​గఢ్​లో ఎన్​కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులు మృతి

చత్తీస్​గఢ్​లో ఎన్​కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులు మృతి బీజాపూర్ జిల్లాలోని తాలిపేరు నది ఒడ్డున కాల్పులు విప్లవ సాహిత్యం, మందుపాతరలు, తుపాకులు స్వాధీనం కాల్పుల్లో మావోయిస్టు కీలక నేతలు చనిపోయినట్లు పోలీసుల వెల్లడి భద్రాచలం, వెలుగు : చత్తీస్‌గఢ్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌‌లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. హోలీ పండుగ...


Election Staff Remuneration: ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ఇచ్చే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

Elections 2024: భారత్‌లో సార్వత్రిక ఎన్నికలు అంటే ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య జాతర. భారత దేశంలో సార్వత్రి ఎన్నికలంటే యావత్ ప్రపంచమే నిశితంగా గమనిస్తుంది. అందుకే ఎలక్షన్‌ నిర్వహణకు ఎన్నికల సంఘం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటుంది. ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచే ప్రక్రియ ప్రారంభిస్తుంది. 18 ఏళ్లు నిండిన వాళ్లంతా ఓటు హక్కు నమోదు చేసుకుని దేశ తలరాతను మార్చే నేతలను ఎన్నుకునేలా ప్రోత్సహిస్తుంది. ఆయా రాష్ట్రాల్లో తీసుకోవాల్సిన ప్రత్యేక చర్యలపై...


ఏపీ డిప్యూటీ సీఎంకు షాకిచ్చిన మేనల్లుడు.. షర్మిల సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిక

Ap Deputy Cm Narayana Swamy Nephew Ramesh ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామికి మేనల్లుడు షాకిచ్చారు. వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.. ఎన్నికల్లో పోటీ చేస్తానని రమేష్ ప్రకటించారు.


Amalapuram Parliamentary Constituency : అమలాపురంలో రాపాక వరప్రసాద్‌ ప్రచారంలో దూకుడెందుకు కనిపించడం లేదు?

Amalapuram Parliamentary Constituency: వైఎస్సాఆర్‌సీపీ(YSRCP) అమలాపురం పార్లమెంటు అభ్యర్థి ఎంపిక విషయంలో ఆచితూచి అడుగేసిన అధిష్టానం.. చివరకు రాకాపక వరప్రసాద్‌(Rapaka Varaprasad)ను బరిలోకి దింపింది. దీనిపై స్థానికంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సరైన అభ్యర్ధి లేకనే రాపాకను రంగంలోకి దింపారనే టాక్ నడుస్తోంది. ఆయనకు పెద్దగా ఆసక్తి లేకున్నా తప్పక, తప్పదని బరిలో నిల్చున్నారనే వాదన కూడా ఉంది. జరుగుతున్న ఈ ఊహాగానాలకు ఆయన ప్రచారమే ఊతమిస్తోంది. ఇష్టం...


సరిహద్దు చెక్ పోస్టుల్లో నిఘా పెంచాలి : స్కాడ్ ఆఫీసర్​ రమణ

సరిహద్దు చెక్ పోస్టుల్లో నిఘా పెంచాలి : స్కాడ్ ఆఫీసర్​ రమణ జూలూరుపాడు, వెలుగు : మండల పరిధిలో ఏర్పాటు చేసిన సరిహద్దు చెక్ పోస్టులో నిఘా పెంచాలని వైరా నియోజకవర్గ ఎన్నికల  ఫ్లయింగ్ స్కాడ్ ఆఫీసర్​ రమణ అధికారులకు సూచించారు. బుధవారం మార్కెట్ యార్డు వద్ద ఏర్పాటు చేసిన తనిఖీ కేంద్రాన్ని పరిశీలించారు. పోలీసులతో కలిసి వాహన తనిఖీలు చేసి పలు సూచనలు చేశారు. నగద...


Varun Gandhi : వరుణ్ గాంధీ కాంగ్రెస్‌లో చేరుతారా ? - ఫిలిభిత్ ప్రజలకు బహిరంగ లేఖ

Varun Gandhi wrote an open letter to the people of Philibith : పిలిభిత్‌ ఎంపీ వ‌రుణ్ గాంధీకి రానున్న‌ లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బీజేపీ టికెట్ నిరాక‌రించింది. పిలిభిత్‌ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి వ‌రుణ్ గాంధీ లేఖ రాశారు. ఫిలిబిత్‌తో త‌న సంబంధం రాజ‌కీయాల‌కు అతీత‌మైంద‌ని, పిలిభిత్ బిడ్డ‌నైన తాను ప్ర‌జ‌ల కోసం ఎంత‌టి మూల్యాన్ని చెల్లించేందుకూ సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించారు. సామాన్యుడి గొంతు వినిపించేందుకే తాను రాజ‌కీయాల్లోకి వ‌చ్చాన‌ని, ప్ర‌జ‌ల కోసం త‌న ఇంటి...


మరో 4 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్..

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించే పనిలో పడ్డాయి. అందులో భాగంగానే తెలంగాణలోని మరో 4 స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది. అభ్యర్థులను ఖరారు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) బుధవారం రాత్రి న్యూఢిల్లీలో సమావేశమై ఎనిమిదో జాబితాలో తెలంగాణకు చెందిన నలుగురు సహా మొత్తంగా పద్నాలుగు మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. నిజామాబాద్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి, ఆదిలాబాద్...


ఇలాకాలో పట్టు నిలిచేనా!

ఇలాకాలో పట్టు నిలిచేనా! బీఆర్ఎస్​కు ఇజ్జత్​కా సవాల్​గా మారిన మెదక్​ సెగ్మెంట్​ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయడంపై ఫోకస్ అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా మీటింగులు మెదక్, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ కు  పార్లమెంట్ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. మెజార్టీ లోక్​సభ సీట్లు గెలిచి, పరువు నిలబెట్టుకోవాలని ఆ పార్...


TS EAPCET 2024: ఏపీ, తెలంగాణలో పెరుగనున్న ఈఏపీ సెట్‌ కేంద్రాలు... రెండు తెలుగు రాష్ట్రాల్లో అదనపు పరీక్షా కేంద్రాలు

TS EAPCET 2024: దరఖాస్తుల సంఖ్య పెరగడంతో ఏపీ, తెలంగాణ ఇంజనీరింగ్‌, ఫార్మసీ, అగ్రికల్చర్ పరీక్షా కేంద్రాలను పెంచాలని జేఎన్‌టియూ హైదరాబాద్ భావిస్తోంది.


స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి

స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి చెన్నూరు, వెలుగు : పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెన్నూరు ఏసీపీ వెంకటేశ్వర్లు సూచించారు. బుధవారం చెన్నూరు పట్టణంలోని అయ్యప్ప టెంపుల్ నుంచి గాంధీ చౌక్ రాజీవ్ రోడ్డు నుంచి అంబేద్కర్ చౌక్ మీదుగా టీఎస్ఎస్ పీ, సీఆర్పీఎఫ్, బలగాలతో కవాతు నిర్వహించారు. ఏసీపీ మాట్లాడుతూ. అసాంఘి...


చేనేత చీరల క్లియరెన్స్ సేల్... మహిళల నుంచి మంచి స్పందన

విశాఖలో ప్రతిరోజు ఏదో ఒక ఎక్స్‌పో, ఏదో ఒక ప్రదర్శన జరుగుతుంటుంది. దీనివల్ల చాలా వరకు వినియోగదారులకు ఉపయోగమే అని చెప్పాలి. ముఖ్యంగా లేపాక్షి లాంటి ప్రభుత్వ సంస్థలు ఈ మధ్యనే ఒక షో పెట్టాయి. ఈ షోలో క్లియరెన్స్ సేల్ కి సంబంధించిన అన్ని వస్తువుల్ని సేల్కు పెట్టాయి. ఈ క్లియరింగ్ సేల్ లో మంచి మంచి ఆభరణాలు వస్త్రాలు, వస్తువులు అందుబాటులో ఉన్నాయనిలేపాక్షి మేనేజర్ కార్తీక్ చెప్పారు.ఈ నేపథ్యంలో అందరూ లేపాక్షి కి వచ్చి తమకి కావాల్సినవి తీసుకుని...


విజయవాడ దుర్గమ్మ హుండీకి మరోసారి భారీగా ఆదాయం.. 25 రోజుల్లో ఎన్ని కోట్లంటే

Vijayawada Durga Temple Income: విజయవాడ దుర్గమ్మ హుండీలలో భక్తులు సమర్పించిన కానుకలను మహామండపంలోని ఆరో అంతస్తులో లెక్కించారు. మొత్తం 25 రోజులకుగాను వచ్చిన కానుకలను లెక్కించారు. నగదు రూపేణా రూ. 3,78,72,537, 900 గ్రాముల బంగారం, ఏడు కిలోల 820 గ్రాముల వెండి లభించింది. అలాగే వివిధ దేశాలకు చెందిన కరెన్సీ కూడా ఉంది. ఈవో రామారావు, ఈఈ కోటేశ్వరరావు, పోలీసు, ప్రత్యేక పోలీసు తదితరుల పర్యవేక్షణలో ఈ హుండీల లెక్కింపు కార్యక్రమం జరిగింది.


ఎన్టీపీసీలో సీతారామాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ

ఎన్టీపీసీలో సీతారామాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ హాజరైన చిన్నజీయర్​స్వామి జ్యోతినగర్,వెలుగు : పెద్దపల్లి జిల్లా రామగుండం బల్దియా పరిధిలోని ఎన్టీపీసీ భీమునిపట్నం చిలుకలయ్య గుడి  ప్రాంగణంలో కొత్తగా నిర్మించిన శ్రీసీతారామాంజనేయ చంద్రమౌళేశ్వర దేవాలయంలో శ్రీ సీతారామాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ బుధవారం నిర్వహించారు. ఈ వేడుకకు త్రిదండి రామానుజ చిన్నజీయర్...


మరో నాలుగు సీట్లకు..కాంగ్రెస్​ అభ్యర్థులు ఖరారు

మరో నాలుగు సీట్లకు..కాంగ్రెస్​ అభ్యర్థులు ఖరారు ఆదిలాబాద్-- ఆత్రం సుగుణ, నిజామాబాద్- టీ జీవన్ రెడ్డి  భువనగిరి-చామల కిరణ్ కుమార్ రెడ్డి, మెదక్ నుంచి నీలం మధుకు టికెట్లు పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో సీఈసీ భేటీ హాజరైన సీఎం రేవంత్​, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్​ మిగతా 4 స్థానాలపై ఈ నెల 31న చర్చ న్యూఢిల్లీ, వెలుగు : తెలంగాణలోని న...


General Elections 2024: ఇండిపెండెంట్ లుగా ఎన్నికల బరిలో కంటెస్ట్ చేస్తున్నారా..? ఈ డిటెయిల్స్ మీకోసమే..

General Elections 2024:కేంద్రం ఎన్నికల సంఘం ఇప్పటికే నాలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు, లోక్ సభ ఎన్నికలు షెడ్యూల్ ను ఇప్పటికే విడుదల చేసింది. ఆయాపార్టీలు ఇప్పటికే తమ పార్టీ నుంచి ఎన్నికల బరిలో అభ్యర్థులను దాదాపుగా ఖరారు చేశాయి. ఇదిలా ఉండగా కొందరు ఎన్నికల బరిలో ఇండిపెండెంట్ లుగా ఎన్నికల బరిలో నిలుస్తుంటారు.


Sangareddy News: సంగారెడ్డి జిల్లాలో పెళ్లి ట్రాక్టర్ బోల్తా- ముగ్గురు మృతి- వివాహం ఆగిపోవడంతో వరుడి తాత ఆత్మహత్య

Hyderabad News: సంగారెడ్డి జిల్లాలో జరిగిన ప్రమాదం నాలుగైదు కుటుంబాల్లో తీవ్రవిషాదం నింపింది. పెళ్లి కూడా ఆగిపోయింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే... సంగారెడ్డి జిల్లా ఆందోల్‌ మండలం మాన్సాన్‌ పల్లిలో పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రాక్టర్‌ బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో స్పాట్‌లో ముగ్గురు మృతి చెందారు. దీని కారణంగా జరగాల్సిన పెళ్లి ఆగిపోయింది. పెళ్లి ఆగిపోవడంతో వరుడి ఇంట్లో కూడా మరో విషాదం చోటు చేసుకుంది. వివాహం ఆగిపోయిందన్న బెంగతో వరుడి తాత ఆత్మహత్య...


భర్తపై వేడి నీళ్లు పోసిన భార్య.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాధితుడు మృతి

కరీంనగర్ జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కుటంబ కలహాలతో సలసల మరిగే వేడినీళ్లను భర్తపై పోసింది ఓ భార్య. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన భర్త ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు.


ప్రకాశం: కారులో మూడు మూటలు.. అతి తెలివితో ప్లాన్, అడ్డంగా దొరికిపోయారు

Prakasam District Liquor Seized ప్రకాశం జిల్లా అర్థవీడు సమీపంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఓ కారు అటువైపు రాగా సోదాలు చేశారు.. లోపల మూడు మూటల్ని గుర్తించారు.


కళ్యాణం కమణీయం... అహోబిలం శ్రీ లక్ష్మినరసింహాస్వామి బ్రహ్మోత్సవం

ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవంలో భాగంగా చివరి రోజు అయిన దిగువ అహోబిలంలో అంగరంగ వైభవంగా అశేష జన వాహిని మధ్యలో గరుడ వాహనంలో కొలువైన శ్రీ ప్రహ్లాద వరుదులుగా అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి భక్తులను అనుగ్రహించాడు. ఆళ్లగడ్డ పట్టణంలోని దట్టమైన అడవుల నడుమ వెలసిన శ్రీ మహ విష్ణువు అవతార రూపుడు అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలా సందర్బంగా దిగువ అహోబిలంలో గరుడవాహనంపై స్వామి వారి...


AP Govt: హైదరాబాద్‌లో ఆఫీసులకు ఏపీ సర్కార్ అద్దె చెల్లించాలా?

ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంది. మే 13న అసెంబ్లీ లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాత నెల జూన్ 4వ తేదీన అక్కడ జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతాయి. దీంతో ఏపీలో ఎవరు గెలుస్తారు? ఏ పార్టీ అధికారం చేపడుతుంది? మరోసారి జగన్ వస్తారా? లేదంటే ఈ సారి చంద్రబాబుకు జనం అవకాశం ఇస్తారా? ఇలా ఏపీలో ఏం జరుగబోతుందో అనే అంశం ఆసక్తిగా మారింది. అయితే రాష్ట్ర విభజన తర్వాత... తెలంగాణలో ఉన్న ఆఫీసులకు ఏపీ అద్దె చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం లేక్...


వేములవాడలో శివ కల్యాణోత్సవం ప్రారంభం

వేములవాడలో శివ కల్యాణోత్సవం ప్రారంభం వేములవాడ, వెలుగు : వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి  ఆలయంలో శివ కల్యాణ మహోత్సవాలు బుధవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమశంకరశర్మ ఆధ్వర్యంలో స్వస్తి పుణ్యాహవచనంతో ఉత్సవాలను ప్రారంభించారు. దీక్షాధారణ, మండప, గౌరీ, నవగ్రహ ప్రతిష్ఠ, అంకురార్పణ, వాస్తుహోమం, అగ్ని ప్రతిష్ఠతో పాటు స్వామివారికి మహాన...


ముందే అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ.. బీఆర్ఎస్ నుంచి యాదవ అభ్యర్థి..!

ముందే అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ.. బీఆర్ఎస్ నుంచి యాదవ అభ్యర్థి..! లోక్​సభ ఎన్నికల్లో భాగంగా అన్ని పార్టీలు హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్​పైనే ఫోకస్ పెట్టాయి. నాలుగు దశాబ్దాలుగా ఈ నియోజకవర్గాన్ని తన కంచుకోటగా మార్చుకున్న మజ్లిస్ పార్టీకి చెక్ పెట్టేందుకు పకడ్బందీ వ్యూహాలు రచిస్తున్నాయి. ఎన్నికల్లో సత్తా చాటేందుకు అన్ని పార్టీలు ప్రయత్నాలు షురూ చ...


తిరుమల అలిపిరి వద్ద మరోసారి చిరుత కలకలం

తిరుమల అలిపిరి వద్ద మరోసారి చిరుత కలకలం కలియుగం ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి చెంత చిరుత పులి కలకలం రేపుతుంది. అలిపిరి నడక మార్గంలో మరో సారి చిరుత దృశ్యాలు కెమెరాలకు చిక్కాయి. 2024, మార్చి 25,26 తేదీలలో ట్రాప్ కెమెరాకు చిరుత దృశ్యాలు చిక్కాయి. రాత్రి సమయంలో అలిపిరి నడక మార్గానికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించినట్టు అధికారులు గుర్తి...


51 ఏళ్ల వయసులో తండ్రైన ముఖ్యమంత్రి.. ఆడపిల్లకు జన్మనిచ్చిన సీఎం భార్య

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మరోసారి తండ్రయ్యారు. ఆయన భార్య పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చారు. గురువారం ఉదయం డాక్టర్ గురుప్రీత్ కౌర్ పాపను ప్రసవించినట్టు ఆయన స్వయంగా వెల్లడించారు.


దానంను కేసీఆర్‌‌‌‌‌‌‌‌ కోవర్టుగానే చూస్తం - కాంగ్రెస్ నేత రాజు యాదవ్

దానంను కేసీఆర్‌‌‌‌‌‌‌‌ కోవర్టుగానే చూస్తం - కాంగ్రెస్ నేత రాజు యాదవ్ న్యూఢిల్లీ, వెలుగు :  పార్టీ ఫిరాయింపు చేసిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌‌‌‌‌‌‌‌ను కేసీఆర్‌‌‌‌‌‌‌‌ కోవర్టుగానే చూస్తామని కాంగ్రెస్ నేత, ఖైరతాబాద్ మాజీ కార్పొరేటర్ రాజు యాదవ్ అన్నారు. కాంగ్రెస్ ఎంపీగా ఆయన గెలిస్తే పార్టీ మారడని గ్యారంటీ లేదని, అందుకే ఎమ్మెల్యే పదవికి రాజీనామా...


పాపం సిట్టింగ్ ఎంపీ.. టికెట్ కోసం ఆత్మహత్యాయత్నం.. గుండెపోటుతో చనిపోయారు

పాపం సిట్టింగ్ ఎంపీ.. టికెట్ కోసం ఆత్మహత్యాయత్నం.. గుండెపోటుతో చనిపోయారు ఆయన సిట్టింగ్ ఎంపీ.. పేరు గణేష్ మూర్తి.. తమిళనాడు రాష్ట్రం ఈరోడ్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019 ఎన్నికల్లో డీఎంకే పార్టీ నుంచి పోటీ చేసి గెలిచారు.. ఐదేళ్ల తర్వాత మళ్లీ ఎన్నికలు వచ్చాయి.. డీఎంకే పార్టీ నుంచే టికెట్ ఆశించారు.. పార్టీ టికెట్ ఇవ్వలేదు.. దీంతో మ...


కేజ్రీవాల్ ను సీఎం పదవి నుంచి తొలగించాలని పిటిషన్.. కోర్టు ఏం చెప్పిందంటే ?

ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి నుంచి అరవింద్ కేజ్రీవాల్ ను తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను హైకోర్టు గురువారం తోసిపుచ్చింది. ఈ పిటిషన్ ను తోసిపుచ్చిన కోర్టు.. ఈ అంశంలో న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకునే అవకాశం లేదని తెలిపింది. ఢిల్లీకి చెందిన సామాజిక కార్యకర్త, రైతు సుర్జిత్ సింగ్ యాదవ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఎన్ఐఏ కొత్త డీజీగా సదానంద్ వసంత్ డాటే.. ఆయన నేపథ్యం ఇదే.. ఆర్థిక కుంభకోణానికి పాల్పడిన ముఖ్యమంత్రిని ప్రభుత్వ పదవిలో కొనసాగనివ్వరాదని యాదవ్ తన...


అమ్మాయి వేధింపులకు యువకుడు బలి

అమ్మాయి వేధింపులకు యువకుడు బలి కరీంనగర్​ కేబుల్‌ బ్రిడ్జిపై పురుగుల మందు తాగి ఆత్మహత్య  సూసైడ్​ నోట్​లో యువతి పేరు కరీంనగర్ క్రైం, వెలుగు : అమ్మాయి వేధింపులతో ఓ యువకుడు బుధవారం కరీంనగర్‌‌ కేబుల్​బ్రిడ్జిపై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యుల కథనం ప్రకారం..రాజన్నసిరిసిల్ల జిల్లా బోయిన్​పల్లి మండలం మల్లాపూర్‌‌ కు చెందిన దూది రాజశేఖ...


Telangana: తెలంగాణలో రికార్డులో ఎండలు.. ఆరెంజ్ హెచ్చరికల జారీ..!

తెలంగాణలో ఎండలు మండుతున్నాయి. గత రెండు రోజులుగా భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రోజురోజుకూ పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదు అవుతు న్నాయి. బుధవారం పగటి ఉష్ణోగ్రతలు నిప్పుల కుంపటిని తలపించాయి. మార్చి నెలలోనే భానుడి ప్రతాపానికి జనం బేజారవుతున్నారు. మున్ముందు ఎండల తీవ్రత ఇంకా ఎలా ఉంటుందోనని జనం ఇంకా భయపడిపోతున్నారు.ఆదిలాబాద్ జిల్లా తలమడుగు, సాత్నాల, బేల మండలం...


స్ట్రాంగ్ రూంను పరిశీలించిన కలెక్టర్

స్ట్రాంగ్ రూంను పరిశీలించిన కలెక్టర్ మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు : మహబూబ్ నగర్  ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ ఏప్రిల్​ 2న జిల్లా కేంద్రంలోని బాయ్స్  కాలేజీలో జరుగనుండగా, కౌంటింగ్ ఏర్పాట్లను బుధవారం ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్  జి.రవినాయక్  పరిశీలించారు. స్ట్రాంగ్ రూం, కౌంటింగ్ హాల్​లో చేయాల్సిన ఏర్పాట్లను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుక...


US Reacts On Arvind Kejriwal And Congress : కేజ్రీవాల్ అరెస్టు, కాంగ్రెస్ ఖాతాల ఫ్రీజింగ్‌పై అమెరికా రియాక్షన్- కేంద్రం సీరియస్‌ యాక్షన్

US Reacts On Arvind Kejriwal And Congress :అసలే ఎన్నికల టైం, ఆ పైన కీలక నేత అరెస్టు, మరోవైపు ఎన్నికల బాండ్ల దుమారం, ఇంకోవైపు కాంగ్రెస్‌ ఖాతాల ఫ్రీజింగ్ ఇలా అనేక అంశాలు ప్రజల్లో విస్తృతంగా చర్చకు వస్తున్నాయి. ఇది మనం దేశంలోనే కాదు ప్రపంచస్థాయి దేశాల్లో దీనిపై డిస్కషన్ నడుస్తున్నట్టు పరిణామాలు చూస్తుంటే అర్థమవుతోంది. దీనిపై అమెరికా చేసిన కామెంట్స్‌ ఆ వెంటనే కేంద్రం రియాక్షన్ ఇవన్నీ చూస్తుంటే పరిస్థితి ఎంత సీరియస్‌గా ఉందో తెలుస్తోంది. అమెరికా...


ఒంటరిగా ట్రావెల్ చేసే మహిళలు ఈ నెంబర్‌కు కాల్ చేస్తే సేఫ్.. తప్పకుండా చూడాల్సిన వీడియో

మహిళల భద్రత కోసం తెలంగాణ ఉమెన్ సెఫ్టీ వింగ్ కొత్తగా ఓ వీడియోను రూపొందించింది. ఒంటరిగా ట్రావెల్ చేసేవారు ఎవరైనా తాము ప్రమాదంలో ఉన్నామనే అనుమానం వస్తే వెంటనే 100కు డయల్ చేసి ట్రాక్ మీ సర్వీసెస్ ద్వారా సురక్షిత ప్రయాణం చేయాలని సూచిస్తున్నారు.


టిట్​ బిట్స్​: దేశంలోని జాతీయ పార్కులు

టిట్​ బిట్స్​: దేశంలోని జాతీయ పార్కులు పేరు    రాష్ట్రం    సంరక్షణ జంతువులు రణతంబోర్​    రాజస్తాన్    పులులు, చిరుతలు, హైనాలు సిమ్లిపాల్​    ఒడిశా    సాల్​వృక్షాలు, తాబేళ్లు, జింకలు కెలాడియా    రాజస్తాన్​    పక్షులు, జింకలు, నీటి జంతువులు దుద్వా    ఉత్తర్​ప్రదేశ్​    పులులు, చిరుతలు, తోడేళ్లు రాజాజీ    ఉత్తరాఖండ్    పులులు, ఏనుగులు, సాంబార్​ జి...


KTR Comments | ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు నష్టపోయారు | #shorts

ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు నష్టపోయారు#ktr #ktrcomments #cmrevanthreddy #rythulu #runamafi #telanganagovernment #news18telugulive #telugunews18 #andhranews18 #telangananews18-----------------------------------------------------------------------------------------Follow us: Website: https://telugu.news18.com/Facebook: https://www.facebook.com/News18Telugu/Twitter: https://twitter.com/News18Teluguinstagram: https://www.instagram.com/news18telugu/


బాధితులకు భరోసా..నెలలో రెండు రోజులు పోలీస్​ స్టేషన్లలో మకాం

బాధితులకు భరోసా..నెలలో రెండు రోజులు పోలీస్​ స్టేషన్లలో మకాం సామాన్యుల సమస్యలపై గద్వాల ఎస్పీ ఫోకస్ నెలలో రెండు రోజులు పోలీస్​ స్టేషన్లలో మకాం ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరణ గద్వాల, వెలుగు : అన్యాయానికి గురవుతున్న సామాన్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం, వివిధ కారణాలతో న్యాయం లభించని వారికి భరోసా కల్పించడంపై జోగులాంబ గద్వాల ఎస్...


దాడి నిందితులను శిక్షించాలి : బండి సంజయ్

దాడి నిందితులను శిక్షించాలి : బండి సంజయ్ మేడిపల్లి, వెలుగు : హిందువులపై దాడి చేయడమే మైనార్టీ డిక్లరేషనా..? అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ప్రశ్నించారు.  ముస్లింల దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఎస్టీ మహిళలను పరామర్శించడానికి చెంగిచర్లలోని బాధితుల ఇండ్లకు బుధవారం ఆయన పార్టీ కార్యకర్తలతో వెళ్లారు. పోలీసులు వారిని అనుమతించకపోవడంతో ఇరువర్గాల మధ్...


ఫోన్ ట్యాపింగ్ పై దర్యాప్తు చేయాలని ఎస్పీకి వినతి

ఫోన్  ట్యాపింగ్ పై దర్యాప్తు చేయాలని ఎస్పీకి వినతి పాలమూరు, వెలుగు : గత అసెంబ్లీ ఎన్నికల కంటే కొన్ని నెలల ముందు నుంచి మాజీ మంత్రి ఆదేశాలతో జిల్లా కేంద్రంలోని కొంత మంది ఫోన్లు ట్యాపింగ్  అయ్యాయని, దీనిపై లోతుగా దర్యాప్తు చేయాలని మున్సిపల్  కౌన్సిలర్  బురుజు రాజేందర్ రెడ్డి బుధవారం ఎస్పీ హర్షవర్ధన్ కు వినతిపత్రం అందజేశారు. ఫోన్  కాల్స్  ట్యాప్  చేసి ...


నేరుగా మీ ఇంటికి నెలకు 5 వేలు.. ఈ ప్రభుత్వ పథకానికి అర్హులు వీళ్లే..

దేశంలోని ప్రజలకు ఆర్థిక, సామాజిక భద్రత కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వస్తోంది. ప్రజా లబ్ది చేకూరే పథకాలు ప్రవేశపెడుతూ వారికి భరోసా కల్పిస్తోంది. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం అటల్ పెన్షన్ యోజన (Atal pension Yojana). ఈ పథకాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2015లో ప్రారంభించారు. అసంఘటిత రంగంలోని వ్యక్తుల భవిష్యత్తుకు భరోసా కల్పించేందుకు, వృద్ధాప్యంలో ఆర్థిక తోడ్పాటు అందించేందుకు ఈ స్కీం...


టిక్కెట్ నిరాకరించిన పార్టీ.. ఆత్మహత్యకు పాల్పడిన ఎంపీ

మూడుసార్లు పార్లమెంట్ సభ్యుడిగా.. ఒకసారి ఎమ్మెల్యేగా ఉన్న ఆయనకు.. ఈ ఎన్నికల్లో పార్టీ టిక్కెట్ దక్కలేదు. పొత్తుల్లో భాగంగా తాను ప్రాతినిధ్యం వహిస్తోన్న స్థానం మిత్రపక్షానికి దక్కింది. దీంతో ఆయన రాజకీయ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన.. పురుగులు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. కుటుంబసభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. నాలుగు రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరకు ఓడిపోయారు. గురువారం ఉదయం ఆయన మరణించారు.


తిరుమల నడకదారిలో మరోసారి కలకలం.. భక్తులు జాగ్రత్తగా ఉండాలని టీటీడీ సూచన

Tirumala Alipiri Walkway Leopard: తిరుమల నడకదారిలో మరోసారి చిరుత ప్రత్యక్షమైంది. ట్రాప్ కెమెరాలలో చిరుత కనిపించడంతో టీటీడీ అప్రమత్తం అయ్యింది. భక్తుల భద్రతకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు.. భక్తులు గుంపులుగా వెళ్లాలని సూచిస్తున్నారు. గతవారం కూడా నడక మార్గంలో ఎలుగుబంటి సంచరించింది.. ట్రాప్ కెమెరాలో ఎలుగు కనిపించడంతో టీటీడీ అప్రమత్తం అయ్యింది. భక్తులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.. గుంపులుగానే వెళ్లాలన్నారు. తాజాగా మరోసారి చిరుత సంచారం...