Trending:


హనుమాన్ ఆలయంలోని ఆభరణాల దొంగ అరెస్ట్

హనుమాన్ ఆలయంలోని ఆభరణాల దొంగ అరెస్ట్ ముషీరాబాద్,వెలుగు: హనుమాన్ ఆలయంలో దేవతామూర్తుల తిలకం ఆభరణాలు, తాళిబొట్టు చోరీ చేసిన పాత నేరస్తులు అరెస్ట్ అయ్యారు. నిందితుల వద్ద రూ. 6 లక్షల విలువైన సొత్తుతోపాటు 3 బైకులను స్వాధీనం చేసుకుని రిమాండ్ కు పంపారు.  చిక్కడపల్లి ఏసీపీ ఎల్. రమేష్ కుమార్  సోమవారం మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. గాంధీ ఆస్పత్రి ఫుట...


బండారు ఉత్సవంలో పాల్గొన్న ఎంపీ క్యాండిడేట్

బండారు ఉత్సవంలో పాల్గొన్న ఎంపీ క్యాండిడేట్ ఊట్కూర్, వెలుగు: మండలంలోని పెద్దపోర్ల గ్రామంలో సోమవారం  కురువ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన రేణుకా ఎల్లమ్మ, కలిమెర లింగేశ్వర స్వామి బండారు ఉత్సవంలో మక్తల్  ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, పాలమూరు కాంగ్రెస్  ఎంపీ క్యాండిడేట్​ వంశీచంద్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. బండారును భక్తులపై చల్లి అమ్మవారి ఆశీస్సుల...


25వేల టీచర్ల​ నియామకం చెల్లదు.. తీసుకున్న సాలరీ వడ్డీతోపాటు ఇచ్చేయాలి: హైకోర్టు

25వేల టీచర్ల​ నియామకం చెల్లదు.. తీసుకున్న సాలరీ వడ్డీతోపాటు ఇచ్చేయాలి: హైకోర్టు కోల్​కతా:  బెంగాల్​ రాజకీయాలను కుదిపేసిన టీచర్​ రిక్రూట్​మెంట్​ కుంభకోణం కేసులో మమతా బెనర్జీ సర్కారుకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఈ కేసులో కలకత్తా హైకోర్టు సోమవారం సంచలన తీర్పు వెలువరించింది. 2016 నాటి స్టేట్​ లెవల్​ సెలెక్షన్​ టెస్ట్​ (ఎస్ఎల్ఎస్​టీ) చట్టబద్ధం కాదని జస్...


రావణాసురుని ప్రతిమ కూలి ఐదుగురికి గాయాలు

రావణాసురుని ప్రతిమ కూలి ఐదుగురికి గాయాలు జోగిపేట,వెలుగు: జోగిపేట పట్టణంలో జోగినాథస్వామి ఉత్సవాలలో భాగంగా జిల్లా పరిషత్​ ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో  రావణసురుని ప్రతిమకు తుది మెరుగులు దిద్దుతుండగా  ఈదురు గాలికి అది కూలిపోయింది. దీంతో ఐదుగురు కార్మికులకు గాయాలయ్యాయి.   సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది.   ఉత్సవాలలో   చివరి ఘట్టమైన లంకాదహనం కార్యక్రమం క...


మధుమేహంతో బాధపడుతున్న అరవింద్ కేజ్రీవాల్ ఎట్టకేలకు జైలులో ఇన్సులిన్

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ రక్తంలో షుగర్ స్థాయిలు విపరీతంగా పెరగడంతో ఎట్టకేలకు జైలు అధికారులు ఇన్సులిన్ సూదిని ఇచ్చారని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) బీబీసీకి వెల్లడించింది.


చింతమనేని ప్రభాకర్‌ ఎన్నికల అఫిడవిట్.. ఎన్ని కేసులున్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Chintamaneni Prabhakar 93 Cases: చింతమనేని ప్రభాకర్ దెందులూరు తెలుగు దేశం పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. చింతమనేని సమర్పించిన అఫిడవిట్‌లో ఆస్తులతో పాటుగా కేసుల వివరాలను వెల్లడించారు. చింతమేనిని భారీగా కేసులు నమోదయ్యాయి. గతంలో 30 వరకు ఉన్న కేసులు ఈసారి సెంచరీకి దగ్గరయ్యాయి. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిపైనా 24 కేసులు ఉన్నాయి.. వీటిలో సీఐడీ నమోదు చేసినవి కూడా ఉన్నాయి.


రాహుల్ ​కులవివక్ష పేరుతో విభజిస్తారు : స్కృతి ఇరానీ

రాహుల్ ​కులవివక్ష పేరుతో విభజిస్తారు : స్కృతి ఇరానీ అమేథీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: స్కృతి ఇరానీ అమేథీ: కేంద్ర మంత్రి, అమేథీ బీజేపీ లోక్ సభ అభ్యర్థి స్కృతి ఇరానీ.. కాంగ్రెస్​అగ్రనేత రాహుల్​గాంధీపై మరోసారి విమర్శలు గుప్పించారు. ఈ నెల 26 తర్వాత రాహుల్​గాంధీ అమేథీకి వస్తారని.. ప్రజలను కులవివక్ష పేరుతో విభజిస్తారని ఆమె ఆరోపించారు. అలాగే, అమేథీలోని ఆలయ...


ఇంకుడు గుంతల నిర్మాణంపై వాటర్​బోర్డు శిక్షణ

ఇంకుడు గుంతల నిర్మాణంపై వాటర్​బోర్డు శిక్షణ ఈపీటీఆర్ఐ ఆధ్వర్యంలో  సంయుక్త నిర్వహణ హైదరాబాద్, వెలుగు: గ్రేటర్​సిటీలో భూగర్భ జలాలను పెంచేందుకు మెట్రోవాటర్​బోర్డు, ఈపీటీఆర్ఐ, జీహెచ్ఎంసీ సంయుక్తంగా చర్యలు చేపట్టాయి. ఇందుకు గుంతల నిర్మాణంపై ప్లంబర్స్, మేస్త్రీలకు 3 రోజుల శిక్షణను సోమవారం బోర్డు ఆఫీసులో ప్రారంభించారు. బోర్డు మేనేజింగ్ ​డైరెక్టర్​ సుదర్శన...


ఏజన్సీ ప్రాంతాలలో ఐక్యతా రాగం.. ఆధ్యాత్మికతే మూలం అంటున్న గిరిజనులు !

భిన్న సంస్కృతులు, సంప్రదాయాలకు కూడలిగా నిలుస్తున్న ఆదిలాబాద్ జిల్లాలో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తోంది. ఇక్కడి ప్రజలు యేడాది పొడవునా ఏదో ఒక ఉత్సవం, వేడుకను జరుపుకుంటూనే ఉంటారు. అవి ఇక్కడి ప్రజల సంస్కృతులను, సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంటాయి. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పల్లెల్లో ప్రస్తుతం నిర్వహిస్తున్న వేడుకలు, ఉత్సవాలతో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది.గత కొద్ది రోజులుగా నిర్వహిస్తున్న పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పల్లెల్లో సందడి నెలకొంది....


హైదరాబాద్లో కొనసాగుతున్న నామినేషన్లు

హైదరాబాద్లో కొనసాగుతున్న నామినేషన్లు హైదరాబాద్/కంటోన్మెంట్, వెలుగు: హైదరాబాద్, సికింద్రాబాద్ లోక్​సభ స్థానాలతోపాటు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి సోమవారం పలువురు నామినేషన్లు వేశారు. హైదరాబాద్ స్థానానికి ఆరుగురి నుంచి 8 సెట్లు నామినేషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి సయ్యద్ షా ముజాహిద్ హుసైనీ నామినేషన్ వేశారు. ఇప్పటి వరకు 13 మంది నుంచి నామిన...


Warangal News: 2017లో కాజీపేట రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ప్రారంభం, కానీ మోక్షం ఎప్పుడో ?

Kazipet Railway Over Bridge works not yet completed- హనుమకొండ, రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు ప్రధాన రోడ్డు మార్గంలో ఉన్న కాజీపేట రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం ఏళ్లు గడుస్తున్నా పూర్తి కావడం లేదు. బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టి, ఏడు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ పనులు ఇంకా నత్త నడకన కొనసాగుతున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రూ.78 కోట్లతో బ్రిడ్జి నిర్మాణం పనులు ప్రజల రాకపోకలు దృష్ట్యా 1972 లో హైదరాబాద్, హనుమకొండ రోడ్డు...


Malaysia: గాలిలో హెలికాప్టర్లు ఢీ - 10 మంది నేవీ సిబ్బంది దుర్మరణం, మలేషియాలో ఘోర ప్రమాదం

Navy Staff Died Due To Helicopters Collided In Malaysia: మలేషియాలో (Malaysia) మంగళవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆ దేశ నావికాదళానికి చెందిన హెలికాప్టర్లు గాలిలోనే ఒకదానికొకటి ఢీకొని 10 మంది సిబ్బంది మృతి చెందారు. రిహార్సల్స్ లో భాగంగా విన్యాసాలు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మలేషియా అధికారుల కథనం ప్రకారం.. ఆ దేశంలో ఈ నెల 26న (శుక్రవారం) రాయల్ మలేషియన్ నేవీ దినోత్సవం జరగనుంది. ఇందులో భాగంగా పెరక్ లోని లుమత్ ప్రాంతంలో మంగళవారం రిహార్సల్స్...


Hanuman Jayanti 2024: కొండగట్టు కిటకిట.. జై హనుమాన్‌తో మార్మోగిన గిరులు

Kondagattu Hanuman Jayanti 2024: తెలంగాణలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్‌ జయంతి వేడుకలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని కొండగట్టు ఆలయంలో ప్రత్యేక ఉత్సవాలు జరుగుతున్నాయి. హనుమాన్‌ జయంతి సందర్భంగా వేకువజాము నుంచే భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు జరిగాయి. దీక్షాపరులు ఆలయానికి చేరుకుని దీక్షను విరమించారు.


రామాలయంలో డీజీపీ పూజలు

రామాలయంలో డీజీపీ పూజలు భద్రాచలం, వెలుగు: తెలంగాణ డీజీపీ రవిగుప్తా సోమవారం భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు ఈవో రమాదేవి ఆధ్వర్యంలో అర్చకులు స్వాగతం పలికారు. గర్భగుడిలో, లక్ష్మీతాయారు అమ్మవారు, ఆంజనేయస్వామి ఆలయాల్లో  పూజల తర్వాత అర్చకులు ఆశీర్వచనం ఇచ్చారు. డీజీపీకి ఈవో రమాదేవి ప్రసాదం, జ్ఞాపికలను అందజేశారు. ...


ప్రభుత్వ పాఠశాల విద్యార్థినికి టెన్త్‌లో 593 మార్కులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలువడిన పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో కర్నూలు జిల్లాకు చెందిన షైక్ హ్యూమేరా ఇక్బాల్ అనే ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని అత్యుత్తమ ప్రతిభ కనబరిచి సత్తా చాటారు. కర్నూల్ పట్టణంలోని పాతబస్తీలో గల కడపుర వీధిలో నివాసం ఉంటున్న షేక్ ఇక్బాల్ బాషా, షేక్ ఆసియా తాసిన్ దంపతుల కుమార్తె షేక్ హ్యూమేరా ఇక్బాల్ అనే విద్యార్థిని కర్నూల్ పట్టణంలోని కంట్రోల్ రూమ్ సమీపంలో ఉన్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మెమోరియల్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ 10వ...


హనుమాన్ భక్తులకు రేడియం స్టిక్కర్లు

హనుమాన్ భక్తులకు రేడియం స్టిక్కర్లు జగిత్యాల రూరల్ వెలుగు: కాలినడకన కొండగట్టు హనుమాన్ దర్శనానికి వెళ్లే భక్తులకు సోమవారం తిప్పన్న పేట క్రాస్ రోడ్డు వద్ద రూరల్ ఎస్ఐ సుధాకర్ రేడియం స్టిక్కర్లు అతికించారు. వాహనదారులకు చీకట్లో కూడా నడిచి వెళ్లే భక్తులు కనిపించేలా వీటిని అతికించినట్లు ఎస్‌‌ఐ తెలిపారు. ©️ VIL Media Pvt Ltd.


Suryapeta Accident: తీవ్ర విషాదం - కంటెయినర్ కిందకు కారు దూసుకెళ్లి దంపతుల దుర్మరణం, ఎక్కడంటే?

Couple Died in Suryapeta Road Accident: సూర్యాపేట (Suryapeta) జిల్లాలో సోమవారం ఉదయం జరిగిన ఘోర ప్రమాదంలో దంపతులు స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయారు. మునగాల మండలం ముకుందాపురం (Mukundapuram) శివారులో రహదారి పక్కన ఆగి ఉన్న కంటెయినర్ కిందకు కారు దూసుకెళ్లడంతో ప్రమాదం జరగ్గా.. ఈ ఘటన స్థానికంగా భయాందోళన కలిగించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా వైరా మండలం సోమవరం గ్రామానికి చెందిన సామినేని నవీన్ రాజ్ (29)కు ఏపీలోని ఎన్టీఆర్ కృష్ణా జిల్లా...


శివ బాలకృష్ణ అక్రమాస్తుల కేసులో మరో ముగ్గురు అరెస్ట్

శివ బాలకృష్ణ అక్రమాస్తుల కేసులో మరో ముగ్గురు అరెస్ట్ హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ అక్రమాస్తుల కేసులో మరో ముగ్గురిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.  శివబాలకృష్ణ బంధువులైన గోదావర్తి సత్యనారాయణ మూర్తి,పెంట భరత్ కుమార్,పెంట భరణి కుమార్ లను ఏసీబీ అరెస్ట్ చేసింది. వీరు ముగ్గురు శివ బాలకృష్ణకి బినామీలుగా ఉన్నట్లుగా గుర్తించిన ఏసీబీ అధికారులు అదు...


AP vs Telangana: నాగార్జున సాగర్‌ నుంచి నీటి తరలింపుపై తెలంగాణ అభ్యంతరం- కృష్ణా బోర్డుకు ఫిర్యాదు

Telangana Objected To Water Transfer From Nagarjuna Sagar: నాగార్జున సాగర్‌ టెయిల్‌పాండ్‌ నుంచి నాలుగు టీఎంసీల నీటిని ఆంధ్రప్రదేశ్‌ తరలించుకుపోవడంపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. కృష్ణా బోర్డుకు సమాచారం ఇవ్వకుండా తరలించడాన్ని తెలంగాణ ఆక్షేపించింది. ఈ మేరకు తెలంగాణ నీటి పారుదలశాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా.. కృష్ణా బోర్డు చైర్మన్‌ శివ్‌నందన్‌ కుమార్‌కు ఫోన్‌లో ఫిర్యాదు చేశారు. ఇది ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది....


తెలంగాణనికి బీజేపీ అగ్రనేతల క్యూ.. అభ్యర్థుల నామినేషన్లకు కేంద్ర మంత్రులు

తెలంగాణనికి బీజేపీ అగ్రనేతల క్యూ.. అభ్యర్థుల నామినేషన్లకు కేంద్ర మంత్రులు ఈనెల 25న సిద్దిపేటకు అమిత్ షా      వచ్చే నెల ఫస్ట్ వీక్​లో ప్రధాని మోదీ      రెండు రోజుల కింద రాజ్​నాథ్  పర్యటన హైదరాబాద్, వెలుగు: లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రానికి బీజేపీ నేతలు క్యూ కడుతున్నారు. రెండు రోజుల కింద రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్  పర్యటించగా, ఈనెల 25న కేంద్...


ఇది భారతదేశంలోనే అత్యంత పేద రాష్ట్రం ఇదే.. తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏంటంటే..?

భారతదేశంగా మనకు చాలా కాలంగా ఉన్న అభివృద్ధి చెందుతున్న దేశం అనే ఇమేజ్ ఉంది. కరెన్సీ విలువల్లో మార్పులు, ఆర్థిక, వైద్య, విద్య లాంటి ఇతర అంశాలు కీలక పాత్ర పోషిస్తాయి. అయితే మనకున్న విస్తారమైన జనాభా పరిమాణం కూడా ఇందులో ఒక ముఖ్యమైన అంశం. ఇక పేదరిక నిర్మూలనకు భారత్ చేస్తున్న కృషిని ఐక్యరాజ్యసమితి ప్రశంసించింది. UN అంచనాల ప్రకారం, 2005-2006 మరియు 2019-2021 మధ్య.. మన దేశంలో పేదల సంఖ్య దాదాపు 41.5 కోట్ల మేర తగ్గింది. ప్రపంచ పేదరిక పరిశీలనల ప్రకారం దేశంలో పేదలు 4 కోట్ల లోపు ఉన్నారు. భారతదేశ జనాభా పరిమాణాన్ని బట్టి చూస్తే, పేదరికం సంఖ్య చాలా తక్కువ. ఇది దేశానికి శుభవార్తగా పరిగణించవచ్చు. దేశంలో కేవలం 4 కోట్ల మంది పేదలు ఉన్నారని, ఇది కేవలం 3 శాతం మాత్రమేనని తెలిపింది. కొన్నేళ్లుగా పేదరికం పరిమాణం తగ్గుతూ వస్తోంది. ఇది యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (UNDP) ఆక్స్‌ఫర్డ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్‌మెంట్ (OPHI)లో ప్రచురించింది. దేశంలో రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల ఆదాయ స్థాయి MPI ద్వారా కొలవబడుతుంది. దీని ప్రకారం, పేదరిక నిర్మూలనలో భారతదేశంలో అత్యంత వెనుకబడిన రాష్ట్రం బీహార్. తర్వాతి స్థానాల్లో జార్ఖండ్, ఆ తర్వాతి స్థానాల్లో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఉన్నాయి. తర్వాతి స్థానంలో మేఘాలయ నిలిచింది. భారతదేశంలో 51.9% పేదరికంతో బీహార్ అత్యంత పేద రాష్ట్రంగా ఉంది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు 3 మరియు 4 స్థానాల్లో ఉన్నాయి. గోవాలో పేదరికం వేగంగా తగ్గుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి. అదే విధంగా జమ్మూ మరియు కాశ్మీర్, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లోలు ఉన్నాయి. భారతదేశంలో అతి తక్కువ పేదరికం కేరళ. అంటే మొత్తం జనాభాలో కేవలం 0.71% మంది మాత్రమే దారిద్య్రరేఖకు దిగువన నివసిస్తున్నారు. అదేవిధంగా గోవాలో 3.76%, సిక్కింలో 3.82%, తమిళనాడులో 4.89%, పంజాబ్‌లో 5.59% ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణలో 13.7, ఏపీలో 12.3 శాతం మంది దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నారు. నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం బీహార్ భారతదేశంలోనే అత్యంత పేద రాష్ట్రం. ముఖ్యంగా తల్లీబిడ్డల ఆరోగ్యం, విద్య, ఆహారం, కరెంటు విషయంలో వెనుకంజ వేస్తున్నారు.


30 మంది అధికారులపై క్రిమినల్ కేసులు

30 మంది అధికారులపై క్రిమినల్ కేసులు హైదరాబాద్, వెలుగు: లోక్​సభ ఎన్నికల విధుల శిక్షణకు గైర్హాజరైన 30 మంది అధికారులపై జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఇటీవల 10 మందిపై కేసులు నమోదు చేయించిన కమిషనర్, తాజాగా 30 మందిపై చర్యలు తీసుకున్నారు. ఆర్పీ యాక్ట్ 1951, సెక్షన్134 ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేస్తునట్లు ...


ఏపీ ఎన్నికల్లో ఆసక్తికర ఘటన.. జడ్జి ముందు చంద్రబాబు ప్రమాణం.. ఎందుకంటే?

ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఓ జడ్జి ముందు ప్రమాణం చేశారు. అసలు చంద్రబాబు కోర్టు వద్దకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది.. ఎందుకు ప్రమాణం చేయాల్సి వచ్చిందనేదీ ఆసక్తికరంగా మారింది. విజయనగరం పర్యటనలో ఉన్న చంద్రబాబు.. గజపతినగరం సివిల్ కోర్టులో జడ్జి ముందు ప్రమాణం చేశారు. అందుకు కారణం ఏమిటంటే?


IMD: దేశంలో మరో 5 రోజులు భానుడి ఉగ్రరూపం - ఐఎండీ అలర్ట్

Imd Alert On Heavy Temparatures: దేశంలో భానుడు ఉగ్రరూపం చూపిస్తున్నాడు. పలు రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే, పలు ప్రాంతాల్లో మరో 5 రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు కొనసాగవచ్చని భారత వాతావరణ విభాగం (IMD) వెల్లడించింది. బెంగాల్, ఒడిశా, తమిళనాడు, కర్ణాటక, యూపీ, ఝార్ఖండ్ లో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని తెలిపింది. గాల్లో తేమ ఎక్కువగా ఉండడం వల్ల ఏపీ తీరప్రాంతంలో, అలాగే తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, గోవా, కేరళ,...


ఏప్రిల్ 24 నుంచి ఫ్రీగా సివిల్స్​ కోచింగ్

ఏప్రిల్ 24 నుంచి ఫ్రీగా సివిల్స్​ కోచింగ్ ఓయూ, వెలుగు: కాకతీయ ఐఏఎస్ అకాడమీ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఈ నెల 24 నుంచి ఫ్రీగా సివిల్స్​కోచింగ్​ఇస్తున్నట్లు ఆల్​మాల స్టూడెంట్స్ అసోసియేషన్ ఓయూ అధ్యక్షుడు నామ సైదులు తెలిపారు.  అకాడమీ ఆధ్వర్యంలో 50 మంది ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు అవకాశం కల్పిస్తున్నామని, ప్రముఖ పోటీ పరీక్షల నిపుణులు అమర్​నాథ్​పర్య...


ప్రధాని మోదీ ముస్లింలపై చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుందా?

రాజస్తాన్‌లో ముస్లింలపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఈ విషయంపై ప్రతిపక్షాలు చేసిన ఫిర్యాదులపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుందా?


ఈ జ్యోతిర్లింగాలను దర్శిస్తే.. ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించిన పుణ్యం..

ప్రతి హిందూ సోదరుడు మన భారతదేశంలో గల 12 ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించడం మహా పుణ్యకార్యంగా భావిస్తారు. ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శిస్తే చాలు.. తెలియక చేసిన తప్పులన్నీ క్షమించబడతాయని భక్తుల విశ్వాసం. అందుకే కాబోలు ప్రతి హిందూ సోదరుడు ఈ జ్యోతిర్లింగాలను దర్శించేందుకు అమిత ఆసక్తి చూపుతారు. హిందూ పురాణాల ప్రకారం ఈ జ్యోతిర్లింగాలను దర్శించిన వారికి పరమశివుడు వరాలను ప్రసాదిస్తారని భక్తులు తెలుపుతారు. అందుకే చిన్న, పెద్ద వయసుతో తేడా లేకుండా ప్రతి...


బర్రెలక్క నాగర్‌కర్నూల్ నుంచే ఎందుకు పోటీ చేస్తున్నారు?

బర్రెలక్క నాగర్‌కర్నూల్ నుంచే ఎందుకు పోటీ చేస్తున్నారు?


జలాశయం నుండి బయటపడ్డ గ్రామాలపై .. లోకల్ 18 ఎక్స్ క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్ !

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలంలోనీ ముంపు గ్రామాలు ఇటీవల శ్రీరాజరాజేశ్వరి జలాశయం నీటిమట్టం అధికంగా తగ్గడంతో గ్రామాల ఆనవాళ్లు దర్శనమిస్తున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు మమేకమైఇళ్లను చూసేందుకు వచ్చి తమ జ్ఞాపకాలను నెమరు వేసుకొని కన్నీటిపర్యంతమవుతున్నారు. ముంపులో సర్వం కోల్పోయామని, ప్రభుత్వాలు వెంటనే స్పందించి ముంపు గ్రామాల బాధితులకు ఉపాధి అవకాశాలతో పాటు 5లక్షల నష్టపరిహారాన్ని ఇవ్వాలని వారు వేడుకుంటున్నారు.ఒకప్పుడు తామే పలువురు...


వీరభద్రేశ్వర ఆలయ హుండీ లెక్కింపు

వీరభద్రేశ్వర ఆలయ హుండీ లెక్కింపు రాయికోడ్, వెలుగు :  రాయికోడ్ లోని భద్రకాళి సామెత వీరభద్రేశ్వర  స్వామి  ఆలయ హుండీని సోమవారం ఎండోమెంట్ అధికారులు   లెక్కించారు.  అక్టోబర్  22  నుంచి ఏప్రిల్  22 వరకు   రూ 3.48 లక్షలు వచ్చినట్లు ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ శివరాజ్, ఈఓ  మోహన్ రెడ్డి  తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ  సిర్గాపూరం మొగులప్ప, టెంపుల్ మాజీ చై...


స్టూడెంట్ల పట్ల సెక్యూరిటీ గార్డ్‌‌‌‌ అసభ్య ప్రవర్తన

స్టూడెంట్ల పట్ల సెక్యూరిటీ గార్డ్‌‌‌‌ అసభ్య ప్రవర్తన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మైనార్టీ గురుకులంలో ఘటన బెల్లంపల్లి, వెలుగు : ఎనిమిదో తరగతి చదువుతున్న ఓ బాలిక పట్ల సెక్యూరిటీ గార్డు అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని మైనార్టీ గురుకులంలో సోమవారం జరిగింది. ఉదయం 7 గంటలకు స్కూల్‌‌‌‌ ఆవరణలో ఉన్న బాలిక వద్దకు ఔట్‌‌‌...


Trains Cancelled: సెలవుల్లో ఊరెళ్తున్నారా? విజయవాడ మీదుగా వెళ్లే ఈ రైళ్లు రద్దు

విజయవాడ మీదుగా రైలు ప్రయాణం చేయాలనుకునే వారికి అలర్ట్. విజయవాడ డివిజన్‌లో మెయింటనెన్స్ పనుల కారణంగా దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. కొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది. మరికొన్ని రైళ్లను డైవర్ట్ చేసింది. విజయవాడ మీదుగా వెళ్లే 14 రైళ్లు రద్దయ్యాయి. బిట్రగుంట నుంచి విజయవాడ వెళ్లే 07977 నెంబర్ గల రైలు ఏప్రిల్ 22 నుంచి ఏప్రిల్ 28 వరకు రద్దైంది. విజయవాడ నుంచి బిట్రగుంట వెళ్లే 07978 నెంబర్ గల రైలు ఏప్రిల్ 22 నుంచి ఏప్రిల్ 28 వరకు రద్దైంది. బిట్రగుంట నుంచి చెన్నై సెంట్రల్ వెళ్లే 17237 నెంబర్ గల రైలు ఏప్రిల్ 22 నుంచి ఏప్రిల్ 26 వరకు రద్దైంది. చెన్నై సెంట్రల్ నుంచి బిట్రగుంట వెళ్లే 17238 నెంబర్ గల రైలు ఏప్రిల్ 22 నుంచి ఏప్రిల్ 26 వరకు రద్దైంది. విజయవాడ నుంచి తెనాలి వెళ్లే 07979 నెంబర్ గల రైలు ఏప్రిల్ 22 నుంచి ఏప్రిల్ 28 వరకు రద్దైంది. తెనాలి నుంచి విజయవాడ వెళ్లే 07575 నెంబర్ గల రైలు ఏప్రిల్ 22 నుంచి ఏప్రిల్ 28 వరకు రద్దైంది. రాజమండ్రి నుంచి భీమవరం జంక్షన్ వెళ్లే 07884 నెంబర్ గల రైలు ఏప్రిల్ 22 నుంచి ఏప్రిల్ 28 వరకు రద్దైంది. నర్సాపూర్ నుంచి రాజమండ్రి వెళ్లే 07883 నెంబర్ గల రైలు ఏప్రిల్ 22 నుంచి ఏప్రిల్ 28 వరకు రద్దైంది. గుంటూరు నుంచి రాయగడ వెళ్లే 17243 నెంబర్ గల రైలు ఏప్రిల్ 29 నుంచి మే 26 వరకు రద్దైంది. రాయగడ నుంచి గుంటూరు వెళ్లే 17244 నెంబర్ గల రైలు ఏప్రిల్ 30 నుంచి మే 27 వరకు రద్దైంది. కాకినాడ పోర్ట్ నుంచి విశాఖపట్నం వెళ్లే 17267 నెంబర్ గల రైలు ఏప్రిల్ 29 నుంచి మే 26 వరకు రద్దైంది. విశాఖపట్నం నుంచి కాకినాడ పోర్ట్ వెళ్లే 17268 నెంబర్ గల రైలు ఏప్రిల్ 29 నుంచి మే 26 వరకు రద్దైంది. విజయవాడ నుంచి సికింద్రాబాద్ వెళ్లే 12713 నెంబర్ గల రైలు ఏప్రిల్ 29 నుంచి ఏప్రిల్ మే 10 వరకు, మే 16 నుంచి మే 22 వరకు రద్దైంది. సికింద్రాబాద్ నుంచి విజయవాడ వెళ్లే 12714 నెంబర్ గల రైలు ఏప్రిల్ 29 నుంచి ఏప్రిల్ మే 10 వరకు, మే 16 నుంచి మే 22 వరకు రద్దైంది.


Yogi Adityanath Comments: కాంగ్రెస్ గెలిస్తే దేశంలో ముస్లిం చట్టం అమలు, యోగి ఆదిత్యనాధ్ వివాదాస్పద వ్యాఖ్యలు

Yogi Adityanath Comments: దేశంలో సార్వత్రిక ఎన్నికల వేళ బీజేపీ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు అందుకున్నారు. ముందు ప్రధాని నరేంద్ర మోదీ...ఇప్పుడు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వివాదం రేపే వ్యాఖ్యలకు శ్రీకారం చుడుతున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.


స్కూల్ తర్వాత... పిల్లలు ఏం చేస్తే వారి బ్రెయిన్ షార్ప్ అవుతుందో తెలుసా?

స్కూల్ ని వచ్చిన తర్వాత.. లేదంటే.. ఈ సమ్మర్ హాలీడేస్ లో.. మనం పిల్లలతో కొన్ని పనులు చేయిస్తే.. వారి మెదడు చాలా చురుకుగా తయారౌతుంది. దాని కోసం పేరెంట్స్ ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. తమ పిల్లల బ్రెయిన్ చురుకుగా ఉండాలని, వారికి చాలా తెలివి తేటలు ఉండాలని ప్రతి పేరెంట్స్ అనుకుంటారు. అందుకోసం పిల్లలను ఏవేవో కోర్సుల్లో చేర్పిచడం, ఎక్కువ చదివించడం లాంటివి చేస్తూ ఉంటారు. స్కూల్లో వచ్చే మార్కులతో పిల్లల తెలివితేటలను కొలమానం వేస్తూ ఉంటారు. తమ పిల్లలకు...


Hubli Girl Murder: కర్ణాటకలో యువతి హత్య.. యువకుడిని కఠినంగా శిక్షించాలని ముస్లిం సంఘాల డిమాండ్..

Hubli Girl Murder:కర్ణాటకలోని హుబ్బళీలో యువతి హత్య ఘటన తీవ్ర సంచనలంగా మారింది. దీనిపై బాధితులకు మద్దతుగా కర్ణాటకలో విద్యార్థులు, అనేక సంఘాలు నేతలు తమ నిరసలను తెలిపారు. ఇక్కడ ప్రస్తుతం ముస్లిం సమాజంసైతం యువకుడిని కఠినంగా పనిష్మెంట్ చేయాలని తమ నిరసలను తెలిపారు.


ఆహ్లాదం పంచుతున్న ఆదిలాబాద్ పార్కు.. ఒకసారి వెళ్లారంటే రోజూ వెళ్తారు !

ప్రస్తుతం అందరిది ఉరుకులు పరుగుల జీవితం అయిపోయింది. ఈ క్రమంలో ఒత్తిడి, అలసట పెరిగిపోతోంది. వీటి నుండి ఉపశమనం పొంది కాస్త సేద దీరుదామంటే నగరాల్లో సాధ్యం కాకపోవచ్చు కాని పట్టణాల్లో అది సాధ్యమవుతుంది. అది ఎలా అంటే పట్టణాల్లో పచ్చదనాన్ని పులుముకున్న పట్టణాల్లోని పార్కులు సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచుతూ సేద తీరుస్తున్నాయి. ఆదిలాబాద్ పట్టణంలో గాంధీ పార్కు కూడా అలసటను దూరం చేస్తూ ఆహ్లాదాన్ని పంచుతూ అందరిని ఆకట్టుకుంటుంది. ఈ పార్కులోని ప్రత్యేక ఆట వస్తువులు, పక్షుల స్థావరం, కూత పెడుతూ ముందుకు సాగే రైలు, ఎటు చూస్తె అటు పచ్చదనాన్ని పులుపుకొని నడిస్తే హాయినిచ్చే గడ్డి మైదానాలు సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. వేసవి కాలం ఆరంభంతో ఆదిలాబాద్ పట్టణ ప్రజలు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఈ పార్కులో కొద్దిసేపు సరదాగా గడిపి వెళుతున్నారు. ఆదిలాబాద్ పట్టణ ప్రజలకు ఆహ్లాదాన్ని పంచే ఉద్దేశంతో ఇరవై సంవత్సరాల క్రితం ఈ పార్కును ఏర్పాటు చేశారు. పట్టణ పరిసర గ్రామాల ప్రజలు కూడా ఈ పార్కుకు వచ్చి సేదదీరతారు. సాధారణంగా సెలవు దినాల్లో ఈ పార్కులో సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అలాగే వేసవి సెలవులు కూడ దగ్గర పడుతున్నాయి. సెలవుల్లో మరింత తాకిడి పెరిగే అవకాశం ఉంది. ఇటీవల పార్కులలో కూడా సౌకర్యాలను మెరుగుపరిచారు. పిల్లల కోసం ప్రత్యేకంగా ఆట వస్తువులను ఏర్పాటు చేశారు. పిల్లలు, పెద్దలను పార్కు చుట్టు తిప్పి చూపించేందుకు ప్రత్యేకంగా నడుపుతున్న ట్రైన్ ఆకట్టుకుంటోంది. మరో రైలు కూడా పార్కులోని కొలను చుట్టు తిప్పుతుంది. జారుడు బల్లలు, ఉయ్యాలలు తదితర ఆట వస్తువులు ఉన్నాయి. ఉదయం పూట ప్రత్యేకంగా వాకర్స్ కూడా పార్కుకు వస్తారు. వారి కోసం వాకింగ్ ట్రాక్ ఉంది. వ్యాయామం చేసుకునేందుకు ఓపెన్ జిమ్ కూడా ఉంది. ఇక్కడ యోగా సాధన కూడా చేస్తారు. ప్రత్యేకంగా వాకర్స్ కోసం పంచతత్వ పార్కును కూడా ఏర్పాటు చేశారు. ఈ పార్కులో ఫోటో షూట్ లు కూడా కొనసాగుతున్నాయి. ప్రీ వెడ్డింగ్, ప్రీ బర్త్ డే ఫోటో షూట్ల కోసం ప్రత్యేకంగా సెట్టింగులను కూడా ఏర్పాటు చేశారు. ఇండోర్ స్టూడియో కూడా ఏర్పాతు ఏర్పాటు చేశారు. ఫోటో షూట్ ల కోసం సుదూర ప్రాంతాలకు వెళ్ళలేని వారు ఈ పార్కుకు వచ్చి తమకు కావాల్సిన రీతిలో ఫోటోలు తీసుకొని వెళుతున్నారు. ఈ ఫోటో షూట్ లకు ప్రత్యేక టికెటు తీసుకొని అనుమతి పొందుతున్నారు. ఈ ఫోటో షూట్ ల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది.


ఘోర ప్రమాదం.. గాలిలోనే రెండు హెలికాప్టర్లు ఢీ..

ఘోర ప్రమాదం.. గాలిలోనే రెండు హెలికాప్టర్లు ఢీ.. మలేషియాలో ఘోర ప్రమాదం జరిగింది. రెండు హెలికాప్టర్లు ప్రమాదవశాత్తు గాలిలోనే ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో పది మంది మృతి చెందినట్టు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. వివరాల్లోకి వెళ్తే మలేషియాలో నేవీ పరేడ్ కోసం రిహార్సల్ లో భాగంగా గాలిలోకి రెండు హెలికాప్టర్లు ఎగిరాయి. ఈ క్రమంలోనే అదుపు తప్పి రెండు ఢీ కొన్నాయి. ...


సెల్‌‌‌‌ఫోన్‌‌‌‌ రూల్​ సాధారణ భక్తులకేనా ?

సెల్‌‌‌‌ఫోన్‌‌‌‌ రూల్​ సాధారణ భక్తులకేనా ? యాదగిరిగుట్ట ఆలయంలోకి సెల్‌‌‌‌ఫోన్‌‌‌‌తో వెళ్లిన మాజీ ఎమ్మెల్యే సునీత, బీఆర్ఎస్‌‌‌‌ నాయకులు     చూసీచూడనట్లు వ్యవహరించిన ఆఫీసర్లు     ఆగ్రహం వ్యక్తం చేస్తున్న భక్తులు యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట ఆలయంలోకి సెల్‌‌‌‌ఫోన్‌‌‌‌తో ఎవరూ వెళ్లకూడదన్న ఆర్డర్ కాగితాలకే పరిమితమైంది. ఆలయ ఉద్యోగులు, అర్చకులు, అవ...


Lucky Child Name: మీ చిన్నారులకు ఇలా పేరు పెడితే.. వారికి రాజయోగమే..!

హిందూ శాస్త్రాల ప్రకారం ప్రతీ వ్యక్తి జీవితకాలంలో 16 మతకర్మలను పాటించాల్సి ఉంటుంది. అందులో ముఖ్యమైనది నామకరణం అంటారు. ఇది ఐదో స్థానంలో ఉం ది. అందుకే పుట్టిన ప్రతీ బిడ్డకు నామకరణ మహోత్సవం చాలా వేడుకగానే జరుపుతారు. పశ్చిమ బెంగాల్ కు చెందిన జ్యోతిష్యుడు విపుల్ కుమార్ దాస్ అభిప్రాయం ప్రాకారం.. మేషరాశి వారికి M, B మరియు N లతో ప్రారంభమయ్యే పేర్లు పెడితే వారు జీవితంలో విజయం సాధిస్తారంట. ఇక తులారాశిలో పుట్టిన చిన్నారులకు S అక్షరంతో మొదలయ్యే పేరుని పెడితే జీవితంలో చాలా గొప్పవారు అవుతారని అంటున్నారు. ఇక A, S, A మరియు R అక్షరాలు కుంభరాశికి శుభప్రదమట. ఈ రాశి యొక్క స్థానికుల జీవితంలో 'అ' అక్షరం కూడా విజయాన్ని తెస్తుందట. వృషభ రాశికి శుభ అక్షరాలు P, G.. వైవాహిక జీవితం మరియు కెరీర్‌లో విజయానికి 'సి' ఉత్తమమైనదని సుస్మితా గోస్వామి అంటున్నారు. కర్కాటక రాశికి M ఇంకా D అక్షరాలు మొదలయ్యే పేర్లు.. మిథునరాశి వారికి ప్రధానంగా ర, శ అనే అక్షరాలు విజయవంతమవుతాయి. సుస్మితా గోస్వామి జీవితంలో విజయం కోసం 'S' అక్షరాన్ని ఉపయోగించాలంటున్నారు. కన్యా రాశి వారికి G, O మరియు R అక్షరాలు శుభప్రదం. వారు ఎల్లప్పుడూ సంపద మరియు ఆనందం కోసం R అక్షరాన్ని ఉపయోగించాలి. సుస్మితా గోస్వామికి సింహరాశికి సంబంధించిన బి, వై, ఎల్ మరియు ఎ అక్షరాలు ఉపయోగించాలన్నారు. ధనుస్సు రాశి వారికి శ, మ, హ, అ అనే రాశులు మంచివి. వారు తమ జీవితాల్లో శాంతి మరియు పురోగతి కోసం 'A' అక్షరాన్ని ఉపయోగించాలన్నారు. వృశ్చిక రాశి వారికి పేరులోని మొదటి అక్షరం న మరియు సుస్మితా గోస్వామి అయితే మంచిదన్నారు.


ఘనంగా బండారు ఉత్సవం

ఘనంగా బండారు ఉత్సవం గద్వాల, వెలుగు: ఆదిగొండ వంశస్తుల పసుపు బండారు ఉత్సవం ఉత్సాహంగా సాగింది. ధరూర్ మండల కేంద్రంలోని ఆంజనేయ స్వామి టెంపుల్  ఆవరణలో సోమవారం పసుపు బండారు కార్యక్రమాన్ని నిర్వహించారు. రెండు రోజులుగా జరుగుతున్న బండారు ఉత్సవానికి కర్నాటక, మహారాష్ట్ర, ఏపీతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉంటున్న ఆదిగొండ వంశస్తులు పాల్గొన్నారు. కట్ట బీర...


సోషల్ మీడియా వేధింపులపై జగన్ కీలక నిర్ణయం..

సోషల్ మీడియా వేధింపులపై జగన్ కీలక నిర్ణయం.. వైసీపీ సోషల్ మీడియా వారియర్స్ తో ముఖాముఖిలో పాల్గొన్న సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణులపై జరిగే వేధింపులకు అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు జగన్. సోషల్ మీడియాలో ఎవరైనా వేధింపులకు గురైతే సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ కి ఫిర్యాదు చేయటమే కాకుండా పార్టీ తరఫున ఒక యాప్ రూపొంది...


Bridge Collapsed: మానేరు వాగుపై కూలిన నిర్మాణంలోని వంతెన - తప్పిన ప్రమాదం

Bridge Collapsed At Maneru River: పెద్దపల్లి (Peddapalli) జిల్లాలో మానేరు వాగుపై నిర్మాణంలోని వంతెన కూలిపోయింది. ముత్తారం (Muttaram) మండలంలోని ఓడేడు గ్రామం వద్ద నిర్మిస్తున్న బ్రిడ్జ్ సోమవారం అర్ధరాత్రి ఒక్కసారిగా కూలిపోయింది. అయితే, ఈదురు గాలుల బీభత్సానికే వంతెన కుప్పకూలినట్లు స్థానికులు చెబుతున్నారు. కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షానికి బ్రిడ్జ్ పిల్లర్లు కుంగిపోయాయి. దీనికి తోడు రాత్రి ఈదురు గాలుల ప్రభావంతో బ్రిడ్జిపై ఉన్న గైడర్లు కింద...


పౌరసత్వానికి మతం ప్రాతిపదికనా: విజయన్

పౌరసత్వానికి మతం ప్రాతిపదికనా: విజయన్ కన్నూర్: ప్రపంచంలోని ఏ దేశం కూడా మతం ఆధారంగా పౌరసత్వం ఇవ్వదని కేరళ సీఎం పినరయి విజయన్ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) లౌకిక విలువలకు విరుద్ధమని తెలిపారు. సీఏఏకు వ్యతిరేకంగా అంతా పోరాడుతుంటే కాంగ్రెస్ మాత్రం ఎలాంటి నిరసనలు చేపట్టలేదన్నారు. సోమవారం మట్టన్నూరులో ఎ...


ఏ దేవతలకు లేనట్టుగా ఒక్క హనుమంతుడికి మాత్రమే రెండు జయంతి వేడుకలు ఎందుకు? తెలుసుకోండి

దేశంలో ఏ దేవునికి లేని రెండు జయంతులు ఒక్క హనుమాన్‌కి మాత్రమే ఉంటాయి. హనుమాన్ జయంతి నాడు కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేకంగా అలంకరిస్తారు. హిందువుల ముఖ్యమైన దేవుళ్లలో ఆంజనేయ స్వామి ఒకరు. కష్టసమయాల్లో ఆపద్భాందవుడిగా, కోరిన కోర్కెలు తీర్చే అభయాంజనేయ స్వామిగా హనుమంతుడిని పూజిస్తారు. ఏటా చైత్ర మాసం పౌర్ణమి రోజును హనుమాన్ చిన్న జయంతిగా జరుపుకుంటారు.ఈ రెండు జయంతి వార్షికోత్సవాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. హనుమంతుడు శ్రీరాముని ధూత. అంతేకాదు ఆయన్ను...


కారు ముందు పడుకొని మహిళ హల్ చల్

కారు ముందు పడుకొని మహిళ హల్ చల్ మెహిదీపట్నం, వెలుగు: ఓ మహిళ నడిరోడ్డుపై కారుకు అడ్డంగా పడుకొని, చనిపోతానంటూ హల్ చల్ చేసింది. సోమవారం సాయంత్రం దంపతులు లంగర్ హౌస్ ఫ్లై ఓవర్ పక్కన బాలాజీ స్వీట్ హౌస్ సమీపంలో గొడవపడ్డారు. భార్యపై భర్త ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో క్షణికావేశానికి లోనైన మహిళ రోడ్డుపై వెళ్లే వాహనాలకు అడ్డంగా వెళ్లి ఓ రన్నింగ్ కారు ముందు పడ...


వైసిపి ఎమ్మెల్యే నుండి కాపాడండి మహాప్రభో... చేతివేలు కట్ చేసుకుని ఏపీ మహిళ ఆందోళన

ఆంధ్ర ప్రదేశ్ : తన గురువు కోరాడని బొటనవేలును తృణపాయంగా కొసిచ్చాడు ఏకలవ్యుడు. కానీ తమ ప్రాంతంలో జరుగుతున్న అవినీతి, అక్రమాల నుండి ప్రజలను కాపాడాలంటూ ఆనాటి ఏకలవ్యుడిని ఫాలో అయ్యింది ఓ తెలుగు మహిళ. దేశ రాజధాని డిల్లీలోని ఇండియా గేట్ ముందే ఓ తెలుగు మహిళ బొటనవేలు నరుక్కుని నిరసన తెలిపింది. ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల హడావిడి కొనసాగుతున్న వేళ ఈ మహిళ చేసినపని రాజకీయ దుమారం రేపుతోంది. అసలేం జరిగింది : ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరు జిల్లా ప్రత్తిపాడుకు చెందిన...


సీబీఐ అధికారులమంటూ రూ.48 లక్షలు కొట్టేశారు

సీబీఐ అధికారులమంటూ రూ.48 లక్షలు కొట్టేశారు సీబీఐ అధికారులమంటూ హైదరాబాద్‌ లోని ఓ వైద్యురాలిని మోసం చేశారు సైబర్‌ నేరగాళ్లు . వైద్యురాలి నుంచి రూ.48 లక్షలు కాజేశారు.  బాధితురాలి పేరు మీదుగా డ్రగ్స్‌ సరఫరా అవుతున్నాయంటూ సైబర్ నేరగాళ్లు నిందితులు వైద్యురాలికి ఫోన్‌ చేశారు.  సీబీఐ కానిస్టేబుల్‌ను అంటూ బాధితురాలితో మాట్లాడారు.  డ్రగ్స్‌ సరఫరాపై ఢిల్లీ పో...


Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ కేసులో కేజ్రీవాల్‌కు మరో షాక్.. కస్టడీ పొడగించిన కోర్టు

Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయి నెలరోజులకుపైగా తీహార్ జైలులోనే ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి పొడగించింది. మరోవైపు.. తీహార్ జైలులో ఉన్న కేజ్రీవాల్‌కు షుగర్ లెవల్స్ పెరుగుతుండటంతో జైలు అధికారులు ఆయనకు ఇన్సులిన్ అందించారు.


Chaitra Pournami 2024 ఛైత్ర పౌర్ణమి విశిష్టతలేంటి.. నిండు పున్నమి వేళ పూజ చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందట..!

Chaitra Pournami 2024 హిందూ మత విశ్వాసాల ప్రకారం, పౌర్ణమికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అయితే ఈసారి ఛైత్ర పౌర్ణమి వేళ హనుమాన్ జయంతి రావడంతో దీని ప్రాముఖ్యత పెరిగింది. ఈ సందర్భంగా ఛైత్ర పౌర్ణమి విశేషాలేంటో తెలుసుకుందాం...


వీరాంజనేయస్వామికి 12సార్లు మన్యసూక్త అభిషేకాలు.. తరలివచ్చిన భక్తజనం!

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలంలోని అగ్రహారం సంకట విమోచన భక్త వీరాంజనేయ స్వామి వారి ఆలయం (జోడాంజనేయ స్వామి) ఆలయంలో హనుమాన్ జయంతి పర్వదినం సందర్భంగా 12 మన్య సూక్త అభిషేక పూజలతో ప్రత్యేక పూజ కార్యక్రమాలు, చాలీసా పారాయణతో పాటు హనుమాన్ దండకాన్ని ఆలయ అర్చకులు లక్ష్మణ పంతులు, అనంతచార్యులు అధ్వర్యంలో నిర్వహించారు.ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతి సందర్భంగా అగ్రహారం ఆంజనేయ స్వామి వారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని...