Trending:


AP ADCET 2024: ఏపీలో ఫైన్‌ ఆర్ట్స్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల.. దరఖాస్తు చేసుకోండి ఇలా..

AP ADCET 2024: ఆర్ట్ అండ్ డిజైన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్ 2024 రిజిస్ట్రేషన్లు ప్రారంభం అయ్యాయి. జవహర్‌లాల్‌ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్‌ అండ్ ఆర్కిటెక్చర్‌ యూనివర్శిటీ సవరణ చట్టం ద్వారా ఏర్పాటైన కడపలోని డాక్టర్‌ వైఎస్సార్‌ ఆర్కిటెక్చర్‌ అండ్ ఫైన్ ఆర్ట్స్‌ యూనివర్శిటీలో ప్రవేశాలు కల్పిస్తారు.


కొండగట్టులో ఘనంగా అంజన్న చిన్న జయంతి

కొండగట్టులో ఘనంగా అంజన్న చిన్న జయంతి కొండగట్టు, వెలుగు: జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న ఆలయం జై శ్రీరాం నినాదాలతో మారుమోగింది. హనుమాన్‌‌‌‌ చిన్న జయంతి ఉత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా అంతరాలయంలో స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసి, పంచామృతాలతో అభిషేకం చేశారు. హనుమాన్‌‌‌‌ మాలధారులు తెల్లవారుజామునే ఆలయానికి చేసుకొని మాలవిరమణ చేశా...


25వేల టీచర్ల​ నియామకం చెల్లదు.. తీసుకున్న సాలరీ వడ్డీతోపాటు ఇచ్చేయాలి: హైకోర్టు

25వేల టీచర్ల​ నియామకం చెల్లదు.. తీసుకున్న సాలరీ వడ్డీతోపాటు ఇచ్చేయాలి: హైకోర్టు కోల్​కతా:  బెంగాల్​ రాజకీయాలను కుదిపేసిన టీచర్​ రిక్రూట్​మెంట్​ కుంభకోణం కేసులో మమతా బెనర్జీ సర్కారుకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఈ కేసులో కలకత్తా హైకోర్టు సోమవారం సంచలన తీర్పు వెలువరించింది. 2016 నాటి స్టేట్​ లెవల్​ సెలెక్షన్​ టెస్ట్​ (ఎస్ఎల్ఎస్​టీ) చట్టబద్ధం కాదని జస్...


YS Jagan : ఎన్డీఏ కూటమికి ఓటేస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అంగీకరించినట్లే - విశాఖలో సీఎం జగన్

Andhra Politics : విశాఖ స్టీల్ ప్లాంట్‌పై టీడీపీ, బీజేపీ తమ వైఖరి స్పష్టం చేయాలని సీఎం జగన్ డిమాండ్ చేశారు. టీడీపీ, బీజేపీవి ఎన్నికల కోసం పొత్తులు.. రాష్ట్ర ప్రయోజనాలపై పొలిటికల్ డ్రామాలు ఆడుతున్నాయన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వైఎస్ఆర్ సీపీ వ్యతిరేకమని స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి కార్మిక సంఘం నాయకులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మేమంతా సిద్దం బస్సు యాత్ర 21వ రోజు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి నాయకులు...


అమెరికా జనాభాలో మనోళ్లు 28 లక్షలు

అమెరికా జనాభాలో మనోళ్లు 28 లక్షలు 1.06 కోట్ల మందితో టాప్ ప్లేస్ లో మెక్సికో     22 లక్షల మందితో మూడో స్థానంలో చైనా     2022లో 65 వేల మంది మనోళ్లకు అమెరికా పౌరసత్వం అమెరికాలో మనోళ్ల సంఖ్య పెరుగుతోంది. అమెరికా జనాభాలో 28,31,330 మంది ఇండియన్ అమెరికన్లు ఉన్నారని 2023 గణాంకాలు వెల్లడించాయి. కోటి 6 లక్షల మందితో మొదటి స్థానంలో మెక్సికన్లు ఉన్నారు. వాషిం...


Hubli Girl Murder: కర్ణాటకలో యువతి హత్య.. యువకుడిని కఠినంగా శిక్షించాలని ముస్లిం సంఘాల డిమాండ్..

Hubli Girl Murder:కర్ణాటకలోని హుబ్బళీలో యువతి హత్య ఘటన తీవ్ర సంచనలంగా మారింది. దీనిపై బాధితులకు మద్దతుగా కర్ణాటకలో విద్యార్థులు, అనేక సంఘాలు నేతలు తమ నిరసలను తెలిపారు. ఇక్కడ ప్రస్తుతం ముస్లిం సమాజంసైతం యువకుడిని కఠినంగా పనిష్మెంట్ చేయాలని తమ నిరసలను తెలిపారు.


రావణాసురుని ప్రతిమ కూలి ఐదుగురికి గాయాలు

రావణాసురుని ప్రతిమ కూలి ఐదుగురికి గాయాలు జోగిపేట,వెలుగు: జోగిపేట పట్టణంలో జోగినాథస్వామి ఉత్సవాలలో భాగంగా జిల్లా పరిషత్​ ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో  రావణసురుని ప్రతిమకు తుది మెరుగులు దిద్దుతుండగా  ఈదురు గాలికి అది కూలిపోయింది. దీంతో ఐదుగురు కార్మికులకు గాయాలయ్యాయి.   సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది.   ఉత్సవాలలో   చివరి ఘట్టమైన లంకాదహనం కార్యక్రమం క...


హనుమాన్ ఆలయంలోని ఆభరణాల దొంగ అరెస్ట్

హనుమాన్ ఆలయంలోని ఆభరణాల దొంగ అరెస్ట్ ముషీరాబాద్,వెలుగు: హనుమాన్ ఆలయంలో దేవతామూర్తుల తిలకం ఆభరణాలు, తాళిబొట్టు చోరీ చేసిన పాత నేరస్తులు అరెస్ట్ అయ్యారు. నిందితుల వద్ద రూ. 6 లక్షల విలువైన సొత్తుతోపాటు 3 బైకులను స్వాధీనం చేసుకుని రిమాండ్ కు పంపారు.  చిక్కడపల్లి ఏసీపీ ఎల్. రమేష్ కుమార్  సోమవారం మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. గాంధీ ఆస్పత్రి ఫుట...


ఉల్లిగడ్డల సంచుల్లో నిషేధిత పత్తి విత్తనాలు

ఉల్లిగడ్డల సంచుల్లో నిషేధిత పత్తి విత్తనాలు శామీర్ పేట వెలుగు: మేడ్చల్ మల్కాజ్​గిరి జిల్లా శామీర్​పేటలో 1,200 కిలోల నిషేధిత పత్తి విత్తనాలను పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు సోమవారం పట్టుకున్నారు. రాజీవ్ రహదారిపై సైబరాబాద్ ఎస్​వోటీ, శామీర్​పేట పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు కలిసి వెహికల్స్ చెక్ చేస్తున్నారు. కర్నాటక నుంచి మంచిర్యాల జిల్లా మందమర్రిక...


రేవంత్​ పనితీరుకు ఫలితాలే గీటురాయి

రేవంత్​ పనితీరుకు ఫలితాలే గీటురాయి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత,  అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లోనూ  లోక్​సభ ఎన్నికలలో  తెలంగాణ ఓటర్లు విలక్షణమైన తీర్పునే ఇస్తున్నారు. 1980లో  ఇందిరాగాంధీ ఆంధ్రప్రదేశ్​లోని  మెదక్ లోక్​సభ స్థానం నుంచి పోటీ చేస్తే .. ఆమె గెలవటమే కాదు రాష్ట్రం నుంచి 42 లోక్​సభ స్థానాలకు గాను 41 లోక్​సభ స్థానాలలో కాంగ్రెస్ పా...


స్టూడెంట్ల పట్ల సెక్యూరిటీ గార్డ్‌‌‌‌ అసభ్య ప్రవర్తన

స్టూడెంట్ల పట్ల సెక్యూరిటీ గార్డ్‌‌‌‌ అసభ్య ప్రవర్తన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మైనార్టీ గురుకులంలో ఘటన బెల్లంపల్లి, వెలుగు : ఎనిమిదో తరగతి చదువుతున్న ఓ బాలిక పట్ల సెక్యూరిటీ గార్డు అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని మైనార్టీ గురుకులంలో సోమవారం జరిగింది. ఉదయం 7 గంటలకు స్కూల్‌‌‌‌ ఆవరణలో ఉన్న బాలిక వద్దకు ఔట్‌‌‌...


పత్తిపాక రిజర్వాయర్ నిర్మిస్తాం: గడ్డం వంశీకృష్ణ

పత్తిపాక రిజర్వాయర్ నిర్మిస్తాం: గడ్డం వంశీకృష్ణ ప్రభుత్వరంగ సంస్థలు, పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ     సీఎం రేవంత్ సారథ్యంలో ప్రజలకు న్యాయం చేస్తున్నం: వివేక్ ​వెంకటస్వామి     మంచిర్యాల, పెద్దపల్లి సెగ్మెంట్లలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సన్నాహక సమావేశాలు పెద్దపల్లి/ సుల్తానాబాద్, వెలుగు: తనను ఎంపీగా గెలిపిస్తే కాకా వెంకటస్వామి స్ఫూర్తితో...


Bridge Collapsed: మానేరు వాగుపై కూలిన నిర్మాణంలోని వంతెన - తప్పిన ప్రమాదం

Bridge Collapsed At Maneru River: పెద్దపల్లి (Peddapalli) జిల్లాలో మానేరు వాగుపై నిర్మాణంలోని వంతెన కూలిపోయింది. ముత్తారం (Muttaram) మండలంలోని ఓడేడు గ్రామం వద్ద నిర్మిస్తున్న బ్రిడ్జ్ సోమవారం అర్ధరాత్రి ఒక్కసారిగా కూలిపోయింది. అయితే, ఈదురు గాలుల బీభత్సానికే వంతెన కుప్పకూలినట్లు స్థానికులు చెబుతున్నారు. కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షానికి బ్రిడ్జ్ పిల్లర్లు కుంగిపోయాయి. దీనికి తోడు రాత్రి ఈదురు గాలుల ప్రభావంతో బ్రిడ్జిపై ఉన్న గైడర్లు కింద...


ఆశీర్వదించండి.. అభివృద్ధి చేసి చూపిస్తా : గడ్డం వంశీకృష్ణ

ఆశీర్వదించండి.. అభివృద్ధి చేసి చూపిస్తా : గడ్డం వంశీకృష్ణ కాంగ్రెస్‌‌ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ రామగిరి, వెలుగు: పార్లమెంట్​ఎన్నికల్లో ఓటు వేసి ఆశీర్వదిస్తే.. పెద్దపల్లిని మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని కాంగ్రెస్​అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ కోరారు. సోమవారం పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో కాంగ్ర...


Trains Cancelled: సెలవుల్లో ఊరెళ్తున్నారా? విజయవాడ మీదుగా వెళ్లే ఈ రైళ్లు రద్దు

విజయవాడ మీదుగా రైలు ప్రయాణం చేయాలనుకునే వారికి అలర్ట్. విజయవాడ డివిజన్‌లో మెయింటనెన్స్ పనుల కారణంగా దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. కొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది. మరికొన్ని రైళ్లను డైవర్ట్ చేసింది. విజయవాడ మీదుగా వెళ్లే 14 రైళ్లు రద్దయ్యాయి. బిట్రగుంట నుంచి విజయవాడ వెళ్లే 07977 నెంబర్ గల రైలు ఏప్రిల్ 22 నుంచి ఏప్రిల్ 28 వరకు రద్దైంది. విజయవాడ నుంచి బిట్రగుంట వెళ్లే 07978 నెంబర్ గల రైలు ఏప్రిల్ 22 నుంచి ఏప్రిల్ 28 వరకు రద్దైంది. బిట్రగుంట నుంచి చెన్నై సెంట్రల్ వెళ్లే 17237 నెంబర్ గల రైలు ఏప్రిల్ 22 నుంచి ఏప్రిల్ 26 వరకు రద్దైంది. చెన్నై సెంట్రల్ నుంచి బిట్రగుంట వెళ్లే 17238 నెంబర్ గల రైలు ఏప్రిల్ 22 నుంచి ఏప్రిల్ 26 వరకు రద్దైంది. విజయవాడ నుంచి తెనాలి వెళ్లే 07979 నెంబర్ గల రైలు ఏప్రిల్ 22 నుంచి ఏప్రిల్ 28 వరకు రద్దైంది. తెనాలి నుంచి విజయవాడ వెళ్లే 07575 నెంబర్ గల రైలు ఏప్రిల్ 22 నుంచి ఏప్రిల్ 28 వరకు రద్దైంది. రాజమండ్రి నుంచి భీమవరం జంక్షన్ వెళ్లే 07884 నెంబర్ గల రైలు ఏప్రిల్ 22 నుంచి ఏప్రిల్ 28 వరకు రద్దైంది. నర్సాపూర్ నుంచి రాజమండ్రి వెళ్లే 07883 నెంబర్ గల రైలు ఏప్రిల్ 22 నుంచి ఏప్రిల్ 28 వరకు రద్దైంది. గుంటూరు నుంచి రాయగడ వెళ్లే 17243 నెంబర్ గల రైలు ఏప్రిల్ 29 నుంచి మే 26 వరకు రద్దైంది. రాయగడ నుంచి గుంటూరు వెళ్లే 17244 నెంబర్ గల రైలు ఏప్రిల్ 30 నుంచి మే 27 వరకు రద్దైంది. కాకినాడ పోర్ట్ నుంచి విశాఖపట్నం వెళ్లే 17267 నెంబర్ గల రైలు ఏప్రిల్ 29 నుంచి మే 26 వరకు రద్దైంది. విశాఖపట్నం నుంచి కాకినాడ పోర్ట్ వెళ్లే 17268 నెంబర్ గల రైలు ఏప్రిల్ 29 నుంచి మే 26 వరకు రద్దైంది. విజయవాడ నుంచి సికింద్రాబాద్ వెళ్లే 12713 నెంబర్ గల రైలు ఏప్రిల్ 29 నుంచి ఏప్రిల్ మే 10 వరకు, మే 16 నుంచి మే 22 వరకు రద్దైంది. సికింద్రాబాద్ నుంచి విజయవాడ వెళ్లే 12714 నెంబర్ గల రైలు ఏప్రిల్ 29 నుంచి ఏప్రిల్ మే 10 వరకు, మే 16 నుంచి మే 22 వరకు రద్దైంది.


Dharmapuri Arvind: హనుమాన్ శోభాయాత్రలో ధర్మపురి అర్వింద్ డ్యాన్స్..

Hanuman Jayanti 2024 dharmapuri arvind mass steps in hanumanshobhayatra pa


మాదిగల డిమాండ్లను పరిష్కరిస్తాం

మాదిగల డిమాండ్లను పరిష్కరిస్తాం సీఎం రేవంత్ రెడ్డి హామీ ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మాదిగల సమస్యలు పరిష్కరిస్తానని, డిమాండ్లను నెరవేరుస్తానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. సోమవారం తెలంగాణ మాదిగ సంఘాల మహాకూటమి ఆధ్వర్యంలో చైర్మన్ పోకల కిరణ్ మాదిగ నేతృతంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి డిమాండ్లతో కూడిన మెమోరాండాన్ని అందజేశారు. అనంతరం పోకల కిరణ్ మ...


ఘోర ప్రమాదం.. గాలిలోనే రెండు హెలికాప్టర్లు ఢీ..

ఘోర ప్రమాదం.. గాలిలోనే రెండు హెలికాప్టర్లు ఢీ.. మలేషియాలో ఘోర ప్రమాదం జరిగింది. రెండు హెలికాప్టర్లు ప్రమాదవశాత్తు గాలిలోనే ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో పది మంది మృతి చెందినట్టు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. వివరాల్లోకి వెళ్తే మలేషియాలో నేవీ పరేడ్ కోసం రిహార్సల్ లో భాగంగా గాలిలోకి రెండు హెలికాప్టర్లు ఎగిరాయి. ఈ క్రమంలోనే అదుపు తప్పి రెండు ఢీ కొన్నాయి. ...


ఏపీ ఎన్నికల్లో ఆసక్తికర ఘటన.. జడ్జి ముందు చంద్రబాబు ప్రమాణం.. ఎందుకంటే?

ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఓ జడ్జి ముందు ప్రమాణం చేశారు. అసలు చంద్రబాబు కోర్టు వద్దకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది.. ఎందుకు ప్రమాణం చేయాల్సి వచ్చిందనేదీ ఆసక్తికరంగా మారింది. విజయనగరం పర్యటనలో ఉన్న చంద్రబాబు.. గజపతినగరం సివిల్ కోర్టులో జడ్జి ముందు ప్రమాణం చేశారు. అందుకు కారణం ఏమిటంటే?


వీరభద్రేశ్వర ఆలయ హుండీ లెక్కింపు

వీరభద్రేశ్వర ఆలయ హుండీ లెక్కింపు రాయికోడ్, వెలుగు :  రాయికోడ్ లోని భద్రకాళి సామెత వీరభద్రేశ్వర  స్వామి  ఆలయ హుండీని సోమవారం ఎండోమెంట్ అధికారులు   లెక్కించారు.  అక్టోబర్  22  నుంచి ఏప్రిల్  22 వరకు   రూ 3.48 లక్షలు వచ్చినట్లు ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ శివరాజ్, ఈఓ  మోహన్ రెడ్డి  తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ  సిర్గాపూరం మొగులప్ప, టెంపుల్ మాజీ చై...


సెల్‌‌‌‌ఫోన్‌‌‌‌ రూల్​ సాధారణ భక్తులకేనా ?

సెల్‌‌‌‌ఫోన్‌‌‌‌ రూల్​ సాధారణ భక్తులకేనా ? యాదగిరిగుట్ట ఆలయంలోకి సెల్‌‌‌‌ఫోన్‌‌‌‌తో వెళ్లిన మాజీ ఎమ్మెల్యే సునీత, బీఆర్ఎస్‌‌‌‌ నాయకులు     చూసీచూడనట్లు వ్యవహరించిన ఆఫీసర్లు     ఆగ్రహం వ్యక్తం చేస్తున్న భక్తులు యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట ఆలయంలోకి సెల్‌‌‌‌ఫోన్‌‌‌‌తో ఎవరూ వెళ్లకూడదన్న ఆర్డర్ కాగితాలకే పరిమితమైంది. ఆలయ ఉద్యోగులు, అర్చకులు, అవ...


ఏ దేవతలకు లేనట్టుగా ఒక్క హనుమంతుడికి మాత్రమే రెండు జయంతి వేడుకలు ఎందుకు? తెలుసుకోండి

దేశంలో ఏ దేవునికి లేని రెండు జయంతులు ఒక్క హనుమాన్‌కి మాత్రమే ఉంటాయి. హనుమాన్ జయంతి నాడు కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేకంగా అలంకరిస్తారు. హిందువుల ముఖ్యమైన దేవుళ్లలో ఆంజనేయ స్వామి ఒకరు. కష్టసమయాల్లో ఆపద్భాందవుడిగా, కోరిన కోర్కెలు తీర్చే అభయాంజనేయ స్వామిగా హనుమంతుడిని పూజిస్తారు. ఏటా చైత్ర మాసం పౌర్ణమి రోజును హనుమాన్ చిన్న జయంతిగా జరుపుకుంటారు.ఈ రెండు జయంతి వార్షికోత్సవాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. హనుమంతుడు శ్రీరాముని ధూత. అంతేకాదు ఆయన్ను...


Taslima Mohammad:సోషల్ మీడియాలో బిల్డప్ లు.. తస్లీమా మహమ్మద్ ఆస్తులు చూసి కళ్లు తేలేస్తున్న ఏసీబీ అధికారులు..

Taslima Mohammad: సబ్ రిజిస్ట్రార్ తస్లీమామహమ్మద్ ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఈ క్రమంలోనే సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తస్లీమా.. 5 ఇళ్లను,6 ఓపెన్ ప్లాట్స్ లను, 3 ఎకరాల భూమిని కల్గి ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. దీంతో ఈ కేసు తెలంగాణలో సంచలనంగా మారింది.


హనుమాన్ భక్తులకు రేడియం స్టిక్కర్లు

హనుమాన్ భక్తులకు రేడియం స్టిక్కర్లు జగిత్యాల రూరల్ వెలుగు: కాలినడకన కొండగట్టు హనుమాన్ దర్శనానికి వెళ్లే భక్తులకు సోమవారం తిప్పన్న పేట క్రాస్ రోడ్డు వద్ద రూరల్ ఎస్ఐ సుధాకర్ రేడియం స్టిక్కర్లు అతికించారు. వాహనదారులకు చీకట్లో కూడా నడిచి వెళ్లే భక్తులు కనిపించేలా వీటిని అతికించినట్లు ఎస్‌‌ఐ తెలిపారు. ©️ VIL Media Pvt Ltd.


ఘనంగా బండారు ఉత్సవం

ఘనంగా బండారు ఉత్సవం గద్వాల, వెలుగు: ఆదిగొండ వంశస్తుల పసుపు బండారు ఉత్సవం ఉత్సాహంగా సాగింది. ధరూర్ మండల కేంద్రంలోని ఆంజనేయ స్వామి టెంపుల్  ఆవరణలో సోమవారం పసుపు బండారు కార్యక్రమాన్ని నిర్వహించారు. రెండు రోజులుగా జరుగుతున్న బండారు ఉత్సవానికి కర్నాటక, మహారాష్ట్ర, ఏపీతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉంటున్న ఆదిగొండ వంశస్తులు పాల్గొన్నారు. కట్ట బీర...


IMD: దేశంలో మరో 5 రోజులు భానుడి ఉగ్రరూపం - ఐఎండీ అలర్ట్

Imd Alert On Heavy Temparatures: దేశంలో భానుడు ఉగ్రరూపం చూపిస్తున్నాడు. పలు రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే, పలు ప్రాంతాల్లో మరో 5 రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు కొనసాగవచ్చని భారత వాతావరణ విభాగం (IMD) వెల్లడించింది. బెంగాల్, ఒడిశా, తమిళనాడు, కర్ణాటక, యూపీ, ఝార్ఖండ్ లో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని తెలిపింది. గాల్లో తేమ ఎక్కువగా ఉండడం వల్ల ఏపీ తీరప్రాంతంలో, అలాగే తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, గోవా, కేరళ,...


రాహుల్ ​కులవివక్ష పేరుతో విభజిస్తారు : స్కృతి ఇరానీ

రాహుల్ ​కులవివక్ష పేరుతో విభజిస్తారు : స్కృతి ఇరానీ అమేథీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: స్కృతి ఇరానీ అమేథీ: కేంద్ర మంత్రి, అమేథీ బీజేపీ లోక్ సభ అభ్యర్థి స్కృతి ఇరానీ.. కాంగ్రెస్​అగ్రనేత రాహుల్​గాంధీపై మరోసారి విమర్శలు గుప్పించారు. ఈ నెల 26 తర్వాత రాహుల్​గాంధీ అమేథీకి వస్తారని.. ప్రజలను కులవివక్ష పేరుతో విభజిస్తారని ఆమె ఆరోపించారు. అలాగే, అమేథీలోని ఆలయ...


Malaysia: గాలిలో హెలికాప్టర్లు ఢీ - 10 మంది నేవీ సిబ్బంది దుర్మరణం, మలేషియాలో ఘోర ప్రమాదం

Navy Staff Died Due To Helicopters Collided In Malaysia: మలేషియాలో (Malaysia) మంగళవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆ దేశ నావికాదళానికి చెందిన హెలికాప్టర్లు గాలిలోనే ఒకదానికొకటి ఢీకొని 10 మంది సిబ్బంది మృతి చెందారు. రిహార్సల్స్ లో భాగంగా విన్యాసాలు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మలేషియా అధికారుల కథనం ప్రకారం.. ఆ దేశంలో ఈ నెల 26న (శుక్రవారం) రాయల్ మలేషియన్ నేవీ దినోత్సవం జరగనుంది. ఇందులో భాగంగా పెరక్ లోని లుమత్ ప్రాంతంలో మంగళవారం రిహార్సల్స్...


నేడు హనుమాన్ జయంతి.. శోభాయాత్ర సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు.. ఏ రూట్లలో అంటే..

లోక్‌సభ ఎన్నికలు వస్తున్న సమయంలో.. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సందర్భం.. ఇలాంటి సమయంలో ఏప్రిల్ 23న హనుమానం జయంతి సందర్భంగా.. హైదరాబాద్‌లో శోభాయాత్ర జరగబోతోంది. ఈ విజయ యాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా, పూర్తి ప్రశాంత వాతావరణంలో ఇది జరిగేలా హైదరాబాద్ పోలీసులు.. పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే.. కొన్ని రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు హైదరాబాద్ సీపీ శ్రీనివాస రెడ్డి తెలిపారు.23-4-2024న ఈ రూట్లలో శోభాయాత్ర:ఉదయం 11.30కి శోభాయాత్ర...


తెలంగాణనికి బీజేపీ అగ్రనేతల క్యూ.. అభ్యర్థుల నామినేషన్లకు కేంద్ర మంత్రులు

తెలంగాణనికి బీజేపీ అగ్రనేతల క్యూ.. అభ్యర్థుల నామినేషన్లకు కేంద్ర మంత్రులు ఈనెల 25న సిద్దిపేటకు అమిత్ షా      వచ్చే నెల ఫస్ట్ వీక్​లో ప్రధాని మోదీ      రెండు రోజుల కింద రాజ్​నాథ్  పర్యటన హైదరాబాద్, వెలుగు: లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రానికి బీజేపీ నేతలు క్యూ కడుతున్నారు. రెండు రోజుల కింద రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్  పర్యటించగా, ఈనెల 25న కేంద్...


TS SSC Results Update: ఏప్రిల్ 30న తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల చేయనున్న సెకండరీ బోర్డు

TS SSC Results Update: తెలంగాణ పదో తరగతి పరీక్షా ఫలితాలను ఏప్రిల్ 30న విడుదల చేయనున్నారు. పాఠశాల విద్యాశాఖ ఆద్వర్యంలో పదో తరగతి ఫలితాలను వెల్లడించనున్నారు.


పౌరసత్వానికి మతం ప్రాతిపదికనా: విజయన్

పౌరసత్వానికి మతం ప్రాతిపదికనా: విజయన్ కన్నూర్: ప్రపంచంలోని ఏ దేశం కూడా మతం ఆధారంగా పౌరసత్వం ఇవ్వదని కేరళ సీఎం పినరయి విజయన్ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) లౌకిక విలువలకు విరుద్ధమని తెలిపారు. సీఏఏకు వ్యతిరేకంగా అంతా పోరాడుతుంటే కాంగ్రెస్ మాత్రం ఎలాంటి నిరసనలు చేపట్టలేదన్నారు. సోమవారం మట్టన్నూరులో ఎ...


కారు ముందు పడుకొని మహిళ హల్ చల్

కారు ముందు పడుకొని మహిళ హల్ చల్ మెహిదీపట్నం, వెలుగు: ఓ మహిళ నడిరోడ్డుపై కారుకు అడ్డంగా పడుకొని, చనిపోతానంటూ హల్ చల్ చేసింది. సోమవారం సాయంత్రం దంపతులు లంగర్ హౌస్ ఫ్లై ఓవర్ పక్కన బాలాజీ స్వీట్ హౌస్ సమీపంలో గొడవపడ్డారు. భార్యపై భర్త ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో క్షణికావేశానికి లోనైన మహిళ రోడ్డుపై వెళ్లే వాహనాలకు అడ్డంగా వెళ్లి ఓ రన్నింగ్ కారు ముందు పడ...


ప్రభుత్వ పాఠశాల విద్యార్థినికి టెన్త్‌లో 593 మార్కులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలువడిన పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో కర్నూలు జిల్లాకు చెందిన షైక్ హ్యూమేరా ఇక్బాల్ అనే ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని అత్యుత్తమ ప్రతిభ కనబరిచి సత్తా చాటారు. కర్నూల్ పట్టణంలోని పాతబస్తీలో గల కడపుర వీధిలో నివాసం ఉంటున్న షేక్ ఇక్బాల్ బాషా, షేక్ ఆసియా తాసిన్ దంపతుల కుమార్తె షేక్ హ్యూమేరా ఇక్బాల్ అనే విద్యార్థిని కర్నూల్ పట్టణంలోని కంట్రోల్ రూమ్ సమీపంలో ఉన్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మెమోరియల్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ 10వ...


Chaitra Pournami 2024 ఛైత్ర పౌర్ణమి విశిష్టతలేంటి.. నిండు పున్నమి వేళ పూజ చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందట..!

Chaitra Pournami 2024 హిందూ మత విశ్వాసాల ప్రకారం, పౌర్ణమికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అయితే ఈసారి ఛైత్ర పౌర్ణమి వేళ హనుమాన్ జయంతి రావడంతో దీని ప్రాముఖ్యత పెరిగింది. ఈ సందర్భంగా ఛైత్ర పౌర్ణమి విశేషాలేంటో తెలుసుకుందాం...


ధృఢ సంకల్పానికి కేపిటల్ సియాచిన్

ధృఢ సంకల్పానికి కేపిటల్ సియాచిన్ బ్యాటిల్​ఫీల్డ్​లో పర్యటన సందర్భంగా రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్     ఆపరేషన్ మేఘదూత్​లో అమరులైన వీరులకు నివాళి     ఆర్మీ చీఫ్ మనోజ్ పాండేతో కలిసి భద్రతా పరిస్థితులపై సమీక్ష న్యూఢిల్లీ: ప్రపంచంలోనే ఎత్తైన యుద్ధ భూమి లడఖ్​లోని సియాచిన్​లో రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్ సోమవారం పర్యటించారు. ఆర్మీ చీఫ్​ జనరల్ మనోజ్ పాండ...


Suryapeta Accident: తీవ్ర విషాదం - కంటెయినర్ కిందకు కారు దూసుకెళ్లి దంపతుల దుర్మరణం, ఎక్కడంటే?

Couple Died in Suryapeta Road Accident: సూర్యాపేట (Suryapeta) జిల్లాలో సోమవారం ఉదయం జరిగిన ఘోర ప్రమాదంలో దంపతులు స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయారు. మునగాల మండలం ముకుందాపురం (Mukundapuram) శివారులో రహదారి పక్కన ఆగి ఉన్న కంటెయినర్ కిందకు కారు దూసుకెళ్లడంతో ప్రమాదం జరగ్గా.. ఈ ఘటన స్థానికంగా భయాందోళన కలిగించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా వైరా మండలం సోమవరం గ్రామానికి చెందిన సామినేని నవీన్ రాజ్ (29)కు ఏపీలోని ఎన్టీఆర్ కృష్ణా జిల్లా...


30 మంది అధికారులపై క్రిమినల్ కేసులు

30 మంది అధికారులపై క్రిమినల్ కేసులు హైదరాబాద్, వెలుగు: లోక్​సభ ఎన్నికల విధుల శిక్షణకు గైర్హాజరైన 30 మంది అధికారులపై జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఇటీవల 10 మందిపై కేసులు నమోదు చేయించిన కమిషనర్, తాజాగా 30 మందిపై చర్యలు తీసుకున్నారు. ఆర్పీ యాక్ట్ 1951, సెక్షన్134 ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేస్తునట్లు ...


పున్నమి వెలుగుల్లో వైభవంగా ఒంటిమిట్ట రాములోరి కళ్యాణం.. భారీగా తరలి వచ్చిన భక్త జనం

Vontimitta Sri Kodandarama Swamy Brahmotsavam: ఆంధ్రాభద్రాద్రి ఒంటిమిట్ట కోదండరాముడి కల్యాణోత్సవం సోమవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఏడాది సాయంత్రం 6.30 గంటల నుంచి 8.30 గంటల మధ్య కళ్యాణం నిర్వహించారు. ఒంటిమిట్ట కోదండరామాలయ కల్యాణోత్సవానికి దేశంలోనే విభిన్న నేపధ్యం ఉంది. అన్నిచోట్లా పగటి పూట కల్యాణం నిర్వహిస్తే ఇక్కడ మాత్రం నెలరాజు నిండు పున్నమి వెన్నెల్లో రాత్రివేళ కల్యాణం జరపడం ఓ ప్రత్యేకత.. భక్తులు భారీగా తరలి వచ్చారు.


బర్రెలక్క నాగర్‌కర్నూల్ నుంచే ఎందుకు పోటీ చేస్తున్నారు?

బర్రెలక్క నాగర్‌కర్నూల్ నుంచే ఎందుకు పోటీ చేస్తున్నారు?


స్కూల్ తర్వాత... పిల్లలు ఏం చేస్తే వారి బ్రెయిన్ షార్ప్ అవుతుందో తెలుసా?

స్కూల్ ని వచ్చిన తర్వాత.. లేదంటే.. ఈ సమ్మర్ హాలీడేస్ లో.. మనం పిల్లలతో కొన్ని పనులు చేయిస్తే.. వారి మెదడు చాలా చురుకుగా తయారౌతుంది. దాని కోసం పేరెంట్స్ ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. తమ పిల్లల బ్రెయిన్ చురుకుగా ఉండాలని, వారికి చాలా తెలివి తేటలు ఉండాలని ప్రతి పేరెంట్స్ అనుకుంటారు. అందుకోసం పిల్లలను ఏవేవో కోర్సుల్లో చేర్పిచడం, ఎక్కువ చదివించడం లాంటివి చేస్తూ ఉంటారు. స్కూల్లో వచ్చే మార్కులతో పిల్లల తెలివితేటలను కొలమానం వేస్తూ ఉంటారు. తమ పిల్లలకు...


చింతమనేని ప్రభాకర్‌ ఎన్నికల అఫిడవిట్.. ఎన్ని కేసులున్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Chintamaneni Prabhakar 93 Cases: చింతమనేని ప్రభాకర్ దెందులూరు తెలుగు దేశం పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. చింతమనేని సమర్పించిన అఫిడవిట్‌లో ఆస్తులతో పాటుగా కేసుల వివరాలను వెల్లడించారు. చింతమేనిని భారీగా కేసులు నమోదయ్యాయి. గతంలో 30 వరకు ఉన్న కేసులు ఈసారి సెంచరీకి దగ్గరయ్యాయి. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిపైనా 24 కేసులు ఉన్నాయి.. వీటిలో సీఐడీ నమోదు చేసినవి కూడా ఉన్నాయి.


ఇంకుడు గుంతల నిర్మాణంపై వాటర్​బోర్డు శిక్షణ

ఇంకుడు గుంతల నిర్మాణంపై వాటర్​బోర్డు శిక్షణ ఈపీటీఆర్ఐ ఆధ్వర్యంలో  సంయుక్త నిర్వహణ హైదరాబాద్, వెలుగు: గ్రేటర్​సిటీలో భూగర్భ జలాలను పెంచేందుకు మెట్రోవాటర్​బోర్డు, ఈపీటీఆర్ఐ, జీహెచ్ఎంసీ సంయుక్తంగా చర్యలు చేపట్టాయి. ఇందుకు గుంతల నిర్మాణంపై ప్లంబర్స్, మేస్త్రీలకు 3 రోజుల శిక్షణను సోమవారం బోర్డు ఆఫీసులో ప్రారంభించారు. బోర్డు మేనేజింగ్ ​డైరెక్టర్​ సుదర్శన...


ఏప్రిల్ 24 నుంచి ఫ్రీగా సివిల్స్​ కోచింగ్

ఏప్రిల్ 24 నుంచి ఫ్రీగా సివిల్స్​ కోచింగ్ ఓయూ, వెలుగు: కాకతీయ ఐఏఎస్ అకాడమీ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఈ నెల 24 నుంచి ఫ్రీగా సివిల్స్​కోచింగ్​ఇస్తున్నట్లు ఆల్​మాల స్టూడెంట్స్ అసోసియేషన్ ఓయూ అధ్యక్షుడు నామ సైదులు తెలిపారు.  అకాడమీ ఆధ్వర్యంలో 50 మంది ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు అవకాశం కల్పిస్తున్నామని, ప్రముఖ పోటీ పరీక్షల నిపుణులు అమర్​నాథ్​పర్య...


హైదరాబాద్లో కొనసాగుతున్న నామినేషన్లు

హైదరాబాద్లో కొనసాగుతున్న నామినేషన్లు హైదరాబాద్/కంటోన్మెంట్, వెలుగు: హైదరాబాద్, సికింద్రాబాద్ లోక్​సభ స్థానాలతోపాటు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి సోమవారం పలువురు నామినేషన్లు వేశారు. హైదరాబాద్ స్థానానికి ఆరుగురి నుంచి 8 సెట్లు నామినేషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి సయ్యద్ షా ముజాహిద్ హుసైనీ నామినేషన్ వేశారు. ఇప్పటి వరకు 13 మంది నుంచి నామిన...


రామాలయంలో డీజీపీ పూజలు

రామాలయంలో డీజీపీ పూజలు భద్రాచలం, వెలుగు: తెలంగాణ డీజీపీ రవిగుప్తా సోమవారం భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు ఈవో రమాదేవి ఆధ్వర్యంలో అర్చకులు స్వాగతం పలికారు. గర్భగుడిలో, లక్ష్మీతాయారు అమ్మవారు, ఆంజనేయస్వామి ఆలయాల్లో  పూజల తర్వాత అర్చకులు ఆశీర్వచనం ఇచ్చారు. డీజీపీకి ఈవో రమాదేవి ప్రసాదం, జ్ఞాపికలను అందజేశారు. ...


Tirumala Rs 300 Tickets: తిరుమలలో రూ.300 దర్శనం టికెట్స్ కావాలా? సులువుగా పొందండిలా

తిరుమల తిరుపతి దేవస్థానం జూలై నెల‌కు సంబంధించిన టికెట్ల కోటాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే జూలై మాసంలో శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన లక్కీ డిప్ ముగిసింది. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లు, వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటా కూడా రిలీజ్ అయింది. వీటితో పాటు అంగప్రదక్షిణం టోకెన్లు, శ్రీవాణి ట్రస్టు టికెట్లను కూడా టీటీడీ విడుదల చేసింది. వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా జూలై నెల ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను ఏప్రిల్ 23న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది. ఇవి కాకుండా రూ.300 స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ల కోటాను విడుదల చేయనుంది తిరుమల తిరుపతి దేవస్థానం. జూలై నెల‌కు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఏప్రిల్ 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. తిరుమలలో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కావాలనుకునేవారు ఏప్రిల్ 24న ఉదయం 10 గంటలకు వీటిని బుక్ చేసుకోవచ్చు. జూలైలో దర్శనం కోసం మాత్రమే టికెట్స్ అందుబాటులో ఉంటాయన్న విషయాన్ని శ్రీవారి భక్తులు గుర్తుంచుకోవాలి. ఇక తిరుమల, తిరుపతిలో జూలై నెల గదుల కోటాను ఏప్రిల్ 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. ఏప్రిల్ 27న శ్రీవారి సేవ ఉదయం 11 గంటలకు, న‌వ‌నీత సేవ మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు, ప‌ర‌కామ‌ణి సేవ మ‌ధ్యాహ్నం 1 గంట‌కు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. తిరుమల శ్రీవారి భక్తులు టికెట్స్ బుక్ చేయడానికి ముందుగా https://ttdevasthanams.ap.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. మొబైల్ నెంబర్‌, ఇతర వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి. రిజిస్ట్రేషన్ పూర్తైన తర్వాత లాగిన్ చేయాలి. లాగిన్ అయ్యాక ఇతర వివరాలు నమోదు చేసి టికెట్స్ బుక్ చేయొచ్చు.


ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా పొంగులేటి వియ్యంకుడు నామినేషన్.. అధిష్టానం ప్రకటించకుండానే..!

ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచేది ఎవరనే విషయంపై సస్పెన్స్ కొనసాగుతోంది. హేమాహేమీలు పోటీ పడుతుండటంతో ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. ఈ నేపథ్యంలోనే అనుహ్యంగా మంత్రి పొంగులేటి వియ్యంకుడు రామసహాయం రఘురాంరెడ్డి కాంగ్రెస్ నేతలు నామినేషన్ దాఖలు చేయటం చర్చనీయాంశమైంది.


అరవింద్ కేజ్రీవాల్ కు ఇన్సులిన్ ఇచ్చిన వైద్యులు

అరవింద్ కేజ్రీవాల్ కు ఇన్సులిన్ ఇచ్చిన వైద్యులు లిక్కర్ స్కాంలో అరెస్టైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయనకు జైలులో ఉండటం వల్ల షుగర్ లెవల్స్ 320కి పెరిగాయని అందుకు ఆయనకు ఇన్సులిన్ ఇచ్చామని జైలు అధికారులు తెలిపారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసిన తర్వాత కేజ్రీవాల్‌కు షుగర్ లెవెల్ క్రమ...


Guru Gochar Kuber Yog 2024: మే 1న కుబేర యోగం ఏర్పాటు.. 3 రాశులవారికి లగ్జరీ లైఫ్‌ స్టార్ట్‌!

Guru Gochar Kuber Yog 2024: మే 1న బృహస్పతి గ్రహం వృషభ రాశిలోకి సంచారం చేయడం వల్ల కుబేర యోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా ఈ కింది రాశులవారు విపరీతమైన ధన లాభాలను పొందుతారు. అంతేకాకుండా అనుకున్న పనులు కూడా సులభంగా జరుగుతాయి.