Trending:


పద్మారావు మంచోడే కానీ.. వాళ్ల గురువే పిట్టల దొర: సీఎం రేవంత్

పద్మారావు మంచోడే కానీ.. వాళ్ల గురువే పిట్టల దొర: సీఎం రేవంత్ బిడ్డ బెయిల్​ కోసం.. బీజేపీకి సికింద్రాబాద్​ సీటు తాకట్టు పద్మారావుగౌడ్​కు ఓటేస్తే బీజేపీకే లాభం: సీఎం రేవంత్​     పజ్జన్న పరువు తీసేందుకుకేసీఆర్​ పోటీలో నిలిపారు     కేంద్రమంత్రిగా ఉన్నా.. కిషన్​రెడ్డి హైదరాబాద్​కు చేసిందేం లేదు     లష్కర్​లో ఎవరు గెలిస్తే.. ఆ పార్టీదే కేంద్రంలో అధిక...


News Live Updates : నామినేషన్లకు నేడు చివరి గడువు

News Live Updates: దేశంలో ఎన్నికల సందడి నెలకొంది. ప్రతీ పార్టీ ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయాలని...ప్రత్యర్ధులపై గెలిచి చట్టసభల్లో అడుగుపెట్టాలన్నదే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నాయి. లోక్ సభ(Lok Sabha), ఏపీలోని అసెంబ్లీ(Assembly), తెలంగాణలోని పార్లమెంట్ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేయాల్సిన గడువు నేటితో ముగియనుంది. కాబట్టి ఇప్పటి వరకు ప్రచారంలో బీజిగా ఉన్న నేతలు నామినేషన్ వేసేందుకు ఈ ఒక్కరోజు మాత్రమే సమయం ఉందని ఎన్నికల కమిషన్ మరోసారి గుర్తు...


కార్మికుల ద్రోహి బీఆర్ఎస్ పార్టీ : గడ్డం వంశీకృష్ణ

కార్మికుల ద్రోహి బీఆర్ఎస్ పార్టీ : గడ్డం వంశీకృష్ణ కార్మికుల ద్రోహి బీఆర్ఎస్ పార్టీ అని విమర్శించారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. కార్మికుల  సంపాదనను కూడా దోచుకుందని ఆరోపించారు.  రామగుండం ఎన్టీపీసి లేబర్ గేట్ దగ్గర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన గేట్ మీటింగ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన గడ్డం వంశీ..  తాను   కార్...


JEE Main 2024 Results: జేఈఈ మెయిన్‌ 2024 తుది ఫలితాలు విడుదల, సత్తాచాటిన తెలుగు విద్యార్థులు

JEE Main 2024 Results: జేఈఈ మెయిన్ 2024 సెషన్-2 పరీక్ష ఫలితాలను ఎన్‌టీఏ(NTA) విడుదల చేసింది. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. రెండు సెషన్లకు కలిపి ఎన్‌టీఏ ర్యాంకులను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 2.5 లక్షల మందిని అడ్వాన్స్‌డ్‌కు ఎంపిక చేసింది. ఫలితాలతోపాటు కేటగిరీల వారీగా కటాఫ్‌ను సైతం ఎన్‌టీఏ ప్రకటించింది. రెండు సెషన్లలో పాల్గొన్న అభ్యర్థుల ఉత్తమ స్కోరును తుది మెరిట్ జాబితాకు పరిగణనలోకి తీసుకుంటారు. మొత్తం 14.1 లక్షల మంది...


మంచిర్యాలలో వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే వివేక్

మంచిర్యాలలో వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే వివేక్ కోల్ బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన వివాహ వేడుకలకు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. బుధవారం క్యాథనపల్లి మున్సిపాలిటీలోని ఎన్ వీఆర్ గార్డెన్ లో జరిగిన కాంగ్రెస్ లీడర్, ఎంపీటీసీ సభ్యుడు బొమ్మన హరీశ్ గౌడ్–స్ఫూర్తి వివాహ వేడుకలకు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓద...


YS Jagan National Politics : జగన్ నోట ఎన్డీఏకు మద్దతు మాట - కూటమిలో టీడీపీ ఉన్నా ఎందుకలా ?

What is Jagan National Politics Plan : ఎన్నికల తర్వాత కేంద్రంలో నేషనల్ డెమెక్రటిక్ అలయెన్స్ కు బలం తగ్గితే మద్దతు ఇస్తామని నేరుగా వైసీపీ అధినేత జగన్ తెలిపారు. స్టీల్ ప్లాంట్ కార్మికులతో సమావేశమైనప్పడు ఎన్డీఏకు మెజార్టీ రాకపోతే తాను మద్దతు ఇచ్చి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా హామీ తీసుకుంటానని అన్నారు. ఎన్డీఏకు మెజార్టీ తగ్గుతుందా లేదా .. జగన్మోహన్ రెడ్డి పార్టీకి మద్దతు ఇచ్చేంత సీట్లు వస్తాయా లేదా అన్న విషయం పక్కన పెడితే మద్దతు ఇస్తామన్న ఓ...


కూలర్‌‌‌‌ ప్లగ్‌‌‌‌పెడుతూ యువకుడు‌‌ మృతి

కూలర్‌‌‌‌ ప్లగ్‌‌‌‌పెడుతూ యువకుడు‌‌ మృతి బెల్లంపల్లి, వెలుగు : కూలర్‌‌‌‌ ప్లగ్‌‌‌‌ పెడుతుండగా కరెంట్‌‌‌‌ షాక్‌‌‌‌ కొట్టి ఓ యువకుడు చనిపోయాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం తాళ్ల గురిజాలలో జరిగింది. తాళ్లగురిజాల గ్రామానికి బొమ్మగోని అనిల్‌‌‌‌ గౌడ్‌‌‌‌ (28) మంగళవారం రాత్రి కూలర్‌‌‌‌ ప్లగ్‌‌‌‌ను జంక్షన్‌‌‌‌ బాక్స్‌‌‌‌లో పెట్టేందుకు ప్రయత్ని...


గుర్రంగూడ వద్ద ఫైర్ యాక్సిడెంట్.. కారులో నుంచి చెలరేగిన మంటలు

గుర్రంగూడ వద్ద ఫైర్ యాక్సిడెంట్.. కారులో నుంచి చెలరేగిన మంటలు రంగారెడ్డి జిల్లాలో అగ్నిప్రమాదం జరిగింది. ఇబ్రహీంపట్నం నుంచి ఎల్ బీ నగర్ వైపు వస్తున్న ఓ కారు  గుర్రంగూడ వద్దకు రాగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు గమనించిన డ్రైవర్ అప్రమత్తమై కారులో నుంచి ఒక్కసారిగా బయటకు దూకాడు. మంటల్లో కారు పూర్తిగా దగ్దమైంది. స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బంద...


సభలో మాట్లాడుతుండగా..స్పృహ కోల్పోయిన నితిన్ గడ్కరీ

సభలో మాట్లాడుతుండగా..స్పృహ కోల్పోయిన నితిన్ గడ్కరీ ముంబై :  కేంద్ర మంత్రి, బీజేపీ నాగపూర్ అభ్యర్థి నితిన్ గడ్కరీ అస్వస్థతకు గురయ్యారు. బుధవారం మహారాష్ట్రలోని యవత్మాల్ లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతుండగా ఆయన స్పృహ కోల్పోయారు. యవత్మాల్ వాశిమ్ స్థానం నుంచి మహాయుతి కూటమి తరఫున సీఎం ఏక్ నాథ్ షిండే వర్గానికి చెందిన శివసేన అభ్యర్థి రాజశ్రీ పాటిల్...


సీఎం రేవంత్ ను కలిసిన ఖమ్మం ఎంపీ అభ్యర్థి రఘురాం రెడ్డి

సీఎం రేవంత్ ను కలిసిన ఖమ్మం ఎంపీ అభ్యర్థి రఘురాం రెడ్డి హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు ఖమ్మం ఎంపీ అభ్యర్థి రఘురాం రెడ్డి.  ఎంపీగా తనను ఎంపిక చేసినందుకు  కృతజ్ఞతలు తెలిపారు. రఘురాం రెడ్డి వెంట మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. మరోవైపు సీఎం నివాసంలో రేవంత్ ను కలిశారు మంత్రి పొన్నం, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఎ...


అరుణాచల్‌ ప్రదేశ్‌లో విరిగి పడిన కొండచరియలు, హైవే ధ్వంసం - చైనాకి రాకపోకలు బంద్

Arunachal Pradesh Landslides: అరుణాచల్ ప్రదేశ్‌లో కొండ చరియలు విరిగి పడ్డాయి. ఈ ఘటనతో చైనా సరిహద్దుని కలిపే హైవే (NH 313 ) చాలా వరకూ ధ్వంసమైంది. చైనాలోని Dibang Valley కి వెళ్లే ఆ దారి (China Border Road) పూర్తిగా తెగిపోయింది. ఈ ప్రాంతంలో కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురవడం వల్ల రహదారి ధ్వంసమైపోయింది. ఫలితంగా రాకపోకలూ నిలిచిపోయాయి. ప్రస్తుతానికి ఆ రహదారిని మరమ్మతు చేసే పనిలో నిమగ్నమయ్యారు అధికారులు. అందుకోసం అవసరమైన సామగ్రిని ఇప్పటికే పంపించారు....


పిల్లలకు పేరెంట్స్ కచ్చితంగా నేర్పాల్సిన మంత్రాలు ఇవి...!

పిల్లల్లో ఏర్పడుతున్న ఒత్తిడిని మాత్రం తగ్గించే ప్రయత్నం చేయవచ్చు. దాని కోసం... కొన్ని రకాల మంత్రాలను పేరెంట్స్ తమ పిల్లలకు కచ్చితంగా నేర్పించాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం... ప్రస్తుతం మన ముందు ఉన్నదంతా పోటీ ప్రపంచమే. ఈ పోటీ ప్రపంచంలో నెగ్గాలంటే... పిల్లలకు ఏదో ఒక స్పెషల్ క్వాలిటీ ఉండాలి. కేవలం చదువులో ముందు ఉంటే సరిపోదు. ఆటల్లో, పాటల్లో డ్యాన్స్.. ఇలా ఏదో ఒక దాంట్లో టాలెంట్ ఉండి తీరాలి. ఎందుకంటే... ఎక్కడ చూసినా లక్షల మంది పోటీ పడుతున్నారు....


ఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సజీవ దహనం

ఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సజీవ దహనం సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రయాణిస్తున్న కారు వేగంగా వచ్చి లారీని వెనక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు స్పాట్ లోనే మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే సంగారెడ్డి జిల్లా ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డుపై ఎగ్జిట్ 3 వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రింగ్ రోడ్డు...


Inter Students Killed: ప్రైవేటు బస్సును ఢీ కొట్టిన బైక్, నలుగురు ఇంటర్‌ విద్యార్ధులు దుర్మరణం

Inter Students Killed: వరంగల్–ఖమ్మం హైవేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్ధులు దుర్మరణం పాలయ్యారు.


మా పార్టీ అభ్యర్థికి ఓటు వేయొద్దు! ..బన్‌‌స్వార ప్రజలకు కాంగ్రెస్‌‌ విజ్ఞప్తి

మా పార్టీ అభ్యర్థికి ఓటు వేయొద్దు! ..బన్‌‌స్వార ప్రజలకు కాంగ్రెస్‌‌ విజ్ఞప్తి జైపూర్ :  రాజస్థాన్‌‌లోని బన్‌‌స్వార‌‌‌‌‌‌‌‌‌‌‌‌‑ దుంగర్‌‌‌‌పూర్‌‌‌‌ లోక్‌‌సభ నియోజకవర్గం లో పోటీ చేస్తున్న తమ పార్టీ అభ్యర్థికి ఓటు వేయొద్దని ప్రజలను కాంగ్రెస్‌‌  కోరింది. ఈ నియోజకవర్గంలో గిరి జనులు ఎక్కువగా ఉండటంతో భారత్‌‌ అదివాసీ పార్టీ (బీఏపీ) అభ్యర్థి రాజ్‌‌కు మార్‌‌...


ఏప్రిల్ 26న ఐటీ కారిడార్​లో ట్రాఫిక్ ఆంక్షలు

ఏప్రిల్ 26న ఐటీ కారిడార్​లో ట్రాఫిక్ ఆంక్షలు గచ్చిబౌలి, వెలుగు : ఈ నెల 26న హైటెక్స్​లో జరిగే ఓ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్, వివిధ రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో 26న సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఐటీ కారిడార్​లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు. జూబ్లీహ...


HYD: నగరవాసికి అసౌకర్యం.. హైదరాబాద్ మెట్రోకు హైకోర్టు నోటీసులు

హైదరాబాద్ మెట్రో ట్రైన్ లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తనకు అసౌకర్యం కలుగుతోందని ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.


కామారెడ్డి జిల్లాలో రైల్వే డబుల్​ లైన్ వచ్చేనా?

కామారెడ్డి జిల్లాలో రైల్వే డబుల్​ లైన్ వచ్చేనా? కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లాలో పలు సమస్యలు ఏళ్లుగా పెండింగ్ లో ఉన్నాయి.  ప్రస్తుత ఎంపీ ఎన్నికల నేపథ్యంలో  ప్రధాన పార్టీల అభ్యర్థులు వాటిపై హామీ ఇచ్చి పరిష్కారం దిశగా  అడుగులు వేయాలని స్థానికులు కోరుతున్నారు. వాటిలో రైల్వే డబుల్​ లైన్​ నిర్మాణం, ఉపాధి అవకాశాలకు ఇండస్ర్టీస్​ఏర్పాటు,  బీడి కార్మ...


గత పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో తప్పంతా ఆఫీసర్లదేనట.!

గత పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో తప్పంతా ఆఫీసర్లదేనట.! పదేండ్లపాటు అన్నింటినీ తమ ఘనతగా చెప్పుకున్న బీఆర్ఎస్​ పెద్దలు అక్రమాలు బయటపడగానే అధికారులపై నెట్టేసే ప్రయత్నాలు కాళేశ్వరం, కరెంట్ ​కొనుగోళ్లు మొదలు ఫోన్​ ట్యాపింగ్ దాకా ఇదే సీన్​ నాడు సర్కారు చెప్పినట్టు చేసి.. నేడు కేసులపాలవుతున్న అధికారులు  ఎంక్వైరీల తర్వాత మరికొందరిపై చర్యలకు సిద్ధమవుతున్న కాం...


దర్శనానికి వచ్చి దేవుడి ఉంగరం దొంగిలిస్తారా?.. భక్తుల్ని స్తంభానికి కట్టేయడంతో కన్నీటి పర్యంతం

Simhachalam Appanna Vinodotsavam: విశాఖ జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలంలో బుధవారం వినోదోత్సవం జరిగింది. ఆలయంలో వినోదోత్సవంలో భాగంగా అర్చకులు సరదా కార్యక్రమం నిర్వహించటంతో భక్తులు కాసేపు ఆందోళనకు గురయ్యారు. ఆ తర్వాత అసలు విషయం తెలిసి తమ జన్మ ధన్యమయిందనుకున్నారు. సింహాద్రి అప్పన్న ఆలయంలో దొంగలు పడ్డారని, స్వామి వారి ఉంగరం దోచుకెళ్లారంటూ ఆలయ అర్చకులు హడావుడి చేశారు. స్వామి వారి దర్శనార్థం వచ్చిన భక్తులను అనుమానించారు. ఈ సంఘటనతో భక్తులు...


దారుణ హత్య : అధికార పార్టీ నేతను కాల్చి చంపిన దుండగులు

దారుణ హత్య : అధికార పార్టీ నేతను కాల్చి చంపిన దుండగులు అధికార పార్టీకి చెందిన కీలక నేత హత్యకు గురికావడం స్థానికంగా కలకలం రేపింది.  బీహార్ సీఎం నితీశ్ కుమార్‌కి చెందిన పార్టీ జనతాదళ్ యునైటెడ్ యువనేత హత్యకు గురయ్యాడు. సౌరభ్ కుమార్ బుధవారం అర్ధరాత్రి పాట్నాలో జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తున్న క్రమంలో పర్సా బజార్ గ్రామం వద్ద బైకుపై వచ్చిన నల...


ఐపీఎల్‌ వివాదంలో తమన్నా.. అక్రమ స్ట్రీమింగ్‌ కేసులో సమన్లు..

మిల్కీ బ్యూటీ తమన్నా వివాదంలో ఇరుక్కున్నారు. ఐపీఎల్‌ అక్రమ స్ట్రీమింగ్‌ కేసులో ఆమెకి నోటీసులు అందాయి. అనుమతి లేకుండా ఐపీఎల్‌ మ్యాచ్‌లను టెలీకాస్ట్ చేసిన కేసులో మహారాష్ట్ర సైబల్‌ సెల్‌ తమన్నాకి నోటీసులు పంపింది. తమన్నాతోపాటు సీనియర్‌ నటుడు సంజయ్‌ దత్‌కి కూడా నోటీసులు అందుకున్న వారిలో ఉన్నారు. వీరితోపాటు జాక్వెలిన్‌ పేరు కూడా ఈ కేసులో వినిపించింది. తమన్నాని ఈ నెల 29న సైబల్‌ సెల్‌ ముందు విచారణకు హాజరు కావాలని ఈ నోటీసుల్లో తెలిపారు. అలాగే సంజయ్‌...


మరొకరితో ప్రియుడికి పెళ్లి.. వరుడిపై యాసిడ్‌తో దాడిచేసిన ప్రియురాలు

ప్రేమించినవాడు తనను మోసం చేసి.. మరొకరితో జీవితాన్ని పంచుకోడానికి సిద్ధమయ్యాడని తెలిసిన ఓ యువతి తీవ్ర ఆవేదనకు గురైంది. తన స్థానంలో మరో యువతి.. అతడి జీవితంలోకి వస్తుందని కలత చెందింది. పెద్దలు ప్రేమను అంగీకరించకపోవడంతో గ్రామంలో పంచాయతీ కూడా పెట్టారు. దీంతో యువకుడ్ని ఉద్యోగం పేరుతో అతడి తల్లిదండ్రులు మరో చోటుకు పంపారు. ఇంకో అమ్మాయిని చూసి పెళ్లికి లగ్గం పెట్టారు. కానీ, యువతి మాత్రం అతడే కావాలని పట్టుబట్టింది.


కేటీఆర్ కంటే లోకేష్ బాగా రిచ్ ... ఎవరి ఆస్తిపాస్తులు ఎంతో తెలుసా?

రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ లో టిడిపి, తెలంగాాణలో బిఆర్ఎస్ అధికారంలో వచ్చాయి. అక్కడ చంద్రబాబు సీఎం, లోకేష్ మంత్రి కాగా ఇక్కడ కేసీఆర్ సీఎం, కేటీఆర్ మంత్రి అయ్యారు. ప్రస్తుతం మాజీ సీఎంల తనయులు, కాబోయే ముఖ్యమంత్రులుగా ప్రచారంలో వున్న లోకేష్, కేటీఆర్ ఆస్తిపాస్తులను పోలిస్తే... ఆంధ్ర ప్రదేశ్ లో ఎలక్షన్ హడావిడి సాగుతోంది. అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికలకు పోటీచేసే అభ్యర్థులు నామినేషన్లు వేస్తున్నారు. ఇలా ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి, టిడిపి...


సరస్వతీ విశ్వవిద్యాలయం..ప్రకటనలకే పరిమితమా?

సరస్వతీ విశ్వవిద్యాలయం..ప్రకటనలకే పరిమితమా? వెనుకబడిన జిల్లా అనే ముద్దుపేరుతో  పిలిచే ప్రాంతం ఆదిలాబాద్ జిల్లా.  దీనికి మరోపేరు ‘అడవుల జిల్లా’.  భారతదేశంలోనే అత్యంత ప్రాముఖ్యత కల్గిన చదువుల తల్లి ‘శ్రీ జ్ఞాన సరస్వతీదేవి’ ఈ ప్రాంతంలోనే  కొలువై ఉన్నప్పటికీ,  సరైన ఉన్నత విద్యావనరుల్లేక  జిల్లావాసులు ఉన్నత చదువుల కోసం అష్టకష్టాల నడుమ జిల్లాను దాటి వెళ్...


మిగిలిన మూడు ఎంపీ సీట్లకు అభ్యర్థులు ఖరారు : కాంగ్రెస్​ పార్టీ

మిగిలిన మూడు ఎంపీ సీట్లకు అభ్యర్థులు ఖరారు : కాంగ్రెస్​ పార్టీ కరీంనగర్​కు వెలిచాల రాజేందర్​రావు,హైదరాబాద్​కు వలీవుల్లా సమీర్ ఖమ్మం టికెట్​ రఘురాంరెడ్డికి..ప్రకటించిన కాంగ్రెస్​ హైకమాండ్​ వరంగల్- ఖమ్మం- నల్గొండ గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న న్యూఢిల్లీ, వెలుగు :  రాష్ట్రంలో మిగిలిన 3 లోక్​సభ స్థానాలకు కాంగ్రెస్​ పార్టీ తన అభ్...


పోలింగ్ రోజు ఉద్యోగులకు హాలిడే ఇవ్వాలి

పోలింగ్ రోజు ఉద్యోగులకు హాలిడే ఇవ్వాలి ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీలకు ఈసీ ఆదేశం హైదరాబాద్, వెలుగు :  రాష్ట్రంలో ఎంపీ ఎన్నికల పోలింగ్ రోజు( మే13న)న అన్ని సంస్థల ఉద్యోగులకు పెయిడ్ హాలిడే ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. షెడ్యూల్ విడుదల చేసే టైమ్ లో కేంద్ర ఎన్నికల సంఘం ఇందుకు గైడ్ లైన్స్ ఇచ్చిందని బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. తెలంగాణలో ఇతర రాష్ర్టాలకు (కర...


కోతలు విధిస్తే మిల్లర్లపై చర్యలు.. సివిల్‌‌‌‌ సప్లై కమిషనర్‌‌‌‌ చౌహాన్‌‌‌‌

కోతలు విధిస్తే మిల్లర్లపై చర్యలు.. సివిల్‌‌‌‌ సప్లై కమిషనర్‌‌‌‌ చౌహాన్‌‌‌‌ జనగామ, వెలుగు : తడిసిన ప్రతి గింజను కొంటామని, రైతులు అధైర్యపడొద్దని స్టేట్‌‌‌‌ సివిల్‌‌‌‌ సప్లై కమిషనర్‌‌‌‌ డీఎస్‌‌‌‌ చౌహాన్‌‌‌‌ చెప్పారు. బుధవారం జనగామ కలెక్టరేట్‌‌‌‌లో కలెక్టర్‌‌‌‌ రిజ్వాన్‌‌‌‌ బాషా, అడిషనల్‌‌‌‌ కలెక్టర్‌‌‌‌ రోహిత్‌‌‌‌సింగ్‌‌‌‌తో రివ్యూ నిర్వహించారు. ఈ సంద...


ఎంపీ అభ్యర్దిగా హీరో వెంకటేష్ వియ్యంకుడు! ప్రచారానికి వెళ్తాడా?

నామినేషన్ల చివరి నిముషంలో ముందు ముగ్గురు ఎంపీ అభ్యర్థుల తుది జాబితాను తెలంగాణ కాంగ్రెస్‌ ప్రకటించింది. హైదరాబాద్‌ లోక్‌సభ స్థానానికి మహమ్మద్‌ సమీర్, కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థిగా రాజేందర్‌రావుతో పాటు ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా రామసహాయం రఘురాంరెడ్డిల పేర్లను అందులో వెల్లడించారు. ఇందులో ఇంట్రస్టింగ్ విషయమేమంటే.. ఖమ్మం అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి సినీ హీరో వెంకటేష్‌కు స్వయానా వియ్యంకుడు. తెలంగాణలో మే 13న లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. తాజాగా ఖమ్మం...


Telanana Lok Sabha 2024 Polls: కాంగ్రెస్ ఖమ్మం అభ్యర్థిగా వెంకటేష్ వియ్యంకుడు రఘురాం రెడ్డి..

Congress Telangana Key Lok Sabha Seats Candidates: తెలంగాణలోని ఖమ్మం లోక్‌సభ సహా హైదరాబాద్, కరీంనగర్ సీట్లపై ఉన్న సస్పెన్స్ కు తెరపడింది. తాజాగా ఖమ్మం లోక్ సభ సీటును వెంకటేష్ వియ్యంకుడైన రఘురామి రెడ్డికి కాంగ్రెస్ అధిష్ఠానం ఖరారు చేసారు.


తిరుమల శ్రీవారి సేవకులుగా అద్భుత అవకాశం.. భక్తులు వెంటనే బుక్ చేస్కోండి

Tirumala Srivari Seva Online Booking: తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి నిత్యం వేలాదిమంది భక్తులు వస్తుంటారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు విశేష సేవలందించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల నుంచి స్వచ్ఛంద సేవలను స్వాగతించి శ్రీవారి సేవను ప్రారంభించింది. 18 నుంచి 60 సంవత్సరాల మధ్యవాళ్లు సేవలు అందించొచ్చు. రోజుకు 6 గంటల పాటూ సేవలు అందించాల్సి ఉంటుంది. భక్తులు తమ మొబైల్ నంబర్‌తో ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి


కుంటాలలో చెట్ల నరికివేతపై అడిషనల్ కలెక్టర్ సీరియస్

కుంటాలలో చెట్ల నరికివేతపై అడిషనల్ కలెక్టర్ సీరియస్ విచారణకు ఆదేశం కుంటాల, వెలుగు: కుంటాల మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో వేప చెట్ల నరికివేతపై అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్) ఫైజాన్​ అహ్మద్ సీరియస్ అయ్యారు. మంగళవారం చెట్ల నరికివేతపై పలువురు జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లగా స్పందించిన అడిషనల్ కలెక్టర్ బుధవారం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. జనావాస...


చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం, నిందలు.. సీఎం జగన్‌కు వివేకా భార్య సౌభాగ్యమ్మ లేఖ

Ys Sowbhagya Letter To Ys Jagan: సీఎంగా చూడాలని తపించిన చిన్నాన్నను సొంత పత్రిక, ఛానెల్‌లో చెప్పలేనంతగా హహనం చేయడం తగునా జగన్‌ అంటూ వివేకా భార్య సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. 2009లో తండ్రిని కోల్పోయినప్పుడు ఎంత మనోవేదన అనుభవించావో 2019 లో సునీత కూడా అంతే మనోవేదన అనుభవించిందన్నారు. కుటుబంలోనీ వారే వివేకానంద రెడ్డి హత్యకు కారణం కావడం, వారికి సీఎంగా నువ్వే రక్షణం ఉండటం ఎంతో బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు.


Akshaya Tritiya 2024: అక్షయ తృతీయ ఎప్పుడు - ఈ పండుగ ప్రాముఖ్యత ఏంటి , ఏందుకు జరుపుకోవాలి!

Akshaya Tritiya 2024: ఏటా వైశాఖ శుద్ధ తదియ రోజున అక్షయ తృతీయ జరుపుకుంటారు. హిందువులకు, జైనులకు ఈ పండుగ చాలా ప్రత్యేకం. ఈ ఏడాది (2024)...లో అక్షయ తృతీయ మే 10 శుక్రవారం వచ్చింది. ఉదయం 5.48 నుంది తదియ ఘడియలు ప్రారంభమై...రోజంతా తదియ ఉంది.. Also Rad: అక్షయతృతీయ రోజు బంగారం కొనాల్సిందే అనే మాయలో పడుతున్నారా! అక్షయ తృతీయ ప్రత్యేకత ఏంటి! కొత్తగా ఏదైనా పని ప్రారంభించేముందు ఆ రోజు తిథి, వారం, నక్షత్రం చూసుకుని వర్జ్యం, దుర్ముహూర్తం లేకుండా చూసుకుంటారు....


లిక్కర్ స్కామ్ కేసులో అప్రూవర్లను బెదిరించింది : కవిత

లిక్కర్ స్కామ్ కేసులో అప్రూవర్లను బెదిరించింది : కవిత లిక్కర్ కేసులో కవితకు వ్యతిరేకంగా బలమైన ఆధారాలు ఉన్నయ్ ఇండో స్పిరిట్​లో ఆమె మేనల్లుడికి ఉద్యోగం, నెలకు లక్ష జీతం  బెయిల్ ఇవ్వొద్దని కోర్టులో ఈడీ వాదనలు  ముగిసిన విచారణ.. మే 6న తీర్పు న్యూఢిల్లీ, వెలుగు : లిక్కర్ స్కామ్ ప్రీప్లాన్డ్​గా జరిగిందని ట్రయల్ కోర్టుకు ఈడీ తెలిపింది. ‘‘ఈ కేసులో బీఆర్ఎ...


స్పెయిన్: భార్యపై అవినీతి ఆరోపణలు, పదవి నుంచి తప్పుకుంటానన్న ప్రధాని, అసలింతకీ ఏం జరిగింది?

స్పెయిన్ రాజకీయాలు మలుపు తిరగనున్నాయా? జూన్‌లో యూరప్‌లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాని పదవి నుంచి తప్పుకోవాలా వద్దో తేల్చుకుంటానని పెడ్రో సాంచెజ్ చెప్పడం సోషలిస్ట్ పార్టీకి ఆందోళన కలిగిస్తోంది.


మైనారిటీలపై మోదీ పరోక్ష దాడులు

మైనారిటీలపై మోదీ పరోక్ష దాడులు సీపీఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి కామెంట్ హైదరాబాద్, వెలుగు : ప్రధాని నరేంద్ర మోదీ హిందూ సెంటిమెంటును రెచ్చగొట్టి ముస్లిం మైనారిటీలపై పరోక్ష దాడులకు పాల్పడుతున్నాడని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి విమర్శించారు. రాజస్థాన్ లోని బహిరంగ సభలో మోదీ చేసిన వ్యాఖ్యలు ప్రజల ప్రాథమిక హక్కులను హరించే విధంగా ఉన్నాయని ...


తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి MLC అభ్యర్థిగా ప్రకటన

నల్గొండ-ఖమ్మం-వరంగల్‌ పట్టభద్రుల ఉపఎన్నికలో తమ పార్టీ అభ్యర్థిగా తీన్మార్‌ మల్లన్నను బరిలో దింపుతున్నట్లు కాంగ్రెస్‌ ప్రకటించింది. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ పేరిట బుధవారం ప్రకటన విడుదల చేశారు.


ప్రజలు తిరస్కరించినా మార్పురాలే

ప్రజలు తిరస్కరించినా మార్పురాలే కాంగ్రెస్‌ ఇచ్చిన అడ్డగోలు హామీలు, ప్రలోభాలకు లొంగి ఆ పార్టీని గెలిపించారని ఆ పార్టీకి ఉన్న వనరులు, వసతులు వాడుకునే తెలివిలేదని ఇష్టమొచ్చినట్లు కేసీఆర్‌ మాట్లాడుతున్నారు. కాంగ్రెస్‌ అడ్డగోలు హామీలిచ్చిందని కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు పదేపదే ప్రతిరోజూ వ్యాఖ్యానిస్తున్నారు. బీఆర్‌ఎస్‌ను ఓడించినందుకు ప్రజలు బాధపడుతున్న...


ఎన్నికల నామినేషన్లు దాఖలుకు నేడు లాస్ట్ డేట్.. మిస్ అయితే పోటీ చేసే ఛాన్స్ కోల్పోయినట్లే

దేశంలో ఎన్నికల సందడి నెలకొంది. ప్రతీ పార్టీ ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయాలని...ప్రత్యర్ధులపై గెలిచి చట్టసభల్లో అడుగుపెట్టాలన్నదే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నాయి. లోక్ సభ(Lok Sabha), ఏపీలోని అసెంబ్లీ(Assembly), తెలంగాణలోని పార్లమెంట్ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేయాల్సిన గడువు నేటితో ముగియనుంది. కాబట్టి ఇప్పటి వరకు ప్రచారంలో బీజిగా ఉన్న నేతలు నామినేషన్ వేసేందుకు ఈ ఒక్కరోజు మాత్రమే సమయం ఉందని ఎన్నికల కమిషన్ మరోసారి గుర్తు చేసింది. రేపు అనగా...


కర్నాటక డీజిల్‌ హైదరాబాద్​కు స్మగ్లింగ్

కర్నాటక డీజిల్‌ హైదరాబాద్​కు స్మగ్లింగ్ హైదరాబాద్‌, వెలుగు :  కర్ణాటక నుంచి హైదరాబాద్‌కు డీజిల్ స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఆన్‌లైన్‌ యాప్‌తో డోర్ డెలివరీ చేస్తున్న మినీ ట్యాంకర్స్‌ ‌డ్రైవర్లు ఏడుగురిని బుధవారం అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ.10 లక్షల విలువ చేసే 10,800 లీటర్ల డీజిల్, రూ.35 లక్షలు విలువ చేసే ఏడు మి...


ఆరు గ్యారంటీలు సునీతను గెలిపిస్తాయి

ఆరు గ్యారంటీలు సునీతను గెలిపిస్తాయి పీర్జాదిగూడలో కాంగ్రెస్ నాయకుల ఇంటింటి ప్రచారం మేడిపల్లి, వెలుగు :  రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారంటీలు మల్కాజిగిరి కాంగ్రెస్​ఎంపీ అభ్యర్థి సునీతామహేందర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపిస్తాయని పీర్జాదిగూడ కాంగ్రెస్ అధ్యక్షుడు తుంగతుర్తి రవి అన్నారు. బుధవారం ఆయన ఆధ్వర్యంలో పీర్జాదిగూడలో కాంగ్రెస్ ఇంటిం...


హనుమాన్ ఆలయానికి విరాళంగా భూమి ఇచ్చిన ముస్లిం

హనుమాన్ ఆలయానికి విరాళంగా భూమి ఇచ్చిన ముస్లిం హైదరాబాద్, వెలుగు :  మొయినాబాద్ మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన ఓ ముస్లిం స్థానికంగా నిర్మించిన హనుమాన్​ఆలయానికి 5 గుంటల భూమిని విరాళంగా ఇచ్చాడు. వివరాల్లోకి వెళ్తే.. మేడిపల్లి గ్రామంలో కొత్తగా నిర్మించిన వీరాంజనేయస్వామి ఆలయంలో బుధవారం స్వామివారి విగ్రహాన్ని, ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. చిలుకూరు బా...


Post Office : 10వ తరగతి అర్హతతో.. పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌లో భారీగా ఉద్యోగాల భర్తీకి ఏర్పాట్లు!

Post Office Recruitment 2024 : భారత తపాలా శాఖలో ప్రతి ఏడాది గ్రామీణ డాక్‌ సేవక్‌ (GDS) పోస్టుల భర్తీకి వేగంగా కసరత్తు సాగుతున్నట్లు సమాచారం. గత ఏడాది 40 వేల ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేశారు.


15 ఏండ్లు నిండిన బస్సులను ఎప్పటికప్పుడు తొలగిస్తున్నాం: ఆర్టీసీ

15 ఏండ్లు నిండిన బస్సులను ఎప్పటికప్పుడు తొలగిస్తున్నాం: ఆర్టీసీ హైదరాబాద్, వెలుగు :  గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలో 15 ఏండ్లు నిండిన బస్సులను ఎప్పటికప్పుడు తొలగిస్తున్నామని టీఎస్​ఆర్టీసీ తెలిపింది. ప్రస్తుతం కాలం చెల్లిన బస్సులను సిటీ రోడ్లపై తిప్పడం లేదని స్పష్టం చేసింది. పాత బస్సులను స్క్రాప్​చేసి, వాటి స్థానంలో కొత్తవాటిని అందుబాటులోకి తెస్తున్న...


గడ్డం వంశీకృష్ణకు సింగరేణి కాంట్రాక్టు కార్మికుల మద్దతు : ​మద్దెల శ్రీనివాస్

గడ్డం వంశీకృష్ణకు సింగరేణి కాంట్రాక్టు కార్మికుల మద్దతు : ​మద్దెల శ్రీనివాస్ గోదావరిఖని, వెలుగు: పెద్దపల్లి కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు తెలంగాణ కాంట్రాక్టు కార్మికుల తరఫున సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని యూనియన్​స్టేట్​ ప్రెసిడెంట్​మద్దెల శ్రీనివాస్​ తెలిపారు. బుధవారం మంచిర్యాలలో చెన్నూర్​ ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామిని మర్యాదపూర్వకం...


Govt Jobs: రాత పరీక్ష లేకుండానే ప్రభుత్వ ఉద్యోగాలు.. సెలక్ట్ అయితే లైఫ్ సెటిల్!

సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగం సాధించడం అంత ఈజీ కాదు. అనేక దశలు దాటుకుని వెళ్లాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ వంటివి కీలకం. వీటిలో ఉత్తీర్ణత సాధిస్తేనే ఉద్యోగం సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే కొన్ని రకాల ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు. కేవలం ఇంటర్వ్యూ లేదా మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వీటికి సెలక్ట్ అయితే, లైఫ్ సెటిల్ అయినట్లే. ఇలాంటి జాబ్ ఆఫర్స్ తెలుసుకోవడానికి ప్రభుత్వ పోర్టల్ mygov.in విజిట్ చేయవచ్చు. ఈ లిస్టులో ఉన్న ముఖ్యమైన...


కేసీఆర్ ​వల్లనే ఇరిగేషన్ నాశనం: మంత్రి ఉత్తమ్

కేసీఆర్ ​వల్లనే ఇరిగేషన్ నాశనం: మంత్రి ఉత్తమ్ పంటలు ఎండిపోవడానికి కారణం ఆయనే      కృష్ణాలో 299 టీఎంసీలకే ఒప్పుకుని ఏపీకి నీళ్లు దోచిపెట్టిండు      కాళేశ్వరంతో ఐదేండ్లలో 6.5 లక్షల ఎకరాలకే నీళ్లు     బీఆర్ఎస్ కు ఒక్క ఎంపీ సీటు కూడా రాదని కామెంట్      కేసీఆర్ కు మతి తప్పింది: వెంకట్ రెడ్డి హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో ఇరిగేషన్​మొత్తం నాశనమైంది క...


తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆ రోజు వేతనంతో కూడిన సెలవు

తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్. పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ రోజున వేతనంతో కూడిన సెలవును ప్రకటంచారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సెలవు ప్రకటిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వెల్లడించారు.


ఏపీ సీఎం జగన్ కి కూడా ఫండింగ్ చేశా, చంద్రబాబుకు నేనే ఎదురు డబ్బులిచ్చా

చంద్రబాబు నాకు డబ్బులు ఇవ్వడం కాదు. నేను చంద్రబాబుకు డబ్బులిస్తా. బాబు గారికి ఫండింగ్ చేస్తున్నా. నారా రోహిత్ లేటెస్ట్ ఫిల్మ్ ‘ప్రతినిధి 2’. 2018లో వచ్చిన ‘వీరభోగ వసంత రాయలు’ సినిమా తర్వాత చేస్తున్న చిత్రం ఇదే. మళ్లీ ఫిట్‌గా తయారై.. వరుస సినిమాలతో ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీ అవుతున్నారు నారా రోహిత్. ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తోన్న ‘ప్రతినిధి 2’ చిత్రం ఈ నెల 25న గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు సిద్ధమైంది. అయితే అనుకోని విధంగా ఈ సినిమా వాయిదా...