Trending:


పోలీస్​స్టేషన్​లో దావత్​.. కానిస్టేబుళ్ల సస్పెన్షన్​

పోలీస్​స్టేషన్​లో దావత్​.. కానిస్టేబుళ్ల సస్పెన్షన్​ మల్లాపూర్ , వెలుగు : మల్లాపూర్ పోలీస్ స్టేషన్ లో  బయట వ్యక్తులతో కలిసి దావత్ చేసుకున్న ఘటనలో  ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెండ్​ అయ్యారు.  ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ గురువారం  ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 17న ఇద్దరు కానిస్టేబుళ్లు ధనుంజయ్, సురేష్ ఒక హెడ్ కానిస్టేబుల్ అశోక్ తో పాటు మరో ఇద్దరు బయట వ్యక్తు...


Jagan Campaign Strategy : కేసీఆర్ ప్రచార వ్యూహమే అమలు చేస్తున్న జగన్ - ఎంత వరకు మేలు చేస్తుంది?

YSRCP : కాంగ్రెస్ వస్తే.. కరెంట్ ఉండదు.. జీతాలివ్వరు..ఉద్యోగాలివ్వరు.. తెలంగాణ ఆత్మగౌరవం ఉండదు.. తాము ఉంటేనే అన్నీ ఉంటాన్నట్లుగా … కేసీఆర్ తెలంగాణలో ప్రచారం చేశారు. మాటకు ముందు మాట తర్వాత కాంగ్రెస్ వస్తే అంటూ.. ఏదో జరిగిపోతుదంని చెప్పారు. కానీ ఆయన మాటలను ఎవరూ వినిపించుకోలేదు.చివరికి కాంగ్రెస్ పార్టీ వచ్చింది. పదేళ్లు అధికారంలో ఉన్న తన పాలన కన్నా.. మళ్లీ గెలిస్తే ప్రజలకు ఏమి చేస్తారో చెప్పడం కన్నా కాంగ్రెస్ వస్తే ఏదో జరిగిపోతుందన్నట్లుగా కేసీఆర్...


భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీస్ కస్టడీ

భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీస్ కస్టడీ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితులైన అడిషనలల్ ఎస్పీలను చంచలగూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసులకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు 2024 ఏప్రిల్ 2 వరకూ వీరిద్దరినీ పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారణ జరపనున్నారు. ఇందులో భాగంగా ఉస్మానియాలో వారికి వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం బంజార హిల్స్ పోల...


మోడీ, బిల్ గేట్స్ చర్చ:ఇండియాలో టెక్నాలజీ పురోగతిపై ప్రశంసలు

న్యూఢిల్లీ: ఇండియాలో టెక్నాలజీ పురోగతిని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ ప్రశంసించారు.ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఆవిష్కరణలో ఇండియా పాత్రను బిల్ గేట్స్ అభినందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బిల్స్ గేట్స్ శుక్రవారం నాడు పలు అంశాలపై చర్చలో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేశారు మోడీ. పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను అధిగమించడానికి టెక్నాలజీని వాడాలని తాను భావించినట్టుగా మోడీ చెప్పారు.అలాగే మైండ్ సెట్ను కూడ...


Hindupuram Politics : కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ

Paripoornanamda : శ్రీ పీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి హిందూపురం పార్లమెంటు స్థానం విషయంలో పట్టు వీడటం లేదు. ఇప్పటికే హిందూపురం పార్లమెంటు స్థానానికి కూటమి అభ్యర్థిగా సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బికె పార్థసారధిని కూటమి అభ్యర్థిగా ప్రకటించారు. ముందు నుంచి హిందూపురం పార్లమెంటు స్థానం నుంచి బిజెపి అభ్యర్థిగా స్వామి పరిపూర్ణానంద పోటి చేస్తున్నారని రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం సాగింది. అందుకు అనుగుణంగానే పరిపూర్ణానంద...


కాంగ్రెస్ పార్టీలో నేనింకా చేరలేదు : కడియం శ్రీహరి

కాంగ్రెస్ పార్టీలో నేనింకా చేరలేదు : కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో తాను ఇంకా చేరలేదన్నారు  బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. తాను వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం అంటూ వస్తున్న వార్తలపై కడియం మాట్లాడారు.  కాంగ్రెస్‌ నేతలు తనను కాంగ్రెస్‌లోకి రావాలని ఆహ్వానించారని చెప్పుకోచ్చారు.  తెలంగాణలో కాంగ్రెస్‌ను బలోపేతం చేయాలని కోరారన్నారు.  శ్రేయోభిల...


Top Headlines Today: అనుకున్నది సాధించిన గంటా శ్రీనివాసరావు - కడియం రాజీనామా చేయాలని బీఆర్ఎస్ డిమాండ్

Telugu News Today: మదనపల్లెలో షాజహాన్ బాషాకు టీడీపీ, జనసేన నేతలు సహకరిస్తారా ? రెబెల్స్‌గా పోటీ చేస్తారా ?ఉమ్మడి చిత్తూరు (Chittoor)జిల్లాలోని మదనపల్లె నియోజకవర్గం టిడిపి (TDP)కి కంచుకోట. అలాంటి చోట అభ్యర్థి ఎంపిక వివాదంగా మారింది. నియోజకవర్గంలో ఐదు సంవత్సరాలుగా పార్టీ నేతలు, కేడర్ డక్కీలు మొక్కీలు తిని రాజకీయపోరాటం చేశారు. వైసీపీ ప్రభుత్వానికి ఎదురొడ్డి నిలిచారు. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రావడంతో...చాలా మంది నేతలు టికెట్ ఆశించారు. ఆశావహుల...


రాధా కిషన్ రావును కోర్టులో హాజరుపర్చనున్న పోలీసులు

రాధా కిషన్ రావును కోర్టులో హాజరుపర్చనున్న పోలీసులు ఫోన్ ట్యాపింగ్  కేసులో అరెస్టైన.. మాజీ డీసీపీ రాధా కిషన్ రావును.. కాసేపట్లో కోర్టులో హాజరుపర్చనున్నారు పోలీసులు. బంజారాహిల్స్ లో పోలీసుల విచారణకు హాజరవుతున్నారు టాస్క్ ఫోర్స్, ఎస్ఐబి సిబ్బంది. నలుగురు సీఐలు, ఐదుగురు ఎస్ఐ లు, కానిస్టేబుల్స్ ను విచారించారు పోలీసులు. నిన్ననే(మార్చి 28) పలువురి స్టేట్మ...


ధర్మాన ప్రసాదరావు: బాల్యం, విద్యాభ్యాసం, వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానం

Dharmana Prasada Rao Biography: ధర్మాన ప్రసాద రావు.. ఏపీ రాజకీయాల్లో కీలక నేత. 2019 ఎన్నికలతో సహా శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం నుండి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ తరుణంలోనే నేదురుమల్లి జనార్ధనరెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి, రోశయ్య, నల్లారి కిరణ్ కుమార్ మరియు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గాలలో పనిచేసిన ఘనత ఆయన సొంతం. రానున్న 2024 ఎన్నికల్లో మరోసారి వైసీపీ తరుపున శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన...


కాంగ్రెస్​ను గెలిపించి, రాహుల్​ను ప్రధాని చేద్దాం : సీతక్క

కాంగ్రెస్​ను గెలిపించి, రాహుల్​ను ప్రధాని చేద్దాం : సీతక్క ములుగు, వెలుగు: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులను ఆగంచేసే నల్ల చట్టాలను తీసుకువచ్చిందని, కార్పొరేట్​కంపెనీలకు రెడ్ కార్పేట్ వేసిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క విమర్శించారు. గురువారం ములుగులో ఏర్పాటు చేసిన మండల కాంగ్రెస్​ ముఖ్య నాయకుల సమ...


కేజ్రీవాల్ అరెస్ట్‌పై స్పందించిన ఐక్యరాజ్య సమితి, అందరి హక్కులు కాపాడాలంటూ వ్యాఖ్యలు

Arvind Kejriwals Arrest News: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌పై ఇప్పటికే అమెరికా, జర్మనీ చేసిన వ్యాఖ్యలపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఆ రెండు దేశాలకూ సమన్లు జారీ చేసింది. ఇప్పుడు ఐక్యరాజ్య సమితి కూడా కేజ్రీవాల్ అరెస్ట్‌పై (UN on Kejriwal arrest) ఓ ప్రకటన చేయడం ఆసక్తికరంగా మారింది. UN సెక్రటరీ జనరల్ ఆంటోనియా గటెర్రస్ ప్రతినిధి ఒకరు కీలక వ్యాఖ్యలు చేశారు. అందరి రాజకీయ, పౌర హక్కులకు ఎలాంటి భంగం కలగకుండా భారత్ కాపాడుతుందన్న నమ్మకం ఉందని...


బంధువుల చావు.. ఆగిన మనవడి పెండ్లి, ఉరేసుకుని తాత ఆత్మహత్య

బంధువుల చావు.. ఆగిన మనవడి పెండ్లి, ఉరేసుకుని తాత ఆత్మహత్య రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బంధువుల మృతి  తట్టుకోలేక తనువు చాలించిన వరుడి తాత మెదక్​ జిల్లా బాచారంలో విషాదం పాపన్నపేట, వెలుగు : మరికొద్ది గంటల్లో పెండ్లి ఉందనగా బంధువులు రోడ్డు ప్రమాదంలో చనిపోవడం, పెండ్లి ఆగిపోవడంతో మనస్తాపం చెందిన వరుడి తాత పెండ్లి ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ...


ప్రైవేట్​ దవాఖానాలపై నియంత్రణేది?

ప్రైవేట్​ దవాఖానాలపై నియంత్రణేది? అనుమతుల్లేని ఇన్​ఫెర్టిలిటీ సెంటర్లు  ఖమ్మంలో జోరుగా లింగనిర్ధారణ పరీక్షలు, అబార్షన్లు! వరంగల్, నల్గొండ జిల్లాల నుంచి పేషెంట్ల రాక ఫిర్యాదులు వస్తే తప్ప తనిఖీలు చేయని ఆఫీసర్లు! ఖమ్మం, వెలుగు : ఖమ్మం నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రులపై వైద్యారోగ్య శాఖ నియంత్రణ కోల్పోయినట్టుగా కనిపిస్తోంది. ఎలాంటి అనుమతుల్లేకుండానే సంవత...


సూర్యాపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుల ఎన్నిక

సూర్యాపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుల ఎన్నిక సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సీనియర్ అడ్వకేట్ నూకల సుదర్శన్ రెడ్డి ఎన్నికయ్యారు. గురువారం కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. ఈ ఎన్నికల్లో పోటీపడిన మరో న్యాయవాది జటంగి వెంకటేశ్వర్లుపై 24 ఓట్ల అధిక్యంతో సుదర్శన్ రెడ్డి విజయం సాధించారు. ఉపాధ్యక్షుడిగా ఎంఎన...


వాట్సాప్‌లో చాట్ చేసింది.. రూ.73 లక్షలు పోగొట్టుకుంది. ఎలా?

బెంగళూరుకి సంబంధించిన ఓ మహిళ.. కంగారుగా పోలీస్ స్టేషన్‌కి వెళ్లింది. కంప్లైంట్ ఇవ్వాలి అంది. ఏం జరిగింది అని పోలీసులు అడిగితే.. KKR గ్రూప్ అంది. పోలీసులు కళ్లు పెద్దవి చేశారు.. "అమెరికాకు చెందిన షేర్ల కంపెనీ" అంది. పోలీసులు క్యూరియోసిటీతో చూశారు. వివరంగా చెప్పండి అన్నారు. ఆమె ఏం చెప్పిందంటే.."నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌కి ఓ మెసేజ్ వచ్చింది. KKR గ్రూప్ దాన్ని పంపింది. స్టాక్ మార్కెట్‌లో ప్రముఖ కంపెనీల షేర్లు, IPOలను తక్కువ రేట్లకే లభించేలా...


వివేకానందుడి ఆలోచనల ప్రతిరూపం.. స్వామి స్మరణానందజీ

వివేకానందుడి ఆలోచనల ప్రతిరూపం.. స్వామి స్మరణానందజీ లో క్​సభ ఎన్నికల పండుగ హడావుడి సమయాన ఓ వార్త  మనసులో  కొన్ని క్షణాల పాటు అలజడిని సృష్టించింది. భారతదేశ ఆధ్యాత్మిక స్పృహలో అగ్రగణ్యుడైన  శ్రీమత్ స్వామి స్మరణానంద జీ మహారాజ్ శివైక్యం చెందడం వ్యక్తిగత నష్టం లాంటిది.  కొన్ని సంవత్సరాల క్రితం, స్వామి ఆత్మస్థానానంద జీ  మహా మరణం, ఇప్పుడు స్వామి స్మరణానంద ...


Khammam Crime: లోన్లు ఇప్పిస్తామని మోసం.. సైబర్ నేరాలకు పాల్పడుతున్న కేటుగాళ్ళు!

Khammam Crime: సైబర్ నేరగాళ్లు అమాయకులే అస్త్రంగా రెచ్చిపోతున్నారు. లోన్లు ఇప్పిస్తామని వల విసిరి నిండా ముంచేస్తున్నారు. నకిలీ బ్యాంకు ఖాతాలు తెరిచి తొలుత నమ్మబలుకుతున్నారు. ఆనక దోచేస్తున్నారు.


సీఎంపై అనుచిత వ్యాఖ్యలు, కేటీఆర్ పై ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ లీడర్లు

సీఎంపై అనుచిత వ్యాఖ్యలు, కేటీఆర్ పై ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ లీడర్లు హనుమకొండ సిటీ, వెలుగు : సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్​పై చర్యలు తీసుకోవాలని గురువారం హనుమకొండ పోలీస్​స్టేషన్ లో కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్, బిల్డర్స్ నుంచి డబ్బులు వసూలు చేసి ఢిల్లీకి పంపించాడని ...


తెలంగాణలో వడ్ల కొనుగోళ్లు షురూ

తెలంగాణలో వడ్ల కొనుగోళ్లు షురూ హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో  వడ్ల కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. గురువారం నాటికి 7149 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా,  నల్లగొండ, నిజామాబాద్ జిల్లాల్లో 19 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయని అధికారులు తెలిపారు. అయితే యాసంగి వరి సేకరణ కార్యకలాపాలు  ఏప్రిల్ 1 నుంచి ప్రారంభంకావాల్సి ఉండగా, కొన్ని జిల్లాల్లో ...


చంద్రబాబుకు తలనొప్పిగా మారిన అభ్యర్థి ఎంపిక.. ఆ నియోజకవర్గం నుంచి ఏడుగురి పేర్లు

Darsi Tdp Candidate Selection టీడీపీ పెండింగ్ సీట్లుపై ఫోకస్ పెట్టింది. మొత్తం 8 అసెంబ్లీ స్థానాలతో పాటుగా నాలుగు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేయడంపై ఫోకస్ పెట్టింది.. అధిష్టానం ఈ సీట్లలో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది. అయితే ప్రకాశం జిల్లాలో మిగిలిన ఒక్క సీటు వ్యవహారం తెలుగు దేశం పార్టీకి తలనొప్పగా మారింది. అక్కడి నుంచి బలమైన అభ్యర్థి కోసం ఏకంగా ఏడు పేర్లను పరిశీలించడం విశేషం.


సీఎం అరెస్టు అయితే జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపవచ్చా, చట్టం ఏం చెబుతోంది?

ముఖ్యమంత్రి జైలు నుంచే ప్రభుత్వాన్ని నడపవచ్చా? బీబీసీ దీనిపై న్యాయ నిపుణులతో మాట్లాడింది.


కృష్ణా జిల్లా: పోలీసుల్ని చూసి పారిపోయిన వ్యక్తి.. అతడ్ని పట్టుకుని ఆరా తీస్తే, మాములోడు కాదు

Thotlavalluru Inter State Thief Arrest కృష్ణా జిల్లా తోట్లవల్లూరు దగ్గర కృష్ణా కరకట్టపై పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇంతలో అటువైపుగా వచ్చిన వ్యక్తి పోలీసుల్ని చూసి పారిపోయాడు.. అతడ్ని పట్టుకుని ఆరా తీస్తే గుట్టు బయటపడింది.


ఇప్తార్​విందుకు హాజరైన మంత్రి​

ఇప్తార్​విందుకు హాజరైన మంత్రి​ జోగిపేట,వెలుగు : జోగిపేటలో ఇప్తార్​విందులో గురువారం వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పాల్గొన్నారు.​ జోగిపేట మున్సిపల్ పరిధిలోని 15వ వార్డులో ఖదీమ్ జాన్మీయ మసీదులో నిర్వహించిన ఇఫ్తార్ విందుకు హాజరయ్యారు. ఆయనతో పాటు మాజీ ఎంపీ సురేశ్ షెట్కార్, పట్టణ కాంగ్రెస్ నాయకుడు వెంకటేశం, కౌన్సిలర్లు సురేందర్​గౌడ్, రంగ సురే...


బాబోయ్ ఎండలు : అన్ని జిల్లాల్లోనూ 40 డిగ్రీలు దాటింది

బాబోయ్ ఎండలు : అన్ని జిల్లాల్లోనూ 40 డిగ్రీలు దాటింది అత్యధికంగా నిర్మల్​ జిల్లాలో 43.1 డిగ్రీలు 13 జిల్లాల్లో 42 డిగ్రీలకుపైగానే టెంపరేచర్లు 21 జిల్లాలకు ఆరెంజ్​ అలర్ట్​ జారీ హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో ఎండలు దంచి కొడుతున్నాయి. ఈ సీజన్ లో తొలిసారిగా అన్ని జిల్లాల్లోనూ టెంపరేచర్లు 40 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. గురువారం అత్యధికంగా నిర్మల్​ జిల్...


రాష్ట్ర ప్రజలకు అదిరే శుభవార్త.. ఒక్కొక్కరికీ రోజుకు 300 రూపాయలు.. అర్హులు వీళ్ళే!

ఉపాధి హామీ పథకం కూలీలకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఏపీలో ఉపాధి హామీ కూలీలకు ఇచ్చే రోజువారీ వేతనం పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్‌ 1 నుంచి సవరించిన కొత్త వేతనం ఇస్తామని తెలిపింది. గ్రామీణ ప్రాంతాలలో నివసించే పేదలకు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలవాలనే ఉద్దేశ్యంతో MGNREGA మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ప్రారంభించారు. పేదలకు ఏడాదికి 100 రోజులు పాటు పని కల్పించడం ద్వారా సామాజిక, ఆహార భద్రతను పెంపొందించడం వంటి సముచిత లక్ష్యాలతో ఈ పథకాన్ని...


లిక్కర్ బార్ స్లాబ్ కూలిపోయింది.. ముగ్గురు మద్యంప్రియులు మృతి

లిక్కర్ బార్ స్లాబ్ కూలిపోయింది.. ముగ్గురు మద్యంప్రియులు మృతి తమిళనాడు రాష్ట్రంలో గురువారం (మార్చి 28) రాత్రి ఓ బార్ లో పైకప్పు ఊడిపడి ముగ్గురు కస్టమర్స్ చనిపోయారు. చెన్నైలోని ఆళ్వార్‌పేట ప్రాంతంలోని చామియర్స్ రోడ్‌లో సెఖ్‌మెట్ బార్ పైకప్పు నిన్న రాత్రి సుమారు 9 గంటల సమయంలో ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో బార్ లో ఉన్నవారిలో ముగ్గురు వ్యక్తులు కూలిపోయ...


పట్టా భూముల లెక్కనే .. అసైన్డ్​ భూములకు పరిహారం : సీఎం రేవంత్ రెడ్డి

పట్టా భూముల లెక్కనే .. అసైన్డ్​ భూములకు పరిహారం : సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్​ భూముల విలువ కోకాపేట మాదిరిగా పెరగాలి పరిశ్రమల స్థాపన కోసం భూములు ఇవ్వాలి: సీఎం రేవంత్​రెడ్డి​ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసిన ముఖ్యమంత్రి కొడంగల్, వెలుగు : కొడంగల్​ నియోజకవర్గాన్ని అన్ని విధాలా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్​ రెడ్డి అన్నారు. నియోజకవర్గానికి పరిశ్రమలు రావాల్స...


నిరుద్యోగులకు భారీ శుభవార్త: పరీక్ష లేకుండానే రైల్వే ఉద్యోగాలు..నెలకు రూ.35000 కంటే ఎక్కువ

రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీసెస్ (RITES)లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. RITES రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కింద.. సెక్షన్ ఇంజనీర్, డ్రాయింగ్ అండ్ డిజైన్ స్పెషలిస్ట్/ఎలక్ట్రికల్ వంటి మొత్తం 12 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఆసక్తి,అర్హత ఉన్నవారు అధికారిక వెబ్‌సైట్ rites.com ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లయ్ చేయడానికి చివరి తేదీ...


చిన్నాన్న అంటే అర్థం తెలుసా.. నీ పేరు బయటకొస్తుందని భయపడ్డావా: వైఎస్ సునీత

Ys Sunitha On Jagan Comments వైఎస్ జగన్‌ తీరుపై వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు చిన్నాన్న అంటే అన్నారు. తాను కోర్టుల చుట్టూ, పోలీసుల చుట్టూ తిరుగుతున్నా కనీసం స్పందించారా? అన్నారు. చిన్నాన్న చనిపోతే కనీసం న్యాయం చేయలేవా?’ అన్నారు. ఈ హత్య విషయంలో తాను అంతః ఖరణ శుద్దితో చెపుతున్నానని.. జగన్ అలా చెప్పగలరా? అని వైఎస్ సునీతారెడ్డి ప్రశ్నించారు.


Case On KTR: కేటీఆర్‌పై వరంగల్‌లో కేసు నమోదు, కాంగ్రెస్‌ నేతల ఫిర్యాదుతో జీరో ఎఫ్‌ఐఆర్ కేసు రిజిస్ట్రేషన్

Case On KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పై వరంగల్ నగరంలో కేసు నమోదు అయ్యింది. కాంగ్రెస్‌ నేతల ఫిర్యాదుతో కేటీఆర్‌‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.


సమ్మక్క- సారక్క హుండీ ఆదాయం రూ.43 లక్షలు, తిరుగువారం తర్వాత రికార్డు ఇన్​కం

సమ్మక్క- సారక్క హుండీ ఆదాయం రూ.43 లక్షలు, తిరుగువారం తర్వాత రికార్డు ఇన్​కం గతంలోనే ముగిసిన జాతర హుండీల లెక్కింపు తాడ్వాయి, వెలుగు: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క–సారలమ్మ  జాతర ముగిసిన తర్వాత కూడా రికార్డు స్థాయిలో ఆదాయం వస్తోంది. మహాజాతర అనంతరం తిరుగువారం జాతర కూడా ముగిసింది. వీటికి సంబంధించిన హుండీలను అప్పట్లోనే లెక్కించారు. తర్వాత ఎ...


Arvind Kejriwal: కేజ్రీవాల్ పై కొత్త ఆరోపణలు.. లైంగిక వేధింపుల ఘటనలో బాధితులకు అన్యాయం..

Arvind Kejriwal: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఊహించని ట్విస్టులు ఎదురౌతున్నాయి. ఇప్పటికే ఆయన జైలునుంచి పాలన పరమైన అనేక ఆదేశాలను జారీ చేస్తున్నారు. మరోవైపు ఆయన రిమాండ్ ను పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో ఆయన లైంగిక వేధింపుల ఘటనలో చర్యలు తీసుకొవడంలో తాత్సరం చేశారంటూ లెఫ్ట్ నెంట్ గవర్నర్ కీలక వ్యాఖ్యలు చేశారు.


PM Modi: ప్రధాని మోదీ టెక్నాలజీ ఆవిష్కరణలను ప్రపంచం ఎందుకు అభిమానిస్తోంది?

ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో, భారతదేశం గత పదేళ్లలో టెక్నాలజీ ఎక్కడలేని ఘనత సాధించారు. ఈ పని ఇతరులు సాధించడానికి ఒక తరం పట్టింది, కానీ వారు దానిని సాధించలేకపోయారు. నేడు ప్రపంచం మొత్తం ప్రధాని మోదీ సాంకేతిక ఆవిష్కరణలకు అభిమానులుగా మారిన పరిస్థితి నెలకొంది. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ప్రధాని నరేంద్ర మోదీని ఇంటర్వ్యూ చేశారు.ఈ సంభాషణలో AIతో పాటు, డిజిటల్ విప్లవం, ఆరోగ్య సంరక్షణ, విద్య, వ్యవసాయం, పాలన, మహిళా శక్తి , వాతావరణ మార్పు...


Chandrababu Challenges To CM Jagan | జగన్‌కు సవాల్ విసిరిన చంద్రబాబు | News18 Telugu

Chandrababu Challenges To CM Jagan | జగన్‌కు సవాల్ విసిరిన చంద్రబాబు | News18 Telugu#chandrababu #prajagalam #nandyal #banaganapalle #apelection2024 #news18telugu #news18telugulive #telugunews18 #andhranews18 #telangananews18-----------------------------------------------------------------------------------------Follow us: Website: https://telugu.news18.com/Facebook: https://www.facebook.com/News18Telugu/Twitter: https://twitter.com/News18Teluguinstagram: https://www.instagram.com/news18telugu/


ఆ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తున్నా.. తేల్చి చెప్పిన రఘురామకృష్ణరాజు

Raghu Rama Krishnam Raju Comments వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడంపై రఘురామ స్పందించారు.. పోటీచేసే నియోజకవర్గంపై క్లారిటీ ఇచ్చారు. జగన్ హైదరాబాద్‌ సీబీఐ కోర్టులో అన్నీ కేసులకు సంబంధించి 3 వేల వాయిదాలు తీసుకున్నారని ఆరోపణలు చేశారు. ఆ అంశానికి సంబంధించి తాను రెండు పిటిషన్లు దాఖలు చేశానన్నారు. ఆ కేసులను వెంటనే విచారించాలని ఒకటి, ఇన్ని రోజులు కోర్టుకు వెళ్లలేనందున బెయిల్ రద్దు చేయాలని మరో పిటిషన్ వేశానని పేర్కొన్నారు. ఆ పిటిషన్లు ఏప్రిల్ 1వ తేదీన...


రెండు స్క్రాప్ దుకాణాల్లో మంటలు..పక్కనే 100 గ్యాస్ సిలిండర్లతో ఏజెన్సీ

రెండు స్క్రాప్ దుకాణాల్లో మంటలు..పక్కనే 100 గ్యాస్ సిలిండర్లతో ఏజెన్సీ రంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. స్ర్కాప్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గోదాంకు పక్కనే గ్యాస్ ఏజెన్సీ ఉండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. వివరాల్లోకి వెళ్తే రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం రాళ్లగూడ కేజీఎస్ స్ర్పాప్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చ...


Holidays: ఇంటర్ విద్యార్థులకు శుభవార్త.. కాలేజీలకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం..!

తెలంగాణ లోని ఇంట‌ర్ కాలేజీ ల‌కు ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు సెల‌వులు ప్ర‌క‌టించింది. ఈ నెల 30వ తేదీ నుంచి మే 31వ తేదీ దాకా సెలవులు కొన‌సాగ‌ నున్నాయి. మ‌ళ్లీ జూన్ 1వ తేదీన కాలేజీలు తెరుచు కోనున్నాయి. ఈ సెల‌వులు రాష్ట్రం లోని ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు, ఎయిడెడ్ ఇంట‌ర్మీడియ‌ట్ కాలేజీల‌కు వ‌ర్తించ‌ నున్నాయి. ఇంట‌ర్ బోర్డు ఆదేశాల‌ను ఉల్లంఘించి కాలేజీ ల‌ను నిర్వ‌హించే వారిపై చ‌ట్ట ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రానికి ఇంట‌ర్ బోర్డు...


పోలింగ్ శాతంలో ములుగు ఫస్ట్​ నిలవాలి : ఇలా త్రిపాఠి

పోలింగ్ శాతంలో ములుగు ఫస్ట్​ నిలవాలి : ఇలా త్రిపాఠి ములుగు, వెలుగు: పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక ఓటింగ్​శాతం నమోదుకు అధికారులు కృషి చేయాలని, రాష్ర్టంలోనే ములుగు నియోజకవర్గం ఫస్ట్​ నిలవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. ఓటరు అవగాహన కార్యక్రమంలో భాగంగా స్వీప్ ఆధ్వర్యంలో ములుగు కలెక్టరేట్ నుంచి గట్టమ్మ వరకు సైకిల్ ర్యా...


రైతులను దోపిడీ చేస్తున్న వ్యాపారులు : ఎమ్మెల్యే మందుల సామేల్

రైతులను దోపిడీ చేస్తున్న వ్యాపారులు : ఎమ్మెల్యే మందుల సామేల్ మోత్కూరు, వెలుగు : ప్రైవేట్ కొనుగోలు కేంద్రాల్లో వడ్లు అమ్ముకుంటున్న రైతులను వ్యాపారులు నిలువు దోపిడీ చేస్తున్నారని, ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్​కు రూ.2203 ఉంటే ప్రైవేట్​వ్యాపారులు రూ.1800 నుంచి 1900లకే ధాన్యం కొంటున్నారని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ తెలిపారు. గురువారం మోత్కూరులో ఎ...


తాళ్లతో కట్టి..కారం చల్లి..వేడినీళ్లు పోసి కరీంనగర్​లో భర్తను చంపిన భార్య

తాళ్లతో కట్టి..కారం చల్లి..వేడినీళ్లు పోసి కరీంనగర్​లో భర్తను చంపిన భార్య రోకలి బండతో తలపై కొట్టడంతో మృతి అడ్డుకోబోయిన తల్లికి వార్నింగ్​ సహకరించిన మరో ఇద్దరు అరెస్ట్​ చేసిన పోలీసులు కరీంనగర్ క్రైం, వెలుగు: కరీంనగర్ ​సుభాష్​నగర్​లో దారుణం చోటుచేసుకుంది. భర్తను తాళ్లతో కట్టి కండ్లల్లో కారం చల్లి, ఒంటిపై, మర్మాంగంపై వేడి నీళ్లు పోసి ..రోకలి బండతో క...


నీటి ఎద్దడి లేకుండా ప్రత్యేక చర్యలు

నీటి ఎద్దడి లేకుండా ప్రత్యేక చర్యలు గ్రామాల్లో పర్యటించిన కలెక్టర్లు ఆసిఫాబాద్/ఆదిలాబాద్, వెలుగు : జిల్లాలో నీటి ఎద్దడి సమస్య లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఆసిఫాబాద్​ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. గురువారం వాంకిడి మండలం ఎలోని కొలంగూడ గ్రామంలో తాగునీటి సౌకర్యాలను అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, మిషన్ భగీరథ ఈఈ వెంకటపతి, తహసీల్దార్ రోహిత...


Jaggayyapeta Assembly Constituency: జగ్గయ్యపేటలో విజయం ఇరుపార్టీల మధ్య దోబూచులాట,ఈసారి పైచేయి సాధించేదెవరో?

Andhra Pradesh News: NTR జిల్లా జగ్గయ్యపేట..పశ్చిమ ఆంధ్రాకు ముఖధ్వారం ఈ నియోజకవర్గం. రెండువైపుల తెలంగాణ(Telangana),మరోవైపు కృష్ణమ్మను సరిహద్దుగా కలిగి ఉన్న ఈ నియోజకవర్గంలో రాజకీయ చైతన్యం ఎక్కువే. తొలుత కమ్యూనిస్టుల కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఆ తర్వాత కాంగ్రెస్ పాగా వేసింది. రెండుసార్లు స్వతంత్రులకు పట్టం కట్టిన జగ్గయ్యపేట‍(Jaggayyapeta Assembly Constituency) ప్రజలు.....తెలుగుదేశం(TDP) ఆవిర్భావం తర్వాత ఆ పార్టీకి కంచుకోటగా మారింది. వరుసగా...


దెబ్బతిన్న పంటలకు పరిహారం చెల్లించాలి

దెబ్బతిన్న పంటలకు పరిహారం చెల్లించాలి జన్నారం, వెలుగు : అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలని బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్​చార్జి భూక్య జాన్సన్ నాయక్ డిమాండ్ చేశారు. మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో ఇటీవల కురిసిన ఆకాల వర్షాలకు దెబ్బతిన్న మొక్కజొన్న పంటలను గురువారం రైతులతో కలిసి  ఆయన పరిశీలించి మాట్లాడారు...


దక్షిణాఫ్రికాలో లోయలో పడిన బస్సు: 45 మంది మృతి

జోహాన్స్‌బర్గ్: దక్షిణాఫ్రికాలో గురువారం నాడు ఘోర ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో 45 మంది మృతి చెందారు. ప్రయాణీకులతో వెళ్తున్న బస్సు లోయలో పడిపోయింది.ఈ ప్రమాదంలో 45 మంది మృతి చెందారు. బోట్సావానా నుండి మోరియాకు బస్సు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని రవాణా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇదిలా ఉంటే ఈ ప్రమాదం నుండి ఎనిమిదేళ్ల బాలిక ప్రాణాలతో బయపటడింది. ఆ బాలికను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.ఈశాన్య లింపోపో ఫ్రావిన్స్ లో ఈ ఘటన చోటు చేసుకుంది....


హైదరాబాద్‌లో ఈ ప్రదేశాలు చూడటం మర్చిపోవద్దు!

హైదరాబాద్‌లో ఈ ప్రదేశాలు చూడటం మర్చిపోవద్దు!


న్యాయవ్యవస్థపై దాడిని సహించొద్దు

న్యాయవ్యవస్థపై దాడిని సహించొద్దు సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ కొందరు న్యాయవ్యవస్థ సమగ్రతను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని వెల్లడి   అడ్వకేట్ల లెటర్​పై ప్రధాని మోదీ, కాంగ్రెస్ ​నేత జైరాం రమేశ్ పరస్పర విమర్శలు న్యూఢిల్లీ: కొన్ని గ్రూపులు న్యాయవ్యవస్థ సమగ్రతను దెబ్బతీసేందుకు, కోర్టులపై ఒత్తిడి తెచ్చేందుకు, న్యాయ ప్రక్రియను ప్రభావితం చేయడానికి ప్ర...


చెంగిచర్ల బాధితులను పరామర్శించేందుకు వెళ్తే కేసులా: కిషన్​ రెడ్డి

చెంగిచర్ల బాధితులను పరామర్శించేందుకు వెళ్తే కేసులా: కిషన్​ రెడ్డి హైదరాబాద్, వెలుగు: ఇందిరమ్మ పాలన అంటే మతోన్మాదాన్ని ప్రోత్సహించడం, అక్రమంగా అరెస్టులు చేయడం, కేసులతో నోరునొక్కడమేనా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బుధవారం చెంగిచర్ల ఘటనలో బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన బీజేపీ జాతీయ ప్...


11 గంటల ఆపరేషన్.. 12 ఏళ్ల బాలికకు కొత్త జీవితం.. అరీట్ హాస్పిటల్స్ అరుదైన రికార్డు

అరుదైన సమస్యతో బాధపడుతున్న ఓ బాలికకు సుమారు 11 గంటల శస్త్రచికిత్స చేసి.. పూర్తిగా నయం చేసి రికార్డు సృష్టించారు అరీట్ ఆస్పత్రి వైద్య బృందం. కాంప్లెక్స్ స్కోలియోసిస్‌తో పాటు న్యూరోఫైబ్రోమాటోసిస్ టైప్-1తో బాధపడుతున్న 12 ఏళ్ల అమ్మాయికి.. ఆస్పత్రిలోకి పలు విభాగాల వైద్యుల సహాయంలో ఎంతో క్లిష్టమైన ఈ సర్జరీని ఆస్పత్రి వైద్య బృందం విజయవంతంగా పూర్తి చేసింది. ఆ ఆపరేషన్ తర్వాత.. బాలిక పూర్తి ఆరోగ్యవంతంగా మారింది.


బిట్​ బ్యాంక్​: తెలంగాణలో భూదానోద్యమం

బిట్​ బ్యాంక్​: తెలంగాణలో భూదానోద్యమం 1948లో మహాత్మా గాంధీ మరణానంతరం ఆయన చేపట్టిన కార్యక్రమాలను కొనసాగించే బాధ్యతను గాంధేయవాది వినోబా భావేకు అప్పగించారు.     ఆంగ్ల తత్వవేత్త సర్​ జాన్​ రస్కిన్​ రచించిన అన్​టూ ది లాస్ట్ అనే ​గ్రంథం మహాత్మా గాంధీని ప్రభావితం చేసింది.     సర్​ జాన్​ రస్కిన్​ రచన అయిన అన్​ టూ ది లాస్ట్ ను మహాత్మా గాంధీ గుజరాతీ భాషలోక...


అక్రమంగా ఇంట్లో నిల్వ చేసిన .. రూ.2 లక్షల విలువైన మందులు సీజ్

అక్రమంగా ఇంట్లో నిల్వ చేసిన .. రూ.2 లక్షల విలువైన మందులు సీజ్ కారేపల్లి, వెలుగు: అక్రమంగా ఇంట్లో నిల్వ చేసిన రూ.2 లక్షల విలువైన అల్లోపతి మందులను గురువారం డ్రగ్ ఇన్​స్పెక్టర్లు సీజ్ చేశారు. ఖమ్మం, కొత్తగూడెం డ్రగ్ ఇన్​స్పెక్టర్లు డీ. దేవేందర్ రెడ్డి, సీహెచ్ సంపత్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని పోలంపల్లికి చెందిన ఈసాల రాజు తన ఇంట్లో 7...