Trending:


తపోవన ఆశ్రమంలో ఘనంగా ఆంజనేయస్వామి జయంతోత్సవాలు

తెలుగు రాష్ట్రాలనే కాదు.. దేశంలోనే ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ఆ పరమ పవనమైన పీఠం విరాజిల్లుతూ ఉంది. ఆ పీఠానికి అనుబంధంగా ఉన్న పీఠంలో తెలుగు రాష్ట్రంలో విశేష ఆధ్యాత్మిక కార్యక్రమాల సైతం నిర్వహిస్తూ ఉంటారు. ఇక ఆంజనేయస్వామి జయంతి సందర్భంగా ఆ ఉమ్మడిజిల్లాలో ఉన్న ఆశ్రమంలో ఆశ్రమ పీఠాధిపతులు ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా ఉత్సవాల జరిగాయి. ఆ విశేషాలు ఒకసారి వీక్షిద్దాం.ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే కాదు తెలుగు రాష్ట్రాలలో దేశవ్యాప్తంగా శృంగేరి పీఠం అంటే ఒక...


JPMorgan CEO: "అమెరికాకు ప్రధాని మోడీ లాంటి నాయకుడు కావాలి"

PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ ఖ్యాతి ప్రపంచంగా వ్యాపిస్తోంది. దేశ విదేశాల్లో ప్రధాని మోదీకి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. తాజాగా JP మోర్గాన్ కంపెనీ CEO జేమీ డామిసన్.. ప్రధాని మోడీ పేరు కేవలం భారత్ లోనే కాకుండా ప్రపంచంలోని అన్ని దేశాల్లో మారుమోగిపోతుందని అన్నారు. ప్రధాని మోడీ తన హయాంలో చేసిన అభివ్రుద్దిపై ప్రశంసలు కురిపించారు.భారత ప్రధాని నరేంద్ర మోదీ లాంటి నాయకుడు అమెరికాకు కూడా ఉండాలని జేపీ మోర్గాన్ సీఈవో జేమీ డిమోన్ అన్నారు. ఆయన నాయకత్వం...


బాక్స్ నిండా మీకు నచ్చిన పుస్తకాలు... జస్ట్ రూ.1500 మాత్రమే

చిన్నపిల్లలు , పెద్దవాళ్లు పుస్తకాలు చదవడం ఎంతో ముఖ్యం. పుస్తకాలు చదవడం వల్ల జ్ఞాపక శక్తి చాలా మెరుగుపడుతుంది. పాఠశాలలో ఉండే పాఠాలు చదువుతూనే ఇతర గొప్ప రచయితల కథల పుస్తకాలు చదవడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. ఈ ఆధునిక కాలంలో ఉన్న ప్రజలు పాత పద్ధతుల్లో పుస్తకాలు చదవడం ఇష్టపడుతున్నారు. హైదరాబాద్ నగర వాసులకు శుభవార్త. అదేంటంటే నగరంలో ఉన్న పుస్తక ప్రియుల కోసం భారతదేశంలోని అతి పెద్ద బుక్ ఫేర్ ఖైరతాబాద్ ప్రాంతంలోని వాసవి కళ్యాణ మండపంలో బుక్ టేల్స్ నిర్వహించిన స్టోరీ బాక్స్ అనే గొప్ప బుక్ ఫేర్ జరిగింది. ఈ బుక్ ఫేర్ లో ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన రచయితల గొప్ప పుస్తకాలు లభిస్తున్నాయి. అంతేకాకుండా ఎన్నో అవార్డులు పొందిన రచయితల పుస్తకాలు కూడా ఉన్నాయి. బుక్ టెల్స్ వారు నిర్వహించిన స్టోరీ బాక్స్ లో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల కు సంబంధించిన పుస్తకాలు ఏర్పాటు చేశారు. ఈ బుక్ ఫేర్ లో జనరల్ నాలెడ్జ్, జనరల్ సైన్స్, సొసైటీ, డాక్యుమెంటరీ, హిస్టరీ, సైన్స్ ఫిక్షన్, రొమాన్స్, క్రైమ్, ఫాంటసీ లాంటి ఎన్నో రకాల పుస్తకాలు లభిస్తున్నాయి. అంతేకాకుండా ఈ స్టోరీ బాక్స్ బుక్ ఫెయిర్ లో ప్రత్యేకంగా 16 సంవత్సరాల పై వయసు వారి కోసం ప్రత్యేకమైన పుస్తకాలనుఏర్పాటు చేశారు. అలాగే పురాతనమైన లెదర్ బాండ్ బుక్ లను కూడా ప్రదర్శించారు. ఈ బుక్ ఫేర్ లో బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా రచించిన అన్ఫినిష్డ్ పుస్తకాన్ని వచ్చిన నగరవాసులు, ఇతర ప్రాంతాల పుస్తక ప్రజలు కొనుక్కోవడం చాలా విశేషంగా అనిపిస్తుంది. అయితే ఈ బుక్ లను కొనడానికి నగర వాసులే కాకుండా ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా వచ్చి ఎన్నో రకాల పుస్తకాలనుచాలా తక్కువ ధరలో సొంతం చేసుకున్నారు. ఈ స్టోరీ బాక్స్ వారు ఇచ్చిన ఆఫర్ ఏంటంటే… రెండు బాక్స్ లనుఏర్పాటు చేశారు. ఒకటి మినీ బాక్స్ , మరొకటి బిగ్ బాక్స్. వారు ఏర్పాటు చేసిన మినీ బాక్స్ లో ఎన్ని బుక్స్ అయితే పడతాయో, వాటికి ఎంత ధర అయినా ఉన్నా … ఆ బాక్స్ కి కేవలం 1500 రూపాయలు మాత్రమే తీసుకుంటున్నారు. ఈ మినీ బాక్స్ లో సుమారు 10 నుంచి 15 పుస్తకాలు సులభంగా పెట్టుకోవచ్చు. అంతేకాకుండా బిగ్ బాక్స్ లో సుమారు 20 నుంచి 25 పుస్తకాల వరకు పెట్టుకోవచ్చు. ఈ బిగ్ బాక్స్ కు కేవలం 2500 రూపాయలు మాత్రమే తీసుకుంటున్నారని స్టోరీ బాక్స్ వాలంటీర్ రక్షందా,లోకల్ 18 ప్రతినిధితో తెలిపారు.


సీఎం జగన్ పై దాడి కేసులో కోర్టు కీలక ఆదేశాలు..

సీఎం జగన్ పై దాడి కేసులో కోర్టు కీలక ఆదేశాలు.. విజయవాడలో సీఎం జగన్ పై జరిగిన రాయి దాడి కేసు రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపుతోంది. ఈ కేసులో నిందితుడిని గుర్తించి రిమాండ్ కి తరలించారు పోలీసులు. తాజాగా నిందితుడు సతీష్ ను కస్టడీకి అప్పగించాలంటూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ పై విజయవాడ కోర్టు కీలక ఆదేశాలిచ్చింది. సతీష్ ను వారం రోజుల పాటు కస్టడీకి అప్పగించా...


Thursday Fasting Rules గురువారం ఉపవాసం దీక్షను ఆచరిస్తే.. ఎలాంటి ఫలితాలొస్తాయంటే...

Thursday Fasting Rules హిందూ మత విశ్వాసాల ప్రకారం, గురువారం రోజున ఉపవాస దీక్షను కొనసాగించే వారు కొన్ని నియమాలను పాటించాలి.. ఇలా చేయడం వల్ల ప్రత్యేక ఫలితాలొస్తాయని చాలా మంది నమ్ముతారు. ఈ సందర్భంగా ఏయే నియమాలు పాటించాలనే ఆసక్తికరమైన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం...


టీడీపీకి ఆ నియోజకవర్గంలో బిగ్ రిలీఫ్.. అన్నదమ్ముల్ని కలిపిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

Vemireddy Kandukur Inturi Brothers: నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గంలో ఇంటూరి సోదరులు.. టీడీపీ రాజకీయంగా ముఖ్యమైన నాయకులు. నువ్వా? నేనా? అన్నట్లుగా సీటు కోసం పోటీపడ్డారు. అయితే, ఒకరిని అదృష్టం వరిస్తే.. మరొకరిని నిరాశపరిచింది. ఈ రాజకీయ పరిస్థితులు వారిని మార్చేసి.. రాజకీయ ప్రత్యర్థుల్లా మారారు. సీటు దక్కని నేత రెబల్‌గా పోటీకి సిద్ధమయ్యారు. దీంతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రంగంలోకి దిగి ఇంటూరి బ్రదర్స్ మధ్య సయోధ్యను కుదిర్చారు.


వలసలు: కిడ్నాప్‌లు, డ్రగ్స్ ముఠాల నుంచి ప్రాణాలు కాపాడుకుంటూ ఎలా అమెరికాకు చేరుకుంటున్నారంటే...

‘‘మీ దగ్గర డబ్బు లేకపోతే బస్సు దిగమంటారు. ఒంటి మీద దుస్తులు విప్పమంటారు. డబ్బు లేకపోతే మీ దగ్గర ఉండే వస్తువులను తీసేసుకుంటారు. నా డాక్యుమెంట్లను అలాగే లాక్కున్నారు.’’


TS Inter Result 2024 Live: ఇంటర్ ఫలితాలు బిగ్ అలర్ట్.. ఆ రోజు నుంచే సప్లిమెంటరీ పరీక్షలు

Telangana Inter Result 1st &2nd Year Live: తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు నేడు ఉదయం 11 గంటలకు వెల్లడికానున్నాయి. విద్యార్థులు https://tsbie.cgg.gov.in/, https://results.cgg.gov.in/ వెబ్‌సైట్లలో తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.


కేసీఆర్ సికింద్రాబాద్ సీటును బీజేపీకి తాకట్టు పెట్టిండు: సీఎం రేవంత్

కేసీఆర్ సికింద్రాబాద్ సీటును బీజేపీకి తాకట్టు పెట్టిండు: సీఎం రేవంత్ సికింద్రాబాద్ లో కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దానం నాగేందర్ నామినేషన్ ర్యాలీలో పాల్గొన్న రేవంత్ . సికింద్రాబాద్ లో ఏ పార్టీ గెలిస్తే కేంద్రంలో అదే పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.  సికింద్రాబాద్ లో దానం నాగేందర్ గెలిస్తే కేంద్రంలో కీలక పదవి ఇప్...


సీఎం జగన్ పై షర్మిల సంచలన వ్యాఖ్యలు..

సీఎం జగన్ పై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల సీఎం జగన్ పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రేపల్లెలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న షర్మిల ఈ వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ ను తాగుబోతు అని తిట్టిన వ్యక్తి, అసెంబ్లీలో తిట్టి పోసిన బొత్స లాంటి వ్యక్తిని తండ్రి లాంటి వారు అంటున్నారని, ఇదే బొత్స జగన్ కు ఉరి శిక్ష వేయాలని అన్నారని గుర్తు చేశారు షర్మిల. బ...


YS Jagan: డబుల్‌ సంచరీకి మీరంతా సిద్ధమా? 175 స్థానాలు గెలవాల్సిందే - సీఎం జగన్

Memantha Siddham Yatra: ఈ "సిద్ధం" వైఎస్సార్‌ సీపీ జైత్రయాత్రకు సంకేతం అని.. ప్రజలను మోసం చేస్తున్న ప్రతిపక్షాల కూటమి చెంపచెళ్లుమనిపించేందుకు మీరు సిద్ధమా అంటూ సీఎం జగన్ అడిగారు. సిక్కోలు ప్రజలు సింహాల్లా కదలి వచ్చారని అన్నారు. సిక్కోలులోని జనసునామి చూస్తుంటే 25కు 25 ఎంపీలు, 175కు 175 ఎమ్మెల్యే స్థానాలు గెలవడం ఖాయం అని సీఎం జగన్ అన్నారు. వైఎస్సార్‌ జిల్లా నుంచి శ్రీకాకుళం వరకూ జన సముద్రాలే కనిపించాయని.. శ్రీకాకుళం జిల్లాలో జన సముద్రం...


వైభవంగా తత్తూరు రంగనాథ స్వామి రథోత్సవం..

నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలో తత్తూరు గ్రామం నందు శ్రీశ్రీశ్రీ తత్తూరు రంగనాథ స్వామి వారి రథోత్స కార్యక్రమాన్నిఅంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ రథోత్సవ కార్యక్రమాన్ని తిలకించేందుకు ఉమ్మడి నంద్యాల జిల్లాల నుంచి వేలాది సంఖ్యలో భక్తాదులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రథాన్ని చూడ ముచ్చటగా మొత్తం రకరకాల పూలతో అలకరించారు. మెుత్తం ఆ ప్రాంతమంతా ఆధ్మాత్మిక శోభను సంతరించుకుంది. స్వామి వారి నామస్మరణలతో మారుమ్రోగింది.తత్తురు...


కాంగ్రెస్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీన్మార్‌ మల్లన్న

కాంగ్రెస్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీన్మార్‌ మల్లన్న నల్గొండ-ఖమ్మం-వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్‌ అభ్యర్థిగా తీన్మార్‌ మల్లన్న పేరును అధిష్టానం ప్రకటించింది. ఈ స్థానానికి పల్లా రాజేశ్వర్‌రెడ్డి 2021 మార్చిలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2027 మార్చి వరకు పదవీకాలం ఉంది. అయితే గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన బీఆర్ఎస్ నుంచి జనగామ ఎ...


కొత్తగూడ అటవీ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం

కొత్తగూడ అటవీ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం మహబూబాబాద్ జిల్లా  కొత్తగూడ మండల కేంద్రం  అటవీ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఏప్రిల్ 24వ తేదీ బుధవారం మధ్యాహ్నం ఒక్కసారిగా అటవీ ప్రాంతంలో  మంటలు చేలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. గాలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఊరి వరకు మంటలు ప్రవేశించాయి. దీంతో కొత్తగూడ ప్రజలు భయందోళనకు గురయ్యారు. వెంటనే ...


OMG : కొండ చిలువలో 11 తుపాకీ బుల్లెట్స్.. అయినా చనిపోలేదు

OMG : కొండ చిలువలో 11 తుపాకీ బుల్లెట్స్.. అయినా చనిపోలేదు కడుపులో11 తుపాకీ బుల్లెట్లతో ఓ కొండచిలువ అటవీ శాఖ అధికారులకు లభ్యమైంది. అయినప్పటికీ  ఆ కొండచిలువ చనిపోలేదు. ఈ  ఘటన  మంగళూరులో చోటుచేసుకుంది. అనేగుండి నగరంలో పర్షియన్ పిల్లిని కొండచిలువ వేటాడింది. అది పిల్లిని మింగుతుండగా దాని మెడ వలకు చిక్కుకుంది.  దీంతో స్థానికులు నిపుణుడు భువన్ దేవాడిగను స...


KCR News: ఈ దద్దమ్మలకు దమ్ములేదు, వాళ్ల మెడలు వంచి హామీలు అమలు చేయిస్త - కేసీఆర్

KCR on Congress: కేసీఆర్‌ను తిట్టి పబ్బం గడుపుకోవాలనే తప్ప కాంగ్రెస్ నాయకులకు మరే పనీ లేదని కేసీఆర్ విమర్శించారు. రాష్ట్రంలో పంటలు ఎండబెట్టారని.. రైతుబంధు ఎగ్గొట్టారని అన్నారు. రైతుబంధు కూడా ఐదెకరాలు ఉన్నోళ్లకే ఇస్తామని మాట్లాడుతున్నారని అన్నారు. ఏం పోయింది మీ అబ్బసొత్తా? ఇచ్చేందుకు మీకు ఏం బాధైందని కేసీఆర్ విమర్శలు చేశారు. బస్సు యాత్రలో భాగంగా బుధవారం సాయంత్రం మిర్యాలగూడలో జరిగిన కార్యక్రమంలో కేసీఆర్ మాట్లాడారు. ‘‘అనాడు నీళ్ల కోసం నిధులు...


విద్యార్థులకు చక్కని విద్యను అందిస్తున్నాం.. లోకల్18 తో బెస్ట్ అవార్డ్ టీచర్..

ఈమె ఒక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు. విద్యార్థులకు చక్కని బోధన అందిస్తుండడంతో తాజాగా జిల్లా ఇన్స్పైర్ అవార్డును అందుకున్నారు. ఈ మహిళా ఉపాధ్యాయురాలు పాఠశాలకు వస్తుందంటే చాలు. విద్యార్థులు ఆమెకు ఘనస్వాగతం పలుకుతారు. అంతేకాదు ఆ పాఠశాలలో గల ఉపాధ్యాయులను సైతం అక్కడి విద్యార్థులు పూజిస్తారని చెప్పవచ్చు ఇంతలా ఆ పాఠశాలలో విద్యార్థులకు చక్కని విద్యతో పాటు ఉత్తమ క్రమశిక్షణను అందిస్తున్నారు అక్కడి ఉపాధ్యాయులు కాగా తాజాగా జిల్లా ఇన్స్పైర్ అవార్డును...


ఇంటర్ ఫలితాల్లో మెరిసిన సింగరేణి బిడ్డ... 992 మార్కులతో టాప్ ర్యాంక్

విద్యార్థి దశలో ఇంటర్మీడియట్ భవిష్యత్తుకు పునాది లాంటిది అంటారు. ఈ పునాది ఎంత దృఢంగా నిర్మించుకుంటే భవిష్యత్తు అంతా బాగుంటుందని గురువులు, పెద్దలు చెబుతూ ఉంటారు..ఐతే ఈరోజు ప్రకటించిన ఇంటర్ మీడియట్ ఫలితలలో పెద్దపల్లి జిల్లా, గోదావరిఖనికి చెందిన సింగరేణి కార్మికుడు ప్రకాష్కూతురు స్ఫూర్తి అనే అమ్మాయి 992 మార్కులతో సత్తా చాటింది..గోదావరిఖని కాకతీయ జూనియర్ కాలేజీ లో చదువుతున్న స్ఫూర్తి ఇంటర్ ఫలితలలో కాలేజీ టాపర్‌గా నిలిచింది.ఈ మార్కులు సాధించడంలో తన...


Hindu Festivals: వైశాఖ మాసంలో అదృష్ట రాశులు ఇవే.. ఇందులో మీ రాశి ఉందా?

Hindu Festivals: ఇటీవల వైశాఖ మాసం ప్రారంభమైంది. ఈ నెలలో నాలుగు రాశులవారి పంట పండనుంది. వీరి పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆ లక్కీ రాశులు గురించి తెలుసుకుందాం.


కోడెల సంరక్షణలో నిర్లక్ష్యం వహించొద్దు : హనుమంతురావు

కోడెల సంరక్షణలో నిర్లక్ష్యం వహించొద్దు : హనుమంతురావు వేములవాడ, వెలుగు: భక్తులు ఎంతో విశ్వాసంగా చూసే రాజన్న కోడెల సంరక్షణలో ఆలయ ఉద్యోగులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఎండోమెంట్‌‌ కమిషనర్‌‌‌‌ హనుమంతురావు హెచ్చరించారు. మంగళవారం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయానికి సంబంధించిన గోశాలను సందర్శించారు. కోడెలు చాలా ...


Medak Teacher Murder: వివాహేతర సంబంధం అనుమానంతో మెదక్‌లో టీచర్ హత్య.. ఆత్మహత్య చేసుకున్న వివాహిత!

Medak Teacher Murder: వివా‍‍‍హేతర సంబంధం రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. తన భార్యతో సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో పొరుగింట్లో ఉంటోన్న టీచర్‌ను ఓ వ్యక్తి కొట్టి చంపేశాడు. ఆ విషయంలో తెలియడంతో నిందితుడు భార్య ఆత్మహత్యకు పాల్పడింది.


Teenmaar Mallanna: తీన్మార్ మల్లన్నకు జాక్ పాట్.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆ స్థానం నుంచి పోటీ..

Teenmaar Mallanna: తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించింది. వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఎమ్మెల్సీ ఉపఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న పేరును కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది.


మిగిలిన 3 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్

మిగిలిన 3 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ తెలంగాణలో  మిగిలిన 3 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్.  కరీంనగర్ నుంచి వెలిచాల రాజేందర్, ఖమ్మం నుంచి రామసహాయం రఘురామ రెడ్డి, హైదరాబాద్  నుంచి మహమ్మద్‌ సమీర్‌  పేర్లను ఖరారు చేసింది.  ఎన్నికల నామినేషన్ కు రేపటికి చివరి తేదీ కావడంతో  అభ్యర్థులను ప్రకటించింది అధిష్టానం.  అయితే...


UPSC CAPF 2024 : డిగ్రీ అర్హతతో 506 ప్రభుత్వ ఉద్యోగాలు

Government Jobs : డిగ్రీ ఉత్తీర్ణులై ప్రభుత్వ ఉద్యోగాలను సన్నద్ధమవుతున్న యువతీ యువకులకు గుడ్‌న్యూస్‌. యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ మరో ప్రకటన విడుదల చేసింది.


వామ్మో కుక్కలు : ప్రతి రోజూ 70 కుక్క దాడులు.. నెలలో ఇద్దరు మృతి

వామ్మో కుక్కలు : ప్రతి రోజూ 70 కుక్క దాడులు.. నెలలో ఇద్దరు మృతి హైదరాబాద్ నగర వాసులను వీధి కుక్కలు బెంబేలెత్తిస్తున్నాయి. కుక్క కాటు కేసులు ప్రతి సంవత్సరం పెరుగుతున్నాయే కానీ తగ్గడం లేదు.ఈ ఏడాది ఇప్పటి వరకు ప్రతి రోజూ 70 మంది కుక్క కాటుకు గురయ్యారు. ప్రతి నెలా కనీసం ఇద్దరు వ్యక్తులు రేబిస్ బారిన పడి మృతి చెందుతున్నారు. 2022లో 19 వేల 847 కేసులు నమోద...


పవన్ కల్యాణ్: ఎన్నికల అఫిడవిట్‌లో చూపిన ఆస్తులెంత, అప్పులెన్ని?

పవన్ కల్యాణ్: ఎన్నికల అఫిడవిట్‌లో చూపిన ఆస్తులెంత, అప్పులెన్ని?


పాము కరిచిందా? కంగారులో ఈ తప్పులు అస్సలు చేయొద్దు

ప్రస్తుతం పాము కాటు వల్ల చాలామంది చనిపోవడానికి కారణం పాము కరిచిన వెంటనే వారు చేసేటటువంటి పొరపాట్లే. తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు పాము కాటుకు గురైన అనంతరం వారు స్పందించే తీరును బట్టి ప్రాణాపాయస్థితికి చేరుకోవడం. లేదా అపాయము నుంచి తప్పించుకోవడం లాంటివి జరుగుతుంటాయని వైద్య నిపుణులు సైతం అంటున్నారు. కొందరు పాముకాటుకు గురైన వెంటనే నాటు వైద్యం చేసే వాళ్ళని ఆశ్రయించడం చేస్తుంటారు.‌ముఖ్యంగా ఏజెన్సీ జిల్లాగా పేరొందిన భద్రాద్రి...


ఇంగ్లిష్ చానెల్ ద్వారా వలసదారులను బోట్లలో తరలిస్తున్న స్మగ్లర్ల ఆపరేషన్‌ను చిత్రీకరించిన బీబీసీ

వలసదారుల్లో పిల్లలు కూడా ఉండటంతో వారిని అడ్డుకోవడం కష్టమవుతోందంటున్న ఫ్రెంచ్ పోలీసులు


ప్రభుత్వ భూములు కబ్జా.. జగద్గిరిగుట్టలో రౌడీ షీటర్ అరెస్ట్

ప్రభుత్వ భూములు కబ్జా.. జగద్గిరిగుట్టలో రౌడీ షీటర్ అరెస్ట్ కుత్బుల్లాపూర్: జగద్గిరిగుట్టలో పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్ అరెస్ట్ అయ్యాడు.  గత కొద్ది నెలలుగా ప్రభుత్వ భూములను కబ్జా చేస్తూ, పేద ప్రజలకు అమ్మి మోసం చేస్తున్న  భూ కబ్జాదారుడు, రౌడి షీటర్ షేక్ అభిద్ ను ఏప్రిల్ 24వ తేదీ బుధవారం జగద్గిరిగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే అబిద్ పై 1...


Weather Latest Update: తెలంగాణ, కోస్తా మీదుగా ఆవర్తనం - నేడు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఇదీ - ఐఎండీ

Weather Latest News: ఉపరితల ఆవర్తనం ఒకటి తెలంగాణ, పరిసర కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరం వద్ద సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ద్రోణి / గాలి విచ్చిన్నతి ఒకటి తెలంగాణ, పరిసర కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరం వద్ద ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నుండి దక్షిణ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో కొనసాగుతుంది. నిన్న మధ్య మహారాష్ట్ర నుండి కర్ణాటక మీదుగా కేరళ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9...


చెల్లె పెళ్లికి గోల్డ్ రింగ్‌ గిఫ్ట్‌గా ఇచ్చాడని భర్తతో గొడవ, దారుణంగా చంపించిన భార్య

Crime News in Telugu: యూపీలో దారుణ ఘటన జరిగింది. వెడ్డింగ్‌ గిఫ్ట్‌ గురించి వచ్చిన గొడవలో భార్య భర్తని హత్య చేయించింది. చంద్రప్రకాశ్ మిశ్రా తన చెల్లి పెళ్లికి గోల్డ్‌ రింగ్‌, టీవీ గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఈ విషయంలోనే భార్య గొడవ పడింది. రెండు గిఫ్ట్‌లు ఇవ్వాల్సిన అవసరం ఏముందంటూ వాదించింది. కానీ అందుకు చంద్రప్రకాశ్ ఒప్పుకోలేదు. కచ్చితంగా ఇచ్చి తీరతానని చెప్పాడు. ఈ చిన్న గొడవ కాస్తా పెద్దదైంది. ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలనుకున్న భార్య తన కుటుంబ...


రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్: 20రూపాయలకే భోజనం...

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్: 20రూపాయలకే భోజనం... ఇకపై జనరల్ ప్రయాణికులకు కూడా భోజనం అందించనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. ఇందుకోసం స్టేషన్లో జనరల్ భోగీలు నిలిచే చోట ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు అధికారులు. వేసవి పూర్తయ్యే వరకూ ఈ కౌంటర్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది రైల్వే శాఖ. జనరల్ బోగీల్లో ప్రయాణించే ప్రయాణికుల కోసం ఎకానమీ ...


KCR Bus Yatra: రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్ బస్సుయాత్ర.. 17 రోజులు 12 నియోజకవర్గాల్లో గులాబీ బాస్ ప్రచారం

KCR Bus Yatra: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల బరిలో మాజీ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధినేత కే చంద్రశేఖర్ రావు దిగారు. రాష్ట్రవ్యాప్తంగా బుధవారం బస్సు యాత్రను చేపట్టారు. హైదరాబాద్ తెలంగాణ భవన్ నుంచి ప్రారంభమైన ఈ కేసీఆర్ బస్సు యాత్ర.. 17 రోజులపాటు రాష్ట్రంలో పర్యటించనుంది. 12 నియోజకవర్గాల్లో సభలు, సమావేశాలు, రోడ్‌ షోలలో కేసీఆర్ పాల్గొననున్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఆలస్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీపై ప్రధానంగా కేసీఆర్ ప్రజలకు...


కేరళలో ముగిసిన ఎన్నికల ప్రచారం.. 26న పోలింగ్

కేరళలో ముగిసిన ఎన్నికల ప్రచారం.. 26న పోలింగ్ కేరళలో ఏప్రిల్ 24వ తేదీ బుధవారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగిసింది.  ఇప్పటివరకు నియోజకవర్గాల వారీగా సభలు, సమావేశాలతో దద్దరిల్లిన కేరళలో ఇప్పుడు మైకులు మూగబోయాయి.  సాయంత్రం ఆరు గంటలకు ప్రచార పర్వం ముగియడంతో  సోషల్ మీడియా లోనూ ఎలాంటి ప్రచారం చేయొద్దంటూ ఎన్నికల  ప్రధాన అధికారి సంజయ్ కౌల్ తెలిపారు.   కాంగ్...


మరోసారి అంతరిక్ష యాత్రకు సునీత విలియమ్స్

మరోసారి అంతరిక్ష యాత్రకు సునీత విలియమ్స్ సునీత ఎల్. విలియమ్స్..ప్రఖ్యాత నాసా అంతరిక్ష వ్యోమగామి మరోసారి అంతరిక్ష యాత్రకు సిద్దమవుతున్నారు. ఇప్పటికే రెండు సార్లు అంతరిక్ష యాత్ర చేసిన సునీత విలియమ్స్..మూడోసారి అంతరిక్ష యాత్రకు శిక్షణ పొందుతున్నారు. మే 6న సాయంత్రం 10.34 ని మిషాలకు NASA  వ్యోమగాములు బచ్ విల్మోర్, సునీత విలియమ్స్ బోయింగ్ స్టార్ లైనర్  స...


Chandrababu: జగన్‌ ఓ సైకో, జలగ! అప్పులు తెచ్చి బటన్‌ నొక్కడం గొప్పనా?: శ్రీకాకుళంలో చంద్రబాబు

TDP Chief Chandrababu News: శ్రీకాకుళం: ఏపీలో గత కొన్ని రోజులుగా వినిపిస్తున్న పదం బటన్ నొక్కడం. తాను గత ఐదేళ్లలో ఎన్నో బటన్లు నొక్కి కోట్లాది మందికి లబ్ధి చేశానని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతి సభలోనూ చెబుతున్నారు. ఎన్నికల్లో మీరు రెండు బటన్లు నొక్కాలని ప్రజలకు సీఎం జగన్ పిలుపునిస్తున్నారు. బటన్ నొక్కడంపై ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర స్థాయిలో స్పందించారు. అప్పులు తీసుకొచ్చి బటన్ నొక్కడం గొప్ప కాదని, రాష్ట్రాన్ని...


ఏపీలో కాంగ్రెస్ గెలిచే సీటు అదే..! ఆంధ్రాలో హస్తం పార్టీకి పునర్జీవం పోయనున్న ఆ అభ్యర్థి ఎవరంటే..?

Amanchi Krishna Mohan Confident On Chirala: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల బరిలో నిలిచిన కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే అభ్యర్థుల ప్రకటన.. నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని స్థానాల్లో గెలుస్తుందని చర్చ. ఒక సీటు మాత్రం గన్ షాట్ అంటున్న నేతలు.. అక్కడ గెలుపు ఖాయమంటూ ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఓసారి 2014 ఎన్నికల్ని గుర్తు చేసుకోవాలంటున్నారు.. అభ్యర్థి బలం ప్లస్ అవుతుందని కొత్త లెక్కలు చెబుతున్నారు.


మత్స్యకారుల సుడి తిరిగింది.. వలలో పడిన బంగారు చేపలు.. ఏకంగా లక్షల్లో..

Kachidi Fish: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొంతమంది మత్స్యకారుల పంట పండింది. గాలమేస్తే ఏకంగా గోల్డెన్ ఫిష్ వలలో పడ్డాయి. మొత్తం 28 కచిడీ చేపలు వలలో చిక్కాయి. వీటిని అంతర్వేది మినీహార్బర్‌లో వేలం వేయగా రికార్డు ధర పలికాయి. ఏప్రిల్ 15 వ తేదీ ఈ ఘటన జరగ్గా.. వివరాలు కాస్త ఆలస్యంగా తెలిశాయి. మొత్తానికి గోల్డెన్ ఫిష్‌లు వలలో పడటం, రికార్డు స్థాయిలో 41 లక్షలు ధర పలకడంతో ఆ మత్స్యకారుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.


NEET UG 2024: నీట్‌ యూజీ - 2024 సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులు విడుదల, ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

NEET UG 2024 Exam City Slip: దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌ యూజీ పరీక్షను మే 5న నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నీట్-యూజీ సిటీ ఇంటిమేషన్‌ స్లిప్స్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఏప్రిల్ 24న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. విద్యార్థులు తమ అప్లికేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలతో నమోదుచేసి సిటీ ఇంటిమేషన్‌ స్లిప్‌ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సిటీ ఇంటిమేషన్‌ స్లిప్‌లో...


Qఅండ్ R ల మధ్య చూడండి: వైరల్ ట్రెండ్లో..రోడ్ సేఫ్టీపై ఢిల్లీ పోలీసుల వార్నింగ్

Qఅండ్ R ల మధ్య చూడండి: వైరల్ ట్రెండ్లో..రోడ్ సేఫ్టీపై ఢిల్లీ పోలీసుల వార్నింగ్ సోషల్ మీడియాలో ఢిల్లీ పోలీసులు పోస్టు చేసిన ‘కీ బోర్డులో Q మరియు R అక్షరాల మధ్య చూడండి’ అనే వైరల్ ట్రెండ్ X ఫ్లాట్ ఫాంలో సంచలనం సృష్టిస్తోంది. అదేంటంటే ఏదైనా మేసేజ్ చెప్పాలనుకున్నపుడు.. కీబోర్డులో కొన్ని అక్షరాల మధ్య చూడండి అంటూ కోడింగ్ ను ఉపయోగిస్తున్నారు. విషయం మొత్తం...


స్కూళ్లు తెరిచేలోపు అన్ని పనులు పూర్తి చేయాలి

స్కూళ్లు తెరిచేలోపు అన్ని పనులు పూర్తి చేయాలి లక్ష్మణచాంద(మామడ), వెలుగు: మామడ మండలం న్యూ లింగంపల్లి గ్రామంలోని ప్రైమరీ స్కూల్​ను కలెక్టర్​ఆశిష్ ​సంగ్వాన్ సందర్శించారు. విద్యా సంవత్సరం చివరి రోజు కావడంతో స్టూడెంట్లకు ప్రోగ్రెస్ కార్డులు అందించారు. వేసవి సెలవులను నైపుణ్యాభివృద్ధి కోసం ఉపయోగిచుకోవాలని సూచించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమంలో భాగంగా చ...


Passengers hit RTC bus సీటు కోసం ఆర్టీసీ బస్సులో చెప్పులతో కొట్టుకున్న ప్రయాణికులు

భారతదేశం, April 24 -- మహబూబాబాద్ జిల్లా తొర్రూరు నుంచి ఉప్పల్‌కు వస్తున్న ఆర్టీసీ బస్సులో ఒకరు కర్చీఫ్ వేసిన సీట్లో ఇంకొకరు కూర్చున్నారు. దీంతో ఇద్దరు మహిళల మధ్య మొదలైన గొడవ, అది కాస్త వారి భర్తలు చెప్పులతో కొట్టుకునే వరకు వెళ్లింది.ప్రస్తుతం వీడియో వైరల్ గా మారింది.


చెస్ రామయ్య వద్దకు మీ పిల్లలను పంపించారా.. చెస్ ఛాంపియన్లు కావాల్సిందే..

వేసవి సెలవులు ఉన్న నేపథ్యంలో స్కూల్ పిల్లల కి ఎలాంటి కోర్సులు నేర్పిస్తే మంచిది అనే తల్లిదండ్రులు ఆలోచనలో ఉన్నారా..కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ వేసవిలో పిల్లలకి మైండ్ కి పదును పెట్టే చెస్ ఆటలో నైపుణ్యం సాధించే దిశగా ఆలోచన చేయండి. అలా అయితే ఈ వేసవి కాలం మీ పిల్లలకు ఎంతగానో ఉపయోగ పడుతుంది. ఈ మధ్య కాలం లో తల్లి దండ్రులు ఎక్కువ శాతం పిల్లల్లో ఉన్న ప్రతిభను గుర్తించి ఆయా ఆటలలో నేర్పించేదుకు తల్లిదండ్రులు కృషి చేస్తుంటారు కానీ ఈ చెస్ ఆటలో నైపుణ్యం...


2014లో ప్రధాని మోదీ ‘చాయ్ పే చర్చ’ చేసిన గ్రామంలో రైతుల సమస్యలన్నీ తీరిపోయాయా, అక్కడి రైతులు ఏమంటున్నారు?

‘చాయ్ పే చర్చ’ కార్యక్రమంలో మోదీ రైతు కుటుంబాలతో మాట్లాడారు. మరి ఈ పదేళ్ళలో ఆ కుటుంబాలలో ఎలాంటి మార్పులు వచ్చాయి? ఈ విషయాన్ని తెలుసుకోవడానికి బీబీసీ బృందం దబాడీ గ్రామాన్ని సందర్శించింది.


వారసత్వ ఆస్తులనూ వదలరట.. శ్యాం పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ ఫైర్

వారసత్వ ఆస్తులనూ వదలరట.. శ్యాం పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ ఫైర్ రాయ్ పూర్: వారసత్వ పన్నుపై కాంగ్రెస్ నాయకుడు శ్యామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోదీ ఫైర్ అయ్యారు. ‘మధ్య తరగతి ప్రజలపై మరిన్ని పన్నులు విధించాలని కొంత కాలం కిందట యువరాజు, రాజ కుటుంబం సలహాదారు చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్‌ వారసత్వ పన్ను విధించడం గురించి మాట్లాడుతోంది. తల్లిదండ్రుల నుం...


Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ కేసులో కల్వకుంట్ల కవితపై ఈడీ కీలక విషయాలు.. బెయిల్ పిటిషన్ రిజర్వ్

Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు.. తీర్పును రిజర్వ్ చేసింది. ఈ క్రమంలోనే ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో వాదనలు వినిపించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు.. ఈ ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక విషయాలను వెల్లడించారు. ఈ ఢిల్లీ లిక్కర్ కేసులో కల్వకుంట్ల కవిత పాత్రపైనా కోర్టుకు వివరించారు. ఈ క్రమంలోనే కల్వకుంట్ల కవితకు.. ఈ కేసులో బెయిల్...


ఢిల్లీలో పుర్రెలు, ఎముకలతో తమిళనాడు రైతుల నిరసన


చంద్రబాబు - కేసీఆర్ ఆస్తుల వివరాలు..? ఎవరు సంపన్నులు? ఎవరి ఆస్తి ఎంత ?

ఆంధ్రప్రదేశ్ లో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఎన్నికల సమయంలో అభ్యర్థుల ఆస్తుల వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ తరుణంలో టీడీపీ అధినేత చంద్రబాబు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ల ఆస్తుల వివరాలు ఏంటీ..? ఎవరి ఆస్తి పెరిగింది..? ఆస్తులవిషయంలో ఎవరు ముందున్నారు..? అనే విషయాలు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హడావుడి జోరుగా సాగుతోంది. గడువు ముగుస్తున్న కొద్దీ నామినేషన్ల పర్వం కూడా ఊపందుకుంటోంది. ఆయా పార్టీల నేతలు తన నామినేషన్లు దాఖలు చేస్తుండగా.. వారి...


తెలంగాణ భవన్లో కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభం

తెలంగాణ భవన్లో కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభం తెలంగాణ భవన్ లో బస్సు యాత్రను ప్రారంభించారు మాజీ సీఎం, గులాబీ బాస్ కేసీఆర్. తెలంగాణ తల్లి విగ్రహానికి నివాళి అర్పించాక యాత్రను మొదలుపెట్టారు. బస్సు ఎక్కి కార్యకర్తలకు అభివాదం చేశారు కేసీఆర్‌.  హైదరాబాద్ నుంచి భారీ కాన్వాయ్ తో మిర్యాలగూడకు బయలుదేరారు కేసీఆర్. కేసీఆర్‌కు మంగళహారతులతో స్వాగతం పలికారు మహిళలు...


ఈ మందులు వాడుతున్నారా..చాలా డేంజర్

ఈ మందులు వాడుతున్నారా..చాలా డేంజర్ హైదరాబాద్ కేంద్రంగా నకిలీ మందుల దందా  రెండు మెడికల్ స్టోర్ల నుంచి కార్డినోల్ జోషాండా,కొలినాల్-SPAS  టాబ్లెట్లు స్వాధీనం హైదరాబాద్ కేంద్రంగా నకిలీ మందుల దందా  జోరుగా సాగుతోంది. యాడ్స్ ద్వారా తప్పుడు ప్రచారం చేస్తూ వాటిని ప్రజలకు అంటగడుతున్నారు. గత రెండు రోజులుగా హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో తెలంగాణ రాష్ట్ర డ...