Trending:


Goods Train: ఏం గుండె బుడ్డోడా నీది.. గూడ్స్ రైలు చక్రాల మధ్య చిక్కుకుని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు

Goods Train: రైలులో ప్రయాణించడం బాగానే ఉన్నా దాని శబ్ధం వింటేనే భయం వేస్తుంది. అదే చిన్నపిల్లలు అయితే భయపడుతూ ఉంటారు. కానీ ఈ బుడ్డోడు మాత్రం అందరిలా కాదు. గూడ్స్ రైలు ఎక్కి ఏకంగా వంద కిలోమీటర్లు ప్రయాణించాడు. అది కూడా రెండు చక్రాల మధ్య ఉన్న చిన్న సందులో కూర్చొని ఏకంగా కొన్ని గంటల పాటు ప్రయాణం చేశాడు. చివరికి రైల్వే సిబ్బంది గుర్తించి బయటికి తీసుకువచ్చారు. అసలు అందులోకి ఎలా వెళ్లావ్ అని అడగ్గా జరిగిన విషయం చెప్పాడు.


కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలి : ఆర్​కృష్ణయ్య

కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలి : ఆర్​కృష్ణయ్య ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి: ఆర్​కృష్ణయ్య     విద్యార్థి, బీసీ సంఘాలతో కలిసి విద్యా శాఖ ముఖ్య కార్యదర్శికి విజ్ఞప్తి ముషీరాబాద్, వెలుగు: కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని, ఈ విషయంలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు...


Narendra Modi: ప్రధాని నరేంద్ర మోదీపై చర్యలు తీసుకోండి.. ఎన్నికల సంఘానికి 17400 మంది ఫిర్యాదు

Narendra Modi: సార్వత్రిక ఎన్నికల వేళ.. ప్రధాని నరేంద్ర మోదీపై ఫిర్యాదుల వెల్లువ నెలకొంది. నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని ఏకంగా 17400 మంది ఫిర్యాదు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ముస్లింలపై చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఈసీకి కంప్లైంట్ చేశారు. ఇటీవల రాజస్థాన్‌లో ప్రసంగించిన ప్రధాని మోదీ.. కాంగ్రెస్ పార్టీ మేనిఫేస్టోపై.. గత కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.


స్టూడెంట్ల పట్ల సెక్యూరిటీ గార్డ్‌‌‌‌ అసభ్య ప్రవర్తన

స్టూడెంట్ల పట్ల సెక్యూరిటీ గార్డ్‌‌‌‌ అసభ్య ప్రవర్తన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మైనార్టీ గురుకులంలో ఘటన బెల్లంపల్లి, వెలుగు : ఎనిమిదో తరగతి చదువుతున్న ఓ బాలిక పట్ల సెక్యూరిటీ గార్డు అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని మైనార్టీ గురుకులంలో సోమవారం జరిగింది. ఉదయం 7 గంటలకు స్కూల్‌‌‌‌ ఆవరణలో ఉన్న బాలిక వద్దకు ఔట్‌‌‌...


గాజా చిన్నారి

చనిపోయిన తల్లి గర్భంలోంచి పసికందు ప్రాణాలను కాపాడిన గాజా డాక్టర్లు..


జగన్ -చంద్రబాబు- పవన్ ఆస్తుల వివరాలు..? ఎవరు సంపన్నులు, ఎవరి ఆస్తి ఎంత....?

ఆంధ్రప్రదేశ్ లో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఎన్నికల సమయంలో నామినేషన్లు దాఖలు చేస్తున్న క్రమంలో అభ్యర్థులు తమ అఫిడవిట్ లలో ఆస్తులు, అప్పులు చూపించాల్సి ఉంది. ఇక ఏపీలో పార్టీల అధిపతులైన చంద్రబాబు, జగన్, పవర్ ల ఆస్తుల వివరాలు ఏంటీ..? ఎవరి ఆస్తి పెరిగింది..? ఆస్తులవిషయంలో ఎవరు ముందున్నారు..? దేశ మతా ఎన్నికల సందడి స్టార్ట్ అయ్యింది. ఇటు ఆంధ్రప్రేదేశ్ లో కూడా ఎన్నికల వేడి గట్టిగా రాజుకుంది. నాయకుల ప్రచారాలతో ఆంధ్రా హోరెత్తిపోతోంది. ఈక్రమంలో...


హనుమాన్ ఆలయంలోని ఆభరణాల దొంగ అరెస్ట్

హనుమాన్ ఆలయంలోని ఆభరణాల దొంగ అరెస్ట్ ముషీరాబాద్,వెలుగు: హనుమాన్ ఆలయంలో దేవతామూర్తుల తిలకం ఆభరణాలు, తాళిబొట్టు చోరీ చేసిన పాత నేరస్తులు అరెస్ట్ అయ్యారు. నిందితుల వద్ద రూ. 6 లక్షల విలువైన సొత్తుతోపాటు 3 బైకులను స్వాధీనం చేసుకుని రిమాండ్ కు పంపారు.  చిక్కడపల్లి ఏసీపీ ఎల్. రమేష్ కుమార్  సోమవారం మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. గాంధీ ఆస్పత్రి ఫుట...


దర్యాప్తు చేయకుండా.. కేసును మూసివేసే ప్రయత్నం.. ఎస్ఐ సస్పెండ్

దర్యాప్తు చేయకుండా.. కేసును మూసివేసే ప్రయత్నం.. ఎస్ఐ సస్పెండ్ కుత్బుల్లాపూర్: మహిళ మరణం కేసు దర్యాప్తులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సూరారం పోలీస్ స్టేషన్ అడ్మిన్‌ ఎస్ఐ నారాయణసింగ్‌ పై సస్పెన్షన్‌ వేటుపడింది. జనవరిలో సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ అనుమానాస్పద రీతిలో మృతి చెందిన కేసును.. సరైన రీతిలో దర్యాప్తు చేయకపోవడాన్ని తీవ్రంగా పరిగణించిన కమ...


KCR Comments: కాళేశ్వరానికి ఏ ఢోకా లేదు, భారీ ప్రాజెక్టుల్లో ఆ సమస్యలు సహజం - కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎలాంటి ఢోకా లేదని.. దానివల్ల భవిష్యత్తులో మంచి లాభాలు ఉంటాయని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. క్షుద్ర ఆలోచనలతోనే కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ర్పచారం చేస్తున్నారని అన్నారు. మెగా ప్రాజెక్టుల్లో కొన్ని లోపాలు ఉంటాయని.. అవి సహజమని అన్నారు. మిడ్ మానేరుపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓ బ్యారేజ్ కట్టారని.. అది ఒక వాన కురిస్తే కొట్టుకుపోయిందని అన్నారు. అలాంటప్పుడు తాము దాన్ని రాద్ధాంతం చేయలేదని అన్నారు. మొన్న...


ఉల్లిగడ్డల సంచుల్లో నిషేధిత పత్తి విత్తనాలు

ఉల్లిగడ్డల సంచుల్లో నిషేధిత పత్తి విత్తనాలు శామీర్ పేట వెలుగు: మేడ్చల్ మల్కాజ్​గిరి జిల్లా శామీర్​పేటలో 1,200 కిలోల నిషేధిత పత్తి విత్తనాలను పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు సోమవారం పట్టుకున్నారు. రాజీవ్ రహదారిపై సైబరాబాద్ ఎస్​వోటీ, శామీర్​పేట పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు కలిసి వెహికల్స్ చెక్ చేస్తున్నారు. కర్నాటక నుంచి మంచిర్యాల జిల్లా మందమర్రిక...


Hubli Girl Murder: కర్ణాటకలో యువతి హత్య.. యువకుడిని కఠినంగా శిక్షించాలని ముస్లిం సంఘాల డిమాండ్..

Hubli Girl Murder:కర్ణాటకలోని హుబ్బళీలో యువతి హత్య ఘటన తీవ్ర సంచనలంగా మారింది. దీనిపై బాధితులకు మద్దతుగా కర్ణాటకలో విద్యార్థులు, అనేక సంఘాలు నేతలు తమ నిరసలను తెలిపారు. ఇక్కడ ప్రస్తుతం ముస్లిం సమాజంసైతం యువకుడిని కఠినంగా పనిష్మెంట్ చేయాలని తమ నిరసలను తెలిపారు.


YS Jagan: శత్రు సైన్యాన్ని ఓడించేందుకు ఉత్తరాంధ్ర సిద్ధం- సీఎం జగన్‌ మాస్‌ స్పీచ్‌

AP CM YS Jagan Speech In Chelluru Sabha: విజయనగరం జిల్లా చెల్లూరులో నిర్వహించిన సిద్ధం సభలో సీఎం జగన్‌ ప్రతిపక్షాలపై అదిరిపోయే పంచ్‌లు విసిరారు. లక్షలాది మంది తాండ్ర పాపారాయుళ్లు మాదిరిగా శత్రుసైన్యాన్ని ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారంటూ సీఎం జగన్‌ మాస్‌ డైలాగ్స్‌ పేల్చారు. శత్రు సైన్యాన్ని ఓడించేందుకు మీరంతా సిద్ధమైతే.. ఆ యుద్ధం ఎలా ఉంటుందో రుచి చూపించడానికి ఉత్తరాంధ్ర సిద్ధం సిద్ధం అంటూ అడుగులు వేస్తోందని పేర్కొన్నారు. రానున్న ఎన్నికలు కేవలం...


పౌరసత్వానికి మతం ప్రాతిపదికనా: విజయన్

పౌరసత్వానికి మతం ప్రాతిపదికనా: విజయన్ కన్నూర్: ప్రపంచంలోని ఏ దేశం కూడా మతం ఆధారంగా పౌరసత్వం ఇవ్వదని కేరళ సీఎం పినరయి విజయన్ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) లౌకిక విలువలకు విరుద్ధమని తెలిపారు. సీఏఏకు వ్యతిరేకంగా అంతా పోరాడుతుంటే కాంగ్రెస్ మాత్రం ఎలాంటి నిరసనలు చేపట్టలేదన్నారు. సోమవారం మట్టన్నూరులో ఎ...


AP vs Telangana: నాగార్జున సాగర్‌ నుంచి నీటి తరలింపుపై తెలంగాణ అభ్యంతరం- కృష్ణా బోర్డుకు ఫిర్యాదు

Telangana Objected To Water Transfer From Nagarjuna Sagar: నాగార్జున సాగర్‌ టెయిల్‌పాండ్‌ నుంచి నాలుగు టీఎంసీల నీటిని ఆంధ్రప్రదేశ్‌ తరలించుకుపోవడంపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. కృష్ణా బోర్డుకు సమాచారం ఇవ్వకుండా తరలించడాన్ని తెలంగాణ ఆక్షేపించింది. ఈ మేరకు తెలంగాణ నీటి పారుదలశాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా.. కృష్ణా బోర్డు చైర్మన్‌ శివ్‌నందన్‌ కుమార్‌కు ఫోన్‌లో ఫిర్యాదు చేశారు. ఇది ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది....


పద్మవిభూషణ్ అందుకున్న వెంకయ్యనాయుడు - HT Telugu #venkaiahnaidu #padmaawards #presidentmurmu

భారతదేశం, April 23 -- పద్మవిభూషణ్ అందుకున్న వెంకయ్యనాయుడు - HT Telugu #venkaiahnaidu #padmaawards #presidentmurmu


Ground Water: చేతిలో కొబ్బరికాయ, చెంబులో నీళ్లు.. ఇవి నీటి జాడను చెబుతాయా..

ఎవరైనా బోరు వేయాలంటే.. ఏ స్థలంలో వేస్తే మంచిది.. అక్కడ నీళ్లు ఉంటాయా.. లేదా అనేది తెలుసుకోవడం కోసం చేతిలో కొబ్బరికాయ లేదా చెంబులో నీళ్ళు పట్టుకుని చూసి.. భూగర్భజలంలో నీటి జాడను చాలా మంది తెలుసుకుంటారు. అయితే ఇది ఎంత వరకు నిజం.. దీని వల్ల నీటి జాడను నిజంగా తెలసుకోవచ్చా..పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి. ప్రతీకాత్మక చిత్రం (Image Credit: Youtube) టెక్నాలజీ ఎంత వేగంగా ముందుకు వెళ్తున్నా.. నేటికీ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు నీటి జాడను కనుక్కునేందుకు సంప్రదాయ పద్ధతులనే ఇంకా అనుసరిస్తున్నారు. మారు మూల ప్రాంతాల్లో ఉండే రైతులు జియాలజిస్టులను పిలిచి నీటి జాడలను కనుగొనే సమయం.. అంత స్థోమత కూడా ఉండదు. అందుకు ఇటువంటి పద్ధతులను అనుసరిస్తున్నారు. వాళ్ల పొలంలో బోరు వేసేందుకు నీటి జాడను కనుక్కొంటారు. దీని కోసం కొబ్బరికాయ లేదా వై ఆకారంలో ఉండే వేప పుల్ల, చెంబులో నీళ్లు లాంటివి ఉపయోగిస్తుంటారు. అయితే చాలా మంది రైతులు వీటిని నమ్ముతున్నారు. కొంత మంది రైతులు అయితే అశాస్త్రీయ పద్ధతుల ద్వారా ప్లేస్ ను మార్క్ చేసి.. జియాలజిస్టుల ద్వారా కూడా చెక్ చేయించుకొని బోర్ వేస్తున్నారు. అయితే జియాలజిస్టులు వీటిని పూర్తిగా కొట్టిపారేయలేదు కానీ.. కొన్ని సందర్భాల్లో అవి ఫెయిల్ అవుతాయని అన్నారు. శాస్త్రీయ పద్ధతుల ద్వారా మాత్రమే నీటి జాడను కచ్చితంగా గుర్తించగలమని చెప్పారు. పుష్కలంగా నీటి వనరులు ఉన్నప్పుడు ఏ పద్ధతిని అనుసరించి చెప్పినా నీళ్లు పడతాయి. అశాస్త్రీయ పద్ధతుల ద్వారా చెప్పినా నీళ్లు పడతాయి. రైతులు ఆ పద్ధతులను నమ్మడానికి కారణం అదే. నీళ్లు పుష్కలంగా ఉండే ప్రాంతంలో ఎన్ని పద్ధతులు పాటించినా.. బోర్ వేస్తే నీళ్లు పడతాయి. అయితే కరువు నేల అయితే ఈ పద్ధతుల అంచానాలు తారుమారు అవుతాయి. జియాలజిస్టులు ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ మీటర్ ద్వారా పరిశీలించి నీటి జాడను తెలుసుకుంటారు. శాస్త్రీయ పద్ధతులతోపాటు, కొన్నిసార్లు జియాలజిస్టులు పెట్టిన పాయింట్లు కరువు ప్రాంతాల్లో ఫెయిలయిన సందర్భాలు ఉన్నాయి. చదువుకున్న వాళ్లు శాస్త్రీయ పద్ధతులను వంద శాతం నమ్మవచ్చు.. కానీ అశాస్త్రీయ పద్ధతులకు ఒక కారణం ఉండదు. సైంటిఫిక్‌గా చేసి చూపిస్తే సక్సెస్ రేట్ చాలా బాగుంటుంది. జియో ఫిజికల్ మెథడ్, మ్యాగ్నెటిక్ మెథడ్స్, సీస్ మిక్ మెథడ్స్, ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ మెథడ్. ముఖ్యంగా భూమిలో నీటి జాడకోసం ఎలక్ట్రికల్ ఇన్‌స్ట్రుమెంట్ మెథడ్ ఎక్కువగా వాడతారు.


హైదరాబాద్లో కొనసాగుతున్న నామినేషన్లు

హైదరాబాద్లో కొనసాగుతున్న నామినేషన్లు హైదరాబాద్/కంటోన్మెంట్, వెలుగు: హైదరాబాద్, సికింద్రాబాద్ లోక్​సభ స్థానాలతోపాటు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి సోమవారం పలువురు నామినేషన్లు వేశారు. హైదరాబాద్ స్థానానికి ఆరుగురి నుంచి 8 సెట్లు నామినేషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి సయ్యద్ షా ముజాహిద్ హుసైనీ నామినేషన్ వేశారు. ఇప్పటి వరకు 13 మంది నుంచి నామిన...


ఘనంగా బండారు ఉత్సవం

ఘనంగా బండారు ఉత్సవం గద్వాల, వెలుగు: ఆదిగొండ వంశస్తుల పసుపు బండారు ఉత్సవం ఉత్సాహంగా సాగింది. ధరూర్ మండల కేంద్రంలోని ఆంజనేయ స్వామి టెంపుల్  ఆవరణలో సోమవారం పసుపు బండారు కార్యక్రమాన్ని నిర్వహించారు. రెండు రోజులుగా జరుగుతున్న బండారు ఉత్సవానికి కర్నాటక, మహారాష్ట్ర, ఏపీతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉంటున్న ఆదిగొండ వంశస్తులు పాల్గొన్నారు. కట్ట బీర...


హిందూపురంలో బాలకృష్ణకు షాక్.. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో పరిపూర్ణానంద స్వామి

హిందూపురంలో టీడీపీ కూటమికి షాక్ తగిలింది. హిందూపురం అసెంబ్లీ స్థానానికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా స్వామి పరిపూర్ణానంద నామినేషన్ దాఖలు చేశారు. హిందూపురం అసెంబ్లీ లేదా ఎంపీ సీటు కోసం గతంలో పరిపూర్ణానంద స్వామీజీ ప్రయత్నించారు. అయితే కుదరకపోవటంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నట్లు ప్రకటించారు. అందులో భాగంగానే మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు.


Sri Lanka: శ్రీలంక నుంచి తమిళనాడుకు సముద్రంలో ఈత.. మధ్యలోనే ప్రాణాలు కోల్పోయిన వృద్ధుడు

Sri Lanka: ఓ వృద్ధుడు అసాధారణ సాహసానికి దిగారు. శ్రీలంక నుంచి తమిళనాడుకు సముద్రంలో ఈత కొడుతూ చేరుకోవాలని సంకల్పించాడు. అనుకున్నదే తడవుగా శ్రీలంక నుంచి ప్రారంభం అయ్యాడు. అయితే మార్గమధ్యలో గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు. దీంతో అతడిని తోటి స్విమ్మర్లు బయటికి తీసుకుని వచ్చారు. దీంతో ఆ ఈవెంట్‌ను అర్ధాంతరంగా రద్దు చేశారు. అయితే ఈ ఈవెంట్‌కు రెండు దేశాల అనుమతి తీసుకున్నట్లు సమాచారం.


పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారా.. అయితే ఈ గ్రంథాలయం కల్పించిన సూపర్ ఛాన్స్..

ప్రస్తుతం పోటీ పరీక్షల కాలం ఇది. ఈ నేపథ్యంలో ఎందరో నిరుద్యోగులు ఉచిత కోచింగ్ సెంటర్లలో చేరేందుకు అమిత ఆసక్తి చూపుతుంటారు. మరి కొందరు వేల రూపాయల డబ్బులు వెచ్చించి కోచింగ్ సెంటర్ల బాట పడుతుంటారు. కానీ ఈ గ్రంథాలయంలో గల పుస్తకాలను పఠిస్తే చాలు వారికి ప్రభుత్వ ఉద్యోగం గ్యారెంటీ. అటువంటి గ్రంథాలయం ఎక్కడ ఉందో తెలుసా మన సంగారెడ్డి లో గల జిల్లా కేంద్ర గ్రంథాలయమే..సంగారెడ్డి జిల్లా కేంద్ర గ్రంథాలయంలో జ్ఞానాన్ని పెంపొందించేటటువంటి ఎన్నో పుస్తకాలు ఉన్నాయి....


KTR | నాగర్ కర్నూల్ పార్లమెంటరీ సమావేశంలో కేటీఆర్

అలంపూర్ లో నాగర్ కర్నూల్ పార్లమెంటరీ సమావేశంలో కేటీఆర్.


గాల్లో హెలికాప్టర్లు ఢీ.. 10 మంది మృతి, ఘోర విషాదం

Helicopters Crash: గాల్లో ఎగురుతూ రెండు హెలికాప్టర్లు ఢీకొట్టుకున్నాయి. 10 మంది దుర్మరణం పాలయ్యారు. మలేసియాలో మంగళవారం (ఏప్రిల్ 23) ఉదయం ఈ విషాదకర ఘటన జరిగింది. రాయల్ మలేషియన్ నేవీకి చెందిన హెలికాప్టర్లు రిహార్సల్‌ చేస్తున్న సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ వార్తను మలేసియా నేవీ అధికారికంగా ప్రకటించింది. మలేషియా పశ్చిమ రాష్ట్రం పెరాక్‌లోని లుముట్ నౌకాదళ స్థావరం వద్ద ఈ ప్రమాదం జరిగిందని, మంగళవారం ఉదయం 9.32 గంటలకు ఈ దుర్ఘటన చోటుచేసుకుందని వెల్లడించింది. రెండు హెలికాప్టర్లలోని మొత్తం 10 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. అందరూ అక్కడికక్కడే చనిపోయినట్లు నిర్ధారించింది. గాల్లో ఢీకొన్న తర్వాత ఓ హెలికాప్టర్ నేవీ బేస్‌కు చెందిన స్టేడియం మెట్లపై కూలింది. మరో హెలికాప్టర్ అదే బేస్‌లోని స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఉన్న స్విమ్మింగ్ పూల్‌లో పడింది. ఈ ఘటనపై మలేసియన్ నేవీ దర్యాప్తు ప్రారంభించింది.


ఆ రెండు కాంగ్రెస్ పథకాలను ప్రశంసించిన గులాబీ బాస్ కేసీఆర్..!

తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో అమలైన కొన్ని పథకాలను ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ అమలు చేయటం లేదని.. కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ పథకాలను కూడా నిర్వీర్యం చేస్తోందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోపించారు. కేసీఆర్ ఆనవాళ్లు తెలంగాణలో లేకుండా చేయటమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి పెట్టుకున్నాడని.. ఆ విషయాన్ని అసెంబ్లీ సాక్షిగా చెప్పారని తెలిపారు. ఈ క్రమంలోనే.. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన రెండు పథకాలను కేసీఆర్ ప్రశంసించారు.


సోషల్ మీడియా వేధింపులపై జగన్ కీలక నిర్ణయం..

సోషల్ మీడియా వేధింపులపై జగన్ కీలక నిర్ణయం.. వైసీపీ సోషల్ మీడియా వారియర్స్ తో ముఖాముఖిలో పాల్గొన్న సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణులపై జరిగే వేధింపులకు అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు జగన్. సోషల్ మీడియాలో ఎవరైనా వేధింపులకు గురైతే సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ కి ఫిర్యాదు చేయటమే కాకుండా పార్టీ తరఫున ఒక యాప్ రూపొంది...


ఎన్నికల వేళ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు సంచలన నిర్ణయం.. తెలుగు రాష్ట్రాల్లోనే తొలిసారిగా..!

Medak: లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. తెలంగాణకు ఏమీ చేయలేదంటూ సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలకు గట్టి సమాధానం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే.. తన మెదక్ పార్లమెంట్ నియోజకవర్గానికి కేంద్రం ఎన్ని నిధులు విడుదల చేసిందన్నది ఓ పుస్తకం రూపంలో విడుదల చేశారు. దాన్ని రేవంత్ రెడ్డికి, సీఎస్ శాంతి కుమారికి పోస్ట్ చేయనున్నట్టు తెలిపారు.


హనుమాన్ భక్తులకు రేడియం స్టిక్కర్లు

హనుమాన్ భక్తులకు రేడియం స్టిక్కర్లు జగిత్యాల రూరల్ వెలుగు: కాలినడకన కొండగట్టు హనుమాన్ దర్శనానికి వెళ్లే భక్తులకు సోమవారం తిప్పన్న పేట క్రాస్ రోడ్డు వద్ద రూరల్ ఎస్ఐ సుధాకర్ రేడియం స్టిక్కర్లు అతికించారు. వాహనదారులకు చీకట్లో కూడా నడిచి వెళ్లే భక్తులు కనిపించేలా వీటిని అతికించినట్లు ఎస్‌‌ఐ తెలిపారు. ©️ VIL Media Pvt Ltd.


ఏజన్సీ ప్రాంతాలలో ఐక్యతా రాగం.. ఆధ్యాత్మికతే మూలం అంటున్న గిరిజనులు !

భిన్న సంస్కృతులు, సంప్రదాయాలకు కూడలిగా నిలుస్తున్న ఆదిలాబాద్ జిల్లాలో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తోంది. ఇక్కడి ప్రజలు యేడాది పొడవునా ఏదో ఒక ఉత్సవం, వేడుకను జరుపుకుంటూనే ఉంటారు. అవి ఇక్కడి ప్రజల సంస్కృతులను, సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంటాయి. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పల్లెల్లో ప్రస్తుతం నిర్వహిస్తున్న వేడుకలు, ఉత్సవాలతో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది.గత కొద్ది రోజులుగా నిర్వహిస్తున్న పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పల్లెల్లో సందడి నెలకొంది....


శివ బాలకృష్ణ అక్రమాస్తుల కేసులో మరో ముగ్గురు అరెస్ట్

శివ బాలకృష్ణ అక్రమాస్తుల కేసులో మరో ముగ్గురు అరెస్ట్ హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ అక్రమాస్తుల కేసులో మరో ముగ్గురిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.  శివబాలకృష్ణ బంధువులైన గోదావర్తి సత్యనారాయణ మూర్తి,పెంట భరత్ కుమార్,పెంట భరణి కుమార్ లను ఏసీబీ అరెస్ట్ చేసింది. వీరు ముగ్గురు శివ బాలకృష్ణకి బినామీలుగా ఉన్నట్లుగా గుర్తించిన ఏసీబీ అధికారులు అదు...


ఆర్థిక ఇబ్బందులతో యూట్యూబర్ ఆత్మహత్య

ఆర్థిక ఇబ్బందులతో యూట్యూబర్ ఆత్మహత్య హైదరాబాద్:  ఆర్థిక ఇబ్బందులతో ఓ యూట్యూబ్ యానిమేషన్ స్టోరీ రైటర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద సంఘటన నగరంలోని మణికొండలోచోటుచేసుకుంది. ఏప్రిల్ 23వ తేదీ మంగళవారం మణికొండలోని పంచవతి కాలనీలో నివాసం ఉంటున్న దాసరి లలితా సాయి ప్రశాంత్(45)... తన గదిలో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో ఘటన...


చంద్రబాబు పాలనలో స్కాములు మాత్రమే ఉంటాయి.. సీఎం జగన్

చంద్రబాబు పాలనలో స్కాములు మాత్రమే ఉంటాయి.. సీఎం జగన్ చెల్లూరులో నిర్వహించిన మేమంతా సిద్ధం ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్ టీడీపీ అధినేత చంద్రబాబును ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని దోచుకోవటం, పంచుకోవటమే చంద్రబాబు పని అని, బాబు పాలనలో స్కాములు మాత్రమే ఉంటాయని అన్నారు. జన్మభూమి కమిటీలతో చంద్రబాబు దోపిడీలకు పాల్పడ్డారని అన్నారు. 2014 ఎన్న...


అమెరికా జనాభాలో మనోళ్లు 28 లక్షలు

అమెరికా జనాభాలో మనోళ్లు 28 లక్షలు 1.06 కోట్ల మందితో టాప్ ప్లేస్ లో మెక్సికో     22 లక్షల మందితో మూడో స్థానంలో చైనా     2022లో 65 వేల మంది మనోళ్లకు అమెరికా పౌరసత్వం అమెరికాలో మనోళ్ల సంఖ్య పెరుగుతోంది. అమెరికా జనాభాలో 28,31,330 మంది ఇండియన్ అమెరికన్లు ఉన్నారని 2023 గణాంకాలు వెల్లడించాయి. కోటి 6 లక్షల మందితో మొదటి స్థానంలో మెక్సికన్లు ఉన్నారు. వాషిం...


Suryapeta Accident: తీవ్ర విషాదం - కంటెయినర్ కిందకు కారు దూసుకెళ్లి దంపతుల దుర్మరణం, ఎక్కడంటే?

Couple Died in Suryapeta Road Accident: సూర్యాపేట (Suryapeta) జిల్లాలో సోమవారం ఉదయం జరిగిన ఘోర ప్రమాదంలో దంపతులు స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయారు. మునగాల మండలం ముకుందాపురం (Mukundapuram) శివారులో రహదారి పక్కన ఆగి ఉన్న కంటెయినర్ కిందకు కారు దూసుకెళ్లడంతో ప్రమాదం జరగ్గా.. ఈ ఘటన స్థానికంగా భయాందోళన కలిగించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా వైరా మండలం సోమవరం గ్రామానికి చెందిన సామినేని నవీన్ రాజ్ (29)కు ఏపీలోని ఎన్టీఆర్ కృష్ణా జిల్లా...


కారు ముందు పడుకొని మహిళ హల్ చల్

కారు ముందు పడుకొని మహిళ హల్ చల్ మెహిదీపట్నం, వెలుగు: ఓ మహిళ నడిరోడ్డుపై కారుకు అడ్డంగా పడుకొని, చనిపోతానంటూ హల్ చల్ చేసింది. సోమవారం సాయంత్రం దంపతులు లంగర్ హౌస్ ఫ్లై ఓవర్ పక్కన బాలాజీ స్వీట్ హౌస్ సమీపంలో గొడవపడ్డారు. భార్యపై భర్త ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో క్షణికావేశానికి లోనైన మహిళ రోడ్డుపై వెళ్లే వాహనాలకు అడ్డంగా వెళ్లి ఓ రన్నింగ్ కారు ముందు పడ...


Bridge Collapsed: మానేరు వాగుపై కూలిన నిర్మాణంలోని వంతెన - తప్పిన ప్రమాదం

Bridge Collapsed At Maneru River: పెద్దపల్లి (Peddapalli) జిల్లాలో మానేరు వాగుపై నిర్మాణంలోని వంతెన కూలిపోయింది. ముత్తారం (Muttaram) మండలంలోని ఓడేడు గ్రామం వద్ద నిర్మిస్తున్న బ్రిడ్జ్ సోమవారం అర్ధరాత్రి ఒక్కసారిగా కూలిపోయింది. అయితే, ఈదురు గాలుల బీభత్సానికే వంతెన కుప్పకూలినట్లు స్థానికులు చెబుతున్నారు. కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షానికి బ్రిడ్జ్ పిల్లర్లు కుంగిపోయాయి. దీనికి తోడు రాత్రి ఈదురు గాలుల ప్రభావంతో బ్రిడ్జిపై ఉన్న గైడర్లు కింద...


TS DOST 2024: డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు మార్గం 'దోస్త్' - నోటిఫికేషన్‌ ఎప్పుడంటే?

DOST: తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలల్లో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి వివిధ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్దేశించిన 'డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌-తెలంగాణ(దోస్త్‌)' ఏప్రిల్ 27 లేదా మే 1న వెలువడే అవకాశం ఉంది. అదేసమయంలో 'దోస్త్' ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌ ప్రారంభం కానుంది. రాష్ట్రంలో ఏప్రిల్ 24న ఇంటర్‌మీడియట్‌ ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో.. ఉన్నత విద్యామండలి డిగ్రీ ప్రవేశ షెడ్యూలు ప్రకటించడానికి సన్నాహాలు చేస్తోంది. దోస్త్‌...


Taslima Mohammad:సోషల్ మీడియాలో బిల్డప్ లు.. తస్లీమా మహమ్మద్ ఆస్తులు చూసి కళ్లు తేలేస్తున్న ఏసీబీ అధికారులు..

Taslima Mohammad: సబ్ రిజిస్ట్రార్ తస్లీమామహమ్మద్ ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఈ క్రమంలోనే సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తస్లీమా.. 5 ఇళ్లను,6 ఓపెన్ ప్లాట్స్ లను, 3 ఎకరాల భూమిని కల్గి ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. దీంతో ఈ కేసు తెలంగాణలో సంచలనంగా మారింది.


Warangal News: ఒకరికి తెలియకుండా మరొకరితో యువకుడు మూడు పెళ్లిళ్లు, నాలుగో అమ్మాయితో ప్రేమాయణం!

Telangana News: వరంగల్ నగరంలోని సుందరయ్య నగర్ లో నిత్య పెళ్లి కొడుకు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఒకరికి తెలియకుండా ఒకరికి మూడు ముళ్లు వేస్తూ పోయి.. ఇలా మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. మరో యువతితో తిరగడంపై మూడో పెళ్లి కూతురు తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. పోలీసులు, స్థానికులు వెల్లడించిన వివరాల ప్రకారం.. వరంగల్ నగరంలోని సుందరయ్య నగర్ చెందిన రాజేష్ హైదరాబాద్ లో కార్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు....


వీడు మామూలోడు కాదు.. 3 పెళ్లిళ్లు చేసుకుని నాలుగో అమ్మాయితో ప్రేమాయణం.. అడ్డంగా దొరికిపోయాడిలా..?

నిత్య పెళ్లికొడుకు అనే మాట ఈ యువకుడికి పక్కాగా సరిపోతుంది. అమ్మాయిలతో ప్రేమాయణాలు సాగిస్తూ.. ఒకరికి తెలియకుండా ముగ్గురు అమ్మాయిలను పెళ్లి చేసుకుని.. వేర్వేరు కాపురాలు పెట్టాడు. ముగ్గురు సరిపోరన్నట్టుగా.. మరో అమ్మాయితో తిరుగుతుండగా.. మూడో యువతి తల్లిదండ్రులు చూసి.. నిలదీయగా మూడింట్ల ముచ్చట బయటపడింది. ఈ ఘటన హైదరాబాద్‌లో జరగ్గా.. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


రైతులను నిండా ముంచిదే బీఆర్ఎస్ : గడ్డం వంశీకృష్ణ

రైతులను నిండా ముంచిదే బీఆర్ఎస్ : గడ్డం వంశీకృష్ణ నీళ్లు, నిధులు, నియామకాల పేరు చెప్పి కేసీఆర్ లక్ష కోట్లు దోచుకున్నారని ఆరోపించారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ.  డబుల్ బెడ్ రూం అని చెప్పి నిరుపేదలను కూడా మోసం చేశారని విమర్శించారు. 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదన్నారు.  బీఆర్ఎస్ పాలనలో అక్రమ కేసులు, భూదందా, ఇసుక దందాల...


YouTuber: ఎయిర్‌పోర్టులో యూట్యూబర్ ఓవరాక్షన్.. టికెట్ కొని విమానం ఎక్కకుండా ఏం చేశాడంటే?

YouTuber: సోషల్ మీడియా కాలం పెరుగుతున్న కొద్దీ ఇన్‌ఫ్లూయెన్సర్లు ఎక్కడ చూసినా ఫోటోలు, వీడియోలతో నానా రచ్చ చేస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా కెమెరాలు పట్టుకుని హంగామా సృష్టిస్తున్నారు. అయితే ఓ యూట్యూబర్ తాజాగా చేసిన ఓ పని అతడ్ని కటకటాల పాలు చేసింది. విమాన టికెట్ కొని ఎయిర్‌పోర్టుకు వెళ్లిన ఆ యూట్యూబర్ చేసిన పనికి పోలీసులు అరెస్ట్ చేశారు. విమానం ఎక్కకుండా ఆ ఎయిర్‌పోర్ట్‌లో తిరిగి జైలు పాలయ్యాడు. చివరికి బెయిల్ దొరకడంతో బయటపడ్డాడు.


రావణాసురుని ప్రతిమ కూలి ఐదుగురికి గాయాలు

రావణాసురుని ప్రతిమ కూలి ఐదుగురికి గాయాలు జోగిపేట,వెలుగు: జోగిపేట పట్టణంలో జోగినాథస్వామి ఉత్సవాలలో భాగంగా జిల్లా పరిషత్​ ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో  రావణసురుని ప్రతిమకు తుది మెరుగులు దిద్దుతుండగా  ఈదురు గాలికి అది కూలిపోయింది. దీంతో ఐదుగురు కార్మికులకు గాయాలయ్యాయి.   సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది.   ఉత్సవాలలో   చివరి ఘట్టమైన లంకాదహనం కార్యక్రమం క...


ఘోర ప్రమాదం.. గాలిలోనే రెండు హెలికాప్టర్లు ఢీ..

ఘోర ప్రమాదం.. గాలిలోనే రెండు హెలికాప్టర్లు ఢీ.. మలేషియాలో ఘోర ప్రమాదం జరిగింది. రెండు హెలికాప్టర్లు ప్రమాదవశాత్తు గాలిలోనే ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో పది మంది మృతి చెందినట్టు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. వివరాల్లోకి వెళ్తే మలేషియాలో నేవీ పరేడ్ కోసం రిహార్సల్ లో భాగంగా గాలిలోకి రెండు హెలికాప్టర్లు ఎగిరాయి. ఈ క్రమంలోనే అదుపు తప్పి రెండు ఢీ కొన్నాయి. ...


Barrelakka: ఎంపీ అభ్యర్థిగా బర్రెలక్క నామినేషన్, ఆ స్థానం నుంచే మరోసారి

Barrelakka Nomination in Nagar Kurnool: తెలంగాణలో గత ఏడాది నవంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష ప్రత్యేకంగా నిలిచిన సంగతి తెలిసిందే. నాగర్ కర్నూల్ కు చెందిన ఆమె ఆ అసెంబ్లీ సీటు నుంచి పోటీ చేసి.. సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యారు. తాజాగా బర్రెలక్క మరోసారి పోటీ చేసేందుకు రంగంలోకి దిగారు. నాగర్‌ కర్నూల్‌ లోక్‌సభ స్వతంత్ర అభ్యర్థిగా నేడు (ఏప్రిల్ 23) నామినేషన్ వేశారు. నాగర్‌ కర్నూల్‌ కలెక్టరేట్‌ కార్యాలయానికి వచ్చి...


ధృఢ సంకల్పానికి కేపిటల్ సియాచిన్

ధృఢ సంకల్పానికి కేపిటల్ సియాచిన్ బ్యాటిల్​ఫీల్డ్​లో పర్యటన సందర్భంగా రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్     ఆపరేషన్ మేఘదూత్​లో అమరులైన వీరులకు నివాళి     ఆర్మీ చీఫ్ మనోజ్ పాండేతో కలిసి భద్రతా పరిస్థితులపై సమీక్ష న్యూఢిల్లీ: ప్రపంచంలోనే ఎత్తైన యుద్ధ భూమి లడఖ్​లోని సియాచిన్​లో రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్ సోమవారం పర్యటించారు. ఆర్మీ చీఫ్​ జనరల్ మనోజ్ పాండ...


నా కూతురు ఉసురు మోదీకి తగులుతుంది.. కవిత అరెస్టుపై కేసీఆర్

Kavitha Arrest: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ కావటం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. కాగా.. కవిత అరెస్టుపై ఆమె తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించారు. ప్రముఖ టీవీ ఛానెల్ నిర్వహించిన డిబేట్‌లో పాల్గొన్న కేసీఆర్.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాం అనేది అసలు స్కామే కాదని.. మోదీ సృష్టి అని కేసీఆర్ చెప్పుకొచ్చారు. కవిత కడిగిన ముత్యంలా బయటికి...


వీరభద్రేశ్వర ఆలయ హుండీ లెక్కింపు

వీరభద్రేశ్వర ఆలయ హుండీ లెక్కింపు రాయికోడ్, వెలుగు :  రాయికోడ్ లోని భద్రకాళి సామెత వీరభద్రేశ్వర  స్వామి  ఆలయ హుండీని సోమవారం ఎండోమెంట్ అధికారులు   లెక్కించారు.  అక్టోబర్  22  నుంచి ఏప్రిల్  22 వరకు   రూ 3.48 లక్షలు వచ్చినట్లు ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ శివరాజ్, ఈఓ  మోహన్ రెడ్డి  తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ  సిర్గాపూరం మొగులప్ప, టెంపుల్ మాజీ చై...


కుత్బుల్లాపూర్ లో విషాదం.. నీటి సంపులో మహిళా మృతదేహం

కుత్బుల్లాపూర్ లో విషాదం.. నీటి సంపులో మహిళా మృతదేహం కుత్బుల్లాపూర్: దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. నీటి సంపులో అనుమానాస్పద స్థితిలో పడి ఉన్న ఓ మహిళ మృత దేహాన్ని పోలీసులు గుర్తించారు. బౌరంపేట్ స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న దుండిగల్ పోలీసులు.. సంపు నుండి మృతదేహాన్ని వెలికి తీశారు. మహిళను బండరాయితో మోది హత్యచేసి ఈడ్చికెళ్ళి  సం...


ప్రధాని మోదీ ముస్లింలపై చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుందా?

రాజస్తాన్‌లో ముస్లింలపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఈ విషయంపై ప్రతిపక్షాలు చేసిన ఫిర్యాదులపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుందా?


వీరాంజనేయస్వామికి 12సార్లు మన్యసూక్త అభిషేకాలు.. తరలివచ్చిన భక్తజనం!

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలంలోని అగ్రహారం సంకట విమోచన భక్త వీరాంజనేయ స్వామి వారి ఆలయం (జోడాంజనేయ స్వామి) ఆలయంలో హనుమాన్ జయంతి పర్వదినం సందర్భంగా 12 మన్య సూక్త అభిషేక పూజలతో ప్రత్యేక పూజ కార్యక్రమాలు, చాలీసా పారాయణతో పాటు హనుమాన్ దండకాన్ని ఆలయ అర్చకులు లక్ష్మణ పంతులు, అనంతచార్యులు అధ్వర్యంలో నిర్వహించారు.ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతి సందర్భంగా అగ్రహారం ఆంజనేయ స్వామి వారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని...