Trending:


మళ్లీ ‘ఉమ్టా’యాక్టివ్.. చురుగ్గా పనిచేసేలా రాష్ట్ర సర్కార్ ప్లాన్

మళ్లీ ‘ఉమ్టా’యాక్టివ్.. చురుగ్గా పనిచేసేలా రాష్ట్ర సర్కార్ ప్లాన్ కొత్త డైరెక్టర్​గా జీవన్​బాబు నియామకం సిటీ ట్రాఫిక్​ప్రాబ్లమ్స్ పై త్వరలో కమిటీ భేటీ గత బీఆర్ఎస్ హయాంలో నిర్లక్ష్యం కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో పునరుద్ధరణకు చర్యలు హైదరాబాద్, వెలుగు: గ్రేటర్​హైదరాబాద్​లో ట్రాఫిక్​సమస్యల పరిష్కారంతో పాటు భవిష్యత్ లో ట్రాన్స్ పోర్ట్  అంచనాలు రూపొందించ...


పేదరికాన్ని ప్రణాళికలూ తగ్గించలేకపోతున్నాయి

పేదరికాన్ని ప్రణాళికలూ తగ్గించలేకపోతున్నాయి అధిక సంఖ్యలో మహిళలను శ్రామిక శక్తిగా రూపొందించే ఆవశ్యకతను ప్రస్తుత ప్రభుత్వాలు గుర్తించాయి. వీరికి ఆర్థిక భాగస్వామ్యం కల్పించడంలో ఎదురవుతున్న ఆటంకాలను, అవరోధాలనూ పరిష్కరిస్తున్నాయి. ఉద్యోగాల నాణ్యత, పెరుగుతున్న వేతనాల చెల్లింపు  సకాలంలో చేతికి అందేలా తగిన చర్యలు తీసుకుంటున్నాయి. పచ్చదనం, సమ్మిళిత ప్రగతితో...


ఆ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తున్నా.. తేల్చి చెప్పిన రఘురామకృష్ణరాజు

Raghu Rama Krishnam Raju Comments వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడంపై రఘురామ స్పందించారు.. పోటీచేసే నియోజకవర్గంపై క్లారిటీ ఇచ్చారు. జగన్ హైదరాబాద్‌ సీబీఐ కోర్టులో అన్నీ కేసులకు సంబంధించి 3 వేల వాయిదాలు తీసుకున్నారని ఆరోపణలు చేశారు. ఆ అంశానికి సంబంధించి తాను రెండు పిటిషన్లు దాఖలు చేశానన్నారు. ఆ కేసులను వెంటనే విచారించాలని ఒకటి, ఇన్ని రోజులు కోర్టుకు వెళ్లలేనందున బెయిల్ రద్దు చేయాలని మరో పిటిషన్ వేశానని పేర్కొన్నారు. ఆ పిటిషన్లు ఏప్రిల్ 1వ తేదీన...


ఏపీ ఎన్నికలు లైవ్ అప్డేట్స్.. నంద్యాలలో జగన్, కర్నూలు జిల్లాలో చంద్రబాబు

Andhra Pradesh Elections 2024 Updates ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో నిమగ్నమయ్యాయి. అభ్యర్థలందరిని దాదాపుగా ప్రకటించగా.. టీడీపీ, జనసేన పార్టీలు మాత్రం కొన్ని స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది. అయితే ఎక్కువశాతం టికెట్లు కేటాయించడంతో వారంతా ప్రచారంలో బిజీ అయ్యారు. వైఎససార్‌సీపీ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఉమ్మడి కర్నూలు జిల్లాలో కొనసాగుతోంది. ఇటు చంద్రబాబు ప్రచారం కూడా అదే జిల్లాలో జరుగుతోంది. ఇటు పవన్ కళ్యాణ్ కూడా ప్రచారానికి...


Case On KTR: కేటీఆర్‌పై వరంగల్‌లో కేసు నమోదు, కాంగ్రెస్‌ నేతల ఫిర్యాదుతో జీరో ఎఫ్‌ఐఆర్ కేసు రిజిస్ట్రేషన్

Case On KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పై వరంగల్ నగరంలో కేసు నమోదు అయ్యింది. కాంగ్రెస్‌ నేతల ఫిర్యాదుతో కేటీఆర్‌‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.


Rasi Phalalu 28-3-2024: ఈ రాశుల వారు ప్రేమను ఆస్వాదిస్తారు..!

నేటి జాతకం ఒక్కో రాశికి వివిధ రకాల అనుభవాలను సూచిస్తుంది. మేషం, డైనమిక్ ఎనర్జీని అనుభవిస్తుంది, జీవితంలోని అన్ని అంశాల్లో ముందుకు వెళ్తుంది. వృషభం, అందం ఆస్వాదించడానికి, రిలేషన్‌ పెంపొందించడానికి ప్రోత్సాహం అందుకుంటుంది. మిథునం, ఓపెన్‌, నిజాయితీతో కూడిన సంభాషణ ద్వారా సామరస్యాన్ని పెంపొందిస్తుంది. కర్కాటక రాశికి ఎమోషనల్ డెప్త్‌ పెరుగుతుంది, ఏకాంత క్షణాల్లో ఓదార్పుని పొందుతుంది. సింహం, ఆకర్షణ ఉత్తేజకరమైన రొమాంటిక్‌ కనెక్షన్‌లను తీసుకొస్తుంది....


Free Bus: ఫ్రీ బస్సు ఎఫెక్ట్‌.. బస్సులో తీవ్ర విషాదం ఊపిరాడక వృద్ధుడి మృతి

Free Bus Effect Old Man Died: ఎన్ని బస్సులు వస్తున్నా కిక్కిరిసి ఉండడంతో రద్దీ ఎక్కువ ఉన్న బస్సు ఎక్కిన ఓ వృద్ధుడు ఊపిరాడక బస్సులోనే కుప్పకూలాడు. ఆస్పత్రికి తరలించేలోపు కన్నుమూసిన విషాద సంఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది.


పోలింగ్ శాతంలో ములుగు ఫస్ట్​ నిలవాలి : ఇలా త్రిపాఠి

పోలింగ్ శాతంలో ములుగు ఫస్ట్​ నిలవాలి : ఇలా త్రిపాఠి ములుగు, వెలుగు: పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక ఓటింగ్​శాతం నమోదుకు అధికారులు కృషి చేయాలని, రాష్ర్టంలోనే ములుగు నియోజకవర్గం ఫస్ట్​ నిలవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. ఓటరు అవగాహన కార్యక్రమంలో భాగంగా స్వీప్ ఆధ్వర్యంలో ములుగు కలెక్టరేట్ నుంచి గట్టమ్మ వరకు సైకిల్ ర్యా...


వివేకానందుడి ఆలోచనల ప్రతిరూపం.. స్వామి స్మరణానందజీ

వివేకానందుడి ఆలోచనల ప్రతిరూపం.. స్వామి స్మరణానందజీ లో క్​సభ ఎన్నికల పండుగ హడావుడి సమయాన ఓ వార్త  మనసులో  కొన్ని క్షణాల పాటు అలజడిని సృష్టించింది. భారతదేశ ఆధ్యాత్మిక స్పృహలో అగ్రగణ్యుడైన  శ్రీమత్ స్వామి స్మరణానంద జీ మహారాజ్ శివైక్యం చెందడం వ్యక్తిగత నష్టం లాంటిది.  కొన్ని సంవత్సరాల క్రితం, స్వామి ఆత్మస్థానానంద జీ  మహా మరణం, ఇప్పుడు స్వామి స్మరణానంద ...


రైతులను దోపిడీ చేస్తున్న వ్యాపారులు : ఎమ్మెల్యే మందుల సామేల్

రైతులను దోపిడీ చేస్తున్న వ్యాపారులు : ఎమ్మెల్యే మందుల సామేల్ మోత్కూరు, వెలుగు : ప్రైవేట్ కొనుగోలు కేంద్రాల్లో వడ్లు అమ్ముకుంటున్న రైతులను వ్యాపారులు నిలువు దోపిడీ చేస్తున్నారని, ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్​కు రూ.2203 ఉంటే ప్రైవేట్​వ్యాపారులు రూ.1800 నుంచి 1900లకే ధాన్యం కొంటున్నారని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ తెలిపారు. గురువారం మోత్కూరులో ఎ...


తెలంగాణలో రైతులకు గుడ్‌న్యూస్.. మూడు రోజులు ముందుగానే!

Telangana Farmers Paddy తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముందుగానే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించేందుకు సిద్ధమైంది. జిల్లాల వారీగా లక్ష్యాలను నిర్ణయించుకుని కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు అన్ని జిల్లాలో కలెక్టర్లకు సీఎస్ శాంతికుమారి ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల కోడ్ అమలల్లో ఉండటంతో.. నిబంధనలు పాటిస్తూనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. తెలంగాణలో రైతులకు ఇది గుడ్‌న్యూస్ అనే చెప్పాలి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.


పట్టా భూముల లెక్కనే .. అసైన్డ్​ భూములకు పరిహారం : సీఎం రేవంత్ రెడ్డి

పట్టా భూముల లెక్కనే .. అసైన్డ్​ భూములకు పరిహారం : సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్​ భూముల విలువ కోకాపేట మాదిరిగా పెరగాలి పరిశ్రమల స్థాపన కోసం భూములు ఇవ్వాలి: సీఎం రేవంత్​రెడ్డి​ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసిన ముఖ్యమంత్రి కొడంగల్, వెలుగు : కొడంగల్​ నియోజకవర్గాన్ని అన్ని విధాలా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్​ రెడ్డి అన్నారు. నియోజకవర్గానికి పరిశ్రమలు రావాల్స...


రాధా కిషన్ రావును కోర్టులో హాజరుపర్చనున్న పోలీసులు

రాధా కిషన్ రావును కోర్టులో హాజరుపర్చనున్న పోలీసులు ఫోన్ ట్యాపింగ్  కేసులో అరెస్టైన.. మాజీ డీసీపీ రాధా కిషన్ రావును.. కాసేపట్లో కోర్టులో హాజరుపర్చనున్నారు పోలీసులు. బంజారాహిల్స్ లో పోలీసుల విచారణకు హాజరవుతున్నారు టాస్క్ ఫోర్స్, ఎస్ఐబి సిబ్బంది. నలుగురు సీఐలు, ఐదుగురు ఎస్ఐ లు, కానిస్టేబుల్స్ ను విచారించారు పోలీసులు. నిన్ననే(మార్చి 28) పలువురి స్టేట్మ...


ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు చర్యలు చేపట్టాలి : కలెక్టర్ గౌతమ్

ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు చర్యలు చేపట్టాలి : కలెక్టర్ గౌతమ్ ఖమ్మం టౌన్, వెలుగు :  ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ సూచించారు. గురువారం న్యూ కలెక్టరేట్ లో భూ రక్షణా బృందాలతో ఆయన సమీక్షించారు. ఆక్రమణకు గురైన ప్రభుత్వ స్థలాలను గుర్తించి భూ రక్షణ బృందాలకు అందజేసినట్లు తెలిపారు. వాటిపై  తీసుకున్న చర్యలపై న...


31 నుంచి ఇంటర్ కాలేజీలకు సెలవులు

31 నుంచి ఇంటర్ కాలేజీలకు సెలవులు హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఇంటర్మీడియెట్ కాలేజీలకు ఈనెల 31  నుంచి మే 31 వరకు సమ్మర్  హాలిడేస్  ఇచ్చారు. ఈ మేరకు ఇంటర్ బోర్డు సెక్రటరీ శ్రుతి ఓజా ప్రకటించారు. ప్రైవేటు, ఎయిడెడ్, సర్కారుతో పాటు వివిధ మేనేజ్ మెంట్ల పరిధిలో కొనసాగే కాలేజీలన్నీ సెలవులు అమలు చేయాలని ఆమె ఆదేశించారు. లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు...


చెంగిచర్ల బాధితులను పరామర్శించేందుకు వెళ్తే కేసులా: కిషన్​ రెడ్డి

చెంగిచర్ల బాధితులను పరామర్శించేందుకు వెళ్తే కేసులా: కిషన్​ రెడ్డి హైదరాబాద్, వెలుగు: ఇందిరమ్మ పాలన అంటే మతోన్మాదాన్ని ప్రోత్సహించడం, అక్రమంగా అరెస్టులు చేయడం, కేసులతో నోరునొక్కడమేనా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బుధవారం చెంగిచర్ల ఘటనలో బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన బీజేపీ జాతీయ ప్...


Kadha Tea: బిల్‌గేట్స్‌కి తన ఆరోగ్య రహస్యం చెప్పిన ప్రధాని మోదీ.. ఆ టీ వల్లే..

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ మధ్య చాయ్ చర్చ కార్యక్రమం ఆసక్తిగా సాగింది. ఈ భేటీలో ఇద్దరూ చాలా అంశాలపై చర్చలు జరిపారు. ఈ క్రమంలో తన ఆరోగ్యం గురించి ప్రధాని మోదీ కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు. తాను ఉదయాన్నే.. తెల్లవారక ముందే నిద్రలేస్తాననీ, యోగా చేస్తాననీ చెబుతూనే.. తాను కధా టీ (Kadha Tea) తాగుతానని చెప్పారు. ఆ టీ తన ఆరోగ్యాన్ని పెంచుతోంది అన్నారు.ఇండియాలోకి కరోనా వైరస్ వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ కథా...


క్రాస్ ఓటింగ్​పైనే కాంగ్రెస్ ఆశలు .. క్యాంపులపై బీఆర్​ఎస్​ విశ్వాసం

క్రాస్ ఓటింగ్​పైనే కాంగ్రెస్ ఆశలు .. క్యాంపులపై బీఆర్​ఎస్​ విశ్వాసం మొదటి ప్రాధాన్యత ఓటు ఆధారంగా ఓట్ల లెక్కింపు కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యేసాగిన పోటీ మహబూబ్​నగర్, వెలుగు:​​ మహబూబ్​నగర్​ లోకల్ బాడీ ఎమ్మెల్సీ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. బరిలో ముగ్గురు క్యాండిడేట్లు ఉన్నా.. పోటీ మాత్రం కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య నడిచినట్లు స్పష్టమవుతోంది. ఒక్కో ఓటుకు ప...


కొలుసు పార్థసారథి: బాల్యం, విద్యాభ్యాసం, వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానం

Kolusu Parthasarathy Biography: ఆయన కృష్ణాజిల్లాలో తిరుగులేని నాయకుడు.పార్టీ ఏదైనా విజయం మాత్రం ఆయన సొంతం. అందుకే ఆయనకు టికెట్ ఇచ్చేందుకు పార్టీలు వెనుకాడవు. ఆయనే మాజీ మంత్రి ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి. ఇటీవల వైసీపీ కి గుడ్ బై చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరారు. రానున్న 2024 అసెంబ్లీ ఎన్నికల్లో నూజివీడు నియోజకవర్గం నుంచి టీడీపీ తరుపున బరిలో నిలిచారు. ఈ నేపథ్యంలో మాస్ లీడర్ కొలుసు పార్థసారథి వ్యక్తిగత, రాజకీయ జీవితంపై ప్రత్యేక కథనం. బాల్యం,...


న్యాయవ్యవస్థపై దాడిని సహించొద్దు

న్యాయవ్యవస్థపై దాడిని సహించొద్దు సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ కొందరు న్యాయవ్యవస్థ సమగ్రతను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని వెల్లడి   అడ్వకేట్ల లెటర్​పై ప్రధాని మోదీ, కాంగ్రెస్ ​నేత జైరాం రమేశ్ పరస్పర విమర్శలు న్యూఢిల్లీ: కొన్ని గ్రూపులు న్యాయవ్యవస్థ సమగ్రతను దెబ్బతీసేందుకు, కోర్టులపై ఒత్తిడి తెచ్చేందుకు, న్యాయ ప్రక్రియను ప్రభావితం చేయడానికి ప్ర...


అవసరమైతే అగ్నివీర్ స్కీంలో మార్పులు

అవసరమైతే అగ్నివీర్ స్కీంలో మార్పులు దేశం, బార్డర్స్​ సురక్షితంగా ఉన్నయ్: రక్షణ మంత్రి రాజ్‌‌నాథ్ న్యూఢిల్లీ: అవసరమైతే అగ్నివీర్ స్కీంలో మార్పులకు తమ ప్రభుత్వం రెడీగా ఉందని రక్షణ మంత్రి రాజ్‌‌నాథ్ సింగ్ అన్నారు. మనదేశం, బార్డర్స్ సురక్షితంగా ఉన్నాయని దేశ ప్రజలకు భరోసా ఇచ్చారు. ఢిల్లీలో గురువారం జరిగిన టైమ్స్ నౌ సమ్మిట్‌‌లో రాజ్​నాథ్ మాట్లాడుతూ.. అగ్...


Tilak: మెడ, చేతులు, ఛాతీపై నామాలు ఎందుకు పెట్టుకుంటారు..? ఇంత సైన్స్ ఉందా..!

హిందూ మతంలో తిలకం, బొట్టు, నామాలకు చాలా ప్రాధాన్యత ఉంది. దీన్ని పవిత్రమైన గుర్తుగా పరిగణిస్తారు. మానవ శరీరంలో ప్రతి అవయవానికి ఒక దైవం అధిష్ఠానంగా ఉంటుందని నమ్ముతారు. నుదుటికి బ్రహ్మ దేవుడు అధిష్ఠాన దైవంగా ఉంటాడు కాబట్టి, నుదుటిని బ్రహ్మస్థానంగా భావిస్తారు. అందుకే నుదుటిపై బొట్టు పెట్టుకుంటారు. ముఖ్యంగా వైష్ణవులు, శైవులు నుదుటిపై నామాలు పెట్టుకుంటారు. అలాగే చేతులు, ఛాతీపై కూడా నామాలు దిద్దుకుంటారు. దీని వెనుక అనేక ప్రాముఖ్యతలు, లాభాలు...


కాళేశ్వరంపై సీబీఐ విచారణ చేయాలని హైకోర్టులో కేఏ పాల్‌ పిటిషన్

కాళేశ్వరంపై సీబీఐ విచారణ చేయాలని హైకోర్టులో  కేఏ పాల్‌ పిటిషన్ హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మాణంలో డొల్లతనం బట్టబయలైందని, ప్రజాధనం దుర్వినియోగం అయినందున సీబీఐ దర్యాప్తు జరిపేలా ఉత్తర్వులు జారీ చేయాలని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్‌ హైకోర్టులో వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీనిని చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ మౌసమీ...


Holidays: ఇంటర్ విద్యార్థులకు శుభవార్త.. కాలేజీలకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం..!

తెలంగాణ లోని ఇంట‌ర్ కాలేజీ ల‌కు ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు సెల‌వులు ప్ర‌క‌టించింది. ఈ నెల 30వ తేదీ నుంచి మే 31వ తేదీ దాకా సెలవులు కొన‌సాగ‌ నున్నాయి. మ‌ళ్లీ జూన్ 1వ తేదీన కాలేజీలు తెరుచు కోనున్నాయి. ఈ సెల‌వులు రాష్ట్రం లోని ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు, ఎయిడెడ్ ఇంట‌ర్మీడియ‌ట్ కాలేజీల‌కు వ‌ర్తించ‌ నున్నాయి. ఇంట‌ర్ బోర్డు ఆదేశాల‌ను ఉల్లంఘించి కాలేజీ ల‌ను నిర్వ‌హించే వారిపై చ‌ట్ట ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రానికి ఇంట‌ర్ బోర్డు...


ఏప్రిల్ 1 నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలు : ఎస్.వెంకటరావు

ఏప్రిల్ 1 నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలు  : ఎస్.వెంకటరావు సూర్యాపేట, వెలుగు: ఏప్రిల్ 1 నుంచి జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిచనున్నట్లు కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ తెలిపారు. యాసంగి వరి ధాన్యం కొనుగోళ్లపై గురువారం కలెక్టరేట్ లో ఆయా శాఖల అధికారులు, పీఏసీఎస్ చైర్మన్లు, సీఈవోలు, ఐకేపీ అధికారులు, సీసీలు, మెప్మా ప్రతినిధులతో సన్నాహక సమావేశం నిర...


మెదక్‌‌ పోరులో కాంగ్రెస్‌‌ బీసీ కార్డ్‌‌..!

మెదక్‌‌ పోరులో కాంగ్రెస్‌‌ బీసీ కార్డ్‌‌..! ఓసీలకు టికెట్‌‌ ఖరారు చేసిన బీఆర్‌‌ఎస్‌‌, బీజేపీ బీసీ క్యాండిడేట్‌‌ను బరిలో దింపిన కాంగ్రెస్‌‌ 50 శాతానికి పైగా ఉన్న బీసీ ఓట్లే టార్గెట్‌‌ పటాన్‌‌చెరులో కాటా సహకారంపై అనుమానాలు మెదక్/సంగారెడ్డి, వెలుగు : బీఆర్‌‌ఎస్‌‌కు కంచుకోటగా మారిన మెదక్‌‌ పార్లమెంట్‌‌ స్థానం దక్కించుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్‌‌ ప్ర...


మేడారం భక్తులపై తేనెటీగల దాడి.. 25 మందికి గాయాలు

మేడారం భక్తులపై తేనెటీగల దాడి.. 25 మందికి గాయాలు జనగామ జిల్లా: మేడారం వనదేవతల దర్శనానికి వెళ్లివస్తున్న వారిపై తేనెటీగలు దాడి చేశాయి. డీసీఎంలో ప్రయాణిస్తున్న వారిపై తేనెటీగలు మూకుముడిగా దాడి చేశాయి. ఈ ఘటన గురువారం మధ్యాహ్నం సమయంలో వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారి రఘునాథపల్లి సమీపంలో  చోటుచేసుకుంది. దాడిలో దాదాపు 25 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు...


బంధువుల చావు.. ఆగిన మనవడి పెండ్లి, ఉరేసుకుని తాత ఆత్మహత్య

బంధువుల చావు.. ఆగిన మనవడి పెండ్లి, ఉరేసుకుని తాత ఆత్మహత్య రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బంధువుల మృతి  తట్టుకోలేక తనువు చాలించిన వరుడి తాత మెదక్​ జిల్లా బాచారంలో విషాదం పాపన్నపేట, వెలుగు : మరికొద్ది గంటల్లో పెండ్లి ఉందనగా బంధువులు రోడ్డు ప్రమాదంలో చనిపోవడం, పెండ్లి ఆగిపోవడంతో మనస్తాపం చెందిన వరుడి తాత పెండ్లి ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ...


కాంగ్రెస్​ గెలుపును ఎవరూ అడ్డుకోలేరు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధీమా

కాంగ్రెస్​ గెలుపును ఎవరూ అడ్డుకోలేరు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధీమా ఉప్పల్, వెలుగు: మల్కాజిగిరి గడ్డ.. కాంగ్రెస్​అడ్డా అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. లోక్​సభ ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్​గెలుపును ఎవరూ అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేశారు. గురువారం ఉప్పల్​శ్రీరస్తు ఫంక్షన్​హాల్​లో ఉప్పల్​అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్​కార్యకర్తల సమావేశం నిర్వహిం...


Jaggayyapeta Assembly Constituency: జగ్గయ్యపేటలో విజయం ఇరుపార్టీల మధ్య దోబూచులాట,ఈసారి పైచేయి సాధించేదెవరో?

Andhra Pradesh News: NTR జిల్లా జగ్గయ్యపేట..పశ్చిమ ఆంధ్రాకు ముఖధ్వారం ఈ నియోజకవర్గం. రెండువైపుల తెలంగాణ(Telangana),మరోవైపు కృష్ణమ్మను సరిహద్దుగా కలిగి ఉన్న ఈ నియోజకవర్గంలో రాజకీయ చైతన్యం ఎక్కువే. తొలుత కమ్యూనిస్టుల కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఆ తర్వాత కాంగ్రెస్ పాగా వేసింది. రెండుసార్లు స్వతంత్రులకు పట్టం కట్టిన జగ్గయ్యపేట‍(Jaggayyapeta Assembly Constituency) ప్రజలు.....తెలుగుదేశం(TDP) ఆవిర్భావం తర్వాత ఆ పార్టీకి కంచుకోటగా మారింది. వరుసగా...


సూర్యాపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుల ఎన్నిక

సూర్యాపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుల ఎన్నిక సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సీనియర్ అడ్వకేట్ నూకల సుదర్శన్ రెడ్డి ఎన్నికయ్యారు. గురువారం కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. ఈ ఎన్నికల్లో పోటీపడిన మరో న్యాయవాది జటంగి వెంకటేశ్వర్లుపై 24 ఓట్ల అధిక్యంతో సుదర్శన్ రెడ్డి విజయం సాధించారు. ఉపాధ్యక్షుడిగా ఎంఎన...


పోటీ నుంచి తప్పుకున్న కడియం కావ్య

పోటీ నుంచి తప్పుకున్న కడియం కావ్య కేసీఆర్‌‌‌‌కు లేఖ రాసిన వరంగల్ లోక్ సభ అభ్యర్థి అవినీతి, లిక్కర్ స్కామ్‌‌తో బీఆర్​ఎస్​ ప్రతిష్ట  దిగజారింది జిల్లా నాయకుల సహకారం లేదు ఈ పరిస్థితుల్లో పోటీ చేయలేనని ప్రకటన హైదరాబాద్, వెలుగు : బీఆర్‌‌‌‌ఎస్‌‌కు ఆ పార్టీ వరంగల్ లోక్​సభ అభ్యర్థి కడియం కావ్య షాక్  ఇచ్చారు. ఎన్నికల రేసు నుంచి తప్పుకుంటున్నానని కేసీఆర్‌...


రాష్ట్ర ప్రజలకు అదిరే శుభవార్త.. ఒక్కొక్కరికీ రోజుకు 300 రూపాయలు.. అర్హులు వీళ్ళే!

ఉపాధి హామీ పథకం కూలీలకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఏపీలో ఉపాధి హామీ కూలీలకు ఇచ్చే రోజువారీ వేతనం పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్‌ 1 నుంచి సవరించిన కొత్త వేతనం ఇస్తామని తెలిపింది. గ్రామీణ ప్రాంతాలలో నివసించే పేదలకు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలవాలనే ఉద్దేశ్యంతో MGNREGA మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ప్రారంభించారు. పేదలకు ఏడాదికి 100 రోజులు పాటు పని కల్పించడం ద్వారా సామాజిక, ఆహార భద్రతను పెంపొందించడం వంటి సముచిత లక్ష్యాలతో ఈ పథకాన్ని...


తెలంగాణలో వడ్ల కొనుగోళ్లు షురూ

తెలంగాణలో వడ్ల కొనుగోళ్లు షురూ హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో  వడ్ల కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. గురువారం నాటికి 7149 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా,  నల్లగొండ, నిజామాబాద్ జిల్లాల్లో 19 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయని అధికారులు తెలిపారు. అయితే యాసంగి వరి సేకరణ కార్యకలాపాలు  ఏప్రిల్ 1 నుంచి ప్రారంభంకావాల్సి ఉండగా, కొన్ని జిల్లాల్లో ...


Jagan Campaign Strategy : కేసీఆర్ ప్రచార వ్యూహమే అమలు చేస్తున్న జగన్ - ఎంత వరకు మేలు చేస్తుంది?

YSRCP : కాంగ్రెస్ వస్తే.. కరెంట్ ఉండదు.. జీతాలివ్వరు..ఉద్యోగాలివ్వరు.. తెలంగాణ ఆత్మగౌరవం ఉండదు.. తాము ఉంటేనే అన్నీ ఉంటాన్నట్లుగా … కేసీఆర్ తెలంగాణలో ప్రచారం చేశారు. మాటకు ముందు మాట తర్వాత కాంగ్రెస్ వస్తే అంటూ.. ఏదో జరిగిపోతుదంని చెప్పారు. కానీ ఆయన మాటలను ఎవరూ వినిపించుకోలేదు.చివరికి కాంగ్రెస్ పార్టీ వచ్చింది. పదేళ్లు అధికారంలో ఉన్న తన పాలన కన్నా.. మళ్లీ గెలిస్తే ప్రజలకు ఏమి చేస్తారో చెప్పడం కన్నా కాంగ్రెస్ వస్తే ఏదో జరిగిపోతుందన్నట్లుగా కేసీఆర్...


సీఎంపై అనుచిత వ్యాఖ్యలు, కేటీఆర్ పై ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ లీడర్లు

సీఎంపై అనుచిత వ్యాఖ్యలు, కేటీఆర్ పై ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ లీడర్లు హనుమకొండ సిటీ, వెలుగు : సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్​పై చర్యలు తీసుకోవాలని గురువారం హనుమకొండ పోలీస్​స్టేషన్ లో కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్, బిల్డర్స్ నుంచి డబ్బులు వసూలు చేసి ఢిల్లీకి పంపించాడని ...


భర్తపై వేడి నీళ్లు పోసిన భార్య.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాధితుడు మృతి

కరీంనగర్ జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కుటంబ కలహాలతో సలసల మరిగే వేడినీళ్లను భర్తపై పోసింది ఓ భార్య. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన భర్త ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు.


సమ్మక్క- సారక్క హుండీ ఆదాయం రూ.43 లక్షలు, తిరుగువారం తర్వాత రికార్డు ఇన్​కం

సమ్మక్క- సారక్క హుండీ ఆదాయం రూ.43 లక్షలు, తిరుగువారం తర్వాత రికార్డు ఇన్​కం గతంలోనే ముగిసిన జాతర హుండీల లెక్కింపు తాడ్వాయి, వెలుగు: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క–సారలమ్మ  జాతర ముగిసిన తర్వాత కూడా రికార్డు స్థాయిలో ఆదాయం వస్తోంది. మహాజాతర అనంతరం తిరుగువారం జాతర కూడా ముగిసింది. వీటికి సంబంధించిన హుండీలను అప్పట్లోనే లెక్కించారు. తర్వాత ఎ...


కాంగ్రెస్‌‌ను ఆర్థికంగా ఇబ్బంది పెట్టేందుకే అకౌంట్స్ ఫ్రీజ్ : సుజాత పాల్

కాంగ్రెస్‌‌ను ఆర్థికంగా ఇబ్బంది పెట్టేందుకే అకౌంట్స్ ఫ్రీజ్ : సుజాత పాల్ హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్‌‌ను ఆర్థికంగా ఇబ్బంది పెట్టేందుకే పార్టీకి సంబంధించిన అకౌంట్స్‌‌ను కేంద్రం ఫ్రీజ్ చేయించిందని పీసీసీ అధికార ప్రతినిధి, తెలంగాణ మీడియా ఇన్ చార్జ్ సుజాత పాల్ తెలిపారు. గురువారం గాంధీ భవన్‌‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. దేశ ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారన...


బిట్​ బ్యాంక్​: తెలంగాణలో భూదానోద్యమం

బిట్​ బ్యాంక్​: తెలంగాణలో భూదానోద్యమం 1948లో మహాత్మా గాంధీ మరణానంతరం ఆయన చేపట్టిన కార్యక్రమాలను కొనసాగించే బాధ్యతను గాంధేయవాది వినోబా భావేకు అప్పగించారు.     ఆంగ్ల తత్వవేత్త సర్​ జాన్​ రస్కిన్​ రచించిన అన్​టూ ది లాస్ట్ అనే ​గ్రంథం మహాత్మా గాంధీని ప్రభావితం చేసింది.     సర్​ జాన్​ రస్కిన్​ రచన అయిన అన్​ టూ ది లాస్ట్ ను మహాత్మా గాంధీ గుజరాతీ భాషలోక...


మోడీ, బిల్ గేట్స్ చర్చ:ఇండియాలో టెక్నాలజీ పురోగతిపై ప్రశంసలు

న్యూఢిల్లీ: ఇండియాలో టెక్నాలజీ పురోగతిని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ ప్రశంసించారు.ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఆవిష్కరణలో ఇండియా పాత్రను బిల్ గేట్స్ అభినందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బిల్స్ గేట్స్ శుక్రవారం నాడు పలు అంశాలపై చర్చలో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేశారు మోడీ. పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను అధిగమించడానికి టెక్నాలజీని వాడాలని తాను భావించినట్టుగా మోడీ చెప్పారు.అలాగే మైండ్ సెట్ను కూడ...


దెబ్బతిన్న పంటలకు పరిహారం చెల్లించాలి

దెబ్బతిన్న పంటలకు పరిహారం చెల్లించాలి జన్నారం, వెలుగు : అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలని బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్​చార్జి భూక్య జాన్సన్ నాయక్ డిమాండ్ చేశారు. మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో ఇటీవల కురిసిన ఆకాల వర్షాలకు దెబ్బతిన్న మొక్కజొన్న పంటలను గురువారం రైతులతో కలిసి  ఆయన పరిశీలించి మాట్లాడారు...


లావు శ్రీకృష్ణ దేవరాయలు: బాల్యం, విద్యాభ్యాసం, వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానం

Lavu Sri Krishna Devarayalu Biography: నరసరావుపేట మాజీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు అంటే తెలియని వారి ఉండరు. చాలా చిన్న వయస్సులో రాజకీయాల్లోకి అడుగుపెట్టి, తొలి ప్రయత్నంలోనే ఎంపీగా గెలుపొంది భారత పార్లమెంట్ లో అడుగుపెట్టారు. అయితే.. ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, తన లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశాడు. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరాడు. రాజకీయంగా ఆయన తీసుకున్న నిర్ణయం పెను...


దత్తత పాపను అందించిన కలెక్టర్

దత్తత పాపను అందించిన కలెక్టర్ కరీంనగర్ టౌన్,వెలుగు :  మహిళాభివృద్ధి,శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో  కలెక్టర్‌ పమేలా సత్పతి   హైదరాబాద్ కు  చెందిన  దంపతులకు దత్తత పాపను గురువారం అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడారు.  దత్తత తీసుకున్న దంపతులు చిన్నారులకు  మంచి విద్య, పౌష్టికాహారం అందించాలని సూచించారు.  అడాప్షన్ రెగ్యులేషన్స్- చట్టం 2022 ప్రకారం దత్...


Savitri Jindal: కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. 84 ఏళ్ల వయసులో బీజేపీలో చేరిన దేశంలోనే రిచెస్ట్ మహిళ

Savitri Jindal: సార్వత్రిక ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. దేశంలోనే రిచెస్ట్ మహిళ అయిన సావిత్రి జిందాల్.. కాంగ్రెస్ పార్టీని వీడారు. ఇటీవలె ఆమె కుమారుడు నవీన్ జిందాల్ కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరి ఎంపీ టికెట్ దక్కించుకోగా.. తాజాగా సావిత్రి జిందాల్, ఆమె కుమార్తె కూడా కాషాయ కండువా కప్పుకున్నారు. 84 ఏళ్ల సావిత్రి జిందాల్ హర్యానా మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామాా చేసిన తర్వాతి రోజే ఆమె బీజేపీలో చేరారు.


అక్రమంగా ఇంట్లో నిల్వ చేసిన .. రూ.2 లక్షల విలువైన మందులు సీజ్

అక్రమంగా ఇంట్లో నిల్వ చేసిన .. రూ.2 లక్షల విలువైన మందులు సీజ్ కారేపల్లి, వెలుగు: అక్రమంగా ఇంట్లో నిల్వ చేసిన రూ.2 లక్షల విలువైన అల్లోపతి మందులను గురువారం డ్రగ్ ఇన్​స్పెక్టర్లు సీజ్ చేశారు. ఖమ్మం, కొత్తగూడెం డ్రగ్ ఇన్​స్పెక్టర్లు డీ. దేవేందర్ రెడ్డి, సీహెచ్ సంపత్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని పోలంపల్లికి చెందిన ఈసాల రాజు తన ఇంట్లో 7...


నీటి ఎద్దడి లేకుండా ప్రత్యేక చర్యలు

నీటి ఎద్దడి లేకుండా ప్రత్యేక చర్యలు గ్రామాల్లో పర్యటించిన కలెక్టర్లు ఆసిఫాబాద్/ఆదిలాబాద్, వెలుగు : జిల్లాలో నీటి ఎద్దడి సమస్య లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఆసిఫాబాద్​ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. గురువారం వాంకిడి మండలం ఎలోని కొలంగూడ గ్రామంలో తాగునీటి సౌకర్యాలను అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, మిషన్ భగీరథ ఈఈ వెంకటపతి, తహసీల్దార్ రోహిత...


కనులపండువగా శివపార్వతుల లగ్గం

కనులపండువగా శివపార్వతుల లగ్గం భారీ సంఖ్యలో హాజరైన భక్తులు వేములవాడ, వెలుగు : వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో శివపార్వతుల కల్యాణాన్ని గురువారం కనులపండువగా నిర్వహించారు. ముందుగా వరుడి తరఫున ఈవో, వధువు తరఫున అర్చకులు పెళ్లి పెద్దలుగా వ్యవహరించి ఎదుర్కోళ్లు జరిపారు. కన్యాదాతలుగా భీమా శంకర్‌‌ శర్మ, ఇందిర వ్యవహరించారు. అనంతరం స్థానాచార్యులు అప్పాల భీమా...


పోలీస్​స్టేషన్​లో దావత్​.. కానిస్టేబుళ్ల సస్పెన్షన్​

పోలీస్​స్టేషన్​లో దావత్​.. కానిస్టేబుళ్ల సస్పెన్షన్​ మల్లాపూర్ , వెలుగు : మల్లాపూర్ పోలీస్ స్టేషన్ లో  బయట వ్యక్తులతో కలిసి దావత్ చేసుకున్న ఘటనలో  ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెండ్​ అయ్యారు.  ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ గురువారం  ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 17న ఇద్దరు కానిస్టేబుళ్లు ధనుంజయ్, సురేష్ ఒక హెడ్ కానిస్టేబుల్ అశోక్ తో పాటు మరో ఇద్దరు బయట వ్యక్తు...


తాళ్లతో కట్టి..కారం చల్లి..వేడినీళ్లు పోసి కరీంనగర్​లో భర్తను చంపిన భార్య

తాళ్లతో కట్టి..కారం చల్లి..వేడినీళ్లు పోసి కరీంనగర్​లో భర్తను చంపిన భార్య రోకలి బండతో తలపై కొట్టడంతో మృతి అడ్డుకోబోయిన తల్లికి వార్నింగ్​ సహకరించిన మరో ఇద్దరు అరెస్ట్​ చేసిన పోలీసులు కరీంనగర్ క్రైం, వెలుగు: కరీంనగర్ ​సుభాష్​నగర్​లో దారుణం చోటుచేసుకుంది. భర్తను తాళ్లతో కట్టి కండ్లల్లో కారం చల్లి, ఒంటిపై, మర్మాంగంపై వేడి నీళ్లు పోసి ..రోకలి బండతో క...