Trending:


Karnataka SSLC : 10వ తరగతిలో 625/625 మార్కులు సాధించిన అంకిత.. సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన రైతు బిడ్డ

KSEAB Karnataka SSLC Results 2024 : మే 9వ తేదీ (గురువారం) కర్ణాటక ఎస్‌ఎస్‌ఎల్‌సీ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో ఓ అమ్మాయి సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. వివరాల్లోకెళ్తే..


తెరుచుకున్న కేదార్‌నాథ్ ఆలయ తలుపులు

తెరుచుకున్న కేదార్‌నాథ్ ఆలయ తలుపులు పరమశివుడి ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన ఉత్తరాఖండ్ లోని కేదార్‌నాథ్ ఆలయం తెరుచుకుంది.  మే 10వ తేదీ శుక్రవారం అక్షయ తృతీయ శుభ సందర్భంగా.. భజనలు, 'హర్ హర్ మహాదేవ్' కీర్తనల మధ్య ఆలయ తలుపులను అధికారులు తెరిచారు. ఈ సందర్భంగా చాపర్లతో పూల వర్షం కురిపించారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన కేదార్ నాథ్ అలయాన్ని సందర్శించుకునేందుక...


హెచ్ఐవీ అవగాహన పేరుతో వ్యభిచారంలోకి

హెచ్ఐవీ అవగాహన పేరుతో వ్యభిచారంలోకి వాట్సాప్ ద్వారా కస్టమర్లకు ఫొటోలు వ్యభిచార గృహాలపై పోలీసుల దాడులు 11 మంది అరెస్టు ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ లోని పలు కాలనీల్లో వ్యభిచార గృహాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. బుధవారం రాత్రి విశ్వసనీయ సమాచారం మేరకు ఈ దాడులు చేసినట్లు డీఎస్పీ జీవన్ రెడ్డి గురువారం మీడియాకు వివరాలు వెల్లడించారు. మావల పోలీస్ స్టే...


కామారెడ్డిలో పోలింగ్ సెంటర్లలో ఏర్పాట్లు పూర్తి : జితేశ్ వి పాటిల్

కామారెడ్డిలో పోలింగ్ సెంటర్లలో ఏర్పాట్లు పూర్తి : జితేశ్ వి పాటిల్ కామారెడ్డిటౌన్​, వెలుగు: పోలింగ్​సెంటర్లలో అన్ని రకాల సౌలతులు కల్పిస్తున్నామని కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వి పాటిల్​ అన్నారు.  గురువారం పోలింగ్​ ఏర్పాట్లపై  జహీరాబాద్​ పార్లమెంట్​ అబ్జర్వర్ గోపాల్​జి తివారీ, వ్యయ పరిశీలకులు మోతిలాల్​షెటే,  సంగారెడ్డి కలెక్టర్ క్రాంతి వల్లూర్​తో  జరి...


Gold and silver prices today : రూ. 68వేలకు చేరువలో బంగారం ధర! పెరిగిన వెండి రేటు..

Gold and silver prices today : హైదరాబాద్​, విజయవాడ, చెన్నై, ఢిల్లీలో నేటి పసిడి, వెండి ధరల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..


గుమ్మడిదలలో ఘటన .. పసికందును కవర్లో చుట్టి పడేసిన్రు

గుమ్మడిదలలో ఘటన .. పసికందును కవర్లో చుట్టి పడేసిన్రు పటాన్ చెరు(గుమ్మడిదల) వెలుగు: అప్పుడే పుట్టిన పసికందును కవర్లో చుట్టి పడేసిన ఘటన సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల పీఎస్​పరిధిలో గురువారం జరిగింది. వివరాల్లోకి వెళితే గుమ్మడిదల మండల పరిధిలోని దోమడుగు నల్ల పోచమ్మ ఆలయానికి వెళ్లే దారిలో అప్పడే పుట్టిన మగశిశువును ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కవర్లో చుట్ట...


Aliens: ఏలియన్స్ భూమిపై అక్కడ దాక్కున్నారంట.. షాకింగ్ న్యూస్ చెప్పిన నాసా శాస్త్రవేత్త..!

భూమి వెలుపల జీవం ఉందా.. మనుష్యుల వంటి ఇతర గ్రహాలు ఏమైనా ఉన్నారా..? ఈ ఊహ చాలా కాలంగా ఉంది. చాలా మంది శాస్త్రవేత్తలు గ్రహాంతరవాసుల ఉనికిని క్లెయిమ్ చేసినప్పటికీ, గ్రహాంతరవాసుల రాక గురించి శాస్త్రీయ సమాజంలో చాలా ఊహాగానాలు ఉన్నప్పటికీ.. వాటికి స్పష్టమైన ఆధారాలు ఇంకా లేవు. ఎవరూ వాటిని చూడలేదు కూడా. అయితే గ్రహాంతర వాసులు ఉన్నప్పటికీ.. వారు ప్రపంచంలో ఎక్కడ నివసిస్తున్నారు అన్నది ఎవరికీ తెలియదు. భూమిని, మనుషులను చూడటానికి గ్రహాంతర వాసులు భూమిపైకి తరచూ వస్తున్నారని.. ఎంతో మంది శాస్త్రవేత్తలు అంటున్నారు. అయితే ఇది నేటికీ మిస్టరీగానే ఉంది. గ్రహాంతర వాసుల ఉనికికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవు. అయితే అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాకు చెందిన ఓ శాస్త్రవేత్త తాజాగా కీలక సమాచారం అందించారు. అది విని చాలా మంది శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటివరకు నాసా ఎన్నో రహస్యమైన సొరంగాలను కనుగొందని.. ప్రస్తుతం NASA యొక్క అమెస్ రీసెర్చ్ సెంటర్‌లో పనిచేస్తున్న ప్రఖ్యాత విద్యావేత్త కెవిన్ నూత్, గ్రహాంతరవాసులు మరెక్కడా దాక్కోవడం లేదని, వారు సముద్రంలో నివసిస్తున్నారని చెప్పారు. కెవిన్ నట్ ప్రకారం, గ్రహాంతరవాసులు భూమిపై ఉంటే, వారికి ఉత్తమమైన ప్రదేశం సముద్రపు అడుగుభాగం అవుతుందన్నారు. ఏలియన్స్ అక్కడ స్థావరాన్ని ఏర్పాటు చేసి ఉండవచ్చు అని పేర్కొన్నారు. థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్ పాడ్‌క్యాస్ట్‌లో భూమిలో 75% నీటితో తయారైందని, అందుకే భూమి యొక్క మహాసముద్రాల గురించి మనకు ఇంకా పెద్దగా తెలియదు. కాబట్టి, గ్రహాంతరవాసులు దాగి ఉండటానికి ఇది సరైన ప్రదేశమని అంటున్నారు. ఏడాదిన్నర క్రితం ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ప్రజలు షాక్‌కు గురయ్యారు. శాస్త్రవేత్తలు ఇద్దరు గ్రహాంతరవాసుల మృతదేహాలను మెక్సికో పార్లమెంట్‌కు తీసుకొచ్చారు. పెరూలోని కుస్కో నుంచి వీటిని స్వాధీనం చేసుకున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఏలియన్ బాడీలు వేల సంవత్సరాల నాటివని వారు పేర్కొన్నారు. ఆ సమయంలో, ఈ రెండు శరీరాలు భూమిపై నివాసయోగ్యమైన మానవులుగా ఉండే అవకాశం లేదని శాస్త్రవేత్తలు చెప్పారు. వారు UFO శిధిలాల నుండి స్వాధీనం చేసుకున్నారు. రెండూ ఇప్పుడు అంతరించిపోయాయని అంటున్నారు.


ఆర్యవైశ్యుల అభివృద్ధి కాంగ్రెస్​తోనే సాధ్యం

ఆర్యవైశ్యుల అభివృద్ధి కాంగ్రెస్​తోనే సాధ్యం వైశ్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడుఉప్పల శ్రీనివాస్ గుప్తా     నాగోలులో ఆర్యవైశ్య ప్రతినిధులతో ఆత్మీయ సమ్మేళనం హైదరాబాద్, వెలుగు :  ఆర్యవైశ్యుల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, ఆర్య వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీకే తమ మద్దతు ఉంటుందని వైశ్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, పీసీసీ ప్రచార కమిటీ ...


Rain Alert: వాతారవరణ శాఖ కీలక హెచ్చరిక.. ఈ జిల్లాల్లో నేడు, రేపు భారీ వర్షాలు

ఓ వైపు ఎండలు దంచికొడుతుండగా.. గత రెండు మూడు రోజులుగా ఉన్నట్టుండి రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో చల్లటి వాతావరణం నెలకొంది. గత 20 రోజులుగా ఎండలు మండిపోతూ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్న నేపథ్యంలో తాజాగా వాతారవరణ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. మే నెల మొదలవ్వగానే ఎండల వల్ల నీటి ఆవిరి బాగా పెరిగి.. ఆకాశంలో మేఘాలు ఎక్కువయ్యాయి. దీంతో ఒక్కసారిగా వాతావరణంలో భారీ మార్పులు వచ్చేశాయి. తమిళనాడులో ద్రోణి ఏర్పడి అది తెలుగు రాష్ట్రాలపై చాలా బలంగా విస్తరించింది. దీంతో తెలుగు రాష్ట్రాలకు వర్షం సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 14 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వానలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రెండు రోజుల క్రితం హైదరాబాద్ నగరాన్ని వర్షం ముంచెత్తగా.. నేడు, రేపు అనగా శని, ఆది వారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాబోయే 24 గంటల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు కురుస్తాయని IMD తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, కాకినాడ, అనకాపల్లి, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. రాయలసీమలోని చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, అనంతపురం,కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇంకో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయంటున్నారు. ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది కాబట్టి.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు. తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా నేడు, రేపు వర్షాలు కురిసే అవకాహలు ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్ లో వర్షాలతో ప్రజలకు ఎలాంటి సమస్య ఉన్నా GHMC కాల్ సెంటర్ నెంబర్ 040 2111111కి కాల్ చేయవచ్చని అధికారులు చెబుతున్నారు.


Alliance Vote Transfer : ఏపీలో కూటమికి ఓట్ ట్రాన్స్‌ఫర్ భరోసా వచ్చినట్లేనా ? అంతా కలసి పని చేయడం కలసి వస్తుందా ?

Elections 2024 : ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయాలని అనుకున్నప్పుడు చాలా మంది ఓటు బదిలీపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఎందుకంటే మూు పార్టీలు ప్రతిపక్షంగానే ఉన్నప్పటికీ భిన్నమైన అభిప్రాయాలతో పోరాడాయి. ఎన్నికలకు ఏడాది ముందు జనసేన పార్టీ ఓట్ల చీలిక జరగనివ్వబోమని చెబుతూ ముందుకు వచ్చినప్పటి నుండి పరిస్థితి మారింది. కూటమిగా మారిన తర్వాత సీట్ సర్దుబాటు విషయంలో జనసేన సానుభూతిపరులుగా సోషల్ మీడియాలో ఫాలోయింగ్ తెచ్చుకున్న అనేక మంది...


ఐదుగురికి మించి గుమిగూడొద్దు: సీపీ

ఐదుగురికి మించి గుమిగూడొద్దు: సీపీ గచ్చిబౌలి, వెలుగు : లోక్​సభ ఎన్నికల నేపథ్యంలో శనివారం సాయంత్రం 6 గంటల నుంచి మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు 144 సెక్షన్​అమలులో ఉంటుందని సైబరాబాద్ సీపీ అవినాశ్​మహంతి తెలిపారు. కమిషనరేట్ లిమిట్స్​లో ఐదుగురికి మించి గుమిగూడొద్దని సూచించారు. ఎక్కడ సభలు, సమావేశాలు నిర్వహించొద్దని, రూల్స్​అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని ...


తాండూరు సభను సక్సెస్ ​చేయండి : గడ్డం ప్రసాద్​కుమార్

తాండూరు సభను సక్సెస్ ​చేయండి : గడ్డం ప్రసాద్​కుమార్ స్పీకర్​ గడ్డం ప్రసాద్​కుమార్ తాండూరు, వెలుగు :  తాండూరులోని విజయ మూన్ స్కూల్ గ్రౌండ్​లో శుక్రవారం నిర్వహిస్తున్న కాంగ్రెస్ బహిరంగ సభను సక్సెస్​చేయాలని అసెంబ్లీ స్పీకర్​గడ్డం ప్రసాద్ కుమార్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. స్థానిక ఎమ్మెల్యే మనోహర్​రెడ్డితో కలిసి శ...


ముదిరాజ్‌‌‌‌‌‌‌‌లకు టికెట్ ఇవ్వని బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌ను ఓడించాలి: పొన్నం ప్రభాకర్

ముదిరాజ్‌‌‌‌‌‌‌‌లకు టికెట్ ఇవ్వని బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌ను ఓడించాలి: పొన్నం ప్రభాకర్ రిజర్వేషన్లు ఎత్తేసే బీజేపీకీ ఓటేయొద్దు: పొన్నం ప్రభాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కరీంనగర్, వెలుగు : పార్లమెంట్‌‌‌‌‌‌‌‌ ఎన్నికల్లో ముదిరాజ్‌‌‌‌‌‌‌‌లకు టికెట్ ఇవ్వని బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌ పార్టీని ఓడించాలని, ముదిరాజ్‌‌‌‌‌‌‌‌లు తమ రోషం, పౌరుషం చూపించాలని బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి ప...


Brij Bhushan Singh: రెజ్లర్లపై లైంగిక వేధింపుల కేసులో కీలక పరిణామం.. బ్రిజ్ భూషణ్ సింగ్‌కు బిగ్ షాకిచ్చిన కోర్టు

Brij Bhushan Singh: దేశంలోని టాప్ రెజ్లర్లు చేసిన ఆందోళనలకు సంబంధించిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు బిగ్ షాక్ తగిలింది. మహిళా రెజ్లర్ల లైంగిక వేధింపుల కేసులో బ్రిజ్ భూషణ్‌పై వచ్చిన ఆరోపణలకు సంబంధించి తగిన ఆధారాలున్నాయని.. వెంటనే అతనిపై అభియోగాలు మోపాలని కోర్టు ఆదేశించింది.


ఎల్బీనగర్ లో స్తంభించిన ట్రాఫిక్

ఎల్బీనగర్ లో స్తంభించిన ట్రాఫిక్ ఓటు వేసేందుకు జనం సొంతూళ్లకు తరలడంతో శుక్రవారం రాత్రి ఎల్బీనగర్ లోని విజయవాడ బస్ స్టాప్ వద్ద ట్రాఫిక్​ స్తంభించింది. ఆర్టీసీ, ప్రైవేట్​ ట్రావెల్స్​ బస్సులు ఎక్కేందుకు జనం బారులు తీరారు. ట్రాఫిక్​ను కంట్రోల్​చేసేందుకు పోలీసులు సరిపడా సిబ్బందిని ఏర్పాటు చేయకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. రోడ్డుకు అడ్డంగా వెహిక...


కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పోడు రగడ..

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పోడు రగడ.. కొమురం భీం అసిఫాబాద్ జిల్లాలో ఉద్రిక్త నెలకొంది.  రెబ్బెన మండలం తుంగెడ అటవీ ప్రాంతంలో అటవీశాఖ అధికారులు, పొడు రైతులకు  మధ్య గొడవ జరిగింది.  అక్రమంగా  కొత్త పోడు చేస్తున్నారని   అటవీ అధికారులు అడ్డుకున్నారు. దీంతో పోడు రైతులకు,పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి.  తమ...


బీఆర్ఎస్ హయాంలో నిరుద్యోగల తెలంగాణగా మారింది : గడ్డం వంశీ కృష్ణ

బీఆర్ఎస్ హయాంలో నిరుద్యోగల తెలంగాణగా మారింది : గడ్డం వంశీ కృష్ణ పదవిలో ఉన్న లేకున్నా విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేశామని పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ అన్నారు. మంత్రి శ్రీధర్ బాబు గారి సహకారంతో పెద్ద పెళ్లి నియోజవర్గానికి ప్రభుత్వ పరిశ్రమలు తీసుకొస్తానని తెలిపారు. కాకా వెంకటస్వామికి పెద్ద...


50 రోజుల తర్వాత జనంలోకి కేజ్రీవాల్..

50 రోజుల తర్వాత జనంలోకి కేజ్రీవాల్.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు.  50 రోజుల జైలు జీవితం తర్వాత కేజ్రీవాల్ బయటకొచ్చారు. లిక్కర్ స్కాంలో సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో కేజ్రీవాల్ ఇవాళ సాయంత్రం విడుదలయ్యారు.  జూన్ 1 వరకు బెయిల్ ఇచ్చింది కోర్టు. తిరిగి జూన్ 2న సరెండర్ కావాలని ఆదేశించింది. లోక్‌సభ ఎన్నికల నే...


హామీ ఇచ్చా.. జైలు నుంచి వచ్చేసా: కేజ్రీవాల్

ఢిల్లీ లిక్కర్ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలతో అరెస్ట్ అయిన ఆప్ నేషనల్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. 50 రోజుల తర్వాత బయటికి వచ్చారు. శుక్రవారం ఉదయం కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన కొన్ని గంటల్లోనే ఆయన తీహార్ జైలు నుంచి బయటికి వచ్చారు. కేజ్రీవాల్ విడుదల సందర్భంగా తీహార్ జైలు వద్ద భారీగా జనసందోహం కనిపించింది. జైలు నుంచి త్వరలోనే బయటికి వస్తా అని మాటిచ్చానని.. ఇచ్చిన మాట ప్రకారం బయటికి వచ్చి మీ ముందు నిల్చున్నాని తెలిపారు. ఈ సందర్భంగా తాను దేశ ప్రజలకు ఒక విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపిన కేజ్రీవాల్.. నియంతృత్వం నుంచి దేశాన్ని రక్షించాలని పేర్కొన్నారు. దాని కోసం తాను సర్వశక్తితో పోరాడుతున్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా జైలు నుంచి అతి త్వరలోనే బయటికి వస్తానని ఆప్ కార్యకర్తలకు గతంలోనే మాటిచ్చానని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా భారత్‌ మాతాకీ జై, ఇంక్విలాబ్ జిందాబాద్, వందేమాతరం నినాదాలతో కేజ్రీవాల్ ర్యాలీని హోరెత్తించారు.


ఔటర్ వాటర్ ప్రాజెక్టు ఫేజ్ -2 పనులను త్వరగా కంప్లీట్ చేస్తం

ఔటర్ వాటర్ ప్రాజెక్టు ఫేజ్ -2 పనులను త్వరగా కంప్లీట్ చేస్తం వాటర్ బోర్డు ఎండీ సుదర్శన్​రెడ్డి హైదరాబాద్,వెలుగు :  ఔటర్ పరిధిలోని గ్రామాలు, కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలకు తాగునీటి సరఫరా చేసేందుకు వాటర్​బోర్డు చేపట్టిన ఓఆర్ఆర్ ప్రాజెక్టు ఫేజ్ –- 2 లోని ప్యాకేజీ 2 లో భాగంగా మల్లంపేట (3 ఎంఎల్ సామర్థ్యం) రిజర్వాయర్ ను శుక్రవారం ఎంపీ సుదర్శన్ రెడ్డి సందర్శ...


Owaisi Comments: మరోసారి రెచ్చిపోయిన అసదుద్దీన్ ఒవైసీ!

Owaisi Comments: మరోసారి రెచ్చిపోయిన అసదుద్దీన్ ఒవైసీ!


హైదరాబాద్​లో నువ్వా నేనా?

హైదరాబాద్​లో నువ్వా నేనా? బీజేపీ–మజ్లిస్​ మధ్యే పోటీ 1984 నుంచి ఇక్కడ మజ్లిస్​దే గెలుపు ఎన్నడూలేని విధంగా వాడల్లో అసదుద్దీన్ ప్రచారం పాతబస్తీలో బీఆర్ఎస్ ఖాళీ​ హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ పార్లమెంట్ పై ఎవరు పాగా వేస్తారన్నదానిపై ఆసక్తి నెలకొంది.1984 నుంచి ఇక్కడ జరిగే ప్రతి ఎన్నికల్లో ఎంఐఎం పార్టీనే గెలుస్తోంది. అప్పటి నుంచి1999 వరకు సుల్తాన్ సలావుద...


Manjummel Boys: తమిళనాడు పోలీసులను చిక్కుల్లో పడేసిన ‘మంజుమ్మెల్ బాయ్స్’ - 18 ఏళ్ల తర్వాత ఆ కేసు రీ ఓపెన్

TN Govt Orders Probe On Cops Who Misbehaved With Real Manjummel Boys: వాస్తవ ఘటన ఆధారంగా తెరకెక్కిన మలయాళీ బ్లాక్ బస్టర్ మూవీ ‘మంజుమ్మెల్ బాయ్స్’. చిందబరం ఎస్ పొదువల్ దర్శకత్వంలో ఈ సర్వైవల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సుమారు రూ. 20 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా రూ. 250 కోట్లు వసూళు చేసింది. మలయాళ సినిమా చరిత్రలోనే బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. ఇంతకీ ‘మంజుమ్మెల్ బాయ్స్’ కథ ఏంటంటే? కేరళకు చెందిన కొందరు...


Weather Latest Update: నేడు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలకు ఛాన్స్ : ఐఎండీ

Weather Latest News: ఉపరితల ఆవర్తనం ఒకటి మధ్య మధ్యప్రదేశ్, దాని పరిసర ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో ఏర్పడిందని.. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. నిన్న మధ్య మహారాష్ట్ర వద్ద కేంద్రీకృతమైన ఉపరితల ఆవర్తనం నుంచి ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో కొనసాగిన ద్రోణి / గాలి విచ్చిన్నతి ఈరోజు బలహీనపడిందని అధికారులు తెలిపారు. రాగల 3 రోజులకు వాతావరణ సూచన:...


కేటీఆర్ ​వాహనంపై దాడి కేసులోఅదుపులో 23 మంది

కేటీఆర్ ​వాహనంపై దాడి కేసులోఅదుపులో 23 మంది భైంసా, వెలుగు: బైంసా లాంటి సున్నిత ప్రాంతంలో రెచ్చగొట్టేలా ఎలాంటి అసత్య ప్రచారాలు నమ్మొద్దని, గొడవలకు పోవద్దని పూర్తి పటిష్ట పోలీసు బందోబస్తులో శాంతియుతంగా భైంసా ఉందని నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల చెప్పారు. శుక్రవారం భైంసాలో ఆమె విలేకరులతో మాట్లాడారు. గురువారం సాయంత్రం కేటీఆర్ కార్నర్ మీటింగ్​లో హనుమాన్ భక్...


మేం గెలిస్తే.. రామాలయాన్ని ప్రక్షాళన చేస్తం: నానా పటోలే

మేం గెలిస్తే.. రామాలయాన్ని ప్రక్షాళన చేస్తం: నానా పటోలే నాగ్  పూర్ :  ఇండియా కూటమి అధికారంలోకి వస్తే, అయోధ్యలోని రామ మందిరాన్ని ప్రక్షాళన చేయిస్తామని మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే అన్నారు. శంకరాచార్యులతో ప్రక్షాళన కార్యక్రమం చేయిస్తామని ఆయన చెప్పారు. మందిర నిర్మాణంలో ప్రధాని మోదీ ప్రొటోకాల్ ఉల్లంఘించారని ఆరోపించారు. శుక్రవారం నాగ్ పూర్...


పద్మశ్రీ అందుకున్న సందర్భంగా ప్రధానితో సామాజికవేత్త రాజన్న ప్రత్యేక క్షణం - HT Telugu #pmmodi

భారతదేశం, May 10 -- పద్మశ్రీ అందుకున్న సందర్భంగా ప్రధానితో సామాజికవేత్త రాజన్న ప్రత్యేక క్షణం - HT Telugu #pmmodi


Simhachalam Chandanotsavam: సింహాచలంలో వైభవంగా చందనోత్సవం.. అప్పన్న నిజరూప దర్శనానికి భక్తుల క్యూ

Simhachalam Nijaroopa Darshan: ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామి చందనోత్సవం సందర్భంగా.. స్వామి భక్తులకు నిజరూప దర్శనమిస్తున్నారు. ముందుగా ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్‌గజపతి రాజు కుటుంబ సభ్యులు తొలి పూజ నిర్వహించారు. అనంతరం స్వరూపానంద సరస్వతితో పాటుగా పలువురు ప్రముఖులు, అధికారులు అప్పన్న నిజరూప దర్శనం చేసుకున్నారు. వేకువజాము నుంచే భక్తులు స్వామివారి దర్శనానికి క్యూ కట్టారు.. ఆలయ అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా...


Cash Seized: బైక్‌పై వస్తున్న యువకుడ్ని చూడగానే పోలీసులకు అనుమానం.. ఏం తెలివిరా నాయనా!

Vetapalem Cash Seized: బాపట్ల జిల్లా వేటపాలెం మండలం కటారివారిపాలెం దగ్గర చెక్‌పోస్ట్ ఉంది. ఓ యువకుడు బైక్‌పై వస్తుండగా ఆపిన పోలీసులు.. అతడి బ్యాగ్‌లో చెక్ చేస్తే డబ్బులు దొరికాయి.


తెలంగాణకు రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజులు వానలు

తెలంగాణకు వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. నేడు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో వానలు కురుస్తాయని వెల్లడించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.


అత్తగారి ఊళ్లో కేసీఆర్​కు నిరసన సెగ

అత్తగారి ఊళ్లో కేసీఆర్​కు నిరసన సెగ బోయినిపల్లి, వెలుగు: మాజీ సీఎం కేసీఆర్ కు తన అత్తగారి ఊరు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం కొదురుపాకలో మిడ్ మానేరు నిర్వాసితుల నుంచి నిరసన సెగ తగిలింది. శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వహించిన రోడ్ షోకు కరీంనగర్ నుంచి వెళ్తుండగా కొదురుపాక వద్ద గ్రామస్తులకు కేసీఆర్ అభివాదం చేశారు. ఇదే టైమ్...


ఆడబిడ్డలుగా ఆదిలాబాద్ ను అభివృద్ధి పథంలో నిలుపుతాం : మంత్రి సీతక్క

ఆడబిడ్డలుగా ఆదిలాబాద్ ను అభివృద్ధి పథంలో నిలుపుతాం : మంత్రి సీతక్క ఆదిలాబాద్, వెలుగు: పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణను భారీ మెజార్టీతో గెలిపిస్తే, ఆడబిడ్డలుగా ఆదిలాబాద్​ను అభివృద్ధి పథంలో నిలుపుతామని జిల్లా ఇన్​చార్జి మంత్రి సీతక్క అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలో చేపట్టిన బైక్ ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. అనంతరం ...


Telangana Weather Report: తెలంగాణలోని ఈ జిల్లాల్లో ఈ నెల 15 వరకూ భారీ వర్షాలు

Telangana Weather Report: తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణం నెలకొంది. ఓ వైపు ఎండలు, మరోవైపు వర్షాలు నెలకొన్నాయి. గత కొద్దిరోజులుగా ఎండలతో అల్లాడిన ప్రజలకు వర్షాలు ఊరటనిచ్చాయి. ఇదే పరిస్థితి తెలంగాణలో వచ్చే నాలుగు రోజులు కొనసాగవచ్చని వాతావరణ శాఖ తెలిపింది.


ఎన్నికల తర్వాత రాష్ట్రాన్ని బీజేపీకి అప్పగించే కుట్ర

ఎన్నికల తర్వాత రాష్ట్రాన్ని బీజేపీకి అప్పగించే కుట్ర కుటుంబం కోసం కేసీఆర్​ రాజకీయ  బేరసారాలకు దిగిండు: సీఎం రేవంత్​రెడ్డి ఈ రాష్ట్రం బీజేపీ చేతుల్లోకి వెళ్తే మధ్యయుగాలనాటి పరిస్థితులే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి  గెలుపు కోసం స్థాయి మరిచి మోదీ ఆరోపణలు చేస్తున్నరు సమాజాన్ని చీల్చేందుకు బీజేపీ ప్రయత్నం.. ఇది దేశ మనుగడకే ప్రమాదం ‘మీట్​ ది ప్రెస్’​ల...


మరికొన్ని గంటల్లో ఎన్నికల ప్రచారానికి తెర

మరికొన్ని గంటల్లో ఎన్నికల ప్రచారానికి తెర హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల ప్రచార పర్వం శనివారం సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. దీంతో చివరి రోజు జాతీయ స్థాయి అగ్రనేతలంతా తెలంగాణలో ప్రచారాన్ని హోరెత్తించనున్నారు.  సీఎం రేవంత్ రెడ్డి ప్రియాంక గాంధీతో కలిసి తాండూర్, కామారెడ్డిలో  ప్రచారం చేయనున్నారు. బీజేపీ నుంచి కూడా కేంద్రమంత్రులు, అగ్ర ...


బెల్లంపల్లి ఆస్పత్రిలో అన్నిరకాల సేవలు : అజయ్ కుమార్

బెల్లంపల్లి ఆస్పత్రిలో అన్నిరకాల సేవలు : అజయ్ కుమార్ బెల్లంపల్లి, వెలుగు:  బెల్లంపల్లి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో  రోగులకు అన్ని రకాల వైద్య సేవలందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్ తెలిపారు. గురువారం ఆస్పత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. వార్డులను పరిశీలించి రోగులకు అందుతున్న  వైద్య సేవలు అడిగి తెలుసుక...


Saturaday Motivation: సముద్రం మీద వచ్చే అలల మాదిరిగా కాదు సముద్రమంత లోతుగా ఆలోచించండి వాస్తవాలను గ్రహించండి

Saturaday Motivation: జంతువులను, మనుషులను విడదీసేది ఆలోచనా శక్తి. జంతువులు ఆలోచించలేవు, కానీ మనిషి ఆలోచించే నిర్ణయాలు తీసుకోగలడు. మీ ఆలోచన శక్తికి మీరే పదును పెట్టుకోవాలి.


లైంగిక దాడుల కేసులో ట్విస్ట్

లైంగిక దాడుల కేసులో ట్విస్ట్ కర్ణాటక హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దాడుల కేసులో ట్విస్ట్ జరిగింది. పోలీసుల ముసుగులో వచ్చిన కొందరు తనను బెదిరించారని.. బలవంతంగా రేవణ్ణపై కేసు పెట్టించారని ఓ మహిళ ఆరోపించింది. తప్పుడు కేసు పెట్టేలా ఒత్తిడి చేశారని వెల్లడించింది. ఈ విషయాన్ని జాతీయ మహిళా కమిషన్ స్వయంగా ప్ర కటించింది. ఈ నేపథ్యంలో కర్ణాటక మాజీ సీఎం, జే...


ఎన్నికల్లో బీజేపీని చిత్తుగా ఓడించాలి

ఎన్నికల్లో బీజేపీని చిత్తుగా ఓడించాలి అంబేద్కర్​ నేషనల్ కాంగ్రెస్​ పార్టీ పిలుపు హైదరాబాద్, వెలుగు :  బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని, రిజర్వేషన్లను ఎత్తేస్తుందని అంబేద్కర్ ​నేషనల్ కాంగ్రెస్​పార్టీ రాష్ట్ర చేపూరి రాజు ఆందోళన వ్యక్తం చేశారు. లోక్​సభ ఎన్నికల్లో బీజేపీని చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. పార్టీ జాతీయ అధ్యక...


డిండి నుంచి నీటి విడుదల నిలిపివేత

డిండి నుంచి నీటి విడుదల నిలిపివేత డిండి, వెలుగు : డిండి ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి చెరువులు, కుంటలకు విడుదల చేస్తున్న నీటిని శుక్రవారం నిలిపివేశారు. వేసవి దృష్ట్యా డిండి ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి నల్గొండ జిల్లా డిండి, నేరేడుగొమ్ము, చందంపేట మండలాల్లోని చెరువులకు 24 రోజులుగా నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం డిండి ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌...


చత్తీస్​గఢ్​లో ఎన్​కౌంటర్..12 మంది మావోయిస్టులు మృతి

చత్తీస్​గఢ్​లో ఎన్​కౌంటర్..12 మంది మావోయిస్టులు మృతి ఇద్దరు జవాన్లకు గాయాలు కొనసాగుతున్న కూంబింగ్​ బీజాపూర్, దంతెవాడ, సుక్మా ఎస్పీల పర్యవేక్షణలో జాయింట్​ ఆపరేషన్ దండకారణ్యంలో టెన్షన్ టెన్షన్ భద్రాచలం, వెలుగు : చత్తీస్​గఢ్​ దండకారణ్యంలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య భీకరపోరు నడుస్తోంది. బీజాపూర్​ జిల్లా గంగులూరు పోలీస్​ స్టేషన్​ పరిధిలోని పిడి...


‘కిటికీలు, తలుపులు అన్నీ ఓపెన్ చేసి పెట్టండి’.. దోమల గురించి చేసిన ట్వీట్ వైరల్

Mosquitoes: భారతదేశం(India)లో దోమల బెడద చాలా ఎక్కువగా ఉంటుంది. అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతాల్లో అయితే పరిస్థితులు మరీ దారుణంగా ఉంటాయి. అవసరమైన జాగ్రత్తలు తీసుకోకపోతే వీటి వ్యాప్తిని ఆపడం చాలా కష్టం. కిటికీలు ఎంత గట్టిగా మూసేసినా సందు చూసుకుని ఇళ్లలోకి దూరి దోమలు పెట్టే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. మరి, ఇంటి తలుపులు, కిటికీలు తెరిచి ఉంచమని ఒక దోమ(Mosquitoes) ట్వీట్‌ చేస్తే? మీకు ఎలా అనిపిస్తుంది.*చిన్న జోక్ వైరల్..తాజాగా ఒక కంటెంట్ క్రియేటర్ ఇంట్లో...


Elections 2024 : హైదరాబాద్ టు ఏపీ వరుస కట్టిన ఓటర్లు - హైదరాబాద్‌లో అత్యల్ప ఓటింగ్ తప్పదా?

Loksabha Elections 2024 : సాధారణంగా సంక్రాంతి సీజన్ వస్తే బస్సు, రైళ్లు కిటకిటలాడిపోతూంటాయి. హైదరాబాద్ నుంచి ఏపీకి కొన్ని వందల ప్రత్యేక బస్సులు పెట్టినా కొరత తీరదు. కానీ ఇప్పుడు ఓట్ల పండుగకు ఏపీ ప్రజలు హైదరాబాద్ నుంచి అంతే వెళ్తున్నారు. ఉపాధి కోసం వచ్చి ఇక్కడే స్థిరపడిపోయినా చాలా మంది తమ ఓటు హక్కును ఏపీలోనే ఉంచుకుంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ లో ఓటు వేసినా.. రాష్ట్రం విడిపోయిన తర్వాత చాలా మంది ఏపీలోనే ఓటు ఉంచుకున్నారు. అయితే డబుల్ ఓట్లు...


హైదరాబాద్లో మరో మూడ్రోజులు వానలు

హైదరాబాద్లో మరో మూడ్రోజులు వానలు నిన్న జీడిమెట్లలో అత్యధికంగా 3.7 సెంటీ మీటర్ల వాన హైదరాబాద్/జీడిమెట్ల, వెలుగు :  సిటీలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం వర్షం కురిసింది. జీడిమెట్ల, కుత్బుల్లాపూర్, గాజులరామారం ఏరియాల్లో దంచికొట్టింది. అత్యధికంగా జీడిమెట్లలో 3.7 సెంటీ మీటర్ల వాన పడింది. కుత్బుల్లాపూర్​లో 3.3, గాజులరామారంలో 2.4 సెంటీమీటర్ల వర్షం...


జూన్ 4న దేశం గెలుస్తుంది..140 కోట్ల ప్రజల సంకల్పం గెలుస్తుంది : ప్రధాని మోదీ

జూన్ 4న దేశం గెలుస్తుంది..140 కోట్ల ప్రజల సంకల్పం గెలుస్తుంది : ప్రధాని మోదీ తెలంగాణలో ఎక్కడికి వెళ్లినా ఒకటే మాట వినిపిస్తుంది.. బీఆర్ఎస్ వద్దు..కాంగ్రెస్ వద్దు..ఎంఐఎం వద్దు..తెలంగాణ ప్రజలు కేవలం బీజేపీకే ఓటేస్తామంటున్నారని ప్రధాని మోదీ అన్నారు. జూన్ 4న దేశం గెలుస్తుంది.. 140 కోట్ల ప్రజల సంకల్పం గెలుస్తుందన్నారు. జూన్ 4న త్రిపుల్ తలాఖ్, ఆర్టికల్ ...


భవిష్యత్ తరాల కోసం నన్ను గెలిపించండి: తీన్మార్ మల్లన్న

భవిష్యత్ తరాల కోసం నన్ను గెలిపించండి: తీన్మార్ మల్లన్న నల్గొండ అర్బన్, వెలుగు:పేదల పక్షాన పోరాడుతున్న తనను భవిష్యత్ తరాల కోసం గెలిపించాలని వరంగల్–-ఖమ్మం-–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్ కుమార్) కోరారు. శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్ర కోర్టులో బార్ అసోసియేషన్ న్యాయవాదులను, జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళా...


UGC NET Application: యూజీసీ నెట్ (జూన్) - 2024 దరఖాస్తు గడువు పొడిగింపు, ఎప్పటివరకు అవకాశమంటే?

UGC NET June 2024 Application: దేశంలోని యూనివర్సిటీలలో లెక్చరర్‌షిప్ (అసిస్టెంట్ ప్రొఫెసర్), జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ కోసం యూజీసీ నెట్ (జూన్)-2024 దరఖాస్తు గడువును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) పొడిగించింది. దరఖాస్తు ప్రక్రియ మే 20న ప్రారంభంకాగా.. మే 10తో దరఖాస్తు గడువు ముగియాల్సి ఉంది. అయితే దరఖాస్తు గడువును మే 15 వరకు పొడిగిస్తూ ఎన్టీఏ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా పరీక్ష ఫీజు చెల్లించడానికి మే 16, 17 తేదీల్లో అవకాశం కల్పించింది. అభ్యర్థులు...


Sajjala On Land Titling Act బాలకృష్ణ, పవన్‌ భూములు కొన్నారు ఆ పత్రాలు జిరాక్స్‌ కాపీలేనా

భారతదేశం, May 10 -- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ప్రతిపక్షాలు కావాలనే ఈ యాక్ట్ పై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల బాలకృష్ణ, పవన్‌ కళ్యాణ్ భూములు . మరి వాళ్లు కూడా రిజిస్ట్రేషన్ చేయించారని చెప్పారు. మరి ఆ పత్రాలు జిరాక్స్‌ కాపీలేనా? ఎవరైనా జెండా పాతితే వదిలేస్తారా? ప్రశ్నించారు.


ఆఫ్టర్ 9 పబ్బును సీజ్ చేసిన ఎక్సైజ్ పోలీసులు

ఆఫ్టర్ 9 పబ్బును సీజ్ చేసిన ఎక్సైజ్ పోలీసులు లైసెన్స్ లేని పబ్బులు, బార్లపై రైడ్ చేశారు ఎక్సైజ్ పోలీసులు. గత పది రోజులుగా బార్లు రెస్టారెంట్లు, పబ్బులపై తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఆఫ్టర్ 9 అనే పబ్బును సీజ్ చేశారు అమీర్ పేట్ ఎక్సైజ్ పోలీసులు. కస్టమర్లను అట్రాక్ట్ చేసేందుకు అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు చేయించారని పబ్బు నిర్వహకులపై కంప్లైంట్ రాగా ఎక...


పోలింగ్ ను ప్రశాంతంగా నిర్వహించాలి : కలెక్టర్​ రాజర్షి షా

పోలింగ్ ను ప్రశాంతంగా నిర్వహించాలి : కలెక్టర్​ రాజర్షి షా జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్​ రాజర్షి షా ఆదిలాబాద్​టౌన్, వెలుగు : ఈనెల 13న ఎంపీ ఎన్నికల పోలింగ్ ను ప్రశాంతంగా నిర్వహించాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్​లో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ ...