Trending:


Tirupati Trains: వేసవి సెలవుల ఎఫెక్ట్... హైదరాబాద్ నుంచి తిరుపతికి మరిన్ని ట్రైన్స్

తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతోంది. వేసవి సెలవులు వచ్చేయడంతో తెలుగు రాష్ట్రాల భక్తులు తిరుమలకు వెళ్తున్నారు. దీంతో బస్సులు, రైళ్లన్నీ కిటకిటలాడుతున్నాయి. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే మరిన్ని స్పెషల్ ట్రైన్స్ ప్రకటించింది. కాచిగూడ నుంచి తిరుపతికి మరిన్ని స్పెషల్ ట్రైన్స్ అందుబాటులోకి వచ్చాయి. రైలు నెంబర్ 07653 కాచిగూడ నుంచి తిరుపతికి ఏప్రిల్ 25, మే 2 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఈ రైలు కాచిగూడలో రాత్రి 10.30 గంటలకు బయల్దేరితే మరుసటి రోజు ఉదయం 10.10 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. రైలు నెంబర్ 07654 తిరుపతి నుంచి కాచిగూడకు ఏప్రిల్ 29, 26, మే 3 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఈ రైలు తిరుపతిలో రాత్రి 8.05 గంటలకు బయల్దేరితే మరుసటి రోజు ఉదయం 9.30 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. కాచిగూడ-తిరుపతి, తిరుపతి-కాచిగూడ ప్రత్యేక రైళ్లు దారిలో ఉందానగర్, షాద్‌నగర్, మహబూబ్‌నగర్, వనపర్తి రోడ్, గద్వాల్, కర్నూల్ సిటీ, ఢోన్ జంక్షన్, గుత్తి జంక్షన్, ఎర్రగుంట్ల, కడప, రేణిగంట జంక్షన్లలో ఆగుతాయి. ఇప్పటికే హైదరాబాద్, తిరుపతి మధ్య మరిన్ని ట్రైన్స్ అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. రద్దీని బట్టి ఎప్పటికప్పుడు ప్రత్యేక రైళ్లను ప్రకటిస్తూ ఉంటుంది భారతీయ రైల్వే. ఇక విశాఖపట్నం నుంచి తిరుపతి మీదుగా ప్రత్యేక రైళ్లు నడుపుతోంది రైల్వే. రైలు నెంబర్ 08539 విశాఖపట్నం నుంచి కొల్లాం వరకు ప్రతీ బుధవారం అందుబాటులో ఉంటుంది. ఈ రైలు 2024 ఏప్రిల్ 17 నుంచి 2024 జూలై 3 వరకు అందుబాటులో ఉంటుంది. విశాఖపట్నం-కొల్లాం రైలు ఉదయం 8.20 గంటలకు విశాఖపట్నంలో బయల్దేరితే రాత్రి 9 గంటలకు రేణిగుంట చేరుకుంటుంది. రాత్రి 9.10 గంటలకు రేణిగుంటలో బయల్దేరే రైలు మరుసటి రోజు మధ్యాహ్నం 12.55 గంటలకు కొల్లాం చేరుకుంటుంది. ఇక రైలు నెంబర్ 08540 కొల్లాం నుంచి విశాఖపట్నం వరకు ప్రతీ గురువారం అందుబాటులో ఉంటుంది. ఈ రైలు 2024 ఏప్రిల్ 18 నుంచి 2024 జూలై 4 వరకు అందుబాటులో ఉంటుంది. కొల్లాం-విశాఖపట్నం రైలు రాత్రి 7.35 గంటలకు కొల్లాంలో బయల్దేరితే మరుసటి రోజు ఉదయం 11.55 గంటలకు రేణిగుంట చేరుకుంటుంది. మధ్యాహ్నం 12 గంటలకు రేణిగుంటలో బయల్దేరే రైలు రాత్రి 11.20 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. విశాఖపట్నం-కొల్లాం, కొల్లాం-విశాఖపట్నం ప్రత్యేక రైళ్లు దారిలో దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పెట్టై, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, పొడనూర్, పాలక్కాడ్, అలువా, ఎర్నాకుళం టౌన్, కొట్టాయం, చంగనశెరి, తిరువల్ల, చెంగన్నూర్, మవెలికర రైల్వే స్టేషన్లలో ఆగుతాయి.


డబ్బు సమస్యలకు చెక్.. ఈ సూత్రాలు ఫాలో అయితే ఆర్థిక ఇబ్బందులేవీ రావు!

Lal Kitab: వేద జ్యోతిష్యశాస్త్రం, హస్తసాముద్రికానికి సంబంధించి లాల్ కితాబ్ విలువైన సమాచారాన్ని అందిస్తుంది. ఇది వేద జ్యోతిషశాస్త్రంలో ఒక ముఖ్యమైన శాఖ. మొత్తం 5 పుస్తకాల రూపంలో లాల్ కితాబ్ పరిహారాలు ఉంటాయి. నిత్యం జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలకు ఇది పరిష్కార మార్గాలను చూపుతుంది. దీంట్లో పేర్కొన్న కొన్ని సూత్రాలు ఆర్థిక సమస్యలను, దురదృష్టాన్ని తొలగించగలవు. సిరి సంపదలు, ఫైనాన్షియల్ సక్సెస్ కోసం పాటించాల్సిన లాల్ కితాబ్ రెమిడీస్ ఏవో చూద్దాం.* వెండి...


Railway Staff rescue: ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్.. ఆత్మహత్య చేసుకునేందుకు వెళుతున్న బాలుడిని కాపాడిన టీసీ

Railway Staff rescue: ఇంటర్ పరీక్షల్లో ఫెయిలైనందుకు మనస్తాపంతో ఆత్మహత్య చేసుకునేందుకు వెళుతున్న బాలుడిని రైల్వే సిబ్బంది చాకచక్యంతో కాపాడారు. బాధితులు ఫిర్యాదుపై తక్షణం స్పందించడంతో ఆత్మహత్య చేసుకోకుండా బాలుడిని కాపాడారు.


చెరువుల ఆక్రమణపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు..

చెరువుల ఆక్రమణపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు.. హైదరాబాద్ నగర వ్యాప్తంగా చెరువుల ఆక్రమణ అంశంపై తెలంగాణ ప్రభుత్వం, జీహెచ్ఏంసి, చెరువుల పరిరక్షణ కమిటీ అధికారులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. హైకోర్టు జడ్జ్ ఈవీ వేణుగోపాల్ రాసిన లేఖ ఆధారంగా పిల్ దాఖలైన నేపథ్యంలో కోర్టు ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. నగరంలోని పలు చెరువులు, కుంటలు ఆక్రమణకు గురి కావ...


AP Elections: జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు.. కారణమదే!

Janasena Complaint on YS Jagan To Election Commission: ఏపీలో రాజకీయ నేతల మధ్య విమర్శలు, ప్రతి విమర్ళలు పెరుగుతున్నాయి. ఓటర్లను ఆకర్షించే ప్రయత్నంలో నేతలు ప్రత్యర్థులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో వారు చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదమవుతుండగా.. ప్రత్యర్థి పార్టీలు వీటిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద జనసేన నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. జగన్ వ్యాఖ్యలను తప్పుబడుతూ...


చెరువుల ఆక్రమణలపైతీసుకున్న చర్యలేంటి : హైకోర్టు

చెరువుల ఆక్రమణలపైతీసుకున్న చర్యలేంటి : హైకోర్టు నివేదిక ఇవ్వాలనిప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లోని చెరువులు, కుంటలు ఆక్రమణల నివారణకు తీసుకున్న చర్యలను నివేదించాలని సంబంధిత అధికారులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. చెరువులు, కుంటలు ఆక్రమణలకు గురవుతున్నాయంటూ ఓ పత్రికలో వచ్చిన స్టోరీని హైకోర...


Civils Marks : సివిల్స్‌ ర్యాంకర్ల మార్కుల వెల్లడి.. మార్కుల జాబితా ఇదే

UPSC Civil Services 2023 Results : యూపీఎస్సీ సివిల్స్‌ 2023 ర్యాంకర్లకు సంబంధించిన మార్కుల జాబితా విడుదలైంది. ర్యాంక్‌లు సాధించిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.


గురుకులాల్లో ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫలితాలు విడుదల

గురుకులాల్లో ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫలితాలు విడుదల తెలంగాణ గురుకులాల్లో 2024-25 విద్యాసంవత్సరానికి గాను 5వ తరగతిలో ప్రవేశాలకు సంబంధించిన ప్రవేశ పరీక్ష ఫిబ్రవరి11న నిర్వహించారు. ఈ పరీక్షకు విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. శుక్రవారం (ఏప్రిల్ 19) గురుకుల ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫలితాలను విడుదల చేశారు. ఫలితాలను https://tgcet.cgg.gov.in వెబ్ సైట్ లో చెక్ చేసు...


రంగారెడ్డి జిల్లాలో పిడుగుపాటుకు రైతు మృతి

రంగారెడ్డి జిల్లాలో పిడుగుపాటుకు రైతు మృతి రంగారెడ్డి: పొలంలో పనిచేస్తున్న రైతుపై పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది. మహేశ్వరం మండల పరిధిలోని తుమ్మలూరు గ్రామానికి చెందిన జంగయ్య(42) పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. తన వ్యవసాయ పొలంలో పనిచేస్తుండగా ఈ ఘటన జరిగింది. జంగయ్య తన వ్య వసాయ బావి వద్ద సాగు చేసిన...


Nara Bhuvaneshwari: చంద్రబాబు తరఫున నారా భువనేశ్వరి నామినేషన్ - కుప్పంలో టీడీపీ శ్రేణుల సందడి

Nara Bhuvaneshwari Filed Nomination On Behalf of Chandrbabu In Kuppam: రాష్ట్రంలో రెండో రోజు నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంది. తొలి రోజు పలువురు కీలక నేతలు ఆర్వో కార్యాలయాల్లో నామినేషన్లు దాఖలు చేశారు. శుక్రవారం టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నామినేషన్ వేశారు. కుప్పంలో (Kuppam) రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను ఆమె సమర్పించారు. అంతకు ముందు భారీ ర్యాలీగా భువనేశ్వరి ఆర్వో కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఈ...


Doordarshan: కాషాయ రంగులోకి మారిన దూరదర్శన్ లోగో.. ఎన్నికల వేళ బీజేపీపై తీవ్ర విమర్శలు

Doordarshan: దూరదర్శన్ ఛానల్ లోగో మార్పు.. సార్వత్రిక ఎన్నికల వేళ తీవ్ర దుమారానికి కారణం అయింది. ఇప్పటివరకు ఎరుపు రంగులో ఉన్న దూరదర్శన్ లోగోను ప్రస్తుతం కాషాయ రంగులోకి మార్చారు. దీంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మోదీ సర్కార్.. అన్నింటి రంగులను కాషాయంలోకి మార్చేస్తోందని మండిపడ్డారు. ఈ రంగు మార్పు తీవ్ర దుమారం రేపుతున్న వేళ.. ఎట్టకేలకు దూరదర్శన్ క్లారిటీ ఇచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే?


TS TET - 2024 దరఖాస్తు, అప్లికేషన్ ఎడిట్‌కు ముగుస్తోన్న గడువు, వెంటనే పూర్తిచేయండి

TS TET 2024: తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (మార్చి) 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు ఏప్రిల్ 20తో ముగియనుంది. వాస్తవానికి ఏప్రిల్ 10తోనే దరఖాస్తు గడువు ముగియాల్సి ఉన్నప్పటికీ.. ఏప్రిల్ 20 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు. ఇప్పటి వరకూ దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు వెంటనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మార్చి 27న టెట్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. టెట్ దరఖాస్తు ఫీజులను ప్రభుత్వం భారీగా పెంచిన సంగతి తెలిసిందే. గతంలో టెట్ ఒక...


Gottipati Lakshmi: ఎన్నికల ప్రచారం పక్కనపెట్టి, పురుడు పోసిన టీడీపీ అభ్యర్థి - ప్రశంసల వర్షం

TDP candidate Gottipati Lakshmi- దర్శి: ఎన్నికల్లో ప్రచారం చేయడం మాత్రమే కాదు, అవసరమైతే పురుడు సైతం పోసి ప్రాణాల్ని కాపాడతా అంటున్నారు టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తీరిక లేకుండా ఉన్నారు. ఈ కుమంలో కురిచేడు మండలం అబ్బాయి పాలెం గ్రామానికి చెందిన వెంకటరమణ అనే మహిళకు సిజేరియన్ చేసి తల్లీబిడ్డలను కాపాడారు. రాజకీయాల్లోకి వచ్చినా డాక్టర్ గా...


జగన్ ప్రచారాన్ని రాజస్థాన్ లో కూడా వాడుకుంటున్నారు..ఏమైందంటే..

జగన్ ప్రచారాన్ని రాజస్థాన్ లో కూడా వాడుకుంటున్నారు..ఏమైందంటే.. 2024 ఎన్నికల నేపథ్యంలో ఏపీలో పొలిటికల్ హీట్ మాములుగా లేదు. అధికార ప్రతిపక్షాలు ఈ ఎన్నికల్లో ఎలా అయినా గెలవాలని ప్రతిష్టాత్మకంగా తీసుకోవటంతో రాష్ట్రం రణరంగాన్ని తలపిస్తోంది. ఎన్నికలకు కేవలం 25రోజులు మాత్రమే సమయం ఉండటంతో నేతలంతా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ముఖ్యంగా అభ్యర్థుల ప్రకటన మొదలుక...


Chandrababu Naidu Birthday: చంద్రబాబు నాయుడు బర్త్ డే.. విద్యార్థి నాయకుడి నుంచి ముఖ్యమంత్రి వరకు రాజకీయ ప్రస్థానం ఇలా..!

Chandrababu Naidu Birthday: చంద్రబాబు నాయుడు బర్త్ డే.. విద్యార్థి నాయకుడి నుంచి ముఖ్యమంత్రి వరకు రాజకీయ ప్రస్థానం ఇలా..!


AIIMS NORCET: ఎయిమ్స్‌- నర్సింగ్ ఆఫీసర్ ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే

AIIMS NORCET-6 Results: నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నార్‌సెట్-6)-2024 పరీక్ష ఫలితాలను ఎయిమ్స్-న్యూఢిల్లీ ఏప్రిల్ 19న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు వెబ్‌సైట్ ద్వారా తమ ఫలితాలను చూసుకోవచ్చు. పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఫలితాలను ఎయిమ్స్ విడుదల చేసింది. అభ్యర్థుల మెరిట్ ఆధారంగా ఫలితాలను అందుబాటులో ఉంచారు. నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల కోసం మొత్తం 82,659 మంది దరఖాస్తు...


లైసెన్స్ లేకుండా బైక్ నడుపుతున్న మైనర్లు..జువైనల్ హోంకు తరలింపు

లైసెన్స్ లేకుండా బైక్ నడుపుతున్న మైనర్లు..జువైనల్ హోంకు తరలింపు వరంగల్: వరంగల్ పట్టణంలో ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. లైసెన్స్ లేకుండా బైకులు నడుపుతుకున్న  38 మంది మైనర్లను పట్టుకున్నారు. మైనర్లను కోర్టులో హాజరు పర్చగా వారిలో ఐదుగురిని జువైనల్ హోంకు తరలించాలని ఆదేశించింది. మరికొంతమందికి ఫైన్ వేసింది. కొద్ది రోజులుగా మైనర్ల డ్రైవింగ...


కడప ఎంపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డి నామినేషన్.. హ్యాట్రిక్ సాధిస్తాడా

కడప ఎంపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డి నామినేషన్.. హ్యాట్రిక్ సాధిస్తాడా ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమరం కీలక దశకు చేరుకుంది. గురువారం నాడు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో రాష్ట్రంలో నామినేషన్ల పర్వం ఊపందుకుంది. ప్రధాన పార్టీలంతా కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేస్తుండటంతో ఆర్వో కార్యాలయాల వద్ద సందడి నెలకొంది. ఈ నేపథ్యంలో కడప ఎంప...


Blind People Voting: అంధులు ఓటు హక్కు ఎలా వినియోగించుకుంటారు? ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది?

Visually Challenged People Voting: ఓటు వేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు చూసుకుని జాగ్రత్తగా మీట నొక్కండి అని చెబుతుంటారు అధికారులు. ఏమైనా కన్‌ఫ్యూజన్ ఉంటే దూరం నుంచే మనకు సూచనలు చేస్తుంటారు. సరిగ్గా చూసుకుని మనకు (How Blind People Do Vote) నచ్చిన అభ్యర్థికి ఓటు వేసేస్తాం. మనకి కళ్లు ఉన్నాయి కాబట్టి ఇంత పద్ధతిగా అన్నీ చూసుకుంటాం. మరి దృష్టిలోపం ఉన్న వాళ్ల సంగతేంటి..? వాళ్లు ఎలా ఓటు వేస్తారు..? వాళ్లు సరిగ్గా ఓటు వేసేలా అధికారులు ఎలాంటి ఏర్పాట్లు...


తెలంగాణ చరిత్ర - నిజాం కాలంలో విద్య

తెలంగాణ చరిత్ర - నిజాం కాలంలో విద్య హైదరాబాద్​ రాజ్యాన్ని అస్​ఫ్​జాహీలు 224 సంవత్సరాలు పాలించారు. కానీ, విద్యా సౌకర్యాలు ఏర్పాటు కాలేదు. మొత్తం ఏడుగురు పాలకుల్లో తొలి ఐదుగురి కాలంలో విద్యాభివృద్ధికి పెద్దగా కృషి జరగలేదు.  అయితే, ఆరో నిజాం మీర్​ మహబూబ్​ అలీఖాన్​ కాలంలో బ్రిటీష్ వారి సహకారంతో విద్యా సంస్థల ఏర్పాటు మొదలైంది. ముఖ్యంగా మహబూబ్​ కళాశాల, మ...


కేరళ యువతిని విడిచిపెట్టిన ఇరాన్

కేరళ యువతిని విడిచిపెట్టిన ఇరాన్ మిగతా 16 మంది ఇండియన్ల విడుదలకూ ఓకే న్యూఢిల్లీ: ఇరాన్ ఇటీవల స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కార్గో షిప్పు సిబ్బందిలోని కేరళ యువతి సురక్షితంగా ఇంటికి చేరుకున్నట్లు మన విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ ధీర్ జైస్వాల్ గురువారం వెల్లడించారు. టెహ్రాన్‌‌లోని భారత ఎంబసీ, ఇరాన్ ప్రభుత్వ చొరవతో  షిప్ సిబ్బందిలోని ఇండియన్ డెక్ క్య...


Udhayanidhi Stalin | తన భార్యతో కలిసి ఓటు వేసిన ఉదయనిధి స్టాలిన్

ఉదయనిధి స్టాలిన్ ఆయన భార్య చెన్నైలో ఓటు వేశారు


PM Modi : యూపీఎస్సీ సివిల్స్ 2023 ఫ‌లితాల్లో ఫెయిలైన అభ్య‌ర్థులకు ప్ర‌ధాని మోదీ ఉద్భోద.. ఇది ముగింపు కాదు..

PM Narendra Modi : తాజాగా విడుదలైన యూపీఎస్సీ సివిల్స్‌ 2023 ఫలితాల్లో ఫెయిలైన అభ్యర్థులకు ప్రధాన నరేంద్రమోదీ (PM Modi) కీలక సూచన చేశారు. ఇది ముగింపు కాదంటూ..


Chittoor: టీడీపీ అభ్యర్థి వాచీ ఖరీదే 7.75 లక్షలట.. ఇక ఆస్తుల సంగతి తెలుసా?

Chittoor Assembly TDP Candidate Gurajala Jagan mohan:ఏపీలో నామినేషన్ల దాఖలు ప్రక్రియ జోరందుకుంది. గురువారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా.. ఆ వెంటనే నామినేషన్ల దాఖలుకు అవకాశం కల్పించారు. ఈ క్రమంలోనే అభ్యర్థుల గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నామినేషన్ దాఖలు సందర్భంగా వారు సమర్పిస్తున్న ఎన్నికల అఫిడవిట్‌లో ఇంట్రెస్టింగ్ పాయింట్స్ బయటకు వస్తున్నాయి. ఆ విధంగా చిత్తూరు అసెంబ్లీ స్థానానికి టీడీపీ తరుఫున పోటీ చేస్తున్న గురజాల...


హనుమాన్‌‌‌‌ విజయయాత్ర ర్యాలీకి షరతులతో అనుమతివ్వండి

హనుమాన్‌‌‌‌ విజయయాత్ర ర్యాలీకి షరతులతో అనుమతివ్వండి హైదరాబాద్, వెలుగు: హనుమాన్‌‌‌‌ జయంతి సందర్భంగా ఈ నెల 23న నిర్వహించే ర్యాలీకి షరతులతో అనుమతి ఇవ్వాలని సిటీ పోలీసులను హైకోర్టు ఆదేశించింది. లా అండ్‌‌‌‌ అర్డర్‌‌‌‌ సమస్య రాకుండా షరతులు విధించాలని స్పష్టం చేసింది. ర్యాలీలో వంద బైక్‌‌‌‌లకు మాత్రమే అనుమతి ఇవ్వాలని సూచించింది. ఉదయం 10 గంటలకు మొదలు పెట్టి...


కరీంనగర్ జిల్లాలో మండుతున్న ఎండలు.. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే ఛాన్స్..!

కరీంనగర్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఇన్నిమొన్నటి వరకు ద్రోణి ప్రభావంతో కాస్త చల్లగా ఉంది.. అక్కడక్కడ వర్షాలు కూడా పడ్డాయి. దీంతో ప్రజలు చల్లటి వాతావరణాన్ని ఎంజాయ్ చేశారు. తాజాగా భానుడు మరోసారి భగ్గుమంటున్నాడు. రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరిగింది. ఉదయం 7 తర్వాత కాలు బయటపెట్టడానికి జనం జంకుతున్నారు. మధ్యాహ్నం అయితే చాలు రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఉష్ణోగ్రతలు రోజు రోజుకీ పెరిగే అవకాశం ఉండటంతో.. అవసరమైతే తప్ప బయటకు వెళ్ల వద్దని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఉదయం 11 గంటల తర్వాత బయటకు వెళ్లకపోవటమే ఉత్తమమని అంటున్నారు. కాటన్ దుస్తులు ధరించాలని సూచించారు. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఎండ తీవ్రతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇదిలా ఉండగా ఎండలు మండిపోతుండటంతో.. భూగర్భ జలాలు కూడా అడుగంటి పోతున్నాయి. ఎల్లంపల్లి, కాళేశ్వరం ప్రాజెక్టులలో నీటిమట్టం తగ్గిపోయింది. చెరువులు, కుంటలు ఎండిపోయాయి. రానున్న రోజుల్లో మరింత గడ్డు పరిస్థితి ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇక జిల్లాలో నిత్యం 44 డిగ్రీల కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా బయటకు వెళ్తే టోపీ, గొడుగు వంటివి ఉపయోగించాలని సూచిస్తున్నారు. డీహైడ్రేట్ కాకుండా నీరు ఎక్కువగా తీసుకోవాలని, వడదెబ్బకు గురి కాకుండా చల్లని ప్రదేశాల్లో ఉండాలని అంటున్నారు వైద్యులు. ఇక జిల్లాలో ఎల్లంపల్లి, కాళేశ్వరం ప్రాజెక్టులలో నీటిమట్టం తగ్గిపోయింది. చెరువులు, కుంటలు ఎండిపోయాయి. రానున్న రోజుల్లో మరింత గడ్డు పరిస్థితి ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని ప్రజలు అంటున్నారు.


చంద్రబాబుకు ఓటేస్తే కత్తిరింపులు మొదలు.. సీఎం జగన్

చంద్రబాబుకు ఓటేస్తే కత్తిరింపులు మొదలు.. సీఎం జగన్ ఏపీలో ఎన్నికల సంపిస్తున్న వేళ పొలిటికల్ హీట్ పీక్స్ కి చేరింది. నామినేషన్ల పర్వం కూడా మొదలైన క్రమంలో ఎన్నికల హడావిడి ఊపందుకుంది. ఎన్నికలకు నెలరోజుల సమయం కూడా లేకపోవటంతో నేతలంతా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న సీఎం జగన్ టీడీపీ అధినేత చంద్రబాబును ఉద్దేశించి ఘాటై...


దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, నా మీద పోటీ చెయ్: కడియం శ్రీహరికి రాజయ్య సవాల్

T Rajaiah challenges Kadiyam srihari to resign as MLA to contest againt him- వరంగల్: తెలంగాణ మొత్తం రాజకీయాలు ఒకలా ఉంటే, వరంగల్ లో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. పార్టీ సీటు ఇచ్చినా కాంగ్రెస్ లో చేరిపోయారు కడియం శ్రీహరి, ఆయన కూతురు కడియం కావ్య. సీటు రాలేదని ఆరూరి రమేష్ బీజేపీలో చేరి ఎంపీ సీటు దక్కించుకున్నారు. ఆశించినట్లుగా వరంగల్ ఎంపీ సీటు దక్కకపోయినా.. బీఆర్ఎస్ ను వీడిన కడియం శ్రీహరిని మాజీ మంత్రి తాటికొండ రాజయ్య టార్గెట్ చేశారు. దమ్ముంటే...


Principal Facial In Classroom: స్కూల్ లో అమ్మాయిలతో ఫెషియల్ చేయించుకున్న ప్రిన్స్ పాల్.. వైరల్ వీడియో..

Principal Facial In Classroom: ఒక లేడీ ప్రిన్స్ పాల్ స్కూల్ లో విద్యార్థినులతో ఫెషియల్ చేయించుకుంది. దీన్ని మరో టీచర్ గమనించి వీడియో రికార్డు తీయడానికి ప్రయత్నించింది. ఈక్రమంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.


జూన్ 9న జరిగేది అదే.. రాసిపెట్టుకోండి.. సీఎం రేవంత్ రెడ్డి కాన్ఫిడెన్స్

లోక్ సభ ఎన్నికల వేళ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. ఒక్కొక్కటిగా ఆరు గ్యారెంటీలు అమలు చేస్తున్నట్టు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అయితే.. అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో డిసెంబర్ 9వ తేదీన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడనుందని జోస్యం చెప్పుకొచ్చారు. అయితే.. డిసెంబర్ 7న ఏర్పడింది అది వేరే విషయం కాగా.. ఇప్పుడు మరో ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ఈ జూన్ 9న జరిగేది అదేనంటూ చెప్పుకొచ్చారు.


అయ్యోపాపం : వడదెబ్బతో తెల్ల పులి స్నేహ చనిపోయింది

అయ్యోపాపం : వడదెబ్బతో తెల్ల పులి స్నేహ చనిపోయింది వృద్ధాప్య వ్యాధులతో పాటుగా వడదెబ్బతో తెల్ల పులి స్నేహ చనిపోయింది.  భువనేశ్వర్ నగర శివార్లలోని నందన్‌కానన్ జూలాజికల్ పార్క్‌లోని 14 ఏళ్ల తెల్లపులి స్నేహ శుక్రవారం మరణించినట్లు అధికారులు తెలిపారు.  తెల్లపులి ఏప్రిల్  18వ తేదీ  గురువారం అస్వస్థతకు గురి కావడంతో  మందులు వాడమని సెలైన్ కూడా ఎక్కి్ంచినట్లుగ...


చేనేత కార్మికులకు రూ.50 కోట్ల బకాయిలు విడుదల

చేనేత కార్మికులకు రూ.50 కోట్ల బకాయిలు విడుదల చేనేత కార్మికులకు చెల్లించాల్సిన బకాయిల్లో రూ.50 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. గతేడాది బతుకమ్మ చీరలకు సంబంధించి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు రూ.351 కోట్ల బిల్లులు చెల్లించలేదు. దీంతో వేలాది మంది కార్మిక కుటుంబాలు ఆందోళనకు దిగాయి. మంత్రి పొన్నం కార్మికులతో చర్చించి.. బకాయిల విషయాన్ని ప్రభు...


తలకొండపల్లిలో తహసీల్దార్ పై కిడ్నాప్ కేసు

తలకొండపల్లిలో తహసీల్దార్ పై కిడ్నాప్ కేసు చేవెళ్ల, వెలుగు : ఓ వ్యక్తి కిడ్నాప్ కేసులో రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి తహసీల్దార్ పై మోకిల పోలీసులు కేసు నమోదు చేశారు. ఏపీలోని భీమవరం జిల్లా చిలుకూరుకు చెందిన శ్రీనివాసరాజుకు రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చంద్రధన గ్రామంలో 50 ఎకరాల భూమి ఉంది. శ్రీనివాస రాజు భూమిపై అదే గ్రామానికి చెందిన అతని ఫ్రెండ్ ...


ముగిసిన లోక్సభ్ ఎన్నికల తొలి విడత పోలింగ్

ముగిసిన లోక్సభ్ ఎన్నికల తొలి విడత పోలింగ్ దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల తొలివిడత పోలింగ్ ముగిసింది. 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 లోక్ సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ శుక్రవారం (ఏప్రిల్19) సాయంత్రం 6గంటలకు ముగిసింది. ఎండల సైతం లెక్కచేయకుండా పోలింగ్ కేంద్రాలకు వచ్చిన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రి 5 గంటల వరకు60 శాతం ...


ఏప్రిల్ 22 నుంచి మే 10 వరకు కేసీఆర్‌ బస్సు యాత్ర

ఏప్రిల్ 22 నుంచి మే 10 వరకు కేసీఆర్‌ బస్సు యాత్ర బీఆర్ఎస్​పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్​బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారైంది. రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 22 నుంచి మే 10 వరకు బస్సు యాత్ర చేపట్టనున్నారు. ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో 3-4 అసెంబ్లీ సెగ్మెంట్​లలో రోడ్‌ షోలు నిర్వహించనున్నారు.  ఉదయం 8 నుంచి 10, తిరిగి సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంట...


యూఎన్​ఎఫ్​పీఏ జనాభా నివేదిక

యూఎన్​ఎఫ్​పీఏ జనాభా నివేదిక యునైటెడ్​ నేషన్స్​ పాపులేషన్​ ఫండ్​(యూఎన్​ఎఫ్​పీఏ) స్టేట్​ ఆఫ్​ వరల్డ్​ పాపులేషన్​–2024 నివేదికను ఇటీవల విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం భారతదేశ జనాభా 144 కోట్లకు చేరిందని అంచనా వేసింది. దేశ జనాభాలో 0–14 సంవత్సరాల పిల్లల జనాభా 24 శాతంగా తెలిపింది. 10–19 సంవత్సరాల మధ్య వయసున్న వారి జనాభా 17 శాతం. కాగా, 10 నుంచి 24 ఏళ్ల మ...


Hanuman Jayanti 2024 ఈసారి హనుమాన్ జయంతి ఎప్పుడొచ్చింది.. పూజా విధానం, శుభ ముహుర్తం, పఠించాల్సిన మంత్రాలివే..!

Hanuman Jayanti 2024 ఈ ఏడాది హనుమాన్ జయంతి 23 ఏప్రిల్ 2024 మంగళవారం నాడు వచ్చింది. ఈ పర్వదినాన ఆంజనేయుడి ఆరాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ సందర్భంగా హనుమాన్ జయంతి శుభ ముహుర్తం, పూజా విధానం, విశిష్టత గురించి తెలుసుకుందాం...


Dev Guru Makes Kuber Yog: బలమైన కుబేర యోగం.. ఈ 3 రాశులకు భారీగా ధనం, ప్రమోషన్లు..!

లార్డ్ బృహస్పతి రాశిని కొంత మేరకు మారుస్తాడు . తద్వారా స్థానికుల జీవితాలపై గొప్ప ప్రభావాన్ని చూపుతుంది. కొన్ని సందర్భాల్లో శుభప్రదమైనా కొన్ని సందర్భాల్లో అశుభ ప్రభావం చూపుతుంది . బృహస్పతి రాశి మారడం వల్ల 12 రాశుల వారికి కుబేర రాజయోగం ఏర్పడబోతోంది. ఫలితంగా, స్థానికుల జీవితాల్లో గొప్ప మెరుగుదల పరిస్థితి ఏర్పడబోతోంది . ఏ రాశి వారు స్థానికులకు గొప్ప అభివృద్ధిని తీసుకురాబోతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం సింబాలిక్ చిత్రం ఏ రాశి వారు స్థానికుల జీవితంలో గొప్ప అభివృద్ధిని తీసుకురాబోతున్నారో ఇప్పుడు చూద్దాం సింబాలిక్ చిత్రం వృషభ రాశి స్థానికులకు భారీ మెరుగుదల పరిస్థితి ఉంటుంది వృషభ లగ్నంలో కుబేర యోగం ఏర్పడబోతోంది. ఈ రాజయోగం గురు, శుక్రుల అనుగ్రహంతో నిర్మితమవుతోంది వృత్తికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి వ్యాపారంలో గొప్ప అభివృద్ధి పరిస్థితి వస్తుంది. ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది ఈసారి కొత్త ఆదాయ వనరు ఏర్పడుతుంది డబ్బు సంబంధిత సమస్యలు ఇప్పుడు పరిష్కారమవుతాయి సంబంధం మునుపటి కంటే బలంగా ఉంటుంది సింబాలిక్ చిత్రం శారీరక, మానసిక సమస్యలు ఈసారి పరిష్కారమవుతాయి మొత్తానికి ఇది ప్రజలకు సంతోషాన్ని కలిగించనుంది . కర్కాటక రాశి వారికి మంచి సమయం ఆధ్యాత్మికత ఇప్పుడు మేల్కొంటుంది కుటుంబంలో సంతోషం, ఐశ్వర్యం పెరుగుతాయి . కుబేర యోగం ఫలితంగా ఈ రాశివారి జీవితాల్లో గొప్ప అభివృద్ధి జరగబోతోంది ఉద్యోగంలో పదోన్నతి పొందబోతున్నారు మొత్తానికి మంచి పరిస్థితి రాబోతోంది . కన్య రాశి వారికి బృహస్పతి రాశి మార్పు చాలా డబ్బును ఇస్తుంది మీరు ప్రాపంచిక ఆనందాన్ని పొందుతారు, వృత్తిలో సానుకూల ప్రభావం ఉంటుంది . డబ్బు సంబంధిత సమస్యలు ఇప్పుడు పరిష్కారమవుతాయి కుటుంబంతో మంచి సమయం గడుపుతారు సీనియర్ అధికారులు తమ పని పట్ల సంతృప్తి చెందుతారు ఉన్నత విద్యతో మెరుగైన పరిస్థితి ఏర్పడుతుంది . బృహస్పతి తొమ్మిదవ ఇంట్లో ఉన్నాడు ఏదైనా ఇతర గ్రహం 10 వ ఇంట్లో ఉంచబడుతుంది మొత్తానికి బృహస్పతి రాశి మార్పు బలమైన విజయాన్ని చూడబోతోంది . న్యూస్ 18 తెలుగు పై విషయాలను అంగీకరించడానికి బాధ్యత వహించదు లేదా అభ్యర్థించదు .


ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బిగ్ ట్విస్ట్.. కవితకు మరింత బిగిసిన ఉచ్చు..!

Sharat Chandra Reddy: తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోన్న ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఇప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను.. సీబీఐ అరెస్ట్ చేసి.. కస్టడీకి తీసుకుని విచారిస్తోంది. అయితే.. ఈ కేసులో నిందితుడిగా ఉన్న శరత్ చంద్రా రెడ్డిని కవిత బెదిరించిందంటూ కోర్టులో సీబీఐ వాదిస్తోంది. ఈ సమయంలోనే.. సీబీఐ ఎదుట అప్రూవర్‌గా మారిపోయారు. గతంలో ఈడీ కేసులోనూ అప్రూవర్‌‌గా మారగా.. ఇప్పుడు సీబీఐలోనూ మారటం సర్వతార చర్చనీయాంశంగా...


భారత రాజుల స్ఫూర్తితో పిల్లలకు పేర్లు!

పిల్లలకు పేరు పెట్టాలని చూస్తున్నారా. భారత చరిత్రలో గొప్ప రాజులుగా పేరొందిన ఈ కింగ్స్ పేర్లపై ఓ లుక్కేయండి.


చంద్రబాబు తరఫున భువనేశ్వరి నామినేషన్...

చంద్రబాబు తరఫున భువనేశ్వరి నామినేషన్... ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమరం కీలక దశకు చేరుకుంది. గురువారం నాడు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో రాష్ట్రంలో నామినేషన్ల పర్వం ఊపందుకుంది. ప్రధాన పార్టీలంతా కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేస్తుండటంతో ఆర్వో కార్యాలయాల వద్ద సందడి నెలకొంది. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు తరఫున ఆయన సతీమ...


వెడ్డింగ్ కార్డ్లో తెలంగాణ యాస..పెళ్లి పిలుపులో నయా ట్రెండ్

వెడ్డింగ్ కార్డ్లో తెలంగాణ యాస..పెళ్లి పిలుపులో నయా ట్రెండ్ జగిత్యాల:  ఈనెల 20న మా సిన్న కొడుకు లగ్గం.. యాదించుకొని పిల్లా, జెల్లా, ముసలి, ముత్క అందరూ వచ్చి మా పిల్లా, పిలగాన్కి  దీవెనార్తి ఇచ్చి కడుపు నిండా తిని పోతే మా దిల్ కుష్ అయితది" అంటూ తెలంగాణ యాస ఉట్టిపడేలా ఉన్న ఒక పెళ్లి పత్రిక సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. లగ్గం యాడనో ఎర్కన అంటూ  ప్రదే...


కొత్త రేషన్‌ కార్డుల పంపిణీకి ముహూర్తం.. మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన

Ponnam Prabhakar: లోక్ సభ ఎన్నికల వేళ.. తెలంగాణ వాసులకు మంత్రి పొన్నం ప్రభాకర్ గుడ్ న్యూస్ వినిపించారు. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీపై మంత్రి కీలక ప్రకటన చేశారు. ఇప్పటికే.. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో చాలా వరకు అమలు చేస్తున్నామని.. ఈ కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను కూడా త్వరలోనే ప్రారంభించుకుందామని చెప్పుకొచ్చారు. అయితే.. ఇప్పటికే ప్రారంభించాల్సి ఉండాల్సిందని కానీ.. ఎన్నికల కోడ్ రావటంతో ముహూర్తం మార్చాల్సి వచ్చిందంటూ...


తుర్కలషాపురంలో చేపల చెరువు లూటీ

తుర్కలషాపురంలో చేపల చెరువు లూటీ మోత్కూరు, వెలుగు : గ్రామస్తులంతా కలిసి చేపల చెరువును లూటీ చేశారు. ఈ ఘటన యాదాద్రి జిల్లా గుండాల మండలం తుర్కలషాపురంలో గురువారం జరిగింది. గ్రామానికి చెందిన 8 ముదిరాజ్‌ కుటుంబాలు, గుండాల మత్స్య సహకార సొసైటీ సభ్యులు కలిసి ఈ చెరువులో చేపలు పెంచుతున్నారు. చెరువులో గతేడాది కంప చెట్లు భారీగా ఉండడంతో ఒక్కసారి మాత్రమే చేపలు పట్...


హైదరాబాద్​లో రికార్డు విద్యుత్ వాడకం

హైదరాబాద్​లో రికార్డు విద్యుత్ వాడకం గురువారం 4,053 మెగావాట్లకు చేరిన డిమాండ్ గత ఏడాది మేలో అత్యధిక వినియోగం 3,756 మెగావాట్లు హైదరాబాద్, వెలుగు: ఎండలు పెరుగుతుండడంతో కరెంట్​ వాడకం కూడా పెరుగుతున్నది. గ్రేటర్ హైదరాబాద్​లో గురువారం రికార్డు స్థాయిలో 4,053 మెగావాట్ల గరిష్ట డిమాండ్ నమోదైంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి విద్యుత్​సరఫరా వ్యవస్థపై అధికారులు ప్...


Top Headlines Today: జగన్ పై రాయి దాడికేసు రిమాండ్ రిపోర్టులో ఏముందంటే! కారు షెడ్డు నుంచి రాదంటూ కేసీఆర్‌కు సీఎం రేవంత్ కౌంటర్

Telugu News Today: సీఎం జగన్ పై రాయి దాడి ఘటన - రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలుసీఎం జగన్ (Cm Jagan)పై రాయి దాడి ఘటనకు సంబంధించి పోలీసులు రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెల్లడించారు. ఈ కేసులో ఏ1 గా ఉన్న నిందితుడు సతీష్ ను గురువారం విజయవాడ సెషన్స్ కోర్టులో హాజరు పరచగా.. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో సతీష్ ను నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. సీసీ ఫుటేజీ, వీడియోల ఆధారంగా సతీష్ ను నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేసినట్లు పోలీసులు...


హిజాబ్ ధరించాలని దాడులు

ఇరాన్‌లో మహిళలపైన కఠిన ఆంక్షల అమలు


చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్

చేనేత కార్మికలకు రేవంత్ సర్కార్ ఎగిరి గంతేసే వార్త వినిపించింది. గత సర్కార్ హయాంలో చేనేతలకు బకాయి పడిన నిధులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేసింది. గత సంవత్సరం బతుకమ్మ చీరలకు సంబంధించి చేనేతలకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 351 కోట్ల రూపాయలు బకాయి పడింది. కాగా.. చేనేత కార్మికులు పలుమార్లు ఆందోళన చేయగా.. కరీంనగర్‌ జిల్లాకు చెందిన మంత్రి పొన్నం ప్రభాకర్, వేములవాడ ఆది శ్రీనివాస్ విజ్ఞప్తితో రేవంత్ రెడ్డి నిధులు విడుదల చేశారు.


రెండు అత్యాచారం కేసుల్లో సంచలన తీర్పులు. దోషులకు 20 ఏళ్లు జైలు

రెండు అత్యాచారం కేసుల్లో సంచలన తీర్పులు. దోషులకు 20 ఏళ్లు జైలు తెలంగాణలో మైనర్ బాలికలపై అత్యాచారానికి పాల్పడిన రెండు వేర్వేరు కేసులకు సంబంధించి .. వేర్వేరు కోర్టులు సంచలన తీర్పులు వెలువరించాయి.  అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తులకు  20 సంవత్సరాలు కఠిన కారాగార శిక్షతో పాటు జరిమానాను కోర్టులు విధించాయి.  అంతే కాకుండా  బాధితులకు నష్ట పరిహారం చెల్లించాలని...


Telugu Students: తీవ్ర విషాదం - ట్రెక్కింగ్ కు వెళ్లి స్కాట్లాండ్ లో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి

Telugu Students Died In Scotland: ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు అక్కడ ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయారు. స్కాట్లాండ్ లో ఉన్నత చదువుల కోసం వెళ్లిన ఇద్దరు విద్యార్థులు స్నేహితులతో కలిసి ట్రెక్కింగ్ కు వెళ్లారు. అలా చేస్తుండగా ప్రమాదవశాత్తు నీటిలో జారిపడి కొట్టుకుపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెలుగు రాష్ట్రాలకు చెందిన జితేంద్రనాథ్ కరుటూరి (26), చాణక్య బొలిశెట్టి (22) స్కాట్లాండ్ లోని డూండీ యూనివర్శిటీలో...