Trending:


Weather update: భానుడి భగభగలు.. తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతలు

Weather update: భానుడి భగభగలు.. తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతలు వేసవి ఆరంభంలోనే భానుడు తన ప్రతపాన్ని చూపిస్తున్నాడు.తెలంగాణలో  ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. హైదరాబాద్​ లో  ఆఫీసులకు వెళ్లే వాహనదారులు, పాఠశాలకు వెళ్లే విద్యార్థినీ విద్యార్థులు తీవ్ర సతమతమవుతున్నారు. వేసవి ప్రారంభం కావడంతో తెలంగాణలో  ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెర...


పాపం సిట్టింగ్ ఎంపీ.. టికెట్ కోసం ఆత్మహత్యాయత్నం.. గుండెపోటుతో చనిపోయారు

పాపం సిట్టింగ్ ఎంపీ.. టికెట్ కోసం ఆత్మహత్యాయత్నం.. గుండెపోటుతో చనిపోయారు ఆయన సిట్టింగ్ ఎంపీ.. పేరు గణేష్ మూర్తి.. తమిళనాడు రాష్ట్రం ఈరోడ్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019 ఎన్నికల్లో డీఎంకే పార్టీ నుంచి పోటీ చేసి గెలిచారు.. ఐదేళ్ల తర్వాత మళ్లీ ఎన్నికలు వచ్చాయి.. డీఎంకే పార్టీ నుంచే టికెట్ ఆశించారు.. పార్టీ టికెట్ ఇవ్వలేదు.. దీంతో మ...


Sangareddy Accident: సంగారెడ్డిలో పెళ్లింట విషాదం, ట్రాక్టర్‌ బోల్తా పడి ముగ్గురు దుర్మరణం

Sangareddy Accident: వధువును తీసుకొచ్చేందుకు వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు మృతి చెందడంతో పెళ్లింట తీవ్ర విషాదం నింపింది.


ఇంటర్ కాలేజీలకు వేసవి సెలవులు.. మార్చి 30ఏ లాస్ట్ డే

ఇంటర్ కాలేజీలకు వేసవి సెలవులు.. మార్చి 30ఏ లాస్ట్ డే తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియేట్ పరీక్షలు పూర్తి కావడంతో ఇంటర్మీడియేట్ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 30వ తేదీని 2023-24 విద్యాసంవత్సరానికి చివరి రోజుగా పేర్కొంది. మార్చి 31 నుంచి మే 31 వరకు రాష్ట్రంలోని ఎయిడెడ్, ప్రైవేట్, ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించింది. మే 31 తర్వాత...


బిచ్కుందలో 40.8 డిగ్రీల ఉష్ణోగ్రత

బిచ్కుందలో 40.8 డిగ్రీల ఉష్ణోగ్రత కామారెడ్డి , వెలుగు: కామారెడ్డి జిల్లాలోఎండల తీవ్రతపెరుగుతోంది. పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. బుధవారం అత్యధికంగా బిచ్కు​ందలో 40.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పాత రాజంపేట, పెద్ద కొడపగల్‌లో 39.9  డిగ్రీలు, బొమ్మదేవునిపల్లి, సర్వాపూర్​ల్లో 39.5 డిగ్రీలు, తాడ్వాయిలో 39.3, మేనూర్​లో 39.2, భిక్కనూరు , సోమూరుల్లో 38.7,...


భాగ్యనగరంలో కల్తీ మందులు స్వాధీనం

భాగ్యనగరంలో కల్తీ మందులు స్వాధీనం దేశంలో ఇప్పుడు కల్తీ రాజ్యం ఏలుతుంది.  ఉప్పుదగ్గరి నుంచి చివరకు ఆరోగ్యాన్ని కాపాడుకొనే మందుల వరకు నకిలీవి మార్కెట్లో చలామణి అవుతున్నాయి.  ఇప్పుడు హైదరాబాద్​  గండిపేటలోని ఓ ఫార్మసీ దుకాణంలో  ఫేక్​ఆయుర్వేద టాబ్లెట్స్​ ను   డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్(DCA ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పుప్పాలగూడలో ఆయుర్వేదా...


KTR Comments | ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు నష్టపోయారు | #shorts

ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు నష్టపోయారు#ktr #ktrcomments #cmrevanthreddy #rythulu #runamafi #telanganagovernment #news18telugulive #telugunews18 #andhranews18 #telangananews18-----------------------------------------------------------------------------------------Follow us: Website: https://telugu.news18.com/Facebook: https://www.facebook.com/News18Telugu/Twitter: https://twitter.com/News18Teluguinstagram: https://www.instagram.com/news18telugu/


ఫోన్ ట్యాపింగ్ పై దర్యాప్తు చేయాలని ఎస్పీకి వినతి

ఫోన్  ట్యాపింగ్ పై దర్యాప్తు చేయాలని ఎస్పీకి వినతి పాలమూరు, వెలుగు : గత అసెంబ్లీ ఎన్నికల కంటే కొన్ని నెలల ముందు నుంచి మాజీ మంత్రి ఆదేశాలతో జిల్లా కేంద్రంలోని కొంత మంది ఫోన్లు ట్యాపింగ్  అయ్యాయని, దీనిపై లోతుగా దర్యాప్తు చేయాలని మున్సిపల్  కౌన్సిలర్  బురుజు రాజేందర్ రెడ్డి బుధవారం ఎస్పీ హర్షవర్ధన్ కు వినతిపత్రం అందజేశారు. ఫోన్  కాల్స్  ట్యాప్  చేసి ...


Budh Gochar 2024: మేషరాశిలో అరుదైన రాజయోగం.. వచ్చే 10 రోజుల్లో వీరు కోటీశ్వరులవ్వడం ఖాయం..

Budh Gochar 2024: ఇటీవల బుధుడు మేషరాశి ప్రవేశం చేశాడు. దీని కారణంగా పవిత్రమైన కేంద్ర త్రికోణ రాజయోగం మేషరాశిలో రూపొందింది. ఈ అరుదైన యోగం కారణంగా మూడు రాశులవారు ధనవంతులు కాబోతున్నారు. ఆ లక్కీ రాశుల వ్యక్తులు ఎవరో తెలుసుకుందాం.


ఇయ్యాల కొనుగోలు సెంటర్లు ప్రారంభం : జె. శ్రీనివాస్

ఇయ్యాల కొనుగోలు సెంటర్లు ప్రారంభం : జె. శ్రీనివాస్ నల్గొండ అర్బన్​, వెలుగు: ఈ నెల 28న ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అడిషనల్‌‌‌‌ కలెక్టర్ జె. శ్రీనివాస్ చెప్పారు.   బుధవారం కలెక్టరేట్‌‌‌‌లో 2023-–24 యాసంగి ధాన్యం కొనుగోళ్లపై సివిల్‌‌‌‌ సప్లై శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.   గతంలో ఎ...


Amalapuram Parliamentary Constituency : అమలాపురంలో రాపాక వరప్రసాద్‌ ప్రచారంలో దూకుడెందుకు కనిపించడం లేదు?

Amalapuram Parliamentary Constituency: వైఎస్సాఆర్‌సీపీ(YSRCP) అమలాపురం పార్లమెంటు అభ్యర్థి ఎంపిక విషయంలో ఆచితూచి అడుగేసిన అధిష్టానం.. చివరకు రాకాపక వరప్రసాద్‌(Rapaka Varaprasad)ను బరిలోకి దింపింది. దీనిపై స్థానికంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సరైన అభ్యర్ధి లేకనే రాపాకను రంగంలోకి దింపారనే టాక్ నడుస్తోంది. ఆయనకు పెద్దగా ఆసక్తి లేకున్నా తప్పక, తప్పదని బరిలో నిల్చున్నారనే వాదన కూడా ఉంది. జరుగుతున్న ఈ ఊహాగానాలకు ఆయన ప్రచారమే ఊతమిస్తోంది. ఇష్టం...


Ys Jagan | ఇంత చిన్నోడు చేసిన పనులు ... 14 సంవత్సరాలు పాలించిన 75 ఏళ్ల ముసలాయన చేశాడా .. | #shorts

ఇంత చిన్నోడు చేసిన పనులు ... 14 సంవత్సరాలు పాలించిన 75 ఏళ్ల ముసలాయన చేశాడా ..#cmysjagan #ycp #tdp #chandrababu #shorts #cmjagancomments#news18telugulive #telugunews18 #andhranews18 #telangananews18-----------------------------------------------------------------------------------------Follow us: Website: https://telugu.news18.com/Facebook: https://www.facebook.com/News18Telugu/Twitter: https://twitter.com/News18Teluguinstagram: https://www.instagram.com/news18telugu/


Telangana Drought: యాత్రలు.. జాతరలు తప్పితే రేవంత్ సీఎంగా చేసిందేమీ లేదు: కేటీఆర్‌

KT Rama Rao Visited Rain Hit Farmers: అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రేవంత్‌ రెడ్డి చేసిందేమీ లేదని.. ఢిల్లీకి చక్కర్లు కొట్టారని మాజీ మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు. కరువు పరిస్థితుల్లో రైతులు ఇబ్బందుల్లో ఉంటే రేవంత్‌ రెడ్డి రాజకీయం చేస్తున్నాడని మండిపడ్డారు.


Free Bus: ఫ్రీ బస్సు ఎఫెక్ట్‌.. బస్సులో తీవ్ర విషాదం ఊపిరాడక వృద్ధుడి మృతి

Free Bus Effect Old Man Died: ఎన్ని బస్సులు వస్తున్నా కిక్కిరిసి ఉండడంతో రద్దీ ఎక్కువ ఉన్న బస్సు ఎక్కిన ఓ వృద్ధుడు ఊపిరాడక బస్సులోనే కుప్పకూలాడు. ఆస్పత్రికి తరలించేలోపు కన్నుమూసిన విషాద సంఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది.


IMD Alert: దేశంలోని ఈ రాష్ట్రాల్లో 4 రోజులు వర్షసూచన, భారీ మంచు

IMD Alert: దేశమంతా వేసవి ప్రతాపం పెరుగుతోంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఎండలు తీవ్రమౌతున్నాయి. అదే సమయంలో పశ్చిమ అవరోధాలు చురుగ్గా ఉండటంతో దేశంలోని కొన్ని ప్రాంతాలకు వర్షసూచన ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.


Election Staff Remuneration: ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ఇచ్చే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

Elections 2024: భారత్‌లో సార్వత్రిక ఎన్నికలు అంటే ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య జాతర. భారత దేశంలో సార్వత్రి ఎన్నికలంటే యావత్ ప్రపంచమే నిశితంగా గమనిస్తుంది. అందుకే ఎలక్షన్‌ నిర్వహణకు ఎన్నికల సంఘం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటుంది. ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచే ప్రక్రియ ప్రారంభిస్తుంది. 18 ఏళ్లు నిండిన వాళ్లంతా ఓటు హక్కు నమోదు చేసుకుని దేశ తలరాతను మార్చే నేతలను ఎన్నుకునేలా ప్రోత్సహిస్తుంది. ఆయా రాష్ట్రాల్లో తీసుకోవాల్సిన ప్రత్యేక చర్యలపై...


Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం - మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

Two More Persons in Police Custody in Phone Tapping Issue: రాష్ట్రంలోనే సంచలనం కలిగించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో (Phone Tapping Case) గురువారం మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, గట్టు మల్లును అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారిస్తున్నారు. గతంలో ఎస్ఐబీ సీఐగా పనిచేశారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్న ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్...


నౌకలను ఎలా నడుపుతారు, ఇరుకైన బ్రిడ్జ్‌‌లు, కాలువలను ఎలా దాటిస్తారు?

నౌకల వేగాన్ని నాట్స్‌తో కొలుస్తారు. అయితే ఇరుకైన కాలువలు, బ్రిడ్జిలను దాటేందుకు దేని ఆధారంగా నౌకలకు అనుమతి లభిస్తుంది? ఆ సమయంలో నౌకలు ఎలా ప్రయాణించాల్సి ఉంటుంది?


ముందే అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ.. బీఆర్ఎస్ నుంచి యాదవ అభ్యర్థి..!

ముందే అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ.. బీఆర్ఎస్ నుంచి యాదవ అభ్యర్థి..! లోక్​సభ ఎన్నికల్లో భాగంగా అన్ని పార్టీలు హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్​పైనే ఫోకస్ పెట్టాయి. నాలుగు దశాబ్దాలుగా ఈ నియోజకవర్గాన్ని తన కంచుకోటగా మార్చుకున్న మజ్లిస్ పార్టీకి చెక్ పెట్టేందుకు పకడ్బందీ వ్యూహాలు రచిస్తున్నాయి. ఎన్నికల్లో సత్తా చాటేందుకు అన్ని పార్టీలు ప్రయత్నాలు షురూ చ...


Summer Vacation : ఇంటర్‌ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం.. ఈసారి భారీగానే..

Summer Holidays for Inter Colleges : ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌. ఇంటర్మీడియట్‌ పరీక్షలు ముగిసిన నేపథ్యంలో ఇంటర్‌ బోర్డు కీలక ప్రకటన చేసింది. వివరాల్లోకెళ్తే..


29న ఉచిత పాలిసెట్ నమూనా పరీక్ష.. ఎక్కడంటే..

నిరుద్యోగులకు బంపర్ ఆఫర్. ముందస్తుగా ఉచితంగా నమూనా పరీక్ష పెట్టి వారి ప్రతిభను వారే స్వయంగా నిర్ధారణ చేసుకొనే విధంగా డిప్లొమా కోర్సుల్లో వెసులుబాటు కల్పించారు. జరగబోయే మెయిన్ పరీక్షకు ముందస్తుగా రాస్తున్న జనాభాలో మన ర్యాంక్ ఎంతో అని ముందస్తూ అంచనా వేసుకోవచ్చును. అదేవిధంగా పరీక్షలో ఎలాంటి ప్రశ్నలు వస్తాయి, ఎక్కువగా ప్రశ్నలు అడుగుతున్న టాపిక్ ఏది, మనం ఎందులో వీక్ గా ఉన్నామనేది స్పష్టంగా తెలుసుకోవచ్చును. ఇలాంటి నమూనా పరీక్షలు రాయడం వల్ల మనలో మనమే...


Photos: దేవుడి సాక్షిగా తాళి కట్టుకున్న హిజ్రాలు

కమనీయం..రమణీయం..శ్రీ పార్వతీ రాజరాజేశ్వరుల కళ్యాణం..తెలంగాణ రాష్ట్రం (ఉమ్మడి కరీంనగర్ జిల్లా) రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో భక్తజన రంజకమైన, భూకైలాసమై, దక్షిణ కాశీగా, ప్రముఖ శైవ క్షేత్రంగా వెలుగొందుతున్న శ్రీరాజరాజేశ్వరస్వామివారి ఆలయంలో శ్రీపార్వతి రాజరాజేశ్వర దివ్య కల్యాణం అత్యంత వైభవోపేతంగా జరుగుతోంది. అభిజిత్ లగ్న సుముహూర్తాన గురువారం ఉదయం 10:55నిమిషాల కళ్యాణ తంతును ఆలయ అర్చక స్వాములు, వేద పండితులు ప్రారంభించి 12గంటల 5నిమిషాల వరకు కళ్యాణ...


Varun Gandhi : వరుణ్ గాంధీ కాంగ్రెస్‌లో చేరుతారా ? - ఫిలిభిత్ ప్రజలకు బహిరంగ లేఖ

Varun Gandhi wrote an open letter to the people of Philibith : పిలిభిత్‌ ఎంపీ వ‌రుణ్ గాంధీకి రానున్న‌ లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బీజేపీ టికెట్ నిరాక‌రించింది. పిలిభిత్‌ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి వ‌రుణ్ గాంధీ లేఖ రాశారు. ఫిలిబిత్‌తో త‌న సంబంధం రాజ‌కీయాల‌కు అతీత‌మైంద‌ని, పిలిభిత్ బిడ్డ‌నైన తాను ప్ర‌జ‌ల కోసం ఎంత‌టి మూల్యాన్ని చెల్లించేందుకూ సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించారు. సామాన్యుడి గొంతు వినిపించేందుకే తాను రాజ‌కీయాల్లోకి వ‌చ్చాన‌ని, ప్ర‌జ‌ల కోసం త‌న ఇంటి...


భర్తపై వేడి నీళ్లు పోసిన భార్య.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాధితుడు మృతి

కరీంనగర్ జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కుటంబ కలహాలతో సలసల మరిగే వేడినీళ్లను భర్తపై పోసింది ఓ భార్య. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన భర్త ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు.


స్ట్రాంగ్ రూంను పరిశీలించిన కలెక్టర్

స్ట్రాంగ్ రూంను పరిశీలించిన కలెక్టర్ మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు : మహబూబ్ నగర్  ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ ఏప్రిల్​ 2న జిల్లా కేంద్రంలోని బాయ్స్  కాలేజీలో జరుగనుండగా, కౌంటింగ్ ఏర్పాట్లను బుధవారం ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్  జి.రవినాయక్  పరిశీలించారు. స్ట్రాంగ్ రూం, కౌంటింగ్ హాల్​లో చేయాల్సిన ఏర్పాట్లను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుక...


Chandrababu : జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్

Chandrababu asked seven questions to Jagan : రాష్ట్రాన్ని సర్వనాశనం పట్టించిన ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌( CM Jagan) ను ఇంటికి పంపించే సమయం ఆసన్నమయ్యిందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు( Chandra Babu) అన్నారు. ఎన్నికల ప్రచారం(Election Campaign) లో భాగంగా అనంతపురం జిల్లా రాప్తాడులో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర భవిష్యత్‌ కోసం టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి పనిచేస్తున్నాయని వెల్లడించారు. విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు...


CM Bhagwant Mann: యాభై ఏళ్ల వయసులో పండంటి బిడ్డకు తండ్రైన సీఎం..

Punjab CM Bhagwant Mann: పంజాబ్ సీఎం యాభై ఏళ్ల వయసులో తండ్రైయ్యారు. సీఎం భగవంత్‌ మాన్‌, ఆయన భార్య డాక్టర్‌ గురుప్రీత్‌ కౌర్‌ దంపతులకు గురువారం ఆడబిడ్డ జన్మించింది. ఈ శుభవార్తను మాన్.. ఎక్స్ వేదికగా పంచుకున్నారు.


AP Highcourt : స్కిల్ కేసులో అచ్చెన్నాయుడుకు ఊరట - హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఇవే

AP Skill Developement Case : టిడిపి ఏపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడికి స్కిల్ డెవలప్ మెంట్ కేసు(ap skill development case)లో ఊరట లభించింది. ఈ కేసులో ఆయన ముందస్తు బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు గురువారం విచారణ జరిగింది. అదనపు వివరాలు సమర్పించేందుకు సీఐడీ తరపు న్యాయవాది సమయం కోరారు. విచారణ ఏప్రిల్ 2 కి వాయిదా పడింది. అప్పటి వరకూ పిటిషనర్‌పై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. అధికారుల్ని వదిలేసి రాజకీయ...


Viral Video: సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన.. వారణాసిలో భర్త కళ్లముందే భార్యను..

Viral Video:మణికర్ణిక ఘాట్ లో ఇద్దరు దంపతులు వారణాసిలో స్వామివారిని దర్శించుకొవడానికి వచ్చారు. హోలీ నేపథ్యంలో కొందరు ఆకతాయిలు చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.


Arvind Kejriwal: లాయర్‌గా మారిన కేజ్రీవాల్.. తన కేసును తానే వాదించుకున్న ఢిల్లీ సీఎం

Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ కేసులో సీఎం కేజ్రీవాల్‌కు ఈడీ కస్టడీని కోర్టు పొడగించింది. ఈ క్రమంలోనే కోర్టులో వాదనల సందర్భంగా కేజ్రీవాల్ లాయర్ అవతారం ఎత్తారు. ఢిల్లీ లిక్కర్ కేసులో తన వాదనలను తానే వినిపించారు. ఈ సందర్భంగా ఈడీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తనను ఈ కేసులో ఇరికించి.. తన ఆమ్ ఆద్మీ పార్టీని లేకుండా చేయాలనేదే ఈడీ లక్ష్యమని మండిపడ్డారు. ఇక కేజ్రీవాల్ కస్టడీని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు మరో 4 రోజులు పొడగించింది.


అమెరికా పక్కనే ఉన్న ఈ చిన్న దేశంలోకి అసలు గన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి?

అక్రమ ఆయుధ రవాణాకు ఎందుకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు?


హంతకుడికి ఓట్లేయమని అడుగుతారా.. జగన్‌పై సోదరి సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలకు ముందు వైసీపీ(YCP)కి ఊహించని షాక్ తగిలింది. ఇప్పటి వరకు ప్రజలే నాకు బలం అని చెప్పుకుంటున్న ఆపార్టీ అధ్యక్షుడు , ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan) ప్రొద్దుటూరు ఎన్నికల ప్రచార వేదికపై చేసిన వ్యాఖ్యలకు సోదరి డాక్టర్ వైఎస్ సునీతారెడ్డి(Sunitha Reddy) కౌంటర్ ఇచ్చారు. సాక్షాత్తు తెలంగాణ హైకోర్టు దగ్గర మీడియాతో మాట్లాడిన ఆమె తన తండ్రిని చంపిన రాజకీయ పార్టీకి ఓటు వేయవద్దంటూ ప్రజలకు విన్నవించుకున్నారు. తన తండ్రి చనిపోయి ఐదేళ్లు గడిస్తే...


51 ఏళ్ల వయసులో తండ్రైన ముఖ్యమంత్రి.. ఆడపిల్లకు జన్మనిచ్చిన సీఎం భార్య

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మరోసారి తండ్రయ్యారు. ఆయన భార్య పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చారు. గురువారం ఉదయం డాక్టర్ గురుప్రీత్ కౌర్ పాపను ప్రసవించినట్టు ఆయన స్వయంగా వెల్లడించారు.


ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో మలుపు.. ఆ ఇద్దరు కూడా అరెస్ట్.. ప్రణీత్ రావుతో సమానంగా..!

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రోజుకో ట్విస్ట్ బయటకు వస్తూ.. కేసుపై ఉత్కంఠ పెరుగుతోంది. అయితే.. ఇప్పటికే ఈ కేసులో కీలక పాత్ర పోషించినట్టుగా అనుమానిస్తున్న పలువురు పోలీసు అధికారులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా.. ఇప్పుడు మరో ఇద్దరు పోలీసు అధికారులను అరెస్ట్ చేశారు. అయితే.. వీళ్లు కూడా ప్రణీత్ రావుకు సమానంగా ఫోన్లను ట్యాపింగ్ చేసినట్టు తెలుస్తోంది


అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌ అంతర్జాతీయ వ్యవహారంగా మారుతోందా... అమెరికా ఎందుకు ఈ విషయంలో మళ్ళీ జోక్యం చేసుకుంది?

అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి వార్తా సంస్థ రాయిటర్స్‌తో మాట్లాడుతూ, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యవహారంలో నిష్పాక్షిక, పారదర్శక, చట్టపరమైన ప్రక్రియ త్వరగా జరగాలని ఆశిస్తున్నామని అన్నారు.


ఎంపీ బండి సంజయ్ పై కేసు నమోదు.. ఎందుకో తెలుసా..!

ఎంపీ బండి సంజయ్ పై కేసు నమోదు.. ఎందుకో తెలుసా..! బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ పై కేసు నమోదైంది. మార్చి27 బుధవారం చెంగిచర్లలో జరిగిన ఘటనలో పోలీసు విధులకు ఆటంకం కలిగించారంటూ బండి సంజయ్ పై ఎఫ్ఐఆర్ నమోదైంది. నాచారం సీఐ నందీశ్వర్ రెడ్డి ఫిర్యాదు మేరకు  బండి సంజయ్ తోపాటు మరో 9 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. కేసు ఎందుకు నమోదై...


Naveen Polishetty: అమెరికాలో యంగ్‌ హీరో నవీన్‌ పోలిశెట్టికి ప్రమాదం - తీవ్ర గాయాలు

Naveen Polishetty Injured in Bike Accident: యంగ్‌ హీరో నవీన్‌ పొలిశెట్టి ప్రమాదాని గురయ్యాడు. ప్రస్తుతం ఆమెరికాలో ఉన్న నవీన్‌ రెండు రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురైనట్టు సమాచారం. బైక్‌ వెళ్తుండగా అతడు జారిపడటంతో తీవ్ర గాయాలు అయినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో నవీన్‌ చేతికి బలమైన గాయమైందని, చేయి ఫ్యాక్చర్ అయ్యిందని చెబుతున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన లేదు. ప్రస్తుతం నవీన్‌ అమెరికాలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు ఇన్‌సైడ్‌ సినీ...


‘నాగపంచమి’ టుడే: పంచమి సీమంతానికి ముత్తైదువులా వచ్చిన కరాళి! ప్రమాదంలో తల్లిబిడ్డ

Naga Panchami 2024 March 28 Episode: పాపం పంచమిని నాగజాతి వదిలిపెట్టినా.. కరాళి, ఫణేంద్రలు వదిలిపెట్టడంలేదు. ఈ క్రమంలోనే నాగేశ్వరికి కరాళి పెద్ద జలక్ ఇచ్చేసింది. పంచమితో పాటు పంచమి కడుపులో పెరుగుతున్న నాగుల మహారాణికి కూడా ప్రమాదం తలెత్తింది కరాళి. అసలేం జరిగింది? కరాళి చేసిన కుట్ర ఏంటీ? మోక్ష, పంచమీలకు జరిగిన యాక్సిడెంట్ నుంచి కాపాడింది ఎవరు? లాంటి వివరాలు ఇప్పుడు చూద్దాం. (photo courtesy by star maa and disney+ hotstar)


అప్పటి కేసీఆర్ మంత్రులపైనా ఫోన్ ట్యాపింగ్ నిఘా

అప్పటి కేసీఆర్ మంత్రులపైనా ఫోన్ ట్యాపింగ్ నిఘా హైదరాబాద్, వెలుగు : సంచలనం సృష్టిస్తున్న ఫోన్​ ట్యాపింగ్​ కేసులో రోజుకో కొత్త కోణం వెలుగుచూస్తున్నది. ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల నేతలే లక్ష్యంగా గత బీఆర్​ఎస్​ సర్కార్​లో సాగిన ఈ వ్యవహారం వెనుక ఆ పార్టీకి చెందిన ఓ కీలక ఎంపీ ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ట్యాపింగ్​ సాఫ్ట్​వేర్స్​ కొనుగోలు మొదలు అన్...


Vemulawada : వేములవాడలో వింత ఆచారం - శివుడితో జోగినిల వివాహం!

Vemulawada Temple: దేవుడిని వివాహం చేసుకునే వింత ఆచారం వేములవాడలో కొనసాగుతూనే ఉంది. ఇందుకు సంబంధించి వేడుక ఇవాళ ఘనంగా జరిగింది.


Rajanna sirisilla :శివ పార్వతుల కళ్యాణం సాక్షిగా తాళికట్టుకున్న హిజ్రాలు| #local18

#rajannasiricilla #hijrah #local18 కమనీయం..రమణీయం..శ్రీ పార్వతీ రాజరాజేశ్వరుల కళ్యాణం..తెలంగాణ రాష్ట్రం (ఉమ్మడి కరీంనగర్ జిల్లా) రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో భక్తజన రంజకమైన, భూకైలాసమై,దక్షిణ కాశీగా,ప్రముఖ శైవ క్షేత్రంగా వెలుగొందుతున్న శ్రీరాజరాజేశ్వరస్వామివారి ఆలయంలో శ్రీపార్వతి రాజరాజేశ్వర దివ్య కల్యాణం అత్యంత వైభవోపేతంగా జరుగుతుంది.#news18telugulive #telugunews18 #andhranews18 #telangananews18-----------------------------------------------------------------------------------------Follow us: Website: https://telugu.news18.com/Facebook: https://www.facebook.com/News18Telugu/Twitter: https://twitter.com/News18Teluguinstagram: https://www.instagram.com/news18telugu/


Vijayawada City: విజయవాడ పాతనగరంపై పట్టు కోసం పోటాపోటీ - సెంట్రల్ చేజిక్కించుకునేందుకు ఇరుపార్టీల తంటాలు

Vijayawada West: ఎన్టీఆర్ జిల్లా విజయవాడ లోక్‌సభ పరిధిలోని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 1967 నియోజకవర్గాల పునర్విభజన చట్టం అనుసరించి ఏర్పడింది. మొత్తం విజయవాడ (Vijayawada) పాత నగరం పరిధిలో ఉండే ఈ నియోజికవర్గం పూర్తిగా అర్బన్‌ ప్రాంతం. ప్రస్తుతం వెలంపల్లి శ్రీనివాసరావు(Vellampalli Srinivasarao) వైసీపీ నంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇప్పుడు ఆయన సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీపడుతున్నారు. అక్కడ మూడోసారి బొండా ఉమ(Bonda uma) అదృష్టాన్ని...


వైఎస్ భారతీరెడ్డి ఎన్నికల ప్రచారం.. 21 రోజుల పాటు అక్కడే

(Anna Raghu,Senior Correspondent News18,Amaravathi)దేశవ్యాప్తంగా ఎన్నికల సమరం మొదలైంది. ఇందులో భాగంగానే ఏపీలో అసెంబ్లీతో పాటు లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మే(May)13న జరగనున్న ఈ ఎన్నికల కోసం అన్నీ పార్టీలు ప్రచారాన్ని మొదలుపెట్టాయి. అధికార వైసీపీ (YCP)కూడా మార్చి 27 నుంచి మేమంతా సిద్దం అంటూ బస్సు యాత్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తోంది. ఈపర్యటనలో పార్టీ క్యాడర్ ఉత్తేజపరిచి కార్యకర్తలను ఎక్కువ శాతం పార్టీలోకి, అలాగే ఎన్నికల...


JEE Main 2024 : జేఈఈ మెయిన్‌ సెషన్‌-2 సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులు వచ్చేశాయ్‌.. లింక్‌ ఇదే

JEE Mains Intimation Slip : జేఈఈ మెయిన్‌ సెషన్‌-2 పరీక్షలు ఏప్రిల్‌ 4వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులు విడుదలయ్యాయి.


Tiruvuru News: స్వామిదాసుపై సానుభూతి చూపేనా? - కొలికలపూడి కుంభస్థలం కొట్టేనా?

Tiruvuru constituency: ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పార్లమెంట్‌ పరధిలోని తిరువూరు(Tiruvuru) అసెంబ్లీ నియోజకవర్గం...ఆంధ్రరాష్ట్రం విభజన చట్టం ప్రకారం 1952లో ఏర్పాటైన ఈ నియోజకవర్గం తొలి ఎన్నికలు మద్రాస్ ప్రెసిడెన్సీలోనే జరిగాయి. అప్పటి నుంచి ఎవరెవరు గెలిచారు..? ఏయే పార్టీలు పైచేయి సాధించాయో ఓసారి చూస్తే.. తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గం తిరువూరు అసెంబ్లీ నియోజవర్గం 1952లో ఏర్పాటు కాగా...తొలిసారి జరిగిన ఎన్నికల్లో సీపీఐ(CPI), కాంగ్రెస్(Congress) పార్టీలు...


కాంగ్రెస్, కమ్యూనిస్టుల పొత్తు పదిలమేనా? మంత్రి పొన్నం ఆసక్తికర ట్వీట్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, సీపీఐతో పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. పొత్తులో భాగంగా ఒక అసెంబ్లీ సీటులో పోటీ చేసి కమ్యూనిస్టు పార్టీ విజయం కూడా సాధించింది. ఇప్పుడు లోక్ సభ ఎన్నికలు వచ్చాయి. తమకు ఒక సీటు కేటాయించాలని సీపీఐ పార్టీ ఇది వరకే కాంగ్రెస్ పార్టీని కోరింది. దీనిపై హస్తం పార్టీ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటిస్తున్న వేళ సీపీఐ ప్రతిపాదన పరిస్థితి ఏమిటీ అనే ఉత్కంఠ ఉన్నది. ఈ నేపథ్యంలోనే మంత్రి...


దాల్చిన చెక్కతో ఆ సమస్యకు చెక్ పెట్టొచ్చు.. వాడే విధానం ఇదే

(Anna Raghu,Senior Correspondent News18,Amaravati)ఈ రోజుల్లో ప్రజలు అన్నింట్లో మార్పులు వస్తున్నాయి. కానీ ఆహార జీవన విధానంలో మాత్రం రావడం లేదు. ఎందుకంటే సమయానికి ఇది జరిగితే చాలు. రేపు చేసుకుందాంలే అన్న ధీమా. పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ బయట ఆహారం మీద ఆధారపడుతున్నారు. దీని వల్లన అనేక సమస్యలు వస్తున్నాయి. బయట దొరికే చిరుతిండి వలన మానవుని శరీరంలో కొలెస్ట్రాల్(Cholesterol) రోజురోజుకు పేరుకుపోతుంది. దీంతో అనేక దీర్ఘకాలిక వ్యాధులతో...


'కేసీఆర్‌ ఫోన్‌ ట్యాపింగ్‌ చేయించటానికి కారణమదే'

నియంతృత్వాన్ని పాటించే నాయకులు తమ నీడను కూడా నమ్మరని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ కూడా ఆ కోవలోకే వస్తారని తెలిపారు. అందుకే కేసీఆర్ తాను సీఎంగా ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతలు, మీడియా ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ చేయించారని ఆయన ఆరోపించారు.


Raja Singh | రాజా సింగ్ హౌస్ అరెస్ట్..సాయంత్రం చెంగిచెర్ల వెళ్తానని ప్రకటించిన రాజా సింగ్ | #shorts

రాజా సింగ్ హౌస్ అరెస్ట్..సాయంత్రం చెంగిచెర్ల వెళ్తానని ప్రకటించిన రాజా సింగ్ #rajasingh #bjp #chengicharla #telangana #news18telugulive #telugunews18 #andhranews18 #telangananews18-----------------------------------------------------------------------------------------Follow us: Website: https://telugu.news18.com/Facebook: https://www.facebook.com/News18Telugu/Twitter: https://twitter.com/News18Teluguinstagram: https://www.instagram.com/news18telugu/


ఎన్టీపీసీలో సీతారామాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ

ఎన్టీపీసీలో సీతారామాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ హాజరైన చిన్నజీయర్​స్వామి జ్యోతినగర్,వెలుగు : పెద్దపల్లి జిల్లా రామగుండం బల్దియా పరిధిలోని ఎన్టీపీసీ భీమునిపట్నం చిలుకలయ్య గుడి  ప్రాంగణంలో కొత్తగా నిర్మించిన శ్రీసీతారామాంజనేయ చంద్రమౌళేశ్వర దేవాలయంలో శ్రీ సీతారామాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ బుధవారం నిర్వహించారు. ఈ వేడుకకు త్రిదండి రామానుజ చిన్నజీయర్...