Trending:


మావాడి ఫలితాలొచ్చాయి.. మా ఆయన పరీక్షలకు ప్రిపేర్ అయితుండు..!

మావాడి ఫలితాలొచ్చాయి.. మా ఆయన పరీక్షలకు ప్రిపేర్ అయితుండు..! ©️ VIL Media Pvt Ltd.


హిందువులు భయపడేలా కాంగ్రెస్​ మేనిఫెస్టో : ధర్మపురి అర్వింద్​

హిందువులు భయపడేలా కాంగ్రెస్​ మేనిఫెస్టో : ధర్మపురి అర్వింద్​ బోధన్​,వెలుగు: కాంగ్రెస్​ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో  హిందుసమాజం భయపడే విధంగా ఉందని నిజామాబాద్​ ఎంపీ ధర్మపురి అర్వింద్​ అన్నారు. మంగళవారం బోధన్​ పట్టణంలోని రాకాసిపేట్​లో బీజేపీ  ఆఫీస్​ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.   కాంగ్రెస్​   దేశంలోని సంపదను దోచిపెట్టి, ముస్లింలక...


వలసలు: కిడ్నాప్‌లు, డ్రగ్స్ ముఠాల నుంచి ప్రాణాలు కాపాడుకుంటూ ఎలా అమెరికాకు చేరుకుంటున్నారంటే...

‘‘మీ దగ్గర డబ్బు లేకపోతే బస్సు దిగమంటారు. ఒంటి మీద దుస్తులు విప్పమంటారు. డబ్బు లేకపోతే మీ దగ్గర ఉండే వస్తువులను తీసేసుకుంటారు. నా డాక్యుమెంట్లను అలాగే లాక్కున్నారు.’’


ఏపీలో కాంగ్రెస్ గెలిచే సీటు అదే..! ఆంధ్రాలో హస్తం పార్టీకి పునర్జీవం పోయనున్న ఆ అభ్యర్థి ఎవరంటే..?

Amanchi Krishna Mohan Confident On Chirala: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల బరిలో నిలిచిన కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే అభ్యర్థుల ప్రకటన.. నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని స్థానాల్లో గెలుస్తుందని చర్చ. ఒక సీటు మాత్రం గన్ షాట్ అంటున్న నేతలు.. అక్కడ గెలుపు ఖాయమంటూ ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఓసారి 2014 ఎన్నికల్ని గుర్తు చేసుకోవాలంటున్నారు.. అభ్యర్థి బలం ప్లస్ అవుతుందని కొత్త లెక్కలు చెబుతున్నారు.


Rapido: ఓటర్లకు ర్యాపిడో గుడ్‌న్యూస్.. పోలింగ్ రోజు వారికి ఉచిత ప్రయాణాలు

Rapido: ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా సార్వత్రిక ఎన్నికల గురించే చర్చ జరుగుతోంది. ఇక ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనేక రకాల చర్యలను చేపడుతోంది. ఈ నేపథ్యంలోనే రైడ్ షేరింగ్ సంస్థ ర్యాపిడో సంచలన ప్రకటన చేసింది. ఓటింగ్ రోజు ఉచిత ప్రయాణాలు కల్పించనున్నట్లు ప్రకటించింది. ఓటర్లను ఇంటి దగ్గరి నుంచి పోలింగ్ స్టేషన్ల వరకు ర్యాపిడో వాహనాలపై ఉచితంగా చేరవేయనున్నట్లు తెలిపింది. అయితే ఈ అవకాశం కొందరికే అని తెలిపింది. ఆ కొందరు ఎవరో ఈ స్టోరీలో...


మరోసారి అంతరిక్ష యాత్రకు సునీత విలియమ్స్

మరోసారి అంతరిక్ష యాత్రకు సునీత విలియమ్స్ సునీత ఎల్. విలియమ్స్..ప్రఖ్యాత నాసా అంతరిక్ష వ్యోమగామి మరోసారి అంతరిక్ష యాత్రకు సిద్దమవుతున్నారు. ఇప్పటికే రెండు సార్లు అంతరిక్ష యాత్ర చేసిన సునీత విలియమ్స్..మూడోసారి అంతరిక్ష యాత్రకు శిక్షణ పొందుతున్నారు. మే 6న సాయంత్రం 10.34 ని మిషాలకు NASA  వ్యోమగాములు బచ్ విల్మోర్, సునీత విలియమ్స్ బోయింగ్ స్టార్ లైనర్  స...


News Live Updates : నామినేషన్లకు నేడు చివరి గడువు

News Live Updates: దేశంలో ఎన్నికల సందడి నెలకొంది. ప్రతీ పార్టీ ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయాలని...ప్రత్యర్ధులపై గెలిచి చట్టసభల్లో అడుగుపెట్టాలన్నదే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నాయి. లోక్ సభ(Lok Sabha), ఏపీలోని అసెంబ్లీ(Assembly), తెలంగాణలోని పార్లమెంట్ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేయాల్సిన గడువు నేటితో ముగియనుంది. కాబట్టి ఇప్పటి వరకు ప్రచారంలో బీజిగా ఉన్న నేతలు నామినేషన్ వేసేందుకు ఈ ఒక్కరోజు మాత్రమే సమయం ఉందని ఎన్నికల కమిషన్ మరోసారి గుర్తు...


కొండగట్టుకు పోటెత్తిన భక్తులు

కొండగట్టుకు పోటెత్తిన భక్తులు కొండగట్టు, వెలుగు: కొండగట్టుకు హనుమాన్‌‌ దీక్షాపరులు, భక్తులు తరలివచ్చారు. హనుమాన్​ జయంతి సందర్భంగా తెల్లవారుజాము నుంచే దీక్షాపరులు గుట్టకు చేరుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అంతరాలయంలో స్వామిని పండ్లతో అలంకరించారు. దీక్షామండపంలో మాలవిరమణ చేసిన భక్తులు కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి స్వామిని దర్శించుకుని తిరుగు ప్రయా...


లారీని ఢీ కొట్టిన కారు..ముగ్గురు మృతి

లారీని ఢీ కొట్టిన కారు..ముగ్గురు మృతి నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కావలి రూరల్ మండలం ముసునూరు టోల్ ప్లాజా దగ్గర ఆక్సిడెంట్ అయ్యింది. ఓ కారు లారీని ఓవర్ టేక్ చేయబోయి వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురి అక్కడిక్కడే మృతిచెందారు.ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో ఇద్దరు మహిళలున్నారు.బాధితులు పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగ...


శిఖం భూములు ఆక్రమిస్తే కేసులు నమోదు చేయాలి

శిఖం భూములు ఆక్రమిస్తే కేసులు నమోదు చేయాలి మంగపేట, వెలుగు: చెరువు శిఖం భూములను ఆక్రమిస్తే కేసులు నమోదు చేయాలని ములుగు కలెక్టర్​ఇలా త్రిపాఠి అన్నారు. మంగళవారం మంగపేట మండలం మల్లూరు సమీపంలో ఉన్న అత్త, కోడలు చెరువులను ఆమె అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చెరువు శిఖం భూములను సర్వే చేసి, ఆక్రమించినట్లయితే వారిపై కేసులు నమోదు...


Nellore Road Accident: నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం - లారీని ఢీకొన్న కారు, ముగ్గురు దుర్మరణం

Severe Road Accident In Nellore: నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం ముసునూరు టోల్ ప్లాజా వద్ద బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లారీని ఓవర్ టేక్ చేయబోయి కారు వెనుక నుంచి ఢీకొన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి...


3పార్లమెంట్, 11అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్..

3పార్లమెంట్, 11అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు గాను నామినేషన్ల స్వీకరణకు ఒక్క రోజే గడువు మిగిలి ఉన్న క్రమంలో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్. 3ఎంపీ, 11ఎమ్మెల్యే స్థానాలకు ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం. నరసాపురం ఎంపీ స్థానానికి బ్రహ్మానందరావు, రాజంపేట ఎంపీ స్థానానికి ఎస...


భార్యతో అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో..

భార్యతో అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో.. టీచర్ ను చంపేసి చెరువులో పడేసిన్రు 26 రోజుల తర్వాత హైదరాబాద్ లో దొరికిన డెడ్ బాడీ మూడు రోజుల కింద సూసైడ్  చేసుకున్న నిందితుడి భార్య  ముగ్గురు నిందితులను అరెస్ట్  చేసి రిమాండ్ కు పంపిన పోలీసులు మెదక్, రామాయంపేట, వెలుగు: తన భార్యతో అక్రమ సంబంధం ఉందన్న అనుమానంతో సదరు మహిళ భర్త మరో ఇద్దరితో కలిసి ఓ ప్రభుత్వ టీచ...


Qఅండ్ R ల మధ్య చూడండి: వైరల్ ట్రెండ్లో..రోడ్ సేఫ్టీపై ఢిల్లీ పోలీసుల వార్నింగ్

Qఅండ్ R ల మధ్య చూడండి: వైరల్ ట్రెండ్లో..రోడ్ సేఫ్టీపై ఢిల్లీ పోలీసుల వార్నింగ్ సోషల్ మీడియాలో ఢిల్లీ పోలీసులు పోస్టు చేసిన ‘కీ బోర్డులో Q మరియు R అక్షరాల మధ్య చూడండి’ అనే వైరల్ ట్రెండ్ X ఫ్లాట్ ఫాంలో సంచలనం సృష్టిస్తోంది. అదేంటంటే ఏదైనా మేసేజ్ చెప్పాలనుకున్నపుడు.. కీబోర్డులో కొన్ని అక్షరాల మధ్య చూడండి అంటూ కోడింగ్ ను ఉపయోగిస్తున్నారు. విషయం మొత్తం...


రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్: 20రూపాయలకే భోజనం...

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్: 20రూపాయలకే భోజనం... ఇకపై జనరల్ ప్రయాణికులకు కూడా భోజనం అందించనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. ఇందుకోసం స్టేషన్లో జనరల్ భోగీలు నిలిచే చోట ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు అధికారులు. వేసవి పూర్తయ్యే వరకూ ఈ కౌంటర్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది రైల్వే శాఖ. జనరల్ బోగీల్లో ప్రయాణించే ప్రయాణికుల కోసం ఎకానమీ ...


తపోవన ఆశ్రమంలో ఘనంగా ఆంజనేయస్వామి జయంతోత్సవాలు

తెలుగు రాష్ట్రాలనే కాదు.. దేశంలోనే ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ఆ పరమ పవనమైన పీఠం విరాజిల్లుతూ ఉంది. ఆ పీఠానికి అనుబంధంగా ఉన్న పీఠంలో తెలుగు రాష్ట్రంలో విశేష ఆధ్యాత్మిక కార్యక్రమాల సైతం నిర్వహిస్తూ ఉంటారు. ఇక ఆంజనేయస్వామి జయంతి సందర్భంగా ఆ ఉమ్మడిజిల్లాలో ఉన్న ఆశ్రమంలో ఆశ్రమ పీఠాధిపతులు ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా ఉత్సవాల జరిగాయి. ఆ విశేషాలు ఒకసారి వీక్షిద్దాం.ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే కాదు తెలుగు రాష్ట్రాలలో దేశవ్యాప్తంగా శృంగేరి పీఠం అంటే ఒక...


కోడెల సంరక్షణలో నిర్లక్ష్యం వహించొద్దు : హనుమంతురావు

కోడెల సంరక్షణలో నిర్లక్ష్యం వహించొద్దు : హనుమంతురావు వేములవాడ, వెలుగు: భక్తులు ఎంతో విశ్వాసంగా చూసే రాజన్న కోడెల సంరక్షణలో ఆలయ ఉద్యోగులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఎండోమెంట్‌‌ కమిషనర్‌‌‌‌ హనుమంతురావు హెచ్చరించారు. మంగళవారం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయానికి సంబంధించిన గోశాలను సందర్శించారు. కోడెలు చాలా ...


నిర్లక్ష్యంతో జరిగే అగ్ని ప్రమాదాలే ఎక్కువ .. అవేంటో తెలుసుకోండి మరి!

వేసవి నేపథ్యంలో పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా అధికంగా అగ్ని ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది. అయితే అగ్ని ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి.. ప్రమాదాలు జరిగినప్పుడు ఎలాంటి ప్రాణనష్టాలు, ఆస్తి నష్టం జరగకుండా ఉండాలంటే ఏం చేయాలనే అంశాలపై లోకల్ 18 ప్రత్యేక కథనం మీకోసం అందిస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల పట్టణంతో పాటు వేములవాడ పట్టణంలో కూడా ఫైర్ స్టేషన్ ఆధ్వర్యంలో అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించామని వేములవాడ ఫైర్ స్టేషన్...


Congress List: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్

Congress List: తెలంగాణలో మిగిలిన 3 స్థానాలకు.. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. నామినేషన్లు దాఖలు చేసేందుకు గడువు ముగియనున్న ఒకరోజు ముందు ముగ్గురు అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ హై కమాండ్ విడుదల చేసింది. ఖమ్మం, హైదరాబాద్, కరీంనగర్ లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేశారు. ఇక ఖమ్మం పార్లమెంటు స్థానాన్ని తన బంధువుకు ఇప్పించుకోవడంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సఫలం అయ్యారు.


పేద వర్గాలను విద్యకు దూరం చేసే.. మోదీ సర్కారుకు గుణపాఠం చెప్పాలి : ఆకునూరి మురళి

పేద వర్గాలను విద్యకు దూరం చేసే.. మోదీ సర్కారుకు గుణపాఠం చెప్పాలి : ఆకునూరి మురళి హసన్ పర్తి, వెలుగు : నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు  చేసి దేశంలోని పేద వర్గాలను విద్యకు దూరం చేసే కుట్రను అడ్డుకోవాలని మాజీ ఐఏఎస్  ఆకునూరి మురళి పిలుపునిచ్చారు. మంగళవారం కాకతీయ యూనివర్సిటీ కామర్స్​ సెమినార్  హాల్​లో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ‘నూతన జాతీయ విద్యా విధ...


తిరుమల శ్రీవారి సేవకులుగా అద్భుత అవకాశం.. భక్తులు వెంటనే బుక్ చేస్కోండి

Tirumala Srivari Seva Online Booking: తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి నిత్యం వేలాదిమంది భక్తులు వస్తుంటారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు విశేష సేవలందించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల నుంచి స్వచ్ఛంద సేవలను స్వాగతించి శ్రీవారి సేవను ప్రారంభించింది. 18 నుంచి 60 సంవత్సరాల మధ్యవాళ్లు సేవలు అందించొచ్చు. రోజుకు 6 గంటల పాటూ సేవలు అందించాల్సి ఉంటుంది. భక్తులు తమ మొబైల్ నంబర్‌తో ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి


నడిగడ్డ రోడ్లను పట్టించుకోలే

నడిగడ్డ రోడ్లను పట్టించుకోలే పదేండ్లుగా రిపేర్లు చేయక తిప్పలు పడుతున్న ప్రజలు గద్వాల, వెలుగు : పదేండ్లుగా జోగులాంబ గద్వాల జిల్లాలో ఒక్క రోడ్డు రిపేరుకు నోచుకోలేదు. కొత్త రోడ్లు వేయకపోవడంతో జిల్లాలోని రోడ్లన్నీ అధ్వానంగా మారి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కొన్ని రోడ్లపై వెట్ మిక్స్ వేసి బీటీ వేయకపోవడంతో, కంకర రోడ్లపై ప్రయాణం చేయాలంటేనే భయపడుతున్నారు. ...


Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ కేసులో కల్వకుంట్ల కవితపై ఈడీ కీలక విషయాలు.. బెయిల్ పిటిషన్ రిజర్వ్

Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు.. తీర్పును రిజర్వ్ చేసింది. ఈ క్రమంలోనే ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో వాదనలు వినిపించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు.. ఈ ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక విషయాలను వెల్లడించారు. ఈ ఢిల్లీ లిక్కర్ కేసులో కల్వకుంట్ల కవిత పాత్రపైనా కోర్టుకు వివరించారు. ఈ క్రమంలోనే కల్వకుంట్ల కవితకు.. ఈ కేసులో బెయిల్...


NEET UG 2024: నీట్‌ యూజీ - 2024 సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులు విడుదల, ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

NEET UG 2024 Exam City Slip: దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌ యూజీ పరీక్షను మే 5న నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నీట్-యూజీ సిటీ ఇంటిమేషన్‌ స్లిప్స్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఏప్రిల్ 24న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. విద్యార్థులు తమ అప్లికేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలతో నమోదుచేసి సిటీ ఇంటిమేషన్‌ స్లిప్‌ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సిటీ ఇంటిమేషన్‌ స్లిప్‌లో...


TS Inter Results 2024: తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల, రిజల్ట్స్ ఇక్కడ చూసుకోండి

TS Inter Results 2024: తెలంగాణలో ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్ష ఫలితాలు నేడు (ఏప్రిల్ 24న) వెలువడ్డాయి. ఉదయం 11 గంటలకు హైదరాబాద్, నాంపల్లిలోని ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఇంటర్‌ బోర్డు కార్యదర్శి శృతి ఓజా ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు. ఇంటర్ ఫలితాలను ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ https://tsbie.cgg.gov.in తోపాటు https://telugu.abplive.com వెబ్‌సైట్‌లోనూ...


కోదాడలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు మృతి

కోదాడలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు మృతి సూర్యపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోదాడ దుర్గాపురం స్టేజ్ దగ్గర ఆగి ఉన్న లారీని ఢీ కొట్టింది  కారు. ఈ ఘటనలో  ఆరుగురు అక్కడిక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.  మృతుల్లో ఒక చిన్న పాప కూడ ఉన్నట్లు తెలుస్తోంది.ప్రమాద సమయంలో కారులో 8 మంది ఉన్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ...


బీర్కూర్ లో గజ్జెలమ్మ జాతర ప్రారంభం

బీర్కూర్ లో గజ్జెలమ్మ జాతర ప్రారంభం బీర్కూర్, వెలుగు: బీర్కూర్ మండల కేంద్రంలో గజ్జెలమ్మ జాతరను ఎంపీపీ రఘు, గ్రామ పెద్దలు మంగళవారం ప్రారంభించారు.   బుధవారం రథోత్సవం, ఎడ్లబండ్ల ఉరేగింపు ఉంటుందన్నారు.  గురువారం కుస్తీ పోటీలు ఉంటాయన్నారు. ఉత్సవాలు మూ డు రోజుల పాటు కొనసాగుతాయన్నారు. ©️ VIL Media Pvt Ltd.


గత పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో తప్పంతా ఆఫీసర్లదేనట.!

గత పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో తప్పంతా ఆఫీసర్లదేనట.! పదేండ్లపాటు అన్నింటినీ తమ ఘనతగా చెప్పుకున్న బీఆర్ఎస్​ పెద్దలు అక్రమాలు బయటపడగానే అధికారులపై నెట్టేసే ప్రయత్నాలు కాళేశ్వరం, కరెంట్ ​కొనుగోళ్లు మొదలు ఫోన్​ ట్యాపింగ్ దాకా ఇదే సీన్​ నాడు సర్కారు చెప్పినట్టు చేసి.. నేడు కేసులపాలవుతున్న అధికారులు  ఎంక్వైరీల తర్వాత మరికొందరిపై చర్యలకు సిద్ధమవుతున్న కాం...


Thursday Fasting Rules గురువారం ఉపవాసం దీక్షను ఆచరిస్తే.. ఎలాంటి ఫలితాలొస్తాయంటే...

Thursday Fasting Rules హిందూ మత విశ్వాసాల ప్రకారం, గురువారం రోజున ఉపవాస దీక్షను కొనసాగించే వారు కొన్ని నియమాలను పాటించాలి.. ఇలా చేయడం వల్ల ప్రత్యేక ఫలితాలొస్తాయని చాలా మంది నమ్ముతారు. ఈ సందర్భంగా ఏయే నియమాలు పాటించాలనే ఆసక్తికరమైన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం...


Passengers hit RTC bus సీటు కోసం ఆర్టీసీ బస్సులో చెప్పులతో కొట్టుకున్న ప్రయాణికులు

భారతదేశం, April 24 -- మహబూబాబాద్ జిల్లా తొర్రూరు నుంచి ఉప్పల్‌కు వస్తున్న ఆర్టీసీ బస్సులో ఒకరు కర్చీఫ్ వేసిన సీట్లో ఇంకొకరు కూర్చున్నారు. దీంతో ఇద్దరు మహిళల మధ్య మొదలైన గొడవ, అది కాస్త వారి భర్తలు చెప్పులతో కొట్టుకునే వరకు వెళ్లింది.ప్రస్తుతం వీడియో వైరల్ గా మారింది.


వెంకట్ రెడ్డికి సీఎం అయ్యే అర్హత ఉంది

వెంకట్ రెడ్డికి సీఎం అయ్యే అర్హత ఉంది ముఖ్యమంత్రి రేవంత్ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్న: ఉత్తమ్ పదవిపై ఆశ లేదు.. పదేండ్లు రేవంతే సీఎం: వెంకట్ రెడ్డి నల్గొండ అర్బన్, వెలుగు :  మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి సీఎం అయ్యే అర్హత ఉందని భువనగిరిలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నానని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కోమటిరెడ్డికి ...


Weather Latest Update: తెలంగాణ, కోస్తా మీదుగా ఆవర్తనం - నేడు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఇదీ - ఐఎండీ

Weather Latest News: ఉపరితల ఆవర్తనం ఒకటి తెలంగాణ, పరిసర కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరం వద్ద సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ద్రోణి / గాలి విచ్చిన్నతి ఒకటి తెలంగాణ, పరిసర కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరం వద్ద ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నుండి దక్షిణ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో కొనసాగుతుంది. నిన్న మధ్య మహారాష్ట్ర నుండి కర్ణాటక మీదుగా కేరళ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9...


Teenmaar Mallanna: తీన్మార్ మల్లన్నకు జాక్ పాట్.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆ స్థానం నుంచి పోటీ..

Teenmaar Mallanna: తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించింది. వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఎమ్మెల్సీ ఉపఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న పేరును కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది.


ప్రభుత్వ భూములు కబ్జా.. జగద్గిరిగుట్టలో రౌడీ షీటర్ అరెస్ట్

ప్రభుత్వ భూములు కబ్జా.. జగద్గిరిగుట్టలో రౌడీ షీటర్ అరెస్ట్ కుత్బుల్లాపూర్: జగద్గిరిగుట్టలో పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్ అరెస్ట్ అయ్యాడు.  గత కొద్ది నెలలుగా ప్రభుత్వ భూములను కబ్జా చేస్తూ, పేద ప్రజలకు అమ్మి మోసం చేస్తున్న  భూ కబ్జాదారుడు, రౌడి షీటర్ షేక్ అభిద్ ను ఏప్రిల్ 24వ తేదీ బుధవారం జగద్గిరిగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే అబిద్ పై 1...


వైభవంగా తత్తూరు రంగనాథ స్వామి రథోత్సవం..

నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలో తత్తూరు గ్రామం నందు శ్రీశ్రీశ్రీ తత్తూరు రంగనాథ స్వామి వారి రథోత్స కార్యక్రమాన్నిఅంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ రథోత్సవ కార్యక్రమాన్ని తిలకించేందుకు ఉమ్మడి నంద్యాల జిల్లాల నుంచి వేలాది సంఖ్యలో భక్తాదులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రథాన్ని చూడ ముచ్చటగా మొత్తం రకరకాల పూలతో అలకరించారు. మెుత్తం ఆ ప్రాంతమంతా ఆధ్మాత్మిక శోభను సంతరించుకుంది. స్వామి వారి నామస్మరణలతో మారుమ్రోగింది.తత్తురు...


హైదరాబాద్ లో తుక్కు బస్సులు ఎక్కువైతున్నయ్

హైదరాబాద్ లో తుక్కు బస్సులు ఎక్కువైతున్నయ్ గ్రేటర్​ ఆర్టీసీ పరిధిలో 521 కాలం చెల్లిన బస్సులు స్క్రాప్​పాలసీని పట్టించుకోని ఆర్టీసీ అధికారులు పొల్యూషన్​ టెస్టులు చేయకుండానే తిప్పుతున్నారు 15 ఏండ్లు నిండిన బస్సులతో సిటీలో పెరుగుతున్న కాలుష్యం హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ పరిధిలో కాలం చెల్లిన ఆర్టీసీ బస్సులు పెరిగిపోతున్నాయి. 15 ఏండ్లు నిండిన బస్సులన...


ఎన్నికల నామినేషన్లు దాఖలుకు నేడు లాస్ట్ డేట్.. మిస్ అయితే పోటీ చేసే ఛాన్స్ కోల్పోయినట్లే

దేశంలో ఎన్నికల సందడి నెలకొంది. ప్రతీ పార్టీ ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయాలని...ప్రత్యర్ధులపై గెలిచి చట్టసభల్లో అడుగుపెట్టాలన్నదే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నాయి. లోక్ సభ(Lok Sabha), ఏపీలోని అసెంబ్లీ(Assembly), తెలంగాణలోని పార్లమెంట్ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేయాల్సిన గడువు నేటితో ముగియనుంది. కాబట్టి ఇప్పటి వరకు ప్రచారంలో బీజిగా ఉన్న నేతలు నామినేషన్ వేసేందుకు ఈ ఒక్కరోజు మాత్రమే సమయం ఉందని ఎన్నికల కమిషన్ మరోసారి గుర్తు చేసింది. రేపు అనగా...


ఓటింగ్ శాతం పెంచేందుకు అవేర్ నెస్ క్యాంపెయిన్

ఓటింగ్ శాతం పెంచేందుకు అవేర్ నెస్ క్యాంపెయిన్ హైదరాబాద్, వెలుగు: స్వీప్ ప్రోగ్రామ్ లోభాగంగా హైదరాబాద్ జిల్లాలో ఓటింగ్ శాతం పెంచేందుకు పెద్ద ఎత్తున ర్యాలీలు, మీటింగ్ లు నిర్వహించి  ఓటు ప్రాముఖ్యత పై ప్రజలకు అవేర్ నెస్ కల్పిస్తున్నారు. మంగళవారం సిటీలో చిరువ్యాపారులు, స్వయం సహాయక మహిళా సంఘలు, బీఎల్ఓలు, బీఎల్ఓ సూపర్ వైజర్లు కూడా ఓటరు అవేర్ నెస్ క్యాంపె...


సీఎం జగన్ పై దాడి కేసులో కోర్టు కీలక ఆదేశాలు..

సీఎం జగన్ పై దాడి కేసులో కోర్టు కీలక ఆదేశాలు.. విజయవాడలో సీఎం జగన్ పై జరిగిన రాయి దాడి కేసు రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపుతోంది. ఈ కేసులో నిందితుడిని గుర్తించి రిమాండ్ కి తరలించారు పోలీసులు. తాజాగా నిందితుడు సతీష్ ను కస్టడీకి అప్పగించాలంటూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ పై విజయవాడ కోర్టు కీలక ఆదేశాలిచ్చింది. సతీష్ ను వారం రోజుల పాటు కస్టడీకి అప్పగించా...


కొత్తగూడ అటవీ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం

కొత్తగూడ అటవీ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం మహబూబాబాద్ జిల్లా  కొత్తగూడ మండల కేంద్రం  అటవీ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఏప్రిల్ 24వ తేదీ బుధవారం మధ్యాహ్నం ఒక్కసారిగా అటవీ ప్రాంతంలో  మంటలు చేలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. గాలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఊరి వరకు మంటలు ప్రవేశించాయి. దీంతో కొత్తగూడ ప్రజలు భయందోళనకు గురయ్యారు. వెంటనే ...


కేరళలో ముగిసిన ఎన్నికల ప్రచారం.. 26న పోలింగ్

కేరళలో ముగిసిన ఎన్నికల ప్రచారం.. 26న పోలింగ్ కేరళలో ఏప్రిల్ 24వ తేదీ బుధవారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగిసింది.  ఇప్పటివరకు నియోజకవర్గాల వారీగా సభలు, సమావేశాలతో దద్దరిల్లిన కేరళలో ఇప్పుడు మైకులు మూగబోయాయి.  సాయంత్రం ఆరు గంటలకు ప్రచార పర్వం ముగియడంతో  సోషల్ మీడియా లోనూ ఎలాంటి ప్రచారం చేయొద్దంటూ ఎన్నికల  ప్రధాన అధికారి సంజయ్ కౌల్ తెలిపారు.   కాంగ్...


ఏపీ తాగునీటి కోటా పూర్తి

ఏపీ తాగునీటి కోటా పూర్తి నీటి విడుదల ఆపేయాలని కేఆర్​ఎంబీ ఆదేశం హైదరాబాద్​, వెలుగు : తాగునీటి కోసం ఏపీకి కేటాయించిన కోటాను ఆ రాష్ట్రం పూర్తిగా వాడేసుకుంది. దీంతో నాగార్జునసాగర్​ కుడి కాల్వ నుంచి నీటి విడుదలను ఆపేయాల్సిందిగా ఏపీని కృష్ణా రివర్​ మేనేజ్​మెంట్ బోర్డు (కేఆర్​ఎంబీ) ఆదేశించింది. ఈ మేరకు మంగళవారం ఏపీ ఈఎన్​సీకి లేఖ రాసింది. ఈ నెల 12న జరిగిన ...


నువ్వు కట్టిన అద్భుతమేందో..కాళేశ్వరం దగ్గర్నే చర్చిద్దాం రా : సీఎం రేవంత్​రెడ్డి

నువ్వు కట్టిన అద్భుతమేందో..కాళేశ్వరం దగ్గర్నే చర్చిద్దాం రా : సీఎం రేవంత్​రెడ్డి మెదడును కరిగించి, రక్తాన్ని ధారబోసి కడ్తే మూడేండ్లకే ఎట్ల కూలింది? పెగ్గేసి కాళేశ్వరం డిజైన్‍ గీసినవా?బయట ప్రగల్భాలు పలుకుడేంది? అసెంబ్లీకి రమ్మంటే ఎందుకు పారిపోయినవ్​? హరీశ్​రావు..! రాజీనామా లేఖ జేబులో పెట్టుకో.. పంద్రాగస్టు రోజు నీతో మాట్లాడ్త సమ్మక్క సారలమ్మ సాక...


మంచిర్యాలలో వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే వివేక్

మంచిర్యాలలో వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే వివేక్ కోల్ బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన వివాహ వేడుకలకు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. బుధవారం క్యాథనపల్లి మున్సిపాలిటీలోని ఎన్ వీఆర్ గార్డెన్ లో జరిగిన కాంగ్రెస్ లీడర్, ఎంపీటీసీ సభ్యుడు బొమ్మన హరీశ్ గౌడ్–స్ఫూర్తి వివాహ వేడుకలకు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓద...


కాంగ్రెస్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీన్మార్‌ మల్లన్న

కాంగ్రెస్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీన్మార్‌ మల్లన్న నల్గొండ-ఖమ్మం-వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్‌ అభ్యర్థిగా తీన్మార్‌ మల్లన్న పేరును అధిష్టానం ప్రకటించింది. ఈ స్థానానికి పల్లా రాజేశ్వర్‌రెడ్డి 2021 మార్చిలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2027 మార్చి వరకు పదవీకాలం ఉంది. అయితే గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన బీఆర్ఎస్ నుంచి జనగామ ఎ...


Medak Teacher Murder: వివాహేతర సంబంధం అనుమానంతో మెదక్‌లో టీచర్ హత్య.. ఆత్మహత్య చేసుకున్న వివాహిత!

Medak Teacher Murder: వివా‍‍‍హేతర సంబంధం రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. తన భార్యతో సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో పొరుగింట్లో ఉంటోన్న టీచర్‌ను ఓ వ్యక్తి కొట్టి చంపేశాడు. ఆ విషయంలో తెలియడంతో నిందితుడు భార్య ఆత్మహత్యకు పాల్పడింది.


JPMorgan CEO: "అమెరికాకు ప్రధాని మోడీ లాంటి నాయకుడు కావాలి"

PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ ఖ్యాతి ప్రపంచంగా వ్యాపిస్తోంది. దేశ విదేశాల్లో ప్రధాని మోదీకి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. తాజాగా JP మోర్గాన్ కంపెనీ CEO జేమీ డామిసన్.. ప్రధాని మోడీ పేరు కేవలం భారత్ లోనే కాకుండా ప్రపంచంలోని అన్ని దేశాల్లో మారుమోగిపోతుందని అన్నారు. ప్రధాని మోడీ తన హయాంలో చేసిన అభివ్రుద్దిపై ప్రశంసలు కురిపించారు.భారత ప్రధాని నరేంద్ర మోదీ లాంటి నాయకుడు అమెరికాకు కూడా ఉండాలని జేపీ మోర్గాన్ సీఈవో జేమీ డిమోన్ అన్నారు. ఆయన నాయకత్వం...


ఇంద్రవెల్లి ఘటనకు 43 ఏళ్లు…

జల్.. జమీన్… జంగిల్ నినాదంతో ఆదివాసి గిరిజనుల హక్కుల కోసం అడవి బిడ్డలు చేసిన పోరాటంపై కురిసిన తుపాకీ గుండ్ల వర్షం కురిసింది. ఈ పోరాటంలో 13 మంది అమరులయ్యారు. ఇది నెత్తుటి గాయన్ని మిగిల్చింది. 43 సంవత్సరాల క్రితం జరిగిన ఈ సంఘటన ఆదివాసి గిరిజనుల గుండెల్లో మాత్రం అది మానని గాయంగానే మిగిలిపోయింది. మరోవైపు ఈ ఘటనకు నిదర్శనంగా నిలుస్తున్నఇంద్రవెల్లిలోని నిలువెత్తు స్మారక స్థూపం ఆ దారి వెంట వచ్చి పోయే వారికి నాడు జరిగిన సంఘటనలో అమరత్వం పొందిన ఆదివాసీ...


దేశం కోసం గాంధీ ఫ్యామిలీ జైలుకెళ్లింది : జగ్గారెడ్డి

దేశం కోసం గాంధీ ఫ్యామిలీ జైలుకెళ్లింది : జగ్గారెడ్డి ప్రజలకోసం మోదీ, కేసీఆర్ ఎప్పుడైనా వెళ్లారా హైదరాబాద్, వెలుగు: సోనియా తెలంగాణ ఇవ్వడంతోనే కేసీఆర్ సీఎం అయ్యాడని.. దీంతో కేసీఆర్, ఆయన కుటుంబం ఎదిగిందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. దేశం కోసం గాంధీ ఫ్యామిలీ జైలు కెళ్లిందని, ఇందిరా గాంధీ కుటుంబం దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిందని గు...


UPSC CAPF 2024 : డిగ్రీ అర్హతతో 506 ప్రభుత్వ ఉద్యోగాలు

Government Jobs : డిగ్రీ ఉత్తీర్ణులై ప్రభుత్వ ఉద్యోగాలను సన్నద్ధమవుతున్న యువతీ యువకులకు గుడ్‌న్యూస్‌. యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ మరో ప్రకటన విడుదల చేసింది.