Trending:


AI Courses: నిరుద్యోగులకు అలర్ట్.. ఈ కోర్సులు నేర్చుకుంటే భారీ జీతంతో ఉద్యోగాలు

ఒకప్పుడు బీబీఏ, బీకామ్, బీఎస్సీ వంటి సంప్రదాయ డిగ్రీ కోర్సులకు మంచి డిమాండ్ ఉండేది. అయితే ఇప్పుడు కాలం మారింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రాకతో డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, సైబర్‌సెక్యూరిటీ వంటి కోర్సులకు ప్రాధాన్యత పెరుగుతోంది. వీటితో పాటు డిజిటల్ మార్కెటింగ్, ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్ వంటి సబ్జెక్టులు కూడా మంచి ఉద్యోగ అవకాశాలను అందిస్తున్నాయి. అయితే భవిష్యత్తు గురించి ఆలోచించే వారు ఏఐ కోర్సులు నేర్చుకోవడం...


కూలర్‌‌‌‌ ప్లగ్‌‌‌‌పెడుతూ యువకుడు‌‌ మృతి

కూలర్‌‌‌‌ ప్లగ్‌‌‌‌పెడుతూ యువకుడు‌‌ మృతి బెల్లంపల్లి, వెలుగు : కూలర్‌‌‌‌ ప్లగ్‌‌‌‌ పెడుతుండగా కరెంట్‌‌‌‌ షాక్‌‌‌‌ కొట్టి ఓ యువకుడు చనిపోయాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం తాళ్ల గురిజాలలో జరిగింది. తాళ్లగురిజాల గ్రామానికి బొమ్మగోని అనిల్‌‌‌‌ గౌడ్‌‌‌‌ (28) మంగళవారం రాత్రి కూలర్‌‌‌‌ ప్లగ్‌‌‌‌ను జంక్షన్‌‌‌‌ బాక్స్‌‌‌‌లో పెట్టేందుకు ప్రయత్ని...


కుంటాలలో చెట్ల నరికివేతపై అడిషనల్ కలెక్టర్ సీరియస్

కుంటాలలో చెట్ల నరికివేతపై అడిషనల్ కలెక్టర్ సీరియస్ విచారణకు ఆదేశం కుంటాల, వెలుగు: కుంటాల మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో వేప చెట్ల నరికివేతపై అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్) ఫైజాన్​ అహ్మద్ సీరియస్ అయ్యారు. మంగళవారం చెట్ల నరికివేతపై పలువురు జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లగా స్పందించిన అడిషనల్ కలెక్టర్ బుధవారం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. జనావాస...


దారుణ హత్య : అధికార పార్టీ నేతను కాల్చి చంపిన దుండగులు

దారుణ హత్య : అధికార పార్టీ నేతను కాల్చి చంపిన దుండగులు అధికార పార్టీకి చెందిన కీలక నేత హత్యకు గురికావడం స్థానికంగా కలకలం రేపింది.  బీహార్ సీఎం నితీశ్ కుమార్‌కి చెందిన పార్టీ జనతాదళ్ యునైటెడ్ యువనేత హత్యకు గురయ్యాడు. సౌరభ్ కుమార్ బుధవారం అర్ధరాత్రి పాట్నాలో జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తున్న క్రమంలో పర్సా బజార్ గ్రామం వద్ద బైకుపై వచ్చిన నల...


ఐపీఎల్‌ వివాదంలో తమన్నా.. అక్రమ స్ట్రీమింగ్‌ కేసులో సమన్లు..

మిల్కీ బ్యూటీ తమన్నా వివాదంలో ఇరుక్కున్నారు. ఐపీఎల్‌ అక్రమ స్ట్రీమింగ్‌ కేసులో ఆమెకి నోటీసులు అందాయి. అనుమతి లేకుండా ఐపీఎల్‌ మ్యాచ్‌లను టెలీకాస్ట్ చేసిన కేసులో మహారాష్ట్ర సైబల్‌ సెల్‌ తమన్నాకి నోటీసులు పంపింది. తమన్నాతోపాటు సీనియర్‌ నటుడు సంజయ్‌ దత్‌కి కూడా నోటీసులు అందుకున్న వారిలో ఉన్నారు. వీరితోపాటు జాక్వెలిన్‌ పేరు కూడా ఈ కేసులో వినిపించింది. తమన్నాని ఈ నెల 29న సైబల్‌ సెల్‌ ముందు విచారణకు హాజరు కావాలని ఈ నోటీసుల్లో తెలిపారు. అలాగే సంజయ్‌...


మీరు ఈ ఫోన్లు వాడుతున్నారా... తస్మాత్ జాగ్రత్త...

ఆధునిక టెక్నాలజీ నేటి సమాజానికి ఎంత అవసరమో అంత ప్రమాదకరం కూడా. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ఉపయోగించే సెల్ ఫోన్లనే కేటుగాళ్ల టార్గెట్ గా మారాయి. టెక్నాలజీని ఉపయోగించిన మన ఫోన్ లో చొరబడుతున్న సైబర్ నేరగాళ్లు వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి బెదిరించడంతో పాటు బ్యాంక్ వివరాలతో డబ్బులు స్వాహా చేస్తున్నారు. ఇప్పటికే అనేక రకాలుగా మోసాలకు పాల్పడుతున్న కేటుగాళ్లు మరిన్ని కొత్తపద్దతులను కనుగొంటున్నారు. అయితే కొన్ని ఫోన్లలోని పాపులర్ కీబోర్డ్ యాప్స్ ద్వారా కూడా...


ప్రజల సంపదను లాక్కోవాలని కాంగ్రెస్ చూస్తున్నది: మోదీ

ప్రజల సంపదను లాక్కోవాలని కాంగ్రెస్ చూస్తున్నది: మోదీ వారసత్వ ఆస్తులకూ ట్యాక్స్ వేస్తరు జనం బతికినా, మరణించినా  దోచుకోవడమే ఆ పార్టీ పని ఆస్తులతో పాటు రిజర్వేషన్లు కొల్లగొట్టేందుకూ ప్లాన్ మతపరమైన రిజర్వేషన్లతో అంబేద్కర్ కు వెన్నుపోటు పొడిచారు  చత్తీస్​గఢ్, మధ్యప్రదేశ్ ఎన్నికల ర్యాలీల్లో మోదీ ఫైర్ సర్గుజా/సాగర్ : కాంగ్రెస్ పార్టీకి దారుణమైన ఆలోచనల...


HYD: నగరవాసికి అసౌకర్యం.. హైదరాబాద్ మెట్రోకు హైకోర్టు నోటీసులు

హైదరాబాద్ మెట్రో ట్రైన్ లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తనకు అసౌకర్యం కలుగుతోందని ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.


చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం, నిందలు.. సీఎం జగన్‌కు వివేకా భార్య సౌభాగ్యమ్మ లేఖ

Ys Sowbhagya Letter To Ys Jagan: సీఎంగా చూడాలని తపించిన చిన్నాన్నను సొంత పత్రిక, ఛానెల్‌లో చెప్పలేనంతగా హహనం చేయడం తగునా జగన్‌ అంటూ వివేకా భార్య సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. 2009లో తండ్రిని కోల్పోయినప్పుడు ఎంత మనోవేదన అనుభవించావో 2019 లో సునీత కూడా అంతే మనోవేదన అనుభవించిందన్నారు. కుటుబంలోనీ వారే వివేకానంద రెడ్డి హత్యకు కారణం కావడం, వారికి సీఎంగా నువ్వే రక్షణం ఉండటం ఎంతో బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు.


హనుమాన్ ఆలయానికి విరాళంగా భూమి ఇచ్చిన ముస్లిం

హనుమాన్ ఆలయానికి విరాళంగా భూమి ఇచ్చిన ముస్లిం హైదరాబాద్, వెలుగు :  మొయినాబాద్ మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన ఓ ముస్లిం స్థానికంగా నిర్మించిన హనుమాన్​ఆలయానికి 5 గుంటల భూమిని విరాళంగా ఇచ్చాడు. వివరాల్లోకి వెళ్తే.. మేడిపల్లి గ్రామంలో కొత్తగా నిర్మించిన వీరాంజనేయస్వామి ఆలయంలో బుధవారం స్వామివారి విగ్రహాన్ని, ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. చిలుకూరు బా...


ఎవరెస్ట్ మసాలాలో విష పదార్థాలు.. సంచలన నివేదిక

భారత్‌కు చెందిన ప్రముఖ మసాల తయారీ సంస్థలు ఎండీహెచ్‌ లిమిటెడ్‌, ఎవరెస్ట్‌ ఫుడ్‌ ప్రొడక్ట్‌ ఉత్పత్తుల్లో హానికారక పురుగుమందు అవశేషాలు ఉన్నాయని ఆరోపిస్తూ సింగ్‌పూర్, హాంకాంగ్‌లు నిషేధిస్తున్నట్టు ప్రకటించారు. ఎవరెస్ట్‌ ఫిష్ మసాలాలో ఇథిలీన్‌ ఆక్సైడ్‌ మోతాదుకు మించి ఎక్కువగా ఉన్నట్లు గుర్తించామని సింగ్‌పూర్ తెలిపింది. హాంకాంగ్‌ సెంటర్‌ ఫర్‌ ఫుడ్‌ సేప్టీ (సీఎస్‌ఎఫ్‌) అథారిటీ విభాగం.. సాధారణ తనిఖీల్లో ఎండీహెచ్‌ గ్రూప్‌ తయారు చేసిన మసాల దినుసులైన మద్రాస్‌ కర్రీ ఫౌడర్‌, సాంబార్‌ మసాల్‌ ఫౌండర్‌, కర్రీ ఫౌడర్‌లలో ఇథిలీన్‌ ఆక్సైడ్‌ గుర్తించామని అధికారికంగా ప్రకటించింది. దీంతో ఎవరెస్ట్ మసాలా పొడులు వాడకంపై జనాల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.


15 ఏండ్లు నిండిన బస్సులను ఎప్పటికప్పుడు తొలగిస్తున్నాం: ఆర్టీసీ

15 ఏండ్లు నిండిన బస్సులను ఎప్పటికప్పుడు తొలగిస్తున్నాం: ఆర్టీసీ హైదరాబాద్, వెలుగు :  గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలో 15 ఏండ్లు నిండిన బస్సులను ఎప్పటికప్పుడు తొలగిస్తున్నామని టీఎస్​ఆర్టీసీ తెలిపింది. ప్రస్తుతం కాలం చెల్లిన బస్సులను సిటీ రోడ్లపై తిప్పడం లేదని స్పష్టం చేసింది. పాత బస్సులను స్క్రాప్​చేసి, వాటి స్థానంలో కొత్తవాటిని అందుబాటులోకి తెస్తున్న...


పిల్లలకు పేరెంట్స్ కచ్చితంగా నేర్పాల్సిన మంత్రాలు ఇవి...!

పిల్లల్లో ఏర్పడుతున్న ఒత్తిడిని మాత్రం తగ్గించే ప్రయత్నం చేయవచ్చు. దాని కోసం... కొన్ని రకాల మంత్రాలను పేరెంట్స్ తమ పిల్లలకు కచ్చితంగా నేర్పించాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం... ప్రస్తుతం మన ముందు ఉన్నదంతా పోటీ ప్రపంచమే. ఈ పోటీ ప్రపంచంలో నెగ్గాలంటే... పిల్లలకు ఏదో ఒక స్పెషల్ క్వాలిటీ ఉండాలి. కేవలం చదువులో ముందు ఉంటే సరిపోదు. ఆటల్లో, పాటల్లో డ్యాన్స్.. ఇలా ఏదో ఒక దాంట్లో టాలెంట్ ఉండి తీరాలి. ఎందుకంటే... ఎక్కడ చూసినా లక్షల మంది పోటీ పడుతున్నారు....


పసుపు చీర కట్టుకుని.. కుట్రలో భాగమైన.. వీళ్లా వైఎ‍స్సార్‌ వారసులు : సీఎం జగన్

పసుపు చీర కట్టుకుని.. కుట్రలో భాగమైన.. వీళ్లా వైఎ‍స్సార్‌ వారసులు : సీఎం జగన్ వైఎస్సార్‌, జగన్‌లపై లేనిపోని ముద్రలు వేసి దెబ్బతీయడానికి చంద్రబాబు, దత్తపుత్రుడు ప్రయత్నిస్తున్నారని సీఎం జగన్ అన్నారు. - పులివెందుల ఒక విజయగాథ. మంచి చేయడం, మాట తప్పకపోవడం మన కల్చర్‌ అని చెప్పారు. టీడీపీ మాఫియా నాలుగు దశాబ్దాల దుర్మార్గాల్ని ఎదురించింది పులివెందుల బిడ్డల...


లిక్కర్ స్కామ్ కేసులో అప్రూవర్లను బెదిరించింది : కవిత

లిక్కర్ స్కామ్ కేసులో అప్రూవర్లను బెదిరించింది : కవిత లిక్కర్ కేసులో కవితకు వ్యతిరేకంగా బలమైన ఆధారాలు ఉన్నయ్ ఇండో స్పిరిట్​లో ఆమె మేనల్లుడికి ఉద్యోగం, నెలకు లక్ష జీతం  బెయిల్ ఇవ్వొద్దని కోర్టులో ఈడీ వాదనలు  ముగిసిన విచారణ.. మే 6న తీర్పు న్యూఢిల్లీ, వెలుగు : లిక్కర్ స్కామ్ ప్రీప్లాన్డ్​గా జరిగిందని ట్రయల్ కోర్టుకు ఈడీ తెలిపింది. ‘‘ఈ కేసులో బీఆర్ఎ...


Akshaya Tritiya 2024: అక్షయ తృతీయ ఎప్పుడు - ఈ పండుగ ప్రాముఖ్యత ఏంటి , ఏందుకు జరుపుకోవాలి!

Akshaya Tritiya 2024: ఏటా వైశాఖ శుద్ధ తదియ రోజున అక్షయ తృతీయ జరుపుకుంటారు. హిందువులకు, జైనులకు ఈ పండుగ చాలా ప్రత్యేకం. ఈ ఏడాది (2024)...లో అక్షయ తృతీయ మే 10 శుక్రవారం వచ్చింది. ఉదయం 5.48 నుంది తదియ ఘడియలు ప్రారంభమై...రోజంతా తదియ ఉంది.. Also Rad: అక్షయతృతీయ రోజు బంగారం కొనాల్సిందే అనే మాయలో పడుతున్నారా! అక్షయ తృతీయ ప్రత్యేకత ఏంటి! కొత్తగా ఏదైనా పని ప్రారంభించేముందు ఆ రోజు తిథి, వారం, నక్షత్రం చూసుకుని వర్జ్యం, దుర్ముహూర్తం లేకుండా చూసుకుంటారు....


బీజేపీకి ఎన్నికల సంఘం నోటీసులు, ప్రధాని మోదీ స్పీచ్‌పై వివరణ ఇవ్వాలని ఆదేశాలు

Election Commission Notices to BJP: బీజేపీతో పాటు కాంగ్రెస్‌కి ఎన్నికల సంఘం నోటీసులు ఇచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడం, విద్వేషపూరిత ప్రసంగం చేయడంపై అసహనం వ్యక్తం చేసింది. ఏప్రిల్ 29వ తేదీ ఉదయం 11 గంటల లోగా దీనిపై వివరణ ఇవ్వాలని రెండు పార్టీలకూ నోటీసులు పంపింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకి నోటీసులిచ్చింది.


మంచిర్యాలలో వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే వివేక్

మంచిర్యాలలో వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే వివేక్ కోల్ బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన వివాహ వేడుకలకు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. బుధవారం క్యాథనపల్లి మున్సిపాలిటీలోని ఎన్ వీఆర్ గార్డెన్ లో జరిగిన కాంగ్రెస్ లీడర్, ఎంపీటీసీ సభ్యుడు బొమ్మన హరీశ్ గౌడ్–స్ఫూర్తి వివాహ వేడుకలకు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓద...


కోతలు విధిస్తే మిల్లర్లపై చర్యలు.. సివిల్‌‌‌‌ సప్లై కమిషనర్‌‌‌‌ చౌహాన్‌‌‌‌

కోతలు విధిస్తే మిల్లర్లపై చర్యలు.. సివిల్‌‌‌‌ సప్లై కమిషనర్‌‌‌‌ చౌహాన్‌‌‌‌ జనగామ, వెలుగు : తడిసిన ప్రతి గింజను కొంటామని, రైతులు అధైర్యపడొద్దని స్టేట్‌‌‌‌ సివిల్‌‌‌‌ సప్లై కమిషనర్‌‌‌‌ డీఎస్‌‌‌‌ చౌహాన్‌‌‌‌ చెప్పారు. బుధవారం జనగామ కలెక్టరేట్‌‌‌‌లో కలెక్టర్‌‌‌‌ రిజ్వాన్‌‌‌‌ బాషా, అడిషనల్‌‌‌‌ కలెక్టర్‌‌‌‌ రోహిత్‌‌‌‌సింగ్‌‌‌‌తో రివ్యూ నిర్వహించారు. ఈ సంద...


ఏపీ సీఎం జగన్ కి కూడా ఫండింగ్ చేశా, చంద్రబాబుకు నేనే ఎదురు డబ్బులిచ్చా

చంద్రబాబు నాకు డబ్బులు ఇవ్వడం కాదు. నేను చంద్రబాబుకు డబ్బులిస్తా. బాబు గారికి ఫండింగ్ చేస్తున్నా. నారా రోహిత్ లేటెస్ట్ ఫిల్మ్ ‘ప్రతినిధి 2’. 2018లో వచ్చిన ‘వీరభోగ వసంత రాయలు’ సినిమా తర్వాత చేస్తున్న చిత్రం ఇదే. మళ్లీ ఫిట్‌గా తయారై.. వరుస సినిమాలతో ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీ అవుతున్నారు నారా రోహిత్. ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తోన్న ‘ప్రతినిధి 2’ చిత్రం ఈ నెల 25న గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు సిద్ధమైంది. అయితే అనుకోని విధంగా ఈ సినిమా వాయిదా...


ఎన్నికల నామినేషన్లు దాఖలుకు నేడు లాస్ట్ డేట్.. మిస్ అయితే పోటీ చేసే ఛాన్స్ కోల్పోయినట్లే

దేశంలో ఎన్నికల సందడి నెలకొంది. ప్రతీ పార్టీ ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయాలని...ప్రత్యర్ధులపై గెలిచి చట్టసభల్లో అడుగుపెట్టాలన్నదే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నాయి. లోక్ సభ(Lok Sabha), ఏపీలోని అసెంబ్లీ(Assembly), తెలంగాణలోని పార్లమెంట్ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేయాల్సిన గడువు నేటితో ముగియనుంది. కాబట్టి ఇప్పటి వరకు ప్రచారంలో బీజిగా ఉన్న నేతలు నామినేషన్ వేసేందుకు ఈ ఒక్కరోజు మాత్రమే సమయం ఉందని ఎన్నికల కమిషన్ మరోసారి గుర్తు చేసింది. రేపు అనగా...


దేశ రాజకీయాల్ని వేడెక్కించిన ఈ శ్యాం పిట్రోడా ఎవరు? కాంగ్రెస్‌కి తలనొప్పిగా తయారయ్యారా?

Sam Pitroda Remarks: ప్రస్తుతం దేశ రాజకీయాల్లో బాగా వినిపిస్తున్న పేరు శ్యాం పిట్రోడా. అంతకు ముందు అతి తక్కువ మందికే తెలిసిన ఈ పేరు ఇప్పుడు అంతా మారుమోగుతోంది. అమెరికాలోని వారసత్వ పన్ను (Inheritance Tax Row) గురించి ఆయన ప్రస్తావించిన మరుక్షణం నుంచే ఆ వ్యాఖ్యలు దుమారం రేపాయి. అగ్రరాజ్యంలో ఎవరైనా సంపన్నులు చనిపోతే అందులో ఎక్కువ భాగం దేశానికి ఇచ్చేస్తారని, వారసులకు కొంతే దక్కుతుందని చెప్పారు. పైగా ఆ చట్టాన్ని సమర్థించారు. ఇదే వివాదాస్పదమైంది....


ఏప్రిల్ 26న ఐటీ కారిడార్​లో ట్రాఫిక్ ఆంక్షలు

ఏప్రిల్ 26న ఐటీ కారిడార్​లో ట్రాఫిక్ ఆంక్షలు గచ్చిబౌలి, వెలుగు : ఈ నెల 26న హైటెక్స్​లో జరిగే ఓ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్, వివిధ రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో 26న సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఐటీ కారిడార్​లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు. జూబ్లీహ...


News Live Updates : నామినేషన్లకు నేడు చివరి గడువు

News Live Updates: దేశంలో ఎన్నికల సందడి నెలకొంది. ప్రతీ పార్టీ ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయాలని...ప్రత్యర్ధులపై గెలిచి చట్టసభల్లో అడుగుపెట్టాలన్నదే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నాయి. లోక్ సభ(Lok Sabha), ఏపీలోని అసెంబ్లీ(Assembly), తెలంగాణలోని పార్లమెంట్ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేయాల్సిన గడువు నేటితో ముగియనుంది. కాబట్టి ఇప్పటి వరకు ప్రచారంలో బీజిగా ఉన్న నేతలు నామినేషన్ వేసేందుకు ఈ ఒక్కరోజు మాత్రమే సమయం ఉందని ఎన్నికల కమిషన్ మరోసారి గుర్తు...


శుభవార్త.. రైతుల అకౌంట్లలోకి మళ్లీ డబ్బులు..

అన్నదాతలకు మరో గుడ్ న్యూస్. అదిరిపోయే ఊరట. ఏంటని అనుకుంటున్నారా? అయితే కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే. మరోసారి బ్యాంక్ అకౌంట్లలోకి డబ్బులు వచ్చి చేరనున్నాయి. ప్రభుత్వం రైతుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు వేయనుంది. ఇంతకీ ఈ డబ్బులు ఎప్పుడు రానున్నాయి? ఎంత వస్తాయి? వంటి అంశాలు మనం ఒకసారి తెలుసుకుందాం. అన్నదాతలకు మరో గుడ్ న్యూస్. అదిరిపోయే ఊరట. ఏంటని అనుకుంటున్నారా? అయితే కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే. మరోసారి బ్యాంక్ అకౌంట్లలోకి డబ్బులు వచ్చి చేరనున్నాయి. ప్రభుత్వం రైతుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు వేయనుంది. ఇంతకీ ఈ డబ్బులు ఎప్పుడు రానున్నాయి? ఎంత వస్తాయి? వంటి అంశాలు మనం ఒకసారి తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వం అన్నదాతల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని తీసుకువచ్చింది. ఈ స్కీమ్ కింద అర్హత కలిగిన రైతులకు ఏటా అకౌంట్లలోకి మూడు సార్లు డబ్బులు జమ కానున్నాయి. పీఎం కిసాన్ స్కీమ్ కింద ఏటా రూ. 6 వేలు వస్తున్నాయి. ఈ డబ్బులు ఒకేసారి కాకుండా మూడు విడతల్లో జమ అవుతున్నాయి. అంటే రూ.2 వేల చొప్పున నాలుగు నెలలకు ఒకసారి ఈ డబ్బులు అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లో పడుతున్నాయి. ఇప్పటి వరకు 16 విడతల డబ్బులు వచ్చాయి. అంటే రూ. 32 వేలు రైతులకు అందాయి. ఇప్పుడు 17వ విడత డబ్బులు రావాల్సి ఉంది. చివరిగా పీఎం కిసాన్ 16వ విడత డబ్బులు ఫిబ్రవరి 28న రైతుల బ్యాంక్ ఖాతాల్లో పడ్డాయి. దాదాపు 9 కోట్ల మంది రైతులకు రూ. 21 వేల కోట్లు పడ్డాయి. అర్హత కలిగిన అందరికీ డబ్బులు లభించాయి. ఇప్పుడు తర్వాతి విడత కింద డబ్బులు అందాల్సి ఉంది. ఈ డబ్బులు ఎప్పుడు రావొచ్చొ ఒకసారి తెలుసుకుందాం. సాధారణంగా అయితే ఏప్రిల్ జూలై, ఆగస్ట్ నవంబర్, డిసెంబర్ మార్చి కాలానికి సంబంధించి విడతల వారీగా డబ్బులు వస్తాయి. ఫిబ్రవరి నెల చివరిలో 16వ విడత డబ్బులు లభించాయి. అంటే తర్వాతి విడత డబ్బులు మే నెలలో ఎప్పుడైనా రైతుల బ్యాంక్ ఖాతాల్లో పడొచ్చని తెలుస్తోంది. అంటే ఏప్రిల్ నుంచి జూలై కాలంలో ఎప్పుడైనా డబ్బులు రావొచ్చు. అయితే కచ్చితమైన తేదీ మాత్రం తెలీదు. ప్రభుత్వం త్వరలోనే విడుదల తేదీని ఖరారు చేయొచ్చు. కాగా పీఎం కిసాన్ స్కీమ్ కింద డబ్బులు పొందే రైతులు కచ్చితంగా ఇకేవైసీ చేసుకోవాల్సిందే. లేదంటే మాత్రం ఇబ్బందులు పడాల్సి రావొచ్చు. కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇకేవైసీ తప్పనిసరి చేసింది. అందువల్ల మీరు ఇంకా ఈ పని పూర్తి చేయకపోతే వెంటనే కంప్లీట్ చేసుకోండి. ఆధార్ ఓటీపీ ద్వారా మీరు పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లో ఈ పని పూర్తి చేసుకోవచ్చు. లేదంటే దగ్గరిలోని కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి ఇకేవైసీ పూర్తి చేసుకోవచ్చు. తర్వాతి విడత డబ్బులు పొందాలని భావించే వారు ఈ పని పూర్తి చేసుకోండి.


శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి గంటకో ఏసీ బస్సు

శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి గంటకో ఏసీ బస్సు శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ .  వేసవిని దృష్టిలో పెట్టుకుని భక్తుల సౌకర్యార్థం శ్రీశైల పుణ్యక్షేత్రానికి రాజధాని ఏసీ బస్సులను TSRTC నడుపుతోంది.  హైదరాబాద్ నుంచి  ప్రతి గంటకో బస్సును భక్తులకు అందుబాటులో ఉంచింది. ఈ బస్సుల్లో జేబీఎస్ నుంచి రూ.524, బీహెచ్ఈఎల్  నుంచి రూ.564 ట...


కర్నాటక డీజిల్‌ హైదరాబాద్​కు స్మగ్లింగ్

కర్నాటక డీజిల్‌ హైదరాబాద్​కు స్మగ్లింగ్ హైదరాబాద్‌, వెలుగు :  కర్ణాటక నుంచి హైదరాబాద్‌కు డీజిల్ స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఆన్‌లైన్‌ యాప్‌తో డోర్ డెలివరీ చేస్తున్న మినీ ట్యాంకర్స్‌ ‌డ్రైవర్లు ఏడుగురిని బుధవారం అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ.10 లక్షల విలువ చేసే 10,800 లీటర్ల డీజిల్, రూ.35 లక్షలు విలువ చేసే ఏడు మి...


గుర్రంగూడ వద్ద ఫైర్ యాక్సిడెంట్.. కారులో నుంచి చెలరేగిన మంటలు

గుర్రంగూడ వద్ద ఫైర్ యాక్సిడెంట్.. కారులో నుంచి చెలరేగిన మంటలు రంగారెడ్డి జిల్లాలో అగ్నిప్రమాదం జరిగింది. ఇబ్రహీంపట్నం నుంచి ఎల్ బీ నగర్ వైపు వస్తున్న ఓ కారు  గుర్రంగూడ వద్దకు రాగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు గమనించిన డ్రైవర్ అప్రమత్తమై కారులో నుంచి ఒక్కసారిగా బయటకు దూకాడు. మంటల్లో కారు పూర్తిగా దగ్దమైంది. స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బంద...


కేసీఆర్ ​వల్లనే ఇరిగేషన్ నాశనం: మంత్రి ఉత్తమ్

కేసీఆర్ ​వల్లనే ఇరిగేషన్ నాశనం: మంత్రి ఉత్తమ్ పంటలు ఎండిపోవడానికి కారణం ఆయనే      కృష్ణాలో 299 టీఎంసీలకే ఒప్పుకుని ఏపీకి నీళ్లు దోచిపెట్టిండు      కాళేశ్వరంతో ఐదేండ్లలో 6.5 లక్షల ఎకరాలకే నీళ్లు     బీఆర్ఎస్ కు ఒక్క ఎంపీ సీటు కూడా రాదని కామెంట్      కేసీఆర్ కు మతి తప్పింది: వెంకట్ రెడ్డి హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో ఇరిగేషన్​మొత్తం నాశనమైంది క...


YS Jagan National Politics : జగన్ నోట ఎన్డీఏకు మద్దతు మాట - కూటమిలో టీడీపీ ఉన్నా ఎందుకలా ?

What is Jagan National Politics Plan : ఎన్నికల తర్వాత కేంద్రంలో నేషనల్ డెమెక్రటిక్ అలయెన్స్ కు బలం తగ్గితే మద్దతు ఇస్తామని నేరుగా వైసీపీ అధినేత జగన్ తెలిపారు. స్టీల్ ప్లాంట్ కార్మికులతో సమావేశమైనప్పడు ఎన్డీఏకు మెజార్టీ రాకపోతే తాను మద్దతు ఇచ్చి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా హామీ తీసుకుంటానని అన్నారు. ఎన్డీఏకు మెజార్టీ తగ్గుతుందా లేదా .. జగన్మోహన్ రెడ్డి పార్టీకి మద్దతు ఇచ్చేంత సీట్లు వస్తాయా లేదా అన్న విషయం పక్కన పెడితే మద్దతు ఇస్తామన్న ఓ...


రైతుల ద్రోహి కేసీఆర్ : గడ్డం వంశీ కృష్ణ


కామారెడ్డి జిల్లాలో రైల్వే డబుల్​ లైన్ వచ్చేనా?

కామారెడ్డి జిల్లాలో రైల్వే డబుల్​ లైన్ వచ్చేనా? కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లాలో పలు సమస్యలు ఏళ్లుగా పెండింగ్ లో ఉన్నాయి.  ప్రస్తుత ఎంపీ ఎన్నికల నేపథ్యంలో  ప్రధాన పార్టీల అభ్యర్థులు వాటిపై హామీ ఇచ్చి పరిష్కారం దిశగా  అడుగులు వేయాలని స్థానికులు కోరుతున్నారు. వాటిలో రైల్వే డబుల్​ లైన్​ నిర్మాణం, ఉపాధి అవకాశాలకు ఇండస్ర్టీస్​ఏర్పాటు,  బీడి కార్మ...


Minister Seethakka: మావోయిస్ట్‌కు నివాళులు అర్పించిన మంత్రి సీతక్క… తెలంగాణలో నయా ట్రెండ్‌గా మారిన సంతాపం

Minister Seethakka: తెలంగాణలో అడవిబాట్ట పట్టి అసువులు బాసిన నక్సల్స్ విషయంలో పొలిటికల్ లీడర్లు వ్యవహరిస్తున్న తీరు నయా ట్రెండ్ ను తలపిస్తుంది.


ప్రజలు తిరస్కరించినా మార్పురాలే

ప్రజలు తిరస్కరించినా మార్పురాలే కాంగ్రెస్‌ ఇచ్చిన అడ్డగోలు హామీలు, ప్రలోభాలకు లొంగి ఆ పార్టీని గెలిపించారని ఆ పార్టీకి ఉన్న వనరులు, వసతులు వాడుకునే తెలివిలేదని ఇష్టమొచ్చినట్లు కేసీఆర్‌ మాట్లాడుతున్నారు. కాంగ్రెస్‌ అడ్డగోలు హామీలిచ్చిందని కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు పదేపదే ప్రతిరోజూ వ్యాఖ్యానిస్తున్నారు. బీఆర్‌ఎస్‌ను ఓడించినందుకు ప్రజలు బాధపడుతున్న...


Inter Students Killed: ప్రైవేటు బస్సును ఢీ కొట్టిన బైక్, నలుగురు ఇంటర్‌ విద్యార్ధులు దుర్మరణం

Inter Students Killed: వరంగల్–ఖమ్మం హైవేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్ధులు దుర్మరణం పాలయ్యారు.


దర్శనానికి వచ్చి దేవుడి ఉంగరం దొంగిలిస్తారా?.. భక్తుల్ని స్తంభానికి కట్టేయడంతో కన్నీటి పర్యంతం

Simhachalam Appanna Vinodotsavam: విశాఖ జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలంలో బుధవారం వినోదోత్సవం జరిగింది. ఆలయంలో వినోదోత్సవంలో భాగంగా అర్చకులు సరదా కార్యక్రమం నిర్వహించటంతో భక్తులు కాసేపు ఆందోళనకు గురయ్యారు. ఆ తర్వాత అసలు విషయం తెలిసి తమ జన్మ ధన్యమయిందనుకున్నారు. సింహాద్రి అప్పన్న ఆలయంలో దొంగలు పడ్డారని, స్వామి వారి ఉంగరం దోచుకెళ్లారంటూ ఆలయ అర్చకులు హడావుడి చేశారు. స్వామి వారి దర్శనార్థం వచ్చిన భక్తులను అనుమానించారు. ఈ సంఘటనతో భక్తులు...


కేటీఆర్ కంటే లోకేష్ బాగా రిచ్ ... ఎవరి ఆస్తిపాస్తులు ఎంతో తెలుసా?

రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ లో టిడిపి, తెలంగాాణలో బిఆర్ఎస్ అధికారంలో వచ్చాయి. అక్కడ చంద్రబాబు సీఎం, లోకేష్ మంత్రి కాగా ఇక్కడ కేసీఆర్ సీఎం, కేటీఆర్ మంత్రి అయ్యారు. ప్రస్తుతం మాజీ సీఎంల తనయులు, కాబోయే ముఖ్యమంత్రులుగా ప్రచారంలో వున్న లోకేష్, కేటీఆర్ ఆస్తిపాస్తులను పోలిస్తే... ఆంధ్ర ప్రదేశ్ లో ఎలక్షన్ హడావిడి సాగుతోంది. అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికలకు పోటీచేసే అభ్యర్థులు నామినేషన్లు వేస్తున్నారు. ఇలా ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి, టిడిపి...


మిగిలిన మూడు ఎంపీ సీట్లకు అభ్యర్థులు ఖరారు : కాంగ్రెస్​ పార్టీ

మిగిలిన మూడు ఎంపీ సీట్లకు అభ్యర్థులు ఖరారు : కాంగ్రెస్​ పార్టీ కరీంనగర్​కు వెలిచాల రాజేందర్​రావు,హైదరాబాద్​కు వలీవుల్లా సమీర్ ఖమ్మం టికెట్​ రఘురాంరెడ్డికి..ప్రకటించిన కాంగ్రెస్​ హైకమాండ్​ వరంగల్- ఖమ్మం- నల్గొండ గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న న్యూఢిల్లీ, వెలుగు :  రాష్ట్రంలో మిగిలిన 3 లోక్​సభ స్థానాలకు కాంగ్రెస్​ పార్టీ తన అభ్...


తిరుమల శ్రీవారి సేవకులుగా అద్భుత అవకాశం.. భక్తులు వెంటనే బుక్ చేస్కోండి

Tirumala Srivari Seva Online Booking: తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి నిత్యం వేలాదిమంది భక్తులు వస్తుంటారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు విశేష సేవలందించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల నుంచి స్వచ్ఛంద సేవలను స్వాగతించి శ్రీవారి సేవను ప్రారంభించింది. 18 నుంచి 60 సంవత్సరాల మధ్యవాళ్లు సేవలు అందించొచ్చు. రోజుకు 6 గంటల పాటూ సేవలు అందించాల్సి ఉంటుంది. భక్తులు తమ మొబైల్ నంబర్‌తో ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి


గత పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో తప్పంతా ఆఫీసర్లదేనట.!

గత పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో తప్పంతా ఆఫీసర్లదేనట.! పదేండ్లపాటు అన్నింటినీ తమ ఘనతగా చెప్పుకున్న బీఆర్ఎస్​ పెద్దలు అక్రమాలు బయటపడగానే అధికారులపై నెట్టేసే ప్రయత్నాలు కాళేశ్వరం, కరెంట్ ​కొనుగోళ్లు మొదలు ఫోన్​ ట్యాపింగ్ దాకా ఇదే సీన్​ నాడు సర్కారు చెప్పినట్టు చేసి.. నేడు కేసులపాలవుతున్న అధికారులు  ఎంక్వైరీల తర్వాత మరికొందరిపై చర్యలకు సిద్ధమవుతున్న కాం...


72ఏళ్ల రికార్డ్ బద్దలు.. ఇక్కడ తొలిసారి మహిళా అభ్యర్థి పోటీ !

ఒకప్పుడు మహిళలను వంటింటికే పరిమితం చేసిన రోజులు మనకు తెలుసు. అలాంటిది ప్రస్తుతం మహిళలు కేవలం వంటింటికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లోనూ తమ సత్తా చాటుకుంటూ తమను తాము నిరూపించుకుంటున్నారు. ఇంటిని చక్కదిద్దడంతోనే ఆగిపోకుండా అంతరిక్షం వరకు అడుగులు వేస్తున్నారు. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తమ ప్రతిభను చాటిచెబుతున్నారు. అన్ని రంగాల మాదిరిగానే రాజకీయాల్లోనూ రాణిస్తున్నారు.ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి పలువురు మహిళా నేతలు శాసన సభకు...


గడ్డం వంశీకృష్ణకు సింగరేణి కాంట్రాక్టు కార్మికుల మద్దతు : ​మద్దెల శ్రీనివాస్

గడ్డం వంశీకృష్ణకు సింగరేణి కాంట్రాక్టు కార్మికుల మద్దతు : ​మద్దెల శ్రీనివాస్ గోదావరిఖని, వెలుగు: పెద్దపల్లి కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు తెలంగాణ కాంట్రాక్టు కార్మికుల తరఫున సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని యూనియన్​స్టేట్​ ప్రెసిడెంట్​మద్దెల శ్రీనివాస్​ తెలిపారు. బుధవారం మంచిర్యాలలో చెన్నూర్​ ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామిని మర్యాదపూర్వకం...


తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి MLC అభ్యర్థిగా ప్రకటన

నల్గొండ-ఖమ్మం-వరంగల్‌ పట్టభద్రుల ఉపఎన్నికలో తమ పార్టీ అభ్యర్థిగా తీన్మార్‌ మల్లన్నను బరిలో దింపుతున్నట్లు కాంగ్రెస్‌ ప్రకటించింది. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ పేరిట బుధవారం ప్రకటన విడుదల చేశారు.


ఆరు గ్యారంటీలు సునీతను గెలిపిస్తాయి

ఆరు గ్యారంటీలు సునీతను గెలిపిస్తాయి పీర్జాదిగూడలో కాంగ్రెస్ నాయకుల ఇంటింటి ప్రచారం మేడిపల్లి, వెలుగు :  రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారంటీలు మల్కాజిగిరి కాంగ్రెస్​ఎంపీ అభ్యర్థి సునీతామహేందర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపిస్తాయని పీర్జాదిగూడ కాంగ్రెస్ అధ్యక్షుడు తుంగతుర్తి రవి అన్నారు. బుధవారం ఆయన ఆధ్వర్యంలో పీర్జాదిగూడలో కాంగ్రెస్ ఇంటిం...


Telanana Lok Sabha 2024 Polls: కాంగ్రెస్ ఖమ్మం అభ్యర్థిగా వెంకటేష్ వియ్యంకుడు రఘురాం రెడ్డి..

Congress Telangana Key Lok Sabha Seats Candidates: తెలంగాణలోని ఖమ్మం లోక్‌సభ సహా హైదరాబాద్, కరీంనగర్ సీట్లపై ఉన్న సస్పెన్స్ కు తెరపడింది. తాజాగా ఖమ్మం లోక్ సభ సీటును వెంకటేష్ వియ్యంకుడైన రఘురామి రెడ్డికి కాంగ్రెస్ అధిష్ఠానం ఖరారు చేసారు.


JEE Main 2024 Results: జేఈఈ మెయిన్‌ 2024 తుది ఫలితాలు విడుదల, సత్తాచాటిన తెలుగు విద్యార్థులు

JEE Main 2024 Results: జేఈఈ మెయిన్ 2024 సెషన్-2 పరీక్ష ఫలితాలను ఎన్‌టీఏ(NTA) విడుదల చేసింది. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. రెండు సెషన్లకు కలిపి ఎన్‌టీఏ ర్యాంకులను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 2.5 లక్షల మందిని అడ్వాన్స్‌డ్‌కు ఎంపిక చేసింది. ఫలితాలతోపాటు కేటగిరీల వారీగా కటాఫ్‌ను సైతం ఎన్‌టీఏ ప్రకటించింది. రెండు సెషన్లలో పాల్గొన్న అభ్యర్థుల ఉత్తమ స్కోరును తుది మెరిట్ జాబితాకు పరిగణనలోకి తీసుకుంటారు. మొత్తం 14.1 లక్షల మంది...


సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే

Supreme Court WhatsApp Number: టెక్నాలజీకి తగ్గట్టుగా అప్‌డేట్‌ అయ్యేందుకు సిద్ధమవుతోంది సుప్రీంకోర్టు. ఇకపై అడ్వకేట్స్‌కి ఇవ్వాల్సిన సమాచారాన్నంతా వాట్సాప్ ద్వారా పంపనుంది. కేసుల లిస్టింగ్, ఫైలింగ్, విచారణకు సంబంధించిన వివరాలు ఆయా న్యాయవాదులకు వాట్సాప్‌ ద్వారా పంపుతామని CJI డీవై చంద్రచూడ్ వెల్లడించారు. ప్రైవేట్ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చా లేదా అన్న కేసుపై విచారణ జరుగుతున్న సమయంలోనే చంద్రచూడ్‌ ఇది ప్రకటించారు. 9 మంది సభ్యులతో కూడిన...


తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆ రోజు వేతనంతో కూడిన సెలవు

తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్. పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ రోజున వేతనంతో కూడిన సెలవును ప్రకటంచారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సెలవు ప్రకటిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వెల్లడించారు.


Post Office : 10వ తరగతి అర్హతతో.. పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌లో భారీగా ఉద్యోగాల భర్తీకి ఏర్పాట్లు!

Post Office Recruitment 2024 : భారత తపాలా శాఖలో ప్రతి ఏడాది గ్రామీణ డాక్‌ సేవక్‌ (GDS) పోస్టుల భర్తీకి వేగంగా కసరత్తు సాగుతున్నట్లు సమాచారం. గత ఏడాది 40 వేల ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేశారు.


మైనారిటీలపై మోదీ పరోక్ష దాడులు

మైనారిటీలపై మోదీ పరోక్ష దాడులు సీపీఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి కామెంట్ హైదరాబాద్, వెలుగు : ప్రధాని నరేంద్ర మోదీ హిందూ సెంటిమెంటును రెచ్చగొట్టి ముస్లిం మైనారిటీలపై పరోక్ష దాడులకు పాల్పడుతున్నాడని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి విమర్శించారు. రాజస్థాన్ లోని బహిరంగ సభలో మోదీ చేసిన వ్యాఖ్యలు ప్రజల ప్రాథమిక హక్కులను హరించే విధంగా ఉన్నాయని ...