తెలంగాణ

Trending:


ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంచలనం.. దేశంలోనే తొలిసారిగా ఆ కేసు నమోదు

తెలంగాణలో ఓవైపు లోక్ సభ ఎన్నికలు సమీపిస్తుంటే.. మరోవైపు బీఆర్ఎస్ నేతలు వరుసగా కాంగ్రెస్‌లోకి వెళ్తున్న నేపథ్యంలో తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. ఈ క్రమంలోనే.. ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనం సృష్టిస్తోంది. కాగా.. ఇప్పటికే ఇందులో పలువురు సీనియర్ పోలీస్ అధికారులు అరెస్టు కాగా.. ఇప్పుడు అధికారికంగా ఫోన్ ట్యాపింగ్ కేసును నమోదు చేశారు పోలీసులు. మరోవైపు.. దేశంలోనే తొలిసారిగా టెలిగ్రాఫ్ యాక్ట్ కింద కేసు నమోదు చేయటం గమనార్హం.


కాంగ్రెస్​ను గెలిపించి, రాహుల్​ను ప్రధాని చేద్దాం : సీతక్క

కాంగ్రెస్​ను గెలిపించి, రాహుల్​ను ప్రధాని చేద్దాం : సీతక్క ములుగు, వెలుగు: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులను ఆగంచేసే నల్ల చట్టాలను తీసుకువచ్చిందని, కార్పొరేట్​కంపెనీలకు రెడ్ కార్పేట్ వేసిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క విమర్శించారు. గురువారం ములుగులో ఏర్పాటు చేసిన మండల కాంగ్రెస్​ ముఖ్య నాయకుల సమ...


11 గంటల ఆపరేషన్.. 12 ఏళ్ల బాలికకు కొత్త జీవితం.. అరీట్ హాస్పిటల్స్ అరుదైన రికార్డు

అరుదైన సమస్యతో బాధపడుతున్న ఓ బాలికకు సుమారు 11 గంటల శస్త్రచికిత్స చేసి.. పూర్తిగా నయం చేసి రికార్డు సృష్టించారు అరీట్ ఆస్పత్రి వైద్య బృందం. కాంప్లెక్స్ స్కోలియోసిస్‌తో పాటు న్యూరోఫైబ్రోమాటోసిస్ టైప్-1తో బాధపడుతున్న 12 ఏళ్ల అమ్మాయికి.. ఆస్పత్రిలోకి పలు విభాగాల వైద్యుల సహాయంలో ఎంతో క్లిష్టమైన ఈ సర్జరీని ఆస్పత్రి వైద్య బృందం విజయవంతంగా పూర్తి చేసింది. ఆ ఆపరేషన్ తర్వాత.. బాలిక పూర్తి ఆరోగ్యవంతంగా మారింది.


కాంగ్రెస్ పార్టీలో నేనింకా చేరలేదు : కడియం శ్రీహరి

కాంగ్రెస్ పార్టీలో నేనింకా చేరలేదు : కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో తాను ఇంకా చేరలేదన్నారు  బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. తాను వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం అంటూ వస్తున్న వార్తలపై కడియం మాట్లాడారు.  కాంగ్రెస్‌ నేతలు తనను కాంగ్రెస్‌లోకి రావాలని ఆహ్వానించారని చెప్పుకోచ్చారు.  తెలంగాణలో కాంగ్రెస్‌ను బలోపేతం చేయాలని కోరారన్నారు.  శ్రేయోభిల...


Delhi Liquor Case: ఈడీకి అదే కావాలి.. అందుకే కేజ్రీవాల్ ఫోన్‌ వివరాలు అడుగుతోంది: అతిషి

Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ కేసులో సీఎం కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసిన ఈడీ.. ఈ కేసులో మరిన్ని విషయాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే కేజ్రీవాల్ ఇంట్లో సోదాల సమయంలో సీజ్ చేసిన సెల్‌‌ఫోన్లలోని డేటాను సేకరించే పనిలో పడింది. అయితే ఢిల్లీ లిక్కర్ కుంభకోణం జరిగిన సమయంలో కేజ్రీవాల్ ఉపయోగించిన సెల్‌ఫోన్ కావాలని ప్రస్తుతం ఈడీ అడుగుతోంది. దీనిపై ఆప్ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. బీజేపీ రాజకీయ లక్ష్యాల కోసం ఈడీ పనిచేస్తోందని ఢిల్లీ మంత్రి...


మోడీ, బిల్ గేట్స్ చర్చ:ఇండియాలో టెక్నాలజీ పురోగతిపై ప్రశంసలు

న్యూఢిల్లీ: ఇండియాలో టెక్నాలజీ పురోగతిని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ ప్రశంసించారు.ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఆవిష్కరణలో ఇండియా పాత్రను బిల్ గేట్స్ అభినందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బిల్స్ గేట్స్ శుక్రవారం నాడు పలు అంశాలపై చర్చలో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేశారు మోడీ. పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను అధిగమించడానికి టెక్నాలజీని వాడాలని తాను భావించినట్టుగా మోడీ చెప్పారు.అలాగే మైండ్ సెట్ను కూడ...


అక్కడి నుండే పోటీ చేస్తానంటున్న రఘురామ

అక్కడి నుండే పోటీ చేస్తానంటున్న రఘురామ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణమ రాజు పోటీ చేసే స్థానంపై సస్పెన్స్ ఇంకా వీడలేదు. బీజేపీ తరఫున నరసాపురం నుండి ఎంపీ టికెట్ ఆశించిన ఆయనకు ఆ పార్టీ టికెట్ దక్కలేదు. అయినప్పటికీ తనకు ఆ స్థానం నుండి టికెట్ ఇప్పంచాల్సిన బాధ్యత టీడీపీ అధినేత చంద్రబాబుదే అని పట్టుబట్టి కూర్చున్నాడు. తాజాగా తన సొంత నియోజకవర్గం భీమవరంలో పర...


నీటి ఎద్దడి లేకుండా ప్రత్యేక చర్యలు

నీటి ఎద్దడి లేకుండా ప్రత్యేక చర్యలు గ్రామాల్లో పర్యటించిన కలెక్టర్లు ఆసిఫాబాద్/ఆదిలాబాద్, వెలుగు : జిల్లాలో నీటి ఎద్దడి సమస్య లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఆసిఫాబాద్​ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. గురువారం వాంకిడి మండలం ఎలోని కొలంగూడ గ్రామంలో తాగునీటి సౌకర్యాలను అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, మిషన్ భగీరథ ఈఈ వెంకటపతి, తహసీల్దార్ రోహిత...


నూతన హంగులతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న శివాజీ పార్క్

విశాఖ నగరంలో సుందర సాగర తీరంతో పాటు ఎన్నో ఉద్యానవనాలు ఉన్నాయి. అందులో కుటుంబ సభ్యులు , పిల్లలతో గడిపేందుకు సుందర పార్కులు అనేకం ఉన్నాయి. అందులో ఒకటి అద్భుతమైన ఉద్యానవనం శివాజీ పార్క్. విశాఖ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు శివాజీ పార్క్ కి అధిక సంఖ్యలో సందర్శకులు వస్తుంటారు. వీకెండ్ సమయాల్లో , సమ్మర్ సెలవుల్లో ఈ శివాజీ పార్క్ మరింత సందడిగా కనిపిస్తోంది. నూతన హంగులతో ఏర్పాటు చేసిన శివాజీ పార్క్ , వాటర్ ఫౌంటెన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. మూడు...


దేశంలోనే తొలి కేసు: అధికారికంగా ఫోన్ ట్యాపింగ్ పై కేసు నమోదు

దేశంలోనే తొలి కేసు: అధికారికంగా ఫోన్ ట్యాపింగ్ పై కేసు నమోదు హైదరాబాద్ : తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసుపై అధికారికంగా బంజారా హిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. టెలిగ్రాఫ్ యాక్ట్  జతపరుస్తూ నాంపల్లి కోర్టులో మెమో దాఖలు చేశారు. దీంతో  దేశంలోనే తొలిసారిగా టెలిగ్రాఫ్ ఆక్ట్ కింద కేసు నమోదు అయ్యింది. ఈ  ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో...


PM Modi: ప్రధాని మోదీ టెక్నాలజీ ఆవిష్కరణలను ప్రపంచం ఎందుకు అభిమానిస్తోంది?

ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో, భారతదేశం గత పదేళ్లలో టెక్నాలజీ ఎక్కడలేని ఘనత సాధించారు. ఈ పని ఇతరులు సాధించడానికి ఒక తరం పట్టింది, కానీ వారు దానిని సాధించలేకపోయారు. నేడు ప్రపంచం మొత్తం ప్రధాని మోదీ సాంకేతిక ఆవిష్కరణలకు అభిమానులుగా మారిన పరిస్థితి నెలకొంది. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ప్రధాని నరేంద్ర మోదీని ఇంటర్వ్యూ చేశారు.ఈ సంభాషణలో AIతో పాటు, డిజిటల్ విప్లవం, ఆరోగ్య సంరక్షణ, విద్య, వ్యవసాయం, పాలన, మహిళా శక్తి , వాతావరణ మార్పు...


విజయనగరం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

విజయనగరం.. రాజులు, రాజవంశాలు ఏలిన గడ్డ. ఎందరో గొప్ప రాజులకు, కాకలు తీరిన నేతలకు , చారిత్రక సంఘటనలకు విజయనగరం కేంద్రం. రాజులు , రాచరికం అంతరించినా నేటి ప్రజాస్వామ్య కాలంలోనూ రాజులదే ఇక్కడ ఆధిపత్యం. ఈ రోజుల్లోనూ ఇక్కడ రాజులంటే భక్తి అలాగే వుంది. ఎన్నికల సమయంలోనూ ఇది బాగా కనిపిస్తుంది. విశ్వవిఖ్యాతిని ఆర్జించిన మహానుభావులకు విజయనగరం నిలయం. ఇక్కడి నుంచి ఎందరో నాయకులు రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించారు. మరెందరో కవులు, కళాకారులు,...


TDP Candidates List: టీడీపీ ఫైనల్‌ లిస్ట్‌ విడుదల.. వారికి భారీ షాకిచ్చిన చంద్రబాబు

TDP Last Candidates List For Politics: ఏపీ ఎన్నికలకు టీడీపీ పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించేసింది. పొత్తులో భాగంగా తనకు దక్కిన 144, 7 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేసి ఎన్నికల ప్రచారం చేసేందుకు సిద్ధమైంది.


Chandrababu Challenges To CM Jagan | జగన్‌కు సవాల్ విసిరిన చంద్రబాబు | News18 Telugu

Chandrababu Challenges To CM Jagan | జగన్‌కు సవాల్ విసిరిన చంద్రబాబు | News18 Telugu#chandrababu #prajagalam #nandyal #banaganapalle #apelection2024 #news18telugu #news18telugulive #telugunews18 #andhranews18 #telangananews18-----------------------------------------------------------------------------------------Follow us: Website: https://telugu.news18.com/Facebook: https://www.facebook.com/News18Telugu/Twitter: https://twitter.com/News18Teluguinstagram: https://www.instagram.com/news18telugu/


Ticket For Raghurama : ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు - ఎన్డీఏ కూటమిలో విస్తృత చర్చ

Raghurama Will Contest From NDA alliance : నర్సాపరం ఎంపీ రఘురామ కృష్ణరాజు సీఎం జగన్ పై గత నాలుగున్నరేళ్లుగా పోరాడుతున్నారు. అయితే ఆయనకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఏ పార్టీ తరపున అవకాశం లభించలేదు. కూటమిలో భాగంగా ఏ పార్టీకి సీటు వస్తే ఆ పార్టీ తరపున పోటీ చేస్తానని ఆయన చెబుతూ వస్తున్నారు. బీజేపీకి నర్సాపురం సీటు దక్కనిప్పటికీ ఆయనకు మాత్రం సీటు ఇవ్వలేదు.. భూపతిరాజు శ్రీనివాస వర్మ అనే బీజేపీ నేతలకు సీటు కేటాయించారు. దీంతో రఘురామ రాజకీయ భవితవ్యంపై నీలి...


ప్రపంచ వ్యాప్తంగా ప్రతి 8 మందిలో ఒకరు ఊబకాయంతో బాధపడుతున్నారంటున్న తాజా అధ్యయనం...

మరి దీనికి పరిష్కారమేంటి?


Khammam Crime: లోన్లు ఇప్పిస్తామని మోసం.. సైబర్ నేరాలకు పాల్పడుతున్న కేటుగాళ్ళు!

Khammam Crime: సైబర్ నేరగాళ్లు అమాయకులే అస్త్రంగా రెచ్చిపోతున్నారు. లోన్లు ఇప్పిస్తామని వల విసిరి నిండా ముంచేస్తున్నారు. నకిలీ బ్యాంకు ఖాతాలు తెరిచి తొలుత నమ్మబలుకుతున్నారు. ఆనక దోచేస్తున్నారు.


ధర్మాన ప్రసాదరావు: బాల్యం, విద్యాభ్యాసం, వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానం

Dharmana Prasada Rao Biography: ధర్మాన ప్రసాద రావు.. ఏపీ రాజకీయాల్లో కీలక నేత. 2019 ఎన్నికలతో సహా శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం నుండి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ తరుణంలోనే నేదురుమల్లి జనార్ధనరెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి, రోశయ్య, నల్లారి కిరణ్ కుమార్ మరియు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గాలలో పనిచేసిన ఘనత ఆయన సొంతం. రానున్న 2024 ఎన్నికల్లో మరోసారి వైసీపీ తరుపున శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన...


Mongoose Vs Snake: వామ్మో.. ముంగీస, పాము ఫైటింగ్.. వీడియో చూస్తే గుండెలు జారీపోతాయ్..

Mongoose Vs Snake: పాములు, మంగీసలకు అస్సలు పడదని మనకు తెలిసిందే. ఇవి రెండింటికి మధ్య జాతీ వైరం ఉంటుంది. పొరపాటున కూడా ముంగీకళ్లకు పాము కన్పించిందా.. ఇంకా అంతే సంగతులు. దీనికి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారంది.


పోలింగ్ శాతంలో ములుగు ఫస్ట్​ నిలవాలి : ఇలా త్రిపాఠి

పోలింగ్ శాతంలో ములుగు ఫస్ట్​ నిలవాలి : ఇలా త్రిపాఠి ములుగు, వెలుగు: పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక ఓటింగ్​శాతం నమోదుకు అధికారులు కృషి చేయాలని, రాష్ర్టంలోనే ములుగు నియోజకవర్గం ఫస్ట్​ నిలవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. ఓటరు అవగాహన కార్యక్రమంలో భాగంగా స్వీప్ ఆధ్వర్యంలో ములుగు కలెక్టరేట్ నుంచి గట్టమ్మ వరకు సైకిల్ ర్యా...


March 29-Top Ten News: టాప్ టెన్ వార్తలు

మోడీ, బిల్ గేట్స్ చర్చ డిజిటల్ విప్లవంతో పాటు పలు అంశాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకులు బిల్ గేట్స్ చర్చించారు. పూర్తి కథనం టీడీపీ అభ్యర్థుల జాబితా టీడీపీ పెండింగ్ అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. ఇందులో గంటా శ్రీనివాసరావు అభ్యర్థిత్వాన్ని టీడీపీ ఖరారు చేసింది. ఆయనను చీపురపల్లి నుంచి కాకుండా భీమిలి నుంచి బరిలో నిలుపనుంది. పూర్తి కథనం కాంగ్రెస్‌లో చేరికపై కడియం క్లారిటీ కాంగ్రెస్ పార్టీలో చేరాలని తనకు వచ్చిన...


కాంగ్రెస్ లోకి కేటీఆర్ అనుచరుడు?

కాంగ్రెస్ లోకి కేటీఆర్ అనుచరుడు? లోక్ సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. పలువురు ముఖ్య నేతలు కారు దిగి హస్తం గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఇద్దరు సిట్టింగ్ ఎంపీలతోపాటు పలువురు నేతలు బీజేపీ చేరారు. ఇక చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ లు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి.. కాంగ్రెస్ కం...


కేజ్రీవాల్ అరెస్ట్‌పై స్పందించిన ఐక్యరాజ్య సమితి, అందరి హక్కులు కాపాడాలంటూ వ్యాఖ్యలు

Arvind Kejriwals Arrest News: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌పై ఇప్పటికే అమెరికా, జర్మనీ చేసిన వ్యాఖ్యలపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఆ రెండు దేశాలకూ సమన్లు జారీ చేసింది. ఇప్పుడు ఐక్యరాజ్య సమితి కూడా కేజ్రీవాల్ అరెస్ట్‌పై (UN on Kejriwal arrest) ఓ ప్రకటన చేయడం ఆసక్తికరంగా మారింది. UN సెక్రటరీ జనరల్ ఆంటోనియా గటెర్రస్ ప్రతినిధి ఒకరు కీలక వ్యాఖ్యలు చేశారు. అందరి రాజకీయ, పౌర హక్కులకు ఎలాంటి భంగం కలగకుండా భారత్ కాపాడుతుందన్న నమ్మకం ఉందని...


రైతులను దోపిడీ చేస్తున్న వ్యాపారులు : ఎమ్మెల్యే మందుల సామేల్

రైతులను దోపిడీ చేస్తున్న వ్యాపారులు : ఎమ్మెల్యే మందుల సామేల్ మోత్కూరు, వెలుగు : ప్రైవేట్ కొనుగోలు కేంద్రాల్లో వడ్లు అమ్ముకుంటున్న రైతులను వ్యాపారులు నిలువు దోపిడీ చేస్తున్నారని, ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్​కు రూ.2203 ఉంటే ప్రైవేట్​వ్యాపారులు రూ.1800 నుంచి 1900లకే ధాన్యం కొంటున్నారని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ తెలిపారు. గురువారం మోత్కూరులో ఎ...


Phone Tapping Case: టెలిగ్రాఫ్ చట్టం కింద దేశంలో తొలి కేసు తెలంగాణలోనే..

Privacy: రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనంగా మారుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. తొలుత టెలిగ్రాఫ్ చట్టాన్ని ఇందులో పేర్కొనలేదు. కానీ, ఆ తర్వాత ఈ కేసులో టెలిగ్రాఫ్ చట్టాన్ని జతపరచాల్సి ఉంటుందని తెలియగానే అధికారులు ఈ చట్టాన్ని కూడా కేసులో జోడిస్తూ నాంపల్లి కోర్టులో మెమో దాఖలు చేశారు. నిజానికి టెలిగ్రాఫ్ చట్టం కింద దేశంలో ఇది వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. బంజారాహిల్స్ పోలీసులు ఈ చట్టాన్ని కేసులో...


పేదలను పట్టించుకోని పాలకులు అవసరమా... ఎమ్మిగనూరు సభలో సీఎం జగన్

పేదలను పట్టించుకోని పాలకులు అవసరమా... ఎమ్మిగనూరు సభలో సీఎం జగన్ ​మహిళల కోసం గత ప్రభుత్వం ఒక్క పథకం కూడా  చేపట్టలేదని  ఎమ్మిగనూరు సిద్ధం సభలో సీఎం జగన్​ అన్నారు. పేదలను పట్టించుకోని పాలకులు అవసరమా అని ప్రశ్నించారు.   వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ధనికులకు అందే చదువు.. పేద విద్యార్థులు కూడా అందిస్తున్నామన్నారు.  విద్యారంగాన్ని  విస్మరించిన చంద్రబాబ...


లిక్కర్ బార్ స్లాబ్ కూలిపోయింది.. ముగ్గురు మద్యంప్రియులు మృతి

లిక్కర్ బార్ స్లాబ్ కూలిపోయింది.. ముగ్గురు మద్యంప్రియులు మృతి తమిళనాడు రాష్ట్రంలో గురువారం (మార్చి 28) రాత్రి ఓ బార్ లో పైకప్పు ఊడిపడి ముగ్గురు కస్టమర్స్ చనిపోయారు. చెన్నైలోని ఆళ్వార్‌పేట ప్రాంతంలోని చామియర్స్ రోడ్‌లో సెఖ్‌మెట్ బార్ పైకప్పు నిన్న రాత్రి సుమారు 9 గంటల సమయంలో ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో బార్ లో ఉన్నవారిలో ముగ్గురు వ్యక్తులు కూలిపోయ...


ప్రభుత్వం మారినప్పుడు చర్యలు..ఐటీ నోటీసులపై రాహుల్

ప్రభుత్వం మారినప్పుడు చర్యలు..ఐటీ నోటీసులపై రాహుల్ కాంగ్రెస్ కు ఐటీ శాఖ రూ. 1823 కోట్లు  చెల్లించాలంటూ నోటీసులు రావడంపై రాహుల్ గాంధీ స్పందించారు.  ప్రభుత్వం మారినప్పుడు ప్రజాస్వామ్యం ధ్వంసం చేస్తున్న వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం..మళ్లీ ఇలా చేయడానికి ధైర్యం చేయకుండా కఠిన చర్యలు తీసుకుంటాం..ఇది నా హామీ అని రాహుల్ ట్వీట్ చేశారు. బీజేపీ ట్యాక్స్ ...


భద్రాచలం మాదిరి ఏకశిలపై సీతారాములు ఉన్న రామగిరి ఆలయం ఇదే...!!

భద్రాచలం దివ్య క్షేత్రంలో ఏకశిలపై సీతారాముల విగ్రహాలు ఏ విధంగా దర్శనమిస్తాయో మరలా అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రాంతంలో మాత్రమే ఏకశిలపై సీతారాముల విగ్రహాల దర్శనమిస్తాయి. కొన్నివందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయంలో దాదాపు నెల రోజుల ముందే ఆ రాములవారి కల్యాణోత్సవాలు ప్రారంభిస్తారు. ఇంతకీ ఆ ప్రాంతం ఎక్కడుంది..? నెల రోజుల ముందు నిర్వహించే ఆఉత్సవాలు ప్రత్యేకత ఏమిటి ఒకసారి చూద్దాం.ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి రౌతులపూడి మండలం ములగపూడి...


ఏప్రిల్ 1 నుంచి సామాన్యులకు భారీ షాక్.. కేంద్రం కీలక నిర్ణయం!

జనాభా ప్రాధాన్యత, ఆరోగ్య సంరక్షణ అవసరాలను తీర్చేవి ఎసెన్షియల్ మెడిసిన్స్. వ్యాధి వ్యాప్తి, సమర్థత, భద్రత, ధరను పరిగణనలోకి తీసుకుని ఈ జాబితా రూపొందిస్తారు. ఇటువంటి మందులు తగిన మోతాదులో, క్వాలిటీతో అందుబాటులో ఉండాలి. ప్రజలు భరించగలిగే విధంగా అందుబాటులో ఉండాలి. అయితే ఏప్రిల్ 1 నుంచి పెయిన్ కిల్లర్, యాంటీబయాటిక్స్, యాంటీ ఇన్ఫెక్టివ్స్ వంటి ముఖ్యమైన మందుల ధరలు స్వల్పంగా పెరగనున్నాయి. హోల్‌సేల్ ప్రైస్‌ ఇండెక్ష్‌(WPI)లో మార్పులకు అనుగుణంగా నేషనల్...


Kejriwal Arrest: కేజ్రీవాల్ అరెస్ట్‌పై అమెరికా జోక్యం దేనికి సంకేతం? ఇది ఎన్నికల్ని ప్రభావితం చేసే ఎత్తుగడా?

Arvind Kejriwal Arrest: ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇదొక్కటే చర్చ. మామూలు రోజుల్లో అయితే ఈ స్థాయి (Delhi Liquour Policy) అలజడి ఉండేది కాదేమో. కొద్ది రోజుల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి కీలక సమయంలో మొత్తంగా దేశ రాజకీయాల్ని మార్చేసింది ఈ స్కామ్. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌తో (Arvind Kejriwal Arrest) మొత్తం పొలిటికల్ పిక్చర్‌ మారిపోయింది. కావాలనే ప్రతిపక్షాలను టార్గెట్ చేసి దర్యాప్తు సంస్థల్ని...


సీఎం అరెస్టు అయితే జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపవచ్చా, చట్టం ఏం చెబుతోంది?

ముఖ్యమంత్రి జైలు నుంచే ప్రభుత్వాన్ని నడపవచ్చా? బీబీసీ దీనిపై న్యాయ నిపుణులతో మాట్లాడింది.


Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు

చెన్నై: తన దగ్గర డబ్బులు లేకపోవడంతోనే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తాజాగా తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సైతం దాదాపు అలాంటి వ్యాఖ్యలే చేశారు. తన వద్ద డబ్బులు లేకనే పోటీచేసినా, ఎన్నికల్లో ఓడిపోయానని తమిళిసై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దక్షిణ చెన్నై నియోజక వర్గం నుంచి లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ ఆమెకు టికెట్ ఇచ్చింది. దక్షిణ చెన్నై నియోజక వర్గంలో తమిళిసై లోక్‌సభ ఎన్నికల...


నాణ్యమైన మద్యం చౌకగా ఇస్తానంటున్న చంద్రబాబు

నాణ్యమైన మద్యం చౌకగా ఇస్తానంటున్న చంద్రబాబు ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో నేతల హడావిడి ముమ్మరం అయ్యింది. మేమంతా సిద్ధం పేరుతో సీఎం జగన్, ప్రజాగళం పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు ఒకేరోజు ప్రచారం ప్రారంభించటంతో రాష్ట్రంలో ఎన్నికల హడావిడి ఊపందుకుంది. తన హయాంలో సంక్షేమ పథకాల వల్ల జరిగిన మేలు గురించి వివరిస్తూ జగన్ ప్రచారం చేస్తుండగా, తమ...


నిరుద్యోగులకు గుడ్ న్యూస్ : ESICలో ఉద్యోగాలు..ఎగ్జామ్ లేకుండానే ఎంపిక..నెలకు రూ.67000పైనే

ESCIC Recruitment 2024 : ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC)లో వివిధ విభాగాలలో సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభం అయింది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ esic.gov.in ద్వారా అప్లయ్ చేసుకోవచ్చు. ఈ పోస్టులకు అప్లయ్ చేయడానికి చివరి తేదీ ఏప్రిల్ 5,2024. ఈ పోస్ట్ లకు అప్లయ్ చేయాలనుకుంటున్నట్లయితే పోస్టుల వివరాలు,జీతం,అర్హత,వయోపరిమితి,ఎంపిక ప్రక్రియ...


రెండు స్క్రాప్ దుకాణాల్లో మంటలు..పక్కనే 100 గ్యాస్ సిలిండర్లతో ఏజెన్సీ

రెండు స్క్రాప్ దుకాణాల్లో మంటలు..పక్కనే 100 గ్యాస్ సిలిండర్లతో ఏజెన్సీ రంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. స్ర్కాప్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గోదాంకు పక్కనే గ్యాస్ ఏజెన్సీ ఉండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. వివరాల్లోకి వెళ్తే రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం రాళ్లగూడ కేజీఎస్ స్ర్పాప్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చ...


Health Tips : ప్రభుత్వ హాస్టల్ లో విద్యార్థుల హెల్త్ సీక్రెట్ ఇదే...!! #local18

వసతి గృహాల్లో విద్యార్థులు కొరకు ముఖ్యంగా వారి ఆరోగ్యం కొరకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారో తెలుసా? నిజానికి ఏదైనా ప్రభుత్వ వసతిగృహంలో విద్యార్థి చేరిన సమయంలో తీసుకొనే జాగ్రత్త ఏమిటి?మరలా ఇంటికి పంపించే సమయంలో తీసుకునే జాగ్రత్త ఏమిటి?నిజానికి అంత ఆరోగ్యంగా విద్యార్థులు ఉండడానికి గల కారణాలు ఒకసారి ఆ వసతి గృహాలు ఎలా ఉంటాయి? అక్కడ ఏం జరుగుతుంది ఒకసారి చూద్దాం.Health Tips : ప్రభుత్వ హాస్టల్ లో విద్యార్థుల హెల్త్ సీక్రెట్ ఇదే...!! #local18 #healthtips #exercise #exercisetips #eastgodavari #eastgodavarinews #local18andhrapradesh #news18telugulive #telugunews18 #andhranews18 #telangananews18-----------------------------------------------------------------------------------------Follow us: Website: https://telugu.news18.com/Facebook: https://www.facebook.com/News18Telugu/Twitter: https://twitter.com/News18Teluguinstagram: https://www.instagram.com/news18telugu/


Top Headlines Today: అనుకున్నది సాధించిన గంటా శ్రీనివాసరావు - కడియం రాజీనామా చేయాలని బీఆర్ఎస్ డిమాండ్

Telugu News Today: మదనపల్లెలో షాజహాన్ బాషాకు టీడీపీ, జనసేన నేతలు సహకరిస్తారా ? రెబెల్స్‌గా పోటీ చేస్తారా ?ఉమ్మడి చిత్తూరు (Chittoor)జిల్లాలోని మదనపల్లె నియోజకవర్గం టిడిపి (TDP)కి కంచుకోట. అలాంటి చోట అభ్యర్థి ఎంపిక వివాదంగా మారింది. నియోజకవర్గంలో ఐదు సంవత్సరాలుగా పార్టీ నేతలు, కేడర్ డక్కీలు మొక్కీలు తిని రాజకీయపోరాటం చేశారు. వైసీపీ ప్రభుత్వానికి ఎదురొడ్డి నిలిచారు. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రావడంతో...చాలా మంది నేతలు టికెట్ ఆశించారు. ఆశావహుల...


Warangal Temples : ఎర్రగట్టు గొట్టు జాతర పాల్గొంటే మహా పుణ్యం.. మీరు వెళ్తున్నారా ! #local18

కోరిన కోరికలను నెరవేరుస్తూ ఆపద మొక్కుల వాడిగా, వెంకటేశ్వరుడిగా భక్తుల పాపాలను హరిస్తూ తరింపజేసే మార్గాలను చూపే ఆ వెంకటేశ్వర స్వామి ఆలయాలను అనేక ప్రాంతాలలో నెలకొల్పి భక్తులు పూజించుకుంటున్నారు. హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలంలో ఉన్న ఎర్రగట్టుగుట్టలో స్వయంభుగా వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.Warangal Temples : ఎర్రగట్టు గొట్టు జాతర పాల్గొంటే మహా పుణ్యం.. మీరు వెళ్తున్నారా ! #local18 #warangal #warangaltemples #warangalnews #local18telangana #news18telugulive #telugunews18 #andhranews18 #telangananews18-----------------------------------------------------------------------------------------Follow us: Website: https://telugu.news18.com/Facebook: https://www.facebook.com/News18Telugu/Twitter: https://twitter.com/News18Teluguinstagram: https://www.instagram.com/news18telugu/


Andhra Pradesh: దటీజ్ సీఎం జగన్, రెండేళ్ల ముందే రాజ్యసభ అభ్యర్థిని ప్రకటించిన వైసీపీ అధినేత

YS Jagan announces Rajya Sabha seat for Hafeez Khan - ఎమ్మిగనూరు: తాను మాట ఇచ్చానంటే నిలబెట్టుకునే వ్యక్తినని చెప్పే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి నిరూపించుకున్నారు. పార్టీ కోసం ఎంతగానో శ్రమించిన హఫీజ్ ఖాన్‌ను రాజ్యసభకు పంపిస్తానని జగన్ హామీ ఇచ్చారు. ఎమ్మిగనూరులో నిర్వహించిన ‘మేమంతా సిద్ధం’ సభలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. కర్నూల్ నుంచి హఫీజ్ ఖాన్‌కు తాను టికెట్ ఇవ్వలేకపోయానని, 2 ఏళ్ల తరువాత...


కేజ్రీవాల్ ను సీఎంగా తొలగించాలని మరో పిల్

కేజ్రీవాల్ ను సీఎంగా తొలగించాలని మరో పిల్ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్ సీఎం పదవిలో కొనసాగడాన్ని ఛాలెంజ్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. ఆయనను సీఎంగా తొలగించాలంటూ హిందూసేన జాతీయాధ్యక్షుడు విష్ణు గుప్తా ఈ పిల్ వేశారు. త్వరలో దీనిపై విచారణ జరగనుంది. అయితే నిన్న ఈ తరహా పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. కేజ్రీవాల్‌...


నిరుద్యోగులకు భారీ శుభవార్త: పరీక్ష లేకుండానే రైల్వే ఉద్యోగాలు..నెలకు రూ.35000 కంటే ఎక్కువ

రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీసెస్ (RITES)లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. RITES రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కింద.. సెక్షన్ ఇంజనీర్, డ్రాయింగ్ అండ్ డిజైన్ స్పెషలిస్ట్/ఎలక్ట్రికల్ వంటి మొత్తం 12 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఆసక్తి,అర్హత ఉన్నవారు అధికారిక వెబ్‌సైట్ rites.com ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లయ్ చేయడానికి చివరి తేదీ...


దత్తత పాపను అందించిన కలెక్టర్

దత్తత పాపను అందించిన కలెక్టర్ కరీంనగర్ టౌన్,వెలుగు :  మహిళాభివృద్ధి,శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో  కలెక్టర్‌ పమేలా సత్పతి   హైదరాబాద్ కు  చెందిన  దంపతులకు దత్తత పాపను గురువారం అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడారు.  దత్తత తీసుకున్న దంపతులు చిన్నారులకు  మంచి విద్య, పౌష్టికాహారం అందించాలని సూచించారు.  అడాప్షన్ రెగ్యులేషన్స్- చట్టం 2022 ప్రకారం దత్...


సూర్యాపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుల ఎన్నిక

సూర్యాపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుల ఎన్నిక సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సీనియర్ అడ్వకేట్ నూకల సుదర్శన్ రెడ్డి ఎన్నికయ్యారు. గురువారం కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. ఈ ఎన్నికల్లో పోటీపడిన మరో న్యాయవాది జటంగి వెంకటేశ్వర్లుపై 24 ఓట్ల అధిక్యంతో సుదర్శన్ రెడ్డి విజయం సాధించారు. ఉపాధ్యక్షుడిగా ఎంఎన...


చంద్రబాబుకు తలనొప్పిగా మారిన అభ్యర్థి ఎంపిక.. ఆ నియోజకవర్గం నుంచి ఏడుగురి పేర్లు

Darsi Tdp Candidate Selection టీడీపీ పెండింగ్ సీట్లుపై ఫోకస్ పెట్టింది. మొత్తం 8 అసెంబ్లీ స్థానాలతో పాటుగా నాలుగు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేయడంపై ఫోకస్ పెట్టింది.. అధిష్టానం ఈ సీట్లలో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది. అయితే ప్రకాశం జిల్లాలో మిగిలిన ఒక్క సీటు వ్యవహారం తెలుగు దేశం పార్టీకి తలనొప్పగా మారింది. అక్కడి నుంచి బలమైన అభ్యర్థి కోసం ఏకంగా ఏడు పేర్లను పరిశీలించడం విశేషం.


కృష్ణా జిల్లా: పోలీసుల్ని చూసి పారిపోయిన వ్యక్తి.. అతడ్ని పట్టుకుని ఆరా తీస్తే, మాములోడు కాదు

Thotlavalluru Inter State Thief Arrest కృష్ణా జిల్లా తోట్లవల్లూరు దగ్గర కృష్ణా కరకట్టపై పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇంతలో అటువైపుగా వచ్చిన వ్యక్తి పోలీసుల్ని చూసి పారిపోయాడు.. అతడ్ని పట్టుకుని ఆరా తీస్తే గుట్టు బయటపడింది.


హైదరాబాద్‌లో ఈ ప్రదేశాలు చూడటం మర్చిపోవద్దు!

హైదరాబాద్‌లో ఈ ప్రదేశాలు చూడటం మర్చిపోవద్దు!


రాధా కిషన్ రావును కోర్టులో హాజరుపర్చనున్న పోలీసులు

రాధా కిషన్ రావును కోర్టులో హాజరుపర్చనున్న పోలీసులు ఫోన్ ట్యాపింగ్  కేసులో అరెస్టైన.. మాజీ డీసీపీ రాధా కిషన్ రావును.. కాసేపట్లో కోర్టులో హాజరుపర్చనున్నారు పోలీసులు. బంజారాహిల్స్ లో పోలీసుల విచారణకు హాజరవుతున్నారు టాస్క్ ఫోర్స్, ఎస్ఐబి సిబ్బంది. నలుగురు సీఐలు, ఐదుగురు ఎస్ఐ లు, కానిస్టేబుల్స్ ను విచారించారు పోలీసులు. నిన్ననే(మార్చి 28) పలువురి స్టేట్మ...


దెబ్బతిన్న పంటలకు పరిహారం చెల్లించాలి

దెబ్బతిన్న పంటలకు పరిహారం చెల్లించాలి జన్నారం, వెలుగు : అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలని బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్​చార్జి భూక్య జాన్సన్ నాయక్ డిమాండ్ చేశారు. మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో ఇటీవల కురిసిన ఆకాల వర్షాలకు దెబ్బతిన్న మొక్కజొన్న పంటలను గురువారం రైతులతో కలిసి  ఆయన పరిశీలించి మాట్లాడారు...


రోజుకు 7 వేల కంప్లయింట్స్ : ఈసీకి పోటాపోటీగా పొలిటికల్ పార్టీస్ ఫిర్యాదులు

రోజుకు 7 వేల కంప్లయింట్స్ : ఈసీకి పోటాపోటీగా పొలిటికల్ పార్టీస్ ఫిర్యాదులు దేశంలో సార్వత్రిక ఎన్నికలకు నగరా మోగింది. లోక్‌సభ ఎన్నికల ప్రకటన వెలువడిన దాదాపు రెండు వారాల్లోనే  భారత ఎన్నికల సంఘానికి చెందిన  సీ విజిల్ యాప్‌ మొబైల్ యాప్‌కి 79 వేల  పైగా ఫిర్యాదులు అందాయి. అయితే ఇందులో 99% కేసులు పరిష్కరించబడ్డాయి. అక్రమ హోర్డింగ్‌లు,  బ్యానర్‌లకు వ్యతిరే...