Trending:


జపాన్ ఎగ్జిబిషన్ కు అల్ఫోర్స్ స్టూడెంట్

జపాన్ ఎగ్జిబిషన్ కు అల్ఫోర్స్ స్టూడెంట్ కరీంనగర్ టౌన్/ సుల్తానాబాద్‌‌‌‌, వెలుగు : ఇంటర్నేషనల్ సకుర పేరిట జపాన్‌‌‌‌లో నిర్వహించనున్న ప్రోగామ్‌‌‌‌లో ప్రదర్శన ఇచ్చేందుకు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ అల్ఫోర్స్ స్కూల్ ఆఫ్ జెన్ నెక్స్ట్ టెన్త్‌‌‌‌ స్టూడెంట్‌‌‌‌ పూజశ్రీ ఎంపికైనట్లు చైర్మన్ నరేందర్ రెడ్డి తెలిపారు. గురువారం కరీంనగర్‌‌‌‌‌‌‌‌ నుంచి జపాన్‌‌...


Nepal Bans Everst Masala: ఎవరెస్ట్‌ మసాలా దిగుమతులపై నేపాల్ నిషేధం, వినియోగంపైనా ఆంక్షలు

Everset Masala Banned: భారత్‌కి చెందిన మసాలా పౌడర్‌లలో హానికర రసాయనాలున్నాయంటూ సింగపూర్, హాంగ్‌కాంగ్ తీవ్ర ఆరోపణలు చేశాయి. వాటి వినియోగంపైనా నిషేధం విధించాయి. ఇప్పుడు నేపాల్ కూడా ఇదే ఆరోపణలు చేసింది. Everest,MDH కంపెనీలకు చెందిన మసాలాల్లో హానికర పురుగు మందులున్నాయని తేల్చి చెప్పింది. వీటి వాడొద్దంటూ నిషేధించింది. నేపాల్ ఫుడ్ టెక్నాలజీ అండ్ క్వాలిటీ కంట్రోల్ వీటిని టెస్ట్ చేయగా అందులో ఇథిలీన్ ఆక్స్సైడ్‌ (ethylene oxide) అవశేషాలు కనిపించాయని...


Kamareddy DMHO: కామారెడ్డిలో కామపిశాచి, వైద్యులపై వేధింపుల కేసుతో జిల్లా వైద్యాధికారి అరెస్ట్

Kamareddy DMHO: కామారెడ్డి జిల్లాలో కీచక డాక్టర్‌ను పోలీసులు అరెెస్ట్‌ చేశారు. విధుల్లో ఉన్న మహిళా వైద్యులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న జిల్లా వైద్యాధికారిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.


నిరుద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యం

నిరుద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యం మిర్యాలగూడ, వెలుగు : కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తోందని నల్గొండ, ఖమ్మం, వరంగల్ కాంగ్రెస్​ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అన్నారు. గురువారం రాత్రి మిర్యాలగూడలోని ఎస్పీ కన్వెన్షన్ హాల్​లో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన హాజరై మాట్లాడారు. 317, 46 జీవోల రద్ద...


రొమ్ము పరిమాణంలో మార్పులకు కారణాలు ఇవే!

మహిళల్లో రొమ్ము పరిమాణం పెరగడానికి గల కారణాలను ఇక్కడ వివరించాం. అసలు రొమ్ము పరిమాణం పెరగడానికి కారణమైన అంశాలు ఇవే.


TS High Court Jobs 2024 : తెలంగాణ హైకోర్టు నుంచి 150 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ - దరఖాస్తులకు ఇవాళే చివరి తేదీ

TS High Court Recruitment 2024 Updates: తెలంగాణ హైకోర్టు 150 సివిల్ జడ్జి పోస్టుల భర్తీకి ఇటీవలే నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన ఆన్ లైన్ దరఖాస్తుల గడువు ఇవాళ్టితో(మే 17) పూర్తి కానుంది.


నీతి తప్పి ఉంటే ఉరి తీయండి!

నీతి తప్పి ఉంటే ఉరి తీయండి! నేను ఏ ఒక్కరికీ తప్పుడు విధానంలో లబ్ధి చేకూర్చలేదు: ‘ఇండియా టుడే’ ఇంటర్వ్యూలో మోదీ       సంపద సృష్టించేవారిని, శ్రమజీవులను సమానంగా గౌరవిస్తా      నెహ్రూ ప్రభుత్వాన్ని కూడా ‘టాటా బిర్లా సర్కార్’ అన్నరు      కాంగ్రెస్ హయాంలోనే రాజ్యాంగాన్ని ఎన్నోసార్లు మార్చారన్న ప్రధాని న్యూఢిల్లీ :  దేశంలో సంపద సృష్టించే వారితోపాటు దే...


పది ఫలితాల్లో ఎందుకు వెనుక పడ్డాం? : కలెక్టర్ సంతోశ్

పది ఫలితాల్లో ఎందుకు వెనుక పడ్డాం? : కలెక్టర్ సంతోశ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లను  ప్రశ్నించిన కలెక్టర్ గద్వాల, వెలుగు : సర్కార్ బడుల్లో అన్ని సౌలతులు కల్పిస్తున్న ఈసారి పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ఎందుకు వెనుకపడ్డామని జిల్లా కలెక్టర్ సంతోశ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లను ప్రశ్నించారు. గురువారం కలెక్టరేట్ మీటింగ్ హాల్లో వచ్చే విద్యా సంవత్సరం ప్రణాళికపై సమీక్ష నిర్వహి...


దత్తత ఇచ్చాక మళ్లీ తీసుకెళ్లడం సరికాదు: హైకోర్టు

దత్తత ఇచ్చాక మళ్లీ తీసుకెళ్లడం సరికాదు: హైకోర్టు హైదరాబాద్, వెలుగు :  దత్తత ఇచ్చిన బాలికను శిశు సంక్షేమ కమిటీ తీసుకువెళ్లడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. చట్టవిరుద్ధంగా తీసుకెళ్లడం చెల్లదని పేర్కొంది. బాలికను దత్తత తీసుకున్న వారికి అప్పగించాలని కమిటీ, మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్​కు ఆదేశాలు ఇచ్చింది. బాలికను తక్షణం తండ్రికి అప్పగించాలని గురువారం ...


గవర్నమెంట్​జూనియర్ కాలేజీలు గాడిన పడేదెన్నడో..!

గవర్నమెంట్​జూనియర్ కాలేజీలు గాడిన పడేదెన్నడో..! అధికారుల పర్యవేక్షణ లోపంతో నాణ్యతలేని ఇంటర్ విద్య     జూనియర్ కాలేజీల్లో అధ్వాన్నంగా ఫలితాలు     పట్టించుకోని జిల్లా అధికారులు వనపర్తి, వెలుగు : వనపర్తి జిల్లాలో గవర్నమెంట్ జూనియర్ కాలేజీలు గాడిన పడడం లేదు. ప్రభుత్వం రూ.కోట్లు ఖర్చు చేసి నాణ్యతమైన ఇంటర్ విద్యను ఉచితంగా అందిస్తున్నామని  చెబుతున్నా క్...


హైదరాబాద్ లో కారు బీభత్సం.. తప్పతాగి మనిషిని గుద్ది చంపిన వ్యక్తి

హైదరాబాద్ లో కారు బీభత్సం.. తప్పతాగి మనిషిని గుద్ది చంపిన వ్యక్తి హైదరాబాద్ లో శుక్రవారం తెల్లవారుజామున రోడ్డుప్రమాదం జరిగింది. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డుపై వెళ్తున్న కారు అదుపుతప్పి పక్కనే పాలు అమ్ముతున్న వారిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో చనిపోగా.. మరొకరికి తీవ్రగాయాలు   అయ్యాయి. తెల్లవారుజామున 4గంటలకు జరిగిన  కియా కార్నివల్ కారు డ్ర...


చెరువులను చెరపట్టారు

చెరువులను చెరపట్టారు పెద్ద చెరువు, రామసానికుంట, సిద్ధమ్మ కుంట, మల్లన్న గారి కుంట, గంగవానికుంటలు కబ్జా     ఖాళీ స్థలాలకు ఇంటి నెంబర్లు     ఆరుట్ల శివారులో కబ్జాల పర్వం సంగారెడ్డి, వెలుగు : ఆక్రమణదారులు చెరువులు, కుంటలను చెరబడుతున్నారు. ఎఫ్ టి ఎల్ ప్రాంతాలు కబ్జాలకు గురవుతుండగా చెరువులు, కుంటల మనుగడకు ముప్పు వాటిల్లుతోంది. సంగారెడ్డికి కూతవేటు దూరం...


Brahmamudi Today మే 17 ఎపిసోడ్: కళావతిని రాత్రికిరాత్రి దేశం దాటించే ప్రయత్నం!‘పెళ్లి చేసుకుందారా కవి’ తేల్చేసిన అప్పూ! వాటే జలక్

Brahmamudi 2024 may 17 Episode: బాబు తల్లిని ఇదిగో పట్టుకుంటా.. అదిగో పట్టుకుంటా.. అంటూ కళావతే రౌడీలకు పట్టుబడిపోయింది. కిడ్నాప్ అయ్యి.. ప్రమాదంలో పడిపోయింది. అమ్మాయిల దందా చేసే రౌడీలు.. ఇప్పుడు కళావతిని దేశం దాటించే ప్రయత్నంలో పడ్డారు. ఈక్రమంలోనే కవి విడాకుల పంచాయితీ ఉత్కంఠగా మారింది. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. (photo courtesy by star maa and disney+ hotstar)


హిమాచల్‌లో హద్దులు దాటిన ప్రచారం

హిమాచల్‌లో హద్దులు దాటిన ప్రచారం సిమ్లా :  హిమాచల్​ప్రదేశ్ లోక్​సభ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్నది. నాలుగు లోక్​సభ స్థానాలకు జూన్ 1న పోలింగ్ జరగనుంది. బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. క్యాంపెయిన్​లో భాగంగా నాయకులు చేస్తున్న వ్యక్తిగత విమర్శలు హద్దులు దాటిపోతున్నాయి. కాలే నాగ్, బిగ్డా షెహజాదా, హుస్న్​పరి అంటూ ఒకరిని ఒ...


ఎన్నికల ఫలితాలకు ముందు చంద్రబాబు అనూహ్య నిర్ణయం.. కారణం ఇదే, ఈసారికి తప్పడం లేదు

Tdp Mahanadu 2024: తెలుగు దేశం పార్టీ మహానాడు ఈ ఏడాది వాయిదా పడింది. వాస్తవానికి ఈనెల 27, 28 తేదీల్లో టీడీపీ మహానాడు నిర్వహించాలని భావించారు. కానీ జూన్ 4న ఎన్నికల ఫలితాలు ఉండటంతో.. అందుకు ఏర్పాట్లు, ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పాటు హడావుడి ఉంటుందనే వాయిదా వేసినట్లు చెబుతున్నారు. పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్‌లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై పూర్తిస్థాయిలో క్లారిటీ రావాల్సి ఉంది.


PM Modi: బుల్‌డోజర్‌ ఎక్కడ వాడాలో యోగిని చూసి నేర్చుకోండి, ప్రతిపక్షాలపై మోదీ సెటైర్లు

PM Modi on Yogi Adityanath: యూపీలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోదీ యోగి ఆదిత్యనాథ్ బుల్‌డోజర్‌ పాలన గురించి ప్రస్తావించారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు యోగిని చూసి నేర్చుకోవాలంటూ చురకలు అంటించారు. కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ అధికారంలోకి వస్తే అయోధ్య రామ మందిరాన్ని బుల్‌డోజర్‌తో కూల్చేస్తారంటూ తీవ్ర విమర్శలు చేశారు. వేటిని బుల్‌డోజర్‌తో ధ్వంసం చేయాలో, వేటిని చేయకూడదో యోగి ఆదిత్యనాథ్‌కి బాగా తెలుసని, ప్రతిపక్షాలు ఆయన దగ్గర ట్యూషన్‌...


తెలంగాణలో భూముల విలువ పెంపు!

తెలంగాణలో భూముల విలువ పెంపు! రెవెన్యూపై ఉన్నతస్థాయి సమీక్షలో సూత్రప్రాయంగా నిర్ణయించిన సీఎం రేవంత్  వాస్తవ అమ్మకాలు, కొనుగోళ్లకు తగ్గట్టు మార్కెట్ ​వ్యాల్యూకు సవరణలుండాలి ఎక్కడెక్కడ, ఏయే  భూముల విలువలు పెంచాలో నిర్ధారించండి స్టాంప్​ డ్యూటీ పెంచాలా? తగ్గించాలా? అనే దానిపైనా స్టడీ చేయండి జీఎస్టీ ఎగవేతలు,  అక్రమ మద్యం అరికట్టండి వార్షిక లక్ష్యాని...


TDP Leader Visits Shirdi: సాయిబాబాను దర్శించుకున్న బాబు

TDP Leader Visits Shirdi: సాయిబాబాను దర్శించుకున్న బాబు


Chandrababu | ఏపీలో చంద్రబాబుకు భారీ భద్రత

ఏపీలో చంద్రబాబుకు భద్రతపై ఆందోళనల క్రమంలో, దీంతో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు కేంద్రం భద్రతను పెంచింది.


రైతులపై సీఎంది కపట ప్రేమ

రైతులపై సీఎంది కపట ప్రేమ రైతులు పండించిన సన్న వడ్లకే  రూ.500 బోనస్​ ఇస్తానని రేవంత్​ రెడ్డి సర్కార్​ మోసం చేస్తోందని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్​ రెడ్డి విమర్శించారు. సన్న వడ్లతో పాటు దొడ్డు వడ్లకు రూ. 500 బోనస్​ ఇవ్వాలని డిమాండ్​ చేస్తూ గురువారం ఉమ్మడి మెదక్​ జిల్లాలోని పలుచోట్ల బీఆర్​ఎస్​ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దుబ్బాక బస్టాండ్​ వద...


మార్చురీ కంపును భరించలేక పోతున్నం

మార్చురీ కంపును భరించలేక పోతున్నం గాంధీ హాస్పిటల్ ​పరిసరాల ప్రజలు ఆందోళన పద్మారావునగర్, వెలుగు : గాంధీ హాస్పిటల్​మార్చురీ నుంచి వస్తున్న కంపును భరించలేకపోతున్నామని, ఇండ్లల్లో ఉండలేకపోతున్నామని పద్మారావునగర్, అభినవ్ నగర్​కాలనీల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు అభినవ్​నగర్ కాలనీ రెసిడెంట్స్​వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్​ రాజేశ్ గౌడ్, ప్ర...


ఏదేమైనా పీవోకేను స్వాధీనం చేస్కుంటం: అమిత్ షా

ఏదేమైనా పీవోకేను స్వాధీనం చేస్కుంటం: అమిత్ షా సీతామర్హి/మధుబని :  పాకిస్తాన్  ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే) భారత్ దేనని, ఏదేమైనా సరే పీవోకేను స్వాధీనం చేసుకుంటామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. గురువారం బిహార్ లోని సీతామర్హి, మధుబని లోక్ సభ నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ఆయన ప్రచారం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీల్లో మాట్లాడార...


ఎఫ్​సీఐలో శిక్షణకు ఏడుగురి ఎంపిక

ఎఫ్​సీఐలో శిక్షణకు ఏడుగురి ఎంపిక నల్గొండ అర్బన్, వెలుగు : భారత ఆహార సంస్థ, నల్గొండ కార్యాలయంలో నూతనంగా ఉద్యోగంలో చేరిన వారిని ఏడుగురిని క్షేత్ర స్థాయి శిక్షణకు ఎంపిక చేసినట్లు నల్గొండ డివిజనల్ మేనేజర్ సుశీల్ కుమార్ సింగ్ తెలిపారు. గురువారం పట్టణంలోని సంస్థ కార్యాలయంలో వారికి శిక్షణ ఆర్డర్లను అందించి ఆయన మాట్లాడారు. సంస్థ ప్రధాన విభాగాలైన ప్రొక్యూర్...


CM Jagan | సీఎం జగన్ పై RRR సంచలన వ్యాఖ్యలు

సీఎం జగన్ పై RRR సంచలన వ్యాఖ్యలు.


మద్యం తాగేందుకు రూ.50 అడిగితే కొట్టి చంపారు

మద్యం తాగేందుకు రూ.50 అడిగితే కొట్టి చంపారు అల్వాల్, వెలుగు :  మద్యం తాగేందుకు రూ.50 అడిగిన వ్యక్తిని కొట్టి చంపిన ఘటన మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా అల్వాల్​పోలీస్​స్టేషన్​పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మచ్చ బొల్లారం ఏరియాకు చెందిన సురేశ్(45) వృత్తిరీత్యా పెయింటర్. ఇటీవల మద్యానికి బానిసయ్యాడు. ఇతనికి వరుసకు సోదరుడైన అల్వాల్​లోని స...


బీబీసీ పేరుతో వైరల్ అవుతున్న ఎన్నికల సర్వే – అసలు నిజమేంటి?

ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ‘ప్రీ ఎలక్షన్ సర్వేను’, ‘ఒపినీయన్ పోల్‌ను’, ‘ఎగ్జిట్ పోల్‌ను’ ఏ సందర్భంలో కూడా బీబీసీ చేపట్టదు. ఈసారి కూడా ఎలాంటి సర్వేను చేయలేదు.


బ్రహ్మంగారి మఠంలో పుత్రకామేష్టి యాగం

బ్రహ్మంగారి మఠంలో పుత్రకామేష్టి యాగం రేగోడ్, వెలుగు : బ్రహ్మంగారి మఠం 74వ వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని రేగోడ్ మఠం ప్రాంగణంలో ఏర్పాటుచేసిన యాగశాలలో గురువారం పుత్రకామేష్టి యాగం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం కర్నూల్ జిల్లాలోని కంది మల్లయ్యపల్లి బ్రహ్మంగారి మఠం వేద పాఠశాలకు చెందిన చంద్రశేఖరాచార్యుల శిష్య బృందం వేదమంత్రాలతో ఈ యాగాన్ని న...


ఆంధ్రప్రదేశ్: సాయంత్రం 6 గం.లకు ముగియాల్సిన పోలింగ్ కొన్నిచోట్ల అర్ధరాత్రి దాటేదాకా ఎందుకు సాగింది?

సాయంత్రం ఆరు దాటిన తర్వాత కూడా పోలింగ్ కేంద్రాల్లో వందల సంఖ్యలో ఓటర్లు నిలబడి కనిపించారు. ఇలా ఎందుకు జరిగింది, అర్ధరాత్రి వరకు పోలింగ్ నడిపించాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది?


ఆశ్రమ పాఠశాల వసతి గృహాన్ని తనిఖీ చేసిన ఐటీడీఏ పీవో

ఆశ్రమ పాఠశాల వసతి గృహాన్ని తనిఖీ చేసిన ఐటీడీఏ పీవో పాల్వంచ రూరల్, వెలుగు :  పాల్వంచ పట్టణ, మండలంలోని కిన్నెరసాని బాలుర ఆశ్రమ పాఠశాలను, పట్టణంలోని బాలుర వసతిగృహాన్ని ఐటీడీఏ పీవో ప్రతీక్​ జైన్​ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలలకు సెలవులు ముగిసి  విద్యార్థులు పాఠశాలకు వచ్చేలోపు స్కూల్​లో అన్ని సౌకర్యాలు క్పలించాలని స...


హైదరాబాద్లో కుండపోత

హైదరాబాద్లో కుండపోత గ్రేటర్ ​వ్యాప్తంగా దంచికొట్టిన వాన    ఇయ్యాల, రేపు ఎల్లో అలర్ట్​ గ్రేటర్ ​వ్యాప్తంగా గురువారం వర్షం దంచికొట్టింది. మధ్యాహ్నం 2.30 గంటల తర్వాత చినుకులతో మొదలై భారీ వర్షం కురిసింది. దాదాపు 3 గంటల పాటు కొనసాగింది. అత్యధికంగా కృష్ణానగర్ ఏరియాలో 9.33 సెంటీ మీటర్ల వాన పడింది. చాలాచోట్ల లోతట్టు ప్రాంతాల్లోని ఇండ్లు, షాపుల్లోకి వరద న...


విజయవాడలో అద్భుతం చేసిన లేడీ డాక్టర్.. రోడ్డుపై బాలుడికి సీపీఆర్ చేసి.. ఆ ఒక్క ఐడియాతో ప్రాణం నిలబడింది

Vijayawada Boy CPR: విజయవాడలో లేడీ డాక్టర్ అద్భుతం చేశారు. విద్యుత్ షాక్‌తో అపస్మారక స్థితిలోకి వెళ్లిన బాలుడి ప్రాణాలు నిలబెట్టారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి ఏడు నిమిషాల్లోనే బాలుడ్ని కాపాడారు. నడిరోడ్డుపై సీపీఆర్ చేస్తూ.. ఒక ఐడియాతో బాలుడు కోలుకునేలా చేశారు. ఆ పిల్లవాడు పూర్తిగా కోలుకుని ఆరోగ్యంగా ఉన్నాడు. ఎప్పుడైనా అత్యవసర సమయంలో సీపీఆర్ ఎంతగా ఉపయోగపడుతుందనేందుకు నిదర్శనంగా మారింది. అంతేకాదు డాక్టర్ రవళిపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.


సీసీ కెమెరాల పనితీరును పరిశీలించిన కలెక్టర్​

సీసీ కెమెరాల పనితీరును పరిశీలించిన కలెక్టర్​ గ్రేటర్​వరంగల్, వెలుగు : వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లోని స్ర్టాంగ్ రూమ్​ల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును గురువారం వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్ర్టాంగ్ రూమ్ వద్ద సీల్స్ ను, సీసీ కెమెరాల పని తీరును పరిశీలించామన్నారు. పోలీసులు నిత్యం పర్యవేక్షణలో ...


హైదరాబాద్​లో కుండపోత.. మరో 5 రోజులు వర్షాలు

హైదరాబాద్​లో కుండపోత.. మరో 5 రోజులు వర్షాలు రోడ్లన్నీ జలమయం.. గంటలకొద్దీ ట్రాఫిక్ జామ్ పలు ప్రాంతాల్లో విరిగిపడిన చెట్లు  కొన్నిచోట్ల వరదలో మునిగిన వాహనాలు జిల్లాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు అత్యధికంగా నాగర్​కర్నూల్​ జిల్లా  వెల్దండలో 9.8 సెంటీమీటర్ల వర్షపాతం పిడుగులు పడి సిరిసిల్లలో ఇద్దరు,  రంగారెడ్డి జిల్లాలో ఒకరు మృతి   మరో ఐదు రోజ...


కిడ్నాప్‌ చేసిన వ్యక్తిని 26 ఏళ్లు నేలమాళిగలో దాచిన నిందితుడు, బాధితుడిని ఎలా రక్షించారంటే...

వారసత్వం విషయంలో వచ్చిన గొడవ ఆధారంగా ఒమర్‌ను కిడ్నాప్ చేసినట్లు ఆయన సోదరుడు సోషల్ మీడియాలో ఆరోపించారు.


16మంది చావుకు కారణమైన వ్యక్తి అరెస్ట్

16మంది చావుకు కారణమైన వ్యక్తి అరెస్ట్ ఇగో మీడియా ప్రైవేట్ లిమిటెడ్ ఓనర్ భిండేను ముంబై పోలీసులు క్రైమ్ బ్రాంచ్ సెర్చ్ ఆపరేషన్ చేసి అరెస్ట్ చేశారు. ముంబైలోని ఘాట్‌కోపర్‌లో కూలిపోయిన బిల్‌బోర్డ్‌ను ఇన్‌స్టాల్ చేసిన భవేష్ భిండేని అరెస్ట్ చేశారు. గురవారం రాత్రి రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ లో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి ముంబైకి తీసుకువచ్చారు. శుక్రవారం భిం...


కవిత బెయిల్ గురించి సీబీఐకి నోటీసులు జారీ చేసిన ఢిల్లీ హైకోర్టు

కవిత బెయిల్ గురించి సీబీఐకి నోటీసులు జారీ చేసిన ఢిల్లీ హైకోర్టు న్యూఢిల్లీ, వెలుగు :  ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కు నోటీసులు జారీ చేసింది. కవిత దాఖలు చేసిన పిటిషన్లపై సీబీఐ స్పందనను కోరింది. లిక్కర్ స్కాంలో అరెస్టై తీహార్ జైల్లో జ్యుడీషి...


బావపై బామ్మర్థులు కత్తులు, కర్రలతో దాడి

బావపై బామ్మర్థులు కత్తులు, కర్రలతో దాడి హైదరాబాద్: బేగం బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తోప్ ఖానలో జరిగిన ఓ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత ఐదేళ్లుగా భార్య భర్తలు గొడవలు పడుతున్నారు. ఇద్దరి మధ్య గొడవ పెద్దది అవగా భార్య సంతోషి ఆమె అన్నదమ్ములకు ఫోన్ చేసి చెప్పింది. కోపంతో సంతోషి అన్నదమ్ములు మే 10న బేగం బజార్ తోప్ ఖాన లోని బావ ఇంటిపై దాడి చే...


అమెరికాలో తెలుగు యువకుడి మృతి.. రోడ్డు ప్రమాదం నుంచి బయటపడి, ఆ వెంటనే కారు ఢీకొట్టి

Zaheerabad Abbaraju Prithviraj Died In America: అమెరికాలోజరిగిన రోడ్డు ప్రమాదంలో అబ్బరాజు పృథ్వీరాజ్‌ మృతి చెందారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో విద్యుత్‌ శాఖలో విధులు నిర్వహించి రిటైర్ అయిన వెంకటరమణ కుమారుడు అబ్బరాజు పృథ్వీరాజ్‌ ఎనిమిదేళ్లుగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. గతేడాది పృథ్వీకి వివాహమైంది.. భార్యాభర్తలు కారులో వెళుతుండగా.. వారి కారు మరో కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో బెలూన్లు తేరుచుకోవడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు....


Afghanistan | ఆఫ్ఘనిస్థాన్‌లో కుప్పకూలిన మిలటరీ హెలికాప్టర

ఆఫ్ఘనిస్థాన్‌లో కుప్పకూలిన మిలటరీ హెలికాప్టర్.


Tirumala : తిరుమల ఆలయాన్ని సందర్శించిన రఘు రామ కృష్ణంరాజు

రఘు రామ కృష్ణంరాజు తిరుమల ఆలయాన్ని సందర్శించారు.


ఒకేరోజు ఏసీబీకి చిక్కిన ముగ్గురు అవినీతి ఆఫీసర్లు

ఒకేరోజు ఏసీబీకి చిక్కిన ముగ్గురు అవినీతి ఆఫీసర్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జంగారెడ్డిగూడెంలో ట్రాన్స్​కో ఏఈ పట్టివేత       నల్గొండ జిల్లా చింతపల్లిలో  విద్యుత్ శాఖ ఆర్టిజన్ ఆఫీసర్..      మెదక్ జిల్లా నర్సాపూర్‌‌లో పట్టుబడిన ఏవో అశ్వారావుపేట, వెలుగు : రైతు పొలంలో ట్రాన్స్​ఫార్మర్ పెట్టేందుకు ఓ ట్రాన్స్ కో ఏఈ రూ. లక్ష డిమాండ్ చేయగా ఏసీబీ అధికారు...


పర్మిషన్​ లేకుండా ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తే చర్యలు

పర్మిషన్​ లేకుండా ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తే చర్యలు స్టేషన్​ఘన్​పూర్, వెలుగు : పార్లమెంట్, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున పర్మిషన్ లేకుండా ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఏఆర్వో, ఆర్డీవో డీఎస్ వెంకన్న తెలిపారు. జనగామ జిల్లా స్టేషన్​ఘన్​పూర్​ ఆర్డీవో ఆఫీస్​లో గురువారం ఆయన మీడియాతో...


సాల్ట్ సత్యాగ్రహ.. రక్తపోటు నివారణ అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించిన మైక్రో ల్యాబ్స్

మైక్రో ల్యాబ్స్ "ఐ ఆమ్ ఆన్ సాల్ట్ సత్యాగ్రహ"ను ప్రారంభిస్తోంది. ఇది అధిక ఉప్పు తీసుకోవడం మరియు రక్తపోటు మధ్య ఉన్న సంబంధాన్ని గురించి ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమం.


Tirupati Brahmotsavalu: ధ్వజారోహణంతో ప్రారంభమైన వార్షిక బ్రహ్మోత్సవాలు!

Tirupati Brahmotsavalu: ధ్వజారోహణంతో ప్రారంభమైన వార్షిక బ్రహ్మోత్సవాలు!


కాలితో తన్నిండు, కడుపులో గుద్దిండు: ఎంపీ స్వాతి మలివాల్

కాలితో తన్నిండు, కడుపులో గుద్దిండు: ఎంపీ స్వాతి మలివాల్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంట్లో ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ పై దాడి జరిగిందని రుజువైంది. కేజ్రీవాల్ పీఏ బిభవ్‌ కుమార్‌ కొద్ది రోజుల క్రితం స్వాతి మలివాల్ ను తిట్టి, కాలుతో తన్నాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన పై గతకొన్ని రోజులుగా రాజకీయ దుమారం లేపుతుంది. లోక్ సభ ఎన్నికల వేళ...


రిగ్గింగ్​ వీడియో వైరల్ ​కేసులో..మల్కాజిగిరి కార్పొరేటర్ ​శ్రావణ్​ అరెస్ట్

రిగ్గింగ్​ వీడియో వైరల్ ​కేసులో..మల్కాజిగిరి కార్పొరేటర్ ​శ్రావణ్​ అరెస్ట్ మల్కాజిగిరి, వెలుగు : లోక్​సభ ఎన్నికల పోలింగ్​సందర్భంగా బహుదూర్ పురాలోని ఓ పోలింగ్​బూత్​లో రిగ్గింగ్ కు పాల్పడ్డారంటూ సోషల్ మీడియాలో వీడియో వైరల్ చేసిన కేసులో సీసీఎస్​ పోలీసులు మల్కాజిగిరి బీజేపీ కార్పొరేటర్ శ్రావణ్​కుమార్​తోపాటు మరో నలుగురిని అరెస్ట్​చేశారు. సీసీఎస్ పోలీస్​...


Hyderabad News: ప్రియుడితో కలిసి భర్తను చంపించి గుండెపోటని నమ్మించింది - నిందితుడి పశ్చాత్తాపంతో ఆలస్యంగా వెలుగులోకి!

Wife Killed Husband: ప్రియుడి మోజులో పడి ఓ మహిళ కట్టుకున్న భర్తనే కడతేర్చింది. భర్తను చంపి ఆస్తి అమ్ముకొని ఆ డబ్బుతో ఎంజాయ్ చేద్దామని అనుకొంది. అనుకున్నట్లుగానే ప్లాన్ ప్రకారం రౌడీ షీటర్లకు సుపారీ ఇచ్చి భర్తను దారుణంగా హతమార్చింది. బాత్ రూంలో గుండెపోటుతో కుప్పకూలి తలకు తీవ్ర గాయాలై చనిపోయినట్లు బంధువులు సహా అందరినీ నమ్మించింది. దహన సంస్కారాలు సైతం పూర్తి చేసింది. 3 నెలల కిందట ఈ ఘటన జరగ్గా.. నిందితుల్లో ఒకడు పశ్చాత్తాపంతో పోలీసులకు లొంగిపోవడంతో...


Warangal Rains: వరంగల్‌లో ఈదురు గాలులతో భారీ వర్షం, రైతులకు తీవ్ర నష్టం.. గ్రేటర్ లో ఆఫీసర్లు అలర్ట్

Warangal Rains: ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గురువారం రాత్రి భారీ వర్షం కురిసింది. సాయంత్రానికే వాతావరణం చల్లబడగా.. రాత్రి 9 గంటల ప్రాంతంలో ఈదురుగాలులతో భారీ వర్షం మొదలైంది.


స్కూల్ డ్రైనేజీలో మూడేళ్ల పిల్లాడి డెడ్‌బాడీ.. బాలుడి కుటుంబసభ్యులు ఆందోళన

స్కూల్ డ్రైనేజీలో మూడేళ్ల పిల్లాడి డెడ్‌బాడీ.. బాలుడి కుటుంబసభ్యులు ఆందోళన మూడేళ్ల బాలుడు స్కూల్ దగ్గరలోని డ్రైనేజీలో శవమై కనిపించాడు. దీంతో ఆగ్రహానికి గురైన బాలుడి కుటుంబ సభ్యులు పాఠశాలకు నిప్పు పెట్టారు. దీంతో శుక్రవారం అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటన బీహార్‌ రాష్ట్రం పాట్నా లో చోటు చేసుకుంది. పాఠశాలకు వెళ్లిన పిల్లాడు తిరిగి ఇంటిక...


కేజ్రీవాల్ కు ఎలాంటి మినహాయింపు ఇవ్వలేదు

కేజ్రీవాల్ కు ఎలాంటి మినహాయింపు ఇవ్వలేదు కేజ్రీవాల్​కు బెయిల్​పై సుప్రీంకోర్టు కామెంట్      బెయిల్ ఇవ్వడాన్ని సాధారణ తీర్పులా భావించడం లేదన్న అమిత్​ షా వ్యాఖ్యలను కోర్టు దృష్టికి తీసుకెళ్లిన లాయర్​     తమ తీర్పుపై విశ్లేషణలను స్వాగతిస్తామన్న కోర్టు న్యూఢిల్లీ :  ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్​కు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంలో ఎలాంటి మినహాయింపు ఇవ...