Trending:


తెలంగాణలో భూముల విలువ పెంపు!

తెలంగాణలో భూముల విలువ పెంపు! రెవెన్యూపై ఉన్నతస్థాయి సమీక్షలో సూత్రప్రాయంగా నిర్ణయించిన సీఎం రేవంత్  వాస్తవ అమ్మకాలు, కొనుగోళ్లకు తగ్గట్టు మార్కెట్ ​వ్యాల్యూకు సవరణలుండాలి ఎక్కడెక్కడ, ఏయే  భూముల విలువలు పెంచాలో నిర్ధారించండి స్టాంప్​ డ్యూటీ పెంచాలా? తగ్గించాలా? అనే దానిపైనా స్టడీ చేయండి జీఎస్టీ ఎగవేతలు,  అక్రమ మద్యం అరికట్టండి వార్షిక లక్ష్యాని...


రైలు ప్రయాణికులకు ముఖ్యమైన వార్త.. ఇక నుంచి ఆ సీట్లు వీరికే..

ట్రెయిన్లో లోయర్ బెర్త్‌కు సంబంధించి రైల్వేశాఖ కొత్త నిబంధనను విడుదల చేసింది. ఇప్పుడు కింది సీటును ఈ ప్రయాణికులకు మాత్రమే రిజర్వ్ చేయనున్నట్లు తెలిపింది. భారతీయ రైల్వేలో ప్రతిరోజూ లక్షల మంది ప్రయాణిస్తుంటారు. ప్రతి ప్రయాణీకుని అవసరాలను తీర్చేందుకు రైల్వే శాఖా అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతిఒక్కరు కూడా దూర ప్రయాణాలకు రైల్లోనే ప్రయాణిస్తుంటారు. రైల్వే శాఖ సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక రాయితీలను కూడా అందిస్తుంది....


కవిత బెయిల్ గురించి సీబీఐకి నోటీసులు జారీ చేసిన ఢిల్లీ హైకోర్టు

కవిత బెయిల్ గురించి సీబీఐకి నోటీసులు జారీ చేసిన ఢిల్లీ హైకోర్టు న్యూఢిల్లీ, వెలుగు :  ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కు నోటీసులు జారీ చేసింది. కవిత దాఖలు చేసిన పిటిషన్లపై సీబీఐ స్పందనను కోరింది. లిక్కర్ స్కాంలో అరెస్టై తీహార్ జైల్లో జ్యుడీషి...


సీసీ కెమెరాల పనితీరును పరిశీలించిన కలెక్టర్​

సీసీ కెమెరాల పనితీరును పరిశీలించిన కలెక్టర్​ గ్రేటర్​వరంగల్, వెలుగు : వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లోని స్ర్టాంగ్ రూమ్​ల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును గురువారం వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్ర్టాంగ్ రూమ్ వద్ద సీల్స్ ను, సీసీ కెమెరాల పని తీరును పరిశీలించామన్నారు. పోలీసులు నిత్యం పర్యవేక్షణలో ...


TSMS Inter Admissions: తెలంగాణ 'మోడ‌ల్ స్కూల్స్‌'లో ఇంట‌ర్ ప్రవేశాల‌ దరఖాస్తుకు మే 25 వరకు అవకాశం, ఎంపిక ఇలా

TS Model Schools Inter Admissions: తెలంగాణ‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 194 ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్‌ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ మే 10న వెలువడిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మే 10న ప్రారంభమైంది. పదోతరగతిలో వచ్చిన జీపీఏ ఆధారంగా ఇంట‌ర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు క‌ల్పించ‌నున్నారు. విద్యార్థులు మే 25 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఎంపికైనవారికి ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ ఇంగ్లిష్...


బిగ్ ట్విస్ట్ : ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిపై దాడి చేసింది పోలీసులా..! టీడీపీ వాళ్లు కాదా..?

బిగ్ ట్విస్ట్ : ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిపై దాడి చేసింది పోలీసులా..! టీడీపీ వాళ్లు కాదా..? ఏపీలో ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత జరిగిన అల్లర్ల వెనక కారణాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. రాయలసీమలోని అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిపై టీడీపీ వాళ్లు దాడి చేశారంటూ నిన్నా మొన్నటి వరకు అనుకున్నారు అందరూ.. టీడీపీ వాళ్లు దాడి చేసి ...


మద్యం తాగేందుకు రూ.50 అడిగితే కొట్టి చంపారు

మద్యం తాగేందుకు రూ.50 అడిగితే కొట్టి చంపారు అల్వాల్, వెలుగు :  మద్యం తాగేందుకు రూ.50 అడిగిన వ్యక్తిని కొట్టి చంపిన ఘటన మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా అల్వాల్​పోలీస్​స్టేషన్​పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మచ్చ బొల్లారం ఏరియాకు చెందిన సురేశ్(45) వృత్తిరీత్యా పెయింటర్. ఇటీవల మద్యానికి బానిసయ్యాడు. ఇతనికి వరుసకు సోదరుడైన అల్వాల్​లోని స...


జపాన్ ఎగ్జిబిషన్ కు అల్ఫోర్స్ స్టూడెంట్

జపాన్ ఎగ్జిబిషన్ కు అల్ఫోర్స్ స్టూడెంట్ కరీంనగర్ టౌన్/ సుల్తానాబాద్‌‌‌‌, వెలుగు : ఇంటర్నేషనల్ సకుర పేరిట జపాన్‌‌‌‌లో నిర్వహించనున్న ప్రోగామ్‌‌‌‌లో ప్రదర్శన ఇచ్చేందుకు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ అల్ఫోర్స్ స్కూల్ ఆఫ్ జెన్ నెక్స్ట్ టెన్త్‌‌‌‌ స్టూడెంట్‌‌‌‌ పూజశ్రీ ఎంపికైనట్లు చైర్మన్ నరేందర్ రెడ్డి తెలిపారు. గురువారం కరీంనగర్‌‌‌‌‌‌‌‌ నుంచి జపాన్‌‌...


దత్తత ఇచ్చాక మళ్లీ తీసుకెళ్లడం సరికాదు: హైకోర్టు

దత్తత ఇచ్చాక మళ్లీ తీసుకెళ్లడం సరికాదు: హైకోర్టు హైదరాబాద్, వెలుగు :  దత్తత ఇచ్చిన బాలికను శిశు సంక్షేమ కమిటీ తీసుకువెళ్లడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. చట్టవిరుద్ధంగా తీసుకెళ్లడం చెల్లదని పేర్కొంది. బాలికను దత్తత తీసుకున్న వారికి అప్పగించాలని కమిటీ, మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్​కు ఆదేశాలు ఇచ్చింది. బాలికను తక్షణం తండ్రికి అప్పగించాలని గురువారం ...


మొసలి ముఖంపై కొట్టి చెల్లిని కాపాడుకుంది

"అదంతా చాలా వేగంగా జరిగిపోయింది. ఆ మొసలి నన్ను పళ్లతో పట్టుకుని, నీళ్ళ కిందికి లాక్కుపోతున్నప్పుడు, నా పని అయిపోయిందనుకున్నాను’’


Tirumala : తిరుమల ఆలయాన్ని సందర్శించిన రఘు రామ కృష్ణంరాజు

రఘు రామ కృష్ణంరాజు తిరుమల ఆలయాన్ని సందర్శించారు.


నిర్లక్ష్యం: చిన్నారి వేలుకి చేయాల్సిన సర్జరీని నాలుకకు చేసిన వైద్యుడు

మనకు ఏదైనా అనారోగ్యంగా అనిపించినప్పుడు వెంటనే వైద్యులను సంప్రదిస్తాం. వైద్యులనే దేవుళ్లుగా భావించి చేతులెత్తి మొక్కుతాం. అలాంటి డాక్టర్లు కొన్నిసార్లు చేసే పొరపాట్ల కారణంగా పేషెంట్ల ప్రాణాలు కూడా పోయే పరిస్థితి వస్తుంది. ఎలాగంటారా వారు చేసే సర్జరీలో అప్పుడప్పుడూ పొరపాట్లు చేస్తూ కడుపులో కత్తెరలు, బ్లేడ్లు, దారాలు లాంటివి మరిచిపోతూ ఉంటారు. అలాగే ఒక భాగానికి చేయాల్సిన సర్జరీని మరో భాగానికి చేస్తుంటారు. అలాంటి ఒక సంఘటనే ఇప్పుడు వెలుగులోకి వచ్చింది....


TS LAWCET 2024: తెలంగాణ లాసెట్‌కు పెరిగిన దరఖాస్తులు, 'ఫైన్‌'తో దరఖాస్తుకు ఎప్పటివరకు అవకాశమంటే?

TS LAWCET/ PGLCET 2024 Exams: తెలంగాణలోని న్యాయకళాశాలల్లో డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి నిర్వహించనున్న ప్రవేశ పరీక్షకు ఎలాంటి ఆలస్యరుసుము లేకుండా దరఖాస్తు గడువు మే 4తో ముగిసిన సంగతి తెలిసిందే. అయితే రూ.2000 ఆలస్య రుసుముతో మే 20 వరకు, రూ.4000 ఆలస్య రుసుముతో మే 25 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు. ఈసారి భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. ఇప్పటివరకు మొత్తం 49,671 దరఖాస్తులు అందాయి. గతేడాది కంటే 5,967 మంది అదనంగా అభ్యర్థులు దరఖాస్తు...


రాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బరేలి ప్రచారానికి తెలంగాణ కాంగ్రెస్ నేతలు

రాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బరేలి ప్రచారానికి తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇప్పటికే ప్రచారంలో సీతక్క     గురువారం బయల్దేరిన పాలమూరు ఎమ్మెల్యేలు     త్వరలో అక్కడ ప్రచారానికి సీఎం రేవంత్, ఇతర మంత్రులు హైదారాబాద్, వెలుగు :  కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎంపీగా పోటీ చేస్తున్న యూపీలోని రాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బరేలిలో ఆయనకు మద్దతుగా ప్రచారం చేసేందుకు రాష్ట్ర కాంగ్రెస్...


పది ఫలితాల్లో ఎందుకు వెనుక పడ్డాం? : కలెక్టర్ సంతోశ్

పది ఫలితాల్లో ఎందుకు వెనుక పడ్డాం? : కలెక్టర్ సంతోశ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లను  ప్రశ్నించిన కలెక్టర్ గద్వాల, వెలుగు : సర్కార్ బడుల్లో అన్ని సౌలతులు కల్పిస్తున్న ఈసారి పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ఎందుకు వెనుకపడ్డామని జిల్లా కలెక్టర్ సంతోశ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లను ప్రశ్నించారు. గురువారం కలెక్టరేట్ మీటింగ్ హాల్లో వచ్చే విద్యా సంవత్సరం ప్రణాళికపై సమీక్ష నిర్వహి...


హిమాచల్‌లో హద్దులు దాటిన ప్రచారం

హిమాచల్‌లో హద్దులు దాటిన ప్రచారం సిమ్లా :  హిమాచల్​ప్రదేశ్ లోక్​సభ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్నది. నాలుగు లోక్​సభ స్థానాలకు జూన్ 1న పోలింగ్ జరగనుంది. బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. క్యాంపెయిన్​లో భాగంగా నాయకులు చేస్తున్న వ్యక్తిగత విమర్శలు హద్దులు దాటిపోతున్నాయి. కాలే నాగ్, బిగ్డా షెహజాదా, హుస్న్​పరి అంటూ ఒకరిని ఒ...


భారీ వర్షానికి ఉధృతంగా ప్రవహిస్తున్న పాకాల వాగు

భారీ వర్షానికి ఉధృతంగా ప్రవహిస్తున్న పాకాల వాగు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలకు పలు  జిల్లాల్లో  వాగులు వంకలు పొంగిపోతున్నాయి. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అత్యధికంగా నాగర్ కర్నూలు జిల్లాలో 9.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. ఇక   మహబూబాబాద్ జిల్లాలో ఉరుములు మెరుపులతో  భారీ వర్షం పడింది. నిన్న రాత్రి కురిసిన వర్షానికి   గార్ల మండలంలో పాకాల వ...


పర్మిషన్​ లేకుండా ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తే చర్యలు

పర్మిషన్​ లేకుండా ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తే చర్యలు స్టేషన్​ఘన్​పూర్, వెలుగు : పార్లమెంట్, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున పర్మిషన్ లేకుండా ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఏఆర్వో, ఆర్డీవో డీఎస్ వెంకన్న తెలిపారు. జనగామ జిల్లా స్టేషన్​ఘన్​పూర్​ ఆర్డీవో ఆఫీస్​లో గురువారం ఆయన మీడియాతో...


Supreme Court: న్యూస్ క్లిక్ వ్యవస్థాపకునికి సుప్రీంకోర్టులో ఊరట - అరెస్ట్ చెల్లుబాటు కాదన్న న్యాయస్థానం

Supreme Court Key Decision On News Click Founder Arrest: ఆన్ లైన్ న్యూస్ పోర్టల్ 'న్యూస్ క్లిక్' వ్యవస్థాపకుడు ప్రబీర్ పురకాయస్థకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఉగ్రవాద కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) కింద ఆయన అరెస్ట్ చెల్లుబాటు కాదని జస్టిస్ బీ.ఆర్.గవాయి, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం బుధవారం ప్రకటించింది. గతేడాది అక్టోబర్ 4న రిమాండ్ ఉత్తర్వులు జారీ కాకముందు పురకాయస్థకు కానీ, అతని న్యాయవాదికి కానీ అరెస్టుకు దారి తీసిన పరిస్థితులను...


అమెరికాలో తెలుగు యువకుడి మృతి.. రోడ్డు ప్రమాదం నుంచి బయటపడి, ఆ వెంటనే కారు ఢీకొట్టి

Zaheerabad Abbaraju Prithviraj Died In America: అమెరికాలోజరిగిన రోడ్డు ప్రమాదంలో అబ్బరాజు పృథ్వీరాజ్‌ మృతి చెందారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో విద్యుత్‌ శాఖలో విధులు నిర్వహించి రిటైర్ అయిన వెంకటరమణ కుమారుడు అబ్బరాజు పృథ్వీరాజ్‌ ఎనిమిదేళ్లుగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. గతేడాది పృథ్వీకి వివాహమైంది.. భార్యాభర్తలు కారులో వెళుతుండగా.. వారి కారు మరో కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో బెలూన్లు తేరుచుకోవడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు....


నిరుద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యం

నిరుద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యం మిర్యాలగూడ, వెలుగు : కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తోందని నల్గొండ, ఖమ్మం, వరంగల్ కాంగ్రెస్​ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అన్నారు. గురువారం రాత్రి మిర్యాలగూడలోని ఎస్పీ కన్వెన్షన్ హాల్​లో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన హాజరై మాట్లాడారు. 317, 46 జీవోల రద్ద...


Acid Attack: బకెట్‌లో నీళ్లకు బదులు యాసిడ్, తెలియక స్నానం చేసిన యువతి! హైదరాబాద్‌లో ఘోరం!

ICFAI University Acid Attack: హైదరాబాద్‌లో విద్యార్థినీ విద్యార్థులు సరదా ఉద్దేశంతో చేసిన కొంటె పని ఓ యువతి ప్రాణాలమీదకు తెచ్చింది. ఐసీఎఫ్ఏఐ యూనివర్సిటీలో ఈ ఘటన జరిగింది. లా చదువుతున్న విద్యార్థిని యాసిడ్ దాడికి గురయింది. యూనివర్సిటీ హాస్టల్‌ లో ఉంటున్న లేఖ అనే విద్యార్థినిపై యాసిడ్ పడడం ఇప్పుడు సంచలనం అయింది. ఆమె స్నానం చేయాల్సిన బకెట్‌లో ఆగంతకులు యాసిడ్ పోశారు. అయితే విద్యార్థిని ఆ విషయం గమనించకుండా స్నానం చేసేందుకు ప్రయత్నం చేసినట్లుగా తోటి...


Top Engineering Colleges: ఏ ఇంజినీరింగ్ కాలేజీలో చేరాలని ఆలోచిస్తున్నారా? హైదరాబాద్ లో టాప్ 10 ఇంజినీరింగ్ కాలేజ్ లు ఇవే

Telangana News: ఇంటర్మీడియెట్ అయిపోయిన విద్యార్థులు ఇంజినీరింగ్ కాలేజీల్లో చేరటానికి సిద్ధమవుతున్నారు. ఏ కాలేజీలో చేరితే బెస్ట్ అనే డైలమా పేరెంట్స్ లోనూ, విద్యార్థుల్లోనూ కనిపిస్తుంది. అయితే, హైదరాబాద్ లో టాప్ 10 బెస్ట్ ఇంజినీరింగ్ కాలేజీల గురించి తెలుసుకుంటే ఎంచుకోవటానికి అనువుగా ఉంటుంది. ఫ్యాకల్టీ, వసతులు, క్యాంపస్ బట్టి అన్ని రాష్ట్రాల విద్యార్థులను ఆకర్షిస్తున్న హైదరాబాద్ లోని టాప్ 10 ఇంజినీరింగ్ కాలేజీలు ఇవి: 1. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్...


హైదరాబాద్​లో కుండపోత.. మరో 5 రోజులు వర్షాలు

హైదరాబాద్​లో కుండపోత.. మరో 5 రోజులు వర్షాలు రోడ్లన్నీ జలమయం.. గంటలకొద్దీ ట్రాఫిక్ జామ్ పలు ప్రాంతాల్లో విరిగిపడిన చెట్లు  కొన్నిచోట్ల వరదలో మునిగిన వాహనాలు జిల్లాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు అత్యధికంగా నాగర్​కర్నూల్​ జిల్లా  వెల్దండలో 9.8 సెంటీమీటర్ల వర్షపాతం పిడుగులు పడి సిరిసిల్లలో ఇద్దరు,  రంగారెడ్డి జిల్లాలో ఒకరు మృతి   మరో ఐదు రోజ...


Tirupati Brahmotsavalu: ధ్వజారోహణంతో ప్రారంభమైన వార్షిక బ్రహ్మోత్సవాలు!

Tirupati Brahmotsavalu: ధ్వజారోహణంతో ప్రారంభమైన వార్షిక బ్రహ్మోత్సవాలు!


చెరువులను చెరపట్టారు

చెరువులను చెరపట్టారు పెద్ద చెరువు, రామసానికుంట, సిద్ధమ్మ కుంట, మల్లన్న గారి కుంట, గంగవానికుంటలు కబ్జా     ఖాళీ స్థలాలకు ఇంటి నెంబర్లు     ఆరుట్ల శివారులో కబ్జాల పర్వం సంగారెడ్డి, వెలుగు : ఆక్రమణదారులు చెరువులు, కుంటలను చెరబడుతున్నారు. ఎఫ్ టి ఎల్ ప్రాంతాలు కబ్జాలకు గురవుతుండగా చెరువులు, కుంటల మనుగడకు ముప్పు వాటిల్లుతోంది. సంగారెడ్డికి కూతవేటు దూరం...


జన్నారం మండలంలో నాటు సారా స్థావరాలపై దాడులు

జన్నారం మండలంలో నాటు సారా స్థావరాలపై దాడులు జన్నారం, వెలుగు : జన్నారం మండలంలోని కామన్ పెల్లి, కవ్వాల, బంగారుతండా, కిష్టాపూర్ గ్రామాల్లో గురువారం   నాటు సారా  స్థావరాలపై లక్సెట్టిపేట ఎక్సైజ్ సీఐ  నర్సింహులు అద్వర్యంలో సిబ్బంది దాడులు నిర్వహించారు. కామన్ పెల్లిలో ఆమృతబాయి ఇంటి వద్ద తయారు చేస్తున్న 5 లీటర్లు,అదే గ్రామంలో భుక్యా లక్ష్మన్ వద్ద 5 లీటర్లు...


Kamareddy DMHO: కామారెడ్డిలో కామపిశాచి, వైద్యులపై వేధింపుల కేసుతో జిల్లా వైద్యాధికారి అరెస్ట్

Kamareddy DMHO: కామారెడ్డి జిల్లాలో కీచక డాక్టర్‌ను పోలీసులు అరెెస్ట్‌ చేశారు. విధుల్లో ఉన్న మహిళా వైద్యులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న జిల్లా వైద్యాధికారిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.


కిడ్నాప్‌ చేసిన వ్యక్తిని 26 ఏళ్లు నేలమాళిగలో దాచిన నిందితుడు, బాధితుడిని ఎలా రక్షించారంటే...

వారసత్వం విషయంలో వచ్చిన గొడవ ఆధారంగా ఒమర్‌ను కిడ్నాప్ చేసినట్లు ఆయన సోదరుడు సోషల్ మీడియాలో ఆరోపించారు.


నీతి తప్పి ఉంటే ఉరి తీయండి!

నీతి తప్పి ఉంటే ఉరి తీయండి! నేను ఏ ఒక్కరికీ తప్పుడు విధానంలో లబ్ధి చేకూర్చలేదు: ‘ఇండియా టుడే’ ఇంటర్వ్యూలో మోదీ       సంపద సృష్టించేవారిని, శ్రమజీవులను సమానంగా గౌరవిస్తా      నెహ్రూ ప్రభుత్వాన్ని కూడా ‘టాటా బిర్లా సర్కార్’ అన్నరు      కాంగ్రెస్ హయాంలోనే రాజ్యాంగాన్ని ఎన్నోసార్లు మార్చారన్న ప్రధాని న్యూఢిల్లీ :  దేశంలో సంపద సృష్టించే వారితోపాటు దే...


వికారాబాద్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం

వికారాబాద్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం వికారాబాద్ రామయ్యగూడ రోడ్డులో తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది. ఓ హార్డ్ వేర్ షాప్ లో ఎగిసిపడ్డ మంటలు పక్క భవనానికి వ్యాపించాయి. భవనంలో ఇద్దరు పిల్లలుతో పాటు ఓ మహిళ చిక్కుకుపోయారు. పెద్దఎత్తున పొగ కమ్మేయడంతో స్థానికులు ఆందోళన చెందారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పి, ముగ్గురిన...


భూమి వేగంగా తిరుగుతున్నా మనకు కదులుతున్నట్లు కూడా అనిపించదు, ఎందుకు?

భూగ్రహం కదిలితే అది మనకు తెలుస్తుందని, ఏదైనా ఎత్తయిన ప్రదేశం నుంచి ఒక వస్తువును విసిరినట్లయితే అది భూమి మీద పడదని భూకేంద్రక సిద్ధాంతాన్ని నమ్మినవారు వాదించేవారు. కానీ అది నిజం కాదు...


కేజ్రీవాల్ కు ఎలాంటి మినహాయింపు ఇవ్వలేదు

కేజ్రీవాల్ కు ఎలాంటి మినహాయింపు ఇవ్వలేదు కేజ్రీవాల్​కు బెయిల్​పై సుప్రీంకోర్టు కామెంట్      బెయిల్ ఇవ్వడాన్ని సాధారణ తీర్పులా భావించడం లేదన్న అమిత్​ షా వ్యాఖ్యలను కోర్టు దృష్టికి తీసుకెళ్లిన లాయర్​     తమ తీర్పుపై విశ్లేషణలను స్వాగతిస్తామన్న కోర్టు న్యూఢిల్లీ :  ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్​కు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంలో ఎలాంటి మినహాయింపు ఇవ...


ఆలస్యంగా తునికాకు సేకరణ!

ఆలస్యంగా తునికాకు సేకరణ! సీజన్​ ముగుస్తున్నా కొన్ని కల్లాల్లోనే ఆకు తెంచుతున్నరు         బోనస్​ కోసం కొందరు.. ధర కోసం మరికొందరు పట్టు భద్రాచలం,వెలుగు :  అడవుల జిల్లా భద్రాద్రికొత్తగూడెంలో తునికాకు సేకరణ మందకొడిగా సాగుతోంది. సీజన్​ ముగుస్తున్నా కొన్ని కల్లాల్లో మాత్రమే ఆదివాసీలు ఆకును తెంచుడు మొదలుపెట్టారు. బోనస్​ కోసం కొందరు, ధర కోసం మరికొందరు పట్...


ఎల్జీబీటీక్యూ: వీరి కోసం ఏయే దేశాలు కొత్తగా హక్కులు కల్పించాయి, ఎక్కడ నిషేధం విధించారు?

అంతర్జాతీయ ఎల్జీబీటీ ఉద్యమాన్ని రష్యన్ సుప్రీంకోర్టు తీవ్రవాద సంస్థగా ప్రకటించింది. నవంబర్ 2023లో దేశవ్యాప్తంగా దాని కార్యకలాపాలను నిషేధించింది. అంతేకాదు ఇంద్రధనస్సు జెండాను కూడా కోర్టు నిషేధించింది.


ఎఫ్​సీఐలో శిక్షణకు ఏడుగురి ఎంపిక

ఎఫ్​సీఐలో శిక్షణకు ఏడుగురి ఎంపిక నల్గొండ అర్బన్, వెలుగు : భారత ఆహార సంస్థ, నల్గొండ కార్యాలయంలో నూతనంగా ఉద్యోగంలో చేరిన వారిని ఏడుగురిని క్షేత్ర స్థాయి శిక్షణకు ఎంపిక చేసినట్లు నల్గొండ డివిజనల్ మేనేజర్ సుశీల్ కుమార్ సింగ్ తెలిపారు. గురువారం పట్టణంలోని సంస్థ కార్యాలయంలో వారికి శిక్షణ ఆర్డర్లను అందించి ఆయన మాట్లాడారు. సంస్థ ప్రధాన విభాగాలైన ప్రొక్యూర్...


మార్చురీ కంపును భరించలేక పోతున్నం

మార్చురీ కంపును భరించలేక పోతున్నం గాంధీ హాస్పిటల్ ​పరిసరాల ప్రజలు ఆందోళన పద్మారావునగర్, వెలుగు : గాంధీ హాస్పిటల్​మార్చురీ నుంచి వస్తున్న కంపును భరించలేకపోతున్నామని, ఇండ్లల్లో ఉండలేకపోతున్నామని పద్మారావునగర్, అభినవ్ నగర్​కాలనీల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు అభినవ్​నగర్ కాలనీ రెసిడెంట్స్​వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్​ రాజేశ్ గౌడ్, ప్ర...


కాలం చెల్లిన టెక్నాలజీతో భద్రాద్రి ప్లాంట్..

కాలం చెల్లిన టెక్నాలజీతో భద్రాద్రి ప్లాంట్.. చత్తీస్​గఢ్  కరెంటు కొనుగోళ్లు, యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణంలో అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ తన ఎంక్వైరీని స్పీడప్ చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో నిజనిర్ధారణ కోసం ప్రజాభిప్రాయ సేకరణకు నోటిఫికేషన్ జారీ చేసింది. గురువారం నుంచి పది రోజుల్లో ఒప్పందాలకు సంబంధి...


Warangal Rains: వరంగల్‌లో ఈదురు గాలులతో భారీ వర్షం, రైతులకు తీవ్ర నష్టం.. గ్రేటర్ లో ఆఫీసర్లు అలర్ట్

Warangal Rains: ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గురువారం రాత్రి భారీ వర్షం కురిసింది. సాయంత్రానికే వాతావరణం చల్లబడగా.. రాత్రి 9 గంటల ప్రాంతంలో ఈదురుగాలులతో భారీ వర్షం మొదలైంది.


అభివృద్ధికి రేవంత్ విజన్.!

అభివృద్ధికి రేవంత్ విజన్.! లోక్ సభ ఎన్నికల్లో  తెలంగాణ రాష్ట్రం నుంచి  కాంగ్రెస్ పార్టీ అత్యధిక ఎంపీ స్థానాలలో గెలవాలని సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాలను రూపొందించుకొని పనిచేశారు. దీనికి ప్రధాన కారణం తెలంగాణ లాంటి విభజిత రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా ఉండాలని బలంగా విశ్వసించారు. కాబట్టి,  క...


బీబీసీ పేరుతో వైరల్ అవుతున్న ఎన్నికల సర్వే – అసలు నిజమేంటి?

ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ‘ప్రీ ఎలక్షన్ సర్వేను’, ‘ఒపినీయన్ పోల్‌ను’, ‘ఎగ్జిట్ పోల్‌ను’ ఏ సందర్భంలో కూడా బీబీసీ చేపట్టదు. ఈసారి కూడా ఎలాంటి సర్వేను చేయలేదు.


AP ITI Admissions 2024 : ఏపీలో ఐటీఐ ప్రవేశాలు - దరఖాస్తులకు చివరి తేదీ ఎప్పుడంటే..?

AP ITI Admissions 2024 Updates : ఏపీలో ఐటీఐ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా… జూన్ 10 తేదీతో ఈ ప్రాసెస్ ముగియనుంది.


Kerala News: వేలికి బదులుగా నాలుకకు సర్జరీ, ప్రభుత్వాసుపత్రిలో వైద్యుడి నిర్లక్ష్యం

Telugu News: కేరళలోని కొజికోడ్ మెడికల్ కాలేజ్‌లో ఓ డాక్టర్‌ వేలికి సర్జరీ చేయబోయి నాలుకకి సర్జరీ చేశాడు. ఓ చిన్నారి చేతికి ఉన్న ఆరో వేలుని తొలగించాల్సింది పోయి నాలుకకు సర్జరీ చేయడం సంచలనమైంది. ఈ ఘటనపై సీరియస్ అయిన ఉన్నతాధికారులు వెంటనే ఆ వైద్యుడిని సస్పెండ్ చేశారు. సర్జరీ అయిపోయిన తరవాత బయటకు వచ్చిన చిన్నారిని చూసి కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. ఇదేంటని వైద్యుడిని నిలదీశారు. నోట్లో సిస్ట్ ఉందని, తప్పనిసరిగా సర్జరీ చేయాల్సి వచ్చిందని చెప్పాడు. ఈ...


ఒకేరోజు ఏసీబీకి చిక్కిన ముగ్గురు అవినీతి ఆఫీసర్లు

ఒకేరోజు ఏసీబీకి చిక్కిన ముగ్గురు అవినీతి ఆఫీసర్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జంగారెడ్డిగూడెంలో ట్రాన్స్​కో ఏఈ పట్టివేత       నల్గొండ జిల్లా చింతపల్లిలో  విద్యుత్ శాఖ ఆర్టిజన్ ఆఫీసర్..      మెదక్ జిల్లా నర్సాపూర్‌‌లో పట్టుబడిన ఏవో అశ్వారావుపేట, వెలుగు : రైతు పొలంలో ట్రాన్స్​ఫార్మర్ పెట్టేందుకు ఓ ట్రాన్స్ కో ఏఈ రూ. లక్ష డిమాండ్ చేయగా ఏసీబీ అధికారు...


అకాల వ‌ర్షాలు.. పిడుగుపాటుతో 3 చిన్నారులు స‌హా 11 మంది మృతి

11 killed in lightning: అకాల వ‌ర్షాలు ప్రాణాల‌ను తీసుకుంటున్నాయి. పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లావ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో పిడుగుపాటుకు గురై గురువారం మధ్యాహ్నం ముగ్గురు చిన్నారులతో పాటు 11 మంది ప్రాణాలు కోల్పోయార‌ని ప్రభుత్వ అధికారులు మీడియాకు తెలిపారు. మృతుల కుటుంబాలకు జిల్లా యంత్రాంగం ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున పరిహారం ఇవ్వ‌నున్న‌ట్టు ప్రకటించింది. "ఇప్పటివరకు పిడుగుపాటుతో 11 మంది చనిపోయారు. గాయపడిన పలువురు వివిధ ఆస్పత్రుల్లో...


టీఎస్‌‌‌‌ఐసెట్‌‌‌‌కు రికార్డ్‌‌‌‌ స్థాయి అప్లికేషన్లు

టీఎస్‌‌‌‌ఐసెట్‌‌‌‌కు రికార్డ్‌‌‌‌ స్థాయి అప్లికేషన్లు ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు ఫుల్‌‌‌‌ డిమాండ్‌‌‌‌     ఏటికేడు పెరుగుతున్న దరఖాస్తులు     నిరుడు 75 వేలు..ఈ సారి 80 వేలకు పైగానే..     ఇంకా పది రోజుల గడువు ఉండడంతో మరిన్ని పెరిగే ఛాన్స్‌‌‌‌ హనుమకొండ, వెలుగు : రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు డిమాండ్‌‌‌‌ పెరుగుతోంది. డిగ్రీ తర్వాత వివిధ రంగాల్లో ఉద్...


బెంగళూరులో ఇంటర్​ విద్యార్థిని అనుమానాస్పద మృతి

బెంగళూరులో ఇంటర్​ విద్యార్థిని అనుమానాస్పద మృతి అనుమానాస్పద స్థితిలో ఇంటర్మీడియట్‌ విద్యార్థిని (20) మృతిచెందిన ఘటన బెంగళూరులోని సుబ్రహ్మణ్యపురలోని తన ఇంట్లో  చోటుచేసుకుంది. పోలీసులు తెలిసిన వివరాల ప్రకారం ... మృతురాలిని ప్రభుధ్యగా గుర్తించారు. ఆమె గొంతు,  చేతులపై కోసిన గుర్తులు ఉన్నాయని పోలీసులు తెలిపారు.  బుధవారం ( మే 15) రాత్రి ఈఘటన జరిగిందని......


తల్లికి కరెంట్ షాక్.. కాపాడేందుకు కొడుకు, కూతురి ప్రయత్నం.. చివరికి..!

మెదక్ జిల్లా శివ్వంపేట మండలం ఉసిరికపల్లి గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బట్టలు ఆరేసేందుకు వెళ్లిన మహిళకు కరెంట్ షాక్ రాగా.. ఆమెను కాపాడుకునేందుకు తన కుమారుడు, కుమార్తె ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో వాళ్లకు కూడా కరెంట్ షాక్ రావటంతో.. తల్లితో పాటు కుమారుడు కూడా మృతి చెందాడు. కుమార్తెకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో.. ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో కుటుంబంతో పాటు గ్రామంలో కూడా తీవ్ర విషాదం నెలకొంది.


TDP Leader Visits Shirdi: సాయిబాబాను దర్శించుకున్న బాబు

TDP Leader Visits Shirdi: సాయిబాబాను దర్శించుకున్న బాబు


DEECET 2024 Hall Tickets: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సెట్ హాల్ టిక్కెట్లు విడుదల చేసిన విద్యాశాఖ

DEECET 2024 Hall Tickets: ఆంధ్రప్రదేశ్‌ పాఠశాల విద్యాశాఖ నిర్వహించే డిఇఇ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ 2024 హాల్‌ టిక్కెట్లు విడుదలయ్యాయి. రెండేళ్ల డిప్లొమా కోర్సులో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసిన అభ్యర్థులు హాల్‌ టిక్కెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.