Trending:


Prajwal Revanna Case: ప్రజ్వల్‌ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్, జారీ చేసిన బెంగళూరు స్పెషల్ కోర్టు

Prajwal Revanna Case Updates: కర్ణాటకలో సంచలనం సృష్టిస్తున్న ప్రజ్వల్ రేవణ్ణ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బెంగళూరులోని స్పెషల్ MP-MLA కోర్టు ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన వెంటనే ప్రజ్వల్‌ ఇండియా వదిలి వెళ్లిపోయారు. ప్రస్తుతం జర్మనీలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇంటర్‌పోల్‌ కూడా బ్లూ కార్నర్ నోటీస్ జారీ చేసింది. ఎక్కడ కనిపించినా వెంటనే అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైంది. కానీ...ఇప్పటికీ ప్రజ్వల్...


యాదగిరిగుట్ట ఆర్జిత సేవలకు డ్రెస్‌‌‌‌‌‌‌‌ కోడ్‌‌‌‌‌‌‌‌

యాదగిరిగుట్ట ఆర్జిత సేవలకు డ్రెస్‌‌‌‌‌‌‌‌ కోడ్‌‌‌‌‌‌‌‌ మగవారు తెల్లటి దుస్తులు, మహిళలు చీరలు      చున్నీతో కూడిన పంజాబీ డ్రెస్‌‌‌‌‌‌‌‌లోనే రావాలని ఈవో ఆదేశాలు యాదాద్రి, వెలుగు : యాదగిరిగుట్ట దేవస్థానంలో జరిగే ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులకు సంప్రదాయ దుస్తులు తప్పనిసరి చేస్తూ ఈవో భాస్కర్‌‌‌‌‌‌‌‌రావు ఆదేశాలు జారీ చేశారు. ఈ విధానం జూన్‌‌‌‌‌‌‌‌ 1 నుం...


మే 22 తర్వాత తెలంగాణలో భారీ వర్షాలు

మే 22 తర్వాత తెలంగాణలో భారీ వర్షాలు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే చాన్స్: ఐఎండీ​ నేటినుంచి నాలుగు రోజులు రాష్ట్రవ్యాప్తంగా వానలు   వచ్చే మూడు రోజులు 24 జిల్లాలకు ఎల్లో అలర్ట్​ జారీ హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలో ఈ నెల 22 తర్వాత అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నదని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.  22న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే చాన్స్​ ఉందని తెల...


కుత్బుల్లాపూర్లో భారీగా మొహరించిన పోలీసులు..

కుత్బుల్లాపూర్లో భారీగా మొహరించిన పోలీసులు.. కుత్బుల్లాపూర్ సుచిత్రా పరిధిలోని 82 సర్వే నంబర్ లోగల వివాదాస్పద 1.6 ఎకరాల భూమిలో సర్వే కొనసాగుతోంది. ఇప్పటికే తమ దగ్గరున్న డాక్యుమెంట్స్ ను అధికారులకు ఇరువర్గాల వారు సమర్పించారు. కుత్బుల్లాపూర్ రెవెన్యూ శాఖ అధికారులు సర్వే కోనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే భారీగా పోలీసులు మొహరించారు. భూమి తమదంటూ మాజీ మంత్...


TS SET 2024 Updates : తెలంగాణ సెట్ దరఖాస్తులు ప్రారంభం - ఆగస్టు 28 నుంచి పరీక్షలు

TS SET 2024 Applications : తెలంగాణ సెట్ - 2024 దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. అర్హత కలిగిన అభ్యర్థులు http://telanganaset.org/ వెబ్ సైట్ లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. జూలై 2వ తేదీతో ఈ గడువు ముగుస్తుంది.


ఎప్​సెట్​లో పూలే గురుకుల విద్యార్థుల హవా

ఎప్​సెట్​లో పూలే గురుకుల విద్యార్థుల హవా హైదరాబాద్, వెలుగు :  ఎప్​సెట్ 2024 ఫలితాల్లో మహాత్మా జ్యోతి బాపూలే బీసీ  గురుకుల విద్యార్థులు అత్యధిక ర్యాంకులు సాధించి సత్తా చాటారు. అగ్రికల్చర్ విభాగంలో స్ఫూర్తి అనే విద్యార్థిని 369వ ర్యాంకు సాధించింది. ఇంజినీరింగ్, మెడికల్, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఎప్​సెట్  పరీక్షలో అగ్రికల్చర్  విభ...


బీజేపీకి 200 సీట్లలోపే: దీదీ

బీజేపీకి 200 సీట్లలోపే: దీదీ గోఘాట్ :  ఈ లోక్‌‌సభ ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమే గెలుస్తుందని.. కేంద్రంలో అధికారంలోకి వస్తుందని పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) చీఫ్ మమతా బెనర్జీ అన్నారు. బీజేపీకి ఓటమి తప్పదని.. ఆ పార్టీకి ‘200 సీట్ల’ దాటవని అన్నారు. శనివారం ఆరంబాగ్ లోక్‌‌సభ నియోజకవర్గం పరిధిలోని గోఘాట్‌‌లో నిర్వహించిన ఎలక్షన్ ర్యాలీలో ఆమె...


పెళ్లింట విషాదం.. ఐదుగురు మృతి

పెళ్లింట విషాదం.. ఐదుగురు మృతి పెళ్లి షాపింగ్​చేసి తిరిగొస్తుండగా యాక్సిడెంట్​ అదుపుతప్పి లారీని ఢీకొట్టిన కారు అనంతపురం జిల్లా గుత్తి సమీపంలో ఘటన అనంతపురం: ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుత్తి సమీపంలోని 44వ నేషనల్​హైవేపై వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. అదే సమయంలో ఎదురుగా వస్తున్న లారీ...


తాగునీటి గండం నుంచి..గట్టెక్కేనా

తాగునీటి గండం నుంచి..గట్టెక్కేనా ఎల్లంపల్లిలో అడుగంటుతున్న జలాలు     20.175 టీఎంసీలకు .. 5.69 టీఎంసీలకు పడిపోయిన నీటిమట్టం గోదావరిఖని, వెలుగు : ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ​లో రోజురోజుకు నీరు అడుగంటుతున్నది. ప్రాజెక్ట్​ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా శనివారం నాటికి 5.69 టీఎంసీలకు పడిపోయింది. పూర్తి నీటి మట్టం  148 మీటర్లు కాగా శ...


JEE Main Paper 2 Results: జేఈఈ మెయిన్‌ పేపర్‌-2 ఫలితాలు విడుదల - సత్తా చాటిన తెలుగు రాష్ట్రాల విద్యార్థులు

JEE Mains 2024 Paper 2 Results: దేశంలోని ఉన్నత విద్యాసంస్థల్లో బీఆర్క్‌, బీప్లానింగ్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్‌ పేపర్‌-2 (JEE మెయిన్‌) పరీక్షల ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) మే 19న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. పరీక్షకు హాజరైన విద్యార్థులు తమ అప్లికేషన్ నెంబరు, పుట్టినతేదీ వివరాలను నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు. ఫలితాల్లో రెండు విభాగాల్లో (బీఆర్క్‌, బీప్లానింగ్‌) ఇద్దరు...


పొలిటికల్​ భూవివాదంలో మల్లారెడ్డి..అనుచరులతో హంగామా

పొలిటికల్​ భూవివాదంలో మల్లారెడ్డి..అనుచరులతో హంగామా అల్లుడు రాజశేఖర్ రెడ్డితో కలిసి వివాదాస్పద స్థలంలో ఫెన్సింగ్ తొలగింపు  అనుచరులను వెంట తీసుకెళ్లి హంగామా తమ భూమిని కబ్జా చేశారని బాధితుల ఆరోపణ  కోర్టు ఆర్డర్ ఉన్నా మల్లారెడ్డి దౌర్జన్యం చేస్తున్నారని ఆవేదన ఇరు వర్గాలపై కేసు పెట్టిన పోలీసులు జీడిమెట్ల, వెలుగు: మాజీ మంత్రి మల్లారెడ్డి మరోసారి భూవ...


దేశంలో మొదటిసారి కులగణన ఎప్పుడంటే?

దేశంలో మొదటిసారి కులగణన ఎప్పుడంటే? దేశంలో మొదటిసారి బ్రిటిష్ కాలంలో 1931లో కులగణన జరిగింది. జనాభాలో ఏ కులంవాళ్లు ఎంతమంది ఉన్నారనేది అప్పుడే పక్కాగా తేలింది. ఆ లెక్క ప్రస్తుత పాకిస్తాన్, బంగ్లాదేశ్‌‌లను కలుపుకుని ఉంది. కానీ ఆ తర్వాత ఏ ప్రభుత్వమూ కులాల వారీగా సమగ్రంగా లెక్కలు చేయలేదు. 1941 జనాభా లెక్కల నుంచి ఈ కేటగిరీని తీసేశారు. తమ కులానికి ఇన్ని లక...


Top Headlines Today: కేబినెట్ భేటీకి అనుమతి రాకపోతే ఢిల్లీకి రేవంత్; కూటమి శ్రేణులకు నాగబాబు సూచనలు - నేటి టాప్ న్యూస్

కేబినెట్ భేటీకి అనుమతి రాకపోతే ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ హైదరాబాద్: ఎన్నికల సంఘం నుంచి అనుమతి రాకపోవడంతో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, ఖరీఫ్ పంటల ప్రణాళిక, రైతాంగానికి సంబంధించిన పలు కీలకమైన అంశాలపై కేబినెట్ భేటీలో చర్చించాలని మంత్రులు భావించారు. కేబినెట్ భేటీ నిర్వహించడానికి ప్రభుత్వం ముందుగానే ఈసీని అనుమతి కోరింది. కానీ శనివారం (మే 18న) మధ్యాహ్నం నుంచి రాత్రి 7 గంటల వరకు ఈసీ నుంచి ఎలాంటి...


Swati Maliwal Case: కొంచెమైతే ఆమె చనిపోయి ఉండేది, అంత దారుణంగా దాడి చేశాడు - స్వాతి మలివాల్ కేసుపై ఢిల్లీ పోలీసులు

Swati Maliwal Assault Case: స్వాతి మలివాల్‌ దాడి కేసులో అరెస్ట్ అయిన కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్‌ని ఐదు రోజుల పోలీస్ కస్టడీకి తరలించారు. ఈ క్రమంలోనే కోర్టులో ఢిల్లీ పోలీసులు కీలక వ్యాఖ్యలు చేశారు. బిభవ్‌ కుమార్‌ని కస్టడీలోకి తీసుకునేందుకు అనుమతి అడిగే క్రమంలో దీన్ని సీరియస్‌ కేసుగా పరిగణించాలని విజ్ఞప్తి చేశారు. ఈ దాడి ఆమె ప్రాణాలు తీసి ఉండేదని, అంత తీవ్రంగా కొట్టాడని వెల్లడించారు. ఓ ఎంపీపై అలా అనుచితంగా ప్రవర్తించడాన్ని ఏ మాత్రం తేలిగ్గా...


Kalyana Lakshmi: తెలంగాణ ప్రజలకు శుభవార్త.. తులం బంగారం పంపిణీ ఆరోజు నుంచే..

Telangana Govt Released Rs 725 Crore Funds To Kalyana Lakshmi Scheme: పెళ్లి చేసుకోబోతున్న నూతన వధూవరులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. కల్యాణలక్ష్మికి సంబంధించిన నిధులు విడుదల చేసింది.


డబ్బులు ఇవ్వాలని కౌన్సిలర్ భర్త బ్లాక్​మెయిల్

డబ్బులు ఇవ్వాలని కౌన్సిలర్ భర్త బ్లాక్​మెయిల్ పోలీసులకు రియల్టర్​ ఫిర్యాదు     నిందితుడి అరెస్ట్, రిమాండ్​కు తరలింపు భైంసా, వెలుగు :  డబ్బులివ్వాలని రియల్టర్​ను బ్లాక్​మెయిల్​చేసిన కౌన్సిలర్​భర్తను అరెస్ట్​ చేసిన పోలీసులు రిమాండ్​కు తరలించారు. భైంసా పట్టణానికి చెందిన రియల్టర్ కె.అరవింద్ గతంలో రాహుల్ నగర్​లో కొంత భూమిని కొని, అందులో ప్లాట్లు వేశాడు...


Tirupati News: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధం - తిరుపతిలో తప్పిన ఘోర ప్రమాదం

Travel Bus Fire In Tirupati: తిరుపతి (Tirupati) జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీకాళహస్తి - తిరుపతి హైవేపై ఆదివారం తెల్లవారుజామున ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. రేణిగుంట (Renigunta) మండలం వెదళ్లచెరువు వద్ద బెంగుళూరు నుంచి అమలాపురం వెళ్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇది గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బస్సు నిలిపేసి ప్రయాణికులను దించేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపక...


Viral video: మన దేశానికి గ్రహాంతర వాసులు వచ్చారా? జైపూర్ ప్రజలు చూసింది ఏంటి?

UFO In India: మానవులు, గ్రహాంతరవాసులు(ఏలియన్స్‌) గురించి శతాబ్దాలుగా ఆలోచిస్తూనే ఉన్నారు. నిజంగా ఉన్నారా? ఎలా ఉంటారు? వంటి చర్చలు చాలా కాలంగా జరుగుతున్నాయి. కానీ ఇప్పటివరకు, ఏలియన్స్‌ ఉన్నారని నిరూపించడానికి ఒక్క ఆధారం కూడా దొరకలేదు. విశ్వంలో అనేక నక్షత్రాలు, గ్రహాలు ఉన్నాయి. ఈ గ్రహాల్లో చాలా వరకు భూమి లాగా జీవానికి అనుకూలమైన పరిస్థితులు ఉండొచ్చు. వాస్తవానికి, శాస్త్రవేత్తలు ఇప్పటికే అనేక ఎక్సోప్లానెట్స్‌ను కనుగొన్నారు. శాస్త్రవేత్తలు ఒకవైపు...


బ్యాంకు పరీక్షల కోచింగ్‌కు నంద్యాల ఎందుకింత ప్రత్యేకం?

ఐఐటీ కోచింగ్ అనేసరికి రాజస్థాన్‌లోని కోట పేరు చెబుతారు. సివిల్స్ కోచింగ్ కోసం దిల్లీకి వె‌ళుతుంటారు. కానీ, బ్యాంకు పరీక్షల కోచింగ్ కోసం మాత్రం ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల పట్ట‌ణం వైపు చూస్తున్నారు అభ్యర్థులు.


Tirumala: తిరుమల వెళ్లేవారికి షాకింగ్ న్యూస్.. 3 కిలోమీటర్లు బారులు తీరిన భక్తులు

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు, ఆదివారం కావడంతో తిరుమల కొండకు వచ్చేవారి సంఖ్య భారీగా పెరుగుతోంది. దీంతో క్యూ కాంప్లెక్స్‌లు, నారాయణగిరి షెడ్లు పూర్తిగా నిండిపోయాయి. దాదాపు 3 కిలోమీటర్ల వరకు భక్తులు రోడ్లపై బారులు తీరారు. భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తడంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు.


కాళేశ్వరం రిపేర్ల బాధ్యత కాంట్రాక్ట్ సంస్థలదే: సీఎం రేవంత్

కాళేశ్వరం రిపేర్ల బాధ్యత కాంట్రాక్ట్ సంస్థలదే: సీఎం రేవంత్ తేల్చిచెప్పిన సీఎం రేవంత్​రెడ్డి టెస్టులు మాత్రం సర్కారే చేయించాలని నిర్ణయం వారంలోగా ప్రాజెక్టు విజిట్​కు ముఖ్యమంత్రి బ్యారేజీలతో పాటు పంప్​హౌస్​ల పరిశీలన అటు టెస్టులు, ఇటు రిపేర్లు ఒకేసారి ఎన్డీఎస్​ఏ రిపోర్ట్​పై మంత్రి ఉత్తమ్​తో కలిసి సమీక్ష హైదరాబాద్, వెలుగు : మేడిగడ్డ సహా కాళేశ్వరం ...


డెడ్ స్టోరేజీకి ఎస్సారెస్పీ

డెడ్ స్టోరేజీకి ఎస్సారెస్పీ శ్రీరామ సాగర్ లో మిగిలింది 9.876 టీఎంసీలే      మిషన్ భగీరథకు 2 టీఎంసీల వరకు కేటాయింపు     వర్షాలు సకాలంలో కురవకపోతే ఇబ్బందులే      వ్యవసాయ బోర్లు కూడా ఎండిపోయే ప్రమాదం బాల్కొండ, వెలుగు :  ఉత్తర తెలంగాణ వరప్రదాయని  నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోని నీరు డెడ్ స్టోరేజీకి చేరువవుతోంది. వేసవిలో ఎండలు దంచి క...


వేములవాడ రాజన్న కోడెలకు రైతులు వరి గడ్డి ఎందుకు ఇస్తున్నారంటే..

వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి పుణ్యక్షేత్రం అనగానే మనందరికీ గుర్తుకు వచ్చేది కోడె మొక్కులు..ఆలయానికి సింహ భాగం ఆదాయం కూడా కోడె మొక్కుల రూపంలో వస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే రాజన్న సిరిసిల్ల జిల్లానే కాకుండా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సుదూర ప్రాంతాల నుంచి రైతన్నలు భక్తి భావంతో వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారికి ఇష్టమైన కోడెలకు వరిగడ్డిని (గ్రాసం) భక్తి భావంతో అందజేస్తున్నారు. ఈ నేపథ్యంలో లోకల్18 ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది. రైతులు ఎందుకు రాజన్న కోడెలకు వరి గడ్డిని వితరణగా అందిస్తున్నారని ప్రశ్నించగా.. తమ పాడి పంట సమృద్ధిగా ఉండాలని,కోరుకున్నామని కోరుకున్న విధంగానే వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి కృపతో పాడి పంట సమృద్ధిగా పడడంతో మొక్కుకున్న విధంగానే పని వారి కోడెలకు భక్తి భవంతో వరిగడ్డి వితరణ చేస్తున్నామని కళ్లెం లచ్చిరెడ్డి, తీపి రెడ్డి తిరుపతిరెడ్డి రైతన్నలు చెబుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆనవాయితీగా,మొక్కుగా భక్తి భావంతో పంట కోసిన తర్వాత వరిగడ్డిని రాజన్న గోశాలకు అందిస్తున్నామని రైతులు పేర్కొన్నారు. ప్రతిరోజు వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయానికి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వేల సంఖ్యలో వస్తుంటారు వచ్చిన ప్రతి ఒక్కరూ దాదాపు స్వామివారికి ఇష్టమైన కోడె మొక్కులను చెల్లించుకున్న తర్వాతే స్వామివారిని దర్శించుకుంటారు. అయితే స్వామి వారికి ఇష్టమైన కోడెలు అధిక సంఖ్యలో రావడంతో కోడెల సంరక్షణార్థం రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల ఆదేశాల మేరకు వేములవాడ రాజన్న ఆలయ అధికారులు పలు గోశాలను ఏర్పాటు చేశారు. వేములవాడ రాజన్న కిష్టమైన కోడెలకు రైతులు వరిగడ్డి వితరణ చేసిన తర్వాత దానికి సంబంధించిన రసీదుతో పాటు.. స్వామి వారి (3డ్డూలు) ప్రసాదాన్ని రైతులకు గోశాల సంబంధిత సిబ్బంది అందజేస్తున్నారు. స్వామివారికి మొక్కుకున్న తర్వాతనే పాడిపంట సమృద్ధిగా పడ్డాయని,తాము విశ్వసించి మొక్కుకున్న విధంగా గోశాలకు వరి గడ్డి కొన్ని సంవత్సరాలుగా భక్తి భావంతో అందిస్తున్నామని రైతులు పేర్కొన్నారు.


తిరుపతికి వెళ్తున్న బస్సులో అగ్నిప్రమాదం..

తిరుపతికి వెళ్తున్న బస్సులో అగ్నిప్రమాదం.. ఏపీలో భారీ అగ్నిప్రమాదం జరగింది. తెల్లవారు జామున తిరుపతి జిల్లాలోని పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారిపై  ఓ ప్రైవేటు స్లీపర్ ట్రావెల్స్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.  బెంగళూరు నుంచి అమలాపురం వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. భయబ్రాంతులకు గురైన ప్రయాణికులు బస్సు నుంచి బయటకు  పరుగులు తీశారు. వెంటనే అగ్నిమ...


జార్జియా మరో యుక్రెయిన్‌గా మారనుందా?

ఇది గత కొంతకాలంగా జార్జియాలో పౌరసమాజంపై వివిధ రూపాలలో జరుగుతున్న దాడులలో భాగం. ఈ చట్టం ఎవరినైనా అణిచివేసే చట్టం. ప్రభుత్వానికి నచ్చని ఏ పౌర సమాజ సంస్థనైనా అణిచివేసే వెసులుబాటు ఈ చట్టం కల్పిస్తోంది’


సీనియర్ బ్యాంకర్ నారాయణ వఘల్‌‌ కన్నుమూత

సీనియర్ బ్యాంకర్ నారాయణ వఘల్‌‌ కన్నుమూత న్యూఢిల్లీ :  సీనియర్ బ్యాంకర్‌‌‌‌, ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ చైర్మన్ నారాయణ వఘల్‌‌ (88)  శనివారం మధ్యాహ్నం  కన్నుమూశారు. ఆరోగ్యం బాగోలేకపోవడంతో  చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌‌లో ఆయన జాయిన్ అయ్యారు. అప్పటి నుంచి వెంటిలేటర్‌‌‌‌పై ఉన్నారు. ఆయన అంత్యక్రియలు చెన్నైలో జరిగాయి.  నారాయణ వఘల్  తన సేవకు గాను 2006 లో పద్...


మేడిగడ్డ ఏడో బ్లాక్‌‌‌‌‌‌‌‌లో గేట్లను ఎత్తుతున్నరు

మేడిగడ్డ ఏడో బ్లాక్‌‌‌‌‌‌‌‌లో గేట్లను ఎత్తుతున్నరు మహదేవపూర్, వెలుగు :  కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ లో కుంగిన ఏడో బ్లాక్ లోని గేట్లను అధికారులు ఒక్కొక్కటిగా ఎత్తుతున్నారు. ఎన్డీఎస్ఏ బృందం పరిశీలించి వెళ్లిన తర్వాత ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఎల్ అండ్ టీ సంస్థ ద్వారా ఇరిగేషన్ ఆఫీసర్లు మేడిగడ్డ బ్యారేజీ వద్ద పనులు చేపడుతున్నారు. ఈ నేపథ్య...


హైదరాబాద్ మెట్రో టైమింగ్స్‌‌‌‌‌‌‌‌లో మార్పులు

హైదరాబాద్ మెట్రో టైమింగ్స్‌‌‌‌‌‌‌‌లో మార్పులు హైదరాబాద్, వెలుగు :  హైదరాబాద్ మెట్రో రైలు టైమింగ్స్‌‌‌‌‌‌‌‌లో ఎల్‌‌‌‌‌‌‌‌ అండ్ టీ సంస్థ స్వల్ప మార్పులు చేసింది. ఇకపై ప్రతి సోమవారం ఉదయం 5:30 గంటలకే మెట్రో సర్వీసులు ప్రారంభమై.. రాత్రి 11 గంటల వరకు కొన సాగుతాయని తెలిపింది. అలాగే, ప్రతి శుక్ర వారం ఉదయం 6 గంటలకు సర్వీ సులు ప్రారంభమై.. రాత్రి 11:45 గంటల వ...


ఖమ్మంలో విషాదం.. బస్సులోంచి జారిపడి యువతి మృతి

ఖమ్మంలో విషాదం.. బస్సులోంచి జారిపడి యువతి మృతి హైదరాబాద్​:  ఆర్టీసీ బస్సులోంచి జారిపడి ఓ యువతి మృతి చెందింది.  ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం పెద్దమునగాలకు చెందిన అనూష (26) బస్సులో వెళుతోంది. ఈక్రమంలో ఎం పీడీవో ఆఫీసు సమీపంలోకి రాగానే  ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ఆర్టీసీ డ్రైవర్‌ ఒక్కసారిగా బ్రేక్‌ వేశాడు. దీంతో బస్సు ఫుట్‌బోర్డుపై నిలుచున్న...


సైబర్ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు పంపుతున్నగ్యాంగ్

సైబర్ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు పంపుతున్నగ్యాంగ్ సైబర్ నేరగాళ్లకు అకౌంట్ వివరాలు పంపుతున్న గ్యాంగ్‌‌     ఒక్కో అకౌంట్‌‌కి రూ.15 వేలు కమీషన్     82 ఖాతాల్లో రూ.5 కోట్ల లావాదేవీలు     65 అకౌంట్లు స్వాధీనం, ఐదుగురు అరెస్టు హైదరాబాద్‌‌, వెలుగు :  సైబర్ నేరగాళ్లకు బ్యాంక్  అకౌంట్స్‌‌ సప్లయ్  చేస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను ఈస్ట్‌‌జోన్‌‌ టాస్క్‌‌ఫోర్స...


దంచికొట్టిన వాన.. ఎల్బీనగర్​లో చెరువులను తలపించిన రోడ్లు

దంచికొట్టిన వాన.. ఎల్బీనగర్​లో చెరువులను తలపించిన రోడ్లు చింతల్​కుంటలో భారీగా ట్రాఫిక్​జామ్     లింగంపల్లి ఆర్వోబీని ముంచెత్తిన వరద.. నిలిచిన రాకపోకలు హైదరాబాద్/ఎల్బీనగర్/మాదాపూర్, వెలుగు : గ్రేటర్ సిటీలోని పలు ప్రాంతాల్లో శనివారం వర్షం దంచికొట్టింది. శేరిలింగంపల్లి, హయత్ నగర్, వనస్థలిపురం, ఎల్బీనగర్, సరూర్​నగర్, ఉప్పల్, ఆర్సీపురం, మల్కాజిగిరిలో భ...


ఆఫీసర్లపై గరం

ఆఫీసర్లపై గరం వాడీవేడిగా కొత్తగూడెం జడ్పీ జనరల్​బాడీ మీటింగ్     ఆఫీసర్ల తీరుపై ప్రజాప్రతినిధుల ఆగ్రహం     ఆఫీసర్లు మీటింగ్​లకు ఆబ్సెంట్ కావొద్దు: ఎమ్మెల్యే కూనంనేని     సమస్యలేం ఉన్నాయో కనీసం ఎమ్మెల్యేలకు చెప్పారా? భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లా పరిషత్ జనరల్ బాడీ మీటింగ్ లకు హెచ్ఓడీలు సక్రమంగా రాకపోవడం పట్ల ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ...


సఖి సెంటర్ లో బాధితులకు భరోసా కరువు

సఖి సెంటర్ లో బాధితులకు భరోసా కరువు ఆఫీసర్లు, ఎన్జీవో నిర్లక్ష్యంతో బాధిత మహిళలకు తిప్పలు     కౌన్సిలర్, లీగల్​  అడ్వైజర్  లేకుండానే రన్​ చేస్తున్రు     సిబ్బంది లేకున్నా జీతాలు తీసుకుంటున్నరు     10 నెలలుగా బాధిత మహిళలకు కిట్లు ఇవ్వని నిర్వాహకులు గద్వాల, వెలుగు : వరకట్న వేధింపుల గురవుతున్న వారు, వివిధ రకాల హింసకు గురవుతున్న మహిళలు, చైల్డ్  మ్యా...


మోడీతో మాములుగా ఉండదు మరి.. ప్రధాని ప్రచారంలో పలు దేశాల రాయబారులు..

PM Modi: నరేంద్ర మోడీ.. భారీ మెజారిటీతో రెండు సార్లు ప్రధానిగా ఎన్నికైన నాయకుడు. తన పరిపాలన తీరుతో దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా గొప్ప ప్రఖ్యాతి సంపాదించారు. మోడీ అనే పేరు గత పదేళ్లుగా అంతర్జాతీయ మీడియాలో చాలా సార్లు మారుమోగింది. ప్రధాని హోదాలో ఆయన ఏ దేశం వెళ్లిన విశేష స్పందల లభించింది. దీనిని భారతీయులందరూ గమనించారు. ప్రస్తుతం దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రధాని మోడీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి మరో సారి ఎన్నికల్లో పోటీ చేస్తోంది....


Elections 2024: కాయ్ రాజా కాయ్... ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్ |

Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. నాయకుల భవితవ్యం ఈవీఎంలో నిక్షిప్తమైంది. ఓటర్లు ఏం తీర్పు చెప్పారనే విషయం మరో 2 రెండు వారాల్లో తేలిపోనుంది. జూన్ 4వ తేదీన విజయం ఎవరిని వరిస్తుందో.. ఎవరిని దూరం పెడుతుందో తెలుస్తుంది. అప్పటి వరకు అంతా ఎదురుచూడాల్సిందే. కానీ కొంతమంది ఔత్సాహికులు అప్పటి దాకా ఎదురుచూడలేక పోతున్నారు. ఫలితాలకు ముందే ఫలానా చోట ఫలానా వ్యక్తి గెలుస్తారని జోస్యం చెబుతున్నారు. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్...


నార్సింగి మున్సిపాలిటీ కాంగ్రెస్‌‌‌‌ కైవసం

నార్సింగి మున్సిపాలిటీ కాంగ్రెస్‌‌‌‌ కైవసం గండిపేట, వెలుగు : గండిపేట మండలం నార్సింగి మున్సిపాలిటీలో బీఆర్ఎస్​కు గట్టి షాక్​తగిలింది. చైర్మన్‌‌‌‌ రేఖయాదగిరి, వైస్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ వెంకటేశ్​యాదవ్‌‌‌‌పై కాంగ్రెస్​పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. శనివారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో 10 మంది కాంగ్రెస్‌‌‌‌ కౌన్సిలర్లు, ఇద్దరు బీజేపీ కౌన్సిలర్లు, బీఆ...


స్వాతి మలివాల్‌ దాడి కేసులో కేజ్రీవాల్ పీఏ అరెస్ట్

స్వాతి మలివాల్‌ దాడి కేసులో కేజ్రీవాల్ పీఏ అరెస్ట్ స్వాతి మలివాల్‌పై దాడి కేసులో కీలక పరిణామం జరిగింది. అరవింద్ కేజ్రీవాల్ పీ.ఏ బిహవ్ కుమార్‌ను ఢిల్లీ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. కుమార్‌ను సీఎం ఇంటి వెనుక గేటు నుంచి బయటకు తీసుకెళ్లారు. దర్యాప్తులో సహకరించడానికి తాను సిద్ధంగా ఉన్నానని కుమార్ ఢిల్లీ పోలీసులకు ఇమెయిల్ పంపిన వెంటనే ఈ ఘటన జరిగింది....


Kakatiya University VC : కేయూ వీసీపై విజిలెన్స్ విచారణ - సర్కార్ ఆదేశాలు

Vigilance Inquiry On KU VC : కేయూ వీసీపై విజిలెన్స్ విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. అసోసియేషన్ ఆఫ్ కాకతీయ యునివర్సిటీ టీచర్స్ ఇచ్చిన ఫిర్యాదులపై స్పందించిన సర్కార్…. తాజ ఆదేశాలను జారీ చేసింది.


అప్పుడే మేలు.. ఇప్పుడు నానా పాట్లు పడుతున్నాం - రైతుల ఆవేదన!

ధాన్యం కొనుగోలు చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా రైతన్నలు రోడ్డెక్కి నిరసన ధర్నా కార్యక్రమాలు చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే.రైతులు పడుతున్న కష్టాలు,అసలు సమస్యలు ఏంటి ధాన్యం కొనుగోలు కేంద్రంలో అనే అంశాలపై లోకల్18 ప్రత్యేక కథనం మీకోసం అందిస్తోంది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట అకాల వర్షాలకు,ఎండకు తీవ్ర అస్వస్థతకు, ఇబ్బందులకు గురవుతున్నామని లోకల్18తో వేదన వ్యక్తం చేశారు. తూకం వేసిన వరి ధాన్యం కూడా కొనుగోలు కేంద్రాల్లోనే మొలకెత్తి...


ఆస్తికోసం కన్నతల్లి, ఇద్దరు కూతుళ్ల హత్య

ఆస్తికోసం కన్నతల్లి, ఇద్దరు కూతుళ్ల హత్య ఖమ్మం జిల్లాలో దారుణం ఆస్తిని తన పేరిట రాయాలని తల్లికి వేధింపులు ఆమె ఒప్పుకోకపోవడంతో ముగ్గుర్ని చంపి పరారైన నిందితుడు తల్లాడ,  వెలుగు : ఆస్తి కోసం కన్నతల్లిని, కడుపున పుట్టిన ఇద్దరు ఆడపిల్లలను ఓ వ్యక్తి పొట్టనబెట్టుకున్నాడు. తల్లి ఆస్తిని తన పేరుమీద రాయకపోవడంతో ముగ్గురిని హత్యచేసి పరారయ్యాడు. ఈ దారుణ ఘటన  ...


పిల్లల్లో నైతిక విలువలపై ఉచిత సమ్మర్ శిక్షణ.. ఎక్కడంటే...

చిన్నారుల్లో నైతిక విలువలు కరువై, సమాజంలో ఎలా మెలగాలి అన్న కోణం మరిచి, కనీస విలువలు పాటించకుండా చిన్నారులు పెడదారిన పడుతున్నారని వీరిని ఎలాగైనా చక్కబట్టే కార్యక్రమం చేయాలనిచిత్తూరు జిల్లా, పలమనేరు నియోజకవర్గం, గంగవరం మండలంలోని సాయి గార్డెన్ సిటీలో తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితి అధ్యక్షులు పైనేని తులసీనాథం నాయుడు నిర్ణయించున్నారు.ఈయన ఆధ్వర్యంలో చిన్నారులకు నైతిక విలువలుపై ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ ఇవ్వడమే కాదు, వారి అలవాట్లు, క్రమశిక్షణ...


గోదావరిలో ఈతకు వెళ్లి ముగ్గురు యువకులు గల్లంతు

గోదావరిలో ఈతకు వెళ్లి ముగ్గురు యువకులు గల్లంతు ఏపీలో ఘోరం జరిగింది.  కోనసీమ జిల్లాలోని గోదావరి నదిలో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. కొత్తపేట నియోజకవర్గం రావులపాలెనికి చెందిన ఈశ్వర్ రెడ్డి  , సంపత్ రెడ్డి  , జయకుమార్  ఈతకు వెళ్లి గల్లంతయ్యారు. వీరితో పాటు వెళ్లిన రాజేష్ ఈత రాక గట్టుమీద ఉండిపోయాడు. ఎంత సేపటికి వెళ్లినవాళ్లు రాకపోవడంతో రాజేష్ పోలీసులక...


Food Inspection in Hyderabad : పాడైపోయిన ఆహార పదార్థాలు, పాటించని ప్రమాణాలు - తనిఖీల్లో విస్తుపోయే విషయాలు..!

Food Safety Task force Inspections in Hyd: హైదరాబాద్ లోని పలు హోటళ్లు, రెస్టారెంట్లలో ఫుడ్ సెఫ్టీ కమిషనర్ టాస్క్ ఫోర్స్ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. ఇందులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.


మరోసారి కరోనా అలజడి.. సింగపూర్‌లో భారీ కేసులు నమోదు.. కేవలం వారంలోనే..

COVID-19 in Singapore: గత నాలుగేండ్ల క్రితం కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను ఎంతలా కుదిపేసిందో ఆ విషాదం అందరికీ తెలిసిందే.ఈ ఎవరూ ఊహించని విధంగా సంభవించిన ఈ ఉపద్రవంలో లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. కోట్ల మంది బతుకులు రోడ్డున పడ్డాయి. ఇప్పుడూ మరోసారి కరోనా మహమ్మారి అలజడి రేపుతోంది. మే 5 నుంచి 11 తేదీల మధ్య కొత్త 25,900 కేసులు వెలుగులోకి వచ్చాయని, దేశప్రజలను మాస్కులు ధరించాలని ఆరోగ్య మంత్రి ఓంగ్ యే కుంగ్ సూచించారు. కరోనా వైరస్ నిరంతరం పెరుగుతోందనీ,...


రాకేశ్‌‌‌‌‌‌‌‌ రెడ్డిని గెలిపిస్తే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తడు: కేటీఆర్

రాకేశ్‌‌‌‌‌‌‌‌ రెడ్డిని గెలిపిస్తే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తడు: కేటీఆర్ హైదరాబాద్, వెలుగు :  తెలంగాణకు కావాల్సింది అధికార స్వరాలు కాదని, ధిక్కార స్వరాలని.. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలు కావాలని బీఆర్ఎస్ వ‌‌‌‌‌‌‌‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఖ‌‌‌‌‌‌‌‌మ్మం– వ‌‌‌‌‌‌‌‌రంగ‌‌‌‌‌‌‌‌ల్– న‌‌‌‌‌‌‌‌ల్గొండ గ్రాడ్యుయేట్స్‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో...


కేసీఆర్​, పల్లా జైలుకెళ్లడం ఖాయం

కేసీఆర్​, పల్లా జైలుకెళ్లడం ఖాయం గ్రాడ్యుయేట్‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్సీ క్యాండిడేట్‌‌‌‌‌‌‌‌ తీన్మార్‌‌‌‌‌‌‌‌ మల్లన్న జనగామ అర్బన్, వెలుగు : కేసీఆర్, పల్లా రాజేశ్వర్‌‌‌‌‌‌‌‌రెడ్డి చంచల్‌‌‌‌‌‌‌‌గూడ జైలుకు వెళ్లడం ఖాయమని నల్గొండ, ఖమ్మం, వరంగల్‌‌‌‌‌‌‌‌ గ్రాడ్యుయేట్‌‌‌‌‌‌‌‌ నియోజకవర్గ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌‌‌‌‌ తీన్మార్‌‌‌‌‌‌‌‌ మల్లన్న అన్నారు. జనగామ...


ఎయిర్ ఇండియా విమానంలో మంటలు

ఎయిర్ ఇండియా విమానంలో మంటలు బెంగళూరు నుంచి కొచ్చి వెళ్లే ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానం ఇంజన్ లో మంటలు చెలరేగాయి. దీంతో బెంగళూరు విమానాశ్రయంలో అత్యవసరంగా విమానాన్ని ల్యాండింగ్ చేశారు. వెంటనే అప్రమత్తమైన ఎయిర్ పోర్ట్ ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 179 మంది ప్రయాణికులు, 6 మంది సిబ్బంది ఉన్నారు. అందరూ సురక్షితంగా బయట...


భూ వివాదంపై మే 20న సీఎంను కలుస్తా: మల్లారెడ్డి

భూ వివాదంపై మే 20న సీఎంను కలుస్తా: మల్లారెడ్డి మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ పరిధిలోని సుచిత్రలో వివాదస్పద భూమి విషయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తానన్నారు మాజీ మంత్రి , ఎమ్మెల్యే మల్లారెడ్డి. పోలీసులు తమ వ్యతిరేక వర్గానికి అనుకూలంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. అన్ని విషయాలను సీఎం రేవంత్ ను కలిసి వివరిస్తామని చెప్పారు మల్లారెడ్డి. మే 20న సీఎంను కల...


5th Phase Lok Sabha Polls 2024: రాజ్‌నాథ్, రాహుల్, స్మృతి ఇరానీ సహా అదృష్టం పరీక్షించుకోబోతున్న అభ్యర్థులు వీళ్లే..

5th Phase Lok Sabha Polls 2024: రాజ్‌నాథ్, రాహుల్, స్మృతి ఇరానీ సహా అదృష్టం పరీక్షించుకోబోతున్న అభ్యర్థులు వీళ్లే..


అమెరికా U-వీసా కుట్ర కేసులో నలుగురు భారతీయులు

అమెరికా U-వీసా కుట్ర కేసులో నలుగురు భారతీయులు U-వీసాల కోసం సాయుధ దోపిడీలకు పాల్పడినందుకు నలుగురు భారతీయ పౌరులతో సహా ఆరుగురు వ్యక్తులపై US కోర్టు అభియోగాలు మోపింది. చికాగో, శివారు ప్రాంతాల్లో సాయుధ దోపిడీలకు పాల్పడినట్లు ఫెడరల్ కోర్టు శుక్రవారం వారిపై నేరారోపణ చేసింది. తద్వారా బాధితులు యునైటెడ్ స్టేట్స్‌లోని నిర్దిష్ట నేర బాధితుల కోసం రిజర్వు చేసిన ...