Trending:


మహబూబ్​నగర్‌‌లో స్కూల్​ ఎడ్యుకేషన్​పై​ సర్కార్​ ఫోకస్

మహబూబ్​నగర్‌‌లో స్కూల్​ ఎడ్యుకేషన్​పై​ సర్కార్​ ఫోకస్ ఏఏపీసీ కింద డెవలప్​ చేసేందుకు సర్కారు చర్యలు మహబూబ్​నగర్, నారాయణపేట జిల్లాలకు రూ.30.60 కోట్లు మంజూరు గత ప్రభుత్వం హయాంలో పాలమూరు జిల్లాలో 48 స్కూళ్లకు తాళాలు మహబూబ్​నగర్, వెలుగు: పాఠశాల విద్యపై రాష్ట్ర సర్కారు స్పెషల్​ ఫోకస్​ పెట్టింది. ప్రతి గ్రామంలో ఒక బడిని ఏర్పాటు చేసేలా ప్లాన్​ చేస్తోంది....


జోగులాంబ ఆలయానికి పోటెత్తిన భక్తులు

జోగులాంబ ఆలయానికి పోటెత్తిన భక్తులు అలంపూర్, వెలుగు : జోగులాంబ, బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయాలకు ఆదివారం భక్తులు పోటెత్తారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారుజాము నుంచే తరలిరావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. ముందుగా గణపతి పూజ, బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో అభిషేకాలు, జోగులాంబ అమ్మవారి ఆలయంలో కుంకుమార్చనలు నిర్వహించి...


మూసివున్న ఎంజీఎం మూడో గేటు!..ఇబ్బందులు పడుతున్న రోగులు

మూసివున్న ఎంజీఎం మూడో గేటు!..ఇబ్బందులు పడుతున్న రోగులు వరంగల్​సిటీ, వెలుగు : వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి నిత్యం వేలాది మంది రోగులు వారి సహాయకులు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆస్పత్రికి మూడు పెద్ద గేట్లు ఏర్పాటు చేశారు. రోగుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఈ గేట్లకు 1, 2, 3గా పేర్లు కూడా పెట్టారు. పోచమ్మమైదాన్​ నుంచి ఎంజీఎంకు వచ్చే ...


ఏపీకి తుఫాన్ ముప్పు?.. ద్రోణి ప్రభావంతో ఈ జిల్లాల్లో వర్షాలు

దక్షిణ తమిళనాడు & పరిసరాల్లో ఆవర్తనం కొనసాగుతుందని,ఛత్తీస్‌గఢ్ నుండి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు ద్రోణి విస్తరించి ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ తెలిపారు. మే 22 నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.ఇది మే 24 నాటికి వాయుగుండంగా కేంద్రీకృతమై అవకాశం ఉందన్నారు. అక్కడక్కడ పిడుగులతో కూడిన తెలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని అంచనా వేస్తున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.


దేశాన్ని విభజించాలని చూస్తున్నరు : అమిత్ షా

దేశాన్ని విభజించాలని చూస్తున్నరు : అమిత్ షా దాన్ని బీజేపీ ఎన్నటికీ ఒప్పుకోదు జౌన్‌పూర్ (యూపీ): దేశాన్ని సౌత్, నార్త్​గా విభజించాలని చూస్తున్నారని.. అందుకు బీజేపీ ఎన్నటికీ ఒప్పుకోదని కేంద్ర హోంమంత్రి అమిత్​ షా అన్నారు. ‘‘దేశాన్ని సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అంటూ రెండు ముక్కలు చేయాలని కాంగ్రెస్ నేతలు ప్రకటనలు చేస్తున్నారు. ఒకసారి దేశాన్ని విభజించిన కా...


భార్య, కొడుకు నన్ను టార్చర్ చేసి, ఇంట్లోంచి వెళ్లగొట్టిన్రు

భార్య, కొడుకు నన్ను టార్చర్ చేసి, ఇంట్లోంచి వెళ్లగొట్టిన్రు రాజస్థాన్ మాజీ మంత్రి విశ్వేంద్ర సింగ్ కోర్టులో ఫిర్యాదు మెయింటనెన్స్​ కింద నెలకు రూ.5 లక్షలు ఇప్పించాలని వినతి జైపూర్ : భార్య, కొడుకు తనను టార్చర్ చేశారంటూ రాజస్థాన్​లోని భరత్​పూర్ రాజ వంశీయుడు, మాజీ మంత్రి విశ్వేంద్ర సింగ్ కోర్టుకెక్కారు. వారి నుంచి తనకు నెలకు రూ.5 లక్షల మెయింటనెన్స్ చా...


బాసర ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్లు ఎప్పుడు ?

బాసర ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్లు ఎప్పుడు ? గత నెల 30న టెన్త్ ఫలితాలు విడుదల ఇప్పటికీ అడ్మిషన్ నోటిఫికేషన్ రాలే  ఎదురుచూపుల్లో మెరిట్ స్టూడెంట్లు హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని రాజీవ్  గాంధీ యూనివర్సిటీ ఆఫ్  నాలెడ్జ్  టెక్నాలజీస్ (ఆర్జీయూకేఈ– బాసర ట్రిపుల్ ఐటీ) లో అడ్మిషన్ల కోసం టెన్త్  పాసైన మెరిట్ స్టూడెంట్లకు ఎదురుచూపులు తప్పడం లేదు. పదో తరగతి ప...


భక్తులతో కిటకిటలాడిన కొమురవెల్లి మల్లికార్జున స్వామి

భక్తులతో కిటకిటలాడిన కొమురవెల్లి మల్లికార్జున స్వామి కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. దీంతో ఆలయ పరిసరాలు మల్లన్న నామ స్మరణతో మార్మోగాయి. ఉదయం నుంచే భక్తులు స్వామివారి దర్శనానికి పోటెత్తారు. అనంతరం నైవేద్యం వండి డప్పు చప్పుళ్ల మధ్య ఊరేగింపుగా వెళ్లి బోనం సమర్పించారు. మరికొంతమంది భక్తులు మల్లన్...


వైభవంగా శ్రీరమా సహిత సత్యనారాయణ కల్యాణం

వైభవంగా శ్రీరమా సహిత సత్యనారాయణ కల్యాణం భద్రాచలం, వెలుగు : భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఆదివారం వైశాఖ శుద్ధ ఏకాదశి సందర్భంగా శ్రీరమా సహిత సత్యనారాయణ స్వామి కల్యాణం వైభవంగా జరిగింది. సాయంత్రం బేడా మండపంలో కల్యాణ క్రతువును అర్చకులు పూర్తి  చేశారు. ముందుగా విశ్వక్షేన పూజ, పుణ్యాహవచనం,ఆరాధన, కంకణధారణ, యజ్ఞోపవీతం, జీలకర్రబెల్లం, మాంగళ్యధా...


Iran President Helicopter Crash: హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు దుర్మరణం.. ప్రధాని మోడీ సంతాపం

Iran President Ebrahim Raisi Helicopter Crash: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. అజర్ బైజాన్ పర్యటన ముగించుకొని ఇరాన్ తిరిగి వస్తుండగా ప్రావిన్స్ లోని జోల్ఫా సమీపంలోని మంచు పర్వతాల వద్ద హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇబ్రహీం రైసీతోపాటు విదేశాంగ మంత్రి అమీర్ అబ్దుల్లాహియాన్ కూడా మరణించారని ఇరాన్ మీడియా వెల్లడించింది. ఆదివారం నాడు అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ అజర్‌బైజాన్ సరిహద్దులోని డ్యామ్‌ను ప్రారంభించి ఇరాన్ కు...


గన్నేరువరం పోలీసులను ఆశ్రయించిన ప్రేమ జంట

గన్నేరువరం పోలీసులను ఆశ్రయించిన ప్రేమ జంట గన్నేరువరం, వెలుగు :  కరీంనగర్ మండలం దుర్షేడ్ గ్రామానికి చెందిన  సౌమ్య..  గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన వెదిర ఆనంద్  గత కొంతకాలంగా ప్రేమించుకున్నారు. ఇద్దరి కులాలు వేరు కావడంతో పెద్దలు ఒప్పుకోరని ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం జంగిరెడ్డి పల్లెలోని శ్రీ రామలింగేశ్వర ఆలయంలో పెళ్లి చేసుక...


బెంగళూరులో రేవ్ పార్టీ.. పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిన తెలుగు యాక్టర్స్

బెంగళూరులో రేవ్ పార్టీ.. పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిన తెలుగు యాక్టర్స్ బెంగళూరులో రేవ్ పార్టీ జరుగుతుందని పోలీసులకు పక్కా సమాచారం రావడంతో రైడ్ చేశారు. ఈ రైడ్ లో భారీగా  డ్రగ్స్‌, కోకైన్‌ ను పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే బెంగళూరులోని ఎలక్ట్రానిక్‌ సిటీ సమీపంలో రేవ్‌ పార్టీ జరిగింది. జీఆర్‌ ఫామ్‌హౌస్‌లో బర్త్‌ డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున...


నాట్య ప్రదర్శనలో కేటీఎస్ చిన్నారుల ప్రతిభ

నాట్య ప్రదర్శనలో కేటీఎస్ చిన్నారుల ప్రతిభ బాల్కొండ, వెలుగు : అన్నమాచార్య 616 జయంతి ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ లో జరిగిన నాట్య ప్రదర్శనలో బాల్కొండ కేటీఎస్ చిన్నారులు ఆదివారం ఉత్తమ ప్రతిభ కనబర్చారు.  రవీంద్ర భారతిలో బాల్కొండ శివం డాన్స్ అకాడమీ నిర్వహించిన ప్రదర్శనలో అగ్రతి, సాత్విక, మేక కీర్తన, మనస్విని, సహస్ర,  శ్రీ మహేశ్వరి, వీక్షణ, మిథున, నిత్యశ్...


Students in Kyrgyzstan: కిర్గిజిస్తాన్‌లో భారత విద్యార్థులు సేఫ్, అల్లర్లు అదుపులోకి, ఆందోళన వద్దన్న విదేశాంగ శాఖ

Students in Kyrgyzstan: కిర్గిజ్‌స్తాన్‌లో ఉన్నత విద్యాభ్యాసం కోసం వెళ్లిన విదేశీ విద్యార్ధులపై దాడులు జరుగుతుండటంతో విదేశాంగ శాఖ జోక్యం చేసుకుంది. అత్యవసరమైతే విదేశాంగ హెల్ప్‌లైన్లను సంప్రదించాలని విద్యార్ధులకు భారత విదేశాంగ శాఖ అలర్ట్ జారీ చేసింది.


మే 21న రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

మే 21న రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన సదాశివనగర్, వెలుగు : కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధూశర్మ ఆధ్వర్యంలో ఈ నెల 21న సదాశివనగర్​ పోలీస్​ స్టేషన్ పరిధిలోని మర్కల్​ గ్రామ శివారులో జాతీయ రహదారి పక్కన అశోక్​ ఫంక్షన్ ​హాల్‌లో ​, రెడ్​క్రాస్​సొసైటీ సహకారంతో ట్రాఫిక్​ రూల్స్ పై అవగాహన  రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు సదాశివన...


సుందరయ్య ఆశయాలను కొనసాగిస్తాం

సుందరయ్య ఆశయాలను కొనసాగిస్తాం భూమి, భుక్తి, విముక్తి కోసం జరిగిన సాయుధ రైతాంగ పోరాటాన్ని ముందుండి నడిపించిన  పుచ్చలపల్లి సుందరయ్య ఆశయాలను కొనసాగిస్తామని సీపీఎం నేతలు తెలిపారు. ఆదివారం సుందరయ్య 39వ వర్ధంతిని ఉమ్మడి పాలమూరు జిల్లాలో నిర్వహించారు. ఆయన ఫొటోలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కుల వివక్ష, దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమించిన మహోన్నత వ్యక్త...


Viral Video: ప్రాణం తీసిన ట్రోలర్లు! ఆత్మహత్య చేసుకున్న పసికందు తల్లి!

కొన్ని వారాల కిందట.. చెన్నైలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఓ టిన్ రూఫ్ నుంచి పసికందు జారి పడిపోతుంటే.. లక్కీగా స్థానికులు.. ఆ పసికందును అతి కష్టమ్మీద కాపాడారు. ఐతే.. ఆ చిన్నారి తల్లి.. ఆదివారం కోయంబత్తూర్ లోని తన తల్లిదండ్రుల ఇంట్లో శవమై కనిపించింది.ఏప్రిల్ 28న చెన్నై.. అవాడీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో పసికండు జారిపడిపోతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అందులో 8 నెలల పసికందు.. ఓ ప్లాస్టిక్ షీట్‌పై మెల్లగా జారుతూ ఉంటే.. అది గమనించిన చుట్టుపక్కల...


హెలికాఫ్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు మృతి

హెలికాఫ్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు మృతి ఆదివారం జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మృతి చెందినట్లు ఆ దేశ అధికారులు ధృవీకరించారు. ఆయన ప్రయాణిస్తున్న ఛాపర్ కూలిపోయి 20 గంటలకు పైగా అయింది. సోమవారం ఉదయం హెలికాఫ్టర్ క్రాష్ అయిన చోటుని భద్రతా సిబ్బంది గుర్తించింది. ఆ ప్రమాదంలో ఆయనతో పాటు ఇరాన్ విదేశాంగ మంత్రి హొస్సేన్ అమిరబ్ధొ...


సింగపూర్‌లో జోరుగా కరోనా. 30 వేల కొత్త కేసులు. ఇండియాకీ వచ్చేసింది!

సింగపూర్ చాలా చిన్నది. మన హైదరాబాద్ అంతే ఉంటుంది. ఐతే.. ఇది అత్యాధునిక కాస్మొపాలిటన్ సిటీ. అందువల్ల ప్రపంచ దేశాల ప్రజలంతా సింగపూర్‌కి రకరకాల అవసరాల కోసం వస్తుంటారు. అలాగే సింగపూర్ నుంచి ప్రపంచ దేశాలకు ఓడల్లో ఎగుమతులు, దిగుమతులూ జరుగుతుంటాయి. ఇదో పెద్ద వాణిజ్య కేంద్రం. ఇలాంటి నగరంలో కరోనా వస్తే.. అది వేగంగా వ్యాపించడం సహజం. అలాగే.. ప్రపంచ దేశాలకూ వ్యాపించగలదు. ప్రస్తుతం సింగపూర్‌లో కొత్త కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. మళ్లీ ప్రజలు మాస్కులు ధరించాలని అక్కడి ఆరోగ్య శాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే.. సింగపూర్‌తోపాటూ.. అమెరికాలో కూడా కొత్త వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. దీన్ని ఫ్లిర్ట్ (FLiRT) అని పిలుస్తున్నారు. ఈ వైరస్ గాలితోపాటూ.. నీటిలో కూడా జీవించగలుగుతోంది అని అమెరికాలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) తెలిపింది. ఈ కొత్త వేరియంట్.. ఆమధ్య జోరుగా ఉన్న ఒమిక్రాన్‌ను పోలి ఉంది. ఇది వేగంగా వ్యాపిస్తుందని పరిశోధకులు తెలిపారు. ఇది ఒక రకంగా ప్రమాదకరమైనదే. ఎందుకంటే.. వ్యాక్సిన్ ద్వారా శరీరంలో తయారయ్యే యాంటీబాడీలను సైతం ఈ కొత్త వేరియంట్ ఎదుర్కోగలుగుతోందని నిపుణులు. సింగపూర్‌లో మే 5 నుంచి 11 వరకు 25,900 కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. ఐతే.. రోజురోజుకూ ఈ కేసులు బాగా పెరిగిపోతున్నాయి. వచ్చే నాలుగు వారాల్లో ఇవి మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. భారత్‌ లోకీ వచ్చేసింది: ఫ్లిర్ట్ వేరియంట్ కేసులు భారత్‌లో కూడా నమోదవుతున్నాయి. ఇప్పటివరకు 250 వరకు కేసులు వచ్చాయని తెలిసింది. మహారాష్ట్రలో 91 కేసులు రాగా.. మే రెండవ వారంలో పూణేలో 51 కేసులు, థానేలో 20 కేసులు నమోదయ్యాయి. ఇటీవలే కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఉత్పత్తిని ఆస్ట్రాజెనెకా నిలిపివేసింది. కొత్త కేసులు విజృంభిస్తే, దేశవ్యాప్తంగా మళ్లీ సమస్యలు రావచ్చని నిపుణులు అంటున్నారు.


‘మామిడి’పల్లి చౌరస్తా.. పేరుకు తగ్గట్లే

‘మామిడి’పల్లి చౌరస్తా.. పేరుకు తగ్గట్లే నిజామాబాద్ జిల్లా ఆర్మూర్  కేంద్రంలోని ‘మామిడి’పల్లి చౌరస్తా అంటే  నిత్యం సందడి గా ఉంటుంది.  కానీ  వేసవి కాలం మాత్రం ఈ చౌరస్తా మామిడి పండ్లు అమ్మే దుకాణాలతో మరింత బిజీగా మారుతోంది. ఈ దృశ్యం చూసి  పేరు ‘మామిడి’ పల్లి దానికి తగ్గట్లే ఉందని అనుకుంటున్నారు. ఆర్మూర్ చుట్టుపక్కల్లోని గ్రామాలు,  కరీంనగర్, నిర్మల్ ను...


ఖమ్మం జిల్లాలో వ్యవసాయ పనులు షురూ..!

ఖమ్మం జిల్లాలో వ్యవసాయ పనులు షురూ..! ముందస్తు వానలతో పనులు మొదలు  దుక్కులు దున్నుతున్న అన్నదాతలు  పత్తి, పచ్చిరొట్ట పంటల సాగుకు సన్నాహాలు ఖమ్మం/ భద్రాచలం, వెలుగు: ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వ్యవసాయ పనులు షురూ అయ్యాయి. ఉపరితల ద్రోణి ప్రభావంతో ముందస్తుగా వర్షాలు కురుస్తుండడంతో రైతులు దుక్కులు దున్నుతున్నారు. ఇన్ని రోజులు విపరీతమైన ఎండలతో ...


కుప్పకూలిన ఇరాన్ అధ్యక్షుడి హెలికాఫ్టర్… ప్రమాదంపై పలు అనుమానాలు..!

Ebrahim Raisi Helicopter Crash: ఇరాన్ అద్యక్షుడు ఇబ్రహీం రయీసీ ప్రయాణిస్తోన్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. అజర్ బైజాన్ పర్యటన ముగించుకొని ఇరాన్ తిరిగి వస్తుండగా ప్రావిన్స్ లోని జోల్ఫా సమీపంలోని మంచు పర్వతాల వద్ద హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాద సమయంలో హెలికాప్టర్ లో రయీసీతోపాటు విదేశాంగ మంత్రి కూడా ఉన్నారు.ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ అజర్‌బైజాన్ సరిహద్దులోని డ్యామ్‌ను ప్రారంభించి ఇరాన్ కు తిరిగి వస్తుండగా హెలికాప్టర్ కుప్పకూలింది....


ఖమ్మంలో సత్తెనపల్లి భవన్ ప్రారంభం

ఖమ్మంలో సత్తెనపల్లి భవన్ ప్రారంభం ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మంలోని ఇందిరానగర్ చౌరస్తాలో పోరాట యోధుడు  సత్తెనపల్లి రామకృష్ణ పేరుతో నూతనంగా నిర్మించిన సత్తెనపల్లి భవన్ ను ఆదివారం కేరళ ఎమ్మెల్యే, మాజీ ఆరోగ్యశాఖ మంత్రి కేకే శైలజా టీచర్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కలిసి ప్రారంభించారు. పార్టీ వాలంటీర్లు రెడ్ షర్ట్ కవాతు నిర్వహించి భారీ ప్...


కార్పొరేట్ కు ధీటుగా సర్కారు బడులు

కార్పొరేట్ కు ధీటుగా సర్కారు బడులు కొల్లాపూర్, వెలుగు : సర్కారు బడుల్లో కార్పొరేట్  విద్యను అందించేలా తీర్చిదిద్దుతున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఆదివారం కొల్లాపూర్  మండలం సింగోటం, పెంట్లవెల్లి మండలం కొండూర్  జడ్పీ హైస్కూళ్లను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్రంలోని అన్ని స...


బోధన్​ మండలంలో మట్టి టిప్పర్ల పట్టివేత

బోధన్​ మండలంలో మట్టి టిప్పర్ల పట్టివేత బోధన్​, వెలుగు :  బోధన్​ మండలం బర్దిపూర్​ గ్రామ శివారు ప్రాంతం నుంచి అక్రమంగా మట్టిని తరలిస్తున్న  టిప్పర్లను బోధన్​ రూరల్ ఎస్‌ఐ నాగనాథ్​ఆదివారం స్వాధీనం చేసుకుని  పోలీస్​స్టేషన్​కు తరలించారు. ఈ సందర్భంగా ఎస్ ఐ నాగ్ నాథ్  మాట్లాడుతూ.. వారం రోజుల నుంచి బర్దిపూర్​, భూలక్ష్మి క్యాంప్​ గ్రామ శివారు ప్రాంతాల నుంచి ...


ఎలక్షన్లు అయ్యాక అవినీతిపరులను జైలుకు పంపిస్తం: మోదీ

ఎలక్షన్లు అయ్యాక అవినీతిపరులను జైలుకు పంపిస్తం: మోదీ జంషెడ్ పూర్(జార్ఖండ్)/పురూలియా(వెస్ట్ బెంగాల్): లోక్​ సభ ఎన్నికలు పూర్తయ్యాక అవినీతిపరులు అందరినీ జైలుకు పంపిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అవినీతిపరులను ఎవ్వరినీ వదిలిపెట్టబోమని, ఇది మోదీ గ్యారంటీ అని చెప్పారు. ఈమేరకు జార్ఖండ్​, బెంగాల్​లో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీల్లో మోద...


కామారెడ్డి జిల్లాలో ఘనంగా హనుమాన్ ఆలయ వార్షికోత్సవం

కామారెడ్డి జిల్లాలో ఘనంగా హనుమాన్ ఆలయ వార్షికోత్సవం కామారెడ్డి టౌన్​, వెలుగు: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్​బీ నగర్​ లో ఉన్న సువార్చల సహిత హనుమాన్​ ఆలయవార్షికోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. ఆలయంలో ప్రత్యేక పూజలతో పాటు అభిషేకం, కల్యాణ మహోత్సవం నిర్వహించారు. స్వామి వారి పల్లకి సేవలో పలువురు భక్తులు పాల్గొన్నారు. కమిటీ ప్రతినిధులు సత్యనారాయణ గౌడ్​,...


నా భార్య నన్ను వేధిస్తోంది..ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదు

నా భార్య నన్ను వేధిస్తోంది..ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదు తనకు, తల్లిదండ్రులకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరిన వ్యక్తి బషీర్‌‌‌‌బాగ్‌‌‌‌, వెలుగు : ‘పెళ్లి అయినప్పటి నుంచి నా భార్య మానసికంగా, శారీరకంగా వేధిస్తోంది,  ఆమె నుంచి నాకు, నా తల్లిదండ్రులకు ప్రాణహాని ఉంది, రక్షణ కల్పించండి’ అని అల్వాల్‌‌‌‌కు చెందిన టెమూజియన్‌‌‌‌ అనే వ్యక్తి ...


దళితుల భూములు..కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి : రేగుంట కేశవరావు మాదిగ

దళితుల భూములు..కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి : రేగుంట కేశవరావు మాదిగ ఆసిఫాబాద్, వెలుగు : అమాయక దళితుల భూములను ఆక్రమించుకున్నవారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదుచేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఎంఆర్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు రేగుంట కేశవరావు మాదిగ డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో బాధితులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్...


తెలుగు రాష్ట్రాల మధ్య మరో రైల్వే ట్రాక్.. ఈ రూట్‌లోనే, త్వరలోనే పనులు ప్రారంభం..!

తెలంగాణ- ఏపీ మధ్య అధిక సంఖ్యలో ప్రజలు ట్రైన్ జర్నీ సాగిస్తుంటారు. వివిధ పనుల నిమిత్తం ఏపీ నుంచి హైదరాబాద్‌కు వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే రెండు రాష్ట్రాల మధ్య రైల్వే రద్దీ నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో కొత్త రైల్వే ట్రాకులు ఏర్పాటుకు రైల్వేశాఖ సిద్ధమైంది.


నిజామాబాద్ జిల్లాలో నాలుగైదు రోజుల్లో కొనుగోళ్ళు సెంటర్లు క్లోజ్

నిజామాబాద్ జిల్లాలో నాలుగైదు రోజుల్లో కొనుగోళ్ళు సెంటర్లు క్లోజ్ ప్రభుత్వ లక్ష్యం 6 లక్షల టన్నుల ధాన్యం సేకరణ ఇప్పటి వరకు కొనుగోలు చేసింది మాత్రం 4.25 లక్షల టన్నులే పూర్తి కావొస్తున్న యాసంగి వడ్ల కొనుగోలు  జిల్లాలో 937.46 కోట్ల ధాన్యం కొన్న సర్కారు నిజామాబాద్​, వెలుగు: జిల్లాలో యాసంగి సీజన్​ వడ్ల కొనుగోళ్ల టార్గెట్‌ను ఆఫీసర్లు చేరుకోలేకపోయారు. ​...


Bengalore Rave Party: బెంగుళూరులో రేవ్‌ పార్టీ భగ్నం, పోలీసుల అదుపులో ఏపీ రాజకీయ నేతలు

Bengalore Rave Party: బెంగుళూరులో జరిగిన రేవ్ పార్టీని స్థానిక పోలీసులు భగ్నం చేశారు. ఓ ఫామ్‌ హౌస్‌లో జరిగిన పార్టీపై దాడి చేసిన పోలీసులు ఏపీకి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడి పాస్‌ పోర్ట్‌ను కూడా సీజ్‌ చేసినట్టు తెలుస్తోంది.


ఇరాన్​ అధ్యక్షుడి హెలికాప్టర్​ క్రాష్​

ఇరాన్​ అధ్యక్షుడి హెలికాప్టర్​ క్రాష్​ అజర్​బైజాన్ ​సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో ప్రమాదం డ్యామ్​ను ప్రారంభించి వస్తుండగా ఘటన హెలికాప్టర్​లో ప్రెసిడెంట్​ ఇబ్రహీం రైసీతో పాటు విదేశాంగ మంత్రి హోసేన్  కాన్వాయ్​లోని మూడు హెలికాప్టర్స్​లో రెండు సేఫ్​ గాలింపు చర్యలు చేపట్టిన రెస్క్యూ సిబ్బంది భారీ వర్షాలతో సహాయక చర్యలకు ఆటంకం ప్రమాదంపై ప్రపంచ నేతల ...


ఎస్ఆర్ నగర్లో బీభత్సం.. మహిళా వేషంలో వచ్చి దొంగతనం..

ఎస్ఆర్ నగర్లో బీభత్సం.. మహిళా వేషంలో వచ్చి దొంగతనం.. హైదరాబాద్ లో దొంగలు బీభత్సం సృష్టించారు. మహిళల వేషధారణలో అపార్టు మెంట్లోకి వచ్చి ఫ్లాట్ తాళం పగులగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జెక్కాలనీ ఆకృతి ఆక్రేడ్లోలోని ఫ్లాట్ నెంబర్ 502 ప్రైవేటు ఉద్యోగి కే. వెంకటేశ్వర్రావు ఉంటున్నారు. అదే ...


Karimnagar Politics: కరీంనగర్‌ల ఫ్లెక్సీల కలకలం, పార్టీ ఫిరాయింపు దారులకు వార్నింగ్‌లతో కూడిన ఫ్లెక్సీలు

Karimnagar Politics: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్ రాజకీయాలు రక్తికట్టిస్తున్నాయి. పోలింగ్ రోజు వరకు పార్టీ పిరాయింపులకు పాల్పడ్డారు నాయకులు. అలాంటి వారిని హెచ్చరించే విధంగా ప్లెక్సీ లు కరీంనగర్ లో కలకలం సృష్టిస్తున్నాయి.


Telangana News: తెలంగాణలో దారుణాలు - మానసిక స్థితి సరిగా లేని కూతురి హత్య, తాగునీటి కోసం మామను చంపేసిన కోడలు

Parents Killed Their Daughter In Siricilla: తమ బిడ్డను అల్లారుముద్దుగా పెంచుకున్నారు. మానసిక స్థితి సరిగా లేని ఆమెను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. కూతురి ఆరోగ్యం కుదుటపడాలని ఆస్పత్రులు, దేవాలయాల చుట్టూ తిరిగారు. అయినా, వారి ఆశ నెరవేరలేదు. చివరకు విసిగిపోయి తమ బిడ్డను వారే నూలు దారం గొంతుకు బిగించి హతమార్చారు. 13 నెలల మనవడికి కన్నతల్లిని దూరం చేశారు. ఈ దారుణ ఘటన రాజన్న సిరిసిల్ల (Siricilla) జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు,...


సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌ నాటికి సుంకిశాల ఇంటెక్‌‌‌‌‌‌‌‌ వెల్‌‌‌‌‌‌‌‌

సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌ నాటికి సుంకిశాల ఇంటెక్‌‌‌‌‌‌‌‌ వెల్‌‌‌‌‌‌‌‌ ఇప్పటికే 70 శాతం పూర్తైన పనులు రూ.2,215 కోట్లతో సుంకిశాల ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ నాగార్జునసాగర్‌‌‌‌‌‌‌‌ డెడ్‌‌‌‌‌‌‌‌స్టోరేజీకి చేరుకున్నా నగరానికి నీటి సరఫరా పనులను స్పీడప్‌‌‌‌‌‌‌‌ చేసిన మెట్రోవాటర్​బోర్డు హైదరాబాద్, వెలుగు : నాగార్జునసాగర్‌‌‌‌‌‌‌‌లో నీరు డెడ్‌‌‌‌‌‌‌‌ స్టోరేజీకి చేరుకున్న...


బెంగుళూరులో రేవ్ పార్టీ, బర్త్ డే పార్టీ పేరుతో అలాంటి పనులు.. నటి హేమ పేరు తెరపైకి రావడంతో ఇలా..

ఆదివారం రోజు రాత్రి బెంగుళూరులోని ఎలెక్ట్రానిక్ సిటీ సమీపంలో ఒక రేవ్ పార్టీ జరిగింది. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు రేవ్ పార్టీ జరుగుతున్న చోటుకి వెళ్లి పోలీసులు రైడ్ చేశారు. ఆదివారం రోజు రాత్రి బెంగుళూరులోని ఎలెక్ట్రానిక్ సిటీ సమీపంలో ఒక రేవ్ పార్టీ జరిగింది. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు రేవ్ పార్టీ జరుగుతున్న చోటుకి వెళ్లి పోలీసులు రైడ్ చేశారు. హైదరాబాద్ కి చెందిన వ్యక్తి ఈ పార్టీ నిర్వహించినట్లు తెలుస్తోంది. ఫామ్ హౌస్ లో సీక్రెట్ గా...


పోలీసులకు సైబర్‌‌‌‌‌‌‌‌ సవాల్‌‌‌‌‌‌‌‌..రోజురోజుకు పెరుగుతున్న నేరాలు

పోలీసులకు సైబర్‌‌‌‌‌‌‌‌ సవాల్‌‌‌‌‌‌‌‌..రోజురోజుకు పెరుగుతున్న నేరాలు టెక్నాలజీ సమస్యలతో నేరాలను పసిగట్టలేకపోతున్న పోలీసులు ఫిర్యాదుల పరిష్కారంలో సవాలక్ష ఇబ్బందులు హోల్డ్‌‌‌‌‌‌‌‌లో పెట్టిన పైసలు విడిపించడం లేకపోతున్న వైనం నల్గొండ, వెలుగు : సైబర్‌‌‌‌‌‌‌‌ నేరగాళ్లు పోలీస్‌‌‌‌‌‌‌‌ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌కు సవాళ్లు విసురుతున్నారు. రోజురోజుకు సైబ...


కులగణనతోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ కోటా!

కులగణనతోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ కోటా! బీసీ కులాల గణాంకాలు లేనట్లయితే బీసీ రిజర్వేషన్లు లేకుండానే స్థానిక సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను వారి జనాభా దామాషా పద్ధతిలో  అమలుచేయాలని, మిగిలిన స్థానాలన్నిటిని జనరల్ స్థానాలుగా ప్రకటించి ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు 2022లో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.  కేంద్ర ప్రభుత్వం 1992...


శ్రీకాకుళం: బ్రెయిన్ డెడ్‌తో సచివాలయ ఉద్యోగిని మృతి.. అవయవదానంతో నలుగురి ప్రాణాలు నిలబడ్డాయి!

Srikakulam Sachivalayam Employee Organs Donation: శ్రీకాకుళం జిల్లాలో సచివాలయ ఉద్యోగిని కుటుంబం పెద్ద మనసు చాటుకుంది. బ్రెయిన్ డెడ్ అయిన సుశీల అవయవ దానం చేసి మరో నలుగురి జీవితాల్లో వెలుగును నింపారు.


బెంగళూరులో రేవ్ పార్టీ.. పోలీసులకు చిక్కిన టాలీవుడ్ నటులు, మోడల్స్

Bangalore Rave Party: బెంగళూరులోని ఎలక్ట్రానిక్‌ సిటీ దగ్గర్లో ఓ రేవ్‌ పార్టీ జరిగింది. జీఆర్‌ ఫామ్‌హౌస్‌లో బర్త్‌ డే పార్టీ పేరుతో భారీ ఎత్తున రేవ్‌ పార్టీని నిర్వహించారు. హైదరాబాద్‌కి చెందిన వాసు అనే వ్యక్తి ఈ రేవ్ పార్టీ ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఈ రేవ్ పార్టీలో మందుతో పాటు పెద్ద ఎత్తున డ్రగ్స్ కూడా వాడినట్లు తెలిసింది. దీనిపై దాడి చేసిన పోలీసులు.. 100 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. వీరిలో 25 మంది దాకా యువతులు ఉన్నట్లు...


TS TET 2024 Exams: తెలంగాణ టెట్ 2024 పరీక్షలు ప్రారంభం, హాజరుకానున్న 2.8 లక్షల మంది అభ్యర్థులు

Telangana TET 2024 Exam: తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TS TET 2024) ఆన్‌లైన్ రాతపరీక్షలు నేడు(మే 20) ప్రారంభమయ్యాయి. జూన్ 2 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. ఇందులో మే 20 నుంచి 29 వరకు పేపర్-2 పరీక్షలు, మే 30 నుంచి జూన్ 2 వరకు పేపర్-1 పరీక్ష నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ప్రతిరోజు రెండు సెషన్లలో ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. టెట్ పరీక్షల కోసం 2,86,386 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో పేపర్-1కి 99,958 మంది దరఖాస్తు...


తిరుమల వెళ్లే భక్తులకు బ్యాడ్ న్యూస్.. ఈ విషయం తెలుసుకోండి, లేటెస్ట్ అప్డేట్ ఇదే!

Tirumala Devotees Huge Rush: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.. గత మూడు రోజులుగా భక్తులు స్వామివారి దర్శనానికి భారీగా తరలివస్తున్నారు. కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోయి భారీ క్యూలైన్లు కనిపిస్తున్నాయి. శని, ఆదివారాలతో పోలిస్తే కాస్త మార్పు ఉండగా.. దర్శనానికి ప్రస్తుతం 16 గంటల సమయం పడుతోంది. టీటీడీ భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసింది. వీకెండ్‌తో పాటుగా పరీక్షలు పూర్తి కావడంతో ఒక్కసారిగా తిరుమలలో ఇలా రద్దీ పెరిగిందని చెబుతున్నారు.


విశాఖ సాగర తీరంలో సందడి చేస్తున్న స్టాండింగ్ గోల్డ్ మాన్..!!

కూటి కొరకు కోటి విద్యలు అన్నారు ఆనాటి పెద్దలు. ప్రస్తుతం యువకులు అన్ని రకాల నైపుణ్యంలోనూ మొదటి స్థానంలో ఉంటున్నారు. ప్రస్తుతం విశాఖలో ఈ యువకుడు వినూత్న రీతిలో ఆలోచించి అందరి మన్నలు పొందుతున్నాడు. అతను వద్దకు వస్తే సెల్ఫీ తీసుకోకుండా వెళ్లరు. విశాఖలో స్టాండింగ్ ఓల్డ్ మాన్ గా బీచ్ రోడ్ లో సబ్ మెరైన్ వద్ద ఓ యువకుడు సందడి చేస్తున్నారు. ఈ స్టాండింగ్ గోల్డ్ మ్యాన్ లు అధిక శాతం ఇతర దేశాలలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు విశాఖలో కూడా ఈ స్టాండింగ్ గోల్డ్ మ్యాన్ కనువిందు చేయడంతో స్థానికులు పర్యాటకులలోనూ ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. ఈ గోల్డ్ మాన్ వద్దకు వచ్చి సెల్ఫీలు దిగుతూ షేకాండ్ ఇచ్చి వెళ్తున్నారు. ఈ యువకుడు పేరు ప్రతీప్. కలకత్తా నుంచి ఇక్కడికి రావడం జరిగిందని అంటున్నారు. విశాఖ వచ్చి ఎనిమిది నెలలు అయింది అని తెలుపుతున్నారు. ప్రతిరోజు సాయంత్రం సమయంలో ఈ సాగర్ తీరంలో ఉండడం జరుగుతుందని అంటున్నారు. ఈ యువకుడు ఒక్కసారి నిలబడితే 15 నుండి 20 నిమిషాల వరకు అలా ఉండిపోతానని అంటున్నారు. అధిక శాతం పెద్దవారు పిల్లలు వచ్చి సెల్ఫీలు దిగుతూ ఎంజాయ్ చేస్తున్నారని అంటున్నారు. తమకు ఇదే జీవనాధారం అని మంచి ఆదరణ కూడా లభిస్తుందని అంటున్నారు. విశాఖ సాగర్ తీరంలోని సమ్మేరియన్ కురుసురా వద్ద అధిక శాతం ఉండడం జరుగుతుందని అంటున్నాడు. వివిధ సోషల్ మీడియాలో ఈ గోల్డ్ మాన్ అవతారం చూసి తాను ఇలా చేస్తే బాగుంటుందని మొదలుపెట్టడం జరిగిందని అంటున్నారు. ఒక్కొక్క రోజు వెయ్యి రూపాయలు ఒక్కొక్క రోజు రెండు , మూడు వేల రూపాయలు కూడా వస్తాయని అంటున్నారు.ఇలా కదలకుండా 20 నిమిషాల పాటు ఉండాలంటే ఎంతో కష్టంతో కూడుకున్న పనిని అంటున్నారు. తాను ఎలా ఉండడానికి చాలా రోజులు కష్టపడ్డాను అని యువకుడు అంటున్నారు. ఎవరైనా ఫంక్షన్ , కార్యక్రమాలకు పిలిస్తే తను వస్తానని అంటున్నారు. 9083333008 , 8080265061 తమకు ఫోన్ చేస్తే రావడం జరుగుతుందని తెలియజేశారు.


ఘనంగా ముగిసిన శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు…

శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయ మహోత్సవాలు ఆదివారం తిరుమలలో ఘనంగా ముగిసింది. సాయంత్రం శ్రీవారి ఆలయం నుండి స్వామివారు గరుడవాహనంపై, దేవేరులు పల్లకీపై ఊరేగింపుగా బయల్దేరి నారాయణగిరి ఉద్యానవనంలోని పద్మావతీ పరిణయోత్సవ మండపానికి వేంచేపు చేశారు. తర్వాత బెంగళూరుకు చెందిన శ్రీ రఘురామకృష్ణ బృందం వేంకటాచల నిలయం, తందనానా ఆహి వంటి.... అన్నమాచార్య సంకీర్తనలు, దాస పదాలైన, భాగ్యద లక్ష్మీ బారమ్మ, దాసన మాడికో ఎన్న స్వామీ...వంటి కీర్తనలు భక్తులను మంత్రముగ్ధులను చేశాయి. ముందు రెండురోజుల మాదిరే ఎదుర్కోలు, పూల చెండ్లాట, నూతన వస్త్ర సమర్పణ తదితర క‌ల్యాణ వేడుకలు ఘనంగా ముగిసిన తరువాత కొలువు జరిగింది. వెంటనే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదాలను పారాయణం చేశారు. కళాకారులు మంగ‌ళ‌క‌రంగా సంగీత‌, మేళ‌, తాళ వాయిద్యాలను ప్ర‌ద‌ర్శించారు. ఇందులో భైరవి, నళినకాంతి, శంకరాభరణం, హిందూస్థాని, ఖరహరప్రియ,నీలాంబరి రాగాలను సుమధురంగా పలికించారు. అనంత‌రం స్వామి దేవేరులతో కలిసి ఊరేగుతూ ఆలయ ప్రవేశం చేశారు. దీంతో మూడురోజుల పద్మావతీ పరిణయోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ కార్యకమంలో టిటిడి ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి శ్రీవారి ఆల‌య డెప్యూటీ ఈవో లోకనాథం, ఇత‌ర అధికారులు, పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


Graduate MLC Election: బ్లాక్‌ మెయిలర్‌ తీన్మార్ మల్లన్న వద్దు.. గోల్డ్‌ మెడలిస్ట్‌ రాకేశ్ రెడ్డిని గెలిపించండి

KT Rama Rao Campaign Support To Rakesh Reddy In Graduate MLC Election: తెలంగాణలో మరో ఎన్నికపై రాజకీయ విమర్శలు మొదలయ్యాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో కేటీఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.


ఇక రేవంత్​ పాలన పరుగెత్తాలి..

ఇక రేవంత్​ పాలన పరుగెత్తాలి.. తెలంగాణలో ఎన్నికల సందడి ముగిసింది.  మొత్తానికి అంధకారంలో ఉన్నవాళ్లు ఎవరిని బరిలోకి లాగగలరో పార్లమెంటు  ఎన్నికలు తేల్చేస్తాయి. ఎవరిని ‘దింపాలో,  లేపాలో’ అధికారంలో ఉన్న పార్టీ నిర్ణయిస్తుందని ఈ ఎన్నికలు తేల్చాయి. గతంలో కేసీఆర్​ తన వ్యవస్థలను, చాతుర్యాన్ని ఉపయోగించి బరిలో ఎవరు ఉండాలనేది నిర్ణయించిన సంగతి మనకు తెలిసిందే. అ...


ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం?.. పూర్తిగా కాలిపోయిన హెలికాప్టర్

Iran President Helicopter Crash: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (Ebrahim Raisi) హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందినట్లు తెలుస్తోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఐతే.. ఇరాన్ రెస్ క్రెసెంట్ రెస్క్యూ బృందం హెలికాప్టర్ కూలిన ప్రదేశానికి వెళ్లింది. అక్కడ ఎవరూ బతికి లేరనీ, హెలికాప్టర్ పూర్తిగా కాలిపోయిందని తెలిపింది. అందువల్ల ఇబ్రహీం రైసీ అకాల మరణం చెంది ఉంటారని భావిస్తున్నారు.ఇబ్రహీం రైసీ.. ఇరాన్‌కి వాయవ్యంగా, సరిహద్దులో ఉన్న అజెర్‌బైజాన్‌కి...


అంగరంగ వైభవంగా అన్నవరం సత్యనారాయణ స్వామి కళ్యాణం

రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం వీరవెంకట సత్యనారాయణ స్వామివారి దివ్య క్షేత్రం అది. కోరిన కోరికలు తీర్చే కొండంత దేవుడు కొలువైన రత్నగిరి క్షేత్రం అది శ్రీ సత్యనారాయణ అనంతలక్ష్మి అమ్మవారు కొలువైన పరమ పావనమైన అన్నవరం అని పలకడంలోనే ఒక తెలియని ఆనందం ఉంటుందని భక్తుల పేర్కొంటూ ఉంటారు. అటువంటి స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం ఏడాదికి ఒకసారి మే మాసంలో అత్యంత కమనీయంగా దేవస్థానం నిర్వహిస్తూ ఉంటుంది. ఇసుకేస్తే రాలని విధంగా హాజరైన భక్త జనుల మధ్య స్వామి అమ్మువార్లకు కళ్యాణ మహోత్సవంలో భాగంగా గణపతిపూజ. పుణ్యహవచనం. కంకణధారణ. మాంగల్య ధారణ. తలంబ్రాల ఘట్టాల విశిష్టత అర్చక స్వాములు వివరిస్తూ ఈ ఘట్టాలు జరిపారు. ప్రతి 10 నిమషమలకు గోవిందా అంటూ శరణుఘోషతో రత్నగిరి క్షేత్రం మారుమోగిపోయింది ఈ ఏడాది కల్యాణ మహోత్సవంలో భాగంగా 18వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇక 19వ తేదీ రాత్రి 9: 30 గంటలకు సత్యనారాయణ అనంతలక్ష్మి అమ్మవారు కళ్యాణం కమనీయంగా జరిగింది. రత్నగిరి కొండపై రామాలయం కు ఎదురుగా ఉన్న ఖాళీ ప్రదేశంలో చక్కని వేదిక ప్రతియటా ఈ కళ్యాణం కోసం సిద్ధం చేస్తారు. పరిమళ పుష్పాల మధ్య శ్రీ సత్యనారాయణ అనంతలక్ష్మి అమ్మవార్లను వేయించింపచేసి అర్చక స్వాములు ఈ ఏడాది సైతం కళ్యాణం నిర్వహించారు. సత్యనారాయణ స్వామి కళ్యాణం అంటేనే పెద్ద ఎత్తున భక్తజనులు వస్తుంటారు. ఈ నేపథ్యంలో దేవస్థాన కార్యనిర్వాహణ అధికారి రామచంద్ర మోహన్ పర్యవేక్షణలో దేవస్థానం ఉద్యోగులంతా భక్తులకు అసౌకర్యాలు తలెత్తకుండా పర్యవేక్షించారు. వేలాదిగా భక్తజనుల ప్రాంతానికి చేరుకున్నారు. వీఐపీలు కోసం ప్రత్యేక గ్యాలరీ భక్తుల కోసం ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. అతిరథ మహానుభావుల సమక్షంలో ఈ ఏడాది కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ఇక మరో నాలుగు రోజులు పాటు ఈ ఉత్సవాలు అత్యంత ఘనంగా అన్నవరం క్షేత్రంలో జరగనున్నాయి రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉన్న హిందువులంతా ఆ స్వామివారి పేరు చెబితే రెండు చేతులతో నమస్కరిస్తారు. కనీసం ఏడాదికి ఒకసారైనా ఆ స్వామిని దర్శించుకుంటే గాని వారికి ఆధ్యాత్మికతో కూడిన ఆనందం ఉండదని చెప్పుకోవచ్చు. అటువంటి కోరిన వరాలు ఇచ్చే కొండంత స్వామికి ఆ ఉమ్మడి జిల్లాలో ఏడాదికి ఒకసారి అత్యంత ఘనంగా కళ్యాణం సైతం నిర్వహిస్తారు. ఊరువాడ కాదు దేశ విదేశాల నుంచి సైతం ఆ కళ్యాణానికి హాజరవుతారు ఇంతకీ ఆ స్వామి ఎవరు ఆ విశేషాలు ఏంటి ఒకసారి చూద్దాం.