Trending:


హైదరాబాద్ లో కారు బీభత్సం.. తప్పతాగి మనిషిని గుద్ది చంపిన వ్యక్తి

హైదరాబాద్ లో కారు బీభత్సం.. తప్పతాగి మనిషిని గుద్ది చంపిన వ్యక్తి హైదరాబాద్ లో శుక్రవారం తెల్లవారుజామున రోడ్డుప్రమాదం జరిగింది. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డుపై వెళ్తున్న కారు అదుపుతప్పి పక్కనే పాలు అమ్ముతున్న వారిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో చనిపోగా.. మరొకరికి తీవ్రగాయాలు   అయ్యాయి. తెల్లవారుజామున 4గంటలకు జరిగిన  కియా కార్నివల్ కారు డ్ర...


Warangal Rains: వరంగల్‌లో ఈదురు గాలులతో భారీ వర్షం, రైతులకు తీవ్ర నష్టం.. గ్రేటర్ లో ఆఫీసర్లు అలర్ట్

Warangal Rains: ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గురువారం రాత్రి భారీ వర్షం కురిసింది. సాయంత్రానికే వాతావరణం చల్లబడగా.. రాత్రి 9 గంటల ప్రాంతంలో ఈదురుగాలులతో భారీ వర్షం మొదలైంది.


కిడ్నాప్‌ చేసిన వ్యక్తిని 26 ఏళ్లు నేలమాళిగలో దాచిన నిందితుడు, బాధితుడిని ఎలా రక్షించారంటే...

వారసత్వం విషయంలో వచ్చిన గొడవ ఆధారంగా ఒమర్‌ను కిడ్నాప్ చేసినట్లు ఆయన సోదరుడు సోషల్ మీడియాలో ఆరోపించారు.


టీడీపీ మేనిఫెస్టోలోని పథకంపై మోదీ విమర్శలు.. పేరెత్తకుండానే!

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. ఏపీలో తెలుగుదేశం పార్టీ కూటమి ఇచ్చిన ప్రధాన హామీల్లో ఒకటి. సూపర్ సిక్స్ పేరిట టీడీపీ ప్రకటించిన ఆరు గ్యారంటీలలో ఫ్రీ బస్ జర్నీ కూడా ఒకటి. అయితే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ మీడియా ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన ప్రధానమంత్రి మోదీ .. ఉచిత బస్సు ప్రయాణంపై తన వైఖరి తెలియజేశారు. ఉచిత బస్సు ప్రయాణం హామీ కారణంగా...


Kamareddy DMHO: కామారెడ్డిలో కామపిశాచి, వైద్యులపై వేధింపుల కేసుతో జిల్లా వైద్యాధికారి అరెస్ట్

Kamareddy DMHO: కామారెడ్డి జిల్లాలో కీచక డాక్టర్‌ను పోలీసులు అరెెస్ట్‌ చేశారు. విధుల్లో ఉన్న మహిళా వైద్యులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న జిల్లా వైద్యాధికారిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.


ఆపరేషన్ సక్సెస్ కానీ..ఈ వైద్యుల నిర్వాకం తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే !

వైద్యో నారాయణో హరి అనే వాక్యం వైద్య వృత్తి యొక్క ప్రాధాన్యతను వివరిస్తుంది. ఈ వాక్యం పరమార్థం ఇదే వైద్యుడు.. దేవుడితో సమానమని. ఎందరో వైద్య వృత్తిలో రాణిస్తూ.. ప్రజల చేత అభినందనలు పొందే వైద్యులు సైతం ఉన్నారు ఈ సమాజంలో. కానీ కొందరు వైద్యుల నిర్వాకం చూస్తే.. వైద్యవృత్తికే కళంకం తెస్తున్నారని పలువురు వైద్యులే బాహాటంగా విమర్శిస్తున్నారు. అటువంటి ఘటన ఇటీవల కేరళ రాష్ట్రంలో జరిగింది. ఈ వైద్యుల నిర్వాకం తెలిసి యావత్ భారతావని ముక్కున వేలేసుకుంది. ఇంతకు ఆ...


హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై మంత్రి కోమటిరెడ్డి సమీక్ష

హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై మంత్రి కోమటిరెడ్డి సమీక్ష తెలంగాణలో జాతీయ రహదారులు, జిల్లాల్లో  రోడ్లు, వర్షాకాలంలో తీసుకోవాల్సిన చర్యలపై  మంత్రి  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆఫీసర్లతో సమావేశం అయ్యారు.  గ్రేటర్ కమిషనర్ తో పాటు GHMC ఇంజనీరింగ్ అధికారులు హాజరయ్యారు. సిటీ రోడ్ల లాగింగ్ పాయింట్లతో పాటు రోడ్ల రిపేర్లపై చర్చించినట్లు తెలుస్తోంది. వచ్చేది...


అమెరికాలో తెలుగు యువకుడి మృతి.. రోడ్డు ప్రమాదం నుంచి బయటపడి, ఆ వెంటనే కారు ఢీకొట్టి

Zaheerabad Abbaraju Prithviraj Died In America: అమెరికాలోజరిగిన రోడ్డు ప్రమాదంలో అబ్బరాజు పృథ్వీరాజ్‌ మృతి చెందారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో విద్యుత్‌ శాఖలో విధులు నిర్వహించి రిటైర్ అయిన వెంకటరమణ కుమారుడు అబ్బరాజు పృథ్వీరాజ్‌ ఎనిమిదేళ్లుగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. గతేడాది పృథ్వీకి వివాహమైంది.. భార్యాభర్తలు కారులో వెళుతుండగా.. వారి కారు మరో కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో బెలూన్లు తేరుచుకోవడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు....


ఒకేరోజు ఏసీబీకి చిక్కిన ముగ్గురు అవినీతి ఆఫీసర్లు

ఒకేరోజు ఏసీబీకి చిక్కిన ముగ్గురు అవినీతి ఆఫీసర్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జంగారెడ్డిగూడెంలో ట్రాన్స్​కో ఏఈ పట్టివేత       నల్గొండ జిల్లా చింతపల్లిలో  విద్యుత్ శాఖ ఆర్టిజన్ ఆఫీసర్..      మెదక్ జిల్లా నర్సాపూర్‌‌లో పట్టుబడిన ఏవో అశ్వారావుపేట, వెలుగు : రైతు పొలంలో ట్రాన్స్​ఫార్మర్ పెట్టేందుకు ఓ ట్రాన్స్ కో ఏఈ రూ. లక్ష డిమాండ్ చేయగా ఏసీబీ అధికారు...


Hyderabad Crime : బీమా డబ్బుల కోసం కోడలి దాష్టీకం..! అత్తమామల హత్యకు కుట్ర, కత్తులతో దాడి చేసిన సుఫారీ గ్యాంగ్

Murder Plan For Insurance Money : బీమా డబ్బుల కోసం ఏకంగా అత్త మామలను లేకుండా చేసేందుకు సొంత కోడలు ప్లాన్ చేసింది. ఇందుకోసం ఓ సుఫారీ గ్యాంగ్ ను కూడా రంగంలోకి దిపి కత్తులతో దాడి చేయించింది.


జపాన్ ఎగ్జిబిషన్ కు అల్ఫోర్స్ స్టూడెంట్

జపాన్ ఎగ్జిబిషన్ కు అల్ఫోర్స్ స్టూడెంట్ కరీంనగర్ టౌన్/ సుల్తానాబాద్‌‌‌‌, వెలుగు : ఇంటర్నేషనల్ సకుర పేరిట జపాన్‌‌‌‌లో నిర్వహించనున్న ప్రోగామ్‌‌‌‌లో ప్రదర్శన ఇచ్చేందుకు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ అల్ఫోర్స్ స్కూల్ ఆఫ్ జెన్ నెక్స్ట్ టెన్త్‌‌‌‌ స్టూడెంట్‌‌‌‌ పూజశ్రీ ఎంపికైనట్లు చైర్మన్ నరేందర్ రెడ్డి తెలిపారు. గురువారం కరీంనగర్‌‌‌‌‌‌‌‌ నుంచి జపాన్‌‌...


సీసీ కెమెరాల పనితీరును పరిశీలించిన కలెక్టర్​

సీసీ కెమెరాల పనితీరును పరిశీలించిన కలెక్టర్​ గ్రేటర్​వరంగల్, వెలుగు : వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లోని స్ర్టాంగ్ రూమ్​ల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును గురువారం వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్ర్టాంగ్ రూమ్ వద్ద సీల్స్ ను, సీసీ కెమెరాల పని తీరును పరిశీలించామన్నారు. పోలీసులు నిత్యం పర్యవేక్షణలో ...


సాల్ట్ సత్యాగ్రహ.. రక్తపోటు నివారణ అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించిన మైక్రో ల్యాబ్స్

మైక్రో ల్యాబ్స్ "ఐ ఆమ్ ఆన్ సాల్ట్ సత్యాగ్రహ"ను ప్రారంభిస్తోంది. ఇది అధిక ఉప్పు తీసుకోవడం మరియు రక్తపోటు మధ్య ఉన్న సంబంధాన్ని గురించి ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమం.


హోర్డింగ్ కూలిన ఘటన..ఇద్దరు కుటుంబ సభ్యులని కోల్పోయిన యంగ్ హీరో

ముంబై మహానగరాన్ని ఇటీవల అకాల వర్షం, ఈదురు గాలులు కుదిపేశాయి. ఈదురు గాలుల వల్ల భారీ హోర్డింగ్ కుప్ప కూలి విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో 16 మంది మరణించగా 40 మంది వరకు గాయపడ్డారు. ఈ విషాద ఛాయలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. ముంబైలోని ఘాట్ కోపర్ ప్రాంతంలో 250 టన్నుల బరువున్న హోర్డింగ్ కూలి పక్కనే ఉన్న పెట్రోల్ బంక్ పై పడింది. దాని కింద 100 మంది వరకు చిక్కుకుపోయారు. ఈ ప్రమాదంలో కొంతమంది అత్యంత విషాదకరంగా మరణించారు. మరణించిన వారిలో బాలీవుడ్ యంగ్ హీరో...


నిరుద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యం

నిరుద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యం మిర్యాలగూడ, వెలుగు : కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తోందని నల్గొండ, ఖమ్మం, వరంగల్ కాంగ్రెస్​ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అన్నారు. గురువారం రాత్రి మిర్యాలగూడలోని ఎస్పీ కన్వెన్షన్ హాల్​లో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన హాజరై మాట్లాడారు. 317, 46 జీవోల రద్ద...


Tirumala : తిరుమల ఆలయాన్ని సందర్శించిన రఘు రామ కృష్ణంరాజు

రఘు రామ కృష్ణంరాజు తిరుమల ఆలయాన్ని సందర్శించారు.


కాలితో తన్నిండు, కడుపులో గుద్దిండు: ఎంపీ స్వాతి మలివాల్

కాలితో తన్నిండు, కడుపులో గుద్దిండు: ఎంపీ స్వాతి మలివాల్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంట్లో ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ పై దాడి జరిగిందని రుజువైంది. కేజ్రీవాల్ పీఏ బిభవ్‌ కుమార్‌ కొద్ది రోజుల క్రితం స్వాతి మలివాల్ ను తిట్టి, కాలుతో తన్నాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన పై గతకొన్ని రోజులుగా రాజకీయ దుమారం లేపుతుంది. లోక్ సభ ఎన్నికల వేళ...


Supreme Court : కడప కోర్టు ఆదేశాలపై స్టే - షర్మిల, సునీతల పిటిషన్‌పై సుప్రీం కీలక వ్యాఖ్యలు

Andhra News : వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప కోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం కోర్టు స్టే విధించింది. కడప కోర్టు ఉత్తర్వులు సుప్రీం తీర్పునకు విరుద్ధంగా ఉన్నాయని.. వాక్ స్వాతంత్ర్యం, స్వేచ్ఛను హరించేలా ఉన్నాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రతివాదుల వాదన వినకుండా ఏకపక్షంగా ఉత్తర్వులు ఇచ్చారని సుప్రీంకోర్టు ఆక్షేపించింది. తదుపరి విచారణ వేసవి సెలవుల తర్వాత చేపడతామని వాయిదా వేసింది. కడప కోర్టు ఏకపక్షంగా ఉత్తర్వులు ఇచ్చిందన్న...


గవర్నమెంట్​జూనియర్ కాలేజీలు గాడిన పడేదెన్నడో..!

గవర్నమెంట్​జూనియర్ కాలేజీలు గాడిన పడేదెన్నడో..! అధికారుల పర్యవేక్షణ లోపంతో నాణ్యతలేని ఇంటర్ విద్య     జూనియర్ కాలేజీల్లో అధ్వాన్నంగా ఫలితాలు     పట్టించుకోని జిల్లా అధికారులు వనపర్తి, వెలుగు : వనపర్తి జిల్లాలో గవర్నమెంట్ జూనియర్ కాలేజీలు గాడిన పడడం లేదు. ప్రభుత్వం రూ.కోట్లు ఖర్చు చేసి నాణ్యతమైన ఇంటర్ విద్యను ఉచితంగా అందిస్తున్నామని  చెబుతున్నా క్...


తెలంగాణలో భూముల విలువ పెంపు!

తెలంగాణలో భూముల విలువ పెంపు! రెవెన్యూపై ఉన్నతస్థాయి సమీక్షలో సూత్రప్రాయంగా నిర్ణయించిన సీఎం రేవంత్  వాస్తవ అమ్మకాలు, కొనుగోళ్లకు తగ్గట్టు మార్కెట్ ​వ్యాల్యూకు సవరణలుండాలి ఎక్కడెక్కడ, ఏయే  భూముల విలువలు పెంచాలో నిర్ధారించండి స్టాంప్​ డ్యూటీ పెంచాలా? తగ్గించాలా? అనే దానిపైనా స్టడీ చేయండి జీఎస్టీ ఎగవేతలు,  అక్రమ మద్యం అరికట్టండి వార్షిక లక్ష్యాని...


మార్చురీ కంపును భరించలేక పోతున్నం

మార్చురీ కంపును భరించలేక పోతున్నం గాంధీ హాస్పిటల్ ​పరిసరాల ప్రజలు ఆందోళన పద్మారావునగర్, వెలుగు : గాంధీ హాస్పిటల్​మార్చురీ నుంచి వస్తున్న కంపును భరించలేకపోతున్నామని, ఇండ్లల్లో ఉండలేకపోతున్నామని పద్మారావునగర్, అభినవ్ నగర్​కాలనీల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు అభినవ్​నగర్ కాలనీ రెసిడెంట్స్​వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్​ రాజేశ్ గౌడ్, ప్ర...


ఆంధ్రప్రదేశ్: సాయంత్రం 6 గం.లకు ముగియాల్సిన పోలింగ్ కొన్నిచోట్ల అర్ధరాత్రి దాటేదాకా ఎందుకు సాగింది?

సాయంత్రం ఆరు దాటిన తర్వాత కూడా పోలింగ్ కేంద్రాల్లో వందల సంఖ్యలో ఓటర్లు నిలబడి కనిపించారు. ఇలా ఎందుకు జరిగింది, అర్ధరాత్రి వరకు పోలింగ్ నడిపించాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది?


Special Trains: విశాఖపట్నం నుంచి విజయవాడ మీదుగా మరిన్ని స్పెషల్ ట్రైన్స్

భారతీయ రైల్వే రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. వేసవి సెలవుల దృష్ట్యా ఈస్ట్ కోస్ట్ రైల్వే విశాఖపట్నం, చెన్నై ఎగ్మోర్ మీదుగా ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఇవి వీక్లీ స్పెషల్ ట్రైన్స్. విజయవాడ మీదుగా ఈ రైళ్లు నడుస్తాయి. రైలు నెంబర్ 08577 విశాఖపట్నం నుంచి చెన్నై ఎగ్మోర్ వరకు సమ్మర్ స్పెషల్ ట్రైన్ అందుబాటులో ఉంటుంది. మే 27, జూన్ 3, 10, 17, 24 తేదీల్లో ఈ ప్రత్యేక రైలు నడుస్తుంది. ప్రతీ సోమవారం సాయంత్రం 5.35 గంటలకు విశాఖపట్నంలో ఈ రైలు బయల్దేరితే మరుసటి రోజు ఉదయం 8.45 గంటలకు చెన్నై ఎగ్మోర్ చేరుకుంటుంది. రైలు నెంబర్ 08578 చెన్నై ఎగ్మోర్ నుంచి విశాఖపట్నం వరకు సమ్మర్ స్పెషల్ ట్రైన్ అందుబాటులో ఉంటుంది. మే 28, జూన్ 4, 11, 18, 25 తేదీల్లో ఈ ప్రత్యేక రైలు నడుస్తుంది. ప్రతీ మంగళవారం ఉదయం 10.30 గంటలకు చెన్నై ఎగ్మోర్‌లో ఈ రైలు బయల్దేరితే అర్ధరాత్రి 1 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. విశాఖపట్నం-చెన్నై ఎగ్మోర్, చెన్నై ఎగ్మోర్-విశాఖపట్నం స్పెషల్ ట్రైన్స్ దారిలో దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచిలి, తుని, సామర్లకోట జంక్షన్, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, తెనాలి, ఒంగోల్, నెల్లూరు, గూడూరు రైల్వే స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది. విశాఖపట్నం, చెన్నై ఎగ్మోర్ మధ్య నడిచే ఈ రైళ్లల్లో 10 ఏసీ 3 టైర్ ఎకనమీ కోచ్‌లు, 6 స్లీపర్ క్లాస్ కోచ్‌లు, 2 జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు, 1 సెకండ్ క్లాస్ కోచ్, 1 లగేజ్ కమ్ బ్రేక్ వ్యాన్ ఉంటాయి. ఈ ప్రత్యేక రైళ్ల బుకింగ్ కొనసాగుతోంది.


TS High Court Jobs 2024 : తెలంగాణ హైకోర్టు నుంచి 150 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ - దరఖాస్తులకు ఇవాళే చివరి తేదీ

TS High Court Recruitment 2024 Updates: తెలంగాణ హైకోర్టు 150 సివిల్ జడ్జి పోస్టుల భర్తీకి ఇటీవలే నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన ఆన్ లైన్ దరఖాస్తుల గడువు ఇవాళ్టితో(మే 17) పూర్తి కానుంది.


విదేశాల్లో చదవాలా? ఈ పరీక్షలు రాయాల్సిందే!

విదేశాల్లో చదవాలన్న కోరిక ఉందా? అయితే ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి అడ్మిషన్ పొందవచ్చు.


AP EAPCET 2024 Updates : ఐఎండీ రెయిన్ అలర్ట్... ఏపీ ఈఏపీసెట్‌ ఇంజినీరింగ్ స్ట్రీమ్ అభ్యర్థులకు కీలక అప్డేట్

AP EAPCET 2024 Updates : ఏపీ ఈఏపీసెట్‌ ఇంజినీరింగ్ స్ట్రీమ్ విద్యార్థులకు అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. భారీ వర్షాల నేపథ్యంలో ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా ప్లాన్ చేసుకోవాలని సూచించారు.


బ్రహ్మంగారి మఠంలో పుత్రకామేష్టి యాగం

బ్రహ్మంగారి మఠంలో పుత్రకామేష్టి యాగం రేగోడ్, వెలుగు : బ్రహ్మంగారి మఠం 74వ వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని రేగోడ్ మఠం ప్రాంగణంలో ఏర్పాటుచేసిన యాగశాలలో గురువారం పుత్రకామేష్టి యాగం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం కర్నూల్ జిల్లాలోని కంది మల్లయ్యపల్లి బ్రహ్మంగారి మఠం వేద పాఠశాలకు చెందిన చంద్రశేఖరాచార్యుల శిష్య బృందం వేదమంత్రాలతో ఈ యాగాన్ని న...


Tirupati Brahmotsavalu: ధ్వజారోహణంతో ప్రారంభమైన వార్షిక బ్రహ్మోత్సవాలు!

Tirupati Brahmotsavalu: ధ్వజారోహణంతో ప్రారంభమైన వార్షిక బ్రహ్మోత్సవాలు!


చెరువులను చెరపట్టారు

చెరువులను చెరపట్టారు పెద్ద చెరువు, రామసానికుంట, సిద్ధమ్మ కుంట, మల్లన్న గారి కుంట, గంగవానికుంటలు కబ్జా     ఖాళీ స్థలాలకు ఇంటి నెంబర్లు     ఆరుట్ల శివారులో కబ్జాల పర్వం సంగారెడ్డి, వెలుగు : ఆక్రమణదారులు చెరువులు, కుంటలను చెరబడుతున్నారు. ఎఫ్ టి ఎల్ ప్రాంతాలు కబ్జాలకు గురవుతుండగా చెరువులు, కుంటల మనుగడకు ముప్పు వాటిల్లుతోంది. సంగారెడ్డికి కూతవేటు దూరం...


స్కూల్ డ్రైనేజీలో మూడేళ్ల పిల్లాడి డెడ్‌బాడీ.. బాలుడి కుటుంబసభ్యులు ఆందోళన

స్కూల్ డ్రైనేజీలో మూడేళ్ల పిల్లాడి డెడ్‌బాడీ.. బాలుడి కుటుంబసభ్యులు ఆందోళన మూడేళ్ల బాలుడు స్కూల్ దగ్గరలోని డ్రైనేజీలో శవమై కనిపించాడు. దీంతో ఆగ్రహానికి గురైన బాలుడి కుటుంబ సభ్యులు పాఠశాలకు నిప్పు పెట్టారు. దీంతో శుక్రవారం అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటన బీహార్‌ రాష్ట్రం పాట్నా లో చోటు చేసుకుంది. పాఠశాలకు వెళ్లిన పిల్లాడు తిరిగి ఇంటిక...


గ్రూప్ 1, సివిల్స్ ప్రిలిమ్స్‌కు గ్రాండ్ టెస్ట్‌.. వెంటనే దరఖాస్తు చేసుకోండిలా..

ప్రభుత్వాలు విద్యారంగానికి పెద్దపీట వేస్తున్నాయి.ప్రతి ఒక్క విద్యార్థికి మెరుగైన విద్యను అందించాలనే ఉద్దేశంతో ముందుకు వెళుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు,గురుకుల పాఠశాలలు, కస్తూరిబా గాంధీ, మోడల్ స్కూల్స్ వంటి పాఠశాలల్లో అనేక మంది విద్యార్థులు ఉచిత విద్యను అభ్యసిస్తున్నారు. ఇటు గ్రూప్ 1, గ్రూప్ 2,గ్రూప్ 3,గ్రూప్ 4, ఎస్సై,కానిస్టేబుల్ ఇతర పోటీ పరీక్షలకు సన్నదమయ్యే అభ్యర్థులకు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం...


ఎల్జీబీటీక్యూ: వీరి కోసం ఏయే దేశాలు కొత్తగా హక్కులు కల్పించాయి, ఎక్కడ నిషేధం విధించారు?

అంతర్జాతీయ ఎల్జీబీటీ ఉద్యమాన్ని రష్యన్ సుప్రీంకోర్టు తీవ్రవాద సంస్థగా ప్రకటించింది. నవంబర్ 2023లో దేశవ్యాప్తంగా దాని కార్యకలాపాలను నిషేధించింది. అంతేకాదు ఇంద్రధనస్సు జెండాను కూడా కోర్టు నిషేధించింది.


హైదరాబాద్​లో కుండపోత.. మరో 5 రోజులు వర్షాలు

హైదరాబాద్​లో కుండపోత.. మరో 5 రోజులు వర్షాలు రోడ్లన్నీ జలమయం.. గంటలకొద్దీ ట్రాఫిక్ జామ్ పలు ప్రాంతాల్లో విరిగిపడిన చెట్లు  కొన్నిచోట్ల వరదలో మునిగిన వాహనాలు జిల్లాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు అత్యధికంగా నాగర్​కర్నూల్​ జిల్లా  వెల్దండలో 9.8 సెంటీమీటర్ల వర్షపాతం పిడుగులు పడి సిరిసిల్లలో ఇద్దరు,  రంగారెడ్డి జిల్లాలో ఒకరు మృతి   మరో ఐదు రోజ...


తెలంగాణలో డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీలు

తెలంగాణలో డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీలు తెలంగాణలో  డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి.  ఘట్ కేసర్ , నర్సంపేట, గోదావరిఖని, జడ్చర్ల, మెదక్ లాంటి ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు అధికారులు. ఘట్‌ కేసర్‌ లో డయాబెటిస్ కు ఆయుర్వేద ఔషధంగా అల్లోపతి డ్రగ్ పౌడర్ మిక్స్‌ను అమ్ముతున్న రాకెట్‌ ను డ్రగ్ కంట్రోల్ అధికారులు ఛేదించారు. లక్షన్నర రూపాయ...


Godhuma Laddu: పిల్లలకు బలాన్నిచ్చే గోధుమ పిండి లడ్డూలు, ఇలా సులువుగా చేసేయండి

Godhuma Laddu: పిల్లలకు సాయంత్రం పూట ఒక గోధుమ పిండి లడ్డూను ఇలా చేసి ఇస్తే ఎన్నో పోషకాలు అందుతాయి. వాళ్ళు శక్తివంతంగా ఉంటారు. గోధుమపిండి లడ్డూల రెసిపీ ఇక్కడ ఇచ్చాము.


Vijayawada News: విద్యుత్ షాక్ తో కుప్పకూలిన ఆరేళ్ల బాలుడు - రహదారిపైనే సీపీఆర్ చేసి కాపాడిన వైద్యురాలు, సర్వత్రా ప్రశంసలు

Doctor Saves Boy Life With CPR In Vijayawada: 'వైద్యో నారాయణ హరి'.. అంటే వైద్యులు దేవునితో సమానం అంటారు. రహదారిపై కరెంట్ షాక్ తో కుప్పకూలిన తమ బిడ్డను కాపాడుకునేందుకు ఆ తల్లిదండ్రుల వేదన అంతా ఇంతా కాదు. కదలకుండా పడి ఉన్న బిడ్డను ఎత్తుకుని కన్నీటితో ఆస్పత్రికి పరుగులు తీశారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఓ వైద్యురాలు విషయం తెలుసుకుని ఆ బాలుడికి ఊపిరి పోసేందుకు యత్నించారు. రహదారిపైనే సీపీఆర్ చేసి.. బాలుడు ఊపిరి తీసుకునేలా చేశారు. అనంతరం వెంటనే...


మీ బాల్కనీలో పావురాలు నివాసం ఉంటున్నాయా.. అయితే మీకు ఆర్థిక కష్టాలు తప్పవంట..!

మీ ఇంటి బాల్కనీ దగ్గర ఎక్కువ పావురాలు వస్తే.. మొదట్లో పెద్దగా ఇబ్బంది ఉండదు.. కానీ కాలం గడిచేకొద్ది.. అక్కడ పావురాలు ఆవాసం ఏర్పాటు చేసుకొని.. కిటికీ నుంచి బాల్కనీల వరకు అన్నిటినీ మురికి చేయడం ప్రారంభిస్తాయి. వాస్తు శాస్త్రం ప్రకారం పావురాలు ఇంటి బాల్కనీని పాడు చేయడమే కాకుండా.. ఇంటిలోకి ప్రతికూల శక్తిని కూడా తీసుకొస్తాయని చెపుతున్నారు. ఇది వాస్తు శాస్త్రం ప్రకారం అశుభమంట. దీని కారణంగా ఇంట్లో ఆర్ధిక సమస్యలతో పాటు ఇతర సమస్యలు వస్తాయంటున్నారు. జార్ఖండ్ రాజధాని రాంచీకి చెందిన జ్యోతిష్యుడు సంతోష్ కుమార్ చౌబే దీని గురించి వివరించారు. ఇంటి బాల్కనీలో పావురాల గుంపు చెత్త చేస్తే దానిని త్వరగా శుభ్రం చేయాలని సూచిస్తున్నారు. ఎందుకు అనుకొని నిర్లక్ష్యం చేస్తే పెద్ద సమస్య వస్తుందంటున్నారు. పావురాలే కదా అని వదిలేస్తే ఇంటికి అశుభం కలిగిస్తాయంటున్నారు సంతోష్ బౌబే. పావురాలు ఇంటికి ప్రతికూల శక్తికి మోసుకొస్తాయని.. దీని కారణంగా ఆ ఇంట్లో నివసిస్తున్న వారికి కార్యసిద్ధి కలగదని... అటువంటి పరిస్థితిలో.. పావురాలను ఇంటి బాల్కనీ నుంచి దూరంగా ఉంచడానికి కొన్ని ప్రత్యేక మొక్కలను నాటాలని సూచిస్తున్నారు. సంతోష్ కుమార్ చౌబే తెలిపిన వివరాల ప్రకారం.. ఇల్లు లేదా ఫ్లాట్ కిటికీ దగ్గర కొన్ని మొక్కలు నాటడం వల్ల పావురాల బెడద తగ్గుతుందని చెపుతున్నారు. వీటిలో వెల్లుల్లి మొక్కలు ఒకటి. నిజానికి వెల్లుల్లి వాసన.. చాలా బలంగా ఉంటుంది. పావురాలు ఇతర కీటకాలు ఈ వాసనను తట్టుకోలేవు. దీంతో అవి మీ బాల్కనీ దగ్గర అస్సలు ఉండలేవు. ఇక పావురాలను ఇంటికి దూరంగా ఉంచాలంటే పుదీనా మొక్క కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందంట. వాటి వాసనను అవి పెద్దగా ఇస్టపడవు.. అందుకే ఈ మొక్కలకు దూరంగా ఉంటాయి. ఇవే కాకుండా కాక్టస్ మొక్క అత్యంత ప్రయోజనకరమైనదిగా పరిగణించబడుతుంది.. ఎందుకంటే పావురాలు కాక్టస్ మొక్కకు భయపడతారు. కాబట్టి అవి ఈ మొక్కలకు దూరంగా ఉంటాయి. గమనిక: ఈ వార్తలో ఇచ్చిన సమాచారం జాతకం, మతం మరియు గ్రంధాల ఆధారంగా జ్యోతిష్కులు మరియు ఆచార్యులతో మాట్లాడి వ్రాయబడింది. ఏదైనా సంఘటన, ప్రమాదం లేదా లాభం లేదా నష్టం కేవలం యాదృచ్ఛికం. జ్యోతిష్యుల సమాచారంతో అందరి ఆసక్తి కోసం వ్రాయబడింది. న్యూస్-18 ఈ సమాచారం యొక్క ప్రామాణికతను నిర్ధారించలేదు.


Nepal Bans Everst Masala: ఎవరెస్ట్‌ మసాలా దిగుమతులపై నేపాల్ నిషేధం, వినియోగంపైనా ఆంక్షలు

Everset Masala Banned: భారత్‌కి చెందిన మసాలా పౌడర్‌లలో హానికర రసాయనాలున్నాయంటూ సింగపూర్, హాంగ్‌కాంగ్ తీవ్ర ఆరోపణలు చేశాయి. వాటి వినియోగంపైనా నిషేధం విధించాయి. ఇప్పుడు నేపాల్ కూడా ఇదే ఆరోపణలు చేసింది. Everest,MDH కంపెనీలకు చెందిన మసాలాల్లో హానికర పురుగు మందులున్నాయని తేల్చి చెప్పింది. వీటి వాడొద్దంటూ నిషేధించింది. నేపాల్ ఫుడ్ టెక్నాలజీ అండ్ క్వాలిటీ కంట్రోల్ వీటిని టెస్ట్ చేయగా అందులో ఇథిలీన్ ఆక్స్సైడ్‌ (ethylene oxide) అవశేషాలు కనిపించాయని...


నీతి తప్పి ఉంటే ఉరి తీయండి!

నీతి తప్పి ఉంటే ఉరి తీయండి! నేను ఏ ఒక్కరికీ తప్పుడు విధానంలో లబ్ధి చేకూర్చలేదు: ‘ఇండియా టుడే’ ఇంటర్వ్యూలో మోదీ       సంపద సృష్టించేవారిని, శ్రమజీవులను సమానంగా గౌరవిస్తా      నెహ్రూ ప్రభుత్వాన్ని కూడా ‘టాటా బిర్లా సర్కార్’ అన్నరు      కాంగ్రెస్ హయాంలోనే రాజ్యాంగాన్ని ఎన్నోసార్లు మార్చారన్న ప్రధాని న్యూఢిల్లీ :  దేశంలో సంపద సృష్టించే వారితోపాటు దే...


Chandrababu | ఏపీలో చంద్రబాబుకు భారీ భద్రత

ఏపీలో చంద్రబాబుకు భద్రతపై ఆందోళనల క్రమంలో, దీంతో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు కేంద్రం భద్రతను పెంచింది.


పర్మిషన్​ లేకుండా ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తే చర్యలు

పర్మిషన్​ లేకుండా ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తే చర్యలు స్టేషన్​ఘన్​పూర్, వెలుగు : పార్లమెంట్, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున పర్మిషన్ లేకుండా ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఏఆర్వో, ఆర్డీవో డీఎస్ వెంకన్న తెలిపారు. జనగామ జిల్లా స్టేషన్​ఘన్​పూర్​ ఆర్డీవో ఆఫీస్​లో గురువారం ఆయన మీడియాతో...


ఎన్నికల ఫలితాలకు ముందు చంద్రబాబు అనూహ్య నిర్ణయం.. కారణం ఇదే, ఈసారికి తప్పడం లేదు

Tdp Mahanadu 2024: తెలుగు దేశం పార్టీ మహానాడు ఈ ఏడాది వాయిదా పడింది. వాస్తవానికి ఈనెల 27, 28 తేదీల్లో టీడీపీ మహానాడు నిర్వహించాలని భావించారు. కానీ జూన్ 4న ఎన్నికల ఫలితాలు ఉండటంతో.. అందుకు ఏర్పాట్లు, ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పాటు హడావుడి ఉంటుందనే వాయిదా వేసినట్లు చెబుతున్నారు. పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్‌లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై పూర్తిస్థాయిలో క్లారిటీ రావాల్సి ఉంది.


TDP Leader Visits Shirdi: సాయిబాబాను దర్శించుకున్న బాబు

TDP Leader Visits Shirdi: సాయిబాబాను దర్శించుకున్న బాబు


రిగ్గింగ్​ వీడియో వైరల్ ​కేసులో..మల్కాజిగిరి కార్పొరేటర్ ​శ్రావణ్​ అరెస్ట్

రిగ్గింగ్​ వీడియో వైరల్ ​కేసులో..మల్కాజిగిరి కార్పొరేటర్ ​శ్రావణ్​ అరెస్ట్ మల్కాజిగిరి, వెలుగు : లోక్​సభ ఎన్నికల పోలింగ్​సందర్భంగా బహుదూర్ పురాలోని ఓ పోలింగ్​బూత్​లో రిగ్గింగ్ కు పాల్పడ్డారంటూ సోషల్ మీడియాలో వీడియో వైరల్ చేసిన కేసులో సీసీఎస్​ పోలీసులు మల్కాజిగిరి బీజేపీ కార్పొరేటర్ శ్రావణ్​కుమార్​తోపాటు మరో నలుగురిని అరెస్ట్​చేశారు. సీసీఎస్ పోలీస్​...


ఎఫ్​సీఐలో శిక్షణకు ఏడుగురి ఎంపిక

ఎఫ్​సీఐలో శిక్షణకు ఏడుగురి ఎంపిక నల్గొండ అర్బన్, వెలుగు : భారత ఆహార సంస్థ, నల్గొండ కార్యాలయంలో నూతనంగా ఉద్యోగంలో చేరిన వారిని ఏడుగురిని క్షేత్ర స్థాయి శిక్షణకు ఎంపిక చేసినట్లు నల్గొండ డివిజనల్ మేనేజర్ సుశీల్ కుమార్ సింగ్ తెలిపారు. గురువారం పట్టణంలోని సంస్థ కార్యాలయంలో వారికి శిక్షణ ఆర్డర్లను అందించి ఆయన మాట్లాడారు. సంస్థ ప్రధాన విభాగాలైన ప్రొక్యూర్...


పది ఫలితాల్లో ఎందుకు వెనుక పడ్డాం? : కలెక్టర్ సంతోశ్

పది ఫలితాల్లో ఎందుకు వెనుక పడ్డాం? : కలెక్టర్ సంతోశ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లను  ప్రశ్నించిన కలెక్టర్ గద్వాల, వెలుగు : సర్కార్ బడుల్లో అన్ని సౌలతులు కల్పిస్తున్న ఈసారి పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ఎందుకు వెనుకపడ్డామని జిల్లా కలెక్టర్ సంతోశ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లను ప్రశ్నించారు. గురువారం కలెక్టరేట్ మీటింగ్ హాల్లో వచ్చే విద్యా సంవత్సరం ప్రణాళికపై సమీక్ష నిర్వహి...


రాత పరీక్ష లేకుండా నేరుగా ఉద్యోగం.. నిరుద్యోగులకు అదిరే గుడ్ న్యూస్!

ఉమ్మడి కర్నూలు జిల్లా నిరుద్యోగులకు బంపర్ ఆఫర్. ఇండియన్ పోస్టల్ బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగ అవకాశాలు... ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నిరుద్యోగ యువకులకు ఇండియన్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ గుడ్ న్యూస్ తెలిపింది. ఇండియన్ పోస్టల్ బ్యాంకింగ్ సేవలను మరింత విస్తరించి, గ్రామీణ ప్రాంతాల్లో సైతం బ్యాంకింగ్ సేవలను అందించేందుకు పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఏజెంట్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కర్నూలు జిల్లా పోస్టల్ డిపార్ట్మెంట్ జోనల్...


అభివృద్ధికి రేవంత్ విజన్.!

అభివృద్ధికి రేవంత్ విజన్.! లోక్ సభ ఎన్నికల్లో  తెలంగాణ రాష్ట్రం నుంచి  కాంగ్రెస్ పార్టీ అత్యధిక ఎంపీ స్థానాలలో గెలవాలని సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాలను రూపొందించుకొని పనిచేశారు. దీనికి ప్రధాన కారణం తెలంగాణ లాంటి విభజిత రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా ఉండాలని బలంగా విశ్వసించారు. కాబట్టి,  క...


PM Modi: నాకు ఆర్భాటం ఇష్టం ఉండదు, అందుకే మీడియాకి దూరంగా ఉంటా - మోదీ కీలక వ్యాఖ్యలు

PM Modi News: ప్రధాని నరేంద్ర మోదీపై ఉన్న కంప్లెయింట్స్‌లో ఒకటి..ఆయన మీడియాతో ఎక్కువగా మాట్లాడరని. ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లు పెట్టరని. ప్రతిపక్షాలు చాలా సందర్భాల్లో దీనిపై తీవ్ర విమర్శలు చేశాయి. విదేశీ పర్యటనలపై ఉన్న ఆసక్తి ప్రెస్ కాన్ఫరెన్స్‌లపై ఉండదని మండి పడ్డాయి. అయితే...ఇటీవల ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ ఈ విమర్శలకు సమాధానమిచ్చారు. తాను ఎందుకు మీడియాతో ఎక్కువగా ఇంటరాక్ట్‌ అవ్వరో వివరించారు. ఎప్పుడూ ఉద్దేశపూర్వకంగా మీడియాకి దూరంగా...


ఏదేమైనా పీవోకేను స్వాధీనం చేస్కుంటం: అమిత్ షా

ఏదేమైనా పీవోకేను స్వాధీనం చేస్కుంటం: అమిత్ షా సీతామర్హి/మధుబని :  పాకిస్తాన్  ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే) భారత్ దేనని, ఏదేమైనా సరే పీవోకేను స్వాధీనం చేసుకుంటామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. గురువారం బిహార్ లోని సీతామర్హి, మధుబని లోక్ సభ నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ఆయన ప్రచారం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీల్లో మాట్లాడార...