Trending:


ఒకే కుటుంబంలోని ఐదుగురిని గొడ్డలితో నరికి చంపి.. వ్యక్తి ఆత్మహత్య!

ఒకే కుటుంబంలోని ఐదుగురిని గొడ్డలితో నరికి చంపి.. వ్యక్తి ఆత్మహత్య! రాయ్‌పూర్:  ఛత్తీస్‌గఢ్‌లో దారుణ సంఘటన జరిగింది. సారన్‌గఢ్-బిలాయ్‌గఢ్ జిల్లాలో మే 18వ తేదీ శనివారం ఒకే కుటుంబంలోని ఐదుగురు సభ్యులను నరికి చంపగా, మరొక వ్యక్తి ఉరివేసుకుని చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. రాయ్‌పూర్‌కు 200 కిలోమీటర్ల దూరంలోని సలిహా పోలీస్ స్టేషన్ పరిధిలోని థర్గావ్ గ్రామ...


ఇదెక్కడి ఇచ్చంత్రం సామీ.. నడిరోడ్డుపై భర్తను వదిలేసి భార్యాపిల్లల్ని కొట్టేసిన దొంగలు..!

హైదరాబాద్‌లో ఓ ఆశ్చర్యకరమైన దొంగతనం జరిగింది. దొంగలు ఓ ఫ్యామిలీని కొట్టేశారు. అది కూడా నడిరోడ్డు మీదే.అది కూడా భర్తను వదిలేసి.. భార్యను ఇద్దరి పిల్లల్ని ఎత్తుకెళ్లిపోయారు. మరి ఈ ఘటనను కిడ్నాప్ అనాలి కదా అనుకుంటున్నారా.. కాదు దొంగతనమే అనాలి. ఎందుకంటే.. ఎత్తుకెళ్లింది మనుషుల్ని కాదు.. విగ్రహాలను. అది కూడా రోడ్డు మీద జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన ఫ్యామిలీ విగ్రహాలను దొంగలు కొట్టేశారు. ఇప్పుడు దీనిపై నెట్టింట ఆసక్తికర చర్చ నడుస్తోంది.


Advani - Manmohan Singh: ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకున్న అద్వానీ, మన్మోహన్ సింగ్..

Advani - Manmohan Singh: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా 80 యేళ్లు దాటిన సీనియర్ సిటిజన్స్‌ కు ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకునేలా ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే పలువురు పెద్దవాళ్ల ఇంటి నుంచి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అటు బీజేపీ సీనియర్ నేత అద్వానీతో పాటు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇంటి నుంచే ఓటు వేసారు.


స్వాలి మలివాల్ కేసులో కేజ్రీవాల్ పీఎ అరెస్ట్

స్వాలి మలివాల్ కేసులో కేజ్రీవాల్ పీఎ అరెస్ట్ ఆప్‌ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ పీఏ బిభవ్‌ కుమార్‌ను ఢిల్లీ పోలీసులు శనివారం అరెస్ట్‌ చేశారు.ఆప్ రాజ్యసభ ఎంపీ, డీసీడబ్ల్యూ మాజీ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ ఇచ్చిన ఫిర్యాదుతో కేజ్రీవాల్ పీఏ బీభవ్‌పై కేసు నమోదు చేశారు ఢిల్లీ పోలీసులు. కేజ్రీవాల్ ఇంటి నుంచి వైభ...


నార్సింగి మున్సిపాలిటీ కాంగ్రెస్‌‌‌‌ కైవసం

నార్సింగి మున్సిపాలిటీ కాంగ్రెస్‌‌‌‌ కైవసం గండిపేట, వెలుగు : గండిపేట మండలం నార్సింగి మున్సిపాలిటీలో బీఆర్ఎస్​కు గట్టి షాక్​తగిలింది. చైర్మన్‌‌‌‌ రేఖయాదగిరి, వైస్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ వెంకటేశ్​యాదవ్‌‌‌‌పై కాంగ్రెస్​పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. శనివారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో 10 మంది కాంగ్రెస్‌‌‌‌ కౌన్సిలర్లు, ఇద్దరు బీజేపీ కౌన్సిలర్లు, బీఆ...


మరోసారి కరోనా అలజడి.. సింగపూర్‌లో భారీ కేసులు నమోదు.. కేవలం వారంలోనే..

COVID-19 in Singapore: గత నాలుగేండ్ల క్రితం కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను ఎంతలా కుదిపేసిందో ఆ విషాదం అందరికీ తెలిసిందే.ఈ ఎవరూ ఊహించని విధంగా సంభవించిన ఈ ఉపద్రవంలో లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. కోట్ల మంది బతుకులు రోడ్డున పడ్డాయి. ఇప్పుడూ మరోసారి కరోనా మహమ్మారి అలజడి రేపుతోంది. మే 5 నుంచి 11 తేదీల మధ్య కొత్త 25,900 కేసులు వెలుగులోకి వచ్చాయని, దేశప్రజలను మాస్కులు ధరించాలని ఆరోగ్య మంత్రి ఓంగ్ యే కుంగ్ సూచించారు. కరోనా వైరస్ నిరంతరం పెరుగుతోందనీ,...


దంచికొట్టిన వాన.. ఎల్బీనగర్​లో చెరువులను తలపించిన రోడ్లు

దంచికొట్టిన వాన.. ఎల్బీనగర్​లో చెరువులను తలపించిన రోడ్లు చింతల్​కుంటలో భారీగా ట్రాఫిక్​జామ్     లింగంపల్లి ఆర్వోబీని ముంచెత్తిన వరద.. నిలిచిన రాకపోకలు హైదరాబాద్/ఎల్బీనగర్/మాదాపూర్, వెలుగు : గ్రేటర్ సిటీలోని పలు ప్రాంతాల్లో శనివారం వర్షం దంచికొట్టింది. శేరిలింగంపల్లి, హయత్ నగర్, వనస్థలిపురం, ఎల్బీనగర్, సరూర్​నగర్, ఉప్పల్, ఆర్సీపురం, మల్కాజిగిరిలో భ...


యాదగిరిగుట్ట ఆర్జిత సేవలకు డ్రెస్‌‌‌‌‌‌‌‌ కోడ్‌‌‌‌‌‌‌‌

యాదగిరిగుట్ట ఆర్జిత సేవలకు డ్రెస్‌‌‌‌‌‌‌‌ కోడ్‌‌‌‌‌‌‌‌ మగవారు తెల్లటి దుస్తులు, మహిళలు చీరలు      చున్నీతో కూడిన పంజాబీ డ్రెస్‌‌‌‌‌‌‌‌లోనే రావాలని ఈవో ఆదేశాలు యాదాద్రి, వెలుగు : యాదగిరిగుట్ట దేవస్థానంలో జరిగే ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులకు సంప్రదాయ దుస్తులు తప్పనిసరి చేస్తూ ఈవో భాస్కర్‌‌‌‌‌‌‌‌రావు ఆదేశాలు జారీ చేశారు. ఈ విధానం జూన్‌‌‌‌‌‌‌‌ 1 నుం...


వేడుకగా శ్రీ పద్మావతీ పరిణయోత్సవాలు.. తరించిన భక్తజనం..

తిరుమల నారాయణగిరి ఉద్యానవనాల్లో జరుగుతున్న శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు శనివారం రెండో రోజుకు చేరాయి. పరిణయోత్సవంలో రెండవ రోజైన శనివారం వైశాఖశుద్ధ దశమి. ఇదే అసలు అలనాటి ముహూర్తదినమని పురాణాల ద్వారా తెలుస్తోంది. మొదటిరోజు మాదిరే శ్రీవారికి, అమ్మవార్లకు ఎదుర్కోలు, పూలమాలలు మార్చడం, పూలబంతులాట, నూతన వస్త్రధారణ తదితర కార్యక్రమాలు పూర్తయిన తరువాత కొలువు చేపట్టారు. ఈ కొలువులో భూపాల, వసంత, శంకరాభరణం, మలయమారుతం, మధ్యమావతి, యమునా కల్యాణి, నీలాంబరి రాగాలను సుమధురంగా నాదశ్వరం ఫై పలికించిన . తరువాత అన్నమాచార్య సంకీర్తన గానం, హరికథ, ఇత్యాది కార్యక్రమాలు భక్తులను విశేషంగా అలరించాయి. కనుక ఈ మూడు రోజుల పద్మావతీ పరిణయోత్సవంలో రెండవ రోజు ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇందులో భాగంగా సాయంత్రం 5.30 గంటలకు శ్రీ మలయప్ప స్వామివారు అశ్వవాహనాన్ని అధిరోహించి వేంచేపు చేయగా, వెంట స్వర్ణ పల్లకీలో శ్రీదేవి మరియు భూదేవి అనుసరించారు. అనంతరం శ్రీవారు దేవేరులతో బంగారు తిరుచ్చిలో తిరువీధులగుండా ఊరేగుతూ ఆలయ ప్రవేశం చేయడంతో రెండవరోజు పరిణయోత్సవ వేడుక ముగిసింది. ఈ కార్యక్రమంలో జేఈఓ గౌతమి, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు, పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


కాణిపాకం ఆలయానికి ఒక్కసారిగా పోటెత్తిన భక్తులు

కాణిపాకం ఆలయానికి ఒక్కసారిగా పోటెత్తిన భక్తులు వేసవి సెలవుల్లో తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటం తరచూ చూస్తుంటాం. చాలా మంది తిరుమలతో పాటు చుట్టు పక్కల ఉన్న ఆలయాలను కూడా సందర్శిస్తుంటారు. దీంతో కాణిపాకం, శ్రీకాళహస్తి లాంటి ఆలయాల్లో కూడా వేసవి సమయంలో రద్దీ పెరుగుతూ ఉంటుంది.ఈ క్రమంలో కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి గుడికి భక్తులు పోటెత్తార...


మేడిగడ్డ ఏడో బ్లాక్‌‌‌‌‌‌‌‌లో గేట్లను ఎత్తుతున్నరు

మేడిగడ్డ ఏడో బ్లాక్‌‌‌‌‌‌‌‌లో గేట్లను ఎత్తుతున్నరు మహదేవపూర్, వెలుగు :  కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ లో కుంగిన ఏడో బ్లాక్ లోని గేట్లను అధికారులు ఒక్కొక్కటిగా ఎత్తుతున్నారు. ఎన్డీఎస్ఏ బృందం పరిశీలించి వెళ్లిన తర్వాత ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఎల్ అండ్ టీ సంస్థ ద్వారా ఇరిగేషన్ ఆఫీసర్లు మేడిగడ్డ బ్యారేజీ వద్ద పనులు చేపడుతున్నారు. ఈ నేపథ్య...


మహబూబాబాద్​ జిల్లాలో ఖనిజ సంపద మాయం!

మహబూబాబాద్​ జిల్లాలో ఖనిజ సంపద మాయం! జిల్లాలో ఆగని బెరైటీస్​ అక్రమ రవాణా     రాత్రి వేళల్లో తరలిస్తున్న అక్రమార్కులు     ప్రభుత్వ ఖజానాకు గండి     నిఘాను పెంచుతామంటున్న ఫారెస్ట్ ఆఫీసర్లు మహబూబాబాద్, వెలుగు : ఖనిజ సంపద మాయమవుతున్నది. మహబూబాబాద్​ జిల్లా పరిధిలోని గార్ల మండలంలో వందల ఎకరాల్లో ఉన్న ఖనిజ సంపదపై అక్రమార్కుల కన్ను పడింది. రాత్రికి రాత్ర...


డెడ్ స్టోరేజీకి ఎస్సారెస్పీ

డెడ్ స్టోరేజీకి ఎస్సారెస్పీ శ్రీరామ సాగర్ లో మిగిలింది 9.876 టీఎంసీలే      మిషన్ భగీరథకు 2 టీఎంసీల వరకు కేటాయింపు     వర్షాలు సకాలంలో కురవకపోతే ఇబ్బందులే      వ్యవసాయ బోర్లు కూడా ఎండిపోయే ప్రమాదం బాల్కొండ, వెలుగు :  ఉత్తర తెలంగాణ వరప్రదాయని  నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోని నీరు డెడ్ స్టోరేజీకి చేరువవుతోంది. వేసవిలో ఎండలు దంచి క...


ఆ మహిళలకు శుభవార్త.. ప్రభుత్వం కీలక నిర్ణయం

Free Bus service: తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం (మహాలక్ష్మి పథకం) అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఓవైపు మెట్రో రైలు యాజమాన్యం (L & T) ఈ పథకంపై అభ్యంతరం తెలపగా.. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఉచిత బస్సు ప్రయాణంతో మోట్రోకు నష్టాలు వస్తున్నాయని వ్యాఖ్యానించడం తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపింది.దీనిపై అలర్ట్ అయిన తెలంగాణ ప్రభుత్వం.. ఘాటుగా స్పందించింది. రాష్ట్రంలో మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేయడం ప్రధాని నరేంద్రమోదీ...


సఖి సెంటర్ లో బాధితులకు భరోసా కరువు

సఖి సెంటర్ లో బాధితులకు భరోసా కరువు ఆఫీసర్లు, ఎన్జీవో నిర్లక్ష్యంతో బాధిత మహిళలకు తిప్పలు     కౌన్సిలర్, లీగల్​  అడ్వైజర్  లేకుండానే రన్​ చేస్తున్రు     సిబ్బంది లేకున్నా జీతాలు తీసుకుంటున్నరు     10 నెలలుగా బాధిత మహిళలకు కిట్లు ఇవ్వని నిర్వాహకులు గద్వాల, వెలుగు : వరకట్న వేధింపుల గురవుతున్న వారు, వివిధ రకాల హింసకు గురవుతున్న మహిళలు, చైల్డ్  మ్యా...


అమెరికా U-వీసా కుట్ర కేసులో నలుగురు భారతీయులు

అమెరికా U-వీసా కుట్ర కేసులో నలుగురు భారతీయులు U-వీసాల కోసం సాయుధ దోపిడీలకు పాల్పడినందుకు నలుగురు భారతీయ పౌరులతో సహా ఆరుగురు వ్యక్తులపై US కోర్టు అభియోగాలు మోపింది. చికాగో, శివారు ప్రాంతాల్లో సాయుధ దోపిడీలకు పాల్పడినట్లు ఫెడరల్ కోర్టు శుక్రవారం వారిపై నేరారోపణ చేసింది. తద్వారా బాధితులు యునైటెడ్ స్టేట్స్‌లోని నిర్దిష్ట నేర బాధితుల కోసం రిజర్వు చేసిన ...


ఎయిర్ ఇండియా విమానంలో మంటలు

ఎయిర్ ఇండియా విమానంలో మంటలు బెంగళూరు నుంచి కొచ్చి వెళ్లే ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానం ఇంజన్ లో మంటలు చెలరేగాయి. దీంతో బెంగళూరు విమానాశ్రయంలో అత్యవసరంగా విమానాన్ని ల్యాండింగ్ చేశారు. వెంటనే అప్రమత్తమైన ఎయిర్ పోర్ట్ ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 179 మంది ప్రయాణికులు, 6 మంది సిబ్బంది ఉన్నారు. అందరూ సురక్షితంగా బయట...


కాళేశ్వరం రిపేర్ల బాధ్యత కాంట్రాక్ట్ సంస్థలదే: సీఎం రేవంత్

కాళేశ్వరం రిపేర్ల బాధ్యత కాంట్రాక్ట్ సంస్థలదే: సీఎం రేవంత్ తేల్చిచెప్పిన సీఎం రేవంత్​రెడ్డి టెస్టులు మాత్రం సర్కారే చేయించాలని నిర్ణయం వారంలోగా ప్రాజెక్టు విజిట్​కు ముఖ్యమంత్రి బ్యారేజీలతో పాటు పంప్​హౌస్​ల పరిశీలన అటు టెస్టులు, ఇటు రిపేర్లు ఒకేసారి ఎన్డీఎస్​ఏ రిపోర్ట్​పై మంత్రి ఉత్తమ్​తో కలిసి సమీక్ష హైదరాబాద్, వెలుగు : మేడిగడ్డ సహా కాళేశ్వరం ...


బీజేపీకి 200 సీట్లలోపే: దీదీ

బీజేపీకి 200 సీట్లలోపే: దీదీ గోఘాట్ :  ఈ లోక్‌‌సభ ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమే గెలుస్తుందని.. కేంద్రంలో అధికారంలోకి వస్తుందని పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) చీఫ్ మమతా బెనర్జీ అన్నారు. బీజేపీకి ఓటమి తప్పదని.. ఆ పార్టీకి ‘200 సీట్ల’ దాటవని అన్నారు. శనివారం ఆరంబాగ్ లోక్‌‌సభ నియోజకవర్గం పరిధిలోని గోఘాట్‌‌లో నిర్వహించిన ఎలక్షన్ ర్యాలీలో ఆమె...


ఆస్తికోసం కన్నతల్లి, ఇద్దరు కూతుళ్ల హత్య

ఆస్తికోసం కన్నతల్లి, ఇద్దరు కూతుళ్ల హత్య ఖమ్మం జిల్లాలో దారుణం ఆస్తిని తన పేరిట రాయాలని తల్లికి వేధింపులు ఆమె ఒప్పుకోకపోవడంతో ముగ్గుర్ని చంపి పరారైన నిందితుడు తల్లాడ,  వెలుగు : ఆస్తి కోసం కన్నతల్లిని, కడుపున పుట్టిన ఇద్దరు ఆడపిల్లలను ఓ వ్యక్తి పొట్టనబెట్టుకున్నాడు. తల్లి ఆస్తిని తన పేరుమీద రాయకపోవడంతో ముగ్గురిని హత్యచేసి పరారయ్యాడు. ఈ దారుణ ఘటన  ...


తాగునీటి గండం నుంచి..గట్టెక్కేనా

తాగునీటి గండం నుంచి..గట్టెక్కేనా ఎల్లంపల్లిలో అడుగంటుతున్న జలాలు     20.175 టీఎంసీలకు .. 5.69 టీఎంసీలకు పడిపోయిన నీటిమట్టం గోదావరిఖని, వెలుగు : ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ​లో రోజురోజుకు నీరు అడుగంటుతున్నది. ప్రాజెక్ట్​ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా శనివారం నాటికి 5.69 టీఎంసీలకు పడిపోయింది. పూర్తి నీటి మట్టం  148 మీటర్లు కాగా శ...


Karimnagar Tourism : చారిత్రాత్మక ప్రదేశాలు, ప్రసిద్ధి చెందిన ఆలయాలు - కరీంనగర్ జిల్లాలో చూడాల్సిన ప్రాంతాలివే..!

Tourist Spots in Karimnagar District: ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎన్నో చారిత్రాత్మక ప్రదేశాలు, పర్యాటక ప్రాంతాలకు కేరాాఫ్ గా నిలుస్తోంది. ఆయా ప్రాంతాల వివరాలను ఈ కథనంలో చూడండి….


పెళ్లింట విషాదం.. ఐదుగురు మృతి

పెళ్లింట విషాదం.. ఐదుగురు మృతి పెళ్లి షాపింగ్​చేసి తిరిగొస్తుండగా యాక్సిడెంట్​ అదుపుతప్పి లారీని ఢీకొట్టిన కారు అనంతపురం జిల్లా గుత్తి సమీపంలో ఘటన అనంతపురం: ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుత్తి సమీపంలోని 44వ నేషనల్​హైవేపై వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. అదే సమయంలో ఎదురుగా వస్తున్న లారీ...


సన్న బియ్యం కొనుగోళ్లు, వడ్ల అమ్మకాల్లో అవినీతి

సన్న బియ్యం కొనుగోళ్లు, వడ్ల అమ్మకాల్లో అవినీతి సన్న బియ్యం కొనుగోళ్లు, వడ్ల అమ్మకాల్లో అవినీతి బీఆర్‌‌‌‌ఎస్ నేతలు సుదర్శన్‌‌ రెడ్డి, రవీందర్‌‌ ‌‌సింగ్ ఆరోపణ హైదరాబాద్, వెలుగు :  సన్న బియ్యం కొనుగోలులో అవకతవకలు జరుగుతున్నాయని మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌‌‌‌ఎస్ నేత పెద్ది సుదర్శన్‌‌రెడ్డి, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ రవీందర్‌‌‌‌ సింగ్ ఆరోపించ...


వేములవాడ రాజన్న కోడెలకు రైతులు వరి గడ్డి ఎందుకు ఇస్తున్నారంటే..

వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి పుణ్యక్షేత్రం అనగానే మనందరికీ గుర్తుకు వచ్చేది కోడె మొక్కులు..ఆలయానికి సింహ భాగం ఆదాయం కూడా కోడె మొక్కుల రూపంలో వస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే రాజన్న సిరిసిల్ల జిల్లానే కాకుండా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సుదూర ప్రాంతాల నుంచి రైతన్నలు భక్తి భావంతో వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారికి ఇష్టమైన కోడెలకు వరిగడ్డిని (గ్రాసం) భక్తి భావంతో అందజేస్తున్నారు. ఈ నేపథ్యంలో లోకల్18 ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది. రైతులు ఎందుకు రాజన్న కోడెలకు వరి గడ్డిని వితరణగా అందిస్తున్నారని ప్రశ్నించగా.. తమ పాడి పంట సమృద్ధిగా ఉండాలని,కోరుకున్నామని కోరుకున్న విధంగానే వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి కృపతో పాడి పంట సమృద్ధిగా పడడంతో మొక్కుకున్న విధంగానే పని వారి కోడెలకు భక్తి భవంతో వరిగడ్డి వితరణ చేస్తున్నామని కళ్లెం లచ్చిరెడ్డి, తీపి రెడ్డి తిరుపతిరెడ్డి రైతన్నలు చెబుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆనవాయితీగా,మొక్కుగా భక్తి భావంతో పంట కోసిన తర్వాత వరిగడ్డిని రాజన్న గోశాలకు అందిస్తున్నామని రైతులు పేర్కొన్నారు. ప్రతిరోజు వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయానికి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వేల సంఖ్యలో వస్తుంటారు వచ్చిన ప్రతి ఒక్కరూ దాదాపు స్వామివారికి ఇష్టమైన కోడె మొక్కులను చెల్లించుకున్న తర్వాతే స్వామివారిని దర్శించుకుంటారు. అయితే స్వామి వారికి ఇష్టమైన కోడెలు అధిక సంఖ్యలో రావడంతో కోడెల సంరక్షణార్థం రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల ఆదేశాల మేరకు వేములవాడ రాజన్న ఆలయ అధికారులు పలు గోశాలను ఏర్పాటు చేశారు. వేములవాడ రాజన్న కిష్టమైన కోడెలకు రైతులు వరిగడ్డి వితరణ చేసిన తర్వాత దానికి సంబంధించిన రసీదుతో పాటు.. స్వామి వారి (3డ్డూలు) ప్రసాదాన్ని రైతులకు గోశాల సంబంధిత సిబ్బంది అందజేస్తున్నారు. స్వామివారికి మొక్కుకున్న తర్వాతనే పాడిపంట సమృద్ధిగా పడ్డాయని,తాము విశ్వసించి మొక్కుకున్న విధంగా గోశాలకు వరి గడ్డి కొన్ని సంవత్సరాలుగా భక్తి భావంతో అందిస్తున్నామని రైతులు పేర్కొన్నారు.


గోదావరిలో ఈతకు వెళ్లి ముగ్గురు యువకులు గల్లంతు

గోదావరిలో ఈతకు వెళ్లి ముగ్గురు యువకులు గల్లంతు ఏపీలో ఘోరం జరిగింది.  కోనసీమ జిల్లాలోని గోదావరి నదిలో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. కొత్తపేట నియోజకవర్గం రావులపాలెనికి చెందిన ఈశ్వర్ రెడ్డి  , సంపత్ రెడ్డి  , జయకుమార్  ఈతకు వెళ్లి గల్లంతయ్యారు. వీరితో పాటు వెళ్లిన రాజేష్ ఈత రాక గట్టుమీద ఉండిపోయాడు. ఎంత సేపటికి వెళ్లినవాళ్లు రాకపోవడంతో రాజేష్ పోలీసులక...


అప్పుడే మేలు.. ఇప్పుడు నానా పాట్లు పడుతున్నాం - రైతుల ఆవేదన!

ధాన్యం కొనుగోలు చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా రైతన్నలు రోడ్డెక్కి నిరసన ధర్నా కార్యక్రమాలు చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే.రైతులు పడుతున్న కష్టాలు,అసలు సమస్యలు ఏంటి ధాన్యం కొనుగోలు కేంద్రంలో అనే అంశాలపై లోకల్18 ప్రత్యేక కథనం మీకోసం అందిస్తోంది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట అకాల వర్షాలకు,ఎండకు తీవ్ర అస్వస్థతకు, ఇబ్బందులకు గురవుతున్నామని లోకల్18తో వేదన వ్యక్తం చేశారు. తూకం వేసిన వరి ధాన్యం కూడా కొనుగోలు కేంద్రాల్లోనే మొలకెత్తి...


Tirupati Attack Case : చంపాలని కాదు ప్రతి దాడి మాత్రమే - పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో నిందితుడి భార్య ప్రకటన

Elections 2024 : నామినేషన్ సమయంలో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాహనంపై దాడి చేసినందున తాము పులివర్తి నానిపై ప్రతిదాడి చేశామని అంతే కానీ ఆయనను చంపాలని కాదని ఈ దాడి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న భానుకుమార్ రెడ్డి సతీమణి, జడ్పీటీసీ ఢిల్లీ రాణి అన్నారు. నిందితుల్ని అరెస్టు చేయడంతో ఆమె తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. ప్రతి దాడి చేశాం ! చంద్రగిరి ఎమ్యెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాహనం పై చేసిన దాడికి ప్రతిదాడిగా పులివర్తి నాని...


ఈసారి ఏ పార్టీ గెలుస్తుంది? చిలక చెప్పిన జోస్యం ఇదే

ప్రధాన పార్టీలు గత నెల రోజులుగా ప్రచారాలు చేస్తూ, విమర్శలు ప్రతి విమర్శలు చేసుకున్నాయి. చివరికి ఓటర్లు ఇచ్చిన తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. ఆత్మీయ పార్టీకి అనుకూలంగా ఉండనుంది. ఏ పార్టీ కేంద్రంలో అధికారాన్ని సొంతం చేసుకోనుంది. అనే విషయాలు లోకల్ 18 తో చిలక జ్యోష్యం చెప్పిన విషయాలు తెలుసుకుందాం.నిజాంబాద్ జిల్లా కేంద్రంలోని ప్రధాన బస్టాండ్ సమీపంలో రాజు చిలక జోస్యం చెబుతున్నాడు. అయితే పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు...


సైబర్ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు పంపుతున్నగ్యాంగ్

సైబర్ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు పంపుతున్నగ్యాంగ్ సైబర్ నేరగాళ్లకు అకౌంట్ వివరాలు పంపుతున్న గ్యాంగ్‌‌     ఒక్కో అకౌంట్‌‌కి రూ.15 వేలు కమీషన్     82 ఖాతాల్లో రూ.5 కోట్ల లావాదేవీలు     65 అకౌంట్లు స్వాధీనం, ఐదుగురు అరెస్టు హైదరాబాద్‌‌, వెలుగు :  సైబర్ నేరగాళ్లకు బ్యాంక్  అకౌంట్స్‌‌ సప్లయ్  చేస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను ఈస్ట్‌‌జోన్‌‌ టాస్క్‌‌ఫోర్స...


సతీమణితో సహా అమెరికా వెళ్లిన చంద్రబాబు.. కారణం ఇదే..!

టీడీపీ అధినేత చంద్రబాబు అమెరికా వెళ్లారు. సతీమణి నారా భువనేశ్వరితో కలిసి ఆయన శనివారం రాత్రి యూఎస్‌ఏ బయల్దేరారు. వైద్య పరీక్షల కోసం ఆయన అమెరికా వెళ్లినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఐదారు రోజుల్లో ఆయన తిరిగి రానున్నట్లు వెల్లడించారు.


ఎప్​సెట్​లో పూలే గురుకుల విద్యార్థుల హవా

ఎప్​సెట్​లో పూలే గురుకుల విద్యార్థుల హవా హైదరాబాద్, వెలుగు :  ఎప్​సెట్ 2024 ఫలితాల్లో మహాత్మా జ్యోతి బాపూలే బీసీ  గురుకుల విద్యార్థులు అత్యధిక ర్యాంకులు సాధించి సత్తా చాటారు. అగ్రికల్చర్ విభాగంలో స్ఫూర్తి అనే విద్యార్థిని 369వ ర్యాంకు సాధించింది. ఇంజినీరింగ్, మెడికల్, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఎప్​సెట్  పరీక్షలో అగ్రికల్చర్  విభ...


జూన్ 4 లోగా లక్ష ఫిర్యాదుల పరిష్కారం

జూన్ 4 లోగా లక్ష ఫిర్యాదుల పరిష్కారం గత సర్కారు హయాంలో రెండున్నర లక్షల కంప్లయింట్స్  ఇప్పటికే లక్షన్నర సాల్వ్ చేసిన ఆఫీసర్లు ‘ధరణి’ కమిటీ  కీలక నిర్ణయం  ఆ తర్వాతే సర్కారుకు నివేదిక  ప్రక్షాళన దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు హైదరాబాద్: ధరణి సమస్యలపై చర్చించేందుకు ఏర్పాటైన కమిటీ ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 4వ తేదీలోగా పెండింగ్ లో ఉన్న లక్ష ...


300 కిలోమీటర్లు పాదయాత్రగా కొండగట్టుకు..

300 కిలోమీటర్లు పాదయాత్రగా కొండగట్టుకు.. కొండగట్టు,వెలుగు : కొండగట్టు అంజన్న  ఆలయానికి ఓ భక్తుడు  300 కిలోమీటర్ల పాదయాత్రతో  చేరుకొని, మొక్కు చెల్లించాడు.   భద్రాద్రి జిల్లా చర్ల మండలానికి చెందిన మత్స వీర్రాజు  తన గ్రామంలోని పురాతన   భక్తాంజనేయ స్వామి ఆలయం శిథిలావస్థకు చేరుకోవడంతో 30 సంవత్సరాల  నుంచి అదే ఆలయంలో వీర్రాజు హనుమాన్ దీక్ష తీసుకొని స్వామ...


Tadipatri News: తాడిపత్రిలో సిట్ బృందం, అల్లర్లపై విచారణ - 575 మందిపై కేసులు

Anantapur News: సాధారణ ఎన్నికల వేళ రాష్ట్రవ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో జరిగిన అల్లర్లు.. హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలపై విచారణ జరపాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. అందులో భాగంగా ఒంగోలు ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలో సిట్ బృందం నిన్న రాత్రి తాడిపత్రి పట్టణానికి చేరుకుంది. ముఖ్యంగా పోలింగ్ రోజున జరిగిన అల్లర్ల పైన అలాగే మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి,...


Elections 2024: కాయ్ రాజా కాయ్... ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్ |

Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. నాయకుల భవితవ్యం ఈవీఎంలో నిక్షిప్తమైంది. ఓటర్లు ఏం తీర్పు చెప్పారనే విషయం మరో 2 రెండు వారాల్లో తేలిపోనుంది. జూన్ 4వ తేదీన విజయం ఎవరిని వరిస్తుందో.. ఎవరిని దూరం పెడుతుందో తెలుస్తుంది. అప్పటి వరకు అంతా ఎదురుచూడాల్సిందే. కానీ కొంతమంది ఔత్సాహికులు అప్పటి దాకా ఎదురుచూడలేక పోతున్నారు. ఫలితాలకు ముందే ఫలానా చోట ఫలానా వ్యక్తి గెలుస్తారని జోస్యం చెబుతున్నారు. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్...


మోడీతో మాములుగా ఉండదు మరి.. ప్రధాని ప్రచారంలో పలు దేశాల రాయబారులు..

PM Modi: నరేంద్ర మోడీ.. భారీ మెజారిటీతో రెండు సార్లు ప్రధానిగా ఎన్నికైన నాయకుడు. తన పరిపాలన తీరుతో దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా గొప్ప ప్రఖ్యాతి సంపాదించారు. మోడీ అనే పేరు గత పదేళ్లుగా అంతర్జాతీయ మీడియాలో చాలా సార్లు మారుమోగింది. ప్రధాని హోదాలో ఆయన ఏ దేశం వెళ్లిన విశేష స్పందల లభించింది. దీనిని భారతీయులందరూ గమనించారు. ప్రస్తుతం దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రధాని మోడీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి మరో సారి ఎన్నికల్లో పోటీ చేస్తోంది....


స్వాతి మలివాల్ కేసులో తొలిసారి స్పందించిన కేజ్రీవాల్

స్వాతి మలివాల్ కేసులో తొలిసారి స్పందించిన కేజ్రీవాల్ న్యూఢిల్లీ:స్వాతి మలివాల్ కేసులో తొలిసారి స్పందించారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. రాజ్యసభ ఎంపీ పేరు చెప్పకుండా కేజ్రీవాల్ బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన నేతలను ఒక్కొక్కరిగా ఎంచుకొని అరెస్ట్ చేస్తున్నారని ఆరోపించారు. తాజాగా తన వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ ను అరెస్ట్ చ...


Tirumala: తిరుమల వెళ్లేవారికి షాకింగ్ న్యూస్.. 3 కిలోమీటర్లు బారులు తీరిన భక్తులు

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు, ఆదివారం కావడంతో తిరుమల కొండకు వచ్చేవారి సంఖ్య భారీగా పెరుగుతోంది. దీంతో క్యూ కాంప్లెక్స్‌లు, నారాయణగిరి షెడ్లు పూర్తిగా నిండిపోయాయి. దాదాపు 3 కిలోమీటర్ల వరకు భక్తులు రోడ్లపై బారులు తీరారు. భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తడంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు.


కేయూ వైస్ ఛాన్సలర్ పై విజిలెన్స్ ఎంక్వైరీకి సర్కార్ ఆదేశం

కేయూ వైస్ ఛాన్సలర్ పై విజిలెన్స్ ఎంక్వైరీకి సర్కార్ ఆదేశం వరంగల్:  కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ తాటికొండ రమేశ్ పై విజిలెన్స్ ఎంక్వైరీకి సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో వీసీ రమేశ్ హయాంలో జరిగిన అక్రమాలపై విచారణకు చర్యలు చేపట్టారు అధికారులు. అక్రమ నియామకాలు,  బదిలీలు, ఫేక్ ప్రాజెక్టులకు అప్రూవల్స్ తదితర అక్రమాలపై ఉద్యోగ, విద్యార్థి సంఘాల నేతల...


కేసీఆర్​, పల్లా జైలుకెళ్లడం ఖాయం

కేసీఆర్​, పల్లా జైలుకెళ్లడం ఖాయం గ్రాడ్యుయేట్‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్సీ క్యాండిడేట్‌‌‌‌‌‌‌‌ తీన్మార్‌‌‌‌‌‌‌‌ మల్లన్న జనగామ అర్బన్, వెలుగు : కేసీఆర్, పల్లా రాజేశ్వర్‌‌‌‌‌‌‌‌రెడ్డి చంచల్‌‌‌‌‌‌‌‌గూడ జైలుకు వెళ్లడం ఖాయమని నల్గొండ, ఖమ్మం, వరంగల్‌‌‌‌‌‌‌‌ గ్రాడ్యుయేట్‌‌‌‌‌‌‌‌ నియోజకవర్గ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌‌‌‌‌ తీన్మార్‌‌‌‌‌‌‌‌ మల్లన్న అన్నారు. జనగామ...


స్వాతి మలివాల్‌ దాడి కేసులో కేజ్రీవాల్ పీఏ అరెస్ట్

స్వాతి మలివాల్‌ దాడి కేసులో కేజ్రీవాల్ పీఏ అరెస్ట్ స్వాతి మలివాల్‌పై దాడి కేసులో కీలక పరిణామం జరిగింది. అరవింద్ కేజ్రీవాల్ పీ.ఏ బిహవ్ కుమార్‌ను ఢిల్లీ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. కుమార్‌ను సీఎం ఇంటి వెనుక గేటు నుంచి బయటకు తీసుకెళ్లారు. దర్యాప్తులో సహకరించడానికి తాను సిద్ధంగా ఉన్నానని కుమార్ ఢిల్లీ పోలీసులకు ఇమెయిల్ పంపిన వెంటనే ఈ ఘటన జరిగింది....


Food Inspection in Hyderabad : పాడైపోయిన ఆహార పదార్థాలు, పాటించని ప్రమాణాలు - తనిఖీల్లో విస్తుపోయే విషయాలు..!

Food Safety Task force Inspections in Hyd: హైదరాబాద్ లోని పలు హోటళ్లు, రెస్టారెంట్లలో ఫుడ్ సెఫ్టీ కమిషనర్ టాస్క్ ఫోర్స్ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. ఇందులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.


రాకేశ్‌‌‌‌‌‌‌‌ రెడ్డిని గెలిపిస్తే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తడు: కేటీఆర్

రాకేశ్‌‌‌‌‌‌‌‌ రెడ్డిని గెలిపిస్తే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తడు: కేటీఆర్ హైదరాబాద్, వెలుగు :  తెలంగాణకు కావాల్సింది అధికార స్వరాలు కాదని, ధిక్కార స్వరాలని.. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలు కావాలని బీఆర్ఎస్ వ‌‌‌‌‌‌‌‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఖ‌‌‌‌‌‌‌‌మ్మం– వ‌‌‌‌‌‌‌‌రంగ‌‌‌‌‌‌‌‌ల్– న‌‌‌‌‌‌‌‌ల్గొండ గ్రాడ్యుయేట్స్‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో...


Telangana Rain Alert: హైదరాబాద్ సహా తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ ఎక్కడంటే

Telangana Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారింది. రానున్న వారం రోజుల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురవనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.


Rahul Gandhi: ఈ ఎన్నికల్లో నా ఓటు ఆప్ అభ్యర్థికే, కీలక వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ

Lok Sabha Elections 2024: I.N.D.I.A కూటమిలో ఐక్యత కోసం అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది కాంగ్రెస్. మొదట్లో ఉన్నంత సఖ్యత ఇప్పుడు కనిపించడం లేదు. ఎవరి దారి వారిదే అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఇదే బీజేపీకి ప్లస్ అవుతోంది. అయితే...కేజ్రీవాల్ అరెస్ట్‌పై మాత్రం కాంగ్రెస్ ఆ పార్టీకి గట్టిగానే సపోర్ట్ చేసింది. ఇది కచ్చితంగా బీజేపీ కుట్రేనని ప్రచారం చేసింది. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకే ఓటు వేస్తానని...


డబ్బులు ఇవ్వాలని కౌన్సిలర్ భర్త బ్లాక్​మెయిల్

డబ్బులు ఇవ్వాలని కౌన్సిలర్ భర్త బ్లాక్​మెయిల్ పోలీసులకు రియల్టర్​ ఫిర్యాదు     నిందితుడి అరెస్ట్, రిమాండ్​కు తరలింపు భైంసా, వెలుగు :  డబ్బులివ్వాలని రియల్టర్​ను బ్లాక్​మెయిల్​చేసిన కౌన్సిలర్​భర్తను అరెస్ట్​ చేసిన పోలీసులు రిమాండ్​కు తరలించారు. భైంసా పట్టణానికి చెందిన రియల్టర్ కె.అరవింద్ గతంలో రాహుల్ నగర్​లో కొంత భూమిని కొని, అందులో ప్లాట్లు వేశాడు...


Swati Maliwal Case: కొంచెమైతే ఆమె చనిపోయి ఉండేది, అంత దారుణంగా దాడి చేశాడు - స్వాతి మలివాల్ కేసుపై ఢిల్లీ పోలీసులు

Swati Maliwal Assault Case: స్వాతి మలివాల్‌ దాడి కేసులో అరెస్ట్ అయిన కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్‌ని ఐదు రోజుల పోలీస్ కస్టడీకి తరలించారు. ఈ క్రమంలోనే కోర్టులో ఢిల్లీ పోలీసులు కీలక వ్యాఖ్యలు చేశారు. బిభవ్‌ కుమార్‌ని కస్టడీలోకి తీసుకునేందుకు అనుమతి అడిగే క్రమంలో దీన్ని సీరియస్‌ కేసుగా పరిగణించాలని విజ్ఞప్తి చేశారు. ఈ దాడి ఆమె ప్రాణాలు తీసి ఉండేదని, అంత తీవ్రంగా కొట్టాడని వెల్లడించారు. ఓ ఎంపీపై అలా అనుచితంగా ప్రవర్తించడాన్ని ఏ మాత్రం తేలిగ్గా...


సీనియర్ బ్యాంకర్ నారాయణ వఘల్‌‌ కన్నుమూత

సీనియర్ బ్యాంకర్ నారాయణ వఘల్‌‌ కన్నుమూత న్యూఢిల్లీ :  సీనియర్ బ్యాంకర్‌‌‌‌, ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ చైర్మన్ నారాయణ వఘల్‌‌ (88)  శనివారం మధ్యాహ్నం  కన్నుమూశారు. ఆరోగ్యం బాగోలేకపోవడంతో  చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌‌లో ఆయన జాయిన్ అయ్యారు. అప్పటి నుంచి వెంటిలేటర్‌‌‌‌పై ఉన్నారు. ఆయన అంత్యక్రియలు చెన్నైలో జరిగాయి.  నారాయణ వఘల్  తన సేవకు గాను 2006 లో పద్...


JEE Main Paper 2 Results: జేఈఈ మెయిన్‌ పేపర్‌-2 ఫలితాలు విడుదల - సత్తా చాటిన తెలుగు రాష్ట్రాల విద్యార్థులు

JEE Mains 2024 Paper 2 Results: దేశంలోని ఉన్నత విద్యాసంస్థల్లో బీఆర్క్‌, బీప్లానింగ్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్‌ పేపర్‌-2 (JEE మెయిన్‌) పరీక్షల ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) మే 19న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. పరీక్షకు హాజరైన విద్యార్థులు తమ అప్లికేషన్ నెంబరు, పుట్టినతేదీ వివరాలను నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు. ఫలితాల్లో రెండు విభాగాల్లో (బీఆర్క్‌, బీప్లానింగ్‌) ఇద్దరు...