Trending:


వీసీ పోస్టుల కోసం.. జోరుగా పైరవీలు

వీసీ పోస్టుల కోసం.. జోరుగా పైరవీలు సర్కార్ పెద్దలు, మంత్రులను కలుస్తున్న ఆశావహులు  రెండు, మూడ్రోజుల్లో ప్రారంభం కానున్న సెర్చ్ కమిటీ భేటీలు మూడు పేర్లను ఫైనల్ చేసి గవర్నర్​కు పంపనున్న కమిటీ  ఈ నెలాఖరులోపే ప్రక్రియ పూర్తిచేసే యోచనలో సర్కార్ హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కార్​ యూనివర్సిటీల్లో వీసీ ​పోస్టులకు ఫుల్ డిమాండ్ నెలకొన్నది. ఆ పోస్టుల...


ఇరాన్​ అధ్యక్షుడి హెలికాప్టర్​ క్రాష్​

ఇరాన్​ అధ్యక్షుడి హెలికాప్టర్​ క్రాష్​ అజర్​బైజాన్ ​సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో ప్రమాదం డ్యామ్​ను ప్రారంభించి వస్తుండగా ఘటన హెలికాప్టర్​లో ప్రెసిడెంట్​ ఇబ్రహీం రైసీతో పాటు విదేశాంగ మంత్రి హోసేన్  కాన్వాయ్​లోని మూడు హెలికాప్టర్స్​లో రెండు సేఫ్​ గాలింపు చర్యలు చేపట్టిన రెస్క్యూ సిబ్బంది భారీ వర్షాలతో సహాయక చర్యలకు ఆటంకం ప్రమాదంపై ప్రపంచ నేతల ...


కుత్బుల్లాపూర్లో భారీగా మొహరించిన పోలీసులు..

కుత్బుల్లాపూర్లో భారీగా మొహరించిన పోలీసులు.. కుత్బుల్లాపూర్ సుచిత్రా పరిధిలోని 82 సర్వే నంబర్ లోగల వివాదాస్పద 1.6 ఎకరాల భూమిలో సర్వే కొనసాగుతోంది. ఇప్పటికే తమ దగ్గరున్న డాక్యుమెంట్స్ ను అధికారులకు ఇరువర్గాల వారు సమర్పించారు. కుత్బుల్లాపూర్ రెవెన్యూ శాఖ అధికారులు సర్వే కోనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే భారీగా పోలీసులు మొహరించారు. భూమి తమదంటూ మాజీ మంత్...


Pulivarthi Nani | మాపైనే అక్రమ కేసులా..!

ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని పై దాడి చేసిన ఘటనలో 13 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు పోలీస్ అధికారులు. ఈ ఘటనలో అమాయకులైన మా కుటుంబ సభ్యులను అరెస్ట్ చేసారంటూ బాధిత కుటుంబాలు రోడ్డుపై భైఠాయించి నిరసన తెలుపుతున్నాయి.


మనుషులతో పాటు జంతువుల పాదాలు, చేతులకు ఎందుకు ఐదు వేళ్లే ఉంటాయి.. కారణం ఏంటి..?

సాధారణంగా మనిషుల చేతులు, కాళ్లకు ఐదేసి వేళ్లు ఉంటాయి. ఇది అందరికీ తెలిసిందే. అయితే మనిషి చేతికి లేదా కాలుకు ఐదు వేళ్లు మాత్రమే ఎందుకు ఉన్నాయి.. అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా..? మనుషులకే కాదు ప్రపంచంలోని చాలా క్షీరదాలకు అసలు ఐదు వేళ్లు ఎందుకు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. మన చుట్టూ చాలా విషయాలు ఉన్నాయి.. వాటి గురించి మనం పెద్దగా ఆలోచించము. కానీ వాటికి ఖచ్చితంగా ఏదో ఒక అర్థం ఉంటుంది.. వాటి గురించి మనం ఎక్కువగా ఆలోచించము, కానీ వాటికి ఖచ్చితంగా ఓ అర్థం ఉంటుంది. సాధారణంగా అన్ని క్షీరదాలకు ఐదు వేళ్లు ఉండవు. తిమింగలాలు లేదా తిమింగలాలు వంటి జంతువులకు ఐదు వేళ్లు ఉండవు, కానీ కుక్కలు, పిల్లులు, కోతులకు ఐదు కాలి వేళ్లు ఉంటాయి. శాస్త్రవేత్తల ప్రకారం.. హాక్స్ జన్యువు ఐదు వేళ్ల వెనుక ఉంటుంది. వాస్తవానికి హాక్స్ జన్యువులు ఇతర జన్యువుల కార్యకలాపాలను నియంత్రించడంలో మరియు వాటిని ప్రారంభించడంలో లేదా ఆపడంలో సహాయపడే ప్రోటీన్‌లను ఎన్‌కోడ్ చేస్తాయి. మనం సులభంగా అర్ధం చేసుకోవాలంటే.. పిండం అభివృద్ధి చెందుతున్నప్పుడు శరీరంలో ఏ అవయవం ఉంటుందో Hox జన్యువులు నిర్ణయిస్తాయి. వాస్తవానికి.. టెట్రాపోడ్‌ల అస్థిపంజరాన్ని రూపొందించడంలో హాక్స్ జన్యువులు చాలా ప్రబలంగా ఉన్నాయి. వేళ్లు ఉన్న జీవులు మొదట ఎప్పుడు ఉద్భవించాయని శాస్త్రవేత్తలను అడిగినప్పుడు.. శాస్త్రవేత్త స్టీవర్ట్ దీనికి సమాధానం చెప్పారు. ఈ జీవులు మొదట 360 మిలియన్ సంవత్సరాల క్రితం వేళ్లను అభివృద్ధి చెందాయని చెప్పారు. అయితే ఆ సమయంలో ఆ జంతువులకు ఎనిమిది వేళ్లు ఉండేవంట.. కానీ క్రమంగా ఆ జీవుల జన్యువులు మారి ఐదు వేళ్లను అభివృద్ధి చేయడం ప్రారంభించాయంట. దీనికి మరొక సిద్ధాంతం కూడా ఉంది అదే మ్యుటేషన్ సిద్ధాంతం. దీని ప్రకారం మానవులతో సహా అనేక క్షీరదాలలో ఐదు కంటే ఎక్కువ కాలి వేళ్లు ఒక మ్యుటేషన్‌గా సంభవిస్తాయి. శాన్ డియాగోకు చెందిన డెవలప్‌మెంటల్ జెనెటిస్ట్ కింబర్లీ కూపర్ కూడా పాలీడాక్టిలీ యొక్క పరస్పర ఆధారంతో అంగీకరించారు.


సఖి సెంటర్ లో బాధితులకు భరోసా కరువు

సఖి సెంటర్ లో బాధితులకు భరోసా కరువు ఆఫీసర్లు, ఎన్జీవో నిర్లక్ష్యంతో బాధిత మహిళలకు తిప్పలు     కౌన్సిలర్, లీగల్​  అడ్వైజర్  లేకుండానే రన్​ చేస్తున్రు     సిబ్బంది లేకున్నా జీతాలు తీసుకుంటున్నరు     10 నెలలుగా బాధిత మహిళలకు కిట్లు ఇవ్వని నిర్వాహకులు గద్వాల, వెలుగు : వరకట్న వేధింపుల గురవుతున్న వారు, వివిధ రకాల హింసకు గురవుతున్న మహిళలు, చైల్డ్  మ్యా...


గ్రేటర్ హైదరాబాద్‌పై సర్కార్​ స్పెషల్ ఫోకస్

గ్రేటర్ హైదరాబాద్‌పై సర్కార్​ స్పెషల్ ఫోకస్ హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ సిటీ డెవలప్ మెంట్​పై సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ప్రధానంగా మూసీ డెవలప్ మెంట్, మెట్రో రైల్ విస్తరణ, జీహెచ్ఎంసీ పెండింగ్ పనులతో పాటు కొత్త పనులపైనా ఆరా తీసింది. ఇప్పటికే పెండింగ్ లో ఉన్న పనులను కూడా పూర్తి చేస్తుంది. రాబోవు ఆర్నెళ్లు, ఏడాదిలోపు పనులు, వచ్చే 5 ఏళ్ల పాటు చేయాల్...


Cyclone Alert: ఏపీకు తుపాను హెచ్చరిక, కాకినాడ-విశాఖ తీరంపై పెను ప్రభావం

Cyclone Alert: భగభగమండే ఎండల్నించి ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు చల్లబడ్డాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు తుపాను గండం పొంచి ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తుపానుకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.


Swati Maliwal Case: కొంచెమైతే ఆమె చనిపోయి ఉండేది, అంత దారుణంగా దాడి చేశాడు - స్వాతి మలివాల్ కేసుపై ఢిల్లీ పోలీసులు

Swati Maliwal Assault Case: స్వాతి మలివాల్‌ దాడి కేసులో అరెస్ట్ అయిన కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్‌ని ఐదు రోజుల పోలీస్ కస్టడీకి తరలించారు. ఈ క్రమంలోనే కోర్టులో ఢిల్లీ పోలీసులు కీలక వ్యాఖ్యలు చేశారు. బిభవ్‌ కుమార్‌ని కస్టడీలోకి తీసుకునేందుకు అనుమతి అడిగే క్రమంలో దీన్ని సీరియస్‌ కేసుగా పరిగణించాలని విజ్ఞప్తి చేశారు. ఈ దాడి ఆమె ప్రాణాలు తీసి ఉండేదని, అంత తీవ్రంగా కొట్టాడని వెల్లడించారు. ఓ ఎంపీపై అలా అనుచితంగా ప్రవర్తించడాన్ని ఏ మాత్రం తేలిగ్గా...


Kanipakam Temple | కాణిపాకం ఆలయానికి పోటెత్తిన భక్తులు

కాణిపాకం ఆలయంలో భారీగా జనం.


Sircilla Crime : పేగు బంధాన్ని తెంచుకున్న పేరెంట్స్, కూతురికి ఉరి వేసి హత్య!

Sircilla Crime : మానసిక పరిస్థితి సరిగా లేని కూతురికి సరైనా వైద్యం అందించకుండా బాబాలు, భూతవైద్యల వద్దతు తిప్పుతూ ఇల్లు గుల్ల చేసుకున్నారు తల్లిదండ్రులు. చివరికి కూతురిని చికిత్స చేయించే స్థోమతలేక...ఉరి వేసి హత్య చేశారు.


పెద్దపల్లి జిల్లాలో ఆరుతడి పంటల వైపు రైతుల చూపు

పెద్దపల్లి జిల్లాలో ఆరుతడి పంటల వైపు రైతుల చూపు సబ్సిడీపై  డ్రిప్​ స్ప్రింక్లర్లకు రైతుల డిమాండ్​ ఇప్పటికే జిల్లాలో10 వేల ఎకరాల్లో సాగు 2600 ఎకరాల్లో సాగవుతున్న  ఆయిల్ పామ్​ పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లాలో మిర్చి, మినుములు, నువ్వులు, పల్లీలు, పండ్లు, కూరగాయలు ఇతర ఆరుతడి పంటల సాగు వైపు రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే దాదాపు 10వేల ఎకరా...


Graduate MLC Election: బ్లాక్‌ మెయిలర్‌ తీన్మార్ మల్లన్న వద్దు.. గోల్డ్‌ మెడలిస్ట్‌ రాకేశ్ రెడ్డిని గెలిపించండి

KT Rama Rao Campaign Support To Rakesh Reddy In Graduate MLC Election: తెలంగాణలో మరో ఎన్నికపై రాజకీయ విమర్శలు మొదలయ్యాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో కేటీఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.


పౌరుల మత స్వేచ్ఛను కాపాడుతాం: మల్లికార్జున ఖర్గే

పౌరుల మత స్వేచ్ఛను కాపాడుతాం: మల్లికార్జున ఖర్గే రాజ్యాంగం ప్రకారమే దేశం నడుస్తుంది: ఇండియా కూటమి నేతలు     అయోధ్య రామమందిరంపై మోదీ చేసిన బుల్డోజర్​​ వ్యాఖ్యలను ఖండించిన ప్రతిపక్షం ముంబై :  తాము అధికారంలోకి వస్తే పౌరుల మత స్వేచ్ఛను కాపాడుతామని ఏఐసీసీ చీఫ్​ మల్లికార్జున ఖర్గే, ఇండియా కూటమి నాయకులు పేర్కొన్నారు. భారత రాజ్యాంగం ప్రకారమే దేశం నడుస్తుం...


ఖమ్మం జిల్లాలో వ్యవసాయ పనులు షురూ..!

ఖమ్మం జిల్లాలో వ్యవసాయ పనులు షురూ..! ముందస్తు వానలతో పనులు మొదలు  దుక్కులు దున్నుతున్న అన్నదాతలు  పత్తి, పచ్చిరొట్ట పంటల సాగుకు సన్నాహాలు ఖమ్మం/ భద్రాచలం, వెలుగు: ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వ్యవసాయ పనులు షురూ అయ్యాయి. ఉపరితల ద్రోణి ప్రభావంతో ముందస్తుగా వర్షాలు కురుస్తుండడంతో రైతులు దుక్కులు దున్నుతున్నారు. ఇన్ని రోజులు విపరీతమైన ఎండలతో ...


Sundilla Parvathi Barrage : ఖాళీ అయిన సుందిళ్ల పార్వతి బ్యారేజీ, చేపల కోసం ఎగబడ్డ స్థానికులు

Sundilla Parvathi Barrage : కాళేశ్వరంలో ప్రాజెక్టులో భాగమైన సుందిళ్ల బ్యారేజీని అధికారులు ఖాళీ చేశారు. నీటిని గోదావరిలోకి వదిలారు. మరమ్మత్తుల కోసం నీళ్లన్ని ఖాళీ చేశామని అధికారులు చెబుతున్నారు. బ్యారేజీలోని నీళ్లు లేకపోవడంతో చేపలు పట్టేందుకు స్థానికులు ఎగబడుతున్నారు.


దేశంలో మొదటిసారి కులగణన ఎప్పుడంటే?

దేశంలో మొదటిసారి కులగణన ఎప్పుడంటే? దేశంలో మొదటిసారి బ్రిటిష్ కాలంలో 1931లో కులగణన జరిగింది. జనాభాలో ఏ కులంవాళ్లు ఎంతమంది ఉన్నారనేది అప్పుడే పక్కాగా తేలింది. ఆ లెక్క ప్రస్తుత పాకిస్తాన్, బంగ్లాదేశ్‌‌లను కలుపుకుని ఉంది. కానీ ఆ తర్వాత ఏ ప్రభుత్వమూ కులాల వారీగా సమగ్రంగా లెక్కలు చేయలేదు. 1941 జనాభా లెక్కల నుంచి ఈ కేటగిరీని తీసేశారు. తమ కులానికి ఇన్ని లక...


తిరుపతికి వెళ్తున్న బస్సులో అగ్నిప్రమాదం..

తిరుపతికి వెళ్తున్న బస్సులో అగ్నిప్రమాదం.. ఏపీలో భారీ అగ్నిప్రమాదం జరగింది. తెల్లవారు జామున తిరుపతి జిల్లాలోని పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారిపై  ఓ ప్రైవేటు స్లీపర్ ట్రావెల్స్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.  బెంగళూరు నుంచి అమలాపురం వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. భయబ్రాంతులకు గురైన ప్రయాణికులు బస్సు నుంచి బయటకు  పరుగులు తీశారు. వెంటనే అగ్నిమ...


వానాకాలం యాక్షన్ ప్లాన్ రెడీ .. ఎరువులు, విత్తనాల ఏర్పాట్లలో అధికారులు

వానాకాలం యాక్షన్ ప్లాన్ రెడీ .. ఎరువులు, విత్తనాల ఏర్పాట్లలో అధికారులు సాగుకు సన్నద్ధం     దుక్కులు సిద్ధం చేసుకుంటున్న రైతులు జనగామ జిల్లాలో 3.70 లక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణం అంచనా జనగామ, వెలుగు : వానాకాలం పంటల సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. ఈనెల 25 నుంచి రోహిణీ కార్తె మొదలు కానుండగా, ఈసారి వర్షాలు ముందే కురుస్తుండడంతో అన్నదాతలు దుక్కులు సి...


బ్రేకింగ్ న్యూస్: ఇరాన్ అధ్యక్షుడి కాన్వాయ్‌లోని హెలీకాప్టర్‌కు ప్రమాదం

సహాయ సిబ్బంది ఘటనా ప్రాంతానికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని, కానీ వాతావరణం అనుకూలంగా లేదని ఇరాన్ హోంశాఖా మంత్రి వెల్లడించారు.


గోదావరిలో ఈతకు వెళ్లి ముగ్గురు యువకులు గల్లంతు

గోదావరిలో ఈతకు వెళ్లి ముగ్గురు యువకులు గల్లంతు ఏపీలో ఘోరం జరిగింది.  కోనసీమ జిల్లాలోని గోదావరి నదిలో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. కొత్తపేట నియోజకవర్గం రావులపాలెనికి చెందిన ఈశ్వర్ రెడ్డి  , సంపత్ రెడ్డి  , జయకుమార్  ఈతకు వెళ్లి గల్లంతయ్యారు. వీరితో పాటు వెళ్లిన రాజేష్ ఈత రాక గట్టుమీద ఉండిపోయాడు. ఎంత సేపటికి వెళ్లినవాళ్లు రాకపోవడంతో రాజేష్ పోలీసులక...


Human Trafficking: ఉద్యోగాల పేరుతో మోసం - హ్యూమన్ ట్రాఫికింగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు

Visakha Police Arrested Accused In Human Trafficking: విదేశాల్లో ఉద్యోగాల ఆశ చూపి మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముగ్గురు నిందితుల ముఠాను విశాఖ (Visakha) పోలీసులు అరెస్ట్ చేశారు. డేటా ఎంట్రీ ఉద్యోగాల పేరుతో ఏపీ (AP), పశ్చిమబెంగాల్ రాష్ట్రాల నుంచి కంబోడియా, మయన్మార్, బ్యాంకాక్ దేశాలకు హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. ఏపీ నుంచి 150 మందికి పైగా తరలించారని.. దాదాపు 5 వేల మంది యువత వివిధ దేశాల్లో వీరి చేతిలో ఉన్నారని నిర్ధారించినట్లు...


Wardhannapet Govt Hospital : వర్ధన్నపేటలో దారుణం-ఫోన్లో డాక్టర్ డైరెక్షన్ గర్భిణీకి నర్సులు డెలివరీ, శిశువు మృతి

Wardhannapet Govt Hospital : వర్ధన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ సంఘటన జరిగింది. డాక్టర్ ఫోన్ లో డైరెక్షన్లు ఇస్తుంటే నర్సులు గర్భిణీకి ఆపరేషన్ చేశారు. ఈ ఘటనలో నవజాత శిశువు మరణించాడు.


Iran Helicopter Crash: హెలీకాప్టర్ ఎక్కడ కూలింది, ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రాణాలతో ఉన్నారా

Iran Helicopter Crash live news: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ క్షేమ సమాచారంపై దేశమంతా ఆందోళన చెందుతోంది. పర్వతాల్లో కూలిన హెలీకాప్టర్ జాడ ఇంకా తెలియలేదు. సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.


మోడీతో మాములుగా ఉండదు మరి.. ప్రధాని ప్రచారంలో పలు దేశాల రాయబారులు..

PM Modi: నరేంద్ర మోడీ.. భారీ మెజారిటీతో రెండు సార్లు ప్రధానిగా ఎన్నికైన నాయకుడు. తన పరిపాలన తీరుతో దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా గొప్ప ప్రఖ్యాతి సంపాదించారు. మోడీ అనే పేరు గత పదేళ్లుగా అంతర్జాతీయ మీడియాలో చాలా సార్లు మారుమోగింది. ప్రధాని హోదాలో ఆయన ఏ దేశం వెళ్లిన విశేష స్పందల లభించింది. దీనిని భారతీయులందరూ గమనించారు. ప్రస్తుతం దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రధాని మోడీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి మరో సారి ఎన్నికల్లో పోటీ చేస్తోంది....


ప్రైవేట్ పాఠశాలలో ఉచిత విద్య పొందే కేంద్ర ప్రభుత్వ పథకం.. దరఖాస్తుకు చివరితేది ఎప్పుడంటే

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యాహక్కు (RTE) చట్టం 2009 కింద.. పేద పిల్లలు LKG లేదా క్లాస్ I నుండి ఇంటర్ వరకు ఎటువంటి రుసుము చెల్లించకుండా ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత విద్యను పొందేందుకు అనుమతిస్తుంది. ప్రభుత్వం మైనారిటీ హోదా ఇవ్వని అన్ని ప్రైవేట్ పాఠశాలలు ఈ చట్టం కింద ప్రయోజనం పొందవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో వేల పాఠశాలల్లో.. లక్షకు పైగీ సీట్లు ఈ పథకం కింద అందుబాటులో ఉన్నాయి. RTE చట్టం కూడా పిల్లలకు ప్రతి పాఠశాలలో 25 శాతం సీట్లు హామీ ఇస్తుంది.దీని నుండి ప్రయోజనం పొందాలంటే, తల్లిదండ్రులు వెనుకబడిన లేదా ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందినవారై ఉండాలి. వీరితో పాటు థర్డ్ జెంర్ కు చెందిన పిల్లలు, హెచ్ఐవీ పాజిటివ్, పారిశుధ్య కార్మికులు, వికలాంగులకు అవకాశం ఉంటుంది. అన్ని కంటే ముఖ్యంగా వీరి కుటుంబ వర్షిక ఆదాయం 2 లక్షల కంటే తక్కువ ఉండాలి. దరఖాస్తు చేసుకునే విధానం గురించి చూసినట్లైతే.. ముందుగా మీరు rte.tnschools.gov.in వెబ్‌సైట్‌కి వెళ్లి అవసరమైన పత్రాలను స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి.. అనంతరం మీ ఏరియాను సెలక్ట్ చేసి.. అక్కడ అందుబాటులో ఉన్న పాఠశాలల వివరాలను ఎంచుకోవలి. తల్లిదండ్రులు ఐదు పాఠశాలలను ఎంచుకొని దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత సాధించిన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ప్రైవేట్ పాఠశాలల్లో విద్య అందించేందుకు డబ్బులు ఇస్తుంది. దరఖాస్తుకు చివరి తేదీ మే 20. అర్హత ఉన్నవారు.. వెంటనే ఈ పథకానికి అప్లై చేసి ప్రయోజనం పొంద వచ్చు.


Kyrgyzstan: కిర్గిస్థాన్‌లో గొడవలకు కారణమేంటి, భారత్ పాక్ విద్యార్థులనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?

Kyrgyzstan News: కిర్గిస్థాన్‌లో విదేశీ విద్యార్థులపై దాడులు (Kyrgyzstan Attacks) జరగడం సంచలనం సృష్టించింది. ఆ దాడులకు సంబంధించిన వీడియోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌తో పాటు భారత్ విద్యార్థులు అక్కడి యూనివర్సిటీల్లో చదువుతున్నారు. భారత్‌తో పాటు పాకిస్థాన్ వెంటనే అప్రమత్తమయ్యాయి. భారత్‌ అక్కడి విద్యార్థులకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఎవరూ బయటకు రావద్దని సూచించింది. ఏమైనా అవసరం ఉంటే ఎంబసీని సంప్రదించాలని...


Srisailam: శ్రీ శైలంలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ..

heavy rush in srisailam temple pa


సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌ నాటికి సుంకిశాల ఇంటెక్‌‌‌‌‌‌‌‌ వెల్‌‌‌‌‌‌‌‌

సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌ నాటికి సుంకిశాల ఇంటెక్‌‌‌‌‌‌‌‌ వెల్‌‌‌‌‌‌‌‌ ఇప్పటికే 70 శాతం పూర్తైన పనులు రూ.2,215 కోట్లతో సుంకిశాల ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ నాగార్జునసాగర్‌‌‌‌‌‌‌‌ డెడ్‌‌‌‌‌‌‌‌స్టోరేజీకి చేరుకున్నా నగరానికి నీటి సరఫరా పనులను స్పీడప్‌‌‌‌‌‌‌‌ చేసిన మెట్రోవాటర్​బోర్డు హైదరాబాద్, వెలుగు : నాగార్జునసాగర్‌‌‌‌‌‌‌‌లో నీరు డెడ్‌‌‌‌‌‌‌‌ స్టోరేజీకి చేరుకున్న...


నిజామాబాద్ జిల్లాలో నాలుగైదు రోజుల్లో కొనుగోళ్ళు సెంటర్లు క్లోజ్

నిజామాబాద్ జిల్లాలో నాలుగైదు రోజుల్లో కొనుగోళ్ళు సెంటర్లు క్లోజ్ ప్రభుత్వ లక్ష్యం 6 లక్షల టన్నుల ధాన్యం సేకరణ ఇప్పటి వరకు కొనుగోలు చేసింది మాత్రం 4.25 లక్షల టన్నులే పూర్తి కావొస్తున్న యాసంగి వడ్ల కొనుగోలు  జిల్లాలో 937.46 కోట్ల ధాన్యం కొన్న సర్కారు నిజామాబాద్​, వెలుగు: జిల్లాలో యాసంగి సీజన్​ వడ్ల కొనుగోళ్ల టార్గెట్‌ను ఆఫీసర్లు చేరుకోలేకపోయారు. ​...


ఆస్తికోసం తాతను కొట్టి చంపిన మనవళ్లు

ఆస్తికోసం తాతను కొట్టి చంపిన మనవళ్లు ఆస్తి తగాదాలు, కుటుంబ కలహాలే కారణం హనుమకొండ జిల్లా హసన్ పర్తిలో ఘటన హసన్ పర్తి, వెలుగు :  హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండల కేంద్రంలో ఆస్తి తగాదాలు, కుటుంబ కలహాలతో కోడలు, మనవళ్లు కలిసి ఆదివారం ఓ వృద్ధుడిని హత్య చేశారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన జల్లి సార య్య(80)కు ఇద్దరు కొడుకులు, ఇద్దర...


మరోసారి కరోనా అలజడి.. సింగపూర్‌లో భారీ కేసులు నమోదు.. కేవలం వారంలోనే..

COVID-19 in Singapore: గత నాలుగేండ్ల క్రితం కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను ఎంతలా కుదిపేసిందో ఆ విషాదం అందరికీ తెలిసిందే.ఈ ఎవరూ ఊహించని విధంగా సంభవించిన ఈ ఉపద్రవంలో లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. కోట్ల మంది బతుకులు రోడ్డున పడ్డాయి. ఇప్పుడూ మరోసారి కరోనా మహమ్మారి అలజడి రేపుతోంది. మే 5 నుంచి 11 తేదీల మధ్య కొత్త 25,900 కేసులు వెలుగులోకి వచ్చాయని, దేశప్రజలను మాస్కులు ధరించాలని ఆరోగ్య మంత్రి ఓంగ్ యే కుంగ్ సూచించారు. కరోనా వైరస్ నిరంతరం పెరుగుతోందనీ,...


JEE Main Paper 2 Results: జేఈఈ మెయిన్‌ పేపర్‌-2 ఫలితాలు విడుదల - సత్తా చాటిన తెలుగు రాష్ట్రాల విద్యార్థులు

JEE Mains 2024 Paper 2 Results: దేశంలోని ఉన్నత విద్యాసంస్థల్లో బీఆర్క్‌, బీప్లానింగ్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్‌ పేపర్‌-2 (JEE మెయిన్‌) పరీక్షల ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) మే 19న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. పరీక్షకు హాజరైన విద్యార్థులు తమ అప్లికేషన్ నెంబరు, పుట్టినతేదీ వివరాలను నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు. ఫలితాల్లో రెండు విభాగాల్లో (బీఆర్క్‌, బీప్లానింగ్‌) ఇద్దరు...


ఫారెస్ట్‌‌లో జామాయిల్‌‌ చెట్ల నరికివేత

ఫారెస్ట్‌‌లో జామాయిల్‌‌ చెట్ల నరికివేత వారం రోజుల కింద ఘటన ఆలస్యంగా గుర్తించిన ఫారెస్ట్‌‌ ఆఫీసర్లు కొత్తగూడ, వెలుగు : మహబూబాబాద్‌‌ జిల్లా కొత్తగూడ మండలంలోని గువ్వలబోడు సమీపంలోని ఫారెస్ట్‌‌ జామాయిల్‌‌ ప్లాంటేషన్‌‌ను గుర్తు తెలియని వ్యక్తులు నరికేశారు. వారం రోజుల కింద జరిగిన ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గువ్వలబోడు సమీపంలోని 1105 కంపార్ట...


జమ్మూ కశ్మీర్‌లో తీవ్రవాద దాడులు, బీజేపీకి చెందిన మాజీ సర్పంచ్ మృతి, ఇద్దరు పర్యటకులకు గాయాలు

కశ్మీర్‌లో జరిగిన రెండు వేర్వేరు తీవ్రవాద దాడుల్లో ఒకరు మృతి చెందగా, ఇద్దరికి గాయాలయ్యాయి.


కోర్టు ముందుకు కవిత.. ఇవాళ ముగియనున్న జ్యుడీషియల్ కస్టడీ

కోర్టు ముందుకు కవిత.. ఇవాళ ముగియనున్న జ్యుడీషియల్ కస్టడీ న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టై తీహార్ జైల్ లో ఉన్న కల్వకుంట్ల కవిత ను సోమవారం రౌస్ ఎవెన్యూ కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయనున్నారు. ఈడీ, సీబీఐ కేసుల్లో గతంలో కోర్టు విధించిన జ్యుడీషియల్ కస్టడీ టైం సోమవారంతో ముగియనుంది. దీంతో తీహార్ జైలు సిబ్బంది మరోసారి కవితను ట్రయల్ కోర్...


Karimnagar Politics: కరీంనగర్‌ల ఫ్లెక్సీల కలకలం, పార్టీ ఫిరాయింపు దారులకు వార్నింగ్‌లతో కూడిన ఫ్లెక్సీలు

Karimnagar Politics: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్ రాజకీయాలు రక్తికట్టిస్తున్నాయి. పోలింగ్ రోజు వరకు పార్టీ పిరాయింపులకు పాల్పడ్డారు నాయకులు. అలాంటి వారిని హెచ్చరించే విధంగా ప్లెక్సీ లు కరీంనగర్ లో కలకలం సృష్టిస్తున్నాయి.


తిరుమలకు వెళ్లాలా..? అయితే దర్శనానికి ఎంత సమయం పడుతుందో తెలుసుకొని వెళ్లండి..

మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, తిరుమలలోని అన్న ప్రసాద కౌంటర్లు, నారాయణగిరి ఉద్యానవనాలలో పాటు భక్తుల రద్దీ అధికంగా ఉండే ప్రాంతాలలో ఆహారం, పాలు, త్రాగు నీరు అందించేందుకు టీటీడీ విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. శ్రీవారి సేవకులు అన్నప్రసాదం, ఆరోగ్య, విజిలెన్స్ విభాగాలపై ప్రత్యేక దృష్టి సారించి అన్ని కీలక ప్రదేశాల్లో దాదాపు 1500 మంది 24/7 సేవలందిస్తున్నారు. ఇందులో భాగంగా వేసవి సెలవుల రద్దీ శుక్ర, శని, ఆదివారాలలో గరిష్ట స్థాయికి చేరుకుంది. టిటిడి ఈవో ఏవి ధర్మారెడ్డి ఆదేశాల మేరకు, జేఈవో వీరబ్రహ్మం ఆధ్వర్యంలో ఇంజినీరింగ్‌, ఆరోగ్యం, అన్నప్రసాదం, విజిలెన్స్‌, వైద్య శాఖల ఉన్నతాధికారులు భక్తుల సౌకర్యాలను, క్యూ లైన్లను నిరంతరాయంగా పర్యవేక్షిస్తున్నారు. తిరుమలలో గత మూడు రోజులుగా కొనసాగుతున్న భక్తుల రద్దీ, ఆదివారం కూడా ఔటర్ రింగ్ రోడ్డు లోని అక్టోపస్ వద్ద నుండి క్యూ లైన్లు కొనసాగుతున్నాయి.వేసవి సెలవులతో పాటు వారాంతపు రద్దీతో దేశం నలుమూలల నుండి తిరుమలకు వచ్చిన భక్తులతో పోటెత్తింది. దేశవ్యాప్తంగా విద్యార్థులకు దాదాపు అన్ని పరీక్షలు పూర్తయినందున సాధారణంగా మే నెలలో అధిక రద్దీ ఉంటుంది. ఆదివారం సాయంత్రం 5 గంటల నివేదికల ప్రకారం ఆక్టోపస్ సర్కిల్‌లో లైన్‌లోకి ప్రవేశించే భక్తులకు దాదాపు 24 గంటల సమయం పడుతోంది. కృష్ణ తేజ సర్కిల్ వరకు వివిధ ప్రాంతాలలో నిరంతరాయంగా అన్నప్రసాదాలు, తాగునీరు పంపిణీ చేస్తున్నారు. వైద్యబృందాలు బ్యాటరీ వాహనాల ద్వారా భక్తులకు అవసరమైన మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లను సరఫరా చేస్తున్నారు.


నా భార్య నన్ను వేధిస్తోంది..ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదు

నా భార్య నన్ను వేధిస్తోంది..ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదు తనకు, తల్లిదండ్రులకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరిన వ్యక్తి బషీర్‌‌‌‌బాగ్‌‌‌‌, వెలుగు : ‘పెళ్లి అయినప్పటి నుంచి నా భార్య మానసికంగా, శారీరకంగా వేధిస్తోంది,  ఆమె నుంచి నాకు, నా తల్లిదండ్రులకు ప్రాణహాని ఉంది, రక్షణ కల్పించండి’ అని అల్వాల్‌‌‌‌కు చెందిన టెమూజియన్‌‌‌‌ అనే వ్యక్తి ...


Village: ఈ గ్రామం ప్రపంచంలోని ఎనిమిదో వింత లాంటిది.. దీని ప్రత్యేకత ఏంటంటే..?

గుజరాత్: ప్రపంచంలో ఏడు వింతలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే గుజరాత్ లోని ఓ గ్రామం ఎనిమిదో వింతగా స్థానికులు భావిస్తుంటారు. అదే కతియావార్ లోని భయవదర్ గ్రామం. ప్రపంచంలోని ఎనిమిదో వింతగా ప్రజలు పిలుచుకునే భయవదర్ గ్రామం ప్రత్యేకత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. భయవదర్ గ్రామం భారతదేశంలోని పశ్చిమ ప్రాంతంలోని గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్ర ప్రాంతంలోని రాజ్‌కోట్ జిల్లాలోని ఉప్లేటా తాలూకాలోని ఒక పట్టణం. ఇందులో 20 నుంచి 22 వేల మంది జనాభా ఉంటున్నారు. భయవదార్ గ్రామం రాజ్ కోట్ జిల్లా.. పోర్‌బందర్ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. అలాగే రైల్వే డివిజన్ భావ్‌నగర్ వర్తిస్తుంది. మరియు అటవీ పరిధి జామ్‌నగర్‌కు వర్తిస్తుంది. ఈ విషయాలన్నీ భయవదర్ గ్రామాన్ని అద్భుత గ్రామంగా ప్రసిద్ధి చెందాయి. దేశంలో 5 జిల్లాల సరిహద్దులు కలిగి ఉన్న ఏకైక గ్రామం భయవదర్. ఈ గ్రామం రాజ్‌కోట్, జామ్‌నగర్, పోర్‌బందర్, జునాగఢ్ మరియు భావ్‌నగర్ జిల్లాలను కలిగి ఉంది. మొఘల్ అధికారం పతనం తరువాత.. గ్రామం దేశాయిల చేతుల్లోకి వెళ్లింది. 1753లో గొండాల్‌కు చెందిన జడేజా హలోజీకి భయవదర్ గ్రామం కేటాయించబడింది. సౌరాష్ట్ర రాష్ట్రం ఏర్పడే వరకు భయవదర్ గోండాల్ రాష్ట్రం కిందనే ఉంది. 280 సంవత్సరాల క్రితం ఇక్కడ భయ అనే పశువుల కాపరి ఉండేవాడు. ఇది ఇప్పుడు ఖంబి సేఖ్‌నాథ్ మహాదేవ్ ఆలయం వెనుక ఉంది. ఇప్పుడు కూడా చాలా మంది అతన్ని నమ్ముతారు. భయ అనే పశువుల కారణంగా ఈ గ్రామానికి భయవదార్ అని పేరు వచ్చింది. ప్రస్తుతం భయవదర్ గ్రామంలో 32 దేవాలయాలు ఉన్నాయి. భయవదర్ గ్రామంలో రూపవతి అనే నది ఉంది. ఈ నదికి భయ అనే గోవుల కుమార్తె రూప పేరు పెట్టారు. కాథియావాడి ఈ గ్రామం ఎనిమిదో అద్భుతం లాంటిది. కాబట్టి ప్రజలు దీనిని ప్రపంచంలోని ఎనిమిదవ అద్భుతంగా భావిస్తారు.


యువకులే టార్గెట్.. రూ.లక్షల్లో జీతాలంటూ వల.. ఆపై విదేశాలకు తీసుకెళ్లి దారుణాలు

విదేశాల్లో ఉద్యోగాలంటూ నిరుద్యోగులను అక్రమంగా కాంబోడియాకు విక్రయిస్తున్న ముఠాను ఏపీ పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. కాంబోడియాలో ఉద్యోగం.. లక్షల్లో సంపాదన అంటూ నిరుద్యోగులను కాంబోడియాకు అమ్మేస్తున్న ముగ్గురు ఏజెంట్లను విశాఖపట్నం పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఏపీలో మనుషుల అక్రమ రవాణా జరుగుతోందని పవన్ కళ్యాణ్ గతంలోనే చెప్పారని.. కానీ అందరూ వెటకారం చేశారంటూ జనసేన శ్రేణులు ట్వీట్లు చేస్తున్నాయి.


ఎరువులు రెడీ.. 1.34 కోట్ల ఎకరాల్లో సాగు అంచనా

ఎరువులు రెడీ.. 1.34 కోట్ల ఎకరాల్లో సాగు అంచనా హైదరాబాద్, వెలుగు: వానాకాలం సీజన్​కు సంబంధించి ఎరువుల కొరత లేకుండా వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టింది.  సీజన్​కు అనుగుణంగా ఎరువులను అందుబాటులోకి తీసుకువస్తోంది. వచ్చే సీజన్‌‌లో 1.34  కోట్ల ఎకరాల్లో పంటల సాగు జరుగుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అత్యధికంగా 66 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని అంచనా వేసిన నేపథ్...


పోలీసులకు సైబర్‌‌‌‌‌‌‌‌ సవాల్‌‌‌‌‌‌‌‌..రోజురోజుకు పెరుగుతున్న నేరాలు

పోలీసులకు సైబర్‌‌‌‌‌‌‌‌ సవాల్‌‌‌‌‌‌‌‌..రోజురోజుకు పెరుగుతున్న నేరాలు టెక్నాలజీ సమస్యలతో నేరాలను పసిగట్టలేకపోతున్న పోలీసులు ఫిర్యాదుల పరిష్కారంలో సవాలక్ష ఇబ్బందులు హోల్డ్‌‌‌‌‌‌‌‌లో పెట్టిన పైసలు విడిపించడం లేకపోతున్న వైనం నల్గొండ, వెలుగు : సైబర్‌‌‌‌‌‌‌‌ నేరగాళ్లు పోలీస్‌‌‌‌‌‌‌‌ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌కు సవాళ్లు విసురుతున్నారు. రోజురోజుకు సైబ...


బీఆర్ఎస్ హయాంలో ప్రజలకు మేలు చేయలేకపోయాం: నార్సింగి కౌన్సిలర్లు

బీఆర్ఎస్ హయాంలో ప్రజలకు మేలు చేయలేకపోయాం: నార్సింగి కౌన్సిలర్లు కాంగ్రెస్ లో చేరినందుకే తమపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారన్నారు నార్సింగి మున్సిపాలిటీ కౌన్సిలర్లు శివారెడ్డి, సునీతా గణేష్, పత్తి ప్రవీణ్. మున్సిపల్ మాజీ చైర్మన్, వైస్ చైర్మన్లను అవినీతి కారణంగానే గద్దె దించామని తెలిపారు. గండిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అశోక్ యాదవ్ కార్యాలయంలో...


Train: రైలు బోగీలపై ఉండే తెలుపు, పసుపు చారల అర్థం ఏమిటో తెలుసా?

భారతీయ రైల్వే 1853 ఏప్రిల్ 16న తన సేవలను ప్రారంభించింది, మొదటి రైలు ముంబై నుండి థానే వరకు 33 కి.మీ. వివిధ ప్రత్యేకతలు కలిగిన భారతీయ రైల్వేలో కోచ్‌లపై పసుపు, తెలుపు , ఆకుపచ్చ చారలు ఉండడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. ప్రయాణీకుల రవాణాలో భారతీయ రైల్వేలు గొప్ప సహకారం అందించాయి. భారతీయ రైల్వే 1951లో జాతీయం చేయబడింది. భారతీయ రైల్వేలు ఆసియాలో అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్ ప్రపంచంలో 2వ అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్. సాధారణంగా రైలు ప్రయాణికులకు రైలులో చేసే చిన్న చిన్న పనులు తెలియకపోవచ్చు. వాటిలో ఒకటి రైళ్ల కిటికీలపై పసుపు, తెలుపు ఆకుపచ్చ చారలు. ఈ లైన్లు దేనిని సూచిస్తాయో చాలా మందికి తెలియకపోవచ్చు. భారతదేశంలో నడిచే ఎక్స్‌ప్రెస్ రైళ్లు , సూపర్‌ఫాస్ట్ రైళ్లు నీలం రంగులో ఉంటాయి. ఈ బ్లూ కోచ్‌ల కిటికీపై తెల్లటి గీత ఉంటే, అది అన్‌రిజర్వ్‌డ్ కోచ్‌లు అని అర్థం. పసుపు గీతలు అంటే వికలాంగులు , అంగవైకల్యం ఉన్నవారి కోసం ప్రత్యేక కంపార్ట్‌మెంట్. అదేవిధంగా ఆకుపచ్చ , బూడిద రంగులో గీతలు ఉంటే అది బాలికలకు ప్రత్యేక పెట్టెలు. రైలులో ప్రయాణించే ప్రయాణికుల సౌకర్యార్థం భారతీయ రైల్వే కోచ్‌లపై ఇటువంటి గుర్తులను ఉపయోగిస్తుంది.


పక్క జిల్లాలకు యాదాద్రి వడ్లు

పక్క జిల్లాలకు యాదాద్రి వడ్లు స్థానిక మిల్లుల్లో స్థలాభావం     రంగారెడ్డి, నల్గొండ, జనగామ జిల్లాలకు ధాన్యం      ఇప్పటికే తరలించిన 40 వేల టన్నులు     సమయానికి రాని లారీలు     సెంటర్లలో ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యం యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లాలో కొనుగోలు చేసిన వడ్లు ఇతర జిల్లాలకు పంపిస్తున్నారు. జిల్లాలోని రైస్​ మిల్లుల్లో స్థలాభావం కారణంగా ఈ ...


Yogi adityanath sensational comments: పీఓకేను భారత్ లో కలుపుతాం.. యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు..

PoK will become part of India Yogi adityanath sensational comments rn


నా భార్య నుంచి ప్రాణహాని ఉంది..కాపాడండి: పోలీసులకు భర్త ఫిర్యాదు

నా భార్య నుంచి ప్రాణహాని ఉంది..కాపాడండి: పోలీసులకు భర్త ఫిర్యాదు హైదరాబాద్: భార్య తనను చిత్రహింసలు పెడుతుందని ఓ బాధిత భర్త రోడ్డెక్కాడు. పెళ్లైన నాటినుంచి తనను , తన తల్లిదండ్రులను మానసికంగా , శారీరకంగా హింసిస్తుందని ఆవేదన చెందాడు. కారణంలేకుండానే పదే పదే దాడి చేస్తుందని ఆమె నుంచి తనకు రక్షణ కావాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయాన్ని పోలీసులకు ఫి...


వాట్సప్‌ వాయిస్ మెస్సేజ్‌తో మొదటి భార్యకు ట్రిపుల్ తలాక్.. కట్ చేస్తే భర్తకు ఝలక్..!

Triple Talaq Case: ఆదిలాబాద్ పట్టణంలో ఓ అరుదైన కేసు నమోదైంది. ఓ భర్త.. తన మొదటి భార్యకు వాట్సప్‍‌లో వాయిస్ మెస్సేజ్ ద్వారా ట్రిపుల్ తలాక్ చెప్పాడు. దీంతో.. ఆ భార్య తమ ఇరు వైపులా బంధువులకు ఆ వాయిస్ మెస్సేజ్ వినిపించి.. చివరికి పోలీసుల దగ్గరికి వెళ్లింది. ఈ ట్రిపుల్ తలాక్ పద్దతి చట్టరిత్యా నేరంగా సూప్రీం కోర్టు తీర్పునివ్వటంతో.. పోలీసులు ఆ భర్తపై కేసు నమోదు చేసి.. అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.


Huge Devotee Rush At Tirumala | తిరుమలకు పోటెత్తిన భక్తులు

అఖిలాండ కోటి బ్రహ్మండ నాయకుడైన శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు.సెలవులు రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. ఇప్పటికే స్వామి దర్శనార్థం ఏర్పాటు చేసిన క్యూలైన్లన్నీ నిండిపోయాయి