Trending:


నల్లమలలో ఎకో టూరిజం ప్రాజెక్టును ఆపాలి

నల్లమలలో ఎకో టూరిజం ప్రాజెక్టును ఆపాలి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ డెవలప్​మెంట్ కౌన్సిల్ విజ్ఞప్తి ముషీరాబాద్, వెలుగు : ఎకో టూరిజం పేరుతో నల్లమల అడవిని ధ్వంసం చేయడం మానుకోవాలని ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ డెవలప్​మెంట్ కౌన్సిల్ తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అడవులు కుచించుకుపోయి, పచ్చదనం కనుమరుగవుతున్న టైంలో ప్రభుత్వం ఏకో టూరిజం పేరుతో ముందు...


Health News : వ్యాధులు దండయాత్ర చేస్తున్న పెరుగుతున్న మనిషి ఆయుష్షు- 80 ఏళ్ల వరకు జీవించే ఛాన్స్!

Global Life Expectancy: గతంతో పోలిస్తే మనిషి జీవితకాలం పెరిగింది. ఒకప్పుడు 50, 60 ఏళ్లకే మృతి చెందే పరిస్థితి నుంచి.. ఇప్పుడు కనీసం 70 నుంచి 80 ఏళ్లు బతికే స్థితికి చేరుకున్నాడు. ఇప్పుడు మరింతగా మనిషి ఆయుర్ధాం పెరిగినట్టు అంతర్జాతీయ అధ్యయనం ఒకటి వెల్లడించింది. 2022 నుంచి 2050 మధ్య పురుషుల్లో 4.9 సంవత్సరాలు, మహిళల్లో 4.3 సంవత్సరాలు జీవితకాలం పెరుగుతుందని సదరు సంస్థ అధ్యయనం వెల్లడించింది. అమెరికాలోని యూనివర్శిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌కు చెందిన...


ఏఐకు వేగంగా అలవాటు పడుతున్న ఉద్యోగులు

ఏఐకు వేగంగా అలవాటు పడుతున్న ఉద్యోగులు 92 శాతం మంది ఏఐను వాడుతున్నారన్న మైక్రోసాఫ్ట్‌‌‑లింక్డిన్ సర్వే న్యూఢిల్లీ : ఉద్యోగులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కు వేగంగా అలవాటు పడుతున్నారని మైక్రోసాఫ్ట్‌‌‌‌– లింక్డిన్ రిపోర్ట్ పేర్కొంది. దేశంలోని  నాలెడ్జ్ వర్కర్లలో ( ఇన్‌‌ఫర్మేషన్‌‌ను హ్యాండిల్ చేసే జాబ్స్ చేస్తున్నవారు)  92 శాతం మంది ఏఐ వాడుతున్నారని...


భయం గుప్పిట్లో చిన్నోనిపల్లివాసులు

భయం గుప్పిట్లో చిన్నోనిపల్లివాసులు ఆర్‌‌‌‌అండ్‌‌‌‌ఆర్‌‌‌‌ సెంటర్‌‌‌‌ పూర్తి కాకపోవడంతో గ్రామాన్ని ఖాళీ చేయని ప్రజలు     రిజర్వాయర్‌‌‌‌లోకి నీరు చేరుతుండడంతో ఆందోళన గద్వాల, వెలుగు : రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చిన్నోనిపల్లి నిర్వాసితులు భయం గుప్పిట్లో కాలం వెల్లదీస్తున్నారు. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగంగా గట్టు మండలంలో చిన్నోనిపల్లి రి...


స్వాతి మలివాల్ పై దాడి.. తెల్లవారుజామున వైద్యపరీక్షలు.. అసలేం జరిగిందంటే..?

Swati Maliwal assault: దేశం మొత్తం ప్రస్తుతం స్వాతి మలివాల్ పేరు మారుమోగిపోతోంది. కొంత కాలం కిందటి వరకు ఆమె ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా సేవలందించారు. ఇటీవలే రాజ్యసభకు ఎంపికయ్యారు. అయినప్పటికీ ఆమె పెద్దగా ఎవరికీ తెలియదు. అయితే నిన్న జరిగిన ఒక ఘటన వల్ల ఆమె పేరు నేషనల్ మీడియాలోకి ఎక్కింది. ఇంతకీ ఏం జరిగిదంటే.. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి రాజ్యసభ కు ఎన్నికైన స్వాతి మలివాల్.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు సన్నిహితురాలని పేరుంది. కానీ కేజ్రీవాల్...


కవితతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ములాఖత్

కవితతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ములాఖత్ న్యూఢిల్లీ, వెలుగు :  ఢిల్లీ లిక్కర్​స్కాం కేసులో అరెస్టయి తీహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో శుక్రవారం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ములాఖత్ అయ్యారు. అనంతరం తెలంగాణ భవన్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ఏ రాష్ట్రమైనా, దేశమైనా ఆదాయం పెంచుకోవడానికి రకరకాల పాలసీలు చేస్తుంటాయని.. ఈ క్రమంలోనే ఢిల్లీ ప్రభుత్వం లిక్క...


HYD: మహిళను బెదిరించి రాత్రి నుంచి ఉదయం వరకు వీడియోకాల్‌.. ఆ తర్వాత..

హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళకు రాత్రివేళ ఫోన్ చేసిన ఓ సైబర్ కేటుగాడు.. మహారాష్ట్ర పోలీసుల పేరిట బురిడీ కొట్టించాడు. మనీలాండరింగ్ కేసులో ఇరుక్కున్నారంటూ.. రాత్రంతా వీడియో కాల్ మాట్లాడి ఆమె చే రూ. 60 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నాడు. బాధితురాలు వెంటనే తేరుకొని పోలీసులకు కంఫ్లైంట్ చేయటంతో డబ్బులు డ్రా కాకుండా నిలువరించారు.


AP TS Funeral Disputes: తెలుగు రాష్ట్రాల్లో ఆస్తి గొడవలతో ఆగిన అంత్యక్రియలు, ఆస్తుల కోసం అమానవీయ ఘటనలు

AP TS Funeral Disputes: ఆస్తి వివాదాలతో తెలుగు రాష్ట్రాల్లో అంత్యక్రియలు నిలిచిపోయిన ఉదంతాలు వెలుగు చూశాయి. తెలంగాణలోని సూర్యాపేటతో పాటు ప్రకాశం జిల్లాలో ఈ తరహా ఘటనలు జరిగాయి.


భద్రత విషయంలో కొరవడిని నిఘా

భద్రత విషయంలో కొరవడిని నిఘా భద్రత విషయంలో ఒక్క సీసీ కెమెరా వందమంది పోలీసులతో సమానం అని అధికారులు చెబుతుంటారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం వీటి నిర్వహణను సంబంధిత అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అయితే గత కొంతకాలం నుంచి కొన్నిచోట్ల ఈ కెమెరాలు పనిచేయక పోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఏదైనా నేరం జరిగితే దాన్ని రుజువు చేసి నిందితుడికి శిక్ష పడేలా ...


కాగజ్‌‌‌‌నగర్‌‌‌‌ అడవుల్లో.. వన్యప్రాణులకు రక్షణ కరువు

కాగజ్‌‌‌‌నగర్‌‌‌‌ అడవుల్లో.. వన్యప్రాణులకు రక్షణ కరువు జనవరిలో రెండు  పెద్దపులులను చంపేశారు     మరో నాలుగింటి  జాడ ఇంకా దొరకలేదు..!     తాజాగా అనుమానాస్పద స్థితిలో ఎలుగుబంటి మృతి ఆసిఫాబాద్/కాగజ్ నగర్, వెలుగు : కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌‌‌‌నగర్‌‌‌‌ ఫారెస్ట్ ఏరియాలో  పులుల గాండ్రింపు వినబడడం లేదు. మిస్సైన రెండు పులుల జాడ ఇంకా తెలియరాలేదు. మి...


వాస్తు శాస్త్రం ప్రకారం.. అక్వేరియంను ఇంట్లో ఎటువైపు ఉంచాలి? ప్లేస్ మారితే లాభనష్టాలు ఇవే!

చేప అక్వేరియంలో ఉంచిన నీరు జీవాన్ని చూపిస్తుంది. అక్వేరియంలో ప్రవహించే నీరు సానుకూల శక్తిని చూపుతుంది. ఇది మీ జీవితాన్ని ప్రశాంతంగా, శక్తివంతంగా ఉంచుతుంది అని చాలామంది నమ్ముతారు. వాస్తు ప్రకారం ఆఫీసులోని అక్వేరియంను రిసెప్షన్ ప్రాంతానికి ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉంచడం వలన ఆఫీస్ వాతావరణం ప్రశాంతంగా వుంటుంది. ఇంటిలో అక్వేరియంను ప్రధాన ద్వారం ఎడమ దిశలో ఉంచాలి. వాస్తు శాస్త్రం ప్రకారంగా, ఇలా చేయడం ద్వారా, భార్యాభర్తల మధ్య ప్రేమ ఉంటుంది. వాస్తు ప్రకారం ఫిష్ ట్యాంక్ ను ఎల్లప్పుడూ లివింగ్ రూమ్ నైరుతి దిశలో ఉంచాలి. తద్వారా ఇంట్లోకి వచ్చే ప్రతి ఒక్కరూ సులభంగా కనిపిస్తూ వారి దృష్టి అక్వేరియం వైపు మళ్లటం వలన మీ ఇంటికి దిష్టి తగలకుండా ఉంటుంది. మీరు మీ పడకగదిలో అక్వేరియం ఉంచకూడదు. ఇది మీ వైవాహిక జీవితంలో సమస్యలను ఆహ్వానిస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, వంటగదిలో అక్వేరియం ఉంచకూడదు, అలా చేయడం దురదృష్టాన్ని తెస్తుందని శ్రీకాకుళానికి చెందిన ఆక్వేరియం సేల్స్ నిర్వాహుకుడు మోహన్ తెలిపారు.


కేఏ పాల్​పై చీటింగ్ ​కేసు

కేఏ పాల్​పై చీటింగ్ ​కేసు పంజాగుట్ట, వెలుగు :  ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్​పై పంజాగుట్ట పోలీస్​స్టేషన్​లో చీటింగ్​కేసు నమోదైంది. పోలీసులు, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. మీర్​పేటకు చెందిన ఎస్.కిరణ్​కుమార్​బట్టల వ్యాపారి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల టైంలో ప్రజాశాంతి పార్టీ ఎల్బీనగర్  టికెట్​కోసం కేఏ పాల్​ను సంప్రదించాడు. టికెట్ కేట...


బావపై బామ్మర్థులు కత్తులు, కర్రలతో దాడి

బావపై బామ్మర్థులు కత్తులు, కర్రలతో దాడి హైదరాబాద్: బేగం బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తోప్ ఖానలో జరిగిన ఓ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత ఐదేళ్లుగా భార్య భర్తలు గొడవలు పడుతున్నారు. ఇద్దరి మధ్య గొడవ పెద్దది అవగా భార్య సంతోషి ఆమె అన్నదమ్ములకు ఫోన్ చేసి చెప్పింది. కోపంతో సంతోషి అన్నదమ్ములు మే 10న బేగం బజార్ తోప్ ఖాన లోని బావ ఇంటిపై దాడి చే...


రాయ్​బరేలీ ప్రజలకు సోనియాగాంధీ అభ్యర్థన

రాయ్​బరేలీ ప్రజలకు సోనియాగాంధీ అభ్యర్థన రాయ్​బరేలీ : “నా కొడుకు (రాహుల్​గాంధీ)ను మీకు అప్పగిస్తున్నా.. మిమ్మల్ని ఎప్పటికీ నిరాశపర్చడు” అని రాయ్​బరేలీ​ ప్రజలకు యూపీఏ చైర్ పర్సన్​ సోనియాగాంధీ చెప్పారు. తనను ఆదరించినట్టే తన కుమారుడిని కూడా అక్కున చేర్చుకోవాలని అభ్యర్థించారు. ఉత్తరప్రదేశ్​లోని రాయ్​బరేలీలో శుక్రవారం రాహుల్​గాంధీ తరఫున సోనియాగాంధీ తొలిస...


TS​ బదులుగాTG ..ప్రభుత్వ విభాగాలన్నీTGగానే ప్రస్తావించాలి

TS​ బదులుగాTG ..ప్రభుత్వ విభాగాలన్నీTGగానే ప్రస్తావించాలి జీవోలు, నోటిఫికేషన్లు, నివేదికలు, లెటర్ హెడ్‌‌లలో అట్లనే రాయాలి ‘టీజీ’ కోడ్​తోనే వెహికల్స్​రిజిస్ట్రేషన్లు  రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు హైదరాబాద్​, వెలుగు :  ప్రభుత్వ విభాగాలతోపాటు అన్నిచోట్లా ఇక నుంచి తెలంగాణను సంక్షిప్తంగా ‘టీఎస్’​కు బదులుగా ‘టీజీ’గానే ప్రస్తావించాలని రాష్ట్ర సర్కారు నిర్ణ...


జ్యోతిష్యం ప్రకారం.. ఇవి అదృష్టానికి సంకేతాలు.. వందల ఏళ్ల నుంచి పాటిస్తున్న విశ్వాసాలు..

భారతదేశం భిన్న సంస్కృతులకు నిలయం. దేశంలోని ఎన్నో కులాలు, మతాలు, వర్గాల ప్రజలు విభిన్న ఆచారాలు, సంప్రదాయాలు పాటిస్తారు. ఇలా వైవిధ్యతను చాటుతున్న భారత్‌లో కొన్ని విశ్వాసాలు అనాదిగా మనుగడలో ఉంటూ వస్తున్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం భారతీయులు కొన్ని విషయాలను బాగా నమ్ముతారు. ఎంతో ప్రాచుర్యం పొందిన విశ్వాసాలను అనాదిగా పాటిస్తూ వస్తున్నారు. శుభం జరగాలని, వ్యాపారంలో లాభాలు రావాలని, అష్ట ఐశ్వర్యాలు కలగాలని, నరదిష్టి నుంచి విముక్తి పొందాలని కొన్ని...


తీర్థయాత్రకు వెళ్లివస్తుండగా బస్సు దగ్ధం.. 8 మంది మృతి

తీర్థయాత్రకు వెళ్లివస్తుండగా బస్సు దగ్ధం.. 8 మంది మృతి హర్యాణాలో ఘోరం జరిగింది. తీర్థయాత్రలకు వెళ్లివస్తున్న ఒకే కుటుంబానికి చెందిన 60మంది ప్రయాణిస్తున్న బస్సులో మంటలు చేలరేగాయి. హర్యానాలోని కుండలలి మనేసర్ పల్వాల్ ఎక్స్ ప్రెస్ వే మీద శుక్రవారం అర్ధరాత్రి బస్సు పూర్తిగా దగ్ధమైంది. బస్సులో ఉన్నవారంతా ఉత్తరప్రదేశ్ లోని మధుర, బృందావన్  టూర్ కు వెళ్లి స...


కలెక్టర్ ​ఆకస్మిక తనిఖీ..పల్లె దవాఖానకు తాళం

కలెక్టర్ ​ఆకస్మిక తనిఖీ..పల్లె దవాఖానకు తాళం తుంగతుర్తి , వెలుగు : సూర్యాపేట జిల్లా కాసర్ల పహాడ్ గ్రామంలోని పల్లె దవాఖానను శుక్రవారం మధ్యాహ్నం ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ ఎస్. వెంకట్రావు తాళం వేసి ఉండడంతో అవాక్కయ్యారు. డీఎంహెచ్ వో కోటా చలంకు ఫోన్​చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండల పరిధిలోన...


హైదరాబాద్‌‌లో ఇండ్ల రిజిస్ట్రేషన్ల జోరు

హైదరాబాద్‌‌లో ఇండ్ల రిజిస్ట్రేషన్ల జోరు ఈ ఏడాది మొదటి 4 నెలల్లో 15 శాతం వృద్ధి     40 శాతం పెరిగి రూ.16,19‌‌‌‌0 కోట్లకు మొత్తం విలువ     రూ. కోటి కంటే పైనుండే ఇండ్లకు పెరుగుతున్న గిరాకి : నైట్‌‌ ఫ్రాంక్ రిపోర్ట్ హైదరాబాద్‌‌, వెలుగు : హైదరాబాద్‌‌ రియల్ ఎస్టేట్ మార్కెట్ దూసుకుపోతోంది. ఈ ఏడాది జనవరి– ఏప్రిల్‌‌ మధ్య 26,0‌‌27 ఇండ్ల రిజిస్ట్రేషన్ జరిగి...


హైదరాబాద్​ను గ్లోబల్ సిటీగా మారుస్తం: ఉత్తమ్

హైదరాబాద్​ను గ్లోబల్ సిటీగా మారుస్తం: ఉత్తమ్ మూసీని  ప్రపంచ ప్రమాణాలతో రివర్‌‌ ఫ్రంట్‌‌ ప్రాజెక్టుగా తీర్చిదిద్దుతం: మంత్రి ఉత్తమ్​ నగరం నలుమూలలా మెట్రోను విస్తరిస్తం సిటీలో వ్యాపార అనుకూల వాతావరణం కల్పిస్తం జీడీపీని రెట్టింపు చేసేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడి ఐటీలో హైదరాబాద్​ను టాప్​లో ఉంచుతం: మంత్రి శ్రీధర్​బాబు హైటెక్స్‌‌లో సీఐఐ-–ఐజీబీసీ...


kA Paul: లంచం తీసుకుని అడ్డంగా బుక్కైన కే ఏ పాల్..

cheating case filed on ka paul in punjagutta police station pa


తిరుమల వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక.. ఈ విషయం తెలుసుకోండి, ఇబ్బంది పడొద్దు

Tirumala Heavy Rush: తిరుమలలో వేసవి రద్దీ కొనసాగుతోంది. శ్రీవెంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు వేల సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. శుక్రవారం తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లన్నీ నిండిపోయాయి. అంతేకాకుండా బయట కూడా భక్తులు భారీగా క్యూ కట్టారు. టోకెన్‌లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు వెల్లడించారు. రద్దీ పెరిగిన నేపథ్యంలో గదుల కోసం భక్తులు...


ధాన్యం తరలింపులో జాప్యాన్ని నిరసిస్తూ రోడ్డెక్కిన రైతులు

ధాన్యం తరలింపులో జాప్యాన్ని నిరసిస్తూ రోడ్డెక్కిన రైతులు రామాయంపేట, వెలుగు : తూకం వేసిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం మెదక్ ​జిల్లా రామాయంపేటలో రైతులు సిద్దిపేట రోడ్డుపై బైఠాయించి రాస్తా రోకో చేశారు. తూకం వేసి వారం రోజులవుతున్నా రైస్ మిల్లులకు తరలించడం లేదని, దీంతో  ధాన్యం బస్తాలు వర్షాలకు తడుస్తున్నాయని ఆవేదన వ్యక్త...


రాహుల్ గాంధీని LK అద్వానీ మెచ్చుకున్నారా? భారత రాజకీయాల హీరో అన్నారా?

“రాహుల్ గాంధీ భారత రాజకీయాల హీరో” అని దేశ మాజీ హోంమంత్రి, ఎల్.కే.అద్వాణీ అన్నారని క్లెయిమ్ చేస్తూ సోషల్ మీడియాలో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) ఒక పోస్టుని షేర్ చేస్తున్నారు. ఈ క్లెయిమ్‌లో ఎంతవరకు నిజం ఉందో చూద్దాం.( FACTLY టీమ్ ఫ్యాక్ట్ చెక్ చేసిన స్టోరీ ఇది)క్లెయిమ్: దేశ మాజీ హోంమంత్రి, ఎల్.కే అద్వానీ రాహుల్ గాంధీని ప్రశంసిస్తూ “భారత రాజకీయాల హీరో” అని అన్నారు.ఫాక్ట్ (నిజం): రాహుల్ గాంధీని ప్రశంసిస్తూ ఎల్.కే అద్వానీ ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు. కొన్ని...


మహిళలకు నెలకు రూ.1,200.. తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్పింది?

Free Bus Scheme: తెలంగాణలో మహిళలు, హిజ్రాలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని రద్దు చెయ్యాలనే డిమాండ్లు వస్తున్న తరుణంలో.. సీఎం రేవంత్ రెడ్డి దీనిపై స్పందించారు. ఈ పథకాన్ని రద్దు చేసే ప్రసక్తే లేదన్నారు. దీన్ని కంటిన్యూ చేస్తామని తెలిపారు. అంతేకాదు.. తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు వీలైన మరిన్ని అవకాశాలను వెతుకుతామని ఆయన అన్నారు.ఇప్పుడు ఎందుకీ ప్రకటన?ఇటీవల హైదరాబాద్ మెట్రోని నిర్మించిన సంస్థ L అండ్ T.. ఈ మెట్రో ప్రాజెక్టు నుంచి తొలగాలని...


16మంది చావుకు కారణమైన వ్యక్తి అరెస్ట్

16మంది చావుకు కారణమైన వ్యక్తి అరెస్ట్ ఇగో మీడియా ప్రైవేట్ లిమిటెడ్ ఓనర్ భిండేను ముంబై పోలీసులు క్రైమ్ బ్రాంచ్ సెర్చ్ ఆపరేషన్ చేసి అరెస్ట్ చేశారు. ముంబైలోని ఘాట్‌కోపర్‌లో కూలిపోయిన బిల్‌బోర్డ్‌ను ఇన్‌స్టాల్ చేసిన భవేష్ భిండేని అరెస్ట్ చేశారు. గురవారం రాత్రి రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ లో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి ముంబైకి తీసుకువచ్చారు. శుక్రవారం భిం...


మళ్లీ ఎన్నికల సందడి!..గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ప్రచారంలో లీడర్లు

మళ్లీ ఎన్నికల సందడి!..గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ప్రచారంలో లీడర్లు సంఘాల వారీగా మీటింగ్ లతో కోలాహలం     ఎలక్షన్లకు ఇంకా పది రోజులే గడువు      జిల్లాలను చుట్టేస్తున్న అభ్యర్థులు ఖమ్మం, వెలుగు : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మళ్లీ ఎన్నికల సందడి కనిపిస్తోంది. పార్లమెంట్​ఎలక్షన్లు ముగిసినా, ఇంకా రిజల్ట్ రాకపోవడంతో పోటీ చేసిన అభ్యర్థులంతా టెన్షన్​ లో ఉన్నారు. తమ ...


ఎమ్మెల్యే కారు నంబరుతో మరో కారు చక్కర్లు


మే18 నుంచి జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్ల బంద్

మే18 నుంచి జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్ల బంద్ రూ.1,350 కోట్ల పెండింగ్​బిల్లులు ఇవ్వాలని డిమాండ్ హైదరాబాద్, వెలుగు :  జీహెచ్ఎంసీలోని కాంట్రాక్టర్లు శనివారం నుంచి బంద్​కు పిలుపునిచ్చారు. ఇప్పటికే పూర్తిచేసిన పనులకు సంబంధించి రూ.1,350 కోట్ల బిల్లులు పెండింగ్​పెట్టడంతో బంద్ కు దిగారు. పెండింగ్​బిల్లులు రిలీజ్​చేసేవరకు పనులు కొనసాగించబోమని తేల్చిచెప్పారు. ఈ ...


Courtallam Waterfall: ఉప్పొంగిన జలపాతం- ప్రవాహంలో కొట్టుకుపోయిన ఇంటర్ విద్యార్థి

Tamil Nadu Crime News : తమిళనాడులోని తెన్‌కాసీ జిల్లాలోని కుర్తాళం జలపాతం ఒక్కసారిగా ఉప్పొంగింది. ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల ప్రభావంతో కుర్తాళం జలపాతం సహా పలు జలపాతాలు కళకళలాడుతున్నాయి. జలపాతాలు వద్ద పారుతున్న నీటిని చూసేందుకు, ఆస్వాదించేందుకు పెద్ద ఎత్తున సందర్శకులు రెండు రోజులు నుంచి వస్తున్నారు. కుర్తాళం జలపాతంతోపాటు చుట్టుపక్కల ఉన్న ఇతర ఐదు జలపాతాలు, పాత కుర్తాలం జలపాతంలోకి భారీగా నీరు చేరింది. భారీగా చేరిన నీరు కిందకు ప్రవహిస్తున్న...


అకాల వర్షంతో ..రైతులకు తిప్పలు

అకాల వర్షంతో ..రైతులకు తిప్పలు నాగర్​కర్నూల్, వెలుగు : జిల్లాలో గురువారం సాయంత్రం కురిసిన అకాల వర్షంతో కల్వకుర్తి, వెల్డండ, ఊర్కోండ, తాడూరు మండల రైతులు ఇబ్బంది పడ్డారు. కొనుగోలు కేంద్రాలు,రోడ్ల మీద ఆరబోసుకున్న వడ్లు వర్షంలో కొట్టుకుపోకుండా కాపాడుకొనేందుకు అవస్థలు పడ్డారు. తాడూరు మండలంలో కోతకు వచ్చిన వరిచేలు నేలకొరిగాయి. గాలివానకు మామిడితోటలకు నష్టం...


Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ - నేడు ఆగస్టు నెల ఆర్జితసేవా టికెట్లు విడుదల

Tirumala Tirupati Devasthanam Updates : తిరుమల శ్రీవారి ఆగస్టు కోటా ఆర్జిత సేవా, దర్శన టికెట్లు ఇవాళ విడుదల కానున్నాయి. భక్తులు ఆన్ లైన్ లో వీటిని బుకింగ్ చేసుకోవచ్చు.


హైదరాబాద్ పోలింగ్​పై ఈసీ ఫోకస్ పెట్టాలి : నిరంజన్

హైదరాబాద్ పోలింగ్​పై ఈసీ ఫోకస్ పెట్టాలి : నిరంజన్ హైదరాబాద్, వెలుగు :  హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలో పోలింగ్ శాతం తగ్గడానికి గల కారణాలపై ఎన్నికల కమిషన్ దృష్టి పెట్టాలని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ కోరారు. శుక్రవారం గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం.. ఒక వ్యక్తికి ఒక ఓటు మాత్రమే ఉండాలన్నారు.  కాని ...


4 రాష్ట్రాల్లో మహిళలకు ఫ్రీ బస్ జర్నీ..ఏపీలో ఎన్డీఏ కూటమి కూడా హామీ

4 రాష్ట్రాల్లో మహిళలకు ఫ్రీ బస్ జర్నీ..ఏపీలో ఎన్డీఏ కూటమి కూడా హామీ హైదరాబాద్, వెలుగు :  ప్రస్తుతం ఢిల్లీ, తమిళ నాడు, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల్లో మహిళలకు ఫ్రీ బస్సు స్కీంను అమలు చేస్తున్నా రు. ఫస్ట్​ ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం ఈ స్కీంను ప్రారంభించింది. తర్వాత కర్నాటకలో కాంగ్రెస్ సర్కారు 5 గ్యారంటీల్లో భాగంగాఅమలు చేస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్...


COVID KILLER Tea: ఈ 5 రకాల టీలతో కరోనా వైరస్‌కు చెక్ పెట్టొచ్చు- ఎలాగో తెలుసా?

COVID KILLER Tea: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ సృష్టించిన మారణహోమం అంతా ఇంతా కాదు. అగ్రరాజ్యం అని చెప్పుకునే అమెరికా కరోనా వైరస్ దెబ్బకు అతలాకుతలం అయ్యింది. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా వైరస్ పుట్టుకకు కారణమైన చైనా పరిస్థితి గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. లక్షలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. శవాలు గుట్టలు గుట్టలుగా పేరుకుపోయాయి. బయటకు వచ్చిన సమాచారం ప్రకారమే లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అసలు వాస్తవాలు...


నకిలీ విత్తనాలకు చెక్..కట్టడికి టాస్క్​ఫోర్స్ దాడులు షురూ

నకిలీ విత్తనాలకు చెక్..కట్టడికి టాస్క్​ఫోర్స్ దాడులు షురూ హైదరాబాద్, వెలుగు :  వచ్చే నెల నుంచి వానాకాలం సీజన్ షురూ కానుంది. రాష్ట్రంలో విత్తనాల డిమాండ్ నేపథ్యంలో ఇప్పటి నుంచే కొందరు అక్రమార్కులు నకిలీ విత్తనాల అమ్మకాలు మొదలుపెట్టారు. గ్రామాల్లో రైతులను మభ్యపెట్టి అంటగడుతున్నారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ శాఖ, పోలీసులతో కూడిన టాస్క్​ఫోర్స్ టీ...


గుడ్డెలుగు మృతి.. ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు నమూనాలు

గుడ్డెలుగు మృతి.. ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు నమూనాలు హైదరాబాద్:  కుమ్రం భీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లా పెంచికల్‌పేట అటవీ ప్రాంతంలో ఓ గుడ్డెలుగు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.  దాని మృతికిగల కారణాలు తెలుసుకునేందుకు నమూనాలు సేకరించి ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపినట్లు అధికారులు తెలిపారు. వేటగాళ్ల వల్ల విష ప్రయోగం వల్ల చనిపోయిందా? విద్యుదాఘాతంతోనా? అనేది దర్యాప్...


రంగంలోకి ఎమర్జెన్సీ రెస్పాన్స్​ టీమ్స్

రంగంలోకి ఎమర్జెన్సీ రెస్పాన్స్​ టీమ్స్ సిటీలోని మ్యాన్ హోల్స్​ వద్ద గార్డులుగా నియామకం     ఒక్కో డివిజన్​కు ఐదు మందిని కేటాయించిన వాటర్​బోర్డు     వానల టైంలో వెంటనే స్పందించేలా ఏర్పాట్లు     డీ– వాటరింగ్ మోటార్లతో కూడిన వాహనాలు అప్పగింత హైదరాబాద్, వెలుగు :  గ్రేటర్​ సిటీని వరుసగా భారీ వర్షాలు ముంచెత్తుతున్న నేపథ్యంలో వాటర్​బోర్డు అలర్ట్​అయింది. ...


ఉపాధి కూలీల వాహనం బోల్తా

ఉపాధి కూలీల వాహనం బోల్తా పలువురికి తీవ్ర గాయాలు..ఒకరి పరిస్థితి విషమం దండేపల్లి, వెలుగు : ఉపాధి కూలీల టాటాఏస్ వాహనం అదుపు తప్పి కాలువలో బోల్తా పడడంతో పులువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్​ ఆస్పత్రికి తరలించారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రంలో ఈ ఘటన జరిగింది.  దండేపల్లికి చెందిన 30 మంది ఉపాధి హామీ మహిళా కూలీ...


మంచిర్యాల జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయాలి

మంచిర్యాల జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయాలి మంచిర్యాల కలెక్టర్​ బదావత్​ సంతోశ్​ కోల్​బెల్ట్/బెల్లంపల్లి​, వెలుగు :  మంచిర్యాల జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్​బదావత్ సంతోశ్ ఆదేశించారు. శుక్రవారం ఆయన మందమర్రి మండలంలోని సారంగపల్లి, బెల్లంపల్లి మండలం చంద్రవెల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఐ...


Nepal Bans Everst Masala: ఎవరెస్ట్‌ మసాలా దిగుమతులపై నేపాల్ నిషేధం, వినియోగంపైనా ఆంక్షలు

Everset Masala Banned: భారత్‌కి చెందిన మసాలా పౌడర్‌లలో హానికర రసాయనాలున్నాయంటూ సింగపూర్, హాంగ్‌కాంగ్ తీవ్ర ఆరోపణలు చేశాయి. వాటి వినియోగంపైనా నిషేధం విధించాయి. ఇప్పుడు నేపాల్ కూడా ఇదే ఆరోపణలు చేసింది. Everest,MDH కంపెనీలకు చెందిన మసాలాల్లో హానికర పురుగు మందులున్నాయని తేల్చి చెప్పింది. వీటి వాడొద్దంటూ నిషేధించింది. నేపాల్ ఫుడ్ టెక్నాలజీ అండ్ క్వాలిటీ కంట్రోల్ వీటిని టెస్ట్ చేయగా అందులో ఇథిలీన్ ఆక్స్సైడ్‌ (ethylene oxide) అవశేషాలు కనిపించాయని...


Cabinet Meet: తెలంగాణ రైతులకు అలర్ట్.. రుణమాఫీపై ప్రభుత్వం కీలక ప్రకటన

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆగస్టు 15 లోగా రైతులకు రుణమాఫీ అమలు చేస్తామని ఇటీవల చెబుతూ వస్తోంది. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఈ హామీ ఇస్తూ వచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఐతే.. ఇందులో కొత్త విషయం ఏంటంటే.. ఇవాళ కీలకమైన కేబినెట్ సమావేశం జరగబోతోంది. ఇందులో ప్రధానంగా రుణమాఫీ అంశంపై చర్చించబోతున్నారు. ఆగస్టు 15 లోగా రుణమాఫీ అమలు చేసేందుకు, చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చిస్తారు. అందువల్ల రైతులు అలర్ట్‌గా ఉండాలి. ఏ క్షణమైనా అధికారులు మళ్లీ వచ్చి.. రుణాలకు...


హ్యాట్సాప్ సార్ : స్కూల్ పిల్లలకు బిర్యానీ వండిపెట్టిన పోలీస్

హ్యాట్సాప్ సార్ : స్కూల్ పిల్లలకు బిర్యానీ వండిపెట్టిన పోలీస్ మన దేశంలో అక్షరాస్యత రేటు ఏటా పెరుగుతున్నప్పటికీ ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఆశించిన స్థాయిలో అక్షరాస్యత పెరగటం లేదు. అలాంటి ప్రాంతాల్లో తమిళనాడుకు చెందిన కొండ చోళ నల్లూర్ గ్రామం ఒకటి. ఈ గ్రామంలో టెంత్ పాసవ్వడం అన్నది అరుదైన ఘటన .1998లో ఈ గ్రామంలో కేవలం 8మంది విద్యార్థులు మాత్రమే టెంత్ పాసయ్...


Weather Latest Update: తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజులు వర్షాలే- భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు

Weather Latest News: తెలుగురాష్ట్రాల్లో రాజకీయ వేడితోపాటు సూర్యుడి వేడి కూడా తగ్గింది. వారం రోజుల వరకు ఉక్కపోతతో చంపేసిన వాతావరణం ఇప్పుడు కాస్త శాంతించింది. మూడు రోజుల నుంచి సాయంత్రం వేళలలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఉక్కపోత ఉన్నప్పటికీ గతంలో ఉన్న వేడి మాత్రం లేదు. ఐఎండీ సూచినల ప్రకారం మరో నాలుగు రోజుల పాటు ఇదే వాతావరణం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఎలా ఉంటుంది? రాయలసీమకు ఆనుకొని ఉత్తర తమిళనాడు మీదుగా...


Kasi Vishalakshi Shakti Peeth: అష్టాదశ శక్తిపీఠం - సతీదేవి చెవిపోగు పడిన ప్రదేశం - వివాహం కానివారికి ప్రత్యేకం!

Ashtadasa Shakti Peethas: హిందువులకు ఆరాధ్య పుణ్యక్షేత్రం , సప్తమోక్ష పురాణాలలో ఒకటిగా కాశికి విశిష్ట స్థానం ఉంది. వేల సంవత్సరాలక్రితమే కాశీ ఉండేదని చెప్పేందుకు గుర్తుగా వేదాల్లోనూ, ఇతిహాసాల్లోనీ ఈ నగరం ప్రస్తావవ ఉంది. అసలు కాశీలో తొలి నిర్మాణం ఎప్పుడు జరిగిందో ఇప్పటికీ సరైన స్పష్టత లేదు. మనిషి శరీరంలో ఉన్న నాడులతో సమానంగా ఇక్కడ 72వేల గుడులు ఉండేవట. ఈ క్షేత్రంలో కొలువుదీరిన విశ్వేశ్వరుడు ద్వాదశ జ్యోతిర్లింగాలలో ముఖ్యుడు. అవిముక్త క్షేత్రంగా...


తిరుమల శ్రీవారి దర్శనం, సేవలు.. కోర్టుకెళ్లి మరీ సాధించుకున్న ఇద్దరు భక్తులు

Tirumala Srivari Melchat Vastram Seva Consumer Court Verdict: తిరుమల శ్రీవారి మేల్‌చాట్ సేవకు సంబంధించి వినియోగదారుల ఫోరం కీలక తీర్పును వెల్లడించింది. తెలంగాణకు చెందిన భక్తులు వేసిన పిటిషన్‌పై విచారణ జరిపి టీటీడీకి కీలక ఆదేశాలు ఇచ్చింది. 2007 నుంచి 2021 వరకు.. అలాగే ఆ తర్వాత మూడేళ్ల పాటూ పోరాటం చేసి అనుకున్నది సాధించారు. మరి టీటీడీ కోర్టు ఆదేశాలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది చూడాలి.


గిరిజన గురుకులంలో డిగ్రీ కోర్సులు

గిరిజన గురుకులంలో డిగ్రీ కోర్సులు తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌‌స్టిట్యూషన్స్ సొసైటీ నిర్వహిస్తున్న వరంగల్‌‌ జిల్లా అశోక్‌‌నగర్‌‌లోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఆర్మ్‌‌డ్ ఫోర్సెస్ ప్రిపరేటరీ అకాడమీ ఫర్ మెన్ 2024–-25 విద్యా సంవత్సరానికి డిగ్రీ కోర్సులో ప్రవేశానికి అర్హులైన అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్​ కోరుతోంది...


Amit Shah on 400 Seats జూన్ 4న బీజేపీ 272 దాటకపోతే ఎలా

భారతదేశం, May 17 -- 2024 లోక్ సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్ల కన్నా తక్కువ సీట్లు వస్తే ఏమైనా ప్లాన్ బి ఉందా అన్న ప్రశ్నపై కేంద్ర మంత్రి అమిషా కీలక వ్యాఖ్యలు చేశారు. 60 శాతం కన్నా తక్కువ ఉన్నప్పుడే ప్లాన్ B తయారు చేయాలన్నారు. ఈ ఎన్నికల్లో ప్రధాని మోడీ అఖండ మెజారిటీతో అధికారంలోకి రావడం ఖాయమన్నారు. గత పది సంవత్సరాలు అనేక కార్యక్రమాలు చేశామన్నారు. 60 కోట్ల మంది లబ్ధిదారులు తమ వెంట ఉన్నారని అమిత్ షా తెలిపారు. సైన్యం సహా అన్ని వర్గాల ప్రజలు మోదీ వెంటనే ఉన్నారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.


Hyderabad Crime : బీమా డబ్బుల కోసం కోడలి దాష్టీకం..! అత్తమామల హత్యకు కుట్ర, కత్తులతో దాడి చేసిన సుఫారీ గ్యాంగ్

Murder Plan For Insurance Money : బీమా డబ్బుల కోసం ఏకంగా అత్త మామలను లేకుండా చేసేందుకు సొంత కోడలు ప్లాన్ చేసింది. ఇందుకోసం ఓ సుఫారీ గ్యాంగ్ ను కూడా రంగంలోకి దిపి కత్తులతో దాడి చేయించింది.


Swati Maliwal Case: పీరియడ్స్ ఉన్నాయన్నా వినకుండా కడుపులో తన్నాడు, దాడి ఘటనపై స్వాతి మలివాల్‌

Swati Maliwal Assault Case: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంట్లోని సిబ్బంది తనపై దాడి చేసిందంటూ ఆప్ ఎంపీ స్వాతి మలివాల్ చేసిన ఆరోపణలు సంచలనమయ్యాయి. కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్‌పై కంప్లెయింట్ ఇచ్చిన ఆమె దాడి ఎలా జరిగిందో వివరించారు. చెంప దెబ్బ కొట్టి, జుట్టు పట్టుకుని లాగి, ఛాతిపై కాలితో తన్నినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేజ్రీవాల్ ఇంట్లోని డ్రాయింగ్ రూమ్‌లో ఇదంతా జరిగిందని ఆరోపించారు. ఆ సమయంలో కేజ్రీవాల్ ఇంట్లోనే ఉన్నారని...