Trending:


పెన్షన్‌‌ కానుక కాదు, హక్కు..తెలుగు అకాడమీ కేసులో హైకోర్టు తీర్పు

పెన్షన్‌‌ కానుక కాదు, హక్కు..తెలుగు అకాడమీ కేసులో హైకోర్టు తీర్పు హైదరాబాద్, వెలుగు: పెన్షన్‌‌ పొందడం రిటైర్డు ఉద్యోగుల హక్కేగాని..కానుక కాదని హైకోర్టు వెల్లడించింది. తెలుగు అకాడమీ విభజన తర్వాత ఏపీ, తెలంగాణకు కేటాయించిన ఉద్యోగుల సర్వీసు రికార్డులను పరస్పరం తీసుకుని..రిటైర్డ్ ఉద్యోగులకు 2 వారాల్లోగా పెన్షన్‌‌ బకాయిలను చెల్లించాలని స్పష్టం చేసింది. చ...


చిన్నారి ప్రాణాల మీదకు తెచ్చిన క్యారెట్..బ్రాంకోస్కోపీ ద్వారా కాపాడిన వైద్యులు

చిన్నారి ప్రాణాల మీదకు తెచ్చిన క్యారెట్..బ్రాంకోస్కోపీ ద్వారా కాపాడిన వైద్యులు కొత్తకోట, వెలుగు : క్యారెట్ ముక్క ఊపిరితిత్తుల మధ్యలో ఇరుక్కొని ఊపిరాడక స్పృహ కోల్పోయిన ఏడాది చిన్నారిని పీడియాట్రిక్ ​బ్రాంకో స్కోపీ ద్వారా వైద్యులు కాపాడారు. కొత్తకోటకు చెందిన జహిర్​ దంపతుల రెండో కుమార్తె ఫిజ్జా క్యారెట్ తిని ఉక్కిరిబిక్కిరి కావడంతో కుటుంబ సభ్యులు హుటా...


IRCTC Tamilnadu Tour Package : 6 రోజుల్లో తమిళనాడులోని ప్రముఖ దేవాలయాల సందర్శన, హైదరాబాద్ నుంచి ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ

IRCTC Tamilnadu Tour Package : హైదరాబాద్ నుంచి తమిళనాడులోని ప్రముఖ దేవాలయాలను దర్శించుకునేందుకు ఐఆర్సీటీసీ 6 రోజుల టూర్ ప్యాకేజీ అందిస్తోంది.


PM Kisan Yojana: రైతులకు డబుల్ ధమాకా.. అకౌంట్లోకి రూ.9,500 జమ..

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన, దీనిని పీఎం కిసాన్ యోజన అని కూడా పిలుస్తారు. ఇది 2019లో భారత ప్రభుత్వం ప్రారంభించిన విప్లవాత్మక కార్యక్రమం. దేశవ్యాప్తంగా చిన్న, సన్నకారు రైతులకు ఆర్థిక సహాయం అందించడం, వ్యవసాయ కార్యకలాపాలను కొనసాగించడం.. వారి జీవనోపాధిని మెరుగుపరచడం దీని ప్రధాన లక్ష్యం. దేశవ్యాప్తంగా రైతులతో పాటు.. ఏపీ తెలంగాణ రైతులు కూడా 17వ విడత పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కోసం ఎదురుచూస్తున్నారు. మునుపటి విడత అంటే 16వ విడత డబ్బులు ఫిబ్రవరి 2024లో విడుదలయ్యాయి. ఈ పథకం వాయిదా ప్రతి 4 నెలలకు నేరుగా రైతుల ఖాతాలకు పంపబడుతుంది. అంటే ప్రతీ వాయిదాకు రూ.2 వేలు చొప్పున మూడు దఫాలుగా రైతుల ఖాతాల్లో రూ.6 వేలు జమ అవుతాయి. 17వ విడత పీఎం కిసాన్ డబ్బులు మే 2024 చివరి నాటికి లేదా జూన్ 2024 ప్రారంభంలో విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇప్పటి వరకు 16 విడతలు విడుదలయ్యాయి. 17వ విడత కోసం ఇ-కెవైసిని పొందడం అవసరం. కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద కేంద్ర ప్రభుత్వం రైతులకు ఏటా రూ.6000 అందజేస్తుంది. ఇందులో.. తెలంగాణ ప్రభుత్వం సంవత్సరానికి రైతుబంధు ద్వారా రూ.10 వేలు రైతులకు అందిస్తోంది. ఇక వానా కాలం సీజన్ నుంచి రైతుభరోసా పేరుమీద కాంగ్రెస్ ప్రభుత్వం రూ.15వేలు అందించనుంది. అంటే రైతులకు మొత్తం రూ.21వేలు ప్రతీ సంవత్సరం తమ అకౌంట్లోలో జమ కానున్నాయి. అయితే జూన్ మొదటి వారంలో పీఎం కిసాన్ నిదులు రూ.2 వేలు జమ తర్వాత వానాకాలం సీజన్ లో తెలంగాణ రైతుల ఖాతాలో ఎకరాకు రూ.7500 జమ చేయనున్నారు. అంటే రైతులకు ఒకేసారి రూ.9500 పెట్టుబడి సాయం కింద అందనున్నాయి. రైతులు PM కిసాన్ సమ్మాన్ నిధి pmkisan.gov.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా రాబోయే వాయిదాకు సంబంధించిన సమాచారాన్ని పొందవచ్చు. ఇదే కాకుండా.. వ్యవసాయ మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ , PM కిసాన్ సమ్మాన్ నిధి హెల్ప్‌లైన్ నంబర్ 1800-945-8955లో కూడా తదుపరి సమాచారాన్ని పొందవచ్చు. ఈ కేవైసీ చేయించుకోని వారికి ఈ సారి 17వ విడత డబ్బులు అందవనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.


APSRTC: హైదరాబాద్, బెంగళూరు నుంచి ఏపీకి స్పెషల్ బస్సులు..ఎక్కడికెక్కడికి ఉన్నాయో చూడండి

ఆంధ్రప్రదేశ్ లో మంగళవారం(మే 13)న అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ స్థానాలకు కూడా ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకునేందుకు ఎక్కడెక్కడో సెటిలైన ఏపీ వాసులు తరలివెళ్తున్నారు. ఎన్నికల పండుగలో పాల్గొనేందుకు సొంతూర్లకు వెళ్తున్న వారితో రైళ్లు, బస్సులు కిటకిటలాడుతున్నాయి. ప్రైవేట్ ట్రావెల్స్ ఈ సమయంలో భారీగా ఛార్జీలు వసూలు చేస్తున్న నేపథ్యంలో ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల నేపధ్యంలో...


Tamil Nadu: రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న కార్‌లో మహిళ డెడ్‌బాడీ, గొయ్యి తవ్వుతూ దొరికిపోయిన నిందితులు

Tamil Nadu Crime News: తమిళనాడులో ప్యాట్రోలింగ్ చేస్తున్న పోలీసులకు ఓ కార్‌లో మహిళ డెడ్‌బాడీ కనిపించింది. వెంటనే అప్రమత్తమై నిందితులను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దిండిగల్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. రోడ్డు పక్కనే పార్క్ చేసిన కార్‌లో మహిళ మృతదేహం కనిపించినట్టు పోలీసులు వెల్లడించారు. ఇద్దరు అనుమానితులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రోడ్డు పక్కనే కొంత దూరంలో గొయ్యి తవ్వి ఆ మృతదేహాన్ని పాతి పెట్టాలని ప్రయత్నించారు నిందితులు. ఆ సమయంలోనే...


Indian students dead in US : జలపాతంలో మునిగి...! అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి

Indian students dead in USA : అమెరికాలోని ఓ జలపాతంలో మునిగి ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి చెందారు. మే 8వ తేదీన ఈ ఘటన చోటు చేసుకున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు.


స్కార్పియన్: మానవ అక్రమ రవాణాలో ఆరితేరిన ఈ యూరప్‌ మోస్ట్‌వాంటెడ్‌ క్రిమినల్ బీబీసీ జర్నలిస్టుకు ఎలా దొరికాడంటే....

కొద్దిసేపటి తరువాత మేం కూర్చున్న టేబుల్ పక్కనుంచి వెళుతున్న ఓ వ్యక్తి తన జాకెట్ జిప్ తీసి, అందులోని తుపాకీని చూపి వెళ్ళిపోయాడు. మేమెంతటి ప్రమాదకర వ్యక్తుల గురించి వెదుకుతున్నామో ఆ ఘటనకు మాకు తెలియజేసింది.


మీ దగ్గర ఓటర్ ఐడీ లేదా... ఏం పర్లేదు... ఈ కార్డులున్నా ఓటేయవచ్చు..!!

అమరావతి : ఓటు వేయడం ప్రతి ఒక్కరి హక్కే కాదు బాధ్యత కూడా. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఓటే ప్రజల వజ్రాయుధం. దేశాన్ని పాలించే నాయకులను ఎన్నుకునే బాధ్యత ప్రజల చేతిలోనే పెట్టారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఓటును కొందరు లైట్ తీసుకుంటున్నారు... ఓటు వేయడానికి బద్దకిస్తున్నారు. దీంతో చాలాచోట్ల పోలింగ్ శాతం కనీసం 50 శాతం దాటని పరిస్థితి కనిపిస్తోంది. కొన్నిసార్లు చిన్నచిన్న అనుమానాలు ఓటర్లను పోలింగ్ కు దూరం చేస్తున్నాయి. అలాంటి అనుమానాల్లో ఒకటే...


AP Election Arrangements: ఏపీ ఎన్నికలకు అంతా సిద్ధం, ఓటర్లు ఎంతమంది, ఎన్ని పోలింగ్ కేంద్రాలు

AP Election Arrangements: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు అంతా సిద్ధమైంది. నిన్నటితో ప్రచారం కూడా ముగియడంతో ఇప్పుడు అంతా నిశ్శబ్ద యుద్ధం జరుగుతోంది. పార్టీలు నేతలు కీలకమైన పోల్ మేనేజ్‌మెంట్‌పై దృష్టి సారిస్తే ఎన్నికల సంఘం ఏర్పాట్లపై ఫోకస్ పెట్టింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి


స్వాములపై అక్రమంగా కేసులు పెట్టారు

స్వాములపై అక్రమంగా కేసులు పెట్టారు ఆదిలాబాద్, వెలుగు : భైంసాలో హనుమాన్ దీక్ష స్వాములపై అక్రమ కేసులు పెట్టారని ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆరోపించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్న స్వాములను నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్​తో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భైంసాలో జరిగిన ...


మోదీ పదేళ్ల పాలనలో ధనికులకే మేలు జరిగింది: ప్రియాంక గాంధీ

మోదీ పదేళ్ల పాలనలో ధనికులకే మేలు జరిగింది: ప్రియాంక గాంధీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవాలని పిలుపునిచ్చారు ప్రియాంక గాంధీ.  కాంగ్రెస్ గెలిస్తేనే పేదలకు మేలు జరుగుతుందన్నారు. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఉపాధి కూలీ రూ.400కు పెంచుతామన్నారు. ప్రతి మహిళా అకౌంట్లో రూ. లక్ష వేస్తామని హామీ ఇచ్చారు. కామారెడ్డిలో ప్రియాంకగాంధీ రోడ్ షో న...


PoK Clashes: స్వతంత్ర హోదా కోసం PoK పౌరుల ఆందోళనలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు

Clashes in PoK: పాక్ ఆక్రమిత కశ్మీర్‌ ప్రాంతంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. పౌరులు రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ గొడవల్లో ఓ పోలీస్‌ ఆఫీసర్ ప్రాణాలు కోల్పోయాడు. దాదాపు 90 మంది తీవ్రంగా గాయపడ్డారు. ద్రవ్యోల్బణం, అత్యధికంగా పన్ను వసూళ్లు చేయడం, విద్యుత్ కొరత లాంటి సమస్యలపై స్థానికులు పోరాడుతున్నారు. తమ హక్కుల్ని అణిచివేస్తున్నారంటూ ప్రజలు తిరగబడుతున్నారు. ఆజాదీ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసనలు...


PM Modi : హైదరాబాద్‌లో ప్రధాని మోదీ ప్రసంగం

హైదరాబాద్ బహిరంగ సభలో ప్రధాని మోదీ పూర్తి ప్రసంగం.


రైతులను మోసం చేసి లక్షలు సంపాదిస్తున్న పల్లవి ప్రశాంత్... చీకటి బాగోతం బట్టబయలు!

పల్లవి ప్రశాంత్ చీకటి బాగోతం బట్టబయలు అయ్యింది. అతడు రైతుల మోసం చేసి లక్షలు సంపాదిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో గురు శిష్యులు పల్లవి ప్రశాంత్, శివాజీలను ఏకి పారేస్తున్నారు జనాలు. బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ గా అవతరించాడు పల్లవి ప్రశాంత్. ఒక సామాన్యుడిగా హౌస్లో అడుగుపెట్టి తన ఆటతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నాడు. ఒదిగి ఉండే పల్లవి ప్రశాంత్ నామినేషన్స్ లో ఫైర్ అయ్యేవాడు. ఇక టాస్క్ లలో సత్తా చాటేవాడు. మొదట్లో తడబడ్డ రైతుబిడ్డ మెల్లగా...


మిస్టరీ : కుక్కల సూసైడ్ స్పాట్‌‌!..ఎందుకు చనిపోతున్నాయి?

మిస్టరీ : కుక్కల సూసైడ్ స్పాట్‌‌!..ఎందుకు చనిపోతున్నాయి? రోజూ సాయంత్రం తన పెట్​ డాగ్​ స్పానియల్ కాస్సీని బయటికి తీసుకెళ్లే అలవాటు ఉంది ఎలిస్ ట్రెవోరోకు. అలా 2014లో ఒకరోజు ఆ కుక్కని తీసుకుని ఓ బ్రిడ్జి మీదుగా వెళ్తోంది. అక్కడి  వాతావరణం హాయిగా అనిపించింది ఆమెకు. ఆ పచ్చదనంలో కాసేపు సేద తీరాలి అనుకుంది. అలా అనిపించడం ఆలస్యం వెంటనే కారు ఆపింది. కారు డో...


ఆరు నెలల తర్వాత.. తెరుచుకున్న బద్రినాథ్ ఆలయం

ఆరు నెలల తర్వాత.. తెరుచుకున్న బద్రినాథ్ ఆలయం ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన బద్రినాథ్‌ ఆలయం ఆదివారం తెరుచుకుంది. పరమేశ్వరుడి పవిత్ర ఆలయాలైన 12 జ్యోతిర్లింగాల్లో బద్రినాథ్‌ ఆలయం ఒకటి. చార్‌ ధామ్‌ యాత్ర శుక్రవారం నుంచే ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కేదార్‌నాథ్‌, గంగోత్రి, యమునోత్రి ఆలయాలు భక్తుల కోసం శుక్ర...


మెదక్లో అర్థరాత్రి కారులో 88 లక్షలు స్వాధీనం

మెదక్లో అర్థరాత్రి కారులో 88 లక్షలు స్వాధీనం మెదక్ జిల్లాలో అర్థరాత్రి భారీగా నగదు పట్టుబడింది.  మాసాయిపేట మండలం పోతిన్ పల్లి చౌరస్తా దగ్గర అర్ధరాత్రి పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తుండగా నగదును పట్టుకున్నారు. పెద్ద శివునూరు గ్రామ శివారులోని ఒక గెస్ట్ హౌస్ నుంచి వచ్చిన కారును తనిఖీ చేయగా అందులో 88 లక్షల 43 వేల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు...


పాకిస్థాన్ వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీని మెచ్చుకున్నారా? నిజమేంటి?

“భారతదేశపు ముస్లింలు అదృష్టవంతులు ఎందుకంటే మీరు రంజాన్ పండగ సందర్బంగా చేసే ఉపవాసాల రోజున తినడానికి రకరకాల పండ్లు తింటూ ఆనందమైన జీవితం గడుపుతున్నారు. పాకిస్తాన్‌లో తినడానికి తిండి కూడా లేదు, భారత్.. శక్తిమంతమైన నాయకుడు నరేంద్ర మోదీ గారి చేతిలో ఉంది, కాబట్టే మీరు సంతోషంగా ఉన్నారు. ఆయనకు మా విన్నపం, మా పాకిస్తాన్ మీద దాడి చేసి, పాకిస్థాన్‌ను భారతదేశంలో కలపండి” అంటూ ఒక పాకిస్తానీ యువకుడు తన గొడును వెళ్లబోసుకున్నాడు అంటూ సోషల్ మీడియాలో (ఇక్కడ, ఇక్కడ...


పాకిస్తాన్ పాలిత కశ్మీర్‌లో పిండి ధరలపై ఆందోళనలు, హింసాత్మక ఘర్షణలో పోలీసు అధికారి మృతి

పాకిస్తాన్ పాలిత కశ్మీర్‌లో కరెంట్ ఛార్జీలు, పిండి ధరల పెరుగుదలపై మొదలైన నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. నిరసనకారులు, పోలీసులకు మధ్య హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకున్నాయి.


Election workers diet: ఎన్నికల రోజు పోలింగ్ సిబ్బంది మెనూ ఏంటో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా నాలుగో విడత ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. మే13వ తేదీ పోలింగ్ జరగనుంది. పోలింగ్ కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తిచేసిన కేంద్ర ఎన్నికల సంఘం.. ఎన్నికల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది ఆరోగ్యంపైనా దృష్టిసారించింది. దేశంలో ఎండల తీవ్రత నేపథ్యంలో పోలింగ్ సిబ్బందికి అందించాల్సిన ఆహారానికి సంబంధించి ఆదేశాలు జారీ చేసింది. ఈ మెనూ ప్రకారం వారికి ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేసింది.


Voter Slip Download: మీకు ఓటరు స్లిప్పు అందలేదా? ఇలా చేస్తే సింపుల్‌గా మీరే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు

Voter Slip Download Process: తెలుగు రాష్ట్రాల్లో రేపే (మే 13) పోలింగ్ జరగబోతోంది. తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు, ఏపీలో లోక్ సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. ఓటర్లు ఓటు వేసేందుకు వీలుగా ఓటరు స్లిప్‌ల పంపకాలు కూడా జరుగుతున్నాయి. ఎన్నికల సిబ్బంది అయిన బీఎల్‌వోలు మాత్రమే కాక, ఆయా ప్రాంతాల్లో రాజకీయ పార్టీల నేతలు ఓటరు స్లిప్పులను పంపే ఏర్పాటు చేస్తున్నారు. అయితే కొంతమందికి స్లిప్స్ అందుతున్నప్పటికీ మరికొందరికి మాత్రం అందడంలేదు....


ఓటేసేందుకు ఊరి బాట..హైదరాబాద్ నుంచి 22 లక్షల మంది వెళ్లారని అంచనా

ఓటేసేందుకు ఊరి బాట..హైదరాబాద్ నుంచి 22 లక్షల మంది వెళ్లారని అంచనా టోల్ ప్లాజాల వద్ద బారులు తీరిన వాహనాలు  ఇటు రాష్ట్రంలోని జిల్లాలు, అటు ఏపీకి ఓటర్ల పయనం  2 వేల స్పెషల్​ బస్సులు వేసిన టీఎస్​ఆర్టీసీ 400కు పైగా ఏపీ బస్సుల్లో అడ్వాన్స్​ బుకింగ్స్ ​ ఐదారు స్పెషల్ ట్రైన్లు నడుపుతున్న రైల్వే శాఖ హైదరాబాద్/యాదాద్రి/కేతేపల్లి (నకిరేకల్), వెలుగు : తెలుగ...


2 మినిట్స్ :నూడుల్స్ తిని ఫ్యామిలీ మొత్తం ఆస్పత్రిలో.. పదేళ్ల బాలుడి చనిపోయాడు..

2 మినిట్స్ :నూడుల్స్ తిని ఫ్యామిలీ మొత్తం ఆస్పత్రిలో.. పదేళ్ల బాలుడి చనిపోయాడు.. పిల్లల నుండి పెద్దల వరకూ ఎక్కువగా ఇష్టపడే ఐటమ్ మ్యాగీ నూడుల్స్.త్వరగా చేసుకోవచ్చన్న కారణంతో పెద్దలు, బ్యాచిలర్స్, ఆఫీసులకు వెళ్లే వాళ్ళు దీన్ని ప్రిఫర్ చేస్తే, టేస్ట్ కోసం పిల్లలు దీన్ని లైక్ చేస్తూ ఉంటారు. దీనికి తోడు ఈ బ్రాండ్ యాడ్స్ కూడా జనంలోకి బాగా వెళ్లాయి. ఎంతలా...


Pavitra Jayaram: బుల్లితెర ఇండస్ట్రీలో విషాదం.. కారు ప్రమాదంలో త్రినయని సీరియల్ నటి మృతి

Pavitra Jayaram: బుల్లితెర ఇండస్ట్రీలో విషాదం.. కారు ప్రమాదంలో త్రినయని సీరియల్ నటి మృతి తెలుగు సీరియల్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. సీరియల్ నటి పవిత్ర జయరామ్(Pavitra jayaram) కారు ప్రమాదంలో మరణించారు. ఈ ఉదయం ఆమె ప్రయాణిస్తున్న కారు కర్నూలు వద్ద బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పవిత్ర జయరాం అక్కడికక్కడే మరణించినట్టు సమాచారం. ప్రమాద సమయంలో కారులో పవి...


వాళ్లకిచ్చి మాకివ్వారా.. ఓట్ల డబ్బుల కోసం రోడ్డెక్కిన మహిళలు

ఓటంటే అమ్మకం కాదు.. అదో ఆయుధం. ఐదేళ్ల నీ భవిష్యత్తును నిర్ణయించుకునేందుకు నీకున్న గొప్ప అవకాశం. అయితే ఐదొందల నోటు కోసం, క్వార్టర్ బాటిల్ కోసం ఓటును అమ్మేసుకుంటే.. నీ భవిష్యత్తును నువ్వే అంధకారంలోకి నెట్టేసుకుంటావని ఎన్నికల సంఘం, పలు స్వచ్ఛంద సంస్థలు చెప్తున్నా.. ఇంకా కొన్నిచోట్ల జనం మారడం లేదు. తాజాగా తమ ఓట్లకు డబ్బులివ్వలేదంటూ కాకినాడ జిల్లాలో జనం రోడ్డెక్కారు. వారికి ఇచ్చి.. మా ఓటుకు డబ్బెందుకు ఇవ్వటం లేదని రోడ్డెక్కి నిరసన చేశారు.


ఏజెన్సీలోని ప్రజలు నిర్భయంగా ఓటువేయాలి : ఎస్పీ శబరీష్

ఏజెన్సీలోని ప్రజలు నిర్భయంగా ఓటువేయాలి : ఎస్పీ శబరీష్ ములుగు, వెలుగు: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశామని, ఏజెన్సీలో ప్రజలు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ములుగు ఎస్పీ శబరీష్ సూచించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు వివిధ జిల్లాల నుంచి వచ్చిన అటవీ శాఖ, టీఎస్​ఎస్​పీ బలగాలకు...


మహిళను వీడని ఎన్నికల సిరా గుర్తు.. 9 ఏళ్లుగా చెరగని ముద్ర

మనలో చాలా మంది ఇప్పటికే పలుమార్లు ఓటేసిన వారు ఉంటారు. ఇక ఈసారి ఎన్నికలతో తొలిసారి ఓటు వేసే యువ ఓటర్లు కూడా ఉంటారు. అయితే ఓటు వేసినందుకు గుర్తుగా చేతి వేలికి ఎన్నికల అధికారులు సిరా గుర్తు వేస్తారు. ఈ సిరా మరక కొన్ని రోజుల పాటు చేతి వేలికి అలాగే ఉంటుంది. అయితే ఓ మహిళకు మాత్రం ఎన్ని సంవత్సరాలు అయినా పోవట్లేదు. ఇంతకీ ఎవరా మహిళ. ఎందుకు ఆ సిరా మరక పోవడం లేదు. ఈ సంఘటన ఎక్కడ జరిగింది అనే విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.


టీటీడీ జూనియర్ కళాశాలల్లో ప్ర‌వేశానికి దరఖాస్తుల ఆహ్వానం.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే..

తిరుప‌తిలోని శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల, శ్రీ వేంకటేశ్వర జూనియర్ కళాశాల‌లో 2024 – 25 విద్యా సంవత్సరానికి ప్ర‌వేశాల కోసం అర్హులైన విద్యార్థుల నుండి ఆన్లైన్ లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు టీటీడీ విద్యాశాఖాధికారి డాక్టర్ భాస్కర్ రెడ్డి తెలిపారు. మే 15 నుండి 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్‌లో దరఖాస్తు ఆంగ్ల భాషలో మాత్రమే ఉంది. విద్యార్థుల సౌకర్యార్థం యూజర్ మాన్యువల్‌, ఆయా కళాశాలల ప్రాస్పెక్టస్ ను తెలుగు, ఆంగ్ల భాషల్లో...


Vijayawada News: ఓటు వేసేందుకు ఊరెళ్తున్నాం - బస్సులు లేక అవస్థల ప్రయాణం, ప్రత్యేక సర్వీసుల కోసం వినతి

Rush In Vijayawada Bus Stand: ఎన్నికల నేపథ్యంలో తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు స్వగ్రామాలకు పోటెత్తుతున్నారు. ఈ క్రమంలో విజయవాడ (Vijayawada) బస్టాండ్ కిటకిటలాడుతోంది. ఇక్కడి నుంచి గుడివాడ, మచిలీపట్నం, ఏలూరు, గుంటూరు, కాకినాడ, రాజమహేంద్రవరంతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలకు వెళ్లే ప్రయాణికులతో విపరీతమైన రద్దీ నెలకొంది. ఇప్పటికే రిజర్వేషన్లన్నీ ఫుల్ కాగా.. ప్రత్యేక బస్సులు కూడా నిండిపోతున్నాయి. అయితే, ఉదయం 5 గంటల నుంచే పడిగాపులు కాస్తున్నా...


ఆ అధికారుల స్పెషల్ మెనూ ఇదేనట.. సూపర్ కదూ !

ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇక ఎన్నికలే తరువాయి. మారుమ్రోగిన మైకులు ఒక్కసారిగా మూగపోయాయి. అయితే ఈసీ ఆదేశాల మేరకు ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు సైతం చకచకా సాగుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల హడావుడి లో అధికారులు బిజీ అయ్యారు. అలాగే ఎన్నికల విధులకు హాజరయ్యే అధికారులు, సిబ్బంది సైతం సిద్దం అయ్యారు. కాగా ఎన్నికల అధికారులకు ప్రత్యేకమైన మెనూ అమలు చేయాలని ఎన్నికల కమీషన్ ఆదేశించింది. 12వతేదీ సాయంత్రం సాధారణంగా ఎన్నికల నిర్వహణకు కేటాయించిన పోలింగ్ సిబ్బంది ఎన్నికల విధులకు హాజరవుతారు. ఆ సమయంలో సమోసా, మజ్జిగ అలాగే రాత్రి సమయంలో అన్నం, ఏదైనా కూర, చపాతీ, టమాటా, పప్పు, పెరుగు ఇలా మెనూ అమలు చేయనున్నారు. అయితే పోలింగ్ రోజున కూడా ప్రత్యేక మెనూ అమలు చేయనున్నట్లు ఈసీ తెలిపింది. ఉదయం టీ, అరటి పండ్లు, ఉప్మా, అలాగే మజ్జిగ అందించనున్నారు. మద్యాహ్నం కోడిగుడ్డు కూర, చట్నీ, సాంబారు, పెరుగు భోజనం అందిస్తారు. సాయంత్రం 5.30 టీ, బిస్కెట్లు అందించనుండగా, స్థానిక అధికారులు వీటి అమలు తీరును పర్యవేక్షించనున్నారు.


పోలింగ్ కు ఫుల్ సెక్యూరిటీ.. గ్రేటర్ సిటీలో 10,632 పోలింగ్ కేంద్రాలు

పోలింగ్ కు ఫుల్ సెక్యూరిటీ.. గ్రేటర్ సిటీలో 10,632 పోలింగ్ కేంద్రాలు 3 కమిషనరేట్ల పరిధిలో 38,645 మంది పోలీసులతో బందోబస్తు     ఏడు లోక్ సభ సెగ్మెంట్ల పరిధిలో  అప్రమత్తం      5 వేల సీసీ కెమెరాలతో పోలింగ్ పర్యవేక్షణ      కమాండ్ కంట్రోల్ సెంటర్ కు కనెక్ట్ హైదరాబాద్‌‌,వెలుగు:  లోక్‌‌సభ ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రం ముగియడంతో సిటీ పోలీసులు పోలింగ్‌...


20 సీట్లు మార్చాలని చెప్పినా కేసీఆర్‍ వినలేదు

20 సీట్లు మార్చాలని చెప్పినా కేసీఆర్‍ వినలేదు వరంగల్‍, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల సమయంలో 20 మంది సిట్టింగ్‍ ఎమ్మెల్యేలను మార్చాలని కేసీఆర్‍కు చెప్పానని.. తాను చెప్పినట్లు మార్చుంటే రాష్ట్రంలో ఫలితాలు వేరేలా ఉండేవని బీఆర్‌‌‌‌ఎస్‌‌ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌‌‌‌ రావు అన్నారు. శనివారం హనుమకొండ బాలసముద్రంలోని పార్టీ ఆఫీస్‍లో ఎర్రబెల్లి మీడియాతో మ...


అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి.. ఆ ఆనందం క్షణాల్లోనే ఆవిరి

అమెరికాలో మరో ఇద్దరు తెలుగు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదవశాత్తు జలపాతంలో మునిగి తనువు చాలించారు. ఈ ఘటన ఆరిజోనాలోని ఫాజిల్ క్రీక్ జలపాతం వద్ద చోటు చేసుకుంది. మృతదేహాలను ఇండియాకు తీసుకొచ్చేందుకు బంధువులు ఏర్పాట్లు చేస్తున్నారు.


ఆర్టీసీ బస్సులో గుండెపోటుతో ఒకరు మృతి

ఆర్టీసీ బస్సులో గుండెపోటుతో ఒకరు మృతి పెద్దశంకరంపేట, వెలుగు : ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న వ్యక్తి సీటులోనే గుండెపోటు వచ్చి చనిపోయిన ఘటన శనివారం మెదక్​జిల్లా పెద్ద శంకరంపేట మం డల పరిధిలోని కోలపల్లి శివారులో జరిగింది. నారాయణఖేడ్ నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం నాగధర్  గ్రామానికి చెం...


Tirupati Collector: తిరుమల వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక.. ఈ విషయం తెలుసా, ఈ తప్పు చేయొద్దు, కేసు పెడతారు

Tirumala Darshan: తిరుపతి జిల్లా కలెక్టర్ తిరుమలకు వెళ్లే భక్తుల్ని అప్రమత్తం చేశారు. పోలింగ్ ఉండటంతో పాటూ ఎన్నికల సంఘం నిబంధనలతో కొన్ని కీలక సూచనలు చేశారు. ఈ నెల 13న పోలింగ్ ఉండటంతో తిరుపతికి వచ్చే భక్తులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కచ్చితంగా ప్రతి భక్తుడు దర్శన టికెట్ దగ్గర ఉంచుకోవాలని సూచించారు. ఒకవేళ టికెట్ లేని పక్షంలో కేసులు పెడతామని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు.


సోషల్‌ మీడియాలో అసత్య ప్రచారలు చేస్తే కఠిన చర్యలు : డీజీపీ రవిగుప్తా

సోషల్‌ మీడియాలో అసత్య ప్రచారలు చేస్తే కఠిన చర్యలు : డీజీపీ రవిగుప్తా తెలంగాణలో ఎన్నికల ఏర్పాట్లు పూర్తి చేశామని  తెలంగాణ డీజీపీ రవిగుప్తా తెలిపారు. ప్రజలు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఎక్కడా కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని డీజీపీ వెల్లడించారు.    73 వేల 414 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు  చేశామని చెప్...


Chandrababu | తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు.


Rudraksha: రుద్రాక్షను ధరించేవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన నియమాలు ఇవే..

Rudraksha: చాలామంది దృద్రాక్షలను ధరిస్తూ ఉంటారు. ఇది మనలో పాజిటివ్ ఎనర్జీ పెంచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అయితే కొంతమంది రుద్రాక్ష ఉన్న నియమాలను పాటించి ధరించలేకపోతున్నారు. ఇలా చేస్తే రుద్రాక్ష ప్రభావం తగ్గే అవకాశాలు ఉన్నాయి.


పోలింగ్ వేళ జోరుగా బెట్టింగులు.. ప్రధానంగా ఆ స్థానాలపై కోట్లల్లో పందాలు..!

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. మే 13వ తేదీన కీలక ఘట్టమైన పోలింగ్ జరుగనుంది. నిన్నటివరకు ప్రచార హోరు ఉండగా.. నేటి నుంచి ఫలితాలు వెల్లడయ్యే వరకు ఫలానా నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి.. లాంటి చర్చలే జరుగుతుంటారు. కాగా.. ఈ క్రమంలో బెట్టింగులు కూడా అదే స్థాయిలో నడుస్తాయి. ఇప్పటికే బెట్టింగులు షురూ అయ్యాయని.. కోట్ల రూపాయాల్లో దందా నడుస్తుందని తెలుస్తోంది.


AP Polling Staff: ఏపీలో ఎన్నికల విధులకు వెళ్లే ఉద్యోగులకు శుభవార్త.. ఆ ఒక్కరోజు స్పెషల్ క్యాజువల్ లీవ్ (ఆన్ డ్యూటీ)

AP Polling Staff Get Leave On May 14th: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి ఎన్నికల సంఘం శుభవార్త చెప్పింది. మే 14న (పోలింగ్ మరుసటి రోజున) ఉద్యోగులకు స్పెషల్ క్యాజువల్ లీవ్ (ఆన్ డ్యూటీ) మంజూరు చేసింది. ఈ మేరకు ఏపీ ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలు ఇచ్చారు. ఉద్యోగ సంఘాల నుంచి రిక్వెస్ట్ రావడంతో పరిశీలించి సెలవు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.


ఓటు వేయబోతున్నారా..? అయితే.. బీ అలర్ట్.. ఇలా చేస్తే జైలుకే..

Elections 2024: అతి శక్తివంతమైన ఓటు అనే అస్త్రాన్ని బారతీయ పౌరుడు వినియోగించుకునే అవకాశం వచ్చింది. తనకు నచ్చిన నాయకున్ని ఎంచుకుని దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణియించుకునేందుకు ప్రతి పౌరుడు సిద్దంగా ఉన్నారు. ఈ క్రమంలోనే అటు ఏపీలో, ఇటు తెలంగాణలో సోమవారం మే 13న పోలింగ్ జరగనుంది. ఏపీలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు జరగగా ఇటు తెలంగాణలో పార్లమెంట్‌ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు స్వస్థలాలకు...


ఉద్యోగం రాలేదని ఎంపీగా పోటీ చేస్తున్నాడు..

సిద్దిపేట జిల్లాకు చెందిన బేజుగం వెంకటేశం మెదక్ పార్లమెంట్ స్థానానికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు ఇంస్టాగ్రామ్ లో రీల్స్ చేసుకుంటూ సిద్దిపేట జిల్లాలోని కోమటి చెరువు వద్ద సెక్యూరిటీ గార్డ్ గా పని చేస్తూ జీవనం కొనసాగిస్తూ ఉన్నా ఈ వెంకటేశం పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి కారణం ఏమిటని లోకల్ 18 ప్రతినిధి అయిన కేశవేణి ప్రవీణ్ వెంకటేషంని అడగగా మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ లో ఇంగ్లీష్ కోటాలో పీజీ కంప్లీట్ చేసి తర్వాత ఉద్యోగం గురించి...


Mamata Banerjee: గవర్నర్ బాగోతాల పెన్ డ్రైవ్ నా దగ్గర ఉంది.. ఎన్నికల వేళ బాంబు పేల్చిన మమత బెనర్జీ..

West bengal news: వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ సి.వి. ఆనంద పై కు సంబంధించిన లైంగిక వేధింపుల పెన్ డ్రైవ్ తన దగ్గర ఉందన్నారు. గవర్నర్ కొన్ని ఎడిట్ చేసిన వీడియోలను సాధారణ పౌరులకు చూపించారని మండిపడ్డారు.


ఎన్నికల వేళ చెత్తకుప్పలో ఓటర్​ ఐడీ కార్డులు..

ఎన్నికల వేళ చెత్తకుప్పలో ఓటర్​ ఐడీ కార్డులు.. దేశంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ వివిధ దశల్లో జరుగుతున్నాయి. అలాంటి వేళ చెత్త కుప్పలో.. కుప్పగా పడి ఉన్న ఓటర్ ఐడీలను స్థానికులు గుర్తించారు. ఈ విషయాన్ని వెంటనే జిల్లా ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో ఉన్నతాధికారి.. ఆ ఓటర్ ఐడీలను స్వాధీనం చేసుకొని.. సీజ్ చేశారు.ఈ ఘటన మహారాష్ట్రలోని జాల్నా జిల్లా...


Benefits of Voting: ఓటు వేయండి ఆరోగ్యంగా ఉండండి, బోనస్‌గా మానసిక ఉల్లాసం కూడా

Casting Vote Boosts Mental Health: ఓటు వేయడం అందరి బాధ్యత, హక్కు. ఓటు వేసినప్పుడే ప్రభుత్వాన్ని ప్రశ్నించే అధికారం ఉంటుంది. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలంటే అందరూ విధిగా ఓటు వేయాలి. ఇవన్నీ మనకి తెలిసిన (Health Benefits of Voting) విషయాలే కావచ్చు. అయినా కొంత మంది ఓటు వేయడానికి బద్ధకిస్తారు. "నా ఒక్క ఓటుతో ఏమవుతుందిలే" అని లైట్ తీసుకుంటారు. కానీ...ఇలా ఓటు వేయడం వల్ల సమాజానికే కాదు. మన ఆరోగ్యానికీ మంచిదని మీకు తెలుసా..? మానసిక ప్రశాంతత కోసం మనం చేసే...


అభివృద్ధికి ప్రతీక కాంగ్రెస్ పార్టీ : అడ్లూరి లక్ష్మణ్ కుమార్

అభివృద్ధికి ప్రతీక కాంగ్రెస్ పార్టీ : అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్      వంశీకి మద్దతుగా ప్రచారం గొల్లపల్లి, వెలుగు :  కాంగ్రెస్ పార్టీ తోనే అభివృద్ధి సాధ్యమని, పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను గెలిపించాలని  విప్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.   గొల్లపల్లి మండలకేంద్...


TS EAPCET Results 2024 : తెలంగాణ ఎంసెట్ అభ్యర్థులకు అలర్ట్... వెబ్ సైట్ లో ప్రిలిమినరీ 'కీ'లు, ఫలితాలు ఎప్పుడంటే..?

TS EAPCET Results 2024 Updates : తెలంగాణ ఈఏపీసెట్‌(ఎంసెట్) - 2024 పరీక్షలు ముగిశాయి. ఇంజినీరింగ్‌, ఫార్మసీ, అగ్రికల్చర్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈ ప్రవేశ పరీక్ష ఫలితాలను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.


పదేండ్ల కన్నీళ్లను యాదుంచుకుందాం.. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పిలుపు

పదేండ్ల కన్నీళ్లను యాదుంచుకుందాం.. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పిలుపు ప్రజలకు కాంగ్రెస్  పార్టీ పిలుపు     పదేండ్లలో విభజన హామీలు అమలు చేయలే     రాష్ట్రానికి గాడిదగుడ్డు తప్ప ఏమీ ఇవ్వలేదని ఫైర్ హైదరాబాద్, వెలుగు: ‘‘పదేండ్ల కన్నీళ్లను యాదుంచుకుందాం.. ప్రజాద్రోహుల పాలనను అంతం చేద్దాం’’ అంటూ మోదీ సర్కారుపై రాష్ట్ర కాంగ్రెస్   ట్విటర్  వేదికగా ప్రజలకు ప...


బీఆర్ఎస్​కు ఇవే చివరి ఎన్నికలు : కూనంనేని సాంబశివరావు

బీఆర్ఎస్​కు ఇవే చివరి ఎన్నికలు : కూనంనేని సాంబశివరావు భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : బీఆర్ఎస్​కు ఇవే చివరి ఎన్నికలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. శనివారం కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్​ఎస్​ పదేండ్ల కాలంలో రాష్ట్రాన్ని దోచుకుందని విమర్శించారు. సింగరేణికి రావాల్సిన బకాయిలను ఇవ్వకుండా బీఆర్ఎస్​...