Trending:


Elections 2024: కాయ్ రాజా కాయ్... ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్ |

Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. నాయకుల భవితవ్యం ఈవీఎంలో నిక్షిప్తమైంది. ఓటర్లు ఏం తీర్పు చెప్పారనే విషయం మరో 2 రెండు వారాల్లో తేలిపోనుంది. జూన్ 4వ తేదీన విజయం ఎవరిని వరిస్తుందో.. ఎవరిని దూరం పెడుతుందో తెలుస్తుంది. అప్పటి వరకు అంతా ఎదురుచూడాల్సిందే. కానీ కొంతమంది ఔత్సాహికులు అప్పటి దాకా ఎదురుచూడలేక పోతున్నారు. ఫలితాలకు ముందే ఫలానా చోట ఫలానా వ్యక్తి గెలుస్తారని జోస్యం చెబుతున్నారు. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్...


Top Headlines Today: కేబినెట్ భేటీకి అనుమతి రాకపోతే ఢిల్లీకి రేవంత్; కూటమి శ్రేణులకు నాగబాబు సూచనలు - నేటి టాప్ న్యూస్

కేబినెట్ భేటీకి అనుమతి రాకపోతే ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ హైదరాబాద్: ఎన్నికల సంఘం నుంచి అనుమతి రాకపోవడంతో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, ఖరీఫ్ పంటల ప్రణాళిక, రైతాంగానికి సంబంధించిన పలు కీలకమైన అంశాలపై కేబినెట్ భేటీలో చర్చించాలని మంత్రులు భావించారు. కేబినెట్ భేటీ నిర్వహించడానికి ప్రభుత్వం ముందుగానే ఈసీని అనుమతి కోరింది. కానీ శనివారం (మే 18న) మధ్యాహ్నం నుంచి రాత్రి 7 గంటల వరకు ఈసీ నుంచి ఎలాంటి...


భూ వివాదంపై మే 20న సీఎంను కలుస్తా: మల్లారెడ్డి

భూ వివాదంపై మే 20న సీఎంను కలుస్తా: మల్లారెడ్డి మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ పరిధిలోని సుచిత్రలో వివాదస్పద భూమి విషయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తానన్నారు మాజీ మంత్రి , ఎమ్మెల్యే మల్లారెడ్డి. పోలీసులు తమ వ్యతిరేక వర్గానికి అనుకూలంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. అన్ని విషయాలను సీఎం రేవంత్ ను కలిసి వివరిస్తామని చెప్పారు మల్లారెడ్డి. మే 20న సీఎంను కల...


ఒకే కుటుంబంలోని ఐదుగురిని గొడ్డలితో నరికి చంపి.. వ్యక్తి ఆత్మహత్య!

ఒకే కుటుంబంలోని ఐదుగురిని గొడ్డలితో నరికి చంపి.. వ్యక్తి ఆత్మహత్య! రాయ్‌పూర్:  ఛత్తీస్‌గఢ్‌లో దారుణ సంఘటన జరిగింది. సారన్‌గఢ్-బిలాయ్‌గఢ్ జిల్లాలో మే 18వ తేదీ శనివారం ఒకే కుటుంబంలోని ఐదుగురు సభ్యులను నరికి చంపగా, మరొక వ్యక్తి ఉరివేసుకుని చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. రాయ్‌పూర్‌కు 200 కిలోమీటర్ల దూరంలోని సలిహా పోలీస్ స్టేషన్ పరిధిలోని థర్గావ్ గ్రామ...


పశ్చిమ బెంగాల్ మున్సిపల్ ఎన్నికలకూ, హైదరాబాద్‌లో లోక్‌సభ ఎన్నికలకూ సంబంధం ఉందా?

పోలింగ్ బూత్‌లో ఒక వ్యక్తి ఇతరుల ఓట్లను కూడా తానే వేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) షేర్ చేస్తూ, ఇది హైదరాబాద్‌లోని బహదూరపురలో MIM ఓట్లు రిగ్గింగ్ చేస్తున్న వీడియో అంటూ 2024 లోక్‌సభ ఎన్నికల తరుణంలో పోస్టు చేశారు. దీని వెనుక ఉన్న వాస్తవం ఏంటో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.( FACTLY టీమ్ ఫ్యాక్ట్ చెక్ చేసిన స్టోరీ ఇది) పశ్చిమ బెంగాల్ మున్సిపల్ ఎన్నికలకూ, హైదరాబాద్‌లో లోక్‌సభ ఎన్నికలకూ సంబంధం ఉందా?ఆర్కైవ్ చేసిన పోస్టును ఇక్కడ...


మరోసారి కరోనా అలజడి.. సింగపూర్‌లో భారీ కేసులు నమోదు.. కేవలం వారంలోనే..

COVID-19 in Singapore: గత నాలుగేండ్ల క్రితం కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను ఎంతలా కుదిపేసిందో ఆ విషాదం అందరికీ తెలిసిందే.ఈ ఎవరూ ఊహించని విధంగా సంభవించిన ఈ ఉపద్రవంలో లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. కోట్ల మంది బతుకులు రోడ్డున పడ్డాయి. ఇప్పుడూ మరోసారి కరోనా మహమ్మారి అలజడి రేపుతోంది. మే 5 నుంచి 11 తేదీల మధ్య కొత్త 25,900 కేసులు వెలుగులోకి వచ్చాయని, దేశప్రజలను మాస్కులు ధరించాలని ఆరోగ్య మంత్రి ఓంగ్ యే కుంగ్ సూచించారు. కరోనా వైరస్ నిరంతరం పెరుగుతోందనీ,...


300 కిలోమీటర్లు పాదయాత్రగా కొండగట్టుకు..

300 కిలోమీటర్లు పాదయాత్రగా కొండగట్టుకు.. కొండగట్టు,వెలుగు : కొండగట్టు అంజన్న  ఆలయానికి ఓ భక్తుడు  300 కిలోమీటర్ల పాదయాత్రతో  చేరుకొని, మొక్కు చెల్లించాడు.   భద్రాద్రి జిల్లా చర్ల మండలానికి చెందిన మత్స వీర్రాజు  తన గ్రామంలోని పురాతన   భక్తాంజనేయ స్వామి ఆలయం శిథిలావస్థకు చేరుకోవడంతో 30 సంవత్సరాల  నుంచి అదే ఆలయంలో వీర్రాజు హనుమాన్ దీక్ష తీసుకొని స్వామ...


ఎప్​సెట్​లో పూలే గురుకుల విద్యార్థుల హవా

ఎప్​సెట్​లో పూలే గురుకుల విద్యార్థుల హవా హైదరాబాద్, వెలుగు :  ఎప్​సెట్ 2024 ఫలితాల్లో మహాత్మా జ్యోతి బాపూలే బీసీ  గురుకుల విద్యార్థులు అత్యధిక ర్యాంకులు సాధించి సత్తా చాటారు. అగ్రికల్చర్ విభాగంలో స్ఫూర్తి అనే విద్యార్థిని 369వ ర్యాంకు సాధించింది. ఇంజినీరింగ్, మెడికల్, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఎప్​సెట్  పరీక్షలో అగ్రికల్చర్  విభ...


వేములవాడ రాజన్న కోడెలకు రైతులు వరి గడ్డి ఎందుకు ఇస్తున్నారంటే..

వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి పుణ్యక్షేత్రం అనగానే మనందరికీ గుర్తుకు వచ్చేది కోడె మొక్కులు..ఆలయానికి సింహ భాగం ఆదాయం కూడా కోడె మొక్కుల రూపంలో వస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే రాజన్న సిరిసిల్ల జిల్లానే కాకుండా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సుదూర ప్రాంతాల నుంచి రైతన్నలు భక్తి భావంతో వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారికి ఇష్టమైన కోడెలకు వరిగడ్డిని (గ్రాసం) భక్తి భావంతో అందజేస్తున్నారు. ఈ నేపథ్యంలో లోకల్18 ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది. రైతులు ఎందుకు రాజన్న కోడెలకు వరి గడ్డిని వితరణగా అందిస్తున్నారని ప్రశ్నించగా.. తమ పాడి పంట సమృద్ధిగా ఉండాలని,కోరుకున్నామని కోరుకున్న విధంగానే వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి కృపతో పాడి పంట సమృద్ధిగా పడడంతో మొక్కుకున్న విధంగానే పని వారి కోడెలకు భక్తి భవంతో వరిగడ్డి వితరణ చేస్తున్నామని కళ్లెం లచ్చిరెడ్డి, తీపి రెడ్డి తిరుపతిరెడ్డి రైతన్నలు చెబుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆనవాయితీగా,మొక్కుగా భక్తి భావంతో పంట కోసిన తర్వాత వరిగడ్డిని రాజన్న గోశాలకు అందిస్తున్నామని రైతులు పేర్కొన్నారు. ప్రతిరోజు వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయానికి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వేల సంఖ్యలో వస్తుంటారు వచ్చిన ప్రతి ఒక్కరూ దాదాపు స్వామివారికి ఇష్టమైన కోడె మొక్కులను చెల్లించుకున్న తర్వాతే స్వామివారిని దర్శించుకుంటారు. అయితే స్వామి వారికి ఇష్టమైన కోడెలు అధిక సంఖ్యలో రావడంతో కోడెల సంరక్షణార్థం రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల ఆదేశాల మేరకు వేములవాడ రాజన్న ఆలయ అధికారులు పలు గోశాలను ఏర్పాటు చేశారు. వేములవాడ రాజన్న కిష్టమైన కోడెలకు రైతులు వరిగడ్డి వితరణ చేసిన తర్వాత దానికి సంబంధించిన రసీదుతో పాటు.. స్వామి వారి (3డ్డూలు) ప్రసాదాన్ని రైతులకు గోశాల సంబంధిత సిబ్బంది అందజేస్తున్నారు. స్వామివారికి మొక్కుకున్న తర్వాతనే పాడిపంట సమృద్ధిగా పడ్డాయని,తాము విశ్వసించి మొక్కుకున్న విధంగా గోశాలకు వరి గడ్డి కొన్ని సంవత్సరాలుగా భక్తి భావంతో అందిస్తున్నామని రైతులు పేర్కొన్నారు.


అప్పట్లో ఆఫాకీలకే అన్ని ఉద్యోగాలు

అప్పట్లో ఆఫాకీలకే అన్ని ఉద్యోగాలు దక్షిణ భారతదేశ రాజకీయ చరిత్రలో ముల్కీ ఉద్యమాలు కీలకమైన పాత్ర పోషించాయి. ముల్కీ అంటే స్థానికుడు. ముల్క్​ అంటే దేశం. బహుమనీల కాలం నుంచి ముల్కీ, నాన్​ముల్కీల సమస్య ఉండేది. 14వ శతాబ్దంలో ఢిల్లీ  సుల్తాన్​ వంశాలైన ఖిల్జి, తుగ్లక్​ సైన్యాలతోపాటు దక్షిణ భారతదేశానికి వచ్చి స్థిరపడిన వారిని దక్కనీలు అంటారు. వీరిలో హిందువులు...


Advani - Manmohan Singh: ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకున్న అద్వానీ, మన్మోహన్ సింగ్..

Advani - Manmohan Singh: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా 80 యేళ్లు దాటిన సీనియర్ సిటిజన్స్‌ కు ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకునేలా ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే పలువురు పెద్దవాళ్ల ఇంటి నుంచి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అటు బీజేపీ సీనియర్ నేత అద్వానీతో పాటు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇంటి నుంచే ఓటు వేసారు.


స్వాతి మలివాల్ కేసులో తొలిసారి స్పందించిన కేజ్రీవాల్

స్వాతి మలివాల్ కేసులో తొలిసారి స్పందించిన కేజ్రీవాల్ న్యూఢిల్లీ:స్వాతి మలివాల్ కేసులో తొలిసారి స్పందించారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. రాజ్యసభ ఎంపీ పేరు చెప్పకుండా కేజ్రీవాల్ బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన నేతలను ఒక్కొక్కరిగా ఎంచుకొని అరెస్ట్ చేస్తున్నారని ఆరోపించారు. తాజాగా తన వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ ను అరెస్ట్ చ...


సీనియర్ బ్యాంకర్ నారాయణ వఘల్‌‌ కన్నుమూత

సీనియర్ బ్యాంకర్ నారాయణ వఘల్‌‌ కన్నుమూత న్యూఢిల్లీ :  సీనియర్ బ్యాంకర్‌‌‌‌, ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ చైర్మన్ నారాయణ వఘల్‌‌ (88)  శనివారం మధ్యాహ్నం  కన్నుమూశారు. ఆరోగ్యం బాగోలేకపోవడంతో  చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌‌లో ఆయన జాయిన్ అయ్యారు. అప్పటి నుంచి వెంటిలేటర్‌‌‌‌పై ఉన్నారు. ఆయన అంత్యక్రియలు చెన్నైలో జరిగాయి.  నారాయణ వఘల్  తన సేవకు గాను 2006 లో పద్...


సైబర్ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు పంపుతున్నగ్యాంగ్

సైబర్ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు పంపుతున్నగ్యాంగ్ సైబర్ నేరగాళ్లకు అకౌంట్ వివరాలు పంపుతున్న గ్యాంగ్‌‌     ఒక్కో అకౌంట్‌‌కి రూ.15 వేలు కమీషన్     82 ఖాతాల్లో రూ.5 కోట్ల లావాదేవీలు     65 అకౌంట్లు స్వాధీనం, ఐదుగురు అరెస్టు హైదరాబాద్‌‌, వెలుగు :  సైబర్ నేరగాళ్లకు బ్యాంక్  అకౌంట్స్‌‌ సప్లయ్  చేస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను ఈస్ట్‌‌జోన్‌‌ టాస్క్‌‌ఫోర్స...


ఎయిర్ ఇండియా విమానంలో మంటలు

ఎయిర్ ఇండియా విమానంలో మంటలు బెంగళూరు నుంచి కొచ్చి వెళ్లే ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానం ఇంజన్ లో మంటలు చెలరేగాయి. దీంతో బెంగళూరు విమానాశ్రయంలో అత్యవసరంగా విమానాన్ని ల్యాండింగ్ చేశారు. వెంటనే అప్రమత్తమైన ఎయిర్ పోర్ట్ ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 179 మంది ప్రయాణికులు, 6 మంది సిబ్బంది ఉన్నారు. అందరూ సురక్షితంగా బయట...


సతీమణితో సహా అమెరికా వెళ్లిన చంద్రబాబు.. కారణం ఇదే..!

టీడీపీ అధినేత చంద్రబాబు అమెరికా వెళ్లారు. సతీమణి నారా భువనేశ్వరితో కలిసి ఆయన శనివారం రాత్రి యూఎస్‌ఏ బయల్దేరారు. వైద్య పరీక్షల కోసం ఆయన అమెరికా వెళ్లినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఐదారు రోజుల్లో ఆయన తిరిగి రానున్నట్లు వెల్లడించారు.


Telangana Rain Alert: హైదరాబాద్ సహా తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ ఎక్కడంటే

Telangana Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారింది. రానున్న వారం రోజుల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురవనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.


Human Trafficking: ఉద్యోగాల పేరుతో మోసం - హ్యూమన్ ట్రాఫికింగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు

Visakha Police Arrested Accused In Human Trafficking: విదేశాల్లో ఉద్యోగాల ఆశ చూపి మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముగ్గురు నిందితుల ముఠాను విశాఖ (Visakha) పోలీసులు అరెస్ట్ చేశారు. డేటా ఎంట్రీ ఉద్యోగాల పేరుతో ఏపీ (AP), పశ్చిమబెంగాల్ రాష్ట్రాల నుంచి కంబోడియా, మయన్మార్, బ్యాంకాక్ దేశాలకు హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. ఏపీ నుంచి 150 మందికి పైగా తరలించారని.. దాదాపు 5 వేల మంది యువత వివిధ దేశాల్లో వీరి చేతిలో ఉన్నారని నిర్ధారించినట్లు...


ఫ్రీ బస్ జర్నీపై మోదీ అక్కసు: మంత్రి పొన్నం

ఫ్రీ బస్ జర్నీపై మోదీ అక్కసు: మంత్రి పొన్నం హైదరాబాద్, వెలుగు :  రాష్ట్రంలో మహిళలకు ఫ్రీ బస్​జర్నీ కల్పించడాన్ని ప్రధాని నరేంద్ర మోదీ జీర్ణించుకోలేక పోతున్నారని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆర్టీసీలో ఉచిత ప్రయాణం వల్ల మెట్రోకు నష్టం వస్తున్నదని మాట్లాడడం ఆయన స్థాయికి తగదన్నారు. శనివారం మంత్రి పొన్నం మీడియాకు వీడియో రిలీజ్​ చేశారు. ‘‘ఉచ...


Tirupati News: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధం - తిరుపతిలో తప్పిన ఘోర ప్రమాదం

Travel Bus Fire In Tirupati: తిరుపతి (Tirupati) జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీకాళహస్తి - తిరుపతి హైవేపై ఆదివారం తెల్లవారుజామున ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. రేణిగుంట (Renigunta) మండలం వెదళ్లచెరువు వద్ద బెంగుళూరు నుంచి అమలాపురం వెళ్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇది గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బస్సు నిలిపేసి ప్రయాణికులను దించేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపక...


నార్సింగి మున్సిపాలిటీ కాంగ్రెస్‌‌‌‌ కైవసం

నార్సింగి మున్సిపాలిటీ కాంగ్రెస్‌‌‌‌ కైవసం గండిపేట, వెలుగు : గండిపేట మండలం నార్సింగి మున్సిపాలిటీలో బీఆర్ఎస్​కు గట్టి షాక్​తగిలింది. చైర్మన్‌‌‌‌ రేఖయాదగిరి, వైస్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ వెంకటేశ్​యాదవ్‌‌‌‌పై కాంగ్రెస్​పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. శనివారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో 10 మంది కాంగ్రెస్‌‌‌‌ కౌన్సిలర్లు, ఇద్దరు బీజేపీ కౌన్సిలర్లు, బీఆ...


స్వాతి మలివాల్‌ దాడి కేసులో కేజ్రీవాల్ పీఏ అరెస్ట్

స్వాతి మలివాల్‌ దాడి కేసులో కేజ్రీవాల్ పీఏ అరెస్ట్ స్వాతి మలివాల్‌పై దాడి కేసులో కీలక పరిణామం జరిగింది. అరవింద్ కేజ్రీవాల్ పీ.ఏ బిహవ్ కుమార్‌ను ఢిల్లీ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. కుమార్‌ను సీఎం ఇంటి వెనుక గేటు నుంచి బయటకు తీసుకెళ్లారు. దర్యాప్తులో సహకరించడానికి తాను సిద్ధంగా ఉన్నానని కుమార్ ఢిల్లీ పోలీసులకు ఇమెయిల్ పంపిన వెంటనే ఈ ఘటన జరిగింది....


జూన్ 4 లోగా లక్ష ఫిర్యాదుల పరిష్కారం

జూన్ 4 లోగా లక్ష ఫిర్యాదుల పరిష్కారం గత సర్కారు హయాంలో రెండున్నర లక్షల కంప్లయింట్స్  ఇప్పటికే లక్షన్నర సాల్వ్ చేసిన ఆఫీసర్లు ‘ధరణి’ కమిటీ  కీలక నిర్ణయం  ఆ తర్వాతే సర్కారుకు నివేదిక  ప్రక్షాళన దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు హైదరాబాద్: ధరణి సమస్యలపై చర్చించేందుకు ఏర్పాటైన కమిటీ ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 4వ తేదీలోగా పెండింగ్ లో ఉన్న లక్ష ...


TS SET 2024 Updates : తెలంగాణ సెట్ దరఖాస్తులు ప్రారంభం - ఆగస్టు 28 నుంచి పరీక్షలు

TS SET 2024 Applications : తెలంగాణ సెట్ - 2024 దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. అర్హత కలిగిన అభ్యర్థులు http://telanganaset.org/ వెబ్ సైట్ లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. జూలై 2వ తేదీతో ఈ గడువు ముగుస్తుంది.


Kalyana Lakshmi: తెలంగాణ ప్రజలకు శుభవార్త.. తులం బంగారం పంపిణీ ఆరోజు నుంచే..

Telangana Govt Released Rs 725 Crore Funds To Kalyana Lakshmi Scheme: పెళ్లి చేసుకోబోతున్న నూతన వధూవరులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. కల్యాణలక్ష్మికి సంబంధించిన నిధులు విడుదల చేసింది.


డెడ్ స్టోరేజీకి ఎస్సారెస్పీ

డెడ్ స్టోరేజీకి ఎస్సారెస్పీ శ్రీరామ సాగర్ లో మిగిలింది 9.876 టీఎంసీలే      మిషన్ భగీరథకు 2 టీఎంసీల వరకు కేటాయింపు     వర్షాలు సకాలంలో కురవకపోతే ఇబ్బందులే      వ్యవసాయ బోర్లు కూడా ఎండిపోయే ప్రమాదం బాల్కొండ, వెలుగు :  ఉత్తర తెలంగాణ వరప్రదాయని  నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోని నీరు డెడ్ స్టోరేజీకి చేరువవుతోంది. వేసవిలో ఎండలు దంచి క...


సఖి సెంటర్ లో బాధితులకు భరోసా కరువు

సఖి సెంటర్ లో బాధితులకు భరోసా కరువు ఆఫీసర్లు, ఎన్జీవో నిర్లక్ష్యంతో బాధిత మహిళలకు తిప్పలు     కౌన్సిలర్, లీగల్​  అడ్వైజర్  లేకుండానే రన్​ చేస్తున్రు     సిబ్బంది లేకున్నా జీతాలు తీసుకుంటున్నరు     10 నెలలుగా బాధిత మహిళలకు కిట్లు ఇవ్వని నిర్వాహకులు గద్వాల, వెలుగు : వరకట్న వేధింపుల గురవుతున్న వారు, వివిధ రకాల హింసకు గురవుతున్న మహిళలు, చైల్డ్  మ్యా...


మోడీతో మాములుగా ఉండదు మరి.. ప్రధాని ప్రచారంలో పలు దేశాల రాయబారులు..

PM Modi: నరేంద్ర మోడీ.. భారీ మెజారిటీతో రెండు సార్లు ప్రధానిగా ఎన్నికైన నాయకుడు. తన పరిపాలన తీరుతో దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా గొప్ప ప్రఖ్యాతి సంపాదించారు. మోడీ అనే పేరు గత పదేళ్లుగా అంతర్జాతీయ మీడియాలో చాలా సార్లు మారుమోగింది. ప్రధాని హోదాలో ఆయన ఏ దేశం వెళ్లిన విశేష స్పందల లభించింది. దీనిని భారతీయులందరూ గమనించారు. ప్రస్తుతం దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రధాని మోడీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి మరో సారి ఎన్నికల్లో పోటీ చేస్తోంది....


ఈ మహిళ మూడో సంతానం ఓ చెట్టు.. వింతగా ఉందా.. ఈ విషయం తెలుసుకోవాల్సిందే

ఈఫిల్ టవర్ అంతా ఎత్తు... విస్తరాకులాంటి ఆకులు.. ఏంటి ఇదేదో వింత చెట్టగా ఉంది. అని అనుకుంటున్నారా..‌ ఇది తమలపాకు చెట్టు అండి. 70, 80 అడుగుల పొడుగు ఉందన్నమాట. అయితే ఏంటి గొప్ప అని అనుకుంటున్నారా...? ఈ తమలపాకు మొక్క ఇద్దరు సంతానం ఉన్న ఈ మహిళకు మూడో సంతానంగా మారింది. అంతే కాదండోయ్ అల్లారుముద్దుగా పెంచుకోవడమే కాదు సాక్షాత్తు దైవ స్వరూపంగా పూజలుసైతం చేస్తున్నారు ఆ విశేషాలు ఎంతో మునము చూద్దాం రండి.....భద్రాద్రి కొత్తగూడెం జిల్లాభద్రాచలం ఏజెన్సీలోని...


Tirumala: తిరుమల వెళ్లేవారికి షాకింగ్ న్యూస్.. 3 కిలోమీటర్లు బారులు తీరిన భక్తులు

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు, ఆదివారం కావడంతో తిరుమల కొండకు వచ్చేవారి సంఖ్య భారీగా పెరుగుతోంది. దీంతో క్యూ కాంప్లెక్స్‌లు, నారాయణగిరి షెడ్లు పూర్తిగా నిండిపోయాయి. దాదాపు 3 కిలోమీటర్ల వరకు భక్తులు రోడ్లపై బారులు తీరారు. భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తడంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు.


అమెరికా U-వీసా కుట్ర కేసులో నలుగురు భారతీయులు

అమెరికా U-వీసా కుట్ర కేసులో నలుగురు భారతీయులు U-వీసాల కోసం సాయుధ దోపిడీలకు పాల్పడినందుకు నలుగురు భారతీయ పౌరులతో సహా ఆరుగురు వ్యక్తులపై US కోర్టు అభియోగాలు మోపింది. చికాగో, శివారు ప్రాంతాల్లో సాయుధ దోపిడీలకు పాల్పడినట్లు ఫెడరల్ కోర్టు శుక్రవారం వారిపై నేరారోపణ చేసింది. తద్వారా బాధితులు యునైటెడ్ స్టేట్స్‌లోని నిర్దిష్ట నేర బాధితుల కోసం రిజర్వు చేసిన ...


ఫేక్ సర్టిఫికెట్స్ దందా.. ఇద్దరు అరెస్ట్, నలుగురు పరార్

ఫేక్ సర్టిఫికెట్స్ దందా.. ఇద్దరు అరెస్ట్, నలుగురు పరార్ హైదరాబాద్:- నగరంలో నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టు రట్టు చేశారు మహేశ్వరం ఎస్ఓటీ,  చైతన్య పురి పోలీసులు. నకిలీ డిగ్రీ సర్టిఫికెట్ల తయారీ చేసి నిరుద్యోగ యువతి యువకులకు విక్రహిస్తున్న  ఏడుగురు సభ్యుల ముఠాలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరో నలుగురు పరారయ్యారు. అరెస్టైన వారిని మెహదీపట...


Karimnagar Tourism : చారిత్రాత్మక ప్రదేశాలు, ప్రసిద్ధి చెందిన ఆలయాలు - కరీంనగర్ జిల్లాలో చూడాల్సిన ప్రాంతాలివే..!

Tourist Spots in Karimnagar District: ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎన్నో చారిత్రాత్మక ప్రదేశాలు, పర్యాటక ప్రాంతాలకు కేరాాఫ్ గా నిలుస్తోంది. ఆయా ప్రాంతాల వివరాలను ఈ కథనంలో చూడండి….


డబ్బులు ఇవ్వాలని కౌన్సిలర్ భర్త బ్లాక్​మెయిల్

డబ్బులు ఇవ్వాలని కౌన్సిలర్ భర్త బ్లాక్​మెయిల్ పోలీసులకు రియల్టర్​ ఫిర్యాదు     నిందితుడి అరెస్ట్, రిమాండ్​కు తరలింపు భైంసా, వెలుగు :  డబ్బులివ్వాలని రియల్టర్​ను బ్లాక్​మెయిల్​చేసిన కౌన్సిలర్​భర్తను అరెస్ట్​ చేసిన పోలీసులు రిమాండ్​కు తరలించారు. భైంసా పట్టణానికి చెందిన రియల్టర్ కె.అరవింద్ గతంలో రాహుల్ నగర్​లో కొంత భూమిని కొని, అందులో ప్లాట్లు వేశాడు...


తిరుపతికి వెళ్తున్న బస్సులో అగ్నిప్రమాదం..

తిరుపతికి వెళ్తున్న బస్సులో అగ్నిప్రమాదం.. ఏపీలో భారీ అగ్నిప్రమాదం జరగింది. తెల్లవారు జామున తిరుపతి జిల్లాలోని పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారిపై  ఓ ప్రైవేటు స్లీపర్ ట్రావెల్స్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.  బెంగళూరు నుంచి అమలాపురం వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. భయబ్రాంతులకు గురైన ప్రయాణికులు బస్సు నుంచి బయటకు  పరుగులు తీశారు. వెంటనే అగ్నిమ...


హైదరాబాద్ మెట్రో టైమింగ్స్‌‌‌‌‌‌‌‌లో మార్పులు

హైదరాబాద్ మెట్రో టైమింగ్స్‌‌‌‌‌‌‌‌లో మార్పులు హైదరాబాద్, వెలుగు :  హైదరాబాద్ మెట్రో రైలు టైమింగ్స్‌‌‌‌‌‌‌‌లో ఎల్‌‌‌‌‌‌‌‌ అండ్ టీ సంస్థ స్వల్ప మార్పులు చేసింది. ఇకపై ప్రతి సోమవారం ఉదయం 5:30 గంటలకే మెట్రో సర్వీసులు ప్రారంభమై.. రాత్రి 11 గంటల వరకు కొన సాగుతాయని తెలిపింది. అలాగే, ప్రతి శుక్ర వారం ఉదయం 6 గంటలకు సర్వీ సులు ప్రారంభమై.. రాత్రి 11:45 గంటల వ...


Kyrgyzstan: కిర్గిస్థాన్‌లో గొడవలకు కారణమేంటి, భారత్ పాక్ విద్యార్థులనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?

Kyrgyzstan News: కిర్గిస్థాన్‌లో విదేశీ విద్యార్థులపై దాడులు (Kyrgyzstan Attacks) జరగడం సంచలనం సృష్టించింది. ఆ దాడులకు సంబంధించిన వీడియోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌తో పాటు భారత్ విద్యార్థులు అక్కడి యూనివర్సిటీల్లో చదువుతున్నారు. భారత్‌తో పాటు పాకిస్థాన్ వెంటనే అప్రమత్తమయ్యాయి. భారత్‌ అక్కడి విద్యార్థులకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఎవరూ బయటకు రావద్దని సూచించింది. ఏమైనా అవసరం ఉంటే ఎంబసీని సంప్రదించాలని...


అన్న అటు.. చెల్లి ఇటు.. విదేశాలకు వైఎస్ జగన్, షర్మిల!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం స్తబ్దుగా ఉన్నాయి. మొన్నటిదాకా మైకులు హోరెత్తేలా ప్రసంగించిన వారంతా.. ఇప్పుడు మౌనంగా ఉన్నారు. అందరూ జూన్ 4 ఎప్పుడు వస్తుందా.. ఆ రోజు ఏపీ అసెంబ్లీ ఫలితాలు ఎలా ఉంటాయా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ లోగా.. కొంతమంది నేతలు రిలాక్స్ కోసం విదేశాలకు వెళ్లిపోతున్నారు. ఈ క్రమంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆల్రెడీ లండన్ వెళ్లిపోయారు. ఇప్పట్లో ఆయన తిరిగి రారు. లండన్ నుంచి బ్రిటన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ వెళ్లి ఆ...


Viral video: మన దేశానికి గ్రహాంతర వాసులు వచ్చారా? జైపూర్ ప్రజలు చూసింది ఏంటి?

UFO In India: మానవులు, గ్రహాంతరవాసులు(ఏలియన్స్‌) గురించి శతాబ్దాలుగా ఆలోచిస్తూనే ఉన్నారు. నిజంగా ఉన్నారా? ఎలా ఉంటారు? వంటి చర్చలు చాలా కాలంగా జరుగుతున్నాయి. కానీ ఇప్పటివరకు, ఏలియన్స్‌ ఉన్నారని నిరూపించడానికి ఒక్క ఆధారం కూడా దొరకలేదు. విశ్వంలో అనేక నక్షత్రాలు, గ్రహాలు ఉన్నాయి. ఈ గ్రహాల్లో చాలా వరకు భూమి లాగా జీవానికి అనుకూలమైన పరిస్థితులు ఉండొచ్చు. వాస్తవానికి, శాస్త్రవేత్తలు ఇప్పటికే అనేక ఎక్సోప్లానెట్స్‌ను కనుగొన్నారు. శాస్త్రవేత్తలు ఒకవైపు...


తాగునీటి గండం నుంచి..గట్టెక్కేనా

తాగునీటి గండం నుంచి..గట్టెక్కేనా ఎల్లంపల్లిలో అడుగంటుతున్న జలాలు     20.175 టీఎంసీలకు .. 5.69 టీఎంసీలకు పడిపోయిన నీటిమట్టం గోదావరిఖని, వెలుగు : ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ​లో రోజురోజుకు నీరు అడుగంటుతున్నది. ప్రాజెక్ట్​ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా శనివారం నాటికి 5.69 టీఎంసీలకు పడిపోయింది. పూర్తి నీటి మట్టం  148 మీటర్లు కాగా శ...


ఎన్నికల్లో కూటమి గెలవదని చంద్రబాబు అన్నారా? ఆ న్యూస్ అసలు మ్యాటరేంటి?

ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఐతే ఎన్నికల తర్వాత TDP అధినేత చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో తమ కూటమి గెలిచే పరిస్థితి లేదని అన్నట్టుగా Way2News రిపోర్ట్ చేసినట్టు ఒక క్లిప్ సోషల్ మీడియాలో షేర్ అవుతూ ఉంది (ఇక్కడ & ఇక్కడ). ఈ కథనం ద్వారా ఆ న్యూస్ క్లిప్‌కు సంబంధించిన నిజమేంటో చూద్దాం.( FACTLY టీమ్ ఫ్యాక్ట్ చెక్ చేసిన స్టోరీ ఇది) ఎన్నికల్లో కూటమి గెలవదని చంద్రబాబు అన్నారా?ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్...


యాదగిరిగుట్ట ఆర్జిత సేవలకు డ్రెస్‌‌‌‌‌‌‌‌ కోడ్‌‌‌‌‌‌‌‌

యాదగిరిగుట్ట ఆర్జిత సేవలకు డ్రెస్‌‌‌‌‌‌‌‌ కోడ్‌‌‌‌‌‌‌‌ మగవారు తెల్లటి దుస్తులు, మహిళలు చీరలు      చున్నీతో కూడిన పంజాబీ డ్రెస్‌‌‌‌‌‌‌‌లోనే రావాలని ఈవో ఆదేశాలు యాదాద్రి, వెలుగు : యాదగిరిగుట్ట దేవస్థానంలో జరిగే ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులకు సంప్రదాయ దుస్తులు తప్పనిసరి చేస్తూ ఈవో భాస్కర్‌‌‌‌‌‌‌‌రావు ఆదేశాలు జారీ చేశారు. ఈ విధానం జూన్‌‌‌‌‌‌‌‌ 1 నుం...


ఇదెక్కడి ఇచ్చంత్రం సామీ.. నడిరోడ్డుపై భర్తను వదిలేసి భార్యాపిల్లల్ని కొట్టేసిన దొంగలు..!

హైదరాబాద్‌లో ఓ ఆశ్చర్యకరమైన దొంగతనం జరిగింది. దొంగలు ఓ ఫ్యామిలీని కొట్టేశారు. అది కూడా నడిరోడ్డు మీదే.అది కూడా భర్తను వదిలేసి.. భార్యను ఇద్దరి పిల్లల్ని ఎత్తుకెళ్లిపోయారు. మరి ఈ ఘటనను కిడ్నాప్ అనాలి కదా అనుకుంటున్నారా.. కాదు దొంగతనమే అనాలి. ఎందుకంటే.. ఎత్తుకెళ్లింది మనుషుల్ని కాదు.. విగ్రహాలను. అది కూడా రోడ్డు మీద జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన ఫ్యామిలీ విగ్రహాలను దొంగలు కొట్టేశారు. ఇప్పుడు దీనిపై నెట్టింట ఆసక్తికర చర్చ నడుస్తోంది.


కుత్బుల్లాపూర్లో భారీగా మొహరించిన పోలీసులు..

కుత్బుల్లాపూర్లో భారీగా మొహరించిన పోలీసులు.. కుత్బుల్లాపూర్ సుచిత్రా పరిధిలోని 82 సర్వే నంబర్ లోగల వివాదాస్పద 1.6 ఎకరాల భూమిలో సర్వే కొనసాగుతోంది. ఇప్పటికే తమ దగ్గరున్న డాక్యుమెంట్స్ ను అధికారులకు ఇరువర్గాల వారు సమర్పించారు. కుత్బుల్లాపూర్ రెవెన్యూ శాఖ అధికారులు సర్వే కోనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే భారీగా పోలీసులు మొహరించారు. భూమి తమదంటూ మాజీ మంత్...


సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖలో ఉద్యోగాలు.. 10వ తరగతి చదివిన వారికి అవకాశం..రూ. 1,12000 జీతం

సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖలో(social justice ministry)పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. డెస్క్ ఆఫీసర్, అకౌంటెంట్, పర్సనల్ అసిస్టెంట్, రీసెర్చ్ అసిస్టెంట్ మరియు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్/లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులపై రిక్రూట్ మెంట్ జరుగుతోంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ccdisabilities.nic.in ద్వారా ఈ పోస్టులకు అప్లయ్ చేసుకోవచ్చు. అయితే ఈ పోస్టులకు అప్లయ్ చేసే...


JEE Main Paper 2 Results: జేఈఈ మెయిన్‌ పేపర్‌-2 ఫలితాలు విడుదల - సత్తా చాటిన తెలుగు రాష్ట్రాల విద్యార్థులు

JEE Mains 2024 Paper 2 Results: దేశంలోని ఉన్నత విద్యాసంస్థల్లో బీఆర్క్‌, బీప్లానింగ్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్‌ పేపర్‌-2 (JEE మెయిన్‌) పరీక్షల ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) మే 19న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. పరీక్షకు హాజరైన విద్యార్థులు తమ అప్లికేషన్ నెంబరు, పుట్టినతేదీ వివరాలను నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు. ఫలితాల్లో రెండు విభాగాల్లో (బీఆర్క్‌, బీప్లానింగ్‌) ఇద్దరు...


Food Inspection in Hyderabad : పాడైపోయిన ఆహార పదార్థాలు, పాటించని ప్రమాణాలు - తనిఖీల్లో విస్తుపోయే విషయాలు..!

Food Safety Task force Inspections in Hyd: హైదరాబాద్ లోని పలు హోటళ్లు, రెస్టారెంట్లలో ఫుడ్ సెఫ్టీ కమిషనర్ టాస్క్ ఫోర్స్ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. ఇందులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.


మేడిగడ్డ ఏడో బ్లాక్‌‌‌‌‌‌‌‌లో గేట్లను ఎత్తుతున్నరు

మేడిగడ్డ ఏడో బ్లాక్‌‌‌‌‌‌‌‌లో గేట్లను ఎత్తుతున్నరు మహదేవపూర్, వెలుగు :  కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ లో కుంగిన ఏడో బ్లాక్ లోని గేట్లను అధికారులు ఒక్కొక్కటిగా ఎత్తుతున్నారు. ఎన్డీఎస్ఏ బృందం పరిశీలించి వెళ్లిన తర్వాత ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఎల్ అండ్ టీ సంస్థ ద్వారా ఇరిగేషన్ ఆఫీసర్లు మేడిగడ్డ బ్యారేజీ వద్ద పనులు చేపడుతున్నారు. ఈ నేపథ్య...


గోదావరిలో ఈతకు వెళ్లి ముగ్గురు యువకులు గల్లంతు

గోదావరిలో ఈతకు వెళ్లి ముగ్గురు యువకులు గల్లంతు ఏపీలో ఘోరం జరిగింది.  కోనసీమ జిల్లాలోని గోదావరి నదిలో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. కొత్తపేట నియోజకవర్గం రావులపాలెనికి చెందిన ఈశ్వర్ రెడ్డి  , సంపత్ రెడ్డి  , జయకుమార్  ఈతకు వెళ్లి గల్లంతయ్యారు. వీరితో పాటు వెళ్లిన రాజేష్ ఈత రాక గట్టుమీద ఉండిపోయాడు. ఎంత సేపటికి వెళ్లినవాళ్లు రాకపోవడంతో రాజేష్ పోలీసులక...


కాళేశ్వరం రిపేర్ల బాధ్యత కాంట్రాక్ట్ సంస్థలదే: సీఎం రేవంత్

కాళేశ్వరం రిపేర్ల బాధ్యత కాంట్రాక్ట్ సంస్థలదే: సీఎం రేవంత్ తేల్చిచెప్పిన సీఎం రేవంత్​రెడ్డి టెస్టులు మాత్రం సర్కారే చేయించాలని నిర్ణయం వారంలోగా ప్రాజెక్టు విజిట్​కు ముఖ్యమంత్రి బ్యారేజీలతో పాటు పంప్​హౌస్​ల పరిశీలన అటు టెస్టులు, ఇటు రిపేర్లు ఒకేసారి ఎన్డీఎస్​ఏ రిపోర్ట్​పై మంత్రి ఉత్తమ్​తో కలిసి సమీక్ష హైదరాబాద్, వెలుగు : మేడిగడ్డ సహా కాళేశ్వరం ...