ఇప్తార్​విందుకు హాజరైన మంత్రి​

ఇప్తార్​విందుకు హాజరైన మంత్రి​

జోగిపేట,వెలుగు : జోగిపేటలో ఇప్తార్​విందులో గురువారం వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పాల్గొన్నారు.​ జోగిపేట మున్సిపల్ పరిధిలోని 15వ వార్డులో ఖదీమ్ జాన్మీయ మసీదులో నిర్వహించిన ఇఫ్తార్ విందుకు హాజరయ్యారు.

ఆయనతో పాటు మాజీ ఎంపీ సురేశ్ షెట్కార్, పట్టణ కాంగ్రెస్ నాయకుడు వెంకటేశం, కౌన్సిలర్లు సురేందర్​గౌడ్, రంగ సురేశ్, శంకర్, నాయకులు ఖలేద్, చోటు, శరత్ బాబు, రాజశేఖర్, మధు, కృష్ణ, నందు, అనిల్ పాల్గొన్నారు 

  ©️ VIL Media Pvt Ltd.

2024-03-29T05:13:32Z dg43tfdfdgfd