Trending:


JNPA: జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీలో హెచ్ఆర్‌ అండ్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, టైపిస్ట్ పోస్టులు

JNPA Recruitment: ముంబయిలోని జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ కాంట్రాక్ట్ ప్రాతిపదికన నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 05 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు మే 28 నుంచి 30వ తేదీ వరకు ఇంటర్వ్యూకి హాజరు కావోచ్చు. షార్ట్‌లిస్టెడ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. వివరాలు.. ఖాళీల సంఖ్య: 05 ⏩ మార్కెటింగ్...


Rashmika Mandanna: సామాన్యులు అటల్ సేతుపై ప్రయాణిస్తున్నారా? రష్మికాకు కాంగ్రెస్ కౌంటర్ - ట్విస్ట్ ఏమిటంటే?

Congress counter to Rashmika Mandanna: పార్లమెంట్ ఎన్నికల వేళ ముంబై అటల్ సేతు బ్రిడ్జి గురించి స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న షేర్ చేసిన వీడియో రాజకీయ దుమారం రేపుతోంది. తాజాగా ముంబై అటల్ సేతు మీద ప్రయాణించిన రష్మిక, బ్రిడ్జి అద్భుతం అంటూ కామెంట్ చేసింది. భారత్ గత 10 సంవత్సరాలలో ఎంతో అభివృద్ధి చెందినదని, దానికి ఉదాహరణ అటల్ సేతు వంతెన అని వెల్లడించింది. ఈ బ్రిడ్జి ద్వారా 2 గంటల ప్రయాణం ఏకంగా 20 నిమిషాలకు తగ్గిందన్నారు. భారత్ అభివృద్ధిలో శరవేగంగా...


రాయ్​బరేలీ ప్రజలకు సోనియాగాంధీ అభ్యర్థన

రాయ్​బరేలీ ప్రజలకు సోనియాగాంధీ అభ్యర్థన రాయ్​బరేలీ : “నా కొడుకు (రాహుల్​గాంధీ)ను మీకు అప్పగిస్తున్నా.. మిమ్మల్ని ఎప్పటికీ నిరాశపర్చడు” అని రాయ్​బరేలీ​ ప్రజలకు యూపీఏ చైర్ పర్సన్​ సోనియాగాంధీ చెప్పారు. తనను ఆదరించినట్టే తన కుమారుడిని కూడా అక్కున చేర్చుకోవాలని అభ్యర్థించారు. ఉత్తరప్రదేశ్​లోని రాయ్​బరేలీలో శుక్రవారం రాహుల్​గాంధీ తరఫున సోనియాగాంధీ తొలిస...


Post-Poll Violence In AP : పోలింగ్ అనంతర హింసపై సిట్‌ దర్యాప్తు ప్రారంభం- నాలుగు ప్రాంతాల్లో నాలుగు బృందాల పర్యటన

Telugu News: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ పోలింగ్ అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ దర్యాప్తు ప్రక్రియ ప్రారంభమైంది. వినీత్‌ బ్రిజ్‌లాల్‌ నేతృత్వంలో ఏర్పాటైన 13 మంది సభ్యులతో కూడిన సిట్‌ ఇవాళ తొలిసారిగా ఆన్‌లైన్‌లో సమావేశమైంది. సిట్‌కు బాధ్యత వహిస్తున్న బ్రిజ్‌లాల్‌ శుక్రవారం రాత్రే డీజీపీతో సమావేశమయ్యారు. అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాల్సి ఉన్నందున ఉదయాన్నే పని ప్రారంభించారు. మార్నింగ్‌ 13 మందితో...


హేమచంద్రాపురంలో సామూహిక వివాహాలు

హేమచంద్రాపురంలో సామూహిక వివాహాలు భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : లక్ష్మీదేవిపల్లి మండలం హేమచంద్రాపురంలో శుక్రవారం సామూహిక వివాహాలు నిర్వహించారు. శ్రీవల్లిక వేంకటేశ్వరస్వామి లక్ష్మీభూదేవి ఉభయనాంచారుల కల్యాణ మహోత్సవంలో భాగంగా 50 పేద జంటకు కొండపల్లి సాయికుమార్, సుజాత దంపతులు సామూహిక వివాహాలు ఘనంగా జరిపించారు. పెండ్లి చేసుకున్న జంటలకు పుస్తెలు, కొత్త దుస...


Telanganaకు కావలసింది ధిక్కార స్వరాలు, ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలు: కేటీఆర్

Rakesh Reddy Warangal Khammam Nalgonda Graduates MLC Election| హైదరాబాద్: తెలంగాణకు కావలసింది ధిక్కార స్వరాలు, ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలు అని, అధికార స్వరాలు కాదు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR) అన్నారు. ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి (Rakesh Reddy)ని గెలిపించాలని కోరారు. రాకేష్ రెడ్డి హన్మకొండ జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలో...


ఆర్టీసీకి, మెట్రోకి సంబంధమే లేదు... మంత్రి పొన్నం ప్రభాకర్​

ఆర్టీసీకి, మెట్రోకి సంబంధమే లేదు... మంత్రి పొన్నం ప్రభాకర్​ మహిళలకు ఫ్రీ బస్ .. పీఎం జీర్ణించుకోలేకపోతుండ్రు ప్రధాని స్థాయి దిగజార్చవద్దు హైదరాబాద్: ఉచిత బస్సు సౌకర్యాలపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు.‘మహిళలు ఫ్రీ బస్​జర్నీ చేయడాన్ని పీఎం జీర్ణించుకోలేకపోతున్నరు. కొన్ని రాష్ట్రాలు అక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్య...


సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్

సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీఎం జగన్, ఎంపీ అవినాష్ రెడ్డిల పేర్లను ప్రస్తావించద్దంటూ కడప కోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీమ్ కోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచార సమయంలో జగన్, అవినాష్ ల పేర్లు ప్రస్తావించద్దంటూ షర్మిల, సునీత, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లపై విధించిన ఆంక్షలను సవాల...


Andhra News : పెట్రో బాంబులకు అలా చెక్ - ఏపీ అధికారుల ప్లాన్ వర్కవుట్ అవుతుందా ?

Andhra Election News : ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల అనంతర హింస పెరిగిపోవడంతో కట్టడి కోసం పోలీసులు అనేక చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా పెట్రో బాటిళ్లలో పెట్రోల్ అమ్మకాలను నిషేధించారు. అలా అమ్మితే పెట్రోల్ బంకుల యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇటీవల పల్నాడులో జరిగిన గొడవల్లో పెట్రో బాంబులతో ఇరు వర్గాలు దాడులు చేసుకున్నాయి. తర్వాత మాచర్ల ఎమ్మెల్యే స్వగ్రామంలో జరిపిన సోదాల్లో పెద్ద ఎత్తున పెట్రో బాంబులు దొరికాయి. దీంతో...


Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో టైమింగ్స్ మార్పు లేదు - ప్రయాణికులకు అధికారుల క్లారిటీ

Hyderabad Metro Clarity On Timings: ప్రయాణికుల రద్దీ కారణంగా హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro) రైలు ప్రయాణ వేళల్లో మార్పులు చేశారంటూ వస్తోన్న వార్తలను మెట్రో అధికారులు ఖండించారు. మెట్రో రాకపోకల్లో ఎలాంటి మార్పు లేదని.. ఎప్పటిలానే ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకే సేవలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ప్రతి శుక్రవారం రాత్రి 11:45 గంటల వరకు, అలాగే, ప్రతి సోమవారం ఉదయం 5:30 గంటల నుంచే రైళ్ల రాకపోకలపై పరిశీలన మాత్రమే జరిగిందని.. ఇంకా ఆ టైమింగ్స్ పై...


రాజీవ్‌ బతికుంటే రామాలయం ఎప్పుడో పూర్తయ్యేది:ఎమ్మెల్సీ జీవన్రెడ్డి

రాజీవ్‌ బతికుంటే రామాలయం ఎప్పుడో పూర్తయ్యేది:ఎమ్మెల్సీ జీవన్రెడ్డి రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్‌    గేట్స్​ తెరిచినప్పుడు మోదీ ఎక్కడున్నడు హైదరాబాద్​: రాజీవ్‌గాంధీ బతికుంటే రామాలయం నిర్మాణం ఎప్పుడో పూర్తయ్యేదని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. ఇవాళ గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అయోధ్యలో రామాలయం గేట్లు తెరిపించి...


కేవలం రెండు జిల్లాలు ఉన్న ఏకైక రాష్ట్రం ఇదే.. 90% మందికి ఈ విషయం తెలియదు..!

ప్రస్తుతం ఏ ఉద్యోగానికైనా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కైనా జనరల్ నాలెడ్జ్ చాలా ముఖ్యమైన సబ్జెక్ట్ అని అందరికీ తెలిసిందే. అందుకే ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం. జనరల్ నాలెడ్జ్‌తో పాటు కరెంట్ అఫైర్స్ కూడా తెలుసుకోవాలి. ఇవి విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి దోహదపడుతుండటంతో దేశ విదేశాలకు సంబంధించిన అనేక సమాచారం తెలుసుకోవాలి. అయితే ఈరోజు మనం తెలుసుకోబోయే ప్రశ్న.. 99% మందికి ఈ విషయం తెలియదు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో రెండు జిల్లాలు మాత్రమే ఉన్నాయి అనేది ప్రశ్న. మొదట్లో ఈ ప్రశ్న చాలా షాకిస్తుంది. జాబ్ సెలక్షన్‌లో కేవలం రెండు జిల్లాలే ఉన్న రాష్ట్రం అడిగితే దానికి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. దీనిని విదేశీయులు ఎక్కువ కాలం పాలించారు. వారి ప్రభావం ఇప్పటికీ ఉంది. ఇక ఈ రాష్ట్రం గురించి మాట్లాడుకుంటే.. భారతదేశంలో రెండు జిల్లాలు కలిగిన ఏకైక రాష్ట్రం గోవా. రెండు జిల్లాలు ఉత్తర గోవా మరియు దక్షిణ గోవా అంతే. ఇది భారతదేశంలోనే అతి చిన్న రాష్ట్రం. ఇది చాలా కాలం పాటు పోర్చుగీసు వారిచే ఆక్రమించబడింది. గోవా రాష్ట్రానికి 1961లో స్వాతంత్య్రం వచ్చింది. దేశంలోని ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలలో గోవా ఒకటి.


బెటాలియన్‌‌‌‌లో ఆయుధాలపై విద్యార్థులకు అవగాహన

బెటాలియన్‌‌‌‌లో ఆయుధాలపై విద్యార్థులకు అవగాహన రాజన్న సిరిసిల్ల, వెలుగు : పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మర్‌‌‌‌‌‌‌‌ క్యాంపును విద్యార్థులు వినియోగించుకోవాలని సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్​రెడ్డి తెలిపారు.  సిరిసిల్లలోని 17వ బెటాలియన్‌‌‌‌లో పోలీస్ శాఖకు సంబంధించి ట్రైనింగ్‌‌‌‌, టెక్నాలజీ వినియోగం, వెపన్స్‌‌‌‌.. తదితర అంశాలపై విద్యార్థులకు అవ...


జూన్ 10లోగా స్టూడెంట్స్ కు యూనిఫామ్

జూన్ 10లోగా స్టూడెంట్స్ కు యూనిఫామ్ ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే ఆసిఫాబాద్, వెలుగు : ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు జూన్ 10 లోగా యూనిఫామ్, బుక్స్ అందించాలని   ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే ఆదేశించారు. ఆసిఫాబాద్​లోని జిల్లా పరిషత్ సెకండరీ బాలికల పాఠశాలలో శుక్రవారం మండలాల వారీగా యూనిఫామ్​ కోసం క్లాత్ ను ఆయన పంపిణీ చేశారు. జిల్లాలో 25...


Taiwan: తైవాన్ పార్లమెంట్ లో కాలర్లు పట్టుకుని కొట్టుకున్న ఎంపీలు.. వైరల్ వీడియో..

Taiwan parliament: తైవాన్ పార్లమెంట్ లో శుక్రవారం షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఒక బిల్లును ప్రవేశ పెట్టే క్రమంలో అధికార, అపోసిషన్ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో ఒకరిపై మరోకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు.


Jeevan Reddy : మత విశ్వాసాలను రెచ్చగొట్టేలా ప్రధాని వ్యాఖ్యలు : జీవన్‌రెడ్డి

Jeevan Reddy About PM Modis Comments: ప్రధాని నరేంద్ర మోదీ మతవిశ్వాసాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే అయోధ్య రామాలయాన్ని బుల్డోజర్‌తో కూల్చేస్తారంటూ మోదీ వ్యాఖ్యలు చేయడం దారుణమని జీవన్‌ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో జీవన్‌ రెడ్డి శనివారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ అయోధ్య రామాలయంపై...


TS EAMCET Results 2024 Live: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు వచ్చేశాయి.. ఫస్ట్ ర్యాంక్ సాధించిన విద్యార్థులు వీరే..!

TS EAPCET 2024 Results Live Updates: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. తెలంగాణ రిజల్ట్స్‌ను eamcet tsche ac in వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోండి. లైవ్‌ అప్‌డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి


మంచిర్యాల జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయాలి

మంచిర్యాల జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయాలి మంచిర్యాల కలెక్టర్​ బదావత్​ సంతోశ్​ కోల్​బెల్ట్/బెల్లంపల్లి​, వెలుగు :  మంచిర్యాల జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్​బదావత్ సంతోశ్ ఆదేశించారు. శుక్రవారం ఆయన మందమర్రి మండలంలోని సారంగపల్లి, బెల్లంపల్లి మండలం చంద్రవెల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఐ...


ప్రధాని మోదీ ప్రజలను రెచ్చగొడుతున్నారు: మల్లికార్జున్ ఖర్గే

ప్రధాని మోదీ ప్రజలను రెచ్చగొడుతున్నారు: మల్లికార్జున్ ఖర్గే ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే  ఫైరయ్యారు. దేశ ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్సీపీఎస్పీ నాయకుడు శరద్ పవార్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేతో కలిసి మే 1...


హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు బ్యాడ్‌ న్యూస్.. సంస్థ కీలక ప్రకటన

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్.. మెట్రో సేవల్లో మార్పులు చేసినట్టు.. రాత్రి వేళల్లో సేవలు మరో అర్ధగంట పొడిగించినట్టుగా వచ్చిన వార్తలపై యాజమాన్యం క్లారిటీ ఇచ్చింది. అయితే.. సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న వార్తలను అధికారులు ఖండించారు. దీంతో.. రాత్రివేళల్లో ఆలస్యంగా ప్రయాణించే వాళ్లకు మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయనుకుని సంతోషించేలోపే.. సంస్థ ప్రకటన విడుదల చేయటంతో నిరాశకు లోనయ్యారు.


ఉచిత బస్సు ప్రయాణంపై మోదీ కామెంట్స్.. మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్

తెలంగాణలో అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణం పథకంపై ప్రధామంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్న ప్రభాకర్ స్పందిస్తూ.. ఓ వీడియో విడుదల చేశారు. ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రధాని మోదీ సహించకపోవటం దురదృష్టకరమని.. మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణించటాన్ని మోదీ జీర్ణించుకోలేకపోతున్నారంటూ పొన్నం దుయ్యబట్టారు. ఈ పథకంలో తప్పేముందంటూ ప్రధానిని ప్రశ్నించారు. ఉచిత ప్రయాణం వల్లే మెట్రోకు నష్టాలు వస్తున్నాయనటం దారుణమన్నారు.


రోడ్లపై దుమ్ము..వాహనదారుల అవస్థలు

రోడ్లపై దుమ్ము..వాహనదారుల అవస్థలు జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో రోడ్లు దుమ్ముతో నిండిపోతున్నాయి. పూడూరు నుంచి కొడిమ్యాల వెళ్లే రోడ్డు కొత్తగా నిర్మిస్తుండగా.. కాంట్రాక్టర్‌‌‌‌‌‌‌‌ పనులను మధ్యలోనే ఆపేశాడు. దీంతో పాటు కొండగట్టు నుంచి కొడిమ్యాల వెళ్లే దారిలో కూడా బ్రిడ్జి నిర్మించిన అధికారులు రెండు వైపులా అప్రోచ్‌‌‌‌ రోడ్డు వేయడం మరిచిపోయారు. నెలల...


నల్లమలలో ఎకో టూరిజం ప్రాజెక్టును ఆపాలి

నల్లమలలో ఎకో టూరిజం ప్రాజెక్టును ఆపాలి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ డెవలప్​మెంట్ కౌన్సిల్ విజ్ఞప్తి ముషీరాబాద్, వెలుగు : ఎకో టూరిజం పేరుతో నల్లమల అడవిని ధ్వంసం చేయడం మానుకోవాలని ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ డెవలప్​మెంట్ కౌన్సిల్ తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అడవులు కుచించుకుపోయి, పచ్చదనం కనుమరుగవుతున్న టైంలో ప్రభుత్వం ఏకో టూరిజం పేరుతో ముందు...


Tirupati Attack Case : చంపాలని కాదు ప్రతి దాడి మాత్రమే - పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో నిందితుడి భార్య ప్రకటన

Elections 2024 : నామినేషన్ సమయంలో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాహనంపై దాడి చేసినందున తాము పులివర్తి నానిపై ప్రతిదాడి చేశామని అంతే కానీ ఆయనను చంపాలని కాదని ఈ దాడి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న భానుకుమార్ రెడ్డి సతీమణి, జడ్పీటీసీ ఢిల్లీ రాణి అన్నారు. నిందితుల్ని అరెస్టు చేయడంతో ఆమె తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. ప్రతి దాడి చేశాం ! చంద్రగిరి ఎమ్యెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాహనం పై చేసిన దాడికి ప్రతిదాడిగా పులివర్తి నాని...


మాజీ మంత్రి మల్లారెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

హైదరాబాద్ సుచిత్ర పరిధిలోని ఓ భూ వివాదం కేసులో మాజీ మంత్రి మల్లారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మల్లారెడ్డితో పాటు అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డిని కూడా పేట్ బషీరాబాద్ స్టేషన్‌కు తరలించారు.


జూన్ 4 లోగా లక్ష ఫిర్యాదుల పరిష్కారం

జూన్ 4 లోగా లక్ష ఫిర్యాదుల పరిష్కారం గత సర్కారు హయాంలో రెండున్నర లక్షల కంప్లయింట్స్  ఇప్పటికే లక్షన్నర సాల్వ్ చేసిన ఆఫీసర్లు ‘ధరణి’ కమిటీ  కీలక నిర్ణయం  ఆ తర్వాతే సర్కారుకు నివేదిక  ప్రక్షాళన దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు హైదరాబాద్: ధరణి సమస్యలపై చర్చించేందుకు ఏర్పాటైన కమిటీ ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 4వ తేదీలోగా పెండింగ్ లో ఉన్న లక్ష ...


తీర్థయాత్రకు వెళ్లివస్తుండగా బస్సు దగ్ధం.. 8 మంది మృతి

తీర్థయాత్రకు వెళ్లివస్తుండగా బస్సు దగ్ధం.. 8 మంది మృతి హర్యాణాలో ఘోరం జరిగింది. తీర్థయాత్రలకు వెళ్లివస్తున్న ఒకే కుటుంబానికి చెందిన 60మంది ప్రయాణిస్తున్న బస్సులో మంటలు చేలరేగాయి. హర్యానాలోని కుండలలి మనేసర్ పల్వాల్ ఎక్స్ ప్రెస్ వే మీద శుక్రవారం అర్ధరాత్రి బస్సు పూర్తిగా దగ్ధమైంది. బస్సులో ఉన్నవారంతా ఉత్తరప్రదేశ్ లోని మధుర, బృందావన్  టూర్ కు వెళ్లి స...


Gajalakhmi RajYoga: మరో రెండు రోజుల్లో గజలక్ష్మీ రాజయోగం.. ఈ రాశులకు ధన లాభం..!

Rajyog Rashifal: ఈ మొత్తాలన్నీ మే 19న అందుకోబోతున్నాయనే శుభవార్త. మా లక్ష్మి వారి తలపై చేతులు పెట్టుకుంటుంది... Gajalakhmi RajYoga: గ్రహం యొక్క సంచారాన్ని బట్టి అదృష్ట చక్రం మారవచ్చు. గ్రహాల స్థానాలలో మార్పులు 12 వ రాశి వ్యక్తులను ప్రభావితం చేస్తాయి. కొన్నిసార్లు ఆ ప్రభావం సానుకూలంగా ఉంటుంది, కొన్నిసార్లు ప్రతికూలంగా ఉంటుంది. Gajalakhmi RajYoga:శుక్రుడు, సంపద , శ్రేయస్సును ప్రసాదించేవాడు. మే 19న శుక్రుడు వృషభ రాశికి సంచారం చేస్తాడు. పర్యవసానంగా వృషభరాశిలో గురు, శుక్రుడు కలవడం వల్ల గజలక్ష్మీ రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం చాలా శుభప్రదం Gajalakhmi RajYoga: గజలక్ష్మి రాజయోగం ఫలితంగా, కొన్ని రాశుల యొక్క నుదురు కొన్ని ప్రభావాలలో తెరవబడుతుంది. శుభకాలం ప్రారంభమవుతుంది. చాలా డబ్బు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగ, వ్యాపారాలలో చాలా లాభాలుంటాయి. Gajalakhmi RajYoga: మేష రాశి వారికి జీవితంలో ఉత్తమ విజయాన్ని అందిస్తుంది. ఆర్థిక లాభం ఉంటుంది. ఈ రాశికి చెందిన వ్యక్తులు వ్యాపారంలో గొప్ప విజయాన్ని సాధించగలరు. ఉద్యోగార్థులకు కూడా మంచి సమయం. గౌరవం పెరుగుతుంది. ప్రేమ జీవితం బాగుంటుంది. Gajalakhmi RajYoga: వృషభం: గురు, శుక్రుల కలయిక వల్ల వృషభ రాశిలో గజలక్ష్మి రాజయోగం ఏర్పడుతుంది, ఈ రాశి వారికి చాలా శుభప్రదం అవుతుంది. ఏదో పెద్దది జరగబోతోంది. సింగిల్స్ పెళ్లి చేసుకోవచ్చు. కెరీర్‌లో మీరు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న అవకాశం లభిస్తుంది. ఆర్థిక లాభం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. Gajalakhmi RajYoga: మకరం: గజలక్ష్మి రాజయోగం కూడా మకర రాశి వారికి అనుకూల ఫలితాలను ఇస్తుంది. విజయాన్ని రుచి చూస్తారు. ఒకరి సహాయంతో పెద్ద లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ జీవితం బాగుంటుంది. మీరు పిల్లల నుండి కూడా ఆనందాన్ని పొందుతారు. డబ్బు వస్తుంది. Gajalakhmi RajYoga: కుంభం: ఈ ప్రత్యేక యోగం కుంభరాశి వారిపై కూడా ప్రభావం చూపుతుంది. జీవితంలో సంతోషం, ఐశ్వర్యం పెరుగుతాయి. డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. పాత పెట్టుబడుల వల్ల లాభాలు వచ్చే అవకాశం ఉంది. సమాజంలో విలువలు పెరుగుతాయి. (Disclaimer: ఈ సమాచారం సాధారణ సమాచారంపై ఆధారపడింది. న్యూస్ 18 తెలుగు దీనిని ధృవీకరించలేదు.)


ఆస్తి కోసం తల్లీ, ఇద్దరు కూతుళ్లను చంపిండు

ఆస్తి కోసం తల్లీ, ఇద్దరు కూతుళ్లను చంపిండు ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గోపాలపేట గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. వెంకటేశ్వర్లు  అనే వ్యక్తి తన   కన్నతల్లితో సహా  ఇద్దరు కూతుళ్లను హత్య చేసి పరారయ్యాడు. కొన్నేళ్ల క్రితం వెంకటేశ్వరరావు  భార్య అనుమానాస్పదంగా మృతి చెందడంతో  తన తల్లి పిచ్చమ్మతో పాటు ,అతని ఇద్దరి కూతుళ్లు నీరజ, ఝాన్సీతో కలిసి ఉంటున్నాడు.  కుట...


300 కిలోమీటర్లు పాదయాత్రగా వచ్చి.. కొండగట్టు అంజన్నకు మొక్కులు చెల్లించిన భక్తుడు

300 కిలోమీటర్లు పాదయాత్రగా వచ్చి.. కొండగట్టు అంజన్నకు మొక్కులు చెల్లించిన భక్తుడు కొండగట్టు అంజన్న దీవెనతో అనుకున్న కోర్కె తీరింది. శిథిలావస్థకు చేరిన సీతారామ భక్తాంజనేయ స్వామి ఆలయం నిర్మాణం పూర్తి అయింది. అంజన్న దీనెనతో అనుకున్నది జరిగిందని.. మొక్కులు చెల్లించుకునేందుకు ఓ భక్తుడు 300 కిలోమీటర్లు కాలినడకన కొండగట్టుకు చేరుకున్నాడు. స్వామివారిని దర్శ...


ఆంధ్రప్రదేశ్: స్వాతంత్ర్యం వచ్చాక 75 ఏళ్ల తర్వాత తొలిసారి ఓటు వేసిన ఈ ఊరి ప్రజలు ఇప్పుడు ఏమంటున్నారంటే..

ఆంధ్రప్రదేశ్‌లోని ఈ గ్రామానికి చెందిన ఆదివాసీలు తొలిసారి ఓటు వేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత వారు పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటేయడం ఇదే తొలిసారి.


కేయూ వైస్ ఛాన్సలర్ పై విజిలెన్స్ ఎంక్వైరీకి సర్కార్ ఆదేశం

కేయూ వైస్ ఛాన్సలర్ పై విజిలెన్స్ ఎంక్వైరీకి సర్కార్ ఆదేశం వరంగల్:  కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ తాటికొండ రమేశ్ పై విజిలెన్స్ ఎంక్వైరీకి సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో వీసీ రమేశ్ హయాంలో జరిగిన అక్రమాలపై విచారణకు చర్యలు చేపట్టారు అధికారులు. అక్రమ నియామకాలు,  బదిలీలు, ఫేక్ ప్రాజెక్టులకు అప్రూవల్స్ తదితర అక్రమాలపై ఉద్యోగ, విద్యార్థి సంఘాల నేతల...


స్వాతి మలివాల్‌ దాడి కేసులో కేజ్రీవాల్ పీఏ అరెస్ట్

స్వాతి మలివాల్‌ దాడి కేసులో కేజ్రీవాల్ పీఏ అరెస్ట్ స్వాతి మలివాల్‌పై దాడి కేసులో కీలక పరిణామం జరిగింది. అరవింద్ కేజ్రీవాల్ పీ.ఏ బిహవ్ కుమార్‌ను ఢిల్లీ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. కుమార్‌ను సీఎం ఇంటి వెనుక గేటు నుంచి బయటకు తీసుకెళ్లారు. దర్యాప్తులో సహకరించడానికి తాను సిద్ధంగా ఉన్నానని కుమార్ ఢిల్లీ పోలీసులకు ఇమెయిల్ పంపిన వెంటనే ఈ ఘటన జరిగింది....


జార్జియా మరో యుక్రెయిన్‌గా మారనుందా?

ఇది గత కొంతకాలంగా జార్జియాలో పౌరసమాజంపై వివిధ రూపాలలో జరుగుతున్న దాడులలో భాగం. ఈ చట్టం ఎవరినైనా అణిచివేసే చట్టం. ప్రభుత్వానికి నచ్చని ఏ పౌర సమాజ సంస్థనైనా అణిచివేసే వెసులుబాటు ఈ చట్టం కల్పిస్తోంది’


రాత్రిపూట కుక్కలు అరిస్తే ఏమౌతుంది..?

చెడు జరగబోతుంటే ముందుగానే గుర్తించి కుక్కలు ఏడుస్తాయని కొందరు నమ్ముతుంటే... కొందరు మాత్రం చనిపోయిన వారి ఆత్మలు కనిపించినప్పుడు కుక్కలు ఏడుస్తాయని భావిస్తారు. మీరు గమనించారో లేదో.. అర్థరాత్రి సమయంలో ఒక్కోసారి కుక్కలు గట్టిగా ఏడుస్తూ ఉంటాయి. కుక్కలు అరవడం వేరు.. ఏడ్వడం వేరు. ఆ ఏడుపు మనకు చాలా చిరాకుగా అనిపిస్తూ ఉ:టాయి. కానీ...ఆ ఏడుపు అశుభం అని చాలా మంది నమ్ముతారు. ఏదైనా జరగబోయే ప్రమాదాన్ని కుక్కలు ముందుగానే పసిగడతాయని, అందుకే ఏడుస్తాయని కూడా...


రైతులకు గుడ్ న్యూస్.. ఆ డబ్బు మొత్తం సర్కారే చెల్లిస్తుంది.. మంత్రి సీతక్క కీలక ప్రకటన

Crop Insurance Scheme: తెలంగాణ రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. అకాల వర్షాలతో నష్టపోయిన అన్నదాతలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉండేందుకు పంట బీమా పథకాన్ని అమలు చేస్తామని కాంగ్రెస్ సర్కార్ ఇప్పటికే ప్రకటించగా.. దాన్ని ఈ వర్షాకాలం నుంచే అమలు చేసేందుకు కార్యాచరణ ప్రారంభించింది. ఈ మేరకు.. మంత్రి సీతక్క కీలక ప్రకట చేశారు. ఈ క్రమంలోనే రైతులపై ఎలాంటి భారం పడనివ్వకుండా.. పంటలకు ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లిస్తుందని మంత్రి సీతక్క...


సీఎం జగన్ లండన్ వెళ్లే సమయంలో కలకలం.. ఎయిర్‌పోర్టులో అనుమానాస్పద వ్యక్తి

Ys Jagan Airport Suspected Man: వైఎస్సార్‌సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడ ఎయిర్‌పోర్ట్‌ నుంచి లండన్ బయల్దేరి వెళ్లారు. లండన్‌ పర్యటనకు వెళ్తున్న సీఎం వైఎస్‌ జగన్‌కు వైఎస్సార్‌సీపీ నేతలు వీడ్కోలు పలికారు. అయితే సీఎం జగన్ లండన్ వెళ్లే సమయంలో.. ఎయిర్‌పోర్ట్‌లో డాక్టర్ ఉయ్యూరు లోకేష్ కుమార్ అనే వ్యక్తి అనుమానాస్పందగా కనిపించడంతో.. వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


Vijayashanti Reaction : అర్థం చేసుకునేవాళ్లకి చెప్పగలం -పార్టీ మార్పు వార్తలపై విజయశాంతి క్లారిటీ ఇదే !-

Vijayashanthi rejected the news of party change : భీఆర్ఎస్‌కు సపోర్టు చేస్తూ విజయశాంతి పెట్టిన ట్విట్‌తో తెలంగాణ రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది. ఆమె మరోసారి పార్టీ మారబోతున్నారన్న ప్రచారం ఊపందుకుంది. అయితే ఈ వార్తలపై విజయశాంతి క్లారిటీ ఇచ్చారు. దక్షిణ భారత ప్రాంత ప్రజల రాజకీయ భావోద్వేగాలు ఎట్లాంటివో గత ఇప్పటి పరిస్థితులను ఉదహరించి, దక్షిణాది ప్రాంతీయ పార్టీల పట్ల కాంగ్రెస్ అర్ధం చేసుకునే తీరు, బీజేపీ దండయాత్ర విధానం గురించి తాను అభిప్రాయం...


స్వాతి మలివాల్ కేసులో తొలిసారి స్పందించిన కేజ్రీవాల్

స్వాతి మలివాల్ కేసులో తొలిసారి స్పందించిన కేజ్రీవాల్ న్యూఢిల్లీ:స్వాతి మలివాల్ కేసులో తొలిసారి స్పందించారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. రాజ్యసభ ఎంపీ పేరు చెప్పకుండా కేజ్రీవాల్ బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన నేతలను ఒక్కొక్కరిగా ఎంచుకొని అరెస్ట్ చేస్తున్నారని ఆరోపించారు. తాజాగా తన వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ ను అరెస్ట్ చ...


మున్సిపల్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌ ముందే ‘మురుగు’

మున్సిపల్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌ ముందే ‘మురుగు’ చిన్న పాటి వర్షం పడినా గ్రేటర్‌‌‌‌ వరంగల్‌‌‌‌లోని పలు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. ఇందుకు నిదర్శనమే ఈ ఫొటో. గురువారం కురిసిన వర్షానికి గ్రేటర్‌‌‌‌ వరంగల్‌‌‌‌ మున్సిపల్‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌ పరిధిలోని కాశీబుగ్గ సర్కిల్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌ ఎదుట వర్షం నీటితో పాటు, డ్రైనేజీ నీరు భారీగా నిలిచిపోయింది. దీంతో ఇటు ప్రజ...


స్వాలి మలివాల్ కేసులో కేజ్రీవాల్ పీఎ అరెస్ట్

స్వాలి మలివాల్ కేసులో కేజ్రీవాల్ పీఎ అరెస్ట్ ఆప్‌ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ పీఏ బిభవ్‌ కుమార్‌ను ఢిల్లీ పోలీసులు శనివారం అరెస్ట్‌ చేశారు.ఆప్ రాజ్యసభ ఎంపీ, డీసీడబ్ల్యూ మాజీ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ ఇచ్చిన ఫిర్యాదుతో కేజ్రీవాల్ పీఏ బీభవ్‌పై కేసు నమోదు చేశారు ఢిల్లీ పోలీసులు. కేజ్రీవాల్ ఇంటి నుంచి వైభ...


Ananthapuram Politics : అనంతపురం జిల్లాలో హోరాహోరీ - పోలింగ్ సరళితో రాని స్పష్టత - జోరుగా బెట్టింగులు

Elections 2024 : అనంతపురం జిల్లాలో నిన్న మొన్నటి వరకు అభ్యర్థుల ప్రచారాల హో.. అభ్యర్థుల ఇళ్ల వద్ద నాయకులు,కార్యకర్తలు, ఓటర్లు హంగామా. ఇప్పుడు పోలింగ్ అయిపోయింది టెన్షన్ తేరింది అనుకున్నారు. కానీ ఇప్పుడు పోటీ చేసిన అభ్యర్థుల్లో కొత్త టెన్షన్ మొదలైంది. గెలుపు లెక్కలతో ఎవరికి వారు టెన్షన్లు పెంచుకుంటూ పోతున్నారు. పోటీచేసిన అభ్యర్థుల్లో టెన్షన్ టికెట్ రానంత వరకు టికెట్ రాదేమో అని భయపడిన నేతలు టికెట్ వచ్చి బరిలో నిలిచిన అనంతరం గెలుస్తామో లేదో అన్న...


ధాన్యం తరలింపులో జాప్యాన్ని నిరసిస్తూ రోడ్డెక్కిన రైతులు

ధాన్యం తరలింపులో జాప్యాన్ని నిరసిస్తూ రోడ్డెక్కిన రైతులు రామాయంపేట, వెలుగు : తూకం వేసిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం మెదక్ ​జిల్లా రామాయంపేటలో రైతులు సిద్దిపేట రోడ్డుపై బైఠాయించి రాస్తా రోకో చేశారు. తూకం వేసి వారం రోజులవుతున్నా రైస్ మిల్లులకు తరలించడం లేదని, దీంతో  ధాన్యం బస్తాలు వర్షాలకు తడుస్తున్నాయని ఆవేదన వ్యక్త...


వీరబ్రహ్మేంద్ర స్వామి వార్షికోత్సవాల్లో మంత్రి

వీరబ్రహ్మేంద్ర స్వామి వార్షికోత్సవాల్లో మంత్రి రేగోడ్, వెలుగు : మెదక్​జిల్లా రేగోడ్​లోని మండల కేంద్రంలోని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం74 వ వార్షిక ఆరాధన మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం జరిగిన మహా నైవేద్యం కార్యక్రమంలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పాల్గొన్నారు. మఠం పూజారులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామస్తులు...


హైదరాబాద్ నుంచి 50 కిలోమీటర్ల దూరం వెళ్లండి.. ఇక్కడ మీరు ఏం కోరుకుంటే అదే..

హైదరాబాదుకు 50 కిలోమీటర్ల దూరంలో యాదగిరిగుట్టపై లక్ష్మీ నరసింహ స్వామి కొలువుదీరినారు. ఈ దేవాలయం తెలంగాణలోనే ప్రముఖ క్షేత్రంగా పేరు గావించింది. పూర్వంలో యాద మహర్షి అనే ముని ఇక్కడ తపస్సు చేయడం వల్ల నరసింహుని దర్శనం పొందాడని భక్తులు చెప్తున్నారు. యాద మహర్షి పేరు మీదగా యాదగిరిగుట్టగా పిలవబడుతుంది. దీనిపై ప్రత్యేక కథనం లోకల్ 18 అందిస్తుంది.వివరాల్లోకి వెళితే.. తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఉన్నటువంటి...


తెలుగుదేశం ఆఫీసులో వైఎస్ జగన్ ఎయిర్‌పోర్ట్ ఘటన డాక్టర్.. సంచలన ఆరోపణలు

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ వెళ్లే సమయంలో గన్నవరం ఎయిర్ పోర్టులో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా సంచరిస్తూ పోలీసులకు పట్టుబడటం కలకలం రేపింది. అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వెంకటాయపాలెనికి చెందిన ఎన్ఆర్ఐగా గుర్తించారు. అయితే పోలీసులు తనను అకారణంగా అదుపులోకి తీసుకున్నారని డాక్టర్ లోకేష్ కుమార్ ఆరోపిస్తున్నారు. సీఎం అవినీతిని ప్రశ్నించాననే కారణంతోనే అదుపులోకి తీసుకుని హింసించారని ఆరోపించారు.


ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ పక్కాగా నిర్వహించాలి

ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ పక్కాగా నిర్వహించాలి గద్వాల, వెలుగు :  ఇంటర్​ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అడిషనల్  కలెక్టర్  అపూర్వ్  చౌహాన్ ఆఫీసర్లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్  మీటింగ్ హాల్ లో సంబంధిత ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 24 నుంచి జూన్ 3 వరకు ఇంటర్  సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయ...


ప్రధాని మోదీ ఛైర్‌లో కూర్చోబోతున్న 'కట్టప్ప'.. ఎందుకో తెలుసా..?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల రసవత్తరంగా సాగుతున్నాయి. దేశంలో ప్రధాని పదవి కోసం రాహుల్ గాంధీ, నరేంద్ర మోదీ మధ్య పోరు సాగుతోంది. 2014 లోక్‌సభ ఎన్నికలకు ముందు నరేంద్ర మోదీ జీవితం ఆధారంగా 'పీఎం నరేంద్ర మోదీ' సినిమా విడుదలైంది. ఈ చిత్రంలో నరేంద్ర మోదీ పాత్రలో వివేక్ ఒబెరాయ్ నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా బోల్తాకొట్టడంతో.. ఎప్పుడు రిలీజ్ అయ్యిందో కూడా ప్రేక్షకులు మర్చిపోయారు. తాజాగా మోదీ జీవితంపై మరో చిత్రం తెరకెక్కబోతున్నట్లు,...


Mallareddy Land Issue : పోలీసుల అదుపులో ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డి - భూ వివాదమే కారణం !

Telangana News : మాజీమంత్రి మల్లారెడ్డి , ఆయన అల్లురు రాజశేఖర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పేట్‌బషీరాబాద్‌ పీఎస్‌కు తరలించారు . సుచిత్ర పరిధిలోని సర్వే నెం.82లో భూ వివాదం నేపథ్యంలో…. ల్యాండ్‌ దగ్గరకు వచ్చి హల్‌చల్‌ సృష్టించారు మల్లారెడ్డి, రాజశేఖర్‌ రెడ్డి. ఈ తరుణంలోనే… మల్లారెడ్డిని పేట్‌బషీరాబాద్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. .కేసు పెడితే పెట్టుకోండి.. నా స్థలాన్ని కాపాడుకుంటానంటూ మల్లారెడ్డి వివాదం ఉన్న స్థలంలో వీరంగం...


ఐన్‌స్టీన్ చెప్పినట్లే జరిగింది.. 109 ఏళ్ల క్రితం ఆయన ఏమన్నారంటే..!

ఈ పరిశోధన రాయల్ ఆస్ట్రోనామికల్ సొసైటీలో ప్రచురించబడింది. శాస్త్రవేత్తలు దాదాపు 10,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న బ్లాక్ హోల్ వ్యవస్థను పరిశీలించారు. శాస్త్రవేత్తలు బ్లాక్ హోల్ యొక్క అక్రెషన్ డిస్క్ యొక్క వేడి పదార్థం ద్వారా విడుదలయ్యే ఎక్స్-కిరణాలను సంగ్రహించారు. ఈ డేటాను గణిత నమూనాలలోకి అందించిన తర్వాత.. దానిపై మరిన్ని పరిశోధనలు చేస్తున్నారు. ఐన్‌స్టీన్ 1915లో సాపేక్ష సిద్ధాంతాన్ని అందించారు. ఇందులో బ్లాక్ హోల్స్ కు సంబంధించి అంచనాలు వేశారు. అయితే ఇలా జరగడం శాస్త్రవేత్తలు చూడటం ఇదే తొలిసారి. ఒక వస్తువు బ్లాక్ హోల్‌ను సమీపిస్తే.. గురుత్వాకర్షణ శక్తి దాని వృత్తాకార కక్ష్యను విడిచిపెట్టి నేరుగా లోపలికి వెళ్లేలా చేస్తుంది అని ఐన్‌స్టీన్ చెప్పారు. ఇప్పుడు NASA యొక్క NuSTAR మరియు NICER అంతరిక్ష టెలిస్కోప్‌లు బ్లాక్ హోల్‌కు నాలుగు వైపులా అలాంటి ప్రాంతాలు ఉన్నాయని నిరూపించాయి. కాంతి వేగంతో కాల రంధ్రంలోకి పదార్థం కదులుతున్నట్లు శాస్త్రవేత్తలు గమనించారు.