ఏప్రిల్ 24 నుంచి ఫ్రీగా సివిల్స్​ కోచింగ్

ఏప్రిల్ 24 నుంచి ఫ్రీగా సివిల్స్​ కోచింగ్

ఓయూ, వెలుగు: కాకతీయ ఐఏఎస్ అకాడమీ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఈ నెల 24 నుంచి ఫ్రీగా సివిల్స్​కోచింగ్​ఇస్తున్నట్లు ఆల్​మాల స్టూడెంట్స్ అసోసియేషన్ ఓయూ అధ్యక్షుడు నామ సైదులు తెలిపారు.  అకాడమీ ఆధ్వర్యంలో 50 మంది ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు అవకాశం కల్పిస్తున్నామని, ప్రముఖ పోటీ పరీక్షల నిపుణులు అమర్​నాథ్​పర్యవేక్షణలో క్లాసులు కొనసాగుతాయని చెప్పారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వివరాలకు 91605 71483  ,91823 99858లో సంప్రదించాలని సూచించారు.

©️ VIL Media Pvt Ltd.

2024-04-23T05:40:17Z dg43tfdfdgfd