Trending:


Fact Check: 2024 Ap అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ‘ETG Research’ ప్రీపోల్ సర్వే చేసిందా?

2024 Ap అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ‘ETG Research’ఎలాంటి ప్రీపోల్ సర్వే ఫలితాలను విడుదల చేయలేదు13 మే 2024న జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో, తెలుగుదేశం పార్టీకి(TDP) 110-120 సీట్లు, జనసేన పార్టీకి(JSP) 18-20 సీట్లు, వైసీపీకి(YCP) 24-27, బీజేపీకి(BJP) 5-6 సీట్లు, కాంగ్రెస్ పార్టీకి(INC) 0-1 సీటు వస్తాయని, అలాగే TDP-JSP-BJP కూటమికి 54.75 శాతం ఓట్లు, YCPకి 36 శాతం ఓట్లు, INCకి 05 శాతం ఓట్లు, ఇతరులకు 4.25 శాతం ఓట్లు వస్తాయని ‘ETG Research’...


తిరుమల వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక.. ఈ విషయం తెలుసుకోండి, ఇబ్బంది పడొద్దు

Tirumala Heavy Rush: తిరుమలలో వేసవి రద్దీ కొనసాగుతోంది. శ్రీవెంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు వేల సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. శుక్రవారం తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లన్నీ నిండిపోయాయి. అంతేకాకుండా బయట కూడా భక్తులు భారీగా క్యూ కట్టారు. టోకెన్‌లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు వెల్లడించారు. రద్దీ పెరిగిన నేపథ్యంలో గదుల కోసం భక్తులు...


రోడ్లపై దుమ్ము..వాహనదారుల అవస్థలు

రోడ్లపై దుమ్ము..వాహనదారుల అవస్థలు జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో రోడ్లు దుమ్ముతో నిండిపోతున్నాయి. పూడూరు నుంచి కొడిమ్యాల వెళ్లే రోడ్డు కొత్తగా నిర్మిస్తుండగా.. కాంట్రాక్టర్‌‌‌‌‌‌‌‌ పనులను మధ్యలోనే ఆపేశాడు. దీంతో పాటు కొండగట్టు నుంచి కొడిమ్యాల వెళ్లే దారిలో కూడా బ్రిడ్జి నిర్మించిన అధికారులు రెండు వైపులా అప్రోచ్‌‌‌‌ రోడ్డు వేయడం మరిచిపోయారు. నెలల...


ధాన్యం తరలింపులో జాప్యాన్ని నిరసిస్తూ రోడ్డెక్కిన రైతులు

ధాన్యం తరలింపులో జాప్యాన్ని నిరసిస్తూ రోడ్డెక్కిన రైతులు రామాయంపేట, వెలుగు : తూకం వేసిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం మెదక్ ​జిల్లా రామాయంపేటలో రైతులు సిద్దిపేట రోడ్డుపై బైఠాయించి రాస్తా రోకో చేశారు. తూకం వేసి వారం రోజులవుతున్నా రైస్ మిల్లులకు తరలించడం లేదని, దీంతో  ధాన్యం బస్తాలు వర్షాలకు తడుస్తున్నాయని ఆవేదన వ్యక్త...


మాజీ మంత్రి మల్లారెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

హైదరాబాద్ సుచిత్ర పరిధిలోని ఓ భూ వివాదం కేసులో మాజీ మంత్రి మల్లారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మల్లారెడ్డితో పాటు అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డిని కూడా పేట్ బషీరాబాద్ స్టేషన్‌కు తరలించారు.


Tirupati | చిన్నారికి అండగా నిలిచిన ఆటో డ్రైవర్స్

తిరుపతి ఆటో డ్రైవర్లు చాలా సంతోషించారు. 11 ఏళ్ల క్రితం మా ఆటోడ్రైవర్ కుటుంబం రోడ్డు ప్రమాదంలో మరణించింది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి ప్రాణాలతో బయటపడింది. తల్లిదండ్రులను కోల్పోయిన ఆ చిన్నారి రెడ్డి హర్షిత అద్భుతమైన ఆటో డ్రైవర్‌గా మారింది. ఆటోడ్రైవర్ అయిన ఖాజా తన తండ్రి కోసం సైకిల్ యాత్ర చేసి ఆరు లక్షల రూపాయలు వసూలు చేశాడు


మే18 నుంచి జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్ల బంద్

మే18 నుంచి జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్ల బంద్ రూ.1,350 కోట్ల పెండింగ్​బిల్లులు ఇవ్వాలని డిమాండ్ హైదరాబాద్, వెలుగు :  జీహెచ్ఎంసీలోని కాంట్రాక్టర్లు శనివారం నుంచి బంద్​కు పిలుపునిచ్చారు. ఇప్పటికే పూర్తిచేసిన పనులకు సంబంధించి రూ.1,350 కోట్ల బిల్లులు పెండింగ్​పెట్టడంతో బంద్ కు దిగారు. పెండింగ్​బిల్లులు రిలీజ్​చేసేవరకు పనులు కొనసాగించబోమని తేల్చిచెప్పారు. ఈ ...


మహిళల కోసం ప్రభుత్వం అద్భుతమైన ప్రభుత్వ స్కీమ్.. వివరాలివే..!

దేశంలోని మహిళలను ఆర్థికంగా బలంగా ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం పలు కీలక పథకాలు అమలు చేస్తోంది. ఇందులో భాగంగానే మహిళలను పెట్టుబడుల వైపు ఆకర్షించడానికి కేంద్ర ప్రభుత్వం ‘మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్’ (MSSC) పథకాన్ని తీసుకొచ్చింది. పట్టుబడిపై ఆకర్షణీయమైన రాబడి వచ్చేలా మహిళల కోసం ప్రత్యేకంగా ఈ మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీం ప్రవేశపెట్టారు. కేంద్ర బడ్జెట్ 2023లో ప్రకటించిన భారత ప్రభుత్వం ప్రకటించిన ఈ పథకం మహిళలకు వెన్నుదన్నుగా నివలబోతోంది. ఈ స్కీం ద్వారా మహిళలు లేదా బాలికల పేరిట 2 సంవత్సరాల కాలవ్యవధికి గాను రూ. 2 లక్షల వరకు డిపాజిట్ సౌకర్యాన్ని అందిస్తున్నారు. దీనిపై అధిక వడ్డీ చెల్లిస్తారు. పోస్టాఫీస్ తో పాటు పలు బ్యాంకుల్లో ఈ స్కీం అందుబాటులో ఉంటుంది. 2023లో ప్రారంభించిన ఈ పథకం రెండేళ్ల పాటు అనగా మార్చి 2025 వరకు అందుబాటులో ఉండనుంది. మహిళా ఇన్వెస్టర్లను ఉద్దేశించి కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్‌ని తీసుకొచ్చింది. ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసిన వారు సంవత్సరానికి 7.5 శాతం స్థిర వడ్డీ అందుకుంటారు. ప్రతి 3 నెలలకోసారి వడ్డీ లెక్కింపు జరుగుతుంది. అనంతరం ఈ మొత్తం ఖాతాలో జమవుతుంది. ఈ పథకంలో మహిళలు ఎవరైనా చేరే వీలు కల్పించారు. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ (MSSC) పథకంలో చేరాలంటే మహిళ పేరు మీదే అకౌంట్ ఓపెన్ చేయాలి. పిల్లలకు, ఇతర చిన్నారులకు గార్డియన్‌గా ఉంటూ ఖాతా తెరిచే వీలుంది. ఇప్పటికే ఈ పథకానికి మహిళల నుంచి అనూహ్య స్పందన లభించింది. మహిళా సమ్మాన్ రెండేళ్ల గడువు కలిగిన పెట్టుబడి పథకం. రెండేళ్లు పూర్తయ్యాక అసలుతో పాటు వడ్డీ ఖాతాలో జమ అవుతుంది. అయితే, కేవలం ఒకేసారి పెట్టుబడి పెట్టేందుకు వీలుంటుంది. పలు దఫాలుగా ఇన్వెస్ట్ చేయడం కుదరదు. ఇది గ్యారంటీడ్‌ రిటర్న్స్‌ అందించే సురక్షితమైన, లో-రిస్క్ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆప్షన్‌ అని చెప్పుకోవచ్చు. వృత్తితో సంబంధం లేకుండా మహిళలు ఎవరైనా ఇందులో చేరి ఈ పథకం లబ్ది పొందవచ్చు. ఉదాహరణకు ఈ సేవింగ్స్‌ స్కీమ్‌లో రూ.2 లక్షలు పెట్టుబడి పెడితే, మొదటి త్రైమాసికం తర్వాత, రూ.3,750 వడ్డీని అందుకుంటారు. ఈ మొత్తం మళ్లీ రీఇన్వెస్ట్‌ అవుతుంది. రెండో త్రైమాసికం చివరిలో రూ.3,820 వడ్డీని అందుకుంటారు. ఈ మొత్తం కూడా తిరిగి ఇన్వెస్ట్‌ అవుతుంది. ఇలా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. బాండ్ మెచ్యూర్ అయినప్పుడు, ఇన్వెస్టర్లు మొత్తం రూ.2,32,044 అందుకుంటారు.


మహిళలకు ఫ్రీ బస్ జర్నీని మోదీ జీర్ణించుకోలేకపోతున్నరు: పొన్నం ప్రభాకర్

మహిళలకు ఫ్రీ బస్ జర్నీని మోదీ జీర్ణించుకోలేకపోతున్నరు: పొన్నం ప్రభాకర్ మహిళలకు  ఫ్రీ బస్ జర్నీపై  ప్రధాని నరేంద్ర మోదీ  వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ వేశారు.  మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేయడాన్ని  ప్రధాని స్థాయిలో ఉండి జీర్ణించుకోలేక పోతున్నారని ఆగ్రహం వ్యక్తం  చేశారు.  చిన్న చిన్న అంశాలపై మాట్లాడి ప్రధాని స్థాయి దిగజార్చొద్దని  హితవు ...


తీన్మార్ మల్లన్నను గెలిపించాలి

తీన్మార్ మల్లన్నను గెలిపించాలి హుజూర్ నగర్, వెలుగు : ఈనెల 27న జరగనున్న నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు ధూళిపాల శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు బొడ్డు గోవిందరావు కోరారు. మంగళవారం హుజూర్ నగర్ బీసీ కార్యాలయంలో ఏర్ప...


కాగజ్‌‌‌‌నగర్‌‌‌‌ అడవుల్లో.. వన్యప్రాణులకు రక్షణ కరువు

కాగజ్‌‌‌‌నగర్‌‌‌‌ అడవుల్లో.. వన్యప్రాణులకు రక్షణ కరువు జనవరిలో రెండు  పెద్దపులులను చంపేశారు     మరో నాలుగింటి  జాడ ఇంకా దొరకలేదు..!     తాజాగా అనుమానాస్పద స్థితిలో ఎలుగుబంటి మృతి ఆసిఫాబాద్/కాగజ్ నగర్, వెలుగు : కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌‌‌‌నగర్‌‌‌‌ ఫారెస్ట్ ఏరియాలో  పులుల గాండ్రింపు వినబడడం లేదు. మిస్సైన రెండు పులుల జాడ ఇంకా తెలియరాలేదు. మి...


ఉపాధి కూలీల వాహనం బోల్తా

ఉపాధి కూలీల వాహనం బోల్తా పలువురికి తీవ్ర గాయాలు..ఒకరి పరిస్థితి విషమం దండేపల్లి, వెలుగు : ఉపాధి కూలీల టాటాఏస్ వాహనం అదుపు తప్పి కాలువలో బోల్తా పడడంతో పులువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్​ ఆస్పత్రికి తరలించారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రంలో ఈ ఘటన జరిగింది.  దండేపల్లికి చెందిన 30 మంది ఉపాధి హామీ మహిళా కూలీ...


పోక్సో కేసులో 20 ఏండ్ల జైలు శిక్ష

పోక్సో కేసులో 20 ఏండ్ల జైలు శిక్ష భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : పోక్సో కేసులు ఓ వ్యక్తికి 20 ఏండ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్​ వసంత్​ శుక్రవారం తీర్పునిచ్చారు. వివరాల్లోకి వెళ్లితే.. ఖమ్మం పట్టణానికి చెందిన బాలిక కాళ్లు చచ్చుబడిపోయాయి. దీంతో ఆమె తల్లిదండ్రులు నాటు వైద్యం ద్వారా ట్రీట్​మెంట్​ ఇప్పించేందుకు భద్రాద్రి...


తీర్థయాత్రకు వెళ్లివస్తుండగా బస్సు దగ్ధం.. 8 మంది మృతి

తీర్థయాత్రకు వెళ్లివస్తుండగా బస్సు దగ్ధం.. 8 మంది మృతి హర్యాణాలో ఘోరం జరిగింది. తీర్థయాత్రలకు వెళ్లివస్తున్న ఒకే కుటుంబానికి చెందిన 60మంది ప్రయాణిస్తున్న బస్సులో మంటలు చేలరేగాయి. హర్యానాలోని కుండలలి మనేసర్ పల్వాల్ ఎక్స్ ప్రెస్ వే మీద శుక్రవారం అర్ధరాత్రి బస్సు పూర్తిగా దగ్ధమైంది. బస్సులో ఉన్నవారంతా ఉత్తరప్రదేశ్ లోని మధుర, బృందావన్  టూర్ కు వెళ్లి స...


నకిలీ విత్తనాలకు చెక్..కట్టడికి టాస్క్​ఫోర్స్ దాడులు షురూ

నకిలీ విత్తనాలకు చెక్..కట్టడికి టాస్క్​ఫోర్స్ దాడులు షురూ హైదరాబాద్, వెలుగు :  వచ్చే నెల నుంచి వానాకాలం సీజన్ షురూ కానుంది. రాష్ట్రంలో విత్తనాల డిమాండ్ నేపథ్యంలో ఇప్పటి నుంచే కొందరు అక్రమార్కులు నకిలీ విత్తనాల అమ్మకాలు మొదలుపెట్టారు. గ్రామాల్లో రైతులను మభ్యపెట్టి అంటగడుతున్నారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ శాఖ, పోలీసులతో కూడిన టాస్క్​ఫోర్స్ టీ...


నల్లమలలో ఎకో టూరిజం ప్రాజెక్టును ఆపాలి

నల్లమలలో ఎకో టూరిజం ప్రాజెక్టును ఆపాలి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ డెవలప్​మెంట్ కౌన్సిల్ విజ్ఞప్తి ముషీరాబాద్, వెలుగు : ఎకో టూరిజం పేరుతో నల్లమల అడవిని ధ్వంసం చేయడం మానుకోవాలని ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ డెవలప్​మెంట్ కౌన్సిల్ తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అడవులు కుచించుకుపోయి, పచ్చదనం కనుమరుగవుతున్న టైంలో ప్రభుత్వం ఏకో టూరిజం పేరుతో ముందు...


నిజామాబాద్ జిల్లాలో..వానాకాలం పంటల ప్లాన్ రెడీ

నిజామాబాద్ జిల్లాలో..వానాకాలం పంటల ప్లాన్ రెడీ 4.30 లక్షల ఎకరాల్లో వరి సాగు      51 వేల ఎకరాలల్లో  సోయాబీన్​       మొక్కజొన్న 41 వేల ఎకరాలు      పసుపు 19,606 ఎకరాల్లోనే సాగు  కు సిద్ధం     తగ్గిన కూరగాయల సాగు      మొత్తం 5.52 లక్షల ఎకరాల్లో  పంటల ప్రణాళిక నిజామాబాద్​, వెలుగు : నిజామాబాద్ జిల్లాలో​  వానాకాలం పంటల ప్లాన్​ సిద్ధమైంది. వాతావరణం, స...


మున్సిపల్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌ ముందే ‘మురుగు’

మున్సిపల్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌ ముందే ‘మురుగు’ చిన్న పాటి వర్షం పడినా గ్రేటర్‌‌‌‌ వరంగల్‌‌‌‌లోని పలు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. ఇందుకు నిదర్శనమే ఈ ఫొటో. గురువారం కురిసిన వర్షానికి గ్రేటర్‌‌‌‌ వరంగల్‌‌‌‌ మున్సిపల్‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌ పరిధిలోని కాశీబుగ్గ సర్కిల్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌ ఎదుట వర్షం నీటితో పాటు, డ్రైనేజీ నీరు భారీగా నిలిచిపోయింది. దీంతో ఇటు ప్రజ...


హేమచంద్రాపురంలో సామూహిక వివాహాలు

హేమచంద్రాపురంలో సామూహిక వివాహాలు భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : లక్ష్మీదేవిపల్లి మండలం హేమచంద్రాపురంలో శుక్రవారం సామూహిక వివాహాలు నిర్వహించారు. శ్రీవల్లిక వేంకటేశ్వరస్వామి లక్ష్మీభూదేవి ఉభయనాంచారుల కల్యాణ మహోత్సవంలో భాగంగా 50 పేద జంటకు కొండపల్లి సాయికుమార్, సుజాత దంపతులు సామూహిక వివాహాలు ఘనంగా జరిపించారు. పెండ్లి చేసుకున్న జంటలకు పుస్తెలు, కొత్త దుస...


4 రాష్ట్రాల్లో మహిళలకు ఫ్రీ బస్ జర్నీ..ఏపీలో ఎన్డీఏ కూటమి కూడా హామీ

4 రాష్ట్రాల్లో మహిళలకు ఫ్రీ బస్ జర్నీ..ఏపీలో ఎన్డీఏ కూటమి కూడా హామీ హైదరాబాద్, వెలుగు :  ప్రస్తుతం ఢిల్లీ, తమిళ నాడు, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల్లో మహిళలకు ఫ్రీ బస్సు స్కీంను అమలు చేస్తున్నా రు. ఫస్ట్​ ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం ఈ స్కీంను ప్రారంభించింది. తర్వాత కర్నాటకలో కాంగ్రెస్ సర్కారు 5 గ్యారంటీల్లో భాగంగాఅమలు చేస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్...


బెటాలియన్‌‌‌‌లో ఆయుధాలపై విద్యార్థులకు అవగాహన

బెటాలియన్‌‌‌‌లో ఆయుధాలపై విద్యార్థులకు అవగాహన రాజన్న సిరిసిల్ల, వెలుగు : పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మర్‌‌‌‌‌‌‌‌ క్యాంపును విద్యార్థులు వినియోగించుకోవాలని సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్​రెడ్డి తెలిపారు.  సిరిసిల్లలోని 17వ బెటాలియన్‌‌‌‌లో పోలీస్ శాఖకు సంబంధించి ట్రైనింగ్‌‌‌‌, టెక్నాలజీ వినియోగం, వెపన్స్‌‌‌‌.. తదితర అంశాలపై విద్యార్థులకు అవ...


జూన్ 10లోగా స్టూడెంట్స్ కు యూనిఫామ్

జూన్ 10లోగా స్టూడెంట్స్ కు యూనిఫామ్ ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే ఆసిఫాబాద్, వెలుగు : ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు జూన్ 10 లోగా యూనిఫామ్, బుక్స్ అందించాలని   ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే ఆదేశించారు. ఆసిఫాబాద్​లోని జిల్లా పరిషత్ సెకండరీ బాలికల పాఠశాలలో శుక్రవారం మండలాల వారీగా యూనిఫామ్​ కోసం క్లాత్ ను ఆయన పంపిణీ చేశారు. జిల్లాలో 25...


ఇథనాల్ ఫ్యాక్టరీ నిలిపివేయాలని గ్రామస్తుల ఆందోళన

ఇథనాల్ ఫ్యాక్టరీ నిలిపివేయాలని గ్రామస్తుల ఆందోళన బెజ్జంకి, వెలుగు : తమ గ్రామంలో ఇథనాల్​ఫ్యాక్టరీ నిర్మాణం నిలిపివేయాలని డిమాండ్​చేస్తూ సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని పోతారం, నరసింహుల పల్లె గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. శుక్రవారం అడిషనల్​కలెక్టర్​ శ్రీనివాస్​రెడ్డి ఫ్యాక్టరీ ప్రతినిధులతో కలిసి గ్రామస్తులకు అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్...


మంచిర్యాల జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయాలి

మంచిర్యాల జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయాలి మంచిర్యాల కలెక్టర్​ బదావత్​ సంతోశ్​ కోల్​బెల్ట్/బెల్లంపల్లి​, వెలుగు :  మంచిర్యాల జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్​బదావత్ సంతోశ్ ఆదేశించారు. శుక్రవారం ఆయన మందమర్రి మండలంలోని సారంగపల్లి, బెల్లంపల్లి మండలం చంద్రవెల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఐ...


కేఏ పాల్​పై చీటింగ్ ​కేసు

కేఏ పాల్​పై చీటింగ్ ​కేసు పంజాగుట్ట, వెలుగు :  ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్​పై పంజాగుట్ట పోలీస్​స్టేషన్​లో చీటింగ్​కేసు నమోదైంది. పోలీసులు, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. మీర్​పేటకు చెందిన ఎస్.కిరణ్​కుమార్​బట్టల వ్యాపారి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల టైంలో ప్రజాశాంతి పార్టీ ఎల్బీనగర్  టికెట్​కోసం కేఏ పాల్​ను సంప్రదించాడు. టికెట్ కేట...


Prajwal Revanna Case: ప్రజ్వల్‌పై ఎలాంటి చర్యలు తీసుకున్నా అభ్యంతరం లేదు, దేవెగౌడ కీలక వ్యాఖ్యలు

Prajwal Revanna Case Updates: కర్ణాటక రాజకీయాల్ని కుదిపేస్తున్న ప్రజ్వల్ రేవణ్న కేసుపై తొలిసారి స్పందించారు మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ. మనవడితో పాటు కొడుకు హెచ్‌డీ రేవణ్న కూడా నిందితులుగా ఉన్న ఈ కేసుపై ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న ఆయన నోరు విప్పారు. అందరిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని తేల్చి చెప్పారు. పేర్లు చెప్పేందుకు ఇష్టపడని దేవె గౌడ ఈ కేసులో ఎవరున్నా సరే విడిచిపెట్టొద్దని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి ప్రజ్వల్ రేవణ్న జర్మనీలో ఉన్నట్టు సమాచారం....


Viral video: బస్సు కిటికీలో తల ఇరుక్కుపోయి విలవిల్లాడిన మహిళ... వైరల్ గా మారిన వీడియో..

Bengaluru news: మహిళ బస్సులో ఎక్కి కూర్చుంది. ఇంతలో ఆమెకు నోటిలో నీళ్లను తీసుకుని పుక్కుళించడానికి ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో ఆమె తల భాగంను చిన్నగా ఉన్న కిటీకిలో బస్సు బైటకు తీసింది. ఆ తర్వాత తిరిగి తలను లోపలికి తేవడానికి ట్రైచేస్తే తలభాగం లోపలికి రాలేదు.


TS​ బదులుగాTG ..ప్రభుత్వ విభాగాలన్నీTGగానే ప్రస్తావించాలి

TS​ బదులుగాTG ..ప్రభుత్వ విభాగాలన్నీTGగానే ప్రస్తావించాలి జీవోలు, నోటిఫికేషన్లు, నివేదికలు, లెటర్ హెడ్‌‌లలో అట్లనే రాయాలి ‘టీజీ’ కోడ్​తోనే వెహికల్స్​రిజిస్ట్రేషన్లు  రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు హైదరాబాద్​, వెలుగు :  ప్రభుత్వ విభాగాలతోపాటు అన్నిచోట్లా ఇక నుంచి తెలంగాణను సంక్షిప్తంగా ‘టీఎస్’​కు బదులుగా ‘టీజీ’గానే ప్రస్తావించాలని రాష్ట్ర సర్కారు నిర్ణ...


కవితతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ములాఖత్

కవితతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ములాఖత్ న్యూఢిల్లీ, వెలుగు :  ఢిల్లీ లిక్కర్​స్కాం కేసులో అరెస్టయి తీహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో శుక్రవారం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ములాఖత్ అయ్యారు. అనంతరం తెలంగాణ భవన్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ఏ రాష్ట్రమైనా, దేశమైనా ఆదాయం పెంచుకోవడానికి రకరకాల పాలసీలు చేస్తుంటాయని.. ఈ క్రమంలోనే ఢిల్లీ ప్రభుత్వం లిక్క...


25 ఏళ్ల క్రితం కంటి చూపు లేకుండా చెత్తకుప్పలో దొరికింది: ఆమె తలరాతని తానే రాసుకుంది

25 ఏళ్ల క్రితం కంటి చూపు లేకుండా చెత్తకుప్పలో దొరికింది: ఆమె తలరాతని తానే రాసుకుంది విధి ముందు తల వంచలేదు ఆ యువతి. లోపాన్ని సైతం లెక్కచేయలేదు, కన్నతల్లిదండ్రులే పుట్టగానే వద్దనుకున్నారు.. కానీ ఆమె చివరికి అందరి చూపు తనవైపు తిప్పుకుంది. 25 ఏళ్ల క్రితం పుట్టుకతోనే కంటి చూపు లేదని కన్నవారే చెత్తకుప్పలో పడేశారు. ఆ అమ్మాయే ఇప్పుడు మహారాష్ట్ర పబ్లిక్  సర...


సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్

సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీఎం జగన్, ఎంపీ అవినాష్ రెడ్డిల పేర్లను ప్రస్తావించద్దంటూ కడప కోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీమ్ కోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచార సమయంలో జగన్, అవినాష్ ల పేర్లు ప్రస్తావించద్దంటూ షర్మిల, సునీత, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లపై విధించిన ఆంక్షలను సవాల...


ఆస్తి కోసం తల్లీ, ఇద్దరు కూతుళ్లను చంపిండు

ఆస్తి కోసం తల్లీ, ఇద్దరు కూతుళ్లను చంపిండు ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గోపాలపేట గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. వెంకటేశ్వర్లు  అనే వ్యక్తి తన   కన్నతల్లితో సహా  ఇద్దరు కూతుళ్లను హత్య చేసి పరారయ్యాడు. కొన్నేళ్ల క్రితం వెంకటేశ్వరరావు  భార్య అనుమానాస్పదంగా మృతి చెందడంతో  తన తల్లి పిచ్చమ్మతో పాటు ,అతని ఇద్దరి కూతుళ్లు నీరజ, ఝాన్సీతో కలిసి ఉంటున్నాడు.  కుట...


TS EAPCET 2024 Results Updates : తెలంగాణ ఈఏపీసెట్‌ ఫలితాలు విడుదల - సత్తా చాటిన ఏపీ విద్యార్థులు

TS EAPCET 2024 Results Updates : తెలంగాణ ఈఏపీ సెట్‌ - 2024(ఎంసెట్) ఫలితాలు విడుదలయ్యాయి. శనివారం 11 గంటల తర్వాత విద్యాశాఖ అధికారులు రిజల్ట్స్ ను ప్రకటించారు. https://eapcet.tsche.ac.in/ వెబ్ సైట్ లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. త్వరలోనే కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలవుతుందని అధికారులు ప్రకటించారు.


Swati Maliwal Case: స్వాతి మలివాల్‌పై దాడి కేసులో కీలక పరిణామం, నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

Swati Maliwal Assault Case: ఆప్ ఎంపీ స్వాతి మలివాల్ దాడి కేసులో కీలక పరిణామం జరిగింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్‌ని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మే 13వ తేదీన ముఖ్యమంత్రి ఇంటికి వెళ్లినప్పుడు బిభవ్ తనపై దాడి చేశాడని స్వాతి మలివాల్ ఆరోపించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 7-8 సార్లు చెంప దెబ్బలు కొట్టాడని, ఆ తరవాత ఛాతి కడుపులో తన్నాడని అందులో పేర్కొన్నారు. పీరియడ్స్ ఉన్నాయని చెప్పినా వినకుండా ప్రైవేట్...


గిరిజన గురుకులంలో డిగ్రీ కోర్సులు

గిరిజన గురుకులంలో డిగ్రీ కోర్సులు తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌‌స్టిట్యూషన్స్ సొసైటీ నిర్వహిస్తున్న వరంగల్‌‌ జిల్లా అశోక్‌‌నగర్‌‌లోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఆర్మ్‌‌డ్ ఫోర్సెస్ ప్రిపరేటరీ అకాడమీ ఫర్ మెన్ 2024–-25 విద్యా సంవత్సరానికి డిగ్రీ కోర్సులో ప్రవేశానికి అర్హులైన అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్​ కోరుతోంది...


స్వాతి మలివాల్‌ దాడి కేసులో కేజ్రీవాల్ పీఏ అరెస్ట్

స్వాతి మలివాల్‌ దాడి కేసులో కేజ్రీవాల్ పీఏ అరెస్ట్ స్వాతి మలివాల్‌పై దాడి కేసులో కీలక పరిణామం జరిగింది. అరవింద్ కేజ్రీవాల్ పీ.ఏ బిహవ్ కుమార్‌ను ఢిల్లీ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. కుమార్‌ను సీఎం ఇంటి వెనుక గేటు నుంచి బయటకు తీసుకెళ్లారు. దర్యాప్తులో సహకరించడానికి తాను సిద్ధంగా ఉన్నానని కుమార్ ఢిల్లీ పోలీసులకు ఇమెయిల్ పంపిన వెంటనే ఈ ఘటన జరిగింది....


Taiwan: తైవాన్ పార్లమెంట్ లో కాలర్లు పట్టుకుని కొట్టుకున్న ఎంపీలు.. వైరల్ వీడియో..

Taiwan parliament: తైవాన్ పార్లమెంట్ లో శుక్రవారం షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఒక బిల్లును ప్రవేశ పెట్టే క్రమంలో అధికార, అపోసిషన్ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో ఒకరిపై మరోకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు.


Mallareddy: స్థలం కబ్జా చేస్తున్నారని ఆరోపణ - మాజీ మంత్రి మల్లారెడ్డి, ఇతరులకు భూ వివాదం, పోలీసులతో వాగ్వాదం

Brs Leader Argue With Police In Land Issue: మేడ్చల్ (Medchal) జిల్లా జీడిమెట్ల పరిధిలోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్రిక్తత నెలకొంది. సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్ 82లో నెలకొన్న భూ వివాదంలో మాజీ మంత్రి మల్లారెడ్డికి, ఇతరులకు మధ్య వాగ్వాదం జరిగింది. 1.15 ఎకరాల భూమి తాము కొన్నామని అది తమదేనని ఓ వర్గానికి చెందిన 15 మంది చెబుతుండగా.. తమ భూమిని కబ్జా చేస్తున్నారంటూ మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. భూమి చుట్టూ అక్రమంగా ఫెన్సింగ్...


ప్రధాని మోదీ కామెంట్లకు కేజ్రీవాల్ కౌంటర్

ప్రధాని మోదీ కామెంట్లకు కేజ్రీవాల్ కౌంటర్ న్యూఢిల్లీ : మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం వల్ల మెట్రోకు నష్టమని.. ట్రాఫిక్, కాలుష్య సమస్యలూ పెరుగుతాయన్న ప్రధాని మోదీ కామెంట్లపై ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అర్వింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. ‘‘ప్రధాని, కేంద్ర మంత్రులు ఉచితంగా విమానాల్లో ప్రయాణిస్తున్నారు. మహిళలకు మాత్రం ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించవద్దా?” అ...


రాయ్​బరేలీ ప్రజలకు సోనియాగాంధీ అభ్యర్థన

రాయ్​బరేలీ ప్రజలకు సోనియాగాంధీ అభ్యర్థన రాయ్​బరేలీ : “నా కొడుకు (రాహుల్​గాంధీ)ను మీకు అప్పగిస్తున్నా.. మిమ్మల్ని ఎప్పటికీ నిరాశపర్చడు” అని రాయ్​బరేలీ​ ప్రజలకు యూపీఏ చైర్ పర్సన్​ సోనియాగాంధీ చెప్పారు. తనను ఆదరించినట్టే తన కుమారుడిని కూడా అక్కున చేర్చుకోవాలని అభ్యర్థించారు. ఉత్తరప్రదేశ్​లోని రాయ్​బరేలీలో శుక్రవారం రాహుల్​గాంధీ తరఫున సోనియాగాంధీ తొలిస...


తెలంగాణ కేబినెట్ భేటీపై సందిగ్ధం!

తెలంగాణ కేబినెట్ భేటీపై సందిగ్ధం! ఇంకా ఈసీ నుంచి రాని పర్మిషన్​  షెడ్యూల్​ ప్రకారం నేడు జరగాల్సిన మీటింగ్​ ఎజెండాలో రుణమాఫీ, మేడిగడ్డ, విభజన చట్టం, అకడమిక్ ​ఇయర్​ వంటి ఇంపార్టెంట్ ఇష్యూస్​ హైదరాబాద్​, వెలుగు :  రాష్ట్ర కేబినెట్​భేటీ సందిగ్ధం నెలకొన్నది.  శనివారం (ఈ నెల 18న) కేబినెట్ మీటింగ్​నిర్వహించాలని సీఎం రేవంత్​రెడ్డి ఇటీవల నిర్ణయించారు. అయి...


Post-Poll Violence In AP : పోలింగ్ అనంతర హింసపై సిట్‌ దర్యాప్తు ప్రారంభం- నాలుగు ప్రాంతాల్లో నాలుగు బృందాల పర్యటన

Telugu News: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ పోలింగ్ అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ దర్యాప్తు ప్రక్రియ ప్రారంభమైంది. వినీత్‌ బ్రిజ్‌లాల్‌ నేతృత్వంలో ఏర్పాటైన 13 మంది సభ్యులతో కూడిన సిట్‌ ఇవాళ తొలిసారిగా ఆన్‌లైన్‌లో సమావేశమైంది. సిట్‌కు బాధ్యత వహిస్తున్న బ్రిజ్‌లాల్‌ శుక్రవారం రాత్రే డీజీపీతో సమావేశమయ్యారు. అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాల్సి ఉన్నందున ఉదయాన్నే పని ప్రారంభించారు. మార్నింగ్‌ 13 మందితో...


సీఎం జగన్ లండన్ వెళ్లే సమయంలో కలకలం.. ఎయిర్‌పోర్టులో అనుమానాస్పద వ్యక్తి

Ys Jagan Airport Suspected Man: వైఎస్సార్‌సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడ ఎయిర్‌పోర్ట్‌ నుంచి లండన్ బయల్దేరి వెళ్లారు. లండన్‌ పర్యటనకు వెళ్తున్న సీఎం వైఎస్‌ జగన్‌కు వైఎస్సార్‌సీపీ నేతలు వీడ్కోలు పలికారు. అయితే సీఎం జగన్ లండన్ వెళ్లే సమయంలో.. ఎయిర్‌పోర్ట్‌లో డాక్టర్ ఉయ్యూరు లోకేష్ కుమార్ అనే వ్యక్తి అనుమానాస్పందగా కనిపించడంతో.. వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


వీరబ్రహ్మేంద్ర స్వామి వార్షికోత్సవాల్లో మంత్రి

వీరబ్రహ్మేంద్ర స్వామి వార్షికోత్సవాల్లో మంత్రి రేగోడ్, వెలుగు : మెదక్​జిల్లా రేగోడ్​లోని మండల కేంద్రంలోని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం74 వ వార్షిక ఆరాధన మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం జరిగిన మహా నైవేద్యం కార్యక్రమంలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పాల్గొన్నారు. మఠం పూజారులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామస్తులు...


TTD: శ్రీవారి భక్తులకు శుభవార్త.. స్వామివారి దివ్యానుగ్రహం పొందే అరుదైన అవకాశం

తిరుపతి ఎప్పుడు చూసినా నిత్య కళ్యాణం పచ్చ తోరణంలా ఉంటుంది. ప్రతి రోజు లక్షలాది భక్తులు తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తుంటారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాలు, విదేశాల నుంచి సైతం భక్తులు ఇక్కడకు వస్తుంటారు. నిత్యం గోవింద నామ స్మరణంతో తిరుమల కొండలు మారుమోగుతుంటాయి. ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో తిరుమలకు సాధారణ భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఈ నేపథ్యంలో సామాన్యులకు మేలు కలిగేలా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. వీఐపీ బ్రేక్ దర్శనాలను కొన్ని రోజుల పాటు రద్దు చేసింది. ఈ క్రమంలోనే తిరుమతిలోని శ్రీనివాసమంగాపురంలో కొలువైన కళ్యాణ వేంకటేశ్వరస్వామి వారి వార్షిక వసంతోత్సవాలు మే 27 నుంచి మే 29 వరకు మూడురోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నారు. తొలి రెండు రోజులు శ్రీవారు ఉభయనాంచారులతో కలిసి వసంతోత్సవంలో పాల్గొంటారు. ఉత్సవాల్లో చివరిదైన మూడోరోజు ఉత్సవమూర్తులను వసంత మండపానికి తీసుకొచ్చి వేదపండితులు శాస్త్రోక్తంగా ఆస్థానం నిర్వహిస్తారు. వసంత రుతువులో లభించే పుష్పాలు, ఫలాలను సమర్పించి స్వామి వారి దివ్యానుగ్రహం పొందడమే వసంతోత్సవం ముఖ్య ఉద్దేశమని పండితులు చెప్తున్నారు. కాగా.. వేసవిలో తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు టీటీడీ అధికారులు. క్యూలైన్లు, కంపార్ట్‌మెంట్లలో నిరంతరాయంగా అన్నప్రసాదాలు, మజ్జిగ, తాగునీరు, అల్పాహారం, వైద్య సౌకర్యాలను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. భక్తులకు ఎండ వేడి నుండి ఉపశమనం కల్పించేందుకు ఆలయ మాడ వీధుల్లో చలువ పందిళ్లు, చలువసున్నం, కార్పెట్లు ఏర్పాటు చేస్తామని ఆలయ ఈఓ తెలిపారు. ఆలయ పరిసరాల్లో భక్తులు సేద తీరేందుకు తాత్కాలిక షెడ్లు కూడా ఏర్పాటు చేశామని అన్నారు. ఈ వేసవిలో తిరుమలకు వచ్చే భక్తుల కోసం మరిన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నామని ఈవో తెలిపారు.


తెలంగాణలో మరో వారం రోజులు వర్షాలు

తెలంగాణలో మరో వారం రోజులు వర్షాలు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్​ జారీ చేసిన వాతావరణ శాఖ గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం హైదరాబాద్​ సిటీలో మోస్తరు వర్షాలు పడే చాన్స్​ వర్షాల ప్రభావంతో భారీగా తగ్గిన టెంపరేచర్లు.. 40 డిగ్రీలలోపే నమోదు హైదరాబాద్​, వెలుగు : రాష్ట్రంలో మరో వారం పాటు వర్షాలు పడనున్నాయి. పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ...


Ananthapuram Politics : అనంతపురం జిల్లాలో హోరాహోరీ - పోలింగ్ సరళితో రాని స్పష్టత - జోరుగా బెట్టింగులు

Elections 2024 : అనంతపురం జిల్లాలో నిన్న మొన్నటి వరకు అభ్యర్థుల ప్రచారాల హో.. అభ్యర్థుల ఇళ్ల వద్ద నాయకులు,కార్యకర్తలు, ఓటర్లు హంగామా. ఇప్పుడు పోలింగ్ అయిపోయింది టెన్షన్ తేరింది అనుకున్నారు. కానీ ఇప్పుడు పోటీ చేసిన అభ్యర్థుల్లో కొత్త టెన్షన్ మొదలైంది. గెలుపు లెక్కలతో ఎవరికి వారు టెన్షన్లు పెంచుకుంటూ పోతున్నారు. పోటీచేసిన అభ్యర్థుల్లో టెన్షన్ టికెట్ రానంత వరకు టికెట్ రాదేమో అని భయపడిన నేతలు టికెట్ వచ్చి బరిలో నిలిచిన అనంతరం గెలుస్తామో లేదో అన్న...


ఆంధ్రప్రదేశ్: స్వాతంత్ర్యం వచ్చాక 75 ఏళ్ల తర్వాత తొలిసారి ఓటు వేసిన ఈ ఊరి ప్రజలు ఇప్పుడు ఏమంటున్నారంటే..

ఆంధ్రప్రదేశ్‌లోని ఈ గ్రామానికి చెందిన ఆదివాసీలు తొలిసారి ఓటు వేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత వారు పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటేయడం ఇదే తొలిసారి.


kA Paul: లంచం తీసుకుని అడ్డంగా బుక్కైన కే ఏ పాల్..

cheating case filed on ka paul in punjagutta police station pa


Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ - నేడు ఆగస్టు నెల ఆర్జితసేవా టికెట్లు విడుదల

Tirumala Tirupati Devasthanam Updates : తిరుమల శ్రీవారి ఆగస్టు కోటా ఆర్జిత సేవా, దర్శన టికెట్లు ఇవాళ విడుదల కానున్నాయి. భక్తులు ఆన్ లైన్ లో వీటిని బుకింగ్ చేసుకోవచ్చు.