ఓటింగ్ శాతం పెంచేందుకు అవేర్ నెస్ క్యాంపెయిన్

ఓటింగ్ శాతం పెంచేందుకు అవేర్ నెస్ క్యాంపెయిన్

హైదరాబాద్, వెలుగు: స్వీప్ ప్రోగ్రామ్ లోభాగంగా హైదరాబాద్ జిల్లాలో ఓటింగ్ శాతం పెంచేందుకు పెద్ద ఎత్తున ర్యాలీలు, మీటింగ్ లు నిర్వహించి  ఓటు ప్రాముఖ్యత పై ప్రజలకు అవేర్ నెస్ కల్పిస్తున్నారు. మంగళవారం సిటీలో చిరువ్యాపారులు, స్వయం సహాయక మహిళా సంఘలు, బీఎల్ఓలు, బీఎల్ఓ సూపర్ వైజర్లు కూడా ఓటరు అవేర్ నెస్ క్యాంపెయిన్ లో పాల్గొని  ఓటు ఫర్ ష్యూర్ అంటూ నినాదాలు చేశారు. 

జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాల మేరకు అర్బన్ కమ్యూనిటీ విభాగం ఆధ్వర్యంలో  ఓటుపై అవగాహన కల్పిస్తూ ఓటింగ్ పెంచేందుకు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

©️ VIL Media Pvt Ltd.

2024-04-24T02:43:02Z dg43tfdfdgfd