కాంగ్రెస్ లో చేరిన అజ్మీరా ఆత్మారాం నాయక్

కాంగ్రెస్ లో చేరిన అజ్మీరా ఆత్మారాం నాయక్

బీజేపీ రాష్ట్రకార్యవర్గ సభ్యులు అజ్మీరా ఆత్మారాం నాయక్ కాంగ్రెస్ లో చేరారు. బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఆత్మారాం నాయక్ తో పాటు సేవాలాల్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు, బీజేపీ గిరిజన మోర్చా ఆసిఫాబాద్ అసెంబ్లీ ఇంచార్జ్ గుగులోతు రవి నాయక్, ఇతర నేతలు కాంగ్రెస్ లో చేరారు. వారిని కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం రేవంత్. ఆ తర్వాత ఏఐసీసీ ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీతో మర్యాదపూర్వకంగా కలిశారు నేతలు.

©️ VIL Media Pvt Ltd.

2024-05-09T17:36:15Z dg43tfdfdgfd