తెలంగాణ

Trending:


CM Revanth Reddy: రిజర్వేషన్లు రద్దు చేసేందుకే బీజేపీ 400 సీట్లు అడుగుతోంది: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: దేశంలో రిజర్వేషన్లను రద్దు చేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్లను రద్దు చేసేందుకే ఈ ఎన్నికల్లో 400 సీట్లు ఇవ్వాలని బీజేపీ అడుగుతోందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లను పెంచాలని చూస్తుంటే.. బీజేపీ మాత్రం ఉన్న రిజర్వేషన్లను తొలగించాలని చూస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కుట్రలను తిప్పికొట్టేందుకు తాను ఖచ్చితంగా పోరాటం చేస్తానని...


మైనింగ్: చైనా అడుగుపెట్టిన దేశాల్లో నిరసనలు ఎందుకు పెరుగుతున్నాయి?

‘‘ఆ నది నీరు తాగడానికి పనికిరాదు. అది విపరీతంగా కలుషితమైంది. నీలం రంగులో ఉండే సముద్రం కూడా వర్షం పడితే ఎర్రగా మారుతోంది.’’


బీజేపీ ఎజెండా రిజర్వేషన్ల రద్దు.. రాజ్యాంగాన్ని మార్చేందుకు 2000లోనే గెజిట్ : సీఎం రేవంత్​రెడ్డి

బీజేపీ ఎజెండా రిజర్వేషన్ల రద్దు.. రాజ్యాంగాన్ని మార్చేందుకు 2000లోనే గెజిట్ : సీఎం రేవంత్​రెడ్డి జస్టిస్​ వెంకటాచలయ్య కమిషన్ అందుకే: సీఎం రేవంత్​రెడ్డి రిజర్వేషన్లను ఎత్తేయడమే ఆర్​ఎస్​ఎస్​ మూల సిద్ధాంతం గోల్వాల్కర్  నుంచి సుమిత్రా మహాజన్​ దాకా అందరిదీ ఇదే మాట సంఘ్​ కార్యాచరణను అమలుచేస్తున్న బీజేపీ 2025 నాటికి రిజర్వేషన్లు రద్దే వాళ్ల లక్ష్యం.. ...


SSC | లారీ డ్రైవర్ కూతురు.. పది పరీక్షలో ఎంత గ్రేడ్ సాధించిందో తెలుసా

తెలంగాణ రాష్ట్రంలో వెలువడిన పదవ తరగతి ఫలితాల్లో ఒక లారీ డ్రైవర్ కూతురు ప్రభుత్వ పాఠశాలలో చదివి మండల స్థాయిలో ప్రథమ స్థానంలో రావడం విశేషం అదెక్కడో కాదు నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం ఐటిపాముల గ్రామానికి చెందిన లట్టి పెళ్లి శ్రీశైలం కూతురు లట్టి పెళ్లి సిరి కి 9.7 జిపిఏ పదో తరగతి రావడం జరిగింది.తాను ఏ విధంగా ప్రిపేర్ అయిందో, ప్రతిరోజు ఎన్ని గంటలు చదివిందో, మరిన్ని విశేషాల కోసం లోకల్ 18 ఛానల్ మీకు అందిస్తుంది.


King Tut: వందేళ్ళ రహస్యాన్ని చేధించిన శాస్త్రవేత్తలు, ఆ సమాధిలోని మరణాలకు శాపం కారణం కాదట

King Tut: ఈజిప్ట్ పిరమిడ్లు ఎన్నో రహస్యమైన సమాధులకు నిలయం. వాటి నుంచి వందేళ్లుగా వెలికితీస్తూనే ఉన్నారు. కింగ్ టట్ సమధి తెరిచాక 20 మంది దాకా మరణించారు. వారు ఎందుకు మరణించారో కనిపెట్టారు శాస్త్రవేత్తలు.


ఆ జాతీయ రహదారంతా మామిడి పండ్ల సువాసనే.. ఒక్కసారి వెళ్లి తీరాల్సిందే..

ఏడాదికి ఒకసారి ముఖ్యంగా ఎండాకాలంలో వచ్చే మామిడిపండ్లు తినాలని ప్రతి ఒక్కరికీ కోరిక ఉంటుంది. అయితే ఈ ఏడాది మార్కెట్ ప్రాంతాలలో మామిడి పండ్లు అనేవి ఆలస్యంగా వస్తున్నాయి. పూర్తి స్థాయిలో వర్షాలు లేకపోవడం ఇలా అనేక పరిస్థితులు రీత్యా అంతంత మాత్రమే మార్కెట్ ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి. అవి జాతి రకాల మామిడి పండ్లు జాడ లేకుండా పోయింది. అయితే అందుకు భిన్నంగా ఆ ఉమ్మడి జిల్లాలో దాదాపు 15 కిలోమీటర్ల జాతీయ రహదారికి ఇరువైపులా గుబాలిస్తూ మామిడి పండ్లు...


కోనసీమ జిల్లా: బీటెక్ విద్యార్థిని ప్రాణాలు కాపాడిన మత్స్యకారులు

Pasarlapudi B Tech Student Jumps Into Godavari:డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పాశర్లపూడి దగ్గర బీటెక్ చదువుతున్న విద్యార్థిని బ్రిడ్జిపై నుంచి గోదావరిలోకి దూకేసింది. వెంటనే మత్స్యకారులు అప్రమత్తమై ఆమెను కాపాడారు.


కాంగ్రెస్ గెలవాలని దేశమంతా కోరుకుంటున్నది

కాంగ్రెస్ గెలవాలని దేశమంతా కోరుకుంటున్నది మోదీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా ఈసీ పట్టించుకుంటలే పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హైదరాబాద్, వెలుగు : ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవాలని.. రాహుల్ గాంధీ ప్రధాని కావాలని దేశమంతా కోరుకుంటున్నదని  పీసీసీ వర్కింగ్ ప్రెసి డెంట్ జగ్గారెడ్డి అన్నారు.  ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల ఉప కులాలు కూడా ఆర్థిక ...


మరణించిన పోలీసు కుటుంబానికి చెక్కు పంపిణీ

మరణించిన పోలీసు కుటుంబానికి చెక్కు పంపిణీ నిజామాబాద్ క్రైమ్, వెలుగు: పోలీసు శాఖలో విధులు నిర్వహిస్తూ మరణించిన పోలీస్ కుటుంబానికి మంగళవారం పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ చెక్కును అందజేశారు.  వర్ని పోలీస్ స్టేషన్లో పనిచేసిన టి. వెంకటేశ్ 2017 జూలై 28న మృతి చెందాడు.  పోలీస్ భద్రత స్కీం రూపంలో 1,88,345 రూపాయల చెక్కును ఆయన కుమారుడు టి. ఉమాకాంత్‌కు కల్మేశ్వర్ ...


Tirumala: 17 ఏళ్ల కీర్తన... 1,00,01,116 సార్లు స్వామి వారి నామాలు రాసింది

హైందవ వ్యాప్తి…. మత మార్పిడులకు అడ్డుకట్ట వేసే విధంగా టీటీడీ ఎన్నో చర్యలు చేపట్టింది. హైందవ సంప్రదాయం చిన్ననాటి నుంచే చిన్నారులు, యువతలో చిన్ననారి నుంచే పరిమళించేలా తిరుమల శ్రీ‌వారి ఆల‌యం నుంచే టీటీడీ కార్యాచరణ రూపొందించింది. సనాతన సంస్కృతిపై అవగాహన పెంచుతూనే, హైందవ సంప్రదాయాల ఆవశ్యకత, ఆచార వ్యవహారాలు అర్థం అయ్యే రీతిలో హిందుత్వ వ్యాప్తి కొరకు టీటీడీ అహర్నిశలు కృషి చేస్తోంది.పూర్వం నుంచి ఉన్న శ్రీ రామ కోటి తరహాలో.. గోవింద కోటి రాసే విధంగా టీటీడీ...


ప్రజల్లో ధైర్యం నింపేందుకే పోలీసుల ఫ్లాగ్ మార్చ్

ప్రజల్లో ధైర్యం నింపేందుకే పోలీసుల ఫ్లాగ్ మార్చ్ కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్ సుజాతనగర్, వెలుగు :  ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛయుత వాతావరణంలో వినియోగించుకునే విధంగా భరోసా కల్పించడం కోసమే ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నామని కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ తెలిపారు. సుజాతనగర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ ఆఫీస్​నుంచి  నాయకులగూడెం వరకు మంగళవారం సెంట్రల్ ...


తెలంగాణలో భానుడి ఉగ్రరూపం.. రికార్డుస్థాయి ఉష్ణోగ్రతలు, ఈ ఏడాదిలో ఇదే తొలిసారి

తెలంగాణలో భానుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. దీంతో ఈ ఏడాదిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బుధవారం అత్యధికంగా నల్గొండ జిల్లా మాడుగులపల్లిలో 46.2 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు తెలిపారు.


కంటి సర్జరీ కోసం బ్రిటన్​కు రాఘవ్ చద్దా : సౌరభ్ భరద్వాజ్

కంటి సర్జరీ కోసం బ్రిటన్​కు రాఘవ్ చద్దా : సౌరభ్ భరద్వాజ్ న్యూఢిల్లీ: ఆప్ నేత, రాజ్య సభ సభ్యుడు రాఘవ్ చద్దా కంటి సర్జరీ కోసం బ్రిటన్ వెళ్లారని ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ తెలిపారు. అందువల్లే రాఘవ్ చద్దా ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని చెప్పారు. ‘‘చద్దా తీవ్రమైన కంటి సమస్యతో బాధపడుతున్నా రు. సకాలంలో చికిత్స తీసుకోక పోతే ఆయన చూపు కోల్పో...


తెలంగాణ గొంతుక కేసీఆర్ గొంతుపైనే నిషేదమా? : కేటీఆర్

తెలంగాణ గొంతుక కేసీఆర్ గొంతుపైనే నిషేదమా? : కేటీఆర్ బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్  ఎన్నికల ప్రచారంపై ఈసీ నిషేదించడంపై మాజీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో స్పందించారు.  తెలంగాణ గొంతుక అయిన కేసీఆర్ గొంతుపైనే నిషేదమా? అని ప్రశ్నించారు.  మోదీ విద్వేషాలు ఈసీకి వినిపించలేదా? రేవంత్  బూతులు ఈసీకి ప్రకవచనాల్లాగా అనిపించాయా అనిప్రశ్నించారు. ఇది బడేభాయ్,చోటే భాయ్ కలిసి ...


కాంగ్రెస్ మేనిఫెస్టోలో మహిళలకు పెద్దపీట

కాంగ్రెస్ మేనిఫెస్టోలో మహిళలకు పెద్దపీట కాంగ్రెస్ మేనిఫెస్టోలో మహిళలకు అత్యంత ప్రాధాన్యతను ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్, ఇండియా కూటమి మహిళలకు పెద్దపీట వేయడం బీజేపీకి ముఖ్యంగా పీఎం నరేంద్ర మోదీకి మింగుడు పడడం లేదు.  మహిళలకు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో 50 శాతం రిజర్వేషన్​తో పాటు,  పేద మహిళలకు నెలకు 8,500 రూపాయల చొప్పున, ప్రతి ఏడాది లక్ష రూపాయలు వారి అకౌం...


చందుర్తి పీఎస్​ గోడ దూకి నిందితుడు పరార్ .. బాత్​రూంకు తీసుకెళ్లగా ఘటన

చందుర్తి పీఎస్​ గోడ దూకి నిందితుడు పరార్ .. బాత్​రూంకు తీసుకెళ్లగా ఘటన చందుర్తి, వెలుగు : గంజాయి రవాణా చేస్తూ పట్టుబడిన ఓ నిందితుడు చందుర్తి పోలీసుల కళ్లు గప్పి పరారయ్యాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్​పల్లి మండలం గర్శకుర్తికి చెందిన ఓ నిందితుడు గంజాయి రవాణా చేస్తుండగా ఇదే మండలంలోని మరిగడ్డ శివారులో సీసీఎస్​పోలీసులు పట్టుకుని చందుర్తి పోలీసులకు అ...


అలా పెళ్లి చేసుకుంటే చెల్లదా..? హిందూ వివాహాలపై సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు

Supreme Court: హిందూ వివాహాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సరైన వేడుక లేకుండా కేవలం వివాహాన్ని రిజిస్ట్రేషన్ చేయడం హిందూ వివాహ చట్టం ప్రకారం చెల్లదని తేల్చి చెప్పింది. జస్టిస్ బి.వి.నాగరత్న, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిహ్ లతో కూడిన ధర్మాసనం ఈ విధంగా వ్యాఖ్యానించింది. వివాహ వేడుక లేకుండానే యువతీ యువకులు భార్యాభర్తల హోదాను పొందాలనుకునే ఆచారాన్ని తప్పుబట్టింది. హిందూ వివాహ చట్టం ప్రకారం.. వివాహం పవిత్రమైనదని కోర్టు ధర్మాసనం నొక్కి...


మోదీ మాటలు ప్రధాని పదవికి కళంకం తెచ్చేలా ఉన్నయ్​ : మంత్రి పొన్నం ప్రభాకర్​

మోదీ మాటలు ప్రధాని పదవికి కళంకం తెచ్చేలా ఉన్నయ్​ : మంత్రి పొన్నం ప్రభాకర్​ రాజన్నసిరిసిల్ల/వేములవాడ, వెలుగు: అబ్ కీ బార్ చార్ సౌ అంటున్న బీజేపీ.. ఈసారి 400 సీట్లు గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ  మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం సిరిసిల్లలో మేడే ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన తర్వాత డీసీసీ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. వ...


లోన్‌‌ యాప్స్‌‌ వేధింపులు తట్టుకోలేక స్టూడెంట్‌‌ ఆత్మహత్య

లోన్‌‌ యాప్స్‌‌ వేధింపులు తట్టుకోలేక స్టూడెంట్‌‌ ఆత్మహత్య ఖిలావరంగల్‌‌ (కరీమాబాద్), వెలుగు: లోన్‌‌ యాప్స్‌‌ వేధింపులు తట్టుకోలేక ఓ స్టూడెంట్‌‌ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన వరంగల్‌‌ నగరంలోని కరీమాబాద్‌‌లో బుధవారం జరిగింది. కరీమాబాద్‌‌ జన్మభూమి జంక్షన్‌‌ ప్రాంతానికి చెందిన కమ్మంపాటి యాకయ్య కుమారుడు విష్ణువర్ధన్‌‌ (23) ఓ ప్రైవేట్‌‌ కాలేజీలో ఎంబీఏ సెకం...


రోడ్డెక్కిన ఉపాధి కూలీలు

రోడ్డెక్కిన ఉపాధి కూలీలు మహాముత్తారం, వెలుగు : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం యామన్​పల్లిలో సుమారు 400 మంది ఉపాధి హామీ కూలీలు రోడ్డెక్కారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమకు అధికారులు పనులు కల్పించడం లేదని, చేసిన పనికి కొలతలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ఇంతకు ముందు చేసిన పనికి రోజుకు రూ.100 నుంచి రూ.150 వరకే అకౌంట్లలో పడ్డాయన్నారు. వారం...


Delhi Bombs Alert: ఢిల్లీలో 100 స్కూళ్లకు బాంబు బెదిరింపులు

Delhi Bombs Alert: దేశ రాజధాని ఢిల్లీతోపాటూ.. నోయిడా ప్రాంతంలో 100 స్కూళ్లకు ఒకేసారి బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇవాళ ఉదయం ఢిల్లీ-NCR ప్రాంతంలోని చాలా స్కూళ్లకు బాంబు బెదిరింపుతో కూడిన ఈమెయిల్స్ వచ్చాయి. వాటిని చూసి అలర్టైన స్కూల్స్ నిర్వాహకులు పోలీసులకు తెలిపారు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు.. స్కూళ్లను ఖాళీ చేయించారు. తర్వాత స్నిఫర్ డాగ్స్, బాంబ్ స్క్వాడ్ బృందాలతో తనిఖీలు చేశారు.ఢిల్లీలోని వసంత్ కుంజ్, ద్వారక, సాకేత్, చాణక్యపురి, మయూర్‌...


ఆ లక్షా రెండు వేల ఓట్లు ఎటూ .. కీలకంగా మారనున్న పసుపు రైతుల ఓట్లు

ఆ లక్షా రెండు వేల ఓట్లు ఎటూ .. కీలకంగా మారనున్న పసుపు రైతుల ఓట్లు 2019 ఎన్నికల్లో ఇందూరు నుంచి 183 మంది స్వతంత్ర అభ్యర్థుల పోటీ  పసుపు బోర్డు ఇవ్వలేదని కవితకు వ్యతిరేకంగా ప్రచారం బీజేపీకి కలిసొచ్చిన క్రాస్ ఓటింగ్..  ఇండిపెండెంట్లకు  గతసారి ఎన్నికల్లో లక్షా 2 వేల ఓట్లు పసుపు బోర్డు చుట్టే ఎంపీ ఎన్నికల ప్రచారం.. నిజామాబాద్, వెలుగు: గత పార్లమెంట్​...


జనసేనకు బిగ్ రిలీఫ్.. ఆ 13 చోట్ల గాజు గ్లాసు గుర్తు ఫ్రీజ్

ఏపీ ఎన్నికల వేళ జనసేనకు రిలీఫ్ లభించింది. జనసేన పోటీ చేస్తున్న చోట్ల గాజు గ్లాసు గుర్తును ఫ్రీజ్ చేస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు 13 లోక్ సభ నియోజకవర్గాలలో గాజు గ్లాసు గుర్తును ఫ్రీజ్ చేస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. అలాగే గుర్తుల కేటాయింపులో మార్పులపై రిటర్నింగ్ అధికారులకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఏపీ ఎన్నికల్లో గాజు గ్లాసు ఫ్రీసింబల్‌గా ఉండటంతో ఈ ఇబ్బందులు తలెత్తగా.. కూటమి నేతలు కోర్టును ఆశ్రయించారు. దీంతో జనసేన పోటీ చేస్తున్న...


తెలంగాణలో భానుడి భగభగలు ... ఈ పది చిట్కాలతో మండుటెండల నుండి బయటపడండి

హైదరాబాద్ : తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 46 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరో మూడు రోజులపాటు ఎండత తీవ్రత ఇలాగే వుండనుందని... ప్రజలు జాగ్రత్తగా వుండాలని వాతావరణ విభాగం సూచిస్తోంది. అత్యవసరం అయితే తప్ప ఎండ తీవ్రత ఎక్కువగా వుండే మధ్యాహ్నంపూట బయటకు రావద్దని సూచిస్తున్నారు. ఈ మండుటెండలతో ఇంట్లో వుండేవాళ్లు ఉక్కపోతకు గురవుతున్నారు. ఇక బయటకు వెళితే భానుడి భగభగలను తట్టుకోలేం. ఇప్పటికే మండుటెండల్లో...


TTD: విద్యార్థులకు టీటీడీ గుడ్ న్యూస్.. అద్భుత అవకాశం.. ఛాన్స్ మిస్సవ్వొద్దు

విద్యార్థులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. శిల్పకళ మీద ఆసక్తి ఉన్నవారికి అద్భుత ఆవకాశం కల్పించింది. శ్రీవెంకటేశ్వర శిల్ప కళాశాలలో ప్రవేశాల కోసం విద్యార్థుల నుంచి టీటీడీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. జూన్ 17 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చన్న టీటీడీ.. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించింది.


News Live updates: ఏపీ, తెలంగాణ, లోక్‌సభ వార్తలు.. లైవ్ అప్ డేట్స్

News Live updates: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఇచ్చే అంశంపై ఇవాళ కోర్టు నిర్ణయం తీసుకోనుంది. అటు కంచుకోట అమేథీ నియోజకవర్గంలో ఎవర్ని బరిలో దింపాలనే దానిపై ఇవాళ కాంగ్రెస్ నిర్ణయం తీసుకోనుంది. రాహుల్ లేదా ప్రియాంక దిగవచ్చని తెలుస్తోంది. రేపే నామినేషన్ల సమర్పణకు చివరితేదీ. నేడు వైసీపీ నేతలతో సీఎం జగన్ సమావేశం ఉంటుంది. వెనకబడిన అభ్యర్థులకు జగన్ కొన్ని సూచనలు చేస్తారని తెలుస్తోంది. ఇక తెలంగాణలో 2 రోజులు ప్రచారం...


జీఎస్టీ రికార్డు వసూళ్లు .. రూ. 2.10 లక్షల కోట్లు

జీఎస్టీ రికార్డు వసూళ్లు .. రూ. 2.10 లక్షల కోట్లు ఇప్పటి వరకు ఇదే అత్యధికం న్యూఢిల్లీ: ప్రస్తుత సంవత్సరం ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వస్తు సేవల పన్ను వసూళ్లు 12.4 శాతం వృద్ధి చెంది రికార్డు స్థాయిలో తొలిసారిగా రూ. 2.10 లక్షల కోట్లకు చేరుకున్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది. ఆర్థిక కార్యకలాపాలు, పన్ను వసూళ్లు బాగుండటమే ...


అమ్మమ్మ ఆశీర్వదించింది.. మనవడు పదిలో బెస్ట్ ర్యాంక్ సాధించాడు !

కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా తెలంగాణ వ్యాప్తంగా గురుకుల ప్రభుత్వ పాఠశాలలు ఉత్తీర్ణత శాతం గణనీయంగా పెరిగిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో పదవ తరగతి ఫలితాల్లో గురుకుల పాఠశాల విద్యార్థులు తమ సత్తా చాటారు.రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని అంజనీ నగర్ కు చెందిన గోవిందు దేవయ్య, దేవమ్మల మనవడు జక్కని హర్షవర్ధన్ పదవ తరగతి ఫలితాల్లో 9.8 GPA సాధించారు. వేములవాడ పట్టణ శివారులోని అయ్యప్ప టెంపుల్ సమీపంలోని ప్రభుత్వ గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నానని...


బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ అరెస్ట్

బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ అరెస్ట్ బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇంచార్జ్ మన్నే క్రిశాంక్ అరెస్ట్ పై పోలీసులు క్లారిటీ ఇచ్చారు. మన్నే క్రిశాంక్ ను అరెస్ట్ చేసినట్లు ఈస్ట్ జోన్ డీసీపీ గిరిధర్ వెల్లడించారు.  పంతంగి టోల్ గేట్ దగ్గర కొత్తగూడెం నుంచి హైదరాబాద్ వస్తున్న క్రిశాంక్ ను ఉస్మానియా పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిపై ఆరు సెక్షన్ల కింద కేసు నమోదు చేశార...


దంచికొడుతున్న ఎండలు .. ఎండిపోయిన చెరువులు

దంచికొడుతున్న ఎండలు .. ఎండిపోయిన చెరువులు పలు ప్రాంతాల్లో 44 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు తాగునీటి కోసం మూగజీవాల తండ్లాట నాగర్​కర్నూల్, వెలుగు: గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయి. కేఎల్ఐ పథకంలోని ప్రధాన రిజర్వాయర్లు దాదాపుగా అడుగంటిపోయాయి. పశువులు నీళ్లు తాగేందుకు కూడా అవకాశం లేకుండా నోటిఫైడ్​ చెరువులు, కుంటలు ఎండిపోయి ...


RTC Bus: ఆర్టీసీ బస్సు నుంచి దించేసిన కండక్టర్.. ప్రయాణికుడికి రూ. లక్ష పరిహారం

RTC Bus: తనను బస్సు నుంచి కండక్టర్ అకారణంగా దించేశాడని భావించిన ఓ ప్రయాణికుడు.. చివరికి ఆ కండక్టర్‌కు చుక్కలు చూపించాడు. కండక్టర్ బలవంతంగా బస్సు నుంచి దించేయడంతో న్యాయపరంగా పోరాటం చేశాడు. చివరికి విజయం సాధించి.. రూ.1 లక్ష పరిహారం కూడా అందుకున్నాడు. అసలు ఆ కండక్టర్ ప్రయాణికుడిని ఎందుకు బస్సు నుంచి దింపేశాడు. న్యాయపరంగా ఆ ప్రయాణికుడు ఎలా పోరాడాడు. అతనికి రూ. లక్ష ఎందుకు చెల్లించారు. అసలు ఈ సంఘటన ఎక్కడ జరిగిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.


రెండో సంతకం దానిపైనే.. దూకుడు పెంచిన చంద్రబాబు

Chandrababu on Land Titling act at Chirala Prajagalam: ఏపీ ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబు దూకుడు పెంచారు. వచ్చే ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రిగా తొలి సంతకం మెగా డీఎస్సీపైనే చేస్తానంటూ ఇప్పటికే ప్రకటించిన చంద్రబాబు.. తాజాగా రెండో సంతకం గురించి కీలక హామీ ఇచ్చారు. బాపట్ల జిల్లా చీరాలలో జరిగిన ప్రజాగళం సభలో ప్రసంగించిన చంద్రబాబు.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపైనే రెండో సంతకం చేస్తానంటూ కీలక ప్రకటన చేశారు. అలాగే చంద్రన్న...


టమాటా నారుమడి సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..

టమాటా నారుమడి సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే.. టమాటా ..  ఈ పంట గతేడాది పండించిన వారు కోటీశ్వరులయ్యారు. ఈరైతులు టమాటా సాగుపై దృష్టి సారించారని తెలుస్తోంది. అయితే టమాటా నారు మడి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.. రైతులు ఏ టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం. . టమాటను అధికంగా కూరగాయగానే కాకుండా సూపుగాను, జ్యూసుగాను, కెచప్, ప్యూరీ, పేస్...


Weather Report: నేడు భగ్గుమనేలా ఎండలు.. ఏపీ, తెలంగాణ వాతావరణ రిపోర్ట్

నిన్న ఇండియాలోనే అత్యధిక ఉష్ణోగ్రత మన కోస్తాంధ్రలోని రెంటచింతలలో 46.2 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఈ విషయాన్ని భారత వాతావరణ విభాగం (IMD) చెప్పింది. రాయలసీమలో మే 3 తర్వాత ఎండల వేడి కొంత తగ్గుతుందనీ, అప్పటివరకూ రాయలసీమలో అతి తీవ్ర హీట్ వేవ్ పరిస్థితి తప్పదని చెప్పింది. తెలంగాణ, కోస్తాంధ్ర, యానాంలో వచ్చే 4, 5 రోజులపాటూ హీట్ వేవ్ పరిస్థితి ఉంటుందని తెలిపింది. శాటిలైట్ అంచనాలు కూడా అలాగే ఉన్నాయి. ఇవాళ ఉదయం తీర ప్రాంత జిల్లాలపై మేఘాలు ఉంటాయి. కానీ ఉదయం 7 తర్వాత అవి మామయవుతాయి. ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో అంతటా భగ్గుమనే ఎండలు ఉంటాయి. మధ్యాహ్నం 3 తర్వాత కోస్తా, గుంటూరు ప్రాంతంలో జల్లులు పడే ఛాన్స్ కొద్దిగా ఉంది. అలాగే తిరుపతిలో కూడా అదే సమయంలో జల్లులు పడతాయి. సాయంత్రం 4 తర్వాత తిరుపతి, తిరుమలలో కొద్దిగా వాన పడేలా కనిపిస్తోంది. ఆ తర్వాత దక్షిణ రాయలసీమలో కొద్దిగా మేఘాలు ఉంటాయి. రాత్రి 12 తర్వాత ఎక్కడా మేఘాలు లేవు. గాలిని గమనిస్తే, బంగాళాఖాతంలో గంటకు 16 నుంచి 43 కిలోమీటర్ల వేగంతో వీస్తాయి. ఏపీలో గంటకు 8 నుంచి 17 కిలోమీటర్ల వేగంతో ఇవాళ గాలులు వీస్తాయి. తెలంగాణలో గంటకు 5 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ఎల్‌నినో ప్రభావం వల్ల ఈ సంవత్సరం ఇండియాలో ఎండలు ఎక్కువగా ఉన్నాయి. ఇవాళ దేశం మొత్తం భరించలేని ఎండ ఉంటుంది. అందులో మన తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా ఉంటుంది. ఉష్ణోగ్రత చూస్తే.. తెలంగాణలో 41 నుంచి 44 డిగ్రీల సెల్సియస్ ఉండేలా కనిపిస్తోంది. హైదరాబాద్ కూడా ఇవాళ భరించలేని విధంగా ఉంటుంది. ఏపీలో కూడా ఇవాళ ఉష్ణోగ్రతలు ప్రమాదకరంగా ఉంటాయి. 39 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ ఉంటాయి. ముఖ్యంగా రాయలసీమ, కోస్తాంధ్రలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుందని మ్యాప్స్ చెబుతున్నాయి. తేమ పెద్దగా లేదు. పశ్చిమ తెలంగాణ, పశ్చిమ రాయలసీమలో ఎండ అత్యంత ఎక్కువగా ఉండేలా కనిపిస్తోంది. అందువల్ల ఈ ప్రాంతాల్లో ప్రజలు ఇవాళ నీరు బాగా తాగాలి, పండ్ల రసాలు తీసుకోవాలి, నీడలో ఉండేందుకు ప్రయత్నించాలి, తలనొప్పి రాకుండా చూసుకోవాలి. అన్ని జాగ్రత్తలూ తీసుకుందాం. (All Images credit - IMD)


దేశంలో రాబోయేది కాంగ్రెస్​ పాలనే: మంత్రి సీతక్క

దేశంలో రాబోయేది కాంగ్రెస్​ పాలనే: మంత్రి సీతక్క ములుగు, వెలుగు: మే 13న జరుగనున్న పార్లమెంట్ఎన్నికల్లో కాంగ్రెస్​అత్యధిక సీట్లను గెలువబోతోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖా మంత్రి డాక్టర్​దనసరి అనసూయ (సీతక్క) స్పష్టం చేశారు. ప్రజా ఆకాంక్షలను నెరవేర్చనందుకే రాష్ట్రంలో బీఆర్ఎస్​ను ప్రజలు దూరం పెట్టారన్నారు. ములుగు మండ...


ఎట్టకేలకు అర్థం చేసుకున్నరు : సుప్రీంకోర్టు

ఎట్టకేలకు అర్థం చేసుకున్నరు : సుప్రీంకోర్టు పతంజలి క్షమాపణల యాడ్స్​పై సుప్రీం సంతృప్తి న్యూఢిల్లీ: పతంజలి సంస్థ ఎట్టకేలకు తమ ఆదేశాలను అర్థం చేసుకున్నదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఆ సంస్థ బహిరంగ క్షమాపణలు చెబుతూ పత్రికల్లో ఇచ్చిన ప్రకటనలపై సంతృప్తి వ్యక్తం చేసింది. పతంజలి తప్పుడు ప్రకటనల కేసుపై జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ అమానుల్లాతో కూడిన డివిజన్ బ...


గురుకుల స్కూల్స్​లో 98 శాతం పాస్

గురుకుల స్కూల్స్​లో 98 శాతం పాస్ 153 పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలల్లో 92శాతం పాస్ హైదరాబాద్, వెలుగు: పదో తరగతి ఫలితాల్లో బీసీ గురుకులాలు రాష్ట్ర సగటు కంటే ఎక్కువ పాస్ పర్సంటేజీ నమోదైంది. 98.25 శాతం మంది స్టూడెంట్లు ఉత్తీర్ణులైనట్టు బీసీ గురుకులాల సెక్రటరీ సైదులు తెలిపారు. రాష్ట్రంలో 261 గురుకుల స్కూల్స్ ఉండగా.. 153 పాఠశాలల...


ఈ ఎన్నికలు గుజరాత్​ వర్సెస్​ తెలంగాణ : సీఎం రేవంత్​రెడ్డి

ఈ ఎన్నికలు గుజరాత్​ వర్సెస్​ తెలంగాణ : సీఎం రేవంత్​రెడ్డి ఇది ఫైనల్​ మ్యాచ్​ ఈ మ్యాచ్​లో ఎవరిని గెలిపిస్తారో ప్రజలు, యువకులు తేల్చుకోవాలి  శేరిలింగంపల్లి, కూకట్​పల్లిలో కాంగ్రెస్​ అభ్యర్థులకు మద్దతుగా రోడ్​షో చందానగర్/కూకట్​పల్లి, వెలుగు: ఈ లోక్​సభ ఎన్నికలు ఫైనల్ మ్యాచ్​అని, గుజరాత్ అహంకారానికి, తెలంగాణ పౌరుషానికి మధ్య పోటీ జరుగుతున్నదని సీఎం రేవ...


లెబనాన్: ఈ దేశంలో కొన్ని పట్టణాలు ‘ఘోస్ట్ సిటీ’లుగా ఎందుకు మారిపోతున్నాయి?

ప్రస్తుతం ఇక్కడి చాలా గ్రామాల్లో ప్రజలెవరూ కనిపించలేదు. తమ ఇళ్లను వదిలి ప్రజలు ప్రాణాలతో పరుగులు తీస్తున్నారు.


మణిపుర్-నగ్నంగా ఊరేగించిన కేసు: పోలీసు జీపులో కూర్చున్నా ఆ మహిళలకు రక్షణ ఎందుకు లభించలేదు?

మణిపుర్‌లో మహిళలను నగ్నంగా ఊరేగించి, లైంగికంగా వేధించిన ఘటనలో పోలీసుల పట్టనితనాన్ని సీబీఐ చార్జిషీటు ఎత్తిచూపింది. అల్లరి మూకల దాడి నుంచి కాపాడమని, త్వరగా జీపు పోనిమ్మంటే పోలీసు డ్రైవర్ చెప్పిన సమాధానం విస్మయానికి గురిచేసింది.


కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్లమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిధిలో 17.97లక్షల ఓటర్లు

కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్లమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిధిలో 17.97లక్షల ఓటర్లు కరీంనగర్ టౌన్,వెలుగు : అభ్యర్థులు, ప్రజల  సహకారంతో ఎంపీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించుకుందామని కలెక్టర్ పమేలా సత్పతి పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అబ్జర్వర్లు అమిత్ కట...


అధికారుల వేధింపులు తట్టుకోలేక ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య

అధికారుల వేధింపులు తట్టుకోలేక ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య తాండూర్, వెలుగు: ఉన్నతాధికారుల వేధింపులు తట్టుకోలేక ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య కు పాల్పడిన ఘటన వికారాబాద్ జిల్లా యాలాల మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తాండూర్ ఆర్టీసీ డిపోలో డ్రైవర్ రాజప్ప.. యాలాల మండలం దావులపూర్ శివారులో చెట్టుకు ఉరివేసుకొని మృతి చెంది మంగళవారం కనిపించాడు. తను రాసిన ...


Modi Nomination: వారణాసిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నామినేషన్‌ను ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే?

Modi Nomination: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. నామినేషన్ దాఖలు చేసేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. ఇప్పటికే రెండుసార్లు వారణాసి నుంచి గెలిచిన మోదీ మరోసారి కూడా అదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందు నుంచే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్న ప్రధాని మోదీ.. గత 3, 4 నెలల నుంచి అవిశ్రాంతంగా ప్రచారం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్న మోదీ.....


దిశ నిందితుల ఎన్ కౌంటర్ కేసు: హైకోర్టులో పోలీసులకు ఊరట

దిశ నిందితుల ఎన్ కౌంటర్ కేసు: హైకోర్టులో పోలీసులకు ఊరట దిశా నిందితుల ఎన్ కౌంటర్ కేసులో  పోలీసు అధికారులకు ఊరట లభించింది. సిర్పూర్కర్  కమిషన్ నివేదిక ఆధారంగా ఈ కేసులో అధికారులపై చర్యలు తీసుకోవద్దంటూ స్టే విధించింది హైకోర్టు. దిశ ఎన్ కౌంటర్ కేసులో  పోలీసులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని  సిర్పూర్కర్ కమిషన్ సూచించిన సంగతి తెలిసిందే. ఈ కమిషన్ రిపోర్టుప...


Medak Accident: పెళ్లైన మూడు రోజులకే రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం, నవ వధువుకు తీవ్రగాయాలు

Medak Accident: మూడుముళ్ల బంధం మూణ్ణాళ్ళ ముచ్చటయింది. పెళ్లైన మూడు రోజులకే రోడ్డు ప్రమాదంలో వరుడు మృతి చెందగా వధువుకు తీవ్ర గాయాలయ్యాయి.


సన్ సిటీ అడ్డాగా డ్రగ్స్ దందా.. నైజీరియన్స్ ఇండ్లలో సోదాలు

సన్ సిటీ అడ్డాగా డ్రగ్స్ దందా.. నైజీరియన్స్ ఇండ్లలో సోదాలు రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్, నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో సన్ సిటీ, హైదర్ షాకోట్ ప్రాంతాల్లో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు పోలీసులు. డ్రగ్స్ దందాపై దృష్టి పెట్టిన పోలీసులు.. నైజీరియన్స్ ఉంటున్న ఇండ్లలో సోదాలు  చేశారు.  వాళ్ళ పాస్ పోర్టులు, విసాలను పరిశీలించారు. వీసా గడువు ముగిసినా అక్...


రైతులకు భారీ గుడ్ న్యూస్.. బ్యాంక్ అకౌంట్లలోకి డబ్బులు, ప్రభుత్వం కీలక ప్రకటన

రైతులకు భారీ శుభవార్త. ఏంటని అనుకుంటున్నారా? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే. అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు రానున్నాయి. ఏ డబ్బులు? ఎలా వస్తాయి? అని అనుకుంటున్నారా? అయితే ఈ విషయం గురించి తెలుసుకోవాల్సిందే. ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. తెలంగాణలో రైతు బంధు స్కీమ్ కింద లబ్ది పొందుతున్న వారికి అదిరే గుడ్ న్యూస్. అకౌంట్లలోకి డబ్బులు రానున్నాయి. సాంకేతిక కారణాల వల్ల ఎవరైతే డబ్బులు పొందలేకపోయారో.. అలాంటి రైతులకు మళ్లీ డబ్బులు అందించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ తాజాగా ఈ అంశంపై కీలక ప్రకటన చేసింది. సాంకేతిక సమస్యలతో రైతు బంధు సాయం అందని రైతుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నట్లు ప్రకటించింది. ఇది సానుకూల అంశం అని చెప్పుకోవచ్చు. రైతులకు భారీ ఊరట లభిస్తుందని అనుకోవచ్చు. నిర్వహణలో లేని బ్యాంక్ అకౌంట్ నెంబర్, బ్యాంక్ ఖాతా క్లోజ్ కావడం, ఫ్రీజ్ అవ్వడం వంటి కారణాల వల్ల రైతులకు సాయం అందలేదని వెల్లడించింది. బ్యాంక్ అధికారులతో సంప్రదించి ఖాతా వివరాలు సరి చేసిన తర్వాత రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని పేర్కొంది. అందువల్ల మీకు కూడా రైతు బంధు డబ్బులు రాకపోతే.. వెంటనే ఈ విషయాన్ని తెలుసుకోండి. మీ అకౌంట్‌ను సరిచేసుకోండి. బ్యాంక్‌కు వెళ్లి అకౌంట్ ఫ్రిజ్ అయ్యిందా? లేదా? అంశాన్ని సులభంగానే తెలుసుకోవచ్చు. ఏమైనా ఇబ్బంది ఉంటే సరి చేసుకోండి. తద్వారా సులభంగానే డబ్బులు పొందొచ్చు. మరో వైపు తెలంగాణలో వడగళ్లు, అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయింది. దీని వల్ల రైతులపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. ఈ క్రమంలో అన్నదాతలకు ఊరట కలిగే ప్రకటన వెలువడింది. నష్టపోయిన రైతులకు పరిహారం లభించనుంది. రైతులకు పంట నష్టం పరిహారం చెల్లింపులకు ఎలక్షన్ కమిషన్ ఈసీ అనుమతి ఇచ్చినట్లు వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. 10 జిల్లాల్లో 15,814 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. నష్టపోయిన రైతులకు త్వరలోనే చెల్లింపుల ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పారు. ఎకరానికి రూ.10వేల చొప్పున నష్టపోయిన రైతులకు రూ.15.81 కోట్ల పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు. అత్యధికంగా కామారెడ్డి జిల్లాలో 10,328 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు గుర్తంచారు. అందువల్ల అన్నదాతలకు త్వరలోనే ఈ డబ్బులు లభించనున్నాయి. మరోవైపు రైతులకు మోదీ సర్కార్ కూడా పీఎం కిసాన్ స్కీమ్ కింద డబ్బులు అందించాల్సి ఉంది. త్వరలోనే ఈ డబ్బులు కూడా అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లో జమ కానున్నాయి. రూ. 2 వేల చొప్పున అన్నదాతలకు లభించనున్నాయి. కేంద్ర ప్రభుత్వం మే నెల చివరిలో పీఎం కిసాన్ డబ్బులను అన్నదాతలకు అందించొచ్చే అంచనాలు ఉన్నాయి. మీడియా నివేదికలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ అంశంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.


పాకిస్తానీ అమ్మాయిలో భారతీయుడి గుండె

పాకిస్తానీ అమ్మాయిలో భారతీయుడి గుండె


ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త.. హెల్త్ స్కీమ్‌పై కీలక అప్‌డేట్

కేంద్ర ప్రభుత్వం యొక్క సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ (CGHS) అనేది ప్రస్తుత, మాజీ కేంద్ర ఉద్యోగులకు అంటే పెన్షనర్లకు ఆరోగ్య సంరక్షణా పథకం. తాజాగా ఈ CGHS హెల్త్ స్కీంపై ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం కింద వైద్య సదుపాయాలను పొందేందుకూ, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అర్హతను నిర్ణయించడానికీ అనేక నియమాలు ఉన్నాయి. ఏదైనా నోటిఫైడ్ నగరంలో నివసిస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులూ, వారి కుటుంబ సభ్యులూ ఈ పథకాన్ని పొందవచ్చు. ఇండియాలోని 80 నగరాల్లో CGHS సేవలు అందుబాటులో ఉన్నాయి. ఈ నగరాల్లో నివసిస్తున్న CGHS లబ్ధిదారులు ఈ పథకం ప్రయోజనాలను పొందవచ్చు. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకాన్ని (CGHS) ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ABDM)లో ఇంటిగ్రేట్ చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. దీని కోసం సీజీహెచ్ఎస్ ఐడీ నంబర్‌ను ఆయూష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ (ABHA)తో లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. CGHS లబ్ధిదారుల యూనిక్ నంబర్‌ వారి ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ (ABHA) నంబర్‌కు లింక్ అవుతుందని చేయడం ద్వారా ABDM టెక్నాలజీని ఉపయోగించి వారి ఆరోగ్య సమాచారాన్ని కూడా ట్రాక్ చేయడం సులభం అవుతుందని అధికారులు తెలిపారు. అయితే తాజాగా ఈ కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం ఐడీ లింక్ గడువును పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో సీజీహెచ్ఎస్, ఏబీహెచ్ఏ ఐడీ లింక్ చేసేందుకు మరింత సమయం దొరికింది. ఏప్రిల్ 1, 2024 నుంచి 30 రోజుల్లోగా సీజీహెచ్ఎస్ ఐడీని ఏబీహెచ్ఎస్ తో లింక్ చేసుకోవాలని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు ఆ గడువును మరింత పెంచింది. ఈ గడువును అక్టోబర్ చివరి వరకు పెంచడంతో లక్షలాది మంది ఉద్యోగులకు ఊరట లభించింది. ప్రభుత్వ హెల్త్ స్కీమ్ (CGHS) లబ్ధిదారులు తమ ఐడీని ఆయూష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్‌తో లింక్ చేసేందుకు KIOSKS జూన్ 30, 2024 నుంచి అదుబాటులోకి వస్తాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. జులై 1, 2024 నుంచి ఈ ప్రాసెస్ మొదలవుతుందని పేర్కొంది. సమగ్ర ఆరోగ్య సంరక్షణను అందించే లక్ష్యంతో 1954లో CGHS ప్రారంభించారు. ప్రస్తుతం ఈ కార్యక్రమం 75 నగరాల్లో 41 లక్షల మంది లబ్ధిదారులను కవర్ చేస్తుంది. ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ (ABHA) అనేది 14 అంకెల సంఖ్య. ఇది టెక్నాలజీ ఉపయోగించి ప్రజల వైద్య సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి, ట్రాక్ చేయడానికి ఉపయోగపడుతుంది.


అమెరికా యూనివర్సిటీల్లో విద్యార్థుల నిరసనలు ఎందుకు?

అమెరికాలోని చాలా యూనివర్సిటీల్లో పలువురు విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. వాళ్లు ఎందుకు ఆందోళన చేస్తున్నారు.? వాళ్ల డిమాండ్లు ఏంటి?