Trending:


హైదరాబాద్ మెట్రో టైమింగ్స్‌‌‌‌‌‌‌‌లో మార్పులు

హైదరాబాద్ మెట్రో టైమింగ్స్‌‌‌‌‌‌‌‌లో మార్పులు హైదరాబాద్, వెలుగు :  హైదరాబాద్ మెట్రో రైలు టైమింగ్స్‌‌‌‌‌‌‌‌లో ఎల్‌‌‌‌‌‌‌‌ అండ్ టీ సంస్థ స్వల్ప మార్పులు చేసింది. ఇకపై ప్రతి సోమవారం ఉదయం 5:30 గంటలకే మెట్రో సర్వీసులు ప్రారంభమై.. రాత్రి 11 గంటల వరకు కొన సాగుతాయని తెలిపింది. అలాగే, ప్రతి శుక్ర వారం ఉదయం 6 గంటలకు సర్వీ సులు ప్రారంభమై.. రాత్రి 11:45 గంటల వ...


Kalyana Lakshmi: తెలంగాణ ప్రజలకు శుభవార్త.. తులం బంగారం పంపిణీ ఆరోజు నుంచే..

Telangana Govt Released Rs 725 Crore Funds To Kalyana Lakshmi Scheme: పెళ్లి చేసుకోబోతున్న నూతన వధూవరులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. కల్యాణలక్ష్మికి సంబంధించిన నిధులు విడుదల చేసింది.


డబ్బులు ఇవ్వాలని కౌన్సిలర్ భర్త బ్లాక్​మెయిల్

డబ్బులు ఇవ్వాలని కౌన్సిలర్ భర్త బ్లాక్​మెయిల్ పోలీసులకు రియల్టర్​ ఫిర్యాదు     నిందితుడి అరెస్ట్, రిమాండ్​కు తరలింపు భైంసా, వెలుగు :  డబ్బులివ్వాలని రియల్టర్​ను బ్లాక్​మెయిల్​చేసిన కౌన్సిలర్​భర్తను అరెస్ట్​ చేసిన పోలీసులు రిమాండ్​కు తరలించారు. భైంసా పట్టణానికి చెందిన రియల్టర్ కె.అరవింద్ గతంలో రాహుల్ నగర్​లో కొంత భూమిని కొని, అందులో ప్లాట్లు వేశాడు...


కేయూ వైస్ ఛాన్సలర్ పై విజిలెన్స్ ఎంక్వైరీకి సర్కార్ ఆదేశం

కేయూ వైస్ ఛాన్సలర్ పై విజిలెన్స్ ఎంక్వైరీకి సర్కార్ ఆదేశం వరంగల్:  కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ తాటికొండ రమేశ్ పై విజిలెన్స్ ఎంక్వైరీకి సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో వీసీ రమేశ్ హయాంలో జరిగిన అక్రమాలపై విచారణకు చర్యలు చేపట్టారు అధికారులు. అక్రమ నియామకాలు,  బదిలీలు, ఫేక్ ప్రాజెక్టులకు అప్రూవల్స్ తదితర అక్రమాలపై ఉద్యోగ, విద్యార్థి సంఘాల నేతల...


TS TET-2024: రేపటి నుంచి తెలంగాణ 'టెట్' పరీక్షలు, అభ్యర్థులకు మార్గదర్శకాలు ఇవే

Telangana TET 2024 Exam: తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TS TET 2024) ఆన్‌లైన్ రాతపరీక్షలు మే 20 నుంచి ప్రారంభంకానున్నాయి. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 20 నుంచి జూన్ 2 వరకు టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందులో మే 20 నుంచి 29 వరకు పేపర్-2 పరీక్ష నిర్వహించనున్నారు. అదేవిధంగా మే 30 నుంచి జూన్ 2 వరకు పేపర్-1 పరీక్ష నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ప్రతిరోజు రెండు సెషన్లలో ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. టెట్ పరీక్షల కోసం 2,86,386...


Swati Maliwal Case: కొంచెమైతే ఆమె చనిపోయి ఉండేది, అంత దారుణంగా దాడి చేశాడు - స్వాతి మలివాల్ కేసుపై ఢిల్లీ పోలీసులు

Swati Maliwal Assault Case: స్వాతి మలివాల్‌ దాడి కేసులో అరెస్ట్ అయిన కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్‌ని ఐదు రోజుల పోలీస్ కస్టడీకి తరలించారు. ఈ క్రమంలోనే కోర్టులో ఢిల్లీ పోలీసులు కీలక వ్యాఖ్యలు చేశారు. బిభవ్‌ కుమార్‌ని కస్టడీలోకి తీసుకునేందుకు అనుమతి అడిగే క్రమంలో దీన్ని సీరియస్‌ కేసుగా పరిగణించాలని విజ్ఞప్తి చేశారు. ఈ దాడి ఆమె ప్రాణాలు తీసి ఉండేదని, అంత తీవ్రంగా కొట్టాడని వెల్లడించారు. ఓ ఎంపీపై అలా అనుచితంగా ప్రవర్తించడాన్ని ఏ మాత్రం తేలిగ్గా...


Food Inspection in Hyderabad : పాడైపోయిన ఆహార పదార్థాలు, పాటించని ప్రమాణాలు - తనిఖీల్లో విస్తుపోయే విషయాలు..!

Food Safety Task force Inspections in Hyd: హైదరాబాద్ లోని పలు హోటళ్లు, రెస్టారెంట్లలో ఫుడ్ సెఫ్టీ కమిషనర్ టాస్క్ ఫోర్స్ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. ఇందులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.


Kurnool News: ముగ్గురు ట్రాన్స్ జెండర్ల అనుమానాస్పద మృతి - కర్నూలు జిల్లాలో ఘటన

Transgenders Dead Bodies Found In Kurnool: కర్నూలు (Kurnool) జిల్లాలో ముగ్గురు ట్రాన్స్ జెండర్ల అనుమానాస్పద మృతి కలకలం రేపింది. కర్నూలు సమీపంలోని గార్గేయపురం గ్రామ శివారులో ఉన్న నగరవనం (Nagaravanam) చెరువులో తొలుత ఇద్దరి మృతదేహాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ మృతదేహాలను పరిశీలించారు. అనంతరం చెరువు ఒడ్డున మరో మృతదేహాన్ని గుర్తించారు. మృతులు ఎవరు.? ఎలా చనిపోయారు అనేది మిస్టరీగా...


యాదగిరిగుట్ట ఆర్జిత సేవలకు డ్రెస్‌‌‌‌‌‌‌‌ కోడ్‌‌‌‌‌‌‌‌

యాదగిరిగుట్ట ఆర్జిత సేవలకు డ్రెస్‌‌‌‌‌‌‌‌ కోడ్‌‌‌‌‌‌‌‌ మగవారు తెల్లటి దుస్తులు, మహిళలు చీరలు      చున్నీతో కూడిన పంజాబీ డ్రెస్‌‌‌‌‌‌‌‌లోనే రావాలని ఈవో ఆదేశాలు యాదాద్రి, వెలుగు : యాదగిరిగుట్ట దేవస్థానంలో జరిగే ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులకు సంప్రదాయ దుస్తులు తప్పనిసరి చేస్తూ ఈవో భాస్కర్‌‌‌‌‌‌‌‌రావు ఆదేశాలు జారీ చేశారు. ఈ విధానం జూన్‌‌‌‌‌‌‌‌ 1 నుం...


సతీమణితో సహా అమెరికా వెళ్లిన చంద్రబాబు.. కారణం ఇదే..!

టీడీపీ అధినేత చంద్రబాబు అమెరికా వెళ్లారు. సతీమణి నారా భువనేశ్వరితో కలిసి ఆయన శనివారం రాత్రి యూఎస్‌ఏ బయల్దేరారు. వైద్య పరీక్షల కోసం ఆయన అమెరికా వెళ్లినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఐదారు రోజుల్లో ఆయన తిరిగి రానున్నట్లు వెల్లడించారు.


రైతులకు ఉచితంగా రూ.50,000. కేంద్రం పథకం. ఇలా దరఖాస్తు చేసుకోండి

పథకం పేరు:ఈ పథకం పేరు పరంపరాగత్ కృషి వికాస్ పథకం (Paramparagat Krishi Vikas Yojana - PKVY). దేశంలోని రైతులు సేంద్రియ వ్యవసాయం (organic farming) చేయడానికి భారత ప్రభుత్వం వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ద్వారా పరంపరాగత్ కృషి వికాస్ యోజనను 2015లో ప్రారంభించింది. ఈ పథకం ద్వారా రైతులకు సేంద్రియ వ్యవసాయం చేసేందుకు కేంద్రం ఆర్థిక సాయం చేస్తుంది. ఈ పథకం ద్వారా సేంద్రియ వ్యవసాయంలో భూసారాన్ని పెంచుకోవచ్చు. ఈ పథకంలో పురుగు మందులు, రసాయనాల వాడకాన్ని బాగా తగ్గిస్తారు. రైతులకు ఉచితంగా మనీ:ఈ పథకంలో భాగంగా రైతులకు 3 సంవత్సరాల పాటు, హెక్టారుకు రూ.50,000 చొప్పున ఆర్థిక సాయం లభిస్తుంది. ఈ డబ్బులో పురుగుమందులు, విత్తనాలు, సేంద్రీయ ఎరువులు తదితర సేంద్రియ పదార్థాలను కొనేందుకు రూ.31,000 ఇస్తారు. దీంతోపాటు విలువ జోడింపు, మార్కెటింగ్‌ కోసం రూ.8,800. క్లస్టర్‌ నిర్మాణం, సామర్థ్యం పెంపు కోసం రూ.3వేలు ఇస్తారు. ఈ డబ్బును కేంద్రం.. DBT విధానంలో డైరెక్టుగా రైతు బ్యాంక్ అకౌంట్‌లో జమచేస్తుంది. అందువల్ల అవినీతి, లంచాలు, మధ్యవర్తుల సమస్య ఉండదు. దేశవ్యాప్తంగా లబ్ది పొందిన రైతులు:PKVY పథకం కింద కేంద్రం గత నాలుగేళ్లలో దేశవ్యాప్తంగా రూ.1,197 కోట్లు ఖర్చు చేసింది. తద్వారా సేంద్రియ వ్యవసాయం పెరిగింది. పురుగు మందుల వాడకం తగ్గుతోంది. భూసారం పెరుగుతోంది. పంట దిగుబడులు పెరుగుతున్నాయి. ప్రజలకు మంచి ఆహారం లభిస్తోంది. రైతులు కూడా కేంద్రం ఇచ్చే డబ్బుతో సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. పథకం పొందేందుకు అర్హతలు:ఈ పథకం ద్వారా లబ్ది పొందాలంటే.. దరఖాస్తుదారుడు తప్పనిసరిగా భారత పౌరుడై ఉండాలి. రైతు వయస్సు 18 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండాలి. రైతు కేటగిరీ పౌరులు మాత్రమే ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు చేసుకునే రైతుకు సాగు భూమి ఉండాలి. పథకం కోసం ఉండాల్సిన పత్రాలు:మీరు పరంపరగత్ కృషి వికాస్ యోజన కింద దరఖాస్తు చేయాలనుకుంటే, మీరు కొన్ని పత్రాలను కలిగి ఉండాలి. అవి ఆధార్ కార్డు, చిరునామా రుజువు, ఆదాయ ధృవీకరణ పత్రం, గుర్తింపు కార్డు, రేషన్ కార్డు, మొబైల్ నంబర్, ఇమెయిల్ ఐడి, బ్యాంకు పాస్ బుక్, పాస్‌పోర్ట్ సైజు ఫొటో కలిగివుండాలి. మనీ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి?ముందుగా మీరు పరంపరగత్ కృషి వికాస్ యోజన అధికారిక వెబ్‌సైట్‌ (https://pgsindia-ncof.gov.in/PKVY)కి వెళ్లాలి. వెబ్‌సైట్ హోమ్ పేజీలో, మీరు వర్తించు (Apply) ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. వెంటనే దరఖాస్తు ఫారమ్ మీ ముందు ఓపెన్ అవుతుంది. దరఖాస్తు ఫారమ్‌లో అడిగిన సమాచారాన్ని జాగ్రత్తగా నమోదు చేయాలి. మీ పేరు, మొబైల్ నంబర్, చిరునామా సంబంధిత సమాచారం, రాష్ట్రం, ఇమెయిల్ ID మొదలైనవి అడుగుతారు. మొత్తం సమాచారాన్ని నమోదు చేశాక, మీరు దరఖాస్తు ఫారమ్‌లో అడిగిన పత్రాలను అప్‌లోడ్ చేయాలి. తర్వాత మీరు సబ్మిట్ (submit) ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. వెంటనే, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌లో మీకు రిజిస్ట్రేషన్ నంబర్ వస్తుంది. దీన్ని మీరు మీతో సురక్షితంగా ఉంచుకోవాలి. మీరు మనీ పొందేందుకు ఈ నంబర్ మీకు ఉపయోగపడుతుంది. PKVY పోర్టల్‌కి ఎలా లాగిన్ అవ్వాలి?పరంపరాగత్ కృషి వికాస్ యోజనకు లాగిన్ చేయడానికి, ముందుగా మీరు అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి. తర్వాత హోమ్ పేజీలో మీరు లాగిన్ ఆప్షన్ క్లిక్ చేయాలి. లాగిన్ కోసం మీ ముందు కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. మీరు వినియోగదారు (యూజర్) పేరు, పాస్‌వర్డ్‌ను నమోదు చేయాలి. చివరగా క్యాప్చా కోడ్‌ ఇచ్చి, లాగిన్ ఎంపికపై క్లిక్ చేయాలి. ఇలా మీరు PKVY పోర్టల్‌కి లాగిన్ అవ్వగలరు.


Weather Report: ఏపీ, తెలంగాణకు మరో 7 రోజులు వర్ష సూచన

భారత వాతావరణ విభాగం (IMD) తాజా బులిటెన్ ప్రకారం.. రాయలసీమ, కోస్తాంధ్ర, యానాం, తెలంగాణలో ఇవాళ్టి (19 మే) నుంచి 7 రోజులపాటూ వానలు పడతాయి. ఇవి తేలికపాటి నుంచి మోస్తరు ఉంటాయి. వీటికి తోడు పిడుగులు కూడా పడతాయి. గాలి వేగం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లుగా ఉంటుంది. మరో విషయం నైరుతీ రుతుపవనాలు.. మరో 36 గంటల్లో.. అండమాన్ నికోబార్ దీవులు, ఆగ్నేయ బంగాళాఖాతాన్ని చేరతాయని తెలిపింది. వివరంగా తెలుసుకునేందుకు మనం శాటిలైట్ ప్రెసిపిటేషన్ చూస్తే.. ఈ రోజంతా తెలుగు రాష్ట్రాల్లో అంతటా మేఘాలు ఉంటాయి. ఉదయం వేళ హైదరాబాద్ పరిసరాలు, కోస్తాంధ్ర, మధ్య రాయలసీమలో జల్లులు పడతాయి. మధ్యాహ్నం 1 గంట తర్వాత ఏపీ తీరం వెంట వాన పడుతుంది. అలాగే హైదరాబాద్‌లోనూ జల్లులు పడతాయి. సమయం గడిచేకొద్దీ ఉత్తరాంధ్రలో వాన పెరుగుతుంది. సాయంత్రం 3 తర్వాత అక్కడ మోస్తరు వాన పడుతుంది. అప్పుడు హైదరాబాద్‌లో జల్లులు పడతాయి. అప్పుడు తిరుపతిలో మోస్తరు వాన పడుతుంది. సాయంత్రం 5 దాటాక తెలుగు రాష్ట్రాల్లో తీరం వెంట తప్ప మిగతా చాలా చోట్ల వాన పడుతుంది. దక్షిణ రాయలసీమలో మోస్తరు వర్షం పడుతుంది. రాత్రి 7 తర్వాత పశ్చిమ రాయలసీమలో మోస్తరు వాన పడుతుంది. అప్పుడు హైదరాబాద్‌లో జల్లులు పడతాయి. రాత్రి 9 తర్వాత పశ్చిమ రాయలసీమలో వాన పడుతూనే ఉంటుంది. రాత్రి 12 తర్వాత ఏపీ, తెలంగాణలో మేఘాలు ఉంటాయి. వాన ఉండదు. గాలి వేగం బంగాళాఖాతంలో 14 నుంచి 24 కిలోమీటర్లుగా ఉంటుంది. ఏపీలో 9 నుంచి 13 కిలోమీటర్లుగా ఉంటుంది. తెలంగాణలో 6 నుంచి 11 కిలోమీటర్లుగా ఉంటుంది. ఐతే.. సాయంత్రం వేళ గాలి వేగం పెరుగుతోంది. గాలి రకరకాల దిశల్లో వెళ్తోంది. అందువల్ల వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేని విధంగా ఉంటుంది. ఉష్ణోగ్రత ఇవాళ మరింత తగ్గుతుంది. ఏపీలో పగటివేళ మాగ్జిమం 29 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. గుంటూరులో 33, విశాఖలో 32, కడపలో 36, అనంతపురంలో 32 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. తెలంగాణ చూస్తే.. పగటివేళ మాగ్జిమం 32 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. హైదరాబాద్‌లో 31, రామగుండంలో 35, ఖమ్మంలో 34, గద్వాలలో 33 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. తేమ బాగా ఉంది. తెలంగాణలో యావరేజ్‌గా 61 శాతం ఉంది. ఏపీలో యావరేజ్‌గా 68 శాతం ఉంది. ఇది ఉదయం, సాయంత్రం మరింత పెరుగుతోంది. అందువల్ల మనకు ఉదయం, సాయంత్రం వానలు పడే అవకాశం ఎక్కువగా ఉంటోంది. ఐతే.. IMD చెప్పినట్లు భారీ, అతి భారీ వర్షాలు మాత్రం పడట్లేదు. ఈదురు గాలులు కూడా అంతగా లేవు. వాతావరణ అంచనాలు తప్పుతున్నాయి. (All Images credit - IMD)


జమ్మూ కశ్మీర్‌లో తీవ్రవాద దాడులు, బీజేపీకి చెందిన మాజీ సర్పంచ్ మృతి, ఇద్దరు పర్యటకులకు గాయాలు

కశ్మీర్‌లో జరిగిన రెండు వేర్వేరు తీవ్రవాద దాడుల్లో ఒకరు మృతి చెందగా, ఇద్దరికి గాయాలయ్యాయి.


గోదావరిలో ఈతకు వెళ్లి ముగ్గురు యువకులు గల్లంతు

గోదావరిలో ఈతకు వెళ్లి ముగ్గురు యువకులు గల్లంతు ఏపీలో ఘోరం జరిగింది.  కోనసీమ జిల్లాలోని గోదావరి నదిలో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. కొత్తపేట నియోజకవర్గం రావులపాలెనికి చెందిన ఈశ్వర్ రెడ్డి  , సంపత్ రెడ్డి  , జయకుమార్  ఈతకు వెళ్లి గల్లంతయ్యారు. వీరితో పాటు వెళ్లిన రాజేష్ ఈత రాక గట్టుమీద ఉండిపోయాడు. ఎంత సేపటికి వెళ్లినవాళ్లు రాకపోవడంతో రాజేష్ పోలీసులక...


ధరణి అప్లికేషన్లు జూన్ 4లోగా క్లియర్

ధరణి అప్లికేషన్లు జూన్ 4లోగా క్లియర్ పెండింగ్ లో ఉన్న లక్షన్నర దరఖాస్తులను  పరిష్కరించాలని ప్రభుత్వానికి ధరణి కమిటీ సిఫార్సు వచ్చే నెలలో సర్కార్​కు పూర్తిస్థాయి నివేదిక  పోర్టల్​లో తీసుకురావాల్సిన మార్పులపై చర్చ ఇతర రాష్ట్రాల్లోని భూచట్టాలపై అధ్యయనం చేయాలని మీటింగ్​లో నిర్ణయం హైదరాబాద్, వెలుగు : పెండింగ్​లో ఉన్న ధరణి అప్లికేషన్లు అన్నింటినీ క్ల...


పశ్చిమ బెంగాల్ మున్సిపల్ ఎన్నికలకూ, హైదరాబాద్‌లో లోక్‌సభ ఎన్నికలకూ సంబంధం ఉందా?

పోలింగ్ బూత్‌లో ఒక వ్యక్తి ఇతరుల ఓట్లను కూడా తానే వేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) షేర్ చేస్తూ, ఇది హైదరాబాద్‌లోని బహదూరపురలో MIM ఓట్లు రిగ్గింగ్ చేస్తున్న వీడియో అంటూ 2024 లోక్‌సభ ఎన్నికల తరుణంలో పోస్టు చేశారు. దీని వెనుక ఉన్న వాస్తవం ఏంటో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.( FACTLY టీమ్ ఫ్యాక్ట్ చెక్ చేసిన స్టోరీ ఇది) పశ్చిమ బెంగాల్ మున్సిపల్ ఎన్నికలకూ, హైదరాబాద్‌లో లోక్‌సభ ఎన్నికలకూ సంబంధం ఉందా?ఆర్కైవ్ చేసిన పోస్టును ఇక్కడ...


ఈ మహిళ మూడో సంతానం ఓ చెట్టు.. వింతగా ఉందా.. ఈ విషయం తెలుసుకోవాల్సిందే

ఈఫిల్ టవర్ అంతా ఎత్తు... విస్తరాకులాంటి ఆకులు.. ఏంటి ఇదేదో వింత చెట్టగా ఉంది. అని అనుకుంటున్నారా..‌ ఇది తమలపాకు చెట్టు అండి. 70, 80 అడుగుల పొడుగు ఉందన్నమాట. అయితే ఏంటి గొప్ప అని అనుకుంటున్నారా...? ఈ తమలపాకు మొక్క ఇద్దరు సంతానం ఉన్న ఈ మహిళకు మూడో సంతానంగా మారింది. అంతే కాదండోయ్ అల్లారుముద్దుగా పెంచుకోవడమే కాదు సాక్షాత్తు దైవ స్వరూపంగా పూజలుసైతం చేస్తున్నారు ఆ విశేషాలు ఎంతో మునము చూద్దాం రండి.....భద్రాద్రి కొత్తగూడెం జిల్లాభద్రాచలం ఏజెన్సీలోని...


అదృష్టవంతులకు పుట్టుమచ్చలు ఏ అవయవాలపై ఉంటాయో తెలుసా?

సముద్ర శాస్త్రం.. జ్యోతిషశాస్త్రంలో ఒక ముఖ్యమైన భాగం. దీనిలో మన శరీరంపై ఉన్న పుట్టుమచ్చలు ఎన్నో రహస్యాల గురించి చెప్తాయని నమ్ముతారు. ఇలాంటి పరిస్థితిలో.. ఒక వ్యక్తి శరీరంపై ఉన్న పుట్టుమచ్చలు ఆ వ్యక్తి గురించి ఎన్నో విషయాలను చెప్తాయి. కాగా శరీరంలోని ఏ పుట్టుమచ్చలు వ్యక్తికి శుభ సంకేతాలను ఇస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. సముద్ర శాస్త్రంలో.. ఒక వ్యక్తి మొత్తం శరీరాన్ని విశ్లేషించడం ద్వారా, అతని ప్రవర్తన, భవిష్యత్తు గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు....


ఒకే కుటుంబంలోని ఐదుగురిని గొడ్డలితో నరికి చంపి.. వ్యక్తి ఆత్మహత్య!

ఒకే కుటుంబంలోని ఐదుగురిని గొడ్డలితో నరికి చంపి.. వ్యక్తి ఆత్మహత్య! రాయ్‌పూర్:  ఛత్తీస్‌గఢ్‌లో దారుణ సంఘటన జరిగింది. సారన్‌గఢ్-బిలాయ్‌గఢ్ జిల్లాలో మే 18వ తేదీ శనివారం ఒకే కుటుంబంలోని ఐదుగురు సభ్యులను నరికి చంపగా, మరొక వ్యక్తి ఉరివేసుకుని చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. రాయ్‌పూర్‌కు 200 కిలోమీటర్ల దూరంలోని సలిహా పోలీస్ స్టేషన్ పరిధిలోని థర్గావ్ గ్రామ...


కాళేశ్వరం రిపేర్ల బాధ్యత కాంట్రాక్ట్ సంస్థలదే: సీఎం రేవంత్

కాళేశ్వరం రిపేర్ల బాధ్యత కాంట్రాక్ట్ సంస్థలదే: సీఎం రేవంత్ తేల్చిచెప్పిన సీఎం రేవంత్​రెడ్డి టెస్టులు మాత్రం సర్కారే చేయించాలని నిర్ణయం వారంలోగా ప్రాజెక్టు విజిట్​కు ముఖ్యమంత్రి బ్యారేజీలతో పాటు పంప్​హౌస్​ల పరిశీలన అటు టెస్టులు, ఇటు రిపేర్లు ఒకేసారి ఎన్డీఎస్​ఏ రిపోర్ట్​పై మంత్రి ఉత్తమ్​తో కలిసి సమీక్ష హైదరాబాద్, వెలుగు : మేడిగడ్డ సహా కాళేశ్వరం ...


Kyrgyzstan: కిర్గిస్థాన్‌లో గొడవలకు కారణమేంటి, భారత్ పాక్ విద్యార్థులనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?

Kyrgyzstan News: కిర్గిస్థాన్‌లో విదేశీ విద్యార్థులపై దాడులు (Kyrgyzstan Attacks) జరగడం సంచలనం సృష్టించింది. ఆ దాడులకు సంబంధించిన వీడియోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌తో పాటు భారత్ విద్యార్థులు అక్కడి యూనివర్సిటీల్లో చదువుతున్నారు. భారత్‌తో పాటు పాకిస్థాన్ వెంటనే అప్రమత్తమయ్యాయి. భారత్‌ అక్కడి విద్యార్థులకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఎవరూ బయటకు రావద్దని సూచించింది. ఏమైనా అవసరం ఉంటే ఎంబసీని సంప్రదించాలని...


మరోసారి కరోనా అలజడి.. సింగపూర్‌లో భారీ కేసులు నమోదు.. కేవలం వారంలోనే..

COVID-19 in Singapore: గత నాలుగేండ్ల క్రితం కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను ఎంతలా కుదిపేసిందో ఆ విషాదం అందరికీ తెలిసిందే.ఈ ఎవరూ ఊహించని విధంగా సంభవించిన ఈ ఉపద్రవంలో లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. కోట్ల మంది బతుకులు రోడ్డున పడ్డాయి. ఇప్పుడూ మరోసారి కరోనా మహమ్మారి అలజడి రేపుతోంది. మే 5 నుంచి 11 తేదీల మధ్య కొత్త 25,900 కేసులు వెలుగులోకి వచ్చాయని, దేశప్రజలను మాస్కులు ధరించాలని ఆరోగ్య మంత్రి ఓంగ్ యే కుంగ్ సూచించారు. కరోనా వైరస్ నిరంతరం పెరుగుతోందనీ,...


Tirupati Attack Case : చంపాలని కాదు ప్రతి దాడి మాత్రమే - పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో నిందితుడి భార్య ప్రకటన

Elections 2024 : నామినేషన్ సమయంలో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాహనంపై దాడి చేసినందున తాము పులివర్తి నానిపై ప్రతిదాడి చేశామని అంతే కానీ ఆయనను చంపాలని కాదని ఈ దాడి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న భానుకుమార్ రెడ్డి సతీమణి, జడ్పీటీసీ ఢిల్లీ రాణి అన్నారు. నిందితుల్ని అరెస్టు చేయడంతో ఆమె తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. ప్రతి దాడి చేశాం ! చంద్రగిరి ఎమ్యెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాహనం పై చేసిన దాడికి ప్రతిదాడిగా పులివర్తి నాని...


జీపీ ఎన్నికల్లో..ముగ్గురు పిల్లలున్నా అవకాశం కల్పించాలి

జీపీ ఎన్నికల్లో..ముగ్గురు పిల్లలున్నా అవకాశం కల్పించాలి జగదేవపూర్, వెలుగు :  ముగ్గురు పిల్లలున్న వారికి జీపీ ఎన్నికల్లో అవకాశం కల్పించాలని దళిత సంఘాల నాయకులు ఏసు, సుధాకర్, కుమార్, లక్ష్మణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం మండలంలోని ఇటిక్యాలలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇద్దరు పిల్లలు ఉన్న వారికి మాత్రమే...


Karimnagar Tourism : చారిత్రాత్మక ప్రదేశాలు, ప్రసిద్ధి చెందిన ఆలయాలు - కరీంనగర్ జిల్లాలో చూడాల్సిన ప్రాంతాలివే..!

Tourist Spots in Karimnagar District: ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎన్నో చారిత్రాత్మక ప్రదేశాలు, పర్యాటక ప్రాంతాలకు కేరాాఫ్ గా నిలుస్తోంది. ఆయా ప్రాంతాల వివరాలను ఈ కథనంలో చూడండి….


భూ వివాదంపై మే 20న సీఎంను కలుస్తా: మల్లారెడ్డి

భూ వివాదంపై మే 20న సీఎంను కలుస్తా: మల్లారెడ్డి మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ పరిధిలోని సుచిత్రలో వివాదస్పద భూమి విషయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తానన్నారు మాజీ మంత్రి , ఎమ్మెల్యే మల్లారెడ్డి. పోలీసులు తమ వ్యతిరేక వర్గానికి అనుకూలంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. అన్ని విషయాలను సీఎం రేవంత్ ను కలిసి వివరిస్తామని చెప్పారు మల్లారెడ్డి. మే 20న సీఎంను కల...


లోయలో పడ్డ ట్రక్కు.. పాక్‌లో 14 మంది మృతి

లోయలో పడ్డ ట్రక్కు.. పాక్‌లో 14 మంది మృతి లాహోర్:  పాకిస్తాన్‌‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మినీ ట్రక్కు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు చిన్నారులు సహా 14 మంది మృతిచెందారు. మరో 12 మంది గాయాలపాలయ్యారు. పంజాబ్ ప్రావిన్స్‌‌లో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. ట్రక్కు.. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌‌లోని బన్నూ జిల్లా...


నార్సింగి మున్సిపాలిటీ కాంగ్రెస్‌‌‌‌ కైవసం

నార్సింగి మున్సిపాలిటీ కాంగ్రెస్‌‌‌‌ కైవసం గండిపేట, వెలుగు : గండిపేట మండలం నార్సింగి మున్సిపాలిటీలో బీఆర్ఎస్​కు గట్టి షాక్​తగిలింది. చైర్మన్‌‌‌‌ రేఖయాదగిరి, వైస్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ వెంకటేశ్​యాదవ్‌‌‌‌పై కాంగ్రెస్​పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. శనివారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో 10 మంది కాంగ్రెస్‌‌‌‌ కౌన్సిలర్లు, ఇద్దరు బీజేపీ కౌన్సిలర్లు, బీఆ...


అన్న అటు.. చెల్లి ఇటు.. విదేశాలకు వైఎస్ జగన్, షర్మిల!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం స్తబ్దుగా ఉన్నాయి. మొన్నటిదాకా మైకులు హోరెత్తేలా ప్రసంగించిన వారంతా.. ఇప్పుడు మౌనంగా ఉన్నారు. అందరూ జూన్ 4 ఎప్పుడు వస్తుందా.. ఆ రోజు ఏపీ అసెంబ్లీ ఫలితాలు ఎలా ఉంటాయా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ లోగా.. కొంతమంది నేతలు రిలాక్స్ కోసం విదేశాలకు వెళ్లిపోతున్నారు. ఈ క్రమంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆల్రెడీ లండన్ వెళ్లిపోయారు. ఇప్పట్లో ఆయన తిరిగి రారు. లండన్ నుంచి బ్రిటన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ వెళ్లి ఆ...


ఎయిర్ ఇండియా విమానంలో మంటలు

ఎయిర్ ఇండియా విమానంలో మంటలు బెంగళూరు నుంచి కొచ్చి వెళ్లే ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానం ఇంజన్ లో మంటలు చెలరేగాయి. దీంతో బెంగళూరు విమానాశ్రయంలో అత్యవసరంగా విమానాన్ని ల్యాండింగ్ చేశారు. వెంటనే అప్రమత్తమైన ఎయిర్ పోర్ట్ ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 179 మంది ప్రయాణికులు, 6 మంది సిబ్బంది ఉన్నారు. అందరూ సురక్షితంగా బయట...


తాగునీటి గండం నుంచి..గట్టెక్కేనా

తాగునీటి గండం నుంచి..గట్టెక్కేనా ఎల్లంపల్లిలో అడుగంటుతున్న జలాలు     20.175 టీఎంసీలకు .. 5.69 టీఎంసీలకు పడిపోయిన నీటిమట్టం గోదావరిఖని, వెలుగు : ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ​లో రోజురోజుకు నీరు అడుగంటుతున్నది. ప్రాజెక్ట్​ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా శనివారం నాటికి 5.69 టీఎంసీలకు పడిపోయింది. పూర్తి నీటి మట్టం  148 మీటర్లు కాగా శ...


ఎకరం జాగా కోసం తల్లిని, ఇద్దరు కూతుళ్లను చంపిండు

ఎకరం జాగా కోసం తల్లిని, ఇద్దరు కూతుళ్లను చంపిండు గతంలో భార్యను హత్య చేసిన నిందితుడు ఖమ్మం జిల్లాలో విషాదం హైదరాబాద్​:  ఆస్తి కోసం కన్నతల్లిని, ఇద్దరు కూతుళ్లను ఓ వ్యక్తి చంపేశాడు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గోపాలపేట గ్రామంలో పిట్టల వెంకటేశ్వర్లు  అనే వ్యక్తి  తన ఇద్దరి కూతుళ్లు నీరజ(10), ఝాన్సీ(6)తో కలిసి తన తల్లి పిచ్చమ్మ((60)తో  ఉంటున్నాడు.ఈ క్రమ...


Anasuya: కుటుంబంతో కలిసి కామాఖ్య అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్న అనసూయ..

Anasuya: కుటుంబంతో కలిసి కామాఖ్య అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్న అనసూయ..


300 కిలోమీటర్లు పాదయాత్రగా కొండగట్టుకు..

300 కిలోమీటర్లు పాదయాత్రగా కొండగట్టుకు.. కొండగట్టు,వెలుగు : కొండగట్టు అంజన్న  ఆలయానికి ఓ భక్తుడు  300 కిలోమీటర్ల పాదయాత్రతో  చేరుకొని, మొక్కు చెల్లించాడు.   భద్రాద్రి జిల్లా చర్ల మండలానికి చెందిన మత్స వీర్రాజు  తన గ్రామంలోని పురాతన   భక్తాంజనేయ స్వామి ఆలయం శిథిలావస్థకు చేరుకోవడంతో 30 సంవత్సరాల  నుంచి అదే ఆలయంలో వీర్రాజు హనుమాన్ దీక్ష తీసుకొని స్వామ...


అప్పుడే మేలు.. ఇప్పుడు నానా పాట్లు పడుతున్నాం - రైతుల ఆవేదన!

ధాన్యం కొనుగోలు చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా రైతన్నలు రోడ్డెక్కి నిరసన ధర్నా కార్యక్రమాలు చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే.రైతులు పడుతున్న కష్టాలు,అసలు సమస్యలు ఏంటి ధాన్యం కొనుగోలు కేంద్రంలో అనే అంశాలపై లోకల్18 ప్రత్యేక కథనం మీకోసం అందిస్తోంది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట అకాల వర్షాలకు,ఎండకు తీవ్ర అస్వస్థతకు, ఇబ్బందులకు గురవుతున్నామని లోకల్18తో వేదన వ్యక్తం చేశారు. తూకం వేసిన వరి ధాన్యం కూడా కొనుగోలు కేంద్రాల్లోనే మొలకెత్తి...


స్వాతి మలివాల్ కేసులో తొలిసారి స్పందించిన కేజ్రీవాల్

స్వాతి మలివాల్ కేసులో తొలిసారి స్పందించిన కేజ్రీవాల్ న్యూఢిల్లీ:స్వాతి మలివాల్ కేసులో తొలిసారి స్పందించారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. రాజ్యసభ ఎంపీ పేరు చెప్పకుండా కేజ్రీవాల్ బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన నేతలను ఒక్కొక్కరిగా ఎంచుకొని అరెస్ట్ చేస్తున్నారని ఆరోపించారు. తాజాగా తన వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ ను అరెస్ట్ చ...


Tirumala: తిరుమల వెళ్లేవారికి షాకింగ్ న్యూస్.. 3 కిలోమీటర్లు బారులు తీరిన భక్తులు

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు, ఆదివారం కావడంతో తిరుమల కొండకు వచ్చేవారి సంఖ్య భారీగా పెరుగుతోంది. దీంతో క్యూ కాంప్లెక్స్‌లు, నారాయణగిరి షెడ్లు పూర్తిగా నిండిపోయాయి. దాదాపు 3 కిలోమీటర్ల వరకు భక్తులు రోడ్లపై బారులు తీరారు. భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తడంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు.


సైబర్ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు పంపుతున్నగ్యాంగ్

సైబర్ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు పంపుతున్నగ్యాంగ్ సైబర్ నేరగాళ్లకు అకౌంట్ వివరాలు పంపుతున్న గ్యాంగ్‌‌     ఒక్కో అకౌంట్‌‌కి రూ.15 వేలు కమీషన్     82 ఖాతాల్లో రూ.5 కోట్ల లావాదేవీలు     65 అకౌంట్లు స్వాధీనం, ఐదుగురు అరెస్టు హైదరాబాద్‌‌, వెలుగు :  సైబర్ నేరగాళ్లకు బ్యాంక్  అకౌంట్స్‌‌ సప్లయ్  చేస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను ఈస్ట్‌‌జోన్‌‌ టాస్క్‌‌ఫోర్స...


ఫేక్ సర్టిఫికెట్స్ దందా.. ఇద్దరు అరెస్ట్, నలుగురు పరార్

ఫేక్ సర్టిఫికెట్స్ దందా.. ఇద్దరు అరెస్ట్, నలుగురు పరార్ హైదరాబాద్:- నగరంలో నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టు రట్టు చేశారు మహేశ్వరం ఎస్ఓటీ,  చైతన్య పురి పోలీసులు. నకిలీ డిగ్రీ సర్టిఫికెట్ల తయారీ చేసి నిరుద్యోగ యువతి యువకులకు విక్రహిస్తున్న  ఏడుగురు సభ్యుల ముఠాలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరో నలుగురు పరారయ్యారు. అరెస్టైన వారిని మెహదీపట...


JEE Main Paper 2 Results: జేఈఈ మెయిన్‌ పేపర్‌-2 ఫలితాలు విడుదల - సత్తా చాటిన తెలుగు రాష్ట్రాల విద్యార్థులు

JEE Mains 2024 Paper 2 Results: దేశంలోని ఉన్నత విద్యాసంస్థల్లో బీఆర్క్‌, బీప్లానింగ్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్‌ పేపర్‌-2 (JEE మెయిన్‌) పరీక్షల ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) మే 19న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. పరీక్షకు హాజరైన విద్యార్థులు తమ అప్లికేషన్ నెంబరు, పుట్టినతేదీ వివరాలను నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు. ఫలితాల్లో రెండు విభాగాల్లో (బీఆర్క్‌, బీప్లానింగ్‌) ఇద్దరు...


EPF New Rule: పీఎఫ్ విత్‌డ్రా చేస్తున్నారా? ఇకపై దాని అవసరం లేకుండానే డబ్బులు.. ఈపీఎఫ్ఓ కొత్త రూల్స్ ఇవే..

PF Withdrawal New Rule: ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికీ పీఎఫ్ అకౌంట్ (EPF) ఉంటుందన్న సంగతి తెలిసిందే. అదే ప్రభుత్వ ఉద్యోగులకైతే.. జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (GPF) వర్తిస్తుంది. తాజాగా ఈపీఎఫ్ తీసుకునే ఉద్యోగుల కోసం సరికొత్త రూల్ అందుబాటులోకి వచ్చింది. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో విధులు నిర్వహించే ఉద్యోగులకు ఆయా సంస్థలు పీఎఫ్ కొత్త రూల్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. విధులు నిర్వహించే ప్రతి ఉద్యోగి పేరు మీద ఓ ఖాతాను తెలిచి వారి జీతం నుంచి కొంత...


సీనియర్ బ్యాంకర్ నారాయణ వఘల్‌‌ కన్నుమూత

సీనియర్ బ్యాంకర్ నారాయణ వఘల్‌‌ కన్నుమూత న్యూఢిల్లీ :  సీనియర్ బ్యాంకర్‌‌‌‌, ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ చైర్మన్ నారాయణ వఘల్‌‌ (88)  శనివారం మధ్యాహ్నం  కన్నుమూశారు. ఆరోగ్యం బాగోలేకపోవడంతో  చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌‌లో ఆయన జాయిన్ అయ్యారు. అప్పటి నుంచి వెంటిలేటర్‌‌‌‌పై ఉన్నారు. ఆయన అంత్యక్రియలు చెన్నైలో జరిగాయి.  నారాయణ వఘల్  తన సేవకు గాను 2006 లో పద్...


Human Trafficking: ఉద్యోగాల పేరుతో మోసం - హ్యూమన్ ట్రాఫికింగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు

Visakha Police Arrested Accused In Human Trafficking: విదేశాల్లో ఉద్యోగాల ఆశ చూపి మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముగ్గురు నిందితుల ముఠాను విశాఖ (Visakha) పోలీసులు అరెస్ట్ చేశారు. డేటా ఎంట్రీ ఉద్యోగాల పేరుతో ఏపీ (AP), పశ్చిమబెంగాల్ రాష్ట్రాల నుంచి కంబోడియా, మయన్మార్, బ్యాంకాక్ దేశాలకు హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. ఏపీ నుంచి 150 మందికి పైగా తరలించారని.. దాదాపు 5 వేల మంది యువత వివిధ దేశాల్లో వీరి చేతిలో ఉన్నారని నిర్ధారించినట్లు...


Viral video: మన దేశానికి గ్రహాంతర వాసులు వచ్చారా? జైపూర్ ప్రజలు చూసింది ఏంటి?

UFO In India: మానవులు, గ్రహాంతరవాసులు(ఏలియన్స్‌) గురించి శతాబ్దాలుగా ఆలోచిస్తూనే ఉన్నారు. నిజంగా ఉన్నారా? ఎలా ఉంటారు? వంటి చర్చలు చాలా కాలంగా జరుగుతున్నాయి. కానీ ఇప్పటివరకు, ఏలియన్స్‌ ఉన్నారని నిరూపించడానికి ఒక్క ఆధారం కూడా దొరకలేదు. విశ్వంలో అనేక నక్షత్రాలు, గ్రహాలు ఉన్నాయి. ఈ గ్రహాల్లో చాలా వరకు భూమి లాగా జీవానికి అనుకూలమైన పరిస్థితులు ఉండొచ్చు. వాస్తవానికి, శాస్త్రవేత్తలు ఇప్పటికే అనేక ఎక్సోప్లానెట్స్‌ను కనుగొన్నారు. శాస్త్రవేత్తలు ఒకవైపు...


సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖలో ఉద్యోగాలు.. 10వ తరగతి చదివిన వారికి అవకాశం..రూ. 1,12000 జీతం

సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖలో(social justice ministry)పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. డెస్క్ ఆఫీసర్, అకౌంటెంట్, పర్సనల్ అసిస్టెంట్, రీసెర్చ్ అసిస్టెంట్ మరియు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్/లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులపై రిక్రూట్ మెంట్ జరుగుతోంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ccdisabilities.nic.in ద్వారా ఈ పోస్టులకు అప్లయ్ చేసుకోవచ్చు. అయితే ఈ పోస్టులకు అప్లయ్ చేసే...


మోడీతో మాములుగా ఉండదు మరి.. ప్రధాని ప్రచారంలో పలు దేశాల రాయబారులు..

PM Modi: నరేంద్ర మోడీ.. భారీ మెజారిటీతో రెండు సార్లు ప్రధానిగా ఎన్నికైన నాయకుడు. తన పరిపాలన తీరుతో దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా గొప్ప ప్రఖ్యాతి సంపాదించారు. మోడీ అనే పేరు గత పదేళ్లుగా అంతర్జాతీయ మీడియాలో చాలా సార్లు మారుమోగింది. ప్రధాని హోదాలో ఆయన ఏ దేశం వెళ్లిన విశేష స్పందల లభించింది. దీనిని భారతీయులందరూ గమనించారు. ప్రస్తుతం దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రధాని మోడీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి మరో సారి ఎన్నికల్లో పోటీ చేస్తోంది....


డెడ్ స్టోరేజీకి ఎస్సారెస్పీ

డెడ్ స్టోరేజీకి ఎస్సారెస్పీ శ్రీరామ సాగర్ లో మిగిలింది 9.876 టీఎంసీలే      మిషన్ భగీరథకు 2 టీఎంసీల వరకు కేటాయింపు     వర్షాలు సకాలంలో కురవకపోతే ఇబ్బందులే      వ్యవసాయ బోర్లు కూడా ఎండిపోయే ప్రమాదం బాల్కొండ, వెలుగు :  ఉత్తర తెలంగాణ వరప్రదాయని  నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోని నీరు డెడ్ స్టోరేజీకి చేరువవుతోంది. వేసవిలో ఎండలు దంచి క...


యుక్రెయిన్ యుద్ధంతో ఆంక్షల్లో చిక్కుకున్న రష్యాను చైనా ఎలా కాపాడుతోంది?

యుక్రెయిన్‌పై దాడితో రష్యాపై అమెరికా సహా పలు దేశాలు ఆంక్షలు విధించాయి. అనంతరం రష్యా చమురు, గ్యాస్‌ అమ్మకాలు తగ్గాయి. దీంతో రష్యాకు ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. దీంతో రష్యాకు చైనా అండగా నిలిచింది.


ఎన్నికల్లో కూటమి గెలవదని చంద్రబాబు అన్నారా? ఆ న్యూస్ అసలు మ్యాటరేంటి?

ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఐతే ఎన్నికల తర్వాత TDP అధినేత చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో తమ కూటమి గెలిచే పరిస్థితి లేదని అన్నట్టుగా Way2News రిపోర్ట్ చేసినట్టు ఒక క్లిప్ సోషల్ మీడియాలో షేర్ అవుతూ ఉంది (ఇక్కడ & ఇక్కడ). ఈ కథనం ద్వారా ఆ న్యూస్ క్లిప్‌కు సంబంధించిన నిజమేంటో చూద్దాం.( FACTLY టీమ్ ఫ్యాక్ట్ చెక్ చేసిన స్టోరీ ఇది) ఎన్నికల్లో కూటమి గెలవదని చంద్రబాబు అన్నారా?ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్...


Advani - Manmohan Singh: ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకున్న అద్వానీ, మన్మోహన్ సింగ్..

Advani - Manmohan Singh: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా 80 యేళ్లు దాటిన సీనియర్ సిటిజన్స్‌ కు ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకునేలా ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే పలువురు పెద్దవాళ్ల ఇంటి నుంచి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అటు బీజేపీ సీనియర్ నేత అద్వానీతో పాటు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇంటి నుంచే ఓటు వేసారు.