చొప్ప కాలపెడుతుండగా .. రైతు సజీవదహనం

చొప్ప కాలపెడుతుండగా .. రైతు సజీవదహనం

వరంగల్  జిల్లా  చెన్నారావుపేట  మండలం పాపయ్యపేటలో విషాదం చోటుచేసుకుంది. అల్లంనేని పాపారావు అనే రైతు తన వ్యవసాయపొలంలో సజీవదహానం అయ్యాడు. భూమిని చదును చేసేందుకు మొక్కజొన్న చొప్పకు నిప్పంటించడంతో ఈ ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా చుట్టు మంటలు చెలరేగి పాపారావు మృతి చెందాడు. మృతుడికి భార్య ఇద్దరు కుమార్తెలు,ఒక కుమారుడు ఉన్నారు. కుటుంబం పెద్దదిక్కును కోల్పోడంతో పాపయ్యపేట గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 

  ©️ VIL Media Pvt Ltd.

2024-05-09T11:36:00Z dg43tfdfdgfd