Trending:


రోజుకు 80 వేల మంది.. తెలంగాణ తిరుపతి దేవాలయానికి పోటెత్తిన భక్తులు!

తెలంగాణ రాష్ట్రంలోనీ మన్నపల్లి లో నూతనంగా ఏర్పాటు చేసిన దేవాలయానికి యాదాద్రి తిరుమల దేవస్థానంగా నామకరణం చేశారు. ఈ మధ్యకాలంలోనే శ్రీ శ్రీ త్రిడండి చిన్న జీయర్ స్వామి ప్రాణప్రతిష్ట చేయడం జరిగింది.ఈ దేవాలయాన్ని మన్నపల్లి రామారావు అతని కుటుంబ సభ్యులు గుడి నిర్మాణం ఏర్పాటు చేయడానికి భాగస్వాములు అయినారు. స్వామి వారి విగ్రహం వచ్చేసి 16 అడుగులు ఉండడం చాలా చెప్పుకోదగ్గ విషయం దీనిపై ప్రత్యేక కథనం లోకల్18 మీకు అందిస్తుందివివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ కి...


గిరిజన గురుకులంలో డిగ్రీ కోర్సులు

గిరిజన గురుకులంలో డిగ్రీ కోర్సులు తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌‌స్టిట్యూషన్స్ సొసైటీ నిర్వహిస్తున్న వరంగల్‌‌ జిల్లా అశోక్‌‌నగర్‌‌లోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఆర్మ్‌‌డ్ ఫోర్సెస్ ప్రిపరేటరీ అకాడమీ ఫర్ మెన్ 2024–-25 విద్యా సంవత్సరానికి డిగ్రీ కోర్సులో ప్రవేశానికి అర్హులైన అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్​ కోరుతోంది...


Walking Barefoot: ఈ దేశాల్లో ప్రజలు చెప్పలు లేకుండా రోడ్లపై తిరుగుతారు.. కారణం ఏంటంటే..?

సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారు.. కాలికి చెప్పులు, బూట్లు ధరించకుండా రోడ్డుపై నడవడం చూస్తుంటాం. అయితే పట్టణ ప్రజలు ఈ జీవనశైలిని వింతగా భావిస్తారు. ఇక పట్టణాల్లో ఎవరైనా చెప్పులు లేదా బూట్లు లేకుండా వెళ్తే వారిని పేదవారిగా భావిస్తారు. అయితే ఇప్పుడు చెప్పులు లేకుండా రోడ్లపై తిరగడం ట్రెండ్ గా మారింది. ఈ రకమైన జీవనశైలిని ఇప్పుడు విదేశాలలోని పెద్ద నగరాల్లో అవలంబిస్తున్నారని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ రోజు మనం రెండు దేశాల గురించి...


ఆఫ్ఘనిస్తాన్ లో భారీ వర్షాలు.. 50 మంది మృతి, 200 ఇండ్లు నేలమట్టం

ఆఫ్ఘనిస్తాన్ లో భారీ వర్షాలు.. 50 మంది మృతి, 200 ఇండ్లు నేలమట్టం కాబూల్: ఆఫ్ఘనిస్తాన్‌లోని సెంట్రల్ ఘోర్ ప్రావిన్స్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదల కారణంగా 50 మంది మృతిచెందారు. అనేక మంది గల్లంతయినట్లు  శనివారం (మే 18) అధికారులు తెలిపారు. శుక్రవారం నుంచి కురుస్తున్న వర్షాలతో సెంట్రల్ ఘోర్ ప్రావిన్స్ ప్రాంతంలో రోడ్డు తెగిపోయానని, దాదాపు 200కు పై...


అకాల వర్షంతో ..రైతులకు తిప్పలు

అకాల వర్షంతో ..రైతులకు తిప్పలు నాగర్​కర్నూల్, వెలుగు : జిల్లాలో గురువారం సాయంత్రం కురిసిన అకాల వర్షంతో కల్వకుర్తి, వెల్డండ, ఊర్కోండ, తాడూరు మండల రైతులు ఇబ్బంది పడ్డారు. కొనుగోలు కేంద్రాలు,రోడ్ల మీద ఆరబోసుకున్న వడ్లు వర్షంలో కొట్టుకుపోకుండా కాపాడుకొనేందుకు అవస్థలు పడ్డారు. తాడూరు మండలంలో కోతకు వచ్చిన వరిచేలు నేలకొరిగాయి. గాలివానకు మామిడితోటలకు నష్టం...


జోగులాంబ ఆలయానికి పోటెత్తిన భక్తులు

జోగులాంబ ఆలయానికి పోటెత్తిన భక్తులు అలంపూర్, వెలుగు: జోగులాంబ బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయాలకు బుధవారం భక్తులు పోటెత్తారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారుజాము నుంచి తరలివచ్చారు. స్థానికులతో పాటు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు అలంపూర్ కు రావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. గణపతి పూజ, బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయంలో అభిషే...


TS SET 2024 Updates : తెలంగాణ సెట్ దరఖాస్తులు ప్రారంభం - ఆగస్టు 28 నుంచి పరీక్షలు

TS SET 2024 Applications : తెలంగాణ సెట్ - 2024 దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. అర్హత కలిగిన అభ్యర్థులు http://telanganaset.org/ వెబ్ సైట్ లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. జూలై 2వ తేదీతో ఈ గడువు ముగుస్తుంది.


Godhuma Laddu: పిల్లలకు బలాన్నిచ్చే గోధుమ పిండి లడ్డూలు, ఇలా సులువుగా చేసేయండి

Godhuma Laddu: పిల్లలకు సాయంత్రం పూట ఒక గోధుమ పిండి లడ్డూను ఇలా చేసి ఇస్తే ఎన్నో పోషకాలు అందుతాయి. వాళ్ళు శక్తివంతంగా ఉంటారు. గోధుమపిండి లడ్డూల రెసిపీ ఇక్కడ ఇచ్చాము.


ఈసారి ఏ పార్టీ గెలుస్తుంది? చిలక చెప్పిన జోస్యం ఇదే

ప్రధాన పార్టీలు గత నెల రోజులుగా ప్రచారాలు చేస్తూ, విమర్శలు ప్రతి విమర్శలు చేసుకున్నాయి. చివరికి ఓటర్లు ఇచ్చిన తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. ఆత్మీయ పార్టీకి అనుకూలంగా ఉండనుంది. ఏ పార్టీ కేంద్రంలో అధికారాన్ని సొంతం చేసుకోనుంది. అనే విషయాలు లోకల్ 18 తో చిలక జ్యోష్యం చెప్పిన విషయాలు తెలుసుకుందాం.నిజాంబాద్ జిల్లా కేంద్రంలోని ప్రధాన బస్టాండ్ సమీపంలో రాజు చిలక జోస్యం చెబుతున్నాడు. అయితే పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు...


కిడ్నాప్‌ చేసిన వ్యక్తిని 26 ఏళ్లు నేలమాళిగలో దాచిన నిందితుడు, బాధితుడిని ఎలా రక్షించారంటే...

వారసత్వం విషయంలో వచ్చిన గొడవ ఆధారంగా ఒమర్‌ను కిడ్నాప్ చేసినట్లు ఆయన సోదరుడు సోషల్ మీడియాలో ఆరోపించారు.


తిరుమల వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక.. ఈ విషయం తెలుసుకోండి, ఇబ్బంది పడొద్దు

Tirumala Heavy Rush: తిరుమలలో వేసవి రద్దీ కొనసాగుతోంది. శ్రీవెంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు వేల సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. శుక్రవారం తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లన్నీ నిండిపోయాయి. అంతేకాకుండా బయట కూడా భక్తులు భారీగా క్యూ కట్టారు. టోకెన్‌లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు వెల్లడించారు. రద్దీ పెరిగిన నేపథ్యంలో గదుల కోసం భక్తులు...


తీర్థయాత్రకు వెళ్లివస్తుండగా బస్సు దగ్ధం.. 8 మంది మృతి

తీర్థయాత్రకు వెళ్లివస్తుండగా బస్సు దగ్ధం.. 8 మంది మృతి హర్యాణాలో ఘోరం జరిగింది. తీర్థయాత్రలకు వెళ్లివస్తున్న ఒకే కుటుంబానికి చెందిన 60మంది ప్రయాణిస్తున్న బస్సులో మంటలు చేలరేగాయి. హర్యానాలోని కుండలలి మనేసర్ పల్వాల్ ఎక్స్ ప్రెస్ వే మీద శుక్రవారం అర్ధరాత్రి బస్సు పూర్తిగా దగ్ధమైంది. బస్సులో ఉన్నవారంతా ఉత్తరప్రదేశ్ లోని మధుర, బృందావన్  టూర్ కు వెళ్లి స...


Nepal Bans Everst Masala: ఎవరెస్ట్‌ మసాలా దిగుమతులపై నేపాల్ నిషేధం, వినియోగంపైనా ఆంక్షలు

Everset Masala Banned: భారత్‌కి చెందిన మసాలా పౌడర్‌లలో హానికర రసాయనాలున్నాయంటూ సింగపూర్, హాంగ్‌కాంగ్ తీవ్ర ఆరోపణలు చేశాయి. వాటి వినియోగంపైనా నిషేధం విధించాయి. ఇప్పుడు నేపాల్ కూడా ఇదే ఆరోపణలు చేసింది. Everest,MDH కంపెనీలకు చెందిన మసాలాల్లో హానికర పురుగు మందులున్నాయని తేల్చి చెప్పింది. వీటి వాడొద్దంటూ నిషేధించింది. నేపాల్ ఫుడ్ టెక్నాలజీ అండ్ క్వాలిటీ కంట్రోల్ వీటిని టెస్ట్ చేయగా అందులో ఇథిలీన్ ఆక్స్సైడ్‌ (ethylene oxide) అవశేషాలు కనిపించాయని...


తీహార్ జైల్లో MLC కవితను కలిసిన ప్రవీణ్ కుమార్

భారతదేశం, May 17 -- తీహార్ జైల్లో MLC కవితను కలిసిన ప్రవీణ్ కుమార్


ఆపరేషన్ సక్సెస్ కానీ..ఈ వైద్యుల నిర్వాకం తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే !

వైద్యో నారాయణో హరి అనే వాక్యం వైద్య వృత్తి యొక్క ప్రాధాన్యతను వివరిస్తుంది. ఈ వాక్యం పరమార్థం ఇదే వైద్యుడు.. దేవుడితో సమానమని. ఎందరో వైద్య వృత్తిలో రాణిస్తూ.. ప్రజల చేత అభినందనలు పొందే వైద్యులు సైతం ఉన్నారు ఈ సమాజంలో. కానీ కొందరు వైద్యుల నిర్వాకం చూస్తే.. వైద్యవృత్తికే కళంకం తెస్తున్నారని పలువురు వైద్యులే బాహాటంగా విమర్శిస్తున్నారు. అటువంటి ఘటన ఇటీవల కేరళ రాష్ట్రంలో జరిగింది. ఈ వైద్యుల నిర్వాకం తెలిసి యావత్ భారతావని ముక్కున వేలేసుకుంది. ఇంతకు ఆ...


కంప్యూటర్ ఇన్‌స్టిట్యూట్‌లో భారీ అగ్ని ప్రమాదం

కంప్యూటర్ ఇన్‌స్టిట్యూట్‌లో భారీ అగ్ని ప్రమాదం అస్సాంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కాచర్ జిల్లాలోని సిల్చార్ పట్టణంలో మే 18వ తేదీ శనివారం ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానిక చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ఒకరు గాయపడగా.. చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కాచర్ జిల్లా పోలీసు సూపరింటె...


CM Jagan | సీఎం జగన్ పై RRR సంచలన వ్యాఖ్యలు

సీఎం జగన్ పై RRR సంచలన వ్యాఖ్యలు.


Lok Sabha Election 2024: ఎన్నికల్లో పట్టుబడిన డబ్బు ఎంతో తెలిస్తే షాక్! తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?

Election Commission Of India: దేశ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు (Lok Sabha Election) తుది దశకు చేరుకున్నాయి. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు రాజకీయ నేతలు పెద్ద ఎత్తున ప్రయత్నించారు. వారికి ఎలక్షన్ కమిషన్ (Election Commission) షాక్ ఇచ్చింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో చేపట్టిన తనిఖీల్లో పెద్ద ఎత్తున డబ్బు, మద్యం, మాదక ద్రవ్యాలు, ఎన్నికల తాయిళాలను ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు పట్టుబడిన నగదు, మాదక...


త్వరలో పంచాయతీ అవార్డులు

త్వరలో పంచాయతీ అవార్డులు క్వశ్చనీర్‌‌‌‌ను జీపీలకు పంపనున్న అధికారులు     10 శాఖల నుంచి 575 ప్రశ్నలకు అన్సర్‌‌‌‌ ఇవ్వనున్న సెక్రటరీలు     ఎన్నికల కోడ్‌‌ ముగియగానే అవార్డుల ప్రక్రియ షురూ హైదరాబాద్, వెలుగు :  ఎంపీ ఎన్నికల నేపథ్యంలో ఆగిన పంచాయతీ అవార్డుల ఎంపిక ప్రక్రియ కోడ్ ముగియగానే షురూ కానుంది. ఇందుకు సంబంధించి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ రెడీ చేస...


నార్సింగి మున్సిపాలిటీ కాంగ్రెస్‌‌‌‌ కైవసం

నార్సింగి మున్సిపాలిటీ కాంగ్రెస్‌‌‌‌ కైవసం గండిపేట, వెలుగు : గండిపేట మండలం నార్సింగి మున్సిపాలిటీలో బీఆర్ఎస్​కు గట్టి షాక్​తగిలింది. చైర్మన్‌‌‌‌ రేఖయాదగిరి, వైస్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ వెంకటేశ్​యాదవ్‌‌‌‌పై కాంగ్రెస్​పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. శనివారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో 10 మంది కాంగ్రెస్‌‌‌‌ కౌన్సిలర్లు, ఇద్దరు బీజేపీ కౌన్సిలర్లు, బీఆ...


Acid Attack: బకెట్‌లో నీళ్లకు బదులు యాసిడ్, తెలియక స్నానం చేసిన యువతి! హైదరాబాద్‌లో ఘోరం!

ICFAI University Acid Attack: హైదరాబాద్‌లో విద్యార్థినీ విద్యార్థులు సరదా ఉద్దేశంతో చేసిన కొంటె పని ఓ యువతి ప్రాణాలమీదకు తెచ్చింది. ఐసీఎఫ్ఏఐ యూనివర్సిటీలో ఈ ఘటన జరిగింది. లా చదువుతున్న విద్యార్థిని యాసిడ్ దాడికి గురయింది. యూనివర్సిటీ హాస్టల్‌ లో ఉంటున్న లేఖ అనే విద్యార్థినిపై యాసిడ్ పడడం ఇప్పుడు సంచలనం అయింది. ఆమె స్నానం చేయాల్సిన బకెట్‌లో ఆగంతకులు యాసిడ్ పోశారు. అయితే విద్యార్థిని ఆ విషయం గమనించకుండా స్నానం చేసేందుకు ప్రయత్నం చేసినట్లుగా తోటి...


Kasi Vishalakshi Shakti Peeth: అష్టాదశ శక్తిపీఠం - సతీదేవి చెవిపోగు పడిన ప్రదేశం - వివాహం కానివారికి ప్రత్యేకం!

Ashtadasa Shakti Peethas: హిందువులకు ఆరాధ్య పుణ్యక్షేత్రం , సప్తమోక్ష పురాణాలలో ఒకటిగా కాశికి విశిష్ట స్థానం ఉంది. వేల సంవత్సరాలక్రితమే కాశీ ఉండేదని చెప్పేందుకు గుర్తుగా వేదాల్లోనూ, ఇతిహాసాల్లోనీ ఈ నగరం ప్రస్తావవ ఉంది. అసలు కాశీలో తొలి నిర్మాణం ఎప్పుడు జరిగిందో ఇప్పటికీ సరైన స్పష్టత లేదు. మనిషి శరీరంలో ఉన్న నాడులతో సమానంగా ఇక్కడ 72వేల గుడులు ఉండేవట. ఈ క్షేత్రంలో కొలువుదీరిన విశ్వేశ్వరుడు ద్వాదశ జ్యోతిర్లింగాలలో ముఖ్యుడు. అవిముక్త క్షేత్రంగా...


ఆస్తి కోసం తల్లీ, ఇద్దరు కూతుళ్లను చంపిండు

ఆస్తి కోసం తల్లీ, ఇద్దరు కూతుళ్లను చంపిండు ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గోపాలపేట గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. వెంకటేశ్వర్లు  అనే వ్యక్తి తన   కన్నతల్లితో సహా  ఇద్దరు కూతుళ్లను హత్య చేసి పరారయ్యాడు. కొన్నేళ్ల క్రితం వెంకటేశ్వరరావు  భార్య అనుమానాస్పదంగా మృతి చెందడంతో  తన తల్లి పిచ్చమ్మతో పాటు ,అతని ఇద్దరి కూతుళ్లు నీరజ, ఝాన్సీతో కలిసి ఉంటున్నాడు.  కుట...


Telangana Rain Alert: హైదరాబాద్ సహా తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ ఎక్కడంటే

Telangana Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారింది. రానున్న వారం రోజుల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురవనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.


ఈజిప్ట్ పిరమిడ్లు నిర్మాణం ఇలా జరిగిందంట.. వెలుగులోకి వచ్చిన షాకింగ్ సమాచారం..!

ఈజిప్టులో 3700 నుండి 4700 సంవత్సరాల క్రితం నిర్మించబడిన పిరమిడ్లు ప్రపంచ వింతలలో ఒకటి.అయితే వీటిని ఎలా నిర్మించారు, రాళ్లను ఎలా తీసుకొచ్చారు అనేది చాలా ఏళ్లుగా మిస్టరీగా మిగిలిపోయింది. తాజాగా దీనిపై అమెరికాలోని ఓ యూనివర్శిటీ నిర్వహించిన అధ్యయనంలో.. దాని రహస్యాలను తెలుసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. యూనివర్శిటీ ఆఫ్ నార్త్ కరోలినా విల్మింగ్టన్ పరిశోధకులు నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం.. ఈజిప్టులో నైలు నదికి 64 కిలోమీటర్ల ఉపనది ఉండేదని శాస్త్రవేత్తలు గుర్తించారు. అది అది పూర్తిగా ఎండిపోయి కొన్ని సంవత్సరాల తర్వాత ఎడారిగా మారిపోయింది. ఇక పిడమిడ్ల విషయానికి వస్తే.. దానిని నిర్మించడానికి ఉపయోగించిన భారీ రాళ్లను ఈ నదులు ఉపయోగించే ఇక్కడికి తరలించారని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. దీన్ని గుర్తించేందుకు రాడార్ శాటిలైట్ ఇమేజరీ టెక్నాలజీని ఉపయోగించారు. దీనికోసం 31 వరుసల పిరమిడ్‌లతో నది గమనాన్ని పరిశోధిస్తున్నామని ప్రొ.ఎమాన్ కోనిమ్ తెలిపారు. అలాగే రాడార్ శాటిలైట్ ఇమేజరీ టెక్నాలజీ ద్వారా ఇసుక కింద కొండచరియలు విరిగిపడడాన్ని గుర్తించి చిత్రాలను తీస్తున్నట్లు తెలిపారు. నది మార్గం, విస్తీర్ణం ఇంకా సరిగ్గా నిర్ధారించలేదని.. అప్పటికి ఉన్న మ్యాప్‌ను సాంకేతికతతో కనిపెడతామని చెపుతున్నారు.


తెల్ల రేషన్‌కార్డుదారులకు శుభవార్త.. ఫ్రీగా ట్రైనింగ్.. భోజనం, వసతి కూడా..

తెల్ల రేషన్‌కార్డుదారులకు గుడ్ న్యూస్.. గ్రామీణ ప్రాంతంలో ఉంటూ తెల్ల రేషన్‌కార్డు కలిగిన యువకులకు రూడ్ సెట్ సంస్థ సదవకాశం కల్పించింది. ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, బైక్ మెకానిక్, కారు డ్రైవింగ్‍లలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపింది. ఆసక్తి కలిగిన యువత రూడ్ సెట్ ఆఫీసులో సంప్రదించాలని సూచించింది. ఉచితంగా ట్రైనింగ్ అందించడమే కాకుండా భోజనం, వసతి సౌకర్యం కూడా ఉచితంగా అందించనున్నట్లు సంస్థ డైరెక్టర్లు తెలిపారు.


ఆంధ్రప్రదేశ్: స్వాతంత్ర్యం వచ్చాక 75 ఏళ్ల తర్వాత తొలిసారి ఓటు వేసిన ఈ ఊరి ప్రజలు ఇప్పుడు ఏమంటున్నారంటే..

ఆంధ్రప్రదేశ్‌లోని ఈ గ్రామానికి చెందిన ఆదివాసీలు తొలిసారి ఓటు వేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత వారు పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటేయడం ఇదే తొలిసారి.


ఖర్చు 12 వేలు.. లాభం 4 లక్షలు.. మూడు ఎకరాల భూమిలో అద్భుతాలు సృష్టిస్తున్న రైతు..!

క్యాప్సికమ్, టమాటాకు మార్కెట్‌లో డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. దీని కారణంగా రైతులు పండించిన పంటలకు వెంటనే అమ్ముడు పోతున్నాయి. అంతేకాదు రైతులు మార్కెట్‌లకు వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. వ్యాపారులు పొలాల్లోనే పంటలను కొనుగోలు చేస్తారు. అంతేకాదు రైతులు డిమాండ్ ని దృష్టిలో పెట్టుకొని వ్యవసాయం చేస్తూ.. మంచి లాభాలు పొందుతున్నారు. ఇందులో భాగంగానే ఉత్తర్ ప్రదేశ్ బారాబంకి జిల్లాలో చాలా మంది రైతులు టమాటా, క్యాప్సికం సాగుపైనే దృష్టి సారిస్తున్నారు. బారాబంకిలో రైతుల క్యాప్సికమ్ పండిస్తూ మంచి లాభాలు పొందుతున్నారు. తాజాగా రైతు సత్యేంద్ర వర్మ పొలాల్లో సీజన్‌, వాతావరణానికి అనుగుణంగా వివిధ రకాల కూరగాయలు వేశాడు. అయితే అతను టమోటాలు మరియు క్యాప్సికమ్‌లను ఎక్కువగా పండిస్తాడు. విశేషమేమిటంటే ఈ రెండు పంటలకు వేసవిలో మంచి డిమాండ్ ఉంటుంది. ఈ రెండు పంటలు వేసవిలో రెండు నుంచి రెండున్నర నెలలు, చలికాలంలో 3 నుంచి 4 నెలల వరకు ఉంటుంది. అతను సుమారు ఏడు ఎకరాల్లో టమోటాలు మరియు క్యాప్సికమ్ సాగు చేస్తున్నాడు. ఇక ఈ రెండు పంటలకు ఒక్కో ఎకరాకి దాదాపు రూ.12 నుంచి 15 వేలు ఖర్చవుతుంది. అదే సమయంలో ఒక పంటపై లాభం రూ.3 నుండి 4 లక్షల వరకు వస్తుంది. అన్నదాతలు దీనిని దృష్టిలో ఉంచుకొని వ్యవసాయం చేస్తే లాభాలు వస్తాయంటున్నారు నిపుణులు.


వారి అకౌంట్లలోకి ఉచితంగా లక్ష రూపాయలు.. ప్రభుత్వం భారీ శుభవార్త, డబ్బులు విడుదల!

ప్రభుత్వం అదిరే శుభవార్త అందించింది. కీలక నిర్ణయం తీసుకుంది. డబ్బులు విడుదల చేసింది దీని వల్ల చాలా మందికి ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు. ఇంతకీ గవర్నమెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంది? ఎవరి అకౌంట్లలోకి డబ్బులు జమ చేసింది? ఎవరికి ప్రయోజనం కలుగుతుంది? వంటి అంశాలు తెలుసుకుందాం. తెలంగాణ సర్కార్ తాజాగా కల్యాణ లక్ష్మి పథకానికి నిధులు మంజూరు చేసింది. 2024– 25 ఆర్థిక సంవత్సరానికి రూ.725 కోట్లకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. దీని వల్ల చాలా మందికి ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు. అర్హత కలిగిన వారికి ఆర్థిక సాయం లభిస్తుంది. ఎన్నికల కోడ్ పూర్తి కాగానే కాంగ్రెస్ హామీ ఇచ్చిన కల్యాణ లక్ష్మి, తులం బంగారం స్కీమ్ అమలయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇదిలా ఉండగా, కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల ముందు కల్యాణ లక్ష్మి స్కీమ్ పేరిట గతంలో అందజేసిన ఆర్థిక సాయం తో పాటు తులం బంగారం కూడా ఇస్తామని ప్రకటించింది. ఈ అంశంపై సుదీర్ఘంగా కసరత్తు చేసిన ప్రభుత్వం, నిధులు మంజూరు చేసింది. దీని వల్ల లబ్ధిదారులకు ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు. డబ్బుతో పాటుగా బంగారం కూడా లభించనుంది. అందువల్ల స్కీమ్ కింద బెనిఫిట్ పొందే వారికి ఇది ఊరట కలిగించే అంశం అని చెప్పుకోవచ్చు. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తోంది. ఉచిత బస్ ప్రయాణం స్కీమ్‌ను అమలులోకి తెచ్చింది. ఇంకా రూ. 500కే గ్యాస్ సిలిండ్ పథకాన్ని కూడా అమలు చేస్తోంది. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని కూడా లాంచ్ చేసింది. అలాగే కొత్త రేషన్ కార్డులు కూడా త్వరలోనే రాబోతున్నాయి. అలాగే ఫ్రీ కరెంట్ పథకం కూడా అమలులో ఉంది. 200 యూనిట్ల వరకు ఉచితంగానే కరెంట్ పొందొచ్చు. ఒక్కో హామీని అమలు చేస్తూ వస్తోంది. ఇప్పుడు కల్యాణ లక్ష్మీ స్కీమ్ కింద తులం బంగారం, రూ.లక్ష ఆర్థిక సాయాన్ని కూడా అందిస్తోంది. అందుకే ప్రభుత్వం ఈ స్కీమ్ కింద లబ్ధి దారులకు ఊరట కలిగేలా రూ.700 కోట్లకు పైగా నిధులు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. దీని వల్ల అర్హత కలిగిన వారికి ప్రయోజనం కలుగనుంది. డబ్బులు అందనున్నాయి. అయితే ప్రభుత్వ పథకాలు అందరికీ అందడం లేదని ప్రతి పక్షాలు విమర్శిస్తున్నాయి. అర్హత ఉన్న వారికి కూడా పథకాల ప్రయోజనాలు పూర్తి స్థాయిలో అందడం లేదని పేర్కొంటున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం పథకాలను అమలు చేస్తూ ముందుకు వెళ్తోంది. పథకం ప్రయోజనాలు పొందని వారు, అర్హత ఉంటే మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం తెలియజేస్తోంది.


తెల్ల రేషన్‌కార్డుదారులకు శుభవార్త.. ఉచితంగా కార్ డ్రైవింగ్ ట్రైనింగ్

పేద ప్రజల జీవన గమనాన్ని దృష్టిలో పెట్టుకొని పలు రాష్ట్రాలు రేషన్ కార్డులు జారీ చేస్తున్నాయి. దారిద్రవ్య రేఖకు దిగువన ఉన్న వాళ్లంతా రేషన్ కార్డు తీసుకోవడానికి అర్హులు. సంక్షేమ పథకాలకు ప్రామాణికంగా తెల్ల రేషన్‌కార్డును తీసుకుంటారు. తెల్ల రేషన్‌కార్డు ఉన్న వారిని పేదలుగా గుర్తించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటాయి. రేషన్ పంపిణీ మొదలుకొని, విద్యార్థులకు స్కాలర్ షిప్స్, లోన్స్, వాటికి సబ్సిడీ ఇలా బోలెడన్ని బెనిఫిట్స్ అందిస్తుంటారు. ఈ క్రమంలోనే రూడ్ సెట్ సంస్థ తెల్ల రేషన్ ‌కార్డుదారులకు వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ, కార్ డ్రైవింగ్, బైక్ మెకానిక్ అంశాలపై ఉచితంగా ట్రైనింగ్ ఇవ్వడానికి ముందుకొచ్చింది. అనంతపురంలో ఉన్న ఈ సంస్థలో మే 20వ తేదీ నుంచి 30 రోజుల పాటు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా డైరెక్టర్ విజయలక్ష్మి తెలిపారు. గ్రామీణ ప్రాంత యువకులకు కార్ డ్రైవింగ్, బైక్ మెకానిక్‌పై ఉచితంగా శిక్షణ ఇచ్చి వారిని స్వయం ఉపాధి వైపు వెళ్లేలా ప్రోత్సహిస్తున్నట్లు వెల్లడించారు. క్షణ కాలంలో భోజనం, వసతి ఉచితంగా కల్పిస్తామని రూడ్ సెట్ సంస్థ డైరెక్టర్ వెల్లడించారు. ఈ ట్రైనింగ్ ఉమ్మడి అనంతపురం జిల్లా గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారికి మాత్రమే అని తెలిపారు. ఆధార్ కార్డ్, రేషన్ కార్డు ఉన్న వారు అప్లై చేసుకోవచ్చని తెలిపారు. మరోవైపు ప్రభుత్వం కూడా తెల్ల రేషన్‌కార్డుదారులకు పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా వీరి కోసం కొన్ని పథకాలు రూపొందించడం చూస్తూనే ఉన్నాం. కాగా.. తెలంగాణ బోగస్ రేషన్ కార్డులు తొలగించడమే లక్ష్యంగా రాష్ట్రమంతా రేషన్ ఈ- కేవైసీ ప్రక్రియ షురూ చేసింది ప్రభుత్వం. కొద్ది నెలల క్రితం రేషన్ కార్డు ఈ ప్రక్రియ మొదలు పెట్టు కంటిన్యూ చేస్తున్నారు. దీంతో రేషన్ కార్డుదారులు అన్ని చోట్ల రేషన్ షాపులకు వెళ్లి వేలిముద్రలు ఇచ్చి బయోమెట్రిక్ కంప్లీట్ చేస్తున్నారు.


మైనారిటీ గురుకులాల్లో డైరెక్ట్ అడ్మిషన్లు.. త్వరపడండి..

5,6,7,8 తరగతులు చదవాలి అనే వారికి ప్రభుత్వం ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది. చదవాలని ఆసక్తి ఉంటే చాలు.. ప్రవేశ పరీక్ష లేదు, ప్రత్యేక గుర్తింపు లేదు. నేరుగా జాయిన్ అవ్వచ్చు. ఇది మంచి అవకాశం చిన్నారుల తల్లిదండ్రులకు. త్వరపడండిఅన్ని సౌకర్యాలు ఉన్నాయి. చిన్నారుల చదువులకు ఖర్చు పెట్టె బాధ్యత కూడ తల్లిదండ్రులకు దూరం కావడం జరుగుతుంది.జాయిన్ అయితే చాలు 4 సంవత్సరాలు ఆహ్లదకరమైన వాతావరణంలో చదువు సంధ్యలు కొనసాగించవచ్చు. గురుకుల విద్య అనేది చిన్నారులకు ఒక వరం...


ఏదేమైనా పీవోకేను స్వాధీనం చేస్కుంటం: అమిత్ షా

ఏదేమైనా పీవోకేను స్వాధీనం చేస్కుంటం: అమిత్ షా సీతామర్హి/మధుబని :  పాకిస్తాన్  ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే) భారత్ దేనని, ఏదేమైనా సరే పీవోకేను స్వాధీనం చేసుకుంటామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. గురువారం బిహార్ లోని సీతామర్హి, మధుబని లోక్ సభ నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ఆయన ప్రచారం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీల్లో మాట్లాడార...


ఎప్​సెట్​లో పూలే గురుకుల విద్యార్థుల హవా

ఎప్​సెట్​లో పూలే గురుకుల విద్యార్థుల హవా హైదరాబాద్, వెలుగు :  ఎప్​సెట్ 2024 ఫలితాల్లో మహాత్మా జ్యోతి బాపూలే బీసీ  గురుకుల విద్యార్థులు అత్యధిక ర్యాంకులు సాధించి సత్తా చాటారు. అగ్రికల్చర్ విభాగంలో స్ఫూర్తి అనే విద్యార్థిని 369వ ర్యాంకు సాధించింది. ఇంజినీరింగ్, మెడికల్, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఎప్​సెట్  పరీక్షలో అగ్రికల్చర్  విభ...


స్వాతి మలివాల్ కేసులో తొలిసారి స్పందించిన కేజ్రీవాల్

స్వాతి మలివాల్ కేసులో తొలిసారి స్పందించిన కేజ్రీవాల్ న్యూఢిల్లీ:స్వాతి మలివాల్ కేసులో తొలిసారి స్పందించారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. రాజ్యసభ ఎంపీ పేరు చెప్పకుండా కేజ్రీవాల్ బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన నేతలను ఒక్కొక్కరిగా ఎంచుకొని అరెస్ట్ చేస్తున్నారని ఆరోపించారు. తాజాగా తన వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ ను అరెస్ట్ చ...


రైతులను మోసం చేస్తున్నరు : మహేశ్వర్ రెడ్డి

రైతులను మోసం చేస్తున్నరు : మహేశ్వర్ రెడ్డి హైదరాబాద్, వెలుగు : రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తున్నదని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. రాత్రింబవళ్లు వడ్ల కుప్పల వద్ద పడిగాపులు కాస్తున్న రైతుల కష్టాలను రేవంత్ సర్కార్ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అకాల వర్షాల కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని ఆగ్...


'ఓ సార్, గూండాలను పంపకండి' అని ఎన్నికల ప్రచారంలో కన్హయ్య కుమార్ ఎందుకు అన్నారు?

ఆమ్ ఆద్మీ పార్టీ స్థానిక కార్యాలయం బయట ఉన్న సమయంలో కొందరు వ్యక్తులు ఆయనపై తొలుత సిరా చల్లి, ఆ తర్వాత చెంపదెబ్బ కొట్టారు.


రిగ్గింగ్​ వీడియో వైరల్ ​కేసులో..మల్కాజిగిరి కార్పొరేటర్ ​శ్రావణ్​ అరెస్ట్

రిగ్గింగ్​ వీడియో వైరల్ ​కేసులో..మల్కాజిగిరి కార్పొరేటర్ ​శ్రావణ్​ అరెస్ట్ మల్కాజిగిరి, వెలుగు : లోక్​సభ ఎన్నికల పోలింగ్​సందర్భంగా బహుదూర్ పురాలోని ఓ పోలింగ్​బూత్​లో రిగ్గింగ్ కు పాల్పడ్డారంటూ సోషల్ మీడియాలో వీడియో వైరల్ చేసిన కేసులో సీసీఎస్​ పోలీసులు మల్కాజిగిరి బీజేపీ కార్పొరేటర్ శ్రావణ్​కుమార్​తోపాటు మరో నలుగురిని అరెస్ట్​చేశారు. సీసీఎస్ పోలీస్​...


మార్చురీ కంపును భరించలేక పోతున్నం

మార్చురీ కంపును భరించలేక పోతున్నం గాంధీ హాస్పిటల్ ​పరిసరాల ప్రజలు ఆందోళన పద్మారావునగర్, వెలుగు : గాంధీ హాస్పిటల్​మార్చురీ నుంచి వస్తున్న కంపును భరించలేకపోతున్నామని, ఇండ్లల్లో ఉండలేకపోతున్నామని పద్మారావునగర్, అభినవ్ నగర్​కాలనీల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు అభినవ్​నగర్ కాలనీ రెసిడెంట్స్​వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్​ రాజేశ్ గౌడ్, ప్ర...


యాదగిరిగుట్ట ఆర్జిత సేవలకు డ్రెస్‌‌‌‌‌‌‌‌ కోడ్‌‌‌‌‌‌‌‌

యాదగిరిగుట్ట ఆర్జిత సేవలకు డ్రెస్‌‌‌‌‌‌‌‌ కోడ్‌‌‌‌‌‌‌‌ మగవారు తెల్లటి దుస్తులు, మహిళలు చీరలు      చున్నీతో కూడిన పంజాబీ డ్రెస్‌‌‌‌‌‌‌‌లోనే రావాలని ఈవో ఆదేశాలు యాదాద్రి, వెలుగు : యాదగిరిగుట్ట దేవస్థానంలో జరిగే ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులకు సంప్రదాయ దుస్తులు తప్పనిసరి చేస్తూ ఈవో భాస్కర్‌‌‌‌‌‌‌‌రావు ఆదేశాలు జారీ చేశారు. ఈ విధానం జూన్‌‌‌‌‌‌‌‌ 1 నుం...


వరంగల్ లో దంచికొట్టిన వాన

వరంగల్ లో దంచికొట్టిన వాన ఈదురుగాలులతో విరిగిన చెట్లు, తెగిపడ్డ తీగలు  సాయంత్రం కావడంతో ఇండ్లకెళ్లే జనాలు ఆగం అకాల వర్షంతో పలుచోట్ల తడిసిన రైతులు పండించిన ధాన్యం వరంగల్‍, వెలుగు : ఓరుగల్లువ్యాప్తంగా గురువారం సాయంత్రం అకాల వర్షం దంచికొట్టింది. ఈదురుగాలులతో మొదలైన వర్షం కాసేపటికే ఉరుములు, మెరుపులతో జనాలను వణికించింది. గ్రేటర్ వరంగల్‍ పరిధిలో జనాలు ...


16మంది చావుకు కారణమైన వ్యక్తి అరెస్ట్

16మంది చావుకు కారణమైన వ్యక్తి అరెస్ట్ ఇగో మీడియా ప్రైవేట్ లిమిటెడ్ ఓనర్ భిండేను ముంబై పోలీసులు క్రైమ్ బ్రాంచ్ సెర్చ్ ఆపరేషన్ చేసి అరెస్ట్ చేశారు. ముంబైలోని ఘాట్‌కోపర్‌లో కూలిపోయిన బిల్‌బోర్డ్‌ను ఇన్‌స్టాల్ చేసిన భవేష్ భిండేని అరెస్ట్ చేశారు. గురవారం రాత్రి రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ లో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి ముంబైకి తీసుకువచ్చారు. శుక్రవారం భిం...


అస్సలు తగ్గలే : తైవాన్ పార్లమెంట్ లో ఎంపీలు పొట్టుపొట్టు కొట్టుకున్నరు

అస్సలు తగ్గలే : తైవాన్ పార్లమెంట్ లో ఎంపీలు పొట్టుపొట్టు కొట్టుకున్నరు తైవాన్ పార్లమెంట్లో ఎంపీలు పిచ్చపిచ్చగా కొట్టుకున్నారు. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి గందరగోళం సృష్టించారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో దాడి చేసుకున్నారు. శుక్రవారం(మే 17) తైవాన్ పార్లమెంట్ రణరంగంగా మారింది.ఉదయం సభ ప్రారంభమైనప్పటినుంచి మధ్యాహ్నం వరకు నినాదాలు, వాద ప్రతివాదాలతో తైవ...


TS Cabinet Expansion : సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ లో మరో ఆరుగురికి ఛాన్స్, ఎవరెవరికి చోటు దక్కనుంది?

TS Cabinet Expansion : తెలంగాణ కేబినెట్ విస్తరణపై మరోసారి ప్రచారం మొదలైంది. మరో 6గురికి కేబినెట్ లో అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది. ప్రాతినిధ్యం లేని జిల్లాలు, సామాజిక వర్గాల ఆధారంగా ఈ ఎంపిక ఉండనున్నట్లు సమాచారం.


నేడు తెలంగాణ కేబినెట్ భేటీ లేనట్లేనా? కారణం వేరే ఉందా?

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు ముగిసినప్పటికీ.. దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో.. ఈ రాష్ట్రంలో కూడా కీలకమైన నిర్ణయాలను ప్రభుత్వం తీసుకునేందుకు అవకాశం లేకుండా పోయింది. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కేబినెట్ భేటీ జరపాలని అనుకున్నా... ఎన్నికల సంఘం నుంచి ఇంకా అనుమతి రాలేదు. ఇప్పుడు అనుమతి వచ్చినా, ఇవాళ ఈ భేటీ జరిగే అవకాశాలు లేనట్లే అనుకోవాల్సి ఉంటుంది. ఐతే.. ఈ భేటీకి ఈసీ అనుమతి ఇస్తుందా అనే దానిపై సందేహాలు ఉన్నాయి. ఇటీవల ప్రభుత్వం అమలు...


Andhra News : పెట్రో బాంబులకు అలా చెక్ - ఏపీ అధికారుల ప్లాన్ వర్కవుట్ అవుతుందా ?

Andhra Election News : ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల అనంతర హింస పెరిగిపోవడంతో కట్టడి కోసం పోలీసులు అనేక చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా పెట్రో బాటిళ్లలో పెట్రోల్ అమ్మకాలను నిషేధించారు. అలా అమ్మితే పెట్రోల్ బంకుల యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇటీవల పల్నాడులో జరిగిన గొడవల్లో పెట్రో బాంబులతో ఇరు వర్గాలు దాడులు చేసుకున్నాయి. తర్వాత మాచర్ల ఎమ్మెల్యే స్వగ్రామంలో జరిపిన సోదాల్లో పెద్ద ఎత్తున పెట్రో బాంబులు దొరికాయి. దీంతో...


Post-Poll Violence In AP : పోలింగ్ అనంతర హింసపై సిట్‌ దర్యాప్తు ప్రారంభం- నాలుగు ప్రాంతాల్లో నాలుగు బృందాల పర్యటన

Telugu News: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ పోలింగ్ అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ దర్యాప్తు ప్రక్రియ ప్రారంభమైంది. వినీత్‌ బ్రిజ్‌లాల్‌ నేతృత్వంలో ఏర్పాటైన 13 మంది సభ్యులతో కూడిన సిట్‌ ఇవాళ తొలిసారిగా ఆన్‌లైన్‌లో సమావేశమైంది. సిట్‌కు బాధ్యత వహిస్తున్న బ్రిజ్‌లాల్‌ శుక్రవారం రాత్రే డీజీపీతో సమావేశమయ్యారు. అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాల్సి ఉన్నందున ఉదయాన్నే పని ప్రారంభించారు. మార్నింగ్‌ 13 మందితో...


ఈయన లేకుండా ఇక్కడ శుభకార్యాలు జరగవట.. కారణం ఇదే !

డ్యాన్స్ చేయాలంటే వయస్సుకు సంబంధం లేదు. అయితే ఓ వ్యక్తి 55 ఏళ్ల వయస్సులో డ్యాన్స్ అదరగొట్టేస్తున్నారు. ఒక హోటల్లో పని చేస్తున్న ఈ వ్యక్తి.. ఎక్కడ ఏ శుభకార్యం జరిగినా.. ఈయన అక్కడ ప్రత్యక్షమవుతారు. ఇక ఆ వ్యక్తి ప్రత్యక్షమయ్యారా ఆ స్థానికుల్లో ఆనందానికి అవధులు ఉండవట. అంతలా ఆనందింపచేసేలా ఆ వ్యక్తి డాన్స్ చేస్తూ ఉంటారు. ఇంతకీ ఎవరు ఆయన ఆ డాన్స్ అలా ఎందుకు చేస్తున్నారో.. ఆ వివరాలు చూద్దాం..కాకినాడలోని 22వ వార్డులో పిల్లి రమణ సత్తిబాబు నివసిస్తున్నారు....


మేం ఓటు వేయాలంటే అవి కావాల్సిందే.. తేల్చి చెప్పిన బ్రహ్మచారుల సంఘం

వాళ్లంతా పెళ్లి కాని వారు. తమకు ప్రభుత్వం నుంచి ఏ రకమైన సహాయం అందడం లేదని తీవ్ర ఆవేదనలో ఉన్నారు. అంతేకాకుండా తమకు కొన్ని డిమాండ్లు ఉన్నాయని ప్రస్తుతం ఎన్నికల వేళ ఏకంగా ప్రెస్‌మీట్ కూడా నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా పెళ్లి కాని వారు, పెళ్లి అయి భార్యలు లేని వారు మొత్తం 7 లక్షల మంది ఉన్నారు. ఇప్పుడు తాము ఎన్నికల్లో ఓటు వేయాలంటే.. తమ డిమాండ్లపై రాతపూర్వక హామీ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఇంతకీ ఇది ఎక్కడ జరిగింది. వారి డిమాండ్లు ఏంటి. ఈ స్టోరీలో...


రాయ్​బరేలీ ప్రజలకు సోనియాగాంధీ అభ్యర్థన

రాయ్​బరేలీ ప్రజలకు సోనియాగాంధీ అభ్యర్థన రాయ్​బరేలీ : “నా కొడుకు (రాహుల్​గాంధీ)ను మీకు అప్పగిస్తున్నా.. మిమ్మల్ని ఎప్పటికీ నిరాశపర్చడు” అని రాయ్​బరేలీ​ ప్రజలకు యూపీఏ చైర్ పర్సన్​ సోనియాగాంధీ చెప్పారు. తనను ఆదరించినట్టే తన కుమారుడిని కూడా అక్కున చేర్చుకోవాలని అభ్యర్థించారు. ఉత్తరప్రదేశ్​లోని రాయ్​బరేలీలో శుక్రవారం రాహుల్​గాంధీ తరఫున సోనియాగాంధీ తొలిస...


Weather Report: తెలుగు రాష్ట్రాలపై తుఫాను వాతావరణం.. నేడు వర్ష సూచన

ఈ నెల 19న అండమాన్ నికోబార్ దీవుల్ని నైరుతీ రుతుపవనాలు చేరుకుంటాయని భారత వాతావరణ విభాగం (IMD) అంచనా వేసింది. తమిళనాడుతోపాటూ.. తెలుగు రాష్ట్రాలపై తుఫాను తరహా వాతావరణం ఉంది. అంటే మేఘాలు దట్టంగా ఉన్నాయి. దీని వల్ల వచ్చే 7 రోజులపాటూ.. తెలుగు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వానలు.. తేలికపాటి నుంచి మోస్తరుగా అక్కడక్కడా కురుస్తాయి అని IMD తెలిపింది. గాలి వేగం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు ఉంటుందని తెలిపింది. శాటిలైట్స్ అంచనాల ప్రకారం.. ఇవాళ (మే 18) ఏపీ, తెలంగాణ రోజంతా మేఘాలు ఉంటాయి. ఉదయం పశ్చిమ రాయలసీమ, నైరురీ తెలంగాణలో వాన పడుతుంది. మధ్యాహ్నం 12 తర్వాత గుంటూరు, కోస్తాంధ్ర తీరంలో వర్షం పడుతుంది. మధ్యాహ్నం 2 తర్వాత కల్వకుర్తి, దేవరకొండ, నంద్యాల, కోస్తాంధ్ర, విశాఖ, తుని, కాకినాడలో మోస్తరు వాన పడుతుంది. క్రమంగా అది పెరుగుతూ.. సాయంత్రం 4 తర్వాత హైదరాబాద్, ఖమ్మం, కడప, తిరుపతి, శ్రీకాకుళం, నెల్లూరులో తేలికపాటి నుంచి మోస్తరు వాన పడుతుంది. సాయంత్రం 6 తర్వాత హైదరాబాద్‌తోపాటూ.. దక్షిణ రాయలసీమలో మోస్తరు వాన పడుతుంది. ఈ వాన రాత్రంతా కురుస్తూనే ఉంటుంది. గాలి వేగం బంగాళాఖాతంలో గంటకు 9 నుంచి 15 కిలోమీటర్లుగా ఉంటుంది. ఏపీలో గంటకు 8 నుంచి 15 కిలోమీటర్లుగా ఉంటుంది. కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో ఎక్కువ వేగం ఉంటుంది. తెలంగాణలో గాలి వేగం గంటకు 5 నుంచి 10 కిలోమీటర్లుగా ఉంటుంది. ఇవాళ మాగ్జిమం ఉష్ణోగ్రత తెలంగాణలో 30 నుంచి 34 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఏపీలో 29 నుంచి 34 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఐతే.. మేఘాలు, గాలి వల్ల ఎండ ఉన్న ఫీలింగ్ అంతగా ఉండదు. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో తేమ బాగా ఉంది. ఉత్తర తెలంగాణ తప్ప మిగతా అంతటా తేమ ఉంది. హైదరాబాద్‌లో 52 శాతం, గుంటూరులో 71 శాతం తేమ ఉంది. విశాఖలో 66 శాతం ఉంది. మధ్యాహ్నం తర్వాత తేమ పెరుగుతూ.. సాయంత్రానికి 100 శాతం తేమ ఉండి.. వర్షాలు బాగా పడే అవకాశాలు ఉన్నాయి. (All Images credit - IMD)