Trending:


యాదగిరిగుట్ట ఆర్జిత సేవలకు డ్రెస్‌‌‌‌‌‌‌‌ కోడ్‌‌‌‌‌‌‌‌

యాదగిరిగుట్ట ఆర్జిత సేవలకు డ్రెస్‌‌‌‌‌‌‌‌ కోడ్‌‌‌‌‌‌‌‌ మగవారు తెల్లటి దుస్తులు, మహిళలు చీరలు      చున్నీతో కూడిన పంజాబీ డ్రెస్‌‌‌‌‌‌‌‌లోనే రావాలని ఈవో ఆదేశాలు యాదాద్రి, వెలుగు : యాదగిరిగుట్ట దేవస్థానంలో జరిగే ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులకు సంప్రదాయ దుస్తులు తప్పనిసరి చేస్తూ ఈవో భాస్కర్‌‌‌‌‌‌‌‌రావు ఆదేశాలు జారీ చేశారు. ఈ విధానం జూన్‌‌‌‌‌‌‌‌ 1 నుం...


డాక్టర్ ​ఇంట్లో రూ.20 లక్షల చోరీ

డాక్టర్ ​ఇంట్లో  రూ.20 లక్షల చోరీ జూబ్లీహిల్స్, వెలుగు : డాక్టర్ ఇంట్లో రూ.20లక్షలు చోరీకి గురైన ఘటన జూబ్లీహిల్స్ పీఎస్​పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్​రోడ్​నంబర్ 52, ప్లాట్​నంబర్1061లో ఉండే అశోక్ కుమార్​డాక్టర్. ప్రస్తుతం అపోలో పనిచేస్తున్నారు. రోజూలాగే 17న ఉదయం ఉదయం డ్యూటీకి వెళ్లిన అశోక్​కుమార్​సాయంత్రం 8 గంటలకు ...


తెలుగుదేశం ఆఫీసులో వైఎస్ జగన్ ఎయిర్‌పోర్ట్ ఘటన డాక్టర్.. సంచలన ఆరోపణలు

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ వెళ్లే సమయంలో గన్నవరం ఎయిర్ పోర్టులో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా సంచరిస్తూ పోలీసులకు పట్టుబడటం కలకలం రేపింది. అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వెంకటాయపాలెనికి చెందిన ఎన్ఆర్ఐగా గుర్తించారు. అయితే పోలీసులు తనను అకారణంగా అదుపులోకి తీసుకున్నారని డాక్టర్ లోకేష్ కుమార్ ఆరోపిస్తున్నారు. సీఎం అవినీతిని ప్రశ్నించాననే కారణంతోనే అదుపులోకి తీసుకుని హింసించారని ఆరోపించారు.


ఎన్నికల వేళ తెలంగాణాలో రూ. 333.55 కోట్లు సీజ్

ఎన్నికల వేళ తెలంగాణాలో రూ. 333.55 కోట్లు సీజ్ న్యూఢిల్లీ, వెలుగు :  ఇటీవల తెలంగాణలో జరిగిన లోక్ సభ ఎన్నికల టైంలో రాష్ట్ర వ్యాప్తంగా రూ. 333.55 కోట్లను సీజ్ చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఇందులో రూ. 114.41 కోట్ల నగదు, రూ. 76.26 కోట్ల లిక్కర్, రూ. 29.31 కోట్ల డ్రగ్స్, రూ. 77.23 కోట్ల విలువైన వస్తువులు (బంగారం, ఆర్నమెంట్స్) వంటివి ఉన్నాయ...


గోదావరిలో ఈతకు వెళ్లి ముగ్గురు యువకులు గల్లంతు

గోదావరిలో ఈతకు వెళ్లి ముగ్గురు యువకులు గల్లంతు ఏపీలో ఘోరం జరిగింది.  కోనసీమ జిల్లాలోని గోదావరి నదిలో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. కొత్తపేట నియోజకవర్గం రావులపాలెనికి చెందిన ఈశ్వర్ రెడ్డి  , సంపత్ రెడ్డి  , జయకుమార్  ఈతకు వెళ్లి గల్లంతయ్యారు. వీరితో పాటు వెళ్లిన రాజేష్ ఈత రాక గట్టుమీద ఉండిపోయాడు. ఎంత సేపటికి వెళ్లినవాళ్లు రాకపోవడంతో రాజేష్ పోలీసులక...


పిల్లల్లో నైతిక విలువలపై ఉచిత సమ్మర్ శిక్షణ.. ఎక్కడంటే...

చిన్నారుల్లో నైతిక విలువలు కరువై, సమాజంలో ఎలా మెలగాలి అన్న కోణం మరిచి, కనీస విలువలు పాటించకుండా చిన్నారులు పెడదారిన పడుతున్నారని వీరిని ఎలాగైనా చక్కబట్టే కార్యక్రమం చేయాలనిచిత్తూరు జిల్లా, పలమనేరు నియోజకవర్గం, గంగవరం మండలంలోని సాయి గార్డెన్ సిటీలో తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితి అధ్యక్షులు పైనేని తులసీనాథం నాయుడు నిర్ణయించున్నారు.ఈయన ఆధ్వర్యంలో చిన్నారులకు నైతిక విలువలుపై ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ ఇవ్వడమే కాదు, వారి అలవాట్లు, క్రమశిక్షణ...


దంచికొట్టిన వాన.. ఎల్బీనగర్​లో చెరువులను తలపించిన రోడ్లు

దంచికొట్టిన వాన.. ఎల్బీనగర్​లో చెరువులను తలపించిన రోడ్లు చింతల్​కుంటలో భారీగా ట్రాఫిక్​జామ్     లింగంపల్లి ఆర్వోబీని ముంచెత్తిన వరద.. నిలిచిన రాకపోకలు హైదరాబాద్/ఎల్బీనగర్/మాదాపూర్, వెలుగు : గ్రేటర్ సిటీలోని పలు ప్రాంతాల్లో శనివారం వర్షం దంచికొట్టింది. శేరిలింగంపల్లి, హయత్ నగర్, వనస్థలిపురం, ఎల్బీనగర్, సరూర్​నగర్, ఉప్పల్, ఆర్సీపురం, మల్కాజిగిరిలో భ...


డబ్బులు ఇవ్వాలని కౌన్సిలర్ భర్త బ్లాక్​మెయిల్

డబ్బులు ఇవ్వాలని కౌన్సిలర్ భర్త బ్లాక్​మెయిల్ పోలీసులకు రియల్టర్​ ఫిర్యాదు     నిందితుడి అరెస్ట్, రిమాండ్​కు తరలింపు భైంసా, వెలుగు :  డబ్బులివ్వాలని రియల్టర్​ను బ్లాక్​మెయిల్​చేసిన కౌన్సిలర్​భర్తను అరెస్ట్​ చేసిన పోలీసులు రిమాండ్​కు తరలించారు. భైంసా పట్టణానికి చెందిన రియల్టర్ కె.అరవింద్ గతంలో రాహుల్ నగర్​లో కొంత భూమిని కొని, అందులో ప్లాట్లు వేశాడు...


ఆఫ్ఘనిస్తాన్ లో భారీ వర్షాలు.. 50 మంది మృతి, 200 ఇండ్లు నేలమట్టం

ఆఫ్ఘనిస్తాన్ లో భారీ వర్షాలు.. 50 మంది మృతి, 200 ఇండ్లు నేలమట్టం కాబూల్: ఆఫ్ఘనిస్తాన్‌లోని సెంట్రల్ ఘోర్ ప్రావిన్స్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదల కారణంగా 50 మంది మృతిచెందారు. అనేక మంది గల్లంతయినట్లు  శనివారం (మే 18) అధికారులు తెలిపారు. శుక్రవారం నుంచి కురుస్తున్న వర్షాలతో సెంట్రల్ ఘోర్ ప్రావిన్స్ ప్రాంతంలో రోడ్డు తెగిపోయానని, దాదాపు 200కు పై...


కులగణన జరిగితే సమస్యలేంటి.?

కులగణన జరిగితే సమస్యలేంటి.? కులగణన జరిగితే.. రాజ్యాంగపరంగా వివిధ రంగాల్లో జనాభా దామాషా ప్రకారం రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో తగిన రిజర్వేషన్లు అడుగుతారు. వెనుకబడిన కులాల్లో కూడా వివిధ వర్గాలు, కులాల మధ్య తమ తమ వాటా కోసం కొంత తర్జనభర్జన జరిగే అవకాశం ఉంది. ఈ అంశం మరోసారి రాజకీయ పార్టీలకు, కులాలకు మధ్య చర్చనీయాంశంగా మారుతుంది. కులగణన కులాలకు ఎంత ప్...


Swati Maliwal Case: స్వాతి మలివాల్‌పై దాడి కేసులో కీలక పరిణామం, నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

Swati Maliwal Assault Case: ఆప్ ఎంపీ స్వాతి మలివాల్ దాడి కేసులో కీలక పరిణామం జరిగింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్‌ని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మే 13వ తేదీన ముఖ్యమంత్రి ఇంటికి వెళ్లినప్పుడు బిభవ్ తనపై దాడి చేశాడని స్వాతి మలివాల్ ఆరోపించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 7-8 సార్లు చెంప దెబ్బలు కొట్టాడని, ఆ తరవాత ఛాతి కడుపులో తన్నాడని అందులో పేర్కొన్నారు. పీరియడ్స్ ఉన్నాయని చెప్పినా వినకుండా ప్రైవేట్...


స్వాలి మలివాల్ కేసులో కేజ్రీవాల్ పీఎ అరెస్ట్

స్వాలి మలివాల్ కేసులో కేజ్రీవాల్ పీఎ అరెస్ట్ ఆప్‌ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ పీఏ బిభవ్‌ కుమార్‌ను ఢిల్లీ పోలీసులు శనివారం అరెస్ట్‌ చేశారు.ఆప్ రాజ్యసభ ఎంపీ, డీసీడబ్ల్యూ మాజీ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ ఇచ్చిన ఫిర్యాదుతో కేజ్రీవాల్ పీఏ బీభవ్‌పై కేసు నమోదు చేశారు ఢిల్లీ పోలీసులు. కేజ్రీవాల్ ఇంటి నుంచి వైభ...


ఎప్​సెట్​లో పూలే గురుకుల విద్యార్థుల హవా

ఎప్​సెట్​లో పూలే గురుకుల విద్యార్థుల హవా హైదరాబాద్, వెలుగు :  ఎప్​సెట్ 2024 ఫలితాల్లో మహాత్మా జ్యోతి బాపూలే బీసీ  గురుకుల విద్యార్థులు అత్యధిక ర్యాంకులు సాధించి సత్తా చాటారు. అగ్రికల్చర్ విభాగంలో స్ఫూర్తి అనే విద్యార్థిని 369వ ర్యాంకు సాధించింది. ఇంజినీరింగ్, మెడికల్, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఎప్​సెట్  పరీక్షలో అగ్రికల్చర్  విభ...


ఈసారి ఏ పార్టీ గెలుస్తుంది? చిలక చెప్పిన జోస్యం ఇదే

ప్రధాన పార్టీలు గత నెల రోజులుగా ప్రచారాలు చేస్తూ, విమర్శలు ప్రతి విమర్శలు చేసుకున్నాయి. చివరికి ఓటర్లు ఇచ్చిన తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. ఆత్మీయ పార్టీకి అనుకూలంగా ఉండనుంది. ఏ పార్టీ కేంద్రంలో అధికారాన్ని సొంతం చేసుకోనుంది. అనే విషయాలు లోకల్ 18 తో చిలక జ్యోష్యం చెప్పిన విషయాలు తెలుసుకుందాం.నిజాంబాద్ జిల్లా కేంద్రంలోని ప్రధాన బస్టాండ్ సమీపంలో రాజు చిలక జోస్యం చెబుతున్నాడు. అయితే పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు...


ఆంధ్రప్రదేశ్: స్వాతంత్ర్యం వచ్చాక 75 ఏళ్ల తర్వాత తొలిసారి ఓటు వేసిన ఈ ఊరి ప్రజలు ఇప్పుడు ఏమంటున్నారంటే..

ఆంధ్రప్రదేశ్‌లోని ఈ గ్రామానికి చెందిన ఆదివాసీలు తొలిసారి ఓటు వేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత వారు పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటేయడం ఇదే తొలిసారి.


Telangana Rain Alert: హైదరాబాద్ సహా తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ ఎక్కడంటే

Telangana Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారింది. రానున్న వారం రోజుల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురవనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.


కాళేశ్వరం రిపేర్ల బాధ్యత కాంట్రాక్ట్ సంస్థలదే: సీఎం రేవంత్

కాళేశ్వరం రిపేర్ల బాధ్యత కాంట్రాక్ట్ సంస్థలదే: సీఎం రేవంత్ తేల్చిచెప్పిన సీఎం రేవంత్​రెడ్డి టెస్టులు మాత్రం సర్కారే చేయించాలని నిర్ణయం వారంలోగా ప్రాజెక్టు విజిట్​కు ముఖ్యమంత్రి బ్యారేజీలతో పాటు పంప్​హౌస్​ల పరిశీలన అటు టెస్టులు, ఇటు రిపేర్లు ఒకేసారి ఎన్డీఎస్​ఏ రిపోర్ట్​పై మంత్రి ఉత్తమ్​తో కలిసి సమీక్ష హైదరాబాద్, వెలుగు : మేడిగడ్డ సహా కాళేశ్వరం ...


రేషన్​ షాపుల్లో సన్నబియ్యం

రేషన్​ షాపుల్లో సన్నబియ్యం పంపిణీకి రాష్ట్ర సర్కారు​ సన్నాహాలు ఎలా ముందుకెళ్లాలనే దానిపై సమగ్ర రిపోర్ట్​ ఇవ్వాలని అధికారులకు సీఎం రేవంత్​ ఆదేశం! రాబోయే ఖరీఫ్​లో రైతులు సన్నాలు సాగుచేసి మరింత లాభపడేలా ఆలోచన రేషన్​ బియ్యం రీసైక్లింగ్​కూ చెక్​​ హైదరాబాద్, వెలుగు : పేదోళ్లకు రేషన్ ​షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేయాలని సీఎం రేవంత్​ రెడ్డి నిర్ణయం త...


ఎకరం జాగా కోసం తల్లిని, ఇద్దరు కూతుళ్లను చంపిండు

ఎకరం జాగా కోసం తల్లిని, ఇద్దరు కూతుళ్లను చంపిండు గతంలో భార్యను హత్య చేసిన నిందితుడు ఖమ్మం జిల్లాలో విషాదం హైదరాబాద్​:  ఆస్తి కోసం కన్నతల్లిని, ఇద్దరు కూతుళ్లను ఓ వ్యక్తి చంపేశాడు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గోపాలపేట గ్రామంలో పిట్టల వెంకటేశ్వర్లు  అనే వ్యక్తి  తన ఇద్దరి కూతుళ్లు నీరజ(10), ఝాన్సీ(6)తో కలిసి తన తల్లి పిచ్చమ్మ((60)తో  ఉంటున్నాడు.ఈ క్రమ...


ఖమ్మంలో విషాదం.. బస్సులోంచి జారిపడి యువతి మృతి

ఖమ్మంలో విషాదం.. బస్సులోంచి జారిపడి యువతి మృతి హైదరాబాద్​:  ఆర్టీసీ బస్సులోంచి జారిపడి ఓ యువతి మృతి చెందింది.  ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం పెద్దమునగాలకు చెందిన అనూష (26) బస్సులో వెళుతోంది. ఈక్రమంలో ఎం పీడీవో ఆఫీసు సమీపంలోకి రాగానే  ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ఆర్టీసీ డ్రైవర్‌ ఒక్కసారిగా బ్రేక్‌ వేశాడు. దీంతో బస్సు ఫుట్‌బోర్డుపై నిలుచున్న...


కేసీఆర్​, పల్లా జైలుకెళ్లడం ఖాయం

కేసీఆర్​, పల్లా జైలుకెళ్లడం ఖాయం గ్రాడ్యుయేట్‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్సీ క్యాండిడేట్‌‌‌‌‌‌‌‌ తీన్మార్‌‌‌‌‌‌‌‌ మల్లన్న జనగామ అర్బన్, వెలుగు : కేసీఆర్, పల్లా రాజేశ్వర్‌‌‌‌‌‌‌‌రెడ్డి చంచల్‌‌‌‌‌‌‌‌గూడ జైలుకు వెళ్లడం ఖాయమని నల్గొండ, ఖమ్మం, వరంగల్‌‌‌‌‌‌‌‌ గ్రాడ్యుయేట్‌‌‌‌‌‌‌‌ నియోజకవర్గ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌‌‌‌‌ తీన్మార్‌‌‌‌‌‌‌‌ మల్లన్న అన్నారు. జనగామ...


జార్జియా మరో యుక్రెయిన్‌గా మారనుందా?

ఇది గత కొంతకాలంగా జార్జియాలో పౌరసమాజంపై వివిధ రూపాలలో జరుగుతున్న దాడులలో భాగం. ఈ చట్టం ఎవరినైనా అణిచివేసే చట్టం. ప్రభుత్వానికి నచ్చని ఏ పౌర సమాజ సంస్థనైనా అణిచివేసే వెసులుబాటు ఈ చట్టం కల్పిస్తోంది’


Taiwan: తైవాన్ పార్లమెంట్ లో కాలర్లు పట్టుకుని కొట్టుకున్న ఎంపీలు.. వైరల్ వీడియో..

Taiwan parliament: తైవాన్ పార్లమెంట్ లో శుక్రవారం షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఒక బిల్లును ప్రవేశ పెట్టే క్రమంలో అధికార, అపోసిషన్ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో ఒకరిపై మరోకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు.


మాజీ మంత్రి మల్లారెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

హైదరాబాద్ సుచిత్ర పరిధిలోని ఓ భూ వివాదం కేసులో మాజీ మంత్రి మల్లారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మల్లారెడ్డితో పాటు అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డిని కూడా పేట్ బషీరాబాద్ స్టేషన్‌కు తరలించారు.


Rasi Phalalu 19-5-2024: వారు ఊహించని వ్యక్తులను కలుస్తారు!

Rasi Phalalu:జ్యోతిష్య పండితులు గ్రహాలు, నక్షత్రాల గమనం ఆధారంగా రాశి ఫలాలు చెబుతుంటారు. అనేక ఇతర అంశాలను సైతం పరిగణనలోకి తీసుకొని ఏ రాశి వారికి ఎలాంటి రోజు వారీగా ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో విశ్లేషిస్తుంటారు. జ్యోతిష్యం ప్రకారం.. 2024 మే 19వ తేదీ, ఆదివారం నాటి దిన ఫలాలు ఏయే రాశికి ఎలా ఉన్నాయో తెలుసుకోండి. మేషం (Aries):మీ ప్రేమ జీవితంలో ప్యాషన్‌ని రేకెత్తించే ఎక్సైటింగ్‌ పర్సన్‌ని కలుస్తారు. వర్క్‌లో, మీరు అనేక ప్రాజెక్ట్‌లను నిర్వహిస్తూ ఉండవచ్చు. కానీ ఫోకస్‌తో, ఆర్గనైజ్డ్‌గా ఉండటం వల్ల విజయం అందుకుంటారు. మీ ఆరోగ్యం కోసం, మీ శక్తి స్థాయిలను పెంచుకోవడానికి సెల్ఫ్‌ కేర్, విశ్రాంతికి ప్రాధాన్యత ఇవ్వండి. బిజీగా ఉన్న సమయంలో బ్యాలెన్స్‌ని కనుగొనడానికి యోగా లేదా ధ్యానం వంటివి చేయండి. ఆకస్మిక పర్యటన సంతోషకరమైన సర్‌ప్రైజ్‌లను అందిస్తుంది. అదృష్ట సంఖ్య 7, అదృష్ట రంగు రాయల్ బ్లూ షేడ్స్. ఆక్వామారిన్ ధరించడం మీ అంతర దృష్టి, క్రియేటివిటీని పెంచుతుంది. వృషభం (Taurus):మీ ప్రేమ జీవితంలో, భావోద్వేగ సాన్నిహిత్యాన్ని అనుభవించవచ్చు. వర్క్‌లో, మీరు సహనం, పట్టుదలతో సవాళ్లను అధిగమిస్తారు. బ్యాలెన్స్‌డ్‌ డైట్‌, రెగ్యులర్‌ ఎక్సర్‌సైజ్‌ ద్వారా మీ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. గార్డెనింగ్ లేదా పెయింటింగ్ వంటి మైండ్‌ఫుల్ యాక్టివిటీలు మీకు విశ్రాంతి, శాంతిని కనుగొనడంలో సహాయపడతాయి. ట్రావెల్‌ ప్లాన్స్‌లో, ప్రకృతిని అన్వేషించడం లేదా ప్రశాంతమైన డెస్టినేషన్‌ని సందర్శించడం వంటివి ఉండవచ్చు. అదృష్ట సంఖ్య 2, అదృష్ట రంగు స్కై బ్లూ షేడ్స్. మీ అంతర్గత బలం, స్పష్టతను మెరుగుపరచడానికి లాపిస్ లాజులీని ధరించండి. మిథునం (Gemini):ఎక్సైటింగ్‌ రొమాంటిక్‌ ఆపర్చునిటీలు అందుకుంటారు. ఓపెన్ మైండ్‌తో ఉండండి, ఊహించని వ్యక్తులను కలవడానికి సిద్ధంగా ఉండండి. వర్క్‌ లైఫ్‌ ఆశాజనకంగా కనిపిస్తుంది, కొత్త అవకాశాలు, సహకారాలు పొందుతారు. వ్యాయామం, బ్యాలెన్స్‌డ్‌ డైట్‌ ద్వారా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. జర్నలింగ్ లేదా రీడింగ్‌ వంటి మైండ్‌ఫుల్ యాక్టివిటీలు మీకు మానసిక స్పష్టత, శాంతి తీసుకొస్తాయి. చిన్న విహారయాత్రలు లేదా కొత్త నగరాలను చూసేందుకు వెళ్లవచ్చు. అదృష్ట సంఖ్య 5, అదృష్ట రంగు మణి షేడ్స్. కమ్యూనికేషన్ స్కిల్స్‌ మెరుగుపరచడానికి, సామరస్యాన్ని ప్రోత్సహించడానికి బ్లూ లేస్ అగేట్ ధరించండి. కర్కాటకం (Cancer):ఇప్పటికే ఉన్న సంబంధాలు మరింతగా పెరుగుతాయి లేదా కొత్త రిలేషన్‌లు ఏర్పడవచ్చు. వర్క్‌లో, మీ స్కిల్స్‌ పెంపొందించడం, వృద్ధికి అవకాశాలను వెతకడంపై దృష్టి పెట్టండి. ఆరోగ్యపరంగా, మీ మానసిక శ్రేయస్సుపై శ్రద్ధ వహించండి, సెల్ఫ్‌ కేర్‌ పాటించండి. వంట చేయడం లేదా ప్రియమైన వారితో గడపడం వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. ట్రావెల్‌ ప్లాన్స్‌లో తీర ప్రాంతాలను సందర్శించడం లేదా కుటుంబంతో కనెక్ట్ అవ్వడం వంటివి ఉండవచ్చు. అదృష్ట సంఖ్య 3, అదృష్ట రంగు బేబీ బ్లూ షేడ్స్. మీ అంతర దృష్టిని మెరుగుపరచడానికి. అంతర్గత శాంతి పొందడానికి మూన్‌స్టోన్ ధరించండి. సింహం (Leo):మీ ప్రేమ జీవితం ఎక్సైటింగ్‌గా ఉంటుంది. వర్క్‌లో, మీ క్రియేటివిటీ, లీడర్‌షిప్‌ స్కిల్స్‌ ప్రకాశిస్తాయి. గుర్తింపు లేదా ప్రమోషన్‌లు అందుకుంటారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని నిర్వహించడం, మీ శరీర అవసరాలు గుర్తించడం ద్వారా మీ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. విశ్రాంతి తీసుకోవడానికి డ్యాన్స్ లేదా పెయింటింగ్ వంటి కార్యకలాపాలలో పాల్గొనండి. ట్రావెల్‌ ప్లాన్స్‌లో శక్తివంతమైన నగరాలను సందర్శించడం లేదా ఈవెంట్‌లకు హాజరవ్వడం ఉండవచ్చు. అదృష్ట సంఖ్య 1, అదృష్ట రంగు నేవీ బ్లూ షేడ్స్. మీ విశ్వాసాన్ని మెరుగుపరచడానికి, విజయాన్ని ఆకర్షించడానికి నీలిరంగు పుష్పరాగాన్ని ధరించండి. కన్య (Virgo):ఇప్పటికే ఉన్న సంబంధాలు మరింతగా పెరుగుతాయి. వర్క్‌లో డీటైల్స్‌, ఆర్గనైజేషన్‌పై ఫోకస్‌ ద్వారా విజయాలు అందుకుంటారు. మీ దినచర్యలో వ్యాయామం, స్ట్రెస్‌ మేనేజ్‌మెంట్‌ పద్ధతులను చేర్చడం ద్వారా మీ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. యోగా లేదా నేచర్‌ వాక్‌ వంటివి మీకు సమతుల్యత, ప్రశాంతతను కనుగొనడంలో సహాయపడతాయి. ప్రయాణ ప్రణాళికల్లో నిర్మలమైన గమ్యస్థానాలను అన్వేషించడం లేదా ప్రకృతిలో విరామం తీసుకోవడం వంటివి ఉండవచ్చు. అదృష్ట సంఖ్య 6, అదృష్ట రంగు పాస్టెల్ బ్లూ షేడ్స్. మీ కమ్యూనికేషన్ స్కిల్స్‌ మెరుగుపరచడానికి నీలమణిని ధరించండి. తుల (Libra):మీకు ఇప్పటికే ఉన్న రిలేషన్‌షిప్‌లు మరింతగా పెరుగుతాయి, కొత్త కనెక్షన్లు వికసించవచ్చు. వర్క్‌లో కొలాబరేషన్‌లు, పార్ట్‌నర్‌షిప్‌లు విజయం, సంతృప్తిని తెస్తాయి. సెల్ఫ్‌ కేర్‌ని ప్రాక్టీస్‌ చేయడం ద్వారా మానసిక శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వండి. ధ్యానం లేదా ఆర్ట్‌ వంటి కార్యకలాపాలలో పాల్గొనడం ద్వారా శాంతి లభిస్తుంది. మనోహరమైన పట్టణాలను సందర్శిస్తారు లేదా సోషల్‌ ఈవెంట్స్‌కి హాజరు కావచ్చు. అదృష్ట సంఖ్య 4, అదృష్ట రంగు పెరివింకిల్ బ్లూ షేడ్స్. మీ క్రియేటివిటీని మెరుగుపరచడానికి, మీకు అంతర్గత శాంతిని తీసుకురావడానికి అజురైట్ ధరించండి. వృశ్చికం (Scorpio):మీ ప్రేమ జీవితంలో ఎమోషనల్‌ డెప్త్‌ని స్వీకరించండి, ప్రక్రియను విశ్వసించండి. వర్క్‌లో, మీ సంకల్పం, ప్యాషన్‌తో విజయం అందుకుంటారు. బ్యాలెన్స్‌డ్‌ లైఫ్‌స్టైల్‌ నిర్వహించడం, అవసరమైనప్పుడు విరామం తీసుకోవడం ద్వారా మీ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. జర్నలింగ్ లేదా మైండ్‌ఫుల్‌నెస్ ప్రాక్టీస్‌తో స్పష్టత, విశ్రాంతిని పొందవచ్చు. ఆధ్యాత్మిక ప్రదేశాలు అన్వేషిస్తారు లేదా ప్రకృతిలో ఏకాంతాన్ని కోరుకుంటారు. అదృష్ట సంఖ్య 8, అదృష్ట రంగు మిడ్‌నైట్‌ బ్లూ షేడ్స్. మీ అంతర దృష్టిని మెరుగుపరచడానికి, మీ శక్తిని రక్షించడానికి అబ్సిడియన్ ధరించండి. ధనస్సు (Sagittarius):మీ ప్రేమ జీవితంలో ఉత్సాహాన్ని పొందుతారు. వర్క్‌లో, మీ ఆశావాదం, ఉత్సాహం వృద్ధి అవకాశాలను ఆకర్షిస్తాయి. ఆరోగ్యపరంగా, శారీరక కార్యకలాపాలకు ప్రాధాన్యత ఇవ్వండి, ఆరోగ్యకరమైన జీవనశైలిని మెయింటైన్‌ చేయండి. ఆనందాన్ని కనుగొనడానికి హైకింగ్ లేదా కొత్త హాబీలను అన్వేషించడం వంటి కార్యకలాపాలలో పాల్గొనండి. ప్రయాణ ప్రణాళికలు థ్రిల్లింగ్ అడ్వెంచర్‌లను ప్రారంభించడం లేదా ఫారిన్‌ డెస్టినేషన్లకు వెళ్లడం వంటివి కలిగి ఉండవచ్చు. అదృష్ట సంఖ్య 9, అదృష్ట రంగు ఎలక్ట్రిక్ బ్లూ షేడ్స్. సమృద్ధిని ఆకర్షించడానికి నీలిరంగు పుష్పరాగాన్ని ధరించండి. మకరం (Capricorn):మీ సంబంధాలలో బలమైన పునాదిని నిర్మించడంపై దృష్టి పెట్టండి. వర్క్‌లో, క్రమశిక్షణ, కృషితో మీ లక్ష్యాలను సాధిస్తారు. బ్యాలెన్స్‌డ్‌ రొటీన్‌ మెయింటైన్‌ చేయడం, విశ్రాంతి కోసం సమయాన్ని వెచ్చించడం ద్వారా మీ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. గార్డెనింగ్ లేదా కృతజ్ఞత పాటించడం వంటి మైండ్‌ఫుల్ యాక్టివిటీలు మీకు శాంతిని కలిగిస్తాయి. ట్రావెల్ ప్లాన్స్‌లో చారిత్రక ప్రదేశాలను సందర్శించడం లేదా మీ మూలాలతో మళ్లీ కనెక్ట్ కావడం వంటివి ఉండవచ్చు. అదృష్ట సంఖ్య 10, అదృష్ట రంగు స్టీల్ బ్లూ షేడ్స్. మీ అంతర దృష్టిని మెరుగుపరచడానికి, మీకు స్పష్టత తీసుకురావడానికి అజూరైట్ లేదా నీలమణిని ధరించండి. కుంభం (Aquarius):మీ ప్రత్యేక లక్షణాలను స్వీకరించండి, కొత్త రిలేషన్‌లు స్వీకరించండి. వర్క్‌లో, మీ వినూత్న ఆలోచనలు, ఫోకస్‌తో విజయం, గుర్తింపు పొందుతారు. వ్యాయామం, ఆరోగ్యకరమైన అలవాట్ల ద్వారా మీ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. నక్షత్రాలను చూడటం లేదా మైండ్‌ఫుల్‌నెస్‌ ప్రాక్టీస్‌ చేయడం ద్వారా శాంతి పొందండి. ఆఫ్‌బీట్ డెస్టినేషన్‌లు అన్వేషించవచ్చు లేదా మేధోపరమైన సమావేశాలకు హాజరు కావచ్చు. అదృష్ట సంఖ్య 11, అదృష్ట రంగు మణి షేడ్స్. మీ సృజనాత్మకత, అంతర దృష్టిని మెరుగుపరచడానికి ఆక్వామారిన్ లేదా బ్లూ అవెన్చురిన్ ధరించండి. మీనం (Pisces):మీ దయగల స్వభావాన్ని స్వీకరించండి, ప్రేమ ప్రవాహాన్ని విశ్వసించండి. వర్క్‌లో మీ అంతర దృష్టి, ఆర్టిస్టిక్‌ ఎబిలిటీస్‌ ప్రకాశిస్తాయి, విజయం, సంతృప్తిని తెస్తాయి. పని, విశ్రాంతి మధ్య సమతుల్యతను కనుగొనడం ద్వారా మీ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. పెయింటింగ్ లేదా సూథింగ్‌ మ్యూజిక్‌ వినడం వల్ల అంతర్గత శాంతిని కనుగొంటారు. ఆధ్యాత్మిక ప్రాంతాలు లేదా నీటి వనరులున్న ప్రాంతాలను సందర్శించవచ్చు. అదృష్ట సంఖ్య 12, అదృష్ట రంగు సీ బ్లూ షేడ్స్. మీ అంతర దృష్టిని మెరుగుపరచడానికి, హీలింగ్‌ ప్రోత్సహించడానికి లారిమార్ ధరించండి. Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.


పెళ్లింట విషాదం.. ఐదుగురు మృతి

పెళ్లింట విషాదం.. ఐదుగురు మృతి పెళ్లి షాపింగ్​చేసి తిరిగొస్తుండగా యాక్సిడెంట్​ అదుపుతప్పి లారీని ఢీకొట్టిన కారు అనంతపురం జిల్లా గుత్తి సమీపంలో ఘటన అనంతపురం: ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుత్తి సమీపంలోని 44వ నేషనల్​హైవేపై వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. అదే సమయంలో ఎదురుగా వస్తున్న లారీ...


ఆఫీసర్లపై గరం

ఆఫీసర్లపై గరం వాడీవేడిగా కొత్తగూడెం జడ్పీ జనరల్​బాడీ మీటింగ్     ఆఫీసర్ల తీరుపై ప్రజాప్రతినిధుల ఆగ్రహం     ఆఫీసర్లు మీటింగ్​లకు ఆబ్సెంట్ కావొద్దు: ఎమ్మెల్యే కూనంనేని     సమస్యలేం ఉన్నాయో కనీసం ఎమ్మెల్యేలకు చెప్పారా? భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లా పరిషత్ జనరల్ బాడీ మీటింగ్ లకు హెచ్ఓడీలు సక్రమంగా రాకపోవడం పట్ల ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ...


Tirupati Attack Case : చంపాలని కాదు ప్రతి దాడి మాత్రమే - పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో నిందితుడి భార్య ప్రకటన

Elections 2024 : నామినేషన్ సమయంలో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాహనంపై దాడి చేసినందున తాము పులివర్తి నానిపై ప్రతిదాడి చేశామని అంతే కానీ ఆయనను చంపాలని కాదని ఈ దాడి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న భానుకుమార్ రెడ్డి సతీమణి, జడ్పీటీసీ ఢిల్లీ రాణి అన్నారు. నిందితుల్ని అరెస్టు చేయడంతో ఆమె తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. ప్రతి దాడి చేశాం ! చంద్రగిరి ఎమ్యెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాహనం పై చేసిన దాడికి ప్రతిదాడిగా పులివర్తి నాని...


అమెరికా U-వీసా కుట్ర కేసులో నలుగురు భారతీయులు

అమెరికా U-వీసా కుట్ర కేసులో నలుగురు భారతీయులు U-వీసాల కోసం సాయుధ దోపిడీలకు పాల్పడినందుకు నలుగురు భారతీయ పౌరులతో సహా ఆరుగురు వ్యక్తులపై US కోర్టు అభియోగాలు మోపింది. చికాగో, శివారు ప్రాంతాల్లో సాయుధ దోపిడీలకు పాల్పడినట్లు ఫెడరల్ కోర్టు శుక్రవారం వారిపై నేరారోపణ చేసింది. తద్వారా బాధితులు యునైటెడ్ స్టేట్స్‌లోని నిర్దిష్ట నేర బాధితుల కోసం రిజర్వు చేసిన ...


వారి అకౌంట్లలోకి ఉచితంగా లక్ష రూపాయలు.. ప్రభుత్వం భారీ శుభవార్త, డబ్బులు విడుదల!

ప్రభుత్వం అదిరే శుభవార్త అందించింది. కీలక నిర్ణయం తీసుకుంది. డబ్బులు విడుదల చేసింది దీని వల్ల చాలా మందికి ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు. ఇంతకీ గవర్నమెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంది? ఎవరి అకౌంట్లలోకి డబ్బులు జమ చేసింది? ఎవరికి ప్రయోజనం కలుగుతుంది? వంటి అంశాలు తెలుసుకుందాం. తెలంగాణ సర్కార్ తాజాగా కల్యాణ లక్ష్మి పథకానికి నిధులు మంజూరు చేసింది. 2024– 25 ఆర్థిక సంవత్సరానికి రూ.725 కోట్లకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. దీని వల్ల చాలా మందికి ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు. అర్హత కలిగిన వారికి ఆర్థిక సాయం లభిస్తుంది. ఎన్నికల కోడ్ పూర్తి కాగానే కాంగ్రెస్ హామీ ఇచ్చిన కల్యాణ లక్ష్మి, తులం బంగారం స్కీమ్ అమలయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇదిలా ఉండగా, కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల ముందు కల్యాణ లక్ష్మి స్కీమ్ పేరిట గతంలో అందజేసిన ఆర్థిక సాయం తో పాటు తులం బంగారం కూడా ఇస్తామని ప్రకటించింది. ఈ అంశంపై సుదీర్ఘంగా కసరత్తు చేసిన ప్రభుత్వం, నిధులు మంజూరు చేసింది. దీని వల్ల లబ్ధిదారులకు ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు. డబ్బుతో పాటుగా బంగారం కూడా లభించనుంది. అందువల్ల స్కీమ్ కింద బెనిఫిట్ పొందే వారికి ఇది ఊరట కలిగించే అంశం అని చెప్పుకోవచ్చు. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తోంది. ఉచిత బస్ ప్రయాణం స్కీమ్‌ను అమలులోకి తెచ్చింది. ఇంకా రూ. 500కే గ్యాస్ సిలిండ్ పథకాన్ని కూడా అమలు చేస్తోంది. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని కూడా లాంచ్ చేసింది. అలాగే కొత్త రేషన్ కార్డులు కూడా త్వరలోనే రాబోతున్నాయి. అలాగే ఫ్రీ కరెంట్ పథకం కూడా అమలులో ఉంది. 200 యూనిట్ల వరకు ఉచితంగానే కరెంట్ పొందొచ్చు. ఒక్కో హామీని అమలు చేస్తూ వస్తోంది. ఇప్పుడు కల్యాణ లక్ష్మీ స్కీమ్ కింద తులం బంగారం, రూ.లక్ష ఆర్థిక సాయాన్ని కూడా అందిస్తోంది. అందుకే ప్రభుత్వం ఈ స్కీమ్ కింద లబ్ధి దారులకు ఊరట కలిగేలా రూ.700 కోట్లకు పైగా నిధులు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. దీని వల్ల అర్హత కలిగిన వారికి ప్రయోజనం కలుగనుంది. డబ్బులు అందనున్నాయి. అయితే ప్రభుత్వ పథకాలు అందరికీ అందడం లేదని ప్రతి పక్షాలు విమర్శిస్తున్నాయి. అర్హత ఉన్న వారికి కూడా పథకాల ప్రయోజనాలు పూర్తి స్థాయిలో అందడం లేదని పేర్కొంటున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం పథకాలను అమలు చేస్తూ ముందుకు వెళ్తోంది. పథకం ప్రయోజనాలు పొందని వారు, అర్హత ఉంటే మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం తెలియజేస్తోంది.


సతీమణితో సహా అమెరికా వెళ్లిన చంద్రబాబు.. కారణం ఇదే..!

టీడీపీ అధినేత చంద్రబాబు అమెరికా వెళ్లారు. సతీమణి నారా భువనేశ్వరితో కలిసి ఆయన శనివారం రాత్రి యూఎస్‌ఏ బయల్దేరారు. వైద్య పరీక్షల కోసం ఆయన అమెరికా వెళ్లినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఐదారు రోజుల్లో ఆయన తిరిగి రానున్నట్లు వెల్లడించారు.


Warangal News: గుడ్‌న్యూస్! తెలంగాణలో మరో ఎయిర్ పోర్టుకు ముందడుగు - రేవంత్ రెడ్డి రివ్యూ

Warangal Airport: దశాబ్దాలుగా వరంగల్ వాసులు ఆశగా ఎదురు చూస్తున్న కల నెరవేరనుంది. వరంగల్‌ విమానాశ్రయం (Warangal Airport) నిర్మాణానికి ఉన్న అడ్డంకులు ఒక్కొక్కటిగా వీడుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల కోడ్‌ ముగిసిన తరవాత వరంగల్‌ విమానాశ్రయం వ్యవహారాలపై సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అధికారులతో సమీక్షించనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక వరంగల్ ప్రాంతీయ విమానాశ్రయం విషయంలో కొంతకాలంగా ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ (Airports Authority...


సఖి సెంటర్ లో బాధితులకు భరోసా కరువు

సఖి సెంటర్ లో బాధితులకు భరోసా కరువు ఆఫీసర్లు, ఎన్జీవో నిర్లక్ష్యంతో బాధిత మహిళలకు తిప్పలు     కౌన్సిలర్, లీగల్​  అడ్వైజర్  లేకుండానే రన్​ చేస్తున్రు     సిబ్బంది లేకున్నా జీతాలు తీసుకుంటున్నరు     10 నెలలుగా బాధిత మహిళలకు కిట్లు ఇవ్వని నిర్వాహకులు గద్వాల, వెలుగు : వరకట్న వేధింపుల గురవుతున్న వారు, వివిధ రకాల హింసకు గురవుతున్న మహిళలు, చైల్డ్  మ్యా...


Advani - Manmohan Singh: ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకున్న అద్వానీ, మన్మోహన్ సింగ్..

Advani - Manmohan Singh: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా 80 యేళ్లు దాటిన సీనియర్ సిటిజన్స్‌ కు ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకునేలా ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే పలువురు పెద్దవాళ్ల ఇంటి నుంచి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అటు బీజేపీ సీనియర్ నేత అద్వానీతో పాటు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇంటి నుంచే ఓటు వేసారు.


ఎన్నికల్లో కూటమి గెలవదని చంద్రబాబు అన్నారా? ఆ న్యూస్ అసలు మ్యాటరేంటి?

ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఐతే ఎన్నికల తర్వాత TDP అధినేత చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో తమ కూటమి గెలిచే పరిస్థితి లేదని అన్నట్టుగా Way2News రిపోర్ట్ చేసినట్టు ఒక క్లిప్ సోషల్ మీడియాలో షేర్ అవుతూ ఉంది (ఇక్కడ & ఇక్కడ). ఈ కథనం ద్వారా ఆ న్యూస్ క్లిప్‌కు సంబంధించిన నిజమేంటో చూద్దాం.( FACTLY టీమ్ ఫ్యాక్ట్ చెక్ చేసిన స్టోరీ ఇది) ఎన్నికల్లో కూటమి గెలవదని చంద్రబాబు అన్నారా?ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్...


సైబర్ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు పంపుతున్నగ్యాంగ్

సైబర్ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు పంపుతున్నగ్యాంగ్ సైబర్ నేరగాళ్లకు అకౌంట్ వివరాలు పంపుతున్న గ్యాంగ్‌‌     ఒక్కో అకౌంట్‌‌కి రూ.15 వేలు కమీషన్     82 ఖాతాల్లో రూ.5 కోట్ల లావాదేవీలు     65 అకౌంట్లు స్వాధీనం, ఐదుగురు అరెస్టు హైదరాబాద్‌‌, వెలుగు :  సైబర్ నేరగాళ్లకు బ్యాంక్  అకౌంట్స్‌‌ సప్లయ్  చేస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను ఈస్ట్‌‌జోన్‌‌ టాస్క్‌‌ఫోర్స...


మేడిగడ్డ ఏడో బ్లాక్‌‌‌‌‌‌‌‌లో గేట్లను ఎత్తుతున్నరు

మేడిగడ్డ ఏడో బ్లాక్‌‌‌‌‌‌‌‌లో గేట్లను ఎత్తుతున్నరు మహదేవపూర్, వెలుగు :  కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ లో కుంగిన ఏడో బ్లాక్ లోని గేట్లను అధికారులు ఒక్కొక్కటిగా ఎత్తుతున్నారు. ఎన్డీఎస్ఏ బృందం పరిశీలించి వెళ్లిన తర్వాత ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఎల్ అండ్ టీ సంస్థ ద్వారా ఇరిగేషన్ ఆఫీసర్లు మేడిగడ్డ బ్యారేజీ వద్ద పనులు చేపడుతున్నారు. ఈ నేపథ్య...


సీనియర్ బ్యాంకర్ నారాయణ వఘల్‌‌ కన్నుమూత

సీనియర్ బ్యాంకర్ నారాయణ వఘల్‌‌ కన్నుమూత న్యూఢిల్లీ :  సీనియర్ బ్యాంకర్‌‌‌‌, ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ చైర్మన్ నారాయణ వఘల్‌‌ (88)  శనివారం మధ్యాహ్నం  కన్నుమూశారు. ఆరోగ్యం బాగోలేకపోవడంతో  చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌‌లో ఆయన జాయిన్ అయ్యారు. అప్పటి నుంచి వెంటిలేటర్‌‌‌‌పై ఉన్నారు. ఆయన అంత్యక్రియలు చెన్నైలో జరిగాయి.  నారాయణ వఘల్  తన సేవకు గాను 2006 లో పద్...


నార్సింగి మున్సిపాలిటీ కాంగ్రెస్‌‌‌‌ కైవసం

నార్సింగి మున్సిపాలిటీ కాంగ్రెస్‌‌‌‌ కైవసం గండిపేట, వెలుగు : గండిపేట మండలం నార్సింగి మున్సిపాలిటీలో బీఆర్ఎస్​కు గట్టి షాక్​తగిలింది. చైర్మన్‌‌‌‌ రేఖయాదగిరి, వైస్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ వెంకటేశ్​యాదవ్‌‌‌‌పై కాంగ్రెస్​పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. శనివారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో 10 మంది కాంగ్రెస్‌‌‌‌ కౌన్సిలర్లు, ఇద్దరు బీజేపీ కౌన్సిలర్లు, బీఆ...


యుక్రెయిన్ యుద్ధంతో ఆంక్షల్లో చిక్కుకున్న రష్యాను చైనా ఎలా కాపాడుతోంది?

యుక్రెయిన్‌పై దాడితో రష్యాపై అమెరికా సహా పలు దేశాలు ఆంక్షలు విధించాయి. అనంతరం రష్యా చమురు, గ్యాస్‌ అమ్మకాలు తగ్గాయి. దీంతో రష్యాకు ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. దీంతో రష్యాకు చైనా అండగా నిలిచింది.


Tirumala: తిరుమల వెళ్లేవారికి షాకింగ్ న్యూస్.. 3 కిలోమీటర్లు బారులు తీరిన భక్తులు

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు, ఆదివారం కావడంతో తిరుమల కొండకు వచ్చేవారి సంఖ్య భారీగా పెరుగుతోంది. దీంతో క్యూ కాంప్లెక్స్‌లు, నారాయణగిరి షెడ్లు పూర్తిగా నిండిపోయాయి. దాదాపు 3 కిలోమీటర్ల వరకు భక్తులు రోడ్లపై బారులు తీరారు. భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తడంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు.


Mallareddy: స్థలం కబ్జా చేస్తున్నారని ఆరోపణ - మాజీ మంత్రి మల్లారెడ్డి, ఇతరులకు భూ వివాదం, పోలీసులతో వాగ్వాదం

Brs Leader Argue With Police In Land Issue: మేడ్చల్ (Medchal) జిల్లా జీడిమెట్ల పరిధిలోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్రిక్తత నెలకొంది. సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్ 82లో నెలకొన్న భూ వివాదంలో మాజీ మంత్రి మల్లారెడ్డికి, ఇతరులకు మధ్య వాగ్వాదం జరిగింది. 1.15 ఎకరాల భూమి తాము కొన్నామని అది తమదేనని ఓ వర్గానికి చెందిన 15 మంది చెబుతుండగా.. తమ భూమిని కబ్జా చేస్తున్నారంటూ మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. భూమి చుట్టూ అక్రమంగా ఫెన్సింగ్...


తాగునీటి గండం నుంచి..గట్టెక్కేనా

తాగునీటి గండం నుంచి..గట్టెక్కేనా ఎల్లంపల్లిలో అడుగంటుతున్న జలాలు     20.175 టీఎంసీలకు .. 5.69 టీఎంసీలకు పడిపోయిన నీటిమట్టం గోదావరిఖని, వెలుగు : ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ​లో రోజురోజుకు నీరు అడుగంటుతున్నది. ప్రాజెక్ట్​ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా శనివారం నాటికి 5.69 టీఎంసీలకు పడిపోయింది. పూర్తి నీటి మట్టం  148 మీటర్లు కాగా శ...


అప్పట్లో ఆఫాకీలకే అన్ని ఉద్యోగాలు

అప్పట్లో ఆఫాకీలకే అన్ని ఉద్యోగాలు దక్షిణ భారతదేశ రాజకీయ చరిత్రలో ముల్కీ ఉద్యమాలు కీలకమైన పాత్ర పోషించాయి. ముల్కీ అంటే స్థానికుడు. ముల్క్​ అంటే దేశం. బహుమనీల కాలం నుంచి ముల్కీ, నాన్​ముల్కీల సమస్య ఉండేది. 14వ శతాబ్దంలో ఢిల్లీ  సుల్తాన్​ వంశాలైన ఖిల్జి, తుగ్లక్​ సైన్యాలతోపాటు దక్షిణ భారతదేశానికి వచ్చి స్థిరపడిన వారిని దక్కనీలు అంటారు. వీరిలో హిందువులు...


Viral video: మన దేశానికి గ్రహాంతర వాసులు వచ్చారా? జైపూర్ ప్రజలు చూసింది ఏంటి?

UFO In India: మానవులు, గ్రహాంతరవాసులు(ఏలియన్స్‌) గురించి శతాబ్దాలుగా ఆలోచిస్తూనే ఉన్నారు. నిజంగా ఉన్నారా? ఎలా ఉంటారు? వంటి చర్చలు చాలా కాలంగా జరుగుతున్నాయి. కానీ ఇప్పటివరకు, ఏలియన్స్‌ ఉన్నారని నిరూపించడానికి ఒక్క ఆధారం కూడా దొరకలేదు. విశ్వంలో అనేక నక్షత్రాలు, గ్రహాలు ఉన్నాయి. ఈ గ్రహాల్లో చాలా వరకు భూమి లాగా జీవానికి అనుకూలమైన పరిస్థితులు ఉండొచ్చు. వాస్తవానికి, శాస్త్రవేత్తలు ఇప్పటికే అనేక ఎక్సోప్లానెట్స్‌ను కనుగొన్నారు. శాస్త్రవేత్తలు ఒకవైపు...


TS SET 2024 Updates : తెలంగాణ సెట్ దరఖాస్తులు ప్రారంభం - ఆగస్టు 28 నుంచి పరీక్షలు

TS SET 2024 Applications : తెలంగాణ సెట్ - 2024 దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. అర్హత కలిగిన అభ్యర్థులు http://telanganaset.org/ వెబ్ సైట్ లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. జూలై 2వ తేదీతో ఈ గడువు ముగుస్తుంది.


Kakatiya University VC : కేయూ వీసీపై విజిలెన్స్ విచారణ - సర్కార్ ఆదేశాలు

Vigilance Inquiry On KU VC : కేయూ వీసీపై విజిలెన్స్ విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. అసోసియేషన్ ఆఫ్ కాకతీయ యునివర్సిటీ టీచర్స్ ఇచ్చిన ఫిర్యాదులపై స్పందించిన సర్కార్…. తాజ ఆదేశాలను జారీ చేసింది.


జీపీ ఎన్నికల్లో..ముగ్గురు పిల్లలున్నా అవకాశం కల్పించాలి

జీపీ ఎన్నికల్లో..ముగ్గురు పిల్లలున్నా అవకాశం కల్పించాలి జగదేవపూర్, వెలుగు :  ముగ్గురు పిల్లలున్న వారికి జీపీ ఎన్నికల్లో అవకాశం కల్పించాలని దళిత సంఘాల నాయకులు ఏసు, సుధాకర్, కుమార్, లక్ష్మణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం మండలంలోని ఇటిక్యాలలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇద్దరు పిల్లలు ఉన్న వారికి మాత్రమే...


పొలిటికల్​ భూవివాదంలో మల్లారెడ్డి..అనుచరులతో హంగామా

పొలిటికల్​ భూవివాదంలో మల్లారెడ్డి..అనుచరులతో హంగామా అల్లుడు రాజశేఖర్ రెడ్డితో కలిసి వివాదాస్పద స్థలంలో ఫెన్సింగ్ తొలగింపు  అనుచరులను వెంట తీసుకెళ్లి హంగామా తమ భూమిని కబ్జా చేశారని బాధితుల ఆరోపణ  కోర్టు ఆర్డర్ ఉన్నా మల్లారెడ్డి దౌర్జన్యం చేస్తున్నారని ఆవేదన ఇరు వర్గాలపై కేసు పెట్టిన పోలీసులు జీడిమెట్ల, వెలుగు: మాజీ మంత్రి మల్లారెడ్డి మరోసారి భూవ...


300 కిలోమీటర్లు పాదయాత్రగా వచ్చి.. కొండగట్టు అంజన్నకు మొక్కులు చెల్లించిన భక్తుడు

300 కిలోమీటర్లు పాదయాత్రగా వచ్చి.. కొండగట్టు అంజన్నకు మొక్కులు చెల్లించిన భక్తుడు కొండగట్టు అంజన్న దీవెనతో అనుకున్న కోర్కె తీరింది. శిథిలావస్థకు చేరిన సీతారామ భక్తాంజనేయ స్వామి ఆలయం నిర్మాణం పూర్తి అయింది. అంజన్న దీనెనతో అనుకున్నది జరిగిందని.. మొక్కులు చెల్లించుకునేందుకు ఓ భక్తుడు 300 కిలోమీటర్లు కాలినడకన కొండగట్టుకు చేరుకున్నాడు. స్వామివారిని దర్శ...