Trending:


సామాన్యులకు కేంద్రం వరం.. వెంటనే ఈ ప్రయోజనాలు పొందండి

కేంద్ర ప్రభుత్వం ప్రజలు సాధారణంగా ఉపయోగించే 41 మందుల ధరలను తగ్గించింది. అలాగే.. డయాబెటిస్, గుండె జబ్బులు, కాలేయ సమస్యలకు సంబంధించిన మందుల ధరలు కూడా తగ్గించింది. తగ్గిన ధరలను వెంటనే అమల్లోకి తేవాలని ఫార్మా కంపెనీలను ఆదేశించింది. నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథార్టీ (NPPA), ఫార్మాస్యూటికల్ విభాగం ఈ ఆదేశం జారీ చేసింది.ఈ కొత్త ఆదేశం కారణంగా ఇకపై యాంటాసిడ్స్, మల్టీ విటమిన్స్, యాంటీ బయోటిక్స్ ధరలు తగ్గనున్నాయి. NPPA ఈమధ్య 143వ మీటింగ్ పెట్టింది....


Tirupati Brahmotsavalu: ధ్వజారోహణంతో ప్రారంభమైన వార్షిక బ్రహ్మోత్సవాలు!

Tirupati Brahmotsavalu: ధ్వజారోహణంతో ప్రారంభమైన వార్షిక బ్రహ్మోత్సవాలు!


సాల్ట్ సత్యాగ్రహ.. రక్తపోటు నివారణ అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించిన మైక్రో ల్యాబ్స్

మైక్రో ల్యాబ్స్ "ఐ ఆమ్ ఆన్ సాల్ట్ సత్యాగ్రహ"ను ప్రారంభిస్తోంది. ఇది అధిక ఉప్పు తీసుకోవడం మరియు రక్తపోటు మధ్య ఉన్న సంబంధాన్ని గురించి ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమం.


DEECET 2024 Hall Tickets: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సెట్ హాల్ టిక్కెట్లు విడుదల చేసిన విద్యాశాఖ

DEECET 2024 Hall Tickets: ఆంధ్రప్రదేశ్‌ పాఠశాల విద్యాశాఖ నిర్వహించే డిఇఇ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ 2024 హాల్‌ టిక్కెట్లు విడుదలయ్యాయి. రెండేళ్ల డిప్లొమా కోర్సులో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసిన అభ్యర్థులు హాల్‌ టిక్కెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.


భారీ వర్షానికి ఉధృతంగా ప్రవహిస్తున్న పాకాల వాగు

భారీ వర్షానికి ఉధృతంగా ప్రవహిస్తున్న పాకాల వాగు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలకు పలు  జిల్లాల్లో  వాగులు వంకలు పొంగిపోతున్నాయి. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అత్యధికంగా నాగర్ కర్నూలు జిల్లాలో 9.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. ఇక   మహబూబాబాద్ జిల్లాలో ఉరుములు మెరుపులతో  భారీ వర్షం పడింది. నిన్న రాత్రి కురిసిన వర్షానికి   గార్ల మండలంలో పాకాల వ...


నిర్లక్ష్యం: చిన్నారి వేలుకి చేయాల్సిన సర్జరీని నాలుకకు చేసిన వైద్యుడు

మనకు ఏదైనా అనారోగ్యంగా అనిపించినప్పుడు వెంటనే వైద్యులను సంప్రదిస్తాం. వైద్యులనే దేవుళ్లుగా భావించి చేతులెత్తి మొక్కుతాం. అలాంటి డాక్టర్లు కొన్నిసార్లు చేసే పొరపాట్ల కారణంగా పేషెంట్ల ప్రాణాలు కూడా పోయే పరిస్థితి వస్తుంది. ఎలాగంటారా వారు చేసే సర్జరీలో అప్పుడప్పుడూ పొరపాట్లు చేస్తూ కడుపులో కత్తెరలు, బ్లేడ్లు, దారాలు లాంటివి మరిచిపోతూ ఉంటారు. అలాగే ఒక భాగానికి చేయాల్సిన సర్జరీని మరో భాగానికి చేస్తుంటారు. అలాంటి ఒక సంఘటనే ఇప్పుడు వెలుగులోకి వచ్చింది....


కవిత బెయిల్ గురించి సీబీఐకి నోటీసులు జారీ చేసిన ఢిల్లీ హైకోర్టు

కవిత బెయిల్ గురించి సీబీఐకి నోటీసులు జారీ చేసిన ఢిల్లీ హైకోర్టు న్యూఢిల్లీ, వెలుగు :  ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కు నోటీసులు జారీ చేసింది. కవిత దాఖలు చేసిన పిటిషన్లపై సీబీఐ స్పందనను కోరింది. లిక్కర్ స్కాంలో అరెస్టై తీహార్ జైల్లో జ్యుడీషి...


Brahmamudi Today మే 17 ఎపిసోడ్: కళావతిని రాత్రికిరాత్రి దేశం దాటించే ప్రయత్నం!‘పెళ్లి చేసుకుందారా కవి’ తేల్చేసిన అప్పూ! వాటే జలక్

Brahmamudi 2024 may 17 Episode: బాబు తల్లిని ఇదిగో పట్టుకుంటా.. అదిగో పట్టుకుంటా.. అంటూ కళావతే రౌడీలకు పట్టుబడిపోయింది. కిడ్నాప్ అయ్యి.. ప్రమాదంలో పడిపోయింది. అమ్మాయిల దందా చేసే రౌడీలు.. ఇప్పుడు కళావతిని దేశం దాటించే ప్రయత్నంలో పడ్డారు. ఈక్రమంలోనే కవి విడాకుల పంచాయితీ ఉత్కంఠగా మారింది. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. (photo courtesy by star maa and disney+ hotstar)


చెరువులను చెరపట్టారు

చెరువులను చెరపట్టారు పెద్ద చెరువు, రామసానికుంట, సిద్ధమ్మ కుంట, మల్లన్న గారి కుంట, గంగవానికుంటలు కబ్జా     ఖాళీ స్థలాలకు ఇంటి నెంబర్లు     ఆరుట్ల శివారులో కబ్జాల పర్వం సంగారెడ్డి, వెలుగు : ఆక్రమణదారులు చెరువులు, కుంటలను చెరబడుతున్నారు. ఎఫ్ టి ఎల్ ప్రాంతాలు కబ్జాలకు గురవుతుండగా చెరువులు, కుంటల మనుగడకు ముప్పు వాటిల్లుతోంది. సంగారెడ్డికి కూతవేటు దూరం...


అఫ్గానిస్తాన్ వరదలు: ‘మా వాళ్ల మృతదేహాలు వీధుల్లో దొరికాయి’

బాకర్ వరదలో కొట్టుకుపోకుండా తన తాత కాలిని గట్టిగా పట్టుకున్నారు. కానీ వరద ఉధృతి ముందు అతను ఓడిపోయారు. వరదలో కొట్టుకుపోతున్న అబు బాకర్‌ను అతని తల్లి నిస్సహాయంగా చూస్తూ నుంచొవాల్సి వచ్చింది.


పర్మిషన్​ లేకుండా ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తే చర్యలు

పర్మిషన్​ లేకుండా ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తే చర్యలు స్టేషన్​ఘన్​పూర్, వెలుగు : పార్లమెంట్, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున పర్మిషన్ లేకుండా ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఏఆర్వో, ఆర్డీవో డీఎస్ వెంకన్న తెలిపారు. జనగామ జిల్లా స్టేషన్​ఘన్​పూర్​ ఆర్డీవో ఆఫీస్​లో గురువారం ఆయన మీడియాతో...


నీతి తప్పి ఉంటే ఉరి తీయండి!

నీతి తప్పి ఉంటే ఉరి తీయండి! నేను ఏ ఒక్కరికీ తప్పుడు విధానంలో లబ్ధి చేకూర్చలేదు: ‘ఇండియా టుడే’ ఇంటర్వ్యూలో మోదీ       సంపద సృష్టించేవారిని, శ్రమజీవులను సమానంగా గౌరవిస్తా      నెహ్రూ ప్రభుత్వాన్ని కూడా ‘టాటా బిర్లా సర్కార్’ అన్నరు      కాంగ్రెస్ హయాంలోనే రాజ్యాంగాన్ని ఎన్నోసార్లు మార్చారన్న ప్రధాని న్యూఢిల్లీ :  దేశంలో సంపద సృష్టించే వారితోపాటు దే...


బ్రహ్మంగారి మఠంలో పుత్రకామేష్టి యాగం

బ్రహ్మంగారి మఠంలో పుత్రకామేష్టి యాగం రేగోడ్, వెలుగు : బ్రహ్మంగారి మఠం 74వ వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని రేగోడ్ మఠం ప్రాంగణంలో ఏర్పాటుచేసిన యాగశాలలో గురువారం పుత్రకామేష్టి యాగం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం కర్నూల్ జిల్లాలోని కంది మల్లయ్యపల్లి బ్రహ్మంగారి మఠం వేద పాఠశాలకు చెందిన చంద్రశేఖరాచార్యుల శిష్య బృందం వేదమంత్రాలతో ఈ యాగాన్ని న...


జీహెచ్ఎంసీ పరిధిలో వార్డు పాలన సాగట్లే

జీహెచ్ఎంసీ పరిధిలో వార్డు పాలన సాగట్లే సర్కిల్​ ఆఫీసులకే పరిమితమవుతున్న ఆఫీసర్లు ఖాళీగా దర్శనమిస్తున్న వార్డు ఆఫీసులు  ఫిర్యాదులు తీసుకుంటున్న ఆపరేటర్లు, వాచ్​మెన్లు ఎప్పుడు వెళ్లినా ‘సార్లు’ ఫీల్డులో ఉన్నారంటూ సమాధానం  సమస్య పరిష్కరించకుండానే గ్రీవెన్స్ క్లోజ్ హైదరాబాద్, వెలుగు : జీహెచ్ఎంసీ పరిధిలో వార్డు పాలన సక్రమంగా సాగట్లేదు. చాలా మంది అధి...


విజయవాడలో అద్భుతం చేసిన లేడీ డాక్టర్.. రోడ్డుపై బాలుడికి సీపీఆర్ చేసి.. ఆ ఒక్క ఐడియాతో ప్రాణం నిలబడింది

Vijayawada Boy CPR: విజయవాడలో లేడీ డాక్టర్ అద్భుతం చేశారు. విద్యుత్ షాక్‌తో అపస్మారక స్థితిలోకి వెళ్లిన బాలుడి ప్రాణాలు నిలబెట్టారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి ఏడు నిమిషాల్లోనే బాలుడ్ని కాపాడారు. నడిరోడ్డుపై సీపీఆర్ చేస్తూ.. ఒక ఐడియాతో బాలుడు కోలుకునేలా చేశారు. ఆ పిల్లవాడు పూర్తిగా కోలుకుని ఆరోగ్యంగా ఉన్నాడు. ఎప్పుడైనా అత్యవసర సమయంలో సీపీఆర్ ఎంతగా ఉపయోగపడుతుందనేందుకు నిదర్శనంగా మారింది. అంతేకాదు డాక్టర్ రవళిపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.


ఆశ్రమ పాఠశాల వసతి గృహాన్ని తనిఖీ చేసిన ఐటీడీఏ పీవో

ఆశ్రమ పాఠశాల వసతి గృహాన్ని తనిఖీ చేసిన ఐటీడీఏ పీవో పాల్వంచ రూరల్, వెలుగు :  పాల్వంచ పట్టణ, మండలంలోని కిన్నెరసాని బాలుర ఆశ్రమ పాఠశాలను, పట్టణంలోని బాలుర వసతిగృహాన్ని ఐటీడీఏ పీవో ప్రతీక్​ జైన్​ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలలకు సెలవులు ముగిసి  విద్యార్థులు పాఠశాలకు వచ్చేలోపు స్కూల్​లో అన్ని సౌకర్యాలు క్పలించాలని స...


Kerala News: వేలికి బదులుగా నాలుకకు సర్జరీ, ప్రభుత్వాసుపత్రిలో వైద్యుడి నిర్లక్ష్యం

Telugu News: కేరళలోని కొజికోడ్ మెడికల్ కాలేజ్‌లో ఓ డాక్టర్‌ వేలికి సర్జరీ చేయబోయి నాలుకకి సర్జరీ చేశాడు. ఓ చిన్నారి చేతికి ఉన్న ఆరో వేలుని తొలగించాల్సింది పోయి నాలుకకు సర్జరీ చేయడం సంచలనమైంది. ఈ ఘటనపై సీరియస్ అయిన ఉన్నతాధికారులు వెంటనే ఆ వైద్యుడిని సస్పెండ్ చేశారు. సర్జరీ అయిపోయిన తరవాత బయటకు వచ్చిన చిన్నారిని చూసి కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. ఇదేంటని వైద్యుడిని నిలదీశారు. నోట్లో సిస్ట్ ఉందని, తప్పనిసరిగా సర్జరీ చేయాల్సి వచ్చిందని చెప్పాడు. ఈ...


ఎవరెస్ట్, MDH మసాల బ్రాండ్లపై నేపాల్ నిషేదం

ఎవరెస్ట్, MDH మసాల బ్రాండ్లపై నేపాల్ నిషేదం మన దేశంలో   అత్యంత ప్రజాదరణ పొందిన ఎవరెస్ట్, ఎండీహెచ్ మసాలలపై మరో దేశం నిషేదం విధించింది.   ఈ మసాలాల్లో క్యాన్సర్ కారక పధార్థాలున్నాయనే కారణంతో  ఇప్పటికే  హాంకాంగ్, సింగపూర్, బ్రిటన్  నిషేదం విధించగా..ఈ లిస్ట్ లో  ఇపుడు పొరుగున ఉన్న నేపాల్ చేరింది.  మసాలాల దిగుమతులతో పాటు విక్రయాలు నిలిపివేస్తున్నట్లు ప్...


అమెరికాలో తెలుగు యువకుడి మృతి.. రోడ్డు ప్రమాదం నుంచి బయటపడి, ఆ వెంటనే కారు ఢీకొట్టి

Zaheerabad Abbaraju Prithviraj Died In America: అమెరికాలోజరిగిన రోడ్డు ప్రమాదంలో అబ్బరాజు పృథ్వీరాజ్‌ మృతి చెందారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో విద్యుత్‌ శాఖలో విధులు నిర్వహించి రిటైర్ అయిన వెంకటరమణ కుమారుడు అబ్బరాజు పృథ్వీరాజ్‌ ఎనిమిదేళ్లుగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. గతేడాది పృథ్వీకి వివాహమైంది.. భార్యాభర్తలు కారులో వెళుతుండగా.. వారి కారు మరో కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో బెలూన్లు తేరుచుకోవడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు....


భూమి వేగంగా తిరుగుతున్నా మనకు కదులుతున్నట్లు కూడా అనిపించదు, ఎందుకు?

భూగ్రహం కదిలితే అది మనకు తెలుస్తుందని, ఏదైనా ఎత్తయిన ప్రదేశం నుంచి ఒక వస్తువును విసిరినట్లయితే అది భూమి మీద పడదని భూకేంద్రక సిద్ధాంతాన్ని నమ్మినవారు వాదించేవారు. కానీ అది నిజం కాదు...


ఒకేరోజు ఏసీబీకి చిక్కిన ముగ్గురు అవినీతి ఆఫీసర్లు

ఒకేరోజు ఏసీబీకి చిక్కిన ముగ్గురు అవినీతి ఆఫీసర్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జంగారెడ్డిగూడెంలో ట్రాన్స్​కో ఏఈ పట్టివేత       నల్గొండ జిల్లా చింతపల్లిలో  విద్యుత్ శాఖ ఆర్టిజన్ ఆఫీసర్..      మెదక్ జిల్లా నర్సాపూర్‌‌లో పట్టుబడిన ఏవో అశ్వారావుపేట, వెలుగు : రైతు పొలంలో ట్రాన్స్​ఫార్మర్ పెట్టేందుకు ఓ ట్రాన్స్ కో ఏఈ రూ. లక్ష డిమాండ్ చేయగా ఏసీబీ అధికారు...


జపాన్ ఎగ్జిబిషన్ కు అల్ఫోర్స్ స్టూడెంట్

జపాన్ ఎగ్జిబిషన్ కు అల్ఫోర్స్ స్టూడెంట్ కరీంనగర్ టౌన్/ సుల్తానాబాద్‌‌‌‌, వెలుగు : ఇంటర్నేషనల్ సకుర పేరిట జపాన్‌‌‌‌లో నిర్వహించనున్న ప్రోగామ్‌‌‌‌లో ప్రదర్శన ఇచ్చేందుకు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ అల్ఫోర్స్ స్కూల్ ఆఫ్ జెన్ నెక్స్ట్ టెన్త్‌‌‌‌ స్టూడెంట్‌‌‌‌ పూజశ్రీ ఎంపికైనట్లు చైర్మన్ నరేందర్ రెడ్డి తెలిపారు. గురువారం కరీంనగర్‌‌‌‌‌‌‌‌ నుంచి జపాన్‌‌...


హైదరాబాద్లో కుండపోత

హైదరాబాద్లో కుండపోత గ్రేటర్ ​వ్యాప్తంగా దంచికొట్టిన వాన    ఇయ్యాల, రేపు ఎల్లో అలర్ట్​ గ్రేటర్ ​వ్యాప్తంగా గురువారం వర్షం దంచికొట్టింది. మధ్యాహ్నం 2.30 గంటల తర్వాత చినుకులతో మొదలై భారీ వర్షం కురిసింది. దాదాపు 3 గంటల పాటు కొనసాగింది. అత్యధికంగా కృష్ణానగర్ ఏరియాలో 9.33 సెంటీ మీటర్ల వాన పడింది. చాలాచోట్ల లోతట్టు ప్రాంతాల్లోని ఇండ్లు, షాపుల్లోకి వరద న...


మద్యం తాగేందుకు రూ.50 అడిగితే కొట్టి చంపారు

మద్యం తాగేందుకు రూ.50 అడిగితే కొట్టి చంపారు అల్వాల్, వెలుగు :  మద్యం తాగేందుకు రూ.50 అడిగిన వ్యక్తిని కొట్టి చంపిన ఘటన మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా అల్వాల్​పోలీస్​స్టేషన్​పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మచ్చ బొల్లారం ఏరియాకు చెందిన సురేశ్(45) వృత్తిరీత్యా పెయింటర్. ఇటీవల మద్యానికి బానిసయ్యాడు. ఇతనికి వరుసకు సోదరుడైన అల్వాల్​లోని స...


ఎన్నికల ఫలితాలకు ముందు చంద్రబాబు అనూహ్య నిర్ణయం.. కారణం ఇదే, ఈసారికి తప్పడం లేదు

Tdp Mahanadu 2024: తెలుగు దేశం పార్టీ మహానాడు ఈ ఏడాది వాయిదా పడింది. వాస్తవానికి ఈనెల 27, 28 తేదీల్లో టీడీపీ మహానాడు నిర్వహించాలని భావించారు. కానీ జూన్ 4న ఎన్నికల ఫలితాలు ఉండటంతో.. అందుకు ఏర్పాట్లు, ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పాటు హడావుడి ఉంటుందనే వాయిదా వేసినట్లు చెబుతున్నారు. పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్‌లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై పూర్తిస్థాయిలో క్లారిటీ రావాల్సి ఉంది.


Warangal Rains: వరంగల్‌లో ఈదురు గాలులతో భారీ వర్షం, రైతులకు తీవ్ర నష్టం.. గ్రేటర్ లో ఆఫీసర్లు అలర్ట్

Warangal Rains: ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గురువారం రాత్రి భారీ వర్షం కురిసింది. సాయంత్రానికే వాతావరణం చల్లబడగా.. రాత్రి 9 గంటల ప్రాంతంలో ఈదురుగాలులతో భారీ వర్షం మొదలైంది.


Top Engineering Colleges: ఏ ఇంజినీరింగ్ కాలేజీలో చేరాలని ఆలోచిస్తున్నారా? హైదరాబాద్ లో టాప్ 10 ఇంజినీరింగ్ కాలేజ్ లు ఇవే

Telangana News: ఇంటర్మీడియెట్ అయిపోయిన విద్యార్థులు ఇంజినీరింగ్ కాలేజీల్లో చేరటానికి సిద్ధమవుతున్నారు. ఏ కాలేజీలో చేరితే బెస్ట్ అనే డైలమా పేరెంట్స్ లోనూ, విద్యార్థుల్లోనూ కనిపిస్తుంది. అయితే, హైదరాబాద్ లో టాప్ 10 బెస్ట్ ఇంజినీరింగ్ కాలేజీల గురించి తెలుసుకుంటే ఎంచుకోవటానికి అనువుగా ఉంటుంది. ఫ్యాకల్టీ, వసతులు, క్యాంపస్ బట్టి అన్ని రాష్ట్రాల విద్యార్థులను ఆకర్షిస్తున్న హైదరాబాద్ లోని టాప్ 10 ఇంజినీరింగ్ కాలేజీలు ఇవి: 1. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్...


రాత పరీక్ష లేకుండా నేరుగా ఉద్యోగం.. నిరుద్యోగులకు అదిరే గుడ్ న్యూస్!

ఉమ్మడి కర్నూలు జిల్లా నిరుద్యోగులకు బంపర్ ఆఫర్. ఇండియన్ పోస్టల్ బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగ అవకాశాలు... ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నిరుద్యోగ యువకులకు ఇండియన్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ గుడ్ న్యూస్ తెలిపింది. ఇండియన్ పోస్టల్ బ్యాంకింగ్ సేవలను మరింత విస్తరించి, గ్రామీణ ప్రాంతాల్లో సైతం బ్యాంకింగ్ సేవలను అందించేందుకు పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఏజెంట్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కర్నూలు జిల్లా పోస్టల్ డిపార్ట్మెంట్ జోనల్...


రాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బరేలి ప్రచారానికి తెలంగాణ కాంగ్రెస్ నేతలు

రాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బరేలి ప్రచారానికి తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇప్పటికే ప్రచారంలో సీతక్క     గురువారం బయల్దేరిన పాలమూరు ఎమ్మెల్యేలు     త్వరలో అక్కడ ప్రచారానికి సీఎం రేవంత్, ఇతర మంత్రులు హైదారాబాద్, వెలుగు :  కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎంపీగా పోటీ చేస్తున్న యూపీలోని రాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బరేలిలో ఆయనకు మద్దతుగా ప్రచారం చేసేందుకు రాష్ట్ర కాంగ్రెస్...


Afghanistan | ఆఫ్ఘనిస్థాన్‌లో కుప్పకూలిన మిలటరీ హెలికాప్టర

ఆఫ్ఘనిస్థాన్‌లో కుప్పకూలిన మిలటరీ హెలికాప్టర్.


హైదరాబాద్​లో కుండపోత.. మరో 5 రోజులు వర్షాలు

హైదరాబాద్​లో కుండపోత.. మరో 5 రోజులు వర్షాలు రోడ్లన్నీ జలమయం.. గంటలకొద్దీ ట్రాఫిక్ జామ్ పలు ప్రాంతాల్లో విరిగిపడిన చెట్లు  కొన్నిచోట్ల వరదలో మునిగిన వాహనాలు జిల్లాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు అత్యధికంగా నాగర్​కర్నూల్​ జిల్లా  వెల్దండలో 9.8 సెంటీమీటర్ల వర్షపాతం పిడుగులు పడి సిరిసిల్లలో ఇద్దరు,  రంగారెడ్డి జిల్లాలో ఒకరు మృతి   మరో ఐదు రోజ...


సీజనల్​ వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు : కలెక్టర్ బదావత్ సంతోష్

సీజనల్​ వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు : కలెక్టర్ బదావత్ సంతోష్ నస్పూర్, వెలుగు : జిల్లాలో డెంగ్యూ, సీజనల్​ వ్యాధులు రాకుండా  ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని  కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. గురువారం జిల్లాలోని హాజీపూర్ మండలం వేంపల్లి వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అనిత, జిల్లా సర్వేయలెన్స్ అధికారి డాక్టర్ ఫయాజ్ తో కలసి జాతీయ డెంగ్యూ దినోత్సం ని...


కిడ్నాప్‌ చేసిన వ్యక్తిని 26 ఏళ్లు నేలమాళిగలో దాచిన నిందితుడు, బాధితుడిని ఎలా రక్షించారంటే...

వారసత్వం విషయంలో వచ్చిన గొడవ ఆధారంగా ఒమర్‌ను కిడ్నాప్ చేసినట్లు ఆయన సోదరుడు సోషల్ మీడియాలో ఆరోపించారు.


16మంది చావుకు కారణమైన వ్యక్తి అరెస్ట్

16మంది చావుకు కారణమైన వ్యక్తి అరెస్ట్ ఇగో మీడియా ప్రైవేట్ లిమిటెడ్ ఓనర్ భిండేను ముంబై పోలీసులు క్రైమ్ బ్రాంచ్ సెర్చ్ ఆపరేషన్ చేసి అరెస్ట్ చేశారు. ముంబైలోని ఘాట్‌కోపర్‌లో కూలిపోయిన బిల్‌బోర్డ్‌ను ఇన్‌స్టాల్ చేసిన భవేష్ భిండేని అరెస్ట్ చేశారు. గురవారం రాత్రి రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ లో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి ముంబైకి తీసుకువచ్చారు. శుక్రవారం భిం...


ఈ సారి ముందుగానే నైరుతి రుతుపవనాలు

ఈ సారి ముందుగానే నైరుతి రుతుపవనాలు ఆ తర్వాత నాలుగైదు రోజుల్లోనే తెలంగాణలోకి..     నిరుడు జూన్ మూడో వారంలో ఎంట్రీ హైదరాబాద్, వెలుగు :  ఈసారి రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ముందుగానే వచ్చేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతా వరణ శాఖ తెలిపింది. ఈ నెలాఖరు నాటికి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని, ఆ తర్వాత నాలుగైదు రోజుల్లోలోనే తెలంగాణలోక...


హైదరాబాద్ లో కారు బీభత్సం.. తప్పతాగి మనిషిని గుద్ది చంపిన వ్యక్తి

హైదరాబాద్ లో కారు బీభత్సం.. తప్పతాగి మనిషిని గుద్ది చంపిన వ్యక్తి హైదరాబాద్ లో శుక్రవారం తెల్లవారుజామున రోడ్డుప్రమాదం జరిగింది. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డుపై వెళ్తున్న కారు అదుపుతప్పి పక్కనే పాలు అమ్ముతున్న వారిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో చనిపోగా.. మరొకరికి తీవ్రగాయాలు   అయ్యాయి. తెల్లవారుజామున 4గంటలకు జరిగిన  కియా కార్నివల్ కారు డ్ర...


టీఎస్‌‌‌‌ఐసెట్‌‌‌‌కు రికార్డ్‌‌‌‌ స్థాయి అప్లికేషన్లు

టీఎస్‌‌‌‌ఐసెట్‌‌‌‌కు రికార్డ్‌‌‌‌ స్థాయి అప్లికేషన్లు ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు ఫుల్‌‌‌‌ డిమాండ్‌‌‌‌     ఏటికేడు పెరుగుతున్న దరఖాస్తులు     నిరుడు 75 వేలు..ఈ సారి 80 వేలకు పైగానే..     ఇంకా పది రోజుల గడువు ఉండడంతో మరిన్ని పెరిగే ఛాన్స్‌‌‌‌ హనుమకొండ, వెలుగు : రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు డిమాండ్‌‌‌‌ పెరుగుతోంది. డిగ్రీ తర్వాత వివిధ రంగాల్లో ఉద్...


Kamareddy DMHO: కామారెడ్డిలో కామపిశాచి, వైద్యులపై వేధింపుల కేసుతో జిల్లా వైద్యాధికారి అరెస్ట్

Kamareddy DMHO: కామారెడ్డి జిల్లాలో కీచక డాక్టర్‌ను పోలీసులు అరెెస్ట్‌ చేశారు. విధుల్లో ఉన్న మహిళా వైద్యులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న జిల్లా వైద్యాధికారిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.


ఎఫ్​సీఐలో శిక్షణకు ఏడుగురి ఎంపిక

ఎఫ్​సీఐలో శిక్షణకు ఏడుగురి ఎంపిక నల్గొండ అర్బన్, వెలుగు : భారత ఆహార సంస్థ, నల్గొండ కార్యాలయంలో నూతనంగా ఉద్యోగంలో చేరిన వారిని ఏడుగురిని క్షేత్ర స్థాయి శిక్షణకు ఎంపిక చేసినట్లు నల్గొండ డివిజనల్ మేనేజర్ సుశీల్ కుమార్ సింగ్ తెలిపారు. గురువారం పట్టణంలోని సంస్థ కార్యాలయంలో వారికి శిక్షణ ఆర్డర్లను అందించి ఆయన మాట్లాడారు. సంస్థ ప్రధాన విభాగాలైన ప్రొక్యూర్...


ఏసీ ఆపినా కరెంటు బిల్లు పెరుగుతోందా? ఈ 1 సెకను పనితో బిల్లు సగానికి తగ్గుతుంది

ఏటా ఎండ వేడి పెరుగుతోంది. ఇప్పుడు ఇంట్లో ఏసీ తప్పనిసరి అయిపోతోంది. విపరీతమైన వేడిలో ఇల్లు చల్లగా ఉండాలంటే ఏసీ ఉండాల్సిందే. అయితే ఎయిర్ కండీషనర్ ఉన్నప్పుడు ఎంత హాయిగా అనిపిస్తుందో, కరెంటు బిల్లు విషయంలో ఆందోళన కూడా ఎక్కువే ఉంటుంది. ఏసీ రన్నింగ్ వల్ల కరెంటు బిల్లు బాగా పెరుగుతుంది. ఇది జేబుపై ఒత్తిడి తెస్తుంది. చాలా మంది డబ్బు ఆదా చేయడానికి, ఏసీని కాసేపు రన్ చేశాక, ఆఫ్ చేస్తారు. కాసేపటి తర్వాత మళ్లీ ఆన్ చేస్తారు. AC చల్లదనాన్ని ఇస్తూ, వేడి నుంచి ప్రజలకు ఉపశమనం కలిగిస్తుంది. విపరీతమైన వేడి నుంచి తప్పించుకోవడానికి ఏసీ ఆన్ చేస్తే, మధ్యతరగతి వారు కరెంటు బిల్లు పెరిగి ఇబ్బంది పడుతున్నారు. అయితే జేబుకి చిల్లు పడకుండా... ఏసీని ఆన్‌లో ఉంచుతూ కూడా.. బిల్లు పెరగకుండా చేసుకోవచ్చు. ఎలాగో తెలుసుకుందాం. రిమోట్ నుంచి ఏసీ ఆఫ్ చేసినా.. ఆ తర్వాత కూడా కొంత కరెంటును ఏసీ వాడుకుంటూనే ఉంటుంది. అందుకే మీరు ఏసీ వాడకపోయినా కరెంటు బిల్లు మాత్రం ఎక్కువగా వస్తూ ఉంటుంది. చాలా మంది తమ పడకగదిలో ఏసీని అమర్చుకుంటారు. రాత్రి నిద్రిస్తున్నప్పుడు లేదా అవసరమైనప్పుడు రిమోట్ ఉపయోగించి ఏసీని ఆఫ్ చేస్తారు. ఆ తర్వాత అసలు స్విచ్ ఆఫ్ చెయ్యరు. దీని వల్ల ఇండోర్ యూనిట్‌ పనిచేయడం ఆగుతుంది గానీ, అవుట్‌డోర్ యూనిట్‌ రన్‌ అవుతూ ఉంటుంది. అందువల్ల రిమోట్‌తో ఏసీని ఆపినప్పుడు.. ఏసీ మాత్రమే ఆగుతుందనీ, అవుట్‌డోర్ యూనిట్ పనిచేస్తూనే ఉంటుంది అనే విషయాన్ని మర్చిపోకూడదు. అవుట్‌డోర్ యూనిట్ బయట ఉంటుంది, కాబట్టి AC సరిగ్గా ఆఫ్ అవ్వలేదనే విషయం మీకు తెలియకపోవచ్చు. అది నడుస్తూనే ఉంటుంది. దీంతో విద్యుత్ వృథా అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏసీ తక్కువ వాడినా 24 గంటలూ వాడినట్లుగా కరెంటు బిల్లు ఎక్కువగా రావచ్చు. రిమోట్ ద్వారా ఏసీని స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత, స్విచ్ బోర్డు మెయిన్ లైన్ నుంచి ఏసీని స్విచ్ ఆఫ్ చేయాలి. రిమోట్ మాత్రమే ఉపయోగించి, ఊరుకోవచ్చు. అసలు స్విచ్ కూడా ఆఫ్ చెయ్యండి. అప్పుడు కంప్లీట్‌గా కరెంటు సప్లై ఆగిపోయి.. ఏసీ కరెంటు బిల్లు తక్కువగా వస్తుంది.


కరెంటు లెక్కలపై ఎంక్వైరీ స్పీడప్ చేసిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్

కరెంటు లెక్కలపై ఎంక్వైరీ స్పీడప్ చేసిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ చత్తీస్​గఢ్ ఒప్పందం, యాదాద్రి ప్లాంట్ల నిర్మాణంలో అక్రమాలపై విచారణ ప్రజలు, నిపుణుల నుంచి వివరాలు, సూచనల సేకరణ.. వ్యక్తిగతంగా,  పోస్టు ద్వారా సమాచార స్వీకరణ ఇప్పటికే బీఆర్ఎస్ హయాంలోని సీఎండీలు, ఆఫీసర్లకు నోటీసులు వంద రోజుల్లో ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చేలా వేగంగా చర్యలు హైదరాబాద...


Tirumala : తిరుమల ఆలయాన్ని సందర్శించిన రఘు రామ కృష్ణంరాజు

రఘు రామ కృష్ణంరాజు తిరుమల ఆలయాన్ని సందర్శించారు.


నిరుద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యం

నిరుద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యం మిర్యాలగూడ, వెలుగు : కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తోందని నల్గొండ, ఖమ్మం, వరంగల్ కాంగ్రెస్​ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అన్నారు. గురువారం రాత్రి మిర్యాలగూడలోని ఎస్పీ కన్వెన్షన్ హాల్​లో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన హాజరై మాట్లాడారు. 317, 46 జీవోల రద్ద...


హిమాచల్‌లో హద్దులు దాటిన ప్రచారం

హిమాచల్‌లో హద్దులు దాటిన ప్రచారం సిమ్లా :  హిమాచల్​ప్రదేశ్ లోక్​సభ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్నది. నాలుగు లోక్​సభ స్థానాలకు జూన్ 1న పోలింగ్ జరగనుంది. బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. క్యాంపెయిన్​లో భాగంగా నాయకులు చేస్తున్న వ్యక్తిగత విమర్శలు హద్దులు దాటిపోతున్నాయి. కాలే నాగ్, బిగ్డా షెహజాదా, హుస్న్​పరి అంటూ ఒకరిని ఒ...


అభివృద్ధికి రేవంత్ విజన్.!

అభివృద్ధికి రేవంత్ విజన్.! లోక్ సభ ఎన్నికల్లో  తెలంగాణ రాష్ట్రం నుంచి  కాంగ్రెస్ పార్టీ అత్యధిక ఎంపీ స్థానాలలో గెలవాలని సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాలను రూపొందించుకొని పనిచేశారు. దీనికి ప్రధాన కారణం తెలంగాణ లాంటి విభజిత రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా ఉండాలని బలంగా విశ్వసించారు. కాబట్టి,  క...


మే నెలాఖరులో తెలంగాణకు ప్రభాకర్‌‌ రావు!

మే నెలాఖరులో తెలంగాణకు ప్రభాకర్‌‌ రావు! ఫోన్​ ట్యాపింగ్​ కేసులో ఇప్పటికే నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసిన నాంపల్లి కోర్టు ప్రభాకర్ రావు ఎప్పుడు వచ్చినా అరెస్ట్ ఖాయమన్న పోలీసులు హైదరాబాద్‌‌‌‌, వెలుగు :  ఫోన్‌‌‌‌ ట్యాపింగ్‌‌‌‌,స్పెషల్ ఇంటెలిజెన్స్ లాగర్ రూమ్ ధ్వంసం కేసులో ప్రధాన నిందితుడు ఎస్‌‌‌‌ఐబీ మాజీ చీఫ్‌‌‌‌ ప్రభాకర్ రావు ఇండియాకు వచ్చేందుక...


గవర్నమెంట్​జూనియర్ కాలేజీలు గాడిన పడేదెన్నడో..!

గవర్నమెంట్​జూనియర్ కాలేజీలు గాడిన పడేదెన్నడో..! అధికారుల పర్యవేక్షణ లోపంతో నాణ్యతలేని ఇంటర్ విద్య     జూనియర్ కాలేజీల్లో అధ్వాన్నంగా ఫలితాలు     పట్టించుకోని జిల్లా అధికారులు వనపర్తి, వెలుగు : వనపర్తి జిల్లాలో గవర్నమెంట్ జూనియర్ కాలేజీలు గాడిన పడడం లేదు. ప్రభుత్వం రూ.కోట్లు ఖర్చు చేసి నాణ్యతమైన ఇంటర్ విద్యను ఉచితంగా అందిస్తున్నామని  చెబుతున్నా క్...


TDP Leader Visits Shirdi: సాయిబాబాను దర్శించుకున్న బాబు

TDP Leader Visits Shirdi: సాయిబాబాను దర్శించుకున్న బాబు


తెలంగాణలో భూముల విలువ పెంపు!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ పెంపు మార్గాలపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువలను సవరించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను కోరారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో భూముల ధరలు గణనీయంగా పెరిగాయని, అయితే స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో మాత్రం దానికి తగ్గట్టుగా పెరుగుదల లేదని అన్నారు. భూముల వాస్తవ మార్కెట్ విలువకు, ప్రభుత్వం నిర్దేశించిన భూముల...


Hyderabad: భర్తను చంపి గుండెపోటుగా నమ్మించింది.. 3 నెలల తర్వాత ట్విస్ట్ ఇచ్చిన నిందితుడు

ఒకర్ని ప్రేమించి.. మరో వ్యక్తిని పెళ్లాడిన మహిళ.. తన ప్రియుడ్ని మరిచిపోలేకపోయింది. భర్తకు అనుమానం రాకుండా అతడితో వివాహేతర సంబంధం కొనసాగించింది. అయితే, ఈ విషయం కట్టుకున్నవాడికి తెలిస్తే తనకు సమస్యల తప్పవని భావించింది. అతడ్ని లేకుండా చేస్తే ఏ ఇబ్బంది ఉండదని అనుకుని.. ప్రియుడికి తన ఆలోచన గురించి చెబితే అతడు ఒకే అన్నాడు. మరో ఇద్దరితో కలిసి ప్రియురాలి భర్తను దారుణంగా హత్యచేసి.. గుండెపోటు అని నమ్మించారు.