Trending:


కేయూ వైస్ ఛాన్సలర్ పై విజిలెన్స్ ఎంక్వైరీకి సర్కార్ ఆదేశం

కేయూ వైస్ ఛాన్సలర్ పై విజిలెన్స్ ఎంక్వైరీకి సర్కార్ ఆదేశం వరంగల్:  కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ తాటికొండ రమేశ్ పై విజిలెన్స్ ఎంక్వైరీకి సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో వీసీ రమేశ్ హయాంలో జరిగిన అక్రమాలపై విచారణకు చర్యలు చేపట్టారు అధికారులు. అక్రమ నియామకాలు,  బదిలీలు, ఫేక్ ప్రాజెక్టులకు అప్రూవల్స్ తదితర అక్రమాలపై ఉద్యోగ, విద్యార్థి సంఘాల నేతల...


ఎన్నికల వేళ తెలంగాణాలో రూ. 333.55 కోట్లు సీజ్

ఎన్నికల వేళ తెలంగాణాలో రూ. 333.55 కోట్లు సీజ్ న్యూఢిల్లీ, వెలుగు :  ఇటీవల తెలంగాణలో జరిగిన లోక్ సభ ఎన్నికల టైంలో రాష్ట్ర వ్యాప్తంగా రూ. 333.55 కోట్లను సీజ్ చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఇందులో రూ. 114.41 కోట్ల నగదు, రూ. 76.26 కోట్ల లిక్కర్, రూ. 29.31 కోట్ల డ్రగ్స్, రూ. 77.23 కోట్ల విలువైన వస్తువులు (బంగారం, ఆర్నమెంట్స్) వంటివి ఉన్నాయ...


వారి అకౌంట్లలోకి ఉచితంగా లక్ష రూపాయలు.. ప్రభుత్వం భారీ శుభవార్త, డబ్బులు విడుదల!

ప్రభుత్వం అదిరే శుభవార్త అందించింది. కీలక నిర్ణయం తీసుకుంది. డబ్బులు విడుదల చేసింది దీని వల్ల చాలా మందికి ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు. ఇంతకీ గవర్నమెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంది? ఎవరి అకౌంట్లలోకి డబ్బులు జమ చేసింది? ఎవరికి ప్రయోజనం కలుగుతుంది? వంటి అంశాలు తెలుసుకుందాం. తెలంగాణ సర్కార్ తాజాగా కల్యాణ లక్ష్మి పథకానికి నిధులు మంజూరు చేసింది. 2024– 25 ఆర్థిక సంవత్సరానికి రూ.725 కోట్లకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. దీని వల్ల చాలా మందికి ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు. అర్హత కలిగిన వారికి ఆర్థిక సాయం లభిస్తుంది. ఎన్నికల కోడ్ పూర్తి కాగానే కాంగ్రెస్ హామీ ఇచ్చిన కల్యాణ లక్ష్మి, తులం బంగారం స్కీమ్ అమలయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇదిలా ఉండగా, కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల ముందు కల్యాణ లక్ష్మి స్కీమ్ పేరిట గతంలో అందజేసిన ఆర్థిక సాయం తో పాటు తులం బంగారం కూడా ఇస్తామని ప్రకటించింది. ఈ అంశంపై సుదీర్ఘంగా కసరత్తు చేసిన ప్రభుత్వం, నిధులు మంజూరు చేసింది. దీని వల్ల లబ్ధిదారులకు ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు. డబ్బుతో పాటుగా బంగారం కూడా లభించనుంది. అందువల్ల స్కీమ్ కింద బెనిఫిట్ పొందే వారికి ఇది ఊరట కలిగించే అంశం అని చెప్పుకోవచ్చు. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తోంది. ఉచిత బస్ ప్రయాణం స్కీమ్‌ను అమలులోకి తెచ్చింది. ఇంకా రూ. 500కే గ్యాస్ సిలిండ్ పథకాన్ని కూడా అమలు చేస్తోంది. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని కూడా లాంచ్ చేసింది. అలాగే కొత్త రేషన్ కార్డులు కూడా త్వరలోనే రాబోతున్నాయి. అలాగే ఫ్రీ కరెంట్ పథకం కూడా అమలులో ఉంది. 200 యూనిట్ల వరకు ఉచితంగానే కరెంట్ పొందొచ్చు. ఒక్కో హామీని అమలు చేస్తూ వస్తోంది. ఇప్పుడు కల్యాణ లక్ష్మీ స్కీమ్ కింద తులం బంగారం, రూ.లక్ష ఆర్థిక సాయాన్ని కూడా అందిస్తోంది. అందుకే ప్రభుత్వం ఈ స్కీమ్ కింద లబ్ధి దారులకు ఊరట కలిగేలా రూ.700 కోట్లకు పైగా నిధులు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. దీని వల్ల అర్హత కలిగిన వారికి ప్రయోజనం కలుగనుంది. డబ్బులు అందనున్నాయి. అయితే ప్రభుత్వ పథకాలు అందరికీ అందడం లేదని ప్రతి పక్షాలు విమర్శిస్తున్నాయి. అర్హత ఉన్న వారికి కూడా పథకాల ప్రయోజనాలు పూర్తి స్థాయిలో అందడం లేదని పేర్కొంటున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం పథకాలను అమలు చేస్తూ ముందుకు వెళ్తోంది. పథకం ప్రయోజనాలు పొందని వారు, అర్హత ఉంటే మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం తెలియజేస్తోంది.


సీఎం జగన్ లండన్ వెళ్లే సమయంలో కలకలం.. ఎయిర్‌పోర్టులో అనుమానాస్పద వ్యక్తి

Ys Jagan Airport Suspected Man: వైఎస్సార్‌సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడ ఎయిర్‌పోర్ట్‌ నుంచి లండన్ బయల్దేరి వెళ్లారు. లండన్‌ పర్యటనకు వెళ్తున్న సీఎం వైఎస్‌ జగన్‌కు వైఎస్సార్‌సీపీ నేతలు వీడ్కోలు పలికారు. అయితే సీఎం జగన్ లండన్ వెళ్లే సమయంలో.. ఎయిర్‌పోర్ట్‌లో డాక్టర్ ఉయ్యూరు లోకేష్ కుమార్ అనే వ్యక్తి అనుమానాస్పందగా కనిపించడంతో.. వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


బెటాలియన్‌‌‌‌లో ఆయుధాలపై విద్యార్థులకు అవగాహన

బెటాలియన్‌‌‌‌లో ఆయుధాలపై విద్యార్థులకు అవగాహన రాజన్న సిరిసిల్ల, వెలుగు : పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మర్‌‌‌‌‌‌‌‌ క్యాంపును విద్యార్థులు వినియోగించుకోవాలని సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్​రెడ్డి తెలిపారు.  సిరిసిల్లలోని 17వ బెటాలియన్‌‌‌‌లో పోలీస్ శాఖకు సంబంధించి ట్రైనింగ్‌‌‌‌, టెక్నాలజీ వినియోగం, వెపన్స్‌‌‌‌.. తదితర అంశాలపై విద్యార్థులకు అవ...


మేడిగడ్డ ఏడో బ్లాక్‌‌‌‌‌‌‌‌లో గేట్లను ఎత్తుతున్నరు

మేడిగడ్డ ఏడో బ్లాక్‌‌‌‌‌‌‌‌లో గేట్లను ఎత్తుతున్నరు మహదేవపూర్, వెలుగు :  కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ లో కుంగిన ఏడో బ్లాక్ లోని గేట్లను అధికారులు ఒక్కొక్కటిగా ఎత్తుతున్నారు. ఎన్డీఎస్ఏ బృందం పరిశీలించి వెళ్లిన తర్వాత ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఎల్ అండ్ టీ సంస్థ ద్వారా ఇరిగేషన్ ఆఫీసర్లు మేడిగడ్డ బ్యారేజీ వద్ద పనులు చేపడుతున్నారు. ఈ నేపథ్య...


Top Headlines Today: కేబినెట్ భేటీకి అనుమతి రాకపోతే ఢిల్లీకి రేవంత్; కూటమి శ్రేణులకు నాగబాబు సూచనలు - నేటి టాప్ న్యూస్

కేబినెట్ భేటీకి అనుమతి రాకపోతే ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ హైదరాబాద్: ఎన్నికల సంఘం నుంచి అనుమతి రాకపోవడంతో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, ఖరీఫ్ పంటల ప్రణాళిక, రైతాంగానికి సంబంధించిన పలు కీలకమైన అంశాలపై కేబినెట్ భేటీలో చర్చించాలని మంత్రులు భావించారు. కేబినెట్ భేటీ నిర్వహించడానికి ప్రభుత్వం ముందుగానే ఈసీని అనుమతి కోరింది. కానీ శనివారం (మే 18న) మధ్యాహ్నం నుంచి రాత్రి 7 గంటల వరకు ఈసీ నుంచి ఎలాంటి...


JNPA: జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీలో హెచ్ఆర్‌ అండ్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, టైపిస్ట్ పోస్టులు

JNPA Recruitment: ముంబయిలోని జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ కాంట్రాక్ట్ ప్రాతిపదికన నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 05 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు మే 28 నుంచి 30వ తేదీ వరకు ఇంటర్వ్యూకి హాజరు కావోచ్చు. షార్ట్‌లిస్టెడ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. వివరాలు.. ఖాళీల సంఖ్య: 05 ⏩ మార్కెటింగ్...


Telangana Cabinet Meeting: కేబినెట్ భేటీకి అనుమతి రాకపోతే ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు

EC Denied Permission To Telangana Cabinet Meeting: హైదరాబాద్: ఎన్నికల సంఘం నుంచి అనుమతి రాకపోవడంతో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, ఖరీఫ్ పంటల ప్రణాళిక, రైతాంగానికి సంబంధించిన పలు కీలకమైన అంశాలపై కేబినెట్ భేటీలో చర్చించాలని మంత్రులు భావించారు. కేబినెట్ భేటీ నిర్వహించడానికి ప్రభుత్వం ముందుగానే ఈసీని అనుమతి కోరింది. కానీ శనివారం (మే 18న) మధ్యాహ్నం నుంచి రాత్రి 7 గంటల వరకు ఈసీ నుంచి ఎలాంటి సమాచారం...


మహిళలకు ఫ్రీ బస్ జర్నీని మోదీ జీర్ణించుకోలేకపోతున్నరు: పొన్నం ప్రభాకర్

మహిళలకు ఫ్రీ బస్ జర్నీని మోదీ జీర్ణించుకోలేకపోతున్నరు: పొన్నం ప్రభాకర్ మహిళలకు  ఫ్రీ బస్ జర్నీపై  ప్రధాని నరేంద్ర మోదీ  వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ వేశారు.  మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేయడాన్ని  ప్రధాని స్థాయిలో ఉండి జీర్ణించుకోలేక పోతున్నారని ఆగ్రహం వ్యక్తం  చేశారు.  చిన్న చిన్న అంశాలపై మాట్లాడి ప్రధాని స్థాయి దిగజార్చొద్దని  హితవు ...


తీర్థయాత్రకు వెళ్లివస్తుండగా బస్సు దగ్ధం.. 8 మంది మృతి

తీర్థయాత్రకు వెళ్లివస్తుండగా బస్సు దగ్ధం.. 8 మంది మృతి హర్యాణాలో ఘోరం జరిగింది. తీర్థయాత్రలకు వెళ్లివస్తున్న ఒకే కుటుంబానికి చెందిన 60మంది ప్రయాణిస్తున్న బస్సులో మంటలు చేలరేగాయి. హర్యానాలోని కుండలలి మనేసర్ పల్వాల్ ఎక్స్ ప్రెస్ వే మీద శుక్రవారం అర్ధరాత్రి బస్సు పూర్తిగా దగ్ధమైంది. బస్సులో ఉన్నవారంతా ఉత్తరప్రదేశ్ లోని మధుర, బృందావన్  టూర్ కు వెళ్లి స...


ఆస్తికోసం కన్నతల్లి, ఇద్దరు కూతుళ్ల హత్య

ఆస్తికోసం కన్నతల్లి, ఇద్దరు కూతుళ్ల హత్య ఖమ్మం జిల్లాలో దారుణం ఆస్తిని తన పేరిట రాయాలని తల్లికి వేధింపులు ఆమె ఒప్పుకోకపోవడంతో ముగ్గుర్ని చంపి పరారైన నిందితుడు తల్లాడ,  వెలుగు : ఆస్తి కోసం కన్నతల్లిని, కడుపున పుట్టిన ఇద్దరు ఆడపిల్లలను ఓ వ్యక్తి పొట్టనబెట్టుకున్నాడు. తల్లి ఆస్తిని తన పేరుమీద రాయకపోవడంతో ముగ్గురిని హత్యచేసి పరారయ్యాడు. ఈ దారుణ ఘటన  ...


TS Cabinet Expansion : సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ లో మరో ఆరుగురికి ఛాన్స్, ఎవరెవరికి చోటు దక్కనుంది?

TS Cabinet Expansion : తెలంగాణ కేబినెట్ విస్తరణపై మరోసారి ప్రచారం మొదలైంది. మరో 6గురికి కేబినెట్ లో అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది. ప్రాతినిధ్యం లేని జిల్లాలు, సామాజిక వర్గాల ఆధారంగా ఈ ఎంపిక ఉండనున్నట్లు సమాచారం.


తెలంగాణలో వాళ్లందరికీ గుడ్‌న్యూస్.. లక్షతో పాటు తులం బంగారం, నిధులు విడుదల

తెలంగాణ వాసులకు కాంగ్రెస్ ప్రభుత్వం తీపి కబురు వినిపించింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కళ్యాణ లక్ష్మి లబ్దిదారులకు అదిరిపోయే శుభవార్త వినిపించింది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు.. కళ్యాణ లక్ష్మి పథకం కింద లక్ష రూపాయల ఆర్థిక సహాయంతో పాటు.. తులం బంగారం కూడా ఇచ్చేందుకు గానూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఉత్తర్వులు కూడా విడుదల చేశారు.


జూన్ 4 లోగా లక్ష ఫిర్యాదుల పరిష్కారం

జూన్ 4 లోగా లక్ష ఫిర్యాదుల పరిష్కారం గత సర్కారు హయాంలో రెండున్నర లక్షల కంప్లయింట్స్  ఇప్పటికే లక్షన్నర సాల్వ్ చేసిన ఆఫీసర్లు ‘ధరణి’ కమిటీ  కీలక నిర్ణయం  ఆ తర్వాతే సర్కారుకు నివేదిక  ప్రక్షాళన దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు హైదరాబాద్: ధరణి సమస్యలపై చర్చించేందుకు ఏర్పాటైన కమిటీ ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 4వ తేదీలోగా పెండింగ్ లో ఉన్న లక్ష ...


Taiwan: తైవాన్ పార్లమెంట్ లో కాలర్లు పట్టుకుని కొట్టుకున్న ఎంపీలు.. వైరల్ వీడియో..

Taiwan parliament: తైవాన్ పార్లమెంట్ లో శుక్రవారం షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఒక బిల్లును ప్రవేశ పెట్టే క్రమంలో అధికార, అపోసిషన్ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో ఒకరిపై మరోకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు.


జార్జియా మరో యుక్రెయిన్‌గా మారనుందా?

ఇది గత కొంతకాలంగా జార్జియాలో పౌరసమాజంపై వివిధ రూపాలలో జరుగుతున్న దాడులలో భాగం. ఈ చట్టం ఎవరినైనా అణిచివేసే చట్టం. ప్రభుత్వానికి నచ్చని ఏ పౌర సమాజ సంస్థనైనా అణిచివేసే వెసులుబాటు ఈ చట్టం కల్పిస్తోంది’


సైబర్ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు పంపుతున్నగ్యాంగ్

సైబర్ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు పంపుతున్నగ్యాంగ్ సైబర్ నేరగాళ్లకు అకౌంట్ వివరాలు పంపుతున్న గ్యాంగ్‌‌     ఒక్కో అకౌంట్‌‌కి రూ.15 వేలు కమీషన్     82 ఖాతాల్లో రూ.5 కోట్ల లావాదేవీలు     65 అకౌంట్లు స్వాధీనం, ఐదుగురు అరెస్టు హైదరాబాద్‌‌, వెలుగు :  సైబర్ నేరగాళ్లకు బ్యాంక్  అకౌంట్స్‌‌ సప్లయ్  చేస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను ఈస్ట్‌‌జోన్‌‌ టాస్క్‌‌ఫోర్స...


స్వాతి మలివాల్‌ దాడి కేసులో కేజ్రీవాల్ పీఏ అరెస్ట్

స్వాతి మలివాల్‌ దాడి కేసులో కేజ్రీవాల్ పీఏ అరెస్ట్ స్వాతి మలివాల్‌పై దాడి కేసులో కీలక పరిణామం జరిగింది. అరవింద్ కేజ్రీవాల్ పీ.ఏ బిహవ్ కుమార్‌ను ఢిల్లీ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. కుమార్‌ను సీఎం ఇంటి వెనుక గేటు నుంచి బయటకు తీసుకెళ్లారు. దర్యాప్తులో సహకరించడానికి తాను సిద్ధంగా ఉన్నానని కుమార్ ఢిల్లీ పోలీసులకు ఇమెయిల్ పంపిన వెంటనే ఈ ఘటన జరిగింది....


నార్సింగి మున్సిపాలిటీ కాంగ్రెస్‌‌‌‌ కైవసం

నార్సింగి మున్సిపాలిటీ కాంగ్రెస్‌‌‌‌ కైవసం గండిపేట, వెలుగు : గండిపేట మండలం నార్సింగి మున్సిపాలిటీలో బీఆర్ఎస్​కు గట్టి షాక్​తగిలింది. చైర్మన్‌‌‌‌ రేఖయాదగిరి, వైస్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ వెంకటేశ్​యాదవ్‌‌‌‌పై కాంగ్రెస్​పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. శనివారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో 10 మంది కాంగ్రెస్‌‌‌‌ కౌన్సిలర్లు, ఇద్దరు బీజేపీ కౌన్సిలర్లు, బీఆ...


ఈజిప్ట్ పిరమిడ్లు నిర్మాణం ఇలా జరిగిందంట.. వెలుగులోకి వచ్చిన షాకింగ్ సమాచారం..!

ఈజిప్టులో 3700 నుండి 4700 సంవత్సరాల క్రితం నిర్మించబడిన పిరమిడ్లు ప్రపంచ వింతలలో ఒకటి.అయితే వీటిని ఎలా నిర్మించారు, రాళ్లను ఎలా తీసుకొచ్చారు అనేది చాలా ఏళ్లుగా మిస్టరీగా మిగిలిపోయింది. తాజాగా దీనిపై అమెరికాలోని ఓ యూనివర్శిటీ నిర్వహించిన అధ్యయనంలో.. దాని రహస్యాలను తెలుసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. యూనివర్శిటీ ఆఫ్ నార్త్ కరోలినా విల్మింగ్టన్ పరిశోధకులు నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం.. ఈజిప్టులో నైలు నదికి 64 కిలోమీటర్ల ఉపనది ఉండేదని శాస్త్రవేత్తలు గుర్తించారు. అది అది పూర్తిగా ఎండిపోయి కొన్ని సంవత్సరాల తర్వాత ఎడారిగా మారిపోయింది. ఇక పిడమిడ్ల విషయానికి వస్తే.. దానిని నిర్మించడానికి ఉపయోగించిన భారీ రాళ్లను ఈ నదులు ఉపయోగించే ఇక్కడికి తరలించారని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. దీన్ని గుర్తించేందుకు రాడార్ శాటిలైట్ ఇమేజరీ టెక్నాలజీని ఉపయోగించారు. దీనికోసం 31 వరుసల పిరమిడ్‌లతో నది గమనాన్ని పరిశోధిస్తున్నామని ప్రొ.ఎమాన్ కోనిమ్ తెలిపారు. అలాగే రాడార్ శాటిలైట్ ఇమేజరీ టెక్నాలజీ ద్వారా ఇసుక కింద కొండచరియలు విరిగిపడడాన్ని గుర్తించి చిత్రాలను తీస్తున్నట్లు తెలిపారు. నది మార్గం, విస్తీర్ణం ఇంకా సరిగ్గా నిర్ధారించలేదని.. అప్పటికి ఉన్న మ్యాప్‌ను సాంకేతికతతో కనిపెడతామని చెపుతున్నారు.


గిరిజన గురుకులంలో డిగ్రీ కోర్సులు

గిరిజన గురుకులంలో డిగ్రీ కోర్సులు తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌‌స్టిట్యూషన్స్ సొసైటీ నిర్వహిస్తున్న వరంగల్‌‌ జిల్లా అశోక్‌‌నగర్‌‌లోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఆర్మ్‌‌డ్ ఫోర్సెస్ ప్రిపరేటరీ అకాడమీ ఫర్ మెన్ 2024–-25 విద్యా సంవత్సరానికి డిగ్రీ కోర్సులో ప్రవేశానికి అర్హులైన అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్​ కోరుతోంది...


ఇథనాల్ ఫ్యాక్టరీ నిలిపివేయాలని గ్రామస్తుల ఆందోళన

ఇథనాల్ ఫ్యాక్టరీ నిలిపివేయాలని గ్రామస్తుల ఆందోళన బెజ్జంకి, వెలుగు : తమ గ్రామంలో ఇథనాల్​ఫ్యాక్టరీ నిర్మాణం నిలిపివేయాలని డిమాండ్​చేస్తూ సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని పోతారం, నరసింహుల పల్లె గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. శుక్రవారం అడిషనల్​కలెక్టర్​ శ్రీనివాస్​రెడ్డి ఫ్యాక్టరీ ప్రతినిధులతో కలిసి గ్రామస్తులకు అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్...


మహబూబాబాద్​ జిల్లాలో ఖనిజ సంపద మాయం!

మహబూబాబాద్​ జిల్లాలో ఖనిజ సంపద మాయం! జిల్లాలో ఆగని బెరైటీస్​ అక్రమ రవాణా     రాత్రి వేళల్లో తరలిస్తున్న అక్రమార్కులు     ప్రభుత్వ ఖజానాకు గండి     నిఘాను పెంచుతామంటున్న ఫారెస్ట్ ఆఫీసర్లు మహబూబాబాద్, వెలుగు : ఖనిజ సంపద మాయమవుతున్నది. మహబూబాబాద్​ జిల్లా పరిధిలోని గార్ల మండలంలో వందల ఎకరాల్లో ఉన్న ఖనిజ సంపదపై అక్రమార్కుల కన్ను పడింది. రాత్రికి రాత్ర...


Mallareddy: స్థలం కబ్జా చేస్తున్నారని ఆరోపణ - మాజీ మంత్రి మల్లారెడ్డి, ఇతరులకు భూ వివాదం, పోలీసులతో వాగ్వాదం

Brs Leader Argue With Police In Land Issue: మేడ్చల్ (Medchal) జిల్లా జీడిమెట్ల పరిధిలోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్రిక్తత నెలకొంది. సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్ 82లో నెలకొన్న భూ వివాదంలో మాజీ మంత్రి మల్లారెడ్డికి, ఇతరులకు మధ్య వాగ్వాదం జరిగింది. 1.15 ఎకరాల భూమి తాము కొన్నామని అది తమదేనని ఓ వర్గానికి చెందిన 15 మంది చెబుతుండగా.. తమ భూమిని కబ్జా చేస్తున్నారంటూ మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. భూమి చుట్టూ అక్రమంగా ఫెన్సింగ్...


యాదగిరిగుట్ట ఆర్జిత సేవలకు డ్రెస్‌‌‌‌‌‌‌‌ కోడ్‌‌‌‌‌‌‌‌

యాదగిరిగుట్ట ఆర్జిత సేవలకు డ్రెస్‌‌‌‌‌‌‌‌ కోడ్‌‌‌‌‌‌‌‌ మగవారు తెల్లటి దుస్తులు, మహిళలు చీరలు      చున్నీతో కూడిన పంజాబీ డ్రెస్‌‌‌‌‌‌‌‌లోనే రావాలని ఈవో ఆదేశాలు యాదాద్రి, వెలుగు : యాదగిరిగుట్ట దేవస్థానంలో జరిగే ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులకు సంప్రదాయ దుస్తులు తప్పనిసరి చేస్తూ ఈవో భాస్కర్‌‌‌‌‌‌‌‌రావు ఆదేశాలు జారీ చేశారు. ఈ విధానం జూన్‌‌‌‌‌‌‌‌ 1 నుం...


సన్న బియ్యం కొనుగోళ్లు, వడ్ల అమ్మకాల్లో అవినీతి

సన్న బియ్యం కొనుగోళ్లు, వడ్ల అమ్మకాల్లో అవినీతి సన్న బియ్యం కొనుగోళ్లు, వడ్ల అమ్మకాల్లో అవినీతి బీఆర్‌‌‌‌ఎస్ నేతలు సుదర్శన్‌‌ రెడ్డి, రవీందర్‌‌ ‌‌సింగ్ ఆరోపణ హైదరాబాద్, వెలుగు :  సన్న బియ్యం కొనుగోలులో అవకతవకలు జరుగుతున్నాయని మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌‌‌‌ఎస్ నేత పెద్ది సుదర్శన్‌‌రెడ్డి, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ రవీందర్‌‌‌‌ సింగ్ ఆరోపించ...


పెళ్లింట విషాదం.. ఐదుగురు మృతి

పెళ్లింట విషాదం.. ఐదుగురు మృతి పెళ్లి షాపింగ్​చేసి తిరిగొస్తుండగా యాక్సిడెంట్​ అదుపుతప్పి లారీని ఢీకొట్టిన కారు అనంతపురం జిల్లా గుత్తి సమీపంలో ఘటన అనంతపురం: ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుత్తి సమీపంలోని 44వ నేషనల్​హైవేపై వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. అదే సమయంలో ఎదురుగా వస్తున్న లారీ...


మే 22 తర్వాత తెలంగాణలో భారీ వర్షాలు

మే 22 తర్వాత తెలంగాణలో భారీ వర్షాలు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే చాన్స్: ఐఎండీ​ నేటినుంచి నాలుగు రోజులు రాష్ట్రవ్యాప్తంగా వానలు   వచ్చే మూడు రోజులు 24 జిల్లాలకు ఎల్లో అలర్ట్​ జారీ హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలో ఈ నెల 22 తర్వాత అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నదని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.  22న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే చాన్స్​ ఉందని తెల...


ఆస్తి కోసం తల్లీ, ఇద్దరు కూతుళ్లను చంపిండు

ఆస్తి కోసం తల్లీ, ఇద్దరు కూతుళ్లను చంపిండు ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గోపాలపేట గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. వెంకటేశ్వర్లు  అనే వ్యక్తి తన   కన్నతల్లితో సహా  ఇద్దరు కూతుళ్లను హత్య చేసి పరారయ్యాడు. కొన్నేళ్ల క్రితం వెంకటేశ్వరరావు  భార్య అనుమానాస్పదంగా మృతి చెందడంతో  తన తల్లి పిచ్చమ్మతో పాటు ,అతని ఇద్దరి కూతుళ్లు నీరజ, ఝాన్సీతో కలిసి ఉంటున్నాడు.  కుట...


ఆఫీసర్లపై గరం

ఆఫీసర్లపై గరం వాడీవేడిగా కొత్తగూడెం జడ్పీ జనరల్​బాడీ మీటింగ్     ఆఫీసర్ల తీరుపై ప్రజాప్రతినిధుల ఆగ్రహం     ఆఫీసర్లు మీటింగ్​లకు ఆబ్సెంట్ కావొద్దు: ఎమ్మెల్యే కూనంనేని     సమస్యలేం ఉన్నాయో కనీసం ఎమ్మెల్యేలకు చెప్పారా? భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లా పరిషత్ జనరల్ బాడీ మీటింగ్ లకు హెచ్ఓడీలు సక్రమంగా రాకపోవడం పట్ల ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ...


తెలంగాణలో మెగాఫుడ్‌ పార్క్‌.. 25 వేల మందికి ఉపాధి, ఈ జిల్లాల్లోనే..

తెలంగాణలో అతిపెద్ద మెగాఫుడ్ పార్క్ త్వరలో అందుబాటులోకి రాబోతుంది. ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేసిన ఈ పార్కు ద్వారా 25 వేల మందికి ఉపాధి లభించనుంది. దాదాపు 200 ఎకరాల్లో ఈ మెగాఫుడ్ పార్క్ ఏర్పాటు చేయగా.. లోక్‌సభ ఎన్నికల కోడ్ ముగియగానే పార్కును ప్రారంభించనున్నారు.


ఫేక్ సర్టిఫికెట్స్ దందా.. ఇద్దరు అరెస్ట్, నలుగురు పరార్

ఫేక్ సర్టిఫికెట్స్ దందా.. ఇద్దరు అరెస్ట్, నలుగురు పరార్ హైదరాబాద్:- నగరంలో నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టు రట్టు చేశారు మహేశ్వరం ఎస్ఓటీ,  చైతన్య పురి పోలీసులు. నకిలీ డిగ్రీ సర్టిఫికెట్ల తయారీ చేసి నిరుద్యోగ యువతి యువకులకు విక్రహిస్తున్న  ఏడుగురు సభ్యుల ముఠాలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరో నలుగురు పరారయ్యారు. అరెస్టైన వారిని మెహదీపట...


ఖమ్మంలో విషాదం.. బస్సులోంచి జారిపడి యువతి మృతి

ఖమ్మంలో విషాదం.. బస్సులోంచి జారిపడి యువతి మృతి హైదరాబాద్​:  ఆర్టీసీ బస్సులోంచి జారిపడి ఓ యువతి మృతి చెందింది.  ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం పెద్దమునగాలకు చెందిన అనూష (26) బస్సులో వెళుతోంది. ఈక్రమంలో ఎం పీడీవో ఆఫీసు సమీపంలోకి రాగానే  ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ఆర్టీసీ డ్రైవర్‌ ఒక్కసారిగా బ్రేక్‌ వేశాడు. దీంతో బస్సు ఫుట్‌బోర్డుపై నిలుచున్న...


బీజేపీకి 200 సీట్లలోపే: దీదీ

బీజేపీకి 200 సీట్లలోపే: దీదీ గోఘాట్ :  ఈ లోక్‌‌సభ ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమే గెలుస్తుందని.. కేంద్రంలో అధికారంలోకి వస్తుందని పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) చీఫ్ మమతా బెనర్జీ అన్నారు. బీజేపీకి ఓటమి తప్పదని.. ఆ పార్టీకి ‘200 సీట్ల’ దాటవని అన్నారు. శనివారం ఆరంబాగ్ లోక్‌‌సభ నియోజకవర్గం పరిధిలోని గోఘాట్‌‌లో నిర్వహించిన ఎలక్షన్ ర్యాలీలో ఆమె...


మాజీ మంత్రి మల్లారెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

హైదరాబాద్ సుచిత్ర పరిధిలోని ఓ భూ వివాదం కేసులో మాజీ మంత్రి మల్లారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మల్లారెడ్డితో పాటు అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డిని కూడా పేట్ బషీరాబాద్ స్టేషన్‌కు తరలించారు.


పోలీస్ సిబ్బంది పిల్లలకు సమ్మర్ క్యాంపు

పోలీస్ సిబ్బంది పిల్లలకు సమ్మర్ క్యాంపు కరీంనగర్ క్రైం, వెలుగు : పిల్లలు చదువుతో పాటు ఆటలకు కూడా ప్రాధాన్యమిచ్చేలా పేరేంట్స్‌‌‌‌ కృషి చేయాలని సీపీ అభిషేక్‌‌‌‌ మహంతి సూచించారు. కమిషనరేట్‌‌‌‌ పరిధిలోని పోలీస్ సిబ్బంది పిల్లలకు ఏర్పాటు చేసిన సమ్మర్ క్యాంపును శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. క్యాంపు రెండు వారాలపాటు కొనసాగుతుందని, దీనిలో డ్రాయింగ్ ...


అమెరికా U-వీసా కుట్ర కేసులో నలుగురు భారతీయులు

అమెరికా U-వీసా కుట్ర కేసులో నలుగురు భారతీయులు U-వీసాల కోసం సాయుధ దోపిడీలకు పాల్పడినందుకు నలుగురు భారతీయ పౌరులతో సహా ఆరుగురు వ్యక్తులపై US కోర్టు అభియోగాలు మోపింది. చికాగో, శివారు ప్రాంతాల్లో సాయుధ దోపిడీలకు పాల్పడినట్లు ఫెడరల్ కోర్టు శుక్రవారం వారిపై నేరారోపణ చేసింది. తద్వారా బాధితులు యునైటెడ్ స్టేట్స్‌లోని నిర్దిష్ట నేర బాధితుల కోసం రిజర్వు చేసిన ...


ప్రధాని మోదీ ప్రజలను రెచ్చగొడుతున్నారు: మల్లికార్జున్ ఖర్గే

ప్రధాని మోదీ ప్రజలను రెచ్చగొడుతున్నారు: మల్లికార్జున్ ఖర్గే ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే  ఫైరయ్యారు. దేశ ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్సీపీఎస్పీ నాయకుడు శరద్ పవార్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేతో కలిసి మే 1...


ఈసారి ఏ పార్టీ గెలుస్తుంది? చిలక చెప్పిన జోస్యం ఇదే

ప్రధాన పార్టీలు గత నెల రోజులుగా ప్రచారాలు చేస్తూ, విమర్శలు ప్రతి విమర్శలు చేసుకున్నాయి. చివరికి ఓటర్లు ఇచ్చిన తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. ఆత్మీయ పార్టీకి అనుకూలంగా ఉండనుంది. ఏ పార్టీ కేంద్రంలో అధికారాన్ని సొంతం చేసుకోనుంది. అనే విషయాలు లోకల్ 18 తో చిలక జ్యోష్యం చెప్పిన విషయాలు తెలుసుకుందాం.నిజాంబాద్ జిల్లా కేంద్రంలోని ప్రధాన బస్టాండ్ సమీపంలో రాజు చిలక జోస్యం చెబుతున్నాడు. అయితే పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు...


తాగునీటి గండం నుంచి..గట్టెక్కేనా

తాగునీటి గండం నుంచి..గట్టెక్కేనా ఎల్లంపల్లిలో అడుగంటుతున్న జలాలు     20.175 టీఎంసీలకు .. 5.69 టీఎంసీలకు పడిపోయిన నీటిమట్టం గోదావరిఖని, వెలుగు : ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ​లో రోజురోజుకు నీరు అడుగంటుతున్నది. ప్రాజెక్ట్​ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా శనివారం నాటికి 5.69 టీఎంసీలకు పడిపోయింది. పూర్తి నీటి మట్టం  148 మీటర్లు కాగా శ...


సఖి సెంటర్ లో బాధితులకు భరోసా కరువు

సఖి సెంటర్ లో బాధితులకు భరోసా కరువు ఆఫీసర్లు, ఎన్జీవో నిర్లక్ష్యంతో బాధిత మహిళలకు తిప్పలు     కౌన్సిలర్, లీగల్​  అడ్వైజర్  లేకుండానే రన్​ చేస్తున్రు     సిబ్బంది లేకున్నా జీతాలు తీసుకుంటున్నరు     10 నెలలుగా బాధిత మహిళలకు కిట్లు ఇవ్వని నిర్వాహకులు గద్వాల, వెలుగు : వరకట్న వేధింపుల గురవుతున్న వారు, వివిధ రకాల హింసకు గురవుతున్న మహిళలు, చైల్డ్  మ్యా...


Tirupati Attack Case : చంపాలని కాదు ప్రతి దాడి మాత్రమే - పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో నిందితుడి భార్య ప్రకటన

Elections 2024 : నామినేషన్ సమయంలో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాహనంపై దాడి చేసినందున తాము పులివర్తి నానిపై ప్రతిదాడి చేశామని అంతే కానీ ఆయనను చంపాలని కాదని ఈ దాడి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న భానుకుమార్ రెడ్డి సతీమణి, జడ్పీటీసీ ఢిల్లీ రాణి అన్నారు. నిందితుల్ని అరెస్టు చేయడంతో ఆమె తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. ప్రతి దాడి చేశాం ! చంద్రగిరి ఎమ్యెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాహనం పై చేసిన దాడికి ప్రతిదాడిగా పులివర్తి నాని...


ఇదెక్కడి ఇచ్చంత్రం సామీ.. నడిరోడ్డుపై భర్తను వదిలేసి భార్యాపిల్లల్ని కొట్టేసిన దొంగలు..!

హైదరాబాద్‌లో ఓ ఆశ్చర్యకరమైన దొంగతనం జరిగింది. దొంగలు ఓ ఫ్యామిలీని కొట్టేశారు. అది కూడా నడిరోడ్డు మీదే.అది కూడా భర్తను వదిలేసి.. భార్యను ఇద్దరి పిల్లల్ని ఎత్తుకెళ్లిపోయారు. మరి ఈ ఘటనను కిడ్నాప్ అనాలి కదా అనుకుంటున్నారా.. కాదు దొంగతనమే అనాలి. ఎందుకంటే.. ఎత్తుకెళ్లింది మనుషుల్ని కాదు.. విగ్రహాలను. అది కూడా రోడ్డు మీద జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన ఫ్యామిలీ విగ్రహాలను దొంగలు కొట్టేశారు. ఇప్పుడు దీనిపై నెట్టింట ఆసక్తికర చర్చ నడుస్తోంది.


రోడ్లపై దుమ్ము..వాహనదారుల అవస్థలు

రోడ్లపై దుమ్ము..వాహనదారుల అవస్థలు జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో రోడ్లు దుమ్ముతో నిండిపోతున్నాయి. పూడూరు నుంచి కొడిమ్యాల వెళ్లే రోడ్డు కొత్తగా నిర్మిస్తుండగా.. కాంట్రాక్టర్‌‌‌‌‌‌‌‌ పనులను మధ్యలోనే ఆపేశాడు. దీంతో పాటు కొండగట్టు నుంచి కొడిమ్యాల వెళ్లే దారిలో కూడా బ్రిడ్జి నిర్మించిన అధికారులు రెండు వైపులా అప్రోచ్‌‌‌‌ రోడ్డు వేయడం మరిచిపోయారు. నెలల...


సీనియర్ బ్యాంకర్ నారాయణ వఘల్‌‌ కన్నుమూత

సీనియర్ బ్యాంకర్ నారాయణ వఘల్‌‌ కన్నుమూత న్యూఢిల్లీ :  సీనియర్ బ్యాంకర్‌‌‌‌, ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ చైర్మన్ నారాయణ వఘల్‌‌ (88)  శనివారం మధ్యాహ్నం  కన్నుమూశారు. ఆరోగ్యం బాగోలేకపోవడంతో  చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌‌లో ఆయన జాయిన్ అయ్యారు. అప్పటి నుంచి వెంటిలేటర్‌‌‌‌పై ఉన్నారు. ఆయన అంత్యక్రియలు చెన్నైలో జరిగాయి.  నారాయణ వఘల్  తన సేవకు గాను 2006 లో పద్...


కేసీఆర్​, పల్లా జైలుకెళ్లడం ఖాయం

కేసీఆర్​, పల్లా జైలుకెళ్లడం ఖాయం గ్రాడ్యుయేట్‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్సీ క్యాండిడేట్‌‌‌‌‌‌‌‌ తీన్మార్‌‌‌‌‌‌‌‌ మల్లన్న జనగామ అర్బన్, వెలుగు : కేసీఆర్, పల్లా రాజేశ్వర్‌‌‌‌‌‌‌‌రెడ్డి చంచల్‌‌‌‌‌‌‌‌గూడ జైలుకు వెళ్లడం ఖాయమని నల్గొండ, ఖమ్మం, వరంగల్‌‌‌‌‌‌‌‌ గ్రాడ్యుయేట్‌‌‌‌‌‌‌‌ నియోజకవర్గ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌‌‌‌‌ తీన్మార్‌‌‌‌‌‌‌‌ మల్లన్న అన్నారు. జనగామ...


వీరబ్రహ్మేంద్ర స్వామి వార్షికోత్సవాల్లో మంత్రి

వీరబ్రహ్మేంద్ర స్వామి వార్షికోత్సవాల్లో మంత్రి రేగోడ్, వెలుగు : మెదక్​జిల్లా రేగోడ్​లోని మండల కేంద్రంలోని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం74 వ వార్షిక ఆరాధన మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం జరిగిన మహా నైవేద్యం కార్యక్రమంలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పాల్గొన్నారు. మఠం పూజారులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామస్తులు...


Rasi Phalalu 19-5-2024: వారు ఊహించని వ్యక్తులను కలుస్తారు!

Rasi Phalalu:జ్యోతిష్య పండితులు గ్రహాలు, నక్షత్రాల గమనం ఆధారంగా రాశి ఫలాలు చెబుతుంటారు. అనేక ఇతర అంశాలను సైతం పరిగణనలోకి తీసుకొని ఏ రాశి వారికి ఎలాంటి రోజు వారీగా ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో విశ్లేషిస్తుంటారు. జ్యోతిష్యం ప్రకారం.. 2024 మే 19వ తేదీ, ఆదివారం నాటి దిన ఫలాలు ఏయే రాశికి ఎలా ఉన్నాయో తెలుసుకోండి. మేషం (Aries):మీ ప్రేమ జీవితంలో ప్యాషన్‌ని రేకెత్తించే ఎక్సైటింగ్‌ పర్సన్‌ని కలుస్తారు. వర్క్‌లో, మీరు అనేక ప్రాజెక్ట్‌లను నిర్వహిస్తూ ఉండవచ్చు. కానీ ఫోకస్‌తో, ఆర్గనైజ్డ్‌గా ఉండటం వల్ల విజయం అందుకుంటారు. మీ ఆరోగ్యం కోసం, మీ శక్తి స్థాయిలను పెంచుకోవడానికి సెల్ఫ్‌ కేర్, విశ్రాంతికి ప్రాధాన్యత ఇవ్వండి. బిజీగా ఉన్న సమయంలో బ్యాలెన్స్‌ని కనుగొనడానికి యోగా లేదా ధ్యానం వంటివి చేయండి. ఆకస్మిక పర్యటన సంతోషకరమైన సర్‌ప్రైజ్‌లను అందిస్తుంది. అదృష్ట సంఖ్య 7, అదృష్ట రంగు రాయల్ బ్లూ షేడ్స్. ఆక్వామారిన్ ధరించడం మీ అంతర దృష్టి, క్రియేటివిటీని పెంచుతుంది. వృషభం (Taurus):మీ ప్రేమ జీవితంలో, భావోద్వేగ సాన్నిహిత్యాన్ని అనుభవించవచ్చు. వర్క్‌లో, మీరు సహనం, పట్టుదలతో సవాళ్లను అధిగమిస్తారు. బ్యాలెన్స్‌డ్‌ డైట్‌, రెగ్యులర్‌ ఎక్సర్‌సైజ్‌ ద్వారా మీ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. గార్డెనింగ్ లేదా పెయింటింగ్ వంటి మైండ్‌ఫుల్ యాక్టివిటీలు మీకు విశ్రాంతి, శాంతిని కనుగొనడంలో సహాయపడతాయి. ట్రావెల్‌ ప్లాన్స్‌లో, ప్రకృతిని అన్వేషించడం లేదా ప్రశాంతమైన డెస్టినేషన్‌ని సందర్శించడం వంటివి ఉండవచ్చు. అదృష్ట సంఖ్య 2, అదృష్ట రంగు స్కై బ్లూ షేడ్స్. మీ అంతర్గత బలం, స్పష్టతను మెరుగుపరచడానికి లాపిస్ లాజులీని ధరించండి. మిథునం (Gemini):ఎక్సైటింగ్‌ రొమాంటిక్‌ ఆపర్చునిటీలు అందుకుంటారు. ఓపెన్ మైండ్‌తో ఉండండి, ఊహించని వ్యక్తులను కలవడానికి సిద్ధంగా ఉండండి. వర్క్‌ లైఫ్‌ ఆశాజనకంగా కనిపిస్తుంది, కొత్త అవకాశాలు, సహకారాలు పొందుతారు. వ్యాయామం, బ్యాలెన్స్‌డ్‌ డైట్‌ ద్వారా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. జర్నలింగ్ లేదా రీడింగ్‌ వంటి మైండ్‌ఫుల్ యాక్టివిటీలు మీకు మానసిక స్పష్టత, శాంతి తీసుకొస్తాయి. చిన్న విహారయాత్రలు లేదా కొత్త నగరాలను చూసేందుకు వెళ్లవచ్చు. అదృష్ట సంఖ్య 5, అదృష్ట రంగు మణి షేడ్స్. కమ్యూనికేషన్ స్కిల్స్‌ మెరుగుపరచడానికి, సామరస్యాన్ని ప్రోత్సహించడానికి బ్లూ లేస్ అగేట్ ధరించండి. కర్కాటకం (Cancer):ఇప్పటికే ఉన్న సంబంధాలు మరింతగా పెరుగుతాయి లేదా కొత్త రిలేషన్‌లు ఏర్పడవచ్చు. వర్క్‌లో, మీ స్కిల్స్‌ పెంపొందించడం, వృద్ధికి అవకాశాలను వెతకడంపై దృష్టి పెట్టండి. ఆరోగ్యపరంగా, మీ మానసిక శ్రేయస్సుపై శ్రద్ధ వహించండి, సెల్ఫ్‌ కేర్‌ పాటించండి. వంట చేయడం లేదా ప్రియమైన వారితో గడపడం వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. ట్రావెల్‌ ప్లాన్స్‌లో తీర ప్రాంతాలను సందర్శించడం లేదా కుటుంబంతో కనెక్ట్ అవ్వడం వంటివి ఉండవచ్చు. అదృష్ట సంఖ్య 3, అదృష్ట రంగు బేబీ బ్లూ షేడ్స్. మీ అంతర దృష్టిని మెరుగుపరచడానికి. అంతర్గత శాంతి పొందడానికి మూన్‌స్టోన్ ధరించండి. సింహం (Leo):మీ ప్రేమ జీవితం ఎక్సైటింగ్‌గా ఉంటుంది. వర్క్‌లో, మీ క్రియేటివిటీ, లీడర్‌షిప్‌ స్కిల్స్‌ ప్రకాశిస్తాయి. గుర్తింపు లేదా ప్రమోషన్‌లు అందుకుంటారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని నిర్వహించడం, మీ శరీర అవసరాలు గుర్తించడం ద్వారా మీ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. విశ్రాంతి తీసుకోవడానికి డ్యాన్స్ లేదా పెయింటింగ్ వంటి కార్యకలాపాలలో పాల్గొనండి. ట్రావెల్‌ ప్లాన్స్‌లో శక్తివంతమైన నగరాలను సందర్శించడం లేదా ఈవెంట్‌లకు హాజరవ్వడం ఉండవచ్చు. అదృష్ట సంఖ్య 1, అదృష్ట రంగు నేవీ బ్లూ షేడ్స్. మీ విశ్వాసాన్ని మెరుగుపరచడానికి, విజయాన్ని ఆకర్షించడానికి నీలిరంగు పుష్పరాగాన్ని ధరించండి. కన్య (Virgo):ఇప్పటికే ఉన్న సంబంధాలు మరింతగా పెరుగుతాయి. వర్క్‌లో డీటైల్స్‌, ఆర్గనైజేషన్‌పై ఫోకస్‌ ద్వారా విజయాలు అందుకుంటారు. మీ దినచర్యలో వ్యాయామం, స్ట్రెస్‌ మేనేజ్‌మెంట్‌ పద్ధతులను చేర్చడం ద్వారా మీ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. యోగా లేదా నేచర్‌ వాక్‌ వంటివి మీకు సమతుల్యత, ప్రశాంతతను కనుగొనడంలో సహాయపడతాయి. ప్రయాణ ప్రణాళికల్లో నిర్మలమైన గమ్యస్థానాలను అన్వేషించడం లేదా ప్రకృతిలో విరామం తీసుకోవడం వంటివి ఉండవచ్చు. అదృష్ట సంఖ్య 6, అదృష్ట రంగు పాస్టెల్ బ్లూ షేడ్స్. మీ కమ్యూనికేషన్ స్కిల్స్‌ మెరుగుపరచడానికి నీలమణిని ధరించండి. తుల (Libra):మీకు ఇప్పటికే ఉన్న రిలేషన్‌షిప్‌లు మరింతగా పెరుగుతాయి, కొత్త కనెక్షన్లు వికసించవచ్చు. వర్క్‌లో కొలాబరేషన్‌లు, పార్ట్‌నర్‌షిప్‌లు విజయం, సంతృప్తిని తెస్తాయి. సెల్ఫ్‌ కేర్‌ని ప్రాక్టీస్‌ చేయడం ద్వారా మానసిక శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వండి. ధ్యానం లేదా ఆర్ట్‌ వంటి కార్యకలాపాలలో పాల్గొనడం ద్వారా శాంతి లభిస్తుంది. మనోహరమైన పట్టణాలను సందర్శిస్తారు లేదా సోషల్‌ ఈవెంట్స్‌కి హాజరు కావచ్చు. అదృష్ట సంఖ్య 4, అదృష్ట రంగు పెరివింకిల్ బ్లూ షేడ్స్. మీ క్రియేటివిటీని మెరుగుపరచడానికి, మీకు అంతర్గత శాంతిని తీసుకురావడానికి అజురైట్ ధరించండి. వృశ్చికం (Scorpio):మీ ప్రేమ జీవితంలో ఎమోషనల్‌ డెప్త్‌ని స్వీకరించండి, ప్రక్రియను విశ్వసించండి. వర్క్‌లో, మీ సంకల్పం, ప్యాషన్‌తో విజయం అందుకుంటారు. బ్యాలెన్స్‌డ్‌ లైఫ్‌స్టైల్‌ నిర్వహించడం, అవసరమైనప్పుడు విరామం తీసుకోవడం ద్వారా మీ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. జర్నలింగ్ లేదా మైండ్‌ఫుల్‌నెస్ ప్రాక్టీస్‌తో స్పష్టత, విశ్రాంతిని పొందవచ్చు. ఆధ్యాత్మిక ప్రదేశాలు అన్వేషిస్తారు లేదా ప్రకృతిలో ఏకాంతాన్ని కోరుకుంటారు. అదృష్ట సంఖ్య 8, అదృష్ట రంగు మిడ్‌నైట్‌ బ్లూ షేడ్స్. మీ అంతర దృష్టిని మెరుగుపరచడానికి, మీ శక్తిని రక్షించడానికి అబ్సిడియన్ ధరించండి. ధనస్సు (Sagittarius):మీ ప్రేమ జీవితంలో ఉత్సాహాన్ని పొందుతారు. వర్క్‌లో, మీ ఆశావాదం, ఉత్సాహం వృద్ధి అవకాశాలను ఆకర్షిస్తాయి. ఆరోగ్యపరంగా, శారీరక కార్యకలాపాలకు ప్రాధాన్యత ఇవ్వండి, ఆరోగ్యకరమైన జీవనశైలిని మెయింటైన్‌ చేయండి. ఆనందాన్ని కనుగొనడానికి హైకింగ్ లేదా కొత్త హాబీలను అన్వేషించడం వంటి కార్యకలాపాలలో పాల్గొనండి. ప్రయాణ ప్రణాళికలు థ్రిల్లింగ్ అడ్వెంచర్‌లను ప్రారంభించడం లేదా ఫారిన్‌ డెస్టినేషన్లకు వెళ్లడం వంటివి కలిగి ఉండవచ్చు. అదృష్ట సంఖ్య 9, అదృష్ట రంగు ఎలక్ట్రిక్ బ్లూ షేడ్స్. సమృద్ధిని ఆకర్షించడానికి నీలిరంగు పుష్పరాగాన్ని ధరించండి. మకరం (Capricorn):మీ సంబంధాలలో బలమైన పునాదిని నిర్మించడంపై దృష్టి పెట్టండి. వర్క్‌లో, క్రమశిక్షణ, కృషితో మీ లక్ష్యాలను సాధిస్తారు. బ్యాలెన్స్‌డ్‌ రొటీన్‌ మెయింటైన్‌ చేయడం, విశ్రాంతి కోసం సమయాన్ని వెచ్చించడం ద్వారా మీ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. గార్డెనింగ్ లేదా కృతజ్ఞత పాటించడం వంటి మైండ్‌ఫుల్ యాక్టివిటీలు మీకు శాంతిని కలిగిస్తాయి. ట్రావెల్ ప్లాన్స్‌లో చారిత్రక ప్రదేశాలను సందర్శించడం లేదా మీ మూలాలతో మళ్లీ కనెక్ట్ కావడం వంటివి ఉండవచ్చు. అదృష్ట సంఖ్య 10, అదృష్ట రంగు స్టీల్ బ్లూ షేడ్స్. మీ అంతర దృష్టిని మెరుగుపరచడానికి, మీకు స్పష్టత తీసుకురావడానికి అజూరైట్ లేదా నీలమణిని ధరించండి. కుంభం (Aquarius):మీ ప్రత్యేక లక్షణాలను స్వీకరించండి, కొత్త రిలేషన్‌లు స్వీకరించండి. వర్క్‌లో, మీ వినూత్న ఆలోచనలు, ఫోకస్‌తో విజయం, గుర్తింపు పొందుతారు. వ్యాయామం, ఆరోగ్యకరమైన అలవాట్ల ద్వారా మీ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. నక్షత్రాలను చూడటం లేదా మైండ్‌ఫుల్‌నెస్‌ ప్రాక్టీస్‌ చేయడం ద్వారా శాంతి పొందండి. ఆఫ్‌బీట్ డెస్టినేషన్‌లు అన్వేషించవచ్చు లేదా మేధోపరమైన సమావేశాలకు హాజరు కావచ్చు. అదృష్ట సంఖ్య 11, అదృష్ట రంగు మణి షేడ్స్. మీ సృజనాత్మకత, అంతర దృష్టిని మెరుగుపరచడానికి ఆక్వామారిన్ లేదా బ్లూ అవెన్చురిన్ ధరించండి. మీనం (Pisces):మీ దయగల స్వభావాన్ని స్వీకరించండి, ప్రేమ ప్రవాహాన్ని విశ్వసించండి. వర్క్‌లో మీ అంతర దృష్టి, ఆర్టిస్టిక్‌ ఎబిలిటీస్‌ ప్రకాశిస్తాయి, విజయం, సంతృప్తిని తెస్తాయి. పని, విశ్రాంతి మధ్య సమతుల్యతను కనుగొనడం ద్వారా మీ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. పెయింటింగ్ లేదా సూథింగ్‌ మ్యూజిక్‌ వినడం వల్ల అంతర్గత శాంతిని కనుగొంటారు. ఆధ్యాత్మిక ప్రాంతాలు లేదా నీటి వనరులున్న ప్రాంతాలను సందర్శించవచ్చు. అదృష్ట సంఖ్య 12, అదృష్ట రంగు సీ బ్లూ షేడ్స్. మీ అంతర దృష్టిని మెరుగుపరచడానికి, హీలింగ్‌ ప్రోత్సహించడానికి లారిమార్ ధరించండి. Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.


Kakatiya University VC : కేయూ వీసీపై విజిలెన్స్ విచారణ - సర్కార్ ఆదేశాలు

Vigilance Inquiry On KU VC : కేయూ వీసీపై విజిలెన్స్ విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. అసోసియేషన్ ఆఫ్ కాకతీయ యునివర్సిటీ టీచర్స్ ఇచ్చిన ఫిర్యాదులపై స్పందించిన సర్కార్…. తాజ ఆదేశాలను జారీ చేసింది.