బీజేపీకి ఎన్నికల సంఘం నోటీసులు, ప్రధాని మోదీ స్పీచ్‌పై వివరణ ఇవ్వాలని ఆదేశాలు

Election Commission Notices to BJP: బీజేపీతో పాటు కాంగ్రెస్‌కి ఎన్నికల సంఘం నోటీసులు ఇచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడం, విద్వేషపూరిత ప్రసంగం చేయడంపై అసహనం వ్యక్తం చేసింది. ఏప్రిల్ 29వ తేదీ ఉదయం 11 గంటల లోగా దీనిపై వివరణ ఇవ్వాలని రెండు పార్టీలకూ నోటీసులు పంపింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకి నోటీసులిచ్చింది. 

2024-04-25T07:53:30Z dg43tfdfdgfd