Trending:


నీతి తప్పి ఉంటే ఉరి తీయండి!

నీతి తప్పి ఉంటే ఉరి తీయండి! నేను ఏ ఒక్కరికీ తప్పుడు విధానంలో లబ్ధి చేకూర్చలేదు: ‘ఇండియా టుడే’ ఇంటర్వ్యూలో మోదీ       సంపద సృష్టించేవారిని, శ్రమజీవులను సమానంగా గౌరవిస్తా      నెహ్రూ ప్రభుత్వాన్ని కూడా ‘టాటా బిర్లా సర్కార్’ అన్నరు      కాంగ్రెస్ హయాంలోనే రాజ్యాంగాన్ని ఎన్నోసార్లు మార్చారన్న ప్రధాని న్యూఢిల్లీ :  దేశంలో సంపద సృష్టించే వారితోపాటు దే...


‘ఖని’ హాస్పిటల్​లో ట్రాన్స్​జెండర్లకు వైద్య సేవలు

‘ఖని’ హాస్పిటల్​లో ట్రాన్స్​జెండర్లకు వైద్య సేవలు గోదావరిఖని, వెలుగు : సింగరేణి మెడికల్​ కాలేజీకి అనుబంధంగా ఉన్న గోదావరిఖనిలోని గవర్నమెంట్​ జనరల్​ హాస్పిటల్​లో గురువారం నుంచి ట్రాన్స్​జెండర్లకు వైద్య సేవలు ప్రారంభించినట్లు సూపరింటెండెంట్‌‌‌‌ డాక్టర్‌‌‌‌‌‌‌‌ దయాల్‌‌‌‌సింగ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వైద్యసేవలను ట్రాన్స్​జెండర్లు వినియోగి...


Afghanistan | ఆఫ్ఘనిస్థాన్‌లో కుప్పకూలిన మిలటరీ హెలికాప్టర

ఆఫ్ఘనిస్థాన్‌లో కుప్పకూలిన మిలటరీ హెలికాప్టర్.


ఎఫ్​సీఐలో శిక్షణకు ఏడుగురి ఎంపిక

ఎఫ్​సీఐలో శిక్షణకు ఏడుగురి ఎంపిక నల్గొండ అర్బన్, వెలుగు : భారత ఆహార సంస్థ, నల్గొండ కార్యాలయంలో నూతనంగా ఉద్యోగంలో చేరిన వారిని ఏడుగురిని క్షేత్ర స్థాయి శిక్షణకు ఎంపిక చేసినట్లు నల్గొండ డివిజనల్ మేనేజర్ సుశీల్ కుమార్ సింగ్ తెలిపారు. గురువారం పట్టణంలోని సంస్థ కార్యాలయంలో వారికి శిక్షణ ఆర్డర్లను అందించి ఆయన మాట్లాడారు. సంస్థ ప్రధాన విభాగాలైన ప్రొక్యూర్...


ఏదేమైనా పీవోకేను స్వాధీనం చేస్కుంటం: అమిత్ షా

ఏదేమైనా పీవోకేను స్వాధీనం చేస్కుంటం: అమిత్ షా సీతామర్హి/మధుబని :  పాకిస్తాన్  ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే) భారత్ దేనని, ఏదేమైనా సరే పీవోకేను స్వాధీనం చేసుకుంటామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. గురువారం బిహార్ లోని సీతామర్హి, మధుబని లోక్ సభ నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ఆయన ప్రచారం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీల్లో మాట్లాడార...


విదేశాల్లో చదవాలా? ఈ పరీక్షలు రాయాల్సిందే!

విదేశాల్లో చదవాలన్న కోరిక ఉందా? అయితే ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి అడ్మిషన్ పొందవచ్చు.


తెలంగాణలో డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీలు

తెలంగాణలో డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీలు తెలంగాణలో  డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి.  ఘట్ కేసర్ , నర్సంపేట, గోదావరిఖని, జడ్చర్ల, మెదక్ లాంటి ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు అధికారులు. ఘట్‌ కేసర్‌ లో డయాబెటిస్ కు ఆయుర్వేద ఔషధంగా అల్లోపతి డ్రగ్ పౌడర్ మిక్స్‌ను అమ్ముతున్న రాకెట్‌ ను డ్రగ్ కంట్రోల్ అధికారులు ఛేదించారు. లక్షన్నర రూపాయ...


అమెరికాలో తెలుగు యువకుడి మృతి.. రోడ్డు ప్రమాదం నుంచి బయటపడి, ఆ వెంటనే కారు ఢీకొట్టి

Zaheerabad Abbaraju Prithviraj Died In America: అమెరికాలోజరిగిన రోడ్డు ప్రమాదంలో అబ్బరాజు పృథ్వీరాజ్‌ మృతి చెందారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో విద్యుత్‌ శాఖలో విధులు నిర్వహించి రిటైర్ అయిన వెంకటరమణ కుమారుడు అబ్బరాజు పృథ్వీరాజ్‌ ఎనిమిదేళ్లుగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. గతేడాది పృథ్వీకి వివాహమైంది.. భార్యాభర్తలు కారులో వెళుతుండగా.. వారి కారు మరో కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో బెలూన్లు తేరుచుకోవడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు....


Warangal Rains: వరంగల్‌లో ఈదురు గాలులతో భారీ వర్షం, రైతులకు తీవ్ర నష్టం.. గ్రేటర్ లో ఆఫీసర్లు అలర్ట్

Warangal Rains: ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గురువారం రాత్రి భారీ వర్షం కురిసింది. సాయంత్రానికే వాతావరణం చల్లబడగా.. రాత్రి 9 గంటల ప్రాంతంలో ఈదురుగాలులతో భారీ వర్షం మొదలైంది.


16మంది చావుకు కారణమైన వ్యక్తి అరెస్ట్

16మంది చావుకు కారణమైన వ్యక్తి అరెస్ట్ ఇగో మీడియా ప్రైవేట్ లిమిటెడ్ ఓనర్ భిండేను ముంబై పోలీసులు క్రైమ్ బ్రాంచ్ సెర్చ్ ఆపరేషన్ చేసి అరెస్ట్ చేశారు. ముంబైలోని ఘాట్‌కోపర్‌లో కూలిపోయిన బిల్‌బోర్డ్‌ను ఇన్‌స్టాల్ చేసిన భవేష్ భిండేని అరెస్ట్ చేశారు. గురవారం రాత్రి రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ లో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి ముంబైకి తీసుకువచ్చారు. శుక్రవారం భిం...


రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. మరో మూడు రోజుల్లోనే.. త్వరపడండి

ఏపీ రైతులకు ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో.. విత్తన పంపిణీకి వ్యవసాయశాఖ సిద్ధమైంది. మే 20వ తేదీ నుంచి సబ్సిడీపై విత్తనాలను అందించనున్నారు. విత్తన పంపిణీ కోసం ఇప్పటికే16.19 లక్షల క్వింటాళ్ల విత్తనాలను సిద్ధం చేశారు. పచ్చిరొట్టె విత్తనాలపై 50 శాతం, వేరుశెనగ విత్తనాలపై 40 శాతం సబ్సిడీ ఇవ్వనున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు.


దత్తత ఇచ్చాక మళ్లీ తీసుకెళ్లడం సరికాదు: హైకోర్టు

దత్తత ఇచ్చాక మళ్లీ తీసుకెళ్లడం సరికాదు: హైకోర్టు హైదరాబాద్, వెలుగు :  దత్తత ఇచ్చిన బాలికను శిశు సంక్షేమ కమిటీ తీసుకువెళ్లడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. చట్టవిరుద్ధంగా తీసుకెళ్లడం చెల్లదని పేర్కొంది. బాలికను దత్తత తీసుకున్న వారికి అప్పగించాలని కమిటీ, మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్​కు ఆదేశాలు ఇచ్చింది. బాలికను తక్షణం తండ్రికి అప్పగించాలని గురువారం ...


సీసీ కెమెరాల పనితీరును పరిశీలించిన కలెక్టర్​

సీసీ కెమెరాల పనితీరును పరిశీలించిన కలెక్టర్​ గ్రేటర్​వరంగల్, వెలుగు : వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లోని స్ర్టాంగ్ రూమ్​ల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును గురువారం వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్ర్టాంగ్ రూమ్ వద్ద సీల్స్ ను, సీసీ కెమెరాల పని తీరును పరిశీలించామన్నారు. పోలీసులు నిత్యం పర్యవేక్షణలో ...


TS LAWCET 2024: తెలంగాణ లాసెట్‌కు పెరిగిన దరఖాస్తులు, 'ఫైన్‌'తో దరఖాస్తుకు ఎప్పటివరకు అవకాశమంటే?

TS LAWCET/ PGLCET 2024 Exams: తెలంగాణలోని న్యాయకళాశాలల్లో డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి నిర్వహించనున్న ప్రవేశ పరీక్షకు ఎలాంటి ఆలస్యరుసుము లేకుండా దరఖాస్తు గడువు మే 4తో ముగిసిన సంగతి తెలిసిందే. అయితే రూ.2000 ఆలస్య రుసుముతో మే 20 వరకు, రూ.4000 ఆలస్య రుసుముతో మే 25 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు. ఈసారి భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. ఇప్పటివరకు మొత్తం 49,671 దరఖాస్తులు అందాయి. గతేడాది కంటే 5,967 మంది అదనంగా అభ్యర్థులు దరఖాస్తు...


Hyderabad Crime : బీమా డబ్బుల కోసం కోడలి దాష్టీకం..! అత్తమామల హత్యకు కుట్ర, కత్తులతో దాడి చేసిన సుఫారీ గ్యాంగ్

Murder Plan For Insurance Money : బీమా డబ్బుల కోసం ఏకంగా అత్త మామలను లేకుండా చేసేందుకు సొంత కోడలు ప్లాన్ చేసింది. ఇందుకోసం ఓ సుఫారీ గ్యాంగ్ ను కూడా రంగంలోకి దిపి కత్తులతో దాడి చేయించింది.


హైదరాబాద్ లో కారు బీభత్సం.. తప్పతాగి మనిషిని గుద్ది చంపిన వ్యక్తి

హైదరాబాద్ లో కారు బీభత్సం.. తప్పతాగి మనిషిని గుద్ది చంపిన వ్యక్తి హైదరాబాద్ లో శుక్రవారం తెల్లవారుజామున రోడ్డుప్రమాదం జరిగింది. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డుపై వెళ్తున్న కారు అదుపుతప్పి పక్కనే పాలు అమ్ముతున్న వారిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో చనిపోగా.. మరొకరికి తీవ్రగాయాలు   అయ్యాయి. తెల్లవారుజామున 4గంటలకు జరిగిన  కియా కార్నివల్ కారు డ్ర...


మద్యం తాగేందుకు రూ.50 అడిగితే కొట్టి చంపారు

మద్యం తాగేందుకు రూ.50 అడిగితే కొట్టి చంపారు అల్వాల్, వెలుగు :  మద్యం తాగేందుకు రూ.50 అడిగిన వ్యక్తిని కొట్టి చంపిన ఘటన మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా అల్వాల్​పోలీస్​స్టేషన్​పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మచ్చ బొల్లారం ఏరియాకు చెందిన సురేశ్(45) వృత్తిరీత్యా పెయింటర్. ఇటీవల మద్యానికి బానిసయ్యాడు. ఇతనికి వరుసకు సోదరుడైన అల్వాల్​లోని స...


సుప్రీం కోర్టులో షర్మిలకు ఊరట..

సుప్రీం కోర్టులో షర్మిలకు ఊరట.. వివేకా హత్యకేసు విషయంలో ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలకు ఊరట లభించింది. ఎన్నికల ప్రచార సమయంలో వివేకా హత్య కేసు విషయంలో జగన్, అవినాష్ రెడ్డిల ప్రస్తావన తేవద్దంటూ కడప కోర్టు,ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీమ్ కోర్టు స్టే విధించింది. అయితే, ఎన్నికల తర్వాత సుప్రీమ్ కోర్టు ఉత్తర్వులు జారీ చేయటం షర్మిలకు పెద్దగా లాభం లేకపోయింది...


ఆంధ్రప్రదేశ్: సాయంత్రం 6 గం.లకు ముగియాల్సిన పోలింగ్ కొన్నిచోట్ల అర్ధరాత్రి దాటేదాకా ఎందుకు సాగింది?

సాయంత్రం ఆరు దాటిన తర్వాత కూడా పోలింగ్ కేంద్రాల్లో వందల సంఖ్యలో ఓటర్లు నిలబడి కనిపించారు. ఇలా ఎందుకు జరిగింది, అర్ధరాత్రి వరకు పోలింగ్ నడిపించాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది?


కాలితో తన్నిండు, కడుపులో గుద్దిండు: ఎంపీ స్వాతి మలివాల్

కాలితో తన్నిండు, కడుపులో గుద్దిండు: ఎంపీ స్వాతి మలివాల్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంట్లో ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ పై దాడి జరిగిందని రుజువైంది. కేజ్రీవాల్ పీఏ బిభవ్‌ కుమార్‌ కొద్ది రోజుల క్రితం స్వాతి మలివాల్ ను తిట్టి, కాలుతో తన్నాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన పై గతకొన్ని రోజులుగా రాజకీయ దుమారం లేపుతుంది. లోక్ సభ ఎన్నికల వేళ...


Godhuma Laddu: పిల్లలకు బలాన్నిచ్చే గోధుమ పిండి లడ్డూలు, ఇలా సులువుగా చేసేయండి

Godhuma Laddu: పిల్లలకు సాయంత్రం పూట ఒక గోధుమ పిండి లడ్డూను ఇలా చేసి ఇస్తే ఎన్నో పోషకాలు అందుతాయి. వాళ్ళు శక్తివంతంగా ఉంటారు. గోధుమపిండి లడ్డూల రెసిపీ ఇక్కడ ఇచ్చాము.


నిరుద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యం

నిరుద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యం మిర్యాలగూడ, వెలుగు : కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తోందని నల్గొండ, ఖమ్మం, వరంగల్ కాంగ్రెస్​ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అన్నారు. గురువారం రాత్రి మిర్యాలగూడలోని ఎస్పీ కన్వెన్షన్ హాల్​లో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన హాజరై మాట్లాడారు. 317, 46 జీవోల రద్ద...


దశాబ్దాలుగా దేశ ప్రజలను దోచుకున్నారు: అమిత్ షా ఫైర్

దశాబ్దాలుగా దేశ ప్రజలను దోచుకున్నారు: అమిత్ షా ఫైర్ రాయ్‌బరేలి:  కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. దశాబ్దాలుగా దేశ ప్రజలను కాంగ్రెస్ నాయకులు దోచుకున్నారని అన్నారు.  లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మే 17వ తేదీ శుక్రవారం అమిత్ షా.. స్మృతి ఇరానీ(అమేథీ), దినేష్‌ ప్రతాప్‌ సింగ్‌( రాయ్‌బరేలీ)లకు మద్దతుగా ఉత్తరప...


Swati Maliwal Case: పీరియడ్స్ ఉన్నాయన్నా వినకుండా కడుపులో తన్నాడు, దాడి ఘటనపై స్వాతి మలివాల్‌

Swati Maliwal Assault Case: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంట్లోని సిబ్బంది తనపై దాడి చేసిందంటూ ఆప్ ఎంపీ స్వాతి మలివాల్ చేసిన ఆరోపణలు సంచలనమయ్యాయి. కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్‌పై కంప్లెయింట్ ఇచ్చిన ఆమె దాడి ఎలా జరిగిందో వివరించారు. చెంప దెబ్బ కొట్టి, జుట్టు పట్టుకుని లాగి, ఛాతిపై కాలితో తన్నినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేజ్రీవాల్ ఇంట్లోని డ్రాయింగ్ రూమ్‌లో ఇదంతా జరిగిందని ఆరోపించారు. ఆ సమయంలో కేజ్రీవాల్ ఇంట్లోనే ఉన్నారని...


హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై మంత్రి కోమటిరెడ్డి సమీక్ష

హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై మంత్రి కోమటిరెడ్డి సమీక్ష తెలంగాణలో జాతీయ రహదారులు, జిల్లాల్లో  రోడ్లు, వర్షాకాలంలో తీసుకోవాల్సిన చర్యలపై  మంత్రి  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆఫీసర్లతో సమావేశం అయ్యారు.  గ్రేటర్ కమిషనర్ తో పాటు GHMC ఇంజనీరింగ్ అధికారులు హాజరయ్యారు. సిటీ రోడ్ల లాగింగ్ పాయింట్లతో పాటు రోడ్ల రిపేర్లపై చర్చించినట్లు తెలుస్తోంది. వచ్చేది...


కేజ్రీవాల్ కు ఎలాంటి మినహాయింపు ఇవ్వలేదు

కేజ్రీవాల్ కు ఎలాంటి మినహాయింపు ఇవ్వలేదు కేజ్రీవాల్​కు బెయిల్​పై సుప్రీంకోర్టు కామెంట్      బెయిల్ ఇవ్వడాన్ని సాధారణ తీర్పులా భావించడం లేదన్న అమిత్​ షా వ్యాఖ్యలను కోర్టు దృష్టికి తీసుకెళ్లిన లాయర్​     తమ తీర్పుపై విశ్లేషణలను స్వాగతిస్తామన్న కోర్టు న్యూఢిల్లీ :  ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్​కు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంలో ఎలాంటి మినహాయింపు ఇవ...


Tirupati Brahmotsavalu: ధ్వజారోహణంతో ప్రారంభమైన వార్షిక బ్రహ్మోత్సవాలు!

Tirupati Brahmotsavalu: ధ్వజారోహణంతో ప్రారంభమైన వార్షిక బ్రహ్మోత్సవాలు!


TDP Leader Visits Shirdi: సాయిబాబాను దర్శించుకున్న బాబు

TDP Leader Visits Shirdi: సాయిబాబాను దర్శించుకున్న బాబు


తెలంగాణలో భూముల విలువ పెంపు!

తెలంగాణలో భూముల విలువ పెంపు! రెవెన్యూపై ఉన్నతస్థాయి సమీక్షలో సూత్రప్రాయంగా నిర్ణయించిన సీఎం రేవంత్  వాస్తవ అమ్మకాలు, కొనుగోళ్లకు తగ్గట్టు మార్కెట్ ​వ్యాల్యూకు సవరణలుండాలి ఎక్కడెక్కడ, ఏయే  భూముల విలువలు పెంచాలో నిర్ధారించండి స్టాంప్​ డ్యూటీ పెంచాలా? తగ్గించాలా? అనే దానిపైనా స్టడీ చేయండి జీఎస్టీ ఎగవేతలు,  అక్రమ మద్యం అరికట్టండి వార్షిక లక్ష్యాని...


PM Kisan: రైతులకు అదిరే శుభవార్త.. 17వ విడత డబ్బులు పడే సమయమిదే..

దేశంలోని రైతుల లబ్ది కోసం కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పథకం పీఎం కిసాన్ యోజన (PM Kisan Yojana). ఈ పథకం ద్వారా అర్హులైన రైతులందరికీ ఆర్ధిక భరోసా కల్పిస్తున్నారు. 2019 ఫిబ్రవరిలో ఈ పథకాన్ని అమలులోకి తీసుకొచ్చి అప్పటినుంచి రైతులకు పంట సాయంగా సంవత్సరానికి 6 వేల రూపాయలు ఇస్తున్నారు. ఈ 6 వేల రూపాయలను మొత్తం మూడు విడతలుగా రైతుల అకౌంట్స్ లో జమ చేస్తూ వస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఏప్రిల్- జులై, ఆగస్టు- నవంబర్, డిసెంబర్-మార్చి సమయంలో ప్రతి విడతలో ఎకరానికి 2 వేల చొప్పున కేంద్రం ఈ ఆర్థిక సాయం అందిస్తోంది. రీసెంట్ గానే పీఎం కిసాన్ 16వ విడత నిధులు కూడా రిలీజ్ చేశారు ప్రధాని మోదీ. ఫిబ్రవరి 28వ తేదీన రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బు జమ అయింది. ఈ పథకంలో భాగంగా మొత్తం 9 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. విడుదల చేసిన అమౌంట్ రూ.21,000 కోట్ల పైనే. షెడ్యూల్ ప్రకారం ప్రతి నాలుగు నెలలకు ఒకసారి పీఎం కిసాన్ నిధులు విడుదల చేస్తుంటారు. దీంతో ఇప్పుడు రైతుల దృష్టి మొత్తం 17వ విడత నిధులపై పడింది. ఈ ఫండ్ ఎప్పుడు వస్తుందనే దానిపై చర్చలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో మే నెల చివరలో లేదా జూన్ నెల మొదటి వారంలో పీఎం కిసాన్ 17వ విడత నిధులు విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సారి e- kyc పూర్తి చేసిన వారికి మాత్రమే పీఎం కిసాన్ డబ్బు అకౌంట్ లో జమ అవుతుందట. ఇప్పటిదాకా e- kyc పూర్తి చేయనివారు ఆన్ లైన్లో మీ ఈ- కెవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. అంతేకాదు మీ బ్యాంక్ ఖాతా ఆధార్‌తో లింక్ చేయాలి. ఈ రెండు పనులు చేయకపోతే పీఎం కిసాన్ 17వ విడత డబ్బు జమ కాదు. కాబట్టి వెంటనే ఈ- కెవైసీ పూర్తి చేయండి. PM Kisan E- KYC కోసం పీఎం కిసాన్ అధికారిక పోర్టల్‌ pmkisan.gov.in లోకి వెళ్లి.. ఫార్మర్స్ కార్నర్‌లో ఉన్న న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్‌పై క్లిక్ చేయండి. అక్కడ మీ ఆధార్ నంబర్, ఫోన్ నంబర్‌, భూమికి సంబంధించిన వివరాలతో పూర్తి సమాచారం ఎంటర్ చేయండి. అనంతరం గెట్ ఓటీపీపై క్లిక్ చేస్తే.. అప్పుడు మీ మొబైల్ నెంబర్ కి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ కోసం ప్రొసీడ్ కావాలి. బ్యాంక్ అకౌంట్ వివరాలు సరిగ్గా ఎంటర్ చేయాలి. అలాగే మీ వ్యక్తిగత వివరాలు ఆధార్‌లో ఉన్నట్లుగా తప్పులు లేకుండా ఎంటర్ చేయాలి. ఆ తర్వాత సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఆధార్ అథెంటికేషన్ సక్సెస్ అని వస్తుంది. అప్పుడు మీ పని పూర్తయినట్లే.


కిడ్నాప్‌ చేసిన వ్యక్తిని 26 ఏళ్లు నేలమాళిగలో దాచిన నిందితుడు, బాధితుడిని ఎలా రక్షించారంటే...

వారసత్వం విషయంలో వచ్చిన గొడవ ఆధారంగా ఒమర్‌ను కిడ్నాప్ చేసినట్లు ఆయన సోదరుడు సోషల్ మీడియాలో ఆరోపించారు.


ఎన్నికల ఫలితాలకు ముందు చంద్రబాబు అనూహ్య నిర్ణయం.. కారణం ఇదే, ఈసారికి తప్పడం లేదు

Tdp Mahanadu 2024: తెలుగు దేశం పార్టీ మహానాడు ఈ ఏడాది వాయిదా పడింది. వాస్తవానికి ఈనెల 27, 28 తేదీల్లో టీడీపీ మహానాడు నిర్వహించాలని భావించారు. కానీ జూన్ 4న ఎన్నికల ఫలితాలు ఉండటంతో.. అందుకు ఏర్పాట్లు, ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పాటు హడావుడి ఉంటుందనే వాయిదా వేసినట్లు చెబుతున్నారు. పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్‌లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై పూర్తిస్థాయిలో క్లారిటీ రావాల్సి ఉంది.


ఒకేరోజు ఏసీబీకి చిక్కిన ముగ్గురు అవినీతి ఆఫీసర్లు

ఒకేరోజు ఏసీబీకి చిక్కిన ముగ్గురు అవినీతి ఆఫీసర్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జంగారెడ్డిగూడెంలో ట్రాన్స్​కో ఏఈ పట్టివేత       నల్గొండ జిల్లా చింతపల్లిలో  విద్యుత్ శాఖ ఆర్టిజన్ ఆఫీసర్..      మెదక్ జిల్లా నర్సాపూర్‌‌లో పట్టుబడిన ఏవో అశ్వారావుపేట, వెలుగు : రైతు పొలంలో ట్రాన్స్​ఫార్మర్ పెట్టేందుకు ఓ ట్రాన్స్ కో ఏఈ రూ. లక్ష డిమాండ్ చేయగా ఏసీబీ అధికారు...


Vijayawada News: విద్యుత్ షాక్ తో కుప్పకూలిన ఆరేళ్ల బాలుడు - రహదారిపైనే సీపీఆర్ చేసి కాపాడిన వైద్యురాలు, సర్వత్రా ప్రశంసలు

Doctor Saves Boy Life With CPR In Vijayawada: 'వైద్యో నారాయణ హరి'.. అంటే వైద్యులు దేవునితో సమానం అంటారు. రహదారిపై కరెంట్ షాక్ తో కుప్పకూలిన తమ బిడ్డను కాపాడుకునేందుకు ఆ తల్లిదండ్రుల వేదన అంతా ఇంతా కాదు. కదలకుండా పడి ఉన్న బిడ్డను ఎత్తుకుని కన్నీటితో ఆస్పత్రికి పరుగులు తీశారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఓ వైద్యురాలు విషయం తెలుసుకుని ఆ బాలుడికి ఊపిరి పోసేందుకు యత్నించారు. రహదారిపైనే సీపీఆర్ చేసి.. బాలుడు ఊపిరి తీసుకునేలా చేశారు. అనంతరం వెంటనే...


టెస్కో ద్వారా శానిటరీ నాప్‌కిన్‌ తయారీ యూనిట్లు : మంత్రి తుమ్మల

టెస్కో ద్వారా శానిటరీ నాప్‌కిన్‌ తయారీ యూనిట్లు : మంత్రి తుమ్మల టెస్కో ద్వారా రాష్ట్రంలో శానిటరీ నాప్‌కిన్‌ తయారీ యూనిట్లు చేయనున్నట్లు మంత్రి తుమ్మల వెల్లడించారు. జిల్లాలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరావు అధికారులను ఆదేశించారు.  అకాల వర్షాలకు పంట నష్టపోకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.  మార్కెటింగ్‌, గిడ్డంగుల...


మార్చురీ కంపును భరించలేక పోతున్నం

మార్చురీ కంపును భరించలేక పోతున్నం గాంధీ హాస్పిటల్ ​పరిసరాల ప్రజలు ఆందోళన పద్మారావునగర్, వెలుగు : గాంధీ హాస్పిటల్​మార్చురీ నుంచి వస్తున్న కంపును భరించలేకపోతున్నామని, ఇండ్లల్లో ఉండలేకపోతున్నామని పద్మారావునగర్, అభినవ్ నగర్​కాలనీల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు అభినవ్​నగర్ కాలనీ రెసిడెంట్స్​వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్​ రాజేశ్ గౌడ్, ప్ర...


స్కూల్ డ్రైనేజీలో మూడేళ్ల పిల్లాడి డెడ్‌బాడీ.. బాలుడి కుటుంబసభ్యులు ఆందోళన

స్కూల్ డ్రైనేజీలో మూడేళ్ల పిల్లాడి డెడ్‌బాడీ.. బాలుడి కుటుంబసభ్యులు ఆందోళన మూడేళ్ల బాలుడు స్కూల్ దగ్గరలోని డ్రైనేజీలో శవమై కనిపించాడు. దీంతో ఆగ్రహానికి గురైన బాలుడి కుటుంబ సభ్యులు పాఠశాలకు నిప్పు పెట్టారు. దీంతో శుక్రవారం అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటన బీహార్‌ రాష్ట్రం పాట్నా లో చోటు చేసుకుంది. పాఠశాలకు వెళ్లిన పిల్లాడు తిరిగి ఇంటిక...


వికారాబాద్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం

వికారాబాద్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం వికారాబాద్ రామయ్యగూడ రోడ్డులో తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది. ఓ హార్డ్ వేర్ షాప్ లో ఎగిసిపడ్డ మంటలు పక్క భవనానికి వ్యాపించాయి. భవనంలో ఇద్దరు పిల్లలుతో పాటు ఓ మహిళ చిక్కుకుపోయారు. పెద్దఎత్తున పొగ కమ్మేయడంతో స్థానికులు ఆందోళన చెందారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పి, ముగ్గురిన...


Nepal Bans Everst Masala: ఎవరెస్ట్‌ మసాలా దిగుమతులపై నేపాల్ నిషేధం, వినియోగంపైనా ఆంక్షలు

Everset Masala Banned: భారత్‌కి చెందిన మసాలా పౌడర్‌లలో హానికర రసాయనాలున్నాయంటూ సింగపూర్, హాంగ్‌కాంగ్ తీవ్ర ఆరోపణలు చేశాయి. వాటి వినియోగంపైనా నిషేధం విధించాయి. ఇప్పుడు నేపాల్ కూడా ఇదే ఆరోపణలు చేసింది. Everest,MDH కంపెనీలకు చెందిన మసాలాల్లో హానికర పురుగు మందులున్నాయని తేల్చి చెప్పింది. వీటి వాడొద్దంటూ నిషేధించింది. నేపాల్ ఫుడ్ టెక్నాలజీ అండ్ క్వాలిటీ కంట్రోల్ వీటిని టెస్ట్ చేయగా అందులో ఇథిలీన్ ఆక్స్సైడ్‌ (ethylene oxide) అవశేషాలు కనిపించాయని...


బ్రహ్మంగారి మఠంలో పుత్రకామేష్టి యాగం

బ్రహ్మంగారి మఠంలో పుత్రకామేష్టి యాగం రేగోడ్, వెలుగు : బ్రహ్మంగారి మఠం 74వ వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని రేగోడ్ మఠం ప్రాంగణంలో ఏర్పాటుచేసిన యాగశాలలో గురువారం పుత్రకామేష్టి యాగం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం కర్నూల్ జిల్లాలోని కంది మల్లయ్యపల్లి బ్రహ్మంగారి మఠం వేద పాఠశాలకు చెందిన చంద్రశేఖరాచార్యుల శిష్య బృందం వేదమంత్రాలతో ఈ యాగాన్ని న...


సాల్ట్ సత్యాగ్రహ.. రక్తపోటు నివారణ అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించిన మైక్రో ల్యాబ్స్

మైక్రో ల్యాబ్స్ "ఐ ఆమ్ ఆన్ సాల్ట్ సత్యాగ్రహ"ను ప్రారంభిస్తోంది. ఇది అధిక ఉప్పు తీసుకోవడం మరియు రక్తపోటు మధ్య ఉన్న సంబంధాన్ని గురించి ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమం.


Tirumala : తిరుమల ఆలయాన్ని సందర్శించిన రఘు రామ కృష్ణంరాజు

రఘు రామ కృష్ణంరాజు తిరుమల ఆలయాన్ని సందర్శించారు.


హోర్డింగ్ కూలిన ఘటన..ఇద్దరు కుటుంబ సభ్యులని కోల్పోయిన యంగ్ హీరో

ముంబై మహానగరాన్ని ఇటీవల అకాల వర్షం, ఈదురు గాలులు కుదిపేశాయి. ఈదురు గాలుల వల్ల భారీ హోర్డింగ్ కుప్ప కూలి విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో 16 మంది మరణించగా 40 మంది వరకు గాయపడ్డారు. ఈ విషాద ఛాయలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. ముంబైలోని ఘాట్ కోపర్ ప్రాంతంలో 250 టన్నుల బరువున్న హోర్డింగ్ కూలి పక్కనే ఉన్న పెట్రోల్ బంక్ పై పడింది. దాని కింద 100 మంది వరకు చిక్కుకుపోయారు. ఈ ప్రమాదంలో కొంతమంది అత్యంత విషాదకరంగా మరణించారు. మరణించిన వారిలో బాలీవుడ్ యంగ్ హీరో...


CM Jagan | సీఎం జగన్ పై RRR సంచలన వ్యాఖ్యలు

సీఎం జగన్ పై RRR సంచలన వ్యాఖ్యలు.


Kamareddy DMHO: కామారెడ్డిలో కామపిశాచి, వైద్యులపై వేధింపుల కేసుతో జిల్లా వైద్యాధికారి అరెస్ట్

Kamareddy DMHO: కామారెడ్డి జిల్లాలో కీచక డాక్టర్‌ను పోలీసులు అరెెస్ట్‌ చేశారు. విధుల్లో ఉన్న మహిళా వైద్యులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న జిల్లా వైద్యాధికారిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.


ఈ మూలికలు తీసుకుంటే హైబీపికి చెక్ పెట్టొచ్చు..

హైబీపి ఉంటే చాలు.. ప్రాణాంతక సమస్యలకి మనం దారి ఇచ్చినట్లే. దీనిని కంట్రోల్ చేసుకోవడం చాలా ముఖ్యం. అందుకోసం ఏ ఆయుర్వేద మూలికలు హెల్ప్ చేస్తాయో తెలుసుకోండి.


Supreme Court : కడప కోర్టు ఆదేశాలపై స్టే - షర్మిల, సునీతల పిటిషన్‌పై సుప్రీం కీలక వ్యాఖ్యలు

Andhra News : వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప కోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం కోర్టు స్టే విధించింది. కడప కోర్టు ఉత్తర్వులు సుప్రీం తీర్పునకు విరుద్ధంగా ఉన్నాయని.. వాక్ స్వాతంత్ర్యం, స్వేచ్ఛను హరించేలా ఉన్నాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రతివాదుల వాదన వినకుండా ఏకపక్షంగా ఉత్తర్వులు ఇచ్చారని సుప్రీంకోర్టు ఆక్షేపించింది. తదుపరి విచారణ వేసవి సెలవుల తర్వాత చేపడతామని వాయిదా వేసింది. కడప కోర్టు ఏకపక్షంగా ఉత్తర్వులు ఇచ్చిందన్న...


రొమ్ము పరిమాణంలో మార్పులకు కారణాలు ఇవే!

మహిళల్లో రొమ్ము పరిమాణం పెరగడానికి గల కారణాలను ఇక్కడ వివరించాం. అసలు రొమ్ము పరిమాణం పెరగడానికి కారణమైన అంశాలు ఇవే.


గ్రూప్ 1, సివిల్స్ ప్రిలిమ్స్‌కు గ్రాండ్ టెస్ట్‌.. వెంటనే దరఖాస్తు చేసుకోండిలా..

ప్రభుత్వాలు విద్యారంగానికి పెద్దపీట వేస్తున్నాయి.ప్రతి ఒక్క విద్యార్థికి మెరుగైన విద్యను అందించాలనే ఉద్దేశంతో ముందుకు వెళుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు,గురుకుల పాఠశాలలు, కస్తూరిబా గాంధీ, మోడల్ స్కూల్స్ వంటి పాఠశాలల్లో అనేక మంది విద్యార్థులు ఉచిత విద్యను అభ్యసిస్తున్నారు. ఇటు గ్రూప్ 1, గ్రూప్ 2,గ్రూప్ 3,గ్రూప్ 4, ఎస్సై,కానిస్టేబుల్ ఇతర పోటీ పరీక్షలకు సన్నదమయ్యే అభ్యర్థులకు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం...


రాత పరీక్ష లేకుండా నేరుగా ఉద్యోగం.. నిరుద్యోగులకు అదిరే గుడ్ న్యూస్!

ఉమ్మడి కర్నూలు జిల్లా నిరుద్యోగులకు బంపర్ ఆఫర్. ఇండియన్ పోస్టల్ బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగ అవకాశాలు... ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నిరుద్యోగ యువకులకు ఇండియన్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ గుడ్ న్యూస్ తెలిపింది. ఇండియన్ పోస్టల్ బ్యాంకింగ్ సేవలను మరింత విస్తరించి, గ్రామీణ ప్రాంతాల్లో సైతం బ్యాంకింగ్ సేవలను అందించేందుకు పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఏజెంట్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కర్నూలు జిల్లా పోస్టల్ డిపార్ట్మెంట్ జోనల్...