Trending:


ఎన్నికల్లో కూటమి గెలవదని చంద్రబాబు అన్నారా? ఆ న్యూస్ అసలు మ్యాటరేంటి?

ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఐతే ఎన్నికల తర్వాత TDP అధినేత చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో తమ కూటమి గెలిచే పరిస్థితి లేదని అన్నట్టుగా Way2News రిపోర్ట్ చేసినట్టు ఒక క్లిప్ సోషల్ మీడియాలో షేర్ అవుతూ ఉంది (ఇక్కడ & ఇక్కడ). ఈ కథనం ద్వారా ఆ న్యూస్ క్లిప్‌కు సంబంధించిన నిజమేంటో చూద్దాం.( FACTLY టీమ్ ఫ్యాక్ట్ చెక్ చేసిన స్టోరీ ఇది) ఎన్నికల్లో కూటమి గెలవదని చంద్రబాబు అన్నారా?ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్...


భారత్- మాల్దీవుల ఘర్షణలో భారీగా లాభపడుతున్న పొరుగుదేశం? 6 నెలల్లోన్ రిచ్

భారత్, మాల్దీవుల మధ్య జరుగుతున్న ఘర్షణ(india- maldives tussle) వాతావరణంలో మూడో దేశం లాభపడుతోంది. భారత పర్యాటకులు మాల్దీవులను బహిష్కరించడంతో..పొరుగున ఉన్న శ్రీలంక లబ్ది పొందుతోంది. భారతీయ పర్యాటకులు ఇప్పుడు శ్రీలంకకు(Srilanka) పెద్ద సంఖ్యలో వెళ్తున్నారు.. అక్కడ చాలా డబ్బు ఖర్చు చేస్తున్నారు. శ్రీలంకకు వెళ్లే భారతీయ పర్యాటకుల(Indian Tourists) సంఖ్య 2022తో పోలిస్తే 2023లో దాదాపు రెట్టింపు అయింది. ఓ రిపోర్ట్ ప్రకారం.. 2022 సంవత్సరంలో 123,004 మంది...


మేడిగడ్డ ఏడో బ్లాక్‌‌‌‌‌‌‌‌లో గేట్లను ఎత్తుతున్నరు

మేడిగడ్డ ఏడో బ్లాక్‌‌‌‌‌‌‌‌లో గేట్లను ఎత్తుతున్నరు మహదేవపూర్, వెలుగు :  కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ లో కుంగిన ఏడో బ్లాక్ లోని గేట్లను అధికారులు ఒక్కొక్కటిగా ఎత్తుతున్నారు. ఎన్డీఎస్ఏ బృందం పరిశీలించి వెళ్లిన తర్వాత ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఎల్ అండ్ టీ సంస్థ ద్వారా ఇరిగేషన్ ఆఫీసర్లు మేడిగడ్డ బ్యారేజీ వద్ద పనులు చేపడుతున్నారు. ఈ నేపథ్య...


Indian Army TES jobs: ఇంటర్​ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు.. జీతం రూ 56, 100

Indian Army TES jobs: ఇంటర్​ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు.. జీతం రూ 56, 100 Indian Army TES: ఇండియన్ ఆర్మీలో ఉచిత ఇంజినీరింగ్ విద్యకు 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కింద ఉద్యోగాల భర్తీకి  నోటిఫికేషన్  విడుదల చేశారు.  ఖాళీలు.. జీతం ఇతర వివరాలు తెలుసుకుందాం..... INDIAN ARMY 10+2 TECHNICAL ENTRY SCHEME 52: ఇండియన్ ఆర్మీలో జనవరి 2025లో ప్రారంభమయ్యే 52వ 10+...


Advani - Manmohan Singh: ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకున్న అద్వానీ, మన్మోహన్ సింగ్..

Advani - Manmohan Singh: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా 80 యేళ్లు దాటిన సీనియర్ సిటిజన్స్‌ కు ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకునేలా ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే పలువురు పెద్దవాళ్ల ఇంటి నుంచి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అటు బీజేపీ సీనియర్ నేత అద్వానీతో పాటు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇంటి నుంచే ఓటు వేసారు.


Srisailam: శ్రీ శైలంలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ..

heavy rush in srisailam temple pa


Top Headlines Today: కేబినెట్ భేటీకి అనుమతి రాకపోతే ఢిల్లీకి రేవంత్; కూటమి శ్రేణులకు నాగబాబు సూచనలు - నేటి టాప్ న్యూస్

కేబినెట్ భేటీకి అనుమతి రాకపోతే ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ హైదరాబాద్: ఎన్నికల సంఘం నుంచి అనుమతి రాకపోవడంతో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, ఖరీఫ్ పంటల ప్రణాళిక, రైతాంగానికి సంబంధించిన పలు కీలకమైన అంశాలపై కేబినెట్ భేటీలో చర్చించాలని మంత్రులు భావించారు. కేబినెట్ భేటీ నిర్వహించడానికి ప్రభుత్వం ముందుగానే ఈసీని అనుమతి కోరింది. కానీ శనివారం (మే 18న) మధ్యాహ్నం నుంచి రాత్రి 7 గంటల వరకు ఈసీ నుంచి ఎలాంటి...


పక్క జిల్లాలకు యాదాద్రి వడ్లు

పక్క జిల్లాలకు యాదాద్రి వడ్లు స్థానిక మిల్లుల్లో స్థలాభావం     రంగారెడ్డి, నల్గొండ, జనగామ జిల్లాలకు ధాన్యం      ఇప్పటికే తరలించిన 40 వేల టన్నులు     సమయానికి రాని లారీలు     సెంటర్లలో ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యం యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లాలో కొనుగోలు చేసిన వడ్లు ఇతర జిల్లాలకు పంపిస్తున్నారు. జిల్లాలోని రైస్​ మిల్లుల్లో స్థలాభావం కారణంగా ఈ ...


అప్పుడే మేలు.. ఇప్పుడు నానా పాట్లు పడుతున్నాం - రైతుల ఆవేదన!

ధాన్యం కొనుగోలు చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా రైతన్నలు రోడ్డెక్కి నిరసన ధర్నా కార్యక్రమాలు చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే.రైతులు పడుతున్న కష్టాలు,అసలు సమస్యలు ఏంటి ధాన్యం కొనుగోలు కేంద్రంలో అనే అంశాలపై లోకల్18 ప్రత్యేక కథనం మీకోసం అందిస్తోంది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట అకాల వర్షాలకు,ఎండకు తీవ్ర అస్వస్థతకు, ఇబ్బందులకు గురవుతున్నామని లోకల్18తో వేదన వ్యక్తం చేశారు. తూకం వేసిన వరి ధాన్యం కూడా కొనుగోలు కేంద్రాల్లోనే మొలకెత్తి...


Adilabad: ఆదిలాబాద్‌లో తొలి ట్రిపుల్ తలాక్ కేసు నమోదు

Triple Talaq in Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో తొలి ట్రిపుల్ తలాక్ కేసు నమోదైంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కే.ఆర్.కే కాలనీకి చెందిన జాస్మిన్ అనే యువతికి 2017లో అబ్దుల్ అనే యువకుడితో వివాహం జరిగింది. గత కొద్ది రోజులుగా భార్యా భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. అయితే గతేడాది ఫిబ్రవరి నెలలో కూడా భర్త అబ్దుల్ అతిక్ పై వేధింపుల కేసు నమోదు చేయడం జరిగిందని మహిళా పోలీస్ స్టేషన్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. ఇదిలా ఉంటే తాజాగా శనివారం (మే 19) జాస్మిన్...


JEE Main Paper 2 Results: జేఈఈ మెయిన్‌ పేపర్‌-2 ఫలితాలు విడుదల - సత్తా చాటిన తెలుగు రాష్ట్రాల విద్యార్థులు

JEE Mains 2024 Paper 2 Results: దేశంలోని ఉన్నత విద్యాసంస్థల్లో బీఆర్క్‌, బీప్లానింగ్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్‌ పేపర్‌-2 (JEE మెయిన్‌) పరీక్షల ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) మే 19న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. పరీక్షకు హాజరైన విద్యార్థులు తమ అప్లికేషన్ నెంబరు, పుట్టినతేదీ వివరాలను నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు. ఫలితాల్లో రెండు విభాగాల్లో (బీఆర్క్‌, బీప్లానింగ్‌) ఇద్దరు...


5th Phase Lok Sabha Polls 2024: రాజ్‌నాథ్, రాహుల్, స్మృతి ఇరానీ సహా అదృష్టం పరీక్షించుకోబోతున్న అభ్యర్థులు వీళ్లే..

5th Phase Lok Sabha Polls 2024: రాజ్‌నాథ్, రాహుల్, స్మృతి ఇరానీ సహా అదృష్టం పరీక్షించుకోబోతున్న అభ్యర్థులు వీళ్లే..


మళ్లీ వార్తల్లోకి పద్మావతి యూనివర్సిటీ.. క్యాంపస్ ఆవరణలో మారణాయుధాలు

తిరుపతిలోని పద్మావతి యూనివర్సిటీ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. పోలింగ్ అనంతరం జరిగిన గొడవలతో వార్తల్లో నిలిచిన పద్మావతి యూనివర్సిటీ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. వర్సిటీలో మారణాయుధాలు బయటపడ్డాయి. పోలీసుల తనిఖీల్లో వర్సిటీ ప్రాంగణంలో కత్తులు, స్టిక్స్, ఐరన్ రాడ్లు బయటపడ్డాయి. వీటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. దీని వెనుక ఎవరున్నారనే దానిపై దర్యాప్తు జరుపుతున్నారు.


యాదగిరిగుట్ట ఆర్జిత సేవలకు డ్రెస్‌‌‌‌‌‌‌‌ కోడ్‌‌‌‌‌‌‌‌

యాదగిరిగుట్ట ఆర్జిత సేవలకు డ్రెస్‌‌‌‌‌‌‌‌ కోడ్‌‌‌‌‌‌‌‌ మగవారు తెల్లటి దుస్తులు, మహిళలు చీరలు      చున్నీతో కూడిన పంజాబీ డ్రెస్‌‌‌‌‌‌‌‌లోనే రావాలని ఈవో ఆదేశాలు యాదాద్రి, వెలుగు : యాదగిరిగుట్ట దేవస్థానంలో జరిగే ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులకు సంప్రదాయ దుస్తులు తప్పనిసరి చేస్తూ ఈవో భాస్కర్‌‌‌‌‌‌‌‌రావు ఆదేశాలు జారీ చేశారు. ఈ విధానం జూన్‌‌‌‌‌‌‌‌ 1 నుం...


మోడీతో మాములుగా ఉండదు మరి.. ప్రధాని ప్రచారంలో పలు దేశాల రాయబారులు..

PM Modi: నరేంద్ర మోడీ.. భారీ మెజారిటీతో రెండు సార్లు ప్రధానిగా ఎన్నికైన నాయకుడు. తన పరిపాలన తీరుతో దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా గొప్ప ప్రఖ్యాతి సంపాదించారు. మోడీ అనే పేరు గత పదేళ్లుగా అంతర్జాతీయ మీడియాలో చాలా సార్లు మారుమోగింది. ప్రధాని హోదాలో ఆయన ఏ దేశం వెళ్లిన విశేష స్పందల లభించింది. దీనిని భారతీయులందరూ గమనించారు. ప్రస్తుతం దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రధాని మోడీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి మరో సారి ఎన్నికల్లో పోటీ చేస్తోంది....


నైరుతి రుతుపవనాల పై కీలకీ అప్డేట్

నైరుతి రుతుపవనాల పై కీలకీ అప్డేట్ నైరుతి రుతుపవనాలపై కీలక అప్డేట్ ఇచ్చింది వాతావరణ శాఖ. నైరుతి రుతుపవనాలు నికోబార్ దీవుల్లోకి ప్రవేశించాయని తెలిపింది. మే 31కి నైరుతి రుతుపవ నాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని అంచనాలు వేసింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల రాక కాస్త ఆలస్యమవుతుందన్న వార్తలు వస్తున్న క్రమంలో ఐఎండీ ఈ అప్ డేట్ ఇచ్చింది. బంళాఖాతానికి ఈశాన్యా...


Wardhannapet Govt Hospital : వర్ధన్నపేటలో దారుణం-ఫోన్లో డాక్టర్ డైరెక్షన్ గర్భిణీకి నర్సులు డెలివరీ, శిశువు మృతి

Wardhannapet Govt Hospital : వర్ధన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ సంఘటన జరిగింది. డాక్టర్ ఫోన్ లో డైరెక్షన్లు ఇస్తుంటే నర్సులు గర్భిణీకి ఆపరేషన్ చేశారు. ఈ ఘటనలో నవజాత శిశువు మరణించాడు.


Human Trafficking: ఉద్యోగాల పేరుతో మోసం - హ్యూమన్ ట్రాఫికింగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు

Visakha Police Arrested Accused In Human Trafficking: విదేశాల్లో ఉద్యోగాల ఆశ చూపి మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముగ్గురు నిందితుల ముఠాను విశాఖ (Visakha) పోలీసులు అరెస్ట్ చేశారు. డేటా ఎంట్రీ ఉద్యోగాల పేరుతో ఏపీ (AP), పశ్చిమబెంగాల్ రాష్ట్రాల నుంచి కంబోడియా, మయన్మార్, బ్యాంకాక్ దేశాలకు హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. ఏపీ నుంచి 150 మందికి పైగా తరలించారని.. దాదాపు 5 వేల మంది యువత వివిధ దేశాల్లో వీరి చేతిలో ఉన్నారని నిర్ధారించినట్లు...


ఎప్​సెట్​లో పూలే గురుకుల విద్యార్థుల హవా

ఎప్​సెట్​లో పూలే గురుకుల విద్యార్థుల హవా హైదరాబాద్, వెలుగు :  ఎప్​సెట్ 2024 ఫలితాల్లో మహాత్మా జ్యోతి బాపూలే బీసీ  గురుకుల విద్యార్థులు అత్యధిక ర్యాంకులు సాధించి సత్తా చాటారు. అగ్రికల్చర్ విభాగంలో స్ఫూర్తి అనే విద్యార్థిని 369వ ర్యాంకు సాధించింది. ఇంజినీరింగ్, మెడికల్, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఎప్​సెట్  పరీక్షలో అగ్రికల్చర్  విభ...


Food Inspection in Hyderabad : పాడైపోయిన ఆహార పదార్థాలు, పాటించని ప్రమాణాలు - తనిఖీల్లో విస్తుపోయే విషయాలు..!

Food Safety Task force Inspections in Hyd: హైదరాబాద్ లోని పలు హోటళ్లు, రెస్టారెంట్లలో ఫుడ్ సెఫ్టీ కమిషనర్ టాస్క్ ఫోర్స్ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. ఇందులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.


తిరుపతికి వెళ్తున్న బస్సులో అగ్నిప్రమాదం..

తిరుపతికి వెళ్తున్న బస్సులో అగ్నిప్రమాదం.. ఏపీలో భారీ అగ్నిప్రమాదం జరగింది. తెల్లవారు జామున తిరుపతి జిల్లాలోని పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారిపై  ఓ ప్రైవేటు స్లీపర్ ట్రావెల్స్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.  బెంగళూరు నుంచి అమలాపురం వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. భయబ్రాంతులకు గురైన ప్రయాణికులు బస్సు నుంచి బయటకు  పరుగులు తీశారు. వెంటనే అగ్నిమ...


రైతులకు ఉచితంగా రూ.50,000. కేంద్రం పథకం. ఇలా దరఖాస్తు చేసుకోండి

పథకం పేరు:ఈ పథకం పేరు పరంపరాగత్ కృషి వికాస్ పథకం (Paramparagat Krishi Vikas Yojana - PKVY). దేశంలోని రైతులు సేంద్రియ వ్యవసాయం (organic farming) చేయడానికి భారత ప్రభుత్వం వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ద్వారా పరంపరాగత్ కృషి వికాస్ యోజనను 2015లో ప్రారంభించింది. ఈ పథకం ద్వారా రైతులకు సేంద్రియ వ్యవసాయం చేసేందుకు కేంద్రం ఆర్థిక సాయం చేస్తుంది. ఈ పథకం ద్వారా సేంద్రియ వ్యవసాయంలో భూసారాన్ని పెంచుకోవచ్చు. ఈ పథకంలో పురుగు మందులు, రసాయనాల వాడకాన్ని బాగా తగ్గిస్తారు. రైతులకు ఉచితంగా మనీ:ఈ పథకంలో భాగంగా రైతులకు 3 సంవత్సరాల పాటు, హెక్టారుకు రూ.50,000 చొప్పున ఆర్థిక సాయం లభిస్తుంది. ఈ డబ్బులో పురుగుమందులు, విత్తనాలు, సేంద్రీయ ఎరువులు తదితర సేంద్రియ పదార్థాలను కొనేందుకు రూ.31,000 ఇస్తారు. దీంతోపాటు విలువ జోడింపు, మార్కెటింగ్‌ కోసం రూ.8,800. క్లస్టర్‌ నిర్మాణం, సామర్థ్యం పెంపు కోసం రూ.3వేలు ఇస్తారు. ఈ డబ్బును కేంద్రం.. DBT విధానంలో డైరెక్టుగా రైతు బ్యాంక్ అకౌంట్‌లో జమచేస్తుంది. అందువల్ల అవినీతి, లంచాలు, మధ్యవర్తుల సమస్య ఉండదు. దేశవ్యాప్తంగా లబ్ది పొందిన రైతులు:PKVY పథకం కింద కేంద్రం గత నాలుగేళ్లలో దేశవ్యాప్తంగా రూ.1,197 కోట్లు ఖర్చు చేసింది. తద్వారా సేంద్రియ వ్యవసాయం పెరిగింది. పురుగు మందుల వాడకం తగ్గుతోంది. భూసారం పెరుగుతోంది. పంట దిగుబడులు పెరుగుతున్నాయి. ప్రజలకు మంచి ఆహారం లభిస్తోంది. రైతులు కూడా కేంద్రం ఇచ్చే డబ్బుతో సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. పథకం పొందేందుకు అర్హతలు:ఈ పథకం ద్వారా లబ్ది పొందాలంటే.. దరఖాస్తుదారుడు తప్పనిసరిగా భారత పౌరుడై ఉండాలి. రైతు వయస్సు 18 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండాలి. రైతు కేటగిరీ పౌరులు మాత్రమే ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు చేసుకునే రైతుకు సాగు భూమి ఉండాలి. పథకం కోసం ఉండాల్సిన పత్రాలు:మీరు పరంపరగత్ కృషి వికాస్ యోజన కింద దరఖాస్తు చేయాలనుకుంటే, మీరు కొన్ని పత్రాలను కలిగి ఉండాలి. అవి ఆధార్ కార్డు, చిరునామా రుజువు, ఆదాయ ధృవీకరణ పత్రం, గుర్తింపు కార్డు, రేషన్ కార్డు, మొబైల్ నంబర్, ఇమెయిల్ ఐడి, బ్యాంకు పాస్ బుక్, పాస్‌పోర్ట్ సైజు ఫొటో కలిగివుండాలి. మనీ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి?ముందుగా మీరు పరంపరగత్ కృషి వికాస్ యోజన అధికారిక వెబ్‌సైట్‌ (https://pgsindia-ncof.gov.in/PKVY)కి వెళ్లాలి. వెబ్‌సైట్ హోమ్ పేజీలో, మీరు వర్తించు (Apply) ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. వెంటనే దరఖాస్తు ఫారమ్ మీ ముందు ఓపెన్ అవుతుంది. దరఖాస్తు ఫారమ్‌లో అడిగిన సమాచారాన్ని జాగ్రత్తగా నమోదు చేయాలి. మీ పేరు, మొబైల్ నంబర్, చిరునామా సంబంధిత సమాచారం, రాష్ట్రం, ఇమెయిల్ ID మొదలైనవి అడుగుతారు. మొత్తం సమాచారాన్ని నమోదు చేశాక, మీరు దరఖాస్తు ఫారమ్‌లో అడిగిన పత్రాలను అప్‌లోడ్ చేయాలి. తర్వాత మీరు సబ్మిట్ (submit) ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. వెంటనే, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌లో మీకు రిజిస్ట్రేషన్ నంబర్ వస్తుంది. దీన్ని మీరు మీతో సురక్షితంగా ఉంచుకోవాలి. మీరు మనీ పొందేందుకు ఈ నంబర్ మీకు ఉపయోగపడుతుంది. PKVY పోర్టల్‌కి ఎలా లాగిన్ అవ్వాలి?పరంపరాగత్ కృషి వికాస్ యోజనకు లాగిన్ చేయడానికి, ముందుగా మీరు అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి. తర్వాత హోమ్ పేజీలో మీరు లాగిన్ ఆప్షన్ క్లిక్ చేయాలి. లాగిన్ కోసం మీ ముందు కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. మీరు వినియోగదారు (యూజర్) పేరు, పాస్‌వర్డ్‌ను నమోదు చేయాలి. చివరగా క్యాప్చా కోడ్‌ ఇచ్చి, లాగిన్ ఎంపికపై క్లిక్ చేయాలి. ఇలా మీరు PKVY పోర్టల్‌కి లాగిన్ అవ్వగలరు.


గోదావరిలో ఈతకు వెళ్లి ముగ్గురు యువకులు గల్లంతు

గోదావరిలో ఈతకు వెళ్లి ముగ్గురు యువకులు గల్లంతు ఏపీలో ఘోరం జరిగింది.  కోనసీమ జిల్లాలోని గోదావరి నదిలో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. కొత్తపేట నియోజకవర్గం రావులపాలెనికి చెందిన ఈశ్వర్ రెడ్డి  , సంపత్ రెడ్డి  , జయకుమార్  ఈతకు వెళ్లి గల్లంతయ్యారు. వీరితో పాటు వెళ్లిన రాజేష్ ఈత రాక గట్టుమీద ఉండిపోయాడు. ఎంత సేపటికి వెళ్లినవాళ్లు రాకపోవడంతో రాజేష్ పోలీసులక...


భూ వివాదంపై మే 20న సీఎంను కలుస్తా: మల్లారెడ్డి

భూ వివాదంపై మే 20న సీఎంను కలుస్తా: మల్లారెడ్డి మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ పరిధిలోని సుచిత్రలో వివాదస్పద భూమి విషయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తానన్నారు మాజీ మంత్రి , ఎమ్మెల్యే మల్లారెడ్డి. పోలీసులు తమ వ్యతిరేక వర్గానికి అనుకూలంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. అన్ని విషయాలను సీఎం రేవంత్ ను కలిసి వివరిస్తామని చెప్పారు మల్లారెడ్డి. మే 20న సీఎంను కల...


నార్సింగి మున్సిపాలిటీ కాంగ్రెస్‌‌‌‌ కైవసం

నార్సింగి మున్సిపాలిటీ కాంగ్రెస్‌‌‌‌ కైవసం గండిపేట, వెలుగు : గండిపేట మండలం నార్సింగి మున్సిపాలిటీలో బీఆర్ఎస్​కు గట్టి షాక్​తగిలింది. చైర్మన్‌‌‌‌ రేఖయాదగిరి, వైస్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ వెంకటేశ్​యాదవ్‌‌‌‌పై కాంగ్రెస్​పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. శనివారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో 10 మంది కాంగ్రెస్‌‌‌‌ కౌన్సిలర్లు, ఇద్దరు బీజేపీ కౌన్సిలర్లు, బీఆ...


కేసీఆర్​, పల్లా జైలుకెళ్లడం ఖాయం

కేసీఆర్​, పల్లా జైలుకెళ్లడం ఖాయం గ్రాడ్యుయేట్‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్సీ క్యాండిడేట్‌‌‌‌‌‌‌‌ తీన్మార్‌‌‌‌‌‌‌‌ మల్లన్న జనగామ అర్బన్, వెలుగు : కేసీఆర్, పల్లా రాజేశ్వర్‌‌‌‌‌‌‌‌రెడ్డి చంచల్‌‌‌‌‌‌‌‌గూడ జైలుకు వెళ్లడం ఖాయమని నల్గొండ, ఖమ్మం, వరంగల్‌‌‌‌‌‌‌‌ గ్రాడ్యుయేట్‌‌‌‌‌‌‌‌ నియోజకవర్గ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌‌‌‌‌ తీన్మార్‌‌‌‌‌‌‌‌ మల్లన్న అన్నారు. జనగామ...


Kurnool News: ముగ్గురు ట్రాన్స్ జెండర్ల అనుమానాస్పద మృతి - కర్నూలు జిల్లాలో ఘటన

Transgenders Dead Bodies Found In Kurnool: కర్నూలు (Kurnool) జిల్లాలో ముగ్గురు ట్రాన్స్ జెండర్ల అనుమానాస్పద మృతి కలకలం రేపింది. కర్నూలు సమీపంలోని గార్గేయపురం గ్రామ శివారులో ఉన్న నగరవనం (Nagaravanam) చెరువులో తొలుత ఇద్దరి మృతదేహాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ మృతదేహాలను పరిశీలించారు. అనంతరం చెరువు ఒడ్డున మరో మృతదేహాన్ని గుర్తించారు. మృతులు ఎవరు.? ఎలా చనిపోయారు అనేది మిస్టరీగా...


ఢిల్లీలో హైటెన్షన్.. BJP ఆఫీస్ ముట్టడికి APP ప్రయత్నం

ఢిల్లీలో హైటెన్షన్.. BJP ఆఫీస్ ముట్టడికి APP ప్రయత్నం దేశ రాజధాని ఢిల్లీ హైటెషన్ వాతావరణం నెలకొంది. బెయిల్ పై వచ్చిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించారు. ఆమ్ ఆద్మీ పార్టీ అగ్ర నేతలు రాజకీయంగా ఎదగనివ్వకుండా బీజేపీ అరెస్ట్ చేయడానికి బీజేపీ ఆపరేషన్ ఝాదూ ప్రారంభించిందని అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఆప్ లీడర్ల బీజేపీకి సవా...


బెల్ట్ షాపులు ఎత్తేయాలని యువకుడి నిరాహారదీక్ష

బెల్ట్ షాపులు ఎత్తేయాలని యువకుడి నిరాహారదీక్ష రంగారెడ్డి: గ్రామంలో బెల్టు షాపులవల్ల యువకులు నుంచి వృద్ధుల వరకు మద్యం తాగి అనారోగ్యం పాలవుతున్నారని ఓ యువకుడి వినూత్న రీతిలో నిరసన తెలిపాడు. రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ మండలం కందివనం గ్రామానికి చెందిన నవీన్ అనే యువకుడు గ్రామంలోని బెల్టు షాపులను తొలగించాలని నిరాహారదీక్షకు దిగాడు. కందివనం గ్రామంలో 24 గం...


TS TET-2024: రేపటి నుంచి తెలంగాణ 'టెట్' పరీక్షలు, అభ్యర్థులకు మార్గదర్శకాలు ఇవే

Telangana TET 2024 Exam: తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TS TET 2024) ఆన్‌లైన్ రాతపరీక్షలు మే 20 నుంచి ప్రారంభంకానున్నాయి. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 20 నుంచి జూన్ 2 వరకు టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందులో మే 20 నుంచి 29 వరకు పేపర్-2 పరీక్ష నిర్వహించనున్నారు. అదేవిధంగా మే 30 నుంచి జూన్ 2 వరకు పేపర్-1 పరీక్ష నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ప్రతిరోజు రెండు సెషన్లలో ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. టెట్ పరీక్షల కోసం 2,86,386...


యుక్రెయిన్ యుద్ధంతో ఆంక్షల్లో చిక్కుకున్న రష్యాను చైనా ఎలా కాపాడుతోంది?

యుక్రెయిన్‌పై దాడితో రష్యాపై అమెరికా సహా పలు దేశాలు ఆంక్షలు విధించాయి. అనంతరం రష్యా చమురు, గ్యాస్‌ అమ్మకాలు తగ్గాయి. దీంతో రష్యాకు ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. దీంతో రష్యాకు చైనా అండగా నిలిచింది.


Kalyana Lakshmi: తెలంగాణ ప్రజలకు శుభవార్త.. తులం బంగారం పంపిణీ ఆరోజు నుంచే..

Telangana Govt Released Rs 725 Crore Funds To Kalyana Lakshmi Scheme: పెళ్లి చేసుకోబోతున్న నూతన వధూవరులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. కల్యాణలక్ష్మికి సంబంధించిన నిధులు విడుదల చేసింది.


అదృష్టవంతులకు పుట్టుమచ్చలు ఏ అవయవాలపై ఉంటాయో తెలుసా?

సముద్ర శాస్త్రం.. జ్యోతిషశాస్త్రంలో ఒక ముఖ్యమైన భాగం. దీనిలో మన శరీరంపై ఉన్న పుట్టుమచ్చలు ఎన్నో రహస్యాల గురించి చెప్తాయని నమ్ముతారు. ఇలాంటి పరిస్థితిలో.. ఒక వ్యక్తి శరీరంపై ఉన్న పుట్టుమచ్చలు ఆ వ్యక్తి గురించి ఎన్నో విషయాలను చెప్తాయి. కాగా శరీరంలోని ఏ పుట్టుమచ్చలు వ్యక్తికి శుభ సంకేతాలను ఇస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. సముద్ర శాస్త్రంలో.. ఒక వ్యక్తి మొత్తం శరీరాన్ని విశ్లేషించడం ద్వారా, అతని ప్రవర్తన, భవిష్యత్తు గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు....


Viral video: మన దేశానికి గ్రహాంతర వాసులు వచ్చారా? జైపూర్ ప్రజలు చూసింది ఏంటి?

UFO In India: మానవులు, గ్రహాంతరవాసులు(ఏలియన్స్‌) గురించి శతాబ్దాలుగా ఆలోచిస్తూనే ఉన్నారు. నిజంగా ఉన్నారా? ఎలా ఉంటారు? వంటి చర్చలు చాలా కాలంగా జరుగుతున్నాయి. కానీ ఇప్పటివరకు, ఏలియన్స్‌ ఉన్నారని నిరూపించడానికి ఒక్క ఆధారం కూడా దొరకలేదు. విశ్వంలో అనేక నక్షత్రాలు, గ్రహాలు ఉన్నాయి. ఈ గ్రహాల్లో చాలా వరకు భూమి లాగా జీవానికి అనుకూలమైన పరిస్థితులు ఉండొచ్చు. వాస్తవానికి, శాస్త్రవేత్తలు ఇప్పటికే అనేక ఎక్సోప్లానెట్స్‌ను కనుగొన్నారు. శాస్త్రవేత్తలు ఒకవైపు...


Coronavirus wave: మరోసారి హడలేత్తిస్తున్న కరోనా.. వారంలో 25, 900 కేసులు.. మాస్క్ తప్పనిసరి చేస్తూ ఆదేశాలు..

New covid hits singapore: కరోనా మరోసారి తన పంజా విసిరింది. మే 5 నుండి 11 వరకు 25,900 కంటే ఎక్కువ కేసులు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై సింగపూర్ ప్రభుత్వం హైఅలర్ట్ ను ప్రకటించింది. ప్రజలంతా మాస్కులు తప్పనిసరి ధరించాలంటూ ఆదేశాలు జారీ చేసింది.


సతీమణితో సహా అమెరికా వెళ్లిన చంద్రబాబు.. కారణం ఇదే..!

టీడీపీ అధినేత చంద్రబాబు అమెరికా వెళ్లారు. సతీమణి నారా భువనేశ్వరితో కలిసి ఆయన శనివారం రాత్రి యూఎస్‌ఏ బయల్దేరారు. వైద్య పరీక్షల కోసం ఆయన అమెరికా వెళ్లినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఐదారు రోజుల్లో ఆయన తిరిగి రానున్నట్లు వెల్లడించారు.


సఖి సెంటర్ లో బాధితులకు భరోసా కరువు

సఖి సెంటర్ లో బాధితులకు భరోసా కరువు ఆఫీసర్లు, ఎన్జీవో నిర్లక్ష్యంతో బాధిత మహిళలకు తిప్పలు     కౌన్సిలర్, లీగల్​  అడ్వైజర్  లేకుండానే రన్​ చేస్తున్రు     సిబ్బంది లేకున్నా జీతాలు తీసుకుంటున్నరు     10 నెలలుగా బాధిత మహిళలకు కిట్లు ఇవ్వని నిర్వాహకులు గద్వాల, వెలుగు : వరకట్న వేధింపుల గురవుతున్న వారు, వివిధ రకాల హింసకు గురవుతున్న మహిళలు, చైల్డ్  మ్యా...


ఆఫ్ఘనిస్థాన్‌లో భారీ వరదలు.. 68 మంది మృతి

ఆఫ్ఘనిస్థాన్‌లో భారీ వరదలు.. 68 మంది మృతి భారీ వర్షాలు ఆఫ్ఘనిస్థాన్‌ అతలాకుతలంగా మారింది. ఆఫ్ఘనిస్థాన్‌ లోని సెంట్రల్ ఘోర్ ప్రావిన్స్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదలల్లో 68 మంది చనిపోగా.. పదుల సంఖ్యలో ప్రజలు వరదలో గల్లంతైనట్లు సమాచారం. శుక్రవారం నుంచి కురుస్తున్న వర్షాలతో సెంట్రల్ ఘోర్ ప్రావిన్స్ ప్రాంతంలో రోడ్డు తెగిపోయానని, దాదాపు వేల సంఖ్య...


Mangal Gochar: మేషరాశిలోకి కుజుడు.. ఈ ఐదురాశులపై ధన వర్షం

Mangal Gochar: వేద గ్రంధాల ప్రకారం, అంగారకుడిని శక్తి, శారీరక బలం, సంపద, రియల్ ఎస్టేట్, ధైర్యం, ధైర్యం, విశ్వాసం, ప్రమాదాలు మొదలైన వాటికి అధిపతి గ్రహంగా పిలుస్తారు. మార్స్ తన రాశిని మార్చినప్పుడు, అది దేశం , ప్రపంచంతో సహా ఈ సంకేతాలన్నింటినీ ప్రభావితం చేస్తుంది. Mangal Gochar: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, జూన్ 1, 2024న కుజుడు తన రాశిని మార్చబోతున్నాడు. జూన్ 1న మీన రాశిలోని బృహస్పతి మేషరాశిలోకి వెళ్తాడు. జూన్ 1 తర్వాత, కుజుడు మేషరాశిని, అలాగే ఇతర రాశిచక్ర గుర్తులను ప్రభావితం చేస్తాడు. Mangal Gochar:జూన్ 1న కుజుడు తన రాశిని మార్చి మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. ఇది ఈ రాశిచక్రం యొక్క వ్యక్తులకు చాలా అనుకూలంగా ఉండే సామర్థ్యాన్ని చూపుతుంది. ఆర్థిక శ్రేయస్సు పెరిగే బలమైన అవకాశం ఉంది. జీవన ప్రమాణాలు పెరుగుతాయి. వ్యాపారస్తుల వ్యాపారంలో విస్తరణకు అవకాశం ఉంది . మంచి లాభాలకు అవకాశం ఉంది. Mangal Gochar: సింహరాశి జాతకం: కుజుడు రాశిలో మార్పు సింహ రాశి వ్యక్తులపై చాలా సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉంది. ధైర్యం, విశ్వాసం పెరుగుతుంది. సామాజిక హోదా పెరుగుతుంది. రాజకీయాల్లో ఉన్న వ్యక్తులకు ఎన్నికల్లో ప్రజల మద్దతు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. మీకు స్నేహితుల నుండి మద్దతు లభిస్తుంది . పెండింగ్ పనులు పూర్తి చేయబడతాయి. Mangal Gochar: తుల: అంగారక గ్రహ సంచారం తుల రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ధన ప్రవాహం పెరుగుతుంది, ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది. ఉద్యోగోన్నతులు పై అధికారులతో సత్సంబంధాలు కలిగి ఉంటారు, పదోన్నతి పొందే అవకాశం ఉంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. వైవాహిక జీవితంలో సంతోషం పెరుగుతుంది. బంధువులతో సత్సంబంధాలు మెరుగ్గా ఉంటాయి. Mangal Gochar: వృశ్చికరాశి జాతకం: అంగారకుడి సంచారం వృశ్చిక రాశి వారికి చాలా ప్రయోజనకరమైన అనుబంధాన్ని సృష్టిస్తోంది. వృత్తి జీవితంలో మంచి పురోగతి ఉంటుంది. సామాజిక గౌరవం పెరుగుతుంది. మీరు కుటుంబ పెద్దల నుండి ప్రేమ , మద్దతు పొందుతారు. వ్యాపారంలో విజయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక శ్రేయస్సు ఉంటుంది, జీవన ప్రమాణంలో గణనీయమైన మెరుగుదల ఉంటుంది. Mangal Gochar: మకర రాశి జాతకం: ఈ రాశి వారికి మకర రాశి అంగారక సంచారం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ధార్మిక, ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది. ధార్మిక-సామాజిక కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. కొన్ని కొత్త పనులు ప్రారంభించవచ్చు. మీరు మీ తల్లిదండ్రుల నుండి ఆశీర్వాదం , మద్దతు పొందుతారు. మీ పని ఆధారంగా మీకు కొత్త గుర్తింపు వస్తుంది Disclaimer: పై వార్తలు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. న్యూస్ 18 ఒడియా ఈ సమాచారాన్ని ధృవీకరించలేదు. ఈ చిట్కాలలో దేనినైనా వర్తించే ముందు జ్యోతిష్యుడిని సంప్రదించండి.


మే 22 తర్వాత తెలంగాణలో భారీ వర్షాలు

మే 22 తర్వాత తెలంగాణలో భారీ వర్షాలు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే చాన్స్: ఐఎండీ​ నేటినుంచి నాలుగు రోజులు రాష్ట్రవ్యాప్తంగా వానలు   వచ్చే మూడు రోజులు 24 జిల్లాలకు ఎల్లో అలర్ట్​ జారీ హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలో ఈ నెల 22 తర్వాత అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నదని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.  22న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే చాన్స్​ ఉందని తెల...


Snake Bite: పాము కాటు వేస్తే.. మనిషి ఎందుకు చనిపోతాడో తెలుసా..?

సాధారణంగా పాముని చూసిన వెంటనే భయపడిపోతారు. పాము కాటుకు గురైన వ్యక్తికి సకాలంలో వైద్యం అందకపోతే ఆ వ్యక్తి మరణం 80% ఖాయైనట్లే. దీని జోలికి వెళ్లడానికి ఎవరూ ప్రయత్నించరు. విషపూరితమైన పాము కాటుకు గురైన వ్యక్తికి సకాలంలో వైద్యం అందకపోతే దాదాపు చనిపోవడం ఖాయం. నాగుపాము వంటి ప్రమాదకరమైన పాముల విషం చాలా ప్రాణాంతకమైనది, అది ఒక వ్యక్తిని అక్కడికక్కడే చంపుతుంది. పాము విషం మన శరీరంలోకి ప్రవేశించిన తర్వాత ఏమి జరుగుతుంది? ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయి? విషం మానవ రక్తంలో ఎలా కలుస్తుంది అనే ప్రశ్నలకు సమాధానాలను ఇప్పుడు తెలుసుకుందాం. పాము విషం మనిషి రక్తంలోకి ఎలా ప్రవేశిస్తుంది?: ఓ వ్యక్తి గాజు పాత్రలో మానవ రక్తాన్ని సేకరిస్తున్న వీడియో వైరల్‌గా మారింది. అలాగే విషపూరితమైన పాము నుంచి ఒక చుక్క విషాన్ని సిరంజి ద్వారా తీసి రక్తంలో కలిపారు. రక్తంలో, విషం కలిస్తే కొన్ని సెకన్లలోనే రక్తం గడ్డకట్టడం మొదలవుతుంది. కొన్ని విషపూరితమైన పాములు కాటేస్తే.. కొన్ని సెకన్ల వ్యవధిలోనే రక్తం గడ్డకడుతుంది. ఒక వ్యక్తి శరీరంలో రక్తం గడ్డకడితే వెంటనే ఆ వ్యక్తి చనిపోతాడు. అయితే కొన్ని పాములు కాటేస్తే కొన్ని గంటల తర్వాత దాని ప్రభావం శరీరంపై చూపిస్తుంది. చాలా మంది పాము కాటు వేసిన చోట నుంచి రక్తం ప్రవహించకుండా కట్టు కడతారు. అలా చేస్తే.. పాము విషం రక్తంలోనికి ఎక్కువగా వెళ్లే అవకాశం ఉంది. పాము కరిచిన వెంటనే కలిగే భయం కారణంగా రక్తపోటు పెరుగుతుంది. పాము కరిచిన ప్రదేశాన్ని నీటితో శుభ్రం చేసుకోవాలి. వీలైనంత ఎక్కువ విషాన్ని చేతితో తొలగించాలి. పాము కాటు తర్వాత ఆసుపత్రికి వెళ్లి CTBT పరీక్ష చేయించుకోవాలి. కాటు విషపూరితమైనదా కాదా అని ఇది తెలియజేస్తుంది. విషం లేని పాము కాటు వేస్తే టీటీ ఇంజక్షన్ ఇస్తారు. విష పాము కాటుకు వైద్యులు తగిన చికిత్స అందిస్తారు. అప్పుడు వ్యక్తి ప్రమాదం నుంచి తప్పించుకుంటాడు.


Ration card: రేషన్ కార్డుదారులకు భారీ శుభవార్త.. ఇక అవన్నీ ఉచితమే..

తెలంగాణలో ఏ పథకం అమలు చేయాలన్నా ఆధార్ కార్డుతో పాటు.. రేషన్ కార్డు కూడా అవసరం అవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 6 గ్యారెంటీలకు మాత్రం రేషన్ కార్డునే ఎక్కువగా ఆధారంగా అడుగుతున్నారు. దీంతో మీ సేవా సెంటర్ల ద్వారా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు వెల్లువెత్తాయి. వీరికి వచ్చేనెలాఖరులోగా అర్హులను గుర్తించి రేషన్ కార్డులను మంజూరు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో కూడా రేషన్ కార్డులను పథకాలను లింక్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో రేషన్ కార్డు ఉన్నవారికి శుభవార్త అనే చెప్పాలి. ఈ కార్డు ఉన్నవారు సులభంగా డబ్బులను సంపాదించుకునే అవకాశం కూడా ఉంది. దీని కోసం రుడ్ సెట్ అనే సంస్థ గొప్ప శుభవార్త చెప్పింది. వీడియోగ్రఫీ, ఫోటో గ్రఫి, కారు డ్రైవింగ్, బైక్ మెకానిక్ అంశాలపై ఉచితంగా ట్రైనింగ్ ఇవ్వనుంది. అనంతపురంలోని రూట్ సెట్ సంస్థ రేపటి నుంచి 30 రోజుల వరకు ఉచిత ట్రైనింగ్ ఇవ్వనున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని గ్రామీణ ప్రాంత యువకులకు కారు డ్రైవింగ్, బైక్ మెకానిక్ పై ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. వీటికి కేవలం ఉమ్మడి అనంతపురం జిల్లాలకు సబంధించిన వారై ఉన్నవారు అర్హులగా పేర్కొన్నారు. దీని కోసం అభ్యర్థులు ఆధార్, రేషన్ కార్డు కలిగి ఉండాలని తెలిపారు. శిక్షణ కాలంలో ఉచిత భోజనం, వసతి కల్పించనున్నట్లు సంస్థ డైరెక్టర్ తెలిపారు. వీటితో పాటు.. ఒంగోలు జిల్లా వాసులకు కూడా ఉపాధి శిక్షణ అవకాశం కల్పిస్తుందని సంస్ డైరెక్టర్ తెలిపారు. ఒంగోలులో మాత్రం మే 22వ తేదీ నుంచి శిక్షణ ప్రారంభం కానుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 19 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలని తెలిపారు. దీనికి ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సబంధించిన అభ్యర్థులు అర్హులగా పేర్కొన్నారు. ఈ జిల్లా వాసులు కూడా ఆధార్, రేషన్ కార్డు కలిగి ఉండాలని తెలిపారు.


మరోసారి కరోనా అలజడి.. సింగపూర్‌లో భారీ కేసులు నమోదు.. కేవలం వారంలోనే..

COVID-19 in Singapore: గత నాలుగేండ్ల క్రితం కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను ఎంతలా కుదిపేసిందో ఆ విషాదం అందరికీ తెలిసిందే.ఈ ఎవరూ ఊహించని విధంగా సంభవించిన ఈ ఉపద్రవంలో లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. కోట్ల మంది బతుకులు రోడ్డున పడ్డాయి. ఇప్పుడూ మరోసారి కరోనా మహమ్మారి అలజడి రేపుతోంది. మే 5 నుంచి 11 తేదీల మధ్య కొత్త 25,900 కేసులు వెలుగులోకి వచ్చాయని, దేశప్రజలను మాస్కులు ధరించాలని ఆరోగ్య మంత్రి ఓంగ్ యే కుంగ్ సూచించారు. కరోనా వైరస్ నిరంతరం పెరుగుతోందనీ,...


ఎయిర్ ఇండియా విమానంలో మంటలు

ఎయిర్ ఇండియా విమానంలో మంటలు బెంగళూరు నుంచి కొచ్చి వెళ్లే ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానం ఇంజన్ లో మంటలు చెలరేగాయి. దీంతో బెంగళూరు విమానాశ్రయంలో అత్యవసరంగా విమానాన్ని ల్యాండింగ్ చేశారు. వెంటనే అప్రమత్తమైన ఎయిర్ పోర్ట్ ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 179 మంది ప్రయాణికులు, 6 మంది సిబ్బంది ఉన్నారు. అందరూ సురక్షితంగా బయట...


హైదరాబాద్లో దంచికొడుతున్న వాన

హైదరాబాద్లో దంచికొడుతున్న వాన హైదరాబాద్లో పలుచోట్ల వర్షం కురుస్తోంది. నగరమంతా మబ్బులు కమ్మేశాయి. భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ప్రస్తుతం సుచిత్ర, కొంపల్లి, జీడిమెట్ల, పెట్ బషీరాబాద్,బహదూర్ పల్లిలో దాదాపు అరగంటనుంచి భారీ వర్షం కురుస్తోంది. మరోవైపు శంషాబాద్ పరిసర ప్రాంతాలతోపాటు ఎయిర్ పోర్ట్ పరిధిలో వర్షం కురుస్తోంది. కూ...


జీపీ ఎన్నికల్లో..ముగ్గురు పిల్లలున్నా అవకాశం కల్పించాలి

జీపీ ఎన్నికల్లో..ముగ్గురు పిల్లలున్నా అవకాశం కల్పించాలి జగదేవపూర్, వెలుగు :  ముగ్గురు పిల్లలున్న వారికి జీపీ ఎన్నికల్లో అవకాశం కల్పించాలని దళిత సంఘాల నాయకులు ఏసు, సుధాకర్, కుమార్, లక్ష్మణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం మండలంలోని ఇటిక్యాలలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇద్దరు పిల్లలు ఉన్న వారికి మాత్రమే...


EPF New Rule: పీఎఫ్ విత్‌డ్రా చేస్తున్నారా? ఇకపై దాని అవసరం లేకుండానే డబ్బులు.. ఈపీఎఫ్ఓ కొత్త రూల్స్ ఇవే..

PF Withdrawal New Rule: ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికీ పీఎఫ్ అకౌంట్ (EPF) ఉంటుందన్న సంగతి తెలిసిందే. అదే ప్రభుత్వ ఉద్యోగులకైతే.. జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (GPF) వర్తిస్తుంది. తాజాగా ఈపీఎఫ్ తీసుకునే ఉద్యోగుల కోసం సరికొత్త రూల్ అందుబాటులోకి వచ్చింది. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో విధులు నిర్వహించే ఉద్యోగులకు ఆయా సంస్థలు పీఎఫ్ కొత్త రూల్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. విధులు నిర్వహించే ప్రతి ఉద్యోగి పేరు మీద ఓ ఖాతాను తెలిచి వారి జీతం నుంచి కొంత...


Anasuya: కుటుంబంతో కలిసి కామాఖ్య అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్న అనసూయ..

Anasuya: కుటుంబంతో కలిసి కామాఖ్య అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్న అనసూయ..


తెలంగాణలో ఆ 2 జిల్లాల పేర్లు మార్పు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..!

పది జిల్లాలతో ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు 33 జిల్లాలు ఉన్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో ఏర్పాటు చేసిన ఈ కొత్త జిల్లాలకు.. తెలంగాణ ఉద్యమం కోసం పోరాడిన యోధులు, రాష్ట్రంలోని ప్రముఖ ఫుణ్యక్షేత్రాల పేర్లు పెట్టిన విషయం తెలిసిందే. అయితే.. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. మరో రెండు జిల్లాల పేర్లు మార్చేందుకు యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డే సూచనప్రాయంగా ప్రకటించినట్టు సమాచారం.


Pithapuram | పిఠాపురంలో ఎవరు గెలుస్తారు

పిఠాపురంలో ఎవరు గెలుస్తారు. పవన్ వర్సెస్ వంగగీత.